కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన పాలక కుమారి(తల్లి), పాలక చిన్ని(కుమారుడు), బొచ్చా లావణ్య(...
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అన్నదాన విభాగంలో వినియోగించేందుకు వీలుగా రూ.25 వేల విలువైన ఫైర్ అండ్ సేఫ్టీ పరికరాలను బి.అనంతరావు అనే...
వారంతా అధికారపార్టీ అనుచరులు. మంత్రి పేరు చెప్పుకుని పబ్బం గడుపుకొనేవారు. అధికారం అండతో.. రెవెన్యూ సిబ్బంది సహకారంతో విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేశారు.
ఆమె ఈ లోకంలో లేకున్నా.. అవయవాలు మాత్రం సజీవం. తల నొప్పితో బాధ పడుతూ.. బ్రెయిన్డెడ్కు గురైన ఆమె అవయవాల దానానికి కుటుంబ సభ్యులు అంగీకరిం చారు. పుట్టెడు దుఃఖంలోనూ స్ఫూర్తిదాయకమైన నిర్ణ యం తీసుకోవడంతో ఆమె ప్రాణదాతగా నిలిచింది. నలు గురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది.
రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యం లో నిరుద్యోగ యువ తకు ఉద్యోగ కల్పనలో భాగంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వార్గనికి సంబంధించి స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు.
అకాల వర్షాలు... ప్రతికూల వాతావరణం ఈ ఏడాది మామిడి రైతును కోలుకోలేని దెబ్బతీశాయి. ఎన్నో ఆశలతో సాగు చేస్తే చివరికి నిరాశ మిగిలింది. మసి, మంగు తెగుళ్లతో నల్లగా మారడంతో పాటు వడగండ్లతో మరింత నష్టం వాటిల్లింది.
మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు సంబంధించి 409.77 ఎకరాలు, 594 పీడీఎఫ్లపై జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని సర్పంచ్ బాబూరావుతో పాటు గ్రామ స్థులు కోరారు.
జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో గురువారం బదిలీల కోలాహలం నెలకొంది. ఎంతో కాలం ఒకే చోట విధులు నిర్వర్తించిన పలువురు అధికారులకు స్థానచలనం కల్పించారు. అత్యధికంగా రెవెన్యూశాఖ భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి.
జపనీస్ యుద్ధకళల్లో ఒకటైన ‘జూడో’లో సిక్కోలు క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నారు.
వంశధార కాలువ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆధునికీకరణ, కనీస మరమ్మతులు లేక కాలువలన్నీ దయనీయంగా దర్శనమిస్తున్నాయి. ఫలితంగా శివారు ప్రాంతాల రైతులకు కష్టాలు తప్పడం లేదు.
స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో గురువారం సినిమా చిత్రీకరణతో సందడి నెలకొంది. ఇచ్ఛాపురానికి చెందిన అనపాన లక్ష్మీనారాయణ బాలల అంశంతో రూపొందించనున్న సినిమా తొలి సన్నివేశాన్ని ఆలయంలో చిత్రీకరించారు.
జిల్లాలోని గిరిజన (మావోయిస్టు ప్రభావిత) ప్రాంతాల్లో 4జీ సేవలను విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యూనివర్సల్ సర్వీసెస్ అబ్లిగేషన్ ఫండ్ (యూఎస్వోఎఫ్)తో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని టవర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
టెక్కలి రైల్వేస్టేషన్కు చేరుకోవాలంటే ఓ ప్రయాస. అక్కడినుంచి ప్రయాణం చేయాలంటే మరింత అవస్థ. రైలు కోసం వేచి చూడాలంటే కనీస మౌలిక సదుపాయాల్లేని దురావస్థ. వెరసి రైలు నిలయంలో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు.
మేలో నిప్పులు కురిపించిన భానుడు జూన్లోకి వచ్చేసరికి కాస్త చల్లబడ్డాడు. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35-36 డిగ్రీలకు తగ్గాయి. వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అమరావతి: యువనేత నారా లోకేష్పై కోడి గుడ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోడి గుడ్లు విసరడం..