జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన 3వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలను సభ్యులు ఆమోదించారు. 14 అంశాలు, 3 టేబుల్ ఐటమ్లకు సభ్యులు ఆమోదించినట్ల�
గుంతలు లేని ప్రయాణమే లక్ష్యంగా సీఆర్ఎంపీ రోడ్లకు శ్రీకారం చుట్టి ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంత పథకంగా బీఆర్ఎస్ తీర్చిదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ గుంతలమయమైన రహదారులు వాహనదారులకు దర్శనమిస్�
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమిది. కాంగ్రెస్ పాలనలో వివిధ ప్రభుత్వ శాఖలు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులను ఖాతరు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సైనిక్ స్కూల్లో ప్రవేశాల కోసం పరీక్షలు రాసిన తెలంగాణ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని క్రాంతి కీన్ ఫౌండేషన్ సహాయ కార్యదర్శి కల్యాణి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చే�