వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్యకు జాతీయ అవార్డు లభించింది. సహకార బ్యాంకుల క్యాటగిరీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏకైక అవార్డు ఇదే. ‘పీఎం స్వనిధి’ పథకం ప్రారంభమై మూడేండ్లయిన �
కొత్త సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్రావతరణ దినోత్సవం నాడు కూడా తీవ్ర అవమానాల పాలయ్యారు.
తెలంగాణపై విషం కక్కడాన్ని అలవాటుగా మార్చుకున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక.. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలపైనా తన అక్కసు వెళ్లగక్కింది. రాష్ట్రమంతా పదేండ్ల పండుగను సంబురంగా జరుపుకోవడాన్ని చూసి ఆంధ్రజ్యోతికి కండ�
భారతదేశంలో ఇప్పటికీ 63 శాతం మంది ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ప్రతి రోజు రెండు వేలమంది రైతులు వ్యవసాయాన్ని వదిలివెళ్తున్నారని, 40 శాతం మం
సెల్ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సెల్ఫోన్ ఉన్న 70 శాతం మంది ఇప్పుడు ఇయర్ఫోన్లు, ఇయర్ బడ్లను సైతం నిత్యం వాడుతున్నారు. ము
సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణ
బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా రాష్ర్టానికి దిక్సూచిలా ఉండేలా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చొరవ తీసుకుంటున్నారు.
ప్రాథమికంగా ఇది విటమిన్-ఎలోని కొవ్వులో కరిగే పదార్థాల సమూహానికి చెందింది. కణాల పునరుద్ధరణలో ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని రెట్టింపుచేసే సామర్థ్యం ఉంది.
తొమ్మిదేండ్ల తెలంగాణ బాల పదవ జన్మదినంలోకి అడుగిడుతున్న వేళ అభివృద్ధిలో అందనంత ఎత్తులో ఇలా పెరుగుతున్న తరుణ వయస్సు హేల
తెలంగాణ అనే మాట పెద్దగా వినిపించని సమయంలోనే తన సినిమాలో ప్రత్యేక తెలంగాణ పటాన్ని, పదిహేను అడుగుల బతుకుమ్మను పరిచయం చేసిన దర్శకుడు ఎన్. శంకర్. తొలిచిత్రం ‘ఎన్కౌంటర్'లో తెలంగాణ స్థితిగతులను ఆవిష్కరిం�
చెన్నైలోని ఏవీఎమ్ స్టూడియో గురించి తెలియనివారు ఉండరు. అనేక తెలుగు సినిమాలు అక్కడ రూపుదిద్దుకున్నాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం జ�
‘బతుకుదెరువుకని అమ్మ మాయమ్మ.. బొంబాయి బోతున్న అమ్మ మాయమ్మ’ పాట యాదికున్నదా? కన్నీరు తెప్పించే ఆ పాటలాంటి దుఃఖం పెద్ద లింగారెడ్డి పల్లిది. ‘నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య’ అంటూ ఆ పాటలో కన్నతల్లి శోకించిన
మట్టికోట మహారాజు రఫేల్ నాదల్ గైర్హాజరీలో.. మూడో సీడ్ జొకోవిచ్ జోరు కనబరుస్తున్నాడు. తొలి రెండు రౌండ్లను అలవోకగా గెలచుకున్న జొకో.. మూడో రౌండ్లోనూ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసి ప్రిక్వార్టర్స�
ఇంజినీరింగ్లో నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీ మైదానంలో టీన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పా
స్వచ్ఛతకు తెలుపు చిహ్నమైతే, గులాబీ ప్రేమకు ప్రతిబింబం. ఈ రెండిటి కలయిక ఎంత హాయిగొలుపుతుందో... ఆ రంగుల మేళవింపూ అంతే మనోహరంగా ఉంటుంది.
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెంలో నాగులమ్మ గుడికి మరమ్మతులు చేస్తుండగా సూర్యుడి విగ్రహం, 13వ శతాబ్దం నాటి శిలాశాసనం, మట్టి, డంగు సున్నం లేకుండా గోడ నిర్మించగల ఇటుకలు బయటపడినట్టు చరిత్ర పర�
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం తమదేనంటూ ఇంతకాలం బీరాలు పలికిన బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలకు ముందే కాడి దిం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దిం పేంతటి నాయకత్వ లక్షణాలు మీకున్నా యా? అంటే, �
2019 జనవరి మూడోవారం. ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మహా చండీయాగం ఘనంగా నిర్వహిస్తున్న సందర్భమది. చండీయాగం దిగ్విజయంగా పూర్తయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో కొందరు బ్రాహ్మణ పండితులతో కలిసి హైదర
నాడు ‘ఊరిడిసి నేను వోదునా, అయ్యో ఉరివోసుకుని సద్దునా’ అని అప్పుల ఊబిలో చిక్కిన రైతు బాధను చూసి గూడ అంజన్న పాట కట్టిండు. ‘ముద్దుల రాజాలో కొడుకా ఉత్తరమేస్తున్నా. నువ్వు సక్కంగుండు రాజాలు, నువ్వు సల్లంగుండు
సీజన్ వస్తున్నదంటే ‘పంట పెట్టుబడి ఎట్ల?’ అన్న బాధ లేదు.. ఎరువులు, విత్తనాల కోసం ఎదురుచూడాల్సిన పని లేదు.. నీటి కోసం గోస పడాల్సిన అవసరం అంతకన్నా లేదు.. కరెంటు కోసం రాత్రిళ్లు కూడా కండ్లళ్ల వత్తులేసుకోవాల్సి
టాపార్డర్ రాణించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో
సమైక్యరాష్ట్రంలో దండగా అన్న వ్యవసాయాన్ని.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సరిపడా సాగునీరిస్తూ, 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తూ పండుగలా మార్చారు. పెట్టుబడి సాయం మొదలుకొని ధాన్యం కొనుగోలు వరకు రాష్ట్ర ప్రభుత్�
ఓ తెల్లవారుజామున 16 నంబర్ సిటీ బస్సు ఎకాను. వెనుక సీట్లో ఓ మధ్య వయసుడు తన పకసీట్లో ఓ బ్యాగు ఉంచి కూర్చున్నాడు. ఆ బ్యాగ్ను నా ఒళ్లో పెట్టుకొని కూర్చున్నాను. అంతే నా ఎడమ తొడ సుర్రుమంది. ‘అబ్బా’ అనే నా అరుపుకు �
ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం’ఎక్కు వ కాలం నిలబడవు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం ఈ ప్రాంత పరిస్థితి ఇలాగే ఉండేది. సరైన మౌలిక సదుపాయాల్లేక, వనరులున్నా సరైన నిర్వహణ లేక గోసరిల్లిన తె�
ఆధారం లేని అనాథ పిట్టలు మిన్నంటి ఎగరడానికి ఆసరా పథక రెక్కలనిచ్చి ఆటుపోట్ల జీవితాన్ని ఒడ్డుకు చేర్చి గీతలు పడిన బతుకులను ఊత కర్రనిచ్చి నిలబెట్టింది
అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్'. వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మ�
అదృష్టం అంటే త్రిషదే అంటున్నారు చెన్నై సినీ జనాలు. కొన్నేళ్ల క్రితం వరుస ఫ్లాపులతో ఈ భామ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. అయితే ‘పొన్నియన్ సెల్వన్' విజయం ఆమెకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం తమిళంల
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘పెదకాపు’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘ఓ సామాన్యుడి సంతకం’ ఉపశీర్షిక. విరాట్కర్ణ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ ప�
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు అనేక పథకాలు అమలు చేస్తుండగా, సాగు సంబురంగా సాగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి.. 24 గంటల పాటు ఉచితంగా కరెంట్ సరఫర
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా విద్యార్థులను చేర్పించడానికి ప్రభుత్వం ఏటా జూన్లో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా విద్యాశాఖ బడిబాట కార్యక్రమానికి
గతంలోకి తొంగి చూస్తే తెలంగాణలో అనాదిగా పంటల సాగు ఉన్నప్పటికీ, ఇక్కడి విశిష్టతలను గుర్తించిన పాలకులు గానీ, ప్రభుత్వాలు గానీ లేవు. మూడొంతుల వర్షాధారం, తరచూ దెబ్బతీస్తున్న పత్తి పంటకు తోడు కాలువల ద్వారా సా�
ప్రతి తెలంగాణ పౌరుడు ఆనందంగాను, గర్వంగాను జరుపుకునే ప్రత్యేకమైన సందర్భం రాష్ట్ర అవతరణోత్సవం.
మన మహాత్ముడు అహింసా ధర్మ ప్రవక్త మాత్రమే కాదు, హరిత ద్రష్ట కూడా. ఇంచుమించు మూడు దశాబ్దాల క్రితం గాంధీజీ రచనల సంకలనం ‘ఇండస్ట్రియలైజ్ – అండ్ పెరిష్’ చదువుతుండగా అందులోని కొన్ని వ్యాఖ్యలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి.
కొత్త పార్లమెంటులో మే 28, 2023న జరిగిందేమిటి? చరిత్రను, ఒక ధర్మ సూత్రాన్ని ఎంత నిస్సిగ్గుగా వక్రీకరించవచ్చో రుజువు అవడమేనని నేను భావిస్తున్నాను.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి విస్తీర్ణం చాలా తక్కువ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి వసతులు పెరగటం వల్ల 2014 వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 లక్షల 18 వేల ఎకరాల విస్తీర్ణం 2022-23 నాటి�
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ వాహనాల్లో నెక్సాన్..సరికొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.14.49 లక్షలుగాను, గరిష్ఠంగా రూ. 19.54 లక్షలుగా నిర్ణయించింది.
తొమ్మిదేళ్ల పాలనలో ఏ రంగం బాగుపడింది? ఏ వర్గం లాభపడింది? ఎవరి ప్రయోజనాల కోసం నీ సర్కారు సాగిలపడింది?
దేశంలో 1980 దశకం నుంచి ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్నప్పటికీ కొన్ని పార్టీలు అధికారం చేపట్టాయి, మరికొన్ని అధికారం కోసం నిరంతరం పోరాడుతున్నాయి.
గిరిజనేతరులు అయిన బీసీ(ఎ)లో ఉన్న బోయ, వాల్మీకి, బెంతు, ఒరియా కులస్తులను ఎస్టి జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ నేతృత్వంలో..
నెల్లూరు టౌన్ హాల్లో తొలుత నాటక వేషాలతో మొదలైన ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్థానం, ప్రపంచంలోనే అద్భుత గాయకుడిగా పేరుపొందే దాకా సాగింది.
వరుసగా రెండు వారంలోనే విదేశీ మారక నిల్వలు తగ్గుముఖం పట్టాయి. మే 19తో ముగిసిన వారంలో 6.05 బిలియన్ డాలర్ల మేర క్షీణించిన నిల్వలు మే 26తో ముగిసిన వారంలో మరో 4.34 బిలియన్ల మేర పడిపోయాయి. వరుస రెండు వారాల్లో 10.39 బిలియన�
‘ఐరోపాను ఒక భూతం వెంటాడుతోంది. అదే కమ్యూనిజం’. 1848 ఫిబ్రవరి 21న అత్యంత ప్రభావవంతమైన రాజకీయ పత్రాన్ని (కమ్యూనిస్టు మేనిఫెస్టో) రాస్తూ జర్మన్ తత్వవేత్తలైన కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ అన్న మాట ఇది.
టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఆదివారం తిరుమలలో జరుగనుంది.
పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి అద నపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు హైదరా బాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాల య్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అమృత భారత్ స్టేషన్ స్కీమ్ కింద శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్ ఎంపికైనట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు.
తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్పై అభిమానం చాటుకున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కొట్టేటి బాలకృష్ణ.
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడ్రోజులపాటు నిర్వహించనున్న జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
దేశంలో వంట నూనెల సెగ మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఆదాయ వనరులు అత్యంత కీలక భూమిక వహించే గనులు, భూగర్భశాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రైవేటీకరించడం వివాదాస్పదమవుతోంది. ప్రజల్లో అవగాహన కల్పించకుండా కాంట్రాక్టు సంస్థలు ప్రైవేటు సైన్యంతో ఖనిజాలు రవాణాచేసే వాహనదారులపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం గ్రామాల్లో తీవ్ర అలజడి రేపుతోంది.
జుట్టుకు వేసుకునే హెయిర్డైతో కల్తీ ఆవాలు తయారు చేస్తూ మార్కెట్లో విక్రయిస్తున్న నేరగాడిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ఐఎల్ఐసీ) కథ ముగుస్తోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అడుగడుగునా జనబలం పెరుగుతోంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 5.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆలయంలో సప్తనదీ తీర్థ మహాజ్యేష్ఠాభిషేక మహోత్సవం వైభవ ంగా జరపనున్నట్టు ఆలయ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు.
ముమ్మిడివరం ఐసీడీఎస్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో ఒక కార్యకర్త, ఏడు హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్టు సీడీపీవో కేవీడీఎస్ తులసీకుమారి తెలిపారు.
పర్యావరణానికి ఎంతో మేలు చేసే వానపాముల వేట పులికాట్ సరస్సులో అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. టన్నుల టన్నుల వానపాములను లోడి తరలించేస్తున్నారు. ఉపాధి కరువైన మత్స్యకారులకు డబ్బు ఆశ చూపి కూలీలుగా మార్చుకుని వీటిని తవ్వి తీస్తున్నారు.
తర్లుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేకపోవడంతో వైద్యశాలకు వచ్చిన రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే పాదయాత్ర పూర్తయింది. అక్కడ పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియంలో పాదయాత్ర ప్రారంభమైంది. పెద్దముడియం మండలంలో ఘన స్వాగతం పలికారు. ఇక జమ్మలమడుగులో
ప్రపంచ పర్యావరణ దినో త్సవాన్ని పురస్కరించుకుని మిషన్లైఫ్, మేరీలైఫ్, మేరా సత్య షెహార్లో భాగంగా మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠ శాల విద్యార్థులు, యువత చేపట్టిన సైకిల్ ర్యాలీని మన్సిపల్ కమిషనర్ వి.అయ్యప్పనాయుడు ప్రారంభించారు.
పలమనేరు మండలం టి.ఒడ్డూరు సమీపంలోని చెరువులో శుక్రవారం ఉదయం వేలాది చేపలు చనిపోయి గట్టువైపు కొట్టుకొచ్చాయి.
పంటపొలాలపై ఏనుగుల దాడులు ఆగడంలేదు. ఐరాల, బంగారుపాళ్యం మండలాల్లో గురువారం రాత్రి స్వైరవిహారం చేశాయి.
భారత విమానయాన సేవల మార్కెట్లోకి ఫ్లై91 పేరుతో సరికొత్త ఎయిర్లైన్స్ రంగ ప్రవేశం చేయబోతోంది.
అర్ధవీడు మండలంలోని నాగులవరం గ్రామంలో శ్రీ నెమిలిగుండ్ల రంగనాయకస్వామి ముఖద్వార ప్రారంభోత్సవం, శ్రీ పోలేరమ్మ తల్లి, పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి.
ఆలమూరు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడానికి ప్రజాప్రతినిఽ దులు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ తోరాటి లక్ష్మణ రావు అన్నారు.
వేసవి సెలవుల అనంతరం ఇంటర్ కళాశాలలు గురువారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కళాశాలలో అడుగుపెట్టే రోజుకు పాఠ్యపుస్తకాలందించేలా చర్యలు చేపడతామన్న పాలకుల మాటలు ఆచరణకు రాలేదు.
గడ్డివాము దగ్ధం మద్దిరాల, జూన్ 2: మండల కేంద్రంలో గడ్డివాము దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల శివారులో వ్యవసాయ బావులు వద్ద కొంతమంది రైతులు శుక్రవారంవరి కొయ్యలను నిప్పు పెట్టారు. ఈ మంటలు ఉన్న వల్లపు రమేష్ గడ్డివాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమైంది. ఈ మంటలు చుట్టుపక్కల 10ఎకరాలకు విస్తరించగా, రైతులు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రమే్షకు చెందిన రూ.10వేల విలువైన 100 మోపుల గడ్డి దగ్ధమైంది.
వారాంతం ట్రేడింగ్లో ప్రామాణిక ఈక్విటీ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి.
ఐటీ రిఫండ్స్ సమయాన్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23) గణనీయంగా తగ్గించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా చెప్పారు.
వరుసగా రెండో వారం విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగ్గాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజా డేటా ప్రకారం..
మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద 108 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అంగన్వాడీ కేంద్రాలను గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు తరచుగా తని ఖీలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు.
ఒకప్పుడు జిల్లా అంతటికి పట్టుగుడ్లు సరఫరా చేసిన.. ఉత్పత్తి కేంద్రం నేడు ఎందుకూ కొరగాకుండా పడుంది. దాదాపు 38 వేల ఎకరాల్లో మల్బరీ సాగవుతున్నా.. ఈ పట్టుగుడ్ల కేంద్రం మాత్రం నిరాదరణతో మూతపడింది. ప్రభుత్వం, పట్టుపరిశ్రమ శాఖ నిర్లక్ష్యంతో భవనాలన్నీ శిథిలావస్థకు చేరుతున్నాయి.
టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ).. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్రల్లోని తన క్యాన్సర్ ఆస్పత్రులను మరింత విస్తరించనుంది.
గో ఫస్ట్ ఎయిర్లైన్స్ దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్పీ) ఆరు నెలల గడువుతో కూడిన పునరుద్ధరణ ప్రణాళికను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు సమర్పించారు.
భూముల విక్రయం ద్వారా నిధులు సమీకరించడానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు.
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 30 కేటగిరీల ఉద్యోగులకు వేతనాలను పెంచిన ప్రభుత్వం...మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ను మాత్రం విస్మరించింది.
ఉమ్మడి జడ్పీ సీఈఓ జ్యోతిబసు ఇక వారంలో రెండు రోజులు విజయవాడలోని జడ్పీ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.
ఒకటో తేదీన వృద్ధులకు చెల్లించాల్సిన సామాజిక పింఛను సొమ్ము పంపిణీ చేయకుండా ఆ సొమ్ముతో ఓ వెల్ఫేర్ అసిస్టెంట్ పరారైన సంఘటన కాకినాడజిల్లా కొండెవరంలో జరిగింది.
జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రతలు నిప్పులగుండాన్ని తలపించాయి. తేలికపాటి వర్షం కురుస్తూనే ఉన్నా.. ఉష్ణోగ్రతలూ పెరుగుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు.
ఐరాలకు కూతవేటు దూరంలోని చెంగనపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి శాశ్వత టీచర్ కావాలని శుక్రవారం మహిళలు కేంద్రానికి తాళాలు వేసి నిరసన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు వరంలా మారిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం మ
జాబితాలో 32 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 28 మంది సీనియర్ అసిస్టెంట్లు
రాష్ట్రంలో ఐదేళ్ల లోపు వయసున్న ఎత్తుకు, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించి వారిని పూర్తిస్థాయి ఆరోగ్యవంతులుగా తయారుచేసేందుకు ప్రత్యేక పోషకాహారాన్ని అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మండల ప్రత్యేక అధికారిణి జగదాంబ తెలిపారు.
రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈ విద్యాసంవత్సరం నుంచే 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి తెలిపారు.
వరల్డ్ టెస్టు చాంపియన్షి్ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత బౌలింగ్ కూర్పు ఎలా ఉండనుందనే విషయమై ఆస్ట్రేలియా శిబిరంలో చర్చ జరుగుతోంది.
బాల్య వివాహలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు సూచించారు.
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మే నెలతో అత్యధిక ఉష్ణోగ్రతలు ఆరంభమై జూన్లోనూ కొనసాగుతున్నాయి.
ఆర్బీకే ద్వారా మెరుగైన వ్యవ సాయ పద్ధతులు, అనుబంధ యంత్ర పరికరాలు అందిస్తూ వ్యవసాయా న్ని లాభసాటిగా మా ర్చిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు.
సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆయన బూరుగుపల్లిలోని తన �
ఎండ తీవ్రతకు శుక్రవారం నగరవాసులు మాడిపోయారు.
తిరుపతమ్మ అమ్మవారిని తెలుగు రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
మండలంలోని బొర్రాయిపాలెం గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ శుక్రవారం అదుపుతప్పింది.
జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన శాలిగౌరా రం ప్రాజెక్టు కుడికాల్వ ప్రధాన షట్టర్ శిథిలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చామల వెంకటరమణారెడ్డి స్వయంగా మరమ్మతులు చేయించారు.
వచ్చే నెల 2, 3 తేదీల్లో సింహగిరి ప్రదక్షిణ ఉత్సవం నిర్వహించనున్నట్టు దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.
నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘంలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందికి వేతనాలను పెంచామని మదర్ డెయిరీ చైర్మన లిం గాల శ్రీకర్రెడ్డి తెలిపారు.
చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్లో మరో సీడెడ్ తిరుగుముఖం పట్టింది.
తెలంగాణ దశాబ్ది వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శుక్రవారం అంబరాన్నంటాయి. ఊరూరా ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో పతాకావిష్కరణలు చేయడంతో ఎటుచూసినా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి.
కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ రెండు గోల్స్తో చెలరేగడంతో ప్రొ.లీగ్ హాకీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 5-1తో ఒలింపిక్ చాంపియన్ బెల్జియానికి షాకిచ్చింది.
ఇంగ్లండ్ 524/4 డిక్లేర్
జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న హెల్త్ క్లినిక్లు పదమూడు వరకూ వున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటివరకూ గుర్తించారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యేటా వేసవి సెలవుల అనంతరం బడి-బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మన ఊరు...మన బడి, మన బస్తీ.. మన బడి పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో మెరుగైన మౌలికవసతులను కల్పించడంతోపాటు ఆకర్షణీయ రంగులతో ఆయా పాఠశాలలను ముస్తాబు చేస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ శనివారం తన ప్రేయసి ఉత్కర్ష పవార్ను వివాహమాడనున్నాడు.
హర్ష పరాజయం
డీఆర్డీఏలో దొంగలు పడ్డారు. మహిళా సంఘాల సొమ్ముకు ఎసరు పెట్టారు. అక్కచెల్లెమ్మల శ్రమను దోచుకున్నారు. ఏకంగా రూ.30 కోట్లకుపైగా పొదుపు నిధులు దుర్వినియోగమైనట్లు తేలింది
నిర్మాత కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ‘ఐ క్యూ’ సినిమా మంచి సందేశాత్మకంగా ఉందని సినీనటుడు సుమన అన్నారు. ఐ క్యూ సినిమా విడుదల సందర్భంగా నగరంలోని శాంతి థియేటర్లో శుక్రవారం సినిమాను ప్రదర్శించారు.
కారు ద్విచక్రవాహనాలను ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 సిరీస్ టోర్నీ సెమీ్సకు దూసుకుపోయాడు.
స్వరాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నింటా అగ్రగామిగా నిలుస్తున్నది. తరలివచ్చిన కాళేశ్వర జలాలతో పచ్చబడ్డ బీడు భూములను చూసి రైతాంగం మురిసిపోత
ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) సీజన్-4కు సంబంధించి ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఇక్కడ జరిగింది.
కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్వహించడం, నగరాల్లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయటం అనే ప్రక్రియ దేశ వ్యాప్తంగా బలోపేతం చేయుటయే ఫోరం ప్రధాన లక్ష్యమని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన నాగవంశ కులస్థులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి చేర్చాలని టీడీపీ నాగవంశ సాధికర సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎరుబోతు రమణారావు కోరారు.
ఎట్టకేలకు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు పంతం నెగ్గించుకున్నారు. పట్టుబట్టి తాడిపత్రి పోలీసు సబ్డివిజన నుంచి పుట్లూరు, యల్లనూరు మండలాలను అనంతపురం రూరల్ పోలీసు సబ్డివిజనకు మార్పించుకున్నారు.
నగరంలో సినీ హీరో వీజే సన్నీ, కమెడియన్ సప్తగిరి సందడి చేశారు. బిగ్బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అన్స్టాపబుల్ ఈ నెల 9న విడుదల కానున్న సందర్భం గా బందర్ రోడ్డులోని పీవీపీ మాల్లో సినిమా ప్రమోషన్ను శుక్రవారం నిర్వహించారు.
ఆమె వయసు 75 ఏళ్లు. ఆమె భర్త గ్రామ సర్పంచ్గా ఏకఛత్రాధిపత్యంగా 25 ఏళ్ల పాటు పనిచేసి అప్పటి టీడీపీ, కాంగ్రెస్ నేతల గౌరవం పొందారు. ఆయన లెగసీతో వైసీపీ ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు సర్పంచ్గా పోటీచేసి గెలుపొందిన పెద్దావిడ మనసు ఇప్పుడు కష్టపడింది. అభివృద్ధి పనులకు తనను ఆహ్వానించ పోవడంతో చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల సర్పంచ్ చిన సైదమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.
షాలీమార్ నుంచి విజయవాడ మీదుగా చెన్నై బయల్దేరిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఘటనలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ప్రయాణికులు భారీగానే ఉన్నారని తెలుస్తోంది.
హర్ష క్రియేషన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని వెలిదండ్ల హనుమంతరా య గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సాంఘిక నాటిక పోటీల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం మూడు నాటికలు ప్రదర్శించారు.
జిల్లాలో భూముల ధరలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ భారీగా పెంచేసింది. అనంతపురం సమీపంలో అత్యధికంగా 400 శాతం పెంచి పడేశారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో 30 నుంచి 100 శాతం వరకు ధరలు పెంచారు. పట్టణాల పరిధిలో 30 నుంచి 40 శాతం పెంచారు. కొన్ని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ ధరకు సమానంగా రేట్లను నిర్ణయించారు.
మండలంలోని శ్రీధరఘట్ట గ్రామంలో డెంగీ జ్వరంతో శుక్రవారం ఓ బాలు డు మృతి చెందాడు.
వానాకాలం పంటలకు సబంధించిన నీటి విడుదలపై కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఈ విషయాన్ని త్వరలో రైతులకు తెలియజేస్తామని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ శంకర్ తెలిపారు.
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని బలిఘట్టం ఉత్తరవాహినిలో అసంపూర్తిగా వదిలేసిన కల్యాణ మండపం వద్ద శుక్రవారం మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు చింతకాయల అయన్నపాత్రుడు శుక్రవారం సెల్ఫీ ఛాలెంజ్ చేశారు.
విజయవాడ డివిజన్ పరిధిలో 16 రైల్వేస్టేషన్లను రీ డెవల ప్మెంట్ చేసేందుకు రైల్వేబోర్డు నిర ్ణయించింది.
2024 ఎన్నికలలో తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మో హన్ అఖండ విజయం సాధిస్తారని, ఈ గెలుపును ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్య లను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధం కావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం పిలు పునిచ్చారు.
కొద్దిరోజులు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ మళ్లీ భారీగా నమోదవుతున్నాయి.
జిల్లాలో సాధారణ ఎన్నికల సందడి మొదలైనట్టే కనిపిస్తోంది. కొద్దిరోజుల్లో ఎన్టీఆర్ జిల్లాకు కొత్తగా 1,800 ఈవీఎంలు రానున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం జిల్లాలకు నూతన ఈవీఎంలను సరఫరా చేయటం కోసం ఇండెంట్ కోరింది. ప్రస్తుతం కలెక్టరేట్ గోడౌన్లో ఉన్న ఈవీఎంలు 2004 నుంచి ఉపయోగిస్తున్నవే. ఆ తరువాత 2014లో కొత్త ఈవీఎంలు వచ్చాయి. అయితే, 2024లో నిర్వహించే ఎన్నికలకు ఈ ఈవీఎంలను ఉపయోగించకూడదనే కొత్తవి తెప్పించినట్టు తెలుస్తోంది.
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి ఏడాది నుంచి మెడికల్ కాలేజీ వచ్చేస్తోందని ఊరిస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీ అనుమతి వచ్చిన మరుక్షణమే సకల సదుపాయాలతో కూడిన వైద్యం అందుతుందంటూ ప్రజాప్రతినిఽధులు హోరెత్తించారు.
నగర పాలక సంస్థ పరిధిలో ఇద్దరు ఏఈలను బదిలీ చేస్తూ ఈఎన్సీ ఆనందరావు ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రానైట్ పరిశ్రమపై ప్రభుత్వం మరో పిడుగు వేసింది. సీనరేజీ వసూలును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. నెలకు రూ.57.88కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.1,389 కోట్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా సరికొత్త ప్రక్రియకు తెరతీసింది.
స్టాంప్స్ అండ్ రిజి స్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్ర్టార్ సీహెచ్. నాగలిం గేశ్వరరావు రెండు వారాల పాటు (జూన్ 12 వరకు) వ్యక్తిగత సెలవులో వెళ్లారు.
జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడి ఉగ్ర రూపానికి జనం విలవిల లాడుతున్నారు. రెండు నెలలుగా ఎంతోమంది వడదెబ్బ బారిన పడ్డారు.
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు క్షేమం గురించి ఆలోచిస్తూ రైతు సంక్షేమ పథకాలున అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. గత పాలనలో రైతుల ఆత్మహత్యలు ఎటూ చూసిన బీళ్లుగా కనిపించే పొలాలు
కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగిందని, ఈ వానకాలంలో 3 లక్షల 76వేల 220 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక, పాడిప
జిల్లాలోని 76 రైతు వేదికల వద్ద రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రావతరణ వేడుకల అనంతరం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ల
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలోని ఆయా శాఖల్లో పని చేస్తున్న అధికారులకు అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
కబేళాకు గోవులను తరలిస్తున్న వాహనాలను నూజివీడు రూరల్ పోలీసులు స్వాధీన పరుచుకుని గోవులను పాల్వంచ గో సంరక్షణ శాలకు తరలించారు.
మండలంలోని చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. వైద్యులు ఉన్నా టెక్నీషయన్లు లేవపోవడంతో రోగ నిర్ధారణ పరీక్షలకు పాట్లు పడుతున్నారు.
వారంతా అధికారపార్టీ అనుచరులు. మంత్రి పేరు చెప్పుకుని పబ్బం గడుపుకొనేవారు. అధికారం అండతో.. రెవెన్యూ సిబ్బంది సహకారంతో విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేశారు.
జగన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ దినేష్కుమార్ హెచ్చరించారు.
ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణంలో ప్రజాభిప్రాయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని ట్రైనీ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు.
అనకాపల్లి, చోడవరం, బుచ్చెయ్యపేట మా ర్గాల్లో ఆటోల్లో ప్రయాణం సాగిస్తూ మహిళల మెడల్లో బంగారాలను అపహరిస్తున్న ఒక మహిళతోపాటు మరొకరిని స్థానిక సుంకరమెట్ట జంక్షన్ వద్ద శుక్రవారం అరెస్టు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ వి.సుబ్బరాజు చెప్పారు.
శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల ప్రధాన విధి. కానీ ఇతర విధుల్లో ఇప్పుడు బిజీ అయి పోతున్నారు. ప్రతిరోజు టార్గెట్లు ఇస్తున్నారు.
పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందుతున్నారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లోని అనేక గ్రామాలకు ఈ ఆసుపత్రే పెద్ది దిక్కు. నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. అయితే, ఇక్కడ పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోవటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలై 25 రోజులు కావస్తున్నా నోటిఫికేషన్ విడుదల కాలేదు.
అకాల వర్షాలు... ప్రతికూల వాతావరణం ఈ ఏడాది మామిడి రైతును కోలుకోలేని దెబ్బతీశాయి. ఎన్నో ఆశలతో సాగు చేస్తే చివరికి నిరాశ మిగిలింది. మసి, మంగు తెగుళ్లతో నల్లగా మారడంతో పాటు వడగండ్లతో మరింత నష్టం వాటిల్లింది.
మండల విద్యాఽధికారి (ఎంఈవో)-2 పోస్టులు మంజూరు ఎప్పుడన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ పోస్టులను ఇప్పటికే గ్రేడ్-2 హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేసి భర్తీచేస్తారా? లేక స్కూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి ఇచ్చి నియమిస్తారా? అన్న విషయంలో చిక్కుముడి ఇంకా వీడలేదు.
గృహనిర్మాణ పఽథకం కింద ఇల్లు నిర్మించుకుని నాలుగేళ్లు గడుస్తున్నా బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు తల్లడిల్లుతున్నారు.
వడదెబ్బతో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో ఓ రైతు మృతిచెందాడు.
గ్రామంలో కొళాయిల ద్వారా చుక్కనీరు రావడం లేదని, గొంతు తడుపుకొందా మనుకుంటే గుక్కెడు నీరు కూడా దొరకడం లేదని మండలంలోని గంగాడ గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామంలోని సచివాలయాన్ని సెగిడి వీధి, కొండవీధికి చెందిన మహిళలు ముట్టడించారు.
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో పాదయాత్ర చేస్తున్న లోకేశ్పై వైసీపీ నాయకులు కోడిగుడ్లతో దాడిచేయడం పిరికిపంద చర్య అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. శుక్రవారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
బ్రెయిన్డెడ్ అయిన తమ కుమారుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకువచ్చి ఏడు కుటుంబాల్లో వెలుగులు నింపారు ఆ తల్లిదండ్రులు. వివరాలిలా ఉన్నాయి.
మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు సంబంధించి 409.77 ఎకరాలు, 594 పీడీఎఫ్లపై జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని సర్పంచ్ బాబూరావుతో పాటు గ్రామ స్థులు కోరారు.
ల్లాలో వేసవి తీవ్రత సెగలు కక్కింది. మూడొంతులకుపైగా ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రత్యేక రాష్ట్రంలో త్యాగాలు ఒకరు చేస్తే బోగాలు మరొకరు అనుభవిస్తున్నారని సీపీఐ(ఎంఎ ల్) ప్రజాపంథా డివిజన కార్యద ర్శి కొత్తపల్లి రేణుక ఆరోపించారు.
మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో కృష్ణమ్మకు హారతి కార్యక్రమా న్ని వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు.
మండలంలోని అల్మాస్పూర్ గ్రామ శివారులోని రంగం చెరువుతో పాటు అటవీ ప్రాంతాన్ని కొందరు వ్యక్తులు చదును చేస్తూ అక్రమణకు పాల్పడుతున్నారని పేర్కొంటూ శుక్రవారం సుమారు 400 మంది గ్రామస్థులు, రైతులు, మహిళలు కలిసి కట్టుగా తరలి వెళ్లారు.
పోలవరం నియోజక వర్గంలో వైసీపీ వర్గ రాజకీయాలు రోజు రోజుకు ముదురు తున్నాయి. వీటి మధ్య అధికారులు నలిగిపోతున్నారు.
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రక టించిన మేనిఫెస్టోను చూసి వైసీపీ హడలెత్తిపోతోందని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు.
నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు.. అదుపు లేకుండా పోతోంది. సహజ వనరులను దోచుకునేందుకు తెగబడుతున్న వ్యక్తులు భవిష్యత్ ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ప్రజలకు ఎదురుకానున్న తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదు. ఊటబావుల చెంతనే లోతుగా తవ్వుకుపోతున్నారు. ఎస్.కోట మండలంలోని మామిడిపల్లి, వేములాపల్లిలో గోస్తనీ తీరాన్ని ఇసుక తవ్వకాలకు అడ్డాగా మార్చేశారు. రేగిడి మండలంలో నాగావళి తీరంలోనూ ఇదే దుస్థితి నెలకొంది.
ఇసుకను తరలి స్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు ఏకంగా నాటుబండితో తొక్కించి హత్యచేసిన ఉదంతం శ్రీకాకుళం మండలంలో చోటుచేసుకుంది.
పట్టణ పరిధిలో ఆకతాయల అల్లరి రోజు రోజుకీ ఎక్కువ అవుతోంది. పోలీసులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో సామన్యులు ఇబ్బందిపడుతున్నారు.
రాజమండ్రిలో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు మహిళలు, యువకుల్లో మంచి స్పందన లభించిందని టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు.
శ్రీరాంసాగర్ రెండో దశ(ఎస్సారె స్పీ)కాల్వ తవ్వకాలు జరిగి రెండు దశాబ్దాలైనా ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదు.
మల్లాపూర్ మండలంలో మూసివేసిన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో నాయకులు, రైతులు నల్ల జెండాలతో శుక్రవా రం నిరసన తెలిపారు.
మీ ఊరు లేదా పట్టణం ప్రధాన మార్గం పక్కనే ఉందని ఇన్నాళ్లు మురిసిపోతూ వచ్చారు. ఏ క్షణాన ఊరికి చేరాలన్నా అలవోకేనంటూ సంబర పడ్డారు. జగన్ సర్కారుకు మాత్రం ఇదే వరమైంది. బాదుడుకు మార్గమైంది. రిజిస్ట్రేషన్ చార్జీల పేరిట భారీగా బాదేశారు.
జిల్లాకు మంజూరైన నీటి పారుదల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉద్యో గుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ కార్యా లయం వద్ద భీమడోలు తాలూకా యూ నిట్ ఉద్యోగుల సంఘం ఆధ్వ ర్యంలో శుక్రవా రం రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
చంద్రంపేట గ్రామానికి చెందిన వెయిట్లిఫ్టింగ్ క్రీడాకారుడు మొయిద మణికంఠ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో సత్తాచాటాడు.
రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యం లో నిరుద్యోగ యువ తకు ఉద్యోగ కల్పనలో భాగంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వార్గనికి సంబంధించి స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు.
అధునాతన సౌకర్యాలతో సద్దుల చెరువులో బోటింగ్ను ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీ్షరెడ్డి అన్నారు.
విజయనగరం నుంచి ఎస్.కోటకు వెళ్లే రహదారిలో గంట్యాడ గ్రామ సమీపంలో ఏర్పాటుచేస్తున్న టోల్ప్లాజ్కు భూము లు ఇవ్వాలని ఆయా రైతులకు ఆర్డీవో సూర్యకళ సూచించారు.
మార్కెట్కు వెళ్లొస్తానని భార్యకు చెప్పి వెళ్లిన నిమిషాల్లో ఆ వ్యాపారి దుర్మరణం పొందాడు.
చోళస ముద్రం గ్రామంలో అతిపురా తన గంగమ్మదేవి ఆలయంలో శుక్ర వా రం విగ్రహప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు
స్థానిక తిలక్నగర్లో నివాసముంటున్న కోల భాను(32) అనే వివా హిత శుక్రవారం ఉరి పోసుకొని ఆత్మ హత్యకు పాల్పడింది.
మండలంలోని బిసలమానేపల్లి పంచాయతీ వెంకటాపురానికి గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు సరిగా లేకపోవ డంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సాగునీటి పారుదల రంగంలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అన్నారు.
ఉర్లాం అండర్ పాసైజ్ గేట్ వద్ద 65 ఏళ్లు వృద్ధుని మృతదేహం ఉందని శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వే పోలీసులు తెలిపారు.
జిల్లాలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఉద్యోగుల సర్దుబాటుకు ఇంకా రెండు, మూడు రోజుల సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. బదిలీల జాబితాలు శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత విడుదల చేసినా వాటిలో మార్పులు చేర్పులు ఉంటాయని ఉద్యోగులు భావిస్తున్నారు.
అమరాపురం మండలం కొర్రేవు గొల్లహట్టి గ్రామానికి చెందిన మంజునాథ్ (35) శుక్రవారం నీటి కుంటలోకి జారిపడి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దార్శనిక పాలన అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ప్రశసించారు.
తెలంగాణను ప్రగతి పథంలో నడిపించిన ఘనత కేసీఆర్దే మంత్రి తన్నీరు హరీశ్రావు
ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
పట్టణంలోని టీడీపీ మైనార్టీ నాయకుడు అజ్మతు ల్లా తండ్రి రహ్మతుల్లా అనారోగ్యానికి గురికాగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థ సారథి శుక్రవారం పరామర్శించారు
చెత్త తరలింపు వాహనాల నిర్వహణలో అధికారులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. చేతినిండా బడ్జెట్, బోలెడంత పని, వందలాది మంది సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ పారిశుధ్య, ఇంజనీరింగ్ పనుల్లో కీలకమైన వాహనాల నిర్వహణలో మాత్రం భువనగిరి మునిసిపల్ యంత్రాంగం పట్టించుకోవడంలేదు.
పాము కాటుతో ఇంటర్ విద్యార్థి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
[00:08]కెనడాలోని సుషి రెస్టారెంట్లో ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని టిక్టాక్ వేదికగా పంచుకున్నారు. ‘మీ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలా వెక్కిరిస్తారా’ అంటూ ఆమె మండిపడ్డారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు, బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంతో చేపడుతున్న బడి బాట కార్యక్రమం నేటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభంకానుంది.
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు స్టార్టప్లతోనే పరిష్కారం దొరుకుతుందని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రామేశ్వర్ రావు అన్నారు.
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా సిద్దిపేట ఐటీ టవర్ తెచ్చినట్లు మంత్రి హరీశ్రావు చెప్పారు.
ఎండాకాలం బార్లీ నీళ్లు, బార్లీ పానియాలు తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బార్లీ గింజలతో కిచిడీ, లడ్డూలు, ఖీర్, వడలు చేసుకుని తింటే రుచితో పాటు
గ్రేటర్ హైదరాబాద్లోని ఫ్లై ఓవర్లు పచ్చని అందాలతో కనువిందు చేస్తున్నాయి. కాలుష్యాన్ని నియంత్రించడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం చర్యలు తీస�
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠన చర్యలు తప్పవని రిటైడ్ జడ్జి సాంబశివరావు అన్నారు. శుక్రవారం చేవెళ్ల కోర్టు ఆవరణలో ట్రాఫిక్ లోక్ అదాలత్ నిర్వహించారు.
మండల పరిధిలోని సంగెం-వేముల్నర్వ రోడ్డును బాగుచేయాలని కాంగ్రెస్ పార్టీ కేశంపేట మండల మైనారిటీ సంఘం అధ్యక్షుడు ఇబ్రహీం డిమాండ్ చేశారు.
మండలంలోని కోటకందుకూరు గ్రామంలోని వీరభద్ర దేవాలయ నిర్మాణానికి హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు రూ.1,00,116 విరాళాన్ని దేవాలయ కమిటీ నిర్వాహకులకు శుక్రవారం అందించారు.
స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ముస్లింలను మభ్యపెట్టకుండా వక్ఫ్ ఆస్తులు కాపాడాలని ముస్లిం జేఏసీ సభ్యులు డిమాండ్ చేశారు.
విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ అదే స్ఫూర్తి, అంకిత భావంతో ప్రజలకు సేవలందించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
[23:59]ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంతో ఏపీ సహా నాలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఆయా రాష్ట్రాల్లో రైల్వేశాఖ అధికారులు హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
మండలంలోని ఈదులపల్లిలో ఓ మహిళను నమ్మించి నట్టేట ముంచిన బురిడీ బాబాను నందిగామ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
సమష్టి కృషి, సమన్వయంతో జిల్లా ప్రజానీకాని కి సమంగా సకల సదుపాయాలు సమకూరుతు న్నాయని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.
పెళ్లి తరువాత చాలామంది మహిళల కెరీర్ అర్థంతరంగా ఆగిపోతోంది. ఇల్లు, పిల్లల్ని వదిలి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ ఉద్యోగం చేద్దామనుకున్నా... దొరకడం కష్టమైపోతోంది. తనకు ఎదురైన ఈ సమస్య మరొక ఇల్లాలికి రాకూడదనుకున్నారు 30 ఏళ్ల శాంకరీ కర్పగం. అలాంటివారందరి కోసం ‘..
ఎండలు మండుతున్న దశలో.. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితిలో యంత్రసేవ మెగా మేళాకు హాజరైన రైతులు, అధికారులు, పోలీసులు ఆపసోపాలు పడ్డారు.
తాళ్లరేవు, జూన్ 2: కౌలురైతు గుర్తింపుకార్డులకు భూయజమానులు అంగీకరిస్తేనే వ్యవసాయం సాగుచేస్తామని లేకుంటే సాగుకు దూరంగా ఉంటామని కౌలు రైతులు నిరసన తెలిపారు. శుక్రవారం మండలంలోని జార్జీపేట, నీలపల్లి గ్రామాల కౌలురైతులు జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు అధ్యక్షతన సమావేశమయ్యా
ఇటీవల జనావాసాల్లోకి వన్యప్రాణులు రావడం సహజంగా మారుతోంది. మండలవ్యాప్తంగా కొండలు, గుట్టలు అధికంగా ఉన్నాయి. వన్యప్రాణులకు అక్కడ రక్షణ కరువైంది. నెమళ్లు, జింకలు ఆహారం, నీరు లేకపోవడంతో గ్రామాలబాట పడుతున్నాయి.
గ్రీనఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలంటూ శుక్రవారం ఆందోళనకు దిగారు. నాయనకోట, నాయనకోట తండా, వీరప్పగారిపల్లి, బొంతపల్లి, కొండతిమ్మయ్యగారిపల్లి రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
నేను తీగబచ్చలిని. రెండురకాలుగా పెరుగుతాను. ఆరు రుచులూ నాలో ఉన్నాయి. నేను ఉండగా ఇంక మీకు ఇతర కూరగాయలతో పనేమిటీ?ఖ అని అడిగి, అన్నంలో తినేటప్పుడు బచ్చలాకు కూర కమ్మగా
నడవటం, పరిగెత్తటం.. ఏదైనా సరే షూ ఉండాల్సిందే. అయితే షూ లేకుండా పాదాలతో నడవటం, పరిగెత్తడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు.
భీమడోలు జంక్షన్లో ఆర్టీసీ బస్సులు నిలిచే బస్టాండ్ గోతులమయం కావడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు.
ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహనరావు డిమాండ్చేశారు
కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తల్లే ఓ బాలిక పట్ల తీవ్ర అభ్యంతర కరంగా వ్యహరించిన ఘటనిది.
పాఠ్య పుస్తకాలు ఉంటేనే బోధన సజావుగా సాగుతుంది. కళాశాల ప్రారంభం రోజున విద్యార్థుల చేతుల్లో వాటిని ఉంచితే ఆ ఆనందమే వేరు. జిల్లాలో 23 ప్రభుత్వ, 3 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి.
పోర్టుసిటీ(కాకినాడ), జూన్ 2: ఈనెల 5న వికాస కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నామని పీడీ వికాస కె.లచ్చారావు తెలిపారు. ఇన్నిస్ సిస్టమ్స్ ఐఎన్సీ కంపెనీలో యూఎ్సఐటీ రిక్రూట్మెంట్, బెంచ్సేల్స్ రిక్రూటర్, బిజినెస్ డెవల్పమెంట్ మేనేజర్స్ ఐటెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో మార్కెటింగ్ ఎగ్జి
అప్రోచ్ రోడ్డుకు భూసేకరణ చేసి పరిహారం ఇవ్వకుండా రైతుల భూముల్లో పనులేలా చేపడతారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాడిన ఉద్యమకారులకు అన్నింటా ప్రాధాన్యతనిచ్చి న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ అన్నారు.
తినటానికి ఎక్కువ ఇష్టపడే ఆరెంజ్తో అందాన్నీ మెరుగుపర్చుకోవచ్చు. ఇది సిట్రస్ జాతికి చెందినది. ఇంతకీ ఆరెంజ్తో చర్మ
కొట్టాం-జామి బ్రిడ్జిపై జామి గ్రామస్థులు, పలుగ్రామాల రైతులు జడ్పీటీసీ మాజీ సభ్యుడు బండారు పెదబాబు, జామి మాజీ సర్పంచ్ ఇప్పాక వెంకట త్రివేణి ఆధ్వర్యంలో గ్రీన్ఫీల్డ్ అధికారులు తీరుపై నిరసనకు దిగారు.
రాష్ట్రంలో మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.
అక్కడ బోధనా సిబ్బందిని నియమించరు....బోధనేతర సిబ్బంది ఊసే ఎత్తరు... ఖాళీ లను భర్తీ చేయరు... ఫలితంగా కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేబీజీవీలు)అరకొర బోధనతోనే కొనసాగుతు న్నాయి. జిల్లాలోని మొత్తం పది కేజీబీవీల్లో బాలికల జూనియర్ కళాశాలలు మొక్కుబడిగా కొనసాగుతు న్నాయి.
[23:45]‘సిటడెల్’ వెబ్సిరీస్లో తాను ప్రియాంక చోప్రా తల్లిగా నటిస్తున్నాని వస్తున్న వార్తలపై సమంత స్పందించారు. వాటికి పరోక్షంగా సమాధానమిచ్చారు.
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని లారీల ద్వారా మిల్లులకు తరలించి రైతుల దగ్గర నిల్వ ఉన్న వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చౌడాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఉద్యమాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ పేర్కొన్నారు.
: రాజాం మునిసిపాలిటీలో చెత్త నిర్వహణ గాడితప్పింది. ప్రధా నంగా సేకరిస్తున్న చెత్త డంపింగ్ యార్డుకు తరలించడం లేదు. ఎక్కడికక్కడే పోగుచేస్తుండడంతో కొందరు ఆకతాయులు జనావాసాల్లోనే నిప్పంటు స్తుండడం వల్ల ప్రజల అవస్థలకు గురవుతున్నారు. చెత్తను తరచూ తగల బెడుతున్న విషయం అధికారులకు తెలిసినా చోద్యం చూస్తున్నారని పలువు రు ఆరోపిస్తున్నారు.
బొబ్బిలిలోని నాయకు డుకాలనీ పక్కనే ఉన్న కోటి చెరువు కబ్జా కోర ల్లో చిక్కుకొని పూర్తిగా కనుమరుగయ్యే ప్రమా దంలోఉందని, తక్షణమే పరిరక్షించాలని సీపీఐ నాయకుడు డిమాండ్ చేశారు. రెవెన్యూ, ఇరిగే షన్ అధికారులు అధికా రపార్టీ నాయకులకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నా ఏమి తెలియనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని ఆరోపిం చారు.
మండలంలోని రాజుపాలెంలో గల సూర్యనారాయణస్వామిమూర్తిని శుక్రవారం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ దర్శించుకున్నారు.
కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది పంచాయతీరాజ్(పీఆర్) ఇంజనీర్ల పరిస్థితి. రూ.కోట్లతో పనులు చేయిస్తున్న ఆ శాఖ ఇంజనీర్లు ఇప్పుడు సిమెంటు లెక్కల్లో ఇరుక్కుపోయారు. నేరుగా అధికారుల పేరుతో సిమెంటు సరఫరా అయితే ఇబ్బందులు వస్తాయని మొదట్లోనే వారు వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
పెంచేశారు..!
ఖో-ఖో క్రీడను ఆదరించాలని విజ్ఞానభారతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ గౌతంరావు తెలిపారు.
మండలంలోని కామునిపల్లిలో శుక్రవారం ఎల్లమ్మదేవి బోనాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే గ్రామస్థులు ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు.
మెదక్ జిల్లావ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో శుక్రవారం భానుడు నిప్పులు చెరిగాడు. ఉదయం నుంచి ఉక్కపోత.. 11 గంటల తర్వాత వడగాడ్పులతో జనం అల్లాడిపోయారు.
రాష్ట్ర అడిట్ శాఖ కర్నూలు రీజియన్లో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ శుక్రవారానికి కూడా కొలిక్కి రాలేదు.
జిల్లాలో శుక్రవారం పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
Redmi Note 12 5G రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్ ఇప్పుడు రూ.12 వేలకే అందుబాటులోకి రానున్నది. నేరుగా రూ.1000 తగ్గింపుతోపాటు.. సెలెక్టెడ్ క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లతో మరో రూ.2000 డిస్కౌంట్ అందిస్తున్నది.
డివైడర్ను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
చార్ధామ్ యాత్రలో విషాదం నెలకొంది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
అన్నదాతకు అండగా నిలబడదామని కలెక్టర్ డా.జి.సృజన అన్నారు.
[23:33]స్పెయిన్లో ఓ చర్చిలో లైంగిక వేధింపుల కేసులో 927 మంది నుంచి సాక్ష్యాధారాలు సేకరించినట్లు స్పెయిన్ రోమన్ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ తాజా నివేదికలో వెల్లడించింది.
మండల పరిధిలోని వెల్జాల గ్రామంలో రాష్ట్రస్థాయి 7వ సీనియర్ టెన్నికాయిట్ చాంపియన్షిప్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
బాలలు, కౌమార బాలికలను గుర్తించి ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రతీ ఒక్కరూ పర్యావరణ పరి రక్షణపై అవగాహన కలిగి ఉండాలని మునిసిపల్ కమి షనర్ ఎస్.శివరా మకృష్ణ అన్నారు.
కోర్టుల ఆవర ణలో వెలసిన కోర్టులో గంగమ్మకు శుక్రవా రం ఆలయకమిటీ ఆధ్వర్యంలో విశేషపూ జలు నిర్వహించారు.
బీఆర్ఎస్ తరఫున చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఉందని, సీఎం కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు
మండలంలో జరుతున్న భూముల రీ సర్వే పనులను మదనపల్లె ఆర్డీవో ఎంఎస్ మురళి శుక్రవారం పరి శీలించారు.
ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీ జీఈ ఏ) జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ డిమాండ్ చేశారు.
మహేశ్వరం నియోజకవర్గానికి రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. మహేశ్వరం నియోజకవర్గంతో పాటు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు శుక్రవారం విడుదల చేసింది.
చదువుకు దూరమైన పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతో పాటు సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.
గృహాలు, ప్రభు త్వ కార్యాలయాల విద్యుత చార్జీల మొండి బకాయిలను ముక్కు పిండి వసూలు చేసే విద్యుత అధికారులు.. ఆ శాఖ ఖాతాలో జమ అయిన విద్యుత సొమ్ములు ఏ మీటర్ కు జమ చేయాలో దిక్కుతోచక మూడేళ్లుగా తలలు పట్టుకుంటున్నారు.
మదనపల్లె ప్రాంతంలో టమోటా ధరలు రైతన్నలను కవ్విస్తూ..నవ్విస్తూ..ఏడిపిస్తున్నాయి.
మండలంలో గురువారం కురిసిన భారీ వర్షానికి చాలా గ్రామాలు అతలాకుతలమయ్యాయి. కరెంటు స్తంభాలు నేలమట్టం అవ్వడంతో రెండురోజులుగా గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.
అవదూత ఎర్రితాత ఆరాధనోత్సవాలను మండల కేంద్రంలోని శాంతి ధామంలో ఈ నెల 5 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ సేవా సంఘం, గ్రామస్థులు తెలిపారు.
UPI Payments దేశ చరిత్రలో తొలిసారి 945 కోట్లకు పైగా యూపీఐ పేమెంట్స్ జరిగాయి. వీటి విలువ రూ.14.3 లక్షల కోట్లు.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈవిద్యాసంవత్సరం స్కూళ్లు ప్రారంభమయ్యే రోజు పాఠ్య పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాండూరు ప్రాంతానికి మరో బైపాస్ రోడ్డు రాబోతుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు.
మండలంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధిని పూర్తి చేసి తీరుతామని మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం జగన ఫొటోలు పట్టుకుని దివ్యాంగులు శుక్రవారం నిరసన చేపట్టారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన అధికారుల కృషి అభినందనీయమని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని పీడీఎ్సయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న డిమాండ్ చేశారు.
పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే సమయానికి విద్యార్థులకు కిట్లు అందజేయాలన్న ప్రభు త్వ సూచనలను పాటిస్తూ జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అధికారులు విద్యాకానుక కిట్లను పాఠశాలలకు తరలిస్తున్నారు.
భారతజాతి స్ఫూర్తి ప్రదాత శివాజీ అని పలువురు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ పామిడి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శివాజీ పట్టాభిషేక మహోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించారు.
[23:20]పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పలు కేసుల్లో ఊరట లభించింది. శుక్రవారం ఆయన లాహోర్లోని పలు న్యాయస్థానాల్లో హాజరుకాగా.. ఆయన ముందస్తు బెయిల్ గడువును పొడిగిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చాయి.
క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి మరో వారసురాలు సిద్ధమయ్యారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే దివంగత చిట్టెం నర్సిరెడ్డి మనవరాలు డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి త్వరలో తాను నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు స్వీకరిస్తానని ప్రకటించారు.
ఓ పాల వ్యాను అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనమైన ఘటన మండలంలోని ఓగూరు సమీపంలో జరిగింది.
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కొలిక్కిరాని పరిస్థితి ఏర్పడింది. మే 31వతేదీ వరకు బదిలీల కోసం ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వాటిని పరిశీలించి బదిలీలు చేయాల్సి ఉంది. అయితే ముందుగా ప్రజాప్రతినిధుల నుంచి బదిలీల కోసం సిఫార్సు లేఖలు వచ్చినా మరలా వారి ఆమోదం కోసం పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
పుల్లం పేటలోని చిట్వేలి రోడ్డులో ఆక్రమణల తొలగింపునకు తహసీల్దారు నరసింహ కు మార్ అధ్వర్యంలో శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే చేశారు.
కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య విమర్శించారు.
వివాదా స్పద హెడ్మాస్టర్ను నియమిం చొద్దంటూ శుక్రవారం పెద్దూరు గ్రామస్తులు ఆందోళన చేశారు.
[23:07]జపాన్లో జననాల రేటు 2022లో రికార్డు స్థాయిలో అత్యంత కనిష్ఠానికి (1.26) పడిపోయింది. ప్రస్తుతం 12.5 కోట్లకుపైగా ఉన్న జపాన్ జనాభా.. 16 ఏళ్లుగా క్షీణిస్తూ వస్తోంది.
‘మన ఊరు మన బడి’ లెక్కల్లో ఈ వింతలతో జనం విస్తుపోతున్నారు. పనుల్లో పురోగతి పావు శాతం కూడా దాటకుండానే ఉన్నతాధికారులు జిల్లాలకు వెయిటేజీ, ర్యాంకులను ప్రకటిస్తుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మన ఊరు మన బడి పనుల్లో 33.8శాతం పనులు పూర్తిచేసిన ఖమ్మంజిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. మరి మిగతా 76శాతం ప
ఇసుకాసురల ధన దాహానికి కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్య ప్రశ్నించారు.
బీసీ జనగణనను వెంటనే చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంగారు నాగయ్యయాదవ్, జిల్లా అధ్యక్షుడు బత్తల లింగమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందు నాగరాజు పాలక ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్రంలోని నా లుగు ట్రిపుల్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కేసీరెడ్డి ఇతర అధికారులు శుక్రవా రం నోటిఫికేషన్ వివరాలను విలేకరుల కు వెల్లడించారు.
గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది.
పర్యావరణ పరిరక్షణ సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా విద్యుత్శాఖ అధికారి రమణ అన్నారు.
Punarnavi: ఉయ్యాలా.. జంపాల చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయిన తెలుగమ్మాయి పునర్నవి
Odisha Rail Accident : భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం మృతులకు ఒడిశా ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా(Ex gratia) ప్రకటించింది. గాయపడ్డవాళ్లకు రూ.2 లక్షలు ఇవ్వనుంది. ఈ ఘట�
ఎస్.రాజంపేట ఎస్సీ కాలనీ సమీప వరి పొలాల వద్ద శుక్రవారం తెల్లవారు జామున రేచు కుక్కల దాడిలో నాలుగు నెలల చుక్కల దుప్పి మృతి చెందిం ది.
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే జగనన్న గృహాలపై కలెక్టర్ సీరియ్సగా మాట్లాడినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఆర్డీఓ కార్యాలయం సందర్శించి హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం అవుతార ని అధికారులంతా హాజరయ్యారు.
[22:48]తన పేరుని మార్చుకోవడానికి గల కారణాన్ని తాజాగా నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) బయటపెట్టారు. దినేశ్ నాయుడు నుంచి విశ్వక్గా మారడం వెనుక ఉన్న కథను ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
Traffic Restrictions in hyderabad due suraksha dinotsav. Breaking news, latest news, telugu news, Traffic Restrictions , big news
స్వదేశంలో ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. తొలిరోజే మ్యాచును వన్ సైడ్ చేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. రెండో రోజు పూర్తి
ఏం సాధిం చారని రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్స వాలు నిర్వహిస్తుందని ఆలిండియా ఆదివాసీ కాం గ్రెస్ వైస్ చైర్మన్, లంబాడి హక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు.
Ramaprabha: లేడీ కమెడియన్ గా పేరుతెచ్చుకున్న నటీమణుల్లో రమాప్రభ మొదటి స్థానంలో �
soyam bapu rao clarity about his comments. breaking news, latest news, telugu news, soyam bapu rao,
[22:33]భారత్లో యాపిల్ (Apple) ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలోనే కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్లలో భారత్లో మరో మూడు కొత్త ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లను (Apple Retail Stores) ప్రారంభించాలని నిర్ణయించింది.
ద్వారక గోదావరి ఒడ్డున గంగాదేవి ఆలయంలో శుక్ర వారం పెద్దపేట, ద్వారక గ్రామానికి చెందిన గంగపుత్ర సొసైటీ ఆధ్వర్యంలో జోనాల జాతర నిర్వహించారు. మహిళలు ఇండ్లలో వండిన నైవేద్యంతో బోనం ఎత్తుకోని డప్పుచప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకుని బోనం సమర్పించారు.
కాసిపేట మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశా లలో పదో తరగతి చది విన జుమ్మిడి అంజన్న సైన్స్ ప్రదర్శనను జపాన్ దేశం ఆహ్వానించిందని వ్యాయామ ఉపాధ్యాయు డు రమేష్, ప్రధానోపాధ్యా యుడు నర్సింహాలు తెలి పారు.
Odisha : భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో గాయపడిన 300మందిలో 39 మందికి పైగా మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వాళ్లలో మరికొందర�
(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో 15ఏళ్ల క్రితం ప్రారంభించిన జగన్నాథపూర్(పెద్దవాగు) ప్రాజెక్టు పనులు నత్తను మించిన నడకతో సాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో నీళ్లన్ని ప్రాణహిత పాలవుతున్నాయి.. బడ్జెట్లో ప్రతీఏటా నిధుల విడుదలలో ప్రభుత్వం మొండిచెయ్యి ఇస్తుండడంతో ఆసిఫాబాద్ జిల్లాలో రెండో మధ్యతరహా ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పెద్దవాగు పనులకు అతీగతి లేకుండా పోయింది.
[22:10]సీఎస్కే (CSK) గెలిచిన ఐదో ఐపీఎల్ (IPL 2023) టైటిల్ను ధోనీతోపాటు జడేజా, అంబటి రాయుడు అందుకోవడం అభిమానులను అలరించింది.
ఆసిఫాబాద్, జూన్ 2: రాష్ట్రఅవతరణ దశాబ్దిఉత్సవాల కార్యక్రమంలో జిల్లా అధికారులు ప్రొటోకాల్ను విస్మరించడం సరికాదని జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ కనక యాదవరావు, జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్రావు, అజయ్కుమార్, మార్కెట్కమిటీ చైర్మన్ గాదవేణిమల్లేష్, ఎంపీపీమల్లిఖార్జున్ అన్నారు.
Kavach Technology : ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఘోర ర�
Gary Kirsten : ఈ ఏడాది భారత జట్టు ఓపెనర్ శుభ్మన్ గిల్(Shubman Gill) పరుగుల వరద పారిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా తన బ్యాట్ పవర్ చూపిస్తున్నాడు. అతడిని మాజీలు భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), విరాట్ కోహ్ల
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే అనేక రాయితీలపై కోత విధించిన మెట్రో ఇకపై టాయిలెట్లకు సర్వీస్ టాక్స్
బీజింగ్: చైనాకు చెందిన ఓ సంస్థ తమ ఉద్యోగి తొలగింపునకు చెప్పిన కారణం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వాంగ్ అనే వ్యక్తిని 2015లో ఓ కంపెనీ తొలగించింద
రాష్ట్రాలకు కేంద్రం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారుల బదిలీ విషయంలో మార్గదర్శకాలు సూచిస్తూ ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు లేఖలు రాసింది.
1969లో మొదలైన తొలిదశ తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది. దారుణమైన అణిచివేతకు గురైంది. 1971లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ వాదానికి మద్దతుగా ప్రజాతీర్పు వెలువడ
Rail Accident: పశ్చిమ బెంగాల్లోని షాలిమార్ స్టేషన్ నుండి తమిళనాడులోని చెన్నైకి వ�
[21:35]గగన్యాన్ ప్రాజెక్టు (Gaganyaan) ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్న వ్యోమగాములకు ఎలాంటి ఆహారం ఇస్తారన్న దానిపై ఇస్రో చీఫ్ సోమనాథ్ పలు విషయాలు వెల్లడించారు.
Car Sales దేశీయంగా గత నెలలో కార్ల విక్రయాలు ఫాస్ట్ లేన్లో దూసుకెళ్లాయి. ఆల్ టైం గరిష్ట స్థాయిలో 3,34,802 కార్లు అమ్ముడయ్యాయి. వాటిలో 47 శాతం ఎస్యూవీలే అమ్ముడవడం ఆసక్తికర పరిణామం.
Hyderabad హైదరాబాద్ : కిందిస్థాయి గాలులు వాయువ్య, పడమర దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ వేసవి కాలంలో శుక్రవారం రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ�
కేరళలో కామంధులు రెచ్చిపోయారు.. కాలేజీలో ఉన్న యువతిని తీసుకెళ్లి మత్తు మంద�
Ahimsa: డైరెక్టర్ తేజ చాలా గ్యాప్ తరువాత అహింస సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ�
తెలంగాణ అభివృద్ధితో గుజరాత్ రాష్ట్రాన్ని పోల్చిచూద్దామా? అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy)కి మంత్రి జగదీష్రెడ్డి (Jagadish Reddy) సవాల్ విసిరారు.
ఢిల్లీలోని ఓ అపార్ట్మెంట్లో నివసించే తల్లీకూతుళ్ల మరణించి వారంరోజులు గడిచిపోయినా చుట్టుపక్కల వారికి తెలియలేదు. దుర్గంధం వ్యాపిస్తుండటంతో వారు ఇటీవల పోలీసులకు సమాచారం అందించగా ఈ దారుణం గురించి వెలుగులోకి వచ్చింది.
Sandra Venkata Veeraiah comments on dayanand. breaking news, latest news, telugu news, Sandra Venkata Veeraiah, dayanand
Telangana న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులు, తెలంగాణ తల్�
కొందరు పైకి బిడియ పడుతూ కనిపించినా.. సమయం వచ్చినప్పుడు వారిలోని టాలెంట్ను బయటపెడుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. చాలా మంది మహిళలు కూడా తమ టాలెంట్కి పదును పెట్టి వీడియోలు చేయడం కామన్ అయిపోయింది. ఇంకొందరు మహిళలు..
రాష్ట్రంలో రోహిణి కార్తెలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతకు ఉక్కపోత తోడుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
[21:04]అధికారిక పర్యటనలో భాగంగా ఈ నెల 22న అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కనిపించకుండాపోయిన చాలా మంది ఆచూకీని గుర్తించగలిగినప్పటికీ, మిస్సింగ్ మహిళల నికర సంఖ్య వేలల్లో ఉంది.
ENG vs IRE : ఐర్లాండ్తో లార్డ్స్ స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగిస్తోంది. ఓలీ పోప్(205 : 208 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్స్లు) డబుల్ సెంచరీ, ఓపెనర్ బెన్ డకెట్(182 : 178 బంతుల్లో 24 ఫోర్లు, 1 సిక్స్) శత�
[20:58]Top News in Eenadu.net: ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
Varun Tej టాలీవుడ్ యాక్టర్లు వరుణ్ తేజ్ (Varun Tej), లావణ త్రిపాఠి (Lavanya Tripathi) త్వరలోనే ఒక్కటవ్వబోతున్న విషయం తెలిసిందే. ఆప్రాన్ షూట్ వేసుకుని పిజ్జా (Varun Tej), పాస్తా తయారుచేశాడు. వాటిని చూపిస్తూ తనను తాను ఉత్తమ పిజ్జా తయా�
[20:48]దేశంలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో ఐటీఎన్ఎల్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. కంపెనీ బోర్డు డైరెక్టర్ల అవగాహనతోనే ఈ మోసం జరిగిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
ఒకప్పుడు ప్రయాణం చేయాలంటే ఎడ్లబండ్లు, ఆ తరువాత కార్లు, బైక్, బస్సులు, రైళ్లు, విమానాలు వచ్చాయి. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగి.. ఇప్పుడు
Sirf Ek Banda Kafi Hai Trailer: మనోజ్ బాజ్ పాయ్.. చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తాడు. కానీ, ఆ�
ముంబైకి సమీపంలోని సముద్ర తీరంలో శిరస్సులేని మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఐదు పథకాలు ఈ ఏడాదిలోనే అమలు చేయాలని కేబినెట్లో నిర్ణయించింది. పథకాల అమలు తేదీలతో సహా ప్రకటించారు. సీఎం సిద్ధరామయ్య ప్రటకనపై కర్ణాటక ప్రజలు హర్షవ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల
[20:20]కొరియర్ చేసిన తన పార్శిల్ను వెతికే క్రమంలో సైబర్ మోసం బారిన పడ్డారో ముంబయి వ్యక్తి. రూ.5 జీఎస్టీ కట్టాలని చెప్పి ఆయన వద్ద నుంచి ఓ సైబర్ నిందితుడు రూ.లక్ష కాజేశాడు.
Karthi కార్తీ (Karthi) ప్రస్తుతం టైటిల్ రోల్లో నటిస్తున్న జపాన్ (Japan) షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటే కార్తీ 26 మూవీ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. కార్తీ 26 (Karthi 26) ఇటీవలే షురూ అవగా.. ఈ ఏడాది చివరి క
Odisha భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. 50
నైటీ డ్రెస్లో వచ్చి రాత్రి సమయంలో షట్టర్ తాళాలు పగులగొట్టి ఖరీదైన సెల్పోన్లను చోరీ చేసిన నిందితుడిని మహంకాళీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Suryakumar Yadav : భారత క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ ఒక సంచలనం. ఇప్పుడు టెస్టు ఫార్మాట్లోనూ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023)కు స్టాండ్ బై ప్లేయర్గా సెలక్ట్ అయి�
Alampur అలంపూర్ : రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠం అలంపూర్ క్షేత్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను జరి�
సూపర్ ఫాస్ట్ ఎక్స్ రైలు కోరమండల్ ఎక్స్ ప్రెస్ భారీ ప్రమాదం జరిగింది. 2023, జూన్ 2వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ఒడిశా రాష్ట్రం బాలాసోర్ ప్రాంతంలో గూడ్స
Big Breaking News: హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం
[20:06]పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఎన్ఏబీపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. అరెస్టు వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆరోపిస్తూ.. ఈ న్యాయ ప్రక్రియను ప్రారంభించారు.
స్వదేశంలో శ్రీలంక జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా హంబన్తోటా వేదికగా జరిగిన తొలి వన్డేలో అప్ఘనిస్తాన్ చేతిలో 6
Hyderabad హైదరాబాద్ : హైదరాబాద్ నగర పరిధిలోని బాలానగర్ ప్రధాన రహదారిపై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ponguleti srinivas reddy hot comments. breaking news, latest news, telugu news, ponguleti srinivas reddy,
500Note: భారతదేశంలో నోట్ల రద్దు జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేసిన నోట్ల రద్దు తర�
[19:53]బాలానగర్ నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పెట్రోల్ బంకు సమీపంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన బాలానగర్ ఐడీపీఎల్ వద్ద జరిగింది.
పిల్ల చేష్టలు చూడటానికి పైకి నవ్వు తెప్పించినా.. కొన్నిసార్లు వాటి వెనుక పెద్ద ప్రమాదమే పొంచి ఉంటుంది. తెలిసీ తెలీని వయసులో కొందరు పిల్లలు ఆటలు ఆడుకునే క్రమంలో ఉన్నట్టుండి ప్రమాదాలకు గురవుతుంటారు. సరదాగా మొదలుపెట్టినా చివరికి సీరియస్ అవుతుంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో ..
harish rao about telangana formation, breaking news, latest news, telugu news, harish rao, telangana formation day, cm kcr, brs
ఏపీ ప్రభుత్వానికి (AP Govt) జాతీయ మానవహక్కుల సంఘం (NHRC) నోటీసులిచ్చింది. అల్లూరి జిల్లా జాజులబండలో పాఠశాల లేకపోవడంపై సుమోటోగా స్వీకరించి నోటీసులిచ్చింది.
[19:33]Edible oil prices: దేశీయంగా వంట నూనెల ధరలు తగ్గనున్నాయి. లీటర్కు రూ.8-12 మేర తగ్గించాలని కేంద్రం ఆయా కంపెనీలకు సూచించింది.
సినిమాల్లో ఒక్కోసారి శత్రువులను అడ్డుకొనేందుకు రోబోలను మిషన్ లను ఉపయోగిస్తారు. వాటికి కొన్ని పరికరాలు అమర్చి రిమోట్ సిస్టంతో అనుకున్న లక్ష్యాన్న
[19:33]Manipur Violence: మణిపుర్(Manipur)లో కేంద్రమంత్రి అమిత్ షా ఇచ్చిన వార్నింగ్ పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఘర్షణల్లో భాగంగా లూఠీ అయిన ఆయుధాలు వెనక్కి వస్తుండటమే అందుకు కారణం.
Bank : భారతదేశంలోని బ్యాంక్ ఉద్యోగులు త్వరలో గొప్ప బహుమతిని పొందనున్నారు. బ్�
Afghanistan Record టాప్-10 క్రికెట్ జట్టుపై అత్యధిక పరుగులు చేజ్ చేసిన జట్టుగా ఆఫ్ఘనిస్థాన్ రికార్డు సృష్టించింది.
[19:08]టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
వారం రోజుల క్రితమే ఓ కుటుంబం కొత్త అద్దె ఇంట్లోకి దిగింది. కానీ, ఇంతలోనే మహిళ మరణించింది. భర్త, పిల్లల జాడ మాత్రం తెలియరాలేదు. గువహాటిలో గురువారం వెలుగు చూసిన ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
Assam : ఆదివాసీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (APLA)కి చెందిన మొత్తం 39 మంది క్రియాశీల కా�
Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్.. రచయిత, డైరెక్టర్ అని అందరికి తెల్సిందే. రచయిత
WTC Final -Dukes ball : టెస్టు ఫార్మాట్కు వన్నె తెచ్చిన ప్రపంచ టెస్టు చాంపినయన్షిప్(WTC 2023) ఫైనల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మేటి జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ ఆస్తక్తికరంగా ఉండనుంది. ఈ �
Peda Kapu 1 శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) నెక్ట్స్ సినిమా ఏంటని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్కు క్లారిటీ ఇచ్చేశాడు. శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమాకు పెదకాపు 1 (Peda Kapu 1) టైటిల్ ఫిక్స్ చేశాడు. విరాట్ కర్ణ (Virat Karrna) ఈ చ
Niharika Konidela Glamor Photos, Niharika Konidela, Niharika, Niharika Konidela Photos, Niharika Konidela Pics, Niharika Konidela Images, Niharika Konidela Stills, Niharika Konidela New Photos, Niharika Konidela Viral Photos, Niharika Konidela Beautiful Photos, Niharika Konidela Glamorous Photos, Niharika Konidela Latest Photos, Niharika Konidela Insta Photos, Niharika Konidela Gallery Photos, Niharika Konidela Movie Photos, Niharika Konidela Uopdate Photos..
Liquor bottle in return gift పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, పుట్టినరోజులు, సీమంతాలు, గృహప్రవేశాలు లాంటి ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన బంధుమిత్రులకు రిటర్న్ గిఫ్టులు ఇవ్వడం గత కొన్నేళ్లుగా ఆనవాయి�
ఆరో అంతస్తు నుంచి కారు అద్దంపై పడ్డ పిల్లి. అయినా దానికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇది నిజంగా అద్భుతమని వ్యాఖ్యానిస్తున్నారు.
bhatti vikramakra about telangana formation day, breaking news, latest news, telugu news, bhatti vikramarka, telangana formation day,
ప్రతి మనిషికీ ఏదో ఒక కోరిక ఉంటుంది. కోట్లు సంపాదించాలని, ఖరీదైన బంగ్లాలు, కార్లు కొనాలని, దేశ విదేశాలు తిరగాలని, ఇష్టపడ్డ వారినే పెళ్లి చేసుకోవాలని.. ఇలా అనేక కోరికలు ఉండడం సహజమే. అయితే వాటిని సాధించేందుకు కొందరు మాత్రమే కష్టపడుతుంటారు. మరికొందరు కేవలం..
[18:38]తిరుమల ఘాట్రోడ్లో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
[18:35]ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Kamal Haasan) పుట్టినరోజు సందర్భంగా కమల్ హాసన్ (Kamal Haasan)ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
[18:32]ఎలన్ మస్క్ (Elon Musk) తన కుమారుడి వచ్చిన సందేహాన్ని ట్విటర్లో పోస్ట్ చేయగా, దానికి దిల్లీ పోలీసులు (Delhi Police) రిప్లయ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడో టీనేజర్. అతడు జీవితాంతం మంచానికే పరిమితమయ్యే అవకాశం ఉందని వైద్యులు తేల్చి చెప్పారు. కానీ, కుర్రాడు మాత్రం ధైర్యం కోల్పోలేదు. పట్టువదలకుండా ప్రయత్నించి మళ్లీ నడక నేర్చుకున్నాడు. చేతికర్ర సాయంతో నడుస్తున్న అతడి వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్ర చంద్రవరం యాత్రని వైసీపీ నేత పేర్నినాని విమర్శించారు. ఇది చంద్రబాబు యాత్రని ఆయన అన్నారు. అన్నవరం, భీమవరం యాత్ర కాదన్న
Delhi High Court ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది.
[18:20]డబ్ల్యూఎఫ్ఐ (WFI) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ను (Brij Bhushan) జూన్ 9లోగా అరెస్టు చేయాలని, లేదంటే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ కేంద్రాన్ని హెచ్చరించింది.
రోజు రోజుకూ కుటుంబ విలువలు దిగజారిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ నానాటికీ సన్నగిల్లిపోతున్నాయి. మొబైల్ వాడడం
Ileana: గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే. అయి�
TSRTC Warangal region to introduce 132 electric buses. Breaking news, latest news, telugu news, 132 electric buses, TSRTC
Human Bodies: ఈ మధ్య కాలంలో హత్యలు చేసి బాడీలను ముక్కలు ముక్కలుగా నరకడం ప్యాషనైపోయ
Malaika Arora Glamor Photos, Malaika Arora, Malaika, Malaika Arora Photos, Malaika Arora Pics, Malaika Arora Images, Malaika Arora Stills, Malaika Arora New Photos, Malaika Arora Viral Photos, Malaika Arora Glamorous Photos, Malaika Arora Insta Photos, Malaika Arora Beautiful Photos, Malaika Arora Gallery Photos, Malaika Arora Latest Photos, Malaika Arora Movie Photos..
[17:56]Swaraj Tractors: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్నకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ మరో కొత్త రేంజ్ ట్రాక్టర్లను తీసుకొచ్చింది. టార్గెట్ పేరిట తీసుకొస్తున్న ఈ ట్రాక్టర్లు ఉద్యానపంటల సాగులో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేసేస్తున్నాయి. ఆకర్షణో.. లేదంటే ప్రేమో.. ఇంకా లేదంటే కావాలనే ఇలా సంబంధాలు పెట్టుకుంటున్నారో తెలియదు గానీ.. చివరికి
జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్రకు ముహూర్తం ఖరారైంది. జూన్ రెండో వారంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు.
దేశం కానీ దేశంలో చిక్కుకుపోయిన కన్నబిడ్డ కోసం తల్లిదండ్రులు రెండేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. జర్మనీలో చిక్కుకుపోయిన రెండేళ్ల చిన్నారి అరిహా షా కోసం తల్
టాలీవుడ్లో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంది శ్రద్దాకపూర్(Shraddha Kapoor). ఆషికి 2(Aashiqui 2) తో అన్ని భాషల్లో వచ్చిన క్రేజ్తో సౌత్లో గ్రాండ్ ఎంట్
Surgery : వృద్ధాప్యంలో ఎముక విరిగితే చాలా కష్టం. వయసు రీత్యా అతుక్కోవడానికి చాల�
[17:44]దిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Meera Kumar about telangana formation day. breaking news, latest news, telugu news, big news, congress, Meera Kumar
సునీల్ కనుగోలు (Sunil Kanugolu) .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు ఓ రేంజ్లో వినిపిస్తోంది.. ఏ ఇద్దరు కలిసినా ఈయన గురించే చర్చించుకుంటున్నారు.. నిన్న, మొన్నటి వరకూ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే..
Bhola Shankar చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషిస్తున్న భోళా శంకర్ (Bhola Shankar). మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం ఫస్ట్ సాంగ్ భోళా మ్యూజికల్ మేనియా (BholaaMania) ప్రోమోను విడుదల చేశారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా చిరంజీ�
no Telangana Formation Day celebrations on tondapalli village. breaking news, latest news, telugu news, Telangana Formation Day, tondapalli village,
కొత్త దంపతులిద్దర్నీ శోభనం గదిలోకి పంపించి అందరూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారిసరేకి
[17:30]‘టిప్ టిప్ బర్సా పానీ’ పాట షూట్ అప్పుడు తాను ఎన్నో షరతులు పెట్టినట్టు తాజాగా రవీనా టాండన్ (Raveena Tandon) వెల్లడించారు.
[17:29]సినిమా షూటింగ్లో సందర్భంగా గుర్తించలేకపోయిన కొన్ని ఆసక్తికర విశేషాలు..
[17:30]అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కొన్ని గంటలు చూసొచ్చేందుకు ఆప్ నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia)కు దిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. అయితే, ఇందుకు కొన్ని షరతులు విధించింది.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల సంయుక్త సమావేశానికి సీఎం జగన్ చేసిన తొలి ప్రయత్నం ఫలించలేదు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయన్న సమాచారాన్ని ఇచ్చినందుకు వైవీని సీఎంను కలవలేదు.
Honey Rose : మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ కుర్రకారును ఒక్క సాంగ్ తో ఊపేసిన
సన్ రైజ్ ఏపీగా మార్చుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. అమరావతి (Amaravati) నిర్మాణానికి 33 వేల ఎకరాల భూసేకరణ చేశామని..
ఈనెల 14 నుంచి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ప్ర�
ప్రభాస్(Pabhas) ‘ప్రాజెక్ట్ కె’(Project- k)పై హీరో దగ్గుబాటి రానా(Rana daggubati) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బాహుబలి(Bahubali), ఆర
Maserati MC20 ఇటలీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మాసెరటి.. భారత మార్కెట్లోకి తన లగ్జరీ కారు ఎంసీ20 తీసుకొచ్చింది.
రిచర్డ్ రిషి పేరు చాలా మందికి తెలిసి ఉండదు.. ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ సి�
[17:20]నటుడు శర్వానంద్ (Sharwanand) పెళ్లి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. రాజస్థాన్లోని జైపుర్లో జరుగుతోన్న ఈ వేడుకలకు పలువురు హాజరయ్యారు.
[17:13]భారత్లో మొదటిసారి మోటోజీపీ రేసింగ్ జరగనుంది. దీని కోసం టికెట్ల విక్రయాలను ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు.
[17:13]‘11th అవర్’, ‘నవంబర్ స్టోరీ’ తదితర వెబ్సిరీస్లతో అలరించిన ప్రముఖ హీరోయిన్ తమన్నా.. మరో సిరీస్తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఆ వివరాలపై ఓ లుక్కేయండి..
[17:16]న్యాయ ప్రక్రియను అనుసరించి బ్రిజ్భూషణ్పై (Brij Bhushan Sharan Singh) చర్యలు తీసుకుంటామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ( Anurag Thakur) వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’(Bhola shankar). మెహర్ రమేష్(Meher ramesh) డైరెక
Diipa Khosla Glamor Pics, Diipa Khosla, Diipa, Diipa Khosla Photos, Diipa Khosla Pics, Diipa Khosla Images, Diipa Khosla Stills, Diipa Khosla New Photos, Diipa Khosla Viral Photos, Diipa Khosla Beautiful Photos, Diipa Khosla Glamorous Photos, Diipa Khosla Latest Photos, Diipa Khosla Movie Photos, Diipa Khosla Insta Photos, Diipa Khosla Gallery Photos, Diipa Khosla Update Photos..
[17:01]Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
[16:57]తన లైంగిక వాంఛ తీర్చేందుకు నో చెప్పిందని కోపోద్రిక్తుడైన ఓ యువకుడు ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన ముంబయిలోని బాంద్రా సబర్బన్లో జరిగింది.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. కొందరికి మూడు పూటలా అన్నం దొరికితే.. మరికొందరికి మాత్రం ఒక పూట భోజనం దొరికితే మరో పూట పస్తులు ఉండే దుస్థితి. ర
ఏపీలో కొన్ని లోక్సభ (Lok Sabha) సీట్లపై బీజేపీ (BJP) ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి నుంచే బీజేపీ అనుకూల ప్రచారానికి తెర తీయాలని కాషాయ నేతలు నిర్ణయం తీసుకున్నారు.
ఫుడ్ అంటే పిల్లలు లొట్టలేసుకుని తింటారు. అందులో చిరుతిండ్లు ఫుల్ గా తినేస�
bandi sanjay meeting telangana formation day celebrations. breaking news, latest news, bandi sanjay, telangana formation day celebrations,
మామిడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పీచు పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు కలిగే ప్రమాదం ఉంది.
US Army : మీరు రజనీకాంత్ రోబో సినిమా చూసి ఉంటారు. చిట్టి అనే రోబో దాని యజమానికి వ�
Matheesha Pathirana : ఐపీఎల్(IPL) అనేది ఎంటర్టైనింగ్ క్రికెట్ మాత్రమే కాదు కుర్రాళ్ల కలను నిజం చేసే వేదిక కూడా. ఈ టోర్నీలో అదరగొడితే చాలు జాతీయ జట్టులో ఆడే అవకాశం వెతుక్కుంటూ మరీ వస్తుంది. చెన్నై సూపర్ కిం�
[16:48]పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కోడెల శివరామ్తో తెదేపా త్రిసభ్య బృందం చర్చలు ముగిశాయి. కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి ఇన్ఛార్జి ఇవ్వటంపై కోడెల శివరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Telangana బహ్రెయిన్లో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి అధ్యక్షతన జరిగ�
ఇటీవల కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ల పేరుతో కాబోయే వధూవరులిద్దరూ చేస్తున్నా హడావుడి అంతా ఇంతా కాదు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్ల
వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేసేస్తున్నాయి. ఆకర్షణో.. లేదంటే ప్రేమో..
ట్రెండ్ కు తగ్గట్లు చెయ్యాలని జనాలు వింత ప్రయోగాలు చేస్తున్నారు.. కొన్ని ప
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో డేటా సైన్స్ ప్రోగ్రామ్ కంపెనీ సీఈవోను పోల�
Telangana హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలు శుక్రవారం కన్నుల పండువగా కొనసాగాయి. ఈ సందర్భంగా నూతన సచివాలయం ప్రజా ప్రతినిథులు, ఆహ్వానితుల�
[16:22]Electric 2 wheeler sales data: దేశీయ విద్యుత్ ద్విచక్ర వాహనాల విక్రయాలు మే నెలలో తొలిసారి లక్ష మార్కు దాటాయి. సబ్సిడీలో కోత వల్ల విక్రయాల్లో భారీ వృద్ధి నమోదైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ఇండియా వార్షిక నివేదిక ప్రకారం..బ్యాంకింగ్ వ్యవస్థలో పట్టుబడిన రూ. 500 నకిలీ నోట్ల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 2022-23లో 14.6 శాతం
జగన్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జీవో 115పై హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సియాటెల్ నగరం కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చింది. దక్షిణాసియా వెలుపల ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన తొలి నగరం ఇదే. ఆ స్ఫూర్తితోనే కాలిఫోర్నియా రాష్ట్రం కుల వివక్ష నిరోధక చట్టం ప్రతిపాదనను తీసుకొచ్చింది. అయితే, అమెరికాలో ఎలాంటి కులవివక్ష లేదని, హిందూమతాన్ని కించపరచడానికే ఈ బిల్లు తీసుకొస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.
[16:12]Wrestlers Protest: 1983 క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కపిల్ సేన.. రెజ్లర్లకు ఓ విన్నపం చేసింది. పతకాలను గంగానదిలో కలిపే ఆలోచనను విరమించుకోవాలని, తొందరపాటు నిర్ణయం వద్దని కోరింది.
TSRTC వరంగల్ : ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో వరంగల్ రోడ్లపై త్వరలోనే పరుగులు తీయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్
Tiger 3 సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తోన్న తాజా చిత్రం టైగర్ 3 (Tiger 3). ఈ ప్రాజెక్ట్లో షారుఖ్ ఖాన్ (ShahRukhKhan)కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిసిందే. టైగర్ 3 సెట్స్లో షారుఖ్ ఖాన్ ప్రత్యక్షమైన విజువల్స్ ను అభిమానులు నె�
రేపట్నుంచి (శనివారం) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు (Group-1 Mains Exams) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు..
Curfew called off కొద్ది రోజుల క్రితం హింసాత్మక ఘటనలతో అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దాంతో అధికారులు ఆ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేశారు.
Tirupati తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
Mrunal Thakur Glamor Stills, Mrunal Thakur, Mrunal Thakur Photos, Mrunal Thakur Pics, Mrunal Thakur Images, Mrunal Thakur Stills, Mrunal Thakur New Photos, Mrunal Thakur Insta Photos, Mrunal Thakur Beautiful Photos, Mrunal Thakur Glamorous Photos..
[15:58]తెలుగుజాతి పునర్నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరముందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
[15:57]రెజ్లర్ల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు మహారాష్ట్ర భాజపా ఎంపీ ప్రీతమ్ ముండే అన్నారు. ఏ మహిళ ఫిర్యాదు చేసినా.. తొలుత దానిని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.
[15:56]Mysterious sounds: కేరళ (Kerala)లోని ఓ గ్రామంలో వస్తోన్న భారీ వింత శబ్దాలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ మిస్టరీ ధ్వనులకు కారణమేంటనేది అంతు చిక్కడం లేదు.
'చేతిలో మొబైల్.. చెవుల్లో ఇయర్ బడ్స్..' ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనడుతున్నాయి. ముఖ్యంగా యువత, రోజంతా వీటిని చెవిలో పెట్టుకుని మ్యూ
[15:44]Stock Market: సెన్సెక్స్ (Sensex) 118.57 పాయింట్ల లాభంతో 62,547.11 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 46.35 పాయింట్లు లాభపడి 18,534.10 దగ్గర ముగిసింది.
సోనియా మాత్రమే తెలంగాణ ప్రజలను అర్థం చేసుకున్నారు. ఈ వేదికపై విప్లవకారులు కూర్చున్నందుకు
ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ యజమాని అయిన మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలో వర్క్ ఫ్రమ్ హోమ్ కు స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది.
Actor Al Pacino నూర్ గర్భవతి అని తెలిసిన వెంటనే నూర్కు, అల్ పాసినోకు మధ్య చాలా తతంగమే నడిచిందట. అల్ పాసినో తనకు పిల్లలు పుట్టే సామర్థ్యం ఉందా..? అని అనుమానం వ్యక్తం చేశాడట.
[15:39]ఉక్రెయిన్-రష్యా యుద్ధం చైనాపై ఏమాత్రం ప్రభావం చూపలేదని ఐఐఎస్ఎస్ సంస్థ నివేదిక పేర్కొంది. తైవాన్ ఆక్రమణ విషయంలో చైనా మనసు మారలేదని దీనిలో వెల్లడించింది.
బొప్పాయి జీర్ణక్రియకు సహాయపడే పాపైన్ అనే ఎంజైమ్ని కలిగి ఉంటుంది.
కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ముఖ్యమైన హామీలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
Post Office: పోస్టాఫీసు అనేక చిన్న పొదుపు పథకాలను అమలు చేస్తుంది. ఒక పెట్టుబడిదార�
తాను పట్టుకున్న పామే తనకు మృత్యు పాశంగా మారుతుందని స్నేక్ క్యాచర్ నరేశ్ (51) కలలో కూడా ఊహించి ఉండరు. స్నేక్ నరేశ్ గానే ఖ్యాతి గడించిన ఇతను 27 సంవత్సరాలుగా 40 వేలకు పైగా విష సర్పాలను పట్టుకుని సురక్షితంగా అడవులలోకి వదిలి పెడుతూ వచ్చాడు.
ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఘజియాబాద్లో అదనపు కట్నం లక్ష రూపాయిలు తీసుకురావాలని ఓ వివాహితపై అత్తింటి కుటు
దగ్గుబాటి రానా(Daggubati rana) తమ్ముడు దగ్గుబాటి అభిరామ్(Daggubati Abhiram) హీరోగా తెరకెక్కిన తొలి సినిమా అహింస(Ahimsa). తేజ(Teja) డైరెక్ట్ చేసిన ఈ సి
Naga Chaitanya క్లాస్, మాస్, యాక్షన్, కామెడీ.. ఇలా ఏ జోనర్లోనైనా ఇమిడిపోయే టాలెంటెడ్ యాక్టర్ నాగచైతన్య (Naga Chaitanya) సొంతం. ఇప్పుడు నాగచైతన్య కొత్త సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తెలంగాణ (Telangana) ఏర్పాటును ప్రధాని మోదీ (Modi) అపహాస్యం చేశారని ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి (MP Uttam Kumar Reddy) విమర్శించారు.
[15:21]బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ (Sara Alikhan)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వైరలవుతోంది. తన తాజా చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆమె ఈ విషయాన్ని పంచుకుంది.
[15:25]తన బ్యాగులో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికురాలు ముంబయి విమానాశ్రయంలో కలకలం సృష్టించారు. పరిమితికి మించి లగేజీకి ఛార్జీలు చెల్లించమన్నందుకే ఆమె ఈ విధంగా వ్యవహరించినట్లు అధికారులు తెలిపారు.
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. రక్�
Leonardo DiCaprio: లియోనార్డో డికాప్రియో మోడల్ నీలమ్ గిల్తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఆ ఇద్దరూ లండన్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు రిలీజ్ అయ్యాయి. ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ
Pakistan Inflation Rate: ప్రస్తుతం పాకిస్థాన్ ద్రవ్యోల్బణం శ్రీలంకను కూడా దాటేసింది. గతం
[15:13]క్రికెట్ ఆస్ట్రేలియా తీరుపై డేవిడ్ వార్నర్ (David Warner) విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఏ చర్యల వల్ల తన ప్రదర్శనపై పెను ప్రభావం పడిందని గుర్తు చేసుకున్నాడు.
బాహుబలి సినిమా కోసం 420 కోట్లు అప్పు చేశానని చెప్పి అందరికీ షాకిచ్చాడు రానా దగ్గుబాటి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రానా.. సినిమా మేకింగ్ కోసం
Daksha Nagarkar Glamor Images, Daksha, Daksha Nagarkar, Daksha Nagarkar Photos, Daksha Nagarkar Pics, Daksha Nagarkar Images, Daksha Nagarkar Stills, Daksha Nagarkar New Photos, Daksha Nagarkar Viral Photos, Daksha Nagarkar Beautiful Photos, Daksha Nagarkar Glamorous Photos, Daksha Nagarkar Insta Photos, Daksha Nagarkar Gallery Photos, Daksha Nagarkar Movie Photos, Daksha Nagarkar Latest Photos..
టాలీవుడ్లో విరాట పర్వం, గార్గి వంటి సినిమాల తర్వాత సాయిపల్లవి జాడ లేదు. ఆ తర్వాత ఏ ఒక్క సినిమాకు కమిట్ అయినట్టుగా న్యూస్ రాలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్
breaking news, latest news, telugu news, boora narsaiah goud, big news, brs,
[15:00]ఫోన్ట్యాపింగ్ ఆరోపణలతో ఓ వార్తా సంస్థపై వేసిన కేసులో కోర్టుకు హాజరుకానున్న ప్రిన్స్ హ్యారీ (Prince Harry).. కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు.
[14:59]AWS: క్లౌడ్ సేవల మౌలిక వసతులపై భారత్లో 2030 నాటికి 12 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇటీవల ప్రకటించింది. ఈ తరుణంలో ఏడబ్ల్యూఎస్ ఇండియా హెడ్ పునీత్ చండోక్ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ట్యాలెంట్ ప్లస్ అందం కలగలిసిన నటిగా సంయుక్త మీనన్ దూసుకుపోతోంది. ఇటీవల విరూపాక్షతో బ్లాక్బస్టర్ హిట్టందుకున్న సంయుక్త సౌత్లో బిజీ హీరోయిన్గా మా
Manipur Violence: మణిపూర్లో గత నెలలో మొదలైన హింస సద్దుమణిగేలా కనిపిస్తోంది. గత 20 గంట�
అనుకున్నదొక్కటి... అయినది ఇంకొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. ఈ పాట ఎప్పుడైనా విన్నారా? టాలీవుడ్లో మంచి పాపులర్ అయిన సాంగ్. కొన్ని సార్లు మనం ఒకటి తలిస్తే..
ఢిల్లీ రాష్ట్ర మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో నిందితుడు అరుణ్ రామచంద్రన్ పిళ్లై
తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ చూసి ప్రజలే షాకవుతారు కావాలనే సినిమాలకు దూరం కిందప
Break Dance: చీరలో బ్రేక్ డ్యాన్స్ చూశారా? ఈ వీడియో చూస్తే ఆ డౌట్ పోతుంది. ఓ మహిళ చీర కట్టి, హీల్స్ వేసుకుని మరీ తన బ్రేక్ స్టెప్పులతో అలరించింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
[14:49]AHIMSA Movie Review.. అభిరామ్ హీరోగా తేజ తెరకెక్కించిన ‘అహింస’ ఎలా ఉందంటే..?
జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, నేడు చేసే పనులకు పొంతనే లేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.
Sachin Tendulkar క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar)కు కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అతడి వద్ద ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి. తాజాగా మరో లగ్జరీ కారును తన గ్యారేజీలో
ఈ అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ గుండెకు చాలా చెడ్డవి, ఇవి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని పెంచుతాయి.
Eye Drop Infections: దగ్గు సిరఫ్ వివాదం ముగియక ముందే మరో భారతీయ కంపెనీ నాసిరకం మందులను �
Bandi Sanjay Chitchat: రేవంత్ రెడ్డి లాగ పార్టీలు మారడం నాకు చేతకాదని బీజేపీ రాష్ట్ర అధ్
హీరోయిన్లు తమ సహజ అందాన్ని కాపాడుకోకుండా ఆ అందాన్ని మరింత అందంగా చూపించు�
Speaker Pocharam దశాబ్దాలుగా వెనుకబడ్డ కామారెడ్డి ప్రాంతంలో మెట్టపంటలకు సాగునీరు కల తెలంగాణ ఏర్పాటుతో సాకారం అయిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.
[14:10]రష్యాలోని సంప్రదాయ చర్చి వర్గాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి పుతిన్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు ఉక్రెయిన్, రష్యా పరస్పరం డ్రోన్ దాడులను తీవ్రతరం చేశాయి.
ఛత్రపతి శివాజీ మహారాజు బానిస మనస్తత్వాన్ని అంతం చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
[14:00]ICICI Bank: విశాఖ సహా దేశవ్యాప్తంగా మొత్తం మూడు ప్రాంతాల్లో టాటా మొమోరియల్ ట్రస్ట్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను నిర్వహిస్తోంది. వీటి సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,200 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
Tejaswi Madivada Glamor Pics, Tejaswi Madivada, Tejaswi, Tejaswi Madivada Photos, Tejaswi Madivada Pics, Tejaswi Madivada Images, Tejaswi Madivada Stills, Tejaswi Madivada New Photos, Tejaswi Madivada Viral Photos, Tejaswi Madivada Beautiful Photos, Tejaswi Madivada Glamorous Photos, Tejaswi Madivada Latest Photos, Tejaswi Madivada Insta Photos, Tejaswi Madivada Gallery Photos, Tejaswi Madivada Movie Photos, Tejaswi Madivada Update Photos..
[13:51]Nenu student sir review