[03:25]వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపాకు అధికారమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తానని భాజపా రాష్ట్ర నూతన సారథి ఎన్.రామచందర్రావు అన్నారు. విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేశానన్నారు.
[03:33]కేసీఆర్, జగన్ల మధ్య జరిగిన చర్చల అనంతరమే గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నిర్ణయం జరిగిందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
[03:25]హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ధాటికి మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, కర్మాగారం యాజమాన్యం సమన్వయంతో రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
[03:26]కృష్ణా, గోదావరి జలాలను కేసీఆర్, హరీశ్రావులు ఆంధ్రప్రదేశ్కు తాకట్టుపెట్టి.. తెలంగాణ రైతులకు మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు.
[03:34]పదేళ్ల భారాస పరిపాలనలో.. నదీజలాల్లో తెలంగాణ హక్కులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని, రాష్ట్రానికి కేసీఆర్ దగా చేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు.
[03:26]రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ మెంబర్ కన్వీనర్గా, ఏపీ ట్రాన్స్కో (విజిలెన్స్, సెక్యూరిటీ) సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్గా కీర్తి చేకూరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సంగారెడ్డి జిల్లాలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో స్ప్రే డ్రయ్యర్ పేలడం వల్లనే మరణాల సంఖ్య భారీగా ఉందని నిపుణులు చెప్తున్నారు. గతంలోనూ కెమికల్ ఫ్యాక్టరీల్లో పేలుళ్లు సంభవించాయని, అయితే ఇక్కడ మాత్రమ�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ప్రమాదం జరిగిన సిగాచి కంపెనీలో శిథిలాల తొలగింపులో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఘటన జరిగి రెండు రోజులైనా ఎక్కడి శిథిలాలు అక్కడే ద
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించిన యువకుడిని పోలీసులు రాత్రివేళ ఇంట్లోకి చొరబడి అరాచకం సృష్టించి అరెస్ట్ చేయడం దు�
పాశమైలారం ఫార్మా కంపెనీ పేలుడు ఘటన తరహాలోనే మేడ్చల్ పారిశ్రామికవాడలోని అల్కలాయిడ్ ఫార్మా కంపెనీలో మంగళవారం బాయిలర్ పేలిన ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో షాపూర్కు చెందిన కార్మికుడు మూల శ్రీనివాస�
[02:54]అవినీతికి పాల్పడుతున్న అధికారుల పని పట్టడంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఈ ఏడాది దూకుడు ప్రదర్శించింది. జనవరి నుంచి జూన్ వరకు మొత్తం 126 కేసులు నమోదు చేసింది.
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం.. అధికారుల మామూళ్ల మత్తు.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించకపోవడం, ఈ అంశాన్ని ప్రశ్నించేనాథుడే లేకుండా పోవడంతో ప