ప్రజాశక్తి-విజయనగరం కోట : తూర్పు కాపులకు నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యత కల్పించాలని తూర్పు కాపు జిల్లా అధ్యక్షులు అంబల్ల అప్పలనాయుడు అన్నారు. మంగళవారం నాడు స్థానిక కామాక్షి…
చెత్తశుద్ధి పార్కు నిర్మాణం.. ప్లాస్టిక్ నిషేధం.. తడి చెత్తతో ఎరువు తయారీ.. పొడి చెత్త వ్యర్థాల విక్రయం.. బయోగ్యాస్తో విద్యుత్తు తయారీ వంటి వినూత్న పద్ధతులతో ఉమ్మడి జిల్లాలోని బొబ్బిలి, సాలూరు పురపాలక సంఘాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి.
ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. రీజనల్ స్థాయిలో గెలిచిన జూనియర్స్, సీనియర్స్ జట్లు రాష్ట్ర స్థాయిలో తలపడుతున్నాయి.
ఉత్తరాంధ్రలోనే ఏకైక పశువైద్య కళాశాలను జిల్లాలోని గరివిడిలో ప్రారంభించి నాలుగేళ్లయినా.. ఇంకా పరిస్థితి అస్తవ్యస్తంగానే ఉంది. భారత పశువైద్య మండలి (వీసీఐ) నిబంధనలకు అనుగుణంగా అధ్యాపకుల నియామకాలు, సౌకర్యాల కల్పన నేటికీ జరగలేదు.
సేద్యానికి రైతులు ఉపయోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరలను తయారీ కంపెనీలు భారీగా పెంచాయి. అంతర్జాతీయ విపణిలో వాటి ముడిపదార్థాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించాయి.
రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామం లో సర్వే నెం.537లో గల సుమారు 30 ఎకరాల భూముల్లో పాగా వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యద ర్శి ఒమ్మి రమణ డిమాండ్ చేశారు.
Ensuring fodder cultivation చిన్న, సన్న కారు పాడి రైతులకు బాసటగా ఉండేందుకు ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తోంది. పశుగ్రాసం సాగుకు ఆర్థికంగా ఊతం ఇవ్వనుంది. గ్రాసం పెంపకం పథకానికి ఉపాధి హామీ నిధులు వెచ్చించనుంది. ఈపథకానికి శాతశాతం రాయితీ అమలు చేయనుంది. గరిష్ఠంగా ఐదు ఎకరాల్లో పశుగ్రాసం పెంచుకొనేందుకు అవకాశం ఉంటుంది.
మండ లంలో దిగువ బుడగరాయి, రేగులగూడ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సీడీపీవో రంగలక్ష్మి తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్ర మానికి 68 వినతులు వచ్చాయని, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉపకలెక్టర్ పి.ధర్మ చంద్రారెడ్డి జిల్లా అధికారులను కోరారు.
Waiting for Sweet News ఉమ్మడి జిల్లాలో రైతులకు లచ్చయ్యపేట ఎన్ఎసీఎస్ చక్కెర కర్మాగారం అంత్యంత కీలకం. ఒకప్పుడు వేలాది ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. తమ పంటను నేరుగా సీతానగరానికి సమీపంలో ఉండే ఈ కర్మాగారానికి తరలించేవారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కర్మాగారం మూతపడింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. మరోవైపు చెరకు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Tourism.. Phch! తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో బోటు షికారు సాగడం లేదు. ఆ ప్రాంతంలో అధికంగా గుర్రపు డెక్క, పిట్ట తామర ఆవహించడమే ఇందుకు కారణం. దీనిపై పలుమార్లు ఐటీడీఏ అధికారులకు తెలియజేసినా చర్యలు శూన్యం. దీంతో సందర్శకులు కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు.
Assurance for Tribal Farmers జిల్లాలో గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో మల్టీపర్పస్ మార్కెటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : కుష్టువ్యాధి లక్షణాలు గుర్తించడానికి సర్వే చేపడుతున్న తీరు, ఏ మేరకు పూర్తి చేశారన్న వివరాలను రు వివరాలను వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం…
పార్వతీపురంరూరల్ : కుష్టువ్యాధి లక్షణాలు గుర్తించడానికి సర్వే చేపడుతున్న తీరు, ఏ మేరకు పూర్తి చేశారన్న వివరాలను రు వివరాలను వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్…
గుమ్మలక్ష్మీపురం: కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. మండలంలోని లక్కగూడలో…
ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : మండలంలోని లోవముఠా గిరిజన కొండదొర కులానికి చెందిన విశ్వనాధపురం, లోవలక్ష్మీపురం, బుడ్డెమ్మఖర్జ, దొరజమ్ము గ్రామాల్లో ప్రజలు సోమవారం పిల్లి పండగ సంబరాలు…
ప్రజాశక్తి-భోగాపురం : భోగాపురం వైస్ ఎంపిపి పడాల సత్యవతి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఎంపిడిఒ కె.గాయత్రికి సోమవారం అందజేశారు. అనంతరం ఆమె జనసేన…
ప్రజాశక్తి-లక్కవరపుకోట : పాడి రైతుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పశు వైద్య శిబిరాలను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. మండలంలోని జమ్మాదేవిపేటలో నిర్వహించిన పశు వైద్య…
ప్రజాశక్తి-వేపాడ : మండల స్థాయి అధికారులు… వైసిపి నాయకులతో లాలూచీ పడితే వేటు తప్పదని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హెచ్చరించారు. సోమ వారం మండలంలోని బానాది గ్రామంలో…
ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి డిఎస్పిగా జి.భవ్యరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డిఎస్పి శ్రీనివాసరావుకు నర్సీపట్నం బదిలీ అయింది. భవ్యకు డిఎస్పి శ్రీనివాసరావు స్వాగతం పలికి బాధ్యతలు…
ప్రజాశక్తి – సాలూరు : ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.…
ప్రజాశక్తి – మక్కువ : మండలంలోని పోలమాంబ అమ్మవారి రాష్ట్ర జాతరకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తహశీల్దార్ షేక్ ఇబ్రహీం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో…
ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్ : ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం లేకుండా చూడాలని ఎఎస్పి డాక్టర్ ఓ.దిలీప్ కిరణ్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం నిర్వహించిన ప్రజా…
ప్రజాశక్తి – సాలూరు : హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులను వెంటనే రద్దు చేయాలని, గిరిజనులను భయభ్రాంతులకు గురిచేయడం ఆపాలని సిపిఎం జిల్లా నాయకులు రెడ్డి వేణు…
పోలీసులకు సవాల్గా బెల్టుషాపుల నిర్వహణ ప్రోత్సహిస్తున్న సిండికేట్ వ్యాపారులు ప్రజాశక్తి – కొమరాడ : మన్యం జిల్లాలో మద్యం బెల్టుషాపులు ఊరూరా విచ్చలవిడిగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో…
5లోగా సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రజాశక్తి – సాలూరు : తమ సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారుల…
బస్సులు ఎక్కేందుకు ఇక్కట్లు తిరుగు ప్రయాణంలో కష్టాలు ప్రజాశక్తి-విజయనగరం కోట : సంక్రాంతి పండగకు సొంత గ్రామాలకు వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగులు, వలస కార్మికులు తిరుగుముఖం పట్టడంతో…
ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లా కేంద్రంలో జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్…
ప్రజాశక్తి-విజయనగరంకోట : సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పి వకుల్ జిందాల్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన…
ప్రజాశక్తి-విజయనగరంకోట : నగరంలోని కాష్వీ ఆస్పత్రిలో అరుదైన టావి (ట్రాన్స్ క్యాథేటర్ ఆయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్) శస్త్రచికిత్స చేసినట్లు ఆస్పత్రి ఎమ్డి ఎం.ప్రవీణ్కుమార్ తెలిపారు. క్లిష్టతరమైన ఆపరేషన్లకు…
నేల, నీరు, పాడిపంటలు కలుషితం జనవిజ్ణాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.రాజగోపాల్ ప్రజాశక్తి-పూసపాటిరేగ : కాలుష్యం కారణంగా మండలంలోని చాలా గ్రామాల్లో నేల, నీరు, పాడి పంటలు…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 9న ఎస్కెఎం నాయకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి…
గ్రీవెన్స్కు 183 వినతులు ప్రజాశక్తి-విజయనగరంకోట : ప్రజా వినతుల పరిష్కార వేదికలో వచ్చే వినతికి పరిష్కారం చూపాల్సిందేని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు.…
16మందికి అస్వస్థత గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు అదుపులోనే ఉంది : డిఎంహెచ్ఒ ప్రజాశక్తి- బొండపల్లి : విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని బిల్లలవలస గ్రామంలో అతిసార…
పేదలకు నాసిరకం కందిపప్పు పంపిణీ చేసేందుకు జిల్లాలోని ఎంఎల్ఎస్ స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంచినట్లు తెలిసింది. గత నెల 12 లారీల సరకు, ఈ నెల 2న మరో లోడు వచ్చాయి. ఒక్కో లోడు 25 నుంచి 30 టన్నులు ఉంటుంది.
పూసపాటిరేగ మండలం కోనాడ ప్రాంతంలో సముద్ర తీరం, చంపావతి నదీ సంగమ ప్రాంతం వెంబడి కేంద్ర ప్రభుత్వానికి సుమారు 200 ఎకరాల భూమి ఉంది. గతంలో ఈ భూముల్లో 150 నుంచి 200 మంది రైతులు లీజుకు తీసుకుని ఉప్పు సాగు చేసేవారు.
సంక్రాంతి పండగ కోసం స్వగ్రామాలకు వచ్చిన వారంతా తిరిగి వలసబాట పట్టారు. పండగ ముగిసి నాలుగు రోజులు కావస్తున్నా ప్రయాణికుల రద్దీ మాత్రం తగ్గలేదు. బలిజిపేట, సీతానగరం, మక్కువ, రామభద్రపురం, తెర్లాం, బాడంగి, బొబ్బిలి.
నాడు వైకాపా ప్రభుత్వం నిధులివ్వక అన్ని వర్గాల వారు అష్టకష్టాలు పడ్డారు. అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద చనిపోయిన దేశీయ ఆవులకు రూ.30వేలు, ఇతర పశువులకు రూ.15వేలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు.
బొబ్బిలి పారిశ్రామికవాడకు కొత్త కళ సంతరించుకోనుంది. కూటమి ప్రభుత్వం నిర్ణయా లతో భారీ పరిశ్రమలు వచ్చేందుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. పరిశ్రమలకు స్థలాలు తీసుకుని యూనిట్లు ఏర్పాటు చేయక పోతే రద్దు చేసి, వాటిని ఔత్సాహికులకు కేటాయించేందుకు చర్యలు ప్రారంభించారు.
బోదవ్యాధి నియంత్రణపై వైద్యశాఖ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబర్చి, గృహాల్లో ప్రతి ఒక్కరికీ డీఈసీ మాత్రలు మింగించాలని జిల్లా మలేరియా, ఫైలేరియా నియంత్రణ అధికారిణి వై.మణి కోరారు.
బొండపల్లి (విజయనగరం) : బొండపల్లి గ్రామంలో డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ జీవన రాణి అన్నారు. బొండపల్లి లో డయేరియా…