సీతానగరం మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడికి సమర్పించే వెండి ధనుస్సును గురువారం భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు.
ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : యోగాంధ్ర సాధనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన యోగాభ్యాస కార్యక్రమానికి జిల్లాలో బుధవారం శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా నెల రోజులపాటు నిర్వహించనున్న యోగా మంత్…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని మహారాజా సంగీత నృత్య కళాశాల ఆవరణలో ఉన్న ఎన్నో ఏళ్ల నాటి మహావృక్షం బుధవారం నేలకొరిగింది. చెట్టు మొదళ్లలో చెదలు పట్టి…
ప్రజాశక్తి-విజయనగరం : ప్రతిష్టాత్మక స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం చొరవకు జిల్లా నోడల్ అధికారిగా సీతం కళాశాల ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్.సతీష్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు జెఎన్టియు-జివి…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సత్య డిగ్రీ, పిజి కళాశాలలో కోచ్ సంతోష్ ఆధ్వర్యంలో కరాటేలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పతకాల పంట పండింది. ఇటీవల విజయనగరంలో రాజీవ్…
ప్రజాశక్తి-కంటోన్మెంట్ : కులం, మతం, జాతి, లింగ వివక్ష లేకుండా పనిచేస్తామని అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు మాట తప్పుతున్నారా? ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో…
ప్రజాశక్తి – రామభద్రపురం : ఉపాధి హామీ పనులు ఒక్కపూట మాత్రమే నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని వేతనదారులు డిమాండ్ చేశారు. స్థానిక చిన్నమ్మతల్లి గుడి వద్ద…
ప్రజాశక్తి-కంటోన్మెంట్ : గత వైసిపి ప్రభుత్వంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, మరోసారి జగన్ను అధికారంలోకి రాకుండా చూడాలని టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు పూసపాటి…
ప్రజాశక్తి- శృంగవరపుకోట : ఎస్కోటలో నూతన కోర్టు భవన నిర్మాణంలో అన్ని సౌకర్యాలూ ఉండేలా డిజైన్ రూపొందించాలని రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి…
ప్రజాశక్తి-కంటోన్మెంట్, గంట్యాడ : బంగారు వర్ణంలో మధుర ఫలం మామిడిని చూస్తే నోరూరుతుంది. పచ్చగా మెరిసిపోయే పండ్లను చూస్తే కొనాలనిపిస్తుంది. కనువిందు చేసే పండ్లు తింటే ఆరోగ్యంపై…
ప్రజాశక్తి – పాలకొండ : నియోజకవర్గ స్థాయిలోని స్థానిక సిఎల్ నాయుడు కల్యాణ మండపంలో బుధవారం జరిగిన మినీ మహానాడు రసాభసాగా మారింది. కార్యక్రమం ప్రారంభం నుంచి…
ప్రజాశక్తి – పార్వతీపురం : జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమంలో పని చేస్తున్న కార్మికులను కొనసాగించాలని కోరుతూ డిఆర్వో కె.హేమలతకు సిఐటియు ఆధ్వర్యాన బుధవారం నాయకులు వినతిపత్రం…
ప్రజాశక్తి – పార్వతీపురం : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, కావున ప్రజలంతా భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పిలుపు నిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా…
ప్రజాశక్తి – కొమరాడ : వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్గా చేస్తే తప్పనిసరిగా కన్వర్జేషన్ చేసుకోవాలని సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ అన్నారు. కొమరాడలో పలువురు…
ప్రపంచంలో తెలుగు వారు, తెలుగు భాష ఉన్నంత వరకు తెదేపాకు తిరుగుండదని పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆంధ్రుల్లో ఆత్మగౌరవాన్ని నింపిన ఎన్టీఆర్ను మరిచి పోరాదన్నారు.
తొలకరికి ముందే రైతులకు రాయితీపై వరి విత్తనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కిలోకు రూ.10 మేర ఇవ్వనుంది. అవసరమైన నిల్వలను విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేస్తోంది.
ఉగ్రవాద భావజాలం కలిగిన సిరాజ్ సహా కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలను పోలీసు అధికారుల ఆదేశాలతో నిలిపివేసిన విషయం తెలిసిందే. వరుసగా రెండు రోజులు ఆయన తండ్రి లావాదేవీలకు ప్రయత్నించినా కుదరలేదు.
గత కొన్ని రోజులుగా జిల్లాలో వాతావరణం భిన్నంగా ఉంటోంది. ఓ వైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ కాస్తూ.. ఒక్కోసారి హఠాత్తుగా మబ్బులు కమ్మి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది.
కార్పొరేట్ సంస్థల హవా పెరిగినప్పటి నుంచి క్రీడలంటే ఒకింత చిన్నచూపు ఎక్కువైంది. అటు పాఠశాలల నిర్వాహకులు, ఇటు తల్లిదండ్రుల ఆలోచన చదువు, ర్యాంకులపైనే. ఆటలెందుకు.. బతుకునిస్తాయా, బాగు చేస్తాయా.. అనే రోజులు పోయాయి.
రైతులకు భరోసా కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఖరీఫ్లో పంటల సాగుకు ఆర్థిక చేయూత అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్-6 పథకాల్లో ఇదొక్కటి.
కర్ణాటక నుంచి రాష్ట్రానికి అయిదు కుంకీ ఏనుగులు వస్తున్నట్లు అధికారికంగా బుధవారం వెల్లడైంది. ఆంధ్రాలో అడవి ఏనుగుల వల్ల వ్యవసాయ రంగం దెబ్బతినడంతో పాటు రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని గ్రహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..
తెదేపా హయాంలో బలిజిపేట మండలం నారాయణపురంలో సువర్ణముఖి నదిపై చేపట్టిన నారాయణపురం వంతెన ఇది.. తిరిగి అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభానికి సిద్ధమవుతోంది.
ఓ వైపు ఖరీఫ్ పనులు ప్రారంభమవుతున్నాయి.. మరో వైపు వ్యర్థాలు, తూడుతో పంట కాలువలు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. అయిదేళ్ల వైకాపా పాలనలో వాటి నిర్వహణ గాలికొదిలేశారు.
స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలను లక్షాధికారులను చేయడంతో పాటు సంబంధిత కుటుంబ సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
పట్టణాల మాదిరిగా గ్రామాల్లోనూ పారిశుద్ధ్య సమస్య పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రతిరోజు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణకు ప్రణాళికలు రూపొందించింది.
Sketch of explosions in Vizianagaram ఉగ్రవాద సానుభూతిపరులు విజయనగరంలోనే భారీ పేలుళ్లకు స్కెచ్ వేసినట్లు తాజాగా తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇది తెలిసి జిల్లా ప్రజలు కలవరపడుతున్నారు. విజయనగరంలో ఉగ్రమూలాలు వెలుగుచూసిన నాటి నుంచి జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘటన చోటుచేసుకోవడం అందరినీ విస్తుపరిచింది.
నవధాన్యాలు సాగుతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. బుధవారం కురుపాం రైతుసేవా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులకు నవధాన్యాల కిట్లు పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించి న్యాయం చేయాలని యూటీఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో రెండు మీడియాలు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు.
దశాబ్దాలుగా రైతులను ఊరిస్తున్న జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించాలని జంఝావతి సాధన సమితి డిమాండ్ చేసింది. బుధవారం పార్వతీపురంలో ఏపీ ఎన్జీవో హోంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు ఆధ్వర్యంలో జంఝావతి సాధన సమితిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఆయుష్, ఎన్వైకే, సెట్విజ్ శాఖల ఆధ్వర్యంలో విజయనగరంలోని రాజీవ్ మైదానంలో యోగా డే మాసోత్సవాలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
ప్రజాశక్తి-విజయనగరం : ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల ముందు నుండే యోగా పై పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సంయుక్త కలెక్టర్, యోగా…
ప్రజాశక్తి – సాలూరురూరల్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, పార్టీని ప్రతి…
మినీ మహానాడులో పొలిట్బ్యూరో సభ్యులు అశోక్గజపతిరాజు ప్రజాశక్తి -కంటోన్మెంట్ : గత ఐదేళ్ల వైసిపి అరాచక పాలన వల్లే సమాజం గాడి తప్పిందని టిడిపి పార్టీ పొలిట్…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగర పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయించి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని సచివాలయ కార్యదర్శులకు నగరపాలక సంస్థ…
నేడు డిఇఒ కార్యాలయం ముట్టడి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన అసంబద్ధ విధానాలపై ఉపాధ్యాయ సంఘాలన్నీ ఉమ్మడిగా…
పోటెత్తిన జనం ఆకట్టుకున్న తప్పెటగుళ్ళు, పులి వేషాలు అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్, సబ్ కలెక్టర్ ప్రజాశక్తి – సాలూరు : పట్టణంలో శ్యామలాంబ పండగ ఘనంగా జరిగింది.…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా వారు భారతరత్న సుబ్రహ్మణ్యం పేరు మీద జాతీయస్థాయిలో పేదల అభ్యున్నతికి కృషి చేసేవారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు.…
ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి – సీతంపేట :మండలంలోని ఆడాలి -వెల్లం గూడ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో సీతంపేట గ్రామానికి చెందిన గిరిజాల వేణుమాధవ్…
ప్రజాశక్తి – గరుగుబిల్లి : మండలంలోని చినగుడబ మూడిళ్లు, ఉల్లిభద్రలో రెండిళ్లు ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఆహుతవ్వడంతో బాధితులు నిర్వాసితులయ్యారు. దీంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ…
ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్ : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా పడిన నేపథ్యంలో దేశవ్యాప్త కార్మిక, కర్షక సంఘాలు చేపడుతున్న నిరసనలో భాగంగా…
ప్రజాశక్తి – సాలూరు : శ్యామలాంబ పండుగలోనూ విద్యుత్ కోతలను పట్టణ ప్రజలు ఎదుర్కొన్నారు. తరచూ కోతలు విధించడంతో పట్టణ వాసులు నానా అవస్థలు పడ్డారు. శ్యామలాంబ…
కలెక్టరేట్ వద్ద కార్మికసంఘాల ధర్నా జూలై 9న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని నాయకుల పిలుపు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కార్మికులను కట్టు బానిసలుగా చేసే లేబర్…
అమ్మలోని అమృతత్వాన్ని ఆవిష్కరించే చిత్రం : కథానాయిక దియారాజ్ ప్రజాశక్తి -కంటోన్మెంట్ : అమ్మలోని అమతత్వాన్ని ఆవిష్కరించి న అద్భుత చిత్రం ‘ఫైడే’అని ఆ సినిమా కథానాయిక…
విజయనగరం : ప్రతిష్టాత్మక స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర చొరవకు ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీ ఎన్.సతీష్ కుమార్ జిల్లా నోడల్ ఆఫీసర్ గా నియమితులయ్యారని…