Chhattisgarh ఛత్తీస్గఢ్ (Chhattisgarh) అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. బీజాపూర్ (Bijapur) జిల్లాలోని పిడియా అటవీ ప్రాంతంలో (Pidia forest) గురువారం ఉదయం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నా�
Gulzar House Incident: నగరంలోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో వాస్తవాలను ఫైర్ అధికారులు బయటపెట్టారు. ఇన్వర్టర్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తేల్చారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సాక్షిగా పాక్ వెన్ను విరిచింది భారత దౌత్యవేత అనుపమ సింగ్ చేసిన ప్రసంగం. ఆ స్పీచ్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులు (Red Velvet Mites). వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురవగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. అయితే ఈసారి కొద్దిగా ముందే వచ్చేశా
చెన్నై మెరీనా సముద్రంలో 7 ప్రాంతాల్లో సుడిగుండాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతాల్లో సముద్రంలో దిగి స్నానం చేయరాదని గ్రేటర్ చెన్నై పోలీస్ సంయుక్త కమిషనర్ విజయ్కుమార్ నగరవాసులు, పర్యాటకులకు సూచించారు. మెరీనా బీచ్ తీరానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
[11:57]కర్ణాటక నుంచి ఏపీకి కుంకీ ఏనుగులు రప్పించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan)కు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అభినందనలు తెలిపారు.
PM Modi అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలతో వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను (103 Amrit Stations) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు ప్రారంభించారు.
Dhanush Kalam ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 వేదికగా మరో సంచలనం చోటు చేసుకుంది. భారత రత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కబోతుండగా.. ఈ బయోపిక్ను కేన్స్
[11:32]ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్కు మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో ముంబయి ఓ నిబంధనను అతిక్రమించింది. దీంతో అంపైర్లు ముంబయి ఇండియన్స్కు నోబాల్ను పెనాల్టీగా విధించారు.
Miss World 2025: ఇందిర మహిళా శక్తి బజార్లో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా ప్రభుత్వ చేయూతతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్న తీరును మిస్ వరల్డ్ పోటీదారులకు మంత్రి సీతక్క వివరించారు.
Sandeep తనదైన గ్రేస్ ఫుల్ డ్యాన్స్, మూమెంట్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్ మాస్టర్ అలియాస్ ఆట సందీప్. ఆట అనే రియాలిటీ షో విన్నర్గా నిలిచి ఆట సందీప్గా మారిన ఇతను బిగ్ బాస్ షో�
రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ్నోక్ రైల్వేస్టేషన్ నుంచి 18 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 103 అమృత్ రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు.
కృష్ణా నది జలాలు తమిళనాడు రాష్ట్ర సరిహద్దుకు చేరుకున్నాయి. కండలేరు డ్యాం నుంచి విడుదల చేసిన నీరు సాధారణంగా ఐదారు రోజుల్లో రాష్ట్ర సరిహద్దులకు చేరుతుంటాయి. అయితే.. ప్రస్తుతం వేసవి కారణంగా కాలువ పూర్తిగా ఎండిపోవడంతో కొంత సమయం పట్టింది.
జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో ఇటీవల పాకిస్థాన్ ఉగ్రదాడి చేసింది. కానీ అంతకుముందే ISI మరో పెద్ద ఉగ్రదాడికి ప్లాన్ చేసిందని వెలుగులోకి వచ్చింది. అందుకోసం ఇండియాలో స్లీపర్ సెల్ నెట్వర్క్ను ఏర్పాటు చేసి దాడికి ప్లాన్ చేసింది. కానీ ఆ కుట్రను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి.
[11:13]బాలీవుడ్ నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. లేత గులాబీ వర్ణం దుస్తుల్లో ఆమె ఎర్ర తివాచీపై హొయలొలికించారు. కేన్స్లోకి అడుగుపెట్టడం గురించి తాజాగా ఆమె మాట్లాడారు.
Heavy Rain తెలంగాణలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వాన పడింది. మెదక్ జిల్లాలోని ఆర్డీవో ఆఫీసు వద్ద అత్యధికంగా 119.3 మి.మీ. వర్షపాతం నమోదైంద
Axis Credit Card యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్కార్డు యూజర్లకు షాక్ ఇచ్చింది. కోబ్రాండెడ్ ఫ్లిప్కార్ట్-యాక్సిస్ బ్యాంక్ రూల్స్ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మారిన రూల్స్ ఈ ఏడాది జూన్ 20 నుంచి అమలులోకి రాన�
అచ్యుతపురం శివారులో పలు అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకుని నెలకు రూ. 18 లక్షలు చెల్లిస్తూ ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి 150ని అరెస్ట్ చేశారు. వారిలో 30 మందిపై కేసు నమోదు చేశారు.
దళితోద్యమ వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ (Bhagya Reddy Varma) జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులు అర్పించారు. దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్త అని, అంబేద్కర్ కన్నా ముందే పీడిత ప్రజ�
Lokesh On Kumki Elephants: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మంత్రి లోకేష్ అభినందించారు.
IndiGo ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు (Turbulence) లోనైన విషయం తెలిసిందే. విమానం ముందు భాగం దెబ్బతిన్న (Aircraft Damaged), ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్�
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయ ఆలయం కాషాయమైంది. జై శ్రీరాం, జై హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగుతున్నది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు, మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చ�
Vishwambhara మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. 'అంజి' తర్వాత చిరు నుంచి రాబోతున్న ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీని యూవీ క్రియేషన్స్ బ్
మరికొద్దిరోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే.. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
PM Modi: తెలంగాణాలో మూడు రైల్వే స్టేషన్లను ప్రదాని మోదీ ప్రారంభించనున్నారు. వర్చువల్ విధానంలో ఈ రైల్వే స్టేషన్లను ఆయన ప్రారంభించనున్నారు. హైదరాాబాద్లోని బేగంపేటతోపాటు వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. అందుకోసం రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది.
Thunderstorm రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో మరోసారి కాల్పుల మోత వినిపించింది. వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి (Israeli Embassy Staff) సమీపంలో ఉన్న క్యాపిటల్ యూదు మ్యూజియం వద్ద కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Coronavirus కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి కేరళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో.. ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం ఆందోళనకు గురవుతుంది.
సెల్టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బత్తుల రాము అనే వ్యక్తి హైదర్నగర్ రెయిన్బో ఆస్పత్రి వద్ద ఉన్న సెల్టవర్ ఎక్కాడు. తనకు సత్యనారాయణ అనే వ్యక్తి ఇవ్వాల్సిన రూ.8లక్షలు ఇవ్వకుంటే ఆత్యహత్మ చేసుకుంటానని బెదిరించాడు.
Jupiter Transit దేవగురువు బృహస్పతి అని పిలిచే గురుగ్రహం జ్యోతిషశాస్త్రంలో శుభప్రదమైన, ప్రభావవంతమైన గ్రహంగా పేర్కొంటారు. ఈ గ్రహం జ్ఞానం, మతం, న్యాయం, విద్య, సంపద, మంచికి చిహ్నంగా భావిస్తారు. బృహస్పతి �
Indian Banking రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెండుసార్లు వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించింది. ఆ తర్వాత నుంచి బ్యాంకులు డిపాజిట్ రంగంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 2024-25 బ్యాంకుల ఆర్థిక ఫలితాల ప్రకారం.. రుణాలతో పోలిస్తే �
YCP Leader: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా అఖిల ప్రియపై వైసీపీ ఆరోపణల నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో స్థానిక వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డిపై ఆళ్లగడ్డలో కేసు నమోదు అయింది.
లక్ష్యాలు, కలల దిశగా ప్రజలను నడిపించే లైఫ్ కోచ్గా మధులిక అప్పసాని అనేకరిని ప్రేరేపిస్తున్నారు. తగిన ప్రణాళికలతో, మానసిక అవరోధాలను తొలగించి, వారిని విజయానికి చేర్చడమే ఆమె లక్ష్యం.
బిడ్డ పుట్టిన వెంటనే, ముఖ్యంగా తొలి గంటలో తల్లిపాలను ఇవ్వడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో ఇచ్చే కొలస్ట్రమ్ బిడ్డకు వ్యాధినిరోధక శక్తిని కల్పించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఓ మహిళ విమానంలో మహిళ హల్చల్ చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలు హల్చల్ చేసింది. ఎమర్జెన్సీ డోర్ తీయడానికి యత్నించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఢిల్లీకి చెందిన ఆంచల్ సక్సేనా, ఆరోగ్యకరమైన చిరుధాన్యాలతో తయారైన చిరుతిళ్ల బ్రాండ్ ‘మ్యాడ్ ఓవర్ మిల్లెట్స్’ ను స్థాపించి, పోషక విలువలు ఉండేలా ప్రత్యేకంగా తయారీ చేపట్టారు. అవగాహన సృష్టిస్తూ, పర్యావరణహిత ప్రక్రియలతో స్థానిక రైతులకు మద్దతు ఇస్తూ సంస్థను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి పోషకాహార లోపం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. మరి ఇలాంటి వారు తప్పనిసరిగా తినాల్సిన ఫుడ్ ఏదో ఈ కథనంలో తెలుసుకుందాం.
పూల వృథాను అరికట్టడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి జమ్ములోని యువతి పాయల్ శర్మ అగర్బత్తీల తయారీ ప్రారంభించింది. ఆమె వ్యాపారం ద్వారా స్థానిక మహిళలకు జీవనభృతి కల్పిస్తూ పర్యావరణ సురక్షణలో భాగంగా మారింది.
దేశంలో మరొకసారి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. జమ్మూ కశ్మీర్ కిష్త్వార్ జిల్లా(Kishtwar Terrorist Encounter)లోని చత్రో ప్రాంతం సింగ్పోరాలో జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ప ప్రతీకార దాడుల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో బాధిత కుటుంబాలను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పరామర్శించారు.
Rain ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్లో రాత్రి వాన దంచికొట్టింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Aishwarya Rai పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులైన 26 మంది పర్యాటకులని కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే అక్కాచెల్లెమ్మల సిందూరం తుడిచేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సిందూరం పారించేందుకే ఆపరేషన్ సిందూర్ పేరు
నాగారం భూదాన్ భూకుంభకోణం కేసులో ఈడీ వేసిన కేసును కొట్టేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లకు ఉపశమనం కల్పించలేమని పేర్కొంటూ, ఈడీకి నోటీసులు జారీ చేసి విచారణను జూన్కు వాయిదా వేసింది.
ఓ విమానం ఆకాశంలో హఠాత్తుగా వడగండ్ల వానలో చిక్కుకుంది. ఒక్కసారిగా భారీ వడగండ్లు విమానంపై పడటంతో క్యాబిన్లో ఆందోళన వాతావరణం నెలకొంది. దీంతో అందులో ఉన్న 227 మంది ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని శారీరకంగా అనుభవించి మోసానికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పసుపులేటి అచ్యుత్ అనే యువకుడు ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. అనంతరం ఆమెతో శారీరకంగా అనుభవించి గర్భవతిని చేసి పలుమార్లు అబార్ష్న్ చేయించాడు.
వర్షాకాలానికి ముందుగా మూడు నెలల రేషన్ బియ్యం నిల్వ చేయాలన్న కేంద్ర ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వెంటనే సమకూర్చలేమని తెలిపి, జూన్ చివర వరకు గడువు కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది.
చాట్జీపీటీతో లెక్చర్ నోట్స్ సిద్ధం చేసుకున్న ఓ ప్రొఫెసర్ అడ్డంగా బుక్కైపోయారు. ఇది చూసి తిక్కరేగిన ఓ విద్యార్థి తాను కట్టిన ఫీజు వాపస్ ఇచ్చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా హస్తినలో ఏడుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. విమానాలకు అంతరాయం ఏర్పడింది. కూలిన చెట్లు, వీధులు జలమయంతో పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ దర్యాప్తుకు అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని చెప్తూ నాగం జనార్దన్రెడ్డి వేసిన ఎస్ఎల్పీను కొట్టివేసింది.
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్థు నేతృత్వంలోని అధికారులు బుధవారం సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆస్పత్రి మౌలిక వసతుల పర్యవేక్షణ, సకాలంలో పనుల పురోగతిని వేగవంతం చేయడానికి సమన్వయ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
దక్షిణ టీజీఎస్పీడీసీఎల్ ఉద్యోగ నియామకాల ప్రకారం, ఏఈ, జేఏవో, జేపీవో, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు డిస్కమ్ను యూనిట్గా తీసుకునే విధానం అమలు చేయనుంది. స్థానిక అభ్యర్థులుగా పరిగణించడానికి 1 నుండి 7 తరగతి వరకు ఒకే ప్రదేశంలో చదివిన వారిని ఎంపిక చేస్తారు.
హైదరాబాద్ నగరంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. రూ.లక్షకు లక్షాముప్పై వేలు ఇస్తామంటూ నమ్మబలికి మోసానికి పాల్పడ్డారు. ఇప్పటికే పలు మోసాలు వెలుగుచూస్తుండగా.. కొత్తకొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.
Hyderabad ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు.. పెండ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకున్నాడు ఓ యువకుడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చడంతో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మూడుసార్లు అబార్షన్ చేయించాడు.
ప్రధాని మోదీ నేడు 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేషన్లు కూడా ఉన్నాయని తెలియజేసిన ప్రాధాన్యత.
కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి నిర్మాణ సంస్థలు తక్షణ మరమ్మతు ప్రణాళికలు అందించడంలో విఫలమయ్యాయి. ఈ ఎన్సీ అధికారులు గురువారం బ్యారేజీలను సందర్శించి రక్షణ చర్యలపై ఆదేశాలు ఇవ్వనున్నారు.
కాళేశ్వరం పుష్కరాల ఏడో రోజు లక్ష మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీతో క్షేత్రం సంద్రంగా మారగా, వర్షం వల్ల తాత్కాలిక ఏర్పాట్లు బురదమయమయ్యాయి.
DMK Leader తమిళనాడులో అధికార డీఎంకే యువ నాయకుడు దైవసేయల్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రాజకీయంగా పదవులు దక్కించుకోవడం కోసం తన భార్యతో పాటు మరో 20 మంది మహిళలపై ఒత్తిడి చేస్తున్నాడనే అభియోగాలతో అరక్కోణం పోల�
ఫిజీలో జరిగిన ఆసియా-పసిఫిక్ పీఏసీ వర్క్షాప్లో బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొన్నారు. పీఏసీల లక్ష్యం తప్పులను ఎత్తిచూపడమే కాకుండా, వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కూడా అనివార్యమని అన్నారు.
వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ రెహమానీ డిమాండ్ చేశారు. ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు జరిపేలా ప్రజలను పిలుపునిచ్చారు.
Sindhu River పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో సింధూ జలాల సరఫరాను నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో సింధు ప్రావిన్స్లో నీటికి తీవ్ర కటకట ఏర్పడింది. నీళ్లు లేకపోవడంతో సింధూ ప్రాంతవాసులు ఎదురు తిరిగారు. పాక్ �
బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి వదిలిన 514 టీఎంసీల జలాల ఒప్పందాన్ని రద్దు చేసిందని తెలిపారు.
దేశంలో ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఈరోజు ఉదయం నాటికి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఎంతలా అంటే దాదాపు రెండు వేల రూపాయలు పెరగడం విశేషం.
యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది భాగంగా మారాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. జూన్ 21న విశాఖలో యోగా డే కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు యోగాంధ్ర-2025 పేరిట నెల రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు.
విశాఖ ఆర్కే బీచ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించేందుకు 23 మంది అధికారులను నియమించింది. ఏర్పాట్లను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
టీడీపీ నేత బాలకోటిరెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటానని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి, జీవితాంతం అండగా ఉంటానని తెలిపారు.
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఈ సమావేశంలో ఏపీ విధాన రోడ్మ్యాప్ను సమర్పించి, పోలవరం వివాదం సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు నిర్వహించనున్నారు.
ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్లో మంటలు చెలరేగాయి. 300 మంది ఉద్యోగులు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. ఆసన్నంగా జరిగే ఆడిట్ నివేదికలు బయటపడకుండా ఉండేందుకే దీని వెనుక కుట్ర ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బెంగళూరులోని కొత్త టెర్మినల్-2ను చంద్రబాబు సందర్శించారు. సహజ వాతావరణం మధ్య అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఈ టెర్మినల్ తనకు ఆంధ్రప్రదేశ్లో ప్రాపంచిక స్థాయి విమానాశ్రయాల అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తుందన్నారు.
పోలవరం ఎత్తిపోతల పథకం రద్దు చేసి, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. గోదావరి వరద జలాలను వినియోగించడం, కృష్ణా జలాలను పరిరక్షించడం కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, 25 మందికిపైగా మావోయిస్టులపై ఛత్తీస్గఢ్లో కేంద్ర సాయుధ బలగాల కాల్పుల్లో హత్య జరిగిందని CPI(ML) న్యూడెమొక్రసీ ఆరోపించింది. ఆపరేషన్ కగార్ను ఆపాలి, ప్రభుత్వ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Rainbow Hospital స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) అనే అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతున్న 10 నెలల పాపకు సికింద్రాబాద్లోని ‘రెయిన్బో’ హాస్పిటల్ వైద్యులు ప్ర పంచంలోనే అత్యంత ఖరీదైన జన్యు చికిత్సను విజయవంతం�
Rythu Bima Scheme ఇప్పటికే రైతుభరోసాకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు రైతుబీమాకు కూడా ధోకా ఇచ్చింది. ప్రభుత్వం రైతుల తరఫున ఎల్ఐసీకి చెల్లించాల్సిన బీమా ప్రీమియంను సకాలంలో చెల్లించడం లేదు. ఫిబ్రవరిలో
నంబాల కేశవరావుది ప్రభుత్వ హత్యే అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. బుధవారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు ప్రకటన విడుదల చేశారు.
Revanth Reddy ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి నోరుజారారు. పార్టీ లోక్సభాపక్ష నేత రాహుల్ అసువులు బాసినట్లు నోరుజారారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవ
1971లో ఇందిరాగాంధీ, 2025లో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్–అమెరికా సంబంధాలు, పాకిస్థాన్తో ఉన్న ఉద్రిక్తతలపై వివిధ దౌత్య వ్యూహాలను విజయవంతంగా ఎదుర్కొన్నాయి. నిక్సన్, ట్రంప్ నాయకత్వానికి వచ్చిన ప్రతిస్పందనలు, వారి వ్యూహాత్మక వైఖరులు మధ్య తేడాలు విశ్లేషించబడినాయి.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకన అక్రమాల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విజయవాడ ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది, అలాగే ముంబై నటి కాదంబరీ కేసులో ఆయన రిమాండ్ పొడగింపు జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు భువనేశ్వరి కుప్పం లోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మను దర్శించి, ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ సారె సమర్పించారు. వారం రోజులుగా జరుగుతున్న గంగజాతర ఉత్సవాల ముగింపు రోజున అమ్మవారి విశ్వరూప దర్శనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా రజతోత్సవ సభలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఆపరేషన్ కగార్ను ఆపి, శాంత�
మాజీ సీఎం జగన్కు సంబంధించిన వాడరేవు, నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టుల భూముల కేసును సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పిటిషన్పై విచారణ వేసవి సెలవుల తర్వాత జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.
మద్యం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని మరలా మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టులో కోరారు. ఆలోచనాత్మక విచారణ గురువారం వాయిదా పడింది, అలాగే ఇతర అరెస్టైన అధికారులపై విచారణలు కూడా వాయిదా వేసారు.
అమెరికా ట్రంప్ పరిపాలన 5 శాతం సుంకం విధించే బిల్లుతో భారతీయ సమాజం ఆందోళన చెందింది. ఈ సుంకం భారతదేశం నుండి అమెరికాకు నగదు పంపే వ్యక్తులపై ప్రభావం చూపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక విభాగంలో అవినీతి కేసులో సీఐడీ మాజీ చీఫ్ సంజయ్కు మంజూరు అయిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేసింది. విచారణ సీనియర్ న్యాయవాది లేమితో జూలై 23 వరకు వాయిదా వేసింది.
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్రం ఉద్ధృతంగా సాగిస్తున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 200 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించారు.
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు అక్టోబర్ నుండి ప్రారంభిస్తామని మంత్రి పి. నారాయణ చెప్పారు. భోగాపురం విమానాశ్రయం వచ్చే ఏడాది ఏప్రిల్కు పూర్తి కానుంది, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ.ఏడు వేల కోట్లు విడుదల చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
శ్రీశైలం జలాశయంలో ప్లంజ్పూల్, స్టీల్ సిలెండర్లు వంటి కీలక నిర్మాణాలకు వచ్చే డిసెంబరులో పూర్తి మరమ్మతులు చేయాలని సీడబ్ల్యూపీఆర్ఎస్ శాస్త్రవేత్తల బృందం నిర్ణయించింది. వర్షాలు, వరదల కారణంగా ఆటంకాలు ఏర్పడకుండా మరమ్మతులు ఇప్పుడే కాకుండా డిసెంబరులోనే ప్రారంభించాలని సూచించారు.
కర్ణాటకకు చెందిన రచయిత్రి, సామాజిక కార్యకర్త, న్యాయవాది బాను ముస్తాక్ (77) ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. ‘హార్ట్ ల్యాంప్' అనే 12 చిన్న కథల సంకలనానికి గాను ఆమెను ఈ బహుమతి వరించింది.
భారతదేశం యొక్క విస్తారమైన సరిహద్దు భద్రతను నిర్వహించేందుకు సైనికులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి వివరిస్తూ, వారి సేవలను అవమానించే మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రక్షణకు విధేయత కలిగి ఉన్న సైన్యంపై అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు నిందిస్తున్నారు.
కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్-2025 ఇంజనీరింగ్ ఆన్లైన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొత్తం 145 కేంద్రాల్లో 93.85 శాతం విద్యార్థులు పరీక్షలలో పాల్గొన్నారు అని కన్వీనర్ తెలిపారు.
పారిశ్రామిక అవసరాల కోసం ప్రకృతిని నిర్వాకం చేయడం వల్ల భూమి తాపం, జీవజాతుల అంతరింపును ఎదుర్కొంటోంది. ఈ సమస్యలకు పరిష్కారం స్థిరమైన అభివృద్ధి, ప్రకృతితో సామరస్యమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రభుత్వ తీరును ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ పాలన నిర్వహిస్తున్నారని విమర్శించారు. మద్యం స్కామ్ ఆరోపణలు కుదిరినట్టే కాదు, రేషన్ వాహనాల రద్దు సరికాదన్నారు, హంద్రీనీవా లైనింగ్ పనులపై పునరాలోచన చేయాలని సూచించారు.
ఒంగోలులోని నాగేంద్రనగర్లో తల్లిదండ్రులు లేని సమయంలో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా, తొమ్మిదేళ్ల, ఎనిమిదేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు బాలురు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది.
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో కల్గించేందుకు జీవితాంతం కృషి చేశారు. స్టెడీ స్టేట్ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ఆయన అభివృద్ధి చేసిన సిద్ధాంతం ఖగోళ శాస్త్రంలో గొప్ప దోహదం చేసింది.
రాష్ట్రంలో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ గుర్తించేందుకు పోలీసులను చర్యలు తీసుకునేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) నోటీసులు జారీ చేసి, విచారణను గురువారం వరకు వాయిదా వేసింది.
టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ బుధవారం ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం మరియు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
టీటీడీ చిన్నపిల్లల వైద్యసేవల కోసం ప్రత్యేక ట్రస్టు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మెరుగైన చికిత్సల కోసం ఎయ్ ఓ శ్యామలరావు సమీక్ష నిర్వహించారు.
ఛత్తీస్గఢ్లో మరో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమిషన్ సభ�
పాకిస్థాన్ గూఢచారి అలి హసన్తో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా నిర్వహించిన వాట్సాప్ చాటింగ్ బయటపడింది. భారత నిఘా సమాచారాన్ని కోడ్ భాషలో పంచుకున్నట్లు ఆరోపణల మధ్య, దుబాయ్ నుంచీ లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతాలు కూడా పోలీసులు గుర్తించారు.
కోల్కతాలో ప్రముఖ ప్రాంతాలపై డ్రోన్ల మాదిరి వస్తువులు సంచరించడంతో భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి. హేస్టింగ్స్ ప్రాంతం, విద్యాసాగర్ సేతు, ఫోర్ట్ విలియం మీదుగా ఇవి ఎగిరాయని అధికారులు తెలిపారు.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణిపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయాలతో గురుకుల వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మ�
సీపీఐ మావోయిస్టుల కొత్త ప్రధాన కార్యదర్శి ఎవరు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వేణుగోపాల్, రాజన్లలో ఒకరు లేదా గణపతికే మళ్లీ బాధ్యతలు ఇవ్వవచ్చని చర్చ సాగుతోంది.
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకొని హోం ఐసోలేషన్లో ఉండాలని, ప్రయాణాల సమయంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది.
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం భారత్-అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరాయి. దీంతో జూలై 8వ తేదీ లోపే రెండు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరే అవకాశం...
వేతన పెంపు రోజుకు ముందే రిటైర్ అయ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ వర్తిస్తుందని డీవోపీటీ స్పష్టం చేసింది. జనవరి 1, జూలై 1 తేదీల్లో వేతన పెంపు అమలయ్యే నేపథ్యంలో, డిసెంబరు 31, జూన్ 30న రిటైర్ అయ్యేవారికి ఇది ప్రయోజనం కలిగించనుంది.
[05:40]పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిదాడిగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గౌరవార్థం ఆగ్రాలోని ఆరుగురు ముస్లిం కళాకారుల బృందం ప్రధాని నరేంద్ర మోదీ రాతి చిత్రపటాన్ని తయారుచేసిందని అధికారులు తెలిపారు.
[05:40]భారతదేశం 2024లో జీవ వైవిధ్యానికి ఆలవాలమైన 18,200 హెక్టార్ల ప్రాథమిక అడవుల(సహజ సిద్ధంగా విత్తనవ్యాప్తి ద్వారా పెరిగినవి)ను కోల్పోయిందని గ్లోబల్ ఫారెస్ట్ వాచ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్లు అందించిన నివేదిక వెల్లడించింది.
[05:39]సెలవు రోజుల్లో పని చేయడానికి ఇష్టపడనిది న్యాయవాదులేనని, కానీ కోర్టుల్లో కేసులు పేరుకుపోవడంపై న్యాయమూర్తులను నిందిస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యాలయంలో పనిచేసే సిబ్బంది బాధలు వర్ణణాతీతంగా ఉన్నట్టు సమాచారం. ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి షెడ్యూల్లో సమయపాలన లేకపోవడంతో సిబ్బంది తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసిం�
[05:39]కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను రాష్ట్రాల గొంతు నొక్కడానికి, ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు అవరోధాలు సృష్టించడానికి ఉపయోగించుకుంటోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు.
[05:38]హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు వైద్య సదుపాయాలు, ఇతర అలవెన్సులు అందించే విషయంపై తాను జారీచేసిన ఆదేశాలు పాటించని ఆరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు బుధవారం కోర్టు ధిక్కార నోటీసులు జారీచేసింది.
[05:38]మద్యం డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల నెట్వర్క్లో కీలకం కెసిరెడ్డి రాజశేఖరరెడ్డి (రాజ్ కెసిరెడ్డి) అయితే.. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గంలో విదేశాలకు డబ్బు తరలింపు వ్యవహారంలో పాత్రధారులు మరికొందరు ఉన్నారు.
తెలుగు శాస్త్రవేత్తలు చెన్నుపాటి జగదీశ్, మల్లికార్జున్ తాటిపాములకు రాయల్ సొసైటీ ఫెలోగా అరుదైన గౌరవం లభించింది. వీరిద్దరూ ఐఐటీ హైదరాబాద్కు మద్దతు ఇచ్చిన పరిశోధకులు.
బాతులు మేపే పనికి అడ్వాన్సుగా తీసుకున్న డబ్బు తిరగక చెల్లించలేక గిరిజన మహిళ తన తొమ్మిదేళ్ల కొడుకును తాకట్టు పెట్టింది. తమిళనాడులో బాతులు మేపుతూ అనారోగ్యంతో మృతి చెందిన బాలుడి అస్థిపంజరం, పోలీసుల విచారణలో బయటపడింది.
[05:34]ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్ యానుకోవిచ్కు సలహాదారుగా ఉన్న ఆండ్రీ పోర్ట్నవ్ (51)ను బుధవారం మాడ్రిడ్లోని అమెరికన్ స్కూలు వెలుపల దుండగులు కాల్చి చంపారు.
[05:36]గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
[05:34]దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న వైకాపా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏళ్ల తరబడి సజ్జల కుటుంబసభ్యుల ఆధీనంలోని 63.72 ఎకరాలను రెవెన్యూశాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
[05:33]ఉక్కు కర్మాగారంలో తొలగించిన 2వేల మంది ఒప్పంద కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు ఒక్కరోజులోనే భగ్నం చేశారు.
[05:33]పెద్ద కుమారుడిలా జీవితాంతం అండగా ఉంటానని గత వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ గూండాల చేతిలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల తెదేపా మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.
[05:35]పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్రంలో ‘స్లీపర్ సెల్స్’గా వ్యవహరిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు విచారణ జరపాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకొని స్లీపర్సెల్స్పై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
[05:36]నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే సమయం దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వేడి, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షాలతో ఉపశమనం కలుగుతోంది.
[05:34]రానున్న రోజుల్లో రాష్ట్రంలో యోగాను పాఠశాలల సిలబస్లో చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జూన్ 21న పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామన్నారు.
జువెలరీ సంస్థ జోస్ అలుక్కాస్.. పెళ్లిళ్ల సీజన్ను పురస్కరించుకుని శుభమాంగళ్యం పేరుతో వివాహ ఆభరణాల ఉత్సవాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా...
విజయనగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రసానుభూతి పరుడు సిరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఈడీ బాంబులు సిద్ధం చేస్తూ పట్టుబడిన అతను, సోషల్ మీడియాలో పరిచయాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలవైపు మోజు చూపాడు.
[05:32]రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశంలోని కస్క్ ప్రాంతాన్ని సందర్శించారని క్రెమ్లిన్ బుధవారం ప్రకటించింది. గత నెలలో రష్యా ఈ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ బలగాలను తరిమికొట్టింది.
[05:28]రాష్ట్రస్థాయి కార్యాలయాలు కొలువైన గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్లోని నిధి భవన్లో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐదు అంతస్తులు గల ఈ భవనంలో ఆర్థిక శాఖకు సంబంధించిన వివిధ కార్యాలయాలు ఉన్నాయి.
భారత్ బయోటెక్ త్వరలో మరో వినూత్న వ్యాక్సిన్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. కలరా మహమ్మారిని అడ్డుకునేందుకు కంపెనీ అభివృద్ధి చేస్తున్న...ఇవీ చదవండి: Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.. Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
దేశంకాని దేశానికి పోయి.. అక్కడి చట్టాలు తెలియక జైలుపాలై.. చిమ్మచీకట్లు కమ్ముకున్న తెలంగాణ బిడ్డల జీవితాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త వెలుగులు నింపారు. విదేశీ జైలు గోడల మధ్య మగ్గి
[05:26]దక్షిణ భారతదేశ బాలికలు, మహిళల ఆవేదన, పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం ‘హార్ట్ ల్యాంప్’ (ఆంగ్ల అనువాదం)కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్ పురస్కారం వరించింది.
కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు వక్ఫ్ ఆస్తులపై హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయని, వక్ఫ్ ‘ప్రాథమిక హక్కు’ కాదని స్పష్టంచేశారు. వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ జరుగుతుండగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేసవి సెలవుల్లో కేసులు ఆలస్యం అవుతున్నదానిపై న్యాయవాదులను విమర్శించారు.
కస్టమర్లు వేగవంతంగా సర్వీస్ కావాలనుకుంటే అడ్వాన్స్గా టిప్ ఇచ్చే విధంగా ఒత్తిడి చేస్తున్నందుకు ఉబర్కు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) నోటీసు జారీ చేసింది....
ఈక్విటీ మార్కెట్లో మూడు రోజుల వరుస నష్టాలకు తెర పడింది. హెచ్డీఎ్ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు బుధవారం మార్కెట్ను లాభాల బాట పట్టించాయి. ప్రధానంగా...
గత నెల 27న ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ నెల మొదట్లోనే మరి కొంతమంది కార్యదర్శులతోపాటు జిల్లా కలెక్టర్ల బదిలీలు కూడా ఉంటాయనే సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది.
[05:18]నూతన సమాచార కమిషనర్గా వైష్ణవి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని ఆర్టీఐ కార్యాలయంలో రాష్ట్ర సమాచార కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
[05:18]జిల్లా అధికార యంత్రాంగం ముందుండి ఓ అనాథ యువతి వివాహాన్ని ఘనంగా జరిపించింది. జిల్లా కలెక్టరే పెళ్లి పెద్దగా మారారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులంతా బంధువులయ్యారు.
[05:16]రాష్ట్రంలో ఆకస్మిక వరదలు, భారీ వర్షాల సమయంలో బాధితులను ఆదుకోవడంతోపాటు సహాయ చర్యల కోసం రాష్ట్ర, జాతీయ స్థాయి విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక, హైడ్రా బృందాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు.
[05:16]‘రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను అక్షర దేవాలయాలుగా మలిచి, వృత్తినే దైవంగా భావించి, తెలంగాణ బిడ్డల భవితను తీర్చిదిద్దే ప్రతి గురువుకి నా హృదయపూర్వక అభినందనలు’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
[04:33]పాకిస్థాన్ ప్రాయోజిక తీవ్రవాదం, ఆపరేషన్ సిందూర్పై వివిధ దేశాలకు వివరించడానికి పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలు ఆయా దేశాలకు పయనమయ్యాయి.
[05:22]తమ రాష్ట్రానికి విద్యా నిధులు మంజూరు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. పీఎంశ్రీ పథకం కింద తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం నిధులు కేటాయించలేదని పేర్కొంది.
[05:07]విజయనగరం నేరవార్తా విభాగం: ఉగ్రవాద భావజాలంతో హింసాత్మక ఘటనలు పాల్పడేందుకు వివిధ ప్రయోగాలు చేసి చిక్కిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్కు దేశవిదేశాల్లో ఉన్న సంబంధాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దృష్టి సారించింది.
[05:20]రాష్ట్రంలో మదపుటేనుగుల కారణంగా వందల ఎకరాల్లో పంటలు నాశనమవుతున్నాయని, పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయని... కర్ణాటక ప్రభుత్వం అందించిన కుంకీ ఏనుగుల వల్ల ఈ సమస్య సమసిపోతుందని భావిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చెప్పారు.
[05:19]చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 295, 296లో తమకు చెందిన 75.74 ఎకరాల భూమి విషయంలో అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ మాజీ మంత్రి, పుంగనూరు వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
[05:18]అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. కాల్సెంటర్లు నిర్వహిస్తూ అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఈ-కామర్స్ యాప్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
[05:17]ఆంధ్రప్రదేశ్లోని మూలపేట పోర్టుకు సమీపంలో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు కానుంది. నెదర్లాండ్స్లో జరుగుతున్న ప్రపంచ హైడ్రోజన్ సమిట్-2025లో బుధవారం ఇందుకు సంబంధించి భారత్కు చెందిన జునో జౌలె గ్రీన్ ఎనర్జీ ప్రై.లి., జర్మనీ ఎనర్జీ ట్రేడింగ్ కంపెనీ అనుబంధ సంస్థ సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ జీఎంబీహెచ్ సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి.
[05:13]ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ బదిలీలు, పదోన్నతులూ జూన్ 11తో పూర్తి కానున్నాయి. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఇలా ఉన్నాయి.
[05:11]మెజారిటీ లేకపోయినా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనైతిక రాజకీయానికి పాల్పడుతోందని వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలను దీటుగా ఎదుర్కొంటామని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి నిర్మించిన రెండు భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొన్నాళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి.. కమిషన్ల పేరిట హడావుడి చేస్తున్న వారికి దేశ సర్వోన్నత న్యాయస్�
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోనియా, రాహుల్ గాంధీలపై రూ.142 కోట్ల మనీలాండరింగ్ ఆరోపణలు చేసింది. యంగ్ ఇండియా కంపెనీని ఉపయోగించి కాంగ్రెస్ విరాళాలను ప్రైవేట్ ఆస్తులుగా మార్చినట్లు పేర్కొంది. కోర్టు విచారణ జూలై నెలకు వాయిదా వేసింది.
కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లోని క్లస్టర్-2 ప్రాజెక్టు (కేజీ-డీడబ్ల్యూఎన్-98/2) ఉత్పత్తి పెంపుపై ఓఎన్జీసీ దృష్టి పెట్టింది. ఇందుకోసం తమతో భాగస్వామ్య పద్దతిలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న అంతర్జాతీయ...
సూర్యాపేటలో ఒక మహిళకు అనుమతుల్లేని ఆస్పత్రిలో అబార్షన్ చేయించడంతో తీవ్ర రక్తస్రావం సంభవించి ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యులు వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చైనా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రులు బీజింగ్లో సమావేశమై సీపెక్ను అఫ్ఘానిస్థాన్ వరకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ కారిడార్ విస్తరణతో ఆ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
హైదరాబాద్ గుల్జార్ హౌజ్లో ఇన్వర్టర్లో షార్ట్సర్క్యూట్ వల్ల ఏర్పడిన నిప్పురవ్వలు చెక్క ఫ్రేమ్పై పడిన మంటలతో 17 మంది దట్టమైన పొగ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక శాఖపై జరిగిన దశల వారీ పరిశీలనలో ఈ ప్రమాదం వివరాలు వెలువడ్డాయి.
కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ 2025 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. ఆమె కథల సేకరణ ‘హార్ట్ ల్యాంప్’కు ఈ పురస్కారం దక్కింది, ఇది కన్నడ సాహిత్యంలో తొలిసారి అందిన ఘనత.
అమెరికా డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’ అనే అంతరిక్ష ఆధారిత క్షిపణి రక్షణ వ్యవస్థను మూడు సంవత్సరాల్లో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మాదిరిగానే శత్రు క్షిపణులను భూమి పక్కగా అంతరిక్షంలోనూ అడ్డుకునేందుకు ఉద్దేశించబడింది.
హైదరాబాద్ హయత్నగర్లో అతి వేగంతో ప్రయాణిస్తున్న కారులో ముగ్గురు యువకులు మూల మలుపు వద్ద లారీని ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో 108 దేశాల నుండి 24 మంది అగ్రశ్రేణి అందగత్తెలు ఎంపికయ్యారు. భారత ప్రతినిధి నందినీ గుప్తా ఆసియా-ఓసియానా ఖండం నుంచి విజేతగా నిలవడానికి పోటీపడుతుంది.
కడప జిల్లాలో వైసీపీ నేత సజ్జల కుటుంబం ఆక్రమించిన 63 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ భూముల్లో 52 ఎకరాలు అటవీ భూమి ఉండగా, అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు.
మద్యం కుంభకోణంలో టెక్నాలజీ ఆధారంగా నిందితుల పాత్రలు ఎఫ్ఎస్ఎల్ నివేదికలతో బయటపడుతున్నాయి. ఇది టీడీపీ కక్షసాధింపే అని చెప్పే వైసీపీ వాదనలకు సిట్ నిర్ధారిత ఆధారాలతో చుక్కలు చూపించనుంది.
కొత్త రైస్ కార్డు దరఖాస్తు ప్రక్రియ హౌస్హోల్డ్ మ్యాపింగ్ కారణంగా సాంకేతిక సమస్యలతో నిలిచిపోతోంది. ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందనీ, అవసరమైతే గడువులు పొడిగిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
విశాఖ ఉక్కు కార్మికుల తరఫున పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ దీక్షకు దిగారు. కార్మికుల పునర్నియామకాన్ని డిమాండ్ చేస్తూ ఆమె దీక్షను పోలీసులు రద్దు చేసి విమానాశ్రయానికి తరలించారు.
చిత్తూరు జిల్లా మంగళంపేట వద్ద 75 ఎకరాల భూమి విషయంలో జోక్యం చేయొద్దని కోరుతూ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది.
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వృద్ధికి ‘తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు’ను ఏర్పాటు చేయనుంది. మేధావులు, నిపుణులతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదల కాగా, జూన్ 11 నాటికి ప్రక్రియ పూర్తికానుంది. ఎస్జీటీల బదిలీల విధానంపై స్పష్టత లేక మాన్యువల్ కౌన్సెలింగ్ కోసం ఉపాధ్యాయ సంఘాలు మార్పులు కోరుతున్నాయి.
సచివాలయ ఉద్యోగులను తొలగించబోమని, రేషనలైజేషన్ ద్వారా పని భారం తగ్గించడమే లక్ష్యమని మంత్రి బాలవీరాంజనేయస్వామి తెలిపారు. జనాభా ఆధారంగా సిబ్బంది విభజన చేసి, మూడు అంచెల పర్యవేక్షణ విధానం అమలు చేయనున్నామని వెల్లడించారు.
పాక్పై గుణపాఠం చెప్పే విషయంలో కేంద్రం వెనకడుగు వేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయన సేవలను కొనియాడారు.
ఏపీ అడవుల్లో ఏనుగుల నియంత్రణ కోసం కర్ణాటక ప్రభుత్వం నాలుగు కుంకీ ఏనుగులను అప్పగించింది. పవన్ కల్యాణ్ ‘మన ఊరికోసం మాటామంతీ’ పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
[04:28]రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాల్ని అభివృద్ధి చేయడానికి కెంపేగౌడ ఎయిర్పోర్టు సందర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
సమస్యలు మాత్రమే కాకుండా వాటి పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ ముందుకొచ్చింది. ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ద్వారా పలు అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి చేశారు.
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నాయి. త్వరలో కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముండడంతో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది.
[04:14]భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ సమీపించకుండా ‘గోల్డెన్ డోమ్’ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది.
కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన ఆర్థిక జైత్ర యాత్రను ఐసీఆర్ఏ (ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) సంస్థ కండ్లముందు నిలిపింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివ
జూలై 8కల్లా భారత్-అమెరికా నడుమ మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే వీలుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో ప్రతీకార సుంకాలకు తెరతీసిన విషయం తెలి�
తెలంగాణను ఎండబెట్టి.. ఆంధ్రాకు నీళ్ల ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్ర అని, అందులో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో 2014 కంటే
తెలంగాణను ఎండబెట్టి... గోదావరిని కొల్లగొట్టే కుట్ర మరింత శరవేగంగా అమలవుతున్నది. ప్రాణహిత జలాలను తెలంగాణకు దక్కకుండా ఇటు రాయలసీమ... అటు తమిళనాడుకు తన్నుకుపోయే ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసేందుకు ఏకంగా క�
సర్కారు నిర్లక్ష్యం రైతుల కొంపముంచుతున్నది. ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసిముద్దవుతున్నది. కొన్ని చోట్ల రైతుల కండ్ల ముందే వరదలో కొట్టుకుపోతున్నది. దీంతో రైతాంగం ల�
హైదరాబాద్లో జరుగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఎందుకు రద్దయ్యాయి..? విజయనగరంలో బయటపడ్డ బాంబు పేలుళ్ల కుట్రకు ఈ ఐపీఎల్ మ్యాచ్ల రద్దుకు ఏమైనా సంబంధాలున్నాయా?
మధ్య భారతంలో మారణహోమాన్ని ఆపి మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి అని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లను హత్యాకాండగా ఖండిస్తూ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని వామపక్షాలు కోరుతున్నాయి.
[04:12]శత్రుదేశ క్షిపణి దూసుకొస్తే గగనతల రక్షణ వ్యవస్థలతో అడ్డుకోవడం ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ ఈ యుద్ధ రీతిని సమూలంగా మార్చేయనుంది.
[03:57]మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొర అభిప్రాయపడ్డారు.
[04:05]భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజ్ (70) ఎదురుకాల్పుల్లో హతమయ్యారు.
[03:59]రాష్ట్రంలో బుధవారం పలు జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడిన ఘటనల్లో మొత్తం నలుగురు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు.
[04:04]‘భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన బహుముఖ దార్శనికుడు రాజీవ్గాంధీ.. దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలర్పించిన గొప్ప నాయకుడు.. అందుకే ఆయన వర్ధంతి నాడు నివాళిగా అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని పాటిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
[04:00]భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కలరా టీకా ‘హిల్కాల్’ మూడో దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైంది. కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావా, ఇనబా సెరోటైప్ రెండింటిపైనా ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది.
[03:48]బదిలీపై వెళ్లినా.. పాత స్థానానికి చెందిన దస్త్రాలను తనవద్దే ఉంచుకొని.. గుత్తేదారు నుంచి డబ్బులు డిమాండ్ చేసిన మిషన్ భగీరథ ఏఈ ఒకరిని అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఛత్తీస్గఢ్ అబూజ్మఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 26 మంది మావోయిస్టులు కూడా హతమయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ కమీషన్లు, దందాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విచారణ కమిషన్లు, నోటీసులు అంటూ డ్రామాలాడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాపాలన అ�
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు దక్కింది. బుధవారం జరిగిన కీలక పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ముంబై..ఢిల్లీన�
ఐపీఎల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ట్రోఫీ నెగ్గిన విజేతలే మళ్లీ మళ్లీ కప్ కొట్టడాన్ని చూసి అభిమానులకు బోర్ కొట్టిందా? 18వ సీజన్లో వాళ్లు కొత్త విజేతను చూడాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్త�
‘ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తితో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం కుప్పకూలి మూడు నెలలు అవుతున్నది. ఇప్పటివరకూ అందులో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను బయటకు తీయలేకపోయారు. ఆ పనుల్లో ఏం జరిగిందో చెప్పే పరిస్థి
జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈనెల 23న జహీరాబాద్ పర్యటనకు సీఎం రేవంత్ ఏముఖం పెట్టుకొని వస్తున్నారని మాజీ మంత్రి �
జీహెచ్ఎంసీలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా సాధించాలనే లక్ష్యానికి అధికారులు నీళ్లొదిలారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ఫ్లస్ ఫ్లస్) నగరంగా హైదరాబాద్క
ఒకే ఏడాదిలో 540 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమవడం, దళపతిని కోల్పోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా మారింది. డ్రోన్ల ఆధారిత సాంకేతిక యుద్ధంతో కేంద్ర బలగాలు ఆధిపత్యం చాటుతున్నాయి.
భారత యువ షూటర్ కనక్ ఐఎ్సఎ్సఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో స్వర్ణ పతకంతో సత్తా చాటింది. జర్మనీలోని సుల్ నగరంలో బుధవారం జరిగిన ఈ మెగా ఈవెంట్లోని మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్లో...
[03:46]హాయ్ ఫ్రెండ్స్.. నా పేరు టింకూ. అందరూ సమ్మర్ను బాగా ఎంజాయ్ చేస్తున్నారా? నేనైతే బోలెడన్ని కొత్త కొత్త పనులు చేస్తున్నా తెలుసా! ఈ సెలవుల్లో అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లి.. ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న చారిత్రక ప్రదేశాలు అన్నీ చూసి వచ్చాను.
[03:45]జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో ఏడో రోజైన బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు లక్ష మంది పుణ్యస్నానం ఆచరించారని అంచనా.
[03:46]కర్ణాటకలోని విజయపుర జిల్లా బసవనబాగేవాడి తాలూకా మనగోళి సమీపంలో బుధవారం ఉదయం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవగా.. అందులో నలుగురు గద్వాల జిల్లాకు చెందినవారు ఉన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. వానకాలం సీజన్ ప్రారంభమైనా రైతులకు జీలుగ, జను ము విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచలే�
శ్రీకాకుళం జిల్లా జీయన్నపేటలో పుట్టిన నంబాల కేశవరావు మావోయిస్టు ఉద్యమంలో అగ్రనాయకుడిగా ఎదిగారు. అలిపిరి దాడి సహా 27 దాడుల్లో కీలకపాత్ర పోషించిన ఆయన మిలటరీ వ్యూహాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందారు.
తెలుగు గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి ఈ-స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టోర్నీకి అర్హత సాధించాడు. 12 మంది క్రీడాకారులు పోటీపడే ఈ వరల్డ్ కప్ జులై 7 నుంచి ఆగస్టు 24 వరకు సౌదీ అరేబియాలో...
[03:40]మరో ఐదు నిమిషాల్లో గమ్యం చేరాల్సిన ముగ్గురు యువకులను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఎదురుగా వస్తున్న డీసీఎంను కారు ఢీకొనడంతో బుధవారం ఉదయం హైదరాబాద్ నగర శివారు కుంట్లూరులో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు.
బీఈడీ కాలేజీల్లోనూ బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సులు నిర్వహించుకోవచ్చని ఎన్సీటీఈ స్పష్టంచేసింది. ఒక విద్యాసంస్థ కనీసంగా రెండు కోర్సులు నిర్వహించవచ్చని వెల్లడించింది. మల్టీ డిసిప్లినరీ విధానంలో
రాజకీయ కక్షతోనే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు తరలించడానికి కుట్ర జరుగుతున్నదన�
త్వరలో మొదలుకాబోయే ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్కు ముందు నిర్వహిస్తున్న అర్హత పోటీలలో భారత్కు చుక్కెదురైంది. సింగిల్స్ విభాగంలో భారత ఆశలు మోస్తున్న సుమిత్ నాగల్.. మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపో�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి, బుధవారం భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది. పంట కొనుగోలు చేయడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నార
‘మళ్లీరావా’ ‘దేవదాస్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది ఆకాంక్ష సింగ్. ఓవైపు వెబ్ సిరీస్లలో బిజీ ఆర్టిస్టుగా ఉంటూ సినిమాల్లో కూడా రాణిస్తున్నదీ భామ. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘షష్టిప�
ఆకట్టుకునే ప్రకృతి రమణీయత.. ఆహ్లాదం పంచే సాగర్ వెనుక జలాల అందాలు.. పక్షుల కిలకిలు.. కనువిందు చేసే దృశ్యాలతో తెలంగాణ అరకుగా పేరొందిన ప్రాంతం దేవరకొండ నియోజకవర్గంలోని నేరెడుగొమ్ము మండల పరిధిలోని సాగర్ బ్�
వానకాలం సమీపిస్తున్నది. కానీ జిల్లాకు అవసరమైన జీలుగ విత్తనాలు ఇప్పటి వరకు రాలేదు. మరో రెండు వారాల్లో వరి సాగు చేసే రైతులు జీలుగ కోసం ఎదురు చూస్తున్నారు. సరఫరా ఆలస్యమైతే సాగు కూడా వెనుకబడుతుందని వారు వాపో�
పాలమూరును వర్షం ముంచెత్తింది. జిల్లా కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున 6 నుంచి ఉదయం 9 గంటల వరకు ఏకధాటిగా పడింది. దీంతో పట్టణంలోని కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి.
కాలయాపనే కాంగ్రెస్ సర్కారు నైజమని, మాట తప్పడం ఆ పార్టీ మేనరిజమని జనం నోళ్లలో నానుతున్న సెటైర్లు వాస్తవ రూపంలోనూ నిజమనే రుజువవుతోంది. ఇది తమ విషయంలో నూరు శాతం యథార్థమేనని మినీ అంగన్వాడీలు స్పష్టం చేస్త
దేశంలో జరిగే ఎన్నికలు బ్యాలెట్ విధానంతో నిర్వహిస్తేనే పారదర్శకంగా ఉంటుందని వక్తలు అభిప్రాయపడ్డారు. దలీప్ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిం�
హైదరాబాద్లోని నార్త్ సిటీ ప్రాంతానికి కీలకమైన మెట్రో మార్గంపై సందిగ్ధత నెలకొంది. ఈ ప్రాంతాన్ని పార్ట్-బీలో చేర్చి డీపీఆర్ రూపకల్పన చేస్తామని మెట్రో సంస్థ ప్రకటించగా... గడిచిన 4 నెలలుగా ఈ ప్రక్రియ కొన�
తమిళ సోయగం త్రిష సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నది. ముఖ్యంగా ‘పొన్నియన్ సెల్వన్' సిరీస్ చిత్రాలతో ఈ భామ దశ తిరిగింది. అక్కడి నుంచి వరుసగా అన్నీ విజయాలే వరిస్తున్నాయి. ఆమె కమల్హాసన్�
సినిమా వసూళ్లలో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని, అద్దె ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శించడం వల్ల నష్టాలొస్తున్నాయని సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు జూన్ 1 నుంచి బంద్ నిర్వహించే యోచనలో ఉన్న విషయం తెల
రామ్చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఇది. బుచ్చిబాబు సానా దర్శకుడు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాల్ని పెంచింది. �
‘పుష్ప-2’తో వైల్డ్ఫైర్లా దేశాన్ని చుట్టేసి రికార్డుల మోతమోగించారు అల్లు అర్జున్. ఇక ‘జవాన్'తో పాన్ ఇండియా రేంజ్లో దర్శకుడిగా సత్తా చాటారు అట్లీ. వీరిద్దరి కలయికలలో సినిమా సెట్ కావడంతో ఇక బాక్సాఫీ
[02:55]ఐపీఎల్-18లో ప్లేఆఫ్స్ రేసు ముగిసింది. ఉత్కంఠకు తెర దించుతూ ముంబయి ఇండియన్స్ చివరి బెర్తును కైవసం చేసుకుంది. దిల్లీ క్యాపిటల్స్తో చావో రేవో అనదగ్గ మ్యాచ్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా హార్దిక్ సేన తగ్గలేదు. సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకు మెరుగైన స్కోరునందిస్తే.. బౌలర్లు సమష్టిగా విజృంభించి దిల్లీ కథ ముగించారు.
కన్నడ యువ హీరో పృథ్వీ అంబర్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్తలవాడి’. సిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర హీరో యష్ తల్లి పుష్ప అరుణ్కుమార్ నిర్మాణరంగంలోకి అడుగుపెడుతూ తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెర�
మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుషరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పులకించిపోతున్నారు. బుధవారం తెలంగాణ నలుమూలల నుంచే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తదితర రాష్ర్�
మలయాళ అగ్ర నటుడు మోహన్లాల్ ప్రస్తుతం బ్లాక్బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నారు. తెలుగు చిత్రం ‘కన్నప్ప’లో ఆయన కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు టైటిల్ రోల్లో భక్తిరస ప్రధానంగా ర
ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన వర్షం రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. పరదాలు కప్పినప్పటికీ 90 శాతం ధాన్యం వర్షార్పణమైంది.
నైరుతి రుతుపవనాల కదలిక ఆశాజనకంగా ఉంది. మరోవైపు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖ తెలిపింది.
కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి వివాదాస్పద భూమి కొనుగోలు విషయంలో హైకోర్టు షోకాజు నోటీసు జారీ చేసింది. 2017లో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో హనుమాండ్ల ఝ�
హైదరాబాద్కు చెందిన కరాటే మాస్టర్ హన్శి శాస్వత్కుమార్ కృషి ఫలించింది. మార్షల్ ఆర్ట్స్లో డాక్టరేట్ పొందిన 36 ఏండ్ల శాస్వత్కుమార్ పలు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. 10 సెకన్ల వ్యవధిలో 112 బ్య�
మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, కరుణాకరన్, ఆయుష్ శెట్టి రెండో రౌండ్కు ముందుంజ వేయగా.. �
టెస్టులలో భారత క్రికెట్ జట్టును నడిపించే కొత్త నాయకుడెవరో ఈనెల 24న తేలనుంది. రోహిత్శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో టెస్టులకు కొత్త సారథిని రాబోయే శనివారం ప్రకటించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది.
రంగారెడ్డిజిల్లాలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. అతివేగం, అజాగ్రత్తతో ఎంతోమంది కన్నవారికి దూరమవడంతోపాటు కట్టుకున్నవాళ్లకు కూడా కన్నీళ్లు మిగిలిస్తున్నారు. మరిక
ప్రజల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో 75 మందికి కల్యా�
బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు గ్రామం కన్నీరుమున్నీరైంది. కారు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొని గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణ
యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నామని, కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ఊదరగొడుతున్నప్పటికీ.. తెరవెనుక మాయాజాలం భారీగానే జరుగుతోంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకు
జిల్లాలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఈసారి ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ, ఇంప్రూవ్వెంట్ రాసే విద్యార్థులు కూడా ఉన్నారు.
కుంట్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హయత్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కుంట్లూరుకు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రీనాథ్రెడ్డి (24),
న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కాపీ కోసం అనేకసార్లు చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేకుండా చూసేందుకు ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ అందించేలా చూడాలని వెస్ట్జోన్ డీసీపీ ఆదేశించారు.
ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడంలేదన్న విషయం తేటతెల్లమైంది. జిల్లాలోని 14 సర్వీస్ సెంటర్లు, ఓ జిల్లా ఆసుపత్రిలో ప్రసవాలు జరగాల్సి ఉండగా, వాటిలో కేవల�
[02:52]ఐపీఎల్ లీగ్ దశలో అనివార్య కారణాలతో ఆటకు అంతరాయం ఏర్పడితే పూర్తిగా మ్యాచ్ నిర్వహించడానికి ఉన్న అదనపు సమయానికి ఒక గంట పొడిగించడాన్ని కోల్కతా నైట్రైడర్స్ తప్పుబట్టింది. 60 నిమిషాలుగా ఉన్న అదనపు సమయాన్ని బీసీసీఐ రెండు గంటలకు పెంచిన సంగతి తెలిసిందే.
[02:50]భారత్ ‘ఎ’తో రెండు.. నాలుగు రోజుల మ్యాచ్ల్లో తలపడే ఇంగ్లాండ్ లయన్స్ జట్టులో మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్కు చోటు దక్కింది. తిరిగి ఫిట్నెస్ సాధించిన ఫాస్ట్బౌలర్ క్రిస్ వోక్స్, లెగ్స్పిన్నర్ రేహాన్ అహ్మద్ కూడా ఈ జట్టులో ఉన్నారు.
[02:49]ప్రస్తుత ఐపీఎల్ తన జీవితాన్ని మార్చేసిందని దిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ అన్నాడు. గొప్ప ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని తెలిపాడు. ‘‘జీవితంలో చాలా మార్పులు వచ్చాయి.
[02:49]భారత బాక్సర్ సిమ్రన్జిత్ కౌర్ ప్రొఫెషనల్ బాక్సర్గా మారింది. ప్రపంచ ఛాంపియన్షిప్ మాజీ కాంస్య పతక విజేత అయిన 29 ఏళ్ల సిమ్రన్.. అమెరికాకు చెందిన మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ రాయ్ జోన్స్ జూనియర్, భారత ప్రొఫెషనల్ బాక్సర్ మన్దీప్ జంగ్రాలతో ఒప్పందం కుదుర్చుకుంది.
[02:47]భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైశి మంగళవారం ఈస్పోర్ట్స్ ప్రపంచకప్ 2025కు అర్హత సాధించిన తొలి భారత చెస్ ఆటగాడిగా నిలిచాడు. ఛాంపియన్స్ చెస్ టూర్ (సీసీటీ)లో టాప్-12లో నిలవడం ద్వారా అతడికి అర్హత లభించింది.
[02:48]ఐపీఎల్-18లో పేలవ ప్రదర్శనతో అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్కు దూరమైంది చెన్నై సూపర్కింగ్స్. 13 మ్యాచ్ల్లో కేవలం 6 పాయింట్లే సాధించిన ఆ జట్టు పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. తాము ఆడిన దాని ప్రకారం ఆ స్థానంలో ఉండడం సరైందే అని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యాఖ్యానించాడు.
[02:33]దేశీయ ఉత్పత్తులపై ప్రకటించిన 26% టారిఫ్ నుంచి పూర్తి మినహాయింపునివ్వాలని, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికాను భారత్ కోరుతోందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
[02:30]మన దేశంలో దాదాపు సగం వాహనాలు బీమా రక్షణ లేకుండానే తిరుగుతున్నాయని, దీనివల్ల ప్రమాద బాధితులకు, బీమా పరిశ్రమకూ తీవ్ర నష్టం వాటిల్లుతోందని న్యూ ఇండియా అస్యూరెన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గిరిజా సుబ్రమణియన్ అన్నారు.
[02:23]ఈ ఏడాది ఏప్రిల్లో దేశీయ విమాన సర్వీసుల్లో 1.43 కోట్ల మంది ప్రయాణించారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. 2024 ఏప్రిల్లో ప్రయాణించిన 1.32 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 8.45% అధికం.
భూదాన్ భూముల కుంభకోణంలో బంజారాహిల్స్కు చెందిన ఖాదర్ ఉన్నీసా, మహమ్మద్ మునావర్ఖాన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార. దేశంలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా లోపాలు తలెత్తడం సహజం. వాటిని సరిదిద్దుతూ ముందుకువెళ్లాలి. తద్వారా సాగు, తాగునీటి ఫలాలు అందుతాయి. ప్రపంచంలో అనేక నీటిపారుదల ప్రాజెక్�
[02:21]బీఎస్ఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్, వచ్చే ఏడాది జూన్ కల్లా 89,000 పాయింట్ల స్థాయికి చేరుకుంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.
ఉద్యోగం రాలేదని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాల సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ కథనం ప్రకారం..
అనుమానాస్పద స్థితిలో బాలింత మృతిచెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలో బుధవారం ఉదయం చోటుచేసుకున్నది. అత్త, ఆడబిడ్డ కలిసి ఆమెను హత్య చేశారని బంధువులు ఆరోపించారు. ఈక్రమంలో వారిపై మృతురాలి కుటుంబీకులు దాడికి యత్ని�
‘కార్చిచ్చు మీద ఎంత వాన పడినా అది ఆగదు. పవన్కల్యాణ్గారు కూడా అలాంటివారే. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతుంటారు. ఆయనతో మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి చాలా శ్రద్ధతో పనిచేశాను’ అన్నారు ప్రముఖ సం�
[02:19]ఇండస్ఇండ్ బ్యాంక్ జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత పద్ధతిలో రూ.2,328.90 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. 2023-24 ఇదే కాలంలో రూ.2,349.15 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్ ఆర్జించింది.
తెలంగాణలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు పాలనలో ఆంధ్రా మూలాలున్న వారిని అందలమెక్కిస్తున్నారు. తెలంగాణ భూమిపుత్రుల అవకాశాలను కొల్లగొడుతున్నారు. మన విద్
రాష్ట్రంలో ఉద్యోగ, పెన్షనర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించింది. అందుకనుగుణంగా మ్యానిఫెస్టోలో కరువు భత్
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం మంగళవారం ఆకాశంలో తీవ్ర కుదుపులకు గురైంది. దీంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి ఎమర్జెన్సీ సంకేతాలు పంపించారు. శ్రీనగర్కు సమీపిస్తుండగా వడగం�
[02:15]‘‘పవన్కల్యాణ్ని ముద్దుగా పవర్స్టార్ అంటుంటారు. నేను మూర్తీభవించిన ధర్మాగ్రహం అంటాను. సమాజం కోసం, న్యాయం కోసం వచ్చేదే ధర్మాగ్రహం. అందుకు సరిపడే కథతో తీర్చిదిద్దిందే ‘హరి హర వీరమల్లు’ సినిమా’’ అన్నారు
[02:17]ఆర్డర్ క్యాన్సిలేషన్ విధానాలను మార్చుకోవాల్సిందిగా ఆహార డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీలను ది సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఆదేశించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
[02:16]క్యాబ్/ఆటో/బైక్ సేవల కోసం బుక్ చేసుకుంటే, ‘అడ్వాన్స్ టిప్’ ఏమన్నా ఆఫర్ చేస్తారా... అప్పడు బుకింగ్ త్వరగా అయ్యే అవకాశం ఉందంటూ వినియోగదారుల మొబైల్కు ఉబర్ నుంచి మెసేజ్ వస్తోంది.
[02:12]‘కన్నప్ప’లో మోహన్లాల్ కిరాత అనే పాత్రలో కనిపించనున్నారు. దైవిక శక్తితో ముడిపడిన ఆ పాత్రలో మోహన్లాల్ కనిపించే తీరు, ఆయన నటన ప్రత్యేకంగా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. బుధవారం మోహన్లాల్ పుట్టినరోజు.
[02:13]ఈ ఏడాది జూన్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 మంది ఉద్యోగులకు యాక్సెంచర్ పీఎల్సీ పదోన్నతులు కల్పించనుంది. కన్సల్టెన్సీ సేవలకు గిరాకీ తగ్గడంతో పదోన్నతుల ప్రక్రియ, ఇప్పటికే ఆరు నెలల జాప్యమైంది.
[02:15]అమెరికా సుంకాల ప్రతికూల ప్రభావాన్ని తట్టుకునే స్థితిలో భారత్ ఉందని రేటింగ్ సంస్థ మూడీస్ తెలిపింది. ఎగుమతులపై తక్కువగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కావడం ఇందుకు కారణమని వెల్లడించింది.
వాకాడు మండలం దుగరాజపట్నం సముద్రతీరంలో చేపట్టనున్న నౌకా నిర్మాణ కేంద్రానికి తహసీల్దారు రామయ్య, సర్వేయర్ శకుంతల బుధవారం ప్రాథమికంగా స్థల పరిశీలన చేపట్టారు.
[01:56]‘థగ్లైఫ్’ చిత్రం నుంచి తాజాగా ‘షుగర్ బేబి’ పాటని చిత్రబృందం విడుదల చేసింది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటను అలెగ్జాండ్రా జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతిస్తామని ఇంటర్బోర్డు తెలిపింది.
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వలసదారుల రాకను నియంత్రించడం లక్ష్యంగా పలు చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. ఇవి అమెరికా వెళ్లిన, వెళ్లాలనుకునే భారతీయులకు తీవ్ర ఆ
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మన్గా డాలర్స్ దివాకర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తుడా కార్యాలయంలో వీసీ మౌర్య, కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ బాబు సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు అన్నారు.
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎల్ఈడీ) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈ సెట్ ప్రవేశ పరీక్షకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అడ్డంకిగా మారాయి. రెండు పరీక్షలు ఒకే రోజు జరగనుండటంత�
తిరుపతి కపిలతీర్థం సమీపాన శేషాచల కొండకు ఆనుకుని ఈశాన్యంలో ఉండే ఈ ప్రాంతం రాజకీయ నాయకులకు ఓ సెంటిమెంట్. ఎన్నికలు ముంచుకొస్తే రాజకీయ పార్టీలకు జీవకోన గుర్తుకొస్తుంది. ఇక్కడ నుంచే రాజకీయ ప్రచార ఢంకా మోగించేందుకు పోటీపడతారు. కానీ ఎన్నికలైన తర్వాత అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఇష్టపడరు.
తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్లుక్-2025 తెలుగు ఎడిషన్ విడుదలలో జాప్యం జరుగుతున్నది. ఈ నివేదిక ఇంగ్లిష్ ఎడిషన్ మార్చి నెలలోనే విడుదల కాగా, తెలుగు ఎడిషన్ నేటికీ విడుదల కాలేదు. ఫలితంగా పోటీ పరీక్షల అభ్యర�
తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికరంగంలో అసాధారణ విజయం సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు గుర్తుచేశారు. 2015లో తలసరి పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ (జీఎస్వీ�
విద్యుత్తు షాక్తో రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఘన్పూర్(ఆర్) లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన భూక్యా రాజు(35) బుధవారం ఉదయం తన పొలంలో గెట్లపై ఉన్న మొక్కలను గొడ్డలితో తొలగి
కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల దాటుతున్నా, కాంటా వేయకపోవడంతో విసుగెత్తిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి రైతులు గమనించి పెట్రోల్ బాటిల్ లాక్కొవడంతో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్�
విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఘన్పూర్(ఆర్) గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇంటిని ఆన్లైన్లో నమోదు చేయడానికి డబ్బులు డిమాండ్ చేసిన మండలంలోని గొట్టుముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఘటనా వివరాలను ఏసీబీ డీఎస్పీ �
కర్ణాటకలోని విజయపుర జిల్లా మనగుంబి సమీపంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్దకల్ మండలంలోని మల్లెందొడ్డికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగు రితోపాటు ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం పా�
ఇక్కడ బండ్లు ఎవడు పెట్టుకోమన్నాడు. ఇది మీడియా పాయింట్ అయితే ఏంది.... తీసేయ్ అంటూ జర్నలిస్టులపై ఓ ట్రాఫిక్ సీఐ బెదిరింపులకు దిగాడు. ప్రభుత్వం అధికారికంగా మీడియా కోసం కేటాయించిన స్థలంలోనే వాహనాలు పెట్టు�
చత్తీస్గఢ్, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని మాడ్ సమీపంలో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేయడంపై తెలంగాణ పౌర హక్కుల సంఘం విచారణ వ్యక్తం చేసింది.
నగరంలో జరిగే అగ్ని ప్రమాదాల్లో చాలా వరకు షార్ట్ సర్క్యూట్తోనే జరుగుతున్నాయని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. భవనాల్లో వాడే విద్యుత్ పరికరాలు నాణ్యతగా లేకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు ఎల్లప్పుడూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సులభతరమైన పోలీసింగ్ అందించడంలో భాగంగా నగరంలో 72వ పోలీస్ స్టేషన్గా టోలిచౌకి పోలీస్ స్టేషన్న
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి సమస్యలను పరిశీలించారు. శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలోని రంగనాథనగర్ను సందర్శించిన రంగనాథ
ఇంజనీరింగ్ విద్యలో బీసీ విద్యార్థులకు 10వేల ర్యాంకు నిబంధనను ఎత్తివేయడంతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవ
భారతదేశంలో సుప్రసిద్ధమైన ఆభరణాల సంస్థ జోస్ ఆలుక్కాస్ వివాహ వేడుకల కొనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లతో శుభమాంగళ్యం వివాహ ఆభరణాల ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.
ఉరుములు, మెరుపులు, పిడుగులతో కురుస్తున్న అకాల వర్షాలు కర్షకులను కలవర పెడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వర్షపు జల్లులు జడివానగా మరికొన్ని చోట్ల కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడ్డారు. తడిసిన ధాన్యంతో దిగాలు పడుతున్నారు. వాతావరణంలో ఒకవైపు మార్పులు వచ్చి 40గరిష్ట డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నా ఉక్కపోత మాత్రం వదలడం లేదు. బుధవారం సరాసరి 20.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
కళ్లెరుపుజేసి జూస్తే ఎదుట నిలువలేరు. త్రిశూలం ఎక్కుపెట్టి నిలిస్తే.. ఎదుట ఉండలేరు. ఆయమ్మ విరాడ్రూపం భయంకరం. అయినా విశ్వజన సమ్మోహనం. కారణం.. రూపంమాత్రమే ఉగ్రం.. మనసంతా కరుణాతరంగం. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ కుప్పం ఆడబిడ్డ. ఏడాదికోమారు సంపూర్ణ రూపంతో దర్శనమిచ్చి భక్తజనంపై చల్లని ఆశీర్వాదాలు కురిసే భక్తజనవశంకరి ఆమె. గంగమ్మ జాతర మహోత్సవాల చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం బుధవారం వైభవంగా జరిగింది.
జిల్లాలో ప్రైవేట్ లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ధరణి చట్టాన్ని సవరించి భూ భారతి చట్టాన్ని అమల్లోకి తీసుకవస్తున్న నేపథ్యంలో సర్వేయర్ల అవసరం పెరగనున్నది. భూముల రిజిస్ట్రేషన్లకు అధీకృత మ్యాప్ జత చేయాలని చట్టంలో మార్పులు చేయడంతో సర్వేయర్లకు డిమాండ్ పెరగనున్నది. ప్రభుత్వ పరంగా తక్కువ మంది మాత్రమే సర్వేయర్లు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ప్రైవేట్ సర్వేయర్లను ఎంపిక చేసి వారికి మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది.
జగిత్యాల, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆగస్టులో ఎంబీబీఎస్ మరో బ్యాచ్కు భవనాలు అవసరం కానున్నాయి. నిధులు లేకపోవడం వల్ల పనులు నిలిచిపోయినట్లు వైద్య కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల భవనాల పనులకు గత ప్రభుత్వం రూ.132 కోట్లు నిధులు మంజూరు చేసింది. 2022 డిసెంబరు 7వ తేదీన అప్పటి సీఎం కేసీఆర్ భూమి పూజచేసి పనులు ప్రారంభించారు.
[01:44]అల్లు అర్జున్ - అట్లీ కలయికలో తెరకెక్కనున్న చిత్రాన్ని వచ్చే నెలలోనే సెట్స్పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు హైదరాబాద్లో ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఒంగోలులో రోడ్లకు మహర్దశ వచ్చింది. నగరాభివృద్ధిలో భాగంగా ఇప్పటికే సెంటర్ డివైడర్ల నిర్మాణం, పచ్చని మొక్కలు నాటడం, లైటింగ్ ఏర్పాటు చేయడంతో కొత్త అందాలు సంతరించుకున్నాయి. అందుకనుగుణంగా రహదారులు విస్తరించకపోవడం పెద్ద సమస్యగా మారింది.
[01:38]కొత్త నటులు బాలు, షిన్నోవా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఒక బృందావనం’. శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కల్యాణి రాజు, మహేంద్ర, డి.డి.శ్రీనివాస్ ఇతర పాత్రలు పోషించారు.
జిల్లాలో మండు వేసవిలో వాన జోరు కనిపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు, ఉక్కపోత వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి కావాల్సిన సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండ తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఏక్తా యాత్ర గురువారం కరీంనగర్లో జరగనున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పన్నెండేళ్లుగా ఏక్తా యాత్రను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ ఆనవాయితీలో భాగంగానే గురువారం భారీ ఎత్తున నగరంలో ఏక్తా యాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి 50 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాం లో ప్రారంభించిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ) ద్వారా రేషన్ పంపిణీ ఇక నిలిచినట్లే. ఇటీవల కాలంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతోపాటు ప్రభుత్వంపై అధికభారం పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చకు దారితీసింది.
జిల్లా విద్యాశాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఉద్యోగుల స్థానచలనాలకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. దాన్ని ఈనెల 2లోపు పూర్తి చేయాలని పాఠశాల విద్య కమిషనర్ ఆదేశించారు. తాజాగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
వచ్చే నెల 21వ తేదీ ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ విశాఖపట్నంలో నిర్వహించనున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ను ఎంపిక చేశారు. బీచ్రోడ్డు, పక్కన ఇసుక తిన్నెల్లో 15 వేల మంది యోగా ప్రదర్శన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వప్రియ ఫంక్షన్హాలుకు ఎదురుగా ప్రధాన వేదికను ఏర్పాటుచేయనున్నారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో మరో సీనియర్ అధికారి రాజీనామా చేశారు. యాజమాన్యం ఒత్తిళ్లు భరించలేకే ఆయన సర్వీస్ నుంచి వైదొలగారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల యాజమాన్యం స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) ప్రకటించగా స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)లో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి దరఖాస్తు చేసుకున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో జడ్పీ, మునిసిపల్, ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో 93 గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు జిల్లా విద్యా శాఖ గుర్తించింది. ఒక పాఠశాలలో ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి జిల్లాలో అటువంటి హెచ్ఎంలు 15 మంది ఉన్నారు.
నగరంలో రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా పెట్టాలని అధికారులను పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి ఆదేశించారు. కమిషనరేట్లోని సమావేశ మందిరంలో సీఐ అంతకంటే పైస్థాయి అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
కూటమిలోని టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ వీఎంఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మిత్రపక్షాల మధ్య పెద్ద దుమారమే రేగింది. తొలుత టీడీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు/పెందుర్తి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి గండి బాబ్జీ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే (జనసేన) చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నారని, పార్టీ ఇన్చార్జికి విలువ ఇవ్వడం లేదన్నారు. తమ సిఫారసులు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు.
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో మలేరియా కార్మికుల పోస్టుల పందేరం నడుస్తోంది. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు తాత్కాలిక ప్రాతిపదికన 431 మందిని నియమించుకునేందుకు ఇన్చార్జి కమిషనర్గా ఉన్న జిల్లా కలెక్టర్ అనుమతిచ్చారు.
మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పంచాయితీ కొలిక్కివచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పుడు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఎంపిక తలనొప్పిగా మారింది. ఫ్లోర్లీడర్గా ఉన్న పీలా శ్రీనివాసరావు మేయర్ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిప్యూటీ ఫ్లోర్లీడర్గా పనిచేస్తున్న గంధం శ్రీనివాసరావుకు అవకాశం కల్పించాలని మేయర్తోపాటు కొందరు ఎమ్మెల్యేలు భావించారు. అయితే డిప్యూటీ మేయర్ పదవిని ఆశించిన కొందరు...కనీసం ఫ్లోర్లీడర్గా అయినా అవకాశం ఇవ్వాలని తమకు సన్నిహితంగా ఉండే ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాకనే నోటీసుల నాటకానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి మహోన్నతమైన కాళ
గుల్జార్హౌస్ వద్ద అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో విద్యుత్ భద్రతానిబంధనలను కఠినంగా పాటించాలంటూ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ప్రజలకు సూచించింది. హాస్పిటల్స్, మల్టీస్టోర్డ్ బిల్డింగ్స్, బహుళ �
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావస్తున్నందున...కనెక్టివిటీ కోసం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రహదారులు నిర్మిస్తున్నదని, అయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ తట్టుకోవడానికి ఫ్లైఓవర్లు కూడా అవసరమని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వీఎంఆర్డీఏలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖా మంత్రి పి.నారాయణ బుధవారం సమావేశం నిర్వహించగా, ఎమ్మెల్యేలంతా వారి వారి సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సూచనలు తెలియజేశారు.
కాళేశ్వరం గ్రామం.. చుట్టూ అభయారణ్యం.. పకనే కాళేశ్వర-ముక్తీశ్వరాలయం.. చెంతనే గోదావరి, ప్రాణహిత, సరస్వతీ (అంతర్వాహిని) సంగమం. నిత్యం రద్దీగా ఉండే ఈ గ్రామంలో అటవీశాఖ అతిథుల కోసం మంచి విడిదిని ఏర్పాటు చేసింది.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానేతను లక్ష్యంగా చేసుకొని విచారణ పేరుతో కాంగ్రెస్ సరారు ఇబ్బంది పెట్టాలని చూస్తే, తెలంగాణ మరోసారి మర్లబడటం ఖాయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప�
కాళేశ్వరంపై విచారణ పేరుతో కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో, కక్ష సాధింపు చర్యల్�
దేశ రక్షణకు కావాల్సిన ఆయుధాల తయారీకి సంబంధించి మరిన్ని పరిశోధనలు చేస్తామని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. బుధవారం ఐఐటీహెచ్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
డీఎస్సీకి దరఖాస్తులు పోటెత్తాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు డీఎస్సీ పోస్టులు భర్తీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ నిరు ద్యోగులు లక్షలాదిగా పెరిగిపోయారు.
దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లుతుందని పెహల్గాంలో జరిగిన దారుణ ఘటనకు బాధ్యులైన టెర్రరిస్టులను పట్టుకోవడంలో ప్రధానమంత్రి మోదీ వైఫల్యం చెందారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఏఐసీసీ ఆహ్వానకమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.
ఇసుక చాలా ప్రమాదం.. ఎలా జారిపోతామో తెలియదు.. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో అలాగే జరుగుతుంది. వాహనదారులు వెళుతూ వెళుతూ పడిపోతే ఆ వెనుక వచ్చే వాహనాలు వారిపైనుంచి వెళ్లిన సంఘటనలు ఇటీవల కోకొల్లలు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భూదాన భూముల రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. భూమిపై హక్కు ఉన్నా ఆన్ లైన్లో మార్పులు చేర్పులు జరగక..ఏ పథకాలు వర్తించక నానా తంటాలు పడుతున్నారు.
ముమ్మిడివరం బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్టాక్ పాయింట్ను సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ జి.మమ్మీ బుధవారం పరిశీలించారు.
నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. పట్టుమని పది నిమిషాలు చిన్నపాటి వర్షం పడితే చాలు.. రోడ్లు, వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో జనాభాకు తగిన విధంగా డ్రెయినేజీ వ్యవస్థ లేదు.
ఏరియా ఆసుపత్రికి మీరు ఇద్దరేనా.... ఉద్యోగులు మిగతా వారు ఎక్కడా.. మీ ఏడీఏ లేరా.. శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రిని కనీసం మీరైనా శుభ్రపర్చండి.. ఇక్కడ పశువులకు ఏవిధంగా సేవలు అందిస్తు న్నారు.. ఇలా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరం ఏరియా పశువైద్యశాలను సంద ర్శించి అక్కడున్న ఇద్దరు ఉద్యోగులను ప్రశ్నిం చారు.
కార్పొరేషన్కు చెందిన దాదాపు 450 చదరపు గజాల స్థలం, ఇల్లు ప్రైవేట్ వ్యక్తుల పరమయ్యాయి. కృష్ణలంకలో రూ.3.50 కోట్ల విలువచేసే ఈ ఇంటికి ఎదురింటి డోర్ నెంబర్ తెప్పించడంతో పాటు విద్యుత, మంచినీరు కనెక్షన్లు తెచ్చుకుని మరీ యథేచ్ఛగా ఆక్రమించేశారు. ఈ వ్యవహారంలో స్థానిక వైసీపీ మాజీ కార్పొరేటర్ హస్తం ఉందని తెలుస్తోంది.
గ్రామీణ నీటి సరఫరా విభాగంలో టెండర్ల మాయాజాలం నడుస్తోంది. రెండు జిల్లాల్లో నాలుగు మంచినీటి పంపింగ్ స్టేషన్లకు సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ (ఓఅండ్ఎం) టెండర్లలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడువు తీరినా పాత కాంట్రాక్టరే వీటి నిర్వహణ చేపడుతుండటం, అగ్రిమెంట్ కుదుర్చుకున్నాక కూడా కొత్త కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడం వెనుక పెద్ద కథే నడిచిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో 17 నెలలుగా అధి కారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేని దయనీయమైన పరి స్థితులలో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు.
కొత్తప ట్నం తీరంలో అభివృద్ధి పనులు చేపట్టి వాటి ని ర్వహణ బాధ్యతలను పొదుపు సంఘాల మహి ళలకు అప్పగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పే దరిక నిర్మూలన అధికారులు బుధవారం కొత్త పట్నం తీరంలో పర్యటించారు.
ఒంగోలు నగరంలో ఇంటి పట్టాలకు సంబంధిం చి పునఃపరిశీలన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ స్థానిక రామ్నగర్, అన్నవరప్పాడులో గ తంలో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారుల గృ హాలను సందర్శించి ఆయా పట్టాలను పరిశీలిం చారు.
జిల్లా పరిషత సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జెడ్పీ కన్వెన్షన్ హాలులో గురువారం ఉదయం జరగనుంది. జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి, వాటి పరిష్కారాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా గృహ నిర్మాణంలో జాప్యం, ఇసుక రేవుల్లో అక్రమాలు, ఖరీఫ్కు సాగునీటి విడుదల తేదీ ప్రకటన, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. వివిధ అభివృద్ధి పనులు, పంట కాలువలు, డ్రెయినేజీల నిర్వహణ పనులు, నిధుల విడుదల తదితర అంశాలపై కూడా చర్చించి తగు నిర్ణయాలు తీసుకోనున్నారు.
జిల్లాలో కొత్త బియ్యం కార్డుల జారీ, చేర్పులు, మార్పుల ప్రక్రియ ప్రహసనంగా మారింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త కార్డుల కోసం ఆన్లైన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఒక్కో కార్డు వివరాల నమోదుకు అధిక సమయం పడుతోంది. దీంతో రోజుకు 20 కార్డుల వివరాలు కూడా నమోదు చేయలేకపోతున్నారు. ఫలితంగా కొత్తగా బియ్యం కార్డులు కావాల్సిన వారు, చేర్పులు, మార్పులు చేయించుకోవాల్సిన వారు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకే సమయం ఉండటంతో కార్డుల కోసం తిరిగే వారు ఆందోళన చెందుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములు అయ్యేలా చూడాలని కార్పొరేషన కమిషనర్ ఎస్.రవీంద్రబాబు సచివాలయ కార్య దర్శులను ఆదేశించారు.
పట్టణ శివార్లలోని జాతీయ రహదారితోపాటు, ఇతర రహదారి పక్కనే ఉన్న డాబాల్లో యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారు. వాహనచోదకులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీన్ని అరికట్టాల్సిన పోలీసు, ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో మునిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బీజేపీ నేత మాజీ పార్లమెంట్ సభ్యుడు పోతుగంటి రాములు తనయుడు పోతుగంటి భరత్ప్రసాద్ కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెం దిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది.
అవినీతి అధికారుల్లో దడ మొదలైంది. మరిన్ని శాఖలపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఇటీవలే పట్టణంలో విద్యుత్ శాఖ ఏడీఈ రవికాంత్ చౌదరి ఏసీబీ అధికారులకు చిక్కారు.
విప్లవ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం జలగం జనార్ధన(జన్నుసార్) అని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్డులో జనార్ధన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
నూజి వీడు పెద్దచెరువు ఆక్ర మణలు తొలగించి చెరువు కట్టను పటిష్ఠం చేసేందుకు ప్రభు త్వపరంగా చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
అబార్షన వికటించి గర్భిణి మృతి చెందింది. మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన బయ్య నగే్ష-అనూష(25) దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కాగా అనూష మరోసారి గర్భం దాల్చింది.
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, ఇది వారి మెరుగైన జీవనానికి దోహదం చేస్తుందని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. వట్లూరులోని టెక్నికల్ ట్రైనింగ్ అభివృద్ధి సంస్థ (టీటీడీసీ)లో జిల్లాస్థాయి యోగా ఓరియంటేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ జడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీతో కలిసి బుధ వారం ప్రారంభించారు.
మలికిపురం, మే 21(ఆంధ్రజ్యోతి): నేరాల అదుపునకు పోలీసులు నూతన టెక్నాలజీని ఉపయోగించి చాలా ఫలితాలు సాధించినట్టు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ని ముఖ్య కూడళ్లలో ఇప్పటికే 3వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు
అన్నవరం, మే 21 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో నెలరోజలపాటు భక్తులు, ఉద్యోగులతో యోగాసనా లు వేయించి వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని బుధవారం నుంచి అన్నవరం దేవస్థానం చేపట్టింది. నెలరోజులు పా
విద్యుత శాఖ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యానికి కొన్ని సందర్భాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కక్కలపల్లి పంచాయతీ పరిధిలో విద్యుత సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఇందుకు ఉదాహరణ. బుధవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో బీజేపీ కొట్టాల, ప్రజాశక్తి కాలనీలోని ఇళ్లకు విద్యుత సరఫరా నిలిచిపోయింది.
వర్షాకాలం అవసరాలకు ఇసుక నిల్వలను ఉంచుతూ ప్రతి నియోజకవర్గ పరిధిలో ఇసుక స్టాక్ పాయింట్లు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చేపట్టిన కసరత్తులు కొలిక్కి వచ్చాయి.
రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి పోలీస్, రవాణా, ఆర్ అండ్ బి శాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు.. ప్రమాదాలు జరుగుతున్నాయి.. ప్రాణాలు పోతున్నాయి.. విధి నిర్వహణలో అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు వేలెత్తి చూపుతున్నారు.
ఆత్రేయపురం, మే 21(ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా ఉన్న కాటన్ బ్యారేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సర్ఆర్ధర్ కాటన్ బ్యారేజీ నిర్మించి ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేశారు. కానీ దీని నిర్వహణ పట్టించుకోకపోవడంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పిచ్చి మొక్కలు పె
స్థానిక సచివాలయం-2లో నేటికీ మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు సంబంధించిన నిలువెత్తు భారీ ఫ్లెక్సీలను ప్రదర్శనకు ఉంచారు.
చేనేత జౌళి శాఖ ఇండియన్ ఇనిస్టుట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణం హైదరాబాద్ నిర్వహిస్తున్న చేనేత, టెక్స్టైల్, టెక్నాలజీ డిప్లోమా కోర్సులో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి ఆసక్తి గల 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎస్. ద్వారక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sketch of explosions in Vizianagaram ఉగ్రవాద సానుభూతిపరులు విజయనగరంలోనే భారీ పేలుళ్లకు స్కెచ్ వేసినట్లు తాజాగా తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇది తెలిసి జిల్లా ప్రజలు కలవరపడుతున్నారు. విజయనగరంలో ఉగ్రమూలాలు వెలుగుచూసిన నాటి నుంచి జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘటన చోటుచేసుకోవడం అందరినీ విస్తుపరిచింది.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించి న్యాయం చేయాలని యూటీఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో రెండు మీడియాలు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు.
Temple tourisam devolopment టెంపుల్ టూరిజం, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ‘మన ఊరి కోసం మాటామంతీ’ అనే స్ర్కీన్ గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి టెక్కలి మండలంలో ప్రసిద్ధ శైవక్షేత్రం.. ఎండలమల్లన్న కొలువైన రావివలస గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.
కేతేపల్లి, మే 21(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ రిజర్వాయర్ నీటిమట్టం మరో అడుగు పెరిగి 636.10 అడుగులకు చేరింది.
రైతులను ఉద్యాన పంటల సాగువైపు మళ్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పంటల సాగుచేసేందుకు ముందుకు వచ్చే రైతులకు సబ్సిడీలు అందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రాథమిక సహకార సంఘాల్లో మరింత పారదర్శకత కోసం పశ్చిమ గోదావరి జిల్లాలోని 122 సొసైటీలను ఆన్లైన్ చేస్తున్నారు. ఇప్పటికే 117 సంఘాలు కంప్యూటరీక రణ జరిగిన ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రాగా, టెక్నికల్ సమస్య కారణంగా మరో ఐదు సంఘాలు రోజుల వ్యవధిలోనే ఆన్లైన్లోకి రాను న్నాయి.
నవధాన్యాలు సాగుతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. బుధవారం కురుపాం రైతుసేవా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులకు నవధాన్యాల కిట్లు పంపిణీ చేశారు.
Teacher Transfers Process ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. బుధవారం నుంచి వచ్చేనెల 11 వరకు ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది.
బొప్పాయి పాలు రైతులకు, వ్యాపారులకు లాభాల బాట పట్టిస్తున్నాయి. ఈపాలకు యమ డిమాండ్ ఉంది. బొప్పాయి పంటలో వైరస్ ఎక్కువ. సీజనల్ ఇబ్బందుల వల్ల పంట దిగుబడిలో అంచనాలు తారుమారు అవుతాయి. ఒక్కోసారి బొప్పాయి కాయల ధర, డిమాండ్ స్థిరంగా ఉండదు. బొప్పాయి పాలకు పెరుగు తున్న ప్రాధాన్యత వల్ల రైతులు ఊరట చెందుతున్నారు.
నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా.. నిరంతరం కృషిచేస్తున్నా. వీటి సాధనకు మీ అందరి ఆశీస్సులు కావాలి.’ అని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు.
వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం మున్సిపాలిటీలను, విలీన గ్రామాలను వెంటాడుతోంది. ఏకపక్షంగా గ్రామాలను పట్టణాల్లో విలీనం చేయడంతో ఆర్థిక సంఘం నిధులకు గండిపడింది.
తక్షణమే ఉపాధి వేతన బిల్లులు చెలించాలని వేతనదారులు కోరారు.ఈ మేరకు బుధవారం రామభద్రపురంలో చొక్కాపువాని చెరువు వద్ద ఆరువారాలుగా వేతనాలు చెల్లించడంలేదని వేతనదారులు నిరసన తెలిపారు.
Yoga for Health ‘శారీరక, మానసిక ఆరోగ్యం.. యోగాతోనే సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ దినం యోగా సాధన చేయాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
‘గత ఐదేళ్ల వైసీపీ హయాంలో టీ డీపీ కార్యక ర్తల కష్టాన్ని కళ్లారా చూశాం. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన కార్యక ర్తలకు తప్పక న్యాయం చేస్తాం. కార్యకర్త ల రుణం తీర్చు కోలేనిది.’ అని శింగనమల నియోజకవర్గం మినీ మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలకేంద్రమైన గార్లదిన్నెలోని మర్తాడు క్రాస్ వద్ద టీ కన్వెన్షన హాల్లో మినీ మహానాడు ను బుధవారం నిర్వహించారు.
Telugu Desam Party 40 Years of Power కార్యకర్తల మనోధైర్యంతో రాష్ట్రంలో టీడీపీ మరో 40 ఏళ్లు అధికారం దిశగా పయనిస్తుందని కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
గిరిజనుల బతు కుల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. అడవి బిడ్డల భూములను సశ్యశ్యామలంగా మార్చడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి దోహదం చేయ నుంది.
కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రా మంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
జిల్లాలో ఈనెల 25న జరుగనున్న గ్రామ పరిపాల అధికారుల పరీక్షను పకడ్బందీగా నిర్వహించా లని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్లో గల సమీకృత జిల్లా కారాయలయంలో కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, రాజస్వ మండల అధికారి శ్రీనివాస్రావులతో కలిసి జిల్లా వైద్య, విద్య ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్, సమాచారశాఖల అధికారుల పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
నిరంతరం ప్రజాసేవే ల క్ష్యంగా పనిచేస్తున్న ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు సరికాదని ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్య క్షుడు రౌతు సూర్యనారాయణ, ఏఐటీయూసీ నాయకుడు టి.తిరుపతిరావు అన్నారు.
కిష్టంపేట వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన టోల్గేట్ను తక్షణమే ఎత్తివేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగు నూరి వెంకటేశ్వర్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం వై జంక్షన్ వద్ద రా స్తారోకో నిర్వహించారు.
ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను మూడు పద్ధతుల్లో వేరు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. బుధవారం నగరంలోని 12వ డివిజన్ భగత్నగర్లో పర్యటించారు. పలు కాలనీల్లో పాదయాత్రగా పారిశుధ్య పనులను తనిఖీ చేసి పరిశీలించారు.
జీడి పిక్కలు 80 కేజీల బస్తాకు రూ.16వేలు ధర కల్పించి రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని, దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేయాలని ఏపీ రైతు సం ఘం జిల్లా కార్యదర్శి మోహనరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ అజయ్కుమార్ కోరారు.
పేద ప్రజల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని, అందుకోసమే ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని టీడీపీ వైపాపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. ఎర్రగొండపాలెంలో బుధవారం నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
విద్యార్థుల, ఉద్యోగుల భవిష్యత్తు నిర్మాణంలో ప్రాథమిక విద్య పునాదిరాయి లాంటిదని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం సెయింట్జార్జ్ పాఠశాలలో జరుగుతున్న కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం, వీణవంక మండలాల ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సందర్శించారు.
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
అర్ధవీడు మండలంలోని యాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నాగులవరం, కాకర్ల విలేజి హెల్త్ క్లినిక్లను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తని ఖీ చేశారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘పల్లె వైద్యం.. పేదలకు దూరం’ అనే శీర్షిక వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా అధికారి వెంకటేశ్వర్లు వైద్యశాలలో ఉన్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలను కలిసి విచారించారు.
కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ తిరునాళ్ల సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన బండలాగుడు పోటీలను ప్రారంభించారు.
యోగా సాధనతో బహుళ ప్రయోజనాలు చేకూరతాయని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ తెలిపారు. యోగాంధ్ర- 2025లో భాగంగా బుధవారం స్థానిక తలారిసింగి అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన ముందస్తు ప్రారంభ ప్రక్రియలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తర్లుపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి చక్రపాణి ప్రసాద్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చురుగ్గా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ అమిత్ బర్ధార్ ఆదేశించారు. పాడేరులో బుధవారం నిర్వహించిన జిల్లా క్రైమ్ సమీక్షలో ఆయన మాట్లాడారు.
కొయ్యూరు- వై.రామవరం మండలాల సరిహద్దుల్లో గల బొడ్డేరు వాగులో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. దీని వల్ల ప్రమాదకర గోతులు ఏర్పడడంతో పాటు రెండు మండలాలకు చెందిన సుమారు 20 గ్రామాల గిరిజనులకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది.
మండలంలో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మూడు గంటల పాటు కురిసిన వర్షానికి తీగలేరు వాగుకు వరదనీరు చేరింది.మండలంలోని పడమటి పల్లెలు ఎగువ చెర్లోపల్లి, నల్లగుంట్ల తదితర గ్రామాల్లో చిరు జల్లులు మాత్రమే కురిసాయి.
రహదారి అంతా గోతులమయం. రాకపోకలు సాగించాలంటే నరకం. ఇటుగా ప్రయాణిస్తే ఒళ్లు హూనం కావలసిందే.. ఇదీ బొర్రా- కోనాపురం రోడ్డు పరిస్థితి. కొన్నేళ్లుగా రహదారి నిర్వహణను గాలికి వదిలేయడంతో ఈ దుస్థితి నెలకొంది.
ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 400 కిలోల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశామని పెదబయలు ఎస్ఐ కొల్లి రమణ తెలిపారు.
ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆపరేషన్ కగారులో భాగంగా బుధవారం ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందడం కలకలం రేపింది.
మార్గదర్శి బంగారు కుటుంబానికి ఓర్వకల్లు పొదుపులక్ష్మి మండల ఐక్య సంఘం బాటలు వేసింది. పొదుపులక్ష్మి మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఐదు మార్గదర్శి బంగారు కుటుంబాల దత్తత తీసుకున్నారు.
ప్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చెలరేగారు (IPL 2025). అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి ఢిల్లీ క్యాపిటల్స్పై సాధికారిక విజయం సాధించింది.
పొగాకు కంపెనీల మాయా జాలంతో రైతులు మరోసారి నష్టపోయారని, ఈ ఏడాది పొగాకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ‘కొనేవారేరీ.?’ అనే కథనానికి అధికా రులు స్పందించారు.
వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత మండలాల్లో ఇండోర్ స్టేడియం నిర్మాణాలకు కట్టుబడి ఉన్నానని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు.
IPL 2025 : ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను చిత్తు చేసి చివరి బెర్తును కైవసం చేసుకుంది.
నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వర్తించాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాలులో బుధవారం జిల్లాస్థాయిలో పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తాళ్లూరు మండల రెవెన్యూ కార్యాలయం వివాదాలకేగాక, ప్రజా సమస్యల పరిష్కారంలో నాన్చుడు ధోరణికీ కేరాఫ్ అడ్ర్సగా మారింది. ఏ సమస్య వచ్చినా నెలల తరబడి తిప్పుకోవడం రెవెన్యూ అధికారులకు పరిపాటి అయ్యింది.
రాజీవ్ యువ వికాసం లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ తన ఛాంబర్లో రాజీవ్ యు వ వికాసం లబ్ధిదారుల ఎంపిక పురోగతిపై అధి కారులతో సమీక్ష నిర్వహించారు.
మోదీ నాయక త్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం భారత రాజ్యాంగ స్ఫూర్తికి పూ ర్తిగా విరుద్ధమని రౌండ్ టేబుల్ సమావే శంలో పలు పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు అ భిప్రాయపడ్డారు.
IPL 2025 : వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. ఛేదనలో దూకుడగా ఆడే క్రమంలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అయినా సరే ఆల్రౌండర్ విప్రజ్ నిగమ్(20 నాటౌట్) ఒత్తిడికి లోనవ్వకుండా ఆడున్నాడు.
ఈ రెండు ఇళ్ల మధ్య ఒక అడుగు మాత్రమే గ్యాప్ ఉంది. అయితే, ఆ సందులో చీపురు పడిపోవడంతో.. దానిని తీసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఈమె రెండు గోడల మధ్య ఇరుక్కున్నారు.
Gold Price పసిడి ధరలు మగువలకు షాక్ ఇచ్చాయి. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ మధ్య బుధవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం రూ.1,910 పెరిగి తులం రూ.98,450కి చేరింది. ఆల్ ఇండియ�
పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం భార్యాపిల్లలు, తల్లిదండ్రులను వదిలి ఎడాది దేశానికి వెళ్లిన ఆ యువకుడిని విధి వంచించింది. తాను ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలిచింది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డా.. అచేతన �
HarishRao: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్రెడ్డి విఫలం అయ్యారని హరీష్రావు మండిపడ్డారు.
ప్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై బ్యాటర్లు తడబడ్డారు (IPL 2025). వర్షం కారణంగా స్లోగా మారిన పిచ్పై పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ముంబైను స్వల్ప స్కోరుకు పరిమితం చేశారు.
రాత్రి 8 గంటల సమయంలో గాలులతో కూడిన వర్షం, ఆ వెంబడే వడగళ్లు పడటంతో పలు ఢిల్లీ, ఎన్సీఆర్లో పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం తలెత్తింది. 8.30 గంటల ప్రాంతలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
[20:44]విశాఖపట్నం ప్రధాన వేదికగా ‘విశ్వమంతా యోగాతో ఆరోగ్యం’ అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.
woman murders husband మేనల్లుడితో వివాహేతర సంబంధం నేపథ్యంలో అతడితో కలిసి ఉండేందుకు భర్తను భార్య హత్య చేసింది. తన భర్తను పొరుగువారు చంపినట్లు ఆరోపించింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే దర్యాప్తులో అసల�
కెనడాలోని అల్బెర్టా పచ్చని అటవీ వాలు ప్రాంతాల్లో సామూహిక సమాధి దాగి ఉంది. కేవలం ఒక్క రోజులోనే చనిపోయిన వేలాది డైనోసార్స్ ఇక్కడ సమాధి అయ్యాయి. 7.2 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనలో వేలాది డైనోసార్లు ఒకేసారి ఎలా చనిపోయాయి?
Minister Ponnam Prabhakar: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
కాళేశ్వరం సరస్వతి పుష్కర స్నానాలు చేసి తిరిగి వెళ్తున్న తల్లీ కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన చంచుపల్లి మండలం పెనగడప పంచాయతీ పరిధిలోని చండ్రుకుంట బైపాస్ రోడ్డు వద
ఓ యువతి తన ఇంట్లో తల్లిదండ్రులకు తెలీకుండా ప్రియుడితో సీక్రెట్గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా మాట్లాడుతుండగా.. సడన్గా ఆమె తల్లి లోపలికి వస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
పాక్తో గూఢచర్యానికి పాల్పడిన కారణంగా ఇటీవల అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై విచారణ సందర్భంలో పాక్ హైకమిషన్ సిబ్బంది పేరు వెలుగుచూసిందని తెలుస్తోంది.
EPFO ఈ ఏడాది మార్చిలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో కొత్తగా 14.58 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఈ సంఖ్య గత సంవత్సరం కంటే 1.15 శాతం ఎక్కువ. మార్చి నెలలోనే దాదాపు 7.54 లక్షల మంది ఈపీఎఫ్లో తొలిసారిగా పేరు
MP Kesineni Shivnath: మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.జగన్ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని లేకపోతే చూస్తూ ఊరుకోమని ఎంపీ కేశినేని శివనాథ్ హెచ్చరించారు.
Narsapur Police Station పోలీస్ సేవల క్యూ ఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్లో ఉత్తమ జిల్లాగా మెదక్ జిల్లా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్కు నాల�
Karnataka BJP MLA Munirathna కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ముఖంపై మూత్ర విసర్జన చేసి, వైరస్ను ఇంజెక్ట్ చేయడంతోపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. దీంతో పో�
కర్ణాటకలోని అనేకల్ తాలూకా సూర్యానగర్ బ్రాంచ్లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలకు దిగారు. కాగా, బ్యాంకు మేనేజర్ చర్యను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు.
Rana Naidu 2 Teaser టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబోలో వచ్చిన నెట్ఫ్లిక్స్ (Netflix) వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu) సీజన్ 2 రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ను మేకర్స్ విడుదల చేశారు.
నయా కెప్టెన్పై బీసీసీఐ తేల్చేసిందని తెలుస్తోంది. కొత్త సారథితో పాటు ఇంగ్లండ్ టూర్కు వెళ్లే పూర్తి జట్టును బోర్డు త్వరలో ప్రకటించనుందట. మరి.. ఆ తేదీ ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం..
అయోధ్య రామాలయ మొదటి అంతస్తులోని రామ దర్బార్ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జూన్ 5న నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈలోపు రామమందిర నిర్మాణం పూర్తవుతుందని, జూన్ 3 నుండి 5 వరకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.
Rainbow Childrens Hospital: భారతదేశంలో పిల్లలు, ప్రసూతి, గైనకాలజీ విభాగాల్లో అగ్రగామిగా ఉన్న రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, సికింద్రాబాద్లో ఒక చిన్నారికి విజయవంతంగా జన్యు చికిత్సను అందించింది. ఈ చిన్నారికి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) అనే వ్యాధి ఉన్నట
బెంగళూరు నగర శివార్లలో చందాపుర ప్రాంతంలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఓ సూట్కేస్ అనుమానాస్పదంగా పడి ఉంది. ఆ సూట్కేస్లో ఓ మహిళ మృతదేహం ఉండడంతో అందరూ నివ్వెరపోయారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.
Vrusshabha ఎల్ 2 ఎంపురాన్, తుడరుమ్ వంటి బ్లాక్ బస్టర్లను అందుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
కామ్రేడ్ జలగం జనార్ధన్ (జున్ను) స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయనున్నట్లు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య తెలిపారు. జున్ను నాల్గొవ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం రోడ్డు �
Sajjala Ramakrishna Reddy:వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం భూ ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కడప జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్లో భూఆక్రమణలకు పాల్పడ్డాడు. ఇప్పటికే సజ్జల ఎస్టేట్లో భూఆక్రమణలపై ప్రభుత్వానికి రిపోర్ట్ చేరింది.
శత్రుదేశం పాకిస్థాన్ను ఎవరూ నవ్వులపాలు చేయాల్సిన అవసరం లేదు. తమంతట తామే నవ్వులపాలవడం పాక్కు పరిపాటిగా మారింది. తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకుంది. అసలేం జరిగిందంటే..
Man takes selfie with skeleton ఒక యువకుడు పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇది చూసిన గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. అతడ్ని పట్టుకుని కొట్టారు.
తాజా ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో మిగిలిన ఒక బెర్త్ను డిసైడ్ చేసే కీలక మ్యాచ్కు తెర లేచింది. ఈ సీజన్లో అత్యంత కీలక మ్యాచ్కు రంగం సిద్ధమవుతోంది. ఈ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.
ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా సంఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. వధూవరులు వేదికపై కూర్చుని ఉండగా.. అతిథులంతా వరుసగా పైకి వచ్చి వారితో ఫొటోలు దిగుతుంటారు. ఇంతలో ఓ వ్యక్తి పైకి వచ్చి వరుడితో ఫొటో దిగే క్రమంలో గట్టిగా బుగ్గ గిల్లేస్తాడు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ పేరుతో కేసీఆర్, హరీశ్రావుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమన్లు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది. ఈ సమన్లు రాజకీయ ప్రతీకార ధోరణికి నిదర్శన
నల్లగొండ జిల్లా కనగల్ మండలం తేలకంటిగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం కలిశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వివరాలను సేకరించారు.
Minister Dola Bala Veeranjaneya Swamy: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కోసం జిల్లాలో మూడంచెల వ్యవస్థ తెస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతికి ఒక ప్రత్యేక చానల్ తెచ్చామని గుర్తుచేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురవారం పునరాభివృద్ధి చేసిన 103 రైల్వేస్టేషన్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రైల్వేస్టేషన్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
మీ అద్భుతమైన విజయానికి కారణమైన దళాలను చూసి గర్విస్తున్నాం. మావోయిజం ముప్పును నిర్మూలించడానికి, ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడింది అంటూ..
అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మూడేళ్లలో గోల్డెన్ డోమ్ను ఏర్పాటు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు ఏకంగా 175 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు.
PM Modi ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో కేశవరావు సహా 27 మంది నక్సల్స్ని భద్రతా బలగాలు హతమార్చాయి. సంఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్లో చాలా మం
MLA Palla Rajeshwar Reddy కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక విచారణ పేరిట నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో దళారులను కట్టడి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
ఉపాధ్యాయులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. బుధవారం పాత పాల్వంచ హై స్కూల్లో కొనసాగుతున్న జిల్లా స్థాయి జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణా తరగతులకు ఆయన హాజరై సైబర్ క
[18:25]వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని వైకాపా నేత, గత ప్రభుత్వంలో సలహారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్లో ఆక్రమిత అటవీ భూములపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Raja Shivaji నటుడిగా బాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన రితేష్ దేశ్ముఖ్ ఇప్పుడు దర్శకుడిగా మారి, తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'రాజా శివాజీ'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
India rejects Pakistan’s allegations బలూచిస్థాన్లో స్కూల్ బస్సుపై జరిగిన బాంబు దాడిలో ప్రమేయం ఉందన్న పాకిస్థాన్ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. పాక్ సైన్యం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నదని విమర్శించింది.
Keshava Rao ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కీలక నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేటకు చెందిన కేశవరావు బుధవారం మాధ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల�
Secretariat ఇక్కడ బండ్లు ఎవడు పెట్టుకోమన్నాడు.. ఇది మీడియా పాయింట్ అయితే ఏందీ.. తీసేయ్ అంటూ జర్నలిస్టులపై ఓ ట్రాఫిక్ సీఐ బెదిరింపులకు దిగాడు. ప్రభుత్వం అధికారికంగా మీడియా కోసం కేటాయించిన స్థలంలోనే వాహనాలు పె
సొంత ఇంటిని చక్కదిద్దుకోవడంలో విఫలమవుతున్న పాక్ .. బలోచిస్థాన్లో స్కూలు బస్సుపై ఆత్మాహుతి దాడి ఘటనను భారత్కు అంటగట్టే ప్రయత్నం చేసింది. ఈ దాడిలో ప్రత్యర్థి ఇండియా ప్రమేయం ఉందంటూ పాకిస్థాన్ మిలటరీ వింగ్ భారత్పై అక్కలు వెళ్లగక్కింది.
Minister Kollu Ravindra: వైసీపీ నేతలు చేసిన పాపాలే.. నేడు వారిపాలిట శాపంగా మారాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఓబులాపురం గనుల కుంభకోణంలో గాలి జనార్థనరెడ్డికి శిక్ష పడిందంటే అది టీడీపీ చేసిన పోరాట ఫలితమేనని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫీల్డ్లో కాస్త గంభీరంగా కనిపిస్తాడు. కానీ మైదానం బయట మాత్రం చాలా సరదాగా ఉంటాడు. తోటి ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ప్లేయర్లనూ కలుపుకొని పోతాడు. అలాంటోడు తాజాగా చేసిన ఓ పని అందర్నీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Jurassic World Rebirth Trailer హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg) రూపొందించిన జూరాసిక్ పార్క్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చాలా మందికి నోట్లో అప్పుడప్పుడు చిన్నపాటి పుండ్లు ఏర్పడుతుంటాయి. వీటినే వేడి గుల్లలు లేదా పొక్కులు, మౌత్ అల్సర్ అని కూడా పిలుస్తారు. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నా, వేడిని కలిగించే ఆహారాలను అధికంగా
Family Seeks Shelter In ATM కరెంట్ కోతలతో ప్రజలు విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం ఏకంగా ఏటీఎంలో ఆశ్రయం పొందింది. పిల్లలతో కలిసి రాత్రివేళ అక్కడ నిద్రిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
ఐపీఎల్లో అత్యంత ఆసక్తిర మ్యాచ్కు రంగం సిద్ధమవుతోంది. ప్లే ఆఫ్స్లో మిగిలిన ఒక బెర్త్ను డిసైడ్ చేసే కీలక మ్యాచ్కు మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఆ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.
గనిలో విష వాయువులు వెలువడంతో అధికారులు అప్రమత్తమై నష్ట నివారణ చర్యలకు పూనుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే5 ఇంక్లైన్ భూగర్భ గనిలో ఆదివారం సెకండ్ షిఫ�
ఇంట్లోని వస్తువులతో వివిధ రకాల ప్రయోగాలు చేసే వారిని తరచూ చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ వ్యక్తి తయారు చేసిన ఫ్యాన్ చూసి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు..
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఖమ్మం జిల్లా వైరాలో ఈ నెల 24న నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కే�
Mega Heroine ఈ మధ్య ట్రెండ్ మారింది. పెళ్లికి ముందే కొందరు తల్లులు అవుతున్నారు. పిల్లలు పుట్టాక కొందరు భామలు పెళ్లిళ్లు చేసుకోవడం మనం చూశాం. తాజాగా ఓ బ్యూటీ పెళ్లి కాకుండా బేబీ బంప్ తో కనిపించి అందరు షా
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
కచ్ జిల్లా భుజ్లోని మీర్జాపూర్ రోడ్డులో ఏర్పాటు చేసే బహిరంగ సభలో మోద ప్రసంగించిన అనంతరం ప్రఖ్యాత మాతా ఆశాపుర టెంపుల్ను దర్శిస్తారు. దహోద్లోని రైల్వే ప్రొడక్షన్ యూనిట్లో తొలి 9000 హెచ్పీ లోకోమోటివ్ ఇంజన్ను ప్రారంభిస్తారు.
మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. కోటబొమ్మాళి మండల కేంద్రానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఓ చిన్న గ్రామమైన జియ్యన్నపేటలో 1955 సంవత్సరంలో నంబాల జన్మించారు.
14 ఏళ్లకే ఫుల్ క్రేజ్ సంపాదించిన వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదేం క్రేజ్ అంటూ ది వాల్ షాక్ అయ్యాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..
Woman's Body In Suitcase రైల్వే వంతెన సమీపంలో ట్రావెల్ బ్యాగ్లో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని సూట్కేస్లో కుక్క
Oka Brundavanam కంటెంట్ను నమ్మి తెరకెక్కుతున్న చిత్రం 'ఒక బృందావనం'. నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, వంటి సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.
Godavari 2 టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన అత్యద్భుతమైన చిత్రాలలో గోదావరి చిత్రం ఒకటి. ఈ మూవీని ఎన్ని సార్లు చూసిన బోరింగ్ ఫీల్ కలుగదు. సుమంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం �
యమునా నది మైదాన ప్రాంతంలో బూడిద రంగులో ఉండే తోడేలును తచ్చాడుతుండగా.. ఓ వ్యాపార వేత్త దాన్ని చూసి ఫొటోలు తీశాడు. అయితే దీన్ని పరిశీలించిన నిపుణులు.. ఈ బూడిద రంగు తోడేలు చాలా అరుదుగా కనిపిస్తుంటుందని తెలిపారు. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ తోడేలు కనిపించినట్లు చెబుతున్నారు..
[16:49]గుజరాత్లోని ఖావ్డా వద్ద 187.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభంతో ‘అదానీ గ్రీన్ ఎనర్జీ’ మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 14,528 మెగావాట్లకు పెరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ కమీషన్ల గురించి ప్రజల దృష్టిని మళ్లించడానికే విచారణ కమిషన్లు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా నోటీసులు ఇవ్వడం లాంటి డ్రామాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Nambala Keshava Rao ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక అగ్రనేత అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ధ్రువీకరించారు. నా�
[16:44]కొన్నేళ్లుగా ఐపీఎల్ ప్రారంభమైన ప్రతిసారీ ధోని రిటైర్మెంట్పై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయమై కొన్ని రోజుల క్రితమే ధోని తన మనసులోని మాటను బయటపెట్టాడు.
తాజాగా జోధ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ చిన్నారి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ చిన్నారి స్కూల్ యూనిఫామ్ ధరించి శివ తాండవ స్తోత్రాన్ని భావోద్వేగపూరితంగా చెప్పి అందరిలో స్ఫూర్తి నింపింది.
Serial Killer Arrested పలువురిని చంపి మొసళ్లకు ఆహారంగా వేసిన సీరియల్ కిల్లర్ పెరోల్పై బయటకు వచ్చి ‘అదృశ్యమయ్యాడు. ‘డాక్టర్ డెత్’ గా పేరొందిన అతడి కోసం రెండేళ్లుగా పోలీసులు వెతుకుతున్నారు. నకిలీ గుర్తింపుతో ఒక �
Amit Shah Tweet: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం అని పేర్కొన్నారు.
వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీంలో విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ ఇస్లామిక్ భావన అంటూనే ట్విస్ట్ ఇచ్చింది. కేంద్రం ఇంకా ఏం అందంటే..
భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో తొలిసారి ఉన్నతస్థాయి సమావేశం కోసం ఇషాక్ దార్ మూడు రోజులు బీజింగ్లో పర్యటిస్తున్నారు. మూడు దేశాలకు వీలున్న ఒక తేదీని ఎంచుకుని త్వరలో కాబూల్లో 6వ త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
వరుసగా మూడు రోజులుగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల బాటలో సాగింది. ఫార్మా, రియాల్టీ షేర్లు లాభాల బాటలో సాగడం దేశీయ సూచీలకు కలిసివచ్చింది. అలాగే ఆటో, బ్యాంక్, ఎఫ్ఎమ్సీజీ రంగాలు కూడా లాభపడ్డాయి. అయితే విదేశీ మదుపర్లు అమ్మకాలు తగ్గకపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.
CM Revanth Reddy: తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులతో ముఖ్క్ష్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్క్ష్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Nambala Keshava Rao ఛత్తీస్గఢ్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఆ పార్టీ అగ్రనేత నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. నంబాళ్ల మృత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. జూలూరుపాడు ప్రధాన సెంటర్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి వైరా ఎమ్మెల్యే మాలోత�
BFA తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే బీఎఫ్ఏ శిల్పకళ, చిత్రలేఖనం కోర్సుల్లో చేరడానికి ఆసక్తి గల విద్యార్థులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్ర
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని టీజేఎఫ్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షుడు కల్లోజీ శ్రీనివాస్, కాగితపు వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం కొత్తగూడెం క్లబ్లో టీజేఎ
ప్రకృతి వనరులైన వాగులు, చెరువుల ఆక్రమణ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో జోరుగా సాగుతోందని వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ఈ నెల 14వ తేదీన 'వాగు మాయం' అనే శీర్షికతో నమస్తే �
Actor Mohanlal మలయాళ సినీ దిగ్గజం మోహన్లాల్ బుధవారం తన 65వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆడ పిల్లలు ఉన్న ఇల్లు సంతోషాల హరివిల్లు అని, కుటుంబంలో అమ్మాయి పుడితే పండుగ చేసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో గల మడుపల్లిలో బుధవారం మహిళాభివృద్ధి, శిశు సంక
ఓర్ఛా ప్రాంతంలో దాదాపు 50 గంటలుగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని ఛత్తీస్గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ బుధవారం చెప్పారు. ఈ ఆపరేషన్లో 26 మందికి పైగా మావోయిస్టులు మరణించారని ఆయన తెలిపారు.
మడుపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశవిద్యాలయo వారి సహకారంతో రైతు ముంగిట్లో శాస్త్రవేతలు అనే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ర�
వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని క్యాన్సర్ నిపుణులు అంటున్నారు. 40 ఏళ్లు పైబడిన వారు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఈ లక్షణాలు క్యాన్సర్కు సంకేతాలని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దని సూచిస్తున్నారు.
Jyoti Malhotra గూఢచర్యం (spying) కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Minister Anagani Satya Prasad: కూటమిలో ఉన్న పార్టీల్లోని కార్యకర్తలకూ ఏదోక సమయంలో తప్పకుండా అవకాశం వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి ఒక్కరినీ బాగా చూసుకునే బాధ్యత తమదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు.
Mysterious Drone కోల్కతాలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి పలుచోట్ల డ్రోన్లు కనిపించినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో.. వాటిని ఎవరు ఎగురవ వేశారన్న కోణంలో కోల్కతా పోల�
Kailash Manasarovar yatra: కైలాస మానస సరోవర యాత్రకు ఈసారి 720 మంది భక్తులు వెళ్లనున్నారు. వీరితోపాటు 30 మంది లయిజన్ ఆఫీసర్లు ఉంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. లక్కీ డ్రా ద్వారా యాత్రికులను ఎంపిక చేశారు.
Kalyana Lakshmi రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది .. మేం ఏం చెబితే అదే నడుస్తుంది. మేం అడిగినంత డబ్బులు ఇస్తేనే మీకు పనులు అవుతాయి. ప్రతి పనికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఇలా ఇస్తేనే పనులు అవుతాయి.'.. ఇలా చెప్పి లబ్ధిదారుల వద్ద �
కొంతమంది కార్మికులు ఓ ప్రాంతంలో వెల్డింగ్ పనులు చేస్తుంటారు. సాధారణంగా పని చేస్తున్న సమయంలో రిలీఫ్ కోసం చాలా మంది టీ తాగడం సర్వసాధారణం. అలాగే వీళ్లకూ టీ తాగాలని అనిపించింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వీళ్లు టీ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..
Minister Lokesh: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇకపై కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని మంత్రి నిర్ణయం తీసుకున్నారు. వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
మధిర సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం బెల్లంకొండ విశ్వనాదుల శ్రీనివాసాచారి, లక్ష్మి ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
Rowdy Janardhan "మహానటి" చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్, తన పాత్రల ఎంపికలో కొత్త ధోరణిని అనుసరిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ED raids బంగారం స్మగ్లింగ్ కేసు (gold smuggling case)లో అరెస్టైన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ కేసులో ఆ రాష్ట్ర హోం మంత్రి (Karnataka Home Minister) జి.పరమేశ్వర (G Parameshwara)కు ఎన్ఫోర్స్మెం�
[15:12]Digvesh Rathi - IPL 2025: వికెట్ తీసినప్పుడు చేస్తున్న సంబరాలు కారణంగా లఖ్నవూ బౌలర్ దిగ్వేశ్ రాఠీపై వివాదాల ముద్ర పడింది. ఇది కెరీర్కు ఇబ్బంది కలిగించేదే.
చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో పరాజయం పాలైన సీఎస్కే పాయింట్స్ టేబుల్లో చివరి స్థానానికి చేరింది. ఈ తరుణంలో ఆ టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
Harish Rao తెలంగాణ రాష్ట్రం ఆర్థిక రంగంలో అసాధారణ విజయం సాధించిందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. 2015లో తలసరి జీఎస్వీఏ (పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్)లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ, 2024 నాటికి దేశంలోనే �
Manipur ప్రభుత్వ బస్సుపై రాష్ట్రం పేరు కనిపించకుండా స్టిక్కర్ అంటించి మూసివేశారు. దీనిపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా మధ్యలోనే వెనక్కి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్య�
The Royals నెట్ఫ్లిక్స్లో విడుదలైన 'ది రాయల్స్ అనే వెబ్ సిరీస్పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువయ్యిందని కొందరూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు ఈ సిర�
[14:45]తనను పెళ్లి చేసుకోవాలని పాకిస్థాన్ హైకమిషన్కు చెందిన ఓ వ్యక్తిని యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కోరింది. ఇందుకు సంబంధించిన చాటింగ్ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను కాల్చిచంపినందుకు ప్రతిగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను చేపట్టడం ఒక భారతీయురాలిగా గర్వస్తున్నానని సుప్రియా సూలే ప్రశంసించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
Ajith's emotional tribute to F1 legend Ayrton Senna కోలీవుడ్ అగ్ర కథానాయకుడు, రేసర్ అజిత్ కుమార్ ప్రస్తుతం కార్ రేసింగ్ పోటీల కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
Kumki Elephants: ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాల్లోకి ఏనుగులు దూసుకు వచ్చి.. పంటలను నాశనం చేస్తున్నాయి. అలాగే జనాలపై దాడి చేస్తున్నాయి. దీంతో గ్రామాల్లోని ప్రజలు ఊరు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి పోతున్నారు.
Prabhas టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పెళ్లిని మరీ పక్కన పెట్టి ఒప్పుకున్న ప్రాజెక్టులని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రభాస్ నటించిన ది రా�
భారత క్రికెట్ బోర్డుపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు గుర్రుగా ఉన్నాయి. సీజన్ మధ్య అడ్డగోలుగా రూల్స్ మార్చడం అవసరమా అంటూ సీరియస్ అవుతున్నాయి. మరి.. బోర్డు చేసిన తప్పేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రొఫెసర్ అలీ ఖాన్కు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సిట్ ఏర్పాటుకు హర్యానా డీజీపీకి అనుమతిచ్చింది. ఈ కేసు దర్యాప్తుకు ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటుకు ఆదేశించింది.
Photo Controversy: అనంత జడ్పీ చైర్ పర్సన్ ఛాంబర్లో మాజీ సీఎం జగన్ ఫోటో ఉండటంపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నిబంధన ప్రకారం జగన్ ఫోటోను ఉంచారని జడ్పీ సీఈవోపై ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో.. కరోనా వ్యాప్తి లేదని, ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు సెల్వ వినాయగం వెల్లడించారు. కరోనా కేసులు నమోదుకాకున్నా.. ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్, నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్ తదితర దేశాల్లో కరోనా వ్యాప్తి అతి తక్కువగా ఉందన్నారు.
ఇటీవల తమిళనాడులో హిందీ భాష వివాదం గురించి విన్నాం. కానీ ఇప్పుడు తాజాగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో కూడా అలాంటి వివాదం వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tamil Nadu జాతీయ విద్యావిధానం (National Education Policy) అమలు అంశంలో స్టాలిన్ ప్రభుత్వం తాజాగా దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది.
KTR Reacts: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమిషన్లు లేనిదే పనులు జరుగడంలేదు అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తోందని ప్రజల పాలన కాదని మాజీ మంత్రి అన్నారు.
National Herald case నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది.
మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించేందుకు ఆపార్టీ అధినేత విజయ్ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సభలు, సమావేశాల నిర్వహణ ద్వారా కార్యకర్తలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వేలూరులో టీవీకే రెండో బూత్ కమిటీ మహానాడు నిర్వహించనున్నారు.
CM Revanth Reddy: భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్థంతి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి.. ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
పాకిస్థాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో తాజాగా స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకుని దాడి (Terror Attack School Bus) జరిగింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మరణించగా, మరో 38 మందికి గాయాలయ్యాయి. ఈ దాడి కేవలం ప్రాణ నష్టం కలిగించడమే కాకుండా, దేశవ్యాప్తంగా భయాందోళనలకు దారితీసింది.
[12:50]ఈ రోజు జరగాల్సిన ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. ప్లేఆఫ్స్నకు అంచున ఉన్నందున దిల్లీకి ప్రతి మ్యాచూ కీలకమే. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
Jyoti Malhotra గూఢచర్యం (spying) కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసు దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు.
KTR నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి. మీవి అన్ని చిల్లర ప్రయత్నాలు మాత్రమ�
Hari Hara Veera Mallu పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. హరిహరవీరమల్లు పార్ట్-1 జూన్ 12న ప్రపంచవ
నాటకమాడింది చాలు... ఇక నీట్ రద్దు చేయించండి.. అని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీట్కు హాజరైన విద్యార్థుల్లో పలువురు ఉత్తీర్ణులు కాలేమన్న భయంతో మనశ్శాంతి కోల్పోయి, మానసికంగా బాధపడుతున్నారని, ఇలాంటి మరణాలకు డీఎంకే ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
Enforcement Directorate: సుమారు 6210.72 కోట్ల డబ్బును.. యూకో బ్యాంకు మాజీ ఎండీ సుబోద్ కుమార్ గోయల్ దారి మళ్లించినట్లు ఈడీ ఆరోపణలు చేసింది. దీనికి బదులుగా గోయల్కు నగదు, స్థిరాస్తులు, లగ్జజీ వస్తువులు, హోటల్ బు�
[12:37]ప్రముఖ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ (Sushmita Sen) కొన్ని ఫొటోలు షేర్ చేశారు. మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్న రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు.
National Herald Case: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంలో తల్లీ తనయులిద్దరూ రూ.142 కోట్లు లబ్ది పొందారని బుధవారం దిల్లీ ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించింది.
Ashoka University Professor అశోక విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ (Ashoka University Professor ) అలీ ఖాన్ మహ్ముదాబాద్ (Ali Khan Mahmudabad)కు స్వల్ప ఊరట లభించింది.
ఈరోజు రాత్రి ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య(Delhi vs Mumbai) కీలక మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. కానీ ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఇలాంటి క్రమంలో మ్యాచ్ జరుగుతుందా, రద్దైతే ఏంటి పరిస్థితి అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
Konaseema Job Fraud: అమలాపురం వైసీపీ మాజీ ఎంపీ చింతా అనురాధ పీఏలు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంటూ రాజోలు పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ పీఏలు కొమ్ముల చరణ్, కుంచే శ్రీకాంత్, మారుబోయిన రాంబాబు నిరుద్యోగులను ఈజీగా మోసం చేసి వారి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేశారు.
Kannappa టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). మాలీవుడ్ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ కిరాట పాత్రలో నటిస్తున్నాడు. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా
త్వరలో ప్రారంభించనున్న విజయవాడ - బెంగుళూరు మధ్య కొత్తగా ప్రారంభించనున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు వేలూరు జిల్లా కాట్పాడి రైల్వేస్టేషన్లో ఆగి వెళ్తుందని దక్షిణ రైల్వేశాఖ ప్రకటించింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఈ ఏర్పాట్లు చేశారు.
Asiatic lions గుజరాత్ (Gujarat)లో ఆసియా సింహాల (Asiatic lions) సంతతి భారీగా పెరిగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Gujarat CM) భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) బుధవారం ప్రకటించారు.
Inter Exams ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు.