దిల్ రాజు – అల్లు అర్జున్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఆర్య’, ‘పరుగు’, ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాల విజయాలతో వారి బంధం మరింత బలపడింది. ఇప్పుడు ‘రావణం’ రూపంలో మళ్లీ బన్నీ – రాజు కాంబినేషన్ తెరపైకి రానుంది. ‘కేజీఎఫ్’తో దేశ�
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట: సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో జస్టిస్ ఎంఎం
Phoenix Movie తమిళ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఫీనిక్స్'.
Himachal Pradesh హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh)లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి.
Dalai Lama : దలైలామా సంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని 14వ దలైలామా టెంజిన్ గ్యాస్టో తెలిపారు. దలైలామా వ్యవస్థ అంశంలో చైనా పాత్ర ఉండబోదన్నారు. హిమాచల్ ప్రదేశ్లో జరిగిన బౌద్దమతస్తుల �
SIGACHI పాశమైలారం ప్రమాద ఘటనపై సిగాచీ పరిశ్రమ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ లేఖ రాశారు.
Ee Nagaraniki Emaindi Sequel తెలుగు యువతను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలలో ‘ఈ నగరానికి ఏమైంది?’ ఒకటి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ని అందుకుంది.
Deaths మున్సిపల్ కార్యాలయం ముందున్న చెట్టు కింద కూర్చుని ముగ్గురు ఉద్యోగులు పేపర్ చదువుతుండగా.. ఆ చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Delhi CM ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) రేఖా గుప్తా (Rekha Gupta)కు గత నెల అధికారిక నివాసాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఇంటికి అధికారులు పునరుద్ధరణ (Renovation) పనులు చేపట్టారు. ఇందుకోసం దాదాపు రూ.60 లక్షలు ఖర్చు చేస్తున్�