ప్రధాని మోదీ తాను చాయ్వాలానని చెప్పుకొంటారు. ఆకలి బాధలు తెలిసిన చాయ్వాలా ప్రధాని అయితే ఏం జరగాలి? సామాన్యులకు ఎటువంటి ఫలితాలు దక్కాలి? ఈ తొమ్మిదేండ్లలో ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సామాన్యుల ఆగ్రహమే జవాబు.
వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేటకు తెలంగాణ స్టేట్ గురుకుల మైనార్టీ బాలికల పాఠశాలతోపాటు జూనియర్ కళాశాల(1) ఏర్పాటు కానుంది. ఈ మేరకు నూతన భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారం�
వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రంగాలకు అధిక నిధులు కేటాయిస్తూ రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా నర్సంపేట నియోజకవ�
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్కుమార్, చల్లా వెంకట్రాంరెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్�
[05:18]క్రిమినల్ కేసులలో శిక్షలు పడినవారిలో రాహుల్గాంధీ ఒక్కరే కాకుండా ఇంతవరకు 14 మంది శాసనకర్తలు అనర్హత వేటును ఎదుర్కొన్నారని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ పేర్కొన్నారు.
[05:18]ఎన్నికల్లో పోటీచేసి, నిర్ణీత గడువులోగా ఆ ఖర్చుల వివరాలను సమర్పించనందుకు రాహుల్గాంధీ అనే వ్యక్తిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది.
[05:18]భారత స్వాతంత్య్ర పోరాట గొప్పతనాన్నంతా ప్రధాని మోదీ వచ్చేవరకూ కొందరు ఒకే కుటుంబానికి పరిమితం చేశారని, ఆయన వచ్చాకే సర్దార్ పటేల్ త్యాగాలను గుర్తు చేయడంద్వారా ఆ దుష్ప్రచారానికి ముగింపు పలికారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
[05:16]ఇన్నాళ్లూ సంప్రదాయ ఆయుధాలు, యుద్ధట్యాంకులకే పరిమితమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తొలిసారి అణు అడుగులు పడుతున్నాయి.
[05:16]ఉక్రెయిన్ యుద్ధంతో అమెరికా-రష్యా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. గూఢచర్య ఆరోపణలతో అమెరికా పాత్రికేయుడిని రష్యా అరెస్టు చేసింది.
పాకిస్థాన్లోని లాహోర్ హైకోర్టు గురువారం వలస పాలకుల కాలం నాటి దేశ ద్రోహ చట్టాన్ని కొట్టేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం నేరంగా భావించే ఈ చట్టం రాజ్యాంగం ప్రకారం అసమంజసంగా ఉందని తీర్పు �
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్పై కేంద్రానికి ఇంత వివక్ష ఎందుకు..? ప్రతి ఒక్క హైదరాబాదీని తొలుస్తున్న ప్రశ్న ఇది.
[05:04]రానున్న ఎన్నికల్లో మళ్లీ వైకాపా విజయం సాధిస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
[05:04]కర్ణాటక రాష్ట్రం బళ్లారి నగర పాలికె మేయర్గా 23 ఏళ్ల డి.త్రివేణి బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగో వార్డు కార్పొరేటర్గా ఉన్న ఆమె మేయర్ పీఠానికి జరిగిన ఓటింగ్లో విజయం సాధించారు.
[05:05]కేంద్ర ఆర్థిక మంత్రి, భాజపా సీనియర్ నేత నిర్మలా సీతారామన్పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశంసల జల్లు కురిపించారు.
[05:04]దురంతో ఎక్స్ప్రెస్ పట్టాలపై అత్యంత వేగంగా దూసుకుపోతోంది.. అదే సమయంలో కొంతమంది ఆగంతుకులు బొలెరో వాహనంతో దూసుకువచ్చారు.
[05:04]వేడినీళ్ల బకెట్లో పడిన 8 నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన విజయవాడలో జరిగింది.
[05:04]కృష్ణా నది నుంచి ఇసుక తరలించేందుకు వేసిన మట్టి కట్ట చుట్టూ తవ్విన భారీ గుంతలు ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీశాయి.
[05:04]ముఖ్యమంత్రి జగన్, వైకాపా ప్రభుత్వం, పార్టీపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ప్రవాసాంధ్రుడైన పొందూరు కోటిరత్న అంజన్ను కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు.
[05:04]విచారణ పేరుతో సామాన్య వ్యక్తిని పోలీస్ స్టేషన్కు పిలిచి తీవ్రంగా కొట్టిన ఘటన ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని సిద్దవరంలో చోటుచేసుకుంది.
[04:57]సంచార జీవులైన షికారీలను సినిమా థియేటర్లోకి వెళ్లకుండా అడ్డుకున్న ఘటన తమిళనాట చర్చనీయాంశమైది.
[04:57]దేశ సమగ్రతపై ఒక పక్కా ప్రణాళిక ప్రకారం దాడికి ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చెప్పారు.
[04:57]వాహనాన్ని దురుసుగా, మితిమీరిన వేగంతో, నిబంధనలు ఉల్లంఘిస్తూ నడపడాన్ని సాధారణంగా నిర్లక్ష్యపు డ్రైవింగ్గా పరిగణిస్తుంటారు.
[04:57]గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిత్యం ఉత్పత్తయ్యే మురుగు నీటిని శుద్ధి చేయకుండా నదులు, వాగుల్లోకి నేరుగా వదిలేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
సకాలంలో కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎమ్మార్) ఇవ్వని డిఫాల్ట్ మిల్లర్లపై చర్యలు తీసుకొనేందుకు పౌరసరఫరాల సంస్థ సిద్ధమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సీఎమ్మార్ ఇవ్వని 300 మిల్లుల జాబితాను అధికారులు సిద్ధం చే�
తెలంగాణలో ఎనిమిన్నరేండ్లలో సమ్మిళిత వృద్ధి జరుగుతున్నది. ఓవైపు సంక్షేమ పథకాలు పేదలకు భరోసా ఇస్తుంటే, ఒకప్పుడు కునారిల్లిన వ్యవసాయ రంగం సుభిక్షంగా మారింది. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంటే, ఐటీ రంగం ద�
శ్రీరామనవమి పర్వదినాన బీజేపీ పాలిత మహారాష్ట్ర, గుజరాత్తోపాటు పశ్చిమబెంగాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రెండు వర్�
[04:53]ఎయిరిండియాలో మూత్రవిసర్జన ఘటన మరువకముందే ఇండిగో విమానంలో మరో దుశ్చర్య చోటుచేసుకుంది.
[04:53]న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయజాలరని, కొలీజియం విషయంలో మరో ఆలోచనకు, చర్చలకు తావే లేదని మాజీ బ్యూరోక్రాట్లు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అనర్హత వ్యవహారంపై జర్మనీ స్పందించింది. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. జర్మనీ విదేశాంగ ప్రతినిధి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘మాకు తెల�
[04:46]ఒడిశాలోని భద్రక్ జిల్లా బాసుదేవపూర్లో బుధవారం సాయంత్రం అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు పడ్డాయి.
[04:36]యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, నదీ పరీవాహక ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయని మాజీ మంత్రి, తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.
[04:35]రాష్ట్రంలో రావణ రాజ్యం
[04:32]అధికార వైకాపా మళ్లీ ప్రజల ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమైంది. స్టిక్కర్లు పట్టుకుని వాటిని ఇళ్లకు, ప్రజల సెల్ఫోన్లకూ అతికించే పని మొదలుపెడుతోంది.
[04:32]భారత నౌకా పరిశ్రమ గర్వించేలా చెన్నై పోర్టు తన పనితనంతో తడాఖా చూపింది. ఓ భారీ వస్తువును బార్జి(పెద్ద పంటు)పై అమర్చే ‘ఫ్లోట్ ఆన్ - ఫ్లోట్ ఆఫ్(ఫ్లో-ఫ్లో)’ పద్ధతిని విజయవంతంగా పూర్తి చేసింది.
[04:32]డబ్బు దాచుకొనే, రుణాలు అందించే బ్యాంకుల గురించి తెలిసిందే. శ్రీరాముడి పేరుతో ఏర్పాటై.. రామ నామాలను డిపాజిట్లుగా తీసుకునే బ్యాంకు గురించి మీకు తెలుసా? ఈ బ్యాంకు ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏం ఒరిగింది? ఒక్క ఎకరమైనా అదనంగా సాగులోకి వచ్చిందా? ఈ ప్రశ్న వేసేవారికి తిరుగులేని జవాబు తుంగతుర్తి నియోజకవర్గం! ఒకప్పుడు బీడు భూములతో ఎడారిగా కనిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు పచ్చని ప
ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు కళకళలాడుతుంది. ఆమె ఆరోగ్య సమస్యలతో సతమతం అయితే కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కుటుంబ బాధ్యతల కారణంగానో, డబ్బు ఖర్చవుతుందనో, ఎవరికీ చెప్పుకోలేకనో, సరైన
బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లోనే అవినీతి ఎక్కువగా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అవినీతి అంశంపై ‘లోక్నీతి-సీఎస్డీస్' 13 రాష్ర్టాల్లో చేసిన సర్వే ఫలితాలను గురువారం ఆయన ట్వ
గాయపడిన కొంగను రక్షించిన ఒక సామాన్యుడిపై యూపీ అధికారులు చట్టాన్ని ప్రయోగించి కేసు పెట్టారు. అది కూడా ఆ కొంగను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సందర్శించిన తర్వాతే. కానీ ప్రధాని మోదీ తన నివాసంలో �
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందు నిజాం పాలన కింద ఉన్న కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చీట్గుప్పా తాలూకా కేంద్రంలో మారుమూల గ్రామంగా జహీరాబాద్ ఉండేది. దీంతో జహీరాబాద్కు అన్నిరంగా�
గర్భధారణ సమయంలో కొవిడ్-19 బారిన పడిన తల్లులకు జన్మించిన పిల్లలు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నట్టు యూఎస్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కొవిడ్ సమయంలో గర్భం దాల్చిన తల్లులకు జన్మించిన 150 మంది శిశువులపై పరిశోధ
రవాణా శాఖపై కాసుల వర్షం కురిసింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ముఖ్యమైన శాఖల్లో రవాణా శాఖ ఒకటి. ఎప్పటిలాగానే ఈ ఆర్థిక సంవత్సరం కూడా భారీ ఆదాయం సమకూరింది.
మండిపోయే ఎండలతో వాతావరణంలో ధూళి కణాల తీవ్రత పెరుగుతుంది. వాహనాల రాకపోకలు, నిర్మాణ పనులు, పరిశ్రమల కార్యాకలాపాల నుంచి గాలిలో దుమ్ము, ధూళి కణాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి.
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే గీటురాయిగా తీసుకుంటారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి వేగానికి తలసరి ఆదాయ వృద్ధిరేటే ప్రధాన సూచికగా నిలుస్తుంది.
[04:29]గుజరాత్ రాష్ట్రం సూరత్లోని ఓ ఆలయంలో బంగారు రామాయణాన్ని చూడవచ్చు. ఇందులో ఉన్న అక్షరాలను 19 కిలోల బంగారంతో తయారు చేశారు.
మాతృభాషపై ఎనలేని మమకారం చూపే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను మరోమారు హిందీ వర్సెస్ దక్షిణాది భాషల వివాదం కుదిపేసింది!
[04:10]మొబైల్ వాడకంలో విశృంఖలత్వం పెరిగిపోయిందని ‘సెల్ఫోన్ పితామహుడు’ మార్టిన్ కూపర్ ఆవేదన వ్యక్తం చేశారు.
[04:05]వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులు తమ పిల్లల వద్ద ఉంటూ ఆనందంగా సేదదీరాల్సిన సమయం.
[04:05]గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో తన భార్యను వేధిస్తున్నాడనే కోపంతో ఓ వ్యక్తి స్నేహితుడిని హత్య చేశాడు.
[04:05]మధ్యప్రదేశ్లో శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకొంది. ఇందౌర్లోని బేలేశ్వర్ మహదేవ్ ఝూలేలాల్ ఆలయంలో గురువారం 50 అడుగుల మెట్లబావి పైకప్పు కూలి అందులో 30 మందికి పైగా భక్తులు పడిపోయారు.
ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలను నిర్వహించాలని సీఎం జగన్ వ్యవసాయ శాఖను ఆదేశించారు.
[03:04]సంక్షిప్త వార్తలు
[01:34]ధోని.. ధోని.. అరుపులతో చెపాక్ స్టేడియం దద్దరిల్లిపోయే సమయం ఆసన్నమైంది. విరాట్ విన్యాసాలకు మంత్రముగ్ధులయ్యేందుకు అభిమానుల కేరింతల్లో మునిగిపోయేందుకు చిన్నస్వామి స్టేడియం సిద్ధమైంది. ఇటు సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ ఆట చూసేందుకు తెలుగు అభిమానులు సై అంటున్నారు.
[01:28]వేసవి వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ సిద్ధమైంది.
[01:26]టీమ్ఇండియా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో తన ప్రతిభను ప్రదర్శించడానికి ఐపీఎల్-16 అద్భుతమైన అవకాశమని భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు.
[01:25]మహిళల గ్రాండ్ప్రి చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ కోనేరు హంపి తొలి విజయం సాధించింది. నాలుగో రౌండ్లో ఓడిన ఈ తెలుగమ్మాయి..
[03:56]‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై లండన్లోని కోర్టులో రాహుల్ గాంధీపై కేసు వేస్తానని ఐపీఎల్ కుంభకోణంలో ఆర్థిక అక్రమాలకు పాల్పడి దేశం నుంచి పరారై లండన్లో ఉంటున్న లలిత్ మోదీ పేర్కొన్నారు.
[03:56]టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై పోరాడుతున్న ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులపై కేసీఆర్ ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
[03:56]భారతదేశం మరిన్ని ముక్కలు కాకుండా కాపాడుకునేందుకు దేశంలోని వంద కోట్ల మంది హిందువులు అఖండ హిందూ రాజ్యస్థాపన కోసం సంకల్పం తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ పిలుపునిచ్చారు.
[01:38]సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవాహర్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. జయశంకర్ తెరకెక్కించారు.
[01:41]వేషం మారిందంటే చాలు... లుక్కు మారాల్సిందే. ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం కథలతోనే కాదు... తాము కనిపించే తీరులోనూ చూపించాల్సిందే అని నమ్ముతుంటారు తారలు. అందుకే కొన్నిసార్లు పాత్రలు డిమాండ్ చేసినా చేయకపోయినా... దర్శకులు అడిగినా అడకపోయినా కొత్తగా కనిపించడంపై దృష్టిపెట్టే నాయకానాయికలు చాలామందే. ఇక పాత్రే డిమాండ్ చేసిందంటే కొత్త అవతారం ఖాయం అంతే.
[01:40]పండగొస్తుందంటే చాలు చిత్రసీమలో ప్రచార పర్వం పదునెక్కుతుంటుంది. విడుదలకు సిద్ధమవుతున్న చిత్రాలతో పాటు సెట్స్పై ముస్తాబవుతున్న సినిమాలూ కొత్త ప్రచార చిత్రాలతో సినీప్రియుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి.
[01:40]ఐపీఎల్ ఆరంభం రోజున ఆడిపాడే నాయికల జాబితాలో దక్షిణాది అందం రష్మిక చేరింది. ఐపీఎల్ యాజమాన్యం ఆమె ప్రదర్శన గురించి తెలియజేస్తూ ఒక పోస్ట్ను పంచుకుంది. ‘మరపురాని సాయంత్రం కోసం సిద్ధంగా ఉండండి.
[03:03]సంక్షిప్త వార్తలు
[02:43]శ్రీరాముడి పట్టాభిషేకానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సికింద్రాబాద్ నుంచి రైలులో భద్రాచలానికి బయలుదేరారు.
[01:32]చిన్నవయసులో ఉన్నప్పుడు ఏదైనా చేసే శక్తి ఉంటుంది. సంపాదన తక్కువగా ఉన్నప్పటికీ బాధ్యతల బరువు ఉండదు. ఖర్చులూ పరిమితంగానే ఉంటాయి.
[01:30]చిన్న ప్రమాదం మొత్తం కుటుంబాన్ని ఆర్థికంగానూ, మానసికంగానూ కుదిపేస్తుంది. అందుకే, మనతోపాటు మన కుటుంబానికీ తగిన ఆర్థిక రక్షణ కల్పించేలా ఏర్పాటు చేసుకోవాలి.
[01:27]నా వయసు 33. ప్రైవేటు ఉద్యోగిని. నాలుగేళ్ల మా అమ్మాయి భవిష్యత్ అవసరాల కోసం నెలకు రూ.10వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచిస్తున్నాను.
[01:14]వచ్చే 3-4 ఏళ్లలో 23 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.89 లక్షల కోట్లు) రుణాలను చెల్లించేందుకు ఏటా తమ వ్యాపారాల ఎబిటా 20 శాతం మేర పెరగాల్సి ఉంటుందని అదానీ గ్రూపు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
[01:15]సాధారణంగా చిన్న షేర్లపై చిన్న మదుపర్లు లేదా దేశీయ మదుపర్లే దృష్టి సారిస్తుంటారు. గణాంకాలను చూస్తుంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వారికి నష్టాలే మిగిలినట్లు కనిపిస్తోంది.
రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఊసు లేదు. ఉన్నవి మూసేసుకోవలసిన పరిస్థితి.
పంచాయతీరాజ్ ఇంజనీర్-ఇన్-చీ్ఫ కార్యాలయంలో పాలన పడకేసింది. పెండింగ్ ఫైళ్లు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయాయి.
రాష్ట్ర రెవెన్యూ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావా�
‘‘ఉద్యోగులకు జీతాలు లేవు. ఏ ఒక్కరూ సుఖశాంతులతో లేరు.
తాను ఏ గడ్డపై నుంచి చేసిన వ్యాఖ్యలకుగాను పరువునష్టం కేసు ఎదుర్కొని, అందులో ఓడిపోయి, లోక్సభలో అనర్హత వేటుకు గురయ్యారో.. అదే కోలార్ గడ్డపై నుంచి కర్ణాటక అసెంబ్లీ ..
ఆడపిల్ల పుట్టిందా ఆ ఊరంతా పండుగే.. హరిదాస్పూర్ గ్రామం ఆ పండుగకు వేదికైంది. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే బాధపడేవాళ్లుంటారు. మగ పిల్లాడు పుట్టలేదని నిట్టూర్చే వాళ్లు లేకపోలేరు. కానీ ఆ హరిదాస్పూర్ గ్రా
‘అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పిస్తా’’ అని 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేతగా ప్రస్తుత సీఎం జగన్ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు హామీ ఇచ్చారు.
ఒంగోలు నగరంలో గుక్కెడు నీటి కోసం ప్రజలు పనులు మానుకుని ఎక్కడికక్కడ ట్యాంకర్ల ముందు బారులు తీరుతున్నారు.
తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు కోలుకుంటున్నారు.
జైలు శిక్ష పడ్డ చట్టసభ సభ్యులపై ‘ఆటోమేటిక్ అనర్హత’ వేటు వేయాలన్న నిబంధన చాలా కఠినమైనదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. శిక్ష విధించే ముందు కోర్టులు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి
ఇప్పుడు రాహుల్గాంధీ బహిష్కరణ, శిక్ష, ఎన్నికలకు దూరం చేయడం-ప్రధాని చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. ఇది అదానీ వ్యవహారం నుంచి దృష్టి మరల్చటానికి చేసిన పని కాదు.
డేటా చౌర్యం కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టనుంది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) పొందుపరచి విచారణ చేపట్టింది.
వంద శాతం తాను కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కూ సీఎం అవ్వాలనే ఆకాంక్ష ఉండటంపై తనకేమీ..
ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటీవ్ బ్యాంక్(ఆప్కాబ్) ఖాతాదారులకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త సర్వీస్ చార్జీలు అమలు కానున్నాయి.
ఇంధన ధరల దోపిడీపైకేంద్రానికి కేటీఆర్ లేఖ కారణం ముడిచమురు కాదని, మోదీ నిర్ణయించిన చమురు ధరలేనని మనం గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. కేవలం ముడి చమురును ఒక బూచిగా చూపించి తన కార్పొరే�
వ్వంపేట మండలంలోని దొంతి జీవన్దివ్య గార్డెన్లో మండల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి తన్నీరు హరీశ్రావు, బీఆర్ఎస్ మెదక్ జిల్ల
కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్య జీవితం ఆధారంగా ‘లీడర్ రామయ్య’ అనే సినిమా నిర్మితమవుతోంది. ఆయన పాత్రలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు.
విద్యుత్తు సంస్థల్లో శనివారం నుంచి ఉద్యోగులకు హాజరు ఆధారిత జీతాల చెల్లింపు విధానం అమల్లోనికి రానున్నది.
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు.
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేసుకోవచ్చని కొలంబియా జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు ప్రత్యేకించి భారీ సంఖ్యలో ఉన్న భారతీయులకు ..
విశాఖపట్నంలో జీ-20 సభ్యదేశాల వర్కింగ్ గ్రూపు సదస్సు గురువారం ముగిసింది.
‘మార్గదర్శి’ ఆడిటర్ అరెస్ట్
బంతి బంతికి ఆధిక్యం చేతులు మారే సమరాలకు.. ఒత్తిడితో నరాలు తెగే ఉత్కంఠ పోరాటాలకు.. నేడు తెరలేవనుంది. గత మూడేండ్లుగా పరిమితుల మధ్య సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి కొత్త నిబంధనలతో సరికొత్తగా అ�
పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా నిర్వహించేందుకు వంద రోజుల కార్యాచరణ అమలుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమైంది.
బీజేపీ సమాఖ్య స్ఫూర్తిని ధ్వంసం చేస్తోందని, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అణగదొక్కాలని చూస్తోందని తృణమూల్ ..
రుణభారంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థించారు.
ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై టోల్ చార్జీలు పెరిగాయి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆత్మీయ సమ్మేళనాలతో పార్టీ కార్యకర్తల్లోకి వెళ్లాలనుకున్న బీఆర్ఎ్సకు.. ఊహించని విధంగా వాటిల్లో అసంతృప్తి గళాలు వినిపిస్తుండడంతో ఈ సమస్యను అధిగమించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) యువరాజుగా షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నాహ్యాన్ (41) నియమితులయ్యారు.
వ్యాపారులు బిల్లులు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్న 105 కిలోల( రూ.75 లక్షల విలువైన) వెండి ఆభరణాలపై ఓ మహిళా కానిస్టేబుల్ కన్నుపడింది.
నేడు టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణం
టీఎ్సపీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలను సమన్వయం చేసేందుకు ఏర్పాటు .....
ఇడ్లీకి మించిన అల్పాహారం ఏముంటుంది? ‘ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ..’ అంటూ ‘మిథునం’లో అప్పదాసు పాడుకోవడం గుర్తుండే ఉంటుంది! నంజుకునేందుకు కొబ్బరి చట్నీ లేకపోతేనేమీ.. పల్లీ చట్నీ..
ప్రభుత్వ ఉద్యోగులపై మాజీ ఐఏఎస్ అధికారి జయ ప్రకాశ్ నారాయణ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
‘పొన్నియన్ సెల్వన్-2’ చిత్రంలో త్రిష చోళ రాజ్యపు యువరాణి కుందవై పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 28న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం చెన్నైలో ట్రైలర్ను వ�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఇప్పటికే
శరవేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ)పై ఆందోళనలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఏఐ విజృంభణతో ..
నెత్తిన భానుడి భగభగ.. కాళ్ల కింద కృష్ణ శిలల ఉష్ణ సెగ.. తలను గిర్రున తిప్పేస్త్తున్న ఎండ ఉడుకుతో ఉరుకులు..
స్వలింగ వివాహాలను గుర్తించబోమని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పింది. దేశంలోని పలు మైనారిటీ మత సంస్థలు కూడా ఇప్పుడు అదే బాట పట్టాయి. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించవద్దంటూ సుప్రీంకోర్టు ..
ఫ్లోరిడాకు చెందిన హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా (హెచ్యూఏ)కు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త రమేశ్ భూతాడ 1మిలియన్
పొత్తులపై సాగుతున్న ఫేక్ ప్రచారంపై జనసేన అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ శ్రేణులకు సమాచారం పంపింది.
‘క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే చెల్లిస్తూ...’!
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారి సమీర్ మహేంద్రుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను ప్రత్యేక కోర్టు
యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. సాగర్చంద్ర దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించనున్నారు.
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. యాసంగి పంటలు కీలక దశకు చేరుకుంటుండటం..
‘నేనూ మార్గదర్శిలో చేరాను. మొన్నీమధ్యనే ఓ గన్ కొన్నాను’ జల్సా సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ఇది. దీనికి కొంచెం భిన్నంగా ‘నేనూ వైసీపీలో చేరాను.
టీఎ్సపీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో.. సిట్ దర్యాప్తులో తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాను త్వరలోనే ప్రపంచం ముందుకు రానున్నట్లు ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్పాల్సింగ్ గురువారం ఓ వీడియో సందేశంలో
రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తామని గొప్పలు చెప్పారు. సన్న బియ్యానికి బదులు నాణ్యమైన బియ్యం అందజేస్తామని ఆ తర్వాత బీరాలు పలికారు.
గేమ్ చేంజర్ వంటి ఇంపాక్ట్ ప్లేయర్.. టాస్ తర్వాత తుది జట్లను ప్రకటించే వెసులుబాటు.. వైడ్, నో బాల్ కూ డీఆర్ఎస్.. ఇలా మరింత ఆకట్టుకునేలా, ఇంకాస్త రంజింపజేసేలా.. ఇండియన్
ఆల్ ఇండియా సర్వీసుల్లో (ఏఐఎస్) విధులు నిర్వహిస్తున్న అధికారులు తమ స్టాక్ మార్కెట్కు సంబంధించిన లావాదేవీల వివరాలను
రాష్ట్రంలో భయంకరమైన సైబర్వార్ మొదలైంది. ఓ రాజకీయ పార్టీ తెచ్చిపెట్టుకున్న సైబర్ ముఠాలు బరి తెగించేశాయి.
రాష్ట్రంలో ఇంధన సర్దుబాటు చార్జీలు అమల్లోకి రానున్నాయి.
సన్న, చిన్న కారు రై తుల కష్టాలను ప్రభుత్వం దూరం చేసింది. గ తంలో సరిపడినన్ని గోదాంలు లేకపోవడంతో ధాన్యాన్ని ఇంటి వద్ద నిల్వ చేసుకోలేక మద్దతు ధర వచ్చినా.. రాకున్నా అమ్ముకునేవారు. వీటన్నింటిని గుర్తించిన సర్క
వన్డే ప్రపంచక్పనకు టీమిండియా సన్నాహకాలను కాసేపు మర్చిపోదాం.. సూర్య భగవానుడి ప్రతాపానికి హీటెక్కుతున్న వాతావరణాన్నీ బేఖాతరు చేద్దాం.. ఎందుకంటే.. క్రికెట్ ప్రేమికులను
సమ్మర్ క్రికెట్ కార్నివాల్ ఐపీఎల్కు అంతా సిద్ధమైంది. అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్
‘కబ్జాదారుల చెర నుంచి మా ప్లాట్లను కాపాడిన దేవుడు’ అని పేర్కొంటూ వరంగల్ పోలీసు కమిషనర్(సీపీ) రంగనాథ్ చిత్రపటానికి గురువారం పలువురు క్షీరాభిషేకం చేశారు.
సున్నితమైన గాజు వస్తువులు మొదలు విలువైన ఎలక్ట్రిక్ సామాన్ల వరకు అన్నింటి ప్యాకింగ్కు థర్మకోల్ను వాడటం సర్వ సాధారణం. అయితే థర్మకోల్ వ్యర్థాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి.
‘మీరు నా మాటలను ఇక్కడే వదిలి వెళ్లకండి. నేను చెప్పిన మాటల్లోని వాస్తవాలను మీ ఊర్లకు వెళ్లాక చర్చకు పెట్టండి. చర్చించాక నిర్ణయం తీసుకోండి’... రైతు సర్కార్ ఏర్పాటు ఎందుకు తక్షణ అవసరమో మహారాష్ట్ర ప్రజలకు వి
అది మారుమూల నియోజకవర్గం, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ప్రాంతం. అభివృద్ధికి ఆమడదూరంలో జుక్కల్ నియోజకవర్గం పేరు చెప్పగానే ఎస్సీ నియోజకవర్గం.. అభివృద్ధి అంతంత మాత్రమే.. గ్రామాలకు రహదారులు లేవు.
క్యాష్ కటింగ్.. ఇది రైతులకు సుపరిచితమైన పదం. క్యాష్ కటింగ్ బారినపడని రైతు ఉండడంటే అతిశయోక్తి లేదు. రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్లో వ్యాపారికి విక్రయిస్తే.. సదరు వ్యాపారి రైతుకు వెంటనే డబ్బులు �
సుందరాంగుడు రామయ్య.. ముగ్ధ మోహనురాలు సీతమ్మ.. వధూవరులు కాగా.. ఆకాశమంత పందిరి.. భూలోకమంత మండపం.. చుట్టూ లక్షలాది మంది జనం.. కోలాట నృత్యాల విన్యాసాలు.. మార్మోగుతున్న పెండ్లి మంత్రాలు..
హిందీ చిత్రసీమలో గ్లామర్ తారగా మంచి గుర్తింపును సంపాదించుకుంది వాణీకపూర్. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ద్వారా యువతరానికి చేరువైంది. తాజాగా ఈ భామ ఓటీటీలోకి అరంగేట్రం చేయబోతున్నది.
నరసింహా చారి, డా॥ సకారం మారుతి, భాస్కర్ రెడ్డి, చిత్రం శ్రీను, మీనాక్షి రెడ్డి, పల్సర్ బైక్ ఝాన్సీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రంగస్వామి’.
తెలంగాణ అతి తక్కువ సమయంలోనే ఆర్థిక ప్రగతిలో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. సీఎం కే చంద్రశేఖర్ రావు పటిష్ఠ ప్రణాళికతో ఆర్థికంలో అందనంత ఎత్తుకు ఎదిగినది.
‘దళితబంధు పథకం ఎలా అమలవుతోంది..? ఏ యూనిట్ల నుంచి మంచి లాభాలు వస్తున్నాయి..? ఎక్కువ మంది ఏ యూనిట్లు తీసుకున్నారు..?’’ అనే అంశాలను లబ్ధిదారులను అడిగి తెలసుకోవాలని సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.
మరో టైటిల్ కోసం హార్దిక్ నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్.. ఐదోసారి విజేతగా నిలవాలన్న కసితో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభ పోరులో బరిలోకి దిగబోతున్నాయి.
మార్చి 31 గుజరాత్ X చెన్నై అహ్మదాబాద్ రా.7.30
రాష్ట్రం కోసం, రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చి దగా పడిన రాజధాని రైతులు, మహిళలు, ప్రజలు సాగిస్తున్న మహోద్యమం శుక్రవారం నాటికి 1200 రోజులకు చేరుకుంటోంది.
స్పెయిన్ మాస్టర్స్లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్కు చేరుకున్నారు. రెండో రౌండ్లో సింధు 21-14, 21-16తో కుసుమవర్దని
శ్రీరామనవమి పర్వదినాన నిర్మల్ జిల్లాలోని బైంసా పట్టణం రామనామస్మరణతో మార్మోగిపోయింది.
: స్థానిక ఎమ్మెల్యేనైనా భద్రాచలంలో జరిగే శ్రీ సీతా రామచంద్రస్వామి కల్యాణం జరిగే ప్రాంగణంలో తనకు కనీసం కూర్చోడానికి చోటు కూడా చూపలేదని, ఇబ్బందులు పడుతూనే ఓ మూలన కూర్చొని కల్యాణం వీక్షించి ....
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి ముంబైకి చెందినభక్తులు 600 గ్రాముల బంగారు చెంబును విరాళంగా ఇచ్చారు.
శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో గాడ్సే ఫొటోను ప్రదర్శించడం కలకలం రేపింది.
‘కర్నూలులోని జగన్నాథగట్టులో ఎర్రమట్టి అక్రమ క్వారీ, రవాణా వాస్తవమే’’నని రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టరుకు కర్నూలు జిల్లా మైన్స్ అధికారులు ఈ నెల ఆరో తేదీన నివేదిక ఇచ్చారు.
ఆంధ్రాభద్రాద్రి ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
సవాల్
‘సిరి కల్యాణపు బొట్టును పెట్టి.. మణిబాసికమును నుదుటన గట్టి..’ అనే కల్యాణ శ్లోకాలు భద్రగిరిలో మార్మోగాయి. భద్రాచలం దివ్యక్షేత్రంలోని మిథిలా ప్రాంగణంలోని శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో గురువారం జగదభిర�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా సర్కార్ విద్యాసంవత్సరం ఆరంభానికి మునుపే యూనిఫాం అందజేస్తున్నది. దీనిలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరానికి ఈ నెల 24కి జిల్లాకు యూనిఫాం చేరుకున్నది.
ఈ మార్చి 31 (శుక్రవారం)తో ముగియనున్న 2022-23 ఆర్థిక సంవత్సరం చిన్న కంపెనీల షేర్లకు అంతగా కలిసిరాలేదు. భగ్గుమన్న ధరలు, అధిక వడ్డీ రేట్లు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో...
జిల్లాలో దళితబంధుకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు వెలువడకుండానే అనేకమంది ఆశావహులు ఎమ్మె ల్యేలు, అధికారులను కలుస్తూ దరఖాస్తులను అంద జేస్తున్నారు.
మండలంలోని అంకాపూర్ గ్రామంలో గుర్తుతెలియని దొంగలు రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశారు.
భగ్గుమంటు న్న ధరలకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఐదు అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజాలే...
అదానీ గ్రూప్ మళ్లీ పెద్దఎత్తున అప్పుల వేట ప్రారంభించింది. ఇందుకోసం సింగపూర్ నుంచి అమెరికా వరకు రోడ్షోలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉన్న రూ.1.89 లక్షల కోట్ల అప్పుల చెల్లింపు తమకు సమస్యే కాదని...
హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ సేవల కంపెనీ ప్లూరల్ టెక్నాలజీస్ వచ్చే మూడేళ్లలో 1000 మంది టెక్నాలజీ కన్సల్టెంట్లను నియమించుకోవాలని భావిస్తోంది...
ఎయి డ్స్ (హెచ్ఐవీ) రావడానికి రిస్క్ ఉన్న వారిలో దాన్ని నివారించేందుకు వినియోగించే క్యాబొటిగ్రావిర్ టాబ్లెట్లు, దీర్ఘకాలం పని చేసే ఇంజెక్టబుల్స్ను తయారు చేసి అరబిందో ఫార్మా విక్రయించనుంది...
మనిషికి అమరత్వం సాధ్యమేనా? ఈ ప్రశ్న కొన్ని వందల ఏండ్లుగా ఎంతోమంది శాస్త్రవేత్తలను ఒక్కచోట నిలువనీయలేదు. శాస్త్రీయంగా మాత్రం మనిషికి అమరత్వం సాధ్యమని ఎవరూ చెప్పలేకపోయారు.
భానుడి ప్రతాపానికి గ్రేటర్లో వాతావరణం రోజురోజుకు వేడెక్కుతున్నది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో ఎండలు దంచికొడుతున్నాయి.
ప్యారమూర్లో ఛత్రపతి శి వాజీ సేవా సమితి ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఛ త్రపతి శివాజీ విగ్ర హాన్ని ఆవిష్కరించారు.
చాలా ఏళ్ల నుంచి రేషన్ దుకాణాల డీలర్లు తమ కమీషన్ను పెంచాలని, ఇతర వస్తువుల అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలంటూ కోరుతున్నప్పటికీ వారి డిమాండ్ను ఇప్పటి వరకు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.
దేశంలో సామాజిక న్యాయ సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 3న చెన్నైలో జరిగే సమావేశానికి రావాలని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ విపక్షాలను ఆహ్వానించారు. కాంగ్రెస్ సహా 20 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్�
నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు, ఔత్సాహికులు పరిశ్రమలు స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లు స్థాపించేవారికి వివ
హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ప్రతిష్ఠాత్మక చరక అవార్డును అందుకున్నారు. చెన్నైకి చెందిన రోటరీ క్లబ్ ఆఫ్ గిండీ గురువారం ఈ అవార్డును ప్రదానం చేసింది.
ఇష్టమైన ఆహారం కోసం మహా అయితే ఏడాదిలో కొన్ని వేలు లేదంటే అంతకంటే కొంత ఎక్కువ మొత్తం ఖర్చుచేస్తాం. కానీ, హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు ఏకంగా రూ.6 లక్షలను ఖర్చు చేశాడు.
వచ్చే నెల 3వ తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో గుర్తించిన కేంద్రాలను మండల విద్యాధికారులు ప�
‘ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం అని భారతీయ సంస్కృతి భావిస్తుంది. వసుధైక కుటుంబమే మా అభిమతం’ అని ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా ఘనంగా చెబుతారు. ప్రపంచం సంగతి అటుంచి భారతదేశం మొత్తాన్నైనా ఒక కుటుంబంగా మోదీ భ�
కాకినాడ జిల్లా కోరింగ పంచాయతీ పరిధి హోప్ఐలాండ్లో సముద్ర తాబేళ్ల సంరక్షణ, ఉత్పత్తి కేంద్రాన్ని ఫారెస్టు పీసీసీఎఫ్ వై.మధుసూదనరెడ్డి గురువారం సందర్శించారు.
సింహాచలం దేవస్థానం అధికారులు ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో పండగరోజు వందలాది మంది భక్తులు అన్న ప్రసాదం లభించక ఆకలితో వెనుతిరగాల్సి వచ్చింది.
కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్ గురువారంరాత్రి సందర్శించారు.
జగనన్న కాలనీల కోసం పద్మనాభం మండలంలో భూములు ఇచ్చిన రైతుల పేర్లను మార్చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి జిల్లాలోని 34 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేబీవీవీ)ల్లో పనిచేసే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి నెల జీతాలు ఇప్పటికీ అందలేదు.
నర్సీపట్నం- భీమునిపట్నం(బీఎన్) రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, ముందుగా వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా గోతులను యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేయాలని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఆదేశించారు.
జీ-20 సన్నాహాక సదస్సు నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలో చేపట్టిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జీ-20 సన్నాహాక సదస్సు కోసం జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏలూరు జిల్లా భీమడోలు వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంతో విజయవాడ వైపు నుంచి వచ్చే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి జనసైనికులంతా తమ వంతు కృషి చేయాలని జనసేన పార్టీ ఉత్తరాంధ్ర ప్రతినిధి సుందరపు విజయ్కుమార్ అన్నారు.
హెటెరో ఔషధ పరిశ్రమ కొత్తగా ఏర్పాటు చేసే పైపులైన్లకు ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదనే ప్రధాన డిమాండ్తో రాజయ్యపేట గ్రామంలోమత్స్యకారులు చేస్తున్న మహాశాంతియుత ధర్నా గురువారం నాటికి 482వ రోజుకు చేరుకుంది.
తీర ప్రాంతాలకు సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించే లక్ష్యంతో చేపట్టిన శామ్ నో వరుణ్ కారు యాత్రను కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ గురువారం ప్రారంభించారు.
కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడలో ఉన్న శ్రీకోదండ సీతారాముని కల్యాణం వైభంగా జరిగింది. గురువారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు.
కన్నడ గంధం ఎవరికి? కర్ణాటక శాసనసభకు మే 10న ఎన్నికలు. కావేరీ జన్మభూమిని రాబోయే ఐదు సంవత్సరాలు ఎవరు పాలించాలో నిర్ణయించే ఎన్నికలవి. నిజానికి, అంతకంటే విస్తృత...
ముడసర్లోవ రిజర్వాయరులో నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అద్భుతంగా ఉందని జి-20 సదస్సుకు విశాఖ వచ్చిన విదేశీ ప్రతినిధుల బృందం ప్రశంసించింది.
పోలీసు శాఖలో 36 ఏళ్లపాటు విశేష సేవలందించి విజయ పరంపరలతో సార్థక నామధేయునిగా నిలిచిపోయిన విజయరామారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. వ్యక్తిగత క్రమశిక్షణ...
బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉత్తరాంధ్ర గడ్డపై తెల్లదొరలను ఎదిరించి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి తర్వాత తరాలకు స్ఫూర్తిగా నిలిచింది వీరనారి గున్నమ్మ. సిక్కోలు జిల్లా మందస ఎస్టేట్ జమీందారుకు...
నందిగామ సీతారామాంజనేయస్వామి ఆలయంలో సీతామాతకు భక్తులు రూ.10 లక్షల విలువైన 163 గ్రాముల బంగారు కిరీటాన్ని చేయించారు.
ఎన్టీఆర్ కీర్తి అజరామరమని ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ వి. కరుణకుమార్ అన్నారు.
మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో స్టార్ హాస్పిటల్ కొత్త ఒరవడికి శ్రీకా రం చుట్టింది. హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ‘వెలిస్ రోబోటిక్' యంత్రాన్ని గురువారం స్టార్
సూరత్ కోర్ట్ ఈ నెల 23న రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధించడం, మరునాడే లోక్సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేయడం పథకం ప్రకారం జరిగిందని, ఒక ఛానెల్లో...
రష్యాలోని అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు రోస్నెఫ్ట్తో భారతదేశ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒప్పందం కుదర్చుకుంది. ఎంతచమురును ఎంత రేటుకు ఈ ప్రభుత్వరంగ సంస్థ...
నగరంలోని సిఽంధూ టవర్స్లో కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారాల కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
టిఎస్పియస్సిలో నిర్లక్ష్యం రాజ్యమేలి నిరుద్యోగులను నిండా ముంచింది. రాజకీయ అండదండలతో పరీక్షా పత్రం అంగడి సరుకుగా మారింది. డబ్బున్నవాడు దండుకున్నాడు..
భీమిలికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గాడు అప్పలనాయుడును గురువారం రాత్రి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
పండగపూట ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరామనవమి నాడు ఆ ఇంటి ఇల్లాలు తన భర్త చేతిలో అతి దారుణంగా హత్యకు గురైంది.
గోదావరిఖ నిలోని వంద పడకల ఆసుపత్రి నుంచి జనరల్ ఆసుపత్రిగా మారినా రోగులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు.
పెదబయలు మండలం మారుమూల కుంతుర్ల పంచాయతీ పరిధి కిండలం గ్రామంలో మృత్యుఘోష కొనసాగుతుండడంతో స్థానిక గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడు వారాల్లో గ్రామానికి చెందిన ఏడుగురు మృతిచెందడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇందుకు సంబంధించిన బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు...
జేఎన్టీయూకే అంతర్ కళాశాలల సెంట్రల్ జోన్ టోర్నమెంట్ 2023 విజయవంతంగా ముగిశాయని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ టోర్నమెంట్ సెక్రటరీ మత్తి శివశంకర్ తెలిపారు. 198 జట్లు పోటీల్లో తలబడ్డాయని, 55 మంది ఫిజిక్ డైరెక్టర్లు రిఫరీలుగా వ్యవహరించి బుధవారం అర్ధరాత్రి వరకూ ఎంతో ఉత్కంఠబరితంగా ఫైనల్ మ్యాచ్లు నిర్వహించారు.
ఇసుక దందా యథేచ్ఛగా సాగిపోతోంది. అడిగేవారు లేరు.. అడ్డుకునేవారు లేరు..
పశువుల కబేళాపై దాడిచేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ డి.సురేష్బాబు తెలిపారు.
మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది.. ముగ్గురి ప్రాణాలను బలితీ సుకుంది.
జై శ్రీరామ్.. జై శ్రీరామ్ నినాదాలతో రాజమహేంద్రవరం మారుమ్రోగింది. శ్రీరామనవమి సందర్భంగా గురువారం రాజమహేంద్రవరంలో పెద్దఎత్తున శోభాయాత్ర నిర్వహించారు.
ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని గురువారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి వి.రామసుబ్రహ్మణ్యన్ సతీసమేతంగా సందర్శించారు.
వెంకటేశ్వర అభయా రణ్యంలోని చామల అటవీ వలయ పరిధిలోని కడ తల కొండకు నిప్పు పెట్టడంతో కాలి బూడిద వుతోంది.
రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీ (టీఎస్ఆర్జేసీ)ల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించినట్టు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి
కూరగాయల ధరలు దాదాపుగా దిగొచ్చాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని అన్ని రైతుబజార్లలోనూ కూరగాయలు కాస్త చౌకగానే లభిస్తున్నాయి.
వసంత రాత్రులలో మహార్నవమి (శ్రీరామనవమి) సందర్భంగా చింతలూరు నూకాంబికా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
తెలుపు రేషన్ కార్డుదారులకు పోషకాలు మిళితం చేసిన బలవర్థక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్)అందించ డానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
టీఎస్ ఎంసెట్కు గురువారం వరకు 1,80,240 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఇంజినీరింగ్కు 1,14,989, అగ్రికల్చర్, మెడికల్కు 65,033 దరఖాస్తులు రాగా, రెండు క్యాటగిరీలకు కలిపి 218 దరఖాస్తులు వచ్చాయి.
గ్రూప్ 1 పేపర్ లీకేజీపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీఎస్పీ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జ్ మంద రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో క్రౌంచగిరి పుణ్యక్షేత్రంపై సాక్షాత్తు కలియుగదైవం వేంకటేశ్వరస్వామి స్వయంభువుగా వెలిశారని భక్తుల నమ్మకం.
అమ్మో ఒకటో తేదీ.. ఇదీ మిగిలిన 11 నెలల లెక్క.. ఆర్థిక ముగిసే సమయంలో మాత్రం అమ్మో 31వ తేదీ.. ఎందుకంటే 31వ తేదీలోపు ఏ బిల్లులు అప్లోడ్ అవుతాయో అవే ఈ ఏడాది బడ్జెట్లో వసూళ్లవు తాయి.
వివిధ న్యూస్ చానళ్లు, మీడియా సంస్థల్లో పని చేస్తున్న అక్రెడిటేషన్ కార్డు లేని మహిళలందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సమాచార, పౌర సంబంధాల కమిషనర్ అర్వింద్కుమార్ బు�
ఐపీవోల సందడి అంతంత మాత్రంగానే ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో లిైస్టెన సంస్థలు నికరంగా రూ.52,116 కోట్ల సమీకరించాయి.
ప్రభుత్వ అధికారులకు వాస్తు భయం పట్టుకుంది. ఇదే అవకాశంగా వసూళ్లకు తెరలేపారు. ఎంతో వసూలు చేసి కొంత మొత్తంతో గోడ కట్టారు.
రాష్ట్రం కోసం, రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చి దగా పడిన రాజధాని రైతులు, మహిళలు, ప్రజలు సాగిస్తున్న మహోద్యమం శుక్రవారంనాటికి 1200 రోజులకు చేరుకుంటోంది.
పటాన్చెరులో వాడవాడలా సీతారాముల కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి.
వైఎస్సార్ పథకం ముసునూరు మండలంలో జలకళ వివాదంలో ఇరుక్కుంది. అక్రమార్కులు ఈ పథకాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించారనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి.
గత 13 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ గురువారం మరో వీడియోను విడుదల చేశాడు. తానేమీ పరారీలో లేనని, త్వరలోనే వస్తానన�
కొండపాక మండలవాసుల ఎన్నో ఏళ్ల కల త్వరలోనే సాకారం కానున్నది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రైల్వేపనులు కొనసాగుతున్న విషయం విధితమే.
వరుస రోడ్డు ప్రమాదాలు హడ లెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో నేషనల్ హైవేపై ప్రమాదాలు అధికమయ్యాయి.
ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల నిర్మాణం కలగానే మిగిలేలా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శం కుస్థాపన చేసిన పనులకే అతీగతీ లేకుండా పోతోంది. టెండర్లు పిలవకుండానే సీఎం శంకు స్థాపన చేయడం ఒక పొరపాటు కాగా, సవరిం చిన అంచనాలకు పరిపాలన అనుమతులు మంజూరు చేయకపోవడం మరో తప్పిదం.
పట్టణంలోని రాచర్ల రైల్వేగేటు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి తాజాగా కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి.
సంగారెడ్డిలో ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా రిజస్ట్రార్ కార్యాలయాన్ని పటాన్చెరుకు మార్చుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమవుతున్నాయి.
భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల్లో 2023-24 సంవత్సరానికి గాను టోల్ రుసుములను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
మండలంలోని గుడిపాడు గ్రామానికి తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గారపాటి సీతారామాంజనేయ చౌదరి గురువారం వాటర్ ట్యాంకర్ను అందజేశారు.
ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొన్ని గంటలే ఉంది. వందల కోట్ల బకాయిలకు ఎక్కడా క్లియరెన్స్ రాలేదు. రెండు గంటలకోసారి స్తంభిస్తున్న సర్వర్లు. బిల్లులు మంజూరులో కదలిక లేక కాంట్రాక్టర్లు, మరోవైపు ప్రభుత్వ అనుకూలురు అందరిదీ ఒకటే టెన్షన్.
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను టూటౌన్ పోలీసులు అరెస్టుచేశారు. గురువారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ డాక్టర్ స్రవంతిరాయ్ ముఠా వివరాలను వెల్లడించారు.
మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామంలో మాదినేని సుబ్బమ్మ అనే మహిళపై చిరుత పిల్లలు దాడి చేశాయి.
రవాణాశాఖ వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1499 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్రేటర్ జిల్లాలు రూ.3,966 కోట్ల రెవెన్య
డేటా చోరీ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వివిధ రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులకు సంబంధించిన డేటాను చోరీ చేయడంతో పాటు వాటిని ఇతర సంస్థలు, వ్యక్తులకు విక్రయించే క్రమంలో పెద్ద ఎత్తున హవాలా ద్వారా ఆర్
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక పథకాలను రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా కొన్నిం టి కింద రుణాలు ఇస్తున్నది. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా లక్షల�
దళిత మహిళల అభ్యున్నతికి జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు మిల్లెట్మ్యాన్ పీవీ సతీష్ అని డీడీఎస్ బోర్డు సభ్యులు, ప్రముఖులు పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో యువత భవిష్యత్తు నిర్వీర్యం అవుతోందని ఉపాధి, ఉద్యోగాలు లేక చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని గణపవరం మండల టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు ఆరోపించారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఫైౖన్ ఆర్ట్స్ దోహదపడుతుందని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ వైస్ ఛాన్సలర్ ఎం.విజయ్ కుమార్ అన్నారు.
అభివృద్ధి అంటే మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలి. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలి’ అని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మునిసిపల్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రాన్ని దోచుకోవడమే వైసీపీ నాయకులు పరమావధి గా వ్యవహరిస్తున్నారని మార్కాపురం టీడీపీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి విమర్శించారు.
హంద్రీనీవాలో గతేడాది కంటే తక్కువ పరిమాణంలో ఎత్తిపోతలు జరిగాయు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యర్రా నారాయ ణస్వామి అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.
నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలంలో ఏడు నెలల క్రితం హత్యకు గురై కృష్ణానదిలో పడేసిన వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. వేసవితో నదిలో నీటిమట్టం తగ్గడంతో ఇనుపరాడ్లతో కలిపి వలలో చుట్టిన మృతదేహం బయటపడింది.
మిర్యాగూడ పట్టణానికి చెందిన ఎండీ. గు లాం ముస్తఫా అదృశ్యమయ్యాడు.
మోటార్ సైకిల్ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఘటనా స్థలిలో ఇద్దరు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
శ్రీరామనవమిని పురస్కరించుకొని మార్కాపురం పట్టణం శ్రీరామ నామస్మరణలతో పులకించిపోయింది.
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఇసుకను అక్ర మంగా కర్ణాటకకు తరలిస్తున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.
నారా లోకేశ యువగళం పాదయాత్ర గురువారం 700 కి.మీ. మైలురాయి దాటింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఆయన 55వ రోజు ఈ మార్కు దాటారు.
ప్రముఖ సాహితీ వేత్త, న్యాయవాది నమిలికొండ బాలకిషన్రావు(73) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం హనుమకొండలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బాలకిషన్రావుకు భార్య గోకుల్ రాణి, కుమారుడు డాక్టర్ పాంచాల్రాయ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని పో లీసులు కాపాడారు.
మా కన్న తండ్రిని వైఎస్ గ్యాంగ్ కడతేర్చితే.. తెలుగుదేశమే తమకు గుడి, ఎన్టీఆర్ ట్రస్ట్ బడి అయిందని పెనుకొండ నియోజకవర్గంలోని కురుబవాండ్లపల్లికి చెందిన అన్నదమ్ములు సాయిచరణ్, మోహన అన్నారు
మిరుదొడ్డి, మార్చి 30: ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమౌతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు.
హుస్నాబాద్, మార్చి 30: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వర్గాలను విస్మరిస్తున్నాయని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు తాళ్లపెల్లి లక్ష్మణ్ అన్నారు.
సింగరేణిలో సమర్థతతో పని చేస్తూ ఆర్జీ- 1ను అభివృద్ధి బాటలో నడిపించారని అక్షర ఫౌండేషన్ అధ్యక్ష,కార్యదర్శులు మాదాసు రామమూర్తి, బాలసాని కొమురయ్యగౌడ్ అన్నారు.
అందాల రామయ్య పెళ్ళి కొడుకుగా, సుకుమారి సీతమ్మ పెళ్ళి కూతురుగా ముస్తాబయ్యారు.
ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఓ మతి స్థిమితంలేని మహిళను దిశ వన్స్టాప్ సెం టర్ సిబ్బంది అక్కున చేర్చుకుని కుటు ంబీకులకు అప్పగించిన సంఘటన గురువారం జరిగింది. వివరాలిలా ఉ న్నాయి. గత కొన్ని రోజులుగా సుమారు 30ఏళ్ల మతిస్థిమితం లేని మహిళ సా మర్లకోట రైల్వేస్టేషనలో ఉంటుందని ఈనెల 9న సామర్లకోట సెక్షన్ చీఫ్ కమర్షియల్ రైల్వే ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ
అఖిల భారత రైతుకూలీసంఘం ఉమ్మడి తూ ర్పుగోదావరిజిల్లా నాయకుడు కామ్రేడ్ పల్లేటి బసవయ్య(70) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. మండలంలో గొర్రిపూడికి చెం
వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి తండాలో పండుగ పూట విషాదం నెలకొంది.
మండలంలోని రహీంఖాన్గూడ, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎ్సఎ్స క్యాంపులు నిర్వహిస్తున్నారు.
సిద్దిపేట అర్బన్, మార్చి 30: సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల మధిర గాంధీనగర్ త్రీటౌన్సమీపంలో నిర్మిస్తున్న దాబా సెంటర్ను కొందరు వ్యక్తులు కక్షపూరితంగా అక్రమంగా కూల్చివేశారని యజమానులు తుపాకుల రమణాకాంత్, బైరి రాజు, బైరి గోపాల్ తెలిపారు.
ఆర్జీ-1 పరిధిలోని జీడీకేఏ ఇంక్లైన్లో పలు అభి వృద్ధి పనులను ఆర్జీ-1 జీఎం కల్వల నారాయణ గురువారం ప్రారంభించారు.
రూరల్ మండలం కొవ్వాడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని కె.సుగంధిపై కోటిపల్లి అంబిక ఆమె భర్త వెంకటసతీ్షకుమార్ ఇంద్రపాలెం పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ‘మా అమ్మాయి కోటిపల్లి భువన విద్యశ్రీ ఆ పాఠశాల్లో 8వ తరగతి చదువుతోంది. ప్రధానోపాధ్యాయిని ఏకారణం లేకుండా 3నెలల నుంచి మా అమ్మాయిని టార్గెట్చేస్తూ మానసికంగా హింసిస్తోం
కాలం మారుతోంది.. కాలంతో పాటు వాతావరణం మారుతోంది..కాలుష్య కారకాలు మారుతున్నాయి.. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు.. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.. మరి ఇన్ని మారుతున్నప్పుడు అవ�
జీవితాంతం ప్రజలకు సేవ చేస్తూ.. అండగా ఉంటానని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి తెలిపారు. గురువారం నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ రాష్ట్ర న
భువనగిరి డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో అర్హుల జాబితాలోనే ఎస్టీలందరికీ రెండు పడకల ఇళ్లు లభించగా మృతి చెందిన మాజీ సైనికుల భార్యలకు రిజర్వ్ చేసిన ఇళ్లకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.
నిరుపేదలకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని జడ్పీవైస్ చైర్మన్ సిద్దం వేణు పేర్కొన్నారు. మండలంలోని ఒగులాపూర్ గ్రామానికి చెందిన సత్తయ్యకు గురువారం సీఎం సహాయనిధి చెక్కును అందించారు.
సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే చందర్ అన్నారు.
గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన భూక్య భూక్య అజయ్ (21) అనే యువకుడు మలేషియాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు
వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులకు భారం అవుతున్నా ననే మనస్థాపంతో ఓ వృద్ధుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
పార్వతీపురం ఎంఈవో పీవీ ప్రసాద్ ఉపాధ్యా యులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పక్షపాత దోరణి అవలంబిస్తున్నారని, ఆయనకు జ్ఞానోదయం కలిగించాలని కోరుతూ యూటీఎఫ్ నాయకుడు మురళీమో హన్రావు సీతారాములు విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు.
మండలంలోని కొత్తూరుగ్రామానికి చెందిన యువకుడు గురువా రం నాగావళి నదిలో గల్లంతయ్యాడు.
ఏప్రిల్ నెల రేషన్ పంపిణీలో సందిగ్ధం నెలకొంది. ఏప్రిల్ ఒకటో తేదీ వస్తున్నా కోటా నిత్యావసరాలు చౌక డిపోలకు ఇప్పటికీ సరఫరా కాలేదు. ఈ నెల దిగుమతి చార్జీలు కూడా స్టేజ్ 2 కాంట్రాక్టర్లే పెట్టుకోవాలని ప్రభుత్వం చెప్పడం, కాంట్రాక్టర్లు ససేమిరా అనడంతో సరుకుల సరఫరా నిలిచిపోయిట్టు తెలుస్తోంది.
సీతారాముల కల్యాణం కన్నులపండువగా సాగింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, శీరామ నామస్మరణ నడుమ వివాహ ఘట్టంలోని ప్రతి తంతును భక్తులు వీక్షిస్తూ పులకించారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది.
అభంశుభం తెలియని గిరిజనులకు అన్యాయం చేసేందుకు ప్రయ త్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసిన పరిస్థితి ఉంటుందని అరకు నియోజ కవర్గ టీడీపీ సెల్ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి సత్యనారాయణ హెచ్చరించారు.
బొబ్బిలి పట్టణంలోని 21వ వార్డు మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్ మరిశర్ల రామారావునాయుడు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక సాహితీనగర్లోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన రాజీనామా లేఖను చూపించారు.
గత ఏడాది జరిగిన జిల్లాల విభజన సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత ఆందోళనలు చేయటంతో తమపై కేసులు నమోదు చేశారని, వాటిని వెంటనే ఎత్తివేయాలని విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు న్యాయవాది తిమ్మప్ప, రాజేష్, ఓంకార్, ఉదయ్, సంజీవ్, ఖాధీర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమ భూ సమస్యను పరిష్కరించినందుకు వరంగ ల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకి గురువారం బాధితులు క్షీరాభిషేకం చేశా రు. వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ ప్రాంతంలోని బాలాజీనగర్ భూ బా ధితులు లేబర్కాలనీకి వెళ్లే వంద ఫీట్ల రోడ్లో సీపీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
రైతులు తెల్ల బంగారంగా భావించే పత్తికి మార్కెట్లో ధర లేకపోవడంతో నిల్వచేసిన దిగుబడిని విక్రయించలేక, అలాగే ఉంచలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతివృష్టి, అనావృష్టి వాతావరణ పరిస్థితులతో దిగుబడి తగ్గగా, చేతికొచ్చిన కొద్దిపాటి పంటనూ విక్రయిద్దామంటే మార్కెట్లో ధర లేక ఆరుగాలం కష్టపడిన రైతులు నష్టపోతున్నారు.
దళితుల సామాజిక హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయం కోసం, కుల వివక్ష నిర్మూలనకు దళిత పోరాటాలను ఉదృతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాలనలో ఎంపీడీవోలే ‘కీ’లకం. కానీ జిల్లాలో పూర్తిస్థాయిలో ఎంపీడీవోలు లేరు. దీంతో ఇన్చార్జిలే దిక్కవుతున్నారు. దీనికితోడు ఉన్న ఎంపీడీవోలు సైతం శిక్షణలు, ఇతరత్రా కారణాలతో వెళుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎంపీడీవోల కొరత ఉండేది.
కర్రల లోడుతో వెళ్తున్న లారీ అదు పు తప్పి బోల్తా పడగా, అదే లారీ కిందపడి డ్రైవర్ మృతిచెందాడు.
టెక్కలిలో టీడీపీ ఫ్లెక్సీలపై.. గుర్తుతెలియని వ్యక్తులు వైసీపీ పోస్టర్లు అతికించారు. దీనిని నిరసిస్తూ.. టీడీపీ నేతలు ఆందోళన బాటపట్టారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆసరా పథకం లబ్ధిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో చాలా మహిళా సంఘాలకు మ్యాపింగ్ కాలేదు. మరికొంతమంది మహిళా సంఘాల సభ్యులు వేలిముద్రలు పడక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు ‘ఆసరా’ అందుతుందో లేదోనని చాలామంది మహిళలు ఆందోళన చెందుతున్నారు.
జామీయ మసీద్కు సంబంధించి సర్వే నెంబర్ 325, 167లో ఉన్న 72 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు అధికారులు స్వాధీనం చేసుకోవాలని ముస్లిం నాయకులు మహబూబ్, రహిమాన్, ఉసేని, అలీబాషా, అల్లా బకాష్, బహుద్దీన్ డిమాండ్ చేశారు.
ప్రపంచబ్యాంకు నిధులతో ఆధునికీకరించిన సాగర్ ఎడమకాల్వ మరమ్మతుల పనుల్లో అసంపూర్తి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు నిధులు మంజూరు చేసి దెబ్బతిన్న కాల్వ లైనింగ్ పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ పూర్తిచేసి ఒప్పందం ఖరారుచేసింది.
వైసీపీ పాలనలో మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని జనసేన నేత కొఠారు ఆదిశేషు అన్నారు.
విద్యాశాఖ పరిధిలోని కేజీబీవీ, మండల విద్యావనరుల కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి ఫిబ్రవరి నెల జీతాలు ఇంతవరకూ అందలేదు. ఏప్రిల్ సమీపిస్తున్నా వేతనాలు అందకపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో మురుగు కాలువల నిర్వహణ గాడితప్పింది. దీంతో జనావాసాల్లోకి మురుగు నీరు, రోడ్లపైకి చెత్త చేరుతోంది. దీనికితోడు మురుగునీరు నిల్వ ఉండడంతో పందులు స్వైరవిహారం చేస్తుండడంతో పట్టణ వాసులు భయాందోళన చెందుతున్నారు.
కాశీబుగ్గ, సోంపేట పట్టణాల్లో భారత తపాల శాఖ సేవలు అందించేందుకు ప్రాంచైజీ ఔట్లెట్స్ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్టు శ్రీకాకుళం పోస్టల్ సూపరింటెండెంట్ వి.సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలకు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణం నిర్వహించి అంకురార్పణ చేయనున్నారు.
ఉపాధ్యాయులను తహశీల్దార్ కార్యాల యంలో రిపోర్టు చేయమనడం, వారిని అవమానించడమేనని ఎస్టీయూ సత్యసాయి జిల్లా సంఘం నాయకులు పేర్కొన్నారు.
విద్యార్ధులు భారంగా కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నత స్థానం చేరుకోవచ్చని ఎంపీపీ తాతా రమ్య అన్నారు.
విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఉద్యోగ నియామకాల కోసం చర్యలు చేపడుతున్నారు.
దేశానికి మోదీ ముప్పు అనే పుస్తకాన్ని సీపీఎం నాయ కులు గురువారం ఆవిష్కరించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకుడు పి.శంకరరావు మాట్లాడుతూ చరిత్రలో విదేశీ దురాక్రమణదారులతో దేశానికి నిత్యం ప్రమాదం పొంచి ఉండేదని, ఇప్పుడు మోదీ రూపంలో పొంచి ఉందని దుయ్యబట్టారు.
వైసీపీ ప్రభుత్వహయాంలో జరుగుతున్న ఆర్బీకే, సచివాల య తదితర భవన నిర్మాణాలు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.
స్వాతంత్ర్యోద్యమ సమయంలో జాతిపిత మహాత్మా గాంఽధీ నడయాడిన పూండి రైల్వేస్టేషన్కు జిల్లాలోనే ఘనమైన చరిత్ర ఉంది. ఇటువంటి రైల్వేస్టేషన్ను ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది మే నెలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పును నిరసిస్తూ అమలాపురం కేంద్రంగా జరిగిన అల్లర్లు, విధ్వంసం, హింసాత్మక ఘటనల్లో కేసులు అమాయకులపైనే బనాయించారంటూ పోలీసు యంత్రాంగంపై ఇప్పుడు నిందలు మోపుతున్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగలైన పేదలకు ఉద్యోగాలు రాకుండా అమ్ముకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ విమర్శించారు.
తమకు తెలియకుండానే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమైపోవడంతో ఇద్దరు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరపుకోట గ్రామానికి చెందిన సంగం శివార్జునరావు ఈ నెల 9 వతేదీన కొత్తవలస సబ్రిజస్ట్రార్ కార్యాలయంలో ఒక రిజి స్ట్రేషన్కు సంబంధించి సాక్షిగా ఉంటూ బయోమెట్రిక్ వేశాడు.
రిట్టపాడు గ్రామానికి సమీపంలో గల ఆర్అండ్బీ రోడ్డుపై ఉన్న కల్వర్టు శిఽథిలావస్థకు చేరుకుంది
జగన ప్రభుత్వం విద్యుత రీడర్లను నిండా ముం చిందని, శాశ్వత పరిష్కారం చూపుతామని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ అన్నారు.
[23:49]రాజస్థాన్ (Rajasthan) ప్రభుత్వం తీసుకొచ్చిన రైట్ టు హెల్త్ (Right To Health) బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న ప్రైవేటు వైద్యులను కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) కలవడం రాష్ట్రంలో చర్చినీయాంశమైంది.
‘ఎల్లెల్సీ సీసీ లైనింగ్ పనులు కావాలా..? అయితే మాకు 5 శాతం వాటా ఇవ్వాల్సిందే. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. మాకు ఖర్చులు ఉన్నాయి’
డోన్ మండలంలోని మల్లెంపల్లె గ్రామంలో గురువారం వైసీపీ నాయకులు రెచ్చిపోయారు.
మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి నుంచి మాడ్గుల మండలం చంద్రాయన్పల్లికి వెళ్లే బీటీ రోడ్డుపై ఏర్పడిన గోతులను మాలేపల్లి గ్రామస్తులు, యువజన సంఘాల సభ్యులు గురువారం శ్రమదానంతో మట్టిపోసి చదును చేశారు.
మున్సిపాలిటీ పరిధిలోని సాకిబండ తండా సమీపంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, మున్సిపాలిటీకి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రోద్బలంతో ఏర్పాటు చేసిన మైనింగ్ అనుమతులను రద్దు చేసి పనులను నిలిపివేయాలని ఎన్బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు.
ఈ-కుబేర్లో బిల్లులు ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్లో పెట్టడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
మిషన్ భగీరథ పైపులైన్ పగలడంతో నీరు వృథా పోతున్న ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధి లాల్పహాడ్ చౌరస్తాలో చోటుచేసుకుంది. గురువారం లాల్పహాడ్ చౌరస్తాలో పైపులైన్ లీకేజీ పనులను జేసీబీ సహాయంతో చేపడుతుండగా.. జేసీబీ తగిలి పైపు పగిలిపోయింది.
బొగ్గు గనులకు పుట్టినిల్లయిన బొగ్గుట్ట(ఇల్లెందు)లో మరో ఓపెన్కాస్ట్ గని (ఓసీ) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొంతకాలంగా ఊరిస్తున్న కొత్త ఓసీకి అన్ని అడ్డంకులు తొలిగిపోవడంతో సింగరేణి యజమాన్యం ఏర్పాటు ప్రక్రియలో చివరి ఘట్టమైన అభిప్రాయ సేకరణకు సిద్ధమవుతోంది.
నంద్యాల మెడికల్ కాలేజీని పూర్తి చేస్తే జిల్లా మొత్తాన్నీ అభివృద్ధి చేసినట్లే అన్నట్లు అధికార పార్టీ నేతలు ప్రచారం చేసుకున్నారు.
నగర శివారు మొయినాబాద్ ప్రాంతంలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు.
తన పింఛన్ డబ్బులతో ఓ దివ్యాంగుడు పట్టణ ప్రజలకు ఉచితంగా అంబలి అందిస్తూ.. అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. మనోహర్ యాదవ్ అనే దివ్యాంగుడు షాబాద్ మండల పరిధి చందనవెళ్లిలో నివాసముంటాడు.
మండల కేంద్రాలను ఆనుకొని ఉన్న గ్రామాల్లోని పచ్చని పొలాల్లో అక్రమ లేఅవుట్లు చేస్తూ జనాన్ని మోసగిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు రూ.కోట్లు దండుకుంటున్నారు.
మండల పరిధిలోని పోలెపల్లి గేటు నుంచి పోలెపల్లి మీదుగా మంగళి కుంట తండా వరకు వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగాపాడై రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆ ఆగంతకుడు బాబా ముందు చేతులు కట్టుకొని, ఆర్తితో ప్రార్థిస్తూ, చాలా సేపు అలాగే నిలబడ్డాడు.
క్రీడాకారుల్లో స్నేహభావం పెంపొందాలని సీఐ ఎం.వినోద్బాబు అన్నారు. స్థానిక పెట్రోల్ బంక్ సమీపం వద్ద ఉన్న గ్రౌండ్లో మండలస్థాయి ఎస్పీ పోలీస్ కప్ పేరిట క్రికెట్, వాలీబాల్ పోటీలను గురువారం ప్రారం భించారు.
విశ్వమానవ కల్యాణానికి తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు రామేశ్వరం నుంచి అమర్నాథ్ వరకు చేపట్టిన సైకిల్ యాత్ర గురువారం నరసన్నపేట చేరుకుంది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో వరుసగా రెండో రోజూ బంగారం పట్టుబడింది. గురువారం దుబాయ్ నుంచి మస్కట్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారం లభించగా దాన్ని స్వాధీనం చేసుకున్నారు
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గురువారం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామాలయాలు, హనుమంతుడి ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
జిల్లా కేంద్రం లో శ్రీరామనవమి పర్వదిన వేడుకలను పట్టణ ప్ర జలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని శేష వాహనంపై గురువారం రాత్రి ఊరేగించారు.
ఓ ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి గిరిజన మహిళ మృతిచెందింది. ఈ సంఘటన మండలపరిధి నాగారం గ్రామంలో గురువారం సా యంత్రం జరిగింది.
యాచారం మండల కేంద్రంలో ఎండలు భగ్గుమన్నాయి. గురువారం 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు.
తాను చెల్లించాల్సిన డబ్బు మొత్తం చెల్లించినా చిట్ఫండ్ కంపెనీ నిర్వాహకులు తనను సంప్రదించకుండా తనకు ష్యూరిటీగా ఉన్న వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని నాగర్కర్నూల్ అడిషినల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టుటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు.
వంద పడకల హాస్పిటల్లో చికిత్స కోసం సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వస్తే ఇక్కడ మాత్రం ఉదయం 10:45నిమిషాలైనా ఒక్క డాక్టర్ రాలేదని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా గురువారం భద్రగిరిలో గోదావరి తీరాన సీతారాముల కల్యాణం కమనీయం, రమణీయంగా సాగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ దశరధుడి కుమారుడు శ్రీరామచంద్రుడు, జనకుడి కుమార్తె సీతమ్మ మెడలో తాళికట్టాడు. సీతమ్మవారు జన్మించిన శోభకృత నామ సంవత్సర నవమి పర్వదినాన నిర్వహించిన ఈ కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు భద్రాచలానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.
గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణంతో ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
చేవెళ్ల ఆర్టీసీ బస్టాండ్ను రూ.3కోట్లతో మోడ్రన్గా నిర్మించబోతున్నట్లు ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి బస్స్టాండ్తో పాటు మినీ స్టేడియం పనులు పరిశీలించారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్(సీఆర్టీల)కు 12 నెలల వేతనం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో గురువారం కులకచర్ల చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి సీఆర్టీలు క్షీరాభిషేకం చేశారు.
కందనూలు కాంగ్రెస్ టికెట్ విషయంలో తెలంగాణ పీసీసీ ఇతిమిద్దమైన నిర్ణయం తీసుకుంది. సీనియర్ నాయకుడు నాగం జనార్దన్రెడ్డి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి తనయుడు రాజేష్రెడ్డిలు కాంగ్రెస్ టికెట్ను ఆశిస్తుండగా.. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని కలిసిన కూచకుళ్ల ప్రధాన అనుచరులకు ఇతిమిద్దమైన సమాచారం ఇచ్చారు.
తెలంగాణాలో దళితుల సాధికారత కోసం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కి) జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్ అన్నారు.
‘‘దుఃఖం పోవాలంటే మాయకు, అంటే మోహానికి లోబడకూడదు. మోహానికి లోబడకూడదంటే కోరికలకు లొంగిపోకూడదు. కోరికలకు లొంగకుండా ఉండాలంటే అత్యాశను వదులుకోవాలి.
changes in jp nadda tour. breaking news, latest news, telugu news, jp nadda, big news, bjp
ఎలుగుబంటి దాడిలో గాయపడిన వజ్రపుకొత్తూరుకు చెందిన యువకులకు వైద్య ఖర్చుల నిమిత్తం అటవీశాఖ అధికారులు చెక్కులను గురువారం పంపిణీ చేశారు.
స్థానిక బజారువీధికి చెందిన వారణాశి వాసుదేవరావు ఐఐటీ జోథ్పూర్ క్యాంపు కార్యాలయంలో స్పోర్ట్స్ అధికారిగా ఎంపికైనట్లు తండ్రి గణేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఏఐవైఎఫ్ జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు యువత హాజరై జయప్రదం చేయాలని సంఘ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు.
పిల్లలకు ఆస్తులు ఇచ్చేదానికంటే మంచి విద్యనిచ్చేందుకు తల్లిదండ్రులు కృషి చేసి తమ పిల్లను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కడప ఉప విద్యాధికారి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు.
అదృశ్యమైన తల్లీబిడ్డలను గురువారం పోలీసులు బెంగళూరులో గుర్తించారు. అక్కడి నుంచి కడపకు తీసు కొచ్చి వారి బంధు వులకు అప్పగించారు.
కడప నగ రం పటేల్రోడ్డు వద్ద గల మిత్ర యోగా సెం టరులో ఏప్రిల్ 1 నుంచి 30 రోజుల పాటు నిర్వహించనున్న యోగా శిక్షణ కొత్త బ్యాచ్ను ప్రారంభించనున్నట్లు యోగానిపుణుడు డాక్టర్ కె.కల్పన, రంగనాథరెడ్డి తెలిపారు.
శ్రీరామనవమి పర్వదిన వేడుకలను గురువారం కడప, క మలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు మంజూరైన సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఐనముక్కుల గ్రామం పరిసర ప్రాంతంలో రూ.49.26 కోట్ల ఈ వైద్యశాల నిర్మిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం 2023 నవంబరు 27వ తేదీ నాటికి పూర్తిచేసేందుకు 2021 మే 28న ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ గడువు పూర్తికావడానికి కేవలం 8 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే క్షేత్రస్థాయి నిర్మాణం పరిశీలిస్తే పదిశాతం మించి పనులు జరగలేదు.
Redmi 12C భారత్ మార్కెట్లోకి షియోమీ మరో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 12సీ ఆవిష్కరించింది. దీని ధర కేవలం రూ.8999 నుంచి మొదలవుతుంది.
[23:18]గూఢచర్యం ఆరోపణలతో ఓ అమెరికన్ జర్నలిస్టును రష్యా తాజాగా అరెస్టు చేసింది. అగ్రరాజ్యం ఆదేశాల మేరకు అతను పనిచేస్తున్నట్లు ఆరోపించింది.
కొడంగల్లోని నవీన ఆదర్శ కాన్వెంట్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు.
జాతరలో భక్తులకు మైనార్టీ నాయకులు మజ్జిగ, తాగునీటిని పంపిణీ చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు.
సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేదిలేదని మర్పల్లి మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ రామేశ్వర్ అన్నారు.
మండల పరిధిలోని నాగారం గ్రామంలో గురవారం రాత్రి ఛత్రపతి శివాజీ మహరాజ్ నూతన విగ్రహాన్ని అట్టహాసంగా ప్రతిష్ఠించారు.
శ్రీరామనవమి సందర్భంగా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని మూలమల్ల గ్రామంలో నిర్వహించిన ఎద్దుల బండ్ల గిరక పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఒంగోలు నగరంతోపాటు పలు మండలాలకు తాగునీటి వనరైన రామతీర్థం జలాశయం జలకళను సంతరించుకుంది. గత కొన్నిరోజులుగా భారీగా వచ్చిన ఇన్ఫ్లోతో రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 85.34 మీటర్లకు చేరుకుని నిండుకుండను తలపిస్తోంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండి అలుగు ద్వారా జలాలు బయటకు వెళ్లటం విశేషం. ఇలా రామతీర్థం అలుగు పారటం జలాశయం నిర్మించిన తర్వాత ఇది మూడోసారి. ఇప్పటికే దాని పరిధిలోని తాగునీటి చెరువులు, ఒంగోలు, చీమకుర్తి సమ్మర్ స్టోరేజి ట్యాంకులకు పూర్తిస్థాయిలో నింపటంతో అవుట్ఫ్లోను నిలిపివేశారు. జలాశయంలో ఉన్న నిల్వతో వేసవిలో తాగునీటి కష్టాల నుంచి గట్టెక్కవచ్చని అధికారులు భావిస్తున్నారు.
బైక్ అదుపు తప్పి యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన కులకచర్ల మండలంలో చోటు చేసుకుంది.
జిల్లా రైతాంగానికి వ్యవసాయ, సాంకేతిక సలహాలు, సూచనలు మరింత దూరం కానున్నాయి. ఇప్పటివరకు ఒంగోలు మార్కెట్ యార్డులో ఉన్న ఏరువాక కేంద్రం ఇక కనుమరుగు అవుతోంది. ఇక్కడి నుంచి ఆ కేంద్రాన్ని పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటకు తరలిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఒంగోలు కేంద్రం నర్సరావుపేటలో పనిచేయనుండగా పల్నాడు జిల్లాకు అది పరిమితం అవుతుంది. వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు, ఆయా సందర్భాలలో పంటలకు ఆశించే తెగుళ్లు, పురుగులను పరిశీలించి రైతులకు సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయ యూనివర్సిటీ పర్యవేక్షణలో గతంలో జిల్లాకు ఒక వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం(ఏరువాక కేంద్రం) ను ఏర్పాటు చేశారు.
శ్రీరామనవమి పురస్కరించుకుని చల్లగిరిగెల కోదండరామస్వామి ఆలయం సమీపంలో వృషభరాజములకు బండలాగుడు పోటీలు నిర్వహించారు.
[23:09]ఆఫ్రికాలో కొత్త వైరస్. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోపే ముగ్గురు మృత్యువాత పడ్డారు.
శుభకార్యానికి వెళ్లిన వ్యక్తి నిద్రించిన చోటే మృతి చెందాడు. ఈ ఘటన కొడంగల్ మండలంలో చోటుచేసుకుంది.
శ్రీరామ నవమిని పురస్కరించుకొని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నారాయణపేటలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని పళ్ల హనుమాన్ ఆలయం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ, కాంగ్రెస్ నా యకుడు కుంభం శివకుమార్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
జెన్ గురువుల్లో చాలా ప్రసిద్ధి చెందినవారిలో లీన్ చీ ఒకరు. అతను యువకుడిగా ఉన్నప్పుడు... దగ్గరలో ఉన్న సరస్సులో సాయంత్రం వేళ తెప్పలో కూర్చొని విహరించడం అలవాటు.
కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతా్పతో పలువురు సీనియర్ నాయకులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ నుంచి ఆరు సార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన గత అనుభవాలను పంచుకుంటూ రాజంపేట, చిట్వేలి, కోడూరు ప్రాంతాల్లోని పలువురు సీనియర్ నాయకులతో మాట్లాడారు.
మండలంలోని శెట్టిపల్లె గ్రామం రెడ్డిమల్లువారిపల్లెకు చెందిన వెంకట్రమణారెడ్డిపై అదే గ్రామానికి చెందిన రామచంద్ర అతని కుమారుడు వెంకటేశ్వర్లు కొడవలితో గాయపర్చినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మున్సిపాలిటీలో ఉన్న ప్రజలపై ప్రభుత్వం మరో భారం వేయనుంది. ఏప్రిల్ ఒకటి నుంచి మునిసిపాలిటీలలో ఉన్న ప్రజలకు ఆస్తిపన్ను పెరగనుంది.
స్వేచ్ఛ అనేది మనిషిలో ఉండే ఒక సహజమైన గుణం. కానీ అసలైన స్వేచ్ఛ ఎక్కడుందో తెలుసా? అది మన హృదయంలో దాగి ఉంటుంది. చాలామంది మనుషులు తాము స్వేచ్ఛా జీవులం అని భావిస్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం సూచనల మేరకు రాయచోటి న్యాయవాదుల సంఘం ఎన్నికలు శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరగనున్నాయి. న్యాయవాదుల సంఘం రెండు ప్యానల్లు పోటాపోటీగా తలపడుతున్నాయి.
వాల్మీకిపురం పట్టణంలోని పట్టాభిరామాలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం టీటీడీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
మండలంలోని పార్లపల్లి ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీలో సుమారు రూ.3కోట్లు గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
‘మీరు చేసింది ముమ్మాటికీ తప్పే.. అది జగమెరిగిన సత్యం.. అధిష్ఠానం తీసుకొన్న నిర్ణయం సబబే.. మీకు ఇక్కడ స్థానం లేదు.. నియోజకవర్గం వదిలి వెళ్లిపోండి.. లేదంటే తరువాత జరిగే పరిణామాలకు ఎవరూ బాధ్యులు కారు’...
క్రీడలతో మానసిక ఒత్తిడి తగ్గి, శారీరక దృఢత్వం పెరుగుతుందని కలెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. కలెక్టర్ వర్సెస్ ఎస్పీ జట్ల మధ్య గురువారం రాయచోటి పోలీస్ పెరేడ్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరిగింది.
‘కర్మలకు మనం కర్తలం కాకపోతే... మరి కర్త ఎవరు?’... ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తూ ‘‘కర్మలు చేయకుండా మనలో ఏ ఒక్కరూ ఒక్క క్షణమైనా ఉండలేరు.
మండల పరిధిలోని కొమిరెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ విజేతగా వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం మూలమల్ల గ్రా మ టీం విజేతగా నిలిచింది.
రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ప్రాథమిక పరిశుభ్రతను పాటించాలని సెసేమ్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సోనాలి ఖాన్ సూచించారు.
ఇస్లాం ధర్మంలో ‘దైవభీతి’ (తఖ్వా)కి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ప్రతి ఆరాధన పరమార్థం, గమ్యం దైవభీతేనని అంతిమ దివ్య గ్రంథమైన దివ్య ఖుర్ఆన్ స్పష్టం చేసింది.
[22:58]ఐపీఎల్-16 (IPL 16) సీజన్లో టైటిల్ను అందుకునే జట్టేదో దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్ (Jacques Kallis) అంచనా వేశాడు.
[22:49]‘రానా నాయుడు’ (Rana Naidu) తెలుగు ఆడియోను ఓటీటీ సంస్థ ‘నెట్ఫ్లిక్స్’ (Netflix) తొలగించింది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో సదరు సంస్థ వెల్లడించలేదు.
ఒక చెరువుకు దగ్గరగా కాకి, తాబేలు, ఎలుక ఉండేవి. ఈ ముగ్గురు స్నేహితుల దగ్గరకు ఒక రోజు ఒక జింక వచ్చింది. ‘ఎందుకు వచ్చావు?’ ఇక్కడికి అని అడిగింది తాబేలు.
ఎండలు అప్పుడే మండుతున్నాయి. వేసవిలో దాహం ఎక్కువగా ఉండడం సహజం. ఉష్ణ తాపానికి అల్లాడిపోయే జీవాలెన్నో. గొంతు తడుపుకోవడం ద్వారా కాస్త ఉపశమనం పొందాలన
సుగంధ, పరిమళాలు వెదఝల్లే పుష్పాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల అలంకరణలో ఎంపీడీఓ కార్యా లయ ఆవరణను సుందరంగా రూపొం దించిన వేదికపై చిద్విలాసం చిందిస్తూ సిగ్గుల మొగ్గై అరవిరిసిన కన్నులతో చూస్తుండగా శ్రీ రాముల వారు అమ్మవారి మెడలో మాంగల్య ధారణ చేశారు. ‘చూచిన వారిదే భాగ్యము... గాంచిన వారిదే సౌభాగ్యము’ అన్న చందంగా శ్రీరాముల వారి కల్యాణం సాగింది. వివరాల్లోకెళితే....
భూస్వామి నుం చి నేను తీసుకున్న భూమికి సంబంధించి ఆన్లైన్లో నాపేరుతో ముటేషన్ పునరుద్దరించి వన్బీ మంజూరు చేయాలని ఓరైతు అధికారులను వేడుకుంటున్నాడు.
[22:36]ఓ సినిమాలో దోపిడీ (Robbery) సీన్తో ప్రేరణ పొందిన ముగ్గురు వ్యక్తులు.. అదే స్టైల్లో దోపిడీకి పాల్పడ్డారు. ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందుతులను అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మదనపల్లె - కదిరి ఫ్లైఓవర్ కింద రైల్వే ట్రాక్ దగ్గర కాల్వలో గుర్తు తెలియని శవం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శవం పడిఉన్న స్థితిని చూస్తే నాలుగైదు రోజుల కిదంట అతడు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకెళితే....
పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చిన విద్యార్థి ఈత సరదా కుటుంబంలో వి షాదం నింపింది. స్నేహితులతో కలిసి ఈత కోసం వెళ్లిన జయంత్(13) మృత్యువాత పడ్డాడు.
ChatGpt అడ్వాన్స్డ్ చాట్ జీపీటీ అభివృద్ధిని తక్షణం నిలిపేయాలని, దానివల్ల మానవ మనుగడకే ముప్పని ఎలన్మస్క్ సహా 1000 మంది టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
నాగసముద్రం గ్రామానికి చెందిన నందుర్క సుగుణ మహిళా రైతును గురువారం జగిత్యాల జిల్లా పొలాస జిల్లా ప్రాంతీయ వ్యవసా య పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశంలో ఆమెను సన్మానించారు.
pawan kalyan meeting with farmers. breaking news, latest news, telugu news, pawan kalyan, janasena, nadendla manohar
mekapati chandrashekar challeged ycp leaders. breaking news, latest news, telugu news, big news, mekapati chandra shekar
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్టీలకు 12 నెలల వేతనాలు అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపు తూ గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి సీఆర్టీలు క్షీరాభిషేకం చేశారు.
ఎఫ్సీఏ ఫంక్షన్ హాలులో గురువా రం అన్వర్ ఉల్ఉలూం గ్రూపు ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ము ల్కల ఐజా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వ ర్యంలో ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు.
మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సీతారాముల విగ్రహలను గురువారం రాత్రి శోభాయాత్ర నిర్వహించారు. రామాలయం, ఆంజనేయస్వామి దేవాలయాల్లోని సీతారామచంద్ర స్వాము ల వారిని పలువీధుల గుండా ఉరేగింపు నిర్వహించారు.
మండలంలోని భీమ వరంలో రూ.1.80కోట్ల వ్యయంతో నూత నంగా నిర్మించిన శ్రీ కోదండ రా మాలయ ప్రతిష్ఠ, విగ్రహ మహోత్సవం గురువారం కనులపండువగా జరిగింది.
హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం సీతారంబాగ్ ఆకాశ్ పురి నుంచి మొదలైన శోభాయాత్ర..కోఠిలోని హనుమాన్ ఆల
మండలంలోని రాజంపల్లి సమీపాన ముసినది తీరాన శుక్రవారం శ్రీ ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల వైభవంగా జరగనుంది. ఈ తిరునాళ్ల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) నిర్వహిచిన శోభాయాత్ర(Shobhayatra) లో మహాత్మా గాంధీ(Mahatma Gandhi)ని చంపిన నాథూరామ్ గాడ్సే ఫొటో (Nathuram Godse Photo) దర్శనం ఇవ్వడం కలకలం రేపింది.
ఆసిఫాబాద్రూరల్, మార్చి 30: శ్రీరామ నవమిని జిల్లాలోని ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. హోమాలు నిర్వహించారు. కల్యాణం అనంతరం అన్ని ఆలయాల్లో అన్నదానం నిర్వహించారు.
గ్రామాల్లో వివిధ పండుగల సందర్భాల్లో జరిగే ఉత్సవాలు, క్రీడల్లో గ్రామప్రజలు ఐక్యతను చాటిచెప్పాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కోరారు.
ఓ వ్యక్తి ఆధిపత్య ధో రణి ఆ గ్రామాభివృద్ధికి శాపంగా మారింది. ప్ర తి విషయంలోనూ తనదే పైచేయి ఉండాలనే నియంత వైఖరికి ఆ గ్రామస్థులకు ఇబ్బందిగా మారింది.
దేశ వ్యాప్తంగా గుండెపోట్లు కలవర పెడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా నిత్యం ఎక్కడో ఓ చోట గుండెపోటుతో మరణిస్తున్నారు. ఉన్నచోటనే క్షణాల్లోనే
[22:08]Unacademy Layoffs: వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా అన్అకాడమీ మరో 380 మంది ఉద్యోగులను తొలగించింది. గత ఏడాది వ్యవధిలో ఇలా ఉద్యోగులను తొలగించడం ఇది నాలుగోసారి.
ఊపిరి ఉన్నంత వరకు హిందువులు, దేవుడు గురించే మాట్లాడతానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాను హిందువునని..తనకు రాజకీయం చేయడం రాదన్నారు. దేశాన్ని హిందూ దే
తీవ్ర కార్మికుల కొరతతో సతమతమవుతున్న జర్మనీ విదేశీ వర్కర్లతో ఈ లోటును భర్తీ చేసుకునేందుకు సిద్ధమైంది.
bandi sanjay counter to minister ktr. breaking news, latest news, telugu news, bandi sanjay, brs, bjp, minister ktr
తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన రద్దయింది. మార్చి 31న జేపీ నడ్డా సంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసును ప్రారంభించాల్సి
IPL 2023
GHMC హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను( Income Tax ) చెల్లింపు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఆస్తి పన్ను చెల్లింపు చివరి రోజు శుక్రవారం కావడంతో సిటీజన్ సర్వీస్ సెంటర్లు, సర్కిల్, ప్రధాన కార్యాలయం�
[21:43]వాట్సాప్ (WhatsApp) యూజర్లకు మరో కొత్త ఫీచర్ అప్డేట్ అందుబాటులోకి రానుంది. డిస్అప్పియరింగ్ మెసేజెస్ (Disappearing Messages)లో ప్రస్తుతం ఉన్న టైమ్ ఆప్షన్లకు అదనంగా మరో 15 టైమ్ ఆప్షన్లను పరిచయంకానున్నాయి.
ఒకేసారి 21 పిల్లల్ని పెట్టిన కుక్క.. ఉదంతం వైరల్..
[21:33]PM Modi: పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పరిశీలించారు. ఆ ఫొటోలను ఇక్కడ చూడొచ్చు..
దేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్ వండర్లా(Wonderla) విద్యార్థుల కోసం బ్రహ్మాండమైన ఆఫర్ను ప్రకటించింది.
police clarity about pondur anjan arrest. breaking news, latest news, telugu news, pondur anjan,
Shreya Dhanwanthary:శ్రేయా ధన్వంతరీ.. ఈ పేరు చాలా రేర్ గా విన్నట్లు అనిపిస్తుందా..? అయితే.. నాగ చైతన్య జోష్ సినిమా గుర్తుందా..? అందులో విలన్ కు గర్ల్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గుర్తుందా..?
Jonty Rhodes : దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ మైదానంలో మెరుపు విన్యాసాలతో అందర్నీమెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. అలాంటిది అతను ప్రపంచంలో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) బెస్ట�
[21:23] అమెరికా సైన్యం (US Army)లో 101 ఎయిర్బోర్న్ డివిజన్ (101st Airborne Division)కు చెందిన రెండు హెచ్హెచ్60 బ్లాక్హాక్ ((Black Hawk)) హెలికాఫ్టర్ల (Helicopters)లో సైనికులు శిక్షణ పొందుతుండగా ఆకస్మాత్తుగా కుప్పకూలాయి.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పురాతన భవనం కుప్పకూలింది. చెరుకుపల్లి కాలనీలో ఓ పురాతన బిల్డింగ్క
ఐపీఎల్ 2023 విజేత ఎవరు? మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇదేం ప్రశ్న అని అనిపిస్తోందా?
మెట్రో రైల్లో ఇద్దరు మహిళల లడాయి. వీడియో వైరల్..
మహిళలకు ఇంటా, బయటా ఏదో ఒక రూపంలో నిత్యం సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వివాహమైన మహిళలకు భర్త, అత్తమామలతో సమస్యలు తలెత్తితే.. బాలికలు, యువతులకు తోటి విద్యార్థులు, టీచర్లు, స్నేహితుల రూపంలో ఇబ్బందులు తలెత్తుంటాయి. ఎక్కువగా..
[21:12]రైతు స్వరాజ్య వేదిక రాష్ట్రకమిటీ సభ్యులతో గురువారం హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.త్వరలో రైతుల కష్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో విషాదం నెలకొంది. మార్చి 30 మధ్యాహ్నం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 9 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సైన
[21:01]Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
క్రీడాకారులకు కార్లంటే పిచ్చి. మార్కెట్లోకి కొత్త కారు వచ్చిదంటే చాలు..రేటు ఎంతైనా పర్లేదు..కొనేస్తుంటారు..తమ గ్యారేజీలో పెట్టేస్తుంటారు. ఫుట్బాల్ ది
Ayurvedic Pharmacy శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసీ(Ayurvedic Pharmacy) లో నూతనంగా నిర్మించిన మందుల తయారీ కేంద్రాన్ని టీటీడీ జేఈవో (TTD JEO )సదా భార్గవి గురువారం పరిశీలించారు.
రైల్వేస్టేషన్లో రాణి టీ స్టాల్ పెట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా ఈ టీ స్టాల్లో పనిచేస్తున్నారు ఆమె. ఇంతకీ ఈ టీ స్టాల్ ఎందుకంత ప్రత్యేకం? ఎవరు ఈ రాణి?
Hyderabad హైదరాబాద్ : జీడిమెట్ల( Jeedimetla) పరిధిలోని చెరుకుపల్లిలో 40 ఏండ్ల నాటి ఓ పాత భవనం( Old Building ) గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆ పాత భవనానికి మరమ్మతులు చేస్తుండగా కుప్పకూలిపోయిన�
హరియాణాలోని గురుగ్రామ్లో తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కుర్చీల కోసం ఇద్దరు ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం చివరకు కాల్పులకు దారి తీసింది.
UP Shocker షబ్బీర్, రెహానా హత్యలపై ప్రాథమిక దర్యాప్తులో భాగంగా 16 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ దంపతుల పిల్లలను కూడా విచారించారు.
ఢిల్లీలో ఈదురు గాలుతులతో కూడిన వర్షం కారణంగా 17 విమానాల దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ఒక్కసారిగా వాతావరణం మారడంతో పాట
ఎస్ఎన్పీ(స్కాటిష్ నేషనల్ పార్టీ) ఏర్పాటైన తర్వాత అత్యంత ఎక్కువ మంది ఆదరణ పొందిన నేతగా హమ్జా యూసఫ్ నిలిచారు.
Madhya Pradesh భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం( Indore City )లోని శ్రీ రామ నవమి వేడుకల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఉన్న మెట్లబావి( Step Well ) స్ల�
Agency Bandh ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల బంద్(Bandh called)కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి.
డాన్స్ చేయాలన్న ఈ మహిళ కోరికకు పాపం.. ఈ పిల్లాడు బలయ్యాడు..
harish rao fires on bjp government. breaking news, latest news, telugu news, harish rao, bjp, brs, telangana news
record level Electricity Demand today in telangana. breaking news, latest news, telugu news, Electricity Demand,
another case filed on raja singh, breaking news, latest news, telugu news, rajsingh, big news,
World Idli Day: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ప్రాంతాల వారీగా ప్రజలు ఆచారాలు, ఆహారపు అలవాట్లు, భాష, కట్టుబొట్టు మారుతుంటాయి. ముఖ్యంగా ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో వంటల్లో భిన్నత్వం కనిపిస్తుంటుంది. దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా బియ్యం ప
Aam Aadmi Party: ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ వర్సెస్ బీజేపీగా రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ద్వేషాన్ని ఆపడానికి, విధానాలు రూపొందించడానికి, ఈ దేశ వ్యవస్థాపకుల కలలను సాకారం చే�
26/11 Mumbai Attack: 26/11 ముంబయి దాడికి ప్లాన్ చేసినవారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే అని ఇజ్రాయిల్ పార్లమెంట్ స్పీకర్ అన్నారు. తొలిసారిగా భారత్ పర్యటకు వచ్చిన అమీర్ ఓహానా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు. ముంబై దాడికి ప్లాన్ చేసిన లష్కర�
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. గార్గి తరువాత అమ్మడు ఒక్క కొత్త ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించింది లేదు. అయితే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పిందని, తాను తన డాక్టర్ వృత్తిని కొనసాగిస్తుందని వార్తలు వచ్చాయి.
HouseOfManchus: సాధారణంగా సినిమాల్లో ట్విస్టులు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. మొదటి నుంచి కాకతి చూపించి మధ్యలో అదంతా తూచ్.. అది కల అని చూపించేస్తారు. దాంతో చూసే జనాలు పిచ్చివాళ్ళు అవుతారు. ప్రస్తుతం మంచు కుటుంబం..
Geetha Arts: టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్స్ లో ఒకడు అల్లు అర్జున్. ఆయన మూమెంట్స్ కు స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతారు. గ్రేస్ ఫుల్ గా బన్నీ డ్యాన్స్ చేస్తుంటే.. అందరు అలా నోరెళ్ళ బెట్టి చూడాల్సిందే. ఇక ఈ విషయం పక్కనపెడితే..
Balagam: చిన్న సినిమా.. ఎవరు చూస్తారులే అనుకున్నారు. కామెడీ చేసే నటుడు.. డైరెక్టర�
మాస్ మహరాజా రవితేజ 'రావణాసుర' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ లభించింది.
[20:29]IPO: 2021-22లో వివిధ కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1,11,547 కోట్లు సమకూర్చుకున్నాయి. 2022-23 (FY23)లో ఆ విలువ రూ.52,116 కోట్లకు పడిపోయింది.
టాలీవుడ్, బాలీవుడ్..ఏ వుడ్ అయినా..కాస్టింగ్ కౌచ్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్ బారిన పడిన ఎంతో మంది హీరోయిన్లు..కారెక్టర్ అర్టిస్టులు..అవక
ఐపీఎల్(IPL 2023) ప్రారంభ మ్యాచ్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabd) జట్టుకు
దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఆ జంటను చూసి.. అన్యోన్య దంపతులంటూ అంతా ప్రశంసించేవారు. అందుకు తగ్గట్టుగానే ఆ భార్యాభర్తలు కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. ఇలా చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి. జీవితాంతం..
Heart Stroke సిద్దిపేట : ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు( Heart Stroke )కు గురవుతున్నారు. ఆటో డ్రైవింగ్( Auto Driving ) చేస్తుండగా డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. 108 అంబులెన్స్( 108 Ambulance ) సిబ్బంది ఆ డ్రైవ
[20:17]గోదావరి అందాలను కళ్లకు కట్టేలా రూపొందిన ‘ఆహా గోదారి’ డాక్యుమెంటరీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎక్కడంటే?
మీ కూతురికి పిచ్చి పట్టిందంటూ ఊరంతా ఎగతాళి చేశారు.. అదే యువతికి మోదీ చేతుల మీదుగా అవార్డు.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
[20:05]క్రికెట్లో ఓ జట్టులో విజయం బ్యాటింగ్, బౌలింగ్ ఎంత కీలకమో ఫీల్డింగ్ కూడా అంతే ముఖ్యం. ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్గా పేరొందిన జాంటీ రోడ్స్ (Jonty Rhodes) ప్రస్తుతం ఉన్న బెస్ట్ ఫీల్డర్ ఎవరో బయటపెట్టాడు.
Honda Motor Cycles వచ్చే త్రైమాసికంలో హోండా మోటార్ సైకిల్స్.. 160సీసీ బైక్, 125 సీసీ స్కూటర్ను దేశీయ మార్కెట్లోకి తెస్తున్నట్లు సంస్థ సీఈవో అతుషి ఒగటా తెలిపారు.
[19:54]కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) క్లిష్టసమయంలో తనకు ఎంతో అండగా ఉన్నారని ఆ పార్టీ నేత దివ్యస్పందన వెల్లడించారు. ఓ టాక్షోలో మాట్లాడుతూ గతానుభవాలను తెలిపారు.
[19:44]తమిళనాడులోని ఓ థియేటర్ సిబ్బంది.. పలువురు ప్రేక్షకులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సిబ్బంది తీరు వైరల్కావడంతో సంబంధిత యాజమాన్యం వివరణ ఇచ్చింది.
[19:42]Honda EVs: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు కొత్త విద్యుత్ ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు హోండా ప్రణాళికలు రచిస్తోంది.
ఐపీఎల్(IPL 2023) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అభిమానులకు ఇది
తన పెండ్లిలో వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ నవ వధువును తన కెమెరాలో బంధిస్తూ వివిధ భంగిమల్లో క్లిక్ మనిపించిన వీడియో (Viral Video) నెట్టింట తెగ వైరలవుతోంది.
డ్రైనేజీ హోల్స్లోంచి బయటకు వచ్చిన పాము.. వైరల్ వీడియో..
Naga Chaitanya టాలీవుడ్( Tollywood ) హీరో అక్కినేని నాగ చైతన్య ఇటీవలే మాసబ్ ట్యాంక్లోని కేఫ్ 555( Cafe 555 )ని సందర్శించారు. తాను ఎంతో ఇష్టపడే హాలీం( Haleem ) ను తినేందుకు నాగ చైతన్య కేఫ్ 555ని సందర్శించి, అందర్నీ ఆశ్చర్యపర�
రెగ్యులర్గా గ్రూమింగ్ చేయడం వల్ల వేసవి నెలల్లో పెట్ చల్లగా ఉంటుంది.
భారత్లో వన్ప్లస్ (OnePlus) 108 ఎంపీ కెమెరాతో తొలి స్మార్ట్ఫోన్ను ఏప్రిల్ 3న లాంఛ్ చేయనుంది. వన్ప్లస్ నార్డ్ బడ్స్ 2తో పాటు ఏప్రిల్ 3న వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ను కంపెనీ లాంఛ్ చేయనుంది.
[19:20]సీఎం జగన్పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడనే అభియోగంతో నిన్న అరెస్టయిన ఎన్నారై యువకుడు పొందూరి కోటిరత్నం అంజన్ను విడుదల చేయాలని గన్నవరం కోర్టు ఆదేశించింది.
ఒక సమస్యతో ఆస్పత్రికి వెళ్తే.. కొన్నిసార్లు అనేక సమస్యలు బయటపడుతుంటాయి. కొందరు రోగులు విచిత్రమైన సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా సమస్య మాత్రం పరిష్కారం కాదు. అయితే కొన్నిసార్లు సమస్యకు అసలు కారణం తెలుసుకుని..
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్కు తెరలేవడానికి ఒక్క రోజు మాత్రమే ఉంది. ప్రాక్టీస్ జోరు పెంచిన సీఎస్కే ఆటగాళ్లు ఈ రోజు కాసేపు సరదాగా గడిపారు. ఆల్రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ (Dwaine Pretorius) పుట్టినరోజు కావడంతో ఫ్�
ISRO ఇస్రో బుధవారం పోస్ట్ చేసిన భూమికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక్క రోజులోనే సుమారు 4.5 లక్షల మంది వీటిని వీక్షించారు. ఈ చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ఇస్రోను ప్రశ�
ఐపీఎల్లో గతంలో అన్నదమ్ములు హవా నడిచింది. అన్నదమ్ములైన దీపక్ చాహర్, రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యాలు తమ జట్ల తరపున స
Cyber Criminals పోలీసుల విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్న వారు సైబర్ నేరగాళ్ల(Cyber criminals) వలలో సులువుగా చిక్కుతున్నారు.
నూతన పార్లమెంటు భవన నిర్మాణంలో భాగమైన 910 మంది కార్పెంటర్లకు స్కిల్ ఇండియా సర్టిఫికెట్లు ప్రదానం చేసింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాకత
ఎడ్యుటెక్ కంపెనీ అన్అకాడమీలో లేఆఫ్స్ (Layoffs) ప్రక్రియకు తెరపడలేదు. నాలుగో దశ లేఆఫ్స్లో అన్అకాడమీ 380 మంది ఉద్యోగులపై వేటు వేసింది.
BMW X3 ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. దేశీయ మార్కెట్లోకి రెండు `ఎక్స్3` డీజిల్ ఎస్యూవీ కార్లను ఆవిష్కరించింది.
[19:11]కర్ణాటక అసెంబ్లీ (Karnataka Elections) ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యింది. దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేసిన ప్రధాన రాజకీయ పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థులను (Chief Minister) ప్రకటించడంపై మౌనంగానే ఉన్నాయి. కాంగ్రెస్, భాజపాలోనూ ఇదే తీరు కనిపిస్తోంది.
వరుణ నుంచి సిద్ధరామయ్య బరిలోకి దిగుతానని ప్రకటించడంతో ఆయనకు చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.
[18:58]ఔషధాల ధరలు పెంచడం ఇది అత్యంత బాధాకరం.. దుర్మార్గం. ఇదేనా బాజపా చెబుతోన్న అమృత్ కాల్..? ఇవి అచ్చేదిన్ కాదు.. సామాన్యుడు సచ్చేదిన్ అంటూ హరీశ్రావు విరుచుకుపడ్డారు.
Mrunal Thakur Glamor Images, Mrunal Thakur, Mrunal Thakur Photos, Mrunal Thakur Pics, Mrunal Thakur Images, Mrunal Thakur Stills, Mrunal Thakur New Photos, Mrunal Thakur Insta Photos, Mrunal Thakur Beautiful Photos, Mrunal Thakur Glamorous Photos..
ఐఫా అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ నటి సోనం కపూర్ డ్యాన్స్ పెర్ఫామెన్స్కు సంబంధించిన పాత వీడియో (Viral Vide) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
[18:48]ప్రపంచసంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇష్టాల గురించి ఆయన సతీమణి నీతా అంబానీ వెల్లడించారు. ఆయనకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ గురించి చెప్పారు.
Oscar Pistorius : దక్షిణాఫ్రికా మాజీ పారా అథ్లెట్, ఒలింపిక్ విజేత ఆస్కార్ ప్రిస్టోరియస్(Oscar Pistorius) పెరోల్(Perole) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రియురాలి హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న అతను రేపు కోర్టు విచారణకు హ
కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని నరేంద్ర మోదీ సర్కార్పై అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోరు ఉధృతం చేసింది. మోదీ హఠావో దేశ్ బచావో పోస్టర్లతో ఢిల్లీలో కాషాయ సర్కార్కు వ్యతి�
[18:36]టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
ఒకప్పుడు ప్రజలు ప్రతిరోజూ బావి నుండి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. క్రమంగా, ఇంటి బయటే చేతి పంపులు ఏర్పాటు చేయబడ్డాయి. దాని వల్ల ప్రజలు బకెట్ల
Dubbaka సిద్దిపేట : భారత రాష్ట్ర సమితి పార్టీ( BRS Party )లోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ( BJP )కి మరో షాక్ తగిలింది. తాజాగా బీజేపీ దళిత్ మోర్చా( BJP Dalit Morcha ) జనరల్ సెక్రటరీ కే న�
Samantha ఓ వైపు యాక్టింగ్ ప్రొఫెషన్పై దృష్టి పెడుతూనే.. మరోవైపు కొత్త కొత్త బిజినెస్ల్లోకి అడుగుపెడుతుంటారు హీరోయిన్లు. ఇప్పటికే చెన్నై సుందరి సమంత (Samantha) సాకి నే క్లాతింగ్ బిజినెస్ను మొదలుపెట్టిన విషయం త�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. మూరు మూల గ్రామంలో ఉంటూనే మహా నగరాల్లోని వ్యక్తులతో ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. అంతేకాకుండా విదేశాల్లో ఉంటున్న వారు కూడా స్నేహితులుగా మారిపోతుంటారు. ఇలా..
Dubbing తెలంగాణ రాష్ట్ర యువత డబ్బింగ్(Dubbing) రంగంలో శిక్షణ పొంది సినిమా రంగంలో(Cine industry) రాణించాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ(Mamidi Harikrishna) అన్నారు.
[18:21]కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికల ప్రచారవేడి మొదలైంది. ఎవరిపై ఎవరు పోటీ పడతారు..? ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
సీఎం జగన్కు (JAGAN) టీడీపీ (TDP) ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (Satyaprasad) లేఖ రాశారు.
[18:05]యునైటెడ్ ఎయిర్లైన్స్లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి చెందిన విస్కీ బాటిల్లోని మద్యం చోరీకి గురైంది. దీంతో కంగుతిన్న ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిర్లైన్స్కు ట్వీట్ చేశారు.
Viral Video ఫ్రూట్ మార్కెట్లో పండ్ల వేలం సందర్భంగా ఇద్దరు వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరుగడంతో ఇది కాస్త ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాల వ్యాపారులు దారుణంగా కొట్టుకున్నారు
టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిని సిట్ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు.
Sreemukhi Gallery Stills, Sreemukhi, Sreemukhi Photos, Sreemukhi Pics, Sreemukhi Images, Sreemukhi Stills, Sreemukhi New Photos, Sreemukhi Insta Photos, Sreemukhi Beautiful Photos, Sreemukhi Glamorous Photos, Sreemukhi Latest Photos..
[17:52]నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉద్రిక్తత నెలకొంది. ఉదయగిరికి వస్తే తరుముతామన్న వాళ్లు రావాలంటూ పట్టణంలోని బస్టాండ్ సెంటరులో కుర్చీ వేసుకుని కూర్చుకున్నారు.
KTR హైదరాబాద్ : ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం( AP Reorganisation Act ) హామీలను మోదీ ప్రభుత్వం( Modi Govt ) ఉల్లంఘించడంపై మంత్రి కేటీఆర్( Minister KTR ) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ( Coach Factory )కి ఇవ్వకుండా గుజ�
[17:44]ప్రజల సమస్యలు వినిపించాల్సిన చట్టసభలో ఓ భాజపా ఎమ్మెల్యే అనైతిక చర్యకు పాల్పడ్డారు. అభ్యంతరకర దృశ్యాలు(porn clips)చూస్తూ కాలక్షేపం చేస్తోన్న ఆయన తీరు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) వచ్చేసింది. మొత్తం 10 జట్లు ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)
రామ్ చరణ్ తేజ్తో కలిసి సినిమా చేసిన ప్రియాంక చోప్రాకు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి తెలియకపోవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియా సెన్సేషన్ మాళవికా మోహనన్ ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు నెటిజన్లకు పండగే. అందానికే అసూయ పుట్టించే అందం మాళవిక మోహనన్ (Malavika Mohanan) సొంతం. ఈ కేరళ కుట్టి వెకేషన్కు వెళ్లినప్పుడు తీసిన ఫొటోలను సో
[17:34]ఆన్లైన్లో అత్యధికంగా ఫుడ్ ఆర్డర్ చేసే వారిని చూస్తేనే ఉంటాం. కానీ ఓ వ్యక్తి ఏడాదిలో రికార్డు స్థాయిలో 8వేలకు పైగా ప్లేట్ల ఇడ్లీలను (Idlis) ఆర్డర్ చేశారట.
సమాధులు తవ్వుతుండగా వారికి రెండు బంగారు నెక్లెస్(Two gold necklaces) లు దొరికాయి. అవి చూడగానే వారి కళ్ళు జిగేలుమన్నాయి. మరింత ఉత్సాహంతో తవ్వగా..
bird flu 53 ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ (bird flu) సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ రోగికి తీవ్రమైన ఇన్ఫ్లూఎంజా లక్షణాలున్నట్లు వెల్లడించింది. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వివరించిం�
[17:22]సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. తమ అభిమాన ఆటగాడినైనా, నటుడినైనా ఒక్క మాట అంటే చాలు.. నెట్టింట్లో ఒక్కసారిగా అభిమానులు హల్చల్ చేసేస్తారు. నానారాద్ధాంతం చేసి మరీ ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు.
టీటీడీ ఉద్యోగి (TTD employee) చేతివాటం ప్రదర్శించారు.
ఐపీఎల్ అంటే క్రికెటర్లకు పండగ..ఫ్యాన్స్కు అతిపెద్ద పండగ...వీరితో పాటు పందెం రాయళ్లకు పండగే. ఈ ఖరీదైన లీగ్ ను క్యాష్ చేసుకునేందుకు బుకీలు, మ్యాచ్ ఫిక్
[17:10] మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. భాజపా, జేడీఎస్ నుంచి పలువురు నేతలు ఆపార్టీలోకి చేరుతున్నారు.
[17:11]‘అరి’ (Ari) సినిమా ట్రైలర్పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. సినిమా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.
Show cause notices విద్యుత్ బిల్లుల వసూళ్లలో తేడాలు రావడంతో 14 మంది విద్యుత్ అధికారులపై ఆ శాఖ ఉన్నతాధికారి షోకాజ్ నోటీసులు( Show cause notices) జారీ చేసిన ఘటన సంచలనం కలిగించింది.
[17:00]Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
కోళ్లను పౌల్ట్రీ షాపుల్లో కోయరాదని ఆదేశిస్తూ గుజరాత్ కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కబేళాలకు బదులుగా చికెన్ షాపుల్లో పౌల్ట్రీ పక్షులను వధించడాన్ని
షట్టర్ వేసింది.. వేసినట్టుగానే ఉంది. అయినా చోరీ జరిగింది. ఎలా? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
[16:54]తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఇచ్చేది లేదని చెప్పిన ప్రధాని మోదీ, భాజపా మనకెందుకని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.
KTR హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ట్వీట్ చేశారు. విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi )పై కేటీఆర్ మండిపడ్డారు. రైల్వే కో�
Car Price కర్బన ఉద్గారాల నియంత్రణకు ఆర్డీఈ నిబంధనలు అమలు చేయాల్సి రావడంతో వచ్చే నెల నుంచి వేరియంట్లను బట్టి ఆయా కార్ల ధరలు రూ.50 వేలు కాస్ట్ లీ కానున్నాయి.
Nia Sharma Glamor Pic, Nia Sharma, Nia Sharma Photos, Nia Sharma Pics, Nia Sharma Images, Nia Sharma Stills, Nia Sharma New Photos, Nia Sharma Viral Photos, Nia Sharma Beautiful Photos, Nia Sharma Glamorous Photos, Nia Sharma Latest Photos, Nia Sharma Insta Photos, Nia Sharma Gallery Photos, Nia Sharma Movie Photos, Nia Sharma Update Photos..
విశాఖ శ్రీశారదాపీఠం (Visakha Srisarada Peetham)లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి.
మోదీ సర్కార్ లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) విమర్శలతో విరుచుకుపడ్డారు.
పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నేరస్థులు చిత్రవిచిత్రమైన ప్లాన్లు వేస్తుంటారు. పైకి అమాయకుల్లా నటిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చోరీలకు పాల్పడుతుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం చిన్న చిన్న క్లూలతో దొరికిపోతుంటారు. ఇటీవల ..
లాభాల కోసం మార్గాలను అన్వేషిస్తున్న ఎడ్యూటెక్ కంపెనీ, ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్ అన్అకాడమీ (Unacademy) మరోసారి చేదువార్త చెప్పింది...
[16:29]స్టేజ్ షో వీడియోల కాపీరైట్తో అనుష్క శర్మ (Anushka Sharma) ఆదాయం పొందుతున్నారని, దానికి ఆమె సేల్స్ ట్యాక్స్ చెల్లించాలని నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై ఆమె బాంబే హైకోర్టుకు వెళ్లగా.. అక్కడ నటికి నిరాశే ఎదురైంది.
నెల్లూరు సిటీ వైసీపీ (YCP) ఎమ్మెల్యే అనిల్కుమార్ (MLA Anil Kumar) కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
Office Chair ఆఫీస్లోని కుర్చీ కోసం అమన్ జాంగ్రా, విశాల్ మధ్య ఘర్షణ జరిగింది. కోట్లాట నేపథ్యంలో విశాల్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే అమన్ అతడ్ని అనుసరించాడు. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న విశాల్పై గన్
Chatrapathi Teaser: అల్లుడు శ్రీను సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు బెల్లంకొండ సాయి
హై ఎమోషన్లు ఒకదాని వెంట మరోటి వస్తుంటాయి. ఇంట్రవెల్ సీక్వెన్స్ అయితే వాటి తీవ్రతని మరింత పెంచేసింది. దాదాపు 10 నిమిషాల పాటు సాగే సీక్వెన్స్లో భయం, ఉత్కంఠ, వేదన ఇవన్నీ ఆవిష్కరించాడు దర్శకుడు.
Madhya Pradesh భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్( Indore )లో విషాదం నెలకొంది. శ్రీరామ నవమి( Sri Rama Navami ) వేడుకలను పురస్కరించుకొని పటేల్ నగర్ ప్రాంతంలోని శ్రీ బాలేశ్వర మహదేవ్ జులేలాల్ ఆలయానికి ( Shree Beleshwar Mahadev Jhulelal
అతిపెద్ద క్రికెట్ సంరంభం ఐపీఎల్(IPL 2023) మరొక్క రోజులో ప్రారంభం కాబోతోంది. ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తూ ఆటను మరింత
జాతీయ మీడియా కథనాల ప్రకారం, శాసన సభలో సభాపతి, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మొటిమలకు చెక్ పెట్టేయొచ్చు. అదెలాగో ఇంట్లో అందుబాటులో ఉండే చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో చూసేద్దాం.
[15:57]ప్రపంచ జనాభాతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెల్ఫోన్ల (Mobile) సంఖ్యే అధికం. ఇలా దాదాపు ప్రతిఒక్కరి చేతిలో వాలిపోయిన సెల్ఫోన్ వాడకం తీరును చూసి దాని సృస్టికర్త మార్టిన్ కూపర్ (Martin Cooper) విస్తుపోయారు. కొందరు మూర్ఖంగా వినియోగిస్తున్నారన్న ఆయన.. మరో తరం వచ్చే సరికి మార్పు వస్తుందన్నారు.
విద్యార్థులు కళాశాలకు లేదా పాఠశాలకు మామూలుగా పుస్తకాలను బ్యాగుల్లో పెట్టుకుని వస్తారు. కానీ చెన్నైలోని ఓ కళాశాల విద్యార్థులు మాత్రం బుక్స్ ను లాండ్రీ
helicopters crash: అమెరికాలో రెండు ఆర్మీ హెలికాప్టర్లు కూలిన ఘటనలో 9 మంది మృతిచెందారు. అయితే శిక్షణలో ఉన్న హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్బె
Sri Rama Navami శ్రీ సీతారాముల జీవితం ప్రపంచానికి ఆదర్శమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
Malavika Mohanan Glamor Stills, Malavika Mohanan, Malavika Mohanan Photos, Malavika Mohanan Pics, Malavika Mohanan Images, Malavika Mohanan Stills, Malavika Mohanan New Photos, Malavika Mohanan Viral Photos, Malavika Mohanan Glamorous Photos, Malavika Mohanan Insta Photos, Malavika Mohanan Gallery Photos, Malavika Mohanan Latest Photos..
[15:48]హెచ్1బీ వీసా (H1B visa) అమెరికాలో పని చేస్తున్న ఉద్యోగులకు అక్కడి న్యాయస్థానం అనుకూలంగా చెప్పింది. వారి జీవితభాస్వాములు ఉద్యోగాలు చేయకూడదంటూ ఓ ఆర్గనైజేషన్ దాఖలు చేసిన దావాను కొట్టివేసింది.
కర్నాటక (Karnataka Polls) సీఎం రేసులో ఉన్నానని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సీఎం పదవికి తనతో పోటీ పడుతున్న కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో ఎలాంటి ఇబ్బందులు లేవని పేర�
[15:24]సమంత నటించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండడంతో ఆమె ప్రమోషన్స్ జోరు పెంచింది. ముంబయిలో ఉంటూ వరస ఇంటర్వ్యూలు ఇస్తోంది.
ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి ఉంది. అలాంటిది ఇక భర్త పని చేయని స్థితిలో ఉంటే.. ఇక ఆ కుంటుంబం ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే..
Telangana హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం( Power consumption ) నమోదైంది. ఉదయం 11:01 గంటలకు గరిష్ఠంగా 15,497 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఈ నెల ప్రారంభం నుంచే 15 వేల మెగావాట్ల విద్యుత్( Power ) విని�
ఎంఎస్ ధోని..ఈ పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది ..ధనాధన్ బ్యాటింగ్. టీమిండియాకు ఎంపికైనప్పటి నుంచి తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ.. వరల్డ్ క్రికెట్
భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer గాయం గురించి ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్కు గుడ్న్యూస్. ఈ స్టార్ బ్యాటర్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC Final 2023)కు సిద్ధమవుతున్నాడు. అందుకనే అత
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ చీఫ్
Dahi జాతీయ ఆహార భద్రతా సంస్థ జారీ చేసిన ఉత్తర్వుపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. హిందీయేరత రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే చర్య అని విమర్శించారు. పెరుగు ప్యాకెట్లను కూడా స్థానిక భాషల్లో కా
Namaz At Public Place: ఉత్తర్ ప్రదేశ్ లో లక్నో నగరంలో బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేసినందుకు
[15:22]2022 మార్చి 31 నాటికి ఈపీఎఫ్ కింద ఇన్యాక్టివ్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నిధులు పేరుకుపోయాయని కార్మికశాఖ మంత్రి వెల్లడించారు.
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కిట్లపై ఈ సీజన్లో రిలయన్స్ డిజిటల్ లోగో కనిపించనున్నది. ఎంఐ జట్టుతో రిలయన్స్ డిజిటిల్ ఒప్పందం కుద్చుకున్నది. అఫిషియల్ పార్ట్నర్గా ఆ కంపెనీ వ్యవహరించనున్నద�
పిల్లలలో దూకుడు తరచుగా నిరాశ, కోపం, ప్రతికూల భావోద్వేగాల నుండి మొదలవుతుంది.
ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ నుంచి సస్పెండ్ కావడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నెమ్మదించాయి.
అందంగా అలంకరించిన పెళ్ళిమండపంలో పెళ్ళితంతు జరుగుతుండగా పెళ్ళికూతురుకు పెళ్ళికొడుకు మీద డౌటొచ్చింది. తన సందేహం తీర్చుకోవడానికి 10రూపాయల నోట్లు తెప్పించి
గన్నవరం ఎన్ఆర్ఐ యువకుడు అంజన్ అరెస్ట్ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
[15:03]పెరుగు (Curd) పేరుపై తమిళనాట వివాదం జరుగుతోంది. పెరుగు ప్యాకెట్లపై హిందీలోనే పేరు రాయాలని FSSAI ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారానికి దారితీశాయి.
రాములోరి కల్యాణం రమణీయం మహిళలపై నేరాలు తెలంగాణలోనే ఎక్కువ మొగిలయ్యను ఆదుకుంటం.. మంత్రి హామీ డేటా లీక్పై ఈడీ కేసు
Aishwarya Lekshmi Glamor Stills, Aishwarya Lekshmi, Aishwarya Lekshmi Photos, Aishwarya Lekshmi Pics, Aishwarya Lekshmi Images, Aishwarya Lekshmi Stills, Aishwarya Lekshmi New Photos, Aishwarya Lekshmi Viral Photos, Aishwarya Lekshmi Beautiful Photos, Aishwarya Lekshmi Glamorous Photos, Aishwarya Lekshmi Insta Photos, Aishwarya Lekshmi Gallery Photos, Aishwarya Lekshmi Latest Photos..