జాతక బలం ఎలా ఎన్నా.. వాస్తు బలమైనా గృహస్తును కాపాడుతుందని ఇంటికి ఒక ప్రణాళికను రూపొందించారు మన పెద్దలు. మన జన్మ.. మన ప్రణాళికతో ఉండదు. రాదు. కాబట్టి, జన్మకు ముందు చేసిన కార్యాలు (కర్మలు), వాటి ఫలితాలను ఆపలేం. ఆ�
భూభారతి చట్టం కింద ప్రజల నుంచి భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై తహసీల్దార్ల�
రైలు టికెట్ల బుకింగ్, రద్దు విషయంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) చెక్ పెట్టింది. ఇందుకోసం ‘ఆస్క్ దిశ 2.0’ అనే ఏఐ ఆధారిత వర్చువల్ �
ఎడతెరపి లేకుండా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య రాష్ర్టాలలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలు, ఆకస్మిక వరదలకు 30 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో 14 మంది మరణించారు.
ఫ్యాషన్లోనే కాదు ఫుడ్లోనూ ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూనే ఉంటుంది. ఒక్కోసారి ఒక్కోరకం ఆహారం జనాన్ని అమితంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక, ఇప్పుడు స్కై ఫుడ్ ట్రెండ్ది హవా! నీలాకాశం, తెల్లటి మబ్బులు, కాస�
ఎన్నో సంవత్సరాలు వేడుకున్నారు.. మరెన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చారు.. కాళ్లరిగేలా తిరిగారు.. తమ బాధలను ఎలా చెప్పాలో అలా వ్యక్తపరిచారు. ఏంచేసినా ఆంధ్రా పాలకులు కనికరం చూపలేదు కదా కనీసం స్పందించలేదు. తెలంగా�
గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు కొనసాగించే విధంగా గిరిజన మ్యూజియం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియం అభివృద్ధికి మినిస్ట్
నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడితే ఆ వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయిస్తామని భద్రాద్రి జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు హెచ్చరించారు. మండల కేంద్రంలో వ్యవసాయాధికారి అన్నపూర్ణతో కలిసి పలు విత్తన దుకా�
పార్టీ పదవులను ఆశించిన ఉమ్మడి ఖమ్మంజిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలకు మరోసారి భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో జెండాను మోసి ఉమ్మడి జిల్లాలో పార్టీ విజయానికి తీవ్రంగా శ్రమించిన సీనియర్ న�
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆరోగ్యకేంద్రాలు అనారోగ్యానికి గురయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో వెనుకడుగు వేస్తున్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్సీ) అత్య
జనంలో ఉన్నప్పుడు ఏకధాటిగా నీతులు వల్లించటం.. తెర వెనుక బూతుల పురాణం.. ఇదీ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అసలు రూపం. డివిజన్ లోని మైనార్టీలు, దళిత సామాజిక జనంలో ఉన్నప్పుడు ఎంతో ఆప్యాయతను ప్రదర్శించ
నగరంలో వీధిలైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి అంధకారం రాజ్యమేలుతోందని.. మరోవైపు కనీసం ఫాగింగ్ చేసే దిక్కులేక దోమలు స్వైర విహారం చేస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ప్ర�
మలక్పేట ప్రధాన రహదారిపై పైప్లైన్ పగిలిపోయింది. ఫలితంగా రహదారిపైకి మురుగునీరు ముంచెత్తడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వరద కాలువ నీటి కాలువ, డ్రైనేజీ కాలువ వేర్వేరుగా లేకపోవడంతో ఒకే దాంట్ల�
పారదర్శకతకు పంగనామం పెడుతూ.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణ విధానాన్ని అంత గోప్యంగా మార్చేశారు. అందుబాటులో ఉన్న టీజీబీపాస్ కంటే మరింత సులభతరమైన విధానం బిల్డ్ నౌ అని చెప్పుకుంటూ ప్రభుత్వం చేస్తున్
చేస్తున్న పని అలసిపోకుండా, పెద్దగా శ్రమపడకుండానే పూర్తవుతుందంటే దాన్ని ‘నల్లేరు మీద నడక’ అంటారు. ఈ మాట ఎందుకు పుట్టిందంటే?... ఒకప్పుడు సుఖమైన, కుదుపులు లేని ప్రయాణం కోసం బండి చక్రాల ముందు నల్లేరు కాడలు చల్�
క్యాపిటల్ గూడ్స్ (యంత్రాలు) అమ్మేటప్పుడు గడచిన కాలం ఆధారంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ను ఎంత మేరకు రివర్స్ చేయాలో జీఎస్టీ నిబంధనలు నిర్ణయిస్తాయి. త్రైమాసికాలు లేదా నెలల ఆధారంగా లెక్కించి అవసరమైన పన్నును చెల్లించాలి.
సంగీత మొబైల్ 51వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రతి కొనుగోలు పై రూ.2,500 వరకు వ్యాలెట్లో క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంది.
ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ నేడు ఆహ్మదాబాద్లో జరుగుతుంది. గెలిచిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎదురు ఫైనల్లో పోటీ చేస్తుంది.