బషీర్బాగ్, వెలుగు: అధిక లాభాలు ఇస్తామని ఆశచూపి పలువురి నుంచి డబ్బులు దోచుకున్న భార్యాభర్తలను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు
కాళేశ్వరం, విద్యుత్ పదేండ్ల దోపిడీపై ఇప్పటికే ప్రజల చర్చల్లో ఉంది. దాన్ని డైవర్ట్ చేయడమే లక్ష్యంగా మీడియాలను, సోషల్ మీడియాలను నిర్వహిస్తూ వాటితో &nbs
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల విహారయాత్ర విషాదంగా మారింది. అమీర్పేట సిస్టర్ నివేదిత ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను ఒక రోజు విహ
కాకి లెక్కల డొల్లతనాన్ని కాగ్ బయటపెట్టింది: కేటీఆర్ నెలకు రూ.2,300 కోట్లు కూడా లేని వడ్డీని 7 వేల
పద్మారావునగర్, వెలుగు: అమీర్పేటలో రూ.25 కోట్ల విలువైన 1,500 గజాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడడంపై పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ ఇన్చార్జి
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలలో15వ ఆర్థిక సంఘం గ్రాంట్, ఎస్ఎఫ్
చందానగర్, వెలుగు: మాదాపూర్ జోన్ డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో చందానగర్ పరిధిలోని పాపిరెడ్డికాలనీలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి
సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు మాత్రం పెండింగ్ ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ కార్పొరేషన్ చైర్పర్సన్కు అవకాశం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన
హైదరాబాద్, వెలుగు: డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
మాజీ సర్పంచ్ల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్య డిమాండ్ హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్బిల్లులు చెల్లించిన తర
కాంగ్రెస్పై బీసీ జేఏసీ చైర్మన్ జాజుల ఫైర్ హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 బీసీ
వన్యప్రాణి ముఖ్య సంరక్షణాధికారి ఈలూ సింగ్ మేరు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వన్యప్రాణులను లెక్కించేందుకు అవసరమైన వ
మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ పరిధిలోని కంచె ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న 4 ఏండ్ల చిన్నారి సఫియా బేగం శుక్రవారం మధ్యాహ్నం కిడ్నాప్ గురికావడం
బషీర్బాగ్, వెలుగు: మారేడుమిల్లిలో ఈ నెల 18న బూటకపు ఎన్కౌంటర్లు చేశారని తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆరోపించింది. ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ హైదరాబాద్, వెలుగు: కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరుపకుండానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: పుట్టపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. సాయి కుల్వంత్ హాల్&
5 లక్షల కోట్ల భూమిని 5 వేల కోట్లకే కట్టబెట్టే కుట్ర?: హరీశ్ రావు హైదరాబాద్, వెలుగు: ఇండస్ట్రీల తరలింపు పేరిట కాంగ్రెస్ సర్కార్ క
గండిపేట, వెలుగు: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో గుండెపోటుతో ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన సంతోష్, శివకు