ప్రజాశక్తి – రామభద్రపురం/సాలూరు : విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలోని కొట్టక్కి బస్సు షెల్టర్ సమీపాన గురువారంరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు.…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సంక్షేమ పాలన, స్థానికంగా తాము చేసిన నగరాభివృద్ధే తమ విజయానికి సోపానాలుగా నిలవనున్నాయని డిప్యూటీ…
ప్రజాశక్తి-విజయనగరం కోట : యువతకు అన్ని విధాలా మోసం చేసిన వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని విజయనగరం నియోజకవర్గ టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి…
ప్రజాశక్తి – పాచిపెంట/సాలూరురూరల్: జిల్లాలో మలేరియా ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించాలని ఎన్విబిడిసి రాష్ట్ర ఉప సంచాలకులు ఎటి రామనాధరావు అన్నారు. ఎన్విబిడిసి రాష్ట్ర ఉప సంచాలకులు…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లాలో భానుడు భగభగ లాడుతున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అత్యధికంగా 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మార్చి నెల…
ప్రజాశక్తి-విజయనగరంకోట : ప్రముఖ రచయిత, సీనియర్ సంపాదకులు కెఎన్వై పతంజలి జయంతి సందర్భంగా ఏటా అందజేసే రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఈ ఏడాది పార్వతీపురానికి చెందిన రచయిత…
ప్రజాశక్తి – కురుపాం/గుమ్మలక్ష్మీపురం : రానున్న సార్వత్రిక ఎన్నికలు-2024లో భాగంగా ఎస్పి విక్రాంత్ పాటిల్ ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒడిశా సరిహద్దు గ్రామాలైన లడ్డ,…
ప్రజాశక్తి-పాలకొండ: పేరుకే నియోజకవర్గం… అభివృద్ధి శూన్యం… సమస్యల నిలయం… నియోజకవర్గంలో విద్య, వైద్యం సౌకర్యాలు అంతంతమాత్రమే. ఉపాధిలో పూర్తిగా వెనుకబాటు. పాలకులు మారినా పాలకొండ అభివృద్ధికి నోచని…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : జిల్లాలో ఐటిఐ చదువుతున్న విద్యార్థులకు పరీక్షా కేంద్రం లేకపోవడం అన్యాయమని వెంటనే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.పండు…
ప్రజాశక్తి-విజయ నగరం లీగల్ : స్థానిక న్యాయ వాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షుడిగా అల్లాడ హరీష్ ఎన్నికయ్యారు. గురువారం న్యాయ వాదుల సంఘం ఎన్నికలు…
ప్రజాశక్తి – పాచిపెంట: రైతులు పాత వంగడాల స్థానంలో కొత్త వరి వంగడాలను పరిశీలనాత్మకంగా రాబోయే ఖరీఫ్ సీజన్లో సాగు చేయాలని వ్యవసాయ శాఖ సహాయసంచాలకులు మధుసూదనరావు…
ప్రజాశక్తి-రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల : ఎన్నికల్లో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.నాగలక్ష్మి అన్నారు. పిఒగా విధులు నిర్వహించడం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఒక్కతప్పు…
ప్రజాశక్తి – పూసపాటిరేగ : మరోసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పి. సురేష్బాబు, వైసిపి జిల్లా…
ప్రజాశక్తి – వీరఘట్టం: ప్రిజం-10పై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి బగాది జగన్నాథరావు సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని…
ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని పెదరామలో ప్రకృతి వ్యవసాయ విభాగ రీజనల్ అధికారి కృష్ణారావు, జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగ డిపిఎం షణ్ముఖరాజు ఆధ్వర్యంలో ఆరోగ్య…
ప్రజాశక్తి – భోగాపురం : మండలంలోని రామచంద్రపేట గ్రామస్తుల నిరసనతో ఎట్టకేలకు క్వారీ పనులను నిర్వాహకులు నిలిపివేశారు. క్వారీలో ఉన్న పొక్లైన్లు, డ్రిల్లింగ్ చేసే యంత్రాలను నిర్వాహకులు…
ప్రజాశక్తి- శృంగవరపుకోట: ఎస్కోట న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా జి.సూరిదేముడు ఎన్నికయ్యారు. గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మండా కామేశ్వరరావుపై జి.సూరిదేముడు 24ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు ఎన్నికల అధికారి…
ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు…
ప్రజాశక్తి – సాలూరు : రానున్న ఎన్నికల్లో వైసిపిని మళ్లీ గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ రెడ్డి పద్మావతి చెప్పారు.…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తన 39ఏళ్ల ఉద్యోగ జీవితంలో సామాజిక బాధ్యతగా భావించి సేవలు అందించానని ఎల్ఐసి విజయనగరం బ్రాంచ్ లో అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వహించిన మాంగిపూడి…
61 లక్షలు ఆస్తి పన్ను చెల్లించిన చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అభినందించిన కమీషనర్ ఎంఎం.నాయుడు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆస్తి, ఖాళీ స్థలముల పన్నులపై ప్రభుత్వం…
ప్రజాశక్తి-బొబ్బిలి : రాష్ట్ర మాజీ అటవీశాఖ మంత్రి పెద్దింటి జగన్మోహనరావును టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బేబినాయన ఓటును అభ్యర్దించారు. స్థానిక 28వ వార్డులో గురువారం ఎన్నికల…
విజయనగరం నగరపాలక సంస్థగా ఎదిగిన తర్వాత ప్రజలకు పారదర్శకమైన సేవల మాటెలా ఉన్నా.. ప్రతి పనికీ ఓ రేటు పెట్టి వసూళ్లు చేస్తున్నారని, సంస్థను కీలక ప్రజాప్రతినిధి తన గుప్పెట్లో పెట్టుకున్నారని.. అధికారులను కీలుబొమ్మలుగా మార్చారని..
అనుమతులు అవసరం లేదు.. కావాల్సినంత మట్టిని కాజేయొచ్చు.. అడిగిన గ్రామ పెద్దలకు కాస్తో కూస్తో సమర్పిస్తే పనికి అడ్డుపడరు.. అని భావించారో ఏమో కానీ వారం రోజులుగా మెంటాడ మండలం కొంపంగి గ్రామానికి చెందిన గోపీనాథపట్నాయక్ చెరువులో మట్టిని అక్రమంగా తోడేస్తున్నారు.
దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు, మంచంపై లేవలేని పరిస్థితిలో ఉన్నవారు ఇంటి దగ్గరే ఓటుహక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం వెసులుబాటు ఇచ్చింది.
ప్రభుత్వం ఆర్భాటంగా ఇళ్లు కాదు... ఊళ్లే నిర్మించేస్తామంటూ అట్టహాసంగా జగనన్న కాలనీలను మంజూరు చేసి నాలుగేళ్లవుతున్నా నేటికీ కనీస సదుపాయాలు కల్పించలేదు. స్థలాలిచ్చాం... మీరే కట్టుకోండంటూ లబ్ధిదారులను గాలికొదిలేసింది.
సీతానగరం మండల కేంద్రం నుంచి పలు గ్రామాలను అనుసంధానించేందుకు నిర్మించిన రహదారుల అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగలడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. పదేళ్లుగా అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి ఈ ఏడాది నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు.
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో 2020-21లో జలకళ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు పది వేల దరఖాస్తులు వచ్చాయి. నాలుగేళ్లలో 373 బోర్లకు రూ.5.55 కోట్లతో పరిపాలనా అమోదం ఇచ్చారు.
ఉమ్మడి జిల్లాలోని వేపాడ, ఎస్.కోట, ఎల్.కోట, బొండపల్లి, గురుగుబిల్లి, పాచిపెంట, పాలకొండ మండలాల్లో కొండలను పిండి చేస్తున్నారు. అనుమతులు కన్నా అదనపు విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి జేబులు నింపుకొంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనే మాట వినిపించడం లేదు. వారికి అందించాల్సిన శిక్షణ తరగతులు, అవగాహన సదస్సులు దూరమయ్యాయి. దీంతో నిరుద్యోగ సమస్య రానురానూ తీవ్రమవుతోంది.
అగ్ని ప్రమాదం సంభవిస్తే ఠక్కున గుర్తొచ్చేది అగ్నిమాపక దళమే. భారీ యంత్రాలు, బరువైన పరికరాలతో ఎంత పెద్ద భవనాలనైనా ఎక్కి మంటలను అదుపు చేసేందుకు మృత్యువుతో పోరాడుతారు. మరి ఆ విభాగానికే కష్టమొస్తే.. అలాంటి పరిస్థితే జిల్లాలో నెలకొంది.
ఆమె వృద్ధురాలు.. వయసు 60 ఏళ్లు.. కానీ తాగిన మైకంలో భర్త అనుమానించేవాడు. నిరంతరం వేధించేవాడు. చివరకు హత్య చేసి, దారుణానికి ఒడిగట్టాడు. జియ్యమ్మవలస మండలంలోని సింగనాపురంలో ఇటీవల జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
ఆటో బోల్తా పడటంతో ఎనిమిది మంది గాయపడిన ఘటన పార్వతీపురం మండలంలో చోటు చేసుకుంది. బొబ్బిలి సమీపంలోని ఎన్ఎస్పేటకు చెందిన పలువురు భక్తులు ఆటోలో నీలావడి వెళ్లారు.
కొత్తగా ఏర్పడిన జిల్లాలో తొలిసారిగా ఇంటర్మీడియట్ మూల్యాంకనం నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 50 శాతం దాటి జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసినట్లు క్యాంపు అధికారి ఎస్.తవిటినాయుడు తెలిపారు.
భోగాపురంలో జరుగుతున్న కనకదుర్గమ్మ జాతర సందర్భంగా బుధవారం జిల్లాస్థాయి సంగిడీరాళ్ల పోటీలు ఉత్సాహంగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 40 మందికి పైగా యువకులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ వీధి, వార్డు, ఇంటికి వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. విజయ తిలకం దిద్ది...
గురువారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2024వెన్నుపోటు రాజుపై ● ఎమ్మెల్సీ రఘురాజుపై శాసనమండలి సెక్రటరీ జనరల్కు ఫిర్యాదు ● శాసనమండలిలో వైఎస్సార్సీపీ విప్...
ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ వీధి, వార్డు, ఇంటికి వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. విజయ తిలకం దిద్ది...
మండలంలోని ఎస్ఆర్పేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని వీవీఆర్పేటలో మంగళవారం అర్ధరాత్రి దాడులు చేసి 170 సారాప్యాకెట్లు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు రాజాం ఎస్ఈబీ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలి పారు. ఇద్దరు వ్యక్తులు గామంలోకి ద్విచక్ర వాహనంపై ఒడిశా నుంచి సారా తీసుకుచ్చి అమ్మకాలు సాగిస్తున్నా రని సమా చారంతో దాడిచేసి పట్టుకున్నట్లు చెప్పారు.
సతివాడ ఆదర్శ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియేట్లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎ.ఇందిరా ప్రియదర్శిని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీసు సేష్టన్ పరి ధిలో 2022లో ఏటీఎం కార్డు మార్చి ఓ వ్యక్తిని మోసగించిన కేసులో నిందితు నికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ అడిషినల్ జుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ బి.రమ్య తీర్పును వెల్లడించినట్లు వన్టౌన్ సి.ఐ. వెంకట రావు బుధవారం తెలిపారు.
కురుపాం తహసీల్దార్ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు నియోజకవర్గ ప్రజల కోసం కంట్రోల్ రూం, టోల్ఫ్రీ నెంబర్ 08963 229298 ఏర్పాటు చేశామని రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఎ.వెంకటరమణ తెలిపారు.
మండలంలోని జే.గుమడాంలో మంగళవారం మధ్యాహ్నం గడ్డి వాములు దగ్ధమైన ఘటనకు సంబంధించి బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కే.లక్ష్మణరావు బుధవారం తెలిపారు.
ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రహదారులు కీలకం. వైసీపీ హయాంలో వాటి నిర్మాణ విషయం దేవుడెరుగు.. ఈ ఐదేళ్ల కాలంలో రోడ్ల మరమ్మతులపై కూడా పెద్దగా దృష్టి సారించలేదు. ఉమ్మడి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎంత అధ్వానంగా మారాయో.. అడుగుకో గొయ్యితో ఎంత ప్రమాదకరంగా మారాయో.. వేరేగా చెప్పనవసరం లేదు.
ఎన్నికల్లో పీవోల పాత్ర అత్యంత కీలకమని కలెక్టరు నాగలక్ష్మి అన్నారు. ఒక్క తప్పు కూడా చోటు చేసుకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఎన్నికల ప్రక్రియ, విధులు, ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.