హైదరాబాద్, దిల్లీ ఎక్కడికెళ్లినా శ్రీకాకుళం కాలనీలు ఉంటాయి.. ఆర్మీలోనూ ఇదే తీరు. జిల్లాలో తెలివితేటలు ఉన్న నాయకుల కొదవ లేదు. నాగావళి, వంశధార నదులున్నాయి.
ఇచ్ఛాపురం పురపాలక సంఘంలో నెల రోజులుగా కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. నదిలో నీరు పూర్తిగా ఇంకిపోవడంతో, ఊటబావుల వద్ద పచ్చగడ్డి కూడా ఎండుగడ్డిలా మారుతోంది.
కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తుంది. 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా స్వర్ణాంధ్ర విజన్-2047 దిశగా ముసాయిదా తయారు చేసి చంద్రబాబు అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నారు.
జిల్లాలోని పట్టణాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం పరపాలక సంఘాల పరిధిలో ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు.
కూటమి ప్రభుత్వం వృద్ధులకు సీనియర్ సిటిజన్ కార్డులతో భరోసా కల్పిస్తోంది. వృద్ధాప్యం గౌరవంగా కొనసాగాలనే ఉద్దేశంతో ఈ-కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది.
వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకోవడానికి యాంత్రీకరణ వైపు అన్నదాతలు అడుగులు వేసేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాయితీపై యంత్రాలు, వివిధ పరికరాలను సమకూరుస్తోంది.
రైతులు సాగునీటికి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో చేపట్టిన ఆఫ్షోర్ జలాశయం పనులు ఊపందుకున్నాయి. అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష ఇటీవల హామీ ఇచ్చారు.
జిల్లాలో జాతీయ రహదారిపై 52 కూడళ్ల వద్ద తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పోలీసుల పరిశీలనలో తేలింది. వాటిని బ్లాక్స్పాట్లుగా నిర్ధారించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోనున్నారు.
వేసవి కాలం వచ్చేసింది. భానుడి భగభగలు మొదలైపోయాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఏ ఇంట చూసినా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరుగుతోంది.
ప్రభుత్వాలు తమ విధానాల పట్ల పునరాలో చించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీ రమణ డిమాండ్ చేశారు. ఆదివారం గరు గుబిల్లిలో మే 20న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు సంబంధించి సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పంచా యతీరాజ్ ఇంజ నీరింగ్ విభాగంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చే యాలని రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేసింది.
జాతీయ రహదారి తాళ ్లవలస వద్ద ఆ దివారం పెను ప్రమాదం తప్పింది. వివ రాల్లోకి వెళ్తే.. టెక్కటి నుంచి విశాఖ వైపు గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీకి ముందు టైరు పేలడంతో రైన్గ్రేజ్ పైనుండి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపైకి దూసుకుపోయింది.
Insurance scheme ఉపాధి హామీ పథకం వేతనదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వం ఉపాధిహామీ వేతనదారులను వైఎస్ఆర్ బీమాలో చేర్చాలని ప్రయత్నించినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. వేతనదారులు ప్రమాదాలకు గురైనా, పనిచేసే చోట ప్రాణాలు కోల్పోయినా పెద్దగా ఆర్థికసాయం అందలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి వేతనదారులందరికీ బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.
Drinking water crisis చుట్టూ ఎత్తయిన కొండల నడుమ జీవనం సాగిస్తున్న గిరిజనులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. గుక్కెడు నీటికోసం సుమారు రెండు కిలోమీటర్లు నడిచివెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొత్తూరు మండలం అడ్డంగి పంచాయతీ దాపాకుల గూడ గ్రామ గిరిజనులు వేసవి వేళ.. తాగునీటి కోసం పడుతున్న కష్టాలు వర్ణణాతీతం.
Mother and daughter Suicide నాలుగు రోజుల కిందట ఓ బాలిక విశాఖ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తాజాగా ఆ బాలిక అమ్మ, అమ్మమ్మ(తల్లీకుమార్తెలు) శ్రీకాకుళం మండలం గూడెంలో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. తల్లీకుమార్తెలిద్దరూ మెడకు చున్నీ బిగించుకుని బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం ఆదివారం ఉదయం వెలుగుచూసింది.
జాతీయ రహదారి బీర్లు పరిశ్రమ సమీపంలో ఈ నెల 25వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి(45) మృతి చెందినట్టు ఎస్ఐ ఎస్.చిరంజీవి తెలిపారు.
Women targeted జిల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నారు. దుండగులు బైక్లపై వచ్చి రోడ్లపై ఒంటరిగా నడిచివెళ్తున్న మహిళలను వెంబడించి వారి మెడలోని బంగారు ఆభరణాలను తెంచుకుని పరారవుతున్నారు. ఆరుబయట, ఇళ్లలో నిద్రిస్తున్న మహిళలను కూడా విడిచిపెట్టడం లేదు. జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
అవసరాలకు తగ్గట్టు ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి వ్యవసాయానికి నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ సరఫరా ఇపిడిసిఎల్ ఎస్ఇ కృష్ణమూర్తి ప్రజాశక్తి- శ్రీకాకుళం వేసవిలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించడానికి…
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న పురుషోత్తం నాయుడు పెన్సనర్ల జెఎసి చైర్మన్ పురుషోత్తం నాయుడు ప్రజాశక్తి- శ్రీకాకుళం హక్కుల కోసం ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజాసంఘాలు చేస్తున్న ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వాలు…
మాట్లాడుతున్న మురళీకృష్ణ నాయుడు ప్రజాశక్తి- శ్రీకాకుళం రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో ఉన్న ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.వి.మురళీకృష్ణ…
జ్యోషితను అభినందిస్తున్న డిఇఒ తిరుమల చైతన్య మందస: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కంచరాన జ్యోషిత 597 మార్కులు సాధించి జిల్లా ఖ్యాతిని చాటి చెప్పిందని…
మాట్లాడుతున్న తేజేశ్వరరావు స్ఫూర్తివంతంగా మేడే ఉత్సవాలు సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రజాశక్తి- శ్రీకాకుళం కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస…