ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ కార్యాలయ ఆవరణలో చెత్తతోపాటు తగులబడిన ప్రభుత్వ మందుల వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటలు సాగు చేసే రైతులకు సబ్సిడీ ఇస్తు న్నందున ఆసక్తిగల రైతులు పండ్లతోటలు సాగు చేసుకోవాలని మైదుకూరు శాసనసభ్యుడు పుట్టాసుధాకర్యాదవ్ సూచించారు.