ప్లాట్లను కబ్జా చేసి నిర్మించిన ఫామ్హౌస్ను హైడ్రా కూల్చివేసింది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడలో ప్లాట్లను కబ్జా చేసి ఓ రియల్టర్ నిర్మించిన ఫామ్హౌస్ను అధికారులు ఆదివారం కూల్చివేయిం�
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. శనివారం యూసుఫ్గూడలోని ఫస్ట్ బెటాలియన్లో సిరాజ్ అసిస్టెంట్ కమాండెంట్గా బాధ్యతలు తీసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన ప్రజలకు నచ్చలేదా..? అతి తకువ కాలంలో సరారుపై జనంలో వ్యతిరేకత వచ్చిందా..? స్థానిక ఎమ్మెల్యేలను మెచ్చడం లేదా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఓ ప్రైవేట్ లైవ్ సర్వే ప�
భక్తుల పాలిట కొంగు బంగారంగా సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం జనసంద్రంగా మారింది. నాలు గో ఆదివారం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు.
ప్రవక్త (స) సతీమణి ఒకసారి అర్ధరాత్రి నిద్రలేచి చూసేసరికి ఆయన కనిపించలేదు. ఆమె వెతుక్కుంటూ బయటికి వెళ్లింది. జన్నతుల్ బఖీ అనే ఖనన వాటికలో సమాధుల మధ్య ప్రవక్త (స) కనిపించారు. హుటాహుటిన ఆయన దగ్గరికి వెళ్లింద�
నంగునూర్ మం డలం ఘణపూర్లో నిర్మిస్తున్న పంప్హౌస్ నిర్మాణ పనుల జాప్యంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీట
సునిశిత విమర్శకు పేరున్న వంశీకృష్ణ వర్తమాన విమర్శ చుట్టూ వ్యాసాన్ని నడిపి సినిమా హీరోలకి మల్లే కవులకి ఇమేజి సమస్యలున్నాయేమో అని వాపోవడం (చెలిమె 20.01.25) ఆశ్చర్యం వేసింది. ఆ పోలికే అసమంజసంగా ఉంది.
20వ శతాబ్దం నాటి సూపర్సానిక్ విమానాలు మళ్లీ రానున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అమెరికాకు చెందిన ‘బూమ్' కంపెనీ సూపర్సానిక్ విమానం ఎక్స్బీ-1ను గతవారం విజయవంతంగా ప్రయోగించింది.
జిల్లా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నిర్లక్ష్యం.. గిరిజనులకు శాపంగా మారుతున్నది. రాత్రనకా.. పగలనకా.. అష్టకష్టాలు పడి సేకరించే అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లపై ఆసక్తి చూపకపోవడతో వారు ఉపాధిని కోల్పోయే పరిస్థితి దా�
రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చేసిన కులగణన సర్వేకు వ్యతిరేకంగా త్వరలో 10 లక్షల మందితో హైదరాబాద్లో ‘మున్నూరుకాపు కదనభేరి’ని నిర్వహిస్తామని అపెక్స్కౌన్సిల్ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మున్
‘బీసీ జనాభా ఏమీ తగ్గలె.. బీసీలే కావాలని సర్వేలో పేర్లు ఎక్కించుకోలే.. సర్వే జరిగేటప్పుడు ఎక్కడికిపోయిండ్రు? తీరా ఇప్పుడొచ్చి అడుగుతున్నరు’.. ఇదీ అసమగ్ర సర్వే నివేదికపై ప్రశ్నిస్తున్న బీసీ సంఘాల నేతలు, మేధ
ఉత్తరాఖండ్లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆదివారం జరిగిన మహిళల నెట్బాల్, మహిళల 4X100 మీటర్ల రిలేలో తెలంగాణ క్రీడాకారులు కాంస్యాలతో మెరిశారు.
ఫిబ్రవరి 11-16 మధ్య చైనాలో జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ ప్రారంభానికి ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ షట్లర్ పీవీ సింధు గాయంతో ఈ టోర్నీ న
టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (90 బంతుల్లో 119, 12 ఫోర్లు, 7 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో చెలరేగడంతో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. కటక్ల�
ముంబైతో ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్స్ పోరులో హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ (136) శతకంతో మెరిశాడు. అంకిత్కు తోడు యశ్వర్ధన్ (36), లక్ష్య (34) రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయాని�
శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను ఆస్ట్రేలియా 2-0తో క్లీన్స్వీప్ చేసింది. సోమవారం గాలె వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఆసీస్.. 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆట నాలుగో రోజు లంక నిర్దేశించిన 75
పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రామన్నపేట మండలంలోని జనంపల్లిలో గల బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆంద�
ఏండ్ల తరబడి ఎదురుసూపుల దర్వాజకు యాలాడిన దోర్నపాలకుల ఆకుపచ్చని ఆశ ఆవిరయి ఎండిపోయింది మనసును విడిచిపోని పేగుబంధాన్ని దగ్గరగా చూసుకొని చూసుకొని కనిపెంచిన కండ్ల దూరపు చూపు మందగించింది
భారత స్వాతంత్రోద్యమ సమయంలోనూ, తర్వాతా ఇంగ్లిషు జర్నలిజంలో ఎంతోమంది తెలుగు వాళ్లు ఎడిటర్లుగా ప్రకాశిస్తే
బీఆర్ఎస్ పాలనలో నిరందీగా సాగు చేసిన రైతన్న, కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్నాడు. పంటలు సాగు చేసేందుకు అరిగోస పడుతున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా, రాజన్నపేటలో సాగునీటి కష్టాలు మొదలు కాగా, పం
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ మీర్పేటలో భార్యను చంపి ముక్కలు ముక్కలు చేసిన గురుమూర్తి కేసుకు సంబంధించి సంచలనాత్మక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు గురుమూర్తిని పోలీసులు విచ
అతడి పిచ్చికి వైద్యం చేసింది ఆ వైద్యురాలు. ప్రేమించాలంటూ డాక్టరమ్మని వేధించాడు ఆ రోగి. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం హోటల్కు తనతో రమ్మంటాడు. లంచ్కు కెళదామని.. డిన్నర్కు రమ్మంటూ వేధించాడు. ఫోన్ నంబ
‘నువ్వు బాలకృష్ణ కాంపౌండ్ కదా.. మెగా కాంపౌండ్కి ఎప్పుడెళ్లావ్.. అని ఎవరో అంటే.. ‘నా ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంది కానీ.. ఇండస్ట్రీకి లేదు’ అని సమాధానమిచ్చాడు విశ్వక్. అతని సమాధానం నాకు నచ్చింది. తను చెప్పి�
విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’తో డైరెక్టరయ్యారు రాహుల్ సంకృత్యాన్. ఆ సినిమా బాగా ఆడింది. ఆ తర్వాత నానితో ‘శ్యామ్ సింగరాయ్' తీసి, భారీ విజయాన్ని అందుకుని సక్సెస్ఫుల్ డైరెక్టర్ల లిస్ట్లో చేరారాయన.
[02:11]పోరాటాల్లో భాగంగానో.. ప్రియసఖితో పాటల కోసమో కథానాయకులు అడవి బాట పట్టడం తరచూ చూస్తూనే ఉంటాం.
[02:08]కథానాయకుడు విజయ్ దేవరకొండ... దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కలయికలో ఓ యాక్షన్ థ్రిల్లర్ ముస్తాబవుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[02:06]కథానాయకుడు రజనీకాంత్.. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కూలీ’. కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
[02:05]ఓ వైపు కథానాయికగా అగ్రతారల సరసన నటిస్తూనే.. మరోవైపు మహిళా ప్రాధాన్య చిత్రాల్లో శక్తిమంతమైన పాత్రల్ని పోషిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది నాయిక నయనతార.
[02:00]భిన్నమైన కథల్లో నటిస్తూ సినీప్రియులను ఆకట్టుకుంటున్న మలయాళ అగ్రకథానాయకుడు మమ్ముట్టి. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బజూక’. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో డీనో డెన్నిస్ తెరకెక్కిస్తున్నారు.
నేడు (10-02-2025- సోమవారం) ఇల్లు కొనుగోలు, స్థల సేకరణకు కావలసిన నిధులు చేతికి అందుతాయి.
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సుప్రీంకోర్టు నియమించిన సిట్ బృందం కోసం కార్యాలయం ఏర్పాటైన తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సులో ఆదివారం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీల డైరెక్టర్లను అరెస్టు చూపించే క్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఉరుకులు పరుగులు తీయడంతో సందడి నెలకొంది. దానికితోడు తమిళనాడు, తిరుపతిలకు చెందిన న్యాయవాదుల హడావిడి కూడా కనిపించింది. కీలక నిందితుల అరెస్టు నేపథ్యంలో సిట్ అధికారులు, సిబ్బంది భోజనాలకు సైతం ఇళ్ళకు వెళ్ళకుండా కార్యాలయానికే తెప్పించుకున్న పరిస్థితి కనిపించింది.
పలమనేరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): పలమనేరు సమీపంలోని మొసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల విడిది కోసం ఏర్పాటు చేస్తున్న ఎలిఫెంట్ క్యాంపును త్వరగా సిద్ధం చేయాలని పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆ్ఫ్ ఫారెస్ట్) చిరంజీవ్ చౌదరి ఆదేశించారు. ఆదివారం ఎలిఫెంట్ క్యాంపు స్థలంలో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. ఈసందర్బంగా క్యాంపు చుట్టూ అటవీప్రాంతంలో ఉన్న ఏనుగులు లోనికి రాకుండా తవ్వుతున్న కందకాలను పరిశీలించారు. ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన నీటికుంటను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మదపుటేనుగులను అదుపు చేసేందుకు నిర్మించిన క్రాల్ను కూడా పరిశీలించారు. క్యాంపు చుట్టూ కందకాలకు అనుబంధంగా సోలారు విద్యుత్ కంచె నిర్మాణం వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. చిత్తూరు డీఎ్ఫవో భరణి, పలమనేరు రేంజర్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం.. సంక్షేమ వసతి గృహాల నిర్వహణను గాలికొదిలేసింది. ఐదేళ్లపాటూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో ఏ వసతి గృహంలో చూసినా విరిగిపోయిన మరుగుదొడ్ల బేసిన్లు.. కిటికీలకు అడ్డుగా కట్టిన పరదాలు.. ఆరుబయట స్నానాలు కనిపించేవి. ప్రహరీలు లేనిచోట్ల విషపురుగుల సంచారంతో విద్యార్థులు భయం.. భయంగా గడిపేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వసతి గృహాల్లోని విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టింది. మరోవైపు కలెక్టర్ సుమిత్కుమార్ కూడా ప్రత్యేక చొరవ తీసుకుని మరమ్మతులకు అవసరమైన నివేదికలను ప్రభుత్వానికి పంపడంతో నిధులు విడుదలయ్యాయి.
వైసీపీ హయాంలో నిస్తేజంగా మారిన ఆర్డబ్ల్యూఎస్ శాఖ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు అభివృద్ధి పనుల్ని చేపడుతోంది. కుప్పం నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజి ఏర్పాటు, అక్కడే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని పునరుద్ధరించడం, రూ.10 కోట్ల వేర్వేరు నిధులతో తాగునీటి సమస్యను పరిష్కరించే పనుల్ని చేస్తోంది. ఆ శాఖలో జరిగే పురోగతిని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్కుమార్ ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని దక్షిణ బెంగాల్ ప్రాంతంలో అనుమానాస్పద హ్యామ్ రేడియో సిగ్నళ్లు రెండు నెలల నుంచి వస్తున్నట్లు అమెచ్యూర్ హ్యామ్ రేడియో ఆపరేటర్లు గుర్తించారు. బెంగాలీ, ఉర్దూ, అరబిక్
కీలకమైన గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ ఆదివారం నుంచి తన బలగాల ఉపసంహరణను ప్రారంభించింది.
తెలంగాణ భవన్లో ఆదివారం బీసీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు వివేకానంద్, తలసాని శ్రీనివాస్, ముఠా గ�
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు చిత్తూరు జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ కుటుంబ సమేతంగా ఆదివారం సాయంత్రం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. వీరిని ఈవో పెంచలకిషోర్ ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదాశీర్వాద మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వదించి.. స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరావు, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ మహే్షకుమార్, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, ఎస్ఐ ధరణీధర తదితరులు పాల్గొన్నారు.
వెదురుకుప్పం మండలం పాతగుంటలో ఆదివారం జల్లికట్టు జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి కోడెగిత్తలను తీసుకొచ్చారు. జనం కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోడెగిత్తల కొమ్ములకు పట్టీలను కట్టి అల్లిలోకి వదిలారు. పలువురు యువకులు వీటిని నిలువరించడానికి పోటీ పడ్డారు. కొందరికి గాయాలయ్యాయి. మరోవైపు ఈ సన్నివేశాలను మేడలు, గోడలు ఎక్కి జనం వీక్షించారు.
ప్రభుత్వం జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 10 మద్యం దుకాణాలను సోమవారం కలెక్టర్ సుమిత్కుమార్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని డీఆర్డీఏ మీటింగ్ హాల్లో కలెక్టర్ సమక్షంలో ఎక్సైజ్ అధికారులు లాటరీ ద్వారా పారదర్శకంగా దుకాణాల కేటాయిస్తారు. ఓ వ్యక్తికి ఒక దుకాణం మాత్రమే కేటాయిస్తారు. 10 మద్యం దుకాణాలకు 79 దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో.. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్కు 13, చిత్తూరు రూరల్ మండలానికి 14, నగరి మున్సిపాలిటీకి 11, పలమనేరుకు 5, పుంగనూరుకు 8, గుడిపల్లెకి 16, పాలసముద్రానికి 6, వి.కోటకు 2, పెద్దపంజాణికి 1, వెదురుకుప్పానికి 3 ఉన్నాయి.
మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో ఫార్మసిటీ ఉన్నట్లా లేనట్లా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రం
అమెరికా అధ్యక్షుని కార్యాలయంలోని రిసొల్యూట్ డెస్క్(అధ్యక్షుడు కూర్చునే స్థానం)లో ఆశీనుడై ఉన్న టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఫోటోతో వెలువడిన టైమ్ మ్యాగజైన్ తాజా సంచిక కలకలం సృష్టించింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తిక్రెడ్డి అన్న�
జీవితంలో స్థిరపడాలంటే విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలని చాలామంది భావిస్తుంటారు.
తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు ఆగడంలేదు. హ్యూమన్ ఐఈడీ బాంబు పేరుతో హోటళ్లు పేల్చేస్తామని, అందరూ బయటకు వెళ్లిపోవాలని బెదిరిస్తూ రీనెస్ట్, పాయ్ వైస్రాయ్ హోటళ్లకు ఆదివారం మెయిల్స్ వచ్చాయి. ఆయా హోటళ్ల యజమానుల ఫిర్యాదుతో అలిపిరి ఎస్ఐ నాగార్జునరెడ్డి, బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆయా హోటళ్లకు చేరుకున్నారు. పరిసర ప్రాంతాలు, గదులు, వంటగది.. ఇలా అణువణువు తనిఖీలు చేశారు. ఈ మెయిల్స్ అన్నీ కేరళ నుంచి వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, రెండు రోజుల కిందట తిరుచానూరు సమీపంలోని గ్రాండ్ రిడ్జ్.. అంతకుముందు తిరుపతి రూరల్ పరిధిలోని వ్యవసాయ కళాశాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అలాగే, నాలుగు నెలల కిందట ఈ రెండు హోటళ్లతో పాటు, మరో నాలుగింటికీ బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ప్రతి సారి బాంబు, డాగ్ స్క్వాడ్లు తనిఖీలు చేసి ఎలాంటి బాంబులు లేవని తేల్చేస్తున్నారు.
సామ్రాయి గోజరై కరాటే స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సిరిసి ల్ల పట్టణంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ కరాటే, కుంగ్ ఫూ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ముగిసింది.
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా దర్శించుకున్నారు.
తమిళనాడు రాష్ట్రంపై కేంద్రంలోని మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ఆరోపించారు.
తుంగతుర్తి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రకటించిన విధంగా సన్నధాన్యం రెండు నెలలు పూర్తయినా ఇప్పటివరకు బోనస్ చెల్లించలేదని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.
సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు నిత్యం స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు.
విద్యారంగ సమ స్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు పీఅర్సీని వీలై నంత త్వరగా అమలుచేయాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్య క్షుడు గన్నమనేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
పూర్ణామార్కెట్ వద్ద మెయిన్రోడ్డులో పార్కింగ్కు కేటాయించిన చోట అనధికారికంగా ఏర్పాటుచేసిన దుకాణాల తొలగింపు విషయంలో జీవీఎంసీ అధికారులు వెనక్కి తగ్గడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైసీపీ పశ్చిమ నేతల కోల్డ్వార్ ఒక్కసారిగా భగ్గుమంది. వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ముందే వెలంపల్లి శ్రీనివాసరావు, షేక్ ఆసిఫ్ దాదాపు కొట్టుకునేంత వరకు వెళ్లారు. అరుపులతో మొదలై.. ఒకరినొకరు దూషించుకున్నారు. సుబ్బారెడ్డి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా వీలు పడలేదు. దీంతో సయోధ్య సమావేశాన్ని అర్ధంతరంగా వాయిదా వేసి ఇద్దరినీ వెళ్లిపోమని పంపించేశారు.
ఆరోగ్య కేంద్రంలో అందిస్తు న్న వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లిలో ఉన్న క్రెబ్స్ బయో కెమికల్ కంపెనీని మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఆదేశించింది.
తర్లుపాడులోని నాయుడుపల్లికాలనీ రైల్వేగేట్ వద్ద నున్న బీసీ కాలనీ వాసులు వారం రోజులుగా మంచినీటికి కటకటలాడుతున్నారు.
పగలంతా ఎక్కడ ఉంటారో తెలియదు. ఎక్కడెక్కడ తిరుగుతారో తెలియదు. చీకటి పడుతున్న సమయంలో రహదారులను వెతుక్కుంటూ బయటకొస్తారు. ఎక్కడ మద్యం దుకాణం కనిపిస్తే అందులోకి దూకుతారు. కౌంటర్లను ఖాళీ చేస్తారు. కొద్దిరోజులుగా వరుసగా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మద్యం దుకాణాల్లో సాగుతున్న చోరీల తీరిది. విజయవాడ, మంగళగిరి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ చోరీలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దుకాణాల్లోని కౌంటర్లను కొల్లగొడుతున్నారు. జనవరి 31 నుంచి శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన ఘటనలకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలు ఈ విషయాలను తెలియజేస్తున్నాయి.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడపాలెం సముద్ర తీరంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది.
వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కుడు కార్యక్రమానికి ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వలేదు. ఇందుకు పట్టణంలోని బీసీ బాలుర హాస్టలే ఉదాహరణ.
భూముల రీసర్వేలో మళ్లీ గత తప్పిదాలే చోటుచేసుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో సర్వేయర్ల నిర్లక్ష్యం, నిర్వాకాల కారణంగా సర్వే నెంబర్ల రీ ఫిక్సేషన్ను సరిగ్గా చేయట్లేదని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా కాకుండా, గ్రామ సర్వేయర్ల ఇష్టారాజ్యంగా రీసర్వే జరగటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
జిల్లాలో గీత కార్మికుల మద్యం దుకాణాలకు అనూహ్య స్పందన లభించింది. గతంలో నోటిఫికేషన్ జారీ చేసినా అనుకున్న స్పందన రాక పోవడంతో ప్రభుత్వం మళ్లీ దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు పొడిగించింది. దీంతో జిల్లా ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేసి గీత కార్మికులు ఎక్కడెక్కడ వున్నారు? వారి పరిస్థితి ఏమిటి? దరఖాస్తులు రాకపోవడానికి కారణాలు ఏమిటని ఆరా తీశారు. దీంతో ప్రతి దుకాణానికి రూ.2 లక్షలు చెల్లించి తిరిగి రాని డిపాజిట్గా ఉండటంతో ఆర్థిక స్థోమత అంతగా లేని వారు ఆసక్తి కనపరచలేదు. గడువు పెంచి అధికారులు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రస్తుతం జిల్లాలోని 23 గీత కార్మికుల మద్యం దుకాణాలకు దాదాపు 185 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో తిరుపతి రూరల్ మండలంలోని ఈడిగ సామాజిక వర్గాం నుంచి అత్యధికంగా 30 దరఖాస్తులు వచ్చాయి.
తిరుమల లడ్డూ కల్తీ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమైంది. ఆదివారం ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం నలుగురిని అరెస్టు చే సింది.
మండలంలోని గూడెం గుట్టపై ఆదివారం రాత్రి సత్యదేవుని కల్యాణం వైభవంగా జరిగింది. గోధూళిక సుముహూర్తమున సత్యనారాయణస్వామి-రమాదేవిల కల్యాణాన్ని వేదపండితులు ఆశేష భక్తజనం మధ్య ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల�
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేటు పెరిగితే ఉపేక్షించేది లేదని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) హరీష్కుమార్గుప్తా హెచ్చరించారు.
వరిపంట కోతలు మొదలయ్యాయి. రైతులు ధాన్యాన్ని అమ్మి అప్పులు తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ధాన్యం ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. ముఖ్యంగా పెద్ద జిలకర్ల ధర భారీగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డెల్టా ప్రాంతంలో స్వర్ణముఖి నది పరివాహక గ్రామాల్లో రైతులు ఫిల్టర్ పాయింట్ల కింద వరి సాగుచేశారు. గతేడాది పుట్టి 5204 (పెద్ద జిలకర్లు) రూ.24,500 పలికాయి. దీంతో ఈ ఏడాది కొన్ని గ్రామాల రైతులు బీపీటీ 5204 (పెద్ద జిలకర్లు) రకాన్ని అత్యధికంగా సాగుచేశారు. ఆ రకం ధాన్యం ధర రూ.18,500కు దిగజారింది. ఆ తర్వాత రూ.18,100కు పడిపోయింది. ఆ ధాన్యాన్ని అడిగే దళారులు, మిల్లర్లు లేకపోవడంతో రైతులు దిగాలు పడిపోయారు. ఇలా ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న హైదరాబాద్-మన్నెగూడ రహదారి నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుమారు 46 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి పనులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రారంభించింది. ఎన్.హెచ్-163 హై�
ఆదివారం లేదా ఇతర సెలవు దినాల్లో కూల్చివేత చర్యలు చేపట్టిన హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలవు దినాల్లో ఎందుకు కూల్చాల్సి వస్తున్నదని నిలదీసింది. కూల్చివేతల్లో ఎందుకంత హడావుడి చేస్త
దాళ్వా సాగు నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో నాట్లు పూర్తి కానున్నాయి.
వీరమ్మ తల్లి ఊయల ఉత్సవం భక్తజనసందోహం నడుమ ఆదివారం నేత్రపర్వంగా సాగింది. పదిహేను రోజు పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మెట్టినింటి నుంచి బయలుదేరిన అమ్మవారు నగర వీధుల్లో వైభవంగా ఊరేగి ప్రధాన సెంటర్ సమీపంలోని ఊయల స్తంభాల వద్దకు చేరుకున్నారు. కన్నుల పండువగా ఊయల ఉత్సవం జరుపుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఉయ్యూరు జనసంద్రంగా మారింది.
కన్నెపల్లి మండలానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మొదట శంకుస్థాపన చేసిన చోటే నిర్మించాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని దారిపై రాస్తారోకో నిర్వహిం
యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి విశేష ఘట్టమైన ఎదుర్కోళ్ల మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు.
చింతపల్లిలో ఇండోర్ స్టేడియం అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తోంది. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూపాయి కూడా విడుదల చేయలేదు. ఫలితంగా ఇది పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణాల్లో కదలిక వస్తుందని క్రీడాకారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
మన్యంలో ఆదివారం పర్యాటకుల సందడి తగ్గింది. ప్రస్తుతం విద్యార్థులకు సంవత్సరాంతపు పరీక్షలు జరుగుతుండడంతో పాటు పర్యాటక సీజన్ సైతం ముగుస్తుండడంతో ఏజెన్సీని పర్యాటకులు అంతంతమాత్రంగా సందర్శించారు. అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పెద్దగా సందడి కనిపించలేదు. ఫలితంగా అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటిక, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాలకొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జల విహారి, పెదబయలు మండలంలో తారాబు జలపాతం, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతానికి పర్యాటకులు స్వల్పంగానే వచ్చారు.
ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో భాగం కావాలి
పదో తరగతి పరీక్షల నిర్వహణలో సమూల మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన సంస్కరణలు కఠినంగా అమలైతే పరీక్షా పత్రాల లీకేజీ సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుంది. అలాగే పరీక్ష మధ్యలో అదనపు సమాధానపత్రం అడిగే ఇబ్బంది విద్యార్థులకు తప్పనుంది.
శాసనమండలి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానాన్ని దక్కించుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్ మద్దతుతో మరోసారి బరిలో దిగితే, పీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి టీపీఆర్టీయూ మద్దతుతో పోటీ చేస్తున్నారు.
మండలంలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఆదివారం ఉదయం 9.30 గంటల వరకు పొగమంచు వీడలేదు. దీంతో వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి. పొగమంచు వల్ల తీగ జాతి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి ఐఎఎస్ దర్శించుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్బ్రిడ్జిపై వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. క్వార్ట్జ్ రాయిని తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ నుంచి కాకినాడ పోర్టుకు రవాణాచేస్తున్న లారీ గామన్ బ్రిడ్జిపై కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా బ్రిడ్జి 108వ స్తంభం వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. లారీ బ్యాటరీ షార్ట్ సర్కూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయని డ్రైవర్ లోండంగి శ్రీశైలం తెలిపారు.
మంత్రాలయం మండలం చెట్నహల్లి గ్రామంలో మళ్లీ గొడవ మొదలైంది. శ్మశానం విషయమై మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతిని ధులు ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎంపీపీ కేవీకే దు ర్గారావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన విచ్చే సి మాట్లాడారు. మండలంలో ప్రధాన సమస్యలపై అధికారు లు దృష్టి సారించాలని, వేస విలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ముస్లిం మైనార్టీల కోసం షాదీమహాల్ నిర్మాణాలు వచ్చే యేడాది లోపు నిర్మిస్తామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు
కులగణన తప్పుల తడకని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీసీలకు అన్యాయం చేయద్దని, మళ్లీ శాస్త్రీయంగా రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివార
బూదరాళ్ల పంచాయతీ గరిమండ- కన్నవరం గ్రామాల మధ్య ఎట్టకేలకు నాలుగు కిలో మీటర్లు మేర బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన కల్వర్టు నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి కావడంతో పాటు బీటీ రోడ్డు కూడా నిర్మించడంతో పలు గ్రామాల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రహదారి సౌకర్యం లేక మండలంలోని మారుమూల లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొరగూడ నుంచి ఉబ్బెంగుల వరకు సుమారు ఎనిమిది కిలో మీటర్లు పక్కా రహదారి నిర్మించాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలుమార్లు వేడుకున్నా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు.
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లిలో ఉన్న క్రెబ్స్ బయో కెమికల్ కంపెనీని మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ) ఆదేశించింది. కంపెనీలో ఉత్పత్తుల ద్వారా వచ్చే ప్రమాదకర ఘన, జల వ్యర్థాలను విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలోని పొలాల్లో పారబోయడాన్ని పీసీబీ తీవ్రంగా పరిగణించింది. దీనిపై కంపెనీకి ఏపీపీసీబీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ తరువాత ఉత్పత్తుల నిలిపివేత, కంపెనీ మూసివేతకు ఈ నెల 7న సభ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
తన షాపులో పనిచేసే యువకుడితో కలిసి సినిమాకు వెళ్లాడు.. తిరిగి వస్తూ గోదా వరిపై రోడ్ కం రైలు బ్రిడ్జిపై ద్విచక్రవాహనం ఆపాడు. కిందకు దిగి సెల్ఫోన్లో ఫొటోలు తీయమన్నాడు.. ఫొటో తీస్తుండగానే గోదా వరిలో దూకేశాడు.
పాడేరు డివిజన్లోని 16 కేంద్రాలలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్కు అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈవో కె.అప్పలరాము తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలకు ఎంపీసీ విద్యార్థులు 11,317 మంది, బైపీసీ విద్యార్థులు 1,667 మంది హాజరుకానున్నారని ఆయన తెలిపారు.
మద్యం షాపులకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు..ఇప్పటికే మద్యం షాపులు పాడుకున్న వారు లాభాలు రావడంలేదని లబోదిబో మం టున్నా గీత కార్మికులు వెనక్కు తగ్గలేదు. జి ల్లాలో గీతకులాలకు ప్రభుత్వం కేటా యించిన 13 షాపులకు ఏకంగా 387 దరఖాస్తులు వచ్చాయి.
విద్యుత్ శాఖ సిబ్బంది నిర్వాకంతో నిరుపేద గిరిజనులకు విద్యుత్ బిల్లు వేలాది రూపాయల్లో వచ్చింది. దీంతో వారు షాక్కు గురయ్యారు. 200 యూనిట్ల వరకు ఉచితమని చెప్పి ఇప్పుడు బిల్లు వేలాది రూపాయల్లో రావడమేమిటని వారు వాపోతున్నారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాలతో పాటు ప్రాంగణంలోని పరివార ఆలయాల్లో సైతం చాలా చోట్ల పైకప్పు దెబ్బతిన్నది.
రాంబిల్లి మండలం వాడపాలెం సముద్ర తీరంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. స్నానానికి దిగిన ఇంజనీరింగ్ విద్యార్థి ఒకరు ప్రమాదవశాత్తూ చనిపోగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి రాంబిల్లి పోలీసులు, మెరైన్ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని కొత్తపేటకు చెందిన అన్నదమ్ములైన మొక్క శ్రీధర్, మల్లికార్జునరావులు విశాఖలో స్థిరపడ్డారు.
ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సీసీ కెమెరాల నిఘాతో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు.
Crime News తమకు ఆస్తి పంపకాల్లో సముచిత భాగం ఇవ్వలేదని వెల్జాన్ గ్రూప్ అధినేత జనార్ధనరావుపై ఆయన కూతురు కొడుకు కీర్తి తేజ 73 సార్లు కత్తిపోట్లకు గురి చేశాడు. దీంతో జనార్ధన రావు మరణించగా, పోలీసులు శనివారం కీర్తి �
మండల పరిధిలో రూ.8కోట్ల గోదావరి ఏటిగట్టు పటిష్ఠం చేసే పనులు జరుగుతున్నాయి. పనుల ను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం పరిశీలించారు.
శ్రీశైలం మహా క్షేత్రంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది.
నంద్యాల సాయిబాబానగర్లో గిప్సన్ కాలనీలో కొలువైన తెలుగు బాప్టిస్టు చర్చి 57వ వార్షిక వేడుకలు ఆదివారం ముగిశాయి.
రాజకీయాలకు అతీతంగా బాధితులకు సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. నగరంలోని టీడీపీ అర్బన కార్యాలయంలో ఆదివారం తొమ్మిది మందికి రూ. 9.30 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యేకి వారు కృతజ్ఙతలు తెలిపారు.
మత్స్యకారుల దయనీయ పరిస్థితిని అద్దంపట్టే తండేల్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారని హీరో నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి అన్నారు.
నంద్యాలలో పీఆర్టీయూ 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
జగనన్న కాలనీలో భూ సేకరణపై తాము అవినీతికి పాల్పడలేదని, ఈ విషయంలో ప్రజల మద్య బహిరంగ చర్చకు సిద్దమని వైసీపీ పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి, మున్సిపాల్ వైస్ చైర్మన్ నరసింహులు, కౌన్సిలర్లు సందీప్ రెడ్డి, నాగరాజు ఎమ్మెల్యే పార్థసారథికి సమాల్ విసిరారు.
పట్టణంలో అవుట్డోర్ స్టేడియాన్ని నిర్మించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పార్ధసారఽథి హామీ ఇచ్చారు. స్థానిక మున్సిపల్ మైదానంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన ప్రెండ్షిప్ కప్ క్రికెట్ టోర్నమెంట్ అదివారం ముగిసింది
కోరిన కొర్కెలు తీర్చే కొండమీద రాయుడు స్వామి హనుమద్వాహ నంపై పురువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఐదో రోజు హనుమద్వాహ న సేవ ఆదివారం నేత్ర ప ర్వంగా సాగింది. ఉద యం స్థానిక అంజినేయ స్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవమూర్తుల కు వేద పండితులు ప్ర త్యేక పూజలు నిర్వహిం చారు.
గోవిందుని నామాలతో శ్రీవారి క్షేత్రం మార్మో గింది.
స్థానిక వలీసాబ్ రోడ్డులోని ఫకృద్దీనకు చెందిన గెలాక్సీ మొబైల్షాపులో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఎప్పటిలాగానే ఆదివారం షాపు తెరచి టిఫెన చేయడానికి బయటకు వెళ్లారు.
రైతులకు నాణ్యమైన విద్యుత అందిస్తాం అం టూ ప్రకటనలకే పరిమితం తప్ప అచరణలో లేదు. ఆత్మకూ రు సబ్స్టేషన పనితీరే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మండలంలో ఆత్మకూరు, వడ్డుపల్లి, సనపలలో మూడు సబ్స్టేషన్లు ఉన్నాయి. వడ్డుపల్లి, సనప సబ్స్టేషన్ల ద్వారా వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత సరఫరా చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రభుత్వం నిర్దేశిం చినట్టుగా రానున్న రెండేళ్లలో పూర్తి కావాలి. దీనికంటే ముందు ముంపు గ్రామాలను ఖాళీ చేయించి అక్కడి వారందర్ని పునరావాస కాలనీ లకు తరలించాలి. గత ఏడేళ్లుగా నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయిస్తు న్నట్టు ప్రకటనలు వెలువడుతూనే వచ్చాయి.
అనంతపురం టూటౌన పోలీసుస్టేషనలో హెడ్కానిస్టేబుల్ నారాయణ నాయక్ (57) రోడ్డు ప్రమాదంలో గాయపడి.. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందు తూ శనివారం మరణించాడు.
ఎడ్యుకేషన ఎపిఫని మెరిట్ టాలెంట్ టెస్టులో స్టేట్ మొదటి ర్యాంకులను ధర్మవరం బీఎస్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సాధించినట్టు ఆ పాఠశాల హెచఎం రాంప్రసాద్ తెలిపారు
[23:55]ఇంగ్లండ్తో మ్యాచ్ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ను ఎంతో ఆస్వాదించినట్లు పేర్కొన్నాడు.
[00:02] ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
జిల్లాలోని కుందనపల్లిలో గల ఎన్టీపీసీ యాష్ పాండ్ నుంచి నిత్యం వందలాది బూడిద లారీలు ఓవర్ లోడ్తో వెళుతున్నా సంబంధిత రవాణా శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. లారీల నుంచి బూడిద పడుతుండడంతో వాహనదారులు, పెద్దపల్లి పట్టణంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బూడిద కళ్లల్లో పడు తుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి.
TTD- Ghee Adulteration Case తిరుమల - తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కల్లీ నెయ్యితో లడ్డూ తయారీ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు నలుగురు వ్యక్తులను ఆదివారం అరెస్ట్ చేశారు.
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని బీజేపీ రామగుండం ఇన్చార్జి కందుల సంధ్యారాణి అన్నారు. ఆదివారం ఎన్టీపీసీలో ట్రు ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా 3కే రన్ నిర్వహించారు. ఈ రన్ గోదావరిఖని చౌరస్తా వరకు సాగింది. అనంతరం జరిగిన సభలో కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, ఆరోగ్యమే అసలైన సంపద అని, యువత, మహిళలు, ఉద్యోగస్థులు నిత్యం వ్యామాయం, నడక, జిమ్ అలవాటు చేసుకోవాలన్నారు.
నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. విండ్ పవర్ (పవన విద్యుత్) ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. మొదటి విడతలో విండ్ పవర్ ప్లాంట్లు భారీగానే వెలిశాయి.
ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తానని, గత ఎన్నికలలో వారికి ఇచ్చిన హామీ మేరకు శాస్త్రినగర్లో భూమి బదలాయించి వారి రాకపోకలను సుగమం చేశా నని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. శాస్ర్తినగర్ వద్ద గల పోలీస్ ల్యాండ్తో శాస్త్రినగర్ ప్రజలకు ఇబ్బంది ఏర్పడిందని కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ సాయిరి పద్మ మహేందర్లు గత ఎన్నికలలో విజయరమణారావు దృష్టికి తీసుకెళ్లారు.
[23:19]భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సికింద్రాబాద్లో చోటు చేసుకుంది.
ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎన్టీపీసీ ద్వైపాక్షిక సంఘం(ఎన్బీసీ) సభ్యుడు బాబర్ సలీంపాషా హామీ ఇచ్చారు. రామగుండం ఎన్టీపీసీ విశ్రాం త ఉద్యోగుల సంక్షేమ సంఘం(రేవా), మజ్దూర్ యూనియన్ (ఐఎన్టి యుసి) ఆదివారం పీటీఎస్ జ్యోతి ఫంక్షన్ హాల్లో సూపర్ మీట్ పేరుతో రిటైర్డ్ ఉద్యోగుల సమ్మేళనాన్ని నిర్వహించారు.
కమ్మసిగడాం మహాలక్ష్మి తల్లి జాతర చివరి రోజు ఆదివారం అంబరా న్ని తాకింది.
Creation of city forest పర్యాటకాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణాలు, నగరాలకు సమీపాన ఉన్న అటవీ ప్రాంతాల్లో నగర వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించి పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి కోసంగిపురం జంక్షన్ సమీపంలో 125 ఎకరాల్లో ‘మెండు నగర వనం’ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది.
Water Issues నారాయణపురం ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో ఆయకట్టు రైతులకు ఏటా సాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతేడాది ఖరీఫ్ సీజన్లో కూడా ఎచ్చెర్ల నియోజకవర్గంలో శివారు ప్రాంత రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదురయ్యాయి.
కళలు భవిష్య త్తు తరాలకు అందించే చరిత్ర కు సాక్ష్యాలుగా నిలుస్తాయని కేంద్రమంత్రి కింజరాపు రా మ్మోహన్నాయుడు అన్నారు.
Devotees మాఘ ఆదివారాన్ని పురస్కరించుకుని అరసవల్లిలో ఆదిత్యుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇంద్రపుష్కరిణి సమీపాన రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించి, క్షీరాన్నం వండి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు.
యోగా సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్ పాల్ అన్నారు.
గద్వాల కోటలో వెలసిన సంస్థానాధీశుల ఇలవేల్పు భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
యాదవులకు కేడీసీసీ బ్యాంక్ చైర్మన కేటాయించాలని యాదవ సామాజిక వర్గం నాయకులు డిమాండ్ చేశారు.
ప్రత్యే కాధికారుల పాలనలో జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. గతే డాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలక మండళ్ల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన ఏర్పాటు చేశారు. సంవత్సరకాలంగా జవాబుదారీ తనం లేక ప్ర జలు నానా అవస్థలు పడుతున్నారు.
యా సంగి సాగు రైతులకు చివరి వరకు సాగునీరు అందుతుందా? లేదా? అనే సందిగ్ధంతో ఉన్నారు. దినదినం జూరాల ప్రాజెక్టు జలాశయంలో నీటి ని ల్వలు తగ్గుతూ వస్తుండటంతో రైతులు అయోమ యానికి గురవుతున్నారు.
Festivities జి.సిగడాం మండలం నిద్దాంలో నిద్దాలమ్మ యాత్ర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష దీపోత్సవం భక్తులను ఆకట్టుకుంది.
కోడుమూరు పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఉత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణస్వామి పుణ్యక్షే త్రంలో స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సత్యదే వుడి కల్యాణం వైభవంగా నిర్వహించారు.
తెలిసీ తెలియని వయస్సు.. పిల్లలకు వాహనం చేతుల్లో ఉంటే దూసుకెళ్లే మనసత్వం.. ఇవన్నీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 18 ఇళ్లు నిండని వారికి మన దేశంలో వాహనాలు నడపడానికి అనుమతి లేదు.
అటవీ శాఖ అధికారులు వన్య ప్రాణులను సంరక్షించ డంతో పాటు అడవులను కాపాడడంలో తీసుకుంటున్న సత్పలితాలు ఇస్తున్నాయి. జిల్లాలోని చెన్నూ రు, బెల్లంపల్లి అటవీ డివిజన్ పరిధిలో కుష్నపల్లి, నీల్వాయి రేంజ్లు ఉన్నాయి.
rob is very late చీపురుపల్లి పట్టణ నడిబొడ్డున చేపట్టిన ఆర్వోబీ(రైల్వే ఓవర్ బ్రిడ్జి) పనులు నత్తనడకగా సాగుతున్నాయి. మూడేళ్లుగా ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణానికి స్థానికులు, మూడు జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో ఏడాదైనా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
మండలంలోని మాధవరం గ్రామంలో సాలీ బసయ్యస్వామి రథోత్సవాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు.
వేమనపల్లి మండలం సుం పుటం గ్రామ శివారు ప్రాంతం నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత నది ప్రాంతంలోని కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న అపురూప మైన శిలాజ సంపదను కొందరు అక్రమంగా పగులగొట్టి మత్తడి వాగు అప్రోచ్రోడ్డు నిర్మాణానికి వాడుతున్నారని బీజేపీ నాయకులు మండి పడ్డారు.
what is correct మెంటాడ మండలం కూనేరు పంచాయతీ మిర్తివలస గ్రామానికి చెందిన పాడి గౌరమ్మ ఆస్పత్రుల్లో కాకుండా 108లో ప్రసవించిన ఉదంతంపై జిల్లా వైద్య వర్గాల్లో నేటికీ చర్చ నడుస్తోంది. ఎందుకలా జరిగింది? పీహెచ్సీ సిబ్బంది ఏం చెప్పారు? ఏరియా ఆస్పత్రి సిబ్బంది ఎలా స్పందించారు? నిర్లక్ష్యం చేసిందెవరు? తదితర అంశాలపై విడివిడిగా విచారిస్తున్న ఇద్దరు జిల్లా స్థాయి మహిళా అధికారులు వేర్వేరు ప్రకటనలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. కేసు తీవ్రతను తగ్గించేందుకు తెరవెనుక ప్రయత్నాలేవో జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వారిద్దరూ భార్యభర్తలు.. తరచూ గొడవపడుతున్నారు.. ఈ క్రమంలో క్షణికాశంతో విచక్షణ కోల్పోయిన భర్త భార్యపై దాడి చేశాడు.
నందిగాం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1987-92 మధ్య ఆరు నుంచి పదో తరగతి నుంచి వరకు చదువుకున్న విద్యార్థులు 32 ఏళ్ల తరువాత ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు బంగారు రథంపై విహారించారు.
కలిసి రండి... తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి అధ్వర్యంలో పార్టీ కోసం కష్టపడి పనిచే ద్దామని టీడీపీ జిల్లా కార్య దర్శి యర్రగుడి సురేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన కేవీ రమణ పేర్కొన్నా రు.
ఫిట్స్తో ఓ వ్యవసాయ కూలీ మృతిచెందాడు. ఈ ఘటన శామీర్పేట్ పోలీ్సస్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
దోమ మండలంలోని దొంగ ఎన్కెపల్లి గ్రామానికి చెందిన పిల్లి సాయిబాబా పొలం దగ్గర పశువుల పాకలో కట్టేసిన లేగ దూడపై శనివారం రాత్రి గుర్తు తెలియని అటవీ జంతువు దాడి చేయడంతో మృతి చెందింది.
ఏ ప్రభుత్వం వచ్చినా తమ పని మాత్రం మారదన్నట్టుగా ఉపాధి సిబ్బంది వ్యవ హారశ్తెలి కనిపిస్తోంది.
మండల పరిధిలోని దేవిబెట్ట గ్రామంలో రంగస్వామి జాతరను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర ఒంగోలు (నాలుగు పళ్లసైజు) ఎద్దుల బండలాగుడు పోటీలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి.
కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది.
తంబళ్లప ల్లె మండలం కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్స వాలల్లో భాగంగా ఆదివారం శ్రీనివాసుడి కల్యా ణం కమనీయంగా జరిగింది.
నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని, నల్లమల అమ్రాబాద్ అభయారణ్యంలో మంటలు చెలరేగా యి.
empty stomach bath benefits: తిన్న తర్వాత స్నానం చేయకూడదని మనవాళ్లు చాలా మందే చెబుతుంటారు. అయితే, ఖాళీ కడుపుతో స్నానం చేయడం వల్ల శరీరానికి ఏం జరుగుతుందో మీకు తెలుసా?
దేశ వ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీల చైత న్యం కోసం రాజకీయ శిక్షణా తరగతులు నిర్వ హించేందుకు శ్రీకారం చుట్టిందని ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లింగంనాయక్ అన్నారు.
ఇటీవల నెమలికంటి నవీన్కుమార్ మృతి జి ల్లాలో చర్చనీయంగా మారింది. మొదట నవీన్కుమార్, ట్రాన్స్జెండర్ కాలనీవాసులుగా, తర్వాత వారిద్దరు సన్నిహితంగా ఉన్నట్లు వా ర్తలు వచ్చాయి.
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ రెండో విడత జనరల్, వృత్తివిద్యా ప్రయోగ పరీక్ష కేం ద్రాలను ఆదివారం డీఐఈవో, పరీక్షల జిల్లా క న్వీనర్ హృదయరాజు తనిఖీ చేశారు.
మేడికొం డ గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటించే వరకు ఉద్యమిస్తూనే ఉంటామని మేడికొండ మండల సాధన సమితిసభ్యులు ఈశ్వర్, అయి జ అఖిలపక్ష కమిటీ సభ్యులు నాగర్దొడ్ది వెంకట్రాములు నినదించారు.
నాగర్కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాల యంలో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి.
మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.
హైబ్రి డ్ ఎన్యూనిటీ మోడ్ (హ్యామ్)లో కల్వకుర్తి ని యోజకవర్గంలోని పంచాయతీరాజ్ రోడ్లను అభి వృద్ధి పరుస్తామని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి తెలిపారు.
బొబ్బిలి రైల్వే ప్లాట్ఫారం శివారున ఆది వారం పట్టాలు దాటుతుండగా సమతా ఎక్ప్రెస్ ఢీకొన్న ఘటనలో పక్కి గ్రా మానికి చెందిన వృద్ధుడు బంకురు రాము గాయపడ్డాడు.
అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు, ఢిల్లీలో జరిగిన ప్రపంచకప్ ఖోఖో పోటీలో విశ్వ విజేతగా నిలిచి భారత్ జట్టులో ప్రాతినిఽథ్యం పొందిన పి.శివారెడ్డిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సత్కరించారు. ప్రపంచకప్ ఖోఖో పోటీలో భారత్ జట్టులో పాల్గొన్న రాష్ట్ర క్రీడాకారుడు శివారెడ్డికి దీర్ఘకాలం పంగులూరు ఎస్ఆర్ ఆర్ అకాడమీలో శిక్షణ ఇచ్చిన రాష్ట్ర ఖోఖో అసోషియేషన్ కార్యదర్శి యం.సీతారామిరెడ్డి ఆదివారం మంత్రి గొట్టిపాటిని చిలకలూరిపేటలోని ఆయన నివాస గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసమే పీఆర్టీయూ పుట్టిందని ఆ సంఘం జిల్లా ప్రఽధాన కార్యదర్శి జి.సుధాకర్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు బుచ్చారెడ్డి అన్నారు.
గిరిజనులపై ఒడిశా ప్రభుత్వం దౌర్జన్యం ఆపాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ కార్యదర్శి గెమ్మెల జానకి డిమాండ్ చేశారు.
సర్పవరం జంక్షన్, ఫిబ్రవరి 9 (ఆంధ్ర జ్యోతి): వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ,జిల్లా ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తున్న లారీ యూనియన్ల వ్యవస్థ బలోపేతానికి సంపూర్ణ సహకారం అందిస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా లారీ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన దుగ్గ
అడ్డాకుల, మూసాపేట ఉమ్మడి మండలాల పరిధిలోని అక్రమార్కులు ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండలంలోని కొత్తపేట, మాధారం గ్రామాల్లో ఆదివారం ఎంపీ డీకే అరుణ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను బీజేపీ మండల నాయకులు ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యారంగాన్ని, పాఠశాలలను రక్షిం చుకో వాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ జేసీ రాజు పిలుపునిచ్చారు.
పిఠాపురం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మానవజన్మకు ముక్తి ద్వారా సార్థకత చేకూరుతుందని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ఆలీషా అన్నారు. పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 97వ వార్షిక మహాసభలను పీఠాధిపతి ఉమర్ఆలీషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రా
సర్పవరం జంక్షన్, ఫిబ్రవరి 9 (ఆంధ్ర జ్యోతి): మాఘమాస మహోత్సవాల్లో భాగంగా గత రెండు ఆదివారాలుగా నిర్వహిస్తోన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి తిరునాళ్లు అశేష భక్తుల నడుమ అత్యంత వైభవంగా సాగుతున్నాయి. కాకినాడ రూరల్ సర్పవరంలో వేంచేసిన శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామిని దర్శించుకునేందుకు రెండో ఆది వారం తెల్లవారుజాము నుంచే అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
ఊట్కూర్ మండలం చిన్నపొర్ల, నారాయణపేట జిల్లా కేంద్రంలోని శిశుమందిర్ ఉన్నత పాఠశాలల్లో ఆదివారం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు.
పెద్ద పొర్ల గ్రామం నుంచి గాడుదుల వాగు ద్వారా ఊట్కూర్కు వెళ్లే రహదారిని మెటల్ రోడ్డుగా మార్చి రైతులను ఆదుకోవాలని పెద్దపొర్ల గ్రామ రైతులు ఆదివారం మక్తల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
మక్తల్ నుంచి వడ్వాట్ రోడ్లో బాలబాలికలకు పది కిలోమీటర్ల సైక్లింగ్ పోటీలను ఆదివారం విశ్రాంత పీఈటీ గోపాలం, డీవైఎస్వో వెంకటే ష్శెట్టి జెండా ఊపి ప్రారంభించారు.
India vs England: రోహిత్ శర్మ సూపర్ సెంచరీ, గిల్ హాఫ్ సెంచరీలతో రెండో వన్డేలో కూడా ఇంగ్లాండ్ పై టీమిండియా విక్టరీ అందుకుంది. ఈ క్రమంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ లెజెండరీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ ను అధిగమించి మరో మైలురాయిని అందుకున్నాడు.
ఐకమత్యానికి, భక్తికి నిదర్శనం కురువ కులస్తులని ఎంపీ డీకే.అరుణ అన్నారు.
తోటపల్లి పూర్వపు ఎడమ, కుడి కాలువల ఆధునికీకరణ పనులు మళ్లీ ఆగిపోయాయి. రాష్ట్రంలో 25 శాతం లోపు పనులు జరిగిన ప్రాజెక్టులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తోటపల్లి కూడా ఉంది. ఇప్పటి వరకు 23 శాతం మేరకే పనులు జరిగాయి.
Mahindra BE 6 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) దేశీయ మార్కెట్లో త్వరలో ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నది.
నులి పురుగుల నివారణ అనేది రక్తహీనత, పౌష్టికాహార లోపం, వ్యక్తిగత శుభ్రత వంటి అంశాలతో ముడిపడింది.
వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామ దేవస్థానాల్లో స్వామివార్ల కల్యాణ మహోత్సవాలు ఆదివారం ముగిశాయి.
ఏనుగుల గుంపు ఆదివారం నందివానివలస సమీపంలోని తామర చెరువు వద్ద ప్రత్యక్షమైంది. కురుపాం నియోజకవర్గం పరిధిలోని కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో గత కొద్ది రోజులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి.
మెగా, అల్లు ఫ్యామిలీలు దూరమవుతున్నాయనే రూమర్లు వినిపిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` సినిమాపై చిరంజీవి స్పందించారు. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో గెలిచిన భారత్ వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది.
[22:45]గాజాలో కరవు దాదాపు తగ్గుముఖం పట్టిందని ఐరాస మానవతా విభాగం చీఫ్ టామ్ ఫ్లెచర్ వెల్లడించారు.
[22:41]మహారాష్ట్ర ప్రభుత్వం ఏడు నగరాల్లో డే కేర్ కీమోథెరఫీ సెంటర్లు ఏర్పాటు చేయనుందని డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే వెల్లడించారు.
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామాపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు.రెండేళ్లుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో జాతి హింసకు బీరేన్ సింగ్ కా
[22:37]విశ్వక్సేన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘లైలా’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చీరాల నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులకు అండగా ఉండి, వారి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్వీఎ్సఎ్సజేఆర్ ఆర్యవైశ్య కల్యాణ మండపం ఆధునీకీరణలకు సంబంఽధించి భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
[22:22]కుంభమేళా ప్రారంభమై 28రోజులు గడుస్తున్నా.. రద్దీ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిపోతున్నాయి.
యద్దనపూడి మండలంలోని రెండుగ్రామాలకు చెందిన ఫిల్టర్ బెడ్లకు డీఎంఎఫ్ నిధులు రూ.18.50లక్షల మంజూరుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషి చేశారు. ఈ మేరకు అనంతవరానికి రూ.10లక్షలు, పోలూరుకు రూ.8.50లక్షలు రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు నిధులు మంజూ రు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యే క కృషితో కలెక్టర్, చైర్మన్ జే వెంకటమురళి డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
India vs England: ఇంగ్లాంగ్ తో కటక్ లో జరిగిన రెండ్ వన్డే మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ల సూపర్ ఇన్నింగ్స్ లతో టీమిండియా విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది.
టీడీపీ కూటమి పాలనలో ఆరోగ్యశ్రీకి మహర్దశ పట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వైద్య రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. చీరాల ఎల్బీఎస్ నగర్లో ఆదివారం ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ 100 పడకల హాస్పిటల్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో పేదలకు వైద్య సేవలు అందలేదని విమర్శించారు.
[22:02]చిరంజీవి ముఖ్య అతిథిగా తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది ‘లైలా చిత్ర బృందం. విశ్వక్సేన్ హీరోగా రూపొందిన సినిమా ఇది.
[22:05]తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Ajith Kumar Car Accident : దుబాయ్ కారు యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ పోర్చుగల్లో జరుగుతున్న కార్ రేస్లో అజిత్ కారు యాక్సిడెంట్కు గురయ్యారు.
సీఎస్పురం మండలంలోని మిట్టపాలెం శ్రీనారాయణస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఈవో నరసింహాబాబు తెలిపారు. ఆదివారం దేవదాయ, గుంటూరు జోన్ ఇంజనీర్ విభాగానికి చెందిన సీహెచ్ శ్రీనివాసులు, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులు దేవస్థానాన్ని సందర్శించారు.
విద్యారంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు గత వైసీపీ ప్రభుత్వం అమలుచేసిన నాడు-నేడు పథకం అభాసుపాలైంది. గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో తరగతి గదుల భవనాలు, ఇతర నిర్మాణాలు గత రెండేళ్లుగా నిలిచిపోయాయి. విద్యా సంవత్సరం మధ్యలో ప్రారంభించిన తరగతి గదుల భవనాలు మొండిగోడలతో వెక్కిరిస్తున్నాయి. విద్యార్థులు మౌలిక వసతులు లేక ఇబ్బండులు పడుతున్నారు.
కటక్లో ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 4
జంతువులు మనుషుల మధ్య ప్రేమ, విధేయత అనేది మనం కథల్లో చదువుతుంటాం..చూస్తుంటాం..కానీ నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన అరుదుగా జరుగుతుంటాయి..అలాంటిదే ఓ ఏనుగు
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముప్పాళ్ల మండలంలోని బ
టీ20 క్రికెట్ అంటే బౌండరీల వర్షం. ఒక ఓవర్లో 20, 25 పరుగులు చేస్తే ఔరా అంటాం. 30 పరుగులు కొడితే విధ్వంసం అంటాం. అదే ఒకే ఓవర్ లో 36 పరుగులు కొడితే అద్భు
Cricket కటక్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించింది టీమిండియా. వన్డేల్లో భారత్కు వరుసగా ఇది ఏడో విజయం.
[21:50]తెలంగాణలో కులగణన సర్వే పారదర్శకంగా జరిగిందని.. కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీ కులగణనను తప్పుల తడక అనటం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు.
[21:51]ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ మెరుపు సెంచరీ(90 బంతుల్లో 119: 12 ఫోర్లు, 7 సిక్సర్లు)తో
Viral Video: ఇటీవల కాలంలో యువత గుండెపోటుతో హఠాత్తుగా మరణిస్తున్నారు. ముఖ్యంగా పె�
[21:28]నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమా విజయం పట్ల నాగార్జున ఆనందం వ్యక్తం చేస్తూ స్పెషల్ పోస్టు పెట్టారు.
Laila : విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైలా. రామ నారాయణ్ దర్శకత్వంలో తె�
ఓ వ్యక్తి తన కారును వెనుక వైపు ఎవరూ ఢీకొట్టకుండా ఏదైనా వినూత్నంగా చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. కారు వెనుక ఎలాంటి కొటేషన్లు రాయకుండా.. ఓ వింత నిర్ణయం తీసుకున్నాడు..
bhagyanagar express: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్, కాగజ్ నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైల్ను రద్దు చేసింది.
ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ పరుగుల వరద పారించాడు. 76 బంతుల్లో సెంచరీ చేసి పలు రికార్డులు బద్దలకొట్టాడు.
తన గెలుపును పంచుకుంటూ మాజీ ముఖ్యమంత్రి అతిషి డాన్స్ చేసినట్టు ఓ వీడియో లీక్ అయింది. దీనిపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా కులగణనపై కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. కులగణన పారదర్శకంగా
Hyderabad నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ ఈ నెల 15వ తేదీన ముగియనుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన పుష్ప 2: ది రూల్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ సినిమాలో రష్మిక హీరో భార్య శ్రీవల్లి పాత్రలో నటించింది. అయిత
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను ర�
FPI విదేశీ ఫోర్ట్పోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకూ రూ.7,300 కోట్ల (840 మిలియన్ డాలర్లు) విలువైన పెట్టుబడులను ఉపసంహరించారు.
మనకు ఉపయోగించేందుకు అనేక రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ మనలో చాలా మంది రీఫైన్ చేయబడిన నూనెలనే ఎక్కువగా వాడుతుంటారు. పూర్వకాలంలో మన పెద్దలు గానుగలో ఆడించిన నూనెలను వాడేవారు.
Hyderabad ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ట్రావెల్ నిర్వహాకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
Rohit Sharma Century: భారత కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్ తో కటక్ లో సెంచరీతో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. తన సెంచరీ (119 పరుగులు) ఇన్నింగ్స్ లో అద్భుతమైన షాట్స్ తో భారీ సిక్సర్లు బాదాడు.
MLC Elections కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ (పట్టభద్రులు, టీచర్స్) నియోజకవర్గాలకు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ (టీచర్స్) నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు సోమవారంతో ముగియనున్నది.
రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో కార్లన్నీ ఆగిపోయి ఉంటాయి. అయితే కొందరు బైకర్లు మాత్రం కార్ల మధ్యలో ఉన్న గ్యాప్లో నుంచి ముందుకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. చివరకు ఏం జరిగిందో చూడండి..
Thandel : తండేల్ సినిమాతో యువ సామ్రాట్ నాగ చైతన్య మంచి హిట్ అందుకున్నారు. చందు మ�
రాత్రి పూట డ్రైవింగ్ చేసే వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Summer వేసవి రాకముందే ఎండలు భగభగ మండిపోతున్నాయి. సాధారణంగా వేసవి కాలం ఏప్రిల్ నుంచి మే వరకు ఉంటుది. ఆ సమయంలో ఎండలు దంచికొడతాయి.
[21:00]ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..
మహాకుంభ్ మేళాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన సుమారు 8 గంటల సేపు జరుగుతుంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. తొలుత సంగమ స్నానం, అనంతరం అక్షయ్వత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజ, దర్శనంలో పాల్గొంటారు.
[20:56]నాంపల్లిలో నుమాయిష్ సందడి కొనసాగుతోంది. ఫిబ్రవరి 15తో నుమాయిష్ ముగియనుందని నిర్వాహకులు ప్రకటించారు.
ములుగు జిల్లా గోవిందరావుపేటలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రె
మహాకుంభమేళా సందర్భంగా యూపీలోని ప్రయాగ్ రాజ్కు భారీఎత్తున భక్తులు పోటెత్తారు. రైల్వే స్టేషన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం (ఫిబ్రవరి9) భక్తుల
మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా వారికి మాత్రం ర
Asteroid: గ్రహశకలాలు భూమికి ఎప్పటికీ ప్రమాదకరంగానే ఉంటాయి. కొన్ని మిలియన్ ఏళ్ల �
ప్రయాగ్ రాజ్:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం(ఫిబ్రవరి10) కుంభమేళాకు వెళ్లనున్నారు. ప్రయాగ్ రాజ్ పవిత్ర గంగా, జమునా, సరస్వతి నదులు త్రివేణి సంగమంలో ప
Students suspended for ragging మెడికల్ కాలేజీకి చెందిన సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. 8 మంది విద్యార్థులను ఆరు నెలలపాటు సస్పెండ్ చేసింది. అలా�
Hyderabad రోడ్డు ప్రమాదంలో చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళినా... అందరి గుండెల్లో కలకాలం నిలిచిపోయింది ఓ డాక్టర్. తను మరణిస్తూ మరో ఐదుగురి భవిష్యత్కు కొత్త బాటలు వేసింది యువ డాక్టర్ నంగి భూమిక రెడ్డి.
సికింద్రాబాద్లో భారీగా గంజాయి పట్టివేత కలకలం రేపుతోంది. జింఖానా గ్రౌండ్
రోహిత్ శర్మ చాలా కాలం విఫలమవుతున్నాడు. కానీ ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డ
తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ పోరు కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా పోటీ చేద్దామా అని చూస్తున్నారు. అయితే కొన్ని &nb
HHVM Surprise: పవన్ కళ్యాణ్ నటిస్తున్న `హరిహర వీరమల్లు` మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ ఫస్టాఫ్ వర్క్ కంప్లీట్ అయ్యిందట. పవన్ షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తుంది.
కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు సెంచరీతో అదరగొట్టాడు. కటక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోవడమే కాదు.. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా సైతం ఓటమి పాలయ్యారు. మరి అలాంటి వేళ.. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా హస్తం పార్టీకి ఆయన స్నేహ హస్తం అందిస్తారా? లేక కటీఫ్ చెబుతారా? అనే ఓ మీమాంస సామాన్యుడిలో కొనసాగుతోంది.
Pushpa 2 : మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఐకా�
[20:27]ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ శతకం బాదాడు.
తెలంగాణలో బీఆర్ఎస్ది ఇక ముగిసిన అధ్యాయమని, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రంలో మిగిలాయని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ఉందని, త్వరలో అక్కడా ఆ పార్టీ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.
CPIML జవహర్నగర్, ఫిబ్రవరి 9 : నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి... వృద్ధులకు రూ. 4వేల పింఛన్ ఏమైందని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఝన్సీ ప్రశ్నించారు.
ఎంసీడీలో ఎన్నికైన కౌన్సిలర్లు 250 మంది ఉంటారు. అదనంగా, ఏడుగురు ఢిల్లీ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు కూడా మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు.
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఒకటేనా.. ఏకపక్ష ధోరణితో ముందుకెళ్లడమే రెండు పార్టీల పరాజయానికి కారణమా.. కేజ్రీవాల్లో జగన్ లక్షణాలు అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం ఎంత..?
India vs England: భారత కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. కేవలం 30 బంతుల్లోనే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ తుఫాను హాఫ్ సెంచరీ కొట్టాడు. వన్డే క్రికెట్లో రోహిత్కు ఇది 48వ అర్ధ సెంచరీ. ఆ తర్వాత దానిని 76 బంతుల్లో సెంచరీగా మార్చాడు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన కొడుక�
Harish Rao రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే మరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. సన్నవడ్లు అమ్ముకొని రెండు నెలలైనా రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు అని హరీశ్రావు మండిపడ�
మెట్రో రైల్లో ఓ యువకుడు కూర్చుని నిద్రపోతుంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. రైలు స్టేషన్లో ఆగగానే ఓ యువతి సడన్గా అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..
టైటిల్: మద్రాస్కారన్, ప్లాట్ ఫాం: ఆహా (తమిళం) డైరెక్టర్: వాలి మోహన్ దాస్ నటీనటులు: షేన్ నిగమ్, కలైయరసన్, నిహారిక కొణిదెల, ఐశ్వర్
[19:41]దిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయంపై స్పందించిన ఆ పార్టీ మాజీ నేత ప్రశాంత్ భూషణ్.. కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు చేశారు.
అనకాపల్లి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.. రాంబిల్ల
Hyundai Venue ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) త్వరలో తన హ్యుండాయ్ వెన్యూ -2025 కారును ఆవిష్కరించనున్నది.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు. ఆదివారం ( ఫిబ
జనసేన తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్పై ఓ మహిళ కోటి ఇరవై డబ్బులు ఇవ్వాలంటూ ఆ
ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2026 మార్చి 31 వరకు దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామన్నారు. &n
Badradri KothaGudem అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా జూలూరుపాడు మండల కేంద్రంలోని తారు రోడ్డు మట్టి రోడ్డుగా దర్శనమిస్తోంది. ఒకవైపు వాయు కాలుష్యం మరోవైపు వాహన రాకపోకలతో లేస్తున్న దుమ్ముతో ప్ర�
మీరు స్మార్ట్టీవీ కొనాలనుకుంటున్నారా..బిగ్ సైజ్ టీవీ తక్కువ ధరలో కావాలనుకుంటున్నారు..స్మార్ట్ టీవీలను బెస్ట్ ఆఫర్లకోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకో
[19:36]సన్నవడ్లకు బోనస్ పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ‘మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాటలు గొప్ప.. చేతలు చేదు’ అని ఎద్దేవా చేశారు.
ఫేస్బుక్ ద్వారా పాక్ యువతి ప్రేమలో పడ్డ ఓ 20 ఏళ్ల భారతీయ యువకుడు చివరకు పాకిస్థాన్ చేరి ఇక్కట్ల పాలయ్యాడు. అతడి ప్రేమను యువతి తిరస్కరించడంతో ఇబ్బందుల్లో పడి చివరకు పాక్ పోలీసులకు చిక్కాడు. అతడి కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.
Drunk Man Drives SUV On Railway Track ఒక వ్యక్తి మద్యం మత్తులో కారును రైల్వే ట్రాక్పై నడిపాడు. దీంతో రైలు పట్టాల వద్ద అది ఆగిపోయింది. అక్కడ చిక్కుకున్న ఆ కారును చూసి రైల్వే అధికారులు ఆందోళన చెందారు. ఆ పట్టాలపై వస్తున్న గూడ్స్
Mirchi Farmer చండ్రుగొండ, ఫిబ్రవరి 09 : ఈ ఏడాది మిరప రైతులకు కష్టాలు తప్పడం లేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది మార్కెట్ ధరలు విపరీతమైన తేడా తగ్గుదల కనిపిస్తుంది. రూ.21 వేలకు మద్దతు ధర లభిస్తే, ప్రస్తుతం రూ.14 వేల లోపే కింటా ధర లభ�
ఆంధ్రప్రదేశ్: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బొల్లవరం గ్రామానికి పని నిమిత్తం వెళ్లిన మహిళా కూలీలకు అనుకోని ఘటన ఎదురైంది.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ చక్రవర్తి ముంబై కార్యాలయంలో రూ.40 లక్షల దొంగతనం జరిగినట్లు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అయితే ప్రీతమ్ చక్రవర్తి
[19:21]సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
[19:26]నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు ఎన్ఎండీ ఫరూఖ్, ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Akhanda 2 Update: బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.
[19:14]తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు.
ఓ యువకుడు వినూత్నంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా ఏదోటి చేసి వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు అంతా అవాక్కయ్యేలా వ్యవహరించాడు. బాత్రూంలోకి వెళ్లిన ఆ వ్యక్తి.. అక్కడి టాయిలెట్ కమోడ్ వద్ద కూర్చున్నాడు. చివరకు అతడు ఏం చేశాడో చూసి అంతా అవాక్కవుతున్నారు..
అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ శర్మకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో కాదు బౌండరీలు బాదడంలో రోహిత్ ముందే ఉంటాడు. ఇక సిక్సులు విషయంలో తనకు తానే సాటి. ఫార్మాట్
Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడినట్లు అమెరికా ప్రెస
గత కొద్దిరోజులుగా జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ పై మహిళ ఆరోపణలు, అందుకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్
TUCI కారేపల్లి, ఫిబ్రవరి 9 : ఈనెల 16వ తేదీన కారేపల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) మండలం ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కే. శ్రీనివా
IMEC: ఈ వారం ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. డొనాల్డ్ ట్ర�
Mumbai indians: దక్షిణాఫ్రికాలో జరిగిన SA20 క్రికెట్ టోర్నమెంట్లో MI కేప్టౌన్ జట్టు, సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును ఓడించి ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుంది.
ఢిల్లీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇందుకు భిన్నంగా పారదర్శకతతో పాలించలో విఫలమైందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. 2015లో ప్రశాంత్ భూషణ్ను పార్టీ నుంచి 'ఆప్' బహిష్కరించింది.
కులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార�
టైటిల్: వివేకానందన్ వైరల్, ప్లాట్ ఫాం : ఆహా డైరెక్టర్: కమల్ నటీనటులు: షైన్ టామ్ చాకో, శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మ
Road accident మెక్సికో (Mexico) దక్షిణ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంకున్ నుంచి టబాస్కోకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది.
[18:54]పల్నాడు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
BRS Party : రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో కోతలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పథకాలు అమల్లో సైతం కోతలు చెబుతోందని ఎద్దేవా చేశారు.
జీవిత చరమాంకానికి చేరుకున్న తన సంరక్షకుడికి తుది వీడ్కోలు పలికేందుకు వచ్చిన ఓ ఏనుగు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ వీడియోకు భారీగా వ్యూ్స్ వచ్చిపడుతున్నాయి.
కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో మ్యాచ్ కు అంతరాయం కలిగింది. ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. దీంతో మ్యాచ్ కు అంపైర్లు ఇ
ఎల్లప్పుడూ బరువును నియంత్రణలో ఉంచుకోవడంతోపాటు అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాన్ని మనం రోజూ తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన ఆహారాలను తీసుకుంటేనే మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఓ యువకుడు కారులో యువతి వద్దకు వెళ్లాడు. ఆమె వద్దకు కేక్ తీసుకెళ్లి తినిపించి, ప్రపోజ్ చేయాలని చూస్తాడు. అయితే ఇందుకు ఆమె తిరస్కరిస్తుంది. కేక్ తినకుండా తల పక్కకు తిప్పుకొంటుంది. దీంతో చివరకు అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..
Delhi BJP ఢిల్లీ (Delhil) అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీ.. కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Vinay Kumar Saxena) ను కలిసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్
CPM మధిర : పేదల ఇళ్ల స్థలాలు లాక్కుంటే ఉద్యమం నిర్వహిస్తామని సీపీఎం (CPM) పార్టీ జిల్లా నాయకులు శీలం నరసింహారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని సీపీఎం పార్టీ నాయకులు రెవెన్యూ అధికారులు సర్వే
ORR ఔటర్ రింగ్ రోడ్డుపై కొంత మంది యువకులు రెచ్చిపోయారు. లగ్జరికార్లను గింగిరాలు తిప్పుతూ రేసింగ్లు నిర్వహిస్తు సీసీ కెమెరాలకు చిక్కారు.
[18:33]మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు.
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఇంఫాల్లోని రాజ్భవన్లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు తన రాజీనామా లేఖను అందజేశారు.
Gunmen Loot Rifles పోలీస్ అవుట్పోస్ట్పై దుండగులు దాడి చేశారు. రైఫిల్స్, మందుగుండు సామగ్రిని ఎత్తుకెళ్లారు. దీంతో అదనపు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. దుండగుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
[18:28]ప్రజల కోసం పనిచేసి.. వారి సమస్యల్ని పరిష్కరించాలని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.
నెల్లూరులోని ఓ శిశుమందిర్లో ఏడో తరగతి చిన్నారిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ చిన్నారిని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి ఒడికట్టాడు కామాంధుడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడు.
Manipur: మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేాశారు. రాజీనామా లేఖను గవర్నర్కు ఆయన అందజేశారు.
Biren Singh: రెండేళ్లుగా జాతుల ఘర్షణతో అట్టుడుకుతున్న మణిపూర్లో కీలక పరిణామం చో
Biren Singh మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు.
[18:23]రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కుంభమేళా పర్యటన ఖరారైంది. సోమవారం ప్రయాగ్రాజ్కు వెళ్లనున్నారు.
Manchireddy Kishan Reddy ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే ఫార్మాసిటీ భూములను తిరిగి రైతులకిచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి కాంగ్రెస్
Maruti Grand Vitara దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన మిడ్ సైజ్ ఎస్యూవీ కారు గ్రాండ్ విటారాపై రూ.1.40 లక్షలు డిస్కౌంట్ ప్రకటించింది.
India vs England 2nd ODI మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారత్ ముందు భ�
[18:11]రోడ్డు ప్రమాదంలో తాను మరణించినా.. ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది ఆ డాక్టరమ్మ.
[18:05]నాగ చైతన్య హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘తండేల్’. రెండ్రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా పైరసీ బారిన పడడంపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు.
ఐపీఎల్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగలనుంది. మరో 40 రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 ముందు ఆ జట్టు ఇద్దరు ఫారెన్
ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి తుమ్మల నాగ
కులగణన తప్పుల తడక, అశాస్త్రీయం ..మళ్లీ రీ సర్వే చేసి లెక్కలు తేల్చాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో బీసీ నేతలతో సమ
Lawyers రాష్ట్రంలోని న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Aligarh Muslim University ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మెనూపై వివాదం చెలరేగింది. ఆదివారం లంచ్లో చికెన్ బిర్యానీకి బదులు బీఫ్ బిర్యానీ ఉంటుందని నోటీస్లో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అ�
Ram Gopal Varma టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) రేపు గుంటూరులో సీఐడీ విచారణకు హాజరు కాలేనని సీఐడీకి సమాచారమందించాడు. సారీ మూవీ ప్రమోషన్స్లో ఉండటం వల్ల కారణంగా విచారణకు హాజరుకాలేనని తెలిపాడు వర్మ. ఈ న
[17:25]ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు.
వినూత్న ఆలోచనలతో వ్యాపారాలను ప్రారంభిస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు. యువత ఇలా సరికొత్త ఆలోచనలతో మంచి లాభాలు పొందుతున్నారు. అలాంటి ఒక బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా మనం గుడ్డును ఉడకబెట్టినప్పుడు పర్ఫెక్ట్గా రాదు..ఏదో ఒక లోపం ఉంటుంది..ఎక్కువ వేడితో ఉడికిస్తే తెల్లసొన బాగా ఉడికి.. పచ్చసొన పొడిగా మారుతుంద
Child Dies ట్యూషన్కు వెళ్తున్న తన అన్నకు బాయ్ చెప్తూ.. ఓ ఏడాదిన్నర చిన్నారి రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
తెలంగాణ: చౌటుప్పల్ మండలం ఆరేగూడెంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ బాలుడి విషయంలో కన్న తండ్రే కాలయముడు అయ్యాడు. చిన్న పొరపాటుకు ఆగ్రహించిన సదరు తండ్రి తీరు కుమారుడి ప్రాణాలు పోయేలా చేసింది.
Aligarh Muslim University: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) వార్తల్లో నిలిచింది. యూనివర్స
ట్రాఫిక్ జామ్ అవడంతో రోడ్డుపై వాహనాలన్నీ ఆగిపోయి ఉంటాయి. ఆగిపోయిన వాహనాల మధ్యలో ఓ కారు కూడా ఉంటుంది. అయితే కారు డ్రైవర్ మాత్రం.. ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో చివరకు తమాషా సంఘటన చోటు చేసుకుంది..
Salman Khan's first love breakup story: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా? సల్మాన్ భాయ్ ఫస్ట్ లవ్ స్టోరీ, బ్రేకప్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అనకాపల్లి జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు భారీ ష
కొందరు ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలపై అభిమానాన్ని వివిధ రూపాల్లో చాటుకుంటుంటారు. ఈ క్రమంలో హీరోల పుట్టిన రోజులప్పుడు, సినిమాల రిలీజ్ సమయంలో పాలాభిషేకాలు చ
హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా రంగంలోకి దిగిన హైడ్రా దూకుడు పెంచింది.. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో భారీ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా..
విదేశీ పర్యాటకుడి నుంచి అదనపు డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఓ ఢిల్లీ యువకుడి ఆటలకు స్థానికులు అడ్డుకట్ట వేశారు. ఒక్క పైసా అదనంగా ఇచ్చేది లేదని అతడిని తిప్పి పంపించేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొత్త సీఎంగా ఎవరిని అధిష్ఠానం ఎంపిక చేస్తుందనే అంశంపై ప్రస్తుతం ఊహాగానాలు నడుస్తున్నాయి.
BJP MLA: ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది. అసెంబ్లీ ఎన్న
Madhira మధిర: ఇటీవల కూలీ పనుల కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చారు. మధిర పట్టణ సమీపంలో గల గ్రామీణ ప్రాంతాలలో రైతులు సాగు చేసిన మిర్చి కాయలను కోసేందుకు వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలో క
HYDRAA తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో ప్లాటను కబ్జా చేసి రియల్టర్ నిర్మించిన ఫామ్ హౌస్ను ఆదివారం హైడ్రా అధికారులు భారీ బందోబస్త్ మధ్య కూల్చివేశారు.
మెగాస్టార్ చిరంజీవి పిలిచిన ఆఫర్ ఇస్తే ఏ దర్శకుడైనా నో చెప్పరు. ఛాన్స్ ఇవ్వడమే గొప్పగా భావిస్తారు. ఎగిరి గంతేస్తారు. కానీ ఓ డైరెక్టర్ మాత్రం నో చెప్పాడట.
MLC Shambhipur Raju ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు పేర్కొన్నారు.
కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టును కట్టడి చేయలేక భారీ స్కోర్ సమర్పించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సార్
Eli Sharabi హమాస్ చెర వీడిన ఆయన చాలాకాలం తర్వాత తన భార్యాబిడ్డలను చూడబోతున్నానన్న ఆనందంతో ఇంటికి వచ్చాడు. కానీ తాను హమాస్ రెబల్స్కు బంధీగా చిక్కన నాడే తన భార్యబిడ్డలు హత్యకు గురయ్యారని తెలిసి కుప్పకూలాడు.
ఈ కామర్స్ సంస్థలు సీజన్తో సంబంధం లేకుండా ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్లో స్మార్ట్ టీవీపై సూపర్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డీల్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రభావం ఎంతుందో మనందరికి తెలుసు. ఈ రంగం,ఆ రంగం అని లేదు.. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం బారాబతి స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ జ
Gurumurthy Remand Report: రిమాండ్లో ఉన్న గురుమూర్తి కీలక విషయాలు వెల్లడించాడు. ఈ హత్య చేయడానిక కారణాలను వివరించాడు. అలాగే తనకు సహకరించిన వారి వివరాలను సైతం అతడు వివరించాడు. దీంతో గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్ సంచలనంగా మారింది.
[17:09]రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
[17:22]India vs England: తొలి వన్డేతో పోలిస్తే రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్లు మెరుగయ్యారు. పిచ్ నుంచి అందిన సహకారాన్ని సద్వినియోగం చేసుకొని 300కిపైగా పరుగులను చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న RC16 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో
ఢిల్లీలో ఆప్, బీజేపీ మధ్య గట్టిపోటీలో.. కేజ్రీవాల్ పార్టీ మెజార్టీ మార్క్ చేరుకుంటారని అంతా అంచనావేశారు. కానీ చివరికి బీజేపీ అధికారానికి అవసవరమైన మెజార్టీ సాధించింది. కేజ్రీవాల్ ఓటమికి కారణాలు ఏమిటి.. ఆ ఒక్కపని చేసుకుంటే ఢిల్లీ ఫలితం మరోలా ఉండేదా.. కేజ్రీవాల్ చేసిన తప్పేంటి..
health benefits of sesame seeds: నువ్వులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వులలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం సహా ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
HDFC Bank-Airtel గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బ్లూచిప్ కంపెనీల్లో టాప్ ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,18,151.75 కోట్లు పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ భారీ
తెలుగు మేకర్స్ ను టెన్షన్ పెడుతున్నాడట స్టార్ మ్యుజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. వరుస హిట్లతో బిజీ అవ్వడం, స్టార్ ఇమేజ్ రావడంతో ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడేమో అంటున్నారు సినీ జనాలు ఇంతకీ అతనేం చేవాడంటే.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. వరి బోనస్ కాదు..బోగస్ అని..ఇంకా 400 కోట్ల పెండింగ్ లో ఉన్నాయన్నారు. 48 గం
Congress: ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన�
శ్రీలంకతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. శ్రీలంకతో వన్డే సిరీస్ కు సిద్ధమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకు ముందు శ్రీలంకత
Tejashwi Yadav ఈ ఏడాది చివర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా బ్లాక్లో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, బీజేపీ విజయం బీహార్లో ప్రభావం చూపవచ్చని అంచనా వ�
తెలంగాణ: వీసా బాలాజీ టెంపుల్గా పేరున్న చిలుకూరు బాలాజీ ఆలయంలో రంగరాజన్ ప్రధాన అర్చకుడిని చేస్తున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మెుయినాబాద్ పరిధిలోని ఆలయానికి సమీపంలోనే అర్చకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.
విండో సీటు బుక్ చేసుకున్న ఓ ఇండిగో ప్రయాణికుడు చివరకు కిటికీనే లేని సీటులో కూర్చోవాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందంటూ అతడు ఎయిర్లైన్స్ను నెట్టింట ప్రశ్నించిన తీరు తెగ వైరల్ అవుతోంది.
రేపు గుంటూరులో సీఐడీ విచారణకు హాజరు కాలేనని సీఐడీకి సమాచారం సినీ దర్శకుడ�
Son Murder కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కాలయముడయ్యాడు. ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కుమారుడిని తండ్రి కొట్టి చంపాడు.
Ram Charan Tej మెగా బ్రదర్స్ అంతా ఒకే చోట కలిశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ అంతా కలిసి జిమ్లో కసరత్తులు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియా�
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. శుక్రవారం ( ఫిబ్రవరి 9, 2025 ) పలువురు గుర్తు తెలియని వ్య
[17:00]ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీ�
Rajinikanth తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఏడు పదుల వయస్సులోనూ ఓ వైపు అభిమానుల కోసం సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారని తెలిసిందే. తన దైనందిన జీవిత�
ఆగిపోయిన పనులను పునః ప్రారంభిస్తున్నామని బి.సి సంక్షేమశాఖ మంత్రి సవిత అన�
[16:55]దాదాపు 491 రోజులు హమాస్ చెరలో బందీగా ఉన్నాడు. ఎట్టకేలకు వారి నుంచి విడుదలై సొంత దేశానికి చేరుకుంటే విధి అతడిని వెక్కిరించింది.
[16:51]దేశ రాజధాని దిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భాజపా.. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తోంది.
Harish Rao స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు.
వాట్సాప్, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటిచింది.దాదాపు 3వేల ఉద్యోగాలను తొలగిస్తోంది. మెటా వర్క్ ఫోర్స్ లో ఇది 5శాతం ఉం టుంది. శ
[16:34]విక్కీ కౌశల్ (Vicky Kaushal), రష్మిక (Rashmika) ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్ను భద్రతా బలగాల భారీ సక్సెస్గా కేంద్ర హోం మంత్రి అమిత్షా సామాజిక మాధ్యమంలో అభినందించారు.
బోనులో ఉన్న పులిని అంతా ఆసక్తిగా గమనిస్తుంటారు. ఇంతలో పిల్లాడు అక్కడికి వస్తాడు. పులిని ఆసక్తిగా గమనిస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సడన్గా పిల్లాడి చొక్కాను పులి పట్టేసుకుంది. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
తోటి ప్రయాణికుడి ఫోన్ చార్జర్ను అనుమతి లేకుండా తీసుకుందో మహిళ. ఇది దొంగతనం అని బాధితుడు అంటే తను చేసింది తప్పేకాదని ఆమె వితండవాదానికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Thandel Movie Review నాగ చైతన్య నటించిన తండేల్ సినిమాపై ప్రశంసలు కురిపించాడు దర్శకుడు కే రాఘవేంద్రరావు
ఇప్పుడు వాట్సాప్ యూజర్లను వణికిస్తున్న ఒకేఒక్క భయం జీరోక్లిక్.. ఖాతా హ్యాక్ అయ్యేందుకు ఎటువంటి యూజర్ చర్య అవసరం లేదు. మీ స్మార్ ఫోన్లు ఎటువంటి లింక్ క
India vs England: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా కటక్లోని బారాబతి స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేస్తూ మరో రికార్డు సాధించాడు.
[16:26]దిల్లీలో ఆప్ ఓటమితో పంజాబ్లో అభివృద్ధి విధానాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఎన్డీయే ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. అందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారం కల్పించిందని అన్నారు.
Prince Harry: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి
Minister Satya Kumar: క్యాన్సర్ను 63 శాతం నివారించవచ్చని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు. గుండె జబ్లుకు రూ. 45 వేల విలువైన ఇంజెక్షన్ను రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రభుత్వం ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తుందన్నారు.
Passengers Barge Into Train Engine కుంభమేళా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు ప్రయాణికులు ట్రైన్ ఇంజిన్ క్యాబిన్లోకి ఎక్కారు. లోపల నుంచి డోర్ లాక్ చేశా�
ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీచేసి ఉంటే దిల్లీ ఫలితాలు మరోలా ఉండేవా? 14 స్థానాలలో ఫలితాల సరళి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఆప్ మూడోసారి గెలిచేదని చెప్పాయా?. ఆ 14 స్థానాలలో ఆప్ ఓడిపోయిన తేడా, కాంగ్రెస్కు వచ్చిన ఓట్లను బేరీజు వేస్తే ఏం తేలిందంటే..
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీసీ నా
KTR తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుకుంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల వరకు బీసీలకు 50 శాతానికి మించి సీట్లు కేటాయించిన పార్టీ కేవలం బీఆర్ఎస్సే అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ �
[16:18]దేశంలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన ‘ధార్ గ్యాంగ్’ను అనంతపురం (anantapur) పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ మీర్ పేటలో భార్యను కిరాతకంగా చంపి ముక్కలు చేసిన కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న&
Anganwadi Workers భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 9 : కాంగ్రెస్ సర్కార్ అంగన్ వాడీలకు చుక్కలు చూపెడుతుంది. మినీ అంగన్వాడీ లు మెయిన్ కేంద్రాలు ఐనప్పటికీ మినీ జీతాలతో సరిపెడుతున్నారు. దీంతో 11 నెలలుగా పనిభారంతో సతమతం అవ
శనివారం వెల్లడించిన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. సుమారు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బిజీపే అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమి పాలవ్వడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.
కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మోదీ ప్రభుత్వం దక్షిణాది రాష్టాలపై
[16:12]సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఈసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నెల 14న సినిమా రానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో టీమ్ సందడి చేసింది.
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార 40 ఏళ్ళు వచ్చిన ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా మెయింటేన్ చేస్తోంది. సీనియర్ హీరోల జంటగా నటిస్తోంది. తాజాగా ఈ తార 73 ఏళ్ళ సీనియర్ హీరోలకు జంటగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరో..?
Mufasa The Lion King హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ అప్డేట్ని ప్రకటించారు మేకర్స్.
KTR ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పులతడక, అశాస్త్రీయం, అర్థరహితం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీసీలకు అన్యాయం చేయకుండా.. రీసర్వే చేయాలని రేవంత�
[15:56]భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓపెన్ బ్లాక్మెయిల్కు పాల్పడుతోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు.
రుచిలో, పోషకాల్లో అద్భుతమైన పదార్థాల్లో తేనె ఒకటి. ఆరోగ్యానికి మంచిదని, బరువు తగ్గడంలో, జీర్ణక్రియలో అనేక విధాలా సాయపడుతుందని ఎక్కువ మందిని వాడుతుంటారు. అయితే, తేనెను ఈ పదార్థాలతో తింటే చాలా హానికరం. అవేంటో తెలుసుకుందాం..
IND vs ENG: ఇంగ్లండ్తో జరుగుతున్ రెండో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. లెజెండ్ కపిల్దేవ్ను అతడు గుర్తుచేశాడు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ముగ్గురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తు్న్నాయి. ఈ ముగ్గురిలో పర్వేష్ వర్మ ముందున్నారు.
Badradri Kothagudem కరకగూడెం : పర్యావరణహితమే లక్ష్యంగా ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు సైకిల్పై బయలుదేరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన గూడవల్లి కృష్�
Chhattisgarh: కాల్పుల మోతతో దండకారణ్యం మళ్లీ దద్దరిల్లింది. మావోయిస్టులకు మళ్లీ గట్టి దెబ్బ తగిలింది. ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణిస్తే.. ఇద్దరు భద్రత సిబ్బంది సైతం కన్నుమూశారు. మరో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా కటక్లోని బారాబతి స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఏపీకి చెందిన ఐదుగురు మంత్రుల పర్య
[15:49]దిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహంలో ఉన్న భాజపా.. వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామంటోంది.
Pushpa 2 The Rule నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప 2 చిత్రయూనిట్ని ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
శ్రీ ప్రణవపీఠం వ్యవస్థాపకులు, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ వచ్చే నెలలో ఉత్తర అమెరికాలో పర్యటించనున్నారు.
అమెరికాలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తర్వాత డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు. ఇప్పటికే వేల మంది భారతీయులను యూఎస్ నుంచి వెనక్కి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాత్కాలిక, విద్యార్థి వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారి కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఈ దెబ్బకు భారతీయ విద్యార్థులు ఇప్పుడు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం మానేస్తున్నారు.
Vijay : విజయ్ దేవరకొండ గురించి పరిచయం అక్కర్లేదు. ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వా
[15:46]యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో సైదులు అనే వ్యక్తి తన కుమారుడిని కొట్టి చంపాడు.
ఓ వ్యక్తి జిమ్లో కసరత్తులు చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వెల్లకిలా పడుకున్న అతను చేతులపై బరువులను లిఫ్ట్ చేయాలని అనుకున్నాడు. అది అతడి శక్తికి మించిన పని అని తెలిసి కూడా బరువులు ఎత్తేందుకు ఫిక్స్ అయ్యాడు. బరువు ఎత్తే సమయంలో..
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు..
India vs England 2nd ODI టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్కు ఫీల్డింగ్ అప్పగించింది. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ దాదాపు 6 పరుగుల నెట్ రన్రేట్తో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది.
[15:38]WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్కు సమయం ఆసన్నమవుతోంది. టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మకు కెప్టెన్సీ దక్కింది.
ఇన్ఫోసిస్ లేఆఫ్ ప్రకటించింది. ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్ లో పనిచేస్తున్న దాదాపు 700 మంది ట్రైనీ ఉద్యోగులను తొలగిస్తోంది. వీరికి ఎటుంటి ప్యాకేజీలు ప్రకట
మలయాళీ దినపత్రిక మాతృభూమి కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆదివారం ఏ�
నెల్లూరు: ఏపీలో 27 వేల కి.మీ. రోడ్లలో వాహనాలు తిరిగే పరిస్థితి లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అవన్నీ పునర్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పారు.
టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ "అఖండ 2: తాండవం" లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి తెలుగు ప్రముఖ
భారతదేశంలో టోల్గేట్ల వద్ద చెల్లింపుల కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానాన్నే ఫాస్టాగ్గా చెబుతుంటారు. అయితే మనలో కొందరికీ ఫాస్టాగ్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇంతకీ ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Marriage Condition: అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ల పెళ్లి ఒక ఆసక్తికరమైన షరతు మీద జరిగింది. సినిమా ఫ్లాప్ అయితేనే పెళ్లి చేసుకుందామనుకున్నారట.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక సేవలో తరిస్తారు అని అందరికి తెలిసిందే. అయితే ఎవరికి తెలియకుండా హిమాలయాలకువెళ్లి వచ్చే తలైవా.. దాదాపు 20 ఏళ్లుగా రహస్యసాధన ఒకటి చేస్తున్నారట. అందేంటో తెలుసా..?
[15:25]బంగ్లాదేశ్లో షేక్ హసీనా మద్దతుదారులపై ప్రభుత్వం గురిపెట్టింది. తాజాగా ఆపరేషన్ డెవిల్స్ హంట్ను చేపట్టింది.
Woman Sarpanch ఒక మహిళా సర్పంచ్ ఆ హక్కులను ఒక వ్యక్తికి అప్పగించింది. ఇకపై సర్పంచ్ అధికారాన్ని ఆ గ్రామస్తుడు నిర్వహిస్తాడని పేర్కొంది. దీనికి సంబంధించిన ఒప్పందం గురించి స్టాంప్ పేపర్పై వారిద్దరూ సంతకాలు చే�
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములకలచెరువు వద్ద లారీ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న తల్ల
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలిలో గోదావరి ఏటిగట్టు �
రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. జిల్లాలోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ ప్లాస్
Sumanth : అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన వాళ్లలో హీరో సుమంత్ ఒకరు. 1999లో వచ్చిన ప్�
Delhi CM Candidate: ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపిక దాదాపుగా ఖరారు కానుంది. అయితే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం మాత్రం మరికొద్ది రోజుల అనంతరం జరగనుందని తెలుస్తోంది. ఎందుకంటే..
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్ తో కటక్లోని బారామతి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో అతనికి తుద
Humaninty మధిర : ఉన్నత స్థాయిలో ఉన్న వారు కనీసం ఆపదలో ఉన్న వారికి ఆసరాగా నిలవకపోయినా కనీసం కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడని ఈ రోజుల్లో కడు పేదరాలు కాయ కష్టం చేసుకుని వచ్చిన డబ్బులతో తన జీవితాన్ని సాగిస్తూ తనక�
Koil Alwar Thirumanjanam శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు.
ఒమాన్ దేశంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం.. వేములవాడ నుండి వచ్చిన ప్రత్యేక అర్చకుల బృందం, స్థానిక ప్రవాసీ బ్రహ్మణ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కన్నులపండువగా సాగింది.
Sam Nujoma నమీబియా (Namibia) దేశ తొలి అధ్యక్షుడు (First president) సామ్ నుజోమా (Sam Nujoma) అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు.
మార్కెట్లో ఈ మధ్య నకిలీ పనీర్ అమ్మకం పెరిగిపోతోంది. మీరూ పనీర్ ఇష్టంగా తినేవారిలో ఒకరైతే బీ అలర్ట్. ఇక నుంచి ఇంట్లో పనీర్ వండే ముందు ఈ సింపుల్ టెస్ట్ చేయండి. నిజమైన పనీర్కూ, నకిలీ పనీర్కూ మధ్య తేడా ఇట్టే కనిపెట్టేయవచ్చు.
Kanaka Durga నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం హిట్ అవ్వడంతో చైతూ విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్నాడు.
ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది రష్మిక . ఇట�
Chilkur Balaji Temple మొయినాబాద్, ఫిబ్రవరి 09: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిని గాయపరిచారు. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చై�
మీరు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్తున్నారా.. పనిలో పనిగా వారణాసిని కూడా దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే మీరు తప్పనిసరిగా ఇలా చేయండి. క్యూలైన్లో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కాశీ విశ్వనాథుని ప్రశాంతంగా కనులారా వీక్షించే అవకాశం పొందవచ్చు.. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
స్ట్రీమ్ ఎంగేజ్ : టైటిల్ : మిసెస్ ప్లాట్ ఫాం : జీ 5 డైరెక్షన్ : ఆరతి కడవ్ నటీనటులు : సన్యా మల్హోత్రా, నిశాం
Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆప్ అధికారానికి
Mazaka టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ (Sundeep Kishan) నటిస్తోన్న చిత్రం మజాకా (Mazaka). ధమాకా ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. రావు రమేశ్, మన్మథుడు ఫేం �
ఆదర్శ్ నగర్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి ముఖేష్ గోయల్పై 11,452 ఓట్ల ఆధిక్యంతో రాజ్కుమార్ భాటియా గెలిచారు. ముఖేష్ గోయెల్కు 41,028 ఓట్లు రాగా, భాటియా 52,510 ఓట్లు సాధించారు.
ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాలు పేరుతో మోసాలు పెరుగుతున్నాయి.. ఒక్కో ఉద్యో�
School Girls Hanging From Tree స్కూల్ డ్రెస్లో ఉన్న బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. స్కూల్లో చదువుతున్న ఆ ఇద్దరు బాలికలు రెండు రోజుల కింద అదృశ్యమైనట్లు వారి తల్లిదంద్ర
[14:49]కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మరోసారి భాజపాపై విమర్శలు చేశారు.
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..31 మంది మావోయిస్టుల మృతి దక్షిణాది ఏకం కావాలంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. కారణం ఇదే! రియల్ డిజాస్టర్ కు కారణం ఆయన
Encounter నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పాదాల్లో కనిపించే కొన్ని మార్పులు మన ఆరోగ్యాన్ని అలర్ట్ చేస్తుంది..
Team India: భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆల్రెడీ టీ20ల్లో తన సామర్థ్యం ఏంటో నిరూపించుకున్న ఆ ఆటగాడు.. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లోనూ దుమ్మురేపాలని డిసైడ్ అయ్యాడు.
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఫిబ్రవరి 9( ఆదివారం) భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసు
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి �
VD 12 విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ వీడీ12. ఈ సినిమా టీజర్కి తాజాగా ఎన్టీఆర్తో పాటు రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు.
Soil Mafia మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. రాత్రి అయ్యిందంటే చాలు వందల టిప్పర్లతో హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నారు.
శిరోజాలు అందంగా ఉండాలని, కాంతివంతంగా కనిపించాలని ఎవరైనా కోరుకుంటారు. అందుకనే మార్కెట్లో లభించే రకరకాల సౌందర్య సాధన ఉత్పత్తులను ప్రయత్నిస్తుంటారు. అలాగే కొందరు జుట్టు సంరక్షణ, స్ట�
[14:38]భారాసకు చెందిన బీసీ ముఖ్యనేతలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు.
[14:14]ఆరేళ్ల కుమారుడితో కలిసి హోంగార్డు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా తుమ్మపాలలో చోటుచేసుకుంది.
Peddapalli కోడలిపై మామ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో చోటు చేసుకుంది. న్యాయం చేయాలని మంథనిఆఓని అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించింది.
బాబాలు..సాధువులు.. సన్యాసులు..అఖాడాలు అంటే ఆధ్యాత్మిక చింతనతో గడుపుతుంటారు. కుంభమేళా లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రమే వారు బయట ప్రపంచానిక
బెంగళూరు: మెట్రో ప్రయాణికులకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) బిగ్ షాక్ ఇచ్చింది. 2025, ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మెట్రో టికెట్ ధరలను ద
Dragon లవ్ టుడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్ (Dragon).. ఓ మై కడవులే ఫేం అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత�
ఫోల్డబుల్ ఫోన్లను కొనేందుకు స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూప
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో వెళ్తున్న ప్రయాణికుడు.. ఒక చోట టిఫిన్ చేద్దామని బస్సు దిగి.. టిఫిన్ చేసి వచ్చేసరికి బ్యాగ్ లో ఉన్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట్ వెంకట మాధవి హత్య కేసులో కీలక నిజాలు వెలుగులోకి వచ్చాయి. మాధవిని అత్యంత కిరాతకంగా హతమార్చిన
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
GHMC: తెలంగాణలో జీహెచ్ఎంసీలో ప్రధాన పార్టీల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈనెల 11వ తేదీ తర్వాత మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలపై అవిశ్వాసానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కార్పొరేట్లర్లు కూడా అవిశ్వాసానికి పట్టుబడుతున్నారు.
BJP Celebrations: హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఢిల్లీ ఎన్నికల విజయోత్�
సారా అలీ ఖాన్ తన స్నేహితుడు యష్ సింఘల్ పెళ్లిలో సందడి చేసింది. అందమైన ఎర్ర చీరలో మెరిసిపోయింది. అమ్మ అమృతా సింగ్, తమ్ముడు ఇబ్రహీం కూడా పెళ్లికి వచ్చారు.
Pat Cummins: చాంపియన్స్ ట్రోఫీకి కౌంట్డౌన్ దగ్గర పడుతోంది. మరో 10 రోజుల్లో వన్డే ఫార్మాట్లో వరల్డ్ కప్ తర్వాత అతిపెద్ద టోర్నమెంట్ స్టార్ట్ కానుంది. అయితే ఈ సారి ప్యాట్ కమిన్స్ సహా ఏకంగా ఏడుగురు స్టార్లు ఈ టోర్నీని మిస్ కానున్నారు.
[14:04]బెంగాల్ల్లోని హామ్ రేడియో ఆపరేటర్లు అనుమానాస్పద సిగ్నళ్లను గుర్తించినట్లు ఆ సంస్థ పేర్కొంది.
[14:01]ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ చేతులు కలపకపోవడం వల్ల బీజేపీ లాభపడిందని చాలా మంది విశ్లేషణల చేస్తున్నారు. ఈ ఒక్క అంశమే కాదు.. హైదరాబాద్ ఫ్యాక్టర్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిందని కొందరు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ కూడా పోటీ చేసింది.
PRTU మధిర: ఉపాధ్యాయులకు ఎన్నో రాయితీలను,మెరుగైన సౌకర్యాలను కల్పించి సంఘం పిఆర్టియు అని ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు అన్నారు. ఆదివారం మండలశాఖ ఆధ్వర్యంలో సంఘ కార్యాలయ ఆవరణలో పిఆర్టీయూ ఆవిర్భ�
‘ప్యూర్ ఓ నాచురల్’ 50వ స్టోర్ను మేడ్చల్ జిల్లా కూకట్పల్లి వివేకానంద న�
ఫేస్ బుక్ లో సరదాగా చాట్ చేస్తూ ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. సదరు అమ్మాయిది పాకిస్థాన్ అని తెలిసి కూడా లవ్ లో పాడ్డాడు. తన ఆన్ లైన్ క్రష్ ను ఎలాగ
బుధుడు ప్రస్తుతం మకరరాశిలో ఉన్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధుడు గ్రహాలకు యువరాజు.. తెలివితేటలు.. వ్యాపారంలో లాభ నష్టాలను బుధుడే నిర్ణయిస
Kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్
విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీతో చరిత్ర లిఖించే విజయం సాధించారు. ఈ సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజై అఖండమైన వసూళ్లు సాధిం
[13:50]గత పదేళ్లలో భారాస ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) విమర్శించారు.
స్నేహం పేరుతో ఓ యువకుడు యువతికి దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. అదును చూసి.. ఆ యువతిని అత్యాచారం చేసి.. ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే సీఎం అభ్యర్థి ఎంపికపై కా
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక నటుడిగా నిలదొ�
[13:40]అల్లు అర్జున్ (Allu Arjun) - రష్మిక జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకుడు. ఈ సినిమా థాంక్స్ మీట్లో పాల్గొనకపోవడంపై రష్మిక (Rashmika) స్పందించారు. ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు.
[13:40]దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంది.
Anaganaga చివరగా Aham Reboot సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ యాక్టర్ సుమంత్ (sumanth). ప్రస్తుతం అనగనగ ఒక రౌడీ సినిమాలో నటిస్తుండగా.. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. కాగా సుమంత్ కాంపౌండ్ నుంచి మరో సినిమా అప్డేట్ �
ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. పలు రకాల పద్ధతుల్లో డ్రగ్స్ రవాణా చేస్తూ దొరికిపోతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి ఏకంగా సుమారు రూ. 40 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యమైంది.
Kadiyam Srihari: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పందించార�
Congress కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు నిరసనగా ఓ యువకుడు నిరాహారదీక్ష చేపట్టాడు.
Congress ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో (Assembly Elections) ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంపై పంజాబ్ కాంగ్రెస్ (Punjab Congress) పార్టీ స్పందించింది.
ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య ఒడిషా కటక్లోని బారామతి స్టేడియం వేదికగా ఆదివారం (ఫిబ్రవరి 9) రెండో వన్డే మరి కాసేపట్లో మొదలు కానుంది. ఈ మ్యాచ్లో
Ibrahimpatnam రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మూడు నెలల కిందట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఇప్పటికీ తొలగించలేదు. దీంతో ప�
[13:17]కాల్కాజీ స్థానం నుంచి విజయం సాధించిన అనంతరం దిల్లీ సీఎం ఆతిశీ నృత్యం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కార్యకర్తల కృషి వల్లే ఢిల్లీలో విజయం: దేశ వ్యాప్తంగా కమల వికాసం కనిపిస్తో�
Sankranthiki Vasthunam సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమా నుంచి ‘గోదారిగట్టు మీద రామచిలకవే’ ఫుల్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
[13:16]దిల్లీ ఎన్నికల్లో భాజపా (BJP) ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు సంబరాలు చేసుకున్నారు.
[13:03]ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..
సాయంత్రం అయితే చాలు సందర్శకులతో ఆ నదీ తీరం సంద్రంగా మారుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ నదిపైనున్న రంగురంగుల ఫౌంటెన్ బ్రిడ్జి అందాలను చూస్తూ మైమరిచిపోతారు. అతి పొడవైన ఫౌంటెన్ వంతెనగా ఇది ‘గిన్నిస్ రికార్డు’ల్లోకి కూడా ఎక్కింది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ
Tragedy నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వానల్పాడ్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాధరోల్ల అనిల్ కుమార్(14) అనే బాలుడు మృతి చెందాడు.
సంక్రాంతి హంగామా ముగిసింది. ఇక టాలీవుడ్ లో సమ్మర్ సీజన్ మొదలు కాబోతోంది. సమ్మర్ కి రావలసిన చిత్రాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి. మరికొందరు హీరోల చిత్రాల షూటింగ్ జరుగుతోంది.
ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ఉన్నంత వరకు కూటమి విజయాలకు ఢోకా ఉండదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు. వైయస్ జగన్ వైసీపీకి అధ్యక్షుడిగా ఉన్నంతకాలం కూటమి ప్రభుత్వం భయపడాల్సిన అవసరం ఉండదన్నారు.
పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇటీవల చుండ్రు సమస్యతో బాధపడుతున్న