రాజ్ పుష్ప, ముప్పా సంస్థల్లో ఐటీ సోదాలు ఇవాళ ముగిశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసం, ఆయన కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
మేడ్చల్ జిల్లా ఉద్దెమర్రిలో వైన్స్ షాపు వద్ద రూ. 2 లక్షలను దోపీడీ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ముఠాలో ముగ్గురు సభ్యులున్నారని పోలీసులు తెలిపారు.