[05:34] వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని చాలా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రక్షిత నీరందడంలేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని దశలవారీగా గతంలో బృహత్తర తాగునీటి పథకాలు ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు హాజరైన సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత సీఎస్ జవహర్ రెడ్డితో కలిసి ప్రయాణించారా? లేదా? కలిసి వెళ్లినట్లు వచ్చిన వార్తలను ఆదివారం ఖండించారు.
కడప పశుసంవర్ధకశాఖలోని బహుళార్ధ పశువైద్యశాలలో పనిచేస్తున్న ఉపసంచాలకులు (డీడీ) అచ్చన్న, అతని కింది స్థాయి ఇతర అధికారులు, ఉద్యోగుల మద్య మళ్లీ రగడ మొదలైంది. ఇరు పక్షాల మధ్య ఆదివారం సాయంత్ర నుంచి మొదలైన వివాదం సోమవారం రాత్రి వరకు
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. వీరు దీర్ఘకాలింకగా ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వేలాది మంది కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూడున్నరగంటల పాటు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.
అది చేనేత జౌళిశాఖ కార్యాలయం. కడప కలెక్టరేట్ సముదాయ భవనంలో ఓ విభాగంగా సేవలందిస్తోంది. జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని అందిపుచ్చుకుని
జగనన్న ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80లక్షలు ఏ మూలకు చాలదని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. యూనిట్ కాస్ట్ పెంచడంతో పాటు జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ సీపీఐ
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే మన రాష్ట్రానికి ఈ ఖర్మ పట్టిందని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్కుమార్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం రాయచోటి పట్టణంలోని 14వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
దళిత బలహీన వర్గాల అభివృద్ధికి ఏర్పాటు చేసిన 27 సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యనమల సుదర్శన్ అన్నారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు.
గడిచిన 70 సంవత్సరాలుగా మా తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూమిని కొంత మంది బడాబాబులు కుట్రపన్ని అక్రమంగా కాజేయాలని చూస్తున్నారంటూ రాయచోటి మండల పరిధిలోని దిగువ అబ్బవరం గ్రామం నక్కావాండ్లపల్లెకు చెందిన నాయిబ్రాహ్మణ కుటుంబాలు తమ గోడును వెల్లబుచ్చారు.
మైలవరం డ్యాం ప్రాజె క్టు మునక కింద తమ గ్రామం మునిగి పోయింది. ఇందిరమ్మ హయాంలో తమ గామ్రంలోని మాదిగలందరికీ కలపి ఒక్కొక్కరికీ ఎకరా చొప్పున 200 ఎకరాల వరకు ఇచ్చారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జాతీయ ఆరోగ్య పథకం వైఎస్సార్ అర్బన క్లీనిక్లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మంగళవారం ఉదయం 10-30 గంటలకు అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డీఎంహెచవో డాక్టర్ నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సరుకుల కోసం దుకాణానికి తండ్రి కొడుకులు బైక్లో ప్రొద్దుటూరు పట్టణంలోకి వస్తుండగా వెనుకవైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బైక్లో వెనుకవైపు కూర్చొని ఉన్న కుమారుడు మోపూరి ఆనంద్ అలియాస్ మహేష్కుమార్ (15) సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పారిశ్రామికవేత్త అదాని తీసు కున్న రుణాలు తిరిగి చెల్లిం చేలా చేసి వాటిని కాపాడాలని ఎనఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్య క్షుడు మద్దెల అమృతతేజ కేం ద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.
పులివెందుల అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 13, 14 తేదీల్లో జిల్లా సైన్స్ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖాధికారి చెప్ప లి దేవరాజ్ పేర్కొన్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అంగన్వాడీల నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది.
మండలంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మొత్తం 700 మంది విద్యార్థుల్లో 140 మందికి పైగా విద్యార్థినులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... జిల్లాలో మాతా శిశు మరణాలు ఆగడం లేదు. పౌష్టికాహార లోపం, రక్తహీనత, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి ప్రధాన కారణాలతో గర్భిణులు, బాలింతలు మృత్యువాతపడుతుండగా పుట్టిన వెంటనే నాణ్యమైన సంరక్షణ లేకపోవడం, చికిత్స లేకపోవడం.. ముందస్తుగా పుట్టడం, అంటువ్యాధుల కారణంగా నవజాత శిశువులు చనిపోతున్నారు.
కడప ఉక్కును కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిం దని, రాష్ర్టానికి ప్రత్యేక హోదా, రాయ లసీమకు ప్రత్యేక ప్యాకేజీ వంటివి ఇవ్వకుండా అన్యాయం చేసిందని డీవై ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ము డియం చిన్ని, వి. శివకుమార్ విమర్శిం చారు.
వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారాలు చూపని కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ కడపలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయం బీఎ్సఎన్ఎల్, పోస్టాఫీసు ఎదుట ఈ నెల 9న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏపీ రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు దస్తగిరిరెడ్డి, ఈశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు ఎంవీ సుబ్బారెడ్డి తెలిపారు.
అదాని సంస్థల్లో పెట్టుబడుల కారణంగా ఎల్ఐసీ పాలసీదారులకు ఇబ్బందేమీ లేదని, వారి పొదుపు మొత్తాలు సురక్షితమని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం కడప డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు.