రాష్ట్ర ప్రభుత్వం టీఎ్సఆర్టీసీకి బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయించిన నిధులే పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో సంస్థలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి బడ్జెట్ను పెంచింది. అంకెల్లో పెంచినట్లు కనిపిస్తున్నా.. మొత్తం బడ్జెట్లో శాతాల పరంగా చూస్తే మాత్రం నిరుటి కంటే తగ్గింది
నిర్వహణ పనులకు ఎక్కువ కేటాయింపులు.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పనులకు అత్తెసరు నిధులు.. గొప్పగా చెప్పుకొంటున్న హైదరాబాద్ మెట్రో రైల్పై బడ్జెట్లో ప్రభుత్వం తీరిది.
ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించాలనే ఉద్దేశంతో ఆరేళ్ల క్రితం ప్రారంభమైన టి-ఫైబర్ ప్రాజెక్టుకు బడ్జెట్లో మళ్లీ మొండిచెయ్యే దక్కింది. 33 జిల్లాల్లోని 83.58 లక్షల గృహాలు, ప్రభుత్వ ఆఫీసు లకు ఇంటర్నెట్ అందించాలనేదే ప్రాజెక్టు ధ్యేయం.
ప్రజా సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న తెలంగాణ సర్కారు 2023-24 ఆర్థిక ఏడాదికి సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి నిధులను స్వల్పంగానే కేటాయించింది.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జీరో బడ్జెట్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం జోడో యాత్రలో భాగంగా ములుగు జిల్లా ప్రాజెక్టునగర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ..
నగర శివారులోని మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు షేక్పేట్లోని పలు ప్రాంతాలకు బుధవారం తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనున్నట్లు వాటర్బోర్డు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర ప్రరభుత్వం రాజకీయ కుట్రలతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా నకిలీ కేసులు బనాయించి చార్జిషీట్ను దాఖలు చేయిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్ ఆరోపించారు.
అదానిపై చర్యలు తీసుకోవాలి చిక్కడపల్లి : దా‘రుణాలకు’ పాల్పడిన అదానిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు పుస్తకాల కవిత డిమాండ్ చేశారు. గన్ఫౌండ్రిలోని ఎస్బీఐ ఎదుట కాంగ్రెస్ నిర్వహించిన ఽధర్నాలో గాంధీనగర్ డివిజన్నుంచి కవిత పాల్గొన్నారు. దివాళా తీసిన ఆదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్లు నష్టపోయిన అదానీ రుణాల మాఫీకి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు అనిల్యాదవ్, రోహిణ్రెడ్డి, సంగపాక వెంకట్, అభిషేక్కెనడీ, లత, అనిత పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 1,000 కోట్ల బడ్జెట్ను కేటాయించడంతో పాటు, అధ్యాపక ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఓయూ తెలుగు విభాగాధిపతి ప్రొ. కాశీం అన్నారు.
అసెంబ్లీ అవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను దగ్గరకు వెళ్లి మరీ మంత్రి కేటీఆర్ పలకరించిన విషయం తెలిసిందే. ఇక నేడు ఎల్పీ కార్యాలయాలు.. బిల్డింగ్ వైపు ఈటల వెళుతుండగా..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ను మంత్రి హరీష్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్లో..దళిత బంధుకు భారీగా నిధులు..వేల కోట్ల నిధులు ఇచ్చారు..