నదులు, నీటివనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ దేశం ఏటా కరవు పరిస్థితులతోపాటు తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొంటోంది. ఉత్తరాదిన, ఈశాన్య ప్రాంతాల్లో వరదలతో అతివృష్టి ఉంటే, దక్షిణాదితోపాటు వాయవ్య ప్రాంతంలో వర్షాలు లేక అనావృష్టి నెలకొంటోంది.
భారత్, యూకేల మధ్య వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడంలో విశేషకృషి జరిపినందుకు యునైటెడ్ కింగ్డమ్ గౌరవ నైట్హుడ్ పురస్కారాన్ని ఇటీవల ఎవరికి ప్రదానం చేసింది?
పదోతరగతి తర్వాత త్వరితగతిన ఉద్యోగం/స్వయంఉపాధి పొందాలనుకునేవారు నైపుణ్యం పెంచే స్వల్పకాలిక సర్టిఫికెట్ లేదా డిప్లొమా కోర్సులు ఎంచుకోవచ్చు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతోపాటు ఆన్లైన్ వేదికలూ రకరకాల కోర్సులు అందిస్తున్నాయి.
ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ పరిజ్ఞానాలతో రోబోలను రూపొందించి, వినియోగించే సాంకేతికతే రోబోటిక్స్. పలు రంగాల్లో మనుషులకు సాయపడే రోబోలను సృష్టించడం దీని ప్రధాన లక్ష్యం. రోబోలు మనిషి కంటే వేగంగా, అలసిపోకుండా పని చేస్తాయి.
ధ్వని శక్తి స్వరూపం. దీంతో వినికిడి జ్ఞానం కలుగుతుంది. ధ్వని తరంగాల రూపంలో ముఖ్యంగా యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ధ్వని ఉత్పత్తికి, ప్రసారానికి, వినపడేందుకు కారణం కంపనాలు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఉపాధ్యాయుడు, రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, పండితుడు, వక్త. ఆయన భారతీయ విద్య, రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. తన ఆలోచనలు నేటి తరాన్నీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మెదక్లోని ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీ 20 జూనియర్ టెక్నీషియన్ పోస్టులను ప్రకటించింది. ఒప్పంద ప్రాతిపదికన ఏడాది కాలానికి భర్తీచేయనున్నారు. దరఖాస్తులను ఆఫ్లైన్లో పంపాలి.
సముద్రంలో చక్కని ఉద్యోగాలు చేయాలనుకుంటే.. మారిటైమ్ కోర్సులు మేటి మార్గం. స్వల్ప వ్యవధిలోనే కడలి కేంద్రంగా కొలువుదీరి, ఆకర్షణీయ వేతనంతోపాటు ప్రపంచాన్నీ చుట్టేయవచ్చు.