వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఆ టోర్నీ కోసం భారత్ వస్తుందా? లేదా? అనేది పాకిస్తాన్కు పెద్ద తలనొప్పిగా మారింది. భారత ఆటగాళ్లను పాకిస్తాన్ పంపించకుండా ఉండేందుకు బీసీసీఐ తన వంతు ప్రయత్నాలు తను చేస్తోంది.
Kanwar Yatra కన్వర్ యాత్ర (Kanwar Yatra) మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా ఆహారశాలలపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh government) సమర్థించుకుంది.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ(Telangana)కు తీవ్ర అన్యాయం జరిగిందని వక్తలు ఆరోపించారు. ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు నిధులు కేటాయించాలన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) నేడు శుక్రవారం (జులై 27న) వారం చివరి ట్రేడింగ్ సెషన్లో సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 119 పాయింట్లు పెరిగి 80,158 వద్ద, నిఫ్టీ 50 కూడా 17 పాయింట్లు పెరిగి 24,423 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్(sensex) 507 పాయింట్లు లాభపడి 80,547 స్థాయిలో ఉండగా, నిఫ్టీ(nifty) 180 పాయింట్లు వృద్ధి చెంది 24,585కి చేరుకుంది.
Shinkun La Tunnel project: షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శ్రీకారం పడింది. ఇవాళ ప్రధాని మోదీ రిమోట్ బటన్ ద్వారా ఆ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. బటన్ నొక్కగానే .. కొండల్లో బ్లాస్ట్ అయ్యింది.
[10:31]సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది.
Telangana: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించనున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ బాస్ ఎమ్మెల్యేలతో చర్చలు చేయనున్నారు.
నీతి అయోగ్ సమావేశ బహిష్కరణపై కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిని కేటీఆర్ (KTR) నిలదీశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ప్రధాని మోదీతో సమావేశాన్ని నాడు కేసీఆర�
రేవంత్రెడ్డి(Revanth Reddy) సర్కార్ గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రూ.2,91,159 కోట్ల బడ్జెట్ను వివిధ విభాగాలకు కేటాయించింది. అయితే బడ్జెట్లో సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించలేదని విపక్షాలు ఆరోపిస్తుండగా జనరంజకంగా ఉందని అధికార పక్షం వాదిస్తోంది.
[10:20]‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు.
వండినది తినేసి గిన్నెలు ఖాళీ చేయడం సులభమే. కానీ... ఆ వంట పూర్తవ్వడానికి గంటల సమయం పడుతుంది. మీరు ఈ వంట పనులతో బాగా అలసిపోతున్నారా..? చాలా త్వరగా అయిపోతే బాగుండు అని కోరుకుంటున్నారా..? అయితే.. ఈ కిచెన్ హ్యాక్స్ మీరు తెలుసుకోవాల్సిందే.
మహేష్ బాబు కెరీర్ ని పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత అని విభజించవచ్చు. పెళ్లి తర్వాత మహేష్ కెరీర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోయింది. పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ పడడంతో మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యారు.
నేడు రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మద్యం విధానం సీబీఐ కేసుపై విచారణ జరగనుంది. ఈ ఢిల్లీ మద్యం విధానంలో ఎమ్మెల్సీ కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.
బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా(JP Nadda) పదవీకాలం ముగియడంతో పార్టీ తదుపరి అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగిస్తారోనని ఆసక్తికరంగా మారింది. జులై నెలలో తదుపరి అధ్యక్షుడు బాధ్యతలు చేపడతారని సంబంధిత వర్గాలు భావించగా.. తాజాగా ఆగస్టు నెల చివరినాటికి కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
హైదరాబాద్ ప్రజలారా జాగ్రత్త.... నగరంపై కొత్త వైరస్ అటాక్ చేసింది. కాబట్టి నగరవాసులు జాగ్రత్తగా వుంటే మంచిది. అసలు ఏమిటీ వైరస్? లక్షాణాలేమిటి? ఎలా వ్యాప్తి చెందుతుంది?
హైదరాబాద్ ఐటీ కారిడార్(Hyderabad IT Corridor)లో.. సైబర్టవర్స్ సమీపంలో నిర్వహిస్తున్న రియల్టర్లు, యువతుల రేవ్పార్టీని ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ (Excise Special Task Force) పోలీసులు భగ్నం చేశారు.