హైదరాబాద్ చందానగర్ లో స్విగ్గీ డెలివరీ బాయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జహీరాబాద్ జిల్లాకు చెందిన అనిల్ లింగంపల్లిలో నివాసం ఉంటున్నాడు. నల్లగండ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Devolopment Scam) చంద్రబాబుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తెలిసో తెలియకో ఏర్పరుచుకున్న కొన్ని అలవాట్లు కళ్ళకింద నల్లటి వలయాలకు కారణమవుతున్నాయి. అవేంటంటే..
బచ్చలికూరలో అధిక నీటి కంటెంట్ ఉంటుంది, ఇది ముడతలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
Janhvi Kapoor Glamor Pics, Janhvi, Janhvi Kapoor, Janhvi Kapoor Photos, Janhvi Kapoor Pics, Janhvi Kapoor Images, Janhvi Kapoor Stills, Janhvi Kapoor New Photos, Janhvi Kapoor Viral Photos, Janhvi Kapoor Beautiful Photos, Janhvi Kapoor Glamorous Photos, Janhvi Kapoor Latest Photos, Janhvi Kapoor Insta Photos, Janhvi Kapoor Movie Photos, Janhvi Kapoor Gallery Photos, Janhvi Kapoor Update Photos..
[13:51]చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్ర్యం పొందాలంటే భారత్, ఇజ్రాయెల్, బ్రెజిల్, చిలీ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు.
[13:55]ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (EVM) ఉపయోగించిన సాఫ్ట్వేర్ను ఆడిట్ చేయాలని దాఖలైన పిల్ను భారత సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
వివిధ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖల్లోకి 310 మంది ఫార్మాసిస్టుల నియామకాలు, పోస్టింగ్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు సెప్టెంబర్ 21న హైదరాబాద్లో క
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేస్తామని అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, మూడు విడతల్లో మద్యపాన నిషేధం చేస్తామని అన్నారని.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నీటిలో మునిగిపోయింది. నిన్న(సెప్టెంబర్ 21) అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి రైల్వే అండర్ పాస్లో
బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధురి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కారు ఉంది నా ఇష్టమొచ్చినట్లు.. సిటీలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా అంటే కుదరదు.. బైక్ ఉంది కదా అని అర్థరాత్రులు సిటీ మొత్తం చక్కర్లు కొడతా అంటే కుదరదు..
టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఎంత విజయవంతమైన కాంబినేషన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ కలిస్తే ఎంత
[13:25]మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) తర్వాతి సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది. కోలీవుడ్ హీరోతో ఈ సినిమా తీయనున్నట్లు సమాచారం.
Minister Jagadish Reddy నాలుగు పైసలు సంపాదిస్తే సొంత ఊరును, అయినవారిని మర్చిపోతున్న నేటి రోజుల్లో తాము పుట్టి పెరిగిన సొంత ఊరు కోసం సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, రెండు కోట్ల వ్యయంతో ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్�
[13:12]భారత్తో వివాదం ముదురుతున్న వేళ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు షాక్ తగిలింది. ప్రధాని అభ్యర్థి రేసులో ప్రతిపక్షనేతకు పాపులారిటీ గణనీయంగా పెరుగుతోందని ఓ పోల్ సర్వే పేర్కొంది.
నీట్ వ్యవహారంలో కేంద్రప్రభుత్వ కుట్ర బహిర్గత మైందని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ధ్వజమెత్తారు.
పార్లమెంట్లో శుక్రవారం చంద్రయాన్-3 మిషన్ సక్సెస్పై చర్చ సంద్భంగా బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ (BJP MP) రమేష్ బిధురి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
[12:59]‘సనాతన’ వివాదంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. ఈ క్రమంలోనే తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు నోటీసులు జారీ చేసింది.
[13:02]ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
Nithya Menen ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగపెట్టింది మలయాళ బ్యూటీ నిత్యామీనన్(Nithya Menon). తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ �
నటుడు సూర్య భరత్ చంద్ర(Surya bharatha chandra), విషిక కోట(Vishika koda), విశ్వేందర్ రెడ్డి(Vishwendar reddy), మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ
National Cinema Day సినిమా లవర్స్కు గుడ్న్యూస్. కేవలం రూ.99కే మల్టీప్లెక్స్లో సినిమా చూసే అవకాశం రాబోతుంది. మల్టీప్లెక్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా( MIA) అక్టోబర్ 13న ‘జాతీయ సినిమా దినోత్సవం’ నిర్వహిస్తున్నట్లు
Faria Abdullah Glamor Still, Faria Abdullah, Faria Abdullah Photos, Faria Abdullah Pics, Faria Abdullah Images, Faria Abdullah Stills, Faria Abdullah New Photos, Faria Abdullah Insta Photos, Faria Abdullah Viral Photos, Faria Abdullah Beautiful Photos, Faria Abdullah Glamorous Photos, Faria Abdullah Latest Photos..
దానిమ్మలో పోషకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ దానిమ్మ కాయను వొలవగానే ఆ తొక్కను పడేస్తుంటారు. దానిమ్మ తొక్క వల్ల బోలెడు లాభాలున్నాయి. కేవలం దానిమ్మ మాత్రమే కాదు.. ఈ ఐదు రకాల తొక్కల గురించి తెలిస్తే షాకవుతారు..
రాజుల కాలం నాటి శిల్పకళ చూడాలంటే దేవాలయాల్ని మించిన ఛాయిస్ ఉండదు. ‘ఆలయాల నగరం’గా పేరుగాంచిన అలంపూర్ అలాంటిదే. జోగులాంబ గద్వాల్ జి
పైలట్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో పాటు పలు విమానాలు రద్దు చేసి ప్రయాణికులు చిక్కుకుపోవడంతో వార్తల్లో నిలిచిన అకాశా ఎయిర్.. ఇప్పుడు మరోసారి చర్చనీ
సాధారణంగా ఎవరైనా సరే సంపాదించడం ప్రారంభించినప్పుడు, సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేయడానికి బదులుగా జీతం నుంచి పొదుపు చేయడం ప్రారంభించడం తెలివైన పనిగా ప
లైఫ్లోకి ఎంతోమంది వస్తుంటారు.. వెళ్తుంటారు... కానీ, అలా వచ్చినవాళ్లలో బంధం ఏర్పరుచుకొని, చివరివరకు ఉండేది ఫ్రెండ్స్ మాత్రమే. నీకున్న సీక్ర
కొత్త పార్లమెంటు భవనంలో సిబ్బందికి కొత్త యూనిఫాం ఒక రోజు ముచ్చటగానే మిగిలింది. ఈ యూనిఫాం కోసం ఉపయోగించిన వస్త్రం దళసరిగా ఉందని, పాకిస్థానీ రేంజర్లు వాడే దుస్తుల మాదిరిగా ఉందని, దీనిని ధరిస్తే ఊపిరి ఆడటం �
[12:31]పోల్వాల్ట్ (Pole vault) అనగానే గుర్తొచ్చే పేరు సెర్గీ బుబ్కా (Sergey Bubka)! ఆ ఆటలో అనితర సాధ్యమైన ఎన్నో రికార్డులను నెలకొల్పాడతను. తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ చివరికి బోర్ కొట్టేసి రిటైర్ అయిపోయాడు. బుబ్కా తర్వాత ఈ ఆటలో అంతటి సత్తా ఉన్న ఆటగాడు మరొకరు కనబడలేదు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత బుబ్కా బాటలోనే ఒకడొచ్చాడు.
చంద్రునిపై తెల్లవారుజాము కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు ఇస్రో ప్రయత్నిస్తున్నది. ఒకవేళ ఇది విజయవంతమైతే ఈ ప్రయోగంలో బోనస్ లభించినట్లే.
ఐబొమ్మ(Ibomm).. ఈ పేరు తెలియని నెటిజన్ ఉండడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. థియేటర్ అండ్ ఓటీటీలో రిలీజైన కంటెంట్ ను ఆడియన్స్ కు అందిస్తూ ఆడియన్స్ మనసులు గ
అజయ్ వేద్(Ajay vedh), మాయ(Maya), కనకవ్వ(Kanakavva), దయానంద్ రెడ్డి(Dayanand reddy), బలగం సుధాకర్ రెడ్డి(Balagam sudakar reddy) ప్రధాన పాత్రల్లో తెరకెక
కొందరు డైటింగ్ లో ఉన్నామంటారు. కానీ, ఆకలికి ఆగలేక వెళ్లి ఏదోఒకటి తినేస్తారు. అలాంటివాళ్లు ఈ బ్రేక్ ఫాస్ట్ లు తింటే రోజు లో శరీరానికి కావాల్సిన ఎనర్జీ
కేంద్రప్రభుత్వం, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వైఖరులను ఎండగడుతూ అధికార ఎల్డీఎఫ్ కూటమి గురువారం రాజ్భవన్ వద్ద ధర్నా నిర్వహించింది.
వివేకా కేసులో అరెస్ట్ అయిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి నేడు చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. 12 రోజుల పాటు భాస్కర్రెడ్డి కి ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. భాస్కర్ రెడ్డి అనారోగ్యంగా ఉన్నట్టు కోర్టుకు చంచల్గూడ సూపరింటెండెంట్ రిపోర్ట్ ఇచ్చారు.
ముఖం మీద స్కిన్ శుభ్రంగా, అందంగా ఉండాలంటే టోనర్ వాడటం తప్పనిసరి. టోనర్ వాడటం వల్ల చర్మరంధ్రాల్లో పేరుకున్న మురికిని తీసేయొచ్చు. చర్మం మీది జిడ్డు కూడా
బెంగళూరులోని యశ్వంతపుర - హైదరాబాద్లోని కాచిగూడ(Yeswantapura in Bengaluru - Kachiguda in Hyderabad) రైల్వేస్టేషన్ల
[12:03]అసెంబ్లీ సమావేశాలను (AP Assembly) బహిష్కరించాలని తెదేపా (TDP) నిర్ణయించింది. అధికార పక్షం తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
[12:00]సూపర్ హిట్ చిత్రం ‘7/జీ బృందావన కాలని’ (7G Brindavan Colony) తాజాగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మన తెలుగువారికి పులిహూర అంటే ఎంతో ఇష్టం. ఆలయాల్లో దీన్ని ప్రసాదంగా ఇవ్వడానికి కారణం ఇది ఎంతో ఆరోగ్యకరం. ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను దూర
Nee Vente Nenu Movie Press Meet Stills, Nee Vente Nenu Movie, Nee Vente Nenu Movie Press Meet, Nee Vente Nenu Movie Press Meet Photos
పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవంలో ఎంపీలకు పంపిణీ చేసిన రాజ్యాంగ పీఠిక ప్రతిలో లౌకికవాదం, సమాజవాదం అనే
సిల్క్ స్మిత(Silk smitha).. 80 దశకంలో దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ పేరొక సంచలనం. తన మత్తెక్కించే కళ్ళతో కుర్రాళ్ల గుండెలను అయస్కాంతంలా ఆకర్షించింది ఈ బ్
Narakasura Movie ‘పలాస 1978’ ఫేం రక్షిత్ (Rakshit Atluri) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నరకాసుర’. అపర్ణా జనార్థన్ (Aparna Janardhan), సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. పుష్ప ఫేం శత్రు (Shatru) విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సి�
ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ మాములుగా ఉండదు. కార్లు, బైక్లకు లక్కీ నెంబర్, ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు ఎక్కడా కూడా తగ్గకుండా  
[11:34]Emerging Markets Bond Index: భారత బాండ్లపై అంతర్జాతీయంగా ఆదరణ పెరగనుంది. జేపీ మోర్గాన్ ఎమర్జింగ్ మార్కెట్స్ బాండ్ ఇండెక్స్లో భారత ప్రభుత్వ బాండ్లకు చోటు దక్కనుంది. దీంతో బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్కు రానున్నాయి.
రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ (Sharad Pawar) స్థాపించిన ఎన్సీపీపై (NCP) ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలో పార్టీ చీలిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) బేలాపూర్ కార్యాలయం.. ఏప్రిల్ 30, 2023 న జరిగిన నాన్గజెటెడ్ గ్రూప్ B, గ్రూప్ C సర్వీసెస్ జాయింట్ ప
అసెంబ్లీ లాబీల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి అనిల్ యాదవ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి ‘మీకు ఇదే చివరి సభ’ అంటూ మాజీ మంత్రి అనిల్ యాదవ్ వ్యాఖ్యానించారు.
చెన్నై - తిరునల్వేలి మధ్య వందే భారత్ రైలు(Vande Bharat Train) ట్రయల్ రన్ గురువారం విజయవంతమైంది. తమిళనాట
Parineeti-Raghav Chadha బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha) వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆదివారం వీరి
ఈ మధ్యకాలంలో మొటిమల నివారణ కోసమంటూ గర్భనిరోధక మాత్రలు వాడటం హాట్ టాపిక్ గా మారింది. గర్భనిరోధక మాత్రలు వేసుకుంటే నిజంగానే మొటిమలు తగ్గుతాయా? దీని గురించి డక్టర్లు ఏం చెబుతున్నారంటే..
Chandramukhi-2 Movie చంద్రముఖి సినిమాకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి సినిమాకు సీక్వెల్ (Chandramukhi-2) తెరకెక్కుతుందంటే ఆడియెన్స్ ఏ రేంజ్లో అంచనాలు పెట్టుకుం�
Tamannaah Bhatia Glamor Images, Tamannaah, Tamannaah Bhatia, Tamannaah Bhatia Photos, Tamannaah Bhatia Pics, Tamannaah Bhatia Images, Tamannaah Bhatia Stills, Tamannaah Bhatia New Photos, Tamannaah Bhatia Viral Photos, Tamannaah Bhatia Beautiful Photos, Tamannaah Bhatia Glamorous Photos, Tamannaah Bhatia Latest Photos, Tamannaah Bhatia Insta Photos, Tamannaah Bhatia Movie Photos, Tamannaah Bhatia Gallery Photos, Tamannaah Bhatia Update Photos..
సీఎం భద్రతకు స్పెషల్ సెక్యూర్టీ గ్రూప్- ఎస్ఎస్జీ ఏర్పాటు చేస్తూ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ ఎస్ఎస్జీ ఏర్పాటుపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సెటైర్లు విసిరారు. సీఎం జగన్ అభద్రతా భావంలోకి వెళ్లారన్నారు.
ఇన్నాళ్లు బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా పట్టివేత.. ఎయిర్ పోర్టుల్లో బంగారం పట్టివేత.. బంగారం అక్రమ రవాణా గుట్టు రట్టు అనే వార్తలు వింటూ.. చదువుతూ ఉన్నా
Apple iPhone భారత్లో యాపిల్ అభిమానులకు శుభవార్త. ఇటీవలే విడుదలైన యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15 Series) భారత్ (India)లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ అమ్మకాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.
[10:46]ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయంలో అమెరికా స్వరం మెల్లగా మారుతోంది. ఇటువంటి ఆరోపణల విషయంలో భారత్కు ఎలాంటి మినహాయింపు లేదని పేర్కొంది. కెనడాతో అభిప్రాయభేదాలు లేవని వివరణ ఇచ్చింది.
నామ్ తమిళర్ కట్చి కన్వీనర్, సినీ దర్శకుడు సీమాన్(Seeman is the film director)పై రూ.20 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని
హాస్పిటల్ బిల్డింగ్ పనులుస్పీడ్ అప్ చేయాలి కేజీబీవీ తనిఖీ చేసిన కలెక్టర్వి.పి. గౌతమ్ ఎర్రుపాల
మునగాల, వెలుగు : జిల్లాలో ఆయిల్ పామ్ తోటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ వెంకట్రావు అగ్రికల్చర్, హార్టికల్చర్ అ
ఒకే బెడ్పై ఇద్దరు.. ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరల్ ఫీవర్స్తో వణుకుతోంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా చాలామంది మంచం పడుతున్నారు.
ఇండియా–ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే
దేశంలో మరే రాష్ట్రం లో లేని విధంగా తమిళనాడులో పురావస్తు పరిశోధనలు అధికస్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి తంగం తెన్నరసు(
[10:25]ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్(IND vs AUS)కు అశ్విన్ను జట్టులోకి తీసుకోవడంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్పందించాడు.
[10:18]Canada Singer Shubh: దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో తన భారత పర్యటన రద్దవ్వడంపై కెనడాలో ఉంటున్న పంజాబీ సింగర్ శుభ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘భారత్ నా దేశం కూడా..!’ అంటూ పోస్ట్ పెట్టాడు.
భూపాలపల్లి అర్బన్ /మహాముత్తారం, వెలుగు : భూపాలపల్లి కలెక్టరేట్ ను అక్టోబర్ ఫస
కాంచీపురం జిల్లా వాలాజాబాద్ సమీపంలోని కచ్చేరి గ్రామంలో పెళ్తైన రెండో రోజే వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వధువు
Zaara Yesmin Glamor Pics, Zaara Yesmin, Zaara, Zaara Yesmin Photos, Zaara Yesmin Pics, Zaara Yesmin Images, Zaara Yesmin Stills, Zaara Yesmin New Photos, Zaara Yesmin Viral Photos, Zaara Yesmin Beautiful Photos, Zaara Yesmin Glamorous Photos, Zaara Yesmin Latest Photos, Zaara Yesmin Insta Photos, Zaara Yesmin Movie Photos, Zaara Yesmin Gallery Photos, Zaara Yesmin Update Photos..
మహబూబ్నగర్ : వినాయక ఉత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రతిష్ఠించిన గణేశ్ విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వైవిధ్య
వనపర్తి, వెలుగు : రుణ మాఫీ చేయడం ద్వారా లబ్ధి పొందిన ప్రతి రైతుకు వెంటనే క్రాప్ లోన్లు ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ బ్యాంకు అధిక
సిద్దిపేట రూరల్, వెలుగు : శాంతి భద్రతల విషయంలో సిద్దిపేట పోలీసుల పనితీరు బాగుందని రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కే.రమేశ్నాయుడు అభినందించారు. గురు
ఇండియా–ఆస్ట్రేలియా సిరీస్కు సర్వం సిద్ధమైం
బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ ఆర్మూర్, వెలుగు: మున్సిపల్ కార్మికులకు రావాల్సిన 8 నెలల పీఆర్సీ బకాయిలు, రెండు నెలల జీత
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మికొండ(Karthikeya Gummikonda) హీరోగా వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ బెదురులంక 2012(Bedurulanka2012). కొత్త దర్శకుడు
వాలెంటైన్స్ డే రోజే భార్యను చంపిన ఇతను చేసిన ఒకే ఒక మిస్టేక్ కారణంగా 15ఏళ్ల తరువాత పోలీసులకు దొరికాడు.. ఆ తరువాత జరిగింది తెలిస్తే షాకవుతారు..
[09:35]Stock Market Opens: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 144 పాయింట్ల లాభంతో 66,374 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 36 పాయింట్లు లాభపడి 19,778 దగ్గర కొనసాగుతోంది.
కొడనాడు హత్య, దోపిడీ కేసుతో మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి(Former CM Edappadi Palaniswami) పేరు జోడిస్తూ ప్రస్తావించరాదని
భద్రాచలం, వెలుగు: తునికాకు కార్మికులకు నేటికీ బోనస్ డబ్బులు జమకావడం లేదు. జిల్లాలోని భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, కిన్నెరసా
ఉప్పల్, వెలుగు: దొంగలంటే.. బంగారం, వెండి, డబ్బు, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్తుంటారు. ఉప్పల్ లో మాత్రం దొంగలు ఉప్పును చోరీ చేశారు. ఓ జంట బుధవారం రా
ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం
Golden Bat Winners : వరల్డ్ కప్(ODI World Cup).. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే అతి పెద్ద పండుగ. స్టార్ ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాలకు కేరాఫ్ అయిన ఈ మెగా టోర్నీ మరో పదిహేను రోజుల్లో షురూ కానుంద�
రాష్ట్రప్రభుత్వ టాస్మాక్ సంస్థ చిల్లర విక్రయ మద్యం దుకాణాలను మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకొని ఈ నెల 28వ తేది
[09:00]ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
భద్రతా కారణాలతో ఆపేశామన్న ఇండియా హైకమిషన్, కాన్సులేట్ సరిగా పని చేయలేకపోతున్నయ్ కెనడా తన దౌ
నాలుగు సమావేశాలతో కూడిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మొత్తం ఉత్పాదకత 132 శాతంగా నమోదైందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. 17వ లోక్సభ
ఓవైపు టీవీ యాంకర్గా ఆకట్టుకున్న అనసూయ.. డిఫరెంట్ స్ర్కిప్టులతో సినీ ప్రేక్షకులనూ అలరిస్తోంది. తాజాగా శ
ఆంధ్ర రాష్ట్రం గుంతకల్లు రైల్వే డివిజన్లో రైలుమార్గం మరమ్మతుల కారణంగా ఈ నెల 24వ తేది వరకు ఆరు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
భూసేకరణ దగ్గరే ఆగిపోయిన పనులు 500 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ను గుర్తించిన అధికారులు
హాంగ్జౌ: ఆసియా గేమ్స్లో ఇండియా ఫుట్బాల్&zw
జేఎన్టీయూ, వెలుగు : ఈ నెల 25, 26 తేదీల్లో కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్ లో కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండు రోజులు జాతీయస్థాయి సదస్స
నరేందర్కు టికెట్ ఇవ్వద్దంటూ తీర్మానం వరంగల్ సిటీలోని ఓ కార్పొరేటర్ ఇంట్లో రహస్య సమావేశం గడిచిన నాలుగున్నరేండ్లలో జరిగిన అవమానాలపై చర్
[08:50]శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీమలయప్పస్వామి భక్తులకు అభయప్రదానం చేశారు.
ఫిబ్రవరిలోగా కంప్లీట్ చేసేలా చర్యలు తీసుకుంటాం హనుమకొండ, వెలుగు : ములుగు జిల్లా మేడారంలో రూ.12 కోట్లతో అభివృద్ధి పనుల
మెదక్, వెలుగు : మెదక్ జిల్లా డీఎంఅండ్ హెచ్ఓ ఆఫీసులో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఫహీం పాషా రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గురు
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు ఆయా నియోజకవర్గాల్లో గెలిచే ఛాన్స్ఉందని లెక్కలు &nb
లబ్ధిదారుల పూర్తి వివరాలు ఇవ్వండి ఇంటర్నల్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్ జిల్లా ఆఫీస
జాయినింగ్ ల కోసం ఇన్చార్జ్ల నియామకం అసంతృప్తివాదులు, తటస్థులే టార్గెట్ నిర్మల్,
హాంగ్జౌ: ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్.. ఆసియా గేమ్స్&
దక్షిణ చెన్నై పరిధిలోని మడిపాక్కం నుంచి రామావరం వరకు చేపట్టిన రోడ్డు, వాన నీటి కాల్వల పనులను ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)
హైదరాబాద్, వెలుగు : వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ హైదరాబాద్ల
ఆఫీస్ వాస్తు మార్చేందుకు రూ.50 లక్షల బిల్లు పెట్టడంపై కౌన్సిలర్ల అభ్యంతరం అభివృద్ది పనులపై పర్యవేక్షణ కరు
బెల్గ్రేడ్ : ఇండియా యంగ్ రెజ్లర్ అంతిమ్ పంగల్.. రెజ్లింగ్ వరల్డ్&z
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండలో వర్షం కురిసి�
పొన్నం, అలిగిరెడ్డి వర్గాలుగా చీలిన కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య బాహా బాహీతో బహిర్గతం సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు :
అన్నాడీఎంకే - బీజేపీ మధ్య ఎలాంటి సమస్యల్లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) పేర్కొన్నారు.
ఇండిగో ప్యాసింజర్ అరెస్ట్ గువాహటి: ఇండిగో విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఫ్లైట్లో
కేసీఆర్, కేటీఆర్ మాట ఇచ్చి మోసం చేసిన్రు నాడు బీఆర్ఎస్లో చేరి తప్పు చేసినం..క్షమించండి మాజీ విప్ నల్లాల ఓదెలు కోల్బె
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ(Sonia Gandhi), పశ్చిమబెంగాల్
నేడు (22-9-2023 - శుక్రవారం) మేష రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. వృషభ రాశివారికి పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి షేర్మార్కెట్ లావాదేవీలు, మ్యూచ్యువల్ ఫండ్స్లో పెట్టుబడులకు ఇవాళ చాలా అనుకూలమైన రోజు.
వరంగల్ సిటీ, వెలుగు: నీట్ పీజీ కటాఫ్ స్కోర్ తగ్గిన నేపథ్యంలో కన్వీనర్, యాజమాన్య కోటాలో దరఖాస్తుకు కాళోజీ ఆర
గత ఇబ్బందుల దృష్ట్యా ముందస్తుగా అలర్ట్ వానలు పడిన వెంటనే రిజర్వాయర్లు ఫుల్ ఆ వెంటనే గేట్లు ఓపెన్ చేసి వదులుతున్న నీరు హైదరాబాద్, వెలుగు: జ
అవమాన భారంతో ఆత్మహత్యకు యత్నించిన మహిళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన మల్హర్, వెలుగు : స్నానం చ
జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీకి పలువురి నివాళి ముషీరాబాద్, వెలుగు: సామాజిక తెలంగాణను సాధించి, అధికారంలో అట్టడుగు వర్గాలను భాగస్వామ్య
స్థానికులకు అన్యాయం చేస్తున్నారని నిరసన మన్సాన్పల్లి, హత్తిగూడలో ఇండ్లు ప్రారంభించిన మంత్రులు సబి
హైదరాబాద్, వెలుగు: గణేశ్మండపాల వద్ద షీ టీమ్స్ పోలీసులు నిఘా పెట్టి ఆకతాయిల ఆటకట్టిస్తున్నారు. ఖైరతాబాద్&zwn
హైదరాబాద్,వెలుగు: రాష్ట్ర ప్రజల ముందుకు సీఎం కేసీఆర్ ఎందుకు రావడం లేదని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ గ్యారెంటీల
సరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు ముందస్తు టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే పరిధి మౌలాలీలోని రైల్వే రక్షణ దళం శిక్షణ కేంద్రం శనివారం 39వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించుకోనుంది.
మూసాపేట, వెలుగు: పాత కక్షను మనసులో పెట్టుకుని సహ విద్యార్థిపై దాడికి పాల్పడిన ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలో ఆలస్యంగా తెలిసింది. బాధితులు, పోలీసు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ సంస్థాగత నిర్మాణంపై బీజేపీ మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియో
ముస్లిం రిజర్వేషన్లు 12 శాతానికి పెంచేలా కసరత్తు మైనారిటీ డిక్లరేషన్లో చేర్చేందుకు నేతల నిర్ణయం &
మెహిదీపట్నం, వెలుగు: బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని నాంపల్లి కోర్టు గురువారం తీర్
అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించిన ఉద్యోగులు 18 నెలల నుంచి జీతాలు లేకుండా బతుకుతున్నారు. ఇటీవల చంద్రుడిపై ప్రయోగాలకు ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన ఉద్�
జనగామ, వెలుగు : ‘తెలంగాణలో చెరువులు, కుంటలు నిండి ఎక్కువైన నీళ్లు మత్తడి పోస్తున్నట్లు.. బీఆర్ఎస్లో లీడర్లు ఎక్కువైన్రు.. మత్తడిలో కొన్ని చేపల
వేములవాడ, వెలుగు: ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు సిరిసిల్ల జిల్లా వేములవాడలో వదిలేసి వెళ్లారు. మూడు రోజులుగా స్థానిక నంది
బీఆర్ఎస్ పార్టీకి పనిచేయటం మానుకోవాలి. లేదం టే నిన్నూ నీ భార్యను కాల్చి చంపేస్తాం’ అంటూ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు స్థానిక బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ మేరకు బీడ్ జిల్లా గెవరా�
కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్జిల్లాలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఓ పంచాయతీ ఆఫీస్బిల్డింగ్ కుప్పకూలింది. ఆ టైంలో అక్కడ ఎవరూ
రాష్ట్ర సర్కార్ సలహాదారులుగా పెట్టుకున్నోళ్లు.. ప్రజలకు పనికొచ్చేవి ఏమున్నాయి ? ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? పాలసీ నిర్ణయాలు ఎలా ఉండాలనే దానిపై సలహ
వెల్గటూర్, వెలుగు: పుట్టింటికి వెళ్లిపోయిన భార్య కాపురానికి రావడం లేదని జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి విద్యుత్టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసు
షేర్ మార్కెట్లో నష్టంతో పెరిగిన అప్పులు దొంగను అరెస్ట్ చేసిన శంషాబాద్ పోలీసులు 12 తులాల గోల్డ్.. పల్సర్ బైక్, 2
రేషన్షాపుల దగ్గర గంటల తరబడి పడిగాపులు అప్డేటెడ్ ఆధార్ లేని వారికి మరిన్ని ఇబ్బందులు అప్డేషన్ కోసం నియోజకవర్గ కేంద్రాలకు పరు మెదక్/క
ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలితులు. ప్రజలే ఓటర్లు. ప్రజలే పాలకులను ఎన్నుకుంటారు. ఓటు, ఎన్నిక, మెజార్టీ, అధికారం.. ఇవే ప్రజాస్వామ్యానికి మూలాధారాలు. ఎన్ని
జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో అర్హత సా ధించిన 39 మందికి పోస్టింగ్స్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో 18 మంది జడ్జీలను బదిలీ చేసింది. నూతన జేసీజేలు అక్టోబర్ 4లో�
తెలంగాణ ప్రభుత్వాన్ని బియ్యం కోరుతున్న రాష్ర్టాల జాబితాలో తమిళనాడు చేరింది. తమ రాష్ర్టానికి సుమారు 7 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కావాలంటూ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది. గతంలో మన పొరుగునే �
బీఆర్ఎస్ పార్టీకి పనిచేయటం మానుకోవాలి. లేదం టే నిన్నూ నీ భార్యను కాల్చి చంపేస్తాం’ అంటూ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు స్థానిక బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ మేరకు బీడ్ జిల్లా గెవరా�
ఈ ఏడాది దేశవ్యాప్తంగా అదును ప్రకారం వర్షాలు కురవకపోయినా, లోటు వర్షపాతం నమోదైనా తెలంగాణలోని రిజర్వాయర్లలో మాత్రం జలకళ ఉట్టిపడుతున్నది. రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ న�
పేదలు, రైతుల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ ఉండబోతున్నదని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఆ విషయాలను ప్రకటిస్తారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికలవేళ రాష్ర్టానికి విపక్ష నాయకులు క్యూ కడుతున్�
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. భద్రతా బలగాలు ఐదుగురు యువకుల్ని అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ ఇంఫాల్లో ఆందోళనకారులు గురువారం పోలీస్ స్టేషన్లను చుట్టుముట్టారు. ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో ఆందో�
Horoscope జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
దేశంలో 30 ఏండ్లుగా మహిళా బిల్లుపై చర్చ సాగుతోంది. ఆలస్యమైనా కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభలో పెట్టడం, రాజకీయ పార్టీలు మాటవరుసకైనా కలిసొస్తామని
ఫేస్ బుక్ మాదిరి లక్షలాది మందికి చేరేలా కొత్త ఫీచర్ మెసేజ్లు, ఫొటోలు, వీడియోలు పోస్టు చేసేందుకు చాన్స్ చానళ్లు క్రియేట్ చేస్కుంటున్న పొలిటికల్
ఏడి పనులు ఆడ ఉండడమే కారణం పాలమూరు షో హిట్టా? ఫట్టా? బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నాగర్ కర్నూల్, వెలుగు: 'తెలంగాణ సిద్ధిం
ఫ్రీజర్&zwnj
హార్నెట్ 2.0, డియో 125 మోడల్స్
ముంబై : డేటా సెంటర్స్ బిజినెస్లోని సిఫి టెక్నాలజీస్లో అదనంగా మరో రూ. 600 కోట్లను కోటక్ ఆల్టర్నేట్ అసెట్ మేనేజర్స్ ఇన్వె
9 న్యూ–ఏజ్ కంపెనీల్లో వాటాలు కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకులు, ఇన్ఫోసిస్, విప్రోలలోనూ షేర్ల ధరపైనా ఎఫెక్ట్ ముంబై : కెనడా, ఇండియాల
సొంత పార్టీ నేతలే తాను బీజేపీకి దూరమవుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ సోనియా, రాహుల్, కవితకు
వెలుగు బిజినెస్ డెస్క్ : కండిషన్ బాగున్న సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. కానీ, సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అంతా హస్తినలోనే మకాం కమిటీ సభ్యులు, ఏఐసీసీ నేతలతో ఆశావహుల భేటీ లిస్టులో తమ పేరు చేర్చాలంటూ విజ్ఞప్తులు కొన్నిరో
జయశంకర్&zwnj
హైదరాబాద్, వెలుగు: బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ భారత్ సీ
[06:34]మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విగతజీవులుగా కనిపించారు. బాధితులను మోహన్ రాఠోడ్ కుటుంబసభ్యులుగా పోలీసులు గుర్తించారు.
రెండింతలు పెరిగిన లోన్ బకాయిలు బ్యాంకులు, ఎన్&z
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ వచ్చే వారం నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు సిద్ధమవుతు
రెండ్రోజుల పాటు నిర్వహించే చాన్స్ హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశాలను అక్టోబర్
హైదరాబాద్లోని సిటీ లైబ్రరీలో నిరుద్యోగుల ధర్నా హైదరాబాద్లోని సిటీ లైబ్రరీలో నిరుద్యోగుల ధర్నా ముషీరాబాద్, వెలుగు: అసెంబ్లీలో సీఎం ప్రకటి
మేనిఫెస్టోల తయారీలో బీఆర్ఎస్, బీజేపీ బిజీ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను తలదన్నేలా వ్యూహాలు మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై కేసీఆర్ చర్చలు మహ
[06:13]పెళ్లైన మహిళ తాను సహజీవనం చేసే మరొక వ్యక్తిపై అత్యాచార ఆరోపణలతో కేసు పెట్టలేరని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ మహిళ తన సహజీవన భాగస్వామిపై పెట్టిన రేప్ కేసును కోర్టు కొట్టేసింది.
[04:06]ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గురువారం ఉదయం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది.
[01:38]అక్రమార్కులపై చర్యలుండవు. అవినీతి ఆరోపణల్ని అస్సలు పట్టించుకోరు. భూ కబ్జాలకు పాల్పడటం, దురాక్రమించటం ఆ పార్టీలో అసలు నేరాలే కావు.
[05:36]జగన్పై ఉన్న అవినీతి కేసుల విచారణ దశాబ్దాలుగా ఆగిపోవడానికి ఏ ములాఖత్లు..మిలాఖత్లు కారణమని తెదేపా ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
[05:36]రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్లలోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి కోరారు.
[05:36]ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్టు నిర్మాత నట్టికుమార్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
[05:36]గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులంటూ పోలీసులు పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
[05:43]దేశం సాధించిన అంతరిక్ష విజయాల ఘనత మాదంటే మాదని లోక్సభలో అధికార, విపక్షాలు వాదులాడుకున్నాయి.
[05:43]అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తికావొస్తున్న వేళ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది.
[05:43]తమ చిన్నారులు సోషల్ మీడియా, ఓటీటీ, ఆన్లైన్ గేమ్స్ వ్యసనపరులుగా మారిపోయారని అర్బన్ ప్రాంతాలకు చెందిన అధికశాతం భారతీయ తల్లిదండ్రులు వాపోతున్నారు.
[05:43]దేశంలో జైళ్లు రద్దీగా మారడం, న్యాయ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం ఆందోళనకరమైన అంశాలని.. తద్వారా ఖైదీలు, నేరన్యాయ వ్యవస్థ తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తోందని పార్లమెంటరీ స్థాయీసంఘం తెలిపింది.
[05:45]ఉత్తర్ప్రదేశ్లోని గాజియాబాద్లో ఓ మహిళ అమానుష చర్యకు పాల్పడింది. తన గిన్నెకు కాలు తగిలిందని ఓ బాలికను మూడో అంతస్తు నుంచి కిందకు తోసేసింది.
[05:33]న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సిక్కు వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
[05:33]సింగపూర్లో గత నెలలో పోలీసులు గుర్తించిన భారీ నగదు అక్రమ చలామణి కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాస్తులు బయటపడుతూనే ఉన్నాయి.
[05:33]దక్షిణాఫ్రికా రాజధాని కేప్టౌన్ తీరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ హెలికాప్టర్ నుంచి జలాంతర్గామికి సామగ్రిని చేరవేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు నౌకాదళ సిబ్బంది మృత్యువాతపడ్డారు.
[05:33]ఇకపై తాము ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయబోమని పొరుగు దేశమైన పోలండ్ తేల్చిచెప్పింది.
[05:33]రష్యా, ఉత్తర కొరియా అధ్యక్షుల మధ్య ఇటీవల జరిగిన సమావేశం, ఆ రెండు దేశాల మధ్య కుదిరే సహకారంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రపంచ నేతలను హెచ్చరించారు.
[05:31]అసెంబ్లీ సమావేశాల మొదటిరోజు పరిణామాలను చూస్తే మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు భౌతికదాడులకు సైతం వెనకాడేలా లేరని స్పష్టమైనట్లు తెదేపా నేతలు అభిప్రాయపడ్డారు.
[05:13]రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో వివేక్ రామస్వామి వేగంగా పుంజుకొంటున్నారు.
[05:13]అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దాదాపు 47 లక్షల మంది అని తేలింది. ఈ మేరకు 2020 నాటి జాతులవారీగా సమగ్ర జనాభా లెక్కల వివరాలను గురువారం విడుదల చేశారు.
[05:13]చైనా, జర్మనీ మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్బాక్.. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను నియంతగా అభివర్ణించడంతో వివాదం మొదలైంది.
[05:12]మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు ఉప కోటా ఇవ్వాలని, అప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.
[05:12]తెలంగాణ ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారో వాటన్నింటినీ హామీల రూపంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెడతామని పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే శ్రీధర్బాబు తెలిపారు.
[05:12]అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు అంశంపై నెలాఖరు వరకు వేచి చూడాలని సీపీఎం, సీపీఐ నిర్ణయించినట్లు సమాచారం.
[05:12]భారత తొలి ప్రధాని నెహ్రూ హయాం నుంచీ ఓబీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు కోటా ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉందని భాజపా ఎంపీ, ఆ పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు.
[05:12]వచ్చే ఎన్నికల్లో ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డిపై 500 మంది మాలలను బరిలోకి దింపి ఆయనను ఓడిస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య హెచ్చరించారు.
[05:03]భారత్ వ్యతిరేక శక్తులు, ఖలిస్థాన్ ఉగ్రవాదుల కార్యకలాపాలకు నిలయంగా మారిన కెనడా పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
[05:03]ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వర్లో 108 అడుగుల ఆదిశంకరాచార్యుల లోహ విగ్రహాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ గురువారం ఆవిష్కరించారు.
[05:03]ఓటరు కార్డుతో ఆధార్ నంబరు అనుసంధానం తప్పనిసరి కాదని, స్వచ్ఛందమేనని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
[05:03]పెళ్లైన మహిళ తాను సహజీవనం చేసే మరొక వ్యక్తిపై అత్యాచార ఆరోపణలతో కేసు పెట్టలేరని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
[05:03]దేశ ఉత్తమ పర్యాటక గ్రామంగా పశ్చిమబెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన కిరీటేశ్వరి ఎంపికైంది.
గ్రేటర్ హైదరాబాద్లో గురువారం డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కన్నుల పండువగా జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో మంత్రి కేటీఆర్, పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-2లో మంత్రి హరీశ్�
స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు ముందు సన్నాహకాల్లో భాగంగా టీమ్ఇండియా కంగారూలతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల్లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా తొలి వన్డే జరుగనుండగా.. సీనియర్లకు
నాలుగు పుష్కరాల క్రితం ప్రారంభమైన ప్రపంచకప్ ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ 13వ ఎడిషన్కు చేరుకుంది. ప్రతి టోర్నీకి నిబంధనలు మారుతూ తెల్ల దుస్తూల నుంచి కలర్ఫుల్ డ్రస్సుల్లోకి 60 ఓవర్ల నుంచి 50 ఓవ�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకంతోపాటు మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తితో �
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడం వెనక ఎంతోమంది కృషి ఉంది. అలాంటి వారిలో దీపక్ కుమార్ ఉప్రారియా ఒకరు. హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీ)కు చెందిన ఈ టెక్నీషియన్ చంద్రయ�
ఇల్లెందు నియోజకవర్గంలోని 410 చెరువులు దశాబ్దాలుగా పూడిపోయిన స్థితిలోనే ఉన్నాయి. రైతులు పంటలకు సాగునీరు అందించలేక ఇబ్బందులు పడ్డారు. అరకొర దిగుబడులు సాధిస్తూ బతుకు బండిని నడపలేక అవస్థలుపడ్డారు. తెలంగాణ వ
క్యాన్సర్ రోగులకు శస్త్ర చికిత్సలో మరింత ఊరట లభించనున్నది. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఈనెల 18న ప్రారంభించిన రోబో త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు ఎంఎన్జే డైరెక్టర్ డా.జయలత వెల్లడించారు.
‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నా పాత్రను చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా నుంచి భిన్నమైన పాత్రలపై దృష్టిపెట్టా. ‘పెదకాపు-1’ చిత్రంలో నా పాత్రకు కథాగమనంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పింది అనసూయ.
‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని చూసి చాలా మంది స్టార్ హీరోలు అభినందించారు. చిరంజీవిగారు రెండు గంటల పాటు సినిమా గురించి మాట్లాడారు. నా పర్ఫార్మెన్స్ గురించి ఆయన చెబుతుంటే హ్యాపీగా అనిపి
[03:42]సచిన్, సెహ్వాగ్, గంగూలీ, యువరాజ్.. ఇలా ఒకప్పుడు భారత్కు మంచి పార్ట్టైమ్ బౌలర్లు ఉండేవాళ్లు. బంతితో జట్టుకు ఎంతో ఉపయోగపడేవాళ్లు.
[03:42]ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ముస్తాబవుతోంది.
[03:42]ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల సందడి మొదలైంది. ఇక మిగిలింది శనివారం అధికారిక ఆరంభోత్సవమే. ఈ సారి క్రీడల్లో పతకాల సెంచరీ కొట్టాలనే పట్టుదలతో భారత్ ఉంది.
[03:25]ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్! వన్డే ప్రపంచకప్ ఆరంభానికి ముందు జట్టు బలాబలాలను పరీక్షించుకోవడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది?
[01:58]‘‘ప్రతి సినిమాతో నటుడిగా నన్ను నేను ఎంతో కొంత కొత్తగా ఆవిష్కరించుకోవల్సిందే. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో ఆ ప్రయత్నం మరోసారి విజయవంతమైంది’’ అన్నారు నవీన్ పొలిశెట్టి.
[01:58]‘నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. అలాంటి ప్రాజెక్టుల్లో పాత్రలు పోషించడం ఇంకా ఆసక్తి’ అని అంటోంది సమంత. ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’తో ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేసిన సమంత తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో ముచ్చటించింది.
[01:57]‘టైగర్ నాగేశ్వరరావు’గా సినీప్రియుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వంశీ తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. నూపుర్ సనన్, గాయత్రిభరద్వాజ్ నాయికలు.
[01:57]‘‘ఇప్పటివరకూ అనసూయ అనగానే రంగమ్మత్త పాత్రనే గుర్తు చేసుకుంటున్నారు. ‘పెదకాపు 1’ విడుదల తర్వాత ఇందులోని పాత్ర పేరుతోనే నన్ను పిలుస్తార’’ని చెప్పారు అనసూయ.
[01:56]సుహాస్ హీరోగా శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జేఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షాలిని కొండేపూడి కథానాయిక.
[03:02]మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభలో భారీ మద్దతు లభించింది. పార్టీలకు అతీతంగా సభ్యులంతా స్పందించారు.
[00:13]Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
[02:58]దేశంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది.
[02:55]ఆర్థిక స్వేచ్ఛా సూచీలో మొత్తం 165 దేశాల్లో భారత్కు 87వ స్థానం లభించింది. ఏడాది క్రితం 86వ ర్యాంకు సాధించగా, ప్రస్తుతం ఒక స్థానం తగ్గింది.
[02:53]ఇటలీకి చెందిన పియాజియో గ్రూప్ భారత్లో తన అనుబంధ సంస్థ పియాజియో వెహికల్స్ ద్వారా మధ్య స్థాయి బైక్ విభాగంలోకి అడుగుపెట్టింది.
[02:53]కియా ఇండియా తన సెల్టోస్, కారెన్స్ మోడళ్ల ధరలను 2% వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 1 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయి.
[02:52]సెప్టెంబరు 22-24 తేదీల్లో బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జరగనున్న మొట్టమొదటి మోటోజీపీ భారత్లో భవిష్యత్ మోటార్సైకిళ్లను ఓలా ఎలక్ట్రిక్ ప్రదర్శించనుంది.
[02:51]భారత చక్కెర మిల్లుల సంఘం (ఐఎస్ఎమ్ఏ), అంతర్జాతీయ చక్కెర సంఘం (ఐఎస్ఓ) సంయుక్తంగా నిర్వహించిన ‘ఇండియా షుగర్- బయో ఎనర్జీ సదస్సు- 2023’లో రెండు ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) ప్రదర్శించింది.
వందేభారత్ రైళ్లు మనకు ఎప్పుడొస్తాయా అని విజయవాడ జంక్షన్ ఇన్నాళ్లూ ఎదురుచూసింది. తీరా అవి వచ్చాక వాటి దెబ్బకు ఎందుకీ తలనొప్పి అంటూ బాధపడుతోంది.
తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఉన్నతాధికారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
దేశంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. అవినీతిపరులు, నిజాయితీపరులను జైళ్లలో పెడుతున్నారు’
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టిన ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ముగిసింది. కన్వీనర్ కోటాలో 27,590 సీట్లు మిగిలిపోయాయి.
పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన ఉగ్రవాద ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని జమ్ము కశ్మీరు మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ డిమాండ్ చేశారు.
చిత్తశుద్ధి కొరవడి చేసే ఏ కార్యక్రమమైనా ఆచరణలో ఆశించిన ఫలితాలనివ్వదని చరిత్రలో అనేకసార్లు నిరూపితమైంది. చట్టసభల్లో ఆ బిల్లు పాసైందనే సంబరం కంటే ఆ బిల్లు ఆచరణ సాధ్యం కాదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చ�
బెంగళూరు కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న విప్రోకు షాక్ తగిలింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జతిన్ దలాల్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు.
బోథ్ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ గెలుపు తథ్యమని, అత్యధిక మెజార్టీ లక్ష్యంగా కృషి చేద్దామని గుడిహత్నూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జీ తిరుమల్గౌడ్ అన్నారు.
రాష్ట్రంలో, బయట ప్రాంతాల నుంచి పశువుల సంచారం, తరలింపుపై ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి (లంపి స్కిన్ డిసీజ్) ప్రబలినప్పుడు రాష్ట్రంలోనూ, బయట ప్రాంతాల నుంచి పశువుల రవాణాపై ప్రభుత్వం నిషేధం విధించింది.
నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి లేదు. పనులకు పైసా విడుదల చేయలేదు. దీంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ చేపట్టేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు నానా అగచాట్లు పడ్డారు.
ఇప్పటికే కష్టాల్లో ఉన్న పరిశ్రమలపై మళ్లీ ఇంధన చార్జీల భారాన్ని మోపి మరిన్ని కష్టాల్లోకి నెట్టవద్దని ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ చాంబర్స్) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ట్రవ్యాప్తంగానూ సీపీఎస్ ఉద్యోగులు జీపీఎస్ బిల్లుకు వ్యతిరేకంగా భగ్గుమన్నారు. పలు జిల్లాల్లో మానవహారాలుగా నిలబడి నిరసన తెలిపారు.
అమెరికాలోని సియాటెల్లో భారత విద్యార్థిని జాహ్నవి కందుల మృతిపై వివాదాస్పద వ్యా ఖ్యలు చేసిన పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు.
సనాతన ధర్మానికి వారసులం అని చెప్పుకొనేవారు, పార్లమెంటు సాంప్రదాయాలను ఉల్లంఘించటం ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం నూతన భవనంలో పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంలో రాష్ట్రపతి ప్రసంగంతో మొదలైతే రాష�
ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్యతేజ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘భరతనాట్యం’. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్' అని ఉపశీర్షిక.
ప్రముఖ ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ష్నైడర్...భారత్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్లాంట్ల కెపాసిటీని, ఆధునీకరించడానికి రూ.3,200 �
ప్రెస్టీజ్ కంపెనీ పేరుతో నకిలీ ఫ్యాన్లను విక్రయిస్తున్న సంస్థపై హైదరాబాద్లోని బాలానగర్ పోలీసులు దాడి చేసి భారీ ఎత్తున నకిలీ ఫ్యాన్లు, వాటి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఓ పాఠశాల స్థాయిని సీబీఎ్సఈకి అప్గ్రేడ్ చేసేందుకు ఎన్వోసీ ఇవ్వడానికి రూ.80 వేల లంచం తీసుకున్న పాఠశాల విద్యాశాఖ అధికారులను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అరెస్టు చేసింది.
సీపీఎ్సను రద్దు చేస్తామని హామీ ఇచ్చి, మోసం చేసిన జగన్ సర్కార్ ఉద్యోగుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెస్తున్న జీపీఎస్ బిల్లును శాసనసభ, శాసన మండలిలో తిరస్కరించాలని ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.
నైరుతి రుతుపవనాలు అనుకున్నదాని కంటే మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. రుతుపవనాల ఉపసంహరణలో జాప్యం వల్ల ఈ పరిస్థితి నెలకొంది.
మానవ సమాజంలో మహిళలది ఎంతో ప్రముఖమైన, సముచితమైన పాత్ర. కానీ దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోకపోవడంతో... ఎంతో కాలం సమస్త స్త్రీ జాతి అనేక బాధలకు లోనైంది. మహిళలు సృష్టించిన సమాజమే వారి అణచివేతకు,
మీరున్నది 23 మందే.. మేం 151 మంది ఉన్నాం.. మీకులా శాసనసభపై మాకు గౌరవం లేకపోతే.. మీ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అసెంబ్లీ,
బైబిల్లో ఇశ్రాయేలీయుల ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. హీబ్రూ భాషలో ‘ఇశ్రాయేలు’ అంటే ‘దేవుడితో పోరాటం చేసేవాడు’ అని అర్థం. పలు మతాలకు మూలపురుషుడైన అబ్రహంకు లేకలేక కలిగిన కుమారుడు ఇస్సాకు.
పథకాల అమలు లెక్కల గురించి వేదికలపైనే కాదు అసెంబ్లీలో కూడా జగన్ సర్కారు అబద్ధాలు చెబుతోంది. విదేశీ విద్య పథకంపై టీడీపీ సభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి,
విదేశీ విద్యా దీవెన పథకం కింద నాలుగున్నరేళ్లలో 263 మంది వెనుక బడిన తరగతుల విద్యార్థులతో పాటు మొత్తం 1,830 మందికి రూ.2.25కోట్లు సహాయం అదించినట్లు వైసీపీ ప్రభుత్వం తెలిపింది.
జైన తీర్థంకరుడైన మహావీరుని ప్రథమ శిష్యుడు మక్ఖలి గోసాలుడు. అతడంటే మహావీరుడికి ఎంతో ఆదరం. కానీ కొంతకాలం తరువాత మహావీరుడితో అభిప్రాయ భేదాలు ఏర్పడడంతో... గోసాలుడు జైన మార్గాన్ని వ...
అజ్ఞానం, అంధకారంలో కూరుకుపోయిన ఆనాటి సమాజంలో అంతిమ దైవప్రవక్త మహమ్మద్ ప్రవక్త జ్ఞాన జ్యోతులను వెలిగించారు. విద్యా కుసుమాలను వికసింపజేశారు. విజ్ఞానార్జన ప్రతి ఒక్కరి విధిగా ఆయన నిర్దేశించారు. ‘జ్ఞానం
‘మంత్రి రోజా ఒక మహిళ అయ్యుండీ అసభ్యకరమైన మాటలు మాట్లాడుతోంది. ఆమె సభ్యత, సంస్కారం ఎక్కడికి వెళ్లాయి?
మహిళా మణులకు అరుదైన గౌరవం దక్కింది. నింగి, నేలా సాక్షిగా అన్నింటిలో దూసుకుపోతున్న అతివలకు చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్ కల్పించాలనే కల నెరవేరింది.
‘అన్నా అంటే.. నేనున్నా’ అంటూ ఆపద సమయాల్లో అండగా ఉండే మంత్రిహరీశ్రావుపై ఓ కుటుంబం తమ అభిమానాన్ని చాటుకున్నది. రానున్న ఎన్నికల్లో తమ మద్దతు హరీశ్రావుకేనని పేర్కొంటూ సిద్దిపేట పట్టణంలోని 20వ వార్డుకు చెం�
ఎవరు చెప్పారు పేద పిల్లలకు వైద్య విద్య అందదని.. ఎవరు చెప్పారు ఎంబీబీఎస్ చదవాలంటే లక్షలు ధారపోయాలని? రాష్ట్రంలో ఇప్పుడు ఎంతోమంది నిరుపేద బిడ్డలు మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించి తెల్లకోటు ధరించారు. డా
"మన విధిని, అంటే మన తలరాతను మనమే రాసుకోగలమా?’’ అనే ప్రశ్న నాకు ఎదురయింది. ఇది చాలా ఆసక్తికరమైన, అవసరమైన ప్రశ్న. దీనికి నేను చెప్పే సమాధానం: అవును. మన తలరాత మనమే రాసుకోవచ్చు, రాసుకోవాలి కూడా!
అవి అపురూపమైన ఆదివాసీ కళాఖండాలు..! భరతముని తన నాట్యశాస్త్రంలో ప్రస్తావించిన డొడొంక వాయిద్యాలు, విశ్వబ్రాహ్మణుల ఆశ్రిత కులాలు వాయించే ‘రుంజ’, చరిత్ర పుటల్లో గిరిజనులు వాడినట్లుగా చెప్పే రకరకాల డప్పులు, చిత్రాలు, కోయ చిత్రపటాలు,
గవద్గీతలోని ‘అనాసక్తి’, ‘వీత్రాగ్’ లాంటి కొన్ని పదాలు ఆ మహా గ్రంథంలోని సారాంశాన్ని సూచిస్తాయి. ఆసక్తి, విరక్తి రెండు ధ్రువాలు అయితే... ఆ రెండిటినీ అనాసక్తి అధిగమిస్తుంది. అదే విధంగా ‘వీత్రాగ్’ అంటే రాగం లేదా
ఈ ఫొటోలో ఎర్ర షర్ట్ ధరించి, తలకు కట్టు కట్టుకుని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడుతున్న వ్యక్తి పేరు గుర్రాల అర్జున్రెడ్డి.
కాంగ్రెసోళ్లు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మితే 60 ఏండ్లు వెనక్కి పో తామని సమాచార, పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 60 ఏండ్లలో చేయ ని అభివృద్ధి 9 ఏండ్లలో సీఎం
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.500 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలంలో సెక్యూరిటీ బాండ్లను కుదువ పెట్టి ఈ రుణాన్ని తీసుకుంది.
స్పాన్సర్డ్ కేటగిరీలో ఎంటెక్, ఎం ఫార్మసి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జేఎన్టీయూ హైదరాబాద్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాల్సిన సిలబ్సపై వైసీపీ సర్కారు మాట తడబడుతోంది.
మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తయిన ఆదిశంకరాచార్యుల విగ్రహం.
ఖైరతాబాద్ గణేశుడిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకొని పూజలు చేశారు. అక్కడకు వెళ్లిన వెంకయ్యను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
‘అంతా చంద్రబాబే చేశారు. నిధులు మింగేయాలన్న ఉద్దేశంతోనే స్కిల్ డెవల్పమెంట్ ప్రాజెక్టుపై అధికారులను తొందరపెట్టారు. వాళ్లమీద ఒత్తిడి తెచ్చారు’....
న్డే వరల్డ్కప్నకు రెండు వారాల సమయం కూడా లేదు. ఈనేపథ్యంలో ఆఖరి సన్నాహకంగా భారత క్రికెట్ జట్టు పటిష్ఠ ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. ఇరు జట్లలోనూ అద్భుత ఆటగాళ్లకు కొదువలేదు. తమ అస్త్రశస్త్రాలను
ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేమని, మరికొంత గడువు కావాలని సింగరేణి సంస్థ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
సత్తుపల్లి బస్టాండ్ దగ్గరలో జీప్లస్-1 తరహాలో ఆధునిక హంగులతో గ్రంథాలయ భవనాన్ని నిర్మించతలపెట్టారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు, విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
‘‘ఎమర్జెన్సీ అలర్ట్: సివియర్’’.. అనే హెచ్చరికతో గురువారం మధ్యాహ్నం స్మార్ట్ఫోన్లకు వచ్చిన మెసేజ్ దేశవ్యాప్తంగా చాలామందిని భయపెట్టింది.
స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చించనున్నారు. శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ కోసం ఏడాది క్రితం నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తూ �
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు ఎత్తేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదని టీడీపీ శాసన సభా పక్ష నేతలు హెచ్చరించారు.
మోటార్ సైకిల్ రేసింగ్కు సర్వం సిద్ధం
ఐసీసీ వన్డే వరల్డ్కప్ ట్రోఫీ హైదరాబాద్ టూర్ లో అభిమానులను అలరించింది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా గురువారం చార్మినార్, హుస్సేన్సాగర్ వద్దకు ట్రోఫీని తీసుకెళ్లారు.
స్వరాష్ట్రంలోనే ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలోనే ఆలయాలకు పూర్వ వైభవం వస్తున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు.
ఆలు లేదు సూలు లేదు.. కొడుకు పేరు ఏదో అన్న చందంగా ఉన్నది అంధజ్యోతి తీరు. ధరపై తుది నిర్ణయం (రేట్ ఫైనల్) కాని టెండర్లలో గోల్మాల్ జరిగినట్టు ఒక్క అంధజ్యోతికి మాత్రమే కనిపించింది. ప్రభుత్వంపై విషం కక్కడమే ల
సీఎం కేసీఆర్ భోళా శంకరుడు.. అడగకముం దే వరాలిచ్చే గొప్ప మనిషి’ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కొనియాడారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి ఆయన సారథ్యంలోని సర్కారుకు పట్టంగ�
రోయింగ్లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. పురుషుల క్వాడ్రపుల్ స్కల్స్లో సత్నాం సింగ్, పర్మిందర్, జాకర్ ఖాన్,
ఆసియా క్రీడల్లో సునీల్ ఛెత్రి గోల్తో నాకౌట్ ఆశలను భారత ఫుట్బాల్ జట్టు సజీవంగా ఉంచుకొంది. గ్రూప్-ఎ మ్యాచ్లో
వరల్డ్ చాంపియన్షిప్లో టీనేజ్ రెజ్లర్ అంతిమ్ పంగల్ కాంస్యంతో మెరిసింది. అంతేగాకుండా 53 కిలోల విభాగంలో దేశానికి పారిస్ ఒలింపిక్ బెర్త్ను అందించింది. గురువారం జరిగిన కాంస్య పోరులో అంతిమ్ 16-6తో
బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య గురువారం జరగా ల్సిన తొలి వన్డే వర్షంతో రద్దయింది. 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన
కాంగ్రెస్ అంటే నమ్మకమని, పార్టీ హామీ ఇచ్చిందంటే అమలు చేసి తీరుతుందని మాజీ మంత్రులు శ్రీధర్బాబు,
చ్చే ఏడాది జరిగే డేవిస్ కప్ వరల్డ్గ్రూప్-1 ప్లేఆ్ఫ్సలో పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. డ్రా వివరాలను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య విడుదల
ప్రముఖ భరతనాట్య కళాకారిణి సరోజ వైద్యనాథన్ గురువా రం తెల్లవారుజాము 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆ మె కోడలు రమ వైద్యనాథన్ చెప్పారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.
ప్రాణాలకు తెగించి 650 మీటర్ల లోతున భూమి పొరల్లోకి వెళ్లి బొగ్గును వెలికితీస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గుగని కార్మికుల బతుకులకు కేంద్రం భరోసా కరువయింది. సంపాదించిందంతా ఆదాయపు పన్ను కట్టడానిక�
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అలవిగాని హమీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు,
ప్రతి గల్లీని సీసీ రోడ్డుగా మార్చి మున్సిపాలిటీ రూపురేఖలను మారుస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో 228.56 కోట్లు, 3వ వార్డులో 227.30 కోట్లలో నిర్మిస్తున్న సీసీ రో
భారత్లో వైద్య విద్య అభ్యసించినవారు నేరుగా అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో వైద్యసేవలు అందించేందుకు మార్గం సుగమమైంది.
దాదాపు 300 రకాల సైన్స్ అవార్డులను రద్దుచేస్తూ, వాటి స్థానంలో సరికొత్తగా ‘రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల్ని’ ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
సీఎం కేసీఆర్ సమర్థవంతంగా అమ లుచేస్తున్న దళితబంధు పథకంతో దళితులు ఆర్థిక పురోగతిని సాధిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందాయంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనేనని, ప్రతీ పైసా ప్రజోపయోగానికే వినియోగిస్తున్నట్లు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అన్నారు. గురువారం మండలంలోని పలు పంచాయతీల్లో రూ.3.10క�
సమైక్య పాలనలో డయాలసిస్ పేషెంట్లు చికిత్స కోసం అరిగోసపడేది. హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాల్లోని ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేలకు వేలు ధారపోస్తూ ఆర్థికంగా చితికి పోవాల్సి వచ్చేది.
ఓ పేదింటి బిడ్డ కల నెరవేరింది. తండ్రి ఫొటో గ్రాఫర్గా, తల్లి బ్యూటీషియన్గా రోజూ పనిచేస్తేనే పూట గడిచే ఇంట్లో పుట్టిన ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు సాధించింది. పూర్తిగా ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివిన
ఎంతో కష్టపడి చదివి, మెరిట్ ర్యాంక్ సాధించి, పవిత్రమైన వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు, ఘనమైన చరిత్ర గల గాంధీ వైద్య కళాశాల ఖ్యాతిని మరింతగా పెంచేలా క్రమశిక్షణతో మెలగాలని గాంధీ వైద్య కళాశాల ప్రిన్
దేవుడి దర్శనానికి వచ్చిన మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన 55 మంది ఆకతాయిలను షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. సెల్ఫోన్లు అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగను కూడా షీ టీమ్స్ అరెస్టు చేశాయి.
వడ్డీ వ్యాపారుల చేతిలో దెబ్బలు తిన్న ఓ మాజీ హోంగార్డు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ రూపేశ్ వివరాలను వ�
విపత్కర పరిస్థితుల్లో ఒక్క ఫోన్ కాల్ చేస్తే కుయ్.. కుయ్ అని మన ఎదుట నిలిచే వాహనం 108. రోడ్డు ప్రమాదమైనా, ప్రసవ సేవలైనా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా, గుండెపోటుకు గురైనా బాధితుడిని దవాఖానకు చేర్చడానికి �
తెలంగాణలో వచ్చేనెల 10న కాంగ్రెస్ బీసీ గర్జన సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు(వీహెచ్) వెల్లడించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం ఓ వర్గానికి కొమ్ముకాస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు.
రాష్ట్రంలోని పేదల కోసం మరిన్ని పథకాలు అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వేగం పెంచింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ కింద తమ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తున్నట్టు ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయ
జాతీయ నాయకత్వం వైఖరిపై సీనియర్ల తీవ్ర అసంతృప్తి.. కాంగ్రెస్, బీఆర్ఎ్సలోకి వరుసగా వలసలు..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వేములవాడ రాజన్న ఆలయ నిధుల మళ్లింపు వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఓ కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలోకి రూ.9 వేల కోట్లు వచ్చి పడ్డాయి. అయితే జరిగిన తప్పిదాన్ని గ్రహించిన బ్యాంకు అధికారులు.. అతనిని బుజ్జగించి, బతిమాలి అతని ఖాతా నుంచి తిరిగి ఆ డబ్బును
తమిళనాడుకు కావేరి జలాల విడుదల వివాదం కర్ణాటకలో ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారంలో ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు రోజుకు 5వేల
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికి సహాయకుడిగా పనిచేసిన సూరీడుపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదుచేశారు.
గాలిలో ఎగురుతున్న విమానం డోరును తెరిచేందుకు ప్రయత్నించింన ఓ ప్రయాణికుడ్ని దేహశుద్ధి చేసి అరెస్టు చేసిన ఘటన గురువారం అగర్తలాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి గువాహటీ మీదుగా అగర్తలా
తెలంగాణ డీఎ్ససీ పరీక్షలకు సంబంధించిన సిలబ్సను విద్యాశాఖ అధికారులు గురువారం ప్రకటించారు.
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల (కర్నూ లు) ఉదంతంలో ఆమె మరణాన్ని చులకన చేస్తూ మాట్లాడిన పోలీసు అధికారి డానియల్
శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో విశేష ప్రతిభ చూపించే వారికి అత్యంత ఉన్నతమైన రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ల పేరుతో అవార్డులు ఇవ్వాలని గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ కింద తమ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
మహిళలు హిజాబ్ ధరించకపోవడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఇరాన్ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు హిజాబ్ ధరించకపోయినా, అలాంటి మహిళలకు మద్దతు తెలిపినా
ఒడిసాకు చెందిన యువ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతీ నాయక్కు ప్రతిష్ఠాత్మకమైన నార్మన్ ఇ బోర్లాగ్ అవార్డు లభించింది. ఆమెను విశిష్ట యువ శాస్త్రవేత్తగా గుర్తిస్తూ 2023 సంవత్సరానికిగానూ ఈ పురస్కారాన్ని
అనుమతులకు సంబంధించి అత్యంత కీలకమైన కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గట్టెక్కేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్లో మత, మైనార్టీల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, క్రమేణా ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తోందని ఐక్యరాజ్య సమితి మైనార్టీ వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్ డి వెరెన్నెస్ ఆందోళన
స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి కల్పించడంతోపాటు ప్లాస్టిక్ను నిషేధించడంలో భాగంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో బర్తన్ ...
పీజీ వైద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్ పీజీ 2023 కటా్ఫను తగ్గించడంతో మరోమారు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
తెలంగాణ కొంగు బంగారం సింగరేణి నిండా మునుగుతోంది. విద్యుత్, బొగ్గు కొనుగోళ్ల రూపేణా తెలంగాణ విద్యుత్ సంస్థలు చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు గుట్టల్లా పేరుకుపోతున్నాయి.
వినాయక చవితి సందర్భంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా 11వ వేజ్బోర్డు బకాయిలు రూ.1450 కోట్లు సింగరేణి కార్మికుల ఖాతాల్లో పడ్డాయి.
జీనోమ్ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
దళిత బంధు పథకానికి అసలే నిధుల కొరత! ఆపై.. ముంచుకొస్తున్న ఎన్నికలు
చాయ్ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయకు’ అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Top Headlines @9PM, telugu news, breaking news, animal movie, vijay antony,
బాలివుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం జవాన్ క్రేజ్ ఇప్పటికి తగ్గలేదు.. కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.. విడుదలైన అతి కొద్ది రోజుల్లోనే రూ.వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరనుంది.. ప్రస్తుతం రూ.900 కోట్లను రాబట్టింది.. తాజాగా మరో గు
యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జ
మోడీ నాటకానికి తెరపడిందని, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు యదాతథంగా జరుగుతాయన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. ఇవాళ ఆయన హనుమకొండ జిల్లాలో మాట్లాడుతూ.. పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు ప్లాప్ అయ్యిందని, breaking news, latest news, telugu news, boinpall
Tiger Nageswara Rao:మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిష�
Neha Shetty: ప్రస్తుతం గత కొన్ని రోజులుగా నేహాశెట్టి పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నేహా శెట్టి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా అమ్మడికి మాత్రం వరుస అవకాశాలను అందించింది. అయితే నేహశ�
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ తలరాతనే మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్ ప్రజెంట్ చేస్తుండగా.. భూషణ్ కుమార్ నిర్మ�
వేల సంవత్సరాల జీవవైవిధ్యానికి పశ్చిమ కనుమలు కేంద్రంగా ఉన్నాయి. వేల ఏండ్ల నాటి వృక్షజాతులు, క్రిమికీటకాలు ఇక్కడ మనుగడ సాగిస్తున్నాయి.
గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవ సమయంలో నవజాత శిశువు మృతిచెందింది.
రాష్ట్ర పోలీస్శాఖ నిరంతర ప్రోత్సాహంతో సీఐడీలోని ఫింగర్ ఫ్రింట్స్ బ్యూరో నిపుణుల గనిగా అవతరించింది.
పొదిలిలో ఆక్రమ ణలు తొలగించేందుకు నగర పంచాయతీ అధికారులు సిద్దమయ్యారు.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వచ్చే నెల రెండున సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. నల్లగొండలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ హబ్తోపాటు సూర్యాపేటలో ప�
సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ర్టాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చ
కృష్ణా జలాల వాటా విషయంలో సీఎం కేసీఆర్ వాదనే నిజమని తేలింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం నెరవేరబోదని తేటతెల్లమైంది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునలే ఈ విషయాన్ని వి
వైద్యారోగ్య శాఖలో 310 ఫార్మసిస్టు పోస్టులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలో 105 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శుక్రవారం తెలం
విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉండేదో తెలియంది కాదు. బూజు పట్టిన ర్యాకులు, విరిగిన కుర్చీలు, చిరిగిన పుస్తకాలు, ఉద్యోగార్థులకు మచ్చుకైనా కనిపించని పోటీ పరీక్షల మెటీరియ�
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదన్న కోపంతో ఓ నాయకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అతడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిసి కూడా పో
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు చార్జిషీట్ వేసేందుకు సీసీఎస్ ఆధీనంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సిద్ధమవుతున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు 107 మందిని సిట్ అరెస్టు చేసింది.
భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో నికర వ్యక్తిగత పొదుపు పడిపోతోంది. ఇదే సమయంలో అప్పులు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి. 2021 మార్చి నాటికి జీడీపీలో 11.5 శాతంగా ఉన్న ఈ పొదుపు 2023 మార్చి నాటికి 5.1 శాతానికి (రూ.6.7 లక్షల కోట్లు) పడిపోయింది...
ఆమె మైదానంలో కాలుపెడితే.. మూడు క్రీడల చాంపియన్. ఒడ్డున నిలబడి తీర్పు చెబితే తిరుగులేని అంపైర్. విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని గుర్తించడంలో కిటుకు తెలిసినఫిజికల్ డైరెక్టర్.
ట్టు ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను చెప్పారు. ఏఎంసీ చైర్మన్ ముత్తినేని విజయశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందటంతో ఆయనస్థానంలో మానేపల్లిని ఖరారు చేశారు.
ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నిబంధనల్లో విప్లవాత్మక మార్పులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శ్రీకారం చుట్టింది. రూ.25 లక్షలు పైబడిన బకాయి పడి, చెల్లింపు సామర్థ్యం ఉన్నప్పటికీ...
నేనొక గృహిణిని. మూడేళ్ల బాబు ఉన్నాడు. రెండో బిడ్డకు వెళ్లాలా, వద్దా అనే ప్రశ్న నన్నూ నా భర్తనూ వేధిస్తున్నది. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునేవారు సింగిల్ చైల్డ్కే పరిమితం అవుతున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్వర్గసీమ శాండల్వుడ్ అధినేత చండ్ర చంద్రశేఖర్ను అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా...
భారత ఫార్మా రంగంలో మరో భారీ టేకోవర్ చోటు చేసుకుంది. గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ (జీఎల్ఎస్) ఈక్విటీలో 75 శాతం వాటాను నిర్మా లిమిటెడ్కు విక్రయించాలని...
క్రిషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్కో).. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ల్లో బయో ఇథనాల్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది...
భద్రతా కారణాల దృష్ట్యా విశాఖపట్నం-కిరండోల్ మధ్య రాకపోకలు సాగించే రైళ్లను ఈనెల 29వ తేదీ వరకు విశాఖ-దంతెవాడ మధ్య నడపనున్నట్టు వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.
ఉరూజ్ అస్ఫక్.. యూట్యూబ్లో ఓ కామెడీ సంచలనం. ఇడెన్బర్గ్ కామెడీ అవార్డ్స్ వేదిక మీద పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయురాలు కూడా. ముంబై జీవితంలోని చీకటి వెలుగులతో హాస్యాన్ని పండిస్తారామె.
చేతబడిని ఇంగ్లిష్లో ‘బ్లాక్ మ్యాజిక్' అంటారు. బ్లాక్ కలర్ డ్రస్లో కలర్స్ స్వాతి చేస్తున్నదీ అలాంటి కనికట్టే. కాకపోతే.. ఇది వలపుబడి! కంటిచూపుతో కట్టిపడేసే గ్లామర్ విద్య!
నగరంలో డెంగ్యూ విజృంభిస్తోంది. పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉండడం, దీనికితోడు అడపాదడపా వర్షాలు కురుస్తుండడం...డెంగ్యూ కారక దోమల వ్యాప్తికి అనుకూలంగా మారింది.
రీజెన్సీ సిరామిక్స్ లిమిటెడ్ మళ్లీ ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్లోకి అడుగు పెట్టింది. తయారీ యూనిట్లపై దాదాపు రూ.70 కోట్ల పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని ప్రారంభించిన...
సామర్థ్య వినియోగాన్ని పెంచుకోవడంతో పాటు విలువ చేర్చిన ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించాలని జీఓసీఎల్ కార్పొరేషన్ భావిస్తోంది. దీర్ఘకాల వృద్ధి కోసం ఎలక్ట్రిక్ వాహనాలు, దేశీయంగా చిప్ ఉత్పత్తి...
విజయదశమి తర్వాత విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారుల్లో హడావిడి మొదలైంది.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు బదులు గ్యారంటీ పింఛన్ స్కీమ్ (జీపీఎస్) అమలు చేయాలన్న మంత్రి వర్గం నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండి పడుతున్నారు.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీఐ పోస్టుల పెంపునకు సీపీ రవిశంకర్ అయ్యన్నార్ ప్రతిపాదనలు పంపించారు.
అవినీతి ఆరోపణలతో చిత్తూరులోని మార్కెట్ బ్రాంచ్ సబ్ పోస్టు మాస్టర్ రాంకుమార్ను సస్పెండ్ చేసినట్లు చిత్తూరు తపాలా డివిజన్ సూపరింటెండెంట్ లక్ష్మన్న గురువారం తెలిపారు.
సీఎం జగన్ చేతగాని పాలనతో రాష్ట్రం అప్పులపాలైందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రజలకు భిక్షాటనే గతి అయిందన్నారు.
చిత్తూరులో ప్రారంభించిన బీసీ భవన్ శిలాఫలకంలో మాజీ సీఎం, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు పేరును అధికారులు మరిచారు.
దాశరథి కృష్ణమాచార్య, నెల్లూరి కేశవస్వామి, జిలానీ బానో మొదలైన వామపక్షవాద, జాతీయవాద సాహితీవేత్తల రచనల గురించి చర్చించినప్పటికీ హైదరాబాద్ రాష్ట్ర, తెలంగాణ సాహిత్య చరిత్రలో...
పర్యావరణవేత్త, సామాజిక చింతనాపరుడు కెప్టెన్ జలగం రామారావు. తన 94వ ఏట మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. ప్రత్యేకంగా పర్యావరణం, కాలుష్యం అంశాలపై...
కాణిపాక బ్రహోత్సవాలలో భాగంగా గురువారం మూషిక వాహనంపై వినాయకస్వామి ఊరేగారు.
పుంగనూరు ఘటనలో వి.కోట టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. రెండున్నర నెలలుగా అజ్ఞాతంలో ఉన్న వీరికి గురువారం న్యాయమూర్తి సురే్షరెడ్డి బెయిల్ మంజూరు చేశారు.
పీజీవైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయం విస్మయాన్ని కలిగిస్తోంది. నీట్ పీజీ–2023 కౌన్సిలింగ్ అర్హత కటాఫ్ను...
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు బదులు గ్యారంటీ పింఛన్ స్కీమ్ (జీపీఎస్) అమలు చేయాలన్న మంత్రి వర్గం నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండి పడుతున్నారు.
ఔటర్ రింగు రోడ్డులో మరో ఇంటర్ ఛేంజ్ అందుబాటులోకి రానుంది. 158 కిలోమీటర్ల ఔటర్ రహదారిలో తొలుత 19 ఇంటర్ ఛేంజ్లు ఉన్నాయి. కాగా.., వాహనాల రద్దీ, స్థానికుల డిమాండ్ మేరకు కోకాపేట, నార్సింగి, మల్లంపేట - శంభీపూర�
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులను మందులు బయట కొనుక్కోమనడం నేరమని, ఆసుపత్రిలో ఎప్పుడూ పూర్తి స్థాయిలో మందులు ఉండాలని ఏడీఎంహెచ్వో జి.ప్రకాశం వైద్యులకు సూచించారు.
నాయుడుపేట ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సీఐ ఆర్యూవీఎస్ ప్రసాద్ తెలిపారు.
సముద్రతీరంలో భక్తులపై చేపదాడి చేసిన ఘటన వాకాడు మండలం తూపిలిపాళెంలో గురువారం జరిగింది.
పాయసం వండి ఉట్టి మీద పెట్టాం ఉత్సవాలు చేసుకోండీ ఉత్సాహంగా నృత్యాలు చేయండి అన్నలకు, తండ్రులకు హారతులు పట్టండి...
మండలంలోని ఎం.కె.పట్నం శివారు ఛటర్జీపురంలో గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్లో బుధవారం కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు, అతని అనుచరులు నరికివేసిన జామ, అరటి తోటలను గురువారం ఉదయం తహసీల్దార్ వరహాలు, ఎస్ఐ నాగకార్తీక్ పరిశీలించారు.
ఉమ్మడి జిల్లాలోని జనసేన నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు శని, ఆదివారాల్లో సమావేశం కానున్నారు.
గ్రామ స్వరాజ్ యాప్ ద్వారా పంచాయతీల్లో నగదురహిత పద్ధతిలో సేవారుసుముల వసూళ్లు ప్రారంభించినట్లు జడ్పీ సీఈవో ప్రభాకర్రెడ్డి తెలిపారు.
త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి నియమ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని అధికారులకు కలెక్టర్ షన్మోహన్ సూచించారు.
దౌల్తాబాద్లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు.
మండలంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ టీఎ్సపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఉమెన్ కేటగిరిలో 4వ ర్యాంకు సాధించింది.
పౌష్టికాహారంతో విద్యార్థులకు మెరుగైన ఆరో గ్యం సాధ్యమవుతుందని కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు.
జనసేన సభ్యత్వం పొందిన వారికి ఆ పార్టీ అధ్యక్షుడు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారని జనసేన తుంగతుర్తి నియోజకవర్గ నాయకుడు సిరుపంగి అరవింద్కళ్యాణ్ అన్నారు.
ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తెలిపారు.
బస్సులో పోగొట్టుకున్న పర్సును ప్రయాణికురాలికి అందించి ఆర్టీసీ కానిస్టేబుల్ తన నిజాయి తీని చాటుకున్నాడు.
చిత్తూరు అసిస్టెంట్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏ.వెంకట్రమణ పదోన్నతిపై తిరుపతికి బదిలీ అయ్యారు.
మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మించిన మడిగెల (దుకాణాల)కు ఈ నెల 27న అద్దె వేలం నిర్వహించనున్నట్టు మార్కెట్ కార్యదర్శి ఉమామహేశ్వర్రావు తెలిపారు.
జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో యువత భాగస్వాములై పశుగణాభివృద్ధితో ప్రయోజనం పొందాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ప్రభాకర్ సూచించారు.
సచివాలయాల్లో 540 పౌరసేవలను అందుబాటులో ఉంచామని డీఆర్వో రాజశేఖర్ తెలిపారు.
పట్టణంలోని రాయగిరి పరిధి బాలంపల్లి వెళ్లే మార్గమధ్యలో నెలకొన్న మురికినీటి సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్కుమార్ కోరారు.
కలలు కన్నారు.. ఆ కవలలు మెడిసిన సీట్లను సంపాదించారు.
మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఓ వానరం ప్రమాదవశాత్తు గాయపడి మృతిచెందింది.
స్వాతంత్య్ర సమరయోధురాలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన మాతృమూర్తి ప్రమీలమ్మ(95) గురువారం మృతి చెందారు.
అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 25న విజయవాడలో తలపెట్టిన సమ్మెలో పాల్గొంటున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని వర్కర్లు ప్రకటించారు.
ఉమ్మడి జిల్లాలోని జనసేన నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు శని, ఆదివారాల్లో సమావేశం కానున్నారు.
తవణంపల్లె మండలంలో నాలుగు డెంగ్యూ కేసులు నమోదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పంటలకు మద్దతు ధర పెంపు అన్నదాతలకు కొంత ఊరటనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధర సెప్టెంబరు 6 నుంచి అమల్లోకి వచ్చింది. 2023-2024 వానాకాలం సీజన్లోని వివిధ పంటలకు మద్దతు ధర వర్తించనుంది.
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ ఈక్విటీ సూచీలు గురువారంనాడు కూడా భారీగా నష్టపోయాయి. బ్యాం కింగ్, ఆటో, ఫైనాన్షియల్ కంపెనీల కౌంటర్లలో...
తెగుళ్ల బారిపడిన మిర్చి పంటను ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు గురువారం పరిశీలించారు.
జిల్లాలో బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 20 మండలాల్లో వర్షం కురిసింది.
ఇటీవల సీసీఎల్ఏ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఎంపీడీవోలుగా పదోన్నతిపై వచ్చిన ఈవోపీఆర్డీలకు మండలాలను కేటాయిస్తూ జడ్పీ సీఈవో ప్రభాకర్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న పంచాయతీలకు కొసరు నిధులు వచ్చాయి.
శతాబ్దాల నాటి అరుదైన గొర్రె జాతులకు ఎట్టకేలకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్బీఏజీఆర్) గుర్తింపు లభించింది. నాటు గొర్రెలుగా ముద్రపడిన నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు శ�
సీతా రంజిత్ రెడ్డి.. సంపన్న కుటుంబంలో పుట్టారు. భర్త రంజిత్ రెడ్డి వ్యాపారవేత్త, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు.ఆమె ఆలోచనలు మాత్రం సామాన్యుల చుట్టూ తిరుగుతుంటాయి.
మూసీ పరివాహక ప్రాంతం పూర్తిగా విషపూరితంగా మారిందని, గోదావరి జలాలతో గొలుసుకట్టు చెరువులను నింపి, కలుషిత నీటి నుంచి విముక్తి కల్పించాలని గోదావరి జలాల సాధన సమితి కన్వీనర్ పిట్టల అశోక్ డిమాండ్ చేశారు.
పేదలకు సొంతింటి కలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ అన్నారు.
మండలంలో పలు విద్యుత ట్రాన్సఫార్మ ర్లకు ఫెన్సింగ్ లేనందున ప్రమాదం పొంచి ఉంది.
పత్తి చేలకు తెగులు సోకుతుండడంతో రైతులకు గుబులు పట్టుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి చేలు ఏపుగా వస్తున్న సమయంలో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న పత్తి చేలకు ఊడ రాలుట, పేనుబంక వంటి తెగులు సోకుతుంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి
ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0’ కార్యక్రమంలో భాగంగా నగరంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం చేపట్టారు
నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాలను ఎన్నికల నమోదు అధికారి స్వప్నిల్ దినకర్ గురువారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కితే హంద్రీ నీవా నీటితో చెరువులు నిండుతాయా?
[00:15]పండగలను దృష్టిలో పెట్టుకొని అమృత్ మహోత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్ ప్రత్యేక పథకాన్ని అక్టోబరు 31 వరకూ కొనసాగిస్తున్నట్లు ఐడీబీఐ బ్యాంక్ వెల్లడించింది.
తాళం వేసిన ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం ఖజానా నుంచి ఐదు కోట్ల రూపాయల మేరకు నిధులను తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా శనివారం వేములవాడ పట్టణ బంద్ పాటించాలని నిర్ణయించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
నిరుపేదలకు వరం గృహలక్ష్మి పథకమని, కరోనా కారణంగానే ఆలస్యమైందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు.
జిల్లాలో అక్రమ మద్యం ప్రవహిస్తోంది. పొరుగు రాష్ర్టాల నుంచి దిగుమతి అవుతోంది. బ్రాండెడ్ రకాలు దిగుమతి అవుతుండడంతో మద్యం ప్రియులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలోని ఆర్థికంగా బలోపేతమైన ఓ పట్టణంలో ప్రతిరోజు రూ. 5 లక్షల విలువైన అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు అంచనా. అక్కడ ప్రభుత్వ మద్యం షాపులు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి దివంగత పాల్వాయి గోవర్దన్రెడ్డి సతీమణి సృజమని(78) అనా రోగ్యంతో బుధవారం మృతిచెందారు.
మునుగోడు ని యోజకవర్గ అభివృద్ధే త న లక్ష్యమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రె డ్డి అన్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒకమోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేద ని, మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఎమ్మెల్యే నోము ల భగత అన్నారు.
వైసీపీ అధిష్ఠానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలు కేంద్రంగా ఈ ప్రజా దోపిడీకి లైసెన్స్లు ఇచ్చి మరీ వ్యాపారం చేయిస్తున్నారు. అడ్డు చెప్పాల్సిన అధికారులు నోళ్లు కుట్టేసుకున్నారు.
రాష్ట్రప్రభుత్వం ఏకపక్షంగా జీపీఎస్ విధానాన్ని ఉద్యోగుల నెత్తిన రుద్దుతూ గ్యారెంటెడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్) బిల్లును కేబినెట్లో ఆమోదించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు పెద్దఎత్తున్న ఉద్యమించడానికి నిర్ణయించాయి.
వ్యవసాయం అంటేనే గాలిలో దీపం వంటి పరిస్థితి. విత్తనం వేసినప్పటి నుంచే రైతులకు ఇబ్బందులు మొదలవుతాయి. ఎందుకంటే వేసిన విత్తనం నాణ్యమైనదేనా.. లేదా? అనేది మొదటి అనుమానం.
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ డాక్టర్ బి గోపి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే చి రుమర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు.
అడవులు వేగంగా అంతరించిపోతున్న తరుణంలో అడ్డుకుని వాటిని పరిరక్షించేందుకు అటవీ సంరక్షణ చట్టాన్ని కఠిన నిబంధనలతో తీసుకువచ్చారని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.
జిన్నారం, సెప్టెంబరు 21: పారిశ్రామిక మున్సిపాలిటీ బొల్లారంలో చేపట్టిన మిషన్ భగీరథ పనులు నిదానంగా సాగుతుండటంతో రహదారులపై తీసిన గోతులు స్థానికులకు ఇక్కట్లు కలిగిస్తున్నాయి.
జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన మగ శిశువు మృతి చెందడంపై వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు.
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కవి గురజాడ అప్పారావు అని సాహీతీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జ్యోశ్యుల కృష్ణబాబు అన్నారు.
స్వీట్ కార్న్: ఒక కప్పు, శనగపిండి: పావు కప్పు, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: కొద్దిగా, నూనె: వేయించడానికి సరిపడా.
మంచాల చెర్వుకట్టపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వర్గల్, సెప్టెంబరు 21: తెలంగాణలో కళలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, ఆటల రూపంలో, పాటల రూపంలో కళాకరులు సమాజంలో జరుగుతున్న విషయాలను వివరిస్తూ మార్గదర్శకులు అవుతున్నారని, నేటి విద్యార్థులు చదువులతో పాటు కళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
యాదవ కుటుంబాలు ఆర్థికాభివృద్థి చెందేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
కాపు సంక్షేమ సేన శంఖారావం పూరిం చనుంది. వచ్చే ఆదివారం పాలకొల్లులోని ఓ ప్రైవేటు పంక్షన్ హాలులో కాపు సంక్షేమ సేన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించడానికి సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య పిలుపునిచ్చారు.
గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గురువారం ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
సాలూరు మండలం తుండ పంచా యతీ పరిధిలో ఉన్న కొడంగివలస గిరిజన తండాలో పోలీసులమని చెప్పి ఇంటి లోకి చొరబడి నలుగురు ముసుగు దొంగలు దోపిడీ చేశారని గిరిపుత్రులు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఖండ్యాం రోడ్డును ఎంపీడీఓ శ్యామలా కుమారి గురువారం పరిశీలించారు. బ స్సు సౌకర్యం లేక తాము పడుతున్న ఇబ్బందులపై విద్యార్థులు ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో మరో 90 రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరుతుందని, అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ నాయకుడు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.
అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫోల్వాల్ట్లో పతకం సాధించిన ఏఆర్ కానిస్టేబుల్ పి.సన్యాసి నాయుడు ఎస్పీ దీపికా గురువారం ఆమె కార్యాలయంలో అభినందించారు.
సీఎం జగన్మోహన్రెడ్డి ధనదాహ ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్ మండిపడ్డారు.
వంశధారకు వరదొస్తే చాలు.. నదీ తీర ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు కరువవుతోంది. నదిలో నీటిమట్టం పెరిగితే.. వారి గుండెల్లో గుబులు రేగుతుంది. ఒడిశాలోని వంశధార క్యాచ్మెంట్ ప్రాంతాలైన మోహన, గుణుపూర్ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురిస్తే.. వరదనీటితో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.
మండల పరిధిలోని చిన్నగోల్కొండలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. గురువారం ఆర్ఐ సంజీవ అధ్వర్యంలో జేసీబీతో కట్టడాలను కూల్చివేశారు.
ఎన్ని తరాలు మారినా గురజాడ రచనలు ప్రజల మదిలో నిలిచే ఉంటాయని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. మహాకవి గురజాడ అప్పారావు 161వ జయంతిని పురస్కరించుకుని విజయనగరంలోని ఆయన స్వగృహంలో చిత్రపటానికి గురువారం పూలమాల వేసి నివాళి అర్పించారు.
మున్సిపాల్టీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రీజనల్ డైరెక్టర్ నాగరాజు చెప్పారు.
విద్యార్థి దశ నుంచి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని.. దానిని సాధించడంలో జీవితానికి ఒక నిర్వచనం ఉంటుందని జాతీయ షెడ్యూల్ తెగలు, కులాల కమిషన్ సభ్యుడు అనంతనాయక్ అన్నారు.
గార మండలం కె.మత్స్యలేశం బీచ్లో ఈ నెల 19న గల్లంతైన పదో తరగతి విద్యార్థి కూన ప్రవీణ్ (15) మృతదేహం పోలాకి మండలం రాజారాంపురం తీరంలో గురువారం గుర్తించారు.
సాధారణంగా క్రీడాకారులకు, సినిమా యాక్టర్లకు అభిమా నులు ఉంటారు.
తాడివలస పంచాయతీ కార్యదర్శి వెంకటరావు ఇంటి పన్నులు పంచాయతీ ఖాతాకు జమచేయకుండా అవకతవకలకు పాల్పడ్డారం టూ తాడివలస గ్రామానికి చెందిన చిగులపల్లి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎంపీడీవో సీపాన హరిహరరావు గురువారం విచారణ చేపట్టారు.
చర్లగూడెం రిజర్వాయర్లో భూములు కోల్పోయిన తమకు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మండలంలోని ఖుదాభక్ష్పల్లి, శివన్నగూడ, రాంరెడ్డిపల్లి బాధిత భూ నిర్వాసితులు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని కోరారు.
సమస్యల పరిష్కారానికి ఉద్యోగులంతా ఐక్యంగా ముందుకు సాగాలని మునిసిపల్ ఎంప్లాయీస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ జి.ప్రభాకర్యాదవ్, కోకన్వీనర్ పర్వతాలు, శ్రీనివా్సగౌడ్ అన్నారు.
పాత గొడవల నేపథ్యంలో అలుగులగూడెం – దెందులూరు గ్రామాలకు చెందిన రెండు సామాజిక వర్గాలకు చెందిన యువకుల మధ్య జరిగిన కొట్లాట తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
వసతి గృహ విద్యార్థుల ఆరో గ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికా రి (డీఐవో) డాక్టర్ టి.జగన్మోహనరావు సిబ్బందిని సూచించారు.
ప్రభుత్వం సచివాలయాలకు అందించిన ఫాగింగ్ యంత్రాలు మూలకు చేరాయి. దోమల వ్యాప్తి నివారించి, పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వీటిని అందించింది. అయితే అధికారులు వీటి వినియోగంపై శ్రద్ధ చూపకపోవడంతో అట్ట పెట్టెల్లోనే భద్రంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఇచ్ఛా పురం నియోజకవర్గంలో దారుణ పరిస్థితులు నెలకొ న్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామ్ విమర్శించారు.
సైకో జగన పాలనకు రోజులు దగ్గరపడ్డాయని టీఎనఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు.
జ్వరంతో బాదపడుతున్న ఓ యువతి ఇటీవల శృంగవరపుకోట ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు బాగా నీరసంగా ఉండడాన్ని గమనించారు. సెలైన్ బాటిల్స్ ఎక్కించాలన్నారు. కానీ బెడ్లు ఖాళీగా లేవు. దీంతో బల్లపైనే వైద్యం అందించారు.
వంశధారలో గురువారం ఉదయం హఠాత్తుగా నీటిమట్టం పెరిగింది. ఒడిశాలో కురిసిన వర్షాలతో నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పడవ ప్రయాణాలు నిలిచిపోయాయి.
తోటపల్లి సాగునీటి ప్రాజెక్టులోకి గురువారం భారీగా వరద వచ్చి చేరింది. గత కొన్ని రోజులుగా ఒడిశాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పైప్రాంతం నుంచి 13,250 క్యూసెక్కుల నీరు తోటపల్లికి చేరింది.
మండలంలోని నిర్వాసిత గ్రామమైన బాసంగిని వరద చుట్టుముట్టింది. బుధవారం రాత్రి ఒడిశా రాష్ట్రంలోని రాయగడ, తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు కారణంగా నాగావళి నదికి వరద ఉధృతి ఎక్కువయ్యింది. దీంతో తోటపల్లి ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో సమీపంలోని బాసంగి గ్రామానికి ప్రమాద ఘంటికలు ఏర్పడ్డాయి.
కోటబొమ్మాళి ప్రకాషనగర్ కాలనీకి సమీపంలో గల కొండ పక్కన ఉన్న జగనన్నకాలనీకి ఆనుకొని ఉన్న చెత్తసంపద కేంద్రం ఏర్పాటుచేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. పంచాయతీ పరిధిలోని చెత్త సేకరించి ఇక్కడ డంప్ చేస్తుండడంతో కుళ్లి దుర్వాసన వస్తుండడంతో రోగాల బారినపడుతున్నామని, దీనిని మరోచోటికి మార్చాలని జగనన్నకాలనీవాసులు డిమాండ్చేస్తున్నారు. ఇక్కడ కాలనీలో 115 మందికి స్థలాలు కేటాయించారు. ప్రస్తుతం 70 ఇళ్లనిర్మాణం పూర్తికాగా 30 మంది గృహప్రవేశాలుచేశారు. జగ నన్న కాలనీలో ఇచ్చిన స్థలాల్లో ప్రభుత్వం అందించిన ఆర్థికసాయం సరిపోక పోవడంతో అప్పులుచేసి ఇళ్లు నిర్మించుకున్నామని పలువురు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కాలనీ పక్కన ఉన్న చెత్తసంపద కేంద్రంలో వేసిన తడి, పొడిచెత్త వల్ల దుర్వాసన వస్తుండడంతో ఇబ్బందిప డుతున్నామని పలువురు వాపోతున్నారు.కాలనీకి ఎటువంటి మౌలిక సదుపా యాలు లేకపోయినా అష్టకష్టాలుపడి ఇళ్లు నిర్మిం చామని, ఇంతలో ఇక్కడే చెత్త సంపద కేంద్రం ఏర్పా టుచేయడంతో దోమలు స్వైరవిహారంచేస్తుండడంతో అవస్థలు పడుతున్నామని తెలిపారు. తక్షణమే పంచాయతీ అధికారులు స్పం దించి చెత్తసంపద క్రేందాన్ని మరో చోటకు మార్చాలని వారు కోరారు. కాగా తాను చెత్తసంపద కేంద్రాన్ని పరిశీలించి, మరోచోటికి మారుస్తానని ఎంపీడీవో ఫణీం ద్రకుమార్ తెలిపారు.
బేతంచెర్లలో గురువారం వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవ్యతిరేకమని వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్ప వని ఆర్డీవో మురళి హెచ్చరించారు.
మండ లంలోని జర్జంగి పంచా యతీకి చెందిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ)వాహనంలో వ్యక్తిగత అంగడి సరుకులు తరలింపునకు నిర్వాహ కుడు గురువారం యత్నించాడు. సంబందిత వాహన నిర్వాహకుడు బొడ్డేపల్లి వెంకట రావు కొత్తపేటలో ఓ సూపర్ మార్కెట్ వద్ద సామగ్రి కొనుగోలుచేసి వాహనం ఎక్కిస్తున్నాడు. అయితే సమాచారం తెలుసుకున్న సీఎస్డీటీ కె.రాము హుటాహుటీనా అక్కడకు చేరుకొని వెంకటరావును మందలించి సామగ్రిని వాహనం నుంచి దింపించేశారు.
జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపికలను ఈ నెల 25 తేదీ నుంచి వేర్వేరు వేదికల్లో నిర్వహించనున్నట్టు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బీవీ రమణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 25న అండర్-14, 17 బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, లాన్టెన్నీస్, అర్చరీ పోటీలు, అండర్-14 బ్యాడ్మింటన్ పోటీలు శ్రీకాకుళంలో నిర్వహిస్తామన్నారు. 26న శ్రీకాకుళంలో బాల్బాడ్మింటన్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నీస్, సాఫ్ట్బాల్, తైక్వాండో, ఫెన్నింగ్తోపాటు అండర్-14, 17 బ్యాడ్మింటన్ బాలబాలికల పోటీలు జరుగుతాయన్నారు.
సభ్య సమాజం తలదించుకునేలా, ము ఖ్యంగా స్ర్తీలకు చెడ్డ పేరు తెచ్చే లా ప్రవర్తిస్తున్న మంత్రి రోజాపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు వనటౌన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులుగా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, రాష్ట్ర ప్రజలందరూ జగన రెడ్డి పాలనను అసహ్యించుకుంటున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు.
మండలంలోని మాకన్నపల్లి, రెంటికోట గ్రామాల్లో చెరువులు పూడికతో నిండిపోవడంతో ఆయ కట్టుకు నీరందడంలేదని రైతులు వాపోతున్నారు. చెరువులు గుర్రపుడెక్కలతో నిండి మైదానాలను తలపిస్తున్నాయి. రెం టికోటలో గ్రా మానికి ముఖద్వారం వద్ద ఉన్న పెద్దచెరువు, మాకన్నపల్లిలోని చెరువు పూర్తిగా పూడికతో ఉండడంతో పొలాలకు నీరు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు.తక్షణమే అధికారులు చెరువుల్లో పూడిక తొలగించి ఆయకట్టుకు సాగు నీరందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
సూర్యాపేట మునిసిపాలిటీ ఇండిన గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైనట్లు మునిసిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రస్థాయి అండర్–17, అండర్–14 వాలీబాల్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థి నులు ఎంపికయ్యారని కలిదిండి జడ్పీ హైస్కూల్ హెచ్ఎం స్వర్ణకుమారి తెలి పారు.
అభ్యుదయ కవి గురజాడ అప్పారావు విద్యార్థులకు ఆదర్శమని పలువురు వక్తలు అన్నారు.
జువ్వలపాలెంరోడ్డులో నిర్మిస్తున్న డ్రెయినేజీ నిర్మాణ అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మాణాలకు అడ్డుగాఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నామని మునిసిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సీతారామయ్య తెలిపారు.
విదేశీజీడి పిక్కలను దిగుమతి తక్షణమే నిలిపి వేసి, రైతులకు న్యాయం చేయాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాం డ్చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా కుమారుడు జునైద్అక్బారి పేర్కొన్నారు.
[23:45]ఈ రోజు ఈనాడు.నెట్లోని ఆసక్తికర వార్తలు మీ కోసం..
జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఇక నుంచి ఐటీ కంపెనీ కార్యక్రమాలు నిర్వహించే హబ్గా మారనుంది.
గ్రామాభివృద్ధికి పార్టీలకతీతంగా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
మక్తల్ పట్టణంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద గురువారం 11వ రోజు రిలే దీక్షలు కొనసాగగా, అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.
ప్రజలు సుభిక్షంగా.. ఆరోగ్యంగా.. ఆనందంగా ఉండాలనే సంకల్పంతో షాద్నగర్లో విశ్వశాంతి మహాయాగం నిర్వహించబోతున్నట్లు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణజ్యోతి స్వరూపానందస్వామీజీ వెల్లడించారు.
ఓటమి భయంతోనే వైసీపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ డోన్ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆరోపించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అక్టోబరు 4న ఓటరు తుది జాబితా ప్రచురించేందుకు అధికారం యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)లో గురువారం పెను ప్రమాదం తప్పింది. ట్యాంకర్లకు చమురు నింపే పంప్ ఒక్కసారిగా పగిలిపోవడంతో వేలాది లీటర్ల చమురు నింగిలోకి ఎగిసి రోడ్డు మీద పడింది.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన రైతువేదికల నిర్వహణ అధికారులకు భారంగా మారింది.
ప్రతీ కార్యకర్త కేసీఆర్లా పనిచేయాలని, ఉద్యమనేత.. బీఆర్ఎస్ అధినేతను మూడోసారి సీఎంను చేయడానికి కృషిచేయాలని ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.
అన్ని వర్గాలకు సమ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నాగర్కర్నూల్ పార్లమెంటరీ అబ్జర్వర్ పీవీ మోహన్ అన్నారు.
వందే భారత రైలు అనంతపురానికి గురువారం ఉదయం 10.40 గంటలకు చేరుకుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో స్టేషనకు చేరుకుని రైలును చప్పట్లు కేరింతలతో ఆహ్వానించారు.
విద్యాశాఖ పరిధిలోని సమగ్రశిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు నిరవధిక దీక్షలు విరమించి శుక్రవారం ఉదయం విధుల్లో చేరాలని,
కర్నూలు మార్కెట్ యార్డులో ఇప్పటిదాకా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపారు.
అధికార పార్టీ జోక్యంతోనే ఆలయాల్లో చోరీలు అధికమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ విమర్శించారు.
రైళ్లల్లో నేరాలకు పాల్పడ్డ రికార్డు ఉన్నవారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని జీఆర్పీ ఎస్పీ చౌడేశ్వరి సూచించారు.
నడిగడ్డలో భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జములమ్మ ఆలయ నూతన పాలకవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసి కొలువుదీరింది.
మండలంలోని చిగిలి గ్రామంలో ప్రసాద్ అనే యువకుడిపై బుఽధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన కుమార్, చిన్న ఈరన్న, వీరేష్ దాడి చేశారు.
మండలంలోని బైర్లూటిలో గిరిజన బాలుర వసతిగృహాన్ని పునఃప్రారంభించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోషియేషన్ (ఏఐఎస్ఏ) జిల్లా కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల చేతుల్లోనే ఉందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు అన్నారు.
అనంతపురం అర్బన పరిధిలోని రాం నగర్లో టీడీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం తొమ్మిదో రోజు కొనసాగాయి.
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని, ప్రభుత్వ ఫెన్షన విధానాన్ని పరిరక్షించాలని రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకూ స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు తెలిపారు
ఖరీఫ్, రబీ సీజన్లో వేరుశనగ పంట, కంది, వరి, సజ్జ, టమోట, వం టి సాధారణ పంటలు సాగు చేసేవారు. పంట సాగు చేసినా అతివృష్టి, అనావృష్టి, వివిధ రకాల తెగుళ్లతో పంట చేతికందక చివరికి అప్పులే మిగి లేవని రైతులు ఆవేదన చెందేవారు.
వనపర్తి మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఈ నెల చివరి వారం లేదా అక్టోబరు మొదటి వారంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రతి వ్యక్తికి తపాలా సేవలు అందించాలనే లక్ష్యంతో తపాలా శాఖ డాక్ కమ్యూనిటీ సేవలను నిర్వహిస్తోందని తెలంగాణ రాష్ట్ర సర్కిల్ తపాలా శాఖ సీపీఎంటీ ఐపీఓ కె.ప్రకాష్, సికింద్రాబాద్ ఐపీఓ ఎస్ఎ్సపీఓ వై.సురేష్ అన్నారు.
కూలి పనులకు వెళుతూ ఒకరు కానరాని లోకాలకు వెళ్లారు. కూ లి పనుల కోసం ఆటోలో వెళు తుండగా జరిగిన ప్రమాదంలో లక్ష్మీ నరసమ్మ (60) మృతి చెం దగా డ్రైవరు సహా మరో ఎనిమి ది మందికి గాయాలైనట్లు పోలీ సులు తెలిపారు. వివరాల్లోకెళితే....
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో సాయంతో హత్య చేసింది ఓ మహిళ.. నిందితులైన భార్యను, ఆమె ప్రియుడిని గురువారం అరెస్టు చేసినట్టు పి.గన్నవరం సీఐ ప్రశాంత్కుమార్, నగరం ఎస్ఐ పి.సురేష్ తెలిపారు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా 13,086పోస్టులతో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ జారీచేయాలని బీఎడ్, బీఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేశారు.
జడ్చర్ల మునిసిపాలిటీలోని నాగసాల సమీపంలోని చెరువును గురువారం ఎస్పీ నర్సిములు పరిశీలించారు.
ఒకటో తరగతి చదువుతున్న బాలిక తేలు కాటుకు గురై కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. గోకవరం మండలం ఎర్రంపాలెం గ్రామానికి చెందిన నూకపర్తి తబిత(6) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది.
ఘట్కేసర్ మున్సిపాలిటీలో జరిగిన రూ.3.13కోట్ల నిధుల స్వాహాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని గురువారం కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు.
దళితబంధు పథకాన్ని అర్హులైన పేదలకు ఇవ్వాలని మండలంలోని పారుపల్లి దళితులు డిమాండ్ చేశారు.
జిల్లాలోని తీరప్రాంతంలో గోవామద్యం పరవళ్లు తొక్కుతోంది. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అక్కడి నుంచి మద్యం కొనుగోలు చేసి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. కొంతకాలంగా గట్టుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని ఎస్ఈబీ రట్టుచేసింది. ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేసింది. రూ.3లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుంది.
నూతనంగా ఏర్పాటైన మూడుచింతలపల్లి మండలంలోని ఐదు గ్రామాలను సీఎం దత్తత తీసుకున్నారు.
బహుద్దూర్పూర్ గ్రామ యువనేత శ్రీకాంత్ ఆధ్వర్యంలో బీజేపీ నుంచి సుమారు 100 మంది యువకులు గురువారం బీఆర్ఎ్సలో చేరారు.
మహిళలు ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులతోపాటు క్రమ శిక్షణ నేరాల్సిన గురువులే కట్టుతప్పారు. కొట్లాడకు దిగారు. పోలీసు స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటన ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇళ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటునే ఆరోగ్యంగా ఉంటామని దోమ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కే.రాజిరెడ్డి తెలిపారు.
దూరవిద్య కోర్సులో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఉస్మానియా విశ్వ విద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీబీ నర్సింహా, అశోక్ కుమార్ తెలిపారు.
జిల్లాలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి వయోజనులు, ఓటర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఓటు హక్కు కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు.
[23:10]పొద్దుటూరు నుంచి యాత్రికులతో వెళుతున్న ప్రైవేటు బస్సు, లారీ ఢీకొట్టుకోవడంతో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టరేట్లో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ఘటన మండలంలోని రాంపూర్ గేట్ సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
కెనడాలోని హిందువులపై ఖలిస్థానీవాదుల బెదిరింపులకు దిగుతున్నారంటూ ఓటారియోలోని ఎన్జీఓ సంస్థ ‘హిందూ ఫోరమ్ కెనడా’ అక్కడి ప్రజాభద్రతా వ్యవహారాల మంత్రి డామినిక్ లిబ్లాంక్కు లేఖ రాసింది.
[22:51]నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. వైకాపా నేత చెప్పాడని వెంకటాచలం సీఐ .. ఓ వ్యక్తిని చితక బాదిన ఘటన స్థానికులను కలచివేసింది.
మన్యంలో మూడు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నది. గురువారం ఏజెన్సీ వ్యాప్తంగా మబ్బుల వాతావరణం ఏర్పడి పాడేరులో తేలికపాటి జల్లులు పడగా, ఒడిశాను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
ఎట్టకేలకు రెండేళ్ల తరువాత స్థానిక ఘాట్ మార్గంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడంతో ప్రస్తుతం ఘాట్ రోడ్డు కళకళలాడుతున్నది.
సీపీఐ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టామని అదనపు ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తెలిపారు. గురువారం రాళ్లగెడ్డ ఆర్ముడ్ అవుట్ పోస్టు(ఏవోపీ)ను ఆయన సందర్శించారు.
చింతలమానేపల్లి, సెప్టెంబరు 21: పత్తి పంటలు సాగు చేసిన రైతాంగానికి గత రెండేళ్లు కలిసి రాలేదు. అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి తదితర కారణాలతో ఆశించినస్థాయిలో దిగుబడి రాకపోగా తీవ్రంగా నష్టం చవిచూశారు. ఈ ఏడు పత్తి పంట ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
వాంకిడి/ఆసిఫాబాద్ రూరల్/బెజ్జూరు/జైనూరు/కాగజ్నగర్, సెప్టెంబరు 21: మాజీమంత్రి, తెలంగాణ ఉద్యమనేత కొండా లక్ష్మణ్బాపూజీ వర్ధంతిని గురువారం లక్ష్మణ్ సేవాసదన్, పద్మ శాలిసంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బెజ్జూరు/చింతలమానేపల్లి/పెంచికలపేట/సిర్పూర్(టి)/దహెగాం/కౌటాల/కాగజ్నగర్, సెప్టెంబరు 21: బెజ్జూరు మండలంలో గురువారం ఉదయం భారీవర్షం కురిసింది. దీంతోవాగులు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. కుశ్నపల్లి- సోమిని గ్రామాలమధ్య లోలెవల్ వంతెనపై భారీగా వరదనీరు పారడంతో రాక పోకలు నిలిచిపోయాయి.
వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరు పుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం వినాయక నిమజ్జనానికి జిల్లా కేంద్రంలోని మంచిర్యాల పట్టణం, గుడిపేట గోదావరి తీరం ప్రాం తాలను అదనపు కలెక్టర్ రాహుల్, మోతిలాల్, డీసీపీ సుధీర్రాంనాధ్ కేకన్, ఆర్డీవో రాములుతో కలిసి పరి శీలించారు.
ఏపీ ప్రభుత్వం మళ్లీ రూ. 1000 కోట్ల అప్పు తెచ్చింది.
[21:53]తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన ఛైర్మన్, సభ్యులను సీఎం కేసీఆర్ నియమించారు.
చిన్న చిన్న తప్పులను కొందరు పెద్ద మనసుతో క్షమిస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ఇలాంటి విషయాలను చాలా సీరియస్గా తీసుకుంటుంటారు. అవసరం అనుకుంటే కోర్టులకు వెళ్లడానికీ వెనుకాడరు. అయితే కొన్నిసార్లు ఇలాంటి కేసులు ఏళ్లకు ఏళ్లు పెండింగ్లో పడిపోతుంటాయి. అయినా..
రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లో ఏసీబీ దాడులు(ACB Raids) చేసింది. ఈదాడుల్లో ఆర్జేడీ విజయలక్ష్మి(RJD Vijayalakshmi) రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్(ACB DSP Srikanth) మీడియాకు వివరాలు తెలిపారు.
[21:47]సోషల్ మీడియాలో తనకు ఎదురైన అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేశ్. తాను సాయం చేసిన వ్యక్తే తనను తిట్టాడని తెలిపారు.
బీజేపీ నేతల మాటల గారడీ గురించి అందరికీ తెలిసిందే. ఏదో అడిగితే, ఇంకేదో సమాధానం చెప్తారు. అడిగిన దానికేదీ సూటిగా జవాబు ఇవ్వరు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు, వీళ్లిచ్చే సమాధానాలకు..
: బుచ్చి నగర పంచాయతీలో తొలిసారిగా జగనన్న అర్భన్ మార్కెట్ ఏర్పాటు చేయడం హర్షణీయమని చైర్పర్సన్
నిర్ధిష్టమైన మార్గదర్శకాలు లేకుండా భూముల రీసర్వే కొనసాగిస్తుండటం సరికాదని, ఇలాగే రీసర్వే జరిగితే రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ఆందోళన వ్యక్తం
స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐ (CBI) విచారణకు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్ శివారులోని పెద్ద గోల్కొండ గ్రామంలో కళ్యాణీ చాళుక్యుల కాలంనాటి గణేశుని విగ్రహాన్ని చరిత్రకారులు గుర్తించారు. శంషాబాద్ లో చాళుక్యుల కాలం
[21:31]బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి ఉభయ దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
మధ్యప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే మమతా మీనా 2023 సెప్టెంబర్ 21 గురువారం రోజున ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు పార్టీ కండువా కప్పి
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో 108 సిబ్బంది తమ ఔదార్యాన్ని చూపారు. చిన్నుగూడ గ్రామాని అత్రం భీంబాయి పురిటి నొప్పులతో బాధపడుతుంది.
విదేశాల్లో పర్యటించడం ఓ అద్భుత అనుభూతిని ఇస్తుంది. కానీ, కొన్ని సార్లే ఇవే విదేశీ టూర్లు జీవితాంతం గుర్తుండిపోయే చేదు జ్ఞాపకాలు మిగులుస్తాయి. ఇటీవల సింగపూర్లో పర్యటించిన ఓ విదేశీ మహిళకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది.
రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail )లో రిమాండ్లో ఉన్న ఖైదీ గంజేటి వీరవెంకట సత్యనారాయణ ఈ రోజు మృతిచెందాడు.
తాడికొండలో టీడీపీ దీక్ష శిబిరంపై వైసీపీ రౌడీమూకల రాళ్లదాడి దుర్మార్గమని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు.
[21:08]సైనిక శిక్షణ కేంద్రంలో మాయమైన ఓ భారీ యుద్ధట్యాంకు ఆచూకీ ఓ తుక్కు కేంద్రంలో లభ్యమైన వింత ఘటన ఇజ్రాయెల్లో చోటుచేసుకుంది.
[20:59]ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
నలుగురు పిల్లలతో సహా పాకిస్థాన్ నుంచి భారత్కు పారిపోయిన సీమా హైదర్ తన ప్రేమికుడు సచిన్ మీనా ఇంట్లో నివసిస్తోంది. భారత ప్రభుత్వం నుండి పౌరసత్వం క
Brahmotsavam శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవిమాలలు గురువారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని బేడి ఆ�
[20:49]సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా భాజపా, జేడీఎస్ ఒక్కటి కాబోతున్నాయి. పొత్తులు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించేందుకు జేడీఎస్ అగ్రనేతలు దేవెగౌడ, కుమారస్వామి భాజపా అగ్రనాయకత్వంతో భేటీ అయ్యారు.
student shot dead అర్ధరాత్రి వేళ జరిగిన పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక విద్యార్థిని మరణించింది. (student shot dead) ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది.
రద్దీగా ఉన్న జనం మధ్య ఓ మహిళ 6నెలల బాబును ఒడిలో వేసుకుని అడుక్కుంటూ కనిపించింది. దీంతో అయ్యో పాపం! అని చుట్టూ ఉన్న వారంతా జాలిపడ్డారు. ఎవరికి తోచిన సాయం వారు చేశారు. కొందరైతే ఆమె అడక్కుండానే దగ్గరికి వెళ్లి మరీ డబ్బులు అందించారు. అయితే వారిలో కొందరికి మాత్రం..
ఓ ప్రబుద్ధుడు వరుసకు కూతురయ్యే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన పెద్దలు.. అతన్ని అతి కిరాతకంగా హత్య చేసి పాతిపెట్టి పరారైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
[20:37]vijay antony: నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆంటోనీ ట్విటర్ వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
Health Department వైద్యారోగ్యశాఖలో 310 ఫార్మాసిస్టు పోస్టులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 105 పోస్టులకు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. టీవీవీపీ పరిధ�
సినిమా అనేది ఆడియన్స్ కు ఎంటర్టైన్ మెంట్ కలిగించేది. మల్టిప్లెక్స్ కి..నార్మల్ థియేటర్స్ కి టికెట్స్ రేటులో చాలా తేడా ఉంటుందని తెలిసిందే. అంతేకాకుండా
ఈ రోజు జరిగిన అసెంబ్లీ సెషన్స్(Assembly Sessions)లో స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) తన స్థానాన్ని అగౌరవపరిచారని మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్(Kondru Murali Mohan) వ్యాఖ్యానించారు.
[20:11]ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించి.. మీడియా మొఘల్గా పేరుగాంచిన రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) ఇక తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
MP Ravichandra తమిళనాడు, బీహార్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రైల్వే స్టేషన్ లో తమిళనాడు, గయా మాస్ సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణన్ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచ�
Team India : వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు భారత జట్టు(Team India)కు వన్డేల్లో వరల్డ్ నంబర్ 1 అయ్యే చాన్స్ వచ్చింది. ఆస్ట్రేలియా(Australia)తో రేపటి నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్ రూపంలో టీమిండియాకు సువర్ణావకాశం దొ�
భారతదేశంలో లక్షలాది దేవాలయాలున్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి దేవాలయానికి ఓ చరిత్ర.. విశిష్ఠత ఉంటుంది.