తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం నేడు (మంగళవారం) 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
అమెరికాలో తెలుగుజాతిని ఒక్కటి చేసేందుకు నాట్స్ (NATS) అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా లాస్ ఏంజిల్స్లో (Los Angeles) మహిళల కోసం ప్రత్యేకంగా క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) నిర్వహించింది.
గత బడ్జెట్లో రూ.1,104.85 కోట్లు ఈ సారి రూ.871.24 కోట్లు నిర్వహణ పద్దు రూ.8,727.72 కోట్లు హైదరాబాద్&zwnj
రాష్ట్రంలో కొత్తగా 9 రైలుమార్గాలకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంటులో ఈ నెల 1వ తేదీ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Minister Nirmala Sitharaman) బ
[07:22]జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
భద్రాద్రి సీతారాముల కల్యాణ తేదీని వైదిక కమిటీ నిర్వాహకులు ఖరారు చేశారు. మార్చి 30న సీతారాముల కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు.
లిక్కర్, పెట్రోల్తోనే రూ.54,574 కోట్లు ఎక్సైజ్ రాబడి రూ.39 వేల కోట్లు పెట్రోల్, డీజిల్, సిగరెట్
వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున అతి వేగంగా దూసుకువచ్చిన
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు.. బడ్జెట్లో పేర్కొన్న లెక్క
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నవంబర్ 2022 నాటికి రిజిస్టర్ అయిన వెహికల్స్ సంఖ్య 1.51 కోట్లకు చేరినట్లు తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్ లుక్–20
మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలానికి జంటనగరాల నుంచి 390 ప్రత్యేక బస్సులను
జయశంకర్ భూపాలపల్లి/ములుగు, వెలుగు: తెలంగాణ ప్రజలను వంచించి ఇక్కడి సొమ్ముతో బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని కేసీఆర్ చూస్తున్నా
అవసరం రూ.17,991 కోట్లు.. కేటాయింపు రూ.6,385 కోట్లే హైదరాబాద్, వెలుగు : రైతులకు రూ.లక్ష రుణమాఫీపై రాష్ట్ర సర్కారు చేతుల
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం అప్పుల లెక్కలను దాచిపెడుతోందా ? అసెంబ్లీకి ఆ వివరాలను ఇవ్వకుండా తప్పుడు లెక్కలను చూపిస్తోందా ? ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ
గత సంవత్సరం టాప్ టెన్ యూ ట్యూబ్ సాంగ్స్ లో నంబర్ వన్ ప్లేస్ లో నిలచిన పాట ఏద
[06:02]సూర్యలంక అటవీ భూముల్లో చిరుత పులి సంచరిస్తోందంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
[03:26]దుర్గమ్మ దర్శనం టికెట్ల జారీ కౌంటర్లలో పని చేసే ఉద్యోగి చేతివాటానికి పాల్పడిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో దుర్గమ్మ దర్శనానికి వేలాది భక్తులు తరలివచ్చారు.
[04:47]అంతర్జాలం.. ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తున్న సాంకేతిక సదుపాయం. ఇది ఎంత సౌకర్యవంతమో అంతలా ప్రమాదకరంగానూ మారిందని పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి.
లంగాణ బడ్జెట్ ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. కానీ, కేటాయింపులకు అనుగుణంగా ఖర్చులు జరగడం లేదు.
విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం బడ్జెట్లో షాక్ ఇచ్చింది.
నిధులున్నా వాడుకోలేని దుస్థితి.. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాకపోవడం, చేసిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడం..
రాష్ట్ర అప్పు నానాటికీ పెరుగుతోంది. ఇది ప్రభుత్వానికి గుదిబండగా మారుతున్నా భారీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల దృష్ట్యా అప్పులు చేయక తప్పడం లేదు.
నీటిపారుదల శాఖ ప్రతిపాదనలకు, ప్రభుత్వ కేటాయింపులకు భారీ వ్యత్యాసం ఉంది.
నిర్వహణ పనులకు ఎక్కువ కేటాయింపులు.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పనులకు అత్తెసరు నిధులు.. గొప్పగా చెప్పుకొంటున్న హైదరాబాద్ మెట్రో రైల్పై బడ్జెట్లో ప్రభుత్వం తీరిది.
బడ్జెట్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిధుల్లో అధికంగా హైదరాబాద్కే మళ్లించారు. రూ.11,372 కోట్లను కేటాయించగా..
నాలుగేళ్లుగా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఊరిస్తున్న కేసీఆర్ సర్కారు.. ఐదో వార్షిక బడ్జెట్లో కూడా రైతులకు ‘సారీ’ చెప్పింది.
రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల నేపథ్యంలో వ్యవసాయ శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయని అందరూ భావించారు.
తాజా బడ్జెట్లో పంటల బీమా పథకం ప్రస్తావనే లేదు. నయాపైసా నిధులు కేటాయించకపోవటంతో..
ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించాలనే ఉద్దేశంతో ఆరేళ్ల క్రితం ప్రారంభమైన టి-ఫైబర్ ప్రాజెక్టుకు బడ్జెట్లో మళ్లీ మొండిచెయ్యే దక్కింది. 33 జిల్లాల్లోని 83.58 లక్షల గృహాలు, ప్రభుత్వ ఆఫీసు లకు ఇంటర్నెట్ అందించాలనేదే ప్రాజెక్టు ధ్యేయం.
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
జగనన్న ఇల్లు’ పథకం కింద తమకు పట్టా ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా స్థలం ఎక్కడో చూపించలేదని, తమకు స్థలం చూపించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును స్థానిక మహిళలు ప్రశ్నించారు.
‘‘దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బడుగు, బలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదలు..
తిరుమలలో మరమ్మతులకు గురైన కాటేజీల పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ సోమవారం జరిగింది.
శ్రీవారిపై తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనల్లో జనబాహుళ్యంలో లేని వాటికి విస్తృత ప్రచారం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ గిఫ్ట్ల రాజకీయం మొదలుపెట్టింది.
అనకాపల్లి జిల్లా మునగపాక మండలం పల్లపు ఆనందపురం సచివాలయ కార్యదర్శి సమీహ అహ్మద్పై వైసీపీ నేతల కక్షసాధింపు చర్యలు తారస్థాయికి చేరాయి.
రాయలసీమ విశ్వవిద్యాలయం అక్రమాలకు నిలయంగా మారుతోంది. కనీసం పదో తరగతి కూడా చదవనివారు ఇక్కడ ఉద్యోగులుగా చెలామణి అవుతున్నారు.
కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంది. మంచు కూడా కురుస్తోంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19న జరగనున్న సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షకు పోలీసు శాఖ హాల్ టికెట్లు విడుదల చేసింది.
నామమాత్రపు ఫీజులతో కాలేజీలు నడపడం ఎలాగని ప్రైవేటు అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయడంతో ఇంటర్ విద్యార్థిని తీవ్ర మనస్థాపానికి గురైంది.
రచయితగా కంటే పౌరుడిగా ఉండటమే ఇష్టమని’ ప్రకటించిన కథకుడు భమిడిపాటి జగన్నాథరావు (89) హఠాన్మరణం చెందారు.
శాసనమండలితో తాను మాట్లాడుతుంటే ప్రతి దానికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి...
మహారాష్ట్రకు శ్రీరాంసాగర్ నుంచి గోదావరి జలాలను ఇచ్చే అధికారం సీఎం కేసీఆర్కు ఎక్కడిదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.
కుటుంబ వివాదాల నేపథ్యంలో తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు బలవన్మరణానికి పాల్పడ్డారు.
‘‘రాష్ట్ర బడ్జెట్ పుస్తకాలు దొడ్డుగా ఉన్నయి. అవి చూసి మాల్ మసాలా బాగుంటదని అనుకున్నం.
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని వీరన్నపల్లి గ్రామంలో గంపక్క అనే దళిత మహిళ స్థానిక వైసీపీ నాయకుడిని చెడుగుడు ఆడుకుంది.
జగన్ ప్రభుత్వం మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తోంది. ఆ విషయం ఎప్పటి నుంచో మాకు తెలుసు.
ఈ నెల 10వ తేదీ నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగోస-బీజేపీ భరోసా పేరిట ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు కార్యక్రమ కన్వీనర్ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.
అసెంబ్లీ ఆవరణలోని శాసనసభాపక్ష కార్యాలయాల వద్ద సోమవారం బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
మైలవరం నియోజకవర్గంలో వైసీపీ నేతగా చలామణి అవుతున్న పజ్జూరు శ్రీకాంత్ అక్రమ మద్యం వ్యాపారం గుట్టు రట్టయింది.
అనాథల సంక్షేమానికి చేస్తామన్న చట్టం ఏమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.
ఉద్యోగుల ముఖ ఆధారిత హజరు నమోదుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అసెంబ్లీలో హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం చదువుతున్నారు! అందులోని గణాంకాలను చూసిన కొంతమంది..
మోడల్ స్కూల్, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఎడ్యుకేషన్ సొసైటీ(ఏపీఆర్ఈఐఎస్) ఉద్యోగుల
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి తాజాగా ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో నిరుపేదలకు లబ్ధి చేకూరుతున్నదని ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాస్రెడ్డి అన్నారు.
బండలాగుడు పోటీల్లో ఇప్పటి వరకు ఆ ఎద్దులు ఓటమినే ఎరుగలేదంటే అతిశయోక్తి కాదు.
: పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈ నెలలో ప్లేస్మెంట్స్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి.నాగరాణి తెలిపారు.
కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ గిరిజన గ్రామాలపై చలి పంజా విసురుతోంది.
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్ (ఏపీవీవీపీ) అలసత్వానికి మారు పేరుగా మారిపోయింది. ఏ పని తలపెట్టినా కాలయాపన తప్పడం లేదు.
[05:15]భూతాపంపై పోరాటంతోపాటు దీని నుంచి మహిళలకు ఉపశమనం కలిగించేందుకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ 50 మిలియన్ డాలర్ల(413.6 కోట్లు)ను ప్రకటించారు.
ఆత్మాభిమానం దెబ్బతీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తిరుగుబాటు చేయడం నెల్లూరు జిల్లా ప్రత్యేకం.
దేశ విద్యుత్ అవసరాలను సంపూర్ణంగా తీర్చేలా, పర్యావరణానికి ముప్పులేని రీతిలో వన్ నేషన్ వన్ గ్రిడ్ పరికల్పన సాకారం చేయబోతున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు.
భూమి బంగారంలాంటిది! అది పరిమితమైనది! ప్రభుత్వ భూములు మరీ తక్కువ! భావి అవసరాల కోసం వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
రష్యా నుంచి భారత్ ముడిచమురు దిగుమతుల వాటా ఈ ఏడాది జనవరిలో రికార్డుస్థాయికి చేరింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించక ముందు భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 0.2 శాతమే ఉండేది.
ఇటీవల ‘భారత్ జోడో యాత్ర’ను విజయవంతంగా పూర్తి చేసిన రాహుల్ గాంధీ త్వరలో మరో సుదీర్ఘ పాదయాత్ర చేసే అవకాశం ఉంది.
ప్రమాణాలు పాటించడం లేదనే కారణంతో ఎప్పుడుపడితే అప్పుడు కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న హడావిడి విద్యా వ్యవస్థను మరింత దిగజారుస్తోంది. నిజంగా ప్రమాణాలు లేని కాలేజీలు ఈపాటికే మూతపడాల్సింది.
మనువాదం, హిదుత్వం... హత్యలు, హింస, విచ్ఛిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమాసియా దేశాలు తుర్కియే, సిరియాల్లో కాలికింద భూమి బద్దలైంది. ఆకాశ హార్మ్యాలు పేకమేడల్లా కూలిపోయాయి.
యాషెస్ సిరీస్ అంటే.. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగే టెస్ట్ సమరం. ఇప్పుడు టెస్టుల్లో రెండు అగ్రశ్రేణి జట్లు భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ‘బోర్డర్-గవాస్కర్’ ట్రోఫీకి కూడా అంతకు మించి ప్రాధాన్యత ఏర్పడింది.
‘టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేసినప్పుడు అక్కడకు వచ్చి ఫొటోలు తీస్తున్న నాయక్ అనే సీఐని మా కార్యకర్తలు ప్రశ్నించారు.
వచ్చే నెలలో జరిగే డచ్, జర్మన్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో పాల్గొనే జట్లలో తెలంగాణకు చెందిన లోకేష్ రెడ్డికి చోటు దక్కింది.
నాయీ బ్రాహ్మణుల విషయంలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గౌరవ వేతనం కోసం నాయీ బ్రాహ్మణులు పోరాటం చేస్తుంటే..
[04:51]మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు విజేందర్ చౌహాన్ ఆరేళ్ల మేనల్లుడు హర్షసింగ్ చౌహాన్ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి హత్య చేశారు.
[04:51]ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఫోటోను వాట్సప్లో ప్రొఫైల్ పిక్గా పెట్టుకుని జనాన్ని మోసగిస్తూ, సీనియర్ అధికారుల నుంచి ప్రతిఫలాలు పొందడానికి ప్రయత్నిస్తున్న 22 ఏళ్ల గగన్దీప్ సింగ్ బండారం బయటపడింది.
India lost the practice match by 44 runs
పనిచేసిన కాలానికి జీతాలివ్వండి మహాప్రభో అని అడుక్కోవాల్సిన దుస్థితికి ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఆసియాకప్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్లో జరిగే ఈ టోర్నమెంట్కు బీసీసీఐ దూరంగా ఉండాలనుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్. గురునాయుడు ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో స్వర్ణం సాధించాడు.
స్టాక్ బ్రోకర్లు మదుపరుల సొమ్మును దుర్వినియోగపర్చకుండా అడ్డుకునేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ సభ్యులు...
అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పైకప్పు స్తంభాలు, విద్యుత్ దీపాల వెలుగులతో అలిపిరి-తిరుమల కాలినడక మార్గం కనువిందు చేస్తోంది.
రేషనలైజేషన్ పేరుతో విశాఖ ఉక్కులో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయాలను అమలు చేస్తోంది.
ఆరంభ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను వచ్చే నెల 4 నుంచి 26 వరకు ముంబైలో నిర్వహించనున్నట్టు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ సోమవారం ప్రకటించాడు.
దివిసా హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ప్రధాన బ్రాండ్ డాక్టర్ ఆర్థో.. తన ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ను నియమించుకుంది...
మూడు రాజధానుల ముచ్చట ఒక కొలిక్కి రాలేదు. హుటాహుటిన విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించాలని తహతహలాడుతున్నా...
అండర్-19 విభాగంలో జరిగిన తొలి టీ20 ప్రపంచక్పలో భారత అమ్మాయిల విజృంభణ అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఒక్క మ్యాచ్లోనే ఓడిన ఈ జట్టు టైటిల్ను దక్కించుకుంది.
ఏ రకమైన యాంటాసిడ్ అయినా పొట్టలోని ఆమ్లాన్ని స్థిరం చేయగలుగుతుందే తప్ప దాని ఉత్పత్తిని తగ్గించలేదు. ఆమ్లం ఉత్పత్తి కారణంగా తలెత్తే అల్సర్కైతే యాంటాసిడ్లను వాడినా ఫర్వాలేదు.
ఎలాంటి కాలుష్యానికి తావు లేని హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ట్రక్కును రిలయన్స్ ఇండస్ర్టీస్ బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్లో...
ట్రాక్టర్తో ఇంటింటా సేకరించిన చెత్తను డంప్యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ సేంద్రియ ఎరువు తయారీపై ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధ చూపడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.
నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు పది అడుగులు వెయ్యలేక, నాలుగు మెట్లు కూడా ఎక్కలేక, రోజువారి పనులు చేసుకోలేక, ఇబ్బంది పడుతూ ఉంటారు.
అశోక్ లేలాండ్ అనుబంధ కంపెనీ స్విచ్ మొబిలిటీ హైదరాబాద్లో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టనుంది...
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పైసా ఖర్చు లేని పటిష్ఠమైన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) ప్రకటించింది.
పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ గణనీయంగా తగ్గిన నేపథ్యంలో డెల్ టెక్నాలజీస్ 6,650 మందికి ఉద్వాసన పలకనుంది...
అది చేనేత జౌళిశాఖ కార్యాలయం. కడప కలెక్టరేట్ సముదాయ భవనంలో ఓ విభాగంగా సేవలందిస్తోంది. జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని అందిపుచ్చుకుని
[04:34]పంజాబ్ లూధియానా జిల్లాలోని ఖిలా రాయ్పుర్లో జరుగుతున్న గ్రామీణ క్రీడాపోటీల్లో యువకులు సత్తా చాటుతున్నారు.
[04:34]దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల నుంచి హజ్ యాత్రకు బయలుదేరొచ్చని. త్వరలో దరఖాస్తులు ఉచితంగా అందుబాటులోకి తెస్తామని అల్పసంఖ్యాక వర్గాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
[04:34]పెంపుడు శునకం ఒకరిని కరవడమే కాకుండా.. దాని పట్ల అజాగ్రత్తగా ఉన్నందుకు యజమానికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది మహారాష్ట్రలోని గిర్గావ్ కోర్టు. 2010లో.. నిందితుడు హొర్ముస్జి, కేస్రీ ఇరానీ అనే ఇద్దరు వ్యక్తులు ముంబయిలోని నేపియన్సీ వద్ద నిలబడి గొడవ పడుతున్నారు.
[04:34]భారత్-చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని, దానివల్ల ఆసియాకే కాకుండా యావత్ ప్రపంచ భద్రతకూ ఎంతో లబ్ధి కలుగుతుందని మన దేశంలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ చెప్పారు.
ర్భం దాల్చినంత మాత్రాన వ్యాయామాలు పూర్తిగా మానుకోవలసిన అవసరం లేదు. నిజానికి తేలికపాటి వ్యాయామాలు సుఖ ప్రసవానికి తోడ్పడతాయి.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని (ఆర్ఐఎన్ఎల్, వైజాగ్ స్టీల్).. సెయిల్ లేదా ఎన్ఎండీసీల్లో విలీనం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి పలు అభ్యర్థనలు అందాయని ఉక్కు శాఖ...
పెద్ద, చిన్న పల్లేరు కాయలతో వ్యాధులకు చికిత్స చేయవచ్చు. అందుకోసం...
చిన్న పిల్లల్లో సాధారణంగా కనిపించే అలర్జీ...‘ఎటోపిక్ ఎగ్జిమా’. దురదతో, దద్దుర్లతో కూడిన ఈ అలర్జీ పుట్టిన సంవత్సరంలోపు కనిపిస్తే ఆ పిల్లలకు ముందు రోజుల్లో నాసల్ అలర్జీ, తర్వాత ఆస్తమా రాబోతోందని గ్రహించాలి.
తలనొప్పి. సర్వసాధారణమే! అయితే అడపా దడపా వేధిస్తూ ఉండే ఈ నొప్పి తరచుగా పలకరించడం మొదలుపెడితే తీవ్రంగానే పరిగణించాలి.
ఒళ్లంతా గుబురు ముల్లులతో ఉండే ఈ అందమైన చిట్టిజీవి పేరు ‘హెడ్జ్హోగ్’. ఇవి పొదల్లో, పచ్చికబయల్లో కట్టుకోవడంతో పాటు వరాహంలా శబ్దం చేస్తుంది కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. ఈ జాతిలో దాదాపు 17 రకాలుంటాయి.
దేశంలోని కోట్లాది ప్రజలకు ఉపాధి కల్పించడమే కాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం...
అభివృద్ధి అంటే ఏమిటి? సంపన్నులు మరింత సంపన్నులు కావడమా? భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక దిశా నిర్దేశకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన...
[04:19]పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. శాంతి కోసం భారత్తో చర్చలకు సిద్ధమని గత నెల ప్రకటించిన ఆయన.. ఇప్పుడు భారత్పై బెదిరింపులకు దిగారు.
[04:19]భూకంపాలు రావడానికి కారణం భూ ఫలకాల కదలికలే. కొన్ని చోట్ల వీటి కదలికలు భారీ భూకంపాలు రావడానికి కారణమవుతుంటాయి.
వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే.. అని పెద్దల మాట. ఇది ఇప్పుడు రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు సరిగ్గా సరిపోతుంది...
ఐదుదశాబ్దాల క్రితం భారతీయ ప్రజాస్వామ్యం ‘చీకటి రోజుల’ను చవిచూసింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని విధించారు...
అరుదైన వ్యాధితో ఐదేళ్ళుగా బాధపడుతున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్, దుబాయ్లోని అమెరికన్ ఆసుపత్రిలో కన్నుమూశారు...
తెలంగాణ బడ్జెట్ బడుగుల కోసం కాదు, బడాబాబుల కోసం అని మరోమారు రుజువైంది. విద్య, వైద్యం, ఉపాధి కల్పన రంగాలకు కేటాయింపులు నానాటికీ తగ్గిపోతున్నాయి...
[04:12]ఎవరైనా కుడి లేదా ఎడమ చేత్తో రాస్తారు. రెండు చేతులతోనూ ఏకకాలంలో రాసే సాధనతో ఓ మెరుపు మెరుస్తోంది కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక ఆదిస్వరూప.
[04:12]ఒడిశాలో గత ఏడాది కోర్టులను బహిష్కరించడంతో పాటు హింసాత్మక ఘటనలకు పాల్పడిన న్యాయవాదుల క్షమాపణలను అప్పుడే అంగీకరించబోమని సుప్రీంకోర్టు తెలిపింది.
[04:12]అంత్యక్రియలకు సాయం చేయాలని కోరుతూ ఓ మహిళ తన కుమార్తె మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకొని రెండు రోజుల పాటు ఇంటింటికీ తిరిగింది.
[04:12]కుటుంబసభ్యులు అతడు చనిపోయాడు అనుకున్నారు. ఖననం కూడా చేశారు. కొద్దిరోజులకు సామాజిక మాధ్యమం ద్వారా లైవ్ వీడియోలో కనిపించాడు.
[04:16]విజయనగరం జిల్లా భామిని మండలంలో ఏనుగుల గుంపు కదలికలను గమనిస్తూ.. వాటిని దూరంగా తరిమే విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ (26) అనే ట్రాకర్ దురదృష్టవశాత్తు వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచ కుబేరుల్లో ఆకస్మికంగా రెండో స్థానానికి ఎగబాకి, అంతకన్నా అనూహ్యంగా కేవలం రెండు వారాల వ్యవధిలో రెండంకెల స్థానానికి...
ఆరో తేదీ దాటినా మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఉద్యోగులకు జనవరి నెలకు సంబంధించిన జీతాలు అందలేదు.
‘‘నిన్ను సస్పెండ్ చేశారుగా...ఎందుకొచ్చావు?, మా సార్నే తిడతావా! ఎంత ధైర్యం?...నిన్ను మెడపట్టి బయటకు తోసేయమని మా ఎమ్మెల్యే చెప్పారు.
[04:11]పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్(79) అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్లో మరణించిన ఆయన భౌతికకాయాన్ని ఛార్టెర్డ్ విమానంలో సోమవారం రాత్రి కరాచీ విమానాశ్రయానికి తీసుకొచ్చారు.
[04:11]తమ దేశానికి చెందిన వాతావరణ పరిశోధన బెలూన్ను అమెరికా కూల్చివేయడంపై చైనా సోమవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
[04:11]భారీ ఎత్తున ప్రాణనష్టాన్ని మిగిల్చిన పెనుభూకంపాలు ప్రపంచ చరిత్రలో చాలానే ఉన్నాయి. రికార్డుల్లో అధికారికంగా నమోదై పెను విధ్వంసం సృష్టించిన కొన్ని భూకంపాల వివరాలివీ...
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. చివ్వెంల ఏఎస్ఐ జి.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్తో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారి కలలు నెరవేరనున్నాయి.
[04:02]అదానీ గ్రూపులో అవకతవకలు, ఆ కంపెనీ షేర్ల భారీ పతనంపై ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ (జేపీసీ) ద్వారా విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు తమ డిమాండును గట్టిగా వినిపించడంతో వరసగా మూడోరోజూ పార్లమెంటు స్తంభించిపోయింది.
[04:02]మచిలీపట్నం నగరం నడిబొడ్డున ఉన్న రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రాణాలైనా ఒడ్డుతామని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు.
[02:44]బిహార్లోని సమస్తీపుర్ రైల్వే డివిజన్ పరిధిలో పనికిరాని రైలు పట్టాలను దొంగలు అపహరించారు. ఈ పట్టాల పొడవు దాదాపు రెండు కిలోమీటర్లు.
రుషికొండపై పర్యావరణ విధ్వంసం పరిశీలనకు వచ్చే కేంద్ర కమిటీ సభ్యులను ఏమర్చే యత్నాలు గట్టిగా జరుగుతున్నాయి.
ప్రేమకు ఎల్లలు లేవని ప్రేమకు జాతి మతం కులం దేశం హద్దులు లేవంటూ నిరూపించారు.
[03:17]బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదలవ్వడానికి కొన్ని వారాల ముందే ఈ సిరీస్లో పిచ్లు ఎలా ఉండబోతున్నాయనే చర్చ మొదలైపోయింది. ఆస్ట్రేలియా కోసం విపరీతంగా స్పిన్ తిరిగే పిచ్లను భారత్ సిద్ధం చేస్తోందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
[03:15]భారత్లో టెస్టు సిరీస్ విజయం యాషెస్ గెలుపు కంటే గొప్పదని స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సహా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు అన్నారు.
[03:14]ఆ రెండు రేసులూ ఒకేలా కనిపిస్తాయి.. ట్రాక్పై రయ్మంటూ కార్లు దూసుకెళ్తాయి. కానీ పోల్చి చూస్తే ఫార్ములావన్, ఫార్ములా-ఈ మధ్య ఎన్నో తేడాలు. కొన్ని సారూప్యతలు.
[03:12]అది 2009.. మొట్టమొదటి మహిళల టీ20 ప్రపంచకప్.. టైటిల్ ఫేవరెట్గా కనిపించిన ఆ జట్టు సెమీస్లోనే నిష్క్రమించింది. ఓటమి భారంతో ఇంగ్లాండ్ నుంచి స్వదేశం బాట పట్టిన ఆ జట్టు.. కసితో రగిలింది.
[03:10]భారత్లో అడుగుపెట్టేందుకు ఫార్ములా- ఈకి ఇది మంచి సమయమని భారత మాజీ ఎఫ్1 రేసర్ కరుణ్ చందోక్ అభిప్రాయపడ్డాడు.
[03:09]వెస్టిండీస్ క్రికెట్ మేటి శివ్నారాయణ్ చందర్పాల్ తనయుడు తేజ్నారాయణ్ (207 బ్యాటింగ్
[02:39]రాచరికం తరహాలో.. విభజించు-పాలించు సూత్రంలో రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు.
[01:29]వేసవి వస్తుందంటే చాలు.. అగ్ర తారల చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు సినీప్రియులు. పసందైన వినోదాలు పంచిచ్చేదెవరు? రూ.వందల కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ను మోత మోగించేదెవరు? సరికొత్త రికార్డులతో కాలరెగరేసెది ఎవరు? అంటూ ఆరాలు మొదలైపోతాయి.
[01:27]‘‘చిత్రసీమలో కళా దర్శకులున్నారు. వ్యాపారాత్మక దర్శకులున్నారు. కానీ, ప్రజా దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఒక్కరే’’ అన్నారు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం.
[01:25]‘‘కుటుంబమంతా కలిసి చూడాల్సిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’’ అని ప్రశంసించారు హీరో మహేష్బాబు. సుహాస్ కథానాయకుడిగా షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన చిత్రమిది.
[01:24]‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ విజయాలతో జోరు మీదున్నారు రవితేజ. ఇప్పుడీ జోష్లోనే ‘రావణాసుర’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నారు.
[01:23]తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేసే కంగన మరోసారి ఓ స్టార్ జంటను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. బాలీవుడ్లో కాసనోవాగా పిలుచుకొనే వ్యక్తి, అతని భార్య కలిసి తనపై నిఘా పెట్టారని ఆరోపించింది.
[01:22]‘లైగర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్ అందం అనన్యా పాండే. ఇప్పుడు ఆమె నుంచి ఓ సైబర్ థ్రిల్లర్ చిత్రం రాబోతుంది. నికిల్ అడ్వాణీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వహిస్తున్నారు.
[00:25]Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...
[02:09] ప్రస్తుతం ఇంధన రంగంలో పెట్టుబడులకు భారత్లోనే అపార అవకాశాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
[02:07]ఏసీలు ఉత్పత్తి చేసే సంస్థ బ్లూస్టార్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో కొత్తగా నిర్మించిన ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించింది. 26.5 ఎకరాల్లో రూ.350 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మించారు.
[02:07]సమీప- మధ్య కాలంలో దేశీయ ఐటీ సేవల పరిశ్రమ రంగ వృద్ధి నెమ్మదించవచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. అమెరికా, ఐరోపా లాంటి కీలక విపణుల్లో స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఐటీ కోసం వెచ్చించడం తగ్గే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది.
[02:02]ఐటీ, విద్యుత్, లోహ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. రేట్ల పెంపు భయాలతో అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా మారాయి.
[01:58]వచ్చే ఏడాది సెప్టెంబరుతో గడువు తీరిపోయే తనఖా షేర్లను ముందస్తుగా విడిపించేందుకు సుమారు రూ.9,200 కోట్లు (1,114 మి.డాలర్లు) చెల్లించనున్నట్లు అదానీ గ్రూపు తెలిపింది.
[01:57]అంతర్జాతీయ విపణుల్లో దేశీయ తయారీ రంగ పోటీ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ద్వారా రూ.45,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, మూడు లక్షల ఉద్యోగాలను సృష్టించిందని నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ తెలిపారు.
[01:57]క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగంపై లభించే రివార్డు పాయింట్లను వాడుకోవడానికి సరికొత్త లాయల్టీ కార్యక్రమాన్ని యాక్సిస్ బ్యాంకు ఆవిష్కరించింది.
ప్రభాస్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ‘సలార్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా భారీ హంగులతో తెరకెక్కిస్తున్నారు. కొద్ది నెలల క్రితం స�
వడ్డింపులు లేకపోయినా సంక్షేమంపై పాత ముచ్చట తోనే బడ్జెట్ రూపొందింది.
నగరం అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉన్నది. హైదరాబాద్లో ఉపాధి, ఉద్యోగావకాశాలతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ త�
క్యాన్సర్ ముమ్మాటికీ మొండివ్యాధే! కానీ, ఆధునిక సాంకేతికత ఆ మహమ్మారి మెడలు వంచింది. తిరుగులేని వైద్య విధానాలు రుగ్మత దుష్ప్రభావాన్ని తగ్గించాయి.
చిత్రసీమలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నా..ఇప్పటికీ వన్నె తరగని అందంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది చెన్నై సోయగం త్రిష. కెరీర్ ఆరంభంలో దక్షిణాదిలో అగ్ర తారగా ఓ వెలుగువెలిగిందీ భామ. ప్రస్తుతం సినిమా
అదానీ కంపెనీల షేర్ల విలువలు వ్యాపారంతో సంబంధం లేకుండా కృత్రిమంగా పెరిగిపోయాయని అంతర్జాతీయ వాల్యుయేషన్ గురు అశ్వథ్ దామోదరన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత రూ. 1,531 ధర వద్ద అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు చాలా అధ
ఒకటి, రెండు కాదు...ఏకంగా వందల సంఖ్యలో ఇళ్లకు ఆక్రమణలని పేర్కొంటూ రెవెన్యూ సిబ్బంది నోటీసులు జారీచేయడం పెందుర్తి ప్రాంతంలో కలకలం రేపుతోంది.
ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మకు హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీ (కేపీహెచ్బీ)కు చెందిన నారెళ్ల సుధారాణి కుటుంబ సభ్యులు 178 గ్రాముల బంగారు కాసుల పేరును, విజయవాడకు చెందిన చెన్నుపాటి కోటేశ్వరమ్మ 41 గ్రాము ల తామరపువ్వును బహూకరించారు.
శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రంలో నటిస్తున్నారు రామ్ చరణ్. ఈ పాన్ ఇండియా చిత్రంలో కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని మరోసారి చాటుకుంది. వ్యవసాయానికి అత్యంత కీలకమైన సాగునీటికి భారీగా నిధులు కేటాయించే పరంపరను కొనసాగించింది.
రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న దాణా ధరలు ఒకవైపు, నిలకడలేని గుడ్డు ధరతో మరోవైపు కోళ్ల రైతు కుదేలవుతున్నాడు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పౌలీ్ట్ర నిర్వహణ కత్తిమీద సాములా మారింది. మొన్నటి వరకు రూ.5.50 వరకు పలికిన గుడ్డు ధర ఇప్పుడు 4.20కు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ట్రేడర్లు, రైతు ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో నాలుగు రోజులుగా ప్యా
వంటకాలకు రుచి, వాసన అందించే నల్లుప్పును అగ్నిపర్వత శిలల నుంచి వెలికితీస్తారు. హిమాలయ సానువుల్లో ఈ గనులు ఎక్కువ. ‘హిమాలయ బ్లాక్ సాల్ట్' ముదురు గులాబీ రంగులో ఉంటుంది.
అగ్ర హీరో బాలకృష్ణను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ‘వీరసింహా రెడ్డి’ సక్సెస్మీట్లో అక్కినేని తొక్కినేని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు మండిపడ్డారు.
తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల మహోత్సవంలో రెండో ఘట్ట మైన అమ్మవారి జల బిందెల మహోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు.
సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్'. ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ ఫిలింస్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర,
తెలంగాణ బడ్జెట్ ప్రతులకు జూబ్లీహిల్స్లోని టీటీడీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆర్థిక శాఖ మ్ంర తి హరీశ్రావు ప్రత్యేక పూజలు చేశారు.
విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఐపీఎల్'. బీరం వరలక్ష్మి సమర్పణలో అంకిత మీడియా హౌస్ పతాకంపై బీరం శ్రీనివాస్ నిర్మించారు. సురేష్ లంకలపల్లి దర్శకుడు.
కొద్ది రోజులుగా తెలంగాణకు లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండడంతో ఆదివారం రాత్రి టీడీపీ నందిగామ మండల ప్రధాన కార్యదర్శి తోట నాగమల్లేశ్వరరావు (బుజ్జి), తెలుగు యువత జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి కొత్తపల్లి బ్రహ్మం, గుర్రం చందు, పలు గ్రామాల నాయకులతో కలిసి తెలంగాణ-ఆంధ్రా సరిహ ద్దులో జొన్నలగడ్డ బోర్డర్ చెక్పోస్ట్ బోర్డర్ వద్ద ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీని నిలిపారు.
మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) విభాగాన్న�
వంటింట్లో వాడే అనేక దినుసులకు అపారమైన ఔషధ గుణాలున్నాయి. వాటితో చర్మ సంరక్షణ సాధ్యమే. అంతెందుకు? మెంతుల సంగతే తీసుకోండి. గింజలు, బెరడు, ఆకులు.. మెంతుల్లో ప్రతీది చర్మం మీది ముడతలను నివారించే శక్తి కలిగి ఉంటు
శరీరాకృతిని కించపరిచే బాడీ షేమింగ్కు తాను కూడా గురయ్యానని చెప్పుకుంది బాలీవుడ్ నటి రవీనా టాండన్. 90 దశకంలో స్టార్ హీరోయిన్గా వెలిగిన ఈ తార..ఇటీవల ‘కేజీఎఫ్ 2’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది.
ఆధార్ కార్డుల నవీకరణకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. అతి త్వరలో నవీకరణ షెడ్యూల్ను ప్రకటించబోతోంది.
హెచ్ఐవీ, హైరిస్క్ గ్రూపులకు చెందిన వారికి హెపటైటిస్ బీ నిరోధక టీకా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కాలేయ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు.
పట్టణాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.11,372 కోట్లు ఇచ్చారు. నిర్వహణ పద్దుకు రూ.3,906 కోట్లు, మిగిలిన మొత్తాన్ని ప్రగతి పద్దుకు ప్రతిపాదించారు. పట్టణ ప్రగతికి రూ.1,474 కోట్లు ఇవ్వగా.. ఇది నిరుటి కంటే 80 కోట్లు అధికం. పట్టణాభ�
రైతుకు రుణవిముక్తి చేయడం.. పేదోడికి గూడు కల్పించడం.. దళితులు సగర్వంగా బతికేలా చేయడం.. ప్రతి ఎకరాకు నీరందించడం.. పేదలు, విధివంచితులు, అభాగ్యులకు సామాజిక భద్రత కల్పించడం.. ఇలా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష�
‘హాలీవుడ్లో సింగిల్ షాట్ టెక్నిక్లో తెరకెక్కిన బర్డ్మన్, 1917 చిత్రాల తరహాలో ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్' చిత్రం రూపొందించబడింది. ఆ చిత్రాలు సింగిల్ షాట్తో తీసినా చాలా క్యారెక్టర్ల చుట్టూ కథ నడుస్
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అన్నారు. సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరం నగరంలోని హోటల్ జగదీశ్వరిలో గోదావరి బాలోత్సవం బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్సీ సాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం వేదికగా ఈనెల 25,
రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. 11 బడ్జెట్లు ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్నాయి.
మీ అభిప్రాయంలో కొంత నిజం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ అత్యున్నత ప్రమాణాలతో తయారైనవే. అనేక కఠిన పరీక్షల తర్వాతే మార్కెట్లోకి వస్తున్నాయి.
గుణదల కొండపై కొలువైన మరియమాత తనను ఆశ్రయించిన వారిని తన అనుంగ బిడ్డలుగా ఆదరిస్తూ భక్తులపాలిట దీవెనల సిరిగా వెలుగొందుతుందని విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు అన్నారు.
జాతీయ కాలిగ్రఫీ (చేతిరాత) పోటీల్లో ఏపీ విద్యార్థులు సత్తాచాటారు.
ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేంత జోరు మీదుంది బాలీవుడ్ భామ కృతి సనన్. ఇటీవలే వరుణ్ ధావన్తో కలిసి ‘భేడియా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ నాయిక..ప్రస్తుతం ‘షెహజాదా’, ‘గణపథ్' చిత్రాల వరుస రిలీజ�
దేశంలో ఇక వీయనున్నది బీఆర్ఎస్ గాలి. దేశ స్వాతంత్య్రానంతరం చిరకాలం వీచిన కాంగ్రెస్ గాలి తేలిపోయింది. కొద్దికాలం పాటు ఉండిన ప్రతిపక్ష ఐక్య సంఘటనల గాలి పలచబడింది.
గత ప్రభుత్వాల హయంలో నిధుల కేటాయింపులో నిరాదరణకు గురయిన జలమండలి.. స్వరాష్ట్రంలో మాత్రం ఆత్మగౌరవంతో నిలుస్తున్నది. ప్రతి ఇంటికి సమృద్ధిగా తాగునీరు, వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యం
బొగ్గుట్టగా పేరున్న ఇల్లెందు బీఆర్ఎ్సలో వర్గ విబేధాలు తారస్థాయికి చేరా యి. ఆ వివాదాలు చినికిచినికి గాలివానగా మారి.. ఏకంగా మునిసిపల్ చైర్మన దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ)పై అవిశ్వాస తీర్మానానికి దారితీశాయి.
రాష్ట్రంలోని రహదారులు ఇక అద్దంలా మెరువనున్నాయి. వీటికి గతం లో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభు త్వం 2023 -24 వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది.
తెలుగు యువకుడికి అరుదైన ఘనత దక్కింది. ఫోర్బ్స్ టాప్-30 యువ సాధకుల జాబితాలో ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామానికి చెందిన యువకుడు శివతేజ చోటు దక్కించుకున్నారు.
నూతన సచివాలయంలో విద్యుత్తు సరఫరా కోసం ఏర్పాటుచేసిన 11 కేవీ సామర్థ్యం గల సబ్స్టేషన్ను ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం ప్రారంభించారు.
రాష్ట్ర బడ్జెట్లో విద్యరంగానికి ప్రాధాన్యం దక్కింది. 2023 -24 వార్షిక బడ్జెట్లో విద్యకు ప్రభుత్వం కేటాయింపులను గణనీయంగా పెంచింది.
సీనియర్ ఐఏఎస్ అధికారికే నాసిరకమైన షూస్ అంటగట్టిన అంపిల్ టెక్నాలజీస్ సంస్థకు వినియోగదారుల కమిషన్-1 రూ.10 వేల జరిమానా విధించింది.
భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న రేసుకు మన హైదరాబాద్ వేదిక కాబోతున్నది. హుసేన్సాగర్ పరిసర ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్పై ఫార్ములా కార్లు రాకెట్ వేగంతో రయ్మంటూ దూసుకుపోయేందుకు సిద్
సాంకేతిక సంస్కరణలతో రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నట్లు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వం పేర్కొన్నది.
గ్రేటర్లో 12వ రోజు నాటికి లక్షమందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఒక్కరోజే గ్రేటర్లో 274 కేంద్రాల్లో 30,727 మందికి పరీక్షలు చేశారు.
స్పందనలో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం చూపితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ రవి పట్టన్శెట్టి అధికారులను హెచ్చరించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్లలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానం సోమవారం భక్తజనంతో జాతరను తలపించింది. మహాశివరాత్రి సమీపిస్తున్న తరుణంలో వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, పట్టణ వీధులు కిక్కిరిసిపోయాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని స్కూల్ గేమ్స్ అండర్ - 14, అండర్ -17 బాల బాలికల టెన్నిస్ జిల్లా జట్లను ఎంపిక చేశారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో వీరిని ఎంపిక చేశారు.
జిల్లా గనులు, భూగర్భ, రెవెన్యూ శాఖలకు అంధత్వం ఆవహించింది. ఆయా శాఖల అధికారులు ప్రభుత్వ ఆస్తులకు జవాబుదారీగా ఉండాల్సిందిపోయి మనకెందుకులే అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు.
నియోజకవర్గంలో వర్గపోరు వల్ల మా ఇద్దరికీ (బొడ్డేడ ప్రసాద్) నష్టమని, మరోవైపు పార్టీ అధినేత జగన్ సైతం క్లాస్ తీసుకున్నారని ఎమ్మెల్యే కన్నబాబురాజు అన్నారు.
వేతన జీవులకు ఈ నెల కూడా జీతాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వారం గడుస్తున్నా కనీసం 10శాతం మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు, జీతాలు, పెన్షన్లు అందలేదు.
రానున్న రోజుల్లో బీసీలదే రాజ్యాధికారమని అఖిల భారత ఓబీసీ జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్నాయుడు అన్నారు.
అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్ పేరు చెప్పి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తోన్న పాలకులు.. మహానగరంలో మౌలిక సదుపాయాల మెరుగుదలను పట్టించుకోవడం లేదు.
ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బూత్ కన్వీనర్లు అందరు నిస్వార్ధంగా కృషి చేసి పోలింగ్ బూత్ల వద్ద పటిష్టంగా నిలబడాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సూచించారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అఽధోగతి పాలైందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు.
పట్టణ టీడీపీ నేతలు సోమ వారం చేపట్టిన టిడ్కో గృహాల పరిశీలన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ నేతల కంటే ముందుగానే టిడ్కో గృహాల్లోకి వెళ్లారు
ఎట్టి పరిస్థితుల్లోనూ నరేష్ (Naresh), పవిత్ర (Pavitra)ల పెళ్లి జరగనివ్వనని అన్నారు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పవిత్రతో ఉన్న ఓ వీడియోని నరేష్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో నటి పవిత్రను..
పాల సేకరణను రోజుకు పది లక్షల లీటర్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం జగన్ మౌనం వెనుక ఆంతర్యమేమిటని ఏపీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పేరుపో గుల వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 22 నుంచి ఏప్రిల్ ఐదు వరకు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
కేంద్ర బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించబోయే ఫొటో ప్రదర్శన ప్రచార వాహనాన్ని సోమవారం ఆర్డీవో జయరాం జెండా ఊపి ప్రారంభించారు.
‘తెలంగాణ ఏర్పడ్డాక 1,41,735 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుతం కొత్తగా మరో 91,142 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించాం. అందులో 80,039 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికైన హరితహారంతో మొక్కల పెంపకం యజ్ఞంలా సాగుతున్నది. ఇప్పటికే పలుచోట్ల మొక్కలు ఏపుగా పెరిగి ఆ�
గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్తహీనత లేకుండా కాపాడేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. గత ఏడాది 9 జిల్లాల్లో ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ఈ ఏడాది అన్ని జిల్లాలకు విస్తరించింది.
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు పూనుకున్నది.
భారత్లాంటి లౌకిక దేశంలో మత విద్వేష నేరాలకు చోటు లేదని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. విద్వేష ప్రసంగాలపై రాజీ పడే ప్రస్తకే లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తిస్తేనే పరిష్కారం సాధ్యమవుతుం
సుప్రీంకోర్టులో మరో ఐదుగురు జడ్జీలు చేరారు. తెలుగు వ్యక్తి జస్టిస్ సంజయ్కుమార్తోపాటు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో సీజ
డ్రైవర్ అవసరం లేని కార్ల తరహాలోనే త్వరలో సెల్ఫ్ ఫ్లైయింగ్ విమానాలు వచ్చే అవకాశం ఉంది. విమాన తయారీ సంస్థలు ఈ ఆటోమేటిక్ విమానాల తయారీపై దృష్టి సారించాయి. ఇవి వాటికవే టేకాఫ్, ల్యాండింగ్ అవడంతో పాటు అత�
మల్కాజిగిరి మండల పరిధిలో జీఓ 59 కింద క్రమబద్ధీకరణకు అర్హత సాధించిన లబ్ధిదారులు మార్చి చివరి వరకు డబ్బులు చెల్లించి రెగ్యులర్రైజ్ చేసుకోవాలని తాసీల్దార్ వెంకటేశ్వర్లు సూచించారు.
మహిళా సంఘ సభ్యులు చేస్తున్న ఉత్పత్తులను ప్రోత్సహించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈనెల 10న ఖమ్మంలో పర్యటించే అవకాశముందని, నగరంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు.
మునిసిపాలిటీ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే వరహానది కలుషితం అవుతోంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలులో వైసీపీ నాయకులు విఫలం చెందడాన్ని నిరసిస్తూ ఆదివారం పొట్టిదొరపాలెం గుర్రంగెడ్డ వద్ద జనసేన పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు.
తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పార దర్శకంగా చేపట్టాలని టీఎ్సపీటీఏ జిల్లా ప్రధాన కా ర్యదర్శి ఆర్. జ్యోతి కోరారు.
కొత్తపల్లి మండలం ఖాజీపూర్లో సోమవారం గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
రాష్ట్ర బడ్జెట్లో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేశారు. 2023-24 వార్షిక బడ్జెట్లో పరిశ్రమలు, వాణిజ్యశాఖకు రూ.4,037 కోట్లు కేటాయించారు. ఇందులో వివిధ రాయితీలకు రూ.3,519 కోట్లు కేటాయించారు.
మండలంలోని పగిడిమర్రి గ్రా మ ఆలయ బ్ర హ్మోత్సవాల్లో భాగంగా సోమవారం గోవిందాంబ, వీరబ్రహ్మేంద్రస్వామివార్ల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, సన్నాయి వాయిద్యా లు, మేళతాళాల నడుమ వైభవంగా జరిగింది.
బయటకు ఓ పేరుతో బోర్డు కనిపిస్తుంది. ఆ పేరుతోనే అనేక వెబ్సైట్లు గూగుల్లో ప్రత్యక్షమవుతాయి. బోర్డుపై కనిపించే పేరుకు కార్యాలయంలో జరిగే కార్యకలాపాలకు ఎలాంటి సంబంధమూ ఉండదు. కరపత్రాలపై పథకాలు ఒక చేతిలో నుంచి మరో చేతిలోకి వెళ్లిపోతాయి.
కీలక వడ్డీరేట్లు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం మొదలైంది. బుధవ�
అర్వపల్లి శ్రీయోగానందలక్ష్మినర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి లక్ష్మీనృసింహస్వామి, ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అమ్మవార్ల కల్యాణమహోత్సవాన్ని అర్చకులు కమనీయంగా నిర్వహించారు.
బీజేపీ హఠావో.. సింగరేణి బచావో.. ప్రస్తుతం కార్మికుల నినా దం ఇదే. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలపై కొంత కాలంగా కార్మిక సం ఘాలు, కార్మికులు గుర్రుగా ఉన్నారు.
సరూర్నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న నిర్వహించే మెగా జాబ్మేళా కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
విద్యార్థులు అమరవీరుల ఆశయాలను సాధించాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు.
అనుముల మండలం మారేపల్లి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భా గంగా సోమవారం స్వామివారి తిరు క ల్యాణ మహోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు.
మట్టి అక్రమాలు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీ అండదండలో అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. దందాలు, దౌర్జన్యాలు, జూదాలకు పాల్పడే గడ్డం గ్యాంగ్ కూడా మట్టి అక్రమాల్లోకి జొరబడింది. ఆక్రమణలకు తెగబడుతోంది.
టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధ్యక్షతన ఏర్పాటైన మహారాష్ట్ర ఆర్థిక సలహాదారుల కౌన్సిల్లో గౌతమ్ అదానీ తనయుడు కరన్ అదానీ, ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీలు సభ్యులుగా నియమితులయ్యారు.
కరీంనగర్లో కొంత కాలంగా గంజాయిని అమ్ముతున్న ముఠాకు చెందిన ఏడుగురిని కరీంనగర్ టాస్క్ఫోర్స్, సివిల్ పోలీసులు అరెస్టు చేశారు.
డ్రోన్ టెక్ యాక్సలరేటర్ కార్యక్రమంలో భాగంగా 10 డ్రోన్ స్టార్టప్ సంస్థలకు టీహబ్ సహకారం అందించనుందని టీహబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు తెలిపారు.
కంటి సంబంధమైన ఇబ్బందులు ఉన్నవారందదూ కంటి వెలుగు కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ అన్నారు.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయా? పార్టీ నుంచి పొమ్మనకుండా పొగబెడుతున్నారా? గతకొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే పై ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. మంత్రి జోగి రమేశ్ తిరిగి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతోపాటు, వైసీపీ పెద్దలను దానికి అనుగుణంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు మైలవరంలో లైన్ క్లియర్ చేసుకోవడంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్(కేపీ)ను లక్ష్యంగా చేసుకుని తన అనుచరులతో పొగపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.570 తగ్గి రూ.57,150 పలికింది. అంతకుముందు ఇది రూ. 57,730గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి
రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి ఓరుగల్లుకు అత్యధిక ప్రాధాన్యత దక్కింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు మరింత వేగంగా అభివృద్ధి జరిగేలా తాజా బడ్జెట్లో కేటాయింపులు ఉ
నగర శివారులోని మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు షేక్పేట్లోని పలు ప్రాంతాలకు బుధవారం తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనున్నట్లు వాటర్బోర్డు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసి మద్యం అమ్మకాలపై దృష్టి సారించారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.
నిత్య వ్యాయామంతో ఆరోగ్యం చేకూరుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. మాదాపూర్లోని పత్రికనగర్ కాలనీ అసోసియేషన్
మండలంలోని హరిహరక్షేత్రం గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయం త్రం గరుడసేవ నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి భక్తిమార్గంలో నడవాలని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో అక్కమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవాల్లో
లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగపర్చుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి అనిత పేర్కొన్నారు. ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ పురస్కరించుకొని మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో నర్సాపూర్ కోర్డ్టు ఆ�
కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ కబ్జా కేసులో అధికార బీఆర్ఎస్ పార్టీ నేత, ‘కుడా’ మాజీ డైరెక్టర్ నన్నెబోయిన రమేశ్యాదవ్ అరెస్టు అయ్యారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం కొనుగోళ్ల గడువును పొడిగించాలని రైతుల కోరుతున్నారు.
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని సాగర్ సొసైటీ సిగ్నల్ వద్ద నుంచి కృష్ణానగర్ ప్రధాన రహదారిపై ఉన్న గ్రీన్ బావార్చీ హోటల్దాకా కొత్తగా బీటీ రోడ్డు వేశారు.
జిల్లాలోని జీకే వీధి మండలం సీలేరులో ఏపీ జెన్కో ప్రతిపాదిత పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు (పీఎస్పీ) నిర్మాణంపై కదలిక వచ్చింది.
సంగారెడ్డి జిల్లాలో ప్రధానమైన నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది.
రాష్ట్ర బడ్జెట్లో అర్చకులు, ఉద్యోగుల వేతనాలకు రూ.130 కోట్లు కేటాయించారు. దేవాదాయ శాఖకు మొత్తం రూ.618 కోట్లు కేటాయించగా, దేవాలయాలకు సహాయం కింద రూ.250 కోట్లు, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీకి మరో రూ.200 కోట్లు క
ఎల్బీ స్టేడియంలో జరిగిన 3వ నేషనల్ ఓపెన్ కరాటే కుంగ్ ఫూ ఛాంపియన్షిప్ 20 23 సీఎం కేసీఆర్ మెగా కప్లో బాలాజీనగర్కు చెందిన క్రీడాకారులు సత్తాచాటి బంగారు, రజిత పతకాలను సాధించారు.
కేంద్ర ప్రరభుత్వం రాజకీయ కుట్రలతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా నకిలీ కేసులు బనాయించి చార్జిషీట్ను దాఖలు చేయిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్ ఆరోపించారు.
రాష్ట్ర బడ్జెట్లో జిల్లాపై వరాల జల్లు కురిసింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శాస న సభలో ప్రవేశపెట్టిన వార్షిక పద్దులో ఓరుగల్లుకు అధిక ప్రాధాన్యం కల్పించారు.
హైదరాబాద్లో నిఘాను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ట్రై కమిషనరేట్ల పరిధిలో 7 లక్షల కెమెరాలుండగా..
చౌడేశ్వరీదేవి జాతరను పురస్కరించుకొని జడ్పీ హైస్కూల్ మైదానంలో భూమాత రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం బండలాగులు పోటీలు ప్రారంభమయ్యాయి.
గ్రీవెన్స్లో ఇచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని బాధితులు కమిషనర్ ప్రావీణ్యను కోరారు. రోడ్లు, డ్రైనేజీలు, పైన్లైన్లు, రోడ్ల సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సోమవారం బల్దియా కౌన్సిల్ హాల్లో నిర్వహి�
భేరీ మోతలు.. గజ్జెల సవ్వడులు.. అవుసరాల విన్యాసాల మధ్య మంద గంపలు, యాటపోతులతో భక్తజనం సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టుకు పోటెత్తింది. లక్షల గొంతులు ఒ లింగా.. ఓ లింగా నామస్మరణను హోరెత్తించాయి.
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాల్లో ఇప్పటివరకు 79,776 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 17,435 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, 10,329 మందికి ప్రిస్
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని గిరిజన తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్రెడ్డి అన్నారు.
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో హైదరాబాద్ 13-15, 15-9, 15-14, 15-11,10-15తో అహ్మదాబాద్ డిఫెండర్స్కు షాక్ ఇచ్చింది.
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ తొలి వామప్ పోరులో భారత్కు నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన తమ మొదటి మ్యాచ్లో టీమ్ఇండియా 44 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలకు అడ్డుకట్ట పడుతుందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. మండలంలోని నగరం గ్రామంలో స్థానికుడు నరేందర్రెడ్డి అందజేసిన రూ.1.36 లక్షల విరాళంతో 8 సీసీ కెమెరాలు,
కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం నల్లకుంట డివిజన్లోని ఇస్తరాకుల గల్లీ, పాత రామాలయం
బోయిన్పల్లి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డుకు నూతన కమిటీ కొలువుదీరింది. మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే సాయన్న
పాదచారులు నడిచేందుకు ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఫుట్పాత్లను అక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారిపై ఎఫ్ఐఆర్
మూడేళ్లగా ఎర్ర గొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడంలేదని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడూరి ఎరిక్షన్బాబు ప్రశ్నించారు.
ఒంగోలు లోక్సభ స్థానంపై టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి మళ్లీ దృష్టి సారించారా? అన్న ప్రశ్నకు తాజా పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. అధికార పార్టీలోని ముఖ్యులతోపాటు కిందిస్థాయి నాయకుల్లో కొద్దిరోజులుగా ఇదే విషయం చర్చనీయాంశం గా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు, నిన్నటికి నిన్న మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వైవీ పర్యటనలు, ఆ సందర్భంగా చేసిన ప్రసంగాలు, ఆయన్ను ఉద్దేశించి మిగిలిన నాయకులు చేసిన వ్యాఖ్యానాలను పరిశీలిస్తే వైవీ చూపు ఒంగోలుపై ఉన్నట్లు అర్థమవుతుంది.
వారంతా పొట్టకూటి కోసం వ్యవసాయ పను లు చేసుకునే మహిళలు. పని ముగించుకుని ట్రాక్టర్పై తిరిగి వస్తున్న క్రమంలో అది బోల్తా పడింది.
జగన్నాథపురంలో ఉరుసు ఉత్సవాలు కుల మతాలకతీతంగా సాగుతున్నాయి.
పెద్దపల్లి పట్టణంలోని సీతారామస్వామి దేవాలయం స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారని సమాచారం అందుకున్న దేవాదాయ శాఖ అధికారులు సోమవారం పనులను నిలిపి వేయించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాత గుట్ట లక్ష్మీనృసింహుడి దేవాలయ తిరుక ల్యాణబ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో పరిసమాప్తమయ్యాయి.
మహిళలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సూచించారు.
దళితబంధు పథకంలో భాగంగా ఒక్కో యూనిట్ కింద రూ.10లక్షలు ఇచ్చి.. మైనారిటీ కార్పొరేషన్ రుణాలు మాత్రం మండలం మొత్తానికి కలిపి రూ.6 లక్షలు ఇవ్వడం ఎంతవరకు న్యాయమంటూ మైనారిటీ ఆందోళనకు దిగారు.
ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని సాగనంపుదామని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్ అన్నారు. మోసపూరిత పాలన చేస్తున్న ఆపార్టీని తరిమికొట్టేవరకూ నిద్రపోయేది లేదన్నారు.
జిల్లాకు పోలీస్ శిక్షణ కోసం వచ్చే సిబ్బందికి వసతుల్లో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అంతా సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
అది తెలంగాణ బడి.. పాఠశాలలో చదివే వి ద్యార్థులంతా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే.
పెంటపాడు మండలంలో అలంపురం మేజర్ గ్రామ పంచాయతీ. మహిళా సర్పంచ్ తాతపూడి ప్రగతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఎస్సీ రిజర్వేషన్లో ఎన్నికయ్యారు. ఈ కారణమో ఏమో తెలియదు గాని సర్పంచ్కు అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది.
వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీదే గెలుపు అని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే మేడారం నుంచి తొలి అడుగు వేశానని, రాచరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో దోపిడీ స ర్కారుపై యుద్ధం చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి ప్రకటించారు.
వికారాబాద్ మునిసిపల్ పాలన అస్తవ్యస్తంగా మారిందనడానికి నిలువెత్తు నిదర్శనం.. అధికారులు, సిబ్బంది పాటించే సమయ పాలన అని చెప్పొచ్చు.
కండ్లకోయ సీఎంఆర్ సెట్ కళాశాలలో సోమవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సామాజిక ఆవిష్కరణపై బీ టూ బీ ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించారు.
పనుల కోసం వెళ్తున్న కూలీల ట్రాక్టర్ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొన డంతో 15మంది కూలీ లకు గాయాలయ్యాయి.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మ సూచించారు.
బండలాగుడు పోటీల్లో ఇప్పటి వరకు ఆ ఎద్దులు ఓటమినే ఎరుగలేదంటే అతిశయోక్తి కాదు.
విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి అన్నారు.
వికారాబాద్ జిల్లాకు నూతన కలెక్టర్గా వచ్చిన నారాయణరెడ్డిని జిల్లా వీఆర్ఏ జేఏసీ నాయకులు శాలువాతో సత్కరించారు.
పేలుడు పదార్థాలపై రాచకొండ కమిషనరేట్ యాదాద్రి జోన్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
హైరిస్క్తో జీవిస్తున్న వారికి, హెచ్ఐవీ వ్యాదిగ్రస్తులకు హెపటై టిస్–బి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని ఏఆర్టీ కేంద్రంలో ప్రారంభించారు.
సంచార పశువైద్యశాల వాహనాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి ప్రారంభించారు.
పేకాట శిబిరంపై మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి నగదను స్వాధీనం చేసుకొని ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో అప్పగించారు.
కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధి ఘట్కేసర్ పట్టణంలో చోటుచేసుకుంది.
అక్బర్పేట - భూంపల్లి మండల కేంద్రంలోని కూడవెళ్లి వాగుపై గతంలో నిర్మించిన పాతబ్రిడ్జి శిథిలావస్థకు చేరి సోమవారం ఒక్కసారిగా కుప్పకూలింది.
గద్వాల సంస్థానం సాంస్కృతిక, కళా వైభావాన్ని బాధ్య తగా కాపాడుకుందామని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీపాదులు అన్నారు.
ధర్నాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. నినాదాలతో హోరెత్తింది. నిరసన కారులతో ఆ ప్రాంగణం కిక్కిరిసింది.
సినీ పరిశ్రమకు విశాఖ ఎంతో అనుకూలమని ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య అన్నారు. సోమవారం ఆయన ఏయూలోని హిందీ భవన్ సెమినార్ హాల్లో వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
హెడ్మాస్టర్ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ కాకినాడ నాల్గో జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది.
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం తాండూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్నది.
మండలంలోని నవాంద్గీ శ్రీ సంగమేశ్వరాలయంలో సోమవారం పార్వతీపరమేశ్వరుల కల్యాణం వైభవంగా జరిగింది.
ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధుల వినియోగంలో మండలం వెనుకబడింది.
ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత కాకపోవడాన్ని జీర్ణించుకోలేని ఓ విద్యార్థి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడ 3వ డివిజన్ గొడారిగుంట శంతనపురి కాలనీకి చెందిన గంగిరి దుర్గారాం గోపాల్ (23) తాళ్లరేవు మండలం కోరంగిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు.
భక్తుల రద్దీతో కిక్కిరిసిన ముక్కంటి ఆలయం
సమస్యల పరిష్కారం కోసం అంగనవాడీలు కదం తొక్కారు.
దేశ ప్రజల సొమ్మును ప్రధాని నరేంద్ర మోదీ అదానీకి దొచిపెట్టారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు.
ఎత్తిపోతల పథకాలు సక్రమంగా పనిచేయక రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీడీపీ హయాంలో 2005లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పుష్కలంగా సాగునీరందడంతో ఏటా రెండు పంటలు పండించుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి నిర్వహణను గాలికొదిలేశారు.
నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. టెండర్లు పూర్తయి నాలుగేళ్లు అవుతున్నా.. పనులు మాత్రం వేగవంతం కావడంలేదు. ఖరీఫ్ సీజన్ నాటికి కాలువ పనులు పూర్తిచేస్తామని అధికారులు, పాలకులు చెబుతున్నా.. నిధుల సమస్య కారణంగా జాప్యమవుతోంది.
ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలలో సోమవారం రాత్రి భీమేశ్వర స్వామివారి తెప్పోత్సవం సప్తగోదావరి నదిలో నయన మనోహరంగా జరిగింది.
పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, పెద్దపంజాణి మండలాల్లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్ సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.
గ్రామ పంచాయతీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయి. ఆ నిధుల్లో 40 శాతం మేర మెటీరియల్ కాంపోనెంట్గా శాశ్వత పనులు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.
జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి జరగనున్న ఎఫ్ఏ-3 పరీక్షల (యూనిట్ -3)కు సంబంధించి మూల్యాంకనానికి సమయం పెంచాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్రావు సోమవారం ఓ ప్రకటనలో కోరారు.
గడిచిన 70 సంవత్సరాలుగా మా తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూమిని కొంత మంది బడాబాబులు కుట్రపన్ని అక్రమంగా కాజేయాలని చూస్తున్నారంటూ రాయచోటి మండల పరిధిలోని దిగువ అబ్బవరం గ్రామం నక్కావాండ్లపల్లెకు చెందిన నాయిబ్రాహ్మణ కుటుంబాలు తమ గోడును వెల్లబుచ్చారు.
పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ ధరణిబాబు తెలిపారు.
లగ్న పత్రిక రాయించుకొని ఆటోలో సొంతూళ్లకు వెళ్తున్న వారిని ఎదురుగా ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు ముగ్గురిని బలి తీసుకుంది.
అనాథలను ఆదుకోవడానికి ప్రతీఒక్కరు ముందుకు రావాలని జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ అనితాహరినాథ్రెడ్డి అన్నారు.
హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు
రాష్ర్టాన్ని సర్వనాశనం చేసి ప్రజల భవిష్యత్ను జగన్ అంధకారంలోకి తోశాడని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బడేటి రాధాకృష్ణయ్య(చంటి) ఆరోపించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని కృష్ణాపురం గ్రా మానికి చెందిన గొర్ల ఆదినారాయణ (50) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం అర్థరాత్రి మృతి చెందాడు. ఈనెల 4న ఎర్రన్నాయుడు విగ్రహం వద్ద జాతీయ రహదారిని దాటుతున్న ఆదినారాయణను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను కుటుంబ సభ్యులు కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదినారాయణకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జేఆర్పురం ఎస్ఐ రాజేష్ తెలిపారు.
షాద్నగర్ పోలీ్సస్టేషన్ పరిధిలోని చింతగూడ శివారులో గుర్తుతెలియని వృద్దుడు మృతి చెందినట్లు సీఐ నవీన్కుమార్ తెలిపారు.
కడ్తాలలోని శ్రీలక్షీచెన్నకేశవస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కడ్తాలతో పాటు సమీప గ్రామాల భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఈ నెల 10 నుంచి 25 వరకు నిర్వహణ సంగారెడ్డి, మెదక్ జిల్లాల బీజేపీ అధ్యక్షులు నరేందర్రెడ్డి, శ్రీనివాస్
దళిత బలహీన వర్గాల అభివృద్ధికి ఏర్పాటు చేసిన 27 సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యనమల సుదర్శన్ అన్నారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు.
మండలంలోని బైపాస్ రహదారిలో పెంజర్ల చౌరస్తా వద్ద సోమవారం ఉదయం గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.
మండలంలోని తక్కళ్లపల్లి-కొత్తపల్లి గ్రామాల మధ్య ఉన్న బొక్కల కంపెనీ మూసేదాకా ఆందోళన చేస్తామని కిసాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పు బాషాలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సమగ్ర భూ సర్వే చేసిన తరువాత రైతుల పొలాలకు హద్దులు చూపి, సరిహద్దు రాళ్లు నాటాల్సి ఉంది. అదికాస్త అ సమగ్ర భూసర్వేగా మారిందని కమతంపల్లి గ్రామస్తులు వాపోతున్నారు.
బ్రహ్మోత్సవాలలో భా గంగా 9వరోజు కొండమీదరాయు డు అశ్వవాహనంపై విహరించా రు. ఆదివారం స్వామి వారి రథోత్సవ ఘట్టం ముగిసిన విషయం తెలిసిందే.
హాత్సే హాత్జోడో పాదయాత్రల ద్వారా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో మోసపోతున్న ప్రజలకు విముక్తి కల్పిస్తామని టీపీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు.
పాలమూరు పట్టణం లోని కొత్తగంజ్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమ వారం ఉదయం వివిధ పూజా కార్యక్రమాల అనంతరం 1008 కలశాలతో అభిషేకం నిర్వహించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని టీడీపీ నాయకుడు, రిటైర్డు ఏటీడబ్లూవో నదివాడ కృష్ణబాబు అన్నారు.
పట్టణంలోని గాంధీనగర్ ఖబరస్తాన విషయంలో రాజకీయాలు చేస్తోంది ఎవరో ప్రజలందరికీ తెలుసుననీ, అన వసరంగా ఇందులో రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. సోమవారం పలు ఆలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తలకొండపల్లి, కేశంపేట, ఆమనగల్లులోని పలు ఆలయాలు బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యాయి.
రంగారెడి జిల్లాకు బదిలీపై వెళ్లిన మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీశ్కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలకగా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ వచ్చిన అమోయ్కుమార్కు ఘనంగా స్వాగతం పలికారు.
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణపై సోమ వారం కలెక్టరేట్లో డీఆర్వో మూర్తి సమీక్షించారు. పరీక్షలను సమర్ధ్దవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మైలవరం డ్యాం ప్రాజె క్టు మునక కింద తమ గ్రామం మునిగి పోయింది. ఇందిరమ్మ హయాంలో తమ గామ్రంలోని మాదిగలందరికీ కలపి ఒక్కొక్కరికీ ఎకరా చొప్పున 200 ఎకరాల వరకు ఇచ్చారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దానికి అంతం పలుకుదామని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు.
[23:40]తనకు కాబోయేవాడికి మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం పోయిందని, ఇప్పటికీ అతన్ని పెళ్లాడొచ్చా? అని ఓ యువతి నెట్టింట పెట్టిన పోస్టు వైరల్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగాల్లో కోత పెడుతోన్న విషయం తెలిసిందే.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీలు కదంతొక్కారు. ఏలూరు, భీమవరం కలెక్టరేట్ల వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఏలూరులో జూట్మిల్లు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు.
దేశాభివృద్ధికి యువత నడుంభిగించాలని విశ్వకర్ణ మందిరం మూవ్ ఆన్ ఇండియా వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు అజిద్ కుమార్ ఆచార్య అన్నారు.
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్ఈబీ ఏఎస్పీ ఆస్మా ఫర్హీన్ అన్నారు. స్థానిక బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల్లో సోమవారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
‘సమస్యలతో సతమతమౌతున్నా పట్టించుకొనే నాథుడే లేడు. ప్రజా ప్రతినిధులకు సమస్యలు పట్టవా?.’ అని ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ను జాడ, ముక్కు పేట గ్రామస్థులు నిలదీశారు.
మండలంలోని శెట్టిగుంట పంచాయతీ రైల్వేస్టేషన సమీపంలో ఆటోను లారీ ఢీకొనడంతో నూకరాజు సుబ్బయ్య (75) అనే వృద్ధుడు మృతి చెందాడు.
నేటి నుంచి జిల్లాలో క్వారీ లారీలు నిలిచిపోనున్నాయి. సమ్మె పాటిస్తున్నట్లు గోదావరి క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రావూరి రాజా తెలిపారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవ స్థానంలో సోమవారం ఘనంగా శ్రీరాముని పట్టాభిషేకం జరిగిం ది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 18, 19 తేదీల్లో జరుగునున్న మహా శివరాత్రి జాతరను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆదేశించారు.
నిర్ణీత సమయంలో సిలబస్ పూర్తి చేయకపోవడంపై స్థానిక వివేకానంద జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులపై జిల్లా విద్యాధికారి (డీఈఓ) మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం తక్షణమే అందించాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ డిమాండ్ చేశారు. సోమవారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి బాధితులతో కలిసి వచ్చి కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్కు వినతిపత్రం అందించారు.
శ్రీశైల దేవస్థానంలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పాదయాత్రగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కైలాస ద్వారం వద్ద దేవస్థానం అధికారులు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు.
పులివెందుల అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 13, 14 తేదీల్లో జిల్లా సైన్స్ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖాధికారి చెప్ప లి దేవరాజ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ సూచనల మేరకు 2010 నుంచి 2016 మధ్య కాలంలో ఆధార్కార్డు పొంది న వారందరూ తమ ఆధార్ కార్డులను ఆప్డేట్ చేయించుకోవాలని జడ్పీ సీఈవో మన్నూరు సుధాకర్రెడ్డి పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ని బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక గూటి పక్షులేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేం ద్రప్రసాద్ విమర్శించారు.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలో లబ్ధిదారులకు బిల్లులు చెల్లిండాలని ఆ పార్టీ గరుగుబిల్లి మండల నాయకులు కోరారు.
తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు కదంతొక్కారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు.
రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటే సైకిల్ అధికారంలో రావాలని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి బగ్గు రమణ మూర్తి అన్నారు. సోమవారం చిక్కాలవలసలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు.
నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఆది వారం రాత్రి వరి పొలంలో పనులు చేయడానికి వెళ్లి మడిలో ప్రమాద వశాత్తు బొక్కబోర్లా పడి రైతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..
మెడికల్ ఏజెన్సీలు రశీదులు లేకుండా ఆర్ఎంపీలకు ఔషధాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ పరిపాలనశాఖ అసిస్టెంట్ డైరక్టర్ దినేష్కుమార్ అన్నారు.
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేర కు టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి గ్రామ సచివాలయం-4 పరిధిలోని సుమారు 30 మంది రైతులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయానికి తమ సమస్యను విన్నవించుకునేం దుకు వచ్చారు.
పారిశ్రామిక వేత్త అదానీ గ్రూప్లలో ఎల్ఐసీ రూ.34 వేల కోట్ల పెట్టుబడుల వెనుక పెద్ద కుంభకోణమే దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్రెడ్డి ఆరోపించారు.
‘పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. కొన్ని ప్రతీఘాత శక్తులు ఈ ప్రాజెక్టును కేసులతో అడ్డుకుంటున్నాయి. త్వరలో పర్యావరణ అనుమతులు సైతం సాధించి ఈప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణబద్ధులై ఉన్నది.
మత్తు పదార్థాలు, మాదక దవ్యాల విక్రయాల నియంత్రణ కోసం మరింత నిఘా పెంచాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
లోహరిబంద పంచాయతీ కొత్తపేట గ్రామంలో సోమవారం పట్టపగలే ఎలుగుబంటి సంచరించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఓఇంటి పెరటిలోకి ప్రవేశించడంతో గ్రామస్థులు గట్టిగా కేకలు వేసి తరిమివేయడంతో జీడి తోటలోకి వెళ్లిపోయింది.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణి, బాలింతలకు సేవలు అందిస్తున్న కార్యకర్తలు, సహాయకులకు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ సిబ్బంది సోమవారం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి. నిర్మల పిలుపునిచ్చారు.
భారతదేశం 2045 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తున్నందని ప్రధాన వక్త లింగమూర్తి అన్నారు.
‘దశాబ్దాలుగా స్థానికంగా నివాసముంటున్నాం. రోజువారి కూలీ పనులు చేసుకొని బతుకుతున్నాం. కానీ మాకు కుల ధ్రువీకరణపత్రాలు మం జూరు చేయడం లేదు’ అంటూ యానాది తెగకు చెందిన 35 కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆర్డీవో శేషశైలజను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
పలాస మండలం రేగుల పాడు వద్ద ఆఫ్షోర్ నిర్మాణం చేపట్టాలని జనసేన నాయకుడు డాక్టర్ వి.దుర్గా రావు కోరారు. ఈ మేరకు సోమవారం విశాఖ పట్నంలో జలవనరుల శాఖ సీఈ సుగుణా కరరావును కలిసి వినతిపత్రం అందించారు.
రీ సర్వేలో జిల్లా వెనుకంజ లో ఉండడంపై జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యమా? అని అధికారులపై మం డిపడ్డారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
పట్టణంలోని మారుతీనగర్కు చెంది న రాడ ప్రార్థన, సాధన గణితంలో సంఖ్యలు, వర్గాలు- వర్గమూలాలు చెప్పడంలో రెండు రికార్డులు సాధించి నట్లు తండ్రి సురేష్ సోమవారం తెలిపారు. ఐదేళ్ల ప్రాయంలోనే ఈ విభాగంలో వీరిద్దరూ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం పొందారని పేర్కొన్నారు.
ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అందుతు న్న పథకాలు, రుణాలపై ఉద్యాన అధికారి ఈశ్వర ప్రసాద్ మండల సమావేశంలో మాట్లాడుతుండగా మాలేపాడు సర్పంచు గణేష్, పోత బోలు సర్పంచు ఈశ్వరయ్యలు నిరసన తెలియజేశారు.
మండలంలోని క్రిష్ణాజీవాడి గ్రామశివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మీపతి(55) అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
లయన్స్క్లబ్ వనిత విభాగా నికి ఉత్తమ సేవలు అందించినందుకు అవార్డులు వచ్చాయి. శ్రీకాకుళంలో ఆది వారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ క్లబ్, బెస్ట్ సభ్యులను ఎంపిక చేసి అభినందించారు.
కోడుమూరు చౌడేశ్వరీదేవి రథోత్సవ వేడుకలు సోమవారం అశేష జనవాహిని మధ్య వైభవంగా సాగాయి.
వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజల కు కష్టాలు తప్పడం లేదని టీ డీపీ మండలాధ్యక్షుడు రెడ్డెప్ప రెడ్డి పేర్కొన్నారు.
పొగాకు నియంత్రణపై జూనియర్,డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
బొలేరో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాన్సువాడ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.
వర్గల్, ఫిబ్రవరి 6: గ్రామాల్లో బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పూదరి నందన్గౌడ్ పేర్కొన్నారు.
ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన కుమారుడు ఏడదిన్నర తర్వాత చెంతకు చేరితే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. అలాంటిదే కలువాయిలో జరిగింది.
ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ కోటేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామసుందర్రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రజల సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు.
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్జేడీ ఎస్.రవి అన్నారు.
Twitter ట్విట్టర్ బిజినెస్ యూజర్లపై పిడుగు పడింది. నెలవారీగా సబ్ స్క్రిప్షన్ కోసం 1000 డాలర్లు.. అనుబంధ ఖాతాలకు 50 డాలర్ల ఫీజు చెల్లించాలని ట్విట్టర్ తేల్చి చెప్పింది.
తమ రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహిళలు రొడ్డెక్కిన స్పందించకపోవడం విచారకరమని బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి వెంకటరమణరెడ్డి అన్నారు.
తొగుట, ఫిబ్రవరి 6: రైతులు సంఘటితమైతేనే వారికి బంగారు భవిష్యత్ ఉంటుందని మార్కెట్ చైర్మన్ కొమురయ్య అన్నారు.
మండలంలోని రాం పూర్ గేట్ వద్ద గల శరణశంఖర మ ఠం వద్ద బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పా టు కొనసాగిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పో టీలు సోమవారం ముగిశాయి.
గ్రామాల్లో 22ఏ కింద వున్న చుక్కల భూములను (డాటెడ్ ల్యాండ్స్) గుర్తించి వాటిపై నివేదికలు ఇవ్వాలని ఆర్డీవో మురళి ఆదేశించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసమర్థ పా లనతో రాష్ట్రంలో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందని టీడీపీ నాయకులు విమ ర్శిం చారు.
మండలంలోని కొత్తూరు సమీపాన కియ అనుబంధ పీఎనకే పరిశ్రమ కొత్త షెడ్డు నిర్మాణ పను ల్లో సోమవారం విద్యుత ప్రమాదం సం భవించింది. కార్మికుడు హరిక్రిష్ణ (33) మృతి చెందాడు.
గనులు, భూగర్భశాఖ అస్తవ్యస్త విభజనతో అక్రమార్కులకు రాజమార్గం ఏర్పడనుంది. ఉమ్మడి జిల్లాలోని 63 మండలాలను మూడు ముక్కలుగా విడగొట్టారు.
[23:10]జీఎస్టీ విషయంలో ఇప్పట్లో తీపి కబురు లేనట్లే. పన్ను శ్లాబుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఎలాంటి మార్పులూ చేసే అవకాశం లేదని తెలిసింది.
టోల్గేట్ వద్ద స్థానికులకు ఫ్రీ పాసులను అందజేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం తాడ్దానిపల్లి చౌరస్తా వద్ద సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161జాతీయ రహదారిని దిగ్బంధించారు.
ఉద్యోగులకు సమయపాలన ఎంతో అవసరమని కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు.
లేపాక్షి సందర్శనకు జి-20 దేశాల ప్రతినిధుల బృందం మంగళవారం వస్తోంది. బెంగళూరులో జరుగుతున్న ‘జి-20 ఎనర్జీ మీట్’ నిమిత్తం వచ్చిన ఈ బృందాన్ని పావగడ సమీపంలోని తిరుమణి వద్ద ఉన్న సోలార్ప్లాంట్ను చూడాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది.
జీ-20 దేశాల ప్రతినిధుల బృందం లేపాక్షి ని సందర్శిస్తున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు అనంతపు రం డీఐజీ రవిప్రకాశ పేర్కొన్నారు.
జిల్లాలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇప్పటి వరకూ ఇసుకపై దృష్టిపెట్టిన మాఫియా మరింత తెగబడుతోంది. మట్టి, గ్రావెల్ తరలించుకోపోయి సొమ్ము చేసుకుంటోంది. గత నెల రోజులుగా బొడ్డవర-కిల్తంపాలెం పంచాయతీ పరిధిలోని జిల్లేడిలోవా సమీపంలో పదుల ఎకరాల్లో ఉన్న డీ పట్టా భూముల్లో గ్రావెల్ తరలించుకుపోతున్నారు.
ముండ్లమూరు మండలంలోని వేములబండ గ్రామానికి చెం దిన దుగ్గినేని కృష్ణమ్మకు చెందిన పాడుబడిన ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశాఖ-అరకు ప్రధాన రహదారి ఇది. ఇలా యంత్రాలతో తవ్వేసి పూడ్చకుండా విడిచిపెట్టారు. దారిపొడవునా గోతులు ఏర్పడడంతో మరమ్మతులకు ఉపక్రమించారు. వారం రోజుల కిందట జేసీబీతో ఇలా తవ్వారు. కానీ గోతులు పూడ్చకుండా అలానే వదిలేశారు. కొత్తవలస మండలం చింతలపాలెం నుంచి ఎస్.కోట మండలం బొడ్డవర వరకూ ఇలానే విడిచిపెట్టడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు.
దొనకొండ కస్తూరీభా గాంధీ బాలికల పాఠశాల(కేజీబీవీ) విద్యార్థినీ విప్పర్ల సుప్రియ(15) కొద్ది రోజులుగా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో వైద్యం పొందుతూ సోమవారం మృతి చెందింది.
రాయలసీమకు ముఖ్యమంత్రి వైఎస్ జగనరెడ్డి తీరని ద్రోహం చేస్తున్నారని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు.
ఉరుకులు, పరుగులు కేరింతల నడుమ ఎడ్ల పరుగు పందేలు ఉత్సాహంగా సాగాయి. ఇందుకు లక్కవరపుకోట మండలం కల్లేపల్లి వేదికగా నిలిచింది. సదానందేశ్వర విజయకేశవ స్వామివార్ల తీర్థ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 15 ఎడ్ల బళ్లు పాల్గొన్నాయి. వందలాదిగా తరలివచ్చిన జనం ఆసక్తిగా తిలకించారు.
రైతు సంఘా లను ప్రోత్సహించాలని వ్యవసాయ సం చాలకులు ఎం. నాగరాజు పిలుపుని చ్చారు.
Off The Record: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా రాజకీయాలు వాడీవేడిగా మారుతున్నాయి. ఇది గిరిజనులకు రిజర్వ్ చేసినా నియోజకవర్గమైనప్పటికీ సాధారణ సెగ్మెంట్కు మించిన పొలిటికల్ ఎత్తులు నడుస్తున్నాయి. వైరాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరుల
Off The Record: నోముల భగత్.. ఎంసీ కోటిరెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు. ఇద్దరూ కలిసి ఉన్నట్టు కనిపించినా.. చాలా విషయాల్లో ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది. సీనియర్ రాజకీయ వేత్త నోముల నర్సింహయ్య 2018లో నాగార�
Off The Record: డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నియోజకవర్గం కొత్తపేట. ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలకు సొంత అన్నదమ్ములే ఇంఛార్జీలు. వారే మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం.. బండారు శ్రీనివాస్. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. ఒక చిన్న వివాదం అపోహలతో ప�
Anupama Parameswaran: వరుస హిట్లతో ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మంచి జోరు మీద ఉంది. కార్తికేయ 2, 18 పేజెస్ అమ్మడికి మంచి పేరునే తీసుకొచ్చి పెట్టాయి. ప్రస్తుతం అనుపమ డీజే టిల్లు 2 లో నటిస్తోంది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో మందికి దేవుడు.. మరెంతో మందికి శత్రువు. ఆయనను ప్రేమించేవారు ఎంత మంది ఉన్నారో.. ఆయనను విమర్శించేవారు అంతేముంది ఉన్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాకా ఆ విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి. మొదటి నుంచి ఇప్పటివరకు చూసుకుం�
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల విక్ర యాలపై నిఘా పెంచాలని కలెక్టరు సూర్యకుమారి ఆదే శించారు. సోమవారం అధికారులతో సమీక్షించారు. వీటి నియంత్రణకు ప్రతినెలా ప్రణాళిక రూపొందించుకోవాల న్నారు. యువత వీటి బారిన పడకుండా చర్యలు చేప ట్టాలన్నారు. విద్యాసంస్థల్లో అవగాహన పెంచాలన్నారు.
పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ సీనియర్ నాయకుడు చలువాది వెంకటస్వామి (68) అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం చీమకుర్తిలో అంత్య క్రియలు నిర్వహించారు.
కనిగిరి, నగర పంచాయతీ పరిధిలోని శివారు కాలనీల వాసులు పలు సమస్యలతో అల్లాడిపోతున్నారు. అభివృద్ధి లేకపోగా.. పన్నుల బాదుడిని భరించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాశిరెడ్డి కాలనీ, పాతూరు ప్రజలు పలు సమస్యలతో తిప్పలు పడుతున్నారు. మౌలిక వసతులు కరువై అల్లాడుతున్నారు. నగర పంచాయతీ అయ్యాక పన్నులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయే తప్ప వసతులు కల్పించలేదు. దాదాపు 300 వరకు గృహాలున్న కాశిరెడ్డికాలనీని సైతం పాలకులు పట్టించుకోవడం లేదని ఆ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... జిల్లాలో మాతా శిశు మరణాలు ఆగడం లేదు. పౌష్టికాహార లోపం, రక్తహీనత, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి ప్రధాన కారణాలతో గర్భిణులు, బాలింతలు మృత్యువాతపడుతుండగా పుట్టిన వెంటనే నాణ్యమైన సంరక్షణ లేకపోవడం, చికిత్స లేకపోవడం.. ముందస్తుగా పుట్టడం, అంటువ్యాధుల కారణంగా నవజాత శిశువులు చనిపోతున్నారు.
ముఖ హాజరు నుంచి తమకు మినహాయింపు నివ్వాలని కోరుతూ గ్రామ సేవకులు సోమవారం కలసపాడు తహసీల్దారుకు వినతిపత్రం అందించారు.
జగనన్న ఇళ్ల నిర్మాణంలో భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు మసిపూసి మారేడు కాయ చేస్తున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పునాదులు లేకుండా నేలపైనా బీమ్లు వేస్తున్నారు.
దోమల వల్లే మనుషులు, పంట చేలే కాదు పశుపక్ష్యాదులు కూడా ఇబ్బందిపడుతున్నాయి.
మండలంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మొత్తం 700 మంది విద్యార్థుల్లో 140 మందికి పైగా విద్యార్థినులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది.
వైరా నియోజకవర్గంలోని అధికార బీఆర్ఎస్లోని రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అంగన్వాడీల నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది.
మత సామరస్యానికి ప్రతీకగా మదనపల్లె నుంచి టీటీడీ అన్నదాన ట్రస్టుకు స్థానిక కూరగాయల మార్కెట్లోని దాదాపీర్, ఖాజా అనే వ్యాపారులు ఎనిమిది టన్నుల కూరగాయలు సోమవారం తిరుమలకు తరలించారు.
[22:55]రఫేల్ యుద్ధ విమానాల (Rafale Fighter Jets) ఒప్పందం విషయంలో తప్పుడు ఆరోపణలతో పార్లమెంట్ సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేశాయనీ.. వారందరికీ హెచ్ఏఎల్ హెలికాఫ్టర్ ఫ్యాక్టరీయే (HAL Helicopter Factory)సమాధానం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
మదనపల్లె మండలం సీటీఎంలో వెలసిన నలవీరగంగాభవానీ అమ్మవారి జాతర ప్రారంభమైంది. సోమవారం ఉదయం నుంచే ఆలయంలో గంగమ్మను ప్రత్యేకంగా అలంకరణలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.
స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లాలోని పోలీసు అధికారులను ఎస్పీ హర్షవర్ధన్రాజు ఆదేశించారు.
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను వెంటాడి ఆటోలోని బియ్యాన్ని, అలాగే రేషన్ షాపులో నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సోమవారం వేకువజామున పట్టుకున్నారు.
స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ పీఎస్ గిరీషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు.
అద్దంకి పట్టణంలో ట్రాఫిక్పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా పట్టణం పరిధిలోని నామ్ రోడ్డులో పలు కూడలి ప్రాంతాలలో తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడ టంతోపాటు వాహనాలు అడ్డదిడ్డంగా నడుపుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
[22:39]ట్విటర్లో బిజినెస్ ఖాతాలు నిర్వహించే వారికి ఇచ్చే గోల్డ్ బ్యాడ్జ్కు ఇకపై అదనంగా రుసుము వసూలు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్లూ బ్యాడ్జ్ ఖాతాలకు మాత్రమే ట్విటర్ సబ్స్క్రిప్షన్ ఫీజును వసూలు చేస్తోంది.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 6: జిల్లాకేంద్రంలో సోమ వారం బంద్సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. రైతు హక్కులపోరాటసమితి నాయకులు పత్తికి రూ.15వేల మద్దతు ధర చెల్లించాలని బంద్కు పిలుపు నివ్వడంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి మద్దతు తెలిపాయి.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 6: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అర్జీదారుల నుంచి ఆమె దరకాస్తులను స్వీకరించారు.
జైనూరు, ఫిబ్రవరి 6: మండలకేంద్రంలోని మార్కెట్కమిటీ యార్డులో సోమవారం జడ్పీచైర్ పర్సన్ కోవ లక్ష్మి జన్మదినం సందర్భంగా కోవ లక్ష్మి ఫౌండేషన్ జైనూరు, లింగాపూర్, సిర్పూర్(యు), కెరమెరి తదితర మండలాల రోగులకు నిర్వహిం చిన మెగా వైద్యశిబిరం విజయవంతమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudiwada) అసెంబ్లీ నియోజకర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకర్గంలో ఒకటి కాదు రెండు కాదు
స్పందన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ ప్రవీణ్చంద్ ఆదేశించారు.
రాష్ట్రంలో ఉర్దూ మీడియం విద్యార్థులకు రెండో సెమిస్టరుకు సంబంధించిన పుస్తకాలు ఇంత వరకు అందించకుండానే పరీక్షలు నిర్వహించడం చాలా విడ్డూరంగా ఉందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహే్షబాబు ఆరోపించారు.
[22:27]ప్రకాశం జిల్లాలో గంటల వ్యవధిలో ఇద్దరు అన్నదమ్ములు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో విషాదఛాయలు అలముకున్నాయి.
బుగ్గవంక డ్యాం నుంచి చివరి పెన్నానది వరకు ఇరువైపులా రక్షణ గోడ నిర్మించాలని సీపీఐ డిమాండ్ చేసింది.
MGNREGS పల్లె వాసులు పట్టణాలకు వలస వెళతారని, అందుకే ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోత విధించామని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ చెప్పారు.
అదాని సంస్థల్లో పెట్టుబడుల కారణంగా ఎల్ఐసీ పాలసీదారులకు ఇబ్బందేమీ లేదని, వారి పొదుపు మొత్తాలు సురక్షితమని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం కడప డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిష్కరించా లని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమ వారం కలెక్టర్ చాంబర్లో ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి ఆర్టీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు.
[22:15]దేశీయంగా బ్రాడ్బ్యాండ్ (Broadband) కనెక్షన్ కనీస డౌన్లోడ్ స్పీడ్ను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మెట్రో నగరాలతోపాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకు మెరుగైన ఇంటర్నెట్ (Internet) ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం తిలక్నగర్ లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడుతూ గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
భాషా పండితుల సమస్యలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని రాష్ట్రీయ ఉపాఽధ్యాయ పండిత పరిషత్ జిల్లా ఉపాధ్య క్షుడు సత్యనారాయణ అన్నారు.
రౌడీ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోని, పాన్ ఇండియా సినిమాల
శాలివాహన పవర్ ప్లాంటు ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని కార్మికులు, ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
Minister Gangula kamalakar ఇచ్చిన మాట మేరకు యాదాద్రికి బస్సు సర్వీసును ప్రారంభించామని, ప్రజలంతా ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) పార్టీని వీడినంత మాత్రాన నెల్లూరు రూరల్ నియోజకవర్గం (Nellore Rural Constituency)లో వైసీపీకి వచ్చిన నష్టం...
[21:45]‘రథ సారథి’, ‘ఆకాశ వీధిలో’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి రవీనా టాండన్. బాలీవుడ్లో తనకు ఎదురైన విమర్శల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
[21:45]Poco X5 Pro 5G Details in telugu: పోకో నుంచి మరో 5జీ ఫోన్ విడుదలైంది. ప్లిప్కార్ట్లో త్వరలోనే దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
మోస్ట్ టాలెంటెడ్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ నటిస్తున్న �
నెల్లూరు రూరల్ (Nellore Rural) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (Kotamreddy Sridhar Reddy) వ్యవహారం ఇంకా పూర్తిగా సద్దుమణగక ముందే..
సెల్ఫోన్ చూడొద్దంటూ తల్లి మందలించిందన్న కోపంతో.. ఏకంగా ప్రాణాలే తీసుకుంది ఓ కూతురు. ఈ ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేసినప్పుడు అక్కడికి వచ్చి ఫొటోలు తీస్తున్న నాయక్ అనే సీఐని మా కార్యకర్తలు ప్రశ్నించారు.
Road Accident రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
అగ్గి తెగులును సకాలంలో గుర్తించి, నివారణకు చర్యలు తీసుకోకుంటే వరిపైరుకు నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్కుమార్ తెలిపారు. మండలంలోని వల్లూరులో సోమవారం వరిపొలాలను ఆయ
ఎన్నారై యూకే, యూరోప్ విభాగానికి చెందిన తెలుగుదేశం ముఖ్య నాయకులు శ్యామ సుందర్ ఊట్ల వివేక్ కరియవుల.. పూతలపట్టు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ క్రాప్ నమోదును వేగవంతం చేయాలని కలెక్టరు చక్రధర్బాబు తెలిపారు. మండల పరిధిలోని పార్లపల్లి, విడవలూరు, ఊటుకూరు గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ క్రాప్ నమోదుపై రైతులతో, అధికారులతో మా
Srisailam శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్, ఎస్పీలను ఈవో లవన్న ఆహ్వానించారు.
: పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు మార్చి చివరి నాటికి ఇంటి, ఇతరత్రా పన్నులు నూరుశాతం వసూలు చేయాలని కావలి డీఎల్పీవో ఆదినారాయణ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని శకునాలపల్లి, పుల్లాయపల్లి గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సచివాలయాలను తనిఖీ
ఉదయగిరిలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను సోమవారం ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఆంధ్రజ్యోతిలో ఈనె 3న ‘మద్యం దుకాణాల్లో నిబంధనలకు నీళ్లు’ అనే కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆ
జింబాబ్వేతో బులవాయ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్టులో వెస్టిండీస్ ఓపెనర్ తగెనరైన్ చందర్పాల్ డబుల్ సెంచరీ (207) బాదాడు. దాంతో, వెస్టిండీస్ 447 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
మండలంలోని వరికుంటపాడు, తూర్పుబోయమడగల, జడదేవి రేషన్ దుకాణాలపై సోమవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి విష్ణురావు ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం అందుకున్న అధికారులు తెల్లవారు జామునుంచే ప్రత్యేక నిఘాతో దాడులు చేపట్టి అవినీతి డీ
సీతారామపురం పంచాయతీలోని సర్వే నెంబరు 1లో గల 431. 29 ఎకరాల మేతపోరంబోకు భూమిని కొందరు ఆక్రమించారు. వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు గతంలో ఆందోళన చేశారు. అయితే అక్రమార్కులపై జిల్లా ఉన్నతాఽధికారులు చర్యలు ఎప్పుడు తీసుకుంటారని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేతపోరం
బుట్టాయగూడెం (Butteyagudem) మండలం అంతర్వేదిగూడెం పంచాయతిలో పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు...
[21:00]Top News in Eenadu.net: ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) సార్ (Sir) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ధనుష్ (Dhanush) నటిస్తోన్న సార్ ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్.
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఐర్లాండ్(Ireland)లో పర్యటించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు మధ్యలో రెండు దేశాల మధ్య సిరీస్
[20:43]Vehicle Retail Sales: జవనరి నెలలో అన్ని విభాగాల్లో వాహన రిటైల్ విక్రయాలు పుంజుకున్నాయి. ద్విచక్ర విభాగంలో మాత్రం వృద్ధి నెమ్మదిగా ఉందని ఫాడా గణాంకాలు తెలిపాయి.
ప్రేమించిన యువకుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ యువతి చేసిన పని పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. రాత్రంతా వారిని పరుగులు పెట్టించింది.. ప్రియుడిని ఇరుకున పెట్టేందుకు ఆ యువతి నాటకం ఆడినట్టు తెలుసుకున్న పోలీసులు విస్మయానికి గురయ్యారు..
మెదక్ జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కాడు. చిన్నశంకరంపేట తహశీల్దార్ కార్యలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీహర
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బాలీవుడ్ యాక్టర్ జాకీ భగ్నానీ (Jackky Bhagnani)తో డేటింగ్లో ఉందని తెలిసిందే. ఈ ఇద్దరు సెలబ్రిటీలకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Viral Video: డబ్బు కొన్నిసార్లు మనిషిలో ఎక్కడలేని అహంకారం పెంచుతుంది.. బిలియనీర్లు అయినా.. కొందరు సాటి మనిషిని మనిషిగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు.. కొందరు మాత్రం డబ్బు మదంతో విర్రవీగుతారు.. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మ�
టర్కీ, సిరియాలను వరుస భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. అతిపెద్ద భూక�
మాజీ DRDO ఛైర్మన్, సైంటిస్ట్, ప్రభుత్వ రక్షణ సలహాదారు జి సతీష్ రెడ్డికి ఆయనతో కలిసి చదువుకున్న JNTU మిత్రులు, ఇతర ప్రముఖులు డల్లాస్లో "మీట్ అండ్ గ్రీట్ " కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మహారాష్ట్రలోని (Maharashtra) పాల్ఘర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయాడని పాతి పెట్టేసిన వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఆ తర్వాత ఆనందంలో మునిగిపోయారు.
[20:08]‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా నౌకాదళం చారిత్రక మైలురాయి దాటింది. భారత్ తొలి స్వదేశీ విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’పై తొలిసారి ఓ నౌకాదళ స్వదేశీ యుద్ధ విమానం ల్యాండ్ అయింది.
రెండు రోజుల్లో పెళ్లి. వివాహా పనులన్నీ పూర్తయ్యాయి. బంధువులు, స్నేహితుల నడుమ హల్దీ వేడుకతో అప్పటివరకు ఆ ఇల్లు
Telegram New Features: స్మార్ట్ ఫోన్ ఉంటే వాట్సాప్ ఉండాల్సిందే అనేలా కోట్లాది మంది అభిమాన్ని పొందింది వాట్సాప్.. ఇక, ఎప్పటి కప్పుడు కొత్త కొత్త ఫీచర్స్తో తన కస్టమర్లను ఆకట్టుకుంటూనే ఉంది.. ఈ సోషల్ మీడియా దిగ్గజం.. మరోవైపు.. టెలిగ్రామ్ కూడా సత్తా చాటే�
టర్కీ, సిరియాలను వరుస భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. అతిపెద్ద భూక�
DH Srinivasa Rao రాష్ట్ర చరిత్రలోనే వైద్యారోగ్యశాఖకు రికార్డు స్థాయిలో రూ.12,161 ప్రభుత్వం కేటాయించిందని, ఈ మేరకు సీఎం కేసీఆర్కు డైరెక్టర్ హెల్త్ శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.
[19:54]అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను తనఖా నుంచి విడిపించడానికి తమ ప్రమోటర్లు ముందస్తు రుణ చెల్లింపులు చేయనున్నట్లు అదానీ గ్రూప్ సోమవారం వెల్లడించింది.
రద్దీ బజారులో స్థానికులను కత్తితో బెదిరించిన వ్యక్తిని పోలీసులు
రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్కు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రేపు రాష్ట్రానికి బీజేపీ సంస్థాగత ఇంచార్జ్ సునీల్ బన్సల్ రానున్నారు. 11వేల
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ సీరీస్లో చెలరేగుతాడని, అతను సిరీస్ ఫలితాన్ని నిర్ణయించగలడని మాజీ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. మూడో స్పిన్నర్గా కుల్ద
జమ్ము కశ్మీర్లో ప్రస్తుత కూల్చివేతలను ఉద్దేశించి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కాషాయ సర్కార్పై విమర్శలు గుప్పించారు.
తేజ డైరెక్షన్లో వెండితెరకు పరిచయం అయిన వ్యక్తి ప్రిన్స్ (Prince). ‘నీకు నాకు డాష్ డాష్’ (Neeku Naaku Dash Dash) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘బస్ స్టాప్’ (Bus Stop), ‘నేను శైలజ’ (Nenu Sailaja) వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
[19:30]భారతీ సిమెంట్స్ (Bharati Cements) వ్యవహారంలో హైకోర్టు తీర్పును నిలిపివేయాలంటూ సుప్రీం (Supreme Court)లో దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. వారం రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం భారతీ సిమెంట్స్ను ఆదేశించింది.
మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో శివరాత్రి నరేంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 10 లక్షల విలువైన 40 కిలోల గంజాయి, కార
Is Shark Tank the next IPL: క్రికెట్లో ఐపీఎల్ టోర్నీ ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే.. ఆ బ్రాం
ఐపీఎల్-2022 తర్వాత టీమ్స్ అన్నీ కొత్త ఆటగాళ్లతో కళకళలాడుతున్నాయి. వేలానికి ముందు కొందరు ప్లేయర్స్ను వదులుకున్న
[19:18]India vs Australia: రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో (Australia) పింక్ బాల్ టెస్ట్లో భారత్ (Team India) ఓ ఇన్నింగ్స్లో 36 పరుగులకే అలౌట్ (36 allout) అయ్యింది. ఇప్పుడు ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
[19:19]పార్లమెంట్ (Parliament)లో చర్చ జరిగితే అదానీ (Adani) షేర్లు మరింత పడిపోతాయని భాజపా ప్రభుత్వం భయపడుతోందని భారాస ఎంపీ కేశవరావు విమర్శించారు. వివిధ పోర్టులను టెండర్లు లేకుండా బెదిరింపులకు పాల్పడి అదానీకి అప్పగించారని ఆరోపించారు.
బడ్జెట్ లో గతేడాదితో పోల్చితే ఈసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అదనంగా రూ.39 కోట్లు కేటాయించడంపై ఓయూ వీసీ ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ కృతజ
అదుగో.. ఫలానా వైసీపీ ఎంపీ (YSRCP MP) అధికార పార్టీకి గుడ్ బై (Good Bye) చెప్పేస్తున్నారు..! ఎన్నికల ముందు (Election) టీడీపీ తీర్థం (TDP) పుచ్చుకోబోతున్నారు..! ..
[19:06]శిక్షణ అనంతరం నిర్వహించిన కంపెనీ అంతర్గత పరీక్షల్లో పాస్ కానీ కొత్త ఉద్యోగులను (Fresher Employees) తొలగిస్తూ ఇన్ఫోసిస్ (Infosys) కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ తొలగింపులపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Poco X5 Pro 5G ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ పొకో.. దేశీయ మార్కెట్లోకి పొకొ ఎక్స్5 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్కు విలువ లేదని, కేసీఆర్కు బుద్ధిలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.
Ashwin Hilarious Retweet ప్రస్తుతం దేశంలోని ప్రతి క్రికెట్ అభిమాని మదిలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీయే మెదులుతున్నది. ఈ రెండు దేశాల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ గురువారం నాగ్పూర్�
ది ఘోస్ట్లో టీనేజర్గా కనిపించింది. రీసెంట్గా బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కోలీవుడ్ భామ అనిఖా సురేంద్రన్ (Anikha Surendran). ఈ సినిమాలో అనిఖా యాక్టింగ్కు మూవీ లవర్స్ ఫిదా అయిప
Ashika Ranganath at Amigos Movie Pre Release Event, Ashika Ranganath Glamor Stills, Ashika Ranganath Photos, Ashika Ranganath Images, Ashika Ranganath Stills, Ashika Ranganath Pics, Ashika Ranganath New Photos, Ashika Ranganath Viral Photos, Ashika R
భారత్,అస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. నాగాపూర్ వేదికగా మొదలుకానున్న ఈ ట్రోఫీ కోసం ఇరు
వరుస భూకంపాలతో టర్కీ(Turkey) చిగురుటాకులా వణుకుతోంది
ఆ వ్యక్తి భార్య కేన్సర్తో బాధపడుతూ పదేళ్ల కిందట మరణించింది.. అతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు.. వారిని చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు.. ఇటీవల అతడికి మరో మహిళ పరిచయమైంది.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు.. అయితే..
పోర్చుగల్, అల్ నస్రీ క్లబ్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో బర్త్ డే ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 5న ఈ స్టార్ ప్లేయర్ 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు.
రామ్చరిత్మానస్ను తాను విశ్వసించనని ఈ గ్రంధంలో అవమానకర పదాలను తొలగించేందుకు ఉద్యమించాలని ఎస్పీ ఎమ్మెల్యే పల్లవి పటేల్ సోమవారం పిలుపు ఇచ్చారు.
ఇతర జీవాలతో పోల్చుకుంటే శునకాలు మనుషులకు బాగా చేరువ అవుతాయి. వారు చెప్పేవాటిని అర్థం చేసుకోగలుగుతాయి. అంతేకాదు కాస్తంత తెలివి తేటలను కూడా ప్రదర్శస్తాయి. తాజాగా ఓ కుక్క ఉపాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
రాష్ట్ర ప్రభుత్వం మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టిందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కొనియాడారు. హరీశ్ రావు మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని మెచ్చుకు
[18:44]‘త్రిమూర్తులు’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. తన కొత్త చిత్రం ప్రచారంలో కెరీర్ ప్రారంభ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
రామ్ పోతినేని 'నేను శైలజ'లో నటించిన ప్రిన్స్ కు ఇప్పుడు మరో ఛాన్స్ దక్కింద�
ఫైట్ మాస్టర్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న కొత్తలో కవలలైన రామ్ - లక్ష్మణ్ హీరోలుగా రెండు మూడు సినిమాలు చేశారు. ఇప్పుడు వారి బాటలోనే రామకృష్ణ, హరికృష్ణ నడువబోతున్నారు. తన కుమారులతో తండ్రి తిరుపతి శ్రీనివాసరావు ఓ సినిమాను ప్రారంభిస్తున్నార
[18:33]2018 నుంచి ఏటా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తోన్న పరీక్షా పే చర్చ(Pariksha Pe Charcha)కార్యక్రమం ఖర్చుల వివరాలను కేంద్రం వెల్లడించింది.
బీఆర్ఎస్ (BRS) బడ్జెట్ మొత్తం డొల్లానేనని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవాచేశారు. కేంద్రాన్ని తిట్టడం, సీఎం కేసీఆర్ (CM KCR)ను పొగడటం తప్ప బడ్జెట్..
సుధీర్ వర్మ (Sudheer Varma) డైరెక్ట్ చేస్తున్న రావణాసుర (Ravanasura) నుంచి రావణాసుర ఆంథెమ్ను విడుదల చేశారు మేకర్స్. దశకంఠ లంకాపతి రావణా.. అంటూ సాగే ఈ పాటను హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయగా..
IPhone Ultra శ్యామ్ సంగ్, షియోమీ ఫోన్లతో పోటీ పడేందుకు ఆపిల్ సిద్ధమైంది. వచ్చే ఏడాది ఆల్ట్రా బ్రాండ్ ఫోన్ ఆవిష్కరించడానికి సిద్ధమైనట్లు సమాచారం.
క్రికెటింగ్ లీగ్స్ భవితవ్యంపై బీసీసీఐ మజీ బాస్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే నాలుగైదు ఏళ్లలో కొన్ని క్రికెటింగ్ లీగ్స్ మాత్రమే ఉంటాయని అన్నాడు. క్రికెటింగ్ లీగ్స్ ముఖ్యం కాద
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలైన ఈ
చీరకట్టుతో అవలీలగా నదిలోకి దూకుతున్న మహిళల వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తమిళనాడులోని తమిరబరని నది వద్ద ఈ దృశ్యాలను రికార్డు చేశారు.
Man Shot At By Cops రద్దీ మార్కెట్లో ఓ యువకుడు కత్తిలో హల్చల్ చేశాడు. జీన్స్ ప్యాంట్, నల్లటి బనియన్ ధరించి ఉన్న అతడు కత్తితో మార్కెట్ మధ్యలోకి దూసుకొచ్చాడు. చంపేస్తానని స్థానికులను బెదిరించడం మొదలుపెట్టాడు
నిన్నమొన్నటి వరకు ‘దోస్త్ మేరా దోస్త్’ అన్నట్లుగా సాగిన బీఆర్ఎస్ (BRS), మజ్లిస్ పార్టీల ఐక్యత.. ఒక్కసారిగా మారిపోవడానికి కారణమేంటి? నిజంగానే మజ్లిస్ అన్నంత పని చేయనుందా? అందుకు తగ్గట్లుగా గ్రౌండ్ లెవెల్లో హోంవర్క్ పూర్తి చేసిందా?..
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (Kotam Reddy Sridhar Reddy)కి సెక్యూరిటీ తొలగించడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghuramakrishna Raju) తప్పుబట్టారు.
జిల్లాలోని నరసరావుపేటలోని పెద్దచెరువులో విషాదఘటన చోటుచేసుకుంది.
టర్కీలో వరుస భూకంపాలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం భయం గుప్పిట్లో
రికార్డ్ ఆఫ్ ది ఇయర్ ‘డోంట్ షట్ మి డౌన్’ – ABBA ‘ఈజీ ఆన్ మి’ – అడెలె ‘బ్రేక్ మై సోల్’ – బెయోన్స్ ‘గుడ్ మార్నింగ్ గార్జియస్’ — మేరీ J. బ్లిజ్ ‘యు అండ్ మి ఆన్ ది రాక్’ – బ్రాండి కార్లైల్ ఫీట్. లూసియస్ ‘వుమెన్’ — డోజా క్యాట్ ‘బ్యాడ్ హేబిట్’ – స్టీవ్ లాసీ �
Polavaram Hydro Power Project: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మ
సీహెచ్ఎస్ఎల్ టైర్- 1 పరీక్ష తేదీలివే..
Kriti Sanon Glamor Pics In a Black Dress, Kriti Sanon, Kriti Sanon Photos, Kriti Sanon Pics, Kriti Sanon Images, Kriti Sanon Stills, Kriti Sanon New Photos, Kriti Sanon Viral Photos, Kriti Sanon Glamorous Photos, Kriti Sanon Beautiful Photos..
[17:48]Adani group smart meter bid: స్మార్ట్మీటర్ల తయారీ కోసం అదానీ గ్రూప్ దాఖలు చేసిన బిడ్ను యూపీకి చెందిన డిస్కమ్ రద్దు చేసింది. అనివార్య కారణాలతో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
గలగలా గోదారి పరుగులెడుతుంటే... బిర బిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే పాటను ఉద్యమంలో కేసీఆర్ ఎంత వెటకారంగా విమర్శించారో ప్రజలెవరూ మర్చిపోలేదు. గోదారి పక్కనున్న...
దేశ సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరగడంలేదని బీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వర రావు అన్నారు. అదానీ ఇష్యూపై లోక్సభలో మంగళవారం కూడా చర్చకు పట్టుబడతా
రాంచరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ ఆర్సీ 15 (RC15). ముందుగా శంకర్ టీం నిర్ణయించిన ప్రకారం ఆర్సీ 15లో రాంచరణ్, కియారా అద్వానీపై వచ్చే సాంగ్ నేడు షూట్ చేయాల్సి ఉంది. అయి�
[17:43]బంధన్ బ్యాంకు రూ.2 కోట్ల లోపు ఎఫ్డీలపై 50 బేసిస్ పాయింట్లు పెంచింది.
Turkey earthquakes:టర్కీలో బిల్డింగ్లు కుప్పకూలిపోతున్నాయి. భారీ భూకంపం ధాటిని అవి నేలమట్టం అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూలిపోతున్న బిల్డింగ్ల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఆసియా కప్ 2023(Asia Cup-2023) విషయంలో భారత్-పాకిస్థాన్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ ఏడాది ఆసియాకప్కు పాకిస్థాన్
ఇంటికి రాకపోవడంతో వెతకగా కాలువ పక్కన మొబైల్ ఫోన్, ఆమె బ్యాగ్ కనిపించాయి. అనుమానం వచ్చి కాలువలో వెతగ్గా..
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తనతో వస్తే కాళేశ్వరం పూర్తికాలేదని నిరూపిస్తా
కేసీఆర్ (KCR) ప్రభుత్వం గత బడ్జెట్నే రిపీట్ చేసిందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి (MLC Jeevan Reddy) అన్నారు.
ఇష్టమైన ఫుడ్ కోసం ఎవరైనా మహా అయితే ప్రతి వారం అదే ఆహారాన్ని తీసుకుంటారు..అదే వంటకంలో పలు వెరైటీలను టేస్ట్ చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి తన ఫేవరెట్ డిష్ రాజ్మా చావల్ను తన చేతిపై టాటూ వేయించుకున�
[17:30]కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి 5శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ హైకోర్టులో (AP HighCourt) పిటిషన్ దాఖలైంది.
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక స్పూర్తిదాయక విశేషాలను పంచుకుంటూ
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను ఓడించడానికి రోహిత్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని హర్భజన్ అన్నాడు. నాలుగు టెస్టుల్లోనూ అతడిని ఓపెనర్గా పంపాలని ఈ మాజీ స్పి�
turkey earthquake టర్కీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారు జామున రిక్టర్ స్కేల్పై 7.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
Nitish Kumar జేడీయూ సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూ తనపై రోజుకో విమర్శ చేస్తున్న కుశ్వాహపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన నితీశ్.. ఇవాళ నే�
సునామీ తీవ్రతకు తీర ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
[17:12]రిక్టర్ స్కేల్పై 9 తీవ్రత దాటిన భూకంపాలు కూడా నమోదయ్యాయి. అవి సృష్టించిన రాకాసి సునామీ అలలు భారీ ప్రాణనష్టాన్ని కలిగించాయి. అత్యంత ప్రమాదకరమైన ఐదు భూకంపాల వివరాలు తెలుసుకొందాం..
బాలీవుడ్లో యాక్షన్ చిత్రాలతో ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు కబీర్ ఖాన్ (Kabir Khan). ‘ఏక్ థా టైగర్’ (Ek Tha Tiger), ‘బజరంగీ భాయిజాన్’ (Bajrangi Bhaijaan) వంటి చిత్రాలతో సత్తాను చాటారు.
టర్కీలో వరుస భూప్రకంపనలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే మొదటి భూకంపం బాధితుల సంఖ్య దాదాపు 13
పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ మూవీ రీరిలీజ్ అయితే ఆడియన్స్ థియేటర్ కి క్యు కట్టారు. ఈ మూవీ రీరిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. ఇప్పుడు ఖుషి రికార్డ్స్ ని బ్రేక్ చేసి, కలెక్షన్స్ లో కొత్త హోస్తోరి క్రియేట్ చెయ్యడా�
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. ఒకేలా �
Bratuku Teruvu:చదువుకున్న వారికి కూడా ఉద్యోగం దొరకని పరిస్థితులు ఇప్పుడే కాదు డెబ్బై ఏళ్ళ క్రితమే ఉన్నాయి. నిరుద్యోగ సమస్యను వినోదం మాటున రంగరించి, అనేక చిత్రాలు రూపొందాయి. అలాంటి ఓ సినిమా 70 ఏళ్ళ క్రితమే పి.రామకృష్ణ దర్శకత్వంలో 'బ్రతుకు తెరువు' పేరుతో
[17:03]‘కాంతార’ (Kantara) రెండో భాగంపై రిషబ్ శెట్టి(Rishabh Shetty) ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇప్పటికే పనులు మొదలుపెట్టినట్లు తెలిపారు.
[17:01]Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...
భారీ భూకంపంతో టర్కీ అతలాకుతలమైన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సీఎం కేసీఆర్కు షూను బహుకరిస్తానన్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస
Anu Emmanuel Glamor Pics, Anu Emmanuel, Anu Emmanuel Stills, Anu Emmanuel Pics, Anu Emmanuel Images, Anu Emmanuel Photos, Anu Emmanuel Insta Photos, Anu Emmanuel New Photos, Anu Emmanuel Viral Photos, Anu Emmanuel Beautiful Photos..
ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి
భారత ఆటగాళ్లు ఆసీస్ స్పిన్నర్లకు భయపడరని ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లియాన్ను గౌరవిస్తారు. అంతేకానీ అతడికి భయపడరు. వాళ్ల స్పిన్నర్ల బౌలింగ్ల�
రాజస్థాన్లోని జైసల్మీర్ సూర్యగఢ్ ప్యాలెస్ (Suryagarh Palace hotel)లో ఇవాళ రాత్రి సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వాని (Sidharth-Kiara wedding) వెడ్డింగ్కు అంతా సిద్దమైంది. ఈ నేపథ్యంలో కోటను అందంగా డిజైన్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. చివరి బడ్జెట్లోనూ సీఎం కేసీఆర్ అ
Monty Desai నేపాల్ పురుషుల క్రికెట్ జట్టు హెచ్కోచ్గా భారత్కు చెందిన మాజీ క్రికెటర్ మాంటీ దేశాయ్ నియమితులయ్యారు. ఇప్పటికే గడిచిన వారం రోజులుగా ఆయన నేపాల్ క్రికెట్ టీమ్కు శిక్షణ ఇస్తున్నారు.
జియో యూజర్ల కోసం ఒక ఏడాది ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను టెలికం దిగ్గజం జియో (Jio) ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఆ ప్లాన్లతో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదికిపైగా వ్యాలిడిటీతో ఎక్స్ట్రా డేటాతోపాటు అదనపు సేవలు పొందొచ్చు. ఆ ఆఫర్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..
Turkey Earthquake:టర్కీ, సిరియా భూకంపంలో మృతుల సంఖ్య 1600 దాటింది. టర్కీలో 2828 బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
బీహార్లోని (Bihar) మోతీహరిలో 16 దోపిడీలకు పాల్పడిన కింగ్పిన్తో సహా ఐదుగురు దొంగలను ఆదివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా మోతీహరిలో ఇప్పటివరకు పలు రకాల దొంగతనాలకు పాల్పడి లక్షల్లో డబ్బు దోచుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో భారీ అంకెలు కనిపించాయి, కానీ కొత్తేమి లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.
బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి జైసల్మర్ �
భద్రాద్రి కొత్తగూడెం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), కేసీఅర్ ప్రభుత్వం (KCR Govt.)పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
[16:16]Stock Market: సెన్సెక్స్ 334 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో ముగిశాయి. దీంతో సెన్సెక్స్లో ఐదు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు పెన్షన్ కార్డులను అమ్ముకుంటున్నారని జీహెచ్ ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు మధుసూదన్ రెడ్డి, కొప్పుల నర్సింహ
దొంగల్లో ఘరానా దొంగలు వేరయా అన్నట్టు...దొంగల స్వైరవిహారంపై బీహార్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నిన్న కాక మొన్నే మొబైల్ టవర్, రైల్ ఇంజన్ను ఎత్తుకుపోయిన దొంగలు..
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడు ఎవరో తెలుసా..? టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్. అత్యధికంగా 9 సెంచరీలు బాదాడు. 16 అర్థ శతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. 3,262 పరుగులు సాధి�
భూప్రకంపనలను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే (ఎస్ఎస్జీఈఓఎస్)కు చెందిన పరిశోధకులు ఫ్రాంక్ హూగర్బీట్స్ టర్కీ భూకంపాన్ని మూడు రోజుల ముందే అంచనా వేశారు.
[15:57]టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) జీవితం నుంచి తాను స్ఫూర్తి పొందానని అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). కెరీర్ చివర్లో ఆమెలో విజయం సాధించాలనే ఆకలి ఏ మాత్రం తగ్గలేదన్నారు.
సినిమా అప్డేట్ల విషయంలో అభిమానులు పెడుతున్న ఒత్తిడిపై జూ.ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘అదిరిపోయే అప్డేట్ ఉంటే ఇంట్లో ఉండే భార్య కన్నా ముందు అభిమానులకే చెబుతాం.
Sri Rama Navami భద్రాద్రి సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయ వైదిక కమిటీ శ్రీరామనవమి ముహూర్తాన్ని ఖరారు చేసింది.
హైదరాబాద్: ఎంఐఎం (MIM) నేత అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi)తో కాంగ్రెస్ నేతలు (Congress Leaders) భేటీ అయ్యారు.
ప్రముఖ కంప్యూటర్స్ సంస్థ డెల్ టెక్నాలజీస్.. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
చాలా కాలం తర్వాత అజిత్ 'తునివు' సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. నువ్వా నేనా అంటూ విజయ్తో సాగిన పోరులో అజిత్ తొలి విన్నర్గా నిలిచాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 11న రిలీజై మిక్స్డ్ టా�
Pooja Hegde Traditional Look, Pooja Hegde, Pooja Hegde Photos, Pooja Hegde Pics, Pooja Hegde Images, Pooja Hegde Stills, Pooja Hegde New Photos, Pooja Hegde Beautiful Photos, Pooja Hegde Insta Photos, Pooja Hegde Gallery Photos..
Telangana Budget రాష్ట్రంలోని రైతులకు మంత్రి హరీశ్రావు శుభవార్త వినిపించారు. 2023-34 బడ్జెట్లో రైతుల రుణమాఫీ కోసం రూ. 6,385 కోట్లు కేటాయించామన్నారు. రూ. 90 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించార�
డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి (Nora Fatehi)కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు.. నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే. ఇపుడు అలాంటి వీడియోనే ఒకటి షేర్ చేసింది నోరా.
ఎలక్ట్రిక్ వాహనాలపై మనసు పారేసుకుంటున్నారు కస్టమర్లు. భారత్ వీటి సేల్స్ భారీగా పెరగడమే దీనికి సాక్ష్యం. దీంతో ప్రముఖ
చైనాతో సంబంధాలు ఉన్న కార