ప్రైవేట్ కళాశాలలు అడిగిన రూ. 1,500 కోట్లలో రూ. 600 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మరో రూ. 600 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చిలుక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వం చేసిన బకాయిల వల్లే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రైవేటు విద్యా సంస్థల సంఘం ఛైర్మన్ రమేష్ ఆరోపించారు. ప్రభుత్వం ఏం చెప్పినా.. ఒక ఒబిడియెంట్ విద్యార్థి లాగా వింటున్నానని తెలిపారు.
రామాంతపూర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫుల్గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ట్రాక్టర్ కింద పడుకున్నాడు. తెల్లారేసరికి ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో తెలంగాణ బహుళజాతి సంస్థల కేంద్రంగా మారబోతోందని తెలిపారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వియత్నాం బయలుదేరాల్సిన విమానం రన్వే పైనే నిలిచిపోయింది. టేకాఫ్ అవ్వకుండా.. కొన్ని గంటల పాటు ప్రయాణికులతో అలానే ఉండిపోయింది. దీంతో ప్రయాణికులు వియత్నాం ఎయిర్బస్సు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా.. తదితర దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు రేవంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.