నిర్వహణ పనులకు ఎక్కువ కేటాయింపులు.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పనులకు అత్తెసరు నిధులు.. గొప్పగా చెప్పుకొంటున్న హైదరాబాద్ మెట్రో రైల్పై బడ్జెట్లో ప్రభుత్వం తీరిది.
ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించాలనే ఉద్దేశంతో ఆరేళ్ల క్రితం ప్రారంభమైన టి-ఫైబర్ ప్రాజెక్టుకు బడ్జెట్లో మళ్లీ మొండిచెయ్యే దక్కింది. 33 జిల్లాల్లోని 83.58 లక్షల గృహాలు, ప్రభుత్వ ఆఫీసు లకు ఇంటర్నెట్ అందించాలనేదే ప్రాజెక్టు ధ్యేయం.
ప్రజా సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న తెలంగాణ సర్కారు 2023-24 ఆర్థిక ఏడాదికి సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి నిధులను స్వల్పంగానే కేటాయించింది.
జగనన్న ఇల్లు’ పథకం కింద తమకు పట్టా ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా స్థలం ఎక్కడో చూపించలేదని, తమకు స్థలం చూపించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును స్థానిక మహిళలు ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జీరో బడ్జెట్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం జోడో యాత్రలో భాగంగా ములుగు జిల్లా ప్రాజెక్టునగర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ..
ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) కోటా కింద కాపులకు గత ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్ను అమలుచేసేలా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామజోగయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
కర్ణాటక ప్రభుత్వం 2020 నుంచి చేపట్టిన ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణం కారణంగా రాయలసీమకు ముప్పు పొంచి ఉందని జాతీయ రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచెం వెంకట సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్లేనని, ఎలక్షన్ స్టంట్ తప్ప మరొకటి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.
తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని పదే పదే ఆరోపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్ ప్రసంగంలో.. ఆరోపణల తీవ్రతను మరింత పెంచింది.
కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంది. మంచు కూడా కురుస్తోంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన భారీ ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పార్టీని వీడినంత మాత్రాన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని ప్రభుత్వ పెద్దల నుంచి స్థానిక నేతల వరకు గంభీర ప్రకటనలు చేశారు.
తెలంగాణలోని జక్రాన్పల్లి, పాల్వంచ, దేవరకద్ర ప్రాంతాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి వీకే సింగ్ తెలిపారు.
ఈ నెల 10వ తేదీ నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగోస-బీజేపీ భరోసా పేరిట ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు కార్యక్రమ కన్వీనర్ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.
పాదయాత్రలోనూ, ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలోనూ జగన్ ఇచ్చిన హామీ మేరకు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ గత మూడున్నరేళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలు వేడుకొన్నారు.
వ్యవసాయానికి రైతాంగం వాడే అధికలోడునూ క్రమబద్ధీకరిస్తామని, నెలవారీ బిల్లులో చెల్లిస్తామని రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్)లు స్పష్టం చేశాయి. ‘రైతులకు మీటరు కష్టాలు’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి డిస్కమ్లు ఈ వివరణ ఇచ్చాయి.
స్టేట్ ఇన్వె్స్టమెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలకు ప్రభుత్వపరంగా సమకూర్చాల్సిన భూములు, వివిధ రాయితీలు, ఇతర ప్రోత్సాహాకాల కల్పన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు దొడ్డిదారిన కాంట్రాక్టులు ఇస్తూ.. కమీషన్లు, వాటాలు తీసుకుంటున్నారని, ఎవరి వాటా ఎంతో గుట్టు విప్పుతానని అన్నారు.
రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, సుమారు 4 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి వాట్సాప్ ద్వారా భోజనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ ఇప్పటికే కొన్ని రూట్లలో +91 8750001323 వాట్సాప్ నంబర్ ద్వారా భోజనం ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
నిరుపేదల తరఫున కోర్టుల్లో ఉచితంగా వాదనలు వినిపించడానికి న్యాయవాదుల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెళ్ల సిస్టం (ఎల్ఏడీసీఎస్) పేరుతో సహాయ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ..
దేశ విద్యుత్ అవసరాలను సంపూర్ణంగా తీర్చేలా, పర్యావరణానికి ముప్పులేని రీతిలో వన్ నేషన్ వన్ గ్రిడ్ పరికల్పన సాకారం చేయబోతున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు.
రష్యా నుంచి భారత్ ముడిచమురు దిగుమతుల వాటా ఈ ఏడాది జనవరిలో రికార్డుస్థాయికి చేరింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించక ముందు భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 0.2 శాతమే ఉండేది.
సుమారు 70లక్షల ప్రీపెయిడ్ మీటర్ల కోసం విడుదల చేసిన టెండర్ను ఉత్తరప్రదేశ్లోని మధ్యాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్(ఎంవీవీఎన్ఎల్) సంస్థ తాజాగా రద్దు చేసింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు హాజరైన సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత సీఎస్ జవహర్ రెడ్డితో కలిసి ప్రయాణించారా? లేదా? కలిసి వెళ్లినట్లు వచ్చిన వార్తలను ఆదివారం ఖండించారు.
ప్రమాణాలు పాటించడం లేదనే కారణంతో ఎప్పుడుపడితే అప్పుడు కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న హడావిడి విద్యా వ్యవస్థను మరింత దిగజారుస్తోంది. నిజంగా ప్రమాణాలు లేని కాలేజీలు ఈపాటికే మూతపడాల్సింది.
యాషెస్ సిరీస్ అంటే.. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగే టెస్ట్ సమరం. ఇప్పుడు టెస్టుల్లో రెండు అగ్రశ్రేణి జట్లు భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ‘బోర్డర్-గవాస్కర్’ ట్రోఫీకి కూడా అంతకు మించి ప్రాధాన్యత ఏర్పడింది.
స్టాక్ బ్రోకర్లు మదుపరుల సొమ్మును దుర్వినియోగపర్చకుండా అడ్డుకునేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ సభ్యులు...
అండర్-19 విభాగంలో జరిగిన తొలి టీ20 ప్రపంచక్పలో భారత అమ్మాయిల విజృంభణ అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఒక్క మ్యాచ్లోనే ఓడిన ఈ జట్టు టైటిల్ను దక్కించుకుంది.
ఏ రకమైన యాంటాసిడ్ అయినా పొట్టలోని ఆమ్లాన్ని స్థిరం చేయగలుగుతుందే తప్ప దాని ఉత్పత్తిని తగ్గించలేదు. ఆమ్లం ఉత్పత్తి కారణంగా తలెత్తే అల్సర్కైతే యాంటాసిడ్లను వాడినా ఫర్వాలేదు.
జగనన్న ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80లక్షలు ఏ మూలకు చాలదని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. యూనిట్ కాస్ట్ పెంచడంతో పాటు జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ సీపీఐ
కడప పశుసంవర్ధకశాఖలోని బహుళార్ధ పశువైద్యశాలలో పనిచేస్తున్న ఉపసంచాలకులు (డీడీ) అచ్చన్న, అతని కింది స్థాయి ఇతర అధికారులు, ఉద్యోగుల మద్య మళ్లీ రగడ మొదలైంది. ఇరు పక్షాల మధ్య ఆదివారం సాయంత్ర నుంచి మొదలైన వివాదం సోమవారం రాత్రి వరకు
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. వీరు దీర్ఘకాలింకగా ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వేలాది మంది కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూడున్నరగంటల పాటు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.
అది చేనేత జౌళిశాఖ కార్యాలయం. కడప కలెక్టరేట్ సముదాయ భవనంలో ఓ విభాగంగా సేవలందిస్తోంది. జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని అందిపుచ్చుకుని
బ్లూస్టార్కు చెందిన బ్లూస్టార్ క్లైమాటిక్ లిమిటెడ్.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో ఏర్పాటు చేసిన యూనిట్లో వాణిజ్యపరంగా ఏసీల తయారీని ప్రారంభించింది...
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని (ఆర్ఐఎన్ఎల్, వైజాగ్ స్టీల్).. సెయిల్ లేదా ఎన్ఎండీసీల్లో విలీనం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి పలు అభ్యర్థనలు అందాయని ఉక్కు శాఖ...
చిన్న పిల్లల్లో సాధారణంగా కనిపించే అలర్జీ...‘ఎటోపిక్ ఎగ్జిమా’. దురదతో, దద్దుర్లతో కూడిన ఈ అలర్జీ పుట్టిన సంవత్సరంలోపు కనిపిస్తే ఆ పిల్లలకు ముందు రోజుల్లో నాసల్ అలర్జీ, తర్వాత ఆస్తమా రాబోతోందని గ్రహించాలి.
ఒళ్లంతా గుబురు ముల్లులతో ఉండే ఈ అందమైన చిట్టిజీవి పేరు ‘హెడ్జ్హోగ్’. ఇవి పొదల్లో, పచ్చికబయల్లో కట్టుకోవడంతో పాటు వరాహంలా శబ్దం చేస్తుంది కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. ఈ జాతిలో దాదాపు 17 రకాలుంటాయి.
దేశంలోని కోట్లాది ప్రజలకు ఉపాధి కల్పించడమే కాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం...
వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే.. అని పెద్దల మాట. ఇది ఇప్పుడు రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు సరిగ్గా సరిపోతుంది...
ఐదుదశాబ్దాల క్రితం భారతీయ ప్రజాస్వామ్యం ‘చీకటి రోజుల’ను చవిచూసింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని విధించారు...
వచ్చే నెల పెట్టుబడుల సదస్సు, జీ-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో నగరంలో మౌలిక వసతుల కల్పన, రహదారుల మరమ్మతులు, ముఖ్య కూడళ్ల వద్ద సుందరీకరణ పనుల కోసం రూ.130 కోట్లు వెచ్చించనున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి చివ్వెంల, ఫిబ్రవరి 6: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. చివ్వెంల ఏఎస్ఐ జి.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం హుస్సేనాబాద్ గ్రామానికి చెందిన అక్కినపల్లి దశరథ(38) సొంత పనుల కోసం ద్విచక్రవాహనంపై ఆదివారం రాత్రి సూర్యాపేటకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలోని కాట మయ్య గుడి సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ దశరథ బైక్ను అతి వేగంతో ఢీకొట్టి, పైనుంచి లారీ దూసుకువెళ్లింది. ఈప్రమాదంలో దశరథ అక్కడి క్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. కాల్వలో పడి.. గరిడేపల్లి, ఫిబ్రవరి 6: మండలంలోని ఎల్బీనగర్ పరిధిలో ఉన్న నాగార్జున సాగర్ 10వ నంబరు కాల్వలో ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ రాష్ట్రం మైలవరానికి చెందిన షేక్ ఇమ్రాన్ (20) నాలుగు రోజుల క్రితం నేరేడుచర్ల మండల కేంద్రం లోని తన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చాడు. సోమవారం బంధువులతో కలిసి ఎల్బీ నగర్ కాల్వ దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయాడు. ఈత రాక పోవడంతో కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి కొట్టుకుపోతున్న ఇమ్రాన్ను బయటకు తీసి నేరేడు చర్లలోని ఆస్పత్రికి తరలించగా అప్ప
జిల్లా కలెక్టర్గా రాహుల్రాజ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి తొలిరోజే ఆలస్యంగా హాజరు కావడంతో.. ఆయా శాఖల అధికారులు, ఫిర్యాదుదారులకు ఎదురుచూపులు తప్పలేదు.
పందులకు స్వైన్ఫ్లూ వ్యాధి సోకింది. దీంతో జిల్లాలో చాలా పందులు చనిపోతున్నారు. కడియంలో ఒక పంది, కోరుకొండలో ఒక పందికి స్వైన్ఫ్లూ నిర్ధారణ అయింది. దీన్ని వెటర్నరీ వైద్యులు ధ్రువీకరించారు. కొద్దిరోజుల నుంచి జిల్లాలో పందుల భయం పట్టుకుంది. అసలే పందుల వల్ల రకరకాల ఇబ్బందులు ఉంటాయనే అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో ఉంది. ఈమధ్యకా లంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పందుల సంచారం విప రీతంగా పెరిగిపోయింది. జిల్లాలో పశుసంవర్ధకశాఖ అఽధికారుల అంచనా ప్రకారం సుమారు 4,600 పందులు ఉన్నాయి. ఇటీవల చాలాచోట్ల పందు
వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ జిల్లాకు భరోసానిచ్చే విధంగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మకు హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీ (కేపీహెచ్బీ)కు చెందిన నారెళ్ల సుధారాణి కుటుంబ సభ్యులు 178 గ్రాముల బంగారు కాసుల పేరును, విజయవాడకు చెందిన చెన్నుపాటి కోటేశ్వరమ్మ 41 గ్రాము ల తామరపువ్వును బహూకరించారు.
సత్తెనపల్లి పట్టణంలో పేదవాడు గృహ నిర్మాణం చేస్తే అనుమతులు లేవని కూల్చివేసిన మునిసిపల్ అధికారులు, పట్టణ పరిధిలోని చెక్ పోస్టు వద్ద నేషనల్ హైవే రహదారిపై 42 గదులు కట్టినా పట్టించుకోకుండా లంచాల మత్తులో జోగుతున్నారని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న దాణా ధరలు ఒకవైపు, నిలకడలేని గుడ్డు ధరతో మరోవైపు కోళ్ల రైతు కుదేలవుతున్నాడు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పౌలీ్ట్ర నిర్వహణ కత్తిమీద సాములా మారింది. మొన్నటి వరకు రూ.5.50 వరకు పలికిన గుడ్డు ధర ఇప్పుడు 4.20కు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ట్రేడర్లు, రైతు ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో నాలుగు రోజులుగా ప్యా
చిన్నారుల ఆలన పాలన కన్నా రాజకీయ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పెత్తనాలు భరించలేకపోతున్నామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మాణిక్యాంబ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బొమ్మూరు కలెక్టరేట్ బయట సుమారు వెయ్యి మందికిపైగా అంగన్వాడీలు నడిరోడ్డుపై మండుటెండలో బైఠాయించారు. కలెక్టరేట్కు వెళ్లే దారి
ఓ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో దురాజ్పల్లి పెద్దగట్టు జాతర మార్మోగింది. ఆదివారం అర్ధరాత్రి జాతర ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు తమ మొక్కులను తీర్చుకోవడానికి పెద్దఎత్తున గట్టుకు తరలివచ్చారు.
గురజాల నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం మైనారిటీల కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పెద్ద కొడుకుగా వుంటుండటాన్ని ముస్లిం కుటుంబాలకు చెందిన వారందరూ జీవితాంతం గుర్తుంచుకుంటారని పల్నాడు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అమీర్అలి తెలిపారు.
కొద్ది రోజులుగా తెలంగాణకు లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండడంతో ఆదివారం రాత్రి టీడీపీ నందిగామ మండల ప్రధాన కార్యదర్శి తోట నాగమల్లేశ్వరరావు (బుజ్జి), తెలుగు యువత జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి కొత్తపల్లి బ్రహ్మం, గుర్రం చందు, పలు గ్రామాల నాయకులతో కలిసి తెలంగాణ-ఆంధ్రా సరిహ ద్దులో జొన్నలగడ్డ బోర్డర్ చెక్పోస్ట్ బోర్డర్ వద్ద ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీని నిలిపారు.
బొమ్మూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన స్పందనలో 167 అర్జీలు వచ్చాయి. ఉదయం నుంచి అంగన్వాడీల ధర్నా వల్ల కలెక్టరేట్ లోపలికి ద్విచక్ర వాహనాలు, ఆటోలు అనుమతించకపోవడంతో అర్జీదారులు ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు లోపలికి నడిచి రాలేక అవస్థలు పడ్డారు. మహిళలు, పెద్ద వయస్సువారు ఎండలో నడవక తప్పలేదు. వికలాంగులు, అర్జీదారులు పలు సమస్యలపై కలెక్టర్ను కలిసి సమస్యలు
నిడదవోలు మండలం కోరుపల్లి గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మి గత సర్పంచ్ ఎన్నిక ల్లో వైసీపీ సర్పంచ్గా పోటీ చేసే అవకాశాన్ని ఆశించి భంగపడి ఆ పార్టీ రెబల్ అభ్యర్థినిగా పోటీచేసి సర్పంచ్గా విజయం సాధించింది. అనంతరం పరిణామాలు, వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు విరక్తి చెం
హెచ్ఐవీ, హైరిస్క్ గ్రూపులకు చెందిన వారికి హెపటైటిస్ బీ నిరోధక టీకా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కాలేయ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు.
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అన్నారు. సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరం నగరంలోని హోటల్ జగదీశ్వరిలో గోదావరి బాలోత్సవం బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్సీ సాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం వేదికగా ఈనెల 25,
గుణదల కొండపై కొలువైన మరియమాత తనను ఆశ్రయించిన వారిని తన అనుంగ బిడ్డలుగా ఆదరిస్తూ భక్తులపాలిట దీవెనల సిరిగా వెలుగొందుతుందని విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు అన్నారు.
జిల్లాలో 971.44 ఎకరాల పరిధిలో ఆక్వా జోన్ గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టరేట్లో సోమవారం రాత్రి జిల్లా ఆక్వాజోన్ కమిటీ సభ్యులు కలెక్టర్ మాధవీలత అధ్యక్షత సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆ
నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 84, 85, 117 జీవోల ను రద్దు చేసి ఉపాధ్యాయుల క్రమబద్దీకరణను నిలిపివేయాలని విద్యా ర్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
మచిలీప ట్నంలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ని కేటాయించడం, అందులో నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతుం డడంతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు జిల్లాకోర్టు సెంటరులో సోమవారం ర్యాలీ, నిరసన ప్రదర్శన చేపట్టారు.
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావు గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడి వలే పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు పిలుపునిచ్చారు.
‘బీఆర్ఎ్సలో తొమ్మిదేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఎందరో బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా, వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసగించింది. ఉద్యోగాలు, ఇళ్లు, ఇళ్లస్థలాలు, పోడు పట్టాలు.. ఇలా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసగించారు’ అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎ్సపై మండిపడ్డారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్లలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానం సోమవారం భక్తజనంతో జాతరను తలపించింది. మహాశివరాత్రి సమీపిస్తున్న తరుణంలో వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, పట్టణ వీధులు కిక్కిరిసిపోయాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని స్కూల్ గేమ్స్ అండర్ - 14, అండర్ -17 బాల బాలికల టెన్నిస్ జిల్లా జట్లను ఎంపిక చేశారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో వీరిని ఎంపిక చేశారు.
జిల్లా గనులు, భూగర్భ, రెవెన్యూ శాఖలకు అంధత్వం ఆవహించింది. ఆయా శాఖల అధికారులు ప్రభుత్వ ఆస్తులకు జవాబుదారీగా ఉండాల్సిందిపోయి మనకెందుకులే అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు.
నియోజకవర్గంలో వర్గపోరు వల్ల మా ఇద్దరికీ (బొడ్డేడ ప్రసాద్) నష్టమని, మరోవైపు పార్టీ అధినేత జగన్ సైతం క్లాస్ తీసుకున్నారని ఎమ్మెల్యే కన్నబాబురాజు అన్నారు.
కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ విస్సన్నపేట భూముల ఆక్రమణలపై ఈనెల తొమ్మిదో తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాల జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేయనుందని, మంత్రి అమర్నాథ్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి దూలం గోపి అన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని ఎల్ఐసీ కార్యాల యం ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో యావత్ భారత దేశంలోని మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
విధుల పేరుతో తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అంగన్వాడీల ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో తాము మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని మండిపడ్డారు.
ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బూత్ కన్వీనర్లు అందరు నిస్వార్ధంగా కృషి చేసి పోలింగ్ బూత్ల వద్ద పటిష్టంగా నిలబడాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సూచించారు.
అదానిపై చర్యలు తీసుకోవాలి చిక్కడపల్లి : దా‘రుణాలకు’ పాల్పడిన అదానిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు పుస్తకాల కవిత డిమాండ్ చేశారు. గన్ఫౌండ్రిలోని ఎస్బీఐ ఎదుట కాంగ్రెస్ నిర్వహించిన ఽధర్నాలో గాంధీనగర్ డివిజన్నుంచి కవిత పాల్గొన్నారు. దివాళా తీసిన ఆదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్లు నష్టపోయిన అదానీ రుణాల మాఫీకి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు అనిల్యాదవ్, రోహిణ్రెడ్డి, సంగపాక వెంకట్, అభిషేక్కెనడీ, లత, అనిత పాల్గొన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు అ నుకూలంగా తయారు చేసినట్లు ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి ఆరో పించారు.
పట్టణ టీడీపీ నేతలు సోమ వారం చేపట్టిన టిడ్కో గృహాల పరిశీలన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ నేతల కంటే ముందుగానే టిడ్కో గృహాల్లోకి వెళ్లారు
ప్రజావాణిలో వచ్చిన అర్జీల పట్ల జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్ ఆదేశించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నరేష్ (Naresh), పవిత్ర (Pavitra)ల పెళ్లి జరగనివ్వనని అన్నారు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పవిత్రతో ఉన్న ఓ వీడియోని నరేష్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో నటి పవిత్రను..
‘నిన్ను సస్పెండ్ చేశారుగా...ఎందుకొచ్చావు?, మా సార్నే తిడతావా! ఎంత ధైర్యం?...నిన్ను మెడపట్టి బయటకు తోసేయమని మా ఎమ్మెల్యే చెప్పారు. మర్యాదగా కార్యాలయంలో నుంచి వెళ్లిపో. లేకపోతే సచివాలయానికి తాళం వేసేస్తా’...అని అంటూ సోమవారం మునగపాక మండలం పల్లపు ఆనందపురంలో ఒక మహిళా పంచాయతీ కార్యదర్శిని అధికార వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు కర్రి సంజీవమ్మ హెచ్చరించారు.
రాష్ట్రంలో పాస్టర్లకు భద్రత కరువైయిందని ఆలిండియా క్రీష్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు కోడే మోజేష్బాబు అన్నారు. మండలంలోని అచ్చన్నపాలెం బేతేలు ప్రార్ధన మందిరంలో సోమవారం సాయంత్రం జరిగిన గోపాలపురం డివిజన్ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పాలన నుంచి ప్రజలు విముక్తి పొందడం కోసం ప్రతి ఒక్కరం చేయి కలుపుదా మని డీసీసీ అధ్యక్షుడు, ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 22 నుంచి ఏప్రిల్ ఐదు వరకు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
బుచ్చెయ్యపేట, రోలుగుంట మండలాల్లో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బుచ్చెయ్యపేట మండలం రాజాంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో యజమాని అక్కడికక్కడే మృతి చెందాడు. రోలుగుంట మండలం బలిజిపాలెం వద్ద బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో తాపీ మేస్ర్తీ చనిపోయాడు. వివరాల్లోకి వెళితే..
కేంద్ర బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించబోయే ఫొటో ప్రదర్శన ప్రచార వాహనాన్ని సోమవారం ఆర్డీవో జయరాం జెండా ఊపి ప్రారంభించారు.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈనెల 10న ఖమ్మంలో పర్యటించే అవకాశముందని, నగరంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు.
వెలుగు అధికారుల నిర్లక్ష్యం నాగయ్యపేటకు చెందిన తొమ్మిది మంది రైతుల పాలిట శాపంగా మారింది. గత ఏడాది సుమారు 150 క్వింటాళ్ల ధాన్యం విక్రయించారు. మూడు వారాల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వెలుగు సిబ్బంది చెప్పారు.
కరీంనగర్ నుంచి యాదాద్రికి ఆర్టీసీ బస్సును ప్రారంభించామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమ లాకర్ అన్నారు.
నగరంలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతిరోజు 66 మిలియన్ లీటర్ల నీటిని అందించాలని, ఇందుకోసం అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని మేయర్ యాదగిరి సునీల్రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇస్తున్న మొత్తాన్ని రూ.లక్షా 80 వేల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. అలాగే టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలన్నారు.
ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేలా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేస్తామని సోమవారం బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీ్షరావు ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు భక్తజనం పోటెత్తింది. లక్షలాది మంది రాకతో గట్టు పరిసరాలన్నీ కిటకిటలాడాయి. భేరీ మోతలు, ఓ లింగా ఓ లింగా అంటూ స్వామి నామస్మరణల మధ్య గజ్జెల లాగులతో యాదవుల కత్తుల, కటారీ విన్యాసాలు చేస్తూ ఆలయం వద్దకు భక్తులు చేరుకున్నారు.
మండలంలోని పగిడిమర్రి గ్రా మ ఆలయ బ్ర హ్మోత్సవాల్లో భాగంగా సోమవారం గోవిందాంబ, వీరబ్రహ్మేంద్రస్వామివార్ల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, సన్నాయి వాయిద్యా లు, మేళతాళాల నడుమ వైభవంగా జరిగింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాయని డీసీసీ మాజీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 24వవార్డులో హాత సే హాత జోడో అభియాన పాదయాత్రను ప్రారంభించి, మాట్లాడారు.
బయటకు ఓ పేరుతో బోర్డు కనిపిస్తుంది. ఆ పేరుతోనే అనేక వెబ్సైట్లు గూగుల్లో ప్రత్యక్షమవుతాయి. బోర్డుపై కనిపించే పేరుకు కార్యాలయంలో జరిగే కార్యకలాపాలకు ఎలాంటి సంబంధమూ ఉండదు. కరపత్రాలపై పథకాలు ఒక చేతిలో నుంచి మరో చేతిలోకి వెళ్లిపోతాయి.
అర్వపల్లి శ్రీయోగానందలక్ష్మినర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి లక్ష్మీనృసింహస్వామి, ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అమ్మవార్ల కల్యాణమహోత్సవాన్ని అర్చకులు కమనీయంగా నిర్వహించారు.
‘సదరం సర్టిఫికేట్ల కోసం దివ్యాంగులైన వృద్ధులు, మహిళలు, యువకులు, చిన్నపిల్లలు వచ్చి ఎక్కడ పరీక్షలు చేసి సరిఫికేట్లు ఇస్తారో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. డబ్బులు ఖర్చు చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి నిలబడి ఇబ్బందులు పడుతున్నారు.. ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలకు దివ్యాంగులనే మానవత్వం లేదు.. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు’ అని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు.
అనుముల మండలం మారేపల్లి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భా గంగా సోమవారం స్వామివారి తిరు క ల్యాణ మహోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు.
మట్టి అక్రమాలు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీ అండదండలో అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. దందాలు, దౌర్జన్యాలు, జూదాలకు పాల్పడే గడ్డం గ్యాంగ్ కూడా మట్టి అక్రమాల్లోకి జొరబడింది. ఆక్రమణలకు తెగబడుతోంది.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సినిమాటోగ్రఫీ, పశువర్థక మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ అన్నారు. సోమవారం కోదాడకు వచ్చిన ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్తో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయా? పార్టీ నుంచి పొమ్మనకుండా పొగబెడుతున్నారా? గతకొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే పై ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. మంత్రి జోగి రమేశ్ తిరిగి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతోపాటు, వైసీపీ పెద్దలను దానికి అనుగుణంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు మైలవరంలో లైన్ క్లియర్ చేసుకోవడంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్(కేపీ)ను లక్ష్యంగా చేసుకుని తన అనుచరులతో పొగపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాల్చేసి ప్రతి ఒక్కరి తలపై అప్పుల కుంపటి పెట్టాడని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగర శివారులోని మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు షేక్పేట్లోని పలు ప్రాంతాలకు బుధవారం తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనున్నట్లు వాటర్బోర్డు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 1,000 కోట్ల బడ్జెట్ను కేటాయించడంతో పాటు, అధ్యాపక ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఓయూ తెలుగు విభాగాధిపతి ప్రొ. కాశీం అన్నారు.
మండలంలోని హరిహరక్షేత్రం గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయం త్రం గరుడసేవ నిర్వహించారు.
కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ కబ్జా కేసులో అధికార బీఆర్ఎస్ పార్టీ నేత, ‘కుడా’ మాజీ డైరెక్టర్ నన్నెబోయిన రమేశ్యాదవ్ అరెస్టు అయ్యారు.
కేంద్ర ప్రరభుత్వం రాజకీయ కుట్రలతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా నకిలీ కేసులు బనాయించి చార్జిషీట్ను దాఖలు చేయిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్ ఆరోపించారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ బి.గోపి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన గ్రీవెన్స్లో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం ద్వారా అందించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయా సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ తెలిపారు. మొత్తం 43 వినతి పత్రాలు రాగా ఇందులో భూమికి సంబంధించినవి 11, విద్యాశాఖ ఒకటి, ఎంజీఎం ఒకటి, ఎస్సీ కార్పొరేషన్ ఆరు, డీఆర్డీవో ఒకటి, మున్సిపాలిటీ మూడు, పోలీసు కమిషనర్ రెండు, నర్సంపేట ఆర్డీవో ఒకటి, కార్మిక శాఖ నాలుగు, పశు సంవర్ధక శాఖ ఒకటి, ఆర్ అండ్ బీ ఒకటి, విద్యుత్ ఒకటి, ఏడీ సర్వే రెండు, సబ్ రిజిస్ట్రార్ ఒకటి, మైన్స్ మూడు, ఇరిగేషన్ ఒకటి, నర్సంపేట మున్సిపాలిటి ఒకటి దరఖాస్తులను ఆయా శాఖలకు బదిలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు కె.శ్రీవత్స, అశ్విని తనాజీ వాకడే, డీఆర్డీ పీడీ సంపత్రావు, వివిధ శాఖల
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బోనంగి చిన్నయ్యపడాల్, వి.ఉమామహేశ్వరరావుల ఆధ్వర్యంలో సోమవారం పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు.
వరంగల్ జిల్లా పర్వ తగిరి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నారంషరీఫ్ యాకూబ్షావళి దర్గాలో ఉర్సు ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది తర లిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపడుతున్నట్లు వక్ఫ్బో ర్డు ఇన్స్పెక్టర్ రియాజ్పాషా తెలిపారు. వక్ఫ్బో ర్డు నుంచి రూ.7 లక్షలు మంజూరు కావడంతో ఆ నిధులతో ప్రధానదర్గాతో
మన్యంలో రానున్న ఐదేళ్లలో పెద్ద ఎత్తున కాఫీ సాగు విస్తరణకు రూ.962 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సమావేశ మందిరంలో కాఫీ ఉద్యానవనాధికారులు, కాఫీ రైతులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో మెదక్ జిల్లాకు ప్రాధాన్యత దక్కలేదు. ఎన్నికల సీజన్ ముందున్నందున 2023-2024 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు కేటాయింపులు దక్కుతాయని భావించినవారికి నిరాశే మిగిలింది.
మన్యంలో వారం రోజుల తరువాత పొగమంచు సోమవారం దట్టంగా కురిసింది. కొన్ని రోజులుగా ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతున్నప్పటికీ పొగ మంచు మాత్రం కురవలేదు. కానీ సోమవారం మాత్రం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు పొగ మంచు దట్టంగా కమ్మేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ, బీఆర్ఎస్లు ప్రజలను మోసం చేసి మరో సారి గద్దెనెక్కడానికి ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ ప్రజలకు సూచించారు.
ఒంగోలు లోక్సభ స్థానంపై టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి మళ్లీ దృష్టి సారించారా? అన్న ప్రశ్నకు తాజా పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. అధికార పార్టీలోని ముఖ్యులతోపాటు కిందిస్థాయి నాయకుల్లో కొద్దిరోజులుగా ఇదే విషయం చర్చనీయాంశం గా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు, నిన్నటికి నిన్న మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వైవీ పర్యటనలు, ఆ సందర్భంగా చేసిన ప్రసంగాలు, ఆయన్ను ఉద్దేశించి మిగిలిన నాయకులు చేసిన వ్యాఖ్యానాలను పరిశీలిస్తే వైవీ చూపు ఒంగోలుపై ఉన్నట్లు అర్థమవుతుంది.
పెద్దపల్లి పట్టణంలోని సీతారామస్వామి దేవాలయం స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారని సమాచారం అందుకున్న దేవాదాయ శాఖ అధికారులు సోమవారం పనులను నిలిపి వేయించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా సాగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అంగన్వాడీ కార్యకర్తలు ఒంగోలులో కదంతొక్కారు. కనీస వేతనం రూ.26వేలు చెల్లించడంతోపాటు, రాజకీయ వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న వారికి ఉద్యోగోన్నతులు కల్పించాలని నినదించారు. ప్రభుత్వ తీరుపై పలువురు మండిపడ్డారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు.
న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేదలకు న్యాయ సేవలందించేందుకే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాత గుట్ట లక్ష్మీనృసింహుడి దేవాలయ తిరుక ల్యాణబ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో పరిసమాప్తమయ్యాయి.
ప్రభుత్వ ఉద్యోగులంతా ముఖఆధారిత హాజరు కచ్ఛితంగా వేయాల్సిందేనని కలెక్టర్ దినేష్కుమార్ స్పష్టం చేశారు. దీని ఆధారంగానే జీతభత్యాల చెల్లింపు ఉంటుందని తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో సోమవారం ఆయన డయల్ యువర్ కలెక్టర్, అనంతరం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం మినహాయించినవి తప్ప మిగిలిన శాఖల ఉద్యోగులంతా విధిగా ముఖ హాజరు వేయాలన్నారు.
దళితబంధు పథకంలో భాగంగా ఒక్కో యూనిట్ కింద రూ.10లక్షలు ఇచ్చి.. మైనారిటీ కార్పొరేషన్ రుణాలు మాత్రం మండలం మొత్తానికి కలిపి రూ.6 లక్షలు ఇవ్వడం ఎంతవరకు న్యాయమంటూ మైనారిటీ ఆందోళనకు దిగారు.
స్పందనకు వచ్చే ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించాలి. ఆ దరఖాస్తు లు రీ ఓపెన్ కాకుండా సంతృప్తికర స్థాయిలో పరి ష్కరించాలి’ అని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.
బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం జరిగిన బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహిగా మారారని, ఆయన సీఎంగా ఒక్క రోజు కూడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి శ్రద్ధ్ద తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరు ఇన్చార్జి బీవీ జయనాగేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు.
ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని సాగనంపుదామని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్ అన్నారు. మోసపూరిత పాలన చేస్తున్న ఆపార్టీని తరిమికొట్టేవరకూ నిద్రపోయేది లేదన్నారు.
పెంటపాడు మండలంలో అలంపురం మేజర్ గ్రామ పంచాయతీ. మహిళా సర్పంచ్ తాతపూడి ప్రగతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఎస్సీ రిజర్వేషన్లో ఎన్నికయ్యారు. ఈ కారణమో ఏమో తెలియదు గాని సర్పంచ్కు అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది.
ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ వైద్యం అందించిన ఈ ఆసుపత్రిలో ఇప్పుడు సాధారణ జబ్బులకూ చికిత్స అంతంతమాత్రంగానే అందుతోంది. అరకొర వైద్య సదుపాయాలు, వైద్యుల కొరత కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తున్న రోగులకు భయం తప్ప భరోసా లభించడం లేదు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే మేడారం నుంచి తొలి అడుగు వేశానని, రాచరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో దోపిడీ స ర్కారుపై యుద్ధం చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి ప్రకటించారు.
జీవీఎంసీ పరిధిలోని 19వ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశామని కమిషనర్ పి. రాజాబాబు తెలిపారు. సోమవారం ఆయన వార్డు పరిధిలోని పెదజాలారిపేట, శివగణేష్నగర్, రేసవానిపాలెం ప్రాంతాల్లో కార్పొరేటర్ నొల్లి నూకరత్నతో కలిసి పర్యటించారు.
అంగన్వాడీ సిబ్బందికి ఫేస్ యాప్ రద్దు చేయాలని, కనీసం వేతనం రూ. 26 వేలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఎం శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్ డిమాండ్ చేశారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలో సెల్ఫోన్లు, మోటార్బైక్లు అపహరిస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 13.52 లక్షలు విలువ చేసే 54 సెల్ఫోన్లు, 9 మోటార్బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్తిపాడు పోలీ్సస్టేషన్లో సోమవారం సీఐ కె.కిశోర్బాబు ఈ చోరీ సంఘటనపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు.
పేకాట శిబిరంపై మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి నగదను స్వాధీనం చేసుకొని ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో అప్పగించారు.
సినీ పరిశ్రమకు విశాఖ ఎంతో అనుకూలమని ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య అన్నారు. సోమవారం ఆయన ఏయూలోని హిందీ భవన్ సెమినార్ హాల్లో వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు కేటాయించే వరకూ పోరాటం సాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత కాకపోవడాన్ని జీర్ణించుకోలేని ఓ విద్యార్థి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడ 3వ డివిజన్ గొడారిగుంట శంతనపురి కాలనీకి చెందిన గంగిరి దుర్గారాం గోపాల్ (23) తాళ్లరేవు మండలం కోరంగిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు.
ఎత్తిపోతల పథకాలు సక్రమంగా పనిచేయక రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీడీపీ హయాంలో 2005లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పుష్కలంగా సాగునీరందడంతో ఏటా రెండు పంటలు పండించుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి నిర్వహణను గాలికొదిలేశారు.
మూగజీవాలకు పశుగ్రాసం కొరత వెంటాడుతోంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పశుగ్రాసం కొరత ఏర్పడుతుందన్న ముందుచూపుతో.. గత టీడీపీ ప్రభుత్వం పశుగ్రాస క్షేత్రాల పెంపకానికి చేయూతనిచ్చింది. వ్యవసాయ, పశుసంవర్థకశాఖలు కలిసి మేలైన బహువార్షికం, ఏక వార్షికం గడ్డి విత్తనాలను సబ్సిడీపై అందించి క్షేత్రాల పెంపకానికి తోడ్పాటునిచ్చాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వాటికి స్వస్తి పలికింది.
నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. టెండర్లు పూర్తయి నాలుగేళ్లు అవుతున్నా.. పనులు మాత్రం వేగవంతం కావడంలేదు. ఖరీఫ్ సీజన్ నాటికి కాలువ పనులు పూర్తిచేస్తామని అధికారులు, పాలకులు చెబుతున్నా.. నిధుల సమస్య కారణంగా జాప్యమవుతోంది.
గ్రామ పంచాయతీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయి. ఆ నిధుల్లో 40 శాతం మేర మెటీరియల్ కాంపోనెంట్గా శాశ్వత పనులు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.
బడా బాబులు దేశాన్ని దోచుకు తింటున్నారని, అదానీ, అంబానీలను పోషిస్తూ దేశ సం పదను అమ్మేస్తున్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి జరగనున్న ఎఫ్ఏ-3 పరీక్షల (యూనిట్ -3)కు సంబంధించి మూల్యాంకనానికి సమయం పెంచాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్రావు సోమవారం ఓ ప్రకటనలో కోరారు.
అంగన్వాడీలు కదంతొక్కారు. తాము ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలపై పోరుబాట పట్టారు. ఒకేసారి జిల్లా కేంద్రానికి వందలాదిగా తరలివచ్చి ధర్నాకు దిగారు. గ్రాడ్యూటీ ఇవ్వాలని, కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఫేస్యాప్ హాజరు వద్దని నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్దకు సోమవారం ఉదయం నుంచే గుంపులుగా అంగన్వాడీలు, ఆయాలు చేరుకున్నారు.
: రైల్వే ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి రూ.14 లక్షలకు టోకరా వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. స్థానిక శివానీ నగర్కు చెందిన శ్రీని వాస బారికొ టాక్సీ డ్రైవర్గా ఉన్నాడు. ఈయనకు ఎంబీఏ చదివిన కుమార్తె ప్రవల్లిక, బీహెచ్ఎంఎస్ చదివిన కుమారుడు అమరేశ్వర్ బారికొ ఉన్నారు. వీరిరువురూ నిరుద్యో గులుగా ఉండడంతో రైల్వేలో ఉద్యాగా లిప్పిస్తామని యశోదానగర్లో నివాసముంటున్న తండ్రి కొడుకు లైన కొల్ల రాము, కొల్ల చిరంజీవులు నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన బాధితులు రూ.14 లక్షలు నగదును 2021 జనవరి 20వ తేదీన ఇచ్చారు. కొల్ల రాము ఉన్నత చదువులు చదివి రైల్వేలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. చిరంజీవులు రైల్వే గేట్మేన్గా పని చేస్తున్నాడు. కాగా కాలం గడుస్తు న్నప్పటికీ ఉద్యోగాలమాట ఎత్తకపోవడంతో తాము మోసమోయామని భావించిన బాధితులు తామిచ్చిన నగదు ఇచ్చేయా లని వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే నగదు చెల్లించేందుకు కొల్ల రాము, చిరంజీవులు నిరాకరించి చేతులెత్తేయడంతో బాధితుడు శ్రీనివాస బారికొ పోలీసు లను ఆశ్రయించాడు. ఈ మేరకు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు తెలిపారు.
గడిచిన 70 సంవత్సరాలుగా మా తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూమిని కొంత మంది బడాబాబులు కుట్రపన్ని అక్రమంగా కాజేయాలని చూస్తున్నారంటూ రాయచోటి మండల పరిధిలోని దిగువ అబ్బవరం గ్రామం నక్కావాండ్లపల్లెకు చెందిన నాయిబ్రాహ్మణ కుటుంబాలు తమ గోడును వెల్లబుచ్చారు.
పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ ధరణిబాబు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని కృష్ణాపురం గ్రా మానికి చెందిన గొర్ల ఆదినారాయణ (50) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం అర్థరాత్రి మృతి చెందాడు. ఈనెల 4న ఎర్రన్నాయుడు విగ్రహం వద్ద జాతీయ రహదారిని దాటుతున్న ఆదినారాయణను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను కుటుంబ సభ్యులు కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదినారాయణకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జేఆర్పురం ఎస్ఐ రాజేష్ తెలిపారు.
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే మన రాష్ట్రానికి ఈ ఖర్మ పట్టిందని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్కుమార్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం రాయచోటి పట్టణంలోని 14వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కడ్తాలలోని శ్రీలక్షీచెన్నకేశవస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కడ్తాలతో పాటు సమీప గ్రామాల భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.
దేశంలోని కోట్లాది మంది సామాన్యులు బ్యాంకుల్లో దాచుకున్న ధనానికి రక్షణ కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి కోరారు. అదాని గ్రూప్ కంపెనీ షేర్ల విలువ పడిపోవడంతో జాతీయ బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం తలెత్తిందని ఆం దోళన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్ఘమైన వైఖరిని అవలంభిస్తు న్నాయని, ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఆ ప్రభుత్వాల తీరును ఎండగడదామని డీసీసీ అధ్యక్షులు జి.మధుసూదన్రెడ్డి అన్నారు.
దళిత బలహీన వర్గాల అభివృద్ధికి ఏర్పాటు చేసిన 27 సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యనమల సుదర్శన్ అన్నారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు.
మండలంలోని తక్కళ్లపల్లి-కొత్తపల్లి గ్రామాల మధ్య ఉన్న బొక్కల కంపెనీ మూసేదాకా ఆందోళన చేస్తామని కిసాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పు బాషాలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రమాదవశాత్తు నిప్పంటుకున్న ఘటనలో ఓ వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లా ఆసుపత్రి ఔట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చలితీవ్రత కారణంగా సోమవారం మక్కువ మండల కోన గ్రామానికి చెందిన వెంకటమ్మ(55) మంచం కింద నిప్పుల కుంపటి పెట్టుకొని నిద్రపోయింది.
మహా శివరాత్రి నాడు శ్రీశైౖలం మల్లన్నకు అలంకరించే చేనేత పాగాను పొందూ రులో సోమవారం ఊరే గించారు. లావేటి వీధికి చెందిన చేనేత కార్మికుడు బనిశెట్టి వీరాంజనేయు లు మల్లన్నకు పాగా నే శాడు. దీనితో పాటు భ్రమ రాంభకు చీర, విఘ్నేశ్వరు ని, బసవన్నకు ప్రత్యేక వస్త్రాలు సమర్పిస్తారు. ఈ వస్త్రాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టణంలో ఊరేగించారు.
అదానీ గ్రూప్ కంపెనీలపై సమగ్ర విచారణ జరిపించా లని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు సోమవారం నగరంలోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
సమగ్ర భూ సర్వే చేసిన తరువాత రైతుల పొలాలకు హద్దులు చూపి, సరిహద్దు రాళ్లు నాటాల్సి ఉంది. అదికాస్త అ సమగ్ర భూసర్వేగా మారిందని కమతంపల్లి గ్రామస్తులు వాపోతున్నారు.
హాత్సే హాత్జోడో పాదయాత్రల ద్వారా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో మోసపోతున్న ప్రజలకు విముక్తి కల్పిస్తామని టీపీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు.
పాలమూరు పట్టణం లోని కొత్తగంజ్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమ వారం ఉదయం వివిధ పూజా కార్యక్రమాల అనంతరం 1008 కలశాలతో అభిషేకం నిర్వహించారు.
పాలకొల్లు కేంద్రంగా బంగారం నగలు చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి 63.5 కాసుల బంగార నగలను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ తెలిపారు
పట్టణంలోని గాంధీనగర్ ఖబరస్తాన విషయంలో రాజకీయాలు చేస్తోంది ఎవరో ప్రజలందరికీ తెలుసుననీ, అన వసరంగా ఇందులో రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. సోమవారం పలు ఆలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తలకొండపల్లి, కేశంపేట, ఆమనగల్లులోని పలు ఆలయాలు బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యాయి.
రంగారెడి జిల్లాకు బదిలీపై వెళ్లిన మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీశ్కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలకగా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ వచ్చిన అమోయ్కుమార్కు ఘనంగా స్వాగతం పలికారు.
నెల రోజుల్లోగా ధరణి సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ధరణి ఫిర్యాదులపై ఆయన జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, డీఆర్వో అశోక్కుమార్తో కలిసి తహసీల్దార్లు, సిబ్బందితో కలిసి సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణపై సోమ వారం కలెక్టరేట్లో డీఆర్వో మూర్తి సమీక్షించారు. పరీక్షలను సమర్ధ్దవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడు గునా ఆటంకం కలిగించడం సరికాదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ,మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ అన్నారు.
మైలవరం డ్యాం ప్రాజె క్టు మునక కింద తమ గ్రామం మునిగి పోయింది. ఇందిరమ్మ హయాంలో తమ గామ్రంలోని మాదిగలందరికీ కలపి ఒక్కొక్కరికీ ఎకరా చొప్పున 200 ఎకరాల వరకు ఇచ్చారు.
జిల్లా కేం ద్రంలోని వీరన్నపేటలో తొగుట వీర క్షత్రియ సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరీ దేవి, నీలకంఠేశ్వరస్వామి అఖండ జ్యోతి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీలు కదంతొక్కారు. ఏలూరు, భీమవరం కలెక్టరేట్ల వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఏలూరులో జూట్మిల్లు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు.
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్ఈబీ ఏఎస్పీ ఆస్మా ఫర్హీన్ అన్నారు. స్థానిక బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల్లో సోమవారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జిల్లా కేంద్రం పుట్టపర్తి సోమవారం ఆందోళనలతో అట్టుడికింది. సమస్యలపై రైతు, వామపక్ష పార్టీలు, అంగనవాడీలు చేపట్టిన ధర్నాలతో దద్దరిల్లింది. కలెక్టరేట్లో జిల్లాస్థాయి స్పందన అర్జీల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 18, 19 తేదీల్లో జరుగునున్న మహా శివరాత్రి జాతరను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆదేశించారు.
మూడు రాజధానులు ఖాయం. త్వరలో విశాఖపట్నంలో రాజధానిని ప్రారంభిస్తాం. ముఖ్యమంత్రి విశాఖకు మకాం మారుస్తారు.’ అని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేయడం సరికాదని, ఇంకెంత కాలం ప్రజలను మోసం చేస్తా రని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు ప్రశ్నించారు. సోమవారం ఆయన విలే కరులతో మాట్లాడారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జాతీయ ఆరోగ్య పథకం వైఎస్సార్ అర్బన క్లీనిక్లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మంగళవారం ఉదయం 10-30 గంటలకు అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డీఎంహెచవో డాక్టర్ నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిర్ణీత సమయంలో సిలబస్ పూర్తి చేయకపోవడంపై స్థానిక వివేకానంద జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులపై జిల్లా విద్యాధికారి (డీఈఓ) మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు.
2019 ఎన్నికల ముందు అందరికీ అన్ని ఇస్తానని అరచేతిలో స్వర్గం చూపించి, ఎన్నికల అనంతరం అధికారం దక్కించుకుని సీఎం అయ్యాక జగన్ మోహన రెడ్డి మొండి చెయ్యి చూపిస్తూ, ఇదేమిటని ప్రశ్నిస్తే వేధింపులు, కేసులు పెడుతున్నాడని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.
రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని, సొమ్ములు కూడా తక్షణమే చెల్లించాలని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ డిమాండ్ చేశారు.
వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం తక్షణమే అందించాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ డిమాండ్ చేశారు. సోమవారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి బాధితులతో కలిసి వచ్చి కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్కు వినతిపత్రం అందించారు.
శ్రీశైల దేవస్థానంలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పాదయాత్రగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కైలాస ద్వారం వద్ద దేవస్థానం అధికారులు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు.
పులివెందుల అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 13, 14 తేదీల్లో జిల్లా సైన్స్ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖాధికారి చెప్ప లి దేవరాజ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ సూచనల మేరకు 2010 నుంచి 2016 మధ్య కాలంలో ఆధార్కార్డు పొంది న వారందరూ తమ ఆధార్ కార్డులను ఆప్డేట్ చేయించుకోవాలని జడ్పీ సీఈవో మన్నూరు సుధాకర్రెడ్డి పేర్కొన్నారు.
ఇల్లందలపర్రు గ్రామంలోని సత్తి లోకేష్ రెడ్డి పొలం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా పురుగుమందుల పిచికారి కార్యక్రమం రైతులకు ప్రత్యక్షంగా చూపించారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో అనాలోచిత చర్యల వల్ల వేలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. రైతుల సమస్యలపై సోమవారం పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో సీతారామమూర్తికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభు త్వం ప్రవేశపెట్టిన ముందస్తు ఈకేవైసీ విధానంతో రైతులు ఏడాది పొడవునా పండించిన ధాన్యం విక్రయానికి ఇబ్బందులు పడి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, ఇది చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం పోలీసులతో పాదయాత్రకు అడు గడుగునా ఆటంకాలు కలిగిస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్రను చూసి తాడేపల్లి ప్యాలెస్లోని జగన్ రెడ్డికి చెమటలు పడు తున్నాయన్నారు.
తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు కదంతొక్కారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు.
రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటే సైకిల్ అధికారంలో రావాలని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి బగ్గు రమణ మూర్తి అన్నారు. సోమవారం చిక్కాలవలసలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు.
నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఆది వారం రాత్రి వరి పొలంలో పనులు చేయడానికి వెళ్లి మడిలో ప్రమాద వశాత్తు బొక్కబోర్లా పడి రైతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..
మెడికల్ ఏజెన్సీలు రశీదులు లేకుండా ఆర్ఎంపీలకు ఔషధాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ పరిపాలనశాఖ అసిస్టెంట్ డైరక్టర్ దినేష్కుమార్ అన్నారు.
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేర కు టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి గ్రామ సచివాలయం-4 పరిధిలోని సుమారు 30 మంది రైతులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయానికి తమ సమస్యను విన్నవించుకునేం దుకు వచ్చారు.
పారిశ్రామిక వేత్త అదానీ గ్రూప్లలో ఎల్ఐసీ రూ.34 వేల కోట్ల పెట్టుబడుల వెనుక పెద్ద కుంభకోణమే దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్రెడ్డి ఆరోపించారు.
‘పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. కొన్ని ప్రతీఘాత శక్తులు ఈ ప్రాజెక్టును కేసులతో అడ్డుకుంటున్నాయి. త్వరలో పర్యావరణ అనుమతులు సైతం సాధించి ఈప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణబద్ధులై ఉన్నది.
మత్తు పదార్థాలు, మాదక దవ్యాల విక్రయాల నియంత్రణ కోసం మరింత నిఘా పెంచాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణి, బాలింతలకు సేవలు అందిస్తున్న కార్యకర్తలు, సహాయకులకు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ సిబ్బంది సోమవారం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి. నిర్మల పిలుపునిచ్చారు.
‘దశాబ్దాలుగా స్థానికంగా నివాసముంటున్నాం. రోజువారి కూలీ పనులు చేసుకొని బతుకుతున్నాం. కానీ మాకు కుల ధ్రువీకరణపత్రాలు మం జూరు చేయడం లేదు’ అంటూ యానాది తెగకు చెందిన 35 కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆర్డీవో శేషశైలజను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
పలాస మండలం రేగుల పాడు వద్ద ఆఫ్షోర్ నిర్మాణం చేపట్టాలని జనసేన నాయకుడు డాక్టర్ వి.దుర్గా రావు కోరారు. ఈ మేరకు సోమవారం విశాఖ పట్నంలో జలవనరుల శాఖ సీఈ సుగుణా కరరావును కలిసి వినతిపత్రం అందించారు.
రీ సర్వేలో జిల్లా వెనుకంజ లో ఉండడంపై జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యమా? అని అధికారులపై మం డిపడ్డారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
పట్టణంలోని మారుతీనగర్కు చెంది న రాడ ప్రార్థన, సాధన గణితంలో సంఖ్యలు, వర్గాలు- వర్గమూలాలు చెప్పడంలో రెండు రికార్డులు సాధించి నట్లు తండ్రి సురేష్ సోమవారం తెలిపారు. ఐదేళ్ల ప్రాయంలోనే ఈ విభాగంలో వీరిద్దరూ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం పొందారని పేర్కొన్నారు.
మండలంలోని క్రిష్ణాజీవాడి గ్రామశివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మీపతి(55) అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రకు పోలీసులు ద్వారా అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంచడం సరికాదని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాయాలని చూడడం దారుణమన్నారు.
లయన్స్క్లబ్ వనిత విభాగా నికి ఉత్తమ సేవలు అందించినందుకు అవార్డులు వచ్చాయి. శ్రీకాకుళంలో ఆది వారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ క్లబ్, బెస్ట్ సభ్యులను ఎంపిక చేసి అభినందించారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుల్లో తొలుత చెప్పే పేరు బెజవాడ గోపాల్రెడ్డి(బెగోరె). ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి (1955-56)గా పనిచేసిన ఈయనకు.. 1952 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల నుంచే తిరుగుబాటు ఎదురైంది.
పొగాకు నియంత్రణపై జూనియర్,డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ కోటేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామసుందర్రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రజల సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు.
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పారిశ్రామికవేత్త అదాని తీసు కున్న రుణాలు తిరిగి చెల్లిం చేలా చేసి వాటిని కాపాడాలని ఎనఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్య క్షుడు మద్దెల అమృతతేజ కేం ద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.
తమ రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహిళలు రొడ్డెక్కిన స్పందించకపోవడం విచారకరమని బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి వెంకటరమణరెడ్డి అన్నారు.
మండలంలోని రాం పూర్ గేట్ వద్ద గల శరణశంఖర మ ఠం వద్ద బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పా టు కొనసాగిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పో టీలు సోమవారం ముగిశాయి.
మండలంలోని కొత్తూరు సమీపాన కియ అనుబంధ పీఎనకే పరిశ్రమ కొత్త షెడ్డు నిర్మాణ పను ల్లో సోమవారం విద్యుత ప్రమాదం సం భవించింది. కార్మికుడు హరిక్రిష్ణ (33) మృతి చెందాడు.
టోల్గేట్ వద్ద స్థానికులకు ఫ్రీ పాసులను అందజేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం తాడ్దానిపల్లి చౌరస్తా వద్ద సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161జాతీయ రహదారిని దిగ్బంధించారు.
భూ ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన నిర్వహించారు. 33 ఫిర్యాదులను స్వీకరించారు. తన తల్లి ద్వారా దఖలుపడిన ఆస్తిని కొంతమంది దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని పూసపాటిరేగ మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదుచేశారు.
లేపాక్షి సందర్శనకు జి-20 దేశాల ప్రతినిధుల బృందం మంగళవారం వస్తోంది. బెంగళూరులో జరుగుతున్న ‘జి-20 ఎనర్జీ మీట్’ నిమిత్తం వచ్చిన ఈ బృందాన్ని పావగడ సమీపంలోని తిరుమణి వద్ద ఉన్న సోలార్ప్లాంట్ను చూడాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది.
జిల్లాలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇప్పటి వరకూ ఇసుకపై దృష్టిపెట్టిన మాఫియా మరింత తెగబడుతోంది. మట్టి, గ్రావెల్ తరలించుకోపోయి సొమ్ము చేసుకుంటోంది. గత నెల రోజులుగా బొడ్డవర-కిల్తంపాలెం పంచాయతీ పరిధిలోని జిల్లేడిలోవా సమీపంలో పదుల ఎకరాల్లో ఉన్న డీ పట్టా భూముల్లో గ్రావెల్ తరలించుకుపోతున్నారు.
ముండ్లమూరు మండలంలోని వేములబండ గ్రామానికి చెం దిన దుగ్గినేని కృష్ణమ్మకు చెందిన పాడుబడిన ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశాఖ-అరకు ప్రధాన రహదారి ఇది. ఇలా యంత్రాలతో తవ్వేసి పూడ్చకుండా విడిచిపెట్టారు. దారిపొడవునా గోతులు ఏర్పడడంతో మరమ్మతులకు ఉపక్రమించారు. వారం రోజుల కిందట జేసీబీతో ఇలా తవ్వారు. కానీ గోతులు పూడ్చకుండా అలానే వదిలేశారు. కొత్తవలస మండలం చింతలపాలెం నుంచి ఎస్.కోట మండలం బొడ్డవర వరకూ ఇలానే విడిచిపెట్టడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు.
దొనకొండ కస్తూరీభా గాంధీ బాలికల పాఠశాల(కేజీబీవీ) విద్యార్థినీ విప్పర్ల సుప్రియ(15) కొద్ది రోజులుగా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో వైద్యం పొందుతూ సోమవారం మృతి చెందింది.
రాయలసీమకు ముఖ్యమంత్రి వైఎస్ జగనరెడ్డి తీరని ద్రోహం చేస్తున్నారని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు.
ఉరుకులు, పరుగులు కేరింతల నడుమ ఎడ్ల పరుగు పందేలు ఉత్సాహంగా సాగాయి. ఇందుకు లక్కవరపుకోట మండలం కల్లేపల్లి వేదికగా నిలిచింది. సదానందేశ్వర విజయకేశవ స్వామివార్ల తీర్థ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 15 ఎడ్ల బళ్లు పాల్గొన్నాయి. వందలాదిగా తరలివచ్చిన జనం ఆసక్తిగా తిలకించారు.
పాధి హామీ పథకం నిధుల దుర్వినియోగానికి పాలడిన విఠలాపురం గ్రామ సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి(పదవి నుంచి సస్పెండ్ చేశారు), డూప్లికేట్ డాక్యుమెంట్లు సమర్పించి బిల్లులు తీసుకున్న కోట నాగార్జునరెడ్డిలపై తాళ్లూరు పోలీ్సస్టేషన్లో సోమవారం చీటింగ్, అధికార దుర్వినియోగం కేసు నమోదైంది. ప్రభు త్వం విడుదల చేసిన నిధులను పనులు చేసిన వారికి కాకుండా ఇతరులకు చెల్లించి మోసానికి పాల్పడ్డారని ఎంపీడీవో కె.వై.కీర్తి ఫిర్యాదు మేరకు ఎస్సై బి.ప్రేమ్కుమార్ కేసు నమోదు చేశారు.
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల విక్ర యాలపై నిఘా పెంచాలని కలెక్టరు సూర్యకుమారి ఆదే శించారు. సోమవారం అధికారులతో సమీక్షించారు. వీటి నియంత్రణకు ప్రతినెలా ప్రణాళిక రూపొందించుకోవాల న్నారు. యువత వీటి బారిన పడకుండా చర్యలు చేప ట్టాలన్నారు. విద్యాసంస్థల్లో అవగాహన పెంచాలన్నారు.
పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ సీనియర్ నాయకుడు చలువాది వెంకటస్వామి (68) అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం చీమకుర్తిలో అంత్య క్రియలు నిర్వహించారు.
కనిగిరి, నగర పంచాయతీ పరిధిలోని శివారు కాలనీల వాసులు పలు సమస్యలతో అల్లాడిపోతున్నారు. అభివృద్ధి లేకపోగా.. పన్నుల బాదుడిని భరించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాశిరెడ్డి కాలనీ, పాతూరు ప్రజలు పలు సమస్యలతో తిప్పలు పడుతున్నారు. మౌలిక వసతులు కరువై అల్లాడుతున్నారు. నగర పంచాయతీ అయ్యాక పన్నులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయే తప్ప వసతులు కల్పించలేదు. దాదాపు 300 వరకు గృహాలున్న కాశిరెడ్డికాలనీని సైతం పాలకులు పట్టించుకోవడం లేదని ఆ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... జిల్లాలో మాతా శిశు మరణాలు ఆగడం లేదు. పౌష్టికాహార లోపం, రక్తహీనత, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి ప్రధాన కారణాలతో గర్భిణులు, బాలింతలు మృత్యువాతపడుతుండగా పుట్టిన వెంటనే నాణ్యమైన సంరక్షణ లేకపోవడం, చికిత్స లేకపోవడం.. ముందస్తుగా పుట్టడం, అంటువ్యాధుల కారణంగా నవజాత శిశువులు చనిపోతున్నారు.
జగనన్న ఇళ్ల నిర్మాణంలో భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు మసిపూసి మారేడు కాయ చేస్తున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పునాదులు లేకుండా నేలపైనా బీమ్లు వేస్తున్నారు.
అసెంబ్లీలో సోమవారం వైద్యఆరోగ్య, ఆర్థిక శాఖమంత్రి హరీష్రావు బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయనను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలిసి అభినందించి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు
ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వమంటే బెదరిస్తున్నారని పెద చెర్లోప ల్లికి చెందిన బాధితుడు ఎస్పీ మలిక గర్గ్కు ఫిర్యాదు చేసారు. సోమ వారం స్థానిక పోలీస్ కార్యాలయ ఆవరణంలోని గెలాక్సీ భవ న్లో జరిగిన స్పందన కార్యక్రమంలో పెద చెర్లోపల్లికి చెందిన బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేసారు.
మండలంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మొత్తం 700 మంది విద్యార్థుల్లో 140 మందికి పైగా విద్యార్థినులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది.
కడప ఉక్కును కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిం దని, రాష్ర్టానికి ప్రత్యేక హోదా, రాయ లసీమకు ప్రత్యేక ప్యాకేజీ వంటివి ఇవ్వకుండా అన్యాయం చేసిందని డీవై ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ము డియం చిన్ని, వి. శివకుమార్ విమర్శిం చారు.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అంగన్వాడీల నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్రెడ్డి అనుసరిస్తున్న విధా నాలు అత్యంత దారుణంగా ఉన్నాయని సీపీ ఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ ధ్వజ మెత్తారు. ఎన్నికల ముందు ఇళ్లు కట్టి ఇస్తా మని హామీ ఇచ్చిన జగన్ అఽధికారంలోకి వ చ్చాక విస్మరించారని ఆరోపించారు.
మత సామరస్యానికి ప్రతీకగా మదనపల్లె నుంచి టీటీడీ అన్నదాన ట్రస్టుకు స్థానిక కూరగాయల మార్కెట్లోని దాదాపీర్, ఖాజా అనే వ్యాపారులు ఎనిమిది టన్నుల కూరగాయలు సోమవారం తిరుమలకు తరలించారు.
అర్హులైన అందరికీ సంక్షేమ పథకా లను అందిస్తామని ఎమ్మెల్యే బాలి నేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గడపగ డపకు కార్యక్రమంలో భాగంగా సో మవారం 31వ డివిజన్ పరిధిలోని మా మిడిపాలెంలో కార్పొ రేటర్ నా గజ్యోతి, నాగేశ్వర రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు.
మదనపల్లె మండలం సీటీఎంలో వెలసిన నలవీరగంగాభవానీ అమ్మవారి జాతర ప్రారంభమైంది. సోమవారం ఉదయం నుంచే ఆలయంలో గంగమ్మను ప్రత్యేకంగా అలంకరణలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.
జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలు ఏమాత్రం సరిపోదని దానిని రూ.5 లక్షలకు పెంచి సిమెంటు, ఇసుక ఐరన్ ఉచితంగా ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
విపత్తు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపదమిత్రులు త మ బాధ్యతలను బాధ్యతా యు తంగా నిర్వహించి బాధిత ప్రాం త ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడాలని కలె క్టర్ దినేష్కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని స్పందన హాలులో సో మవారం విపత్తుల నిర్వహణపై శిక్షణ పొందిన వలంటీర్లకు కలెక్టర్ కిట్లను అందజేశారు.
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను వెంటాడి ఆటోలోని బియ్యాన్ని, అలాగే రేషన్ షాపులో నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సోమవారం వేకువజామున పట్టుకున్నారు.
స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ పీఎస్ గిరీషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్): ఎన్నికల ముంగిట ప్రవేశపెట్టిన భారీబడ్జెట్లో ఆసిఫాబాద్ జిల్లాకు కంటి తుడుపు కేటాయింపులే జరిగాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారీగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టవచ్చని ఆశించినా కొత్త పథకాల ఊసే లేదు. జిల్లాలో కీలకమైన గ్రామీణ రోడ్డు నెట్వర్క్ కోసం నిధుల కేటాయింపుపైన ఆర్థిక మంత్రి శీతకన్ను వేశారు.
అద్దంకి పట్టణంలో ట్రాఫిక్పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా పట్టణం పరిధిలోని నామ్ రోడ్డులో పలు కూడలి ప్రాంతాలలో తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడ టంతోపాటు వాహనాలు అడ్డదిడ్డంగా నడుపుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 6: జిల్లాకేంద్రంలో సోమ వారం బంద్సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. రైతు హక్కులపోరాటసమితి నాయకులు పత్తికి రూ.15వేల మద్దతు ధర చెల్లించాలని బంద్కు పిలుపు నివ్వడంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి మద్దతు తెలిపాయి.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 6: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అర్జీదారుల నుంచి ఆమె దరకాస్తులను స్వీకరించారు.
ఆసిఫాబాద్రూరల్, ఫిబ్ర వరి 6: జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆసిఫా బాద్ నుంచి హైదరాబాద్కు వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సు పెద్దవాగు సమీపంలో బోల్తాపడింది. వివరాల్లోకి వెళితే ఆసిఫాబాద్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీబస్సు (టీఎస్20 జడ్ 0015) ఆసిఫాబాద్ నుంచి హైదరా బాద్కు బయలుదేరింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudiwada) అసెంబ్లీ నియోజకర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకర్గంలో ఒకటి కాదు రెండు కాదు
రాష్ట్రంలో ఉర్దూ మీడియం విద్యార్థులకు రెండో సెమిస్టరుకు సంబంధించిన పుస్తకాలు ఇంత వరకు అందించకుండానే పరీక్షలు నిర్వహించడం చాలా విడ్డూరంగా ఉందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహే్షబాబు ఆరోపించారు.
వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారాలు చూపని కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ కడపలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయం బీఎ్సఎన్ఎల్, పోస్టాఫీసు ఎదుట ఈ నెల 9న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏపీ రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు దస్తగిరిరెడ్డి, ఈశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు ఎంవీ సుబ్బారెడ్డి తెలిపారు.
అదాని సంస్థల్లో పెట్టుబడుల కారణంగా ఎల్ఐసీ పాలసీదారులకు ఇబ్బందేమీ లేదని, వారి పొదుపు మొత్తాలు సురక్షితమని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం కడప డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. పద్దులు బాగానే కేటాయించినప్పటికి కేవలం అంకెల గారడిగానే అగుపిస్తోంది.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిష్కరించా లని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమ వారం కలెక్టర్ చాంబర్లో ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి ఆర్టీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు.
ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం తిలక్నగర్ లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడుతూ గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
వరుస మూడు భారీ భూకంపాల తాకిడికి టర్కీ (Turkey), సిరియా (syria) దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. మృతుల సంఖ్య 2300 దాటిపోయింది. 24 గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు టర్కీని కుదిపేశాయి. ..
అగ్గి తెగులును సకాలంలో గుర్తించి, నివారణకు చర్యలు తీసుకోకుంటే వరిపైరుకు నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్కుమార్ తెలిపారు. మండలంలోని వల్లూరులో సోమవారం వరిపొలాలను ఆయ
ఎన్నారై యూకే, యూరోప్ విభాగానికి చెందిన తెలుగుదేశం ముఖ్య నాయకులు శ్యామ సుందర్ ఊట్ల వివేక్ కరియవుల.. పూతలపట్టు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ క్రాప్ నమోదును వేగవంతం చేయాలని కలెక్టరు చక్రధర్బాబు తెలిపారు. మండల పరిధిలోని పార్లపల్లి, విడవలూరు, ఊటుకూరు గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ క్రాప్ నమోదుపై రైతులతో, అధికారులతో మా
: పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు మార్చి చివరి నాటికి ఇంటి, ఇతరత్రా పన్నులు నూరుశాతం వసూలు చేయాలని కావలి డీఎల్పీవో ఆదినారాయణ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని శకునాలపల్లి, పుల్లాయపల్లి గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సచివాలయాలను తనిఖీ
ఉదయగిరిలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను సోమవారం ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఆంధ్రజ్యోతిలో ఈనె 3న ‘మద్యం దుకాణాల్లో నిబంధనలకు నీళ్లు’ అనే కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆ
మండలంలోని వరికుంటపాడు, తూర్పుబోయమడగల, జడదేవి రేషన్ దుకాణాలపై సోమవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి విష్ణురావు ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం అందుకున్న అధికారులు తెల్లవారు జామునుంచే ప్రత్యేక నిఘాతో దాడులు చేపట్టి అవినీతి డీ
సీతారామపురం పంచాయతీలోని సర్వే నెంబరు 1లో గల 431. 29 ఎకరాల మేతపోరంబోకు భూమిని కొందరు ఆక్రమించారు. వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు గతంలో ఆందోళన చేశారు. అయితే అక్రమార్కులపై జిల్లా ఉన్నతాఽధికారులు చర్యలు ఎప్పుడు తీసుకుంటారని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేతపోరం
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతార’ (Kantara). సప్తమి గౌడ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్గా రూ.400కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ప్రేమించిన యువకుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ యువతి చేసిన పని పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. రాత్రంతా వారిని పరుగులు పెట్టించింది.. ప్రియుడిని ఇరుకున పెట్టేందుకు ఆ యువతి నాటకం ఆడినట్టు తెలుసుకున్న పోలీసులు విస్మయానికి గురయ్యారు..
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతార’ (Kantara). సప్తమి గౌడ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్గా రూ.400కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
మాజీ DRDO ఛైర్మన్, సైంటిస్ట్, ప్రభుత్వ రక్షణ సలహాదారు జి సతీష్ రెడ్డికి ఆయనతో కలిసి చదువుకున్న JNTU మిత్రులు, ఇతర ప్రముఖులు డల్లాస్లో "మీట్ అండ్ గ్రీట్ " కార్యక్రమం ఏర్పాటు చేశారు.
వరుస మూడు భారీ భూకంపాల తాకిడికి టర్కీ (Turkey), సిరియా (syria) దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. మృతుల సంఖ్య 1900 దాటిపోయింది. 24 గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు టర్కీని కుదిపేశాయి. ..
మహారాష్ట్రలోని (Maharashtra) పాల్ఘర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయాడని పాతి పెట్టేసిన వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఆ తర్వాత ఆనందంలో మునిగిపోయారు.
వైఎస్ఆర్కు చేవెళ్ల చెల్లమ్మ సెంటిమెంట్ అయితే.. నాకు ములుగు సీతక్క ఇంటి ఆడబిడ్డ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి (Revnth Reddy) మండిపడ్డారు.
ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో.. దేనికి వేయకూడదో.. వలంటీరు చెప్పకూడదని ఎవడు చెప్పాడు..?’ అంటూ ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) ప్రశ్నించారు.
తేజ డైరెక్షన్లో వెండితెరకు పరిచయం అయిన వ్యక్తి ప్రిన్స్ (Prince). ‘నీకు నాకు డాష్ డాష్’ (Neeku Naaku Dash Dash) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘బస్ స్టాప్’ (Bus Stop), ‘నేను శైలజ’ (Nenu Sailaja) వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
అదుగో.. ఫలానా వైసీపీ ఎంపీ (YSRCP MP) అధికార పార్టీకి గుడ్ బై (Good Bye) చెప్పేస్తున్నారు..! ఎన్నికల ముందు (Election) టీడీపీ తీర్థం (TDP) పుచ్చుకోబోతున్నారు..! ..
ఆ వ్యక్తి భార్య కేన్సర్తో బాధపడుతూ పదేళ్ల కిందట మరణించింది.. అతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు.. వారిని చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు.. ఇటీవల అతడికి మరో మహిళ పరిచయమైంది.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు.. అయితే..
ఇతర జీవాలతో పోల్చుకుంటే శునకాలు మనుషులకు బాగా చేరువ అవుతాయి. వారు చెప్పేవాటిని అర్థం చేసుకోగలుగుతాయి. అంతేకాదు కాస్తంత తెలివి తేటలను కూడా ప్రదర్శస్తాయి. తాజాగా ఓ కుక్క ఉపాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
ప్రజా సమస్యలపై సినిమాలు తీసే నటుడు ఆర్. నారాయణ మూర్తి (R Narayana Murthy). తాజాగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘యూనివర్శిటీ’. స్నేహా చిత్ర పిక్చర్ బ్యానర్పై ఆయనే నిర్మించారు.
ఖమ్మం జిల్లా (Khammam) కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Sreenivasa Reddy) ఏ పార్టీలో చేరతారు..? ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారు..?
జియో యూజర్ల కోసం ఒక ఏడాది ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను టెలికం దిగ్గజం జియో (Jio) ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఆ ప్లాన్లతో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదికిపైగా వ్యాలిడిటీతో ఎక్స్ట్రా డేటాతోపాటు అదనపు సేవలు పొందొచ్చు. ఆ ఆఫర్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..
విభిన్న పాత్రలు, విలక్షణ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు బాబీ సింహా (Bobby Simha). ‘జిగర్తాండ’, ‘నేరమ్’, ‘మహాన్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘వసంత ముల్లై’ (Vasantha Mullai).
తెలంగాణ నుండి చిత్ర పరిశ్రమ తరపున పోటీ చేసే వారిలో జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) ముందున్నారు. జీవిత బీజేపీ పార్టీ నుండి పోటీ ఖాయం అని కూడా తెల్సింది.
బీహార్లోని (Bihar) మోతీహరిలో 16 దోపిడీలకు పాల్పడిన కింగ్పిన్తో సహా ఐదుగురు దొంగలను ఆదివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా మోతీహరిలో ఇప్పటివరకు పలు రకాల దొంగతనాలకు పాల్పడి లక్షల్లో డబ్బు దోచుకున్నారు.
టర్కీ, సిరియాలో భూకంపం బీభత్సం (Turkey Syria Earthquake) సృష్టించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.8గా (Earthquake 7.8) నమోదైంది. భూప్రకంపనల ధాటికి పలు భవనాలు సెకన్ల వ్యవధిలో..
సినిమా అప్డేట్ల విషయంలో అభిమానులు పెడుతున్న ఒత్తిడిపై జూ.ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘అదిరిపోయే అప్డేట్ ఉంటే ఇంట్లో ఉండే భార్య కన్నా ముందు అభిమానులకే చెబుతాం.
నడిరోడ్డు మీద భార్యాభర్తల మధ్య జరిగిన హై వోల్టేజ్ డ్రామా చుట్టుపక్కల వారికి ఆందోళన కలిగించింది.. బీహార్లోని (Bihar) ముజఫర్పూర్లో ఓ యువతి రోడ్డు పక్క నుంచి ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తోంది.. ఇంతలో ఓ కారు వచ్చి ఆమె ముందు ఆగింది..
తెలంగాణ (Telangana)లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. దేశంలో 2020-21 నాటికి 24.10 లక్షల మంది గిరిజన విద్యార్థులున్నారని కేంద్రం పేర్కొంది.
ఇవాళ సాయంత్రం ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు అన్న వార్త చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ అఫ్ ది టౌన్ (Talk of the Town) గా అయిపొయింది.
ఆ యువతికి వివాహం నిశ్చయమైంది.. బుధవారం ఉదయం ఆమె పెళ్లి పీటలపై కూర్చోవాల్సి ఉంది.. ఆదివారం సాయంత్రం ఇంట్లో బంధుమిత్రుల మధ్య హల్దీ వేడుక ఘనంగా జరిగింది.. కార్యక్రమం పూర్తయ్యాక ఆమె స్నానం చేసేందుకు బాత్రూమ్కు వెళ్లింది.. ఎంతసేపటికీ బయటకు రాలేదు..
బాలీవుడ్లోని విలక్షణ నటుల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui) ఒకరు. ‘బజరంగీ భాయిజాన్’, ‘బద్లాపూర్’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నారు. నవాజ్ గతేడాది ముంబైలో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు.
పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ పంపిన షోకాజ్ నోటీసుకు ఆ పార్టీ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్..
ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఈరోజు అంటే సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఒక ముఖ్యమయిన విషయం గురించి అల్లు అరవింద్ ఈ మీడియా సమావేశం లో మాట్లాడతారు అని అంటున్నారు. అయితే ఇంతకీ ఏమి మాట్లాడతారు అనే విషయం మీద అనేక రకాలుగా చర్చలు నడుస్తున్నాయి
ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని దేశ వ్యాప్తం చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోంది. ఎక్కడ చూసినా వర్గ పోరుతో పార్టీకి తల బొప్పి కడుతోంది.
SSMB28 సినిమాలో కథానాయికగా నటిస్తున్న పూజ హెగ్డే ఈ షూటింగ్ సెట్లో అడుగుపెట్టింది అని తెలిసింది. నిన్న ఆదివారం ఈ సినిమా షూటింగ్ మాదాపూర్ లోనే ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో జరిగినట్టుగా తెలిసింది. అప్పుడు పూజ హెగ్డే (Pooja Hegde) కూడా షూటింగ్ లో పాల్గొంది అని తెలిసింది.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shahrukh khan) ‘పఠాన్’ (Pathaan) సక్సెస్ను ఆస్వాదిస్తున్నారు. కొన్నాళ్లగా సరైన సక్సెస్ లేక కళ తప్పిన బాలీవుడ్కు ‘పఠాన్’ సక్సెస్ కాస్త ఊరటనిచ్చింది. నూతన ఉత్సాహాన్ని కలిగించింది.
ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ వివాదాలేం కొత్త కాదు. తరచూ ఏదో ఒక విషయంతో ఆయన వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లామ్లో నందమూరి బాలకృష్ణ హోస్టింగ్లో వచ్చిన అన్స్టాపబుల్లో నర్సుపై కామెంట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు.
కీలకమైన సీటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఢిల్లీ మున్సిపల్ హౌస్ సోమవారం సమావేశమైనప్పటికీ పాత ఘటనలే సభలో పునరావృతమ్యాయి. ఆప్ తీవ్ర నిరసనలతో సభకు ..
కర్నూలు: ఈనెల 26వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు జగన్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు.
సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri TarakaRatna) ఆరోగ్య పరిస్థితిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట్లో హెల్త్ బులిటెన్లు విడుదల చేసిన నారాయణ హృదయాలయ వైద్యులు ప్రస్తుతం ఏ అప్డేట్ బయటకు..
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఆదివారం నాడు తన అన్నయ్య కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటించిన 'అమిగోస్' (Amigos) సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చాడు. అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడే ముందు యాంకర్ సుమ (Anchor Suma) అందరికి చెప్పినట్టుగానే ఎన్టీఆర్ కి కూడా ఇంట్రడక్షన్ (Introduction) చెప్పింది. అయితే ఆ చెప్పడం లో కొంచెం తేడా కొట్టింది, దానికి ఎన్టీఆర్ చాల సీరియస్ అయ్యాడు.
అసెంబ్లీ అవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను దగ్గరకు వెళ్లి మరీ మంత్రి కేటీఆర్ పలకరించిన విషయం తెలిసిందే. ఇక నేడు ఎల్పీ కార్యాలయాలు.. బిల్డింగ్ వైపు ఈటల వెళుతుండగా..
దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ (Pathaan). యశ్ రాజ్ ఫిల్మ్ (YRF) నిర్మించిన ఈ చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్..
గత కొన్ని రోజులుగా ప్రభాస్ (#PrabhasMarriage) పెళ్లి మీద చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ముందు ప్రభాస్ తో వేరే నటీమణులు పేర్లు చాలా వచ్చినా, ఇప్పుడు మాత్రం ప్రభాస్ తో ఆదిపురుష్ లో నటించిన కృతి సనన్ (#KritiSanon) పేరు మాత్రం బాగా వినపడుతోంది.
టర్కీని భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ టర్కీలోని గజియాన్టెప్ సమీపంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. పలు భవానాలు..
బీహార్లోని మాధేపురాలో ఒక యువకుడు పింఛను కోసం తల్లి గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ను మంత్రి హరీష్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్లో..దళిత బంధుకు భారీగా నిధులు..వేల కోట్ల నిధులు ఇచ్చారు..
బులియన్ మార్కెట్లో బంగారం పరుగులు ఎవరికీ తెలియనివి కాదు. ఈ ఏడాది ఏమంటా ప్రారంభమైందో కానీ బంగారానికి రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడులేనంతగా పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
మంత్రి మేరుగ నాగార్జునపై మాజీ సర్పంచి భర్త ఆరోపణలు గుప్పించారు. కాంట్రాక్టు పనుల బిల్లులు చెల్లించనివ్వకుండా నాగార్జున అడ్డుపడుతున్నారని.. దళితులను వేధిస్తున్నారంటూ ముల్పూరు మాజీ సర్పంచ్ భర్త మాణిక్య రావు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘జై లవకుశ’లో నేను త్రిపాత్రాభినయం చేశా. అలా మూడు పాత్రలు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇందులో అన్నయ్య త్రిపాత్రాభినయం చేశారు. అద్భుతంగా నటించారు. తన కెరీర్లో ‘అమిగోస్’ మైలురాయిలా నిలుస్తుంది’’ అని జూ.ఎన్టీఆర్ అన్నారు.
దేవుడు ప్రపంచంలోని ఒక్కొక్కరిని ఒక్కో విధంగా సృష్టించాడు. ప్రకృతిలో ఒకే రకంగా ఉండే వారు ఎవరూ ఉండరు. కొందరు కఠినంగా ఉంటారు. కొందరి స్వభావం ఎంతో మృదువుగా ఉంటుంది. కొందరికి ఎదుటివారు...