కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన తల్లికి వంద నం పథకాన్ని అమలు చేయడంతో ప్రతి గడపలో ఆనందం వెల్లివిరు స్తోందని బద్వేలు టీడీపీ నియోజక వర్గ ఇనచార్జి రితేష్కుమార్రెడ్డి పేర్కొ న్నారు.
మండల పరిధిలోని కడప-కర్నూలు జాతీయ రహదారి పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత వైర్లును విద్యుత శాఖ అధికారులు మంగళవారం ఉదయం కొత్త స్తంభం ఏర్పాటు చేసి మార్చి వేశారు.
రాయచోటి నియోజకవర్గంలో పలు మండలాలకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన పలువురు తహసీల్దార్లు మంగళవారం రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సోదరుడు, నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్రెడ్డిని కలిశారు.