ఉత్తరాంధ్రుల ఇలవేల్పు నూకాలమ్మ సాక్షిగా చెబుతున్నాం.. మూడు నెలల్లో జగన్ ఇంటికి వెళ్లడం తథ్యమని సీపీఎస్ ఉద్యోగుల సంఘ నాయకులు అన్నారు. జగన్కు ఓటు వేసి గెలిపించినందుకు సిగ్గుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధుల కొరతతో ఎన్నో అభివృద్ధి పనులు జరగని పరిస్థితి.. కేంద్ర ప్రభుత్వం పుణ్యమా అని జిల్లాలో ఎంపిక చేసిన గరివిడి మండలానికి జాతీయ పట్టణీకరణ (శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్) పథకానికి పుష్కలంగానే నిధులిచ్చారు.
ఇంటిల్లిపాది అవసరాలు తీర్చేది అమ్మ.. ఆమె లేని ఇల్లు దేవత లేని కోవెల.. భర్త, పిల్లలు, అత్తా మామలకు అన్నీ చకచకా సమకూర్చే ఆమె ఆరోగ్యం ముప్పులో పడుతోంది.. తనను తాను పట్టించుకోక..
కంకర నిల్వలున్న ఆ మెట్టపై కబ్జాదారుల కన్ను పడింది. ఇష్టానుసారంగా తవ్వేసి తరలించుకుపోతున్నారు. చదును చేసి, భూములను తోటల సాగుకు అనుకూలంగా మార్చేస్తున్నారు.
మిగ్జాం తుపాను ప్రభావం తగ్గినా అన్నదాతలను మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. విజయనగరం జిల్లాలో వరి తర్వాత కూరగాయల సాగు అధికం. ప్రస్తుతం ఈ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న రోడ్లు ప్రమాదాలకు చిరునామాగా మారాయి. భారీ గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మక్కువ మండల కేంద్రం నుంచి సువర్ణముఖి నదికి వెళ్లే మార్గం అధ్వానంగా మారింది.
బాలికల విద్యను ప్రోత్సహించాలని.. డ్రాపౌట్లను తగ్గించాలని.. మధ్యలో చదువు మానేసిన పిల్లలను మళ్లీ విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేసింది.
మండలంలోని పాత గుణానపురం పరిసరాల్లో ఏడు ఏనుగుల గుంపు సంచరిస్తోంది. రెండు రోజులుగా గ్రామంలోని పొలాలు, కల్లాల్లో వరి కుప్పలను కరిరాజులు ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.
మిచౌంగ్ తుఫాన్ తెచ్చిన కష్టం నుంచి రైతులు తేరుకుంటున్నారు. తడిచిన పనలను ఆరబెడుతున్నారు. ముంపులో ఉన్న ధాన్యం కుప్పల నుంచి కంకిలను వేరు చేస్తున్నారు. ఇంకొందరు కోతలను వేగవంతం చేశారు.
నష్టపోయాం.. పది సంవత్సరాలుగా కూరగాయల పంటలు సాగు చేస్తున్నాను.అందులో ఎక్కువగా పొట్టి చిక్కుడు సాగు చేస్తాను. వాతావరణ పరిస్థితుల కారణంగా కూరగాయల పంటకు...
ప్రతిభ నిరూపించుకునే వేదిక విద్యార్ధుల్లో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకునేందుకు సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బి మంచి వేదికగా నిలుస్తోంది...
రైతులు పండించిన పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. మండలంలో గుణానుపురం గ్రామ సమీపంలో ఏనుగులు సంచరిస్తు న్నాయి. పంట పొలాల్లోకి వెళ్లి వరి పనలను చిందరవం దర చేస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 11 మంది ఉపాధ్యాయులు, ఐదువేల మంది అవుట్సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పటికి జీతాలు చెల్లించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు తెలిపారు. ఆదివారం సాలూరులో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతాలివ్వకుండా వేధిస్తున్న ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. ఒకటో తేదీకి జీతాలు అనే విషయం ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యో గులు, పెన్షనర్లు మరచిపోయారన్నారు. గతంలో ఒకటో తేదీకి జీతాలు, పింఛన్లు ఇవ్వకపోతే ప్రభుత్వాలు నామోషిగా భావించేవన్నారు. వైసీపీ ప్రభుత్వం పదో తేదీ దాటిన జీతాలివ్వకపోయిన సిగ్గుపడడం లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సైతం ఉద్యోగ,ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలివ్వకుండా వేధించడం తగదన్నారు. పీఆర్సీ కమిటీ వేసిన దానికి అతీగతీ లేకుండా చేశారన్నారు. సీపీఎస్ రద్దుపై మడమ తిప్పారన్నారు. కార్యక్రమంలో ఈశ్వరరరావు,స్వప్న, రవి పాల్గొన్నారు.
కురుపాం మండలం గిరిశిఖర గ్రామమైన టొంపలపాడులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆకలి కేకలు మిన్నంటుతు న్నాయి. 42 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ప్రతిరోజూ కేవలం 10 మంది మాత్రమే స్కూలుకు హాజర వుతున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తేనే ప్రజల భవిష్యత్కు గ్యారెంటీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలో బాబూ ష్యూరిటీ భవిష్యత్కు గారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. బాండ్లు పంపిణీచేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలుచేసే పథకాలు వివరించారు. వైసీపీప్రభుత్వ వైఫలాలను తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు.
జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అనంతరం ఈ కార్య క్రమానికి కొన్ని రోజులు బ్రేక్ పడింది. అయితే, చంద్రబాబు బెయిల్పై విడుదలైన తర్వాత టీడీపీ నాయకులు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు.
ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : మండలంలోని పెద్దఖర్జ పంచాయతీ దిగువసప్పగూడ గిరిజన గ్రామం అభివృద్ధికి దూరంగా ఉంది. గ్రామం ఏర్పడి 40 ఏళ్లు దాటినా కనీస మౌలిక వసతులు లేవు.…
ప్రజాశక్తి-సీతంపేట : అసలే కార్తీక మాసం. ఆపై ఆదివారం.. అది కూడా కార్తీకమాసం చివరి ఆదివారం. ఇంకేముంది! దారులన్నీ అడ్వెంచర్ పార్కువైపే. భారీగా తరలివచ్చిన పర్యాటకులతో సీతంపేటలోని…
ప్రజాశక్తి – కురుపాం : టొంపలపాడు ఆశ్రమ పాఠశాల వార్డెన్ను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎస్ఎఫ్ఐ బృందం టొంపలపాడు…
ప్రజాశక్తి-పాచిపెంట : ఫీడర్ అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు అభిమన్యుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి – కురుపాం : మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నా.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు అధికారులు, ప్రభుత్వం తీసుకోవడం లేదు. తెల్లకార్డుదారులకు…
ప్రజాశక్తి -గరుగుబిల్లి : మండల వనరుల కేంద్రానికి నాలుగేళ్ల క్రితం దాతల సహాయంతో రంగులేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు మండల వనరుల కేంద్రానికి మెరుగులు దిద్దిన దాఖలాలు…
ప్రజాశక్తి-సాలూరు : డిప్యూటీ సిఎం రాజన్నదొరని ఆదివారం ఎపి ఆదివాసీ జెఎసి నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. రాజన్నదొర క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆదివాసీ జెఎసి అల్లూరి…
ప్రజాశక్తి- బొబ్బిలి: మానవ హక్కుల పరిరక్షణతోనే మానవ వికాసం చైతన్యం అవుతుందని బొబ్బిలి రోటరీ క్లబ్ అధ్యక్షులు జెసి రాజు అన్నారు. ఆదివారం స్థానిక త్రిబుల్ ఎస్…
ప్రజాశక్తి- బొబ్బిలి : ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అమ్మకాలు చేసుకుంటున్న వారిపై చర్యలేవని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. శంకరరావు ప్రశ్నించారు. కార్మికులు విశ్రాంతి స్థలం…
ప్రజాశక్తి – వంగర: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల హెచ్ఎం ముద్దాడ రమణమ్మ, పీడీ…
మిచౌంగ్ తుపాను వల్ల కలిగిన పంట నష్టాన్ని అంచనా వేయడంలో వ్యవసాయశాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. తుపాను తీరం దాటి ఐదు రోజులు కావస్తున్నా ఇంత వరకూ…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైసిపి వికలాంగుల విభాగం, శ్రీ విజయదుర్గ వికలాంగుల సంక్షేమ సంఘం…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈనెల 11 నుంచి 15వరకు పంజాబ్ రాష్ట్రంలో జరుగనున్న జాతీయ మహిళా కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి కె.రామలక్ష్మి, ఎం.భువన ఎంపికయ్యారు. గత…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నవంబర్ 26వ తేదీ నుండి 28 వరకు గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖో-ఖో పోటీలలో విజయనగరం బాలుర…
ప్రజాశక్తి-భోగాపురం : విమానాశ్రయ నిర్మాణంలో సవరవల్లి నుంచి సన్రే వై జంక్షను మీదుగా జమ్మయ్యపేట గ్రామానికి వెళ్లే రహదారి కనుమరుగు కానుంది. దీంతో ఈ రహదారి నుంచి…
ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపాలిటీలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. నిన్నటి వరకు ఇందిరమ్మ కాలనీ, అమ్మిగారి కోనేరుగట్టు స్థలాలను అక్రమించేసి కొంతమంది అక్రమార్కులు సొమ్ము…
ప్రజాశక్తి -విజయనగరంటౌన్ : గ్రామీణ స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడా కారులను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తోందని…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం ఒకటవ డివిజన్ పరిధిలోని అయ్యప్పనగర్ లో పూసర్ల మధు సూదన రావు అక్రమంగా స్వాతీ ప్యూర్ఫైర్ వాటర్ ప్లాంట్ ను నడుపుతున్నారని,…