గుమ్మలక్ష్మీపురం (మన్యం) : రోడ్డు ప్రమాదంలో సిపిఎం సీనియర్ నాయకులు కె.గౌరీ శంకర్, ఆయన భార్య సిపిఎం మాజీ జడ్పిటిసి లక్ష్మిలకు గాయాలయ్యాయి. శనివారం ఉదయం గుమ్మలక్ష్మీపురం…
జిల్లాలో 2020లో సచివాలయ వ్యవస్థ నోటిఫికేషన్లో కొలువులు దక్కించుకుని రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం 2023 ఏప్రిల్లో ప్రొబేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
‘తల్లిదండ్రులంతా మీ పిల్లలను కళాశాలలకు పంపండి చాలు.. వారికి మేనమామలా అండగా ఉంటా’ అంటూ అయిదేళ్లూ పబ్బం గడిపేశారు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి.. మాయమాటలతో ఏమార్చి విద్యా, వసతి దీవెనల కింద ఇవ్వాల్సిన నిధులను చెల్లించకుండా నిలువునా ముంచేశారు..
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నిధులు జిల్లాలోని 27 మండలాలు, నాలుగు పట్టణాల్లో 2,80,329 మందికి రూ.116.66 కోట్లు విడుదలయ్యాయి. ఆగస్టు ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానం ప్రాంగణంలోని స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఈ తంతు యథేచ్ఛగా సాగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు.
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి.
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
డెంకాడ మండలం మోదవలస గ్రామానికి చెందిన మంతిన పైడిశెట్టి (33) ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు సీఐ ఎ.రవికుమార్ తెలిపారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు.
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు టీడీపీ కూటమి సర్కారు తీపి కబురు అందించింది. వారి ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో గతంలో కంటే మరింతగా రుణ సాయాన్ని పెంచింది.
దేశ రక్షణ కోసం ప్రాణాలు ఆర్పించిన వీర సైనికుల త్యాగాలు మరువలేమని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ అన్నారు. బీజేపీ యువమోర్చా, మాజీ సైనికుల ఆధ్వర్యంలోశుక్రవారం కలెక్టర్ ప్రాంగణంలో కార్గిల్ విజయ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజనులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందజేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
జిల్లా ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీలో తమ వాణి వినిపించారు. మన్యంలో ప్రధాన సమస్యలపై ప్రస్తావించారు. సాలూరు ఎమ్మెల్యే, స్ర్తీశిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పార్వతీపురం, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణలు తమ నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులను వివరించారు.
ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లిన ‘మన్యం’ తహసీల్దార్లు త్వరలోనే సొంత జిల్లాకు రానున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. అయితే ఇదే సమయంలో కొందరు తహసీల్దార్లు పైరవీలు ప్రారంభించారు.
ప్రజాశక్తి – పాలకొండ : పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ సర్వేశ్వరరావు అన్నారు. పారిశుధ్య పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలో…
పార్వతీపురంరూరల్ : జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోనెల విజరు చంద్ర శాసనసభ లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. జిల్లా…
గుమ్మలక్ష్మీపురం : కురుపాం నియోజకవర్గం లోని మన్యం ప్రాంతంలో గల సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపర్చి గిరిజనులకు మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం…
పార్వతీపురంరూరల్ : ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.…
ప్రజాశక్తి-సీతంపేట : విద్య వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఐటిడిఎ పిఒ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సీతంపేట నూతన ఐటిడిఎ పిఒగా…
ప్రజాశక్తి – సాలూరు : జిల్లాలోని పలు గ్రామాల్లో గల జగనన్న కాలనీలు సమస్యలకు నిలయాలుగా మారాయి. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంలో కాలనీల్లో ఇళ్లు నిర్మించుకొనేందుకు…
ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : దేశ రక్షణకు ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. భారతీయ యువమోర్చా, మాజీ సైనికుల…
ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్ : జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో గ్రామ విజ్ఞాన వికాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పట్టణంలోని…
ప్రజాశక్తి – మక్కువ : జిల్లాలో వ్యాధుల బారినపడి విద్యార్థులు మృత్యువాతపడుతున్నారని, వెంటనే జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈనెల 21న…
ప్రజాశక్తి-వంగర : మండలంలోని మడ్డువలస ప్రాజెక్టు నాలుగు గేట్లను అధికారులు ఎత్తి, నాగావళి నదిలోకి నీటిని విడిచిపెట్టారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సువర్ణముఖి, వేగావతి నదుల…
ప్రజాశక్తి-రామభద్రపురం : మృతుల పేరిట ఉపాధి బిల్లులు చెల్లించడం, మస్తర్లు వేయకుండా నిధుల డ్రా చేయడం, వాలంటీర్లకు 3 రోజుల పనికి ఆరు రోజుల వేతనం ఇవ్వడం..…
ప్రజాశక్తి-రామభద్రపురం : గతంలో ఇక్కడ ఎంపిడిఒగా పనిచేసిన రమామణిపై శుక్రవారం ఉపాధిహామీ విజిలెన్స్ అధికారి వెంకటరమణ విచారణ చేపట్టారు. మిర్తివలస గ్రామానికి చెందిన గిరడ షణ్ముఖరావు ఫిర్యాదు…
ప్రజాశక్తి-డెంకాడ : యంత్రంతో నాట్లు వేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి విటి రామారావు తెలిపారు. మండలంలోని సింగవరం గ్రామంలో రైతు పిట్టా శ్రీనివాసరావు…
ప్రజాశక్తి-బొబ్బిలి : ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా? అన్నట్లు బొబ్బిలిలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో పట్టణం జలమయమైంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం…
ప్రజాశక్తి-విజయనగరం : రెండు వారాల్లో ఎంపిఎఫ్సి గోదాములను వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ (డిఎల్ఐసి) సమావేశం శుక్రవారం…
సైనికులు జిల్లా సైనిక సంక్షేమ అధికారి డా.సత్య ప్రసాద్ ఘనంగా కార్గిల్ విజరు దివాస్ ప్రజాశక్తి-విజయనగరంకోట : సైనికులంటే స్వార్ధం ఎరుగని దేశభక్తులని, వీర సైనికుల త్యాగాలు…
ప్రజాశక్తి- మెంటాడ : మండలంలోని గుర్ల తమ్మిరాజుపేట ఫీల్డ్ అసిస్టెంట్ పలు అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు మేరకు శుక్రవారం డ్వామా ఎపిడి అరుణశ్రీ విచారణ చేపట్టారు. ఉపాధిహామి…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని ప్రభుత్వ కస్పా జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన విద్యార్థులు శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పెద్ద…
ప్రజాశక్తి-గజపతినగరం : మండలంలోని జిన్నాం గ్రామంలోని ఉన్నత పాఠశాలను శుక్రవారం డిఇఒ ఎన్.ప్రేమ్కుమార్ సందర్శించారు. సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా మొబైల్ ఫోన్ల వల్ల కలిగే అనర్థాల…
డిబిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్రబడ్జెట్లో దళిత ఆదివాసీలకు మొండిచేయి చూపారని డిబిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబు అఆన్నరు. నేషనల్…
ప్రజాశక్తి-భోగాపురం : మండలంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్తున్న టోల్ గేట్ ఉద్యోగి ముందు వెళ్తున్న ఆటోని ఢకొీని తీవ్ర గాయాల పాలయ్యాడు. అనంతరం…
రైతుకేంద్రాల్లో ఎరువులు లేకపోవడంపై కుంటిసాకులు సమస్యపై పట్టించుకోని పాలకులు వైసిపిలో లేని సమస్య కూటమి ప్రభుత్వంలో ఎందుకో? ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : దత్తిరాజేరు మండలం…
ప్రజాశక్తి- భోగాపురం : మండలంలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ జైసన్ రెడ్డి అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. ఆయన గత…
బలిజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం మండల ప్రత్యేకాధికారి, జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు రాబర్ట్పాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.