ప్రజాశక్తి-పెద్దదోర్నాల : పెద్దదోర్నాలకు చెందిన మాజీ వైస్ ఎంపిపి యక్కంటి వెంకటేశ్వర్లు రెడ్డి అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : నూతన షిఫ్ట్ ఆపరేటర్లకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలనే డిమాండ్తో సమాన వేతన సాధన సమితి ఆధ్వర్యంలో ఒంగోలు డిఇటిని బుధవారం కలిసి…
ప్రజాశక్తి – గిద్దలూరు : స్థానిక చిన్న మార్కెట్ సమీపంలోని ఎస్ఎస్ ప్లాజాలో గిద్దలూరు పట్టణానికి చెందిన యల్లా రాజేంద్ర ప్రసాద్ కుమారుడు మణికంఠ, మహేశ్వరి వివాహ…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : టిడిపి బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్బాబు తెలిపారు. యర్రగొండపాలెంలో టిడిపి మినినాడు బుధవారం నిర్వహించారు. తొలుత…
మార్కాపురంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో సీఎం హోదాలో చంద్రబాబు పాల్గొన్నారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై పునరుద్ఘాటించారు. తాజాగా సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఒత్తిడి, జీవనశైలి సంబంధ సమస్యలతో జనం ఇబ్బంది పడుతున్నారు. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల వ్యాధుల వ్యాప్తి జిల్లాలో ఆందోళనకర స్థాయిలో ఉంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఊబకాయం ముప్పుతిప్పలు పెడుతోంది.
ఒంగోలు జాతి ఎద్దులు, ఆవులు జిల్లాకు మణిమకుటం. వీటి సంరక్షణకు నాగులుప్పలపాడు మండలం చదలవాడ పశుక్షేత్రం ఇప్పటికే కృషిచేస్తోంది. తాజాగా ఒంగోలుతో పాటు ఇతర జాతుల సంరక్షణకు మరో అడుగు పడింది. అందుకు కృత్రిమ పిండ ధారణ(ఐవీఎఫ్) పద్ధతిని ఎంచుకుంది.
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. మారిన విధానాలకు అనుగుణంగా ఉమ్మడి ప్రకాశంలో 70 శాతం మందికి స్థానచలనం ఉంటుందని అంచనా.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో గత నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి 8 గంటల నుంచి జిల్లాలోని పలు మండలాల్లో వర్షం పడింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచాయి.
వ్యవసాయం ఓ జూదంలా మారింది. ఆరుగాలం శ్రమించి పండించినా రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఏటా పెట్టుబడులు పెరగడం.. ఆశించిన దిగుబడులు రాకపోవడం.. ప్రకృతి విపత్తులు అతలాకుతలం చేస్తుండటం.. ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించక పోవడం వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు.
ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేస్తామనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులుగా మనపై ఉందని జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. జిల్లా స్థాయి నేర సమీక్షా సమావేశం కనిగిరిలో బుధవారం నిర్వహించారు.
గత ప్రభుత్వంలో ‘జగనన్న కాలనీ’ల పేరిట వైకాపా నేతాగణాలు సాగించిన అక్రమాలకు ఇదో నిదర్శనం. ఓట్ల వేటలో స్థలాలను ఇష్టారీతిన కట్టబెట్టారు. అనర్హులైనప్పటికీ తమ అనుచరులకు జాబితాల్లో చోటు కల్పించారు.
జిల్లాలో పొగాకు రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ సారి బేళ్లు పెద్ద సంఖ్యలో తిరస్కరణకు గురవ్వడంతో వారికి దిక్కుతోచడం లేదు. గత మూడేళ్లుగా లాభాలు ఆర్జించినా..ఈ ఏడాది ప్రారంభం నుంచే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మనసులోని భావాలను వారు కాగితాలపై అద్భుతంగా ఆవిష్కరించారు. పర్యావరణం కాలుష్యం, పరిరక్షణపై వారు గీసిన చిత్రాలు ఆలోచింపజేశాయి. పట్టణంలోని నీలకంఠంవారి వీధిలో సిమ్ సక్సెస్ ఇన్స్టిట్యూట్లో బుధవారం ‘ఈనాడు’, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలకు విశేష స్పందన లభించింది.
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు ప్రాణ స్నేహితులైన రైతులు మృతిచెందడం విషాదం నింపింది. ఈ సంఘటన మార్కాపురం మండలంలోని కోమటికుంట వద్ద బుధవారం చోటుచేసుకుంది.
ఓ బుల్లెట్ వాహనం..మరో స్పోర్ట్స్ బైక్..రెండు వాహనాలపై చెరో ఇద్దరూ బైక్ రేస్ను అపసవ్య దిశలో మొదలుపెట్టారు. ఇది చాలదన్నట్లు మద్యం తాగి రేసింగ్లో దూసుకుపోతుండగా చోటు చేసుకున్న ప్రమాదంలో అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు.
వైసీపీ ప్రభుత్వ హయాం లో ప్రారంభించిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ) ద్వారా రేషన్ పంపిణీ ఇక నిలిచినట్లే. ఇటీవల కాలంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతోపాటు ప్రభుత్వంపై అధికభారం పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చకు దారితీసింది.
జిల్లాలో మండు వేసవిలో వాన జోరు కనిపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు, ఉక్కపోత వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి కావాల్సిన సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండ తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
ఒంగోలులో రోడ్లకు మహర్దశ వచ్చింది. నగరాభివృద్ధిలో భాగంగా ఇప్పటికే సెంటర్ డివైడర్ల నిర్మాణం, పచ్చని మొక్కలు నాటడం, లైటింగ్ ఏర్పాటు చేయడంతో కొత్త అందాలు సంతరించుకున్నాయి. అందుకనుగుణంగా రహదారులు విస్తరించకపోవడం పెద్ద సమస్యగా మారింది.
జిల్లా విద్యాశాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఉద్యోగుల స్థానచలనాలకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. దాన్ని ఈనెల 2లోపు పూర్తి చేయాలని పాఠశాల విద్య కమిషనర్ ఆదేశించారు. తాజాగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
కొత్తప ట్నం తీరంలో అభివృద్ధి పనులు చేపట్టి వాటి ని ర్వహణ బాధ్యతలను పొదుపు సంఘాల మహి ళలకు అప్పగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పే దరిక నిర్మూలన అధికారులు బుధవారం కొత్త పట్నం తీరంలో పర్యటించారు.
ఒంగోలు నగరంలో ఇంటి పట్టాలకు సంబంధిం చి పునఃపరిశీలన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ స్థానిక రామ్నగర్, అన్నవరప్పాడులో గ తంలో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారుల గృ హాలను సందర్శించి ఆయా పట్టాలను పరిశీలిం చారు.
పేద ప్రజల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని, అందుకోసమే ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని టీడీపీ వైపాపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. ఎర్రగొండపాలెంలో బుధవారం నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
తర్లుపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి చక్రపాణి ప్రసాద్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ తిరునాళ్ల సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన బండలాగుడు పోటీలను ప్రారంభించారు.
మండలంలో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మూడు గంటల పాటు కురిసిన వర్షానికి తీగలేరు వాగుకు వరదనీరు చేరింది.మండలంలోని పడమటి పల్లెలు ఎగువ చెర్లోపల్లి, నల్లగుంట్ల తదితర గ్రామాల్లో చిరు జల్లులు మాత్రమే కురిసాయి.
అర్ధవీడు మండలంలోని యాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నాగులవరం, కాకర్ల విలేజి హెల్త్ క్లినిక్లను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తని ఖీ చేశారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘పల్లె వైద్యం.. పేదలకు దూరం’ అనే శీర్షిక వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా అధికారి వెంకటేశ్వర్లు వైద్యశాలలో ఉన్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలను కలిసి విచారించారు.
నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వర్తించాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాలులో బుధవారం జిల్లాస్థాయిలో పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తాళ్లూరు మండల రెవెన్యూ కార్యాలయం వివాదాలకేగాక, ప్రజా సమస్యల పరిష్కారంలో నాన్చుడు ధోరణికీ కేరాఫ్ అడ్ర్సగా మారింది. ఏ సమస్య వచ్చినా నెలల తరబడి తిప్పుకోవడం రెవెన్యూ అధికారులకు పరిపాటి అయ్యింది.
ప్రజాశక్తి-కొండపి: చోరీ కేసులో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు కనిగిరి డిఎస్సీ సాయిఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి చెందిన జి.కుమారి కందుకూరు మండలం…
ప్రజాశక్తి – బాపట్ల జిల్లా : ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ…
పజాశక్తి-సంతనూతలపాడు : దక్షిణ భారత దేశపు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, త్యాగజీవి, నిస్వార్థపరుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా సోమవారం మండలంలోని పలు గ్రామాలలో సిపిఎం జెండాలను…
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో వచ్చే ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏ.తమీమ్…
ప్రజాశక్తి – బాపట్ల జిల్లా : మార్క్ ఫైడ్ ద్వారా నల్లబర్లీ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కోరారు. టూబాకో బోర్డు…
ప్రజాశక్తి -ఒంగోలు సిటీ : తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో పనిచేస్తున్న కెప్టెన్ల ్ల(డ్రైవర్లు)గా సమస్యలకు పరిష్కారం చూపాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. యూనియన్ కార్యదర్శి…
ప్రజాశక్తి -చీమకుర్తి : మండల పరిధిలోని పి.నాయుడుపాలెంలో జూనియర్ ఎన్టిఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గ్రామ మాజీ…
ప్రజాశక్తి-పిసిపల్లి: ఈనెల 22న హనుమాన్ జయంతి సందర్భంగా మండల పరిధిలోని పాలేటి గంగమ్మ గుడి ఆవరణ వద్ద 36 అడుగుల అభయాంజనేయ స్వామి దేవస్థానం నిర్వాహకులు కొంపల్లి…