Narayanpet చేతికొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల కళ్ల ముందే చనిపోతే ఆ బాధ వర్ణణాతీతం. కని పెంచిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తారు. బిడ్డల జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ కుమిలి పోతుంటారు. ఓ తండ్�
NIA Director నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ దాతేను కేంద్రం నియమించింది. ఆయన మహారాష్ట్ర కేడర్కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి. ఆయన ప్రస్తుతం ఆయన మహారాష్ట్�
జగన్ ప్రభుత్వంలో సలహదారుగా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే ఆ పదవిలో నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ విజ్జప్తి చేసింది.
Two aircrafts dangerously close రెండు విమానాలు రన్వే పై చాలా దగ్గరగా వచ్చాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల రెక్కలు ఢీకొన్నాయి. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్క భాగం విరిగిపోయింది. ఇండిగో విమానంలో �
తనకు హిందూపురం ఎంపీ టికెట్ దొరుకుతుందని ఎంతో ఆశించిన పరిపూర్ణానంద స్వామికి చివరకు నిరాశే మిగిలింది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా.. ఆ సీటు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అటు.. బీజేపీ ప్రకటించిన ఆరు ఎంపీ అభ్యర్థుల జాబితాలోనూ తన పేరు లేకపోవడంతో ఆయన మరింత నిరాశ చెందారు.
ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో భాగంగా పుత్తూరు బహిరంగ సభలో పాల్గొన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఎన్నికలు వస్తుండడంతో ముసుగు వీరుడు జగన్ మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి తాడేపల్లి దాటి వస్తున్నాడని జగన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద ఆస్తి.. ఒక్క జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉందని మండిపడ్డారు.
సంగారెడ్డి జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కూతుర్ని తీసుకెళ్లేందుకు ట్రాక్టర్పై వెళ్లిన ఓ బృందం కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిలింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది.
Tim Paine Said: భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పైన ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్ ‘టిమ్ పైన్’ సంచలన వ్యాఖ్యలు చేసాడు. బజ్ బాల్ అంటే ఇంగ్లాండ్ సృష్టించింది కాదు అని బజ్ బాల్ అని తెలియక ముందే ఇండియన్ బెటర్ ‘రిషబ్ పంత్’ పరిచయం చేసాడు అని పైన
పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లికొడుకును, పెళ్లి కూతురును ఊరేగించడం, పెళ్లి మండపం దగ్గరం తీసుకెళ్లడం కార్లలో తీసుకెళ్తూ ఉంటారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. బాగా రిచ్ గా ఉండాలని వధూవరులను గుర్రపు రథాల్లో ఊరేగిస్తున్నారు. మాములుగా అయి�
కవితను అరెస్టు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.. తెచ్చుకున్న తెలంగాణకు న్యాయం చేయకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడింది అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అందుకే వారి కుటుంబానికి తగిలే దెబ్బలు ప్రజలందరూ స్వీకరిస్తున్నారు. కవితన�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల దాడికి దిగారు. ధైర్యంగా తన పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో తనపై పోటీ చేస్తానని అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్రెడ్డి కాంగ్రెస్ను వది
వేసవి కాలం వచ్చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజల జీవన విధానం కూడా మారడం మొదలైంది. వేసవిలో మండే ఎండలు, తీవ్రమైన వేడిని నివారించడానికి, ప్రజలు త�
ఓటు హక్కును ఓటర్లకు తెలియజేసే ప్రయత్నంగా బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ‘నేను తప్పకుండా ఓటు వేస్తాను’ అనే థీమ్తో 5కే రన్ నిర్వహించారు. పాత కలెక్టరేట్ నుంచి 5కే రన్ను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ జెండా ఊపి ప్రారంభించా
Money Laundering Case: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతరు చిక్కుల్లో పడ్డారు. సీఎం కుమార్తె వీణా విజయన్తో పాటు ఆమె ఐటీ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసినట్లు ఏజెన్సీ వర్గాలు బుధవారం తెలి�
Kangana ranaut: బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశ్ మండి ఎంపీ స్థానం నుంచి పోటీలో నిలబడుతున్న క�
మానస్ తాజాగా బిగ్ బాస్ ఫేం శుభశ్రీ రాయగురుతో కలిసి ఒక డాన్స్ పర్ఫామెన్స్ చేశాడు. 7/g బృందావన్ కాలనీలో ఉన్న ఒక కన్నీళ్లు తెప్పించే పాటకి వీరిద్దరూ కలిసి చేసిన డాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
ఫ్యామిలీ స్టార్ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో సినిమాకు పనిచేసిన ఎక్సీపిరియన్స్ షేర్ చేశారు సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్
ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యుల మొబైల్ కూడా ట్యాప్ చేశారని వివరించారు. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రఘునందన్ రావు తెలిపారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ , ఆమె ఐటీ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.
అమెరికాలోని బాల్టిమోర్ పోర్ట్ నుంచి బయల్దేరిన డాలీ నౌక ఫ్రాన్సిస్ స్కాట్కీ బ్రిడ్జిని ఢీకొట్టడానికి ముందు ఏం జరిగింది? నౌకలో అంధకారం అలుముకోవడానికి కారణమేంటి? అప్పుడు సిబ్బంది ఏం చేశారు?
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఐపీఎల్ నిర్వహకులు షాకిచ్చారు. అసలే చెన్నైసూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిన బాధలో గిల్ ఉన్నాడు. ఇలాంటి సమయంలో గిల్కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు.
Munawar Faruqui బాలీవుడ్ బిగ్బాస్ 17 విజేత స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని బోరా బజార్లో ఉన్న ఓ హుక్కా పార్లర్పై ముంబై పోలీసులు మంగళవారం రాత్రి రైడ్ చేయగా.. ఈ రైడ్లో
[17:06]దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు.
అసోంలోని ఓ రాజకీయ నాయకుడి వైభవం చూసి ధనవంతులు సైతం అవాక్కవుతున్నారు. తడు రూ.500 నోట్లు ఉన్న మంచంపై నిద్రిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుతో(Chandrababu) రాష్ట్రంలో రామ రాజ్యం వస్తుందని.. జగన్ పాలన రావణ రాజ్యానికి ప్రతీక అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆక్షేపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలన అప్రజాస్వామికం అని.. రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు.
Shubman Gill గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్కు భారీగా జరిమానా విధించారు. బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొ�
ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనే ఈ మోడల్.. కొన్ని వారాల క్రితం మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్లో పాల్గొంది. ప్రపంచ సంస్కృతుల గురించి తెలుసుకోవడం.. ప్రామాణికమైన సౌదీ సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నదే తన లక్ష్యమని ఆమె పేర్కొంది.