ప్రజాశక్తి-రాయచోటి టౌన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రలో రెండో అధికార భాష ఉర్దూను చోటు కల్పించాలని సహారా వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి షేక్ అఫ్తాబ్ పేర్కొన్నారు. శుక్రవారం…
ప్రజాశక్తి- కడప అర్బన్ సమాజంలోని రుగ్మతలను ప్రశ్నిస్తూ అభివద్ధి దిశగా ప్రజలను సమాయత్తం చేయాల్సిన బాధ్యత రచయితలపై ఉందని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విసి…
ప్రజాశక్తి-కడప అర్బన్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఎపిజిబి) ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని రాయలసీమ అభివద్ధి వేదిక కన్వీనర్ డాక్టర్ సి.ఓబుల్రెడ్డి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా…
ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : పీలేరు వాసి, పద్యకవి జలకనూరి మురళీధర్ రాజుకు ఘన సత్కారం లభించింది. వైయస్సార్ జిల్లా రచయితల సంఘం పిలుపు మేరకు కడప, శంకరాపురంలోని…
ప్రజాశక్తి – కడప బాండెడ్ లేబర్ సిస్టం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు శిక్షతోపాటు జరిమానా వేయడం జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార…
ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్ భారతదేశ న్యాయవ్యవస్థ ఎంతో దఢమైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసా వెంకటనారాయణ భట్టి పేర్కొన్నారు. శనివారం మదనపల్లిలోని కోర్టు సముదాయంలో నూతనంగా నిర్మించిన…
ప్రజాశక్తి పులివెందుల టౌన్ ఒకప్పుడు పెరటి మొక్కగా ఉన్న బొప్పాయి, తైవాన్ రకాల రాకతో తోటలను సంతరించుకుంది. దీనిసాగు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. తెలుగు…
ప్రజాశక్తి – కడప ప్రతినిధి ఉమ్మడి జిల్లాలోని బుడ్డశనగ, కందులు, పెసర, నువ్వుల దిగుబడులు గణనీయంగా తగ్గాయని, ఇటువంటి పరిస్థితుల్లో బుడ్డశనగను రూ.5,650 ధరను నిర్ణయించడం దారుణమని…
ప్రజాశక్తి – నందలూరు (అన్నమయ్య) : మండలంలోని నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు పండితులు, కవి గంగనపల్లి వెంకటరమణ ఆదివారం కడపలో ఘన…
ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో చేనేత కార్మికులకు, పెన్షన్ దారులకు, వారి కుటుంబాలకు అందుబాటులో ఉంటూ చేనేత ఆర్థిక అభివద్ధికి కృషి చేస్తానని చేనేత కార్మికుల జౌళి…
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసా వెంకటనారాయణ భట్టి మదనపల్లిలో అడిషనల్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్ (అన్నమయ్య జిల్లా) : భారతదేశ న్యాయవ్యవస్థ…
ప్రజాశక్తి – కడప ప్రతినిధిఉమ్మడి జిల్లా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పాలకుల్లో చిత్తశుద్ధి కొర వడింది. శనివారం జడ్పి చైర్మన్ అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహణకు…
తంబళ్లప ల్లె మండలం కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్స వాలల్లో భాగంగా ఆదివారం శ్రీనివాసుడి కల్యా ణం కమనీయంగా జరిగింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరిని జైలులో బెదిరించిన ఘటనపై వివేకా హత్యకేసులో 5వ నిందితుడు... దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి విచారణ 30 నిమిషాల్లో ముగియడం చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ, పట్టా భూముల ఆక్రమణలకు పాల్పడినవారికి తగిన గుణపాఠం చెప్పేందుకు రెవెన్యూశాఖ అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ ఆక్రమణల నియంత్రణ చట్టం కింద చర్యలకు ఉపక్రమించింది.
కడపలో శనివారం జరిగిన జిల్లాపరిషత్తు సర్వసభ్య సమావేశంలో కొంతసేపు హైడ్రామా నడిచింది. సమావేశానికి కలెక్టర్ లేదా జేసీ హాజరుకావాలని ఎంపీ అవినాష్రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్యాదవ్, జడ్పీటీసీ సభ్యులు పట్టుబట్టారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వైద్య సేవలందించాలని గత వైకాపా ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లీనిక్ (వీహెచ్సీ) భవన నిర్మాణాలు చాలా గ్రామాల్లో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
సమీప బంధువు మృతిచెందడంతో కర్మకాండలకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ కుటుంబాన్ని మినీ లారీ రూపంలో మృత్యువు కబళించింది. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని మినీ లారీ ఢీకొనడంతో తండ్రి, ఇద్దరు పిల్లలు మృతిచెందారు.
రచయితలు నిజాయితీగా, నిర్భీతితో సామాజిక వాస్తవాలు ఎలుగెత్తి చాటాలని, అప్పుడే సాహిత్యం దర్పణంగా నిలుస్తుందని, సమాజంలో మార్పు తీసుకొస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార భాషా సంఘం పూర్వ సభ్యుడు మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.
చర్మవ్యాధి వస్తే అది తగ్గే వరకు ఇబ్బంది తప్పదు. కొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. మరికొన్ని వ్యాధులు పుండ్లు, గాయాలుగా మారి ప్రాణాలకూ ప్రమాదం వాటిల్లే అవకాశముంది. పెద్ద వయస్సు వాళ్లే తట్టుకోలేరు.
మదనపల్లె ప్రభుత్వ సర్వజన బోధనాసుపత్రి జిల్లాలోనే పెద్దాసుపత్రి. ఇక్కడ నిత్యం సుమారు 1,200 మంది రోగులతో ఓపీ నమోదయ్యేది. దాదాపు 300 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండేవారు. రోగులకు పడకలు దొరకాలంటేనే ఇబ్బందయ్యేది.
ప్రజలకు ఉపయోగపడేవిధంగా నిర్మించాల్సిన సీసీ రహదారులు గుత్తేదారులకు మేలుచేసేవిధంగా మారుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పల్లె పండగ కార్యక్రమంలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘పోలీసులకు డబ్బులిచ్చి కొనేశాం... మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మీరు కేసు వాపసు తీసుకోండి.. లేదా మీ అంతుచూస్తా’ అని పోక్సో కేసులో నిందితుడి తరఫున వైకాపా సర్పంచి భర్త తమ ఇంటికొచ్చి బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితురాలైన బాలిక తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు.