సూచిక 
17గంటల క్రితం వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.
హైదరాబాద్
హైదరాబాద్: ఎన్నికలప్పుడే రాజకీయాలని.. ఆ తర్వాత అందరం ఒక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం (మే 8) హైదరాబాద్లో
పాక్లోని ఉగ్ర శిబిరాలపై మన సైన్యం (Indian Army) చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పట్ల భారత పౌరుడిగా గర్వంగా ఉందని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు.
సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్పై బీసీఏఎస్ సైట్ ఆఫీస్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు.
సినీనటుడు రాజేంద్రప్రసాద్ బుధవారం ఉదయం పాస్పోర్టు కార్యాలయానికి వచ్చారు.
సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరికి అసాధ్యమైంది ఏమీ ఉండదనినే నిరూపించాడు నల్లగొండకు చెందిన బాసాని రాకేష్. పేద కుటుంబంలో పుట్టి.. ఎన్నో అవాంతరాలు, క
Top