క్లిష్టమైన కొల్లేరు సమస్య పరిష్కారానికి దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) మంగళవారం కొల్లేరు గ్రామాల్లో పర్యటించింది.
ఉమ్మడి జిల్లాలో వేసవికి ముందు నుంచి అరటి ధరలు అదరగొడుతున్నాయి. పశ్చిమ, ఏలూరు జిల్లాల్లో రెండేళ్లుగా సాగు విస్తీర్ణం కూడా తగ్గింది. రికార్డుస్థాయి ధరలు ఈ ఏడాది అరటి రైతులకు ఆనందం కలిగిస్తున్నాయి.
చిన్న పిల్లల ఆధార్ సంఖ్య నమోదు కోసం జిల్లా వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక మొబైల్ శిబిరాలను యంత్రాంగం ఏర్పాటు చేసింది. 0-6 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి ఉచితంగా ఆధార్ నమోదు చేస్తారు.
లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి.. రాత్రీ పగలు చెరువుల వద్దే పడిగాపులు పడి.. కంటి మీద కునుకు లేకుండా ప్రతి గంటకూ భయపడుతూ రొయ్యలు పండించే రైతుల బతుకులను విదేశీ ఎగుమతులే నిర్ణయిస్తున్నాయి.
నలుగురు అక్కాచెల్లెళ్లకు తల్లికి వందనం లబ్ధి చేకూరగా వారిలో ఒకే కాన్పులో పుట్టిన ముగ్గురికి ఒకేసారి తల్లికి వందనం సొమ్ము జమకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మా తాత, ముత్తాతల నుంచి మేం కొల్లేరునే నమ్ముకుని బతుకుతున్నాం. కొల్లేరు ఆపరేషన్ తర్వాత అంతా అస్తవ్యస్తమైంది. మా ఊళ్లలో తాగు నీరే కాదు, పశువులకు చెరువులు లేవు.
Minister Nimmla: బనకచర్లపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయాలు కోసమేనని, సాంకేతిక అంశాల కన్నా రాజకీయంపై దృష్టితోనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తెలంగాణలో అంతర్గత రాజకీయలు కోసం బనకచర్లపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.