Revenue officials: భద్రాద్రి రామాలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇళ్లను తొలగించే ప్రక్రియ మే మొదటి వారంలో ఆరంభించి పూర్తి చేసేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేపట్టారు.
Vishwak Sen టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇతనిని చూస్తే యాటిట్యూడ్ ఎక్కువ అని చాలా మంది అనుకుంటారు. పలు వివాదాలలో కూడా విశ్వక్ యాటిట్యూడ్ చూపించాడు అని కొందరు
Bomb threat కేరళ (Kerala) లో గత రెండు రోజులుగా బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతున్నది. తాజాగా కేరళ సీఎం కార్యాలయానికి, సీఎం నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్స్ (Bomb threat mails) వచ్చాయి.
బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు పహల్గామ్ ఉగ్రవాద దాడుల విషయంలో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఈ దాడులను వర్ణించడంలో జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.
TS Police: కశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాదుల ఘటన నేపథ్యంలో పాకిస్తానీయకులు భారత్ను విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 48 గంటల్లో వెళ్లిపోవాలని ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసినా కొన్ని ప్రాంతాల్లో పాక్ జాతీయులు స్వదేశానికి వెళ్లిపోకుండా ఇక్కడే ఉన్నారు. అలా హైదరాబాద్లో కూడా పాకిస్తానోళ్లు వెళ్లకుండా ఉండిపోయారు. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు.
[12:27]IPL 2025: మిడిలార్డర్లో రిషభ్ పంత్ కీలకంగా మారతాడని ఇప్పటికీ భావిస్తున్నామని లఖ్నవూ మెంటార్ జహీర్ ఖాన్ వ్యాఖ్యానించాడు. అతడు పేలవ ఫామ్ నుంచి బయటకొస్తాడని పేర్కొన్నాడు.
కోవిడ్ తరువాత నుంచి చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. కానీ ఆఫీస్కు వెళ్లి పనిచేయడం కన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా సౌకర్యవంతంగా ఉం
పహల్గాం దాడి తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకోవడంతో పాకిస్తాన్ లో టెన్షన్ నెలకొంది. సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ కుటుంబంతో సహా మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది.
Paresh Rawal: బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ పరేశ్ రావల్ మోకాలి గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు స్వంత మూత్రాన్ని తాగాడట. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. హీరో అజయ్ దేవగన్ తండ్రి వీరూ దేవగన్ తనకు ఆ సలహా ఇచ్చి�
JK Assembly ఈ నెల 22న పహల్గాం (Pahalgam) సమీపంలోని బైసరన్ (Baisaran) లోయలో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన క్రూరమైన దాడిలో మరణించిన పర్యాటకులకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ (JK Assembly) నివాళులు అర్పించింది. వారి మరణాలపట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించ�
Indian Army Internship 2025 Registration: సైన్యంలో పనిచేయాలని కోరుకునే యువతకు సువర్ణావకాశం. భారత సైన్యం 2025 ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ (IAIP)ని ప్రకటించింది. ఎంపికైన వారికి టెక్నాలజీ, ఫైనాన్స్, మాస్ మీడియా రంగాలలో శిక్షణ ఇస్తారు. డిగ్రీ మూడు, నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఇంటర్న్షిప్కు ఎంపికయ్యారంటే..
ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైపీపీ ఎంపీ మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం రండు వారాలపాటు వాయిదా వేసింది.
Varanasi: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వ రంగం సంస్థల వద్ద భద్రతను కేంద్రం మరింత కట్టుదిట్టం చేసింది. అలాంటి వేళ.. వారణాసిలో కెనడా జాతీయులు తీవ్ర గందరగోళం సృష్టించాడు.
Cheetah దేశంలో చిరుతల సంఖ్య మరింత పెరిగింది. మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్క్ (Kuno National Park)లో చిరుత ‘నిర్వా’ (Nirva) ఐదు కూనలకు జన్మనిచ్చింది.
ఉమ్మడి జిల్లాలోని చాలా పోలీస్స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేసే పేరుతో నేరుగా స్టేషన్ల వద్దకు పిలిపించి బేరాలు మాట్లాడే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభకు లక్షల
Rajamouli భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిన టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి. ఆయన కెరీర్లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ లేదు. తీసిన ప్రతి సినిమా సెన్సేషన్. సినిమా సినిమాకి అంచనాలని పెంచేస్తూ హాలీవుడ్ రేంజ్ల�
తన కూతురు ఫీబీ సొంత సంస్థ ప్రారంభించినప్పుడు కాస్త టెన్షన్ పడ్డానని బిల్ గేట్స్ తెలిపారు. తనను ఆమె పెట్టుబడి అడుగుతుందని అనుకున్నట్టు చెప్పారు. అలా జరగనందుకు ఊపిరి పీల్చుకున్నానని అన్నారు.
CID Custody: ముంబై నటి జెత్వానీ అక్రమ అరెస్ట్, నిర్బంధం కేసుకు సంబంధించి పీఎస్ఆర్ ఆంజేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Telangana 10th Results: తెలంగాణ ఫలితాల విడుదలలో కీలక మార్పులు చేశారు. గతంలో గ్రేడ్ల విధానంలో ఫలితాలు విడుదల కావడంతో ఎవరికి అధికంగా మార్కులు వచ్చాయో తెలిసేది కాదు.. ఈ నేపథ్యంలో ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. గ్రేడ్లతోపాటు మార్కులను విడుదల చేయనున్నారు. దీంతోపాటు ఫలితాల విడుదల తేదీలను ప్రకటించారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత స్టార్ హీరోలు ఉన్నా.. అందులో సింపుల్ గా ఉండాలి అనుకునేవారు చాలామంది ఉన్నారు. స్టార్ డమ్ ను పక్కన పెట్టి.. సామాన్యులతో కలిసిపోతుంటారు. వందల కోట్ల సినిమాలు చేసేవారు కూడా గల్లీల్లో కామన్ ఫ్యాన్స తో తిరుగుతుంటారు. అటువంటి స్టార్ హీరో గురించి ఇప్పుడు చూద్దాం. చిన్న పిల్లలతో క్రికెట్ ఆడుతున్న ఈ పాన్ ఇండియా హీరోను గుర్తు పట్టారా?
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న భారత ప్రభుత్వం, తాజాగా పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించింది. వీటిలో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానెల్ కూడా ఉంది.