రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘వైఎస్ఆర్ యంత్రసేవ’ పథకం బాలారిష్టాలు దాటడం లేదు. పథకంపై రైతుల్లో అవగాహన లేమి..పర్యవేక్షణ కరవు..రాయితీ సొమ్ము జమలో ఇబ్బందులు తదితర కారణాలతో లక్ష్యం నీరుగారుతోంది.
భాజపా ప్రజా సేవకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఆమె గురువారం నరసాపురం అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి, ప్రత్యేక ఆహ్వానితుల సమావేశాల్లో పాల్గొన్నారు.
యోగాలో మెలకువలు నేర్చుకుంటే చక్కటి ఆరోగ్యంతో పాటు వివిధ స్థాయిలో రాణించవచ్చు. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు క్లిష్టతరమైన ఆసనాలను అలవోకగా ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలను గురువారం నగరంలో ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇండోర్ మైదానం నుంచి విద్యార్థులు గురువారం ప్రదర్శన నిర్వహించారు.
పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, అక్కడ ఓటర్లకు సౌకర్యాల మెరుగు తదితర అంశాలపై ఎన్నికల సంఘం నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఈఆర్వోలు, తహసీల్దార్లు తదితర అధికారులను ఆదేశించారు.
గొల్లలకోడేరు వైకాపాలో నెలకొన్న వర్గ విభేదాలు పంచాయతీ పాలకవర్గ సమావేశం సందర్భంగా మరోమారు బయటపడ్డాయి. సర్పంచి కుక్కల లక్ష్మి అధ్యక్షతన గురువారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి ఉన్నత విద్యా సంస్థలో సీటొచ్చిందని మురిసిపోయారు. తమ గారాలపట్టిని గొప్ప ఇంజినీర్గా చూడాలను కోటి ఆశలతో ఏలూరు నుంచి ఓరుగల్లుకు పంపారు ఆ తల్లిదండ్రులు.
ఎస్జీఎఫ్ పోటీలు స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, 17 సాఫ్ట్బాల్, బేస్బాల్ జిల్లాస్థాయి పోటీలు పెదవేగిలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి....
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ న్యాయ విభాగానికి పదవులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు...
ఎస్జీఎఫ్ పోటీలు స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, 17 సాఫ్ట్బాల్, బేస్బాల్ జిల్లాస్థాయి పోటీలు పెదవేగిలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి....
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ఖండించారు. మహిళలు నిరసన తెలిపారు. సైకో పోవాలి...సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నిజాయతీగా బయటకు వస్తారని ఆకాంక్షించారు.
వైసీపీ అధిష్ఠానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలు కేంద్రంగా ఈ ప్రజా దోపిడీకి లైసెన్స్లు ఇచ్చి మరీ వ్యాపారం చేయిస్తున్నారు. అడ్డు చెప్పాల్సిన అధికారులు నోళ్లు కుట్టేసుకున్నారు.
జిల్లాలో అక్రమ మద్యం ప్రవహిస్తోంది. పొరుగు రాష్ర్టాల నుంచి దిగుమతి అవుతోంది. బ్రాండెడ్ రకాలు దిగుమతి అవుతుండడంతో మద్యం ప్రియులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలోని ఆర్థికంగా బలోపేతమైన ఓ పట్టణంలో ప్రతిరోజు రూ. 5 లక్షల విలువైన అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు అంచనా. అక్కడ ప్రభుత్వ మద్యం షాపులు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి.
కాపు సంక్షేమ సేన శంఖారావం పూరిం చనుంది. వచ్చే ఆదివారం పాలకొల్లులోని ఓ ప్రైవేటు పంక్షన్ హాలులో కాపు సంక్షేమ సేన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించడానికి సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య పిలుపునిచ్చారు.
జువ్వలపాలెంరోడ్డులో నిర్మిస్తున్న డ్రెయినేజీ నిర్మాణ అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మాణాలకు అడ్డుగాఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నామని మునిసిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సీతారామయ్య తెలిపారు.