అత్యవసరమైనప్పుడు ఆసుపత్రికి వెళ్తాం.. అలాంటప్పుడు చేయాల్సిన ల్యాబ్ పరీక్షలు అందుబాటులో లేకపోతే ఆ ఇబ్బంది చెప్పలేనిది. ‘ఏడో నెల గర్భిణిని, వైద్య పరీక్షలకు వస్తే ల్యాబ్ పరీక్షలకు వేరొక చోటకు వెళ్లమన్నారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం గోకుల తిరుమల పారిజాతగిరిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి కల్యాణం రమణీయంగా నిర్వహించారు.
యలమంచిలి జనాభా 6 వేలు. సంక్రాంతి సమయంలో ఇక్కడకు వచ్చే బంధువులు, అతిథులు కనీసం 50 వేల మంది ఉంటారు. వీరందరికీ ఆ నాలుగు రోజులూ ఆతిథ్యం ఇవ్వాలంటే అద్దె గదులు సరిపోవు.
వేసవిలో ఆక్వా సాగు ఆశాజనకంగా ఉంటుందన్న గంపెడాశతో ఉమ్మడి జిల్లాలోని రైతులు ఉత్సాహంగా చేపట్టారు. నెల రోజులు అంతా సవ్యంగానే సాగింది. ఇంతలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు, విపరీతమైన ఉక్కపోతతో ఆక్వారంగం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది.
‘2013-16లో బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్న సమయంలో పెద్దలు వివాహం చేయడంతో మధ్యలోనే డిగ్రీ ఆగిపోయింది. వ్యక్తిగత కారణాలతో సప్లిమెంటరీ పరీక్షలు కూడా రాయలేదు.
దేశంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టి చరిత్ర సృష్టిస్తే చంద్రబాబు రాష్ట్ర ప్రగతి కోసం పోరాడుతున్నారని, యువ గళంతో లోకేశ్ ప్రజలకు చేరువై పార్టీలో యువ రక్తాన్ని నింపి ముందుకు నడిపిస్తున్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు.
హౌస్ హోల్డ్ వివరాలు సవరించక జిల్లా వ్యాప్తంగా పలు కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నాయి. ఇందుకు మ్యాపింగ్ ప్రధాన ఆటంకంగా మారింది. ప్రస్తుతం రేషన్ కార్డులకు హౌస్ హోల్డ్ డేటా ప్రధానం.
ఉపాధ్యాయుల బదిలీలకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత గురువులకు బదిలీల కౌన్సెలింగ్కు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది.
జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. వైసీపీలో తొలి నుంచీ పార్టీకి వీర విధేయులుగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలుగా పార్టీకి బై బై చెబుతున్నారు.
ప్రభుత్వా సుపత్రుల్లో ప్రసవించిన తల్లిని బిడ్డతో సహా ఇంటి వద్ద సురక్షితంగా చేర్చే తల్లి, బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన డ్రైవర్లకు మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడు తున్నారు.