వైకాపా ఐదేళ్ల పాలనలో కొండలను పిండి చేసేశారు.. సహజ వనరులను అడ్డగోలుగా దోచుకున్నారు.. అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా కొల్లగొట్టేశారు.. అధికార అండతో నేతలు చెలరేగిపోయారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా ఉద్యోగ ప్రకటనలు వెలువరిస్తున్నా అందుకు తగినట్లుగా నిరుద్యోగులకు సదుపాయాల కల్పనలో పౌర గ్రంథాలయశాఖాధికారులు విఫలమవుతున్నారు.
జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) కింద ఉపాధ్యాయ విద్య బలోపేతానికి చర్యలు చేపడుతోంది.
‘గ్రామ వాలంటీరును ప్రభుత్వం తరఫున హాకీ శిక్షకుడిగా ఎలా కొనసాగిస్తారు’ అని చాపురం గ్రామానికి చెందిన అల్లు లక్ష్మణరావు ఇటీవల కలెక్టర్ నిర్వహించిన ‘మీకోసం ప్రజా పరిష్కార వేదిక’లో ఫిర్యాధు చేశారు.
దొడ్డిదారిన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్ సైనికులకు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపింది. ‘ఆపరేషన్ విజయ్’ పేరిట కార్గిల్ నుంచి పాకిస్థాన్ చొరబాటుదారులపై యుద్ధభేరి మోగించింది.
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
కోటబొమ్మాళి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న బొడ్డాపు పూజ గురువారం రాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
వినతిపత్రం అందజేస్తున్న ఎండిఎం నాయకులు, కార్మికులు డిఇఒ కార్యాలయం వద్ద ఎండిఎం కార్మికుల ధర్నా శ్రీకాకుళం అర్బన్ : మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను రాజకీయ…
గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పి మహేశ్వర్ రెడ్డి ప్రజాశక్తి – ఎచ్చెర్ల పోలీస్ సిబ్బంది సమస్యలు పరిష్కరించి, వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని ఎస్పి కె.వి మహేశ్వర్…
బాధ్యతలు స్వీకరిస్తున్న జెసి ఫర్మాన్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టిసారిస్తానని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్…
మాజీ సైనికులను సత్కరిస్తున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్ యువత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్…
ధ్రువపత్రాలు అందజేస్తున్న డైరెక్టర్ బాలాజీ ప్రజాశక్తి – ఎచ్చెర్ల రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటిలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది.…
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని, దీనివల్ల ప్రమాదాలు జరిగే సమయాల్లో ప్రాణా పాయం నుంచి కాపాడుకోవచ్చని మున్సిఫ్ కోర్టు న్యాయాధికారి యు.మాధురి అన్నారు.
కాలానుగుణంగా జరిగే మార్పుల్లో క్రీడల్లోనూ మార్పులు రావా లని, తదను గుణంగా విద్యార్థుల కు తర్ఫీదు ఇవ్వాలని టెక్కలి ఉపవిద్యా శాఖాధికారి విలియమ్స్ అన్నారు.
భరతజాతి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాల తో లిఖించిన కార్గిల్ యుద్ధ విజయం దేశం యావత్తు జరుపుకునే ఒక పండుగ ఈ విజయ దివస్ అని జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.శైలజ అన్నారు.
స్థానిక మినీస్టేడియం సమీపంలో ఆదివారం సాఫ్ట్టెన్నీస్ జూనియర్ జట్ల ఎంపిక జరుగుతుందని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి.అప్పన్న, జి.షణ్ముఖరావు తెలి పారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ బడాస్థాయి నేతల నుంచి గ్రామస్థాయి చోటా నాయకుల వరకూ అక్రమాలకు పాల్పడ్డారు. వారి అక్రమాలకు కొంతమంది అధికారులు కూడా సహకరించారు. గత ఐదేళ్లలో ‘నాడు-నేడు’ పేరిట రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేసినట్టు వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు.