Kapas Kisan Aap రైతులు తాము పండించిన పత్తిని సీసీఐకు అమ్మాలంటే ప్రతి రైతు వ్యక్తిగతంగా ‘ కపాస్ కిసాన్ ’ అనే మొబైల్ యాప్ను కలిగి ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారిణి సారిక రావు తెలిపారు.
IND vs AUS భారత్-అస్ట్రేలియా (India vs Australia) దేశాల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటర్లు (Indian batters) అద్భుత ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ క
Actor Ajith Tatoo ఒకవైపు సినిమాలు, మరోవైపు కార్ రేసింగ్లతో నిత్యం బిజీగా గడుపుతున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. తాజాగా తన కుటుంబంతో కలిసి కేరళలో పర్యటనకు వెళ్లాడు.
[15:32]నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, మూసాపేట్, నిజాంపేట, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, అల్వాల్, తార్నాక, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
[15:45]వైకాపా అక్రమాలన్నింటినీ బయటకు తీస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ మోహన్రెడ్డి డేటా సెంటర్ అంటే ఏంటో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Rajinikanth హార్రర్ కామెడీ ప్రాంచైజీ అరణ్మనైని తెరకెక్కించడంలో సుందర్కున్న సూపర్ పాపులారిటీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తలైవా పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సీతో సినిమా చేసేందుకు రెడీ అవుత
Tej Pratap Yadav బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీలోకి తిరిగి రావడం కంటే మరణాన్నే ఎంచుకుంటానని అన్నారు.
పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పక వేయించాలని సూర్యాపేట జిల్లా సహాయ సంచాలకుడు డాక్టర్ బి.వెంకన్న అన్నారు. శనివారం ఆత్మకూరు.ఎస్ మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో చ�
CP Sajjanar సైబర్ నేరాల పట్ల మరోసారి ప్రజలను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అప్రమత్తం చేశారు. ముఖం చూసి మోసపోవద్దు.. జాగ్రత్త అని సీపీ హెచ్చరించారు.
Amit Shah బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారంలో సీనియర్ బీజేపీ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తన మాటల జోరును పెంచారు. శనివారం ఖగారియా (Khagaria) లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన షా.. ప్రతిపక్ష కూటమి�
RS Praveen Kumar కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహం నడిపించి అరెస్టైన అఖిల్ యాదవ్ అనే వ్యక్తి పాల్గొన్నాడని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
[15:12]దాదాపు ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టు తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు.
''నాకు రావాల్సిన పార్సిల్ అప్పటికి రాలేదు. అది నాకు ఎంతో ముఖ్యం. అందుకే బస్సు వచ్చినా సరే, వెళ్లిపోవాలని చెప్పాను. తర్వాత వేరొక బస్సుకు వెళ్దామనుకుని ఆగిపోయాను'' అని బీబీసీతో చెప్పారు తరుణ్.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను ఆధ్వర్యంలో శనివారం ఇల్లెందు పట్టణంలో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని జగదాంబ సెంటర్ నుండి పాత బస్టాండ్, బుగ్గ
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పోలీస్ కళా బృందాలు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిం�
[14:57]LIC on Adani group investments: అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులపై ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) క్లారిటీ ఇచ్చింది. పెట్టుబడులపై తమది స్వతంత్ర నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిళ్లూ లేవని స్పష్టంచేసింది.
Rain Alert ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారనుంది. తీవ్ర వాయుగుండం ఎల్లుండి ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉంది.