ఉన్నత చదువులు.. పరిశోధనలకు నిలయం కావాల్సిన చోటును అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చారు. విద్యార్థుల కలలు.. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వారు బాధ్యత విస్మరించారు. అభివృద్ధి ఊసే మరిచి జేబులు నింపుకొనేందుకు తహతహలాడారు.
వలసలు అరికట్టేందుకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. మార్కాపురంలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అధికారులు ప్రతి పనిలో జేబులు నింపుకొంటున్నారు. ఇదే అదునుగా కిందిస్థాయి సిబ్బంది కూడా చెలరేగిపోతున్నారు.
జిల్లాలోని గిరిజన గూడేల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిచేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో ఆమె గురువారం పర్యటించారు.
దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రన్వేలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో సంకల్పించింది. జాతీయ రహదారిపై మూడు కిలో మీటర్లకంటే ఎక్కువ దూరం ఎలాంటి వంతెనలు, అంతగా మలుపులు లేని.. వాహనాల మళ్లింపునకు ఇతర మార్గాలున్న ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసింది.
ఎన్నికల హామీ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో గ్రంథాలయాలకు నిరుద్యోగ యువత నుంచి తాకిడి పెరిగింది. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రకటనలు వస్తాయనే ఆశతో ఇతర పోటీ పరీక్షలకూ పలువురు సన్నద్ధమవుతున్నారు.
ఎందరో ముద్దుబిడ్డల్ని దేశానికి అందించిన పౌరుషాల గడ్డ ప్రకాశం. ఎముకలు కొరికే చలిలోనూ శత్రు సైన్యాలను చీల్చి చెండాడుతూ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన యోధులు ఎందరో ! అత్యున్నత శౌర్యచక్ర మొదలు పలు పురస్కారాలందుకుని వారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
ఆ కుటుంబం ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చింది.. ఏడాది కిందట అనారోగ్యంతో కుటుంబ పెద్ద మృతిచెందగా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. తీవ్ర మనో వేదనతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
ప్రస్తుతం మారిన వాతావరణ ప్రభావం వలన దోమల బెడదతో ప్రజలు వైరల్ ఫీవర్లతో ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్నందున వైద్య శాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకో వాలని మార్కాపురం సబ్కలెక్టర్ రాహుల్మీనా కంభం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శివనాయక్కు సూచించారు.
మండలంలోని కోనంకి గ్రామంలో షేక్ ఖాజావలి అనే వ్యక్తి ఇంటిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు ద్విచక్రవాహనాలు, ఒక సోడాబండి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటన గురువారం అర్ధ్దరాత్రి జరిగింది శుక్రవారం ఉదయం బాఽధితుని కుమారుడు షేక్ మస్తానవలి మార్టూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ రాజశేఖర్రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు ఖాజావలి కోనంకిలో సోడాబండిని నడుపుకుంటూ వ్యవసాయసీజన్లో బళ్లారి వెళ్లి వ్యవసాయం చేస్తుంటారు. ఇటీవల బళ్లారి వెళుతూ సోడాబండిని, తన ద్విచక్రవాహనాన్ని ఇంటి వరండాలో ఉంచాడు.
‘బయట ఎండ ఎక్కువగా ఉంది. ఉక్క పోస్తుంది. ఏరియా హాస్పిటల్లో చల్లగా ఉంటుంది. కాసేపు పడుకుని రెస్ట్ తీసుకుందామనిపించింది. ఆ మందుబాబుకి.. ఇంకేముంది క్వార్టర్ మందు వేసి ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాజువాలిటీలో బెడ్పై పడుకొని మత్తు నిద్రలోకి జారుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది వచ్చి లేపడంతో అసహనం వ్యక్తం చేశాడు. ఈఘటన చీరాల ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం వెలుగుచూసింది.
ప్రజాశక్తి-పొదిలి: పొదిలి పోలీస్ స్టేషన్ను ఎస్పి దామోదర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్ఐ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. స్టేషన్ సమస్యలపై ఆరా…
ప్రజాశక్తి-పొదిలి: సైబర్ నేరాలు, మత్తు పదార్థాల పట్ల కళాశాల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పొదిలి ఎస్ఐ కోటయ్య హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఎస్వికెపి డిగ్రీ కళాశాలలో జరిగిన…
ప్రజాశక్తి-చీమకుర్తి : చీమకుర్తి లయన్స్క్లబ్ అధ్యక్షుడిగా నూనె హేమసుందరరావు ఎన్నికయ్యారు. స్థానిక జెఅండ్ఎం ఫంక్షన్హాలులో లయన్స్క్లబ్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా…
ప్రజాశక్తి-టంగుటూరు స్థానిక పేస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు శుక్రవారం తరగతులు ప్రారంభించారు. హెచ్ఆర్ కాన్సెంట్రిక్స్ క్యాటలిస్టు లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ముమ్ముడి…
ప్రజాశక్తి-కొత్తపట్నం : కొత్తపట్నం మండలం ఈతముక్కల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నత పాఠశాల జిల్లా విద్యాశాఖాధికారి సుభద్ర శుక్రవారం పరిశీలించారు. యూడైస్కు సంబంధించి పాఠశాలలో చదివే…
ప్రజాశక్తి-పొదిలి: కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలని మండల వ్యవసాయ అధికారి ఎస్కే జైనుల్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మండలంలో ఇటీవల రెవెన్యూ శాఖ…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : విద్యా వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిజిటల్ వనరుల వినియోగంపై అవగాహన సదస్సు, ప్రదర్శన నిర్వహించారు. ఈ…
ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలో ముస్లింల కోసం శ్మశాన వాటిక కావాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ కనిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి జాన్ ఇర్విన్కు…
ప్రజాశక్తి – మార్టూరు రూరల్: స్కూటీ అదుపుతప్పి యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన మంగలిపాలెం డొంక వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది కథనం…
ప్రజాశక్తి-మార్కాపురం : యువత ఆధునిక విద్యా విధానంలో చురుకుగా ముందుకు సాగుతోందని… స్థిరమైన ఉపాధి అవకాశాలతో రూ. లక్ష్లల్లో వేతనాలు పొందుతున్నారని… ఇదే క్రమంలో దేశభక్తిని కూడా…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి అదనపు ట్యాంకర్లు కేటాయించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్బాబు కోరారు. ఈ మేరకు అమరావతిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…
ప్రజాశక్తి-కొండపి: శాంతి భద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ సమస్యల నివారణకు త్వరిగతిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం కొండపి పోలీసు స్టేషన్ను…
దక్షిణాది పొగాకు మార్కెట్లో అదే జోరు కొనసాగుతోంది. దాదాపు మూడు వారాల అనంతరం ఈ ప్రాంతంలోని 11 వేలం కేంద్రాల్లో శుక్రవారం పొగాకు కొనుగోళ్లు పునఃప్రారంభం కాగా గతంలో ఉన్న డిమాండ్ కొనసాగింది.
కొందరు అక్రమార్కులు అధికారం ముసుగులో నిధులను అడ్డంగా దోచేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని పంచాయతీల్లోని కొంతమంది సర్పంచ్లు, అధికారులు తాము చెప్పిందే రాజ్యాంగమన్న విధంగా వ్యవహరించారు. నిధులను ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేశారు. అందుకు సంబంధించిన రికార్డులు, రసీదులు సక్రమంగా లేనేలేవు. ముఖ్యంగా ఒంగోలు డివిజన్ పరిధిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. మేజర్ పంచాయతీలైన సింగరాయకొండ, ఉప్పుగుండూరు, దొడ్డవరంల గ్రామాల్లో లక్షల రూపాయల నిధులను అక్రమంగా వినియోగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు విచారణ జరిపిన అధికారులు అవినీతికి పాల్పడిన ఒక్కొక్కరిపై వేటు వేస్తున్నారు. అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తుండగా, సర్పంచ్లకు చెక్పవర్ రద్దుచేస్తున్నారు.
జిల్లా వైద్యారోగ్యశాఖలో ఎప్పుడో భర్తీచేసిన పోస్టులపై ఇప్పుడు విచారణలు జరుగుతుండటంతో ఆ శాఖ ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. 2004 నుంచి ఇప్పటివరకు జరిగిన నియామకాలపై రాష్ట్రస్థాయి అఽధికారులు విచారణలు చేస్తుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఎయిడెడ్ పాఠశాలల యాజమానులలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. పాఠశాలల్లో పిల్లలు చేరకపోయినా ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు తమ స్కూళ్లల్లో నమోదు చేసి వారికి హాజరు వేస్తూ మోసానికి పాల్పడుతున్నారు.