మిర్యాలగూడ, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు వచ్చే జనవరి నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్
బషీర్బాగ్, వెలుగు: నకిలీ వీసాతో మీ తమ్ముడు అరెస్ట్అయ్యాడని సైబర్ నేరగాళ్లు ఓ మహిళ వద్ద డబ్బులు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి త
42 శాతం రిజర్వేషన్లపై కృతజ్ఞతలు తెలిపిన నేతలు హైదరాబాద్/బషీర్బాగ్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్ని కల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ
రెండు నెలల కిందట తనను తాను పోప్గా పేర్కొంటూ ఏఐ ఇమేజ్ క్రియేట్ చేసుకుని అభాసుపాలైన ట్రంప్.. తాజాగా సూపర్ మాన్ అవతార్ ఏఐ ఇమేజ్తో మరోసారి ట్రోలింగ్కు
బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తేవాలన
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి తన లాభాలను వెల్లడించడంలో ఎప్పుడూ లేటే చేస్తోంది. ఏటా ఆర్థిక సంవత్సరం ముగియగానే లాభాలను యాజమాన్యం ప్రకటించాల్సి ఉంటుంది.
రాయపర్తి, వెలుగు: ఓ మహిళకు పోలీసులు ఫోన్చేసి యాక్సిడెంట్లో భర్త చనిపోయాడని సమాచారం అందించారు. వెంటనే ఆమె ఎంజీఎం మార్చురీకి వెళ్లి డెడ్బాడీని అం
పౌష్టికాహారం పెట్టనున్న బల్దియా కార్మికులు, కూలీలకు ఉపయోగం హైదరాబాద్ సిటీ, వెలుగు:ఇందిరమ్మ క్యాంటీన్లలో జీహెచ్ఎంసీ కేవలం రూ.5కే రోజుకో రకమైన
గ్రేటర్లో ఎక్కడా 100 మీటర్లు నడవలేని పరిస్థితి చెట్లు, చెత్త, బస్టాప్లు, ట్రాన్స్ఫార్మర్లతో అడ్డంకులు 430 కిలోమీటర్ల మేర ఉన్నా
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో రెండో రోజు భూకంపం సంభవించింది. శుక్రవారం సాయంత్రం 7.19 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీకి
రికార్డులు అందజేయాలని సీఐడీకి లెటర్ త్వరలో ఈసీఐఆర్ నమోదు హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధు
కెనడా నుంచి ఫెంటనిల్ డ్రగ్ అక్రమ రవాణాపై మండిపాటు ఆగస్టు 1 నుంచి పెంచిన టారిఫ్లు అమలులోకి వస్తాయని వెల్లడి యూకే, ఈయూ వైపు కెనడా ప్
కేసు పునర్విచారణ కోసం కోర్టును ఆశ్రయించినం రోహిత్ సూసైడ్ కారకులకు బీజేపీ పెద్దపీట వేసింది నాడు ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించిన రాంచందర్రావున
ఢిల్లీ పెద్దలు నా ఆవేదన పట్టించుకోలే: రాజాసింగ్ దేశ ద్రోహులు, ధర్మ ద్రోహులపై పోరాడుతానని వెల్లడి హైదరాబాద్/ న్యూఢిల్లీ, వెలుగు: గోషామహ
వంధ్యత్వ మొక్కలుగా గుర్తింపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు వేల ఎకరాల్లో నష్టం.. 200 మంది బాధితులు జిల్లాలో పెరుగుతున్న బాధిత రైతుల సంఖ్య
హైదరాబాద్, వెలుగు: ఫీజుల పెంపు కోసం హైకోర్టును ఆశ్రయించిన పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఫీజుల పెంపునకు నిరాకరించిన హైకోర్టు..
హైదరాబాద్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భవితవ్యంపై ఉత్కంఠ మొదలైంది. పార్టీకి చేసిన రాజీనామాను అధిష్టానం ఆమోదించడంతో ఆయన దారెటు అనే చర్చ జరుగుత