జగన్ అయిదేళ్ల పాలనలో ఊరికో అసురుడు తయారయ్యాడు... కనిపించిన భూములన్నింటికీ కబ్జా చేశారు... సహజ వనరులను ఇష్టారీతిన కొల్లగొట్టారు... తమ ఆగడాలపై ప్రశ్నించినవారిపై దాడులకు తెగబడ్డారు... హత్యలకు సైతం వెనకాడలేదు.
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈమె ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప నగరం ఐటీఐ సర్కిల్కు 9.15 గంటలకు చేరుకుని ర్యాలీ ప్రారంభిస్తారు.
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపై తెదేపా అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది. కడపకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధా దుర్గాప్రసాద్ను పరిశీలకుడిగా నియమించింది.
జిల్లాలో 4,88,672 మంది రైతులుండగా, పంటలు సాగు చేసే నికర భూమి 2,70,985 హెక్టార్లు ఉంది. సొంత పొలం లేని 50 వేల మందికి పైగా కౌలురైతులు సొంతూర్లు, ఇతర ప్రాంతాల్లో మిగతా సాగు దారులకు చెందిన భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు.
అధికార పార్టీ ఉల్లంఘనలకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రచారంలోనూ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చిన్నారుల చేతికి జెండాలిచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు.
పురపాలక హోదా కల్గి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా బద్వేలులో పలువార్డులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, స్థానిక సంస్థల భూములను అధికార పార్టీ నేతలు తమ ఆధీనంలో పెట్టేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు, పార్టీ నేతలు, ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలు సైతం మున్సిపల్ స్థలాలపై కన్నేసి వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు.
కడప అర్బన్ : పోలీస్ సిబ్బందిని ప్రోత్సహించే క్రమంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి ‘వీక్లీ బెస్ట్ పెర్ఫార్మన్స్...
● కడపలో సామాజిక కుట్రలకు తెర లేపుతున్న టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి ● ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన అఫ్జల్ఖాన్కు ఎర ● కాంగ్రెస్ అభ్యర్థిగా...
వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం రాత్రి పుల్లంపేటలోని బైపాస్లో తన అనుచరులతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు.
జగన్ పాలనలో రోడ్లను గాలికి వదిలేసింది. ఐదేళ్లలో కనీసం మరమ్మతులు కూడా చేపట్టకపోవడంత చాలాచోట్ల గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారాయి. దీనిపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని గుర్తించిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు రోడ్ల పనులు చేపట్టింది. అయితే నిఽధుల్లేక కేవలం నాలుగు శాతం పనులు మాత్రమే చేసి కాంట్రాక్టర్లు చేతు లెత్తేశారు. దీంతో ఉన్నది పోయి... కొత్తదీ రాక జనం మరింత అవస్థలు పడుతున్నారు.
మండలంలోని చిన్నఓరంపాడు గ్రామ పంచాయతీలోని అయ్యలరాజుపల్లె గ్రామం, వడ్డిపల్లె హరిజనవాడ, ఓబులవారిపల్లె వడ్డిపల్లె గ్రామాల్లో ఎనడీఏ అభ్యర్ధి అరవశ్రీధర్ ప్రచారం నిర్వహించారు.
బద్వేలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీ యాలపై జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు. సార్వత్రిక ఎన్నిక ల్లో గెలుపొంది ఉప ఎన్నిక అనివార్యమైతే అనం తర సార్వత్రిక ఎన్నిక అదే కుటుంబానికి విజ యం వరించదనేది నియోజకవర్గ చరిత్ర.
ప్యూరిఫైడ్ వాటర్ పంపిణీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, అనుమతులు లేకుండా వాటర్ప్లాంట్స్ నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ వాసుబాబు, జిల్లా ఆహార భద్రత అధికారి షమీంబాషా వాటర్ ప్లాంట్ యజమానులను హెచ్చరించారు.
ప్రజాశక్తి – కడప అర్బన్ ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతనాల నుంచి మినహాయింపు ద్వారా ఆంధ్రప్రదేశ్ జీవిత బీమా సంస్థకు జమ చేస్తున్న సొమ్ములకు సంబంధించి సమస్యలను వెంటనే…
ప్రజాశక్తి-రాయచోటిటౌన్ పట్టణంలోని ఆర్ఒ ప్లాంట్ నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలని మున్సిపల్ కమిషనర్ వాసు బాబు, జిల్లా ఆహార భద్రతా అధికారి డాక్గర్ షమీమ్బాషా ప్లాంట్…
ప్రజాశక్తి – కడప ప్రతినిధి/యంత్రాంగంసార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో రెండవ రోజైన శుక్రవారం కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాలకు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. కడప పార్లమెంట్ స్థానానికి…
ప్రజాశక్తి -ఒంటిమిట్టఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి శ్రీ సీతారామలక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల…
ప్రజాశక్తి -ఒంటిమిట్ట ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి శ్రీ సీతారామలక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7…
ప్రజాశక్తి – తంబళ్లపల్లి ఎన్డిఎ కూటమి అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరసతోపు నుంచి టిడిపి, జనసేన నాయకులు అభ్యర్థి జయచంద్రరెడ్డి నియో…
మండల కేంద్రంలో శుక్రవారం అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్న రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 15 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ నాగమురళి తెలిపారు.
ప్రజాశక్తి -పులివెందుల రూరల్ (కడప) : మే 13న జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి అందరూ పనిచేసి ఎన్నికలను ప్రశాంత…