భర్తను హతమార్చేందుకు ప్రయత్నించిన భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామనాథపురం(Ramanathapuram) జిల్లా అలంగన్కుళంలో తాపీమేస్త్రిగా పనిచేస్తున్న లక్ష్మణన్ (45) భార్య ఈశ్వరి(42) అక్కడి రొయ్యల ఫ్యాక్టరీలో స్వీపర్గా పనిచేస్తోంది
నిన్న అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాల సమాచారం మేరకు ఇప్పటి వరకు 16 మంది మావోలు మరణించినట్లు తెలిపారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
పచ్చటి పొలాలతో కళకళలాడుతున్న పరందూరు సహా 13 గ్రామాల రైతులకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎవరినో సంతృప్తి పరిచేందుకు విమానాశ్రయ ప్రాజెక్టు అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ‘తమిళగ వెట్రి కళగం’ నేత, నటుడు విజయ్(Actor Vijay) ధ్వజమెత్తారు.
నామ్ తమిళర్ కట్చి నేత, సినీ దర్శకుడు సీమాన్(Seeman) ఎల్టీటీఈ నేత వేలుపిల్లై ప్రభాకరన్(Velupillai Prabhakaran)తో ఉన్న పాత ఫొటో మార్ఫింగ్దని ‘వెంగాయం’ సినీ దర్శకుడు శంగగిరి రాజ్కుమార్ ఆరోపించారు.
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో సూచీలు పెద్ద ఎత్తున పడిపోయాయి. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
Andhrapradesh: అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. అయితే ఓ వైపు సమావేశం జరుగుతుండగా.. డీఆర్వో మాత్రం వేరే పనిలో బిజీగా గడిపారు. ఎంతో సీరియస్గా సమావేశం జరుగుతుండగా..
ఓ వ్యక్తి చలికాలంలో వేడి నీటి స్నానం చేసేందుకు విచిత్రంగా ఆలోచించాడు. సాధారణంగా కొందరు బాత్రూంలో గీజర్లు ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరు కట్టెల పొయ్యి మీద లేదా బకెట్లలో హీటర్ పెట్టి నీటిని వేడి చేసుకుని స్నానం చేస్తారు. అయితే..
నిన్న అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాల సమాచారం మేరకు ఇప్పటి వరకు 14 మంది మావోలు మరణించినట్లు తెలిపారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
భారతదేశ 76వ రిపబ్లిక్ డే(Republic Day) వేడుకలను ఈ నెల 26న ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రవాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని నగరం చెన్నైలో జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఐదంచెల భద్రత సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది.
ఓ యువకుడు తాను ఇష్టపడ్డ యువతికి లవ్ ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే కాస్త వినూత్నంగా ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంతో చేతిలో ఓ రోజా పువ్వుతో ఆమె వద్దకు వెళ్లాడు. స్నేహితులతో మాట్లాడుతున్న యువతి వద్దకు వెళ్లి..
జమ్మూ కాశ్మీర్లో సోమవారం చోటు చేసుకున్న ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కు చెందిన వీర జవాన్ కార్తీక్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, బంగారువాండ్లపల్లె మండలం, ఎగువ రాగి మానుపెంటకు చెందిన కార్తీక్ ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి వీరమరణం చెందారు.
ఇండియాతో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కీలక సమాచారం ఇచ్చారు. భారత్తో జరగనున్న మ్యాచ్లో జోస్ బట్లర్ వికెట్ కీపర్ పాత్ర పోషించడని వెల్లడించారు. అయితే ఎవరు ఉంటారనే వివరాలను ఇక్కడ చూద్దాం.
CM Chandrababu: దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. వెల్స్పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈవో షిన్ హక్ చియోల్, కార్ల్స్బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్మార్ట్ ప్రెసిడెంట్- సీఈవో కాత్ మెక్లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై సీఎం చర్చించనున్నారు.
ఇండియాతో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కీలక సమాచారం ఇచ్చారు. భారత్తో జరగనున్న మ్యాచ్లో జోస్ బట్లర్ వికెట్ కీపర్ పాత్ర పోషించడని వెల్లడించారు. అయితే ఎవరు ఉంటారనే వివరాలను ఇక్కడ చూద్దాం.
జవహర్నగర్ కార్పొరేషన్(Jawaharnagar Corporation) పరిధిలోని సర్వే నంబర్ 704, 706లో గతంలో క్రీడామైదానానికి కేటాయించిన 5 ఎకరాల భూమిని రక్షించాలని కోరుతూ అడిషన్ కలెక్టర్కు జవహర్నగర్ బీజేపీ(Jawaharnagar BJP) నాయకులు వినతి పత్రం అందజేశారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో టొరంటోలోని మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికోలో ‘తీన్మార్ సంక్రాంతి’ పేరుతో సంక్రాంతి వేడుకలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి ప్రారంభించారు..
Andhrapradesh: ఆన్లైన్ బెట్టింగ్లో లక్షలకు పైగా అప్పుల్లో కూరుకుపోయి.. వాటి తీర్చే మార్గం తెలియక ప్రాణాలు తీసుకోడానికి కూడా సిద్ధమవుతుంటారు. ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆన్లైన్లో బెట్టింగ్ చేసి లక్షలకు పైగా డబ్బులు పోగోట్టుకున్నాడు. చివరకు అప్పుల బాధతో యువకుడు తీసుకున్న నిర్ణయం ఇంట్లో విషాదాన్ని నింపింది.
మల్కాజిగిరి ఎంపీ, మాజీమంత్రి ఈటల రాజేందర్(Malkajgiri MP and former minister Etala Rajender)ను మీర్పేట్కు చెందిన బీజేపీ నేతలు, కార్పొరేటర్లతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్ శంకర్రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
నిన్న అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాల సమాచారం మేరకు ఇప్పటి వరకు 14 మంది మావోలు మరణించినట్లు తెలిపారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఒకే రోజు నలుగురు రైతులను పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిదని.. రైతు రాజ్యం కాదిది.. రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదని, తోడేళ్ళలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిదని అన్నారు.
నిన్న అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాల సమాచారం మేరకు ఇప్పటి వరకు 12 మంది మావోలు మరణించినట్లు తెలిపారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
నిన్న అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాల సమాచారం మేరకు ఇప్పటి వరకు 12 మంది మావోలు మరణించినట్లు తెలిపారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
కోకాపేట నియోపోలీసు లేఅవుట్(Kokapet Neopolice Layout)లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల్లో భాగం గా తాగునీటి సరఫరాకు రిజర్వాయర్ను నిర్మాణం చేయనున్నారు.
సాధారణంగా కరెంట్ మీటర్ బిల్లు తగ్గించేందుకు చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు మీటర్లో ఇనుప కడ్డీలు పెట్టడం, మరికొందరు రీడింగ్ తిరగకుండా ఆఫ్ చేయడం వంటి ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఈ వ్యక్తి చేసిన వింత ట్రిక్ చూసి అంతా అవాక్కవుతున్నారు..
నిన్న అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాల సమాచారం మేరకు ఇప్పటి వరకు 12 మంది మావోలు మరణించినట్లు తెలిపారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
దావోస్లో ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్ను కోరారు.
కిస్మత్పూర్-బండ్లగూడ మార్గంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. ప్రేమావతిపేట్కు చెందిన కోరని మల్లేశ్ (27) బండ్లగూడ రహదారిలో ఉన్నఓ అపార్ట్మెంట్లో 27 రోజులుగా హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నాడు.
నేడు ఉదయం పోలీసులు, నేరస్థుల ముఠాకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీసుకు బుల్లెట్ గాయాలు కాగా, నలుగురు నేరస్థులు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రభుత్వం అంటే ప్రజల గురించి ఆలోచించాలి. ఆలయాలు, పాఠశాలల కోసం స్థలం వదిలి పెట్టకపోతే ఎలా ? స్థలాలను అమ్ముకొని సొమ్ము చేసుకోవడమే మీ పనా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమ్మూ కాశ్మీర్, సోపోర్లోని, జలూర గుజ్జార్పట్టి ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామం బంగారువాండ్లపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విధులకు హాజరయ్యేందుకు బస్సులో వచ్చి బస్టాపులోనే కుప్పకూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ ఎస్ఐ అమర్నాధ్ ఏఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలో ఉన్న బస్టాపులో ఓ వ్యక్తి పడిపోయాడని సమాచారం రావడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.
మహా కుంభమేళాలో రెండో అమృత స్నానం జనవరి 29న జరగనుంది. అయితే దీని కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ అమృత స్నానం ఎందుకంత స్పెషల్, దీని ప్రాముఖ్యత ఏంటనే విషాయలను ఇక్కడ తెలుసుకుందాం.
రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో మార్గ మధ్యలో ఓ యువకుడి ఐ ఫోన్ కనిపించకుండాపోతుంది. దీంతో అతను కంగారుపడి మొత్తం వెతుకుతాడు. అయినా ఫోన్ కనిపించకపోవడంతో చోరీకి గురైందని తెలుసుకుంటాడు. ఆ వెంటనే తన చుట్టూ ఉన్న వారిని గమనిస్తుంటాడు. ఇంతలో..
ఏటీఎం సెంటర్లే లక్ష్యంగా చేసుకొని వృద్ధులు, మహిళలు, అమాయకుల దృష్టి మరల్చి ఏటీఎం కార్డులను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు దక్షిణ మండలం టాస్క్ఫోర్స్, బహదూర్పురా(Bahadurpura) పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లో పలుచోట్ల ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని 8 చోట్ల ఏక కాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
కండలు పెంచే ఆసక్తితో జిమ్లకు వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఇంజక్షన్లను విక్రయిస్తున్న వ్యక్తిని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, యాంటీ నార్కోటిక్ బ్యూరో సిబ్బంది అరెస్ట్ చేశారు.
సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నాడు. రంజీ ట్రోఫీ కోసం ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) 17 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈనెల 23 నుంచి జమ్మూ కశ్మీర్తో తలపడే ఈ మ్యాచ్కు అజింక్యా రహానె నేతృత్వం వహించనున్నాడు. టీమ్లో రోహిత్, యశస్వీ
ఆకస్మాత్తుగా తెల్లవారుజామున 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అనేక ప్రాంతాల్లో భవనాలు, రోడ్లు కూలిపోయాయి. ఈ క్రమంలోనే 15 మంది గాయపడ్డారు. అయితే ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుంది, ఏంటనే వివరాలను తెలుసుకుందాం.
భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అద్భుత నాయకుడని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కొనియాడాడు. గతంలో తాను అతడితో కలిసి పనిచేశానని గుర్తు చేశాడు. ‘ఐపీఎల్లో లఖ్నవూ, కోల్కతా జట్ల తరఫున గంభీర్ సాధించిన
ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు సన్నాహకాలను ఆరంభించింది. దీనిలో భాగంగా సోమవారం ఈడెన్ గార్డెన్స్లో ఆటగాళ్లంతా నెట్స్లో చెమటోడ్చారు. ఇదే వేదికపై బుధవారం తొలి టీ20 జరుగనుంది.
ఐపీఎల్ ఫ్రాంచైజీ లఖ్నవూ సూపర్ జెయింట్స్ నూతన కెప్టెన్గా రిషభ్ పంత్ వ్యవహరించనున్నాడు. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా, మెంటార్ జహీర్ ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం కెప్టెన్ పరిచయ కార్యక్రమం జరిగింది. ‘నా మీద
దేశానికి తొలి ఖో-ఖో వరల్డ్క్పను అందించిన భారత పురుషుల జట్టులో తెలుగు తేజం పోతిరెడ్డి శివారెడ్డి అసామాన్య ప్రతిభ దాగి ఉంది. బాపట్ల జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన శివారెడ్డి ఈ టోర్నీ ప్రారంభం నుంచి ఫైనల్ వరకు జరిగిన మొత్తం ఏడు
అండర్-19 మహిళల టీ20 వరల్డ్క్పలో పసికూన నైజీరియా చరిత్ర సృష్టించింది. తొలిసారిగా టోర్నీలో పాల్గొంటున్న ఈ ఆఫ్రికా జట్టు పటిష్ట న్యూజిలాండ్ను రెండు పరుగుల తేడాతో కంగుతినిపించింది. దీంతో వరుసగా రెండో ఓటమితో కివీస్ సూపర్ సిక్స్కు దూరమైంది. సోమవారం జరిగిన ఈ గ్రూప్ ‘సి’
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. సమాజ్వాది పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో అతడి వివాహం ఖరారైనట్టు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న రింకూ తండ్రితో పెళ్లి గురించి మాట్లాడినట్టు ప్రియ
‘కాకినాడ సీ పోర్టు’ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ... కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీరావు ఫిర్యాదు చేయడం... ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను ‘అరబిందో’ సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది.
బుద్ధభవన్లోని హైడ్రా(HYDRA) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. చెరువులు, పార్కులు, రోడ్ల ఆక్రమణలపై 89 ఫిర్యాదులు అందాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
అవును..ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్కు బంగ్లాదేశ్ బాలుడొకరు చెక్ చెప్పాడు. ఓ ఆన్లైన్ టోర్నీలో ఇది చోటు చేసుకుందని బంగ్లాదేశ్కు చెందిన చెస్ కోచ్, ఫిడే మాస్టర్ నయీమ్ హక్ వెల్లడించాడు.
స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఎంతో రహస్యంగా వివాహం చేసుకోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియా యుగంలో ఓ మాదిరి సెలబ్రిటీలే తన వ్యక్తిగత విషయాలను బయటకు పొక్కకుండా దాచలేకపోతున్నారు. అలాంటిది కోట్లాది మంది అభిమానులున్న చోప్రా
టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో తెలుగు గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసికి మూడో రౌండ్లో చుక్కెదురైంది. సోమవారం జరిగిన గేమ్లో అర్జున్ను భారత్కే చెందిన ప్రజ్ఞానంద ఓడించాడు. ఇక, ప్రపంచ చాంపియన్
వేసవికి ముందే తాటి ముంజెలు అమ్మకానికి వచ్చేశాయి. సాధారణంగా రథసప్తమి తరువాత మంచి ఎండలు కాసే సమయంలో ఇవి వస్తాయి. ఈసారి సంక్రాంతి నుంచే వీటిని చెట్ల పైనుంచి దించి విక్రయిస్తున్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కీలక పనులకు ముందడుగు పడింది. రాష్ట్ర సచివాలయం, శాసన సభ, హైకోర్టు వంటి మెగా ప్రాజెక్టులకు సీఆర్డీఏ త్వరలోనే శ్రీకారంచుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్మెంట్
‘‘మీరు తరచూ వివాదాల్లో చిక్కుకొంటున్నారు. మిమ్మల్ని ఇప్పటికే రెండుసార్లు మా ముందుకు పిలవాల్సి వచ్చింది. మీ వ్యవహార శైలి పట్ల ముఖ్యమంత్రి కూడా అసంతృప్తితో ఉన్నారు. మీరు గీత దాటుతున్నారు....జాగ్రత్త’’ అని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే
‘డిప్యూటీ సీఎం పదవి ఆరవ వేలు లాంటిది. అడ్డమే తప్ప ఉపయోగం లేదని స్వర్గీయ నీలం సంజీవరెడ్డి అన్నారు’ అని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి తెలిపారు. సోమవారం వేంపల్లెలో ఆయన
పరిశ్రమల్లో భవన నిర్మాణ అనుమతులపై ఏపీ బిల్డింగ్ రూల్స్-2017కు సవరణలు చేస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పరిశ్రమల్లో కూడా బహుళ అంతస్తులకు అనుమతి
గత ఏడాది ప్రపంచ బిలియనీర్ల సంపద 2 లక్షల కోట్ల డాలర్ల (రూ.173 లక్షల కోట్లు) మేర పెరిగి మొత్తం 15 లక్షల కోట్ల డాలర్లకు (రూ.1,298 లక్షల కోట్లు) చేరుకుందని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అధ్యయన నివేదిక వెల్లడించింది....
పశుపోషణ రైతుల ఆర్థికాభ్యున్నతికి దోహదం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో పశు వైద్య శిబిరాన్ని, అవగాహన
మహాకుంభమేళా సందర్భంగా ఉత్తరాది భక్తుల కోసం ప్రయాగ్రాజ్లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసినట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నమూనా ఆలయాన్ని ఆయన
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ హక్కు ఉద్యమకారుడు నరేంద్రసింగ్ బేడీ(87) ఇక లేరు. శ్రీసత్యసాయి జిల్లా గుట్టూరులోని ఫామ్హౌ్సలో సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆయన 55 సంవత్సరాల క్రితం గుట్టూరులో యంగ్ ఇండియా సంస్థను
ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన వ్యాపార, పారిశ్రామిక ప్రస్థానాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. జీవిత అనుభవాలతోనే ఎవరికైనా వివేకం వస్తుందన్నారు....
పది రోజులపాటు తిరుమలలో జరిగిన వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారం అర్ధరాత్రితో ముగిశాయి. సోమవారం వేకువజాము నుంచి సాధారణ దర్శనాలు మొదలయ్యాయి. కాగా, పది రోజుల్లో 6,83,304 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని, వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు.
అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఇండియాలో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి. అయితే ఎంత తగ్గాయనేది ఇక్కడ చూద్దాం.
ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 29,39,432 టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ధాన్యం విక్రయించిన 5,99,952 మంది రైతులకు 24
నూతన రేషన్కార్డు కోసం, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు ఇప్పుడు కూడా వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(In-charge Minister Ponnam Prabhakar) సూచించారు.
కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్.. హైదరాబాద్లో కొత్త డేటా సెంటర్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ సమీపంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న చందన్వల్లి ఇండస్ట్రియల్ పార్క్లో 40 ఎకరాల విస్తీర్ణంలో...
‘‘నేను టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ని. మీ ఆసుపత్రి ఖర్చులకు సాయం చేస్తా. ముందు మీరు బ్యాంకు రెమిటెన్స్ చార్జీలను నాకు పంపితే, మీ అకౌంట్లో సొమ్ములు జమ చేస్తా’’ అంటూ వైద్య సహాయం పేరుతో నమ్మించి మోసాలకు పాల్పడుతున్న సైబర్
శతాబ్దకాలానికి పైగా భారత్ను పాలించిన బ్రిటన్ మన దేశ సంపదను భారీగా కొల్లగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. భారత్ నుంచి బ్రిటన్ ఎంత మేర దోచుకుందనే విషయంపై ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ బయటపెట్టింది...
‘కాకినాడ సీ పోర్టు’ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ... కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీరావు ఫిర్యాదు... ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బెయిల్ను రద్దుచేయాలని.. ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ ఎంపీ, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్
నిధుల దుర్వినియోగం కేసులో సీఐడీ మాజీ చీఫ్ ఎన్. సంజయ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సోమవారం ఈ పిటిషన్ విచారణకు రాగా
గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ను చూసి పరిశ్రమలతోపాటు, పక్షులు కూడా పారిపోయాయని జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా సోమవారం
త్వరలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. ముసాయిదా
సూక్ష్మ పరిశ్రమల స్థాపన, సేవల కార్యకలాపాలపై ఔత్సాహికులకు నైపుణ్య ఆధారిత శిక్షణ ఇవ్వడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఎంఎ్సఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఆర్థిక ఇక్కట్లతో రెండేళ్ల క్రితం విమాన సర్వీసులు నిలిపివేసిన గో ఫస్ట్ విమానయాన సంస్థపై దివాలా ప్రక్రియ చేపట్టాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) సోమవారం ఆదేశించింది....
టీవీఎస్ మోటార్ కంపెనీ విద్యుత్ త్రి చక్ర రంగంలోకి ప్రవేశించింది. తొలి విద్యుత్ త్రీ వీలర్ కింగ్ ఈవీ మ్యాక్స్ను మార్కెట్లో విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్షోరూమ్ ధర...
జపాన్కు చెందిన ఫైనాన్షియల్ గ్రూప్ ఓరిక్స్ కార్పొరేషన్కు కంపెనీలో ఉన్న 20 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు గ్రీన్కో ఎనర్జీ హోల్డింగ్స్ వ్యవస్థాపకులు 80 కోట్ల డాలర్ల (రూ.6,920 కోట్లు) రుణ...
కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం కీలకమైన అజెండాలతో మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని జలసౌధలో జరగనుంది. ఇప్పటికే రెండుసార్లు సమావేశం వాయిదా
విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఇటీవల యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి ‘కనీస బోధనా ప్రమాణాల’ ముసాయిదా నిబంధనలు –2024ను తీసుకువచ్చింది. విద్యార్థులకు విద్యా సంబంధమైన...
‘తెలంగాణ సోదరా తేల్చుకో నీ బతుకు, మోసపడితివా నీవు గోస పడతవు’ అంటూ మేల్కొలుపు పాడిన ఆ గొంతుకు సరిగ్గా 92 ఏళ్లు. దోపిడీ, వివక్ష, అణచివేత, అవమానాలకు వ్యతిరేకంగా సాగిన మహత్తర ప్రత్యేక తెలంగాణ...
ఛత్తీస్గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లోని మారేడుబాక అడవుల్లో ఈ నెల 16న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
కల్వకుంట్ల కవిత ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం (‘కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం’ –జనవరి 8) ముగింపులో ‘రామన్న’ పై అక్రమ కేసులు పెట్టారని, అట్టి కేసులను తెలంగాణ ప్రజలు వ్యతిరేకించాలని...
ఐదు, ఎనిమిది తరగతులకు మళ్ళీ ‘డిటెన్షన్’ విధానం తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచన... భారత పార్లమెంటు చేసిన విద్యాహక్కు చట్టం–2009కి పూర్తి విరుద్ధమయిన చర్య! ఈ చట్టంలోని...
అది అరక పట్టి దున్ని.. విత్తనాలు చల్లే సాగు భూమి కాదు.. ఓ సినిమా హాల్. ఫక్తు కమర్షియల్ ప్రాపర్టీ!! అయినా దానికి రైతుబంధు పథకం వర్తింపజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఇలా ఓ సినిమాటాకీ్సకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు సాయం అందించారు.
రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని సకల హంగులతో, అత్యంత భద్రతతో, సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నారు. రహదారి నిర్మాణ ఆకృతి, రహదారి మార్గంలో విద్యుత్ స్తంభాలు, పైపు లైన్లు, టెలిఫోన్ లైన్లు తొలగించి, తిరిగి అమర్చడంపై ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’ను రూపొందించేందుకు సలహా సంస్థల(కన్సల్టెంట్లు) ఎంపిక కోసం ప్రభుత్వం ఇటీవల టెండర్లను పిలిచింది.
అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణం చేసిన డోనాల్డ్ ట్రంప్ ఓ వంద ఆదేశాలతో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన పాలనలో తీసుకున్న పలునిర్ణయాలను తిరగదోడబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు...
గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాలనే పట్టించుకుంటూ రాజకీయాలను విస్మరిస్తున్నారని ఇంటాబయటా విమర్శలు...
గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాలలో కొనసాగించి, రాష్ట్ర ఖజానాకు కోట్లాది రూపాయలు నష్టం కలిగించింది గత ప్రభుత్వం...
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్నకు పట్నంవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో
‘‘గుట్ట కోసం ప్రాణాలైనా ఇస్తాం. మైనింగ్ను జరగనివ్వబోం’’ అంటూ నాగర్కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామస్థులు తేల్చిచెప్పారు. రోడ్డుపై ముళ్ల కంచె వేసి.. పురుగు మందు డబ్బాలతో సోమవారం ఆందోళనకు దిగారు.
‘దమ్ముంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కొన్ని రోజులపాటు తగ్గిన చలి తీవ్రత మళ్లీ తన తడాఖా చూపిస్తోంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏకంగా సింగిల్ డిజిట్కు పడిపోవడంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.
కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలని డాక్టర్ జేరిపోతుల పరుశురామ్ చేసిన అభ్యర్థనపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగానికి సూచించింది.
ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా, ప్రేమ పెళ్లి వాయిదా పడటంతో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడిన రెండు వేర్వేరు ఘటనలు భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకున్నాయి.
సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కడం కాంగ్రెస్ నిర్లక్ష్యపాలనకు నిదర్శనమని, సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సొంతజిల్లాలోనే సాగు నీటికి కట కటగా ఉందని మాజీమంత్రి తన్నీరు హరీ్షరావు ఆరోపించారు.
రైతు భరోసాకు సంబంధించి హరీశ్రావు పచ్చి అబద్ధాలు చెబుతుంటే.. దీక్షల పేరుతో రైతుల పట్ల కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఆందోళనకర స్థాయికి చేరిన రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభపరిస్థితులపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరఫున ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గొప్ప సాంస్కృతిక, వారసత్వ సంపద కలిగిన తెలంగాణ రాష్ట్రం.. న్యాయపరమైన సంప్రదాయాలను పాటించడంలో సైతం ప్రత్యేక స్థానంలో నిలుస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు.
అమెరికాలో ఉన్నత చదువు పూర్తిచేసుకున్న కుమారుడు, త్వరలో మంచి కొలువు సాధించి, కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు దిగ్ర్భాంతికరమైన వార్త చెవినపడింది!
గండరగండడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ఆశీను డయ్యారు. పలు ఎగుడుదిగుళ్లు చూసిన రాజకీయ జీవితంలో పలుమార్లు పదవీచ్యుతి ప్రయత్నాలను, పలు నేరారోపణలను, త్యాయత్నాలను అధిగమించి మరోసారి శ్వేతసౌధం అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు లక్ష్యమేంటి?
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీల నిర్మాణంపై కమిషన్ విచారణ కొలిక్కి వచ్చింది. మార్చి నెలాఖరుకల్లా విచారణపై నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలున్నాయి.
జూనియర్ వైద్యురాలు ‘అభయ’పై హత్యాచారం కేసులో దోషిగా నిర్ధారణ అయిన సంజయ్రాయ్కు మరణించేవరకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రూ.50 వేల జరిమానా కూడా వేసింది.
శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులు ఎంతో పవిత్రంగా స్వీకరించే లడ్డూ ప్రసాదాన్ని మరింత నాణ్యంగా అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచాలని బెట్టు చేసి, బకాయిలు ఇస్తే తప్ప పనులు చేయలేమంటూ దాదాపు రెండు వారాల క్రితం ఉత్పత్తులు నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్(యూబీ) ఎట్టకేలకు దిగొచ్చింది.
ద్విచక్ర వాహనాలపై అత్యంత ఎత్తయిన మానవ పిరమిడ్ ఆకృతిని ఏర్పరచి భారత ఆర్మీ డేర్డెవిల్స్ జట్టు రికార్డు సృష్టించింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో 40 మంది సభ్యులు గల డేర్డెవిల్స్ జట్టు 9 బైక్ల సాయంతో 20.4 అడుగుల ఎత్తున మానవ పిరమిడ్ను ఏర్పరచింది.
ఇజ్రాయెల్ విడుదల చేసిన వారిలో 62 సంవత్సరాల ఖలీదా జరార్ కూడా ఉన్నారు. పాలస్తీనా విమోచనం కోసం పోరాడుతున్న లెఫ్టిస్ట్ పాపులర్ ఫ్రంట్ నాయకురాలైన జరార్ను ఎలాంటి కోర్టు ఆదేశాలు లేకుండానే ఆరు నెలలుగా నిర్బంధంలో పెట్టారని ఆరోపణలున్నాయి.
విశ్వవిద్యాలయాల వైస్ఛాన్సలర్ల నియామకంపై రాష్ట్ర గవర్నర్కే సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు లేఖ రాశారు.
తెలంగాణలో ఎంబీబీఎస్ కోర్సు చదివిన వారిని మెడికల్ పీజీ సీట్ల భర్తీలో స్థానికులుగా పరిగణించాలన్న హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారణకు స్వీకరించిన ధర్మాసనం హైకోర్టు తీర్పుపైTelangana Government Challenges HC Ruling on Local Status for MBBS Graduates in Supreme Court స్టే ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది.
శాసన వ్యవస్థలోని ఆర్థిక, పాలనా వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోవడం రాజ్యాంగ మౌళిక సూత్రాన్ని ఉల్లంఘించడమేనని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ‘
మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుజాతిలోనే పుట్టాలని భగవంతుడిని కోరుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావో్సకు వెళ్తూ.. మధ్యలో జ్యూరిక్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో అర్హత ఉన్న వారందరికీ రేషన్కార్డులు జారీ చేస్తామని మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు.
హైదరాబాద్లో ఇళ్లకు గిరాకీ పుంజుకుంటోంది. 2023 సంవత్సరంలో రిజిస్టర్ అయిన ఇళ్ల సంఖ్య 71,912 ఉండగా.. 2024లో వీటి సంఖ్య 7 శాతం పెరిగి 76,613 ఇళ్లకు చేరుకుంది.
ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా భవిష్యత్లో ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు.
కక్ష సాధింపు రాజకీయాలు ఏ పార్టీకీ మంచిది కాదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం ఉండదని చెప్పారు.
వచ్చే సెప్టెంబరు నాటికి 10 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సోమవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఓ ప్రకటనలో వెల్లడించారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బెయిల్ను రద్దుచేయాలని.. ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ ఎంపీ, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ అయింది.
తెలంగాణలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.63 లక్షల కోట్ల మేర నిధులను మంజూరు చేయించడంలో సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు.
‘‘మీకు తెలుసా!? ఈ సమయంలో దావోస్లో మైనస్ 5, మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. మూడువేలమంది దాకా ప్రతినిధులు ఉంటారు. అంత చలి ఉంటే స్నానం చేస్తామా?’’...
రాష్ట్రవ్యాప్తంగా పది రోజులుగా నిలిచిపోయిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు సోమవారం రాత్రి పునఃప్రారంభమయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులతో సర్కారు జరిపిన చర్చలు సఫలం కావడంతో.. సేవలను యథావిధిగా కొనసాగించనున్నట్లు ఆస్పత్రులు ప్రకటించాయి.
స్విట్జర్లాండ్లోని దావో్సలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం జ్యూరిక్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలుసుకున్నారు.
ఆహారంలో చక్కెరను పూర్తిగా మానేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అయితే మనం చక్కెరతో తయారయ్యే తీపి వంటకాలను మాత్రమే చక్కెరగా చూస్తాం తప్ప చక్కెర మారువేషాలు కోకొల్లలు. కాబట్టి వాటి పట్ల కూడా అవగాహన పెంచుకోవాలి.
వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల పాలక మండళ్ల రిజర్వేషన్ల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ విషయంలో అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల అభ్యంతరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్గా స్పందించడంతో అడుగు ముందుకు పడింది.
Market slowdown in Karnataka ప్రస్తుత సీజన్ ఆంధ్రలో ప్రత్యేకించి దక్షిణాదిలోని వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపి స్తున్నాయి. అందుకు కర్ణాటకలో కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటమేనని తెలుస్తోంది.
గుండ్లకమ్మ ప్రాజెక్టులో దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో నీటి నిల్వ చేసే అవకాశం వచ్చింది. గతంలో వలే 3.40 టీఎంసీలు నిల్వ చేయనున్నట్లు ప్రాజెక్టుల ఎస్ఈ నాగమురళీమోహన్ తెలిపారు. ఇప్పటివరకు జలవనరుల శాఖ ఎన్నెస్పీ అద్దంకి డివిజన్ ఈఈగా పనిచేస్తున్న ఆయన్ను మూడు రోజుల క్రితం ఒంగోలులోని ప్రాజెక్టుల ఎస్ఈగా ప్రభుత్వం నియమించింది.
మార్కాపురం పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రెండు మాసాలుగా మిరప కోతలు ఉధృతంగా సాగుతుండడంతో పట్టణం నుంచి కూలీలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆటోల్లో పరిమితికి మంచి ఎక్కి ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
జిల్లాలోని 38 గ్రామాల్లో సోమవారం నుంచి రీసర్వే ప్రారంభమైంది. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారుల బృందాలు సర్వే ప్రారంభించాయి. ప్రభుత్వ భూములతోపాటు దేవదాయ, రైతుల భూములను రీసర్వే చేసి రికార్డులను పకడ్బందీగా తయారుచేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంది.
మెక్సికో బార్డర్ మీదుగా వలసలను అనుమతించే సీబీపీ యాప్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలికారు. ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కొన్ని నిమిషాలకే అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ శాఖ ఈ యాప్ సేవలు నిలిపివేస్తున్నట్టు నోటీసు విడుదల చేసింది.
పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మెనూలో ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల విద్యార్థులకు ఒకే మెనూను అమలు చేసేవారు. అయితే రాష్ట్రంలో ఆయా ప్రాంతాలను బట్టి అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు ఉన్నాయి. ఈనేపథ్యంలో జోన్ల వారీగా మెనూను ప్రభుత్వం ప్రకటించింది.
మండలంలోని కమ్మూరులో ఇంటి వివాదంలో తమపై దాడి జరిగిందని వెంకటస్వామి, అతడి కుమార్తెలు గంగావతి, సాయి రూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ రాజు తెలిపారు. కమ్మూరులో వెంకటస్వామి అప్పటి కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నాడు.
మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ చైౖర్మన రాజ్కుమార్, కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
పట్టణంలోని బీసీసీ రోడ్డు విస్తరణలో వెనుకడుగు వేసేదేలేదని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. గుత్తిరోడ్డులోని విద్యుత కార్యాలయం నుంచి ప్రభుత్వాసుపత్రి వరకూ రోడ్డుకు ఇరువైపులా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సోమవారం పాదయాత్ర నిర్వహించారు.
ప్రకృతిని సంస్కృతిని గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాటి ద్వారా పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వం ఉద్దేశమని జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
సింగిల్ విండోలకు త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యేలకు ఈ విషయమై సూచనలందడంతో.. త్రిసభ్య కమిటీకి అర్హుల పేర్లతో తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు.
ఆర్డీటీ సంస్థ సేవలు మరువలేనివని టీడీపీ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకటపతి, సర్పంచ్ రంగమ్మ అన్నారు. సోమవారం మండలంలోని కేపి గుడిసెల్లో ఆర్డీటీ నిర్మించిన 36 ఇళ్లను స్పెయిన్ దేశస్తులు ప్రారంభించారు.
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్కు సూరత్కు చెందిన ఓ సంస్థ ఆయన ముఖాకృతిని చెక్కిన వజ్రాన్ని బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధమైంది. త్వరలో ట్రంప్కు దీన్ని అందజేస్తామని సంస్థ ప్రతినిధి తెలిపారు.
పంటలపై ఏనుగుల దాడిని నివారించడానికి, వాటిని అడవుల్లోకి మళ్లించడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామని జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ తెలిపారు.
నేటి సమాజంలో అందరూ కులమతాలకు అతీతంగా కలసి జీవించాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం నిడదవో లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన జ్యోతిరావు ఫూలే, బీఆర్ అంబేడ్కర్ ముఖచిత్రంతో ముద్రించిన డైరీని ఆయన ఆవిష్కరించారు.
స్టీల్ప్లాంటు పరిరక్షణ కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుందని, ఇప్పుడు కర్మాగారాన్ని శతశాతం ఉత్పత్తి స్థాయికి తీసుకురావలసిన బాధ్యత కార్మికులు, యాజమాన్యంపై ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.
విష్ణు సహస్ర నామ సత్సంగ మండలి ఆధ్వర్యంలో సోమవారం ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీవెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని వేదికపై స్వామివార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. కొమరవెళ్లి మల్లన్న వారంపట్నంను పురస్కరించుకుని వేములవాడ రాజన్నకు భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.
జిల్లాలో ఉచిత ఇసుక అమలు విధానం ఆది నుంచి గందరగోళంగానే ఉంది. మధ్యలో కొద్ది రోజులు బాగానే నడిచినా తిరిగి మామూలై పోయింది. ఎక్కడ ఏం జరుగుతుందో కానీ జిల్లాలో గోదావరి నిండా ఇసుక ఉన్నా దానిని వెలికితీసి సరఫరా చేసే విధానాల్లో సరైన పద్ధతి అవలంభించడంలేదు.
గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలను బలోపేతం చేయడానికి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కృషిచేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. నూతనం గా ఎంపికైన మండలంలోని ప్యాదిండి గ్రామానికి చెందిన గొర్రెల పెంపకం దారుల సంఘం సభ్యులు సోమవారం వెంకటాపురంలో ఎమ్మెల్యేని మ ర్యాదపూర్వకంగా కలిశారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని టెస్కో జనరల్ మేనేజర్ అశోక్రావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో స్వశక్తి సంఘాలకు అందించే చీరల ఆర్డర్లను 129 మ్యాక్స్ సోసైటీలకు అందించే ఆర్డర్ కాపీని అందించారు.
అధికారులు బాధ్యతగా పనిచేయకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చ రించారు. రాజానగరం మండల పరిషత్ కార్యా లయం సమావేశపు హాలుల్లో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు జిల్లా కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లా డారు.
రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు, బం ధువులు సోమవారం రాత్రి రాయవరం-వి.సావరం రోడ్డులో మృతదేహంతో ధర్నా చేశారు.
వైసీపీ పాలనలో చేపట్టిన భూ రీసర్వేలో రైతుల భూ విస్తీర్ణానికి సంబంధించి భారీ వ్యత్యాసాలు వచ్చాయనే విమర్శలు వచ్చాయి. దీంతో చాలా చోట్ల రీసర్వే వద్దన్నారు. అయినా పాల కులు అధికాలు బలవంతంగా భూ రీసర్వే చేపట్టి, వ్యత్యాసాలతోనే జాయింట్ ఖాతా నంబర్లు, ఎల్పీ నంబర్లతో భూహక్కు పుస్తకాలను సంబంధిత రైతుల కు ఇచ్చి, అలాగే వైబ్ల్యాండ్లో నమోదు చేశారు.
పెద్దఅడిశర్లపల్లి,జనవరి20(ఆంధ్రజ్యోతి): రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దే శంతో గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కొందరు అనర్హులకు కాసుల వర్షం కురిపించింది.
దుర్గగుడిలో ప్రక్షాళన ప్రారంభమైంది. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మరికొందరు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఈవో గుర్తించినట్లు సమాచారం.
చండూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమవుతుంది. ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా ఎక్కడపడితే అక్కడ రోడ్లపైనే వాహనాలు నిలిపివేయడంతో పాటు యూటర్న్ తీసుకుంటూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. పోలీసులు కేవలం డ్రంకెన డ్రైవ్ టెస్టులకే పరిమితం కావడంతో వాహనదారులు ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.
దర్వేశిపురం శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధితో పాటు దేవస్థానం వద్ద భక్తుల కు మెరుగైన వసతులను కల్పించేందుకు కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో అప్రకటి త ఎమర్జెన్సీని తలపించే విధంగా ముఖ్యమంత్రి సీఎం రేవంతరెడ్డి పాలన కొనసాగుతోందని జడ్పీ మాజీచైర్మన బండా న రేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధ్వజమెత్తా రు.
ప్రభుత్వ శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాలన్నీ సాధారణంగా జిల్లా కేంద్రాల్లోనే ఉంటాయి. కానీ, ఎన్టీఆర్, కృష్ణాజిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు మాత్రం జిల్లా కేంద్రాల్లో ఉండవు. జిల్లా కేంద్రానికి రావాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఆ శాఖాధికారులు పట్టించుకోరు.
కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన హామీలను వెంట నే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 78 ఫిర్యాదులు వచ్చాయి. స్థానిక కొత్తపేటలోని టూటౌన్ పోలీస్స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ జి.బిందు మాధవ్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
ఓ ఫొటోగ్రాఫర్ పెళ్లి ఈవెంట్ కోసం పీఎన్బీఎస్ నుంచి ప్రకాశం జిల్లాకు బస్సులో బయల్దేరాడు. ఒంగోలు వెళ్లే బస్సెక్కాడు. ఇదే బస్సులో ఎక్కిన ముగ్గురు ఉత్తరప్రదేశ్ వాసులు అతడి కెమెరా బ్యాగ్ను కాజేశారు. బస్సు బస్టాండ్ నుంచి బయటకు వచ్చేలోగా పని పూర్తి చేసుకున్నారు. బస్సు జాతీయ రహదారిపైకి రాగానే మరో వ్యక్తి బస్టాండ్లో ఉండిపోయాడని చెప్పి దిగిపోయారు. సరిగ్గా ఒంగోలు వెళ్లి చూసుకునే సరికి బ్యాగ్లో ఉన్న కెమెరా, లెన్స్ కనిపించలేదు. ఈ కేసులో నిందితులను సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి గుర్తించారు. రోజుల వ్యవధిలోనే పోలీసులు కేసు ఛేదించారు. నిందితులు బస్సెక్కడం మొదలు జాతీయ రహదారిపై దిగే దృశ్యాలన్నీ ఫుటేజీలో కనిపించాయి. జగ్గయ్యపేటలో బంగారం షాపులో గుమస్తాగా పనిచేసే వ్యక్తి విజయవాడకు కారులో వచ్చారు. బీఆర్టీఎస్ రోడ్డులోని శారదా కళాశాల వద్దకు రాగానే ఓ గ్యాంగ్ పోలీసుల అవతారమెత్తి ఆ కారును ఆపింది. ఆ గుమస్తా నుంచి రూ.25 లక్షలు కాజేసింది. డిసెంబరు 11న జరిగిన ఈ ఘటనలో నిందితులను సీసీఎస్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా పట్టుకున్నారు. కాజేసిన మొత్తాన్ని రికవరీ చేశారు.
‘రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి.’ అన్న నానుడి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వర్తిస్తుందేమో..! వివాదాస్పద ఘటనల నేపథ్యంలో సోమవారం రెండోసారి ఆయన టీడీపీ విచారణ కమిటీ ముందు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. పదేపదే ఆయన వివాదాల్లో చిక్కుకుంటుండటం, దుందుడుకుతనంతో వ్యవహరించడం, ఓ ప్రజాప్రతినిధిగా ఉండి అధికారుల మాదిరిగా ప్రవర్తిస్తుండటం కూడా అటు నియోజకవర్గ ప్రజలతో పాటు ఇటు టీడీపీ అధిష్ఠానానికి కూడా తలనొప్పిగా మారాయి. రెండుసార్లు కమిటీకి వివరణ ఇచ్చుకున్న ఆయన ఈసారైనా జాగ్రత్తగా ఉంటారా, లేదా అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను భార్యే.. ప్రియుడితో కలిసి హత్య చేసింది. స్థానిక రహమతపురానికి చెందిన అల్లాబకష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి బ్రాహ్మణవెల్లెంలలోని ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని ఇటీవలే సీఎం రేవంతరెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జాతికి అంకితం చేశారు.
పదిహేనేళ్ల క్రితం నాటి పాలకులు, అధికారులు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వంగలి రైతులు, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ ఎదుట చేపట్టిన ఆందోళన సోమవారం మూడో రోజుకు చేరుకుంది.
కూటమిలో ఉన్న బీజేపీని బలోపేతం చేయడంపై జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. గ్రామస్థాయి నుంచి పార్టీ, అనుబంధ విభాగాలను బలోపేతం చేసేందుకు దృష్టి సారిం చింది. ఇప్పటికే మండల, కార్పొరేషన్ డివిజన్, మున్సిపల్ అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. తాజాగా జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు.
స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఏకంగా 251 వినతులు వచ్చాయి. వాటిని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ స్వీకరించారు.
కార్మికులను కనీస వేతనాలు అమలు చేయని ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఏపీ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్. మునెప్ప డిమాండ్ చేశారు.
ప్రజాసమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి అర్జీలు స్వీకరించారు.
పెద్దాపురం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పెద్దాపురం ఏడీబీ రహదారిలో స్థానిక వాలుతిమ్మాపురం జంక్షన్ సమీపంలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ సామగ్రి దగ్ధమైంది. సమీపంలో ఉన్న ఓ పరిశ్రమ ఎటువంటి అనుమతులు లేకుండా ప్లాస్టిక్ సామ
సర్పవరం జంక్షన్, జనవరి 20 (ఆంధ్ర జోతి): కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఎస్పీ 3వ బెటాలియన్ను రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం బెటాలియన్కు చెందిన ఇంగ్లీషు
‘ఊరూరా గంజాయి’ శీర్షికన ఈనెల 17వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ రెండ్రోజుల క్రితం ప్రచురించిన కథనంతో అధికారుల్లో చలనం వచ్చింది. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
సంక్రాంతి సెలవులు ముగిసి విద్యా సంస్థలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రయాణికులతో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ సోమవారం రద్దీగా మారింది.
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): తన మావయ్యను ఇంటి వద్ద దింపడానికి బైక్పై బయలుదేరిన యువకుడు తన మామతో పాటు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల సెంటర్లో ఆది వారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే రాజమహేంద్రవరం లాలాచెరువు సమీపంలోని చౌడేశ్వర్నగర్కు చెందిన మేడిశెట్టి ప్రసాద్ (53) అంబేడ్కర్వాది. అతడు ఆదివారం పంగిడిలో జరిగిన ఎయిమ్ సమావేశానికి వెళ్లాడు. సమావేశం అనంతరం వేరొకరి కారులో రాత్రి 10 గంటలు దాటాక రాజమహేంద్రవ
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మాజ్యోతి బాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల విద్యాలయంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.
కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ప్రత్యేక చొరవతో కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. కోనసీమ క్రీడోత్సవాల్లో భాగంగా జిల్లాలోని 22 మండలాల పరిధిలోని 2600 మంది పాఠశాలల విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారన్నారు.
అర్జీల పరిష్కారంలో బాధ్యతా రాహిత్యానికి తావు లేకుండా ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సూచించారు. పరిష్కార సరళిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. కలెక్టరేట్లోని గోదావరి భవన్లో సోమవారం జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు.
జిల్లాలో ఫిబ్రవరి 2 వరకు కుష్టు బాధితులను గుర్తించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ తెలిపారు. జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో ఈ నెల 20 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారన్నారు. కలెక్టరేట్లో సోమవారం జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
మచిలీపట్నంలోని గిలకలదిండి హార్బర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.348 కోట్ల అంచనాలతో 2021లో ఆర్భాటంగా ప్రారంభించిన పనులు మూడేళ్లు పూర్తయినా అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. నిధుల విడుదలలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మత్స్యకారులు, బోటు యజమానులు సముద్రంలో రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.
ఈసారి తాను ఏం చేయబోయేదీ ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చేశారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ తొలి రోజున మొత్తం పది ముఖ్యఅంశాలపై ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జారీ చేసే అవకాశం
Sand Mining ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఒడిశా వ్యాపారులు ముందుగా ఇక్కడి అధికారపార్టీ నేతలతో బేరసారాలు కుదుర్చుకుని ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తామని, ట్రాక్టర్లలో ఇసుక లోడ్ చేస్తే.. రవాణా బాధ్యత తాము చూసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
పెద్దపల్లి ఐటీఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటీసీ ( అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ఆయన నిర్మాణ పనులను పరిశీలించారు.
మండలంలోని నాగేపల్లి కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ తప్పిదం రైతులకు శాపంగా మారింది. బ్యాంకు లోని తమ అప్పును రెన్యూవల్ చేసుకున్న ఖాతాదారులకు పాత ఖాతాను మూసివేసి కొత్త ఖాతా నెంబరు జారీ చేయడంతో రైతులు రుణమాఫీకి దూరమయ్యారు.
‘దేవస్థానం స్థలంలో అక్రమ కట్టడాలు’ శీర్షికన 19వ తేదీ ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో వార్త రావడంతో డివిజన్ ఇన్స్పెక ్టర్ శివయ్య సోమవారం ఆ స్థలాన్ని పరిశీలించారు.
ఎన్నికల సమయంలో ఆర్టిజన్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి అన్నారు. డిమాండ్లు పరిష్కరిం చాలని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వద్ద సోమవారం ఆర్టిజన్లు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు.
రీసర్వే పక్కాగా ఉండాలని కడప ఆర్డీవో పాలపర్తి జాన ఇర్విన పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద మండలంలోని శివాలపల్లెను ఎంపిక చేయడంతో సోమవారం ఆ గ్రామంలో రీసర్వే ప్రారంభించారు.
కూటమి సర్కారులోనూ వైసీపీ హవా నడుస్తోందా.. ? కొన్ని వ్యవహారాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు గుట్టుగా ఆ పార్టీకి సహకరిస్తున్నారా.. ? పాత పరిచయాలతో పనులు చక్కబెట్టుకుంటున్నారా..? విజయ డెయిరీ పాలకవర్గ వ్యవహారాలు చూస్తే అవుననే అనిపిస్తోంది.
ఉద్యోగ భద్రత కల్పించాలని, 2019 పీఆర్సీ అమలు చేయాలని, 62 ఏళ్ల పదవీ విరమణ వర్తించేలా జీవో ఇవ్వాలని కోరుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల (ఏఏసీఎస్) ఉద్యోగులు డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ కూటమి ప్రభుత్వం కూటమి ప్రజల మన్ననలను పొందు తోందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగనమో హనరాజు పేర్కొన్నారు.
Housing Projects టిడ్కో గృహాల పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కొంతమేర పనులు సాగాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండర్ల పేరిట పాత కాంట్రాక్ట్ను రద్దు చేశాయి.
Ensuring fodder cultivation చిన్న, సన్న కారు పాడి రైతులకు బాసటగా ఉండేందుకు ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తోంది. పశుగ్రాసం సాగుకు ఆర్థికంగా ఊతం ఇవ్వనుంది. గ్రాసం పెంపకం పథకానికి ఉపాధి హామీ నిధులు వెచ్చించనుంది. ఈపథకానికి శాతశాతం రాయితీ అమలు చేయనుంది. గరిష్ఠంగా ఐదు ఎకరాల్లో పశుగ్రాసం పెంచుకొనేందుకు అవకాశం ఉంటుంది.
మండ లంలో దిగువ బుడగరాయి, రేగులగూడ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సీడీపీవో రంగలక్ష్మి తెలిపారు.
Animal Health పశుసంపద, పాడి పెంపకంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది, ఉచితంగా గ్రాసం పెంపకానికి ఉపాధి నిధులు సమకూర్చుతోంది. పశువులు, గొర్రెలు, మేకలు వంటి మూగజీవాల కోసం పెంపకందారులకు 90 శాతం రాయితీపై మినీ గోకులాలు నిర్మిస్తోంది. తాజాగా సోమవారం నుంచి గ్రామాల్లో పశు వైద్య శిబిరాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది.
రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామం లో సర్వే నెం.537లో గల సుమారు 30 ఎకరాల భూముల్లో పాగా వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యద ర్శి ఒమ్మి రమణ డిమాండ్ చేశారు.
Rathasapthami Celebrations అరసవల్లిలో అంబరాన్ని తాకేలా రథసప్తమి సంబరాలను నిర్వహించాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కార్యక్రమాల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించారు.
సామాజిక చైతన్యమే లక్ష్యంగా సాహితీ సేవలు అందిస్తున్న విప్లవ రచయితల సంఘం(విరసం) 24వ సాహిత్య పాఠశాల సభను విజయవంతం చేయాలని విరసం వ్యవస్థాపక సభ్యుడు, కవి, రచయిత సారం గపాణి కోరారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్ర మానికి 68 వినతులు వచ్చాయని, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉపకలెక్టర్ పి.ధర్మ చంద్రారెడ్డి జిల్లా అధికారులను కోరారు.
జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన పండించి న కందిపంటను కొనుగోలు చేసేందుకు వెంట నే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
జిల్లా వ్యాప్తం గా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫో న్లు పోగొట్టుకున్న 38మంది బాధితుల మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ విధులు నిర్వహించే సిబ్బంది సోమవారం ఎస్పీ శ్రీనివాసరావు చేతు ల మీదుగా బాధితులకు ఫోన్స్ను అందజేశారు.
జలంత్రకోట కూడలి వద్ద జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సోంపేట మండలం బారువ గ్రామానికి చెందిన హరీష్కుమార్ పాణిగ్రాహి(31) మృతి చెందగా, అనిల్ కుమార్ పాణిగ్రాహి తీవ్రంగా గాయపడ్డాడు.
మంచి ర్యాల మున్సిపాలిటీలోని అండాళమ్మ కాలనీ మున్సి పల్ చెత్తతో కంపు కొడుతోంది. రహదారులు, ఇళ్లకు సమీపంలో చెత్త డంప్ చేస్తుండటంతో దుర్వాసనకు ప్రజలు వేగలేకపోతున్నారు. డంప్ యార్డును ఎత్తివే యాలని కాలనీవాసులు పలు మార్లు అనేక రకాలు గా ఆందోళనలు చేపట్టినప్పటికీ ఫలితం ఉండటం లేదు.
కరీంనగర్లో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జరిగే మూడో తెలంగాణ పోలీసు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటాలని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పిలుపునిచ్చారు. స్పోర్ట్స్మీట్కు ఎంపికైన క్రీడాకారులను ఉద్దేశించి సోమవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
: గ్రామ పంచాయతీలోనే తమ గ్రామాన్ని ఉంచాలని, కార్పొరేష న్లో కలపొద్దని కోరుతూ సోమవారం నర్సింగాపూర్ గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు కాలినడకన ర్యాలీగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడానికి వస్తున్న గ్రామస్థులను పోలీసులు బల గాలను మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు.
హిరమండలంలోని చిన్నకోరాడ వీధిలో తాగు నీటి సమస్యను ఐదు రోజుల్లోగా పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటామని ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ సీహెచ్ వెంకట అప్పలనాయుడు అన్నా రు.
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అదికారుల సమన్వయంతో పరిష్కఇంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు.
Tourism.. Phch! తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో బోటు షికారు సాగడం లేదు. ఆ ప్రాంతంలో అధికంగా గుర్రపు డెక్క, పిట్ట తామర ఆవహించడమే ఇందుకు కారణం. దీనిపై పలుమార్లు ఐటీడీఏ అధికారులకు తెలియజేసినా చర్యలు శూన్యం. దీంతో సందర్శకులు కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు.
ఫ్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్ట ల్స్ వర్కర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు చేల్లించాలని డిమాండ్ చేస్తూ భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయు) ఆధధధ్వర్యంలో సోమ వారం నస్పూర్లోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
Waiting for Sweet News ఉమ్మడి జిల్లాలో రైతులకు లచ్చయ్యపేట ఎన్ఎసీఎస్ చక్కెర కర్మాగారం అంత్యంత కీలకం. ఒకప్పుడు వేలాది ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. తమ పంటను నేరుగా సీతానగరానికి సమీపంలో ఉండే ఈ కర్మాగారానికి తరలించేవారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కర్మాగారం మూతపడింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. మరోవైపు చెరకు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Assurance for Tribal Farmers జిల్లాలో గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో మల్టీపర్పస్ మార్కెటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మన్యంలోని ఎత్తిపోతల పథకాలకు మోక్షం లభించడం లేదు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలు వినియోగానికి దూరంగా ఉంటున్నాయి. ఫలితంగా ఆయకట్టు కింద వున్న పంట పొలాలకు సాగునీరందని పరిస్థితులు కొనసాగుతున్నాయి.
మండలంలోని చౌడుపల్లి పంచాయతీ వాముగెడ్డ గ్రామంలో 20 రోజుల వ్యవధిలో ముగ్గురు శిశువులు మృతి చెందడం కలకలం రేపింది. ఈ విషయాన్ని స్థానికులు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ దృష్టికి తీసుకువెళ్లడంతో సోమవారం వైద్యాధికారుల బృందం ఆ గ్రామాన్ని సందర్శించింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయు రాములుపై జరిగిన దాడిని నిరసిస్తూ ఉపాధ్యాయులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా గుర్తింపు పొందిన సప్పర్ల రెయిన్గేజ్ నిర్లక్ష్యానికి గురవుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.
మునిసిపాలిటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లు సోమవారం మునిసిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్ర కశ్మీర్ లంబసింగి అందాలను చూడడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే ఎక్కువ మంది పర్యాటకులు రహదారులకు ఇరువైపులా, పంట పొలాల్లో మద్యం సేవించి సీసాలు, వ్యర్థాలను అక్కడే పడేసి వెళ్లిపోతున్నారు.
గ్రామాలలో అంతర్గత మట్టిరోడ్లను సీసీ రోడ్లుగా అభివృద్ధి చే సేందుకు రూ.4.2 కోట్లు నిధులు మం జూరైనట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
ఏజెన్సీ వాసులను చలి వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండడంతో చలి తీవ్రత కొనసాగుతున్నది. దీంతో తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు ఏజెన్సీలో పొగమంచు కుమ్ముకుంటున్నది.
సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది.. వ్యవసాయంలోనూ ప్రస్తుతం అనేక ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా సెల్ఫోన్ వచ్చాక ప్రతీది అరచేతిలోనే తెలిసిపో తోంది. పంటల రక్షణకు సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలో
IAS Officers Transfer: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 25 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన కొద్ది సేపటికే.. 25 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం.
IPS Transfer: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేశారు.
సైఫ్ను ఆసుపత్రికి తరలించిన డ్రైవర్ భజన్ సింగ్ ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఛార్జీ కూడా తీసుకోకుండా సమయానికి ఆస్పత్రికి చేర్చేందుకు సహకరించిన ఆటో డ్రైవర్కు ఓ సంస్థ రివార్డు అందించింది..
IPS Tranfer: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేశారు.
గతంలో దేశాధినేతల ప్రమాణస్వీకారానికి తమ ప్రత్యేక దూతలను భారత్ పంపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2023 మేలో నైజీరియా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు.
Minister Uttam Kumar Reddy: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైషన్ కార్డుల గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Delhi Assembly Elections: దేశ రాజధాని హస్తిన అసెంబ్లీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఎమ్మెల్యేలతో తెలంగాణ కల్చరల్ సొసైటీ జనవరి 18న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించింది.
Lucknow Super Giants: ఐపీఎల్-2025కు ముందు లక్నో సూపర్ జియాంట్స్ కీలక ప్రకటన చేసింది. తమ జట్టుకు కొత్త కెప్టెన్గా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ను నియమిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
Minister Nadendla Manohar: ఏపీలో ధాన్యం అమ్మకాలపై రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక సూచనలు చేశారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జామ చేస్తున్నామని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే పలు సేవలను మరింత సులభతరం చేస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే రైతులు ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకు వచ్చింది.
CM Chandrababu: తెలుగువారు ఎక్కడైనా రాణించగలుగుతారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.తెలుగు వారికి నైపుణ్యం, పట్టుదల ఎక్కువ అని చంద్రబాబు తెలిపారు. తాను గతంలో రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు మీరంతా మద్దతు ఇచ్చారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజీల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్లో మునిగిపోయిన హిట్మ్యాన్.. దేశవాళీ క్రికెట్లో తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు.
సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కిన్నర్ అఖారా క్యాంప్ నుంచి పొగలు రావడంతో అన్న క్షేత్ర ఫైర్ స్టేషన్ వద్దనున్న సిబ్బంది వెంటనే గమనించి కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు.
Mauni Amavasya: రానున్నది మౌని అమావాస్య. అత్యంత విశిష్టమైన రోజు. ఈ రోజు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అలాగే ఈ రోజు శ్రీమహావిష్ణువుతోపాటు శ్రీమహాలక్ష్మిని పూజించడం వల్ల అత్యంత శుభ ఫలితాలుంటాయి.
ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన క్షణం నుంచి ఏది తినాలి.. ఏం తాగాలి.. అనే విషయంలో రకరకాల సందేహాలు తలెత్తుతాయి మహిళల్లో. సాధారణంగా తృణధాన్యాలు అంటే మిల్లెట్లతో చేసిన పదార్థాలు తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని సూచిస్తుంటారు పోషకాహార నిపుణులు. మరి, ప్రెగ్నెసీ సమయంలో మిల్లెట్లు తినటం మంచిదేనా? తింటే ఏమవుతుంది? ఈ విషయమై నిపుణులు ఏమని సలహా ఇస్తున్నారు?
Telangana: కొన్నాళ్ల కింద రాష్ట్రంలోని మందుబాబులకు కింగ్ఫిషర్ కంపెనీ చేదువార్త చెప్పింది. బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు షాక్ ఇచ్చింది. అయితే తాజాగా లిక్కర్ లవర్స్కు ఆ సంస్థ కిక్ ఇచ్చే న్యూస్ చెప్పింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో అంటే 2017లో ఆయన దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన రెండు పుస్తకాలపై చేయి ఉంచి ప్రమాణం చేశారు.
Minister Lokesh: ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏపీలో పారిశ్రామిక ప్రోత్సాహకాలు ప్రకటించామని చెప్పారు. అనుమతులన్నీ 15 రోజుల్లో ఇచ్చేలా వ్యవస్థ ఏర్పాటు చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
కర్లీ హెయిర్ ఉన్నవాళ్లు చిక్కు తీసుకోవడం కష్టమై నచ్చిన స్టైల్ చేసుకోలేక ఇబ్బందిపడుతుంటారు. తరచూ సిల్కీ హెయిర్ కోసం స్ట్రైయిటనర్లు యూజ్ చేస్తుంటారు. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే జుట్టు గడ్డిలా మారిపోయి రాలిపోయే ప్రమాదముంది. కాబట్టి, ఈ చిన్నపాటి చిట్కాలు ప్రయత్నిస్తే జుట్టు మృదువుగా మారి తళతళా మెరిసిపోతుంది. చిక్కు సమస్యా తీరుతుంది..
బెయిలు కోరుతూ చిన్మయ్ కృష్ణ దాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారంనాడు విచారణకు రాలేదు. వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.
Maha Kumbh Mela- Naga Sadhu: పొడవైన జట్టుతోపాటు శరీరంపై దుస్తులు సైతం ఉండవు. గడ్డ కట్టే చలిలో కూడా నాగ సాధువుల శరీరంపై నూలు పొగు సైతం ఉండదు. అయితే నాగ సాధువుగా మారలంటే.. ఇన్ని పరీక్షలు దాటాల్సి ఉంటుందా?
Harish Rao: పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ సర్కార్ కల్పించిందని మాజీ మంత్రి హరీష్రావు వ్యాఖ్యలు చేశారు. సాగు నీటి శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సొంత జిల్లా సూర్యపేటలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. యాసంగి సాగునీటి విడుదల షెడ్యూల్ పేరిట కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రకటనలు ఇచ్చారని మండిపడ్డారు.
CM Chandrababu: హిల్టన్ హోటల్లో ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. అనంతరం పలువురు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి బృందం సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ఆర్జీకర్ కేసులో సీల్దా కోర్టు సోమవారంనాడు కీలక తీర్పు చెబుతూ, సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధిస్తున్నట్టు ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
TDP High Command: విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ను ఏపీ డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు ఆ పార్టీ హై కమాండ్కు వరుసగా విజ్ఞాపనలు చేస్తున్నారు. అయితే దీనిపై టీడీపీ హై మాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆహారం తీసుకునే అరగంట ముందు.. తిన్న అరగంట తర్వాత నీరు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, నీరు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
KCR: మార్చ్ నెలాఖరి కల్లా ప్రభుత్వానికి నివేదిక అందించేలా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, డిజైనర్లను విచారించి స్టేట్మెంట్లను రికార్డు చేసిన కమిషన్.. ఇక ఆనాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై దృష్టిసారించింది.
Rishabh Pant As Captain: డాషింగ్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అనుకున్నది సాధించాడు. సారథ్యం కోసం అతడు చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. కెప్టెన్సీ దక్కించుకున్న పంత్.. కప్పుపై కర్చీఫ్ వేసేందుకు సిద్ధమవుతున్నాడు.
Nita Ambani - Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డిన్నర్లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తళుక్కున మెరిశారు. భారత సంప్రదాయంలో కాంచీపురం చీరను ధరించారు. ఈ చీర ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకొంది. అలాగే శతాబ్దాల క్రితం నాటి అత్యంత విలువైన ఆభారణాలను సైతం ఆమె ధరించారు.
రూల్స్ తప్పితే ఇలానే ఉంటాది అంటూ స్కూల్ బస్ నడిపే డ్రైవర్కు విచిత్రమైన పనిష్మెంట్ ఇచ్చాడు కర్ణాటక ట్రాఫిక్ పోలీస్. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డ్రైవర్కు బుద్ధొచ్చేలా ట్రాఫిక్ పోలీస్ భలే చేశారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు..
రాహుల్ గాంధీ 2019లో జార్ఖాండ్లోని చైబాస నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ అమిత్షా ''మర్డరర్''గా పేర్కొన్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్త నవీన్ ఝా ఈ పరువునష్టం కేసు వేశారు. రాహుల్ వ్యాఖ్యలు అమిత్షా గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు.
భారతదేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒక దొంగతనం, లేదా దోపిడి జరుగుతుందని ఒక పరిశోధనలో తేలింది. దొంగల నుండి మీ ఇంటిని రక్షించుకోవడానికి మీరు తప్పనిసరిగా ఈ 5 భద్రతా చిట్కాలను పాటించండి.
Venkataramana Reddy: తప్పు చేసినవాడు ఎంతటి వాడైనా శిక్షకు అర్హులే అని తెలంగాణ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి తేల్చిచెప్పారు. ఇందులో రాజకీయ కక్షలు లేవన్నారు. కేటీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఎటువంటి వాతావరణాన్ని సృష్టించారనేది గ్రామాల్లోని ప్రజలు అందరికీ తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు.
కోల్కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని పోస్ట్ గ్రాడ్యుయేష్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో స్థానిక సిల్దా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు RG Kar case: సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించింది. చనిపోయేంత వరకు అతడు జైల్లోనే ఉంచాలని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
Vangalapudi Anitha: పోలీసులకు హోంమంత్రి వంగలపూడి అనిత పలు సూచనలు చేశారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. ఛార్జ్షీటు విషయంలో ఆలస్యం చేయవద్దని.. ట్రాఫిక్, పార్కింగ్పై దృష్టి సారించాలన్నారు.
గోమూత్రం తాగితే 15 నిమిషాల్లో జ్వరం నయమవుతుందని, అందుకే అప్పుడప్పుడు తాగడం మంచిదని ఐఐటీ మద్రాస్ డైరక్టర్ కామకోటి ఇటీవల వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన వీడియో ఇటీవల ఆన్లైన్లో వైరల్ అవడంతో తమిళనాడులోని ప్రముఖ రాజకీయ పార్టీ నేతలు సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేస్తున్నారు..
Raghunandan Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం పోయాక కేటీఆర్ రైతు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్కు అవమానం జరిగిందని ఎంపీ రఘునందన్ రావు గుర్తుచేశారు.
సైఫ్ ఆలీఖాన్పై దాడి నిందితుడు షహబాద్ను కనిపెట్టి అతన్ని పట్టుకునేందుకు ఒక లేబర్ కాంట్రాక్టర్ ముంబై పోలీసులకు సహకరించాడు. ఒక పోలీసు అధికారి కథనం ప్రకారం, విచారణలో భాగంగా దాదర్ రైల్వే పోలీస్ స్టేషన్ వెలుపల తిరుగుతూ నిందితుడు మూడు సార్లు కనిపించాడు.
Chris Martin: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఓ స్టార్ సింగర్ సారీ చెప్పాడు. కావాలని చేయలేదు.. తనను క్షమించాలని కోరాడు. మరి.. ఎవరా సింగర్? బుమ్రాకు ఎందుకు సారీ చెప్పాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
Kolikapudi Srinivas: ‘‘ఆ వైసీపీ కుటుంబ సభ్యులు నన్ను టార్గెట్ చేశారు.. ఆత్మహత్యాయత్నం చేసి వైసీపీ కుటుంబ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారు. ఆ వైసీపీ కుటుంబం 2013లో చంద్రబాబుపై నీళ్ల బాటిల్ వేశారు. మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్పై గతంలో ఆ కుటుంబసభ్యులే దాడులు చేసి వాహనాలు పగలగొట్టారు’’ అని కొలికపూడి శ్రీనివాస్ తెలిపారు.
ఆర్జీకర్ ఆసుపత్రి జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో తనను కావాలనే ఇరికించారని దోషిగా తేలిన సంజయ్ రాయ్ అన్నారు. ఈ క్రమంలో తాను ఆ తప్పుచేయలేదన్నారు. అయితే ఈ కేసులో కాసేపట్లో తుది తీర్పు రానుంది.
Donlad Trump Oath Ceremony: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. రెండోసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టనున్న ఆయన.. ఇక నుంచి వైట్హౌస్కు బాస్గా వ్యవహరించనున్నారు.
పొట్ట, నడుము చుట్టూ ఫ్యాట్ పెరిగిపోతుందా. ఎంత ప్రయత్నించినా తగ్గించుకోలేకపోతున్నారా. ఈ డ్రింక్ తాగితే చాలా ఈజీగా ఫ్యాట్ తగ్గిపోయి నాజుకైన నడుము మీ సొంతమవుతుంది..
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Dwaraka Tirumala Rao: డిప్యూటీ సీఎం పవన్ భద్రత అంశాన్ని సీరియస్గా విచారణ చేస్తున్నట్లు ఏపీ డీజీపీ తెలిపారు. పవన్ ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగిరిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్గా దర్యాప్తు చేస్తోందని.. నిన్న సాయంత్రానికి విచారణ పూర్తి కావాల్సి ఉందన్నారు. డ్రోన్ ఎగరడంపై పోలీసులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్పందించారు. జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని ఆయన చెప్పారు.
Wankhede Stadium Celebrations: బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఏ విషయమైనా ఆచితూచి మాట్లాడతాడు. నోటికి వచ్చింది చెప్పడం లాంటివి చేయడు. ఎవరినీ నొప్పించకుండా, అందరికీ నచ్చేలా మాట్లాడటం అతడి స్టైల్.
YS Jagan Case: జగన్ బెయిల్ రద్దు, కేసుల బదిలీకి సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంలో సోమవారం విచారణకు వచ్చింది. సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేనందున విచారణను వాయిదాకు సీబీఐ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.