భీమవరం ఒకటో పట్టణ పరిధి తాడేరు రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మంటలు ఎగసిపడ్డాయి. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత దుకాణంలోంచి మంటలు ఒక్కసారిగా రావడంతో దుకాణ కాపలాదారులు సంబంధిత అధికారులకు
నరసాపురం రైల్వేలైన్కు మహర్దశ పట్టనుంది. తీర ప్రాంతంలో నరసాపురం - కోటిపల్లి రైల్వే లైనుకు రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఈ నెల 23న 51.6 అడుగుల గరిష్ఠ స్థాయి చేరింది. అనంతరం తగ్గుముఖం పట్టి బుధవారం 45 అడుగులకు చేరుకుంది. గురువారం ఉదయం నుంచి వరద పెరుగుతోంది.
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు అందజేసిన కిట్లలో నాణ్యత లేకుంటే వెనక్కి ఇవ్వొచ్చని, వాటి స్థానంలో కొత్తవి అందజేస్తామని జిల్లా విద్యా శాఖాధికారి ఎస్.అబ్రహం తెలిపారు.
ప్రజాశక్తి-ఉంగుటూరు : ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం జాతీయ రహదారి బాదంపూడి వై జంక్షన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు శనివారం ఉదయం ఢీకొన్నాయి. హైదరాబాద్…
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు.
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
గ్రామీణ స్థాయి విద్యార్థుల కు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే సదాశ యంతో రాజీవ్గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలు 2008లో ప్రారంభించారు.
వ్యక్తి ఆత్మహత్యకు వేధింపులే కారణమని పలువురిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తక్షణమే వారిపై కేసులు నమోదు చేయాలని మృతుడి బంధువులు, గ్రామస్థులు ఆందోళన చేశారు.
దాదాపు కేజీపైనే నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.67 లక్షలపైనే కాజేశారు. మోసగాళ్లను పట్టుకుని నిలదీస్తే ఆడ్డం తిరిగి నానా రాద్దాంతం చేసి పరారయ్యారు. నరసాపురంలో వెలుగుచూసిన ఈ మోసం బులియన్ వ్యాపారుల్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది.
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఫ్రిబవరి నుంచి ఏప్రిల్ నెల వరకు జరిగిన సెల్ ఫోన్ చోరీలకు సంబంధించిన 151 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్టు ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్ చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులకు వివరాలను ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ స్వరూపరాణి వెల్లడించారు.
దోమల ద్వారా మలేరియా, డెంగీ, చికున్ గున్యా సంక్రమించే అవకాశం ఉందని, దోమల నిర్మూలన సామాజిక బాధ్య తగా భావించాలని జిల్లా మలేరియా అధికారి పీఎస్ఎస్ ప్రసాద్ అన్నారు.
‘ఏలూరు జిల్లా వార్షిక పంట రుణాల లక్ష్యం రూ.7,300 కోట్లు. కౌలురైతులకు రుణాల మంజూరు లక్ష్యం రూ.250 కోట్లు నిర్ణయించడం ఏమిటీ.. జిల్లాలో 75 శాతానికిపైగా సాగును…
తొమ్మిది రోజులుగా వీడని ముంపు ప్రజాశక్తి – కుక్కునూరు రూరల్ పది రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న గోదావరి వరద దోబూచులాట కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం వరకూ…
కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రజాశక్తి – వేలేరుపాడు వరద బాధితులకు సహాయక కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని, ప్రజల నుండి ఫిర్యాదులొస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్…
జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య ప్రజాశక్తి – భీమవరం తాడేపల్లిగూడెంలోని పురుగు మందుల పరీక్ష లాబొరేటరీకి కావాల్సిన గ్యాస్ లిక్విడ్ క్రోమోటోగ్రఫీ మెషిన్ సరఫరా చేసేందుకు…
ప్రజాశక్తి – ఆచంట వారం రోజులుగా దోబూచులాడుతున్న వశిష్టగోదావరి వరద శాంతించడంతో మండలంలోని లంక గ్రామాలు జలదిగ్బంధం నుంచి బయటపడ్డాయి. శుక్రవారం ఉదయం నుంచి క్రమేపీ గోదావరి…
ప్రజాశక్తి – భీమవరం పట్టణంలోని మెంటేవారితోటలో ఉన్న మిరామియా కోడు ముంపునకు గురవుతున్న ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు…
ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురం గ్రామానికి చెందిన శ్రీదేవి ఆర్యవైశ్య మహిళా సేవా మండల అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నార్త్…
Andhrapradesh: ‘‘చింత చచ్చినా పులపు చావదు’’ అన్న సామెతగా ఉంది వైసీపీ నేతల ఆకృత్యాలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసి.. అధికారాన్ని కోల్పోయినప్పటికీ వారి ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. పలు చోట్ల బరితెగింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. పైకి మాత్రం అబ్బే.. మావాళ్ల మీదే దాడులు చేస్తున్నారంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంతే కాదు ఏపీలో శాంతిభద్రతలు లేవంటూ ఏకంగా దేశరాజధాని ఢిల్లీకి వెళ్లిమరీ ధర్నాలు చేస్తున్నారు.