రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు.
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ తమ భూమిని ఆక్రమించుకొని మాపైనే దౌర్జన్యం చేస్తున్నారని బి.కొత్తకోట మండలం, కోటావూరు పంచాయతీ, కాండ్లమడుగుకు చెందిన శాంతిప్రియ ఆమె భర్త వెంకటేశ్వర ప్రసాద్ ఆవేదన…
ప్రజాశక్తి-రాయచోటి ఉచిత ఇసుకను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. ఇసుకను ఉచితంగా ప్రజలకు అందించడమే రాష్ట్ర…
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి రెండోరోజు శుక్రవారం భూ బాధితులి క్యూ కట్టారు. తమ అనుభవంలో ఉన్న భూమిని, తమకు పట్టా ఇచ్చిన భూమిని,…
ప్రజాశక్తి – కడప ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయం ప్రతిపత్తి)కడప, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వారి సంయుక్త ఆధ్వర్యంలో కార్గిల్ విజరు దివస్ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ…
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు.