జిల్లాలో సార్వా వరి సాగుకు సంబంధించి మాసూళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 22న ఉంగుటూరులో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.
ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిషత్లో రోజురోజుకు రంగులు మారుతున్నాయి. ఇంతకుముందు వైసీపీ పక్షానికి చెందిన ఘంటా పద్మశ్రీ జడ్పీ చైర్పర్సన్గా వ్యవహరించారు. ఆమె ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి తన భర్తతో సహా టీడీపీలో చేరారు. దీంతో జిల్లా పరిషత్లో అత్యధిక బలం కలిగిన వైసీపీ కాస్తా ఖంగుతింది. కాని తమకున్న బలంతో ఎట్టి పరిస్థితుల్లోను కొన్ని తీర్మానాలను అడ్డుకోవాలని, ఇంకొన్నింటిని ముందుకు సాగకుండా చూడాలని, తద్వారా తమ పార్టీ ఉనికిని జడ్పీలో కాపాడుకునేందుకు వైసీపీ తరచూ ఎత్తుగడలు వేస్తూనే ఉంది. ఇప్పటికే జిల్లా పరిషత్కు సంబంధించి అత్యవసర సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా వైసీపీ అనుకూల జడ్పీటీసీలందరూ గట్టిగా పట్టుపడుతున్నారు. పక్షం రోజులకు ముందే ఒకసారి అత్యవసర సమావేశానికి పట్టుపట్టారు. తిరిగి మరోసారి వైసీపీ అనుకూల జడ్పీటీసీలంతా సోమవారం జిల్లా పరిషత్ అతిథి గృహంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఏలూరు రేంజ్ ఐజి జివిజి.అశోక్కుమార్ ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్ ప్రజల రక్షణ ధ్యేయంగా పని చేస్తూ దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరులకు…
నేటి నుంచి ఏలూరు జిల్లాలో,రెండు రోజుల్లో ‘పశ్చిమ’లోనూ కొనుగోళ్లు ప్రారంభం ‘పశ్చిమ’లో 4.10 లక్షలు, ఏలూరు జిల్లాలో 5.60 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా రెండు…
ప్రజాశక్తి – గణపవరం ఇటీవల కురిసిన వర్షాలకు గణపవరం నుంచి భీమవరం వెళ్లే రహదారి పూర్తిగా గోతులమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబందులు పడుతున్నారు. గణపవరం నుంచి…
ప్రజాశక్తి – గణపవరం ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని ఉంగుటూరు శాసన సభ్యులు పత్సమట్ల ధర్మరాజు అన్నారు. సోమవారం జల్లికొమ్మరలో సచివాలయం వద్ద…
ప్రజాశక్తి – పాలకొల్లు చంద్రబోస్ అని జివిఎస్విఆర్ఎం హెచ్ఎం రాయపూడి భవానీప్రసాద్ అన్నారు. ఆర్ఎం మున్సిపల్ పాఠశాలలో అని చెప్పారు. స్థానిక జివిఎస్వి ఆర్ఎం మున్సిపల్ పాఠశాలలో…
ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాలని ఉపయోగించుకోవాలని ఉంగుటూరు శాసన సభ్యులు పత్సమట్ల ధర్మరాజు అన్నారు. సోమవారం జల్లికొమ్మరలో సచివాలయం…
ప్రజాశక్తి-నూజివీడు టౌన్ : నూజివీడులోని పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణములో పోలీస్ అమరవీరుల దినోత్సవం ను సోమవారం నిర్వహించారు. అమరవీరులకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.…
ఏలూరు సర్వజన ఆసుపత్రిలో ఇటీవల శవాల మాయం, ఇతర వరుస ఘటనలు అక్కడి భద్రతా వైఫల్యాలకు అద్దంపడుతున్నాయి. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది రోగులు, వారి కోసం వచ్చే బంధువులతో ఆసుపత్రి రద్దీగా ఉంటుంది.
అంగన్వాడీ కేంద్రాలను ఆధునిక హంగులతో సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చర్యలు చేపట్టింది. దీని కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సక్షం (సిమ్యులేటింగ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఫర్ సస్టైనబుల్ హెల్త్ మేనేజ్మెంట్) పేరిట నూతన కార్యక్రమాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది.
ఉమ్మడి జిల్లాలో ప్రతి వంద మంది పిల్లల్లో కనీసం 12 మంది తీవ్ర దృష్టి లోపంతో బాధపడుతున్నారని, పది మందిలో ఒకరికి కళ్లజోడు ఉన్నట్లు వైద్య గణాంకాలు చెబుతున్నారు.
సాగునీటి వినియోగదారుల సంఘాల (డబ్ల్యూయూఏ) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. సోమవారం జిల్లా ఎన్నికల అథారిటీ ప్రకటన విడుదల చేయనుందని సవరించిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనుల్లో కూలీల పేరుతో వేతనాలు కాజేసినా... తప్పుడు హాజరుతో అక్రమాలకు పాల్పడినా... తక్కువ విస్తీర్ణంలో చేసిన పనిని ఎక్కువగా చూపి నిధులు నొక్కేసినా గత వైకాపా సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు.
బంగారు, వెండి అభరణాలు చోరీ కేసులో ముగ్గురు మహిళలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో ఆదివారం విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
అందమైన బొమ్మలు, ఆట వస్తువులు, అర్ధ చంద్రాకృతిలో బల్లలు వాటికి కుర్చీలు, ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు, రక్షిత మంచినీరు తదితర హంగులతో అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి.