ఉండి: గ్రామ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా తమ పాలన సాగిస్తున్నామని పెద్దపుల్లేరు గ్రామ సర్పంచి కరణం పార్వతి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం ఉండి మండలం పెదపుల్లేరు గ్రామపంచాయతీ…
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ ఆఫీస్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 6 అర్జీలు వచ్చినట్లు తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్…
తణుకు : ప్రతీ ఒక్కరూ క్రీడల్లో పాల్గొని గెలుపు, ఓటములను సమదృష్టితో స్వీకరించాలని మాంటిస్సోరి స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు అన్నారు. తణుకు పట్టణంలో స్థానిక మాంటిస్సోరి…
జిల్లాలో ఆయిల్పామ్ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది. విస్తీర్ణంలో.. ఉత్పత్తిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నా.. రైతుల గోడు పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యా బోధన అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు సమగ్రశిక్షా ఏపీసీ పి.శ్యామ్సుందర్ పేర్కొన్నారు.
మగ పక్షులు మాత్రమే గుడ్లు పొదిగి సంతానోత్పత్తి చేసే కొల్లేరు అందాల అతిథి గ్రేటర్ పెయింటెడ్ స్నిప్. లేత ఎరుపు గోధుమ రంగులు మిళితమై పొడవాటి ముక్కు కిందకు వంపు తిరిగి ఉంటుంది.
ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేయాలనే యోచనతో గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై తగిన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు ఉద్యోగులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ వచ్చారు.
ఆంధ్ర యువతి, జర్మనీ అబ్బాయి వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. టి.నరసాపురం మండలం ఏపీగుంటకు చెందిన యువతి కూనపాము లావణ్య నాలుగేళ్ల కిందట ఆర్సీఎం సహకారంతో జర్మనీలోని హోసన్బర్గ్ జిల్లా మెల్ల్లె నగరంలో నర్సింగ్ కోర్సు పూర్తిచేసింది.
విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం హర్షణీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు.
అత్తిలి మండలం ఆరవల్లిలో వైభవంగా నిర్వహిస్తున్న యోగి వేమన శత జయంతి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా యోగి వేమనను, ఆలయ ప్రాంగణాన్ని రకరకాల పువ్వులతో అలంకరించారు.
పేదలకు కంటి వైద్యం అందుబాటులో ఉండాలనే సంకల్పంతో గత తెదేపా ప్రభుత్వం(2014) ముఖ్యమంత్రి ఐ కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వాటిని ఏర్పాటు చేసింది.
గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు శుభ్రం చేయిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
ప్రతిభకు ఎల్లలు లేవని నిరూపిస్తున్నాడు ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమిల్లికి చెందిన భీమాల శ్రీనివాసరావు, దేవి దంపతుల కుమారుడు రేవంత్ పవన్సాయి సుభాష్ (బులిరాజు). ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో బాల నటుడిగా మంచి గుర్తింపు పొందాడు.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా పోటీచేసే అవకాశం కల్పిస్తామంటున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు పోటీకి అనర్హులు అన్న నిబంధనను కూడా తొలగిస్తామనే అభయం ఇస్తున్నాయి.
కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వకపోతే అటువంటి విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం ఇటీవల వెల్లడించినా ప్రైవేటు విద్యాసంస్థల తీరులో మార్పు రావడం లేదు.
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం సమూల మార్పులు తీసుకొచ్చింది. కేంద్రాల నిర్వహణను మెరుగుపరచడంతో పాటు.. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు పోషకాహార సరకులను ముఖ ఆధారిత హాజరు విధానంలో అందజేస్తోంది.
నీటి వినియోగదారుల సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సంఘాల ఎన్నికల ప్రక్రియను ఇటీవల పూర్తి చేసిన సర్కారు.. తర్వాత చేపట్టాల్సిన విధి, విధానాల రూపకల్పనపై యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.
మెడ చుట్టూ నల్లని వలయం.. పసుపు, నలుపు రంగు కలిగిన చిట్టి ముక్కు.. పొడవాటి పసుపు వర్ణపు కాళ్లతో ఆకర్షించే కొల్లేరు అందాల అతిథి లిటిల్ రింగ్డ్ ప్లోవర్. 14 నుంచి 17 సెం.మీ పొడవుతో 55 గ్రాముల బరువు కలిగి ఉంటాయి.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ఆక్వా వ్యాపారి అపహరణ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను డీఎస్పీ ఆర్జీ జయసూర్య ఆదివారం వెల్లడించారు.
ఈనాడు స్పోర్ట్స్ లీగ్(ఈఎస్ఎల్) క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రీజనల్ స్థాయిలో విజయం సాధించిన జూనియర్స్, సీనియర్స్ జట్లు రాష్ట్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి.