Radhika Yadav: టెన్నిస్ స్టార్ రాధికా యాదవ్ ను తండ్రి కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ హత్యకు తనతో లింకు లేదని ఆమెతో కలిసి మ్యూజిక్ వీడియో తీసిన కోస్టార్ ఇనాముల్ హక్ తెలిపాడు. సాంగ్ షూట్ చేసిన తర్వాత ఆమెన�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో (MGM Hospital) మృతదేహాలు మారిన ఘటనలో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు బతికే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సమయంలో ప
ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన సైట్లో GOAT పేరిట ప్రత్యేక సేల్ను నిర్వహిస్తోంది. ఈ సేల్ జూలై 12 నుంచి 17వ తేదీ వరకు కొనసాగుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
Vintara Saradaga టాలీవుడ్ టాప్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్ ఒకవైపు అగ్ర హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూనే.. మరోవైపు విభిన్న కథాంశాలతో కంటెంట్ ప్రధానమైన సినిమాలతో తీసుకోస్తుంది.
Building Collapse దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం సీలంపూర్ (Seelampur) ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Building Collapse).
Astra Missile: అస్త్రా క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ తో దాన్ని ఆపరేట్ చేశారు. సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్ ద్వారా ఆ క్షిపణి పరీక్ష�
[11:33]ఎక్కువ మంది యూజర్లకు చేరువయ్యేందుకు గాను ఎలాన్ మస్క్కు చెందిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ భారత్లో తన ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ను 48 శాతం తగ్గించినట్లు ప్రకటించింది.
Dr Shiva Rajkumar కన్నడ చక్రవర్తి స్టార్ హీరో శివరాజ్ కుమార్ నేడు తన 63వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
DK Shivakumar కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు.
Shankar కొందరు దర్శకులు సినిమా పరిశ్రమలో తమ టాలెంట్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో శంకర్ ఒకరు. "జెంటిల్మన్" నుంచి "రోబో" వరకూ అత్యుత్తమ చిత్రాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్గా �
Air India Plane Crash అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికపై బోయింగ్ (Boeing) సంస్థ స్పంద�
Air India Plane Crash అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే.
[10:37]రామ్చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). తాజాగా ఈ సినిమా నుంచి శివ రాజ్కుమార్ లుక్ రిలీజ్ అయింది.
Pawan Kalyan ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం ఏ ముహూర్తాన కూటమి అంటూ బీజేపీతో చేతులు కలిపాడో కానీ అప్పటినుంచి ఆ పార్టీకి ఊడిగం చేస్తున్న విషయం తెలిసిందే.
Tollywood 2025 ఫస్ట్ హాఫ్ లో టాలీవుడ్ లో పెద్ద అద్భుతాలు ఏమి జరగలేదు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం కనీసం 100 చిత్రాల్లో 10 విజయాలు సాధ్యమవుతాయని భావించినా... అలాంటిదేమి జరగలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హ
Novak Djokovic: వింబుల్డన్ సెమీస్లో జోకోవిచ్ ఓడాడు. అయితే ఇదేమీ ఫేర్వెల్ మ్యాచ్ కాదన్నాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో మళ్లీ ఒక్కసారైనా ఆడనున్నట్లు తెలిపాడు.
[10:10]లార్డ్స్ టెస్టు రెండో రోజు కూడా బంతి మార్పుపై భారత ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తంచేశారు. కేవలం పది ఓవర్లకే ఆకారం మారిపోవడం ఇప్పుడు మళ్లీ చర్చకు దారితీసింది.
Bank of Bhagyalakshmi Teaser దీక్షిత్శెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. తెలుగు, కన్నడ భాషల్లో క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ ఎమ్ దర్శకత్వంలో రూ
[10:03]Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణంలో లేదని, అలాగే పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కూడా లేవని ప్రాథమిక నివేదిక వెల్లడించింది.
[10:02]ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ మిస్టరీ- కామెడీ మూవీ ‘డిటెక్టివ్ ఉజ్వలన్’. ‘నెట్ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే?
Ahmedabad Plane crash: అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక రిపోర్టును రిలీజ్ చేసింది. ఆ నివేదిక 15 పేజీలు ఉన్నది. ఆ ప్రమాదానికి సంబంధించిన కీ పాయింట్స్ �
Pawan- Prakash Raj ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువయ్యాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ �
తక్కువ బడ్జెట్లోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ల్యాప్టాప్ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే అసుస్ సంస్థ రెండు నూతన ల్యాప్టాప్లను ప్రవేశపెట్టింది.
CM Revanth Reddy : హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో జరిగిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమెర�
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడికి ఇన్ఫ్రంట్ దేరీజ్ క్రోకడైల్ ఫెస్టివలా? ఇన్నేళ్ళలో ఎన్నడూ లేని కొత్త టాస్క్ ఆయన ముందుకు వచ్చిందా? ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే… చివరికి సొంత కార్యకర్తలే నిలదీసే పరిస్థితి వస్తుందా? ఇంతకీ ఏంటా కొత్త ట�
హైదరాబాద్ శివారులోని.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో చిరుతల సంచారం కలకలం రేపుతోంది.. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ [ఆర్సీఐ] ప్రాంగణంలో చిరుతలు సంచరించాయి.. దీంతో అప్రమత్తమైన డిఫెన్స్ అధికారులు.. రెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని.
తలసేమియా వ్యాధిపై అవగాహన పెంచడంతో పాటు వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ న�
ఒకే అంశంపై బీఆర్ఎస్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయా? పార్టీ వైఖరి కూడా ఎప్పటికప్పుడు మారుతోందా? బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ విషయంలో గులాబీ పార్టీ గందరగోళంలో ఉందా? ఏంటా భిన్న స్వరాలు? తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై గులాబీ వర్గాల్లో జరు�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు గవర్నర్తో సీఎం సమావేశం అయ్యారు. కూటమి ఏడాది పాలనపై చర్చ జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై వివరాలను గవర్నర్కు సీ
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న వారి ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. రూ.32 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసేందుకు అనుమతి ఇస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చే
S Jaishankar: భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో మొదటిసారిగా ఈ వీకెండ్లో చైనాను సందర్శిస్తారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. 2020లో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత, ఇరు దేశాలు తమ సంబంధాలను సాధారణం చేసు�
నేడు వింబుల్డన్ ఉమెన్స్ ఫైనల్లో తలపడనున్న అనిసిమోవా, ఇగా స్విటెక్.. రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ విశాఖ: నేడు 16వ విడత రోజ్ గార్ మేళా.. విశాఖ నుంచి పాల్గొంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కాకినాడ: నేడు ప్రత్తిపాడు నియోజకవర్గం వైసీపీ విస్తృత
Sreeleela : శ్రీలీల టాలీవుడ్ లో సెన్సేషనల్ గా దూసుకొచ్చింది. తుఫాన్ లా వచ్చి అంతే స్పీడ్ గా సైలెంట్ అయింది. ఒకే ఏడాది తొమ్మిది సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. మొదటి మూవీ పెండ్లి సందడి చేసిన తర్వాత ఒకేసారి ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఏం లాభం.. శ
Meenakshi Choudhary : మీనాక్షి చౌదరి ఇప్పుడు వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటుంది. లక్కీ భాస్కర్ మూవీతో భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు చేతిలో నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. మీనాక్షి తెలుగు అమ్మాయి అయినా సరే ముంబై హీరోయిన్లకు ఏ మాత్రం తీసిప�
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’ సినిమా గురించి ఇప్పటికే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయ్ కెరీర్లో మరో మైలురాయిగ�
కన్నడ నుంచి టాలీవుడ్కి అందాల భామలు వరుసగా ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. సౌందర్య తర్వాత ఆ ట్రెండ్ తగ్గలేదు. నటనతో, గ్లామర్తో ఆకట్టుకుంటూ ఇక్కడ తమ సత్తా చాటుతున్నారు. రష్మిక మందన్న ఈ తరహాలో ముందంజలో ఉండగా, పలు కొత్త హీరోయిలు కూడా టాలీవుడ్కి అడుగు�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తరచూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండే ఆమె తాజాగా ఇన్స్టాగ్రామ్లో తన కూతురు ఆద్యతో కలిసి దిగిన ఓ సెల్ఫీని పోస్ట్ చేశారు. అయితే ఈ సెల్ఫీ కంటే దానికింద ఆమె రాసిన �
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
ఏపీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరుకానున్నారు. ఇంతకు ముందు విచారణ సమయంలో కొన్ని కీలక వివరాలు సిట్కు ఇచ్చినట్లు చెప్పారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్కాగా.. ఇవాళ విచారణ సమయంలో వి�
Sanjay Dutt బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ‘కేజీఎఫ్ 2’లో భయపెట్టించే విలన్గా సందడి చేసిన ఆయన, తర్వాత తమిళంలో ‘లియో’లో విజయ్కు బాబాయ్గా కనిపించి ఆకట్టుక�
హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్లో చిరుత పులుల సంచారం (Leopard) కలకలం సృష్టించింది. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)లో రెండు చిరుతలు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
Coolie vs War 2 ఆగస్ట్ 15న రెండు మల్టీ స్టారర్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు చిత్రాలపై దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది.
[08:25]Air India Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చివరి క్షణాల్లో కాక్పిట్లో ఏం జరిగిందన్న వివరాలను వెల్లడించారు.
[08:06]తొలిసారి లార్డ్స్లో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. సాధారణంగా ఇలాంటి గొప్ప మైదానంలో అద్భుత ప్రదర్శన చేస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. కానీ, బుమ్రా మాత్రం కాస్త తక్కువగానే సంబరాలు చేసుకున్నాడు.
కేంద్ర మంత్రి, లోక్జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్కు (Chirag Paswan) చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా హత్య చేస్తామంటూ (Death Threat) ఓ దుండగుడు పోస్టు పెట్టారు.
OG బ్రో చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి సినిమా రాలేదు. ఆయన సినిమాల కోసం పవన్ ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న సందడి చ�
ఎయిర్ ఇండియా (Air India) విమానం కుప్పకూలిపోయిన దుర్ఘటన జరిగి శనివారానికి సరిగ్గా నెల రోజులైంది. గత నెల 17న యిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానం గుజరాత్లోని అహ్మదాబాద్లో (Ahmedabad) టేకాఫ్ అయిన కొద్దిసేపటి
[06:51]‘పేద కుటుంబాలకు మేం ఏం చేయాలో చెప్పండి.. ఒక ప్రణాళిక ఇవ్వండి.. అమలు చేస్తాం’ అని జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. బంగారు కుటుంబాలకు మార్గదర్శులయ్యేందుకు మేము సైతం సిద్ధం అంటున్నాయి.
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
[05:47]కుక్కకాటుకు గురైన 92 ఏళ్ల వృద్ధురాలు రేబిస్ టీకా కోసం 20 కిలోమీటర్లు నడిచారు. ఒడిశాలో ఈ దయనీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల డ్రైవర్లు రెండు రోజులుగా సమ్మె బాట పట్టడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నిట్ట నిలువునా వంచించింది. బీసీ బిడ్డలు న్యాయపోరాటానికి సిద్ధం కావాలి’ అని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చ�
[05:14]రవాణా ఆధారిత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆలోచనలు చేస్తోంది. నూతన ఎక్స్ప్రెస్ హైవే, డ్రైపోర్టు-పోర్టు రైలు మార్గాల నిర్మాణంతో ఎగుమతులు, దిగుమతుల్ని సులభతరం చేయవచ్చని భావిస్తోంది.
[05:14]మూసీ పునరుజ్జీవంలో భాగంగా చేపట్టాల్సిన పనులకు రూ.4,100 కోట్ల రుణాన్ని ప్రపంచబ్యాంకు నుంచి కాకుండా ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ(డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్) సిఫార్సు చేసింది.
[05:13]గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను భాజపా అధిష్ఠానం ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజాసింగ్కు లేఖ ద్వారా సమాచారం అందించారు.
[05:13]హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచందర్రావే కారణమని.. ఆయనను రాష్ట్ర భాజపా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
[05:12]సైనిక నిఘా అవసరాల కోసం తొలిసారిగా ఒక స్వయంప్రతిపత్తి ఉపగ్రహ సమూహాన్ని భారత్ అభివృద్ధి చేస్తోంది. స్వీయ మేధస్సు కలిగిన ఈ శాటిలైట్లు భిన్నరకాల ముప్పులపై సొంతంగా కన్నేసి ఉంచగలవు.
[05:12]ఫాస్టాగ్ అక్రమాలకు పాల్పడే వాహనదారులను బ్లాక్లిస్ట్ చేసే ఏర్పాట్లు చేసినట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) శుక్రవారం వెల్లడించింది.
[05:11]కాలిపోయిన కరెన్సీ కట్టలు ఇంట్లో భారీగా బయటపడటంతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది.
[05:09]డీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్, ట్యాంపరింగ్కు అవకాశమివ్వకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.
[05:09]గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను అందించి వారి సొంత గ్రామాల్లోనే పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం కెపాసిటీ బిల్డింగ్ నెట్వర్క్ ఫర్ విలేజ్ ఇండస్ట్రీస్ స్కీమ్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆపర్చ్యునిటీస్ నెట్వర్క్ (సీబీఎన్ విజన్) కార్యక్రమాన్ని చేపట్టనుంది.
[05:08]రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పునర్వ్యవస్థీకరణ సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి సహకార శాఖ కమిషనర్ అధ్యక్షతన ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.
[05:08]పార్లమెంటు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లుపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ జె.ఎస్. ఖేహర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ముందు శుక్రవారం హాజరై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
[05:08]ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 19న సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం ఆర్కేబీచ్ రోడ్డులో తలసీమియా రన్ (3కే, 5కే, 10కే) నిర్వహిస్తామని ట్రస్ట్ సీఈఓ కె.రాజేంద్రకుమార్ తెలిపారు.
[05:06]కేరళలోని యూడీఎఫ్ నేతల్లో సీఎం అభ్యర్థిగా తనవైపే మొగ్గు ఉందని ఓ సర్వే వెల్లడించిందంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పెట్టిన పోస్టుపై ఆ పార్టీ సీనియర్ నేత కె.మురళీధరన్ మండిపడ్డారు.
[05:05]ఎన్నికల సంఘం (ఈసీ) బిహార్లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణను న్యాయస్థానంలో సవాల్ చేసినప్పటికీ ఆ ప్రక్రియపై స్టే విధించాలని పిటిషనర్లు కోరలేదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా తెలిపిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.
[05:06]మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి తన మాయాజాలంతో అనేక డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించి కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
[05:05]‘రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాలను అభివృద్ధి చేసి హైదరాబాద్ స్థాయికి తీసుకువస్తాం. గతంలో హైదరాబాద్ను అభివృద్ధి చేయడం వల్లే తెలంగాణ ఆదాయంలో 75% ఆ నగరం నుంచి వస్తోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
[05:04]ఫ్రీహోల్డ్ భూముల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల నిలుపుదల గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. వైకాపా హయాంలో నిషిద్ధ జాబితా నుంచి ఎసైన్డ్ భూములను తప్పించడంలో భారీగా అక్రమాలు జరిగాయి.
[05:04]చెట్లను ఎక్కడికక్కడ నరికేస్తుండటంతో గూళ్లు కట్టుకోవడానికి పక్షులకు చోటే లేకుండా పోయింది. ఈ పరిస్థితులకు తగినట్లు అవీ తమ జీవనశైలిని మార్చుకున్నాయా అనిపిస్తోంది ఈ చిత్రాలను చూస్తుంటే..!
[05:03]గొంగళి పురుగును చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపం. అదే సీతాకోక చిలుకలా రంగులతో ఉంటే.. పరిశీలిస్తాం. అలాంటి అరుదైన ఓ గొంగళి పురుగు కాకినాడ జిల్లా తొండంగి మండల కేంద్రంలో కనిపించింది.
[05:00]దివ్యాంగుల పింఛన్ల తనిఖీని ప్రభుత్వం ఎంత పకడ్బందీగా నిర్వహిస్తున్నా బోగస్ పింఛన్లు తొలగిపోకుండా దళారులు చక్రం తిప్పుతున్నారు. అర్హత లేకుండా పింఛను తీసుకుంటున్న వారిని సంప్రదిస్తూ.. పింఛను పోకుండా చూస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు.
[04:58]నాలుగు కిలోల మామిడి పళ్లు కొన్నాం... కానీ అవి అంత బరువున్నట్లు అనిపించట్లేదు! కిలో చింతపండు ప్యాక్ చేయిస్తే... ప్రతిసారీ పావుకిలో తేడా వస్తోంది! మిల్లీ గ్రాము నుంచి టన్నుల దాకా ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ కాటాలే... మరి అవి తేడా అనిపిస్తే ఎలా తనిఖీ చేయాలి? తేడా జరగకుండా ఎలా అడ్డుకోవాలి? తప్పు జరిగితే ఎవరిని సంప్రదించాలి?
ఆధార్ కార్డు పొందడం మరింత కఠినతరం కానుంది. భారతీయులకు మాత్రమే ఆధార్ నంబర్ లభించేలా ప్రభుత్వం నిబంధనలను మరింతం కఠినతరం చేస్తున్నది. పౌరసత్వానికి రుజువు కాకుండా కేవలం గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ వ�
[04:48]ఈ ఏడాది ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రకటించిన పరిపాలనా పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా అమెరికా విదేశాంగ శాఖ 1,300 మంది ప్రభుత్వోద్యోగులను, దౌత్యవేత్తలను తొలగించనుంది.
[04:47]ఇరాన్ అణుకేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా చెప్తున్న మాటల్లో వాస్తవం లేదా..? శుద్ధిచేసిన యురేనియంను టెహ్రాన్ తిరిగి దక్కించుకోగలదా..? ఈ రెండు ప్రశ్నలకూ ప్రస్తుతం ‘అవును’ అనే సమాధానం వినిపిస్తోంది!
[04:49]మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని జప్తు చేసేందుకు సిట్ చర్యలు ప్రారంభించింది. ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి నియంత్రణలో కొనసాగిన అదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్ సంస్థల బ్యాంకు ఖాతాల్లోని రూ.32.86 కోట్ల జప్తు కోసం విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది.
[04:47]ఖతార్లోని అమెరికాకు చెందిన కీలకమైన వాయుసేన స్థావరంపై ఇటీవల ఇరాన్ చేసిన దాడిలో కమ్యూనికేషన్ పరికరాలను కలిగి ఉన్న జియోడెసిక్ డోమ్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల విశ్లేషణలో వెల్లడైంది.
[04:47]అక్రమ వలసదారుల పిల్లలు ప్రభుత్వ నిధులతో నడిచే ప్రీస్కూల్ కార్యక్రమమైన ‘‘హెడ్స్టార్ట్’’లో నమోదు కాకుండా ట్రంప్ యంత్రాంగం చర్యలు చేపడుతోందని అమెరికా ఆరోగ్య, మానవ సేవల శాఖ ప్రకటించింది.
[04:42]దిల్లీలో ఎంపీలు, మాజీ ఎంపీలకు సేవలు అందించే కాన్స్టిట్యూషన్ క్లబ్ కోశాధికారిగా మహబూబ్నగర్ మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
[04:41]బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే హైకోర్టులో కేవియట్ దాఖలు చేసి ఆర్డినెన్స్ జారీ చేయించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
[04:40]బీసీల ఉద్యమంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వారికి 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు.
[04:40]స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్ చేస్తే న్యాయపరంగా ప్రభుత్వం గట్టిగా పోరాడాలని బీసీ సంఘాలు సీఎం రేవంత్రెడ్డిని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు.
[04:40]స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిల నిబద్ధతకు నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ స్పష్టంచేశారు.
[04:39]తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు.
[04:33]కల్తీ కల్లు ఘటనలో శుక్రవారం మరొకరు మృతి చెందడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. తాజాగా మరో ఏడుగురు ఆసుపత్రిలో చేరారు. దీంతో అస్వస్థతకు గురైన వారి సంఖ్య 58కి పెరిగింది.
[04:45]న్యాయాధికారుల ఇంటిపనులు ఆఫీసు సబార్డినేట్ల విధుల్లో భాగం కావంటూ పిటిషనర్ చేస్తున్న వాదనను అంగీకరించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయాధికారుల ఇళ్లలో పనిచేసేందుకు కొంతమంది ఆఫీసు సబార్డినేట్లు ఉండే విధానం జిల్లా న్యాయవ్యవస్థలో ఉందని హైకోర్టు పేర్కొంది.
[04:46]తితిదేకు నకిలీ నెయ్యి సరఫరా కేసులో దర్యాప్తు నిర్వహించాలంటూ అదనపు ఎస్పీ జె.వెంకటరావును సీబీఐ డైరెక్టర్ ఆదేశించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని తెలిపింది.
[04:43]ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న కన్వీనర్ కోటా ఎంబీబీఎస్/బీడీఎస్ సీట్ల భర్తీకి వచ్చేవారం నోటిఫికేషన్ విడుదల కానుంది.
[04:42]తిరుమల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరో 40 ఏళ్లకు సరిపడా భద్రతా ప్రణాళికలు రూపొందించాలని తితిదే ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుమలలో భద్రతా ప్రణాళికలపై ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులతో శుక్రవారం ఆయన స్థానిక అన్నమయ్య భవనంలో సమావేశం నిర్వహించారు
[04:41]విశాఖ హార్బర్కు కొద్ది రోజులుగా భారీ చేపలు వస్తున్నాయి. సాగరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు శుక్రవారం సాయంత్రం 20 నుంచి 50 కిలోల బరువుండే టూనా చేపలతో రేవుకు వచ్చారు.
[04:47]‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క. రప్పా రప్పాలాడిస్తాం’ అని మాజీ మంత్రి, వైకాపా నేత ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కొండపిలో జరిగిన వైకాపా నియోజకవర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
[04:15]తెలంగాణను వచ్చే పదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
[04:32]హరియాణాకు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ (25)ను తండ్రి దీపక్ యాదవ్ (49) హత్య చేసిన కేసు మిస్టరీగా మారింది. తన సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతోనే తండ్రి ఈ హత్యకు పాల్పడ్డారని మొదట వార్తలు వచ్చాయి.
[04:11]ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో భాగంగా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకం కింద ప్రభుత్వం రూ.344 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేయనుంది.
[04:10]భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మధుమేహంతో బాధపడుతున్న నలుగురు ఆ పీహెచ్సీలో ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునేవారు.
[04:11]‘రాష్ట్రవ్యాప్తంగా లక్షల కుటుంబాలకు కొత్త రేషన్కార్డులు ఇవ్వబోతున్నాం.. ఈ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది’ అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
[04:10]రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తున్న మేస్త్రీలు, ఆర్అండ్బీ శాఖలో కొత్తగా వచ్చిన ఇంజినీర్లు ఇటీవల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో శిక్షణ తీసుకున్నారు.
[03:57]విద్యుత్తు ట్రక్కు కొనుగోలు చేసేవారికి రూ.9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇచ్చే తొలి పథకాన్ని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి శుక్రవారం ఆవిష్కరించారు.
[03:55]అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ, ఆరోగ్య సంరక్షణ రంగంలోకీ విస్తరిస్తున్నారు. తొలుత ముంబయి, అహ్మదాబాద్లలో 1000 పడకల ఆసుపత్రులను నిర్మించనున్నారు.
[03:54]మానవ శరీరంలో ప్రోటీన్లు ఎలా ప్రవర్తిస్తాయో కనుగొనే ప్రక్రియను వేగవంతం చేసే కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థ ‘బయోఇము’ను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. సాధారణ పద్ధతుల్లో ఈ అధ్యయనానికి ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది.
[03:53]మందులు ఎగుమతి చేసే ఫార్మా కంపెనీలు సీఓపీపీ (సర్టిఫికేట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్) దరఖాస్తులను ఓఎన్డీఎల్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దాఖలు చేయాలని (ఆన్లైన్ సీఓపీపీ) నిర్ణయించడంపై ఫార్మెగ్జిల్ (ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్) ఆందోళన వ్యక్తం చేసింది.
[03:52]ఐటీ, వాహన, ఇంధన షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో, వరుసగా మూడో రోజూ సూచీలకు నష్టాలు కొనసాగాయి. టారిఫ్ సంబంధిత అనిశ్చితులు, మిశ్రమ అంతర్జాతీయ ధోరణులు ఇందుకు తోడయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 85.80 వద్ద ముగిసింది.
[03:46]మారుతున్న కాలంలో పెరుగుతున్న ప్రజల అవసరాలు, సమస్యలకు పరిష్కారం చూపగలగటమే ఇంజినీరింగు వ్యవస్థకు సార్థకత. కొవిడ్ మహమ్మారి విజృంభించిన కష్టకాలంలో శవాలకు అంత్యక్రియల సమస్యను దేశమంతా ఎదుర్కొంది.
[03:50]తన ప్లాట్ఫాంపై పనిచేస్తున్న ఆహార డెలివరీ సంస్థల కోసం రూ.100-150 కోట్ల ప్రోత్సాహక నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ మద్దతు ఉన్న ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్రతిపాదిస్తోంది.
[03:49]డిమార్ట్ బ్రాండ్పై సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్, జూన్ త్రైమాసికంలో రూ.772.81 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది.
[03:48]ఉత్తర - పశ్చిమ భారతదేశంలో డెయిరీ ఉత్పత్తులు విక్రయించే హెచ్ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ అనే సంస్థలో 100% వాటాను, రూ.271 కోట్లకు హైదరాబాద్కు చెందిన దొడ్ల డెయిరీ కొనుగోలు చేసింది.
[03:44]ఆపరేషన్ సిందూర్లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దాడులు ప్రణాళికాబద్ధంగా జరిగాయని జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్ తెలిపారు. స్వదేశీ రక్షణ సాంకేతికతను వినియోగించి పాకిస్థాన్కు ముచ్చెమటలు పట్టించామని అన్నారు.
[03:43]పశ్చిమ కనుమల నుంచి కోయంబత్తూరు వరకు మేత భూముల్లో జీవాలు పెంచుతున్నారని.. ఖనిజ వనరుల దోపిడీతో ఆ భూములు ప్రభావితమవుతున్నాయని తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి పార్టీ ప్రధాన సమన్వయకర్త సీమాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
[03:40]రాష్ట్రంలోని వ్యవసాయ అధికారులకు వాహన సౌకర్యంతో పాటు కార్యాలయాల్లో సిబ్బంది నియామకం, ఇతర సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర అగ్రిడాక్టర్ల సంఘం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరింది.
[03:39]విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. 67 ఏళ్ల విశ్రాంత ఇంజినీర్కు తన 92 ఏళ్ల తల్లిని చూసుకోవడం ఇబ్బంది కావడంతో ఐదు రోజుల కిందట ఓ మహిళను కేర్టేకర్గా నియమించుకున్నారు.
[02:31]బుమ్రా అదరగొట్టాడు.. చకచకా వికెట్లు తీసి పైచేయి సాధించే అవకాశం కల్పించాడు. కానీ కింది వరుస బ్యాటర్లతో ఎక్కువ పరుగులు చేయించి పట్టు కోల్పోయే బలహీనతను భారత్ విడిచిపెడితేనా?
[03:37]ఫోన్ స్టోరేజ్ నిండిపోతే.. వెంటనే క్లియర్ చేస్తాం..! ఇంట్లో అక్కరకు రాని వస్తువులుంటే.. వాటినీ బయటపడేస్తాం..! మరి మన శరీరంలోని మలినాల సంగతేంటి?? పేగులు.. రక్తనాళాలు అనే తేడా లేకుండా.. పేరుకుపోతున్న అవశేషాలు.. రసాయన వ్యర్థాలను వంటింటి చిట్కాలు.. ఆహారపుటలవాట్లతో తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు!!
[03:23]‘ఏపీ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ (ఏపీఎస్బీసీఎల్) కేంద్రంగా చోటుచేసుకున్న ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ.. అప్పటి ఎండీకి మెమోలు జారీ చేసేవాణ్ని.. వాటిని ఎవరూ లెక్క చేసేవారు కాదు.
[03:20]గత వైకాపా ప్రభుత్వంలో అక్రమంగా నిలిపేసిన వాటితో పాటు కొత్త పింఛన్ల మంజూరుపై క్షేత్రస్థాయిలో భారీగా డిమాండ్ ఉంది. త్వరగా ఇవ్వాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది.
[03:17]భూతాపం, వాతావరణ మార్పులు... ప్రపంచ ప్రజలందరి సామాజిక, ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తున్నాయి. వర్షాలు, తుపాన్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలపై కచ్చితమైన ముందస్తు అంచనాలు లేకపోతే దేశాలకు దేశాలే అతలాకుతలమైపోతున్నాయి.
[03:30]ఆడపిల్లల పట్ల చులకన భావం ఉండకూడదని ముఖ్యమంతి చంద్రబాబునాయుడు హితవు పలికారు. ఆడపిల్లలను ప్రోత్సహించే విషయంలో మగవారిలో మార్పు రావాలని ఉద్బోధించారు.
[03:15]జనాభా తగినంతగా ఉంటేనే అన్ని రంగాల్లో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశంలో లోక్సభ సీట్లు పెరుగుతాయి.. కానీ దక్షిణాదిలో తగ్గిపోతాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు.
[03:22]ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్తారు. ఆధారాలు చెరిగిపోకుండా ఫొటో తీస్తారు. తర్వాత ఆ ప్రమాదం ఎలా జరిగింది? ఏ వైపు నుంచి ఏ వాహనం దూసుకొచ్చింది? ఎలా ఢీకొన్నాయి? ఆ వాహనాల రంగులు, వాటి నంబర్లు, ప్రమాదంలో ఏ వాహనం ఎంత దెబ్బతింది.. ఇలా అన్నీ నమోదు చేసుకుని కేసు డైరీలో రాస్తున్నారు.
[03:25]డీజీపీ హరీష్కుమార్ గుప్తా, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, చిత్తూరు ఎస్పీ మణికంఠ ముఖ్యమంత్రి చంద్రబాబు చెంచాలని, వీరితోపాటు మరి కొందరు కోటరీగా ఏర్పడి.. పోలీసుల మాదిరిగా కాకుండా రౌడీల్లా వ్యవహరిస్తున్నారని వైకాపా నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 33.30 అడుగులుగా ఉన్న వరద రాత్రి 10 గంటలకు 38.50 అడుగులకు చేరుకుంది. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న వ�
మబ్బులు ముంగిట్లో చిరుజల్లుల ముగ్గులు వేసే సమయం. వాన పరవళ్లు వాడంతా సందడి చేసే తరుణం. నింగీ నేలా నావేనంటూ వర్షపు ధారలు జోరెత్తినా మనం మాత్రం ఊరంతా వాటికి అప్పగించలేం. వాటితో కలిసి నిత్య జీవన గీతం పాడాల్సి
చర్ల మండలంలోని తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ గ్రామం పూసుగుప్పలో సెంట్రల్ స్పెషల్ అసిస్టెన్స్ (సీఎస్ఏ) నిధులు రూ.కోటితో నిర్మించిన సంచార వైద్యశాల టెలీ ఆరోగ్య కేంద్రాన్ని భద్రాద్రి కలెక్టర్ జ�
ఈరోజుల్లో ప్రేమంటే? కాఫీ డేట్స్, రీల్స్, స్టోరీస్లో లవ్ వైబ్స్, షాపింగ్.. అంతేనా? నిజానికి బంధాలు అంత తేలికైనవి కావు. మీరు మనస్ఫూర్తిగా ఎవరినైనా ప్రేమిస్తే, ఆ బంధం మీకు సంతోషాన్ని ఇవ్వాలి. కానీ, కొన్ని�
ఉద్యోగుల కెరీర్లో ప్రతిభ, ప్రవర్తన కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా, నాయకత్వ స్థానాల్లో ఉన్నవారికి ఇవి కీలకంగా మారుతాయి. బాడీ లాంగ్వేజ్, మాటల్లో పదాల ఎంపిక, సమయ పాలన లాంటి సాధారణ విషయాలే.. అసాధారణ ప్రభావం చ�
దక్షిణాసియా మహిళలు త్వరగా వృద్ధాప్యానికి దగ్గరవుతున్నారు. అమెరికా పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించారు. అమెరికా, యూరప్ మహిళల్లో మెనోపాజ్ ప్రారంభమయ్యే సగటు వయసు 52 ఏళ్లుగా ఉన్�
మహారాష్ట్రలో కరుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులెవరూ వెళ్లకూడ
గుట్కాలు తినేవారిలో, మద్య పానం-ధూమపానం చేసేవారిలో నోటి దుర్వాసన ఎక్కువగా కనిపిస్తుంది. దంతధావనం సరిగ్గా చేయపోయినా.. ఈ సమస్య వేధిస్తుంది. కానీ, కొందరిలో ఏ దురలవాట్లూ లేకపోయినా.. రోజుకు రెండుసార్లు బ్రష్ చ�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలు అమలు చేయడం సాధ్యంకాకపోవ డంతో విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడం, తప్పుడు ఆరోపణలు చేసేందు కు సిద్ధపడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మునగ ఆకుల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనేక శారీరక సమస్యలను దూరం చేస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ముందుంటాయి. మునగాకులో ప్రొటీన్, ఫైబర్, విటమిన్ బి6, సి, ఐరన్, జింక్, క్యాల్షియం సమృద్ధిగ
[02:26]భారత క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యుల ప్రయాణాలపై బీసీసీఐ పరిమితులు విధించడాన్ని చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమర్థించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో 1-3తో భారత్ ఓటమి తర్వాత కుటుంబ సభ్యుల ప్రయాణాల విషయంలో బీసీసీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో �
తమను విధుల్లోకి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలతో ఉద్యమిస్తామని ఆర్టీసీ సస్పెండెడ్, రిమూవ్డ్ ఎంప్లాయీస్ ప్రతినిధి యలమర్తి ప్రసాద్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్లకు ఒక లెక్క అయితే ఎనుమాముల మార్కెట్ది మరోలెక్క అన్నట్టు సాగుతున్నది. మొత్తం 18 వ్యవసాయ మార్కెట్లలో ఆ మాటకొస్తే ఆసియాలోనే అతి పెద్దదైన ఎనుమాముల మార్కెట్�
రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఉన్న బెల్ట్షాపుల్లో మద్యం ఏరులై పారుతుంటే, వాటిని ఎత్తివేసేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తాము వివిధ జిల్లాల్లో ప�
[02:19]దక్షిణాఫ్రికా బ్యాటర్ వియాన్ ముల్డర్ తన మీద గౌరవంతో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును దాటకుండా ఆగిపోవడాన్ని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా తప్పుబట్టాడు.
[02:18]ఇటలీ అనగానే గుర్తొచ్చేది ఫుట్బాల్. ఆ దేశం సాకర్ కాకుండా క్రికెట్ ఆడుతుందని తెలిసినవాళ్లు చాలా తక్కువే. ఈ ఆటలో బుడిబుడి అడుగులు వేసే స్థితి నుంచి పరుగెత్తే స్థాయికి చేరింది.
[02:17]ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4 టోర్నమెంట్లో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ జంట కాంస్యం కోసం పోరాడనుంది. క్వాలిఫయింగ్లో రికార్డు స్కోరు సాధించిన జ్యోతి జంట.. సెమీస్లో 152-155తో నెదర్లాండ్స్ జోడీ చేతిలో పరాజయం చవిచూసింది.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. బోనాలకు సుమారు 2వేలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
[02:16]ఇంగ్లాండ్పై చరిత్రాత్మక సిరీస్ విజయంతో జోరుమీదున్న భారత మహిళల జట్టు మరో గెలుపుపై గురిపెట్టింది. ఇప్పటికే 3-1తో సిరీస్ను కైవసం చేసుకున్న భారత్.. శనివారం అయిదో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్కు ఆఖరి పంచ్ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతోంది.
[00:59]‘‘కెరీర్ను మంచి స్థాయికి తీసుకొచ్చి.. నాకు మొదటి విజయాన్ని అందించింది తెలుగు చిత్రపరిశ్రమ’’ అని అంటోంది శ్రుతిహాసన్. నటిగా తెరపై సందడి చేస్తూనే.. మరోవైపు గాయకురాలిగా కూడా సత్తా చాటిన కథానాయికీమె.
హైడ్రా పేరిట బుల్డోజర్లతో సామాన్యుల బతుకులను ఆగం చేస్తున్న సర్కారు, అధికార పార్టీ నేతల అక్రమాలను మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తున్నది. మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అనుచరుడు, కాంగ్రెస్ సీనియర్ నేత �
అధికారంలోకి వస్తే ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేస్తామని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హామీ ఇచ్చి పీఠమెక్కాక విస్మరించింది. దీంతో ఆగ్రహ�
అటవీశాఖ పీసీసీఎఫ్గా కొనసాగుతున్న సువర్ణకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రోండో రోజూ వరద ఉధృతి కొనసాగింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నదిలోకి భారీగా వరద వచ్చి చ�
రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. ప్రతినెలా జీతం ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏ నెలలో ఎప్పుడు జీతం పడుతుందో అర్థం కావడంలేదన�
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతాం’.. ఇదీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ. కానీ గడచిన 18 నెలల కాలం�
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్(అదానీ) కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. శుక్రవారం ఆదిలాబాద్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరమ్మ కార్మిక యూనియన్లతో సమా�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం జీహెచ్ఎంసీలో అమలుకు నోచుకోలేదు. ఈ నెల 7న అగ్రి వర్సిటీ బోటానికల్ గార్డెన్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని అట్టహాసంగా సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ క్షేత్రం సమస్యల వలయంలో చిక్కుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరువై నెలలైనా పట్టించుకునేవారు లేక ఆగమవుతున్నది. ఆలయంలో ఈవోతోపాటు పలు పోస్టులు ఖాళీ�
ష్.. ఎక్కడి అధికారులు అక్కడే గప్చుప్.. కల్తీ కల్లు ఘటనపై ఎవరూ మాట్లాడవద్దు.. అని సర్కారు అంతర్గత ఆదేశాలు ఇవ్వడంతో ఆబ్కారీ శాఖలో కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు అంతా మీడియాతో దూరంగా ఉంటున్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండడంతో శుక్రవారం ప్రాజెక్టు గేటు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీల) కాగా, ప్రస్తుతం 693.500 అడుగులు (
ఆదిలాబాద్ జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలకు వైద్యఆరోగ్య శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలోని నక్షత్ర హాస్పిటల్ నిర్వాహకులకు రూ.20 వేల జరిమానా పాటు హాస్పి
ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా నది పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు మైనింగ్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదిలాబా ద్ ఎంపీ జీ నగేశ్ సూచించారు.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. శుక్రవారం మహబూబాబాద్లోని మాజీ ఎమ్
తెలంగాణ నీటిపారుదల పితామహుడిగా పేరొందిన సుప్రసిద్ధ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ఇంజినీర్లు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తు
రాజ్యాధికారం కోసమే 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ నిర్ణయం తీసుకున్నదని ప్రభుత్వ సలహాదారు కే కేశవ్రావు తెలిపారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్రాత్మక నిర్ణయం త�
తెలంగాణలో నైరుతి రుతుపవనాల వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. వానలకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, వచ్చే నెల రెండో వారం వరకు భారీ వర్షాలు పడే సూచనలు కని�
భూగర్భ జలాలు పెంచాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఇంకుడు గుంతల పనుల్లోనూ నిధులు పక్కదారి పట్టాయి. ప్రభుత్వ స్థలాలు, విద్యాలయాల్లో నగరపాలక సంస్థలోని స్మార్ట్సిటీ నిధులతో చేపట్టాల్సిన ఈ నిర్మాణాల్లో కాంట్రాక�
పదోన్నతులకు అనుగుణంగా బాధ్యతలను స్వీకరించాలంటూ డాక్టర్లపై ఒత్తిడి తేవొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న తాము నిరాకరించినప్పటికీ సూప
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవార
రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతర ఆదాయ వనరు అయిన గ్రానైట్ పరిశ్రమ యజమానులు, కార్మికులు శుక్రవారం రోడ్డెక్కారు. పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమయ్యేలా రూపొందించిన జీవో నంబర్ 14, 16ను వెంటనే రద్దు చేయాలని కరీంనగర్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మధ్య కోల్డ్వార్ జరుగుతున్నదని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నది. ఇది వారిద్దరికే పరిమితమైతే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. వారిద�
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో భారీగా ధాన్యం మాయమైంది. టాస్క్ఫోర్స్, సివిల్ సైప్లె అధికారులు గురువారం రాత్రి నుంచి చేస్తున్న దాడుల్లో ఈ విషయం వెలుగులోకి
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి హిమాయత్నగర్లోని తన నివాసంల
బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కార్యకర్త స్థానిక సమరానికి సిద్ధం కావాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మంథని రాజగృహలో శుక్రవారం మంథని మున్సిపల్ పరిధ�
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, నీటి వాటాల్లో నిజానిజాలను తేల్చేందుకు దమ్ముంటే సీఎం రేవంత్రెడ్డికి నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ‘శాసనసభలో చర్చకు మ�
గోదావరి బేసిన్లోని ఆయకట్టుకు సాగునీరందడం ఈ ఏడాది కష్టమే. గోదావరి బేసిన్లో ఆశించిన స్థాయిలో నీటినిల్వలు లేవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలతో ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకే నీరందే పరిస్థితి ఉన్నదని ఇరిగే�
కొందరు వైద్యులు ఓ పల్లెటూరిలోనో.. ఓ చిన్న గల్లీలోనో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారంటే అందులో పెద్ద కథే ఉంటుంది! ఉదార స్వభావమున్న వైద్యులు తామే ఖర్చులు భరిస్తూ క్యాంపులు నిర్వహిస్తున్నా.. కొంద�
హైదరాబాద్ రన్నర్స్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మెరుగైన ఫిట్నెస్, ఏకాగత్ర, మానసిక సంసిద్ధత సాధించాలన్న తపనతో కొంత మంది అథ్లెట్లు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. మామూలుగా ఒక రోజు 21కి.మీలు పరుగెత్
‘భద్రాద్రి రాములోరి భూములను ఆక్రమించుకుంటే నోరు తెరవరా? ఆలయ స్థలాలు అన్యాక్రాంతమవుతుంటే ఒక్క మాటైనా మాట్లాడరా? మీ భాగస్వామి సర్కారు చెరలో ఉన్నాయని వదిలేస్తున్నారా? లేక భద్రాద్రినే గంపగుత్తగా అప్పజెప్�
మేడ్చల్ జిల్లాకు నూతనంగా మంజూరైన 24 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఈ నెలాఖరులోగా ప్రారంభం సాధ్యమయ్యేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గా�
ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి ఎర్
ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కార్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై కపట ప్రేమను కనబరుస్తున్నదని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. గతంలో సీసీ�
మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం మా టేడులో బీఆర్ఎస్ పాటలు పెట్టినందుకు దంపతులపై దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన శివరాత్రి యాకన్న గురువారం ట్రాక్టర్తో పొలం దున్ని ఇంటికి �
ప్రధాని మోదీ రాజ్యాంగ వ్యవస్థలను, స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా విమర్శించారు. స్వతంత్రంగా ఉండాల్సిన న్యాయవ్యవస్థ కూడా ప్రమాదంలో ఉన్నదని ఆ�
ఇటీవల కల్తీ కల్లు సృష్టించిన కల్లోలానికి 31 మంది అస్వస్థతకు గురికాగా, ఐదుగురు ప్రాణాలు విడిచారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు తప్పెవరిది అనేది ప్రశ్నగానే మిగిలింది. పొద్దంతా పనిచేసి అలసిప
చంద్రబాబు ఓవరాక్షన్ వల్లే బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పదంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలోని కరువు ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయకుం�
ఓవైపు అగ్ర హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూనే..మరోవైపు విభిన్న కథాంశాలతో కంటెంట్ ప్రధానమైన సినిమాలతో ముందుకొస్తున్నది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్. అదే కోవలో ఈ సంస్థ నుంచి వస్తున్న మ�
‘జూనియర్' చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు కిరీటి రెడ్డి. ఆయనకు జోడీగా శ్రీలీల నటిస్తున్నది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం అగ్ర దర్శకుడు రాజమౌళి ట్ర�
నాలుగు దశాబ్దాల క్రితం వచ్చిన నిరుపేద బిడ్డలపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నదని, నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేస్తుందని శాసనమండలిలో బీఆర్ఎస్పక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచే�
రవితేజ ‘మాస్ జాతర’ సినిమా వచ్చే నెల 27న విడుదల కానుంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే
[00:52]‘కూలీ’ సినిమాతో బాక్సాఫీస్ బరిలో సందడి చేయనున్నారు రజనీకాంత్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించారు.
[00:55]ఇంట్లో సమస్య వస్తే...దాని కోసం సమాధిని తవ్వి తీయాల్సి వస్తే..అమ్మో అని భయపడిపోతాం. కానీ ఓ కుటుంబం ఆ సాహసం చేస్తుంది. పూర్వీకుల ఆత్మను శాంతింప జేయడానికి సమాధిని తవ్వుతుంది.
[00:51]కథానాయకుడు పవన్ కల్యాణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఓజీ’ పూర్తయింది. ‘‘ఫినిష్డ్ ఫైరింగ్’’ అంటూ ఈ విషయాన్ని ఆ చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
దక్షిణాదిలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఇక నిత్యామీనన్ అభినయ ప్రతిభ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఫ్యామిలీ డ్రామాకు ‘సార్ మేడమ్' అనే టైటిల్ను ఖ�
‘నమస్తే తెలంగాణ’ కథనం నిజమవుతున్నది. ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను హస్తగతం చేసుకునేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తెరవెనక ప్రభుత్వ పెద్దల అండతో ప్రైవేటు వ్యక్తులు ఉద్యోగుల భూముల్లో
నెలనెలా రావాల్సిన నీటి బిల్లులు ఒకేసారి రావడంతో వాళ్లంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. బకాయిల పేరుతో నీటి బిల్లుల మోతకు బెంబేలెత్తిపోయారు. గతంలో ఉచితంగానే నీటిని పొందిన వాళ్లు నేడు జలమండలి విధించే నీటిపన్న
2023 అక్టోబర్లో ఆకాశమంత అంచనాలతో చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ మొదలైంది. ‘జగదేకవీరుడు- అతిలోకసుందరి’ స్థాయిలో సినిమా ఉంటుందని మేకర్స్ కూడా నమ్మకం వెలిబుచ్చారు. ఈ ఏడాది జనవరిలోనే సినిమాను విడుదల చే�
యువ హీరో కిరణ్ అబ్బవరం తన స్వీయ నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై సుమైర ప్రొడక్షన్స్తో కలిసి నిర్మించనున్న చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయితేజ్, వేదశ్రీ జంటగా నటిస్తున్నారు. మునిరాజు దర్శకు�
అగ్ర నటుడు అర్జున్ కీలక పాత్రను పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీతా పయనం’. నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ‘ఏ ఊరికెళ్తావే పిల్లా..’ అనే గీతాన్ని శుక్రవారం విడుదల చేశా�
దేశంలో కొత్త బ్యాంకులు రాబోతున్నాయి. దశాబ్దకాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మళ్లీ బ్యాంకింగ్ లైసెన్సులను జారీ చేయబోతున్నట్టు తెలుస్తున్నది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దోహదపడేలా బ్యా
మనసులోని అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టడం శృతిహాసన్ ప్రత్యేకత. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై తన అభిప్రాయాన్ని చెప్పారు శృతిహాసన్. అలాగే తన కెరీర్ గురించి కూడా ఆసక్తికరంగా మాట్లాడారామె. ‘వైవాహి
దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నారు. జూన్ నెలలో దేశీయంగా 1.38 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన వారితో పోలిస్తే 5.1 శాతం పెరిగారని తెలిపింది.
విదేశీ మారకం నిల్వలు కరిగిపోయాయి. ఈ నెల 4తో ముగిసిన వారంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 3.049 బిలియన్ డాలర్లు తరిగిపోయి 699.736 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది.
అంతర్జాతీయ ఈవీ కార్ల దిగ్గజం టెస్లా..భారత్లో అడుగుపెట్టబోతున్నది. దేశంలో తన తొలి షోరూంను వచ్చేవారంలో ప్రారంభించబోతున్నట్టు తెలుస్తున్నది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నెలకొల్పిన తన తొలి ఎక్�
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఈ నెల 10దాకా దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు రూ.5.63 లక్షల కోట్లుగానే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే వ్యవధితో పోల్చితే 1.34 శాతం క్షీణించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. ఐటీ, వాహన, ఎనర్జీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇరు సూచీలు ఒక్క శాతం వరకు పతనం చెందాయి. ప్రారంభంలో లాభపడిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చి�
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే సమీక్షించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను శుక్రవారం ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్
భారత్లో డాటా సెంటర్లకు డిమాండ్ నెలకొన్నది. దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు తమ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించడానికి భారీ స్థాయిలో డాటా సెంటర్లను లీజుకు తీసుకుంటున్నాయి. దీంతో వచ్చే ఐదేండ్లలో డాటా సెంట�
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాతీయ యువ టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. సోషల్మీడియాలో రీల్స్ చేస్తున్న కారణంగా తండ్రి దీపక్ చేతిలో రాధిక హత్యకు గురైందన్న వార్తను �
క్రికెట్లో మరో రికార్డు బద్దలైంది. ఐర్లాండ్ వేదికగా జరుగుతున్న ఇంటర్-ప్రావిన్షియల్ టీ20 ట్రోఫీలో ఐర్లాండ్ ఆల్రౌండర్, మన్సస్టర్ రెడ్స్ క్రికెటర్ కర్టిస్ కాంఫర్ అరుదైన రికార్డుతో ఆకట్టుకున్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి భాషా తేనెతుట్టెను తట్టిలేపింది. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర సర్కార్లను ముందుపెట్టి హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన మోదీ సర్కారుకు భంగపాటు ఎదురైంది. ‘నేషనల్ ఎడ్�
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు పెరగడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పెరిగాయి.
క్రికెటర్లు ఇక్కడికి విహారయాత్రకు రాలేదని, దేశం తరఫున ఆడేందుకు వచ్చారని టీమ్ఇండియా చీఫ్కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. సిరీస్ జరుగుతున్న సమయంలో క్రికెటర్లతో కుటుంబసభ్యులు కలిసుండటంపై బీసీసీఐ న�
‘కాపురం చేసే కళ కాలు తొకినప్పుడే తెలుస్తుంది’ అంటారు. రాష్ట్రంలో 18 నెలల కింద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మొదటి మూడు నెలల్లోనే ప్రజలకు ఎరుకైంది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన�
[23:43]ఎఫ్బీఐ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ కాశ్ పటేల్ (Kash Patel) బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉద్యోగులకు పాలిగ్రాఫ్ పరీక్షలు ముమ్మరం చేసినట్లు తెలిసింది.
Warangal వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన అథ్లెటిక్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జీవంజి దీప్తి వరల్డ్ పారా చాంపియన్షిప్ గేమ్స్కు(World Para Championship Games) శుక్రవారం ఎంపికైంది.
IND vs ENG : లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు భారీ స్కోర్ ఆశలన్నీ మిడిలార్డర్ మీదే ఆధారపడి ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా (5-74) విజృంభణతో ఇంగ్లండ్ను రెండో సెషన్లోనే చుట్టేసిన టీమిండియాకు శుభారంభం లభిం�
[22:28]విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2020 గల్వాన్ ఘటన తర్వాత భారత విదేశాంగశాఖ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.
Bonalu in London : ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణ అసోసియేన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. యూకే దేశంలోని నలు మూలల నుంచి సుమారు 2,000లకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు ఈ
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్(51) అర్ధ శతకంతో రాణించాడు. ఓవైపు ఇంగ్లండ్ బౌలర్లు స్వింగ్తో, బౌన్సర్లతో సవాల్ విసిరుతూ వికెట్లు తీస్తున్నా.. క్రీజులో పాతుకుపోయిన రాహుల్ సింగిల్ తీసి హాఫ్ �
Wimbledon : టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ వరుసగా వింబుల్డన్ (Wimbledon) మూడో టైటిల్ వేటకు సిద్దమయ్యాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్(అమెరికా)ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లాడు.
Bonalu in London : ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణ అసోసియేన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. యూకే దేశంలోని నలు మూలల నుంచి సుమారు 2,000లకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు ఈ
Earthquake : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి మరోసారి కంపించింది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ (NCR) ప్రాంతంలో శుక్రవారం స్వల్పంగా భూకంపం (Earthquake) సంభవించింది. హర్యానాలోని ఝజ్జర్(Jhajjar)లో వరుసగా రెండోరోజు భూ ప్రకంపన
[21:34]మయన్మార్లోని సగయింగ్ ప్రాంతంలోని ఓ బౌద్ధారామంపై జరిగిన వైమానిక దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికిపైగా గాయాలపాలైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత జట్టు రెండో వికెట్ పడింది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ అర్ధ శతకానికి చేరువైన కరుణ్ నాయర్(40)ను వెనుదిరిగాడు. స్టోక్స్ బౌలింగ్లో నాయర్ కట్ చేసిన బంతిని జో రూట్ డైవింగ్ �
Raja Singh : గోషామహాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచిన రాజాసింగ్ తన రాజీనామా వెనుక ఉన్న కారణాలను ఆవేదనతో వెల్లడించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తన రాజీనామా వెనుక ఉన్న భావోద్వేగాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. “న�
అన్ని కళాశాలల్లో యూనివర్సిటీ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల హాజరు నమోదు చేయడంతో పాటు 75 శాతం హాజరు ఉండేలా చూడాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎంపీడీఓగా ఆవుల రాములు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన యాకూబ్ నాయక్ నల్లగొండ జిల్లాకు బదిలీపై వెళ్లారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ కోటా 42 శాతం బిల్లు పార్లమెంట్లో ఆమోదింపజేసి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని బీఆర్ఎస్ ఆత్మకూరు (ఎం) మండలాధ్�
[20:15]మానవత్వం మంటగలిసింది. మద్యం మత్తులో అన్నపై తమ్ముడు అతి కిరాతకంగా దాడి చేస్తున్నా అక్కడున్నవారు చోద్యం చూస్తూ ఫొటోలు, వీడియోలు తీశారు తప్ప అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో నిర్వహించింది. ఇందులో భ�
[20:02]స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
[19:31]Amazon primeday sale: సాధారణ టీవీని స్మార్ట్టీవీలా మార్చేందుకు ఉపయోగించే ఫైర్టీవీ స్టిక్లపై అమెజాన్ ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగే ప్రైమ్ డే సేల్లో వీటిపై డిస్కౌంట్ అందిస్తోంది.
జ్ఞాన వ్యాప్తితోనే సమాజంలో మానవతా విలువలు పెంపొందించవచ్చని జమాతే ఇస్లామి హింద్ రుద్రంపూర్ రామవరం అధ్యక్షుడు మాజిద్ రబ్బానీ అన్నారు. పెనగడప పంచాయతీలోని గౌతంపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పాఠశాల స్థాయ�
తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వాసులు ఉప్పలపాటి రాజేంద్రప్రసాద్, ఉమా ఆర్థిక సహకారంతో విద్యానగర్ కాలనీలో గల మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు �
Layoffs అమెరికా (USA) లో ఉద్యోగాల కుదింపు జరుగుతోంది. విదేశాంగ శాఖలో చర్యలు చేపట్టిన అధ్యక్షుడు (President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం.. 1300 మందికిపైగా దౌత్యాధికారులను తొలగించేందుకు సిద్ధమైంది.
ఇల్లెందు మున్సిపాలిటీ పారిశుధ్య సిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం పారిశుధ్య కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమాన
[19:26]నోటీసులు అందుకున్న దౌత్యవేత్తలు, సివిల్ సర్వెంట్లు 120 రోజులపాటు సెలవుల్లో ఉంటారని, ఆ తర్వాత అధికారికంగా ఉద్యోగం నుంచి వైదొలగాల్సి ఉంటుందని ట్రంప్ యంత్రాంగం పేర్కొంది.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ కథ ముగించి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టుకు షాక్ తగిలింది. నాలుగేళ్ల తర్వాత పునరాగమనం చేసిన జోఫ్రా ఆర్చర్ (1-1) తన తొలి ఓవర్లోనే డేంజరస్ యశస్వీని ఔట్ చేశాడు.
Rauf Khan గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లుగా, ఆయాలుగా, పలు ఉద్యోగులుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు వెలకట్టలేమని జిల్లా సంక్షేమాధికారి రవూఫ్ ఖాన్ అన్నారు.
[19:10]లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, టీమ్ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లిష్ జట్టు 112.3 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌటైంది.
Collector Kumar Deepak ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాణహిత నది ముంపునకు గురి అయిన ప్రాంతాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం సందర్శించారు.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్ రెండో సెషన్లోనే ఆలౌటయ్యింది. జస్ప్రీత్ బుమ్రా(5-74) ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్ను కకావికలం చేశాడు. తొలి సెషన్లో మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీ
హిమాచల్ను ముంచెత్తిన వరదలు.. 150 కి.మీ దూరంలో మృతదేహాలు లభ్యం హిమాచల్ప్రదేశ్ను ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. దీంతో మండి జిల్లాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 91 మంది చనిపోయారు. ఇక కొండచరియలు విరిగిపడడంతో గ్రామాలకు గ్రామాలే �
బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఇన్ఫినిక్స్ సంస్థ ఓ నూతన స్మార్ట్ ఫోన్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు చాలా తక్కు�
Neeraj Chopra : భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం యూరప్లో శిక్షణకు సిద్దమవుతున్న వరల్డ్ బెస్ట్ జావెలిన్ త్రోయర్ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికర విషయాన్న�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆయా కాలనీల్లో శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల బృందం పర్యటించింది. పార్టీ రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఆయా కాలనీలోని బాధితులను పరామర్
Radhika Yadav టెన్నిస్ ప్లేయర్ (Tennis player) రాధికా యాదవ్ (Radhika Yadav) పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయని పోస్టుమార్టం రిపోర్టు (Autopsy report) లో తేలింది. రాధికా యాదవ్ గురువారం ఉదయం 10.30 గంటలకు కన్న తండ్రి దీపక్ యాదవ్ (Deepak Yadav) చేతిలో �
[18:31]‘ప్రపంచంలోనే అత్యంత పేదవాడు’ అని ముద్ర పడింది. అలాగని మురికివాడల్లో నివసించడు. చిరిగిపోయిన దుస్తులు కట్టుకోడు. అతి సాధారణ మనిషిలా పారిస్ వీధుల్లో తిరుగుతుంటాడు. అతడే జెరోమ్ కెర్వియల్ (Jerome Kerviel).
Market తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హాయంలో నూతనంగా ఏర్పాటైన వనపర్తి జిల్లా అమరచింత మండలం కృష్ణంపల్లి గ్రామస్థులు శుక్రవారం సంతను ప్రారంభించుకున్నారు.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. లంచ్ తర్వాత రెండో ఓవర్లోనే సిరాజ్ ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టాడు. క్రీజులో కుదురుకున్న జేమీ స్మిత్(51)ను ఔట్ చేసి స్టోక్స్ సేనకు షాకిచ్చాడు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మధిర తాసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శులు మంద సైదులు, పడకంటి మురళి మా�
Heroine ఈ మధ్య అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. కొందరు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటుంటే, మరి కొందరు పెద్దలు చూసిన వాడిని మనువాడుతున్నారు. అయితే ఇప్పుడు ఓ యంగ
ఉన్న ఇల్లుని కూతురు పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి తమను పట్టించుకోవడం లేదని, తన ఇల్లు తనకే ఇప్పించాలని కోరుతూ కొడుకుపై ఆర్డీఓ ఆర్డర్ తెచ్చుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో చోటుచే
[18:01]ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. వీటికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సీఎం రేవంత్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా షేర్ చేస్తూ ప్రభుత్వ టీచర్లు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు.
Former Minister Srinivas Goud కాంగ్రెస్ ప్రభుత్వం మూడుసార్లు రైతుబంధును ఎగవేసి స్థానిక ఎన్నికల తరుణంలో రైతుబంధు వేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
Child 22 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని ఆసత్రిలోనే బిడ్డను అమ్మకానికి పెట్టింది. పిల్లలు లేని దంపతులకు రూ.50 వేలకు తన బిడ్డను అమ్మింది. అస్సాం (Assam) ర�
ఇప్పుడు భాషాపరమైన ఆందోళనలకు కారణమైన విధానాన్ని ఐదేళ్ల కిందటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీన్ని దశలవారీగా అమలుచేస్తున్నారు. అదే సమయంలో వివాదాస్పదమూ అవుతోంది.
[17:43]ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పట్టణీకరణ, కాలుష్యం, కర్బన ఉద్గారాల పెరుగుదల వంటి ఎన్నో సమస్యలకు పర్యావరణహిత నిర్మాణాలు పరిష్కారం చూపుతాయని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని 5వ యూనిట్ పనులను జనవరి, 2026 నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత జట్టు పట్టుబిగించే దిశగా సాగుతోంది. తొలి సెషన్లో నిప్పులు చెరిగిన జస్ప్రీత్ బుమ్రా(4-63) ఇంగ్లండ్ మిడిలార్డర్ను చకచకా చుట్టేశాడు. అయితే.. రెండో టెస్టులో మాదిరిగానే టెయిలెండర్�
[17:37]కూకట్పల్లి పరిధిలో జరిగిన కల్తీ కల్లు వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంది. బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్వో వేణుకుమార్పై సస్పెన్షన్ వేటు వేసింది.
Crime news తీసుకున్న అప్పు తిరిగివ్వనందుకు ఇద్దరు టీనేజీ బాలురపట్ల కర్కశంగా ప్రవర్తించారు. బెల్టు తీసుకుని తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగక వారిని ఒకరితో ఒకరు ఓరల్ సెక్స్ చేయాలని ఆదేశించారు. ఆ బాలురు అందుకు ఒ
Joe Root : సుదీర్ఘ ఫార్మాట్లో పరుగుల వీరుడిగా పేరొందని జో రూట్ (Joe Root) మరో శతకంతో రెచ్చిపోయాడు. లార్డ్స్ మైదానంలో భారత్పై సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్న రూట్.. కెరియర్లో 37వ సారి మూడంకెల స్కోర్ అందుకున్నాడు.
Hyderabad గంజాయి విక్రయిస్తున్న వడ్డీ వ్యాపారిని సికింద్రాబాద్ డిటిఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన శుక్రవారం నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ మాజీ అధ్యక్షుడు బొస్క సైదులు రావు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ( తపస్) లో చేరారు. శుక్రవారం జిల్లా పరిషత్ పాఠశాల నర్సింగ్భట్లలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార
NATS అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల టాంపా సిటీలో 8వ నాట్స్ తెలుగు సంబురాలు విజయవంతంగా ముగిశాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ సంబురాల్లో వేలమంది పాల్గొన్నారు.
Indiramma Canteen : తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారాన్ని అందించే పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇవ్వబోయే బ్రేక్ఫాస్ట్ మెనూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సిద్ధం చేసింది. జీహెచ్ఎ�
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) లో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులను మరింతగా విచారించాల్స�
జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ కాప్లిక్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ నుంచి తన�
స్టార్ హీరో ప్రభాస్ గురించి ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా మారిన యూట్యూబర్ రణవీర్ అల్లా బాడియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణవీర్, “కొంతమందిని చూస్తే వీరు దేవుడి బిడ్డలు అనిపిస్తుంది. అలా నాకు ప్రభాస్ను చూ�
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. రైలు ప్రయాణాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం రైల్ మదద్, 139 వంటి హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సౌకర్యాన్ని మరి
రాష్ట్రంలో రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గిట్టుబాటు ఇవ్వడం లేదని వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రైతుల వద్దకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తే ఏడుస్తారు అని కూటమి ప్రభుత్వంను విమర్శించారు. ఏపీలో రైతుల పరిస్థితులు
45-Year-Old Man Marries 6-Year-Old Girl: ఆఫ్ఘనిస్తాన్ వంటి కొన్ని దేశాలలో బాల్య వివాహాలు కొత్తేం కాదు. అయితే, ఇటీవల ఇక్కడ ఓ బాల్య వివాహ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మండ్ ప్రావిన్స్లో 45 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల బాల�
కల్తీకల్లు కారణంగా చికిత్స పొందుతున్న బాధితుల హెల్త్ బులిటెన్ను నిమ్స్ వైద్యులు విడుదల చేశారు. చికిత్స పొందుతున్న వారిలో కిడ్నీ బాధితులు సంఖ్య పెరుగుతోందని.. కిడ్నీ పని చేయని వారి సంఖ్య 9 మందికి చేరిందని తెలిపారు. మరో ఇద్దరు బాధితులకు కూడా
HCA President Jaganmohan Rao Scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) స్కామ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. హెచ్సీఏ స్కామ్పై పూర్తి వివరాలు కావాలని తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ)ను ఈడీ కోరింది. హెచ్సీఏలో పెద్ద మొత్తంలో
జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్ 367 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన విషయం తెలిసిందే. టెస్టుల్లో రికార్డు స్కోర్ 400 పరుగులు చేసే ఛాన్స్ వచ్చినా.. కావాలనే వదిలేసుకున్నాడు. టెస్ట్ క్రికె
పల్సర్ బైకులకు ఉండే క్రేజే వేరు. యూత్ పల్సర్ బైక్ పై రైడింగ్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పల్సర్ బైకులను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా బజాజ్ ఆటోమొబైల్ కంపెనీ బడ్జెట్ ధరలోనే క్రేజీ ఫీచర్లతో కొత్త బైకులను
Radhika Yadav: 25 ఏళ్ల టెన్నిస్ స్టార్ రాధికా యాదవ్ హత్య సంచలనంగా మారింది. సొంత తండ్రి కూతురిని కాల్చి చంపాడు. ఘటన సమయంలో ఇంట్లో రాధికాయాదవ్ బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తోంది. ఈ సమయంలోనే వెనక నుంచి కాల్చి చంపాడు. అయితే, కూతురి ఆదాయంపై ఆధారపడుతున్నాడనే ఊహాగా�
Pinaka-IV: ఆపరేషన్ సిందూర్తో భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటింది. భారత స్వదేశీ తయారీ ఆయుధాలైన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ ముందు, పాకిస్తాన్ డ్రోన్లు, చైనా తయారీ మిస్సైళ్లు తట్టుకోలేకపోయాయి. స్కై స్ట్రైకర్ డ్రోన్లు పాకిస్తాన్ దాడుల్ని సమర్థవంతంగా అడ్�
Usure : వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమాలు ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించడంలో ఎప్పుడూ విజయవంతమవుతాయి. ఇప్పుడు అలాంటి వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా ‘ఉసురే’ ఆగస్టు 1న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజయ్ అరుణాసలం, జననీ కునశీలన్ హీరో, హ�
Saipallavi : ఇండియన్ సినిమా హిస్టరీలో భారీ బడ్జెట్ తో రాబోతోంది రామాయణ మూవీ. రణ్ బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపిస్తున్నారు. నితేష్ తివారీ డైరెక్షన్ లో వస్తోంది. దాదాపు రూ.900 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలతో కల�
Narayanan Murthy : మన దేశంలో విద్యను జాతీయం చేయడం, కాపీయింగ్ ను అరికట్టడమే ‘యూనివర్సిటీ (పేపర్ లీక్)’ మూవీ ఉద్దేశం అన్నారు ఆర్.నారాయణ మూర్తి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆయనే నిర్మిస్తూ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఆగస్టు 22న థియేటర్లలోకి రానుంద�
Tesla: భారతదేశంలోకి ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. జూలై 15న భారత్లో తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ని ముంబైలో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా భారత మార్కెట్లోకి టెస్లా అధికారికంగా ప్రవేశిం�
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (4-58) నిప్పులు చెరుగుతున్నాడు. రెండో రోజు తొలి సెషన్లో అతడి ధాటికి ఇంగ్లండ్ (England) మిడిలార్డర్ బ్యాటర్లు డగౌట్కు క్యూ కట్టారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేయూత అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని నల్లగొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం కోరారు.
Hero సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమి జరగుతుందో చెప్పడం చాలా కష్టం. ఒకేసారి వచ్చిన క్రేజ్ను సరిగ్గా వినియోగించుకోకపోతే, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే, స్టార్డమ�
మహిళలు స్వశక్తితో ఎదగడానికి ప్రభుత్వం అందిస్తున్న శ్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఏపీడీ శ్రవణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామంలో రుణాల�
[16:35]రంగరాయ వైద్య కళాశాల(Rangaraya medical college)లో విద్యార్థినులకు లైంగిక వేధింపుల ఘటనలో బాధ్యులను సస్పెండ్ చేశామని కాకినాడ (Kakinada) జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు.
నానో ఎరువుల వినియోగంతో మెరుగైన దిగుబడి సాధించవచ్చునని ఇఫ్కో సూర్యాపేట జిల్లా మేనేజర్ ఏ.వెకటేశ్, కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లికి చెందిన శాస్త్రవేత్త కిరణ్, ఎంఈ మార్క్ఫెడ్ దేవేందర్ అన్నారు.
[16:21]జులై 13న జరిగే మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Police Officer బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు. అయితే సదరు అధికారి తనకు బదిలీ వేటు పడకుండా ప్రజాప్రతినిధులు ఆశ్రయించడం తీవ్ర చర్చకు దారితీస్తుంది.
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామ పంచాయతీ పరిధి ఏనెమీదిగూడెం గ్రామానికి చెందిన పందుల నాగయ్య కుమార్తె వైష్ణవి అనారోగ్యంతో బాధపడుతుంది. ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి దృష్టికి తీసుకురాగా �
[15:56]భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సామ్యవాదాలను తొలగించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Joe Root: లార్డ్స్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో జో రూట్ సెంచరీ చేశాడు. అతని ఇన్నింగ్స్లో 10 బౌండరీలు ఉన్నాయి. టెస్టుల్లో అతనికి ఇది 37వ సెంచరీ. బుమ్రా బౌలింగ్లో బెన్ స్టోక్స్, రూట్ క్లీన్బౌల్డ్ అయ్యారు.
Question Paper బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ యూనివర్సిటీ (Government University) నిర్వహించిన పరీక్షల్లో హిస్టరీ ప్రశ్న పత్రంలో ఫ్రీడమ్ ఫైటర్స్ (Freedom fighters) ను అవమానించేలా ఓ ప్రశ్న అడిగారు. స్వాతంత్య్ర సమరయోధులను ఆ ప్రశ్�
బోనకల్లు మండలంలోని ముష్టికుంట ఉన్నత పాఠశాలను జిల్లా పరిషత్ సీఈఓ దీక్ష రైనా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు.
[15:43]ప్రముఖ బాలీవుడ్ కమేడియన్ కపిల్ శర్మకు చెందిన కప్స్ కేఫ్ రెస్టరంట్పై కెనడాలో జరిగిన కాల్పులు సంచలనం సృష్టించాయి. ఈ దాడి తన పనే అని మోస్ట్వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ప్రకటించాడు.
Ajit Doval పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై జాతీయ భద్రతా సలహాదారు (National Security Advisor) అజిత్ ధోవల్ (Ajit Doval) కీలక వ్యాఖ్యలు చేశారు.
అర్హురాలైన తనకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని పేర్కొంటూ ఓ ఒంటరి మహిళ ఖమ్మం జిల్లా మధిర తాసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన దీక్ష చేపట్టింది.
బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్తో కలిసి లాల్ దర్�
Money Fraud ఆమె ఒంటి నిండా నగలు (Ornaments)..! చేతి నిండా నోట్ల కట్టలు (Currency)..! తిరగడానికి ఖరీదైన కార్లు (Coslty cars)..! ఉండటానికి పెద్ద ఇల్లు..! ఆమె స్నేహ హస్తం అందిస్తే ఎవరైనా ఎగిరి గంతులేస్తూ స్వీకరించాల్సిందే..! ఆ తర్వాత ఆమె కొట్టే �
Sheikh Hasina బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) సహా ప్రభుత్వంలోని మహిళా ఉద్యోగులను ‘సర్’ అని సంబోధించాలన్న ఆదేశాలను (Sir Title For Women Officials) రద్దు చేసిం�
Mallikarjun Kharge: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం నుంచి లౌకిక, సామ్యవాద పదాలను తొలగిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఒడిశాలో జరిగిన సంవిదాన్ బచా�
[14:51]బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు, జాగృతి విజయంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు.
Renu Desai ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ప్రత్యేకించి ఆమె రెండో పెళ్లి గురించి వచ్చిన రూమర్స్ నెట్టింట తెగ హాట్ టాపిక్గ�
Mylardevpally ఆ రహదారి ఎప్పుడు రద్దీగా ఉంటుంది... అనేక మంది స్థానిక ప్రజలు కాలినడకన రోడ్డు దాటి కంపెనీల్లో విధులకు వెళ్తుంటారు. ఆదమరిస్తే చాలు అటుగా వెళ్తున్న వాహనాలు వారిని ఢీకొడుతూ వెళ్లిపోతున్నాయి. ఫలితంగా ప్�
Ajay Devgn బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సన్ ఆఫ్ సర్దార్ (Son Of Sardaar 2). విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాల్ థాకుర్ కథానాయికగా నటించబోతుంద�
Collector Vijayendra Boi మున్సిపాలిటీ కేంద్రంలో ఏ ఒక్క డెంగ్యూ కేసు నమోదైన సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి హెచ్చరించారు.
[14:08]టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు బ్రియాన్ లారా పేరిట ఉంది. దక్షిణాఫ్రికా ఆటగాడు వ్యాన్ ముల్డర్కు అవకాశం వచ్చినా వద్దని వదిలేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
[14:06]బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ (Mahesh kumar Goud) అన్నారు.
[13:58]జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శుక్రవారం రూ.5 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు.
[13:58]ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ అది చేసింది.. ఇది చేసిందంటూ విదేశీ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేసిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ధ్వజమెత్తారు.
[13:38]తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసల వర్షం కురిపించాడు. లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్తోపాటు ఫీల్డింగ్ చాలా బాగుందని తెలిపాడు.
[13:48]పెట్టుబడిదారుల నుంచి వేల కోట్లు మోసం చేసిన కేసులో పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గుర్నామ్ సింగ్ను ఉత్తరప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు.
[13:37]విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్న ప్రస్తుత రోజుల్లో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు.
[13:32]‘కూలీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు నటి శ్రుతి హాసన్. తాజాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Crime news భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ అభం శుభం తెలియని ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమ్ముడు, మరదలు గొడవ పడుతుండటంతో అడ్డుకోవడానికి వచ్చిన బావపైకి మరదలు త్రిశూలం విసిరింది. ఆ త్రిశూలం తలలో గుచ్చ�
[13:25]Modi-Congress: రిటైర్మెంట్పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. అవి మోదీ గురించేనంటూ ఎద్దేవా చేసింది.
Bandi Sanjay Kumar: తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 1000 మంది హిందూయేతర మతస్థులు పనిచేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం లేని వారు, సనాతన ధర్మాన్�
[13:17]ప్రత్యర్థి దేశాలను బెదిరించేందుకు అమెరికా (USA) చేపట్టే ఆర్థిక చర్యలే.. వాటిని డాలర్ ప్రత్యామ్నాయం వైపు నెడుతున్నట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చి ఇనీషియేటీవ్ అనే సంస్థ అభిప్రాయపడింది.
Sri Sri Ravi Shankar 12 ఫెయిల్, సబర్మతి ఎక్స్ప్రెస్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Congress: కేరళ రాష్ట్రంలోని యూడీఎఫ్ నేతల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన వైపే మొగ్గు చూపుతున్నారనే సర్వే బయటకు వచ్చిందంటూ లోక్సభ ఎంపీ శశిథరూర్ చేసిన పోస్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది
Harish Rao రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తెలివి ప్రదర్శిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సాగునీటి పంపిణీ విషయంలో రేవంత్ రెడ్డి ప�
Harish Rao ప్రజా భవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు... కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 50 ఏళ్లుగా చేసిన మోసాలకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ప�
[12:43]ఢాకా వేదికగా మరో రెండు వారాల్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీ జరగనుంది. అయితే, అక్కడి రాజకీయ అనిశ్చితి కారణంగా ఇప్పుడు పరిస్థితి సందిగ్ధంలో పడింది.
ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొంపల్లి 44వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకొని దూలపల్లి నుంచి నర్సాపూర్ రాష్ట్ర రహదారికి వెళ్లే ప్రధాన దారిలో అనధికారికంగా
వైఎస్ జగన్ పర్యటనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.. పోలీసులు రక్షణ ఇవ్వకపోతే ఇవ్వలే
Shruti Haasan on Marriage పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తమిళ నటి, సింగర్ శ్రుతి హాసన్. వివాహ బంధం పట్ల తనకు భయం ఉందని, అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించారు.
Harish Rao కాళేశ్వరం మీద ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ను తప్పుదోవ పట్టించేలా వివరాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందనే అనుమానం మాకు ఉంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
Pakistan Actor: పాకిస్థాన్ నటి హుమైరా ఆస్గర్ అలీ 9 నెలల క్రితం మరణించినట్లు నిర్ధారించారు. కరాచీలోని అపార్ట్మెంట్లో ఆమె బాడీని గుర్తించారు. కుళ్లిన శరీరానికి పోస్టు మార్టమ్ నిర్వహించిన తర్వాత ఈ నిర�
గ్యాస్ ట్రబుల్ సమస్య సహజంగానే చాలా మందికి ఉంటుంది. గ్యాస్ రావడం అన్నది ఎవరికైనా సాధారణమే. కొందరికి నోట్లో నుంచి త్రేన్పుల రూపంలో గ్యాస్ బయటకు పోతుంది. కొందరికి వెనుక నుంచి గ్యాస్ వస్తుం�
Governor Jishnu Dev Varma తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన సతీమణి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం గవర్నర్ సతీమణి అమ్మవారికి బోనం సమర్పించారు.