మన మహాత్ముడు అహింసా ధర్మ ప్రవక్త మాత్రమే కాదు, హరిత ద్రష్ట కూడా. ఇంచుమించు మూడు దశాబ్దాల క్రితం గాంధీజీ రచనల సంకలనం ‘ఇండస్ట్రియలైజ్ – అండ్ పెరిష్’ చదువుతుండగా అందులోని కొన్ని వ్యాఖ్యలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి.
గిరిజనేతరులు అయిన బీసీ(ఎ)లో ఉన్న బోయ, వాల్మీకి, బెంతు, ఒరియా కులస్తులను ఎస్టి జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ నేతృత్వంలో..
‘ఐరోపాను ఒక భూతం వెంటాడుతోంది. అదే కమ్యూనిజం’. 1848 ఫిబ్రవరి 21న అత్యంత ప్రభావవంతమైన రాజకీయ పత్రాన్ని (కమ్యూనిస్టు మేనిఫెస్టో) రాస్తూ జర్మన్ తత్వవేత్తలైన కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ అన్న మాట ఇది.
వైసీపీని గద్దె దించడమే తమ ధ్యేయమని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక పద్మావతీపురంలోని ఎల్వీ కల్యాణ మండపంలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. ముందస్తు ఎన్నికలు ఏక్షణాన వచ్చినా ఢీకొనడానికి ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు సై అంటుండడంతో క్షేత్రస్థాయిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా కొన్ని రోజులపాటు జిల్లాలో పర్యటించి రాజకీయ వేడి పుట్టించారు. ఆ తర్వాత మహానాడు వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు.
తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో గోవింద నామస్మరణతో తిరుపతి ప్రధాన వీధులు మార్మోగాయి.
ప్రభుత్వ ఆదాయ వనరులు అత్యంత కీలక భూమిక వహించే గనులు, భూగర్భశాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రైవేటీకరించడం వివాదాస్పదమవుతోంది. ప్రజల్లో అవగాహన కల్పించకుండా కాంట్రాక్టు సంస్థలు ప్రైవేటు సైన్యంతో ఖనిజాలు రవాణాచేసే వాహనదారులపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం గ్రామాల్లో తీవ్ర అలజడి రేపుతోంది.
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 5.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆలయంలో సప్తనదీ తీర్థ మహాజ్యేష్ఠాభిషేక మహోత్సవం వైభవ ంగా జరపనున్నట్టు ఆలయ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు.
ముమ్మిడివరం ఐసీడీఎస్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో ఒక కార్యకర్త, ఏడు హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్టు సీడీపీవో కేవీడీఎస్ తులసీకుమారి తెలిపారు.
పర్యావరణానికి ఎంతో మేలు చేసే వానపాముల వేట పులికాట్ సరస్సులో అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. టన్నుల టన్నుల వానపాములను లోడి తరలించేస్తున్నారు. ఉపాధి కరువైన మత్స్యకారులకు డబ్బు ఆశ చూపి కూలీలుగా మార్చుకుని వీటిని తవ్వి తీస్తున్నారు.
ఒకప్పుడు సిరిసిల్ల అంటే అభివృద్ధికి నోచుకోని విషాద పట్టణంగా పేరుండేది. గడిచిన దశాబ్ద కాలంలో సిరిసిల్ల అన్ని మౌలిక సదుపాయలను పెంపొందిచుకుని అభివృద్ధికి చిరునామాగా ఎదిగిందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే పాదయాత్ర పూర్తయింది. అక్కడ పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియంలో పాదయాత్ర ప్రారంభమైంది. పెద్దముడియం మండలంలో ఘన స్వాగతం పలికారు. ఇక జమ్మలమడుగులో
రత్నగిరిపై సత్యదేవుడి సన్నిధిలో శుక్రవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఏవీ శేషసాయి కుటుంబసభ్యులతో స్వామివారి వ్రతమాచరించి ప్రత్యేకపూజలు నిర్వహించారు.
జిల్లాలోని మహాత్మాజ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతిలో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ డాక్టర్ వైటీఎస్ రాజు తెలిపారు.
ప్రపంచ పర్యావరణ దినో త్సవాన్ని పురస్కరించుకుని మిషన్లైఫ్, మేరీలైఫ్, మేరా సత్య షెహార్లో భాగంగా మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠ శాల విద్యార్థులు, యువత చేపట్టిన సైకిల్ ర్యాలీని మన్సిపల్ కమిషనర్ వి.అయ్యప్పనాయుడు ప్రారంభించారు.
అర్ధవీడు మండలంలోని నాగులవరం గ్రామంలో శ్రీ నెమిలిగుండ్ల రంగనాయకస్వామి ముఖద్వార ప్రారంభోత్సవం, శ్రీ పోలేరమ్మ తల్లి, పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి.
వేసవి సెలవుల అనంతరం ఇంటర్ కళాశాలలు గురువారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కళాశాలలో అడుగుపెట్టే రోజుకు పాఠ్యపుస్తకాలందించేలా చర్యలు చేపడతామన్న పాలకుల మాటలు ఆచరణకు రాలేదు.
గడ్డివాము దగ్ధం మద్దిరాల, జూన్ 2: మండల కేంద్రంలో గడ్డివాము దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల శివారులో వ్యవసాయ బావులు వద్ద కొంతమంది రైతులు శుక్రవారంవరి కొయ్యలను నిప్పు పెట్టారు. ఈ మంటలు ఉన్న వల్లపు రమేష్ గడ్డివాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమైంది. ఈ మంటలు చుట్టుపక్కల 10ఎకరాలకు విస్తరించగా, రైతులు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రమే్షకు చెందిన రూ.10వేల విలువైన 100 మోపుల గడ్డి దగ్ధమైంది.
మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద 108 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంరూరల్ మండలం నడిపూడి లాకుల కు సమీ పంలో శుక్రవారం మధ్యాహ్నం ట్రాక్టరు ఢీకొన్న ఘటనలో నడిచి వెళుతున్న పదో తరగతి విద్యార్థిని పెనుమాల ప్రశాంతి (16)అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు.
ఒకప్పుడు జిల్లా అంతటికి పట్టుగుడ్లు సరఫరా చేసిన.. ఉత్పత్తి కేంద్రం నేడు ఎందుకూ కొరగాకుండా పడుంది. దాదాపు 38 వేల ఎకరాల్లో మల్బరీ సాగవుతున్నా.. ఈ పట్టుగుడ్ల కేంద్రం మాత్రం నిరాదరణతో మూతపడింది. ప్రభుత్వం, పట్టుపరిశ్రమ శాఖ నిర్లక్ష్యంతో భవనాలన్నీ శిథిలావస్థకు చేరుతున్నాయి.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని, శాసనమండలి ప్రభుత్వ చీఫ్ తానిపర్తి భానుప్రసాద్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి.
గో ఫస్ట్ ఎయిర్లైన్స్ దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్పీ) ఆరు నెలల గడువుతో కూడిన పునరుద్ధరణ ప్రణాళికను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు సమర్పించారు.
ఒకటో తేదీన వృద్ధులకు చెల్లించాల్సిన సామాజిక పింఛను సొమ్ము పంపిణీ చేయకుండా ఆ సొమ్ముతో ఓ వెల్ఫేర్ అసిస్టెంట్ పరారైన సంఘటన కాకినాడజిల్లా కొండెవరంలో జరిగింది.
‘‘పొందుగలలో నాలుగు నెలలుగా జలజీవన్ మిషన్ పనులు చేస్తున్నారు. ఒక్క కుళాయినైనా ఎందుకు ఏర్పాటు చేయలేదు.’’ అని ఎన్టీఆర్ జిల్లా అధికారులపై పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితుల హత్యలు పెరిగిపోతున్నాయని, హత్య లను పోలీసు అధికారులు ఆత్మహ త్యలుగా చిత్రీక రిస్తున్నారని ఎమ్మా ర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఐదేళ్ల లోపు వయసున్న ఎత్తుకు, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించి వారిని పూర్తిస్థాయి ఆరోగ్యవంతులుగా తయారుచేసేందుకు ప్రత్యేక పోషకాహారాన్ని అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మండల ప్రత్యేక అధికారిణి జగదాంబ తెలిపారు.
రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈ విద్యాసంవత్సరం నుంచే 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి తెలిపారు.
గ్రామాల్లో ప్రసూతి సేవలపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు చేపట్టామని డీఎంఅండ్హెచ్వో వెంకటేశ్వరరావు అన్నారు. రంగంపేట మండలంలోని రంగంపేట, సింగంపేట గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు.
రైల్వే చరిత్రలోనే ఘోర ప్రమాదం సంభవించింది. హౌరా నుంచి చెన్నై వస్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒరిస్సాలోని బాలాసోర్ దగ్గరలోని బహానగర్ బజార్ స్టేషన్ సమీపంలో అదే ట్రాక్పై ఉన్న గూడ్స్ రైలును శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢీకొట్టింది.
ఆర్బీకే ద్వారా మెరుగైన వ్యవ సాయ పద్ధతులు, అనుబంధ యంత్ర పరికరాలు అందిస్తూ వ్యవసాయా న్ని లాభసాటిగా మా ర్చిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు.
దశాబ్ధకాలంగా మండలంలోని ఐదు గ్రామాల ప్రజానీకం నిషేధిత జాబితాలో ఉండడంతో సమస్యకు పరిష్కార దిశగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శుక్రవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి కార్యాల యంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యాయరు.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొ నేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, కార్యకర్తలను అందుకు సిద్ధం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపుని చ్చారు.
జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన శాలిగౌరా రం ప్రాజెక్టు కుడికాల్వ ప్రధాన షట్టర్ శిథిలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చామల వెంకటరమణారెడ్డి స్వయంగా మరమ్మతులు చేయించారు.
దశాబ్ద కాలం దోపిడీకి నిరసనగా 20 రో జుల పాటు పాలకులపై ప్రశ్నల వర్షం కురిపించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎ్స.ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి పెద్దవూర మండలం రామన్నగూడెంతండాలో విలేకరులతో మాట్లాడారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో తొమ్మిదేళ్లపాటు మోసపోయిందన్నారు.
నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘంలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందికి వేతనాలను పెంచామని మదర్ డెయిరీ చైర్మన లిం గాల శ్రీకర్రెడ్డి తెలిపారు.
ఏజెన్సీలో పంచాయతీలలో ఆదాయం పెంపునకు కృషి చేయాలని డివిజనల్ పంచాయతీ అధికారి జీఎల్ఎన్వి రాఘవన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఏడు మండలాల విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో డివిజనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్పీవో మాట్లాడుతూ ఇంటిపన్నులు, బకాయిలు వసూళ్లు, పారిశుధ్య కార్యక్రమాలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ రెండు గోల్స్తో చెలరేగడంతో ప్రొ.లీగ్ హాకీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 5-1తో ఒలింపిక్ చాంపియన్ బెల్జియానికి షాకిచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సబ్బండ వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందని ప్రభుత్వవిప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.
పట్టణంలోని సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాలలో ఐదేళ్ల (ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎకనామిక్స్))లో చేరదలచుకున్న విద్యార్థుల ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పాండురంగ శర్మ శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యేటా వేసవి సెలవుల అనంతరం బడి-బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మన ఊరు...మన బడి, మన బస్తీ.. మన బడి పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో మెరుగైన మౌలికవసతులను కల్పించడంతోపాటు ఆకర్షణీయ రంగులతో ఆయా పాఠశాలలను ముస్తాబు చేస్తోంది.
డీఆర్డీఏలో దొంగలు పడ్డారు. మహిళా సంఘాల సొమ్ముకు ఎసరు పెట్టారు. అక్కచెల్లెమ్మల శ్రమను దోచుకున్నారు. ఏకంగా రూ.30 కోట్లకుపైగా పొదుపు నిధులు దుర్వినియోగమైనట్లు తేలింది
నిర్మాత కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ‘ఐ క్యూ’ సినిమా మంచి సందేశాత్మకంగా ఉందని సినీనటుడు సుమన అన్నారు. ఐ క్యూ సినిమా విడుదల సందర్భంగా నగరంలోని శాంతి థియేటర్లో శుక్రవారం సినిమాను ప్రదర్శించారు.
దేవరకొం డ నియోజకవర్గం లో ఈ నెల 7వ తేదీ నుంచి 10 వర కు కొనసాగే సీఎల్పీనేత భట్టి విక్రమార్క ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ కోరారు. శుక్రవారం దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజ లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, త్యాగాలు ఒకరివి భోగాలు మరొకరివి అన్నట్లు పరిస్థితి ఉందని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కే. రాజన్న అన్నారు
గ్రూప్-1 మెయిన్స పరీక్షలు శనివారం నుంచి ప్రా రంభం కానున్నాయి. 10వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన భవనంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో దేశా నికే ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం పురస్క రించుకొని శుక్రవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెం డాను ఆవిష్కరించారు.
నీళ్లు, నిధులు, నియామకాలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ విద్యావంతు ల వేదిక జిల్లా అధ్యక్షుడు పందు ల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి క్లాక్టవర్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు.
స్పందన కార్యక్రమంలో గిరిజనుల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి, నిబంధనలకు లోబడి సమస్యలను కచ్చితంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ పలు శాఖల అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్పందనలో ప్రజలు అందజేసిన వినతులను సంబంధిత శాఖలకు పంపుతామని, వాటిని సత్వరమే పరిశీలించి పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.
కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్వహించడం, నగరాల్లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయటం అనే ప్రక్రియ దేశ వ్యాప్తంగా బలోపేతం చేయుటయే ఫోరం ప్రధాన లక్ష్యమని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన నాగవంశ కులస్థులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి చేర్చాలని టీడీపీ నాగవంశ సాధికర సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎరుబోతు రమణారావు కోరారు.
కర్ణాటకలో అప్పర్భద్ర ప్రాజెక్టు అక్రమ నిర్మాణంపై పోరాడుతామని, ఏపీ రైతు ప్రయోజనాల దృష్ట్యా వెనక్కు తగ్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.
సీజన్కు ముందే జిల్లా పోలీ స్ యంత్రాంగంతో పాటు వ్యవసాయశాఖ, టాస్క్ఫో ర్సు బృందాలు నిరంతరం నిఘా పెట్టినప్పటికీ నకిలీ పత్తి విత్తనాలు యథేచ్ఛగా జిల్లాకు చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. గత నెల 31న మునుగోడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలు తీసుకువచ్చి డీలర్లు, రైతులకు చేరవేసే ప్ర యత్నంలో పోలీసులకు పట్టుబడ్డారు. ఆ నిందితులిద్ద రు ఇచ్చిన సమాచారంతో పోలీసులు తీగ లాగితే డొం క కదిలింది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఎమర్జింగ్ ఉమన్స్ ఆసియా కప్ టీ20 టోర్నీలో పాల్గొనే భారత్ ‘ఎ’ జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది.
గిరిజన ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అదనపు సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ‘బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్’ పేరిట జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది పీహెచ్సీల్లో రూ.4.5 కోట్ల వ్యయంతో అదనపు భవనాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు 15వ ఆర్థిక సంఘం నుంచి ఒక్కో ఆస్పత్రికి రూ.50 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు.
నగరంలో సినీ హీరో వీజే సన్నీ, కమెడియన్ సప్తగిరి సందడి చేశారు. బిగ్బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అన్స్టాపబుల్ ఈ నెల 9న విడుదల కానున్న సందర్భం గా బందర్ రోడ్డులోని పీవీపీ మాల్లో సినిమా ప్రమోషన్ను శుక్రవారం నిర్వహించారు.
ఆమె వయసు 75 ఏళ్లు. ఆమె భర్త గ్రామ సర్పంచ్గా ఏకఛత్రాధిపత్యంగా 25 ఏళ్ల పాటు పనిచేసి అప్పటి టీడీపీ, కాంగ్రెస్ నేతల గౌరవం పొందారు. ఆయన లెగసీతో వైసీపీ ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు సర్పంచ్గా పోటీచేసి గెలుపొందిన పెద్దావిడ మనసు ఇప్పుడు కష్టపడింది. అభివృద్ధి పనులకు తనను ఆహ్వానించ పోవడంతో చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల సర్పంచ్ చిన సైదమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.
హర్ష క్రియేషన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని వెలిదండ్ల హనుమంతరా య గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సాంఘిక నాటిక పోటీల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం మూడు నాటికలు ప్రదర్శించారు.
జిల్లాలో భూముల ధరలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ భారీగా పెంచేసింది. అనంతపురం సమీపంలో అత్యధికంగా 400 శాతం పెంచి పడేశారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో 30 నుంచి 100 శాతం వరకు ధరలు పెంచారు. పట్టణాల పరిధిలో 30 నుంచి 40 శాతం పెంచారు. కొన్ని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ ధరకు సమానంగా రేట్లను నిర్ణయించారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గాల పరిశీకులు, రాష్ట్ర నాయకులతో సమావేశం జరిగింది
వానాకాలం పంటలకు సబంధించిన నీటి విడుదలపై కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఈ విషయాన్ని త్వరలో రైతులకు తెలియజేస్తామని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ శంకర్ తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఓ రోల్మోడల్గా నిలిచిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని గడియారం సెంటర్లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం ఉదయాదిత్య భవన్లో జరిగిన దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా ప్రారంభమైన ఈ ప్రయాణం దేశానికే కాదు మానవ సమాజానికి ఎన్నో పాఠాలు నేర్పించిందన్నారు.
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అనకాపల్లి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు ఉద్యోగులకు బదిలీ చేసేందుకు ఉన్నతస్థాయి అధికారులు ససేమిరా అంటున్నారు. జిల్లాలో ఒక మండలం నుంచి మరొక మండలానికి మాత్రమే బదిలీలకు పచ్చజెండా ఉపారు. దీంతో బదిలీలకు ఆన్లైన్ దరఖాస్తుకు గడువు బుధవారంతో ముగిసినప్పటికీ జిల్లాలోని పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ కొలిక్కి రాలేదు.
2024 ఎన్నికలలో తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మో హన్ అఖండ విజయం సాధిస్తారని, ఈ గెలుపును ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.
జిల్లా స్థాయి ట్రాక్టర్స్ మెగా మేళాలో వ్యవసాయ శాఖ అధికారులు షో చేశారు. 2022-23లో వైఎస్సార్ యంత్రసేవ పథకం కింద సీహెచసీ ద్వారా రైతు బృందాలకు ట్రాక్టర్లు, ట్రాక్టర్ పరికరాలు మంజూరు చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పటికీ, రాష్ట్రాన్ని పాలించే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి పేదలకు అన్యాయం చేస్తుందని ఓ యువకుడు వినూత్న నిరసనకు దిగి రెండు గంట సేపు హల్చల్ చేశాడు.
అటవీ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రవహసంగా మారింది. డీఎఫ్వో పరిధిలో ముగ్గురు గార్డులు, ఇద్దరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేశారు. మే 31వ తేదీ రాత్రి 12 గంటలతో బదిలీ ప్రక్రియకు గడువు ముగిసింది. ఆ రోజు అర్ధరాత్రి వరకు డీఎఫ్వో ఆఫీసులో తర్జనభర్జనలు పడి మరుసటి రోజు సాయంత్రం బదిలీ ఆర్డర్స్ ఇచ్చారు. సీసీఎఫ్ ఆధ్వర్యంలో అటవీ శాఖ స్క్వాడ్ విభాగంలో పనిచేసే ఒక గార్డును సాధారణ విధులకు బదిలీ చే యడంపై నర్సీపట్నం డీఎఫ్వో, స్క్వాడ్ డీఎఫ్వోల మధ్య వివాదం రాజుకుంది. స్క్వాడ్ విభాగంలో పని చేసే సిబ్బందిని బదిలీ చేసేటప్పుడు విశాఖప్నంలోని సీసీఎఫ్ అనుమతి తీసుకోవాలి.
రెవెన్యూ డివిజనల్ అధికారి కోర్టులో వున్న కోట్లాది రూపాయల విలువ చేసే దేవుడి మాన్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నించారు. భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడానికి రెండు రోజుల నుంచి క్వారీ రాళ్లను ట్రాక్టర్లతో తీసుకొచ్చి పడేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భూమి అన్యాక్రాంతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించి గ్రామ పెద్దలు, దేవదాయ శాఖ ఈఓ శర్మ చెప్పిన వివరాలిలా వున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్య లను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధం కావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం పిలు పునిచ్చారు.
జిల్లాలో సాధారణ ఎన్నికల సందడి మొదలైనట్టే కనిపిస్తోంది. కొద్దిరోజుల్లో ఎన్టీఆర్ జిల్లాకు కొత్తగా 1,800 ఈవీఎంలు రానున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం జిల్లాలకు నూతన ఈవీఎంలను సరఫరా చేయటం కోసం ఇండెంట్ కోరింది. ప్రస్తుతం కలెక్టరేట్ గోడౌన్లో ఉన్న ఈవీఎంలు 2004 నుంచి ఉపయోగిస్తున్నవే. ఆ తరువాత 2014లో కొత్త ఈవీఎంలు వచ్చాయి. అయితే, 2024లో నిర్వహించే ఎన్నికలకు ఈ ఈవీఎంలను ఉపయోగించకూడదనే కొత్తవి తెప్పించినట్టు తెలుస్తోంది.
‘తెలంగాణ రాష్ట్రం పదేళ్లలోనే అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఆరితేరింది.. మన అస్థిత్వం కోసం జరిగిన పోరాటం సుదీర్ఘమైనది.. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సబ్బండవర్గాలు, సమస్త రాజకీయ పక్షాలు కలిసి చేసిన ఉద్యమ ఫలితమిది’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి ఏడాది నుంచి మెడికల్ కాలేజీ వచ్చేస్తోందని ఊరిస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీ అనుమతి వచ్చిన మరుక్షణమే సకల సదుపాయాలతో కూడిన వైద్యం అందుతుందంటూ ప్రజాప్రతినిఽధులు హోరెత్తించారు.
రాష్ట్రంలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని అమరావతిలో గురువారం ఏపీ పీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్, కార్యదర్శి ప్రదీప్కుమార్లను గురువారం కలిసి కోరినట్టు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తెలిపారు.
గ్రానైట్ పరిశ్రమపై ప్రభుత్వం మరో పిడుగు వేసింది. సీనరేజీ వసూలును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. నెలకు రూ.57.88కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.1,389 కోట్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా సరికొత్త ప్రక్రియకు తెరతీసింది.
జిల్లాలో సీఎం కార్యక్రమాలు జరిగితే జర్నలిస్టులతోపాటూ ఫొటో, వీడియో జర్నలిస్టులకు కూడా పాస్లు ఇవ్వాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ సమితి సభ్యుడు గోరంట్ల కొండప్ప, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్ట్స్ (ఏపీయూ డబ్ల్యూజే) జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్వీ సుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు ఈఎన్ రాజు, కార్యదర్శి శ్రీనివాసగౌడ్లు డిమాండ్ చేశారు.
జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడి ఉగ్ర రూపానికి జనం విలవిల లాడుతున్నారు. రెండు నెలలుగా ఎంతోమంది వడదెబ్బ బారిన పడ్డారు.
ఆత్మబలిదానాలు, సకల జనుల పోరాటా లు, త్యాగాల ఫలితగాఆ ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అయినా ప్రజల బ్రతుకులు మారలేదనిసీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జేవీ చలపతిరావు అన్నారు.
మండలంలోని చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. వైద్యులు ఉన్నా టెక్నీషయన్లు లేవపోవడంతో రోగ నిర్ధారణ పరీక్షలకు పాట్లు పడుతున్నారు.
ప్రజా సమస్యలపై సభ్యుల ప్రశ్నలు.. సమాధానం చెప్పాల్సిన వారికంటే ముందే సంబంధం లేని వ్యక్తులు లోపలికి చొరబడి ఎదురుదాడి.. ప్రేక్షక పాత్ర పోషించిన అధికారులు.. సమర్థవంతంగా తిప్పికొట్టిన ప్రతిపక్ష వర్గం.. వెరసి మాకవరపాలెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది.
వారంతా అధికారపార్టీ అనుచరులు. మంత్రి పేరు చెప్పుకుని పబ్బం గడుపుకొనేవారు. అధికారం అండతో.. రెవెన్యూ సిబ్బంది సహకారంతో విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేశారు.
అనకాపల్లి, చోడవరం, బుచ్చెయ్యపేట మా ర్గాల్లో ఆటోల్లో ప్రయాణం సాగిస్తూ మహిళల మెడల్లో బంగారాలను అపహరిస్తున్న ఒక మహిళతోపాటు మరొకరిని స్థానిక సుంకరమెట్ట జంక్షన్ వద్ద శుక్రవారం అరెస్టు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ వి.సుబ్బరాజు చెప్పారు.
రైతు భరోసా కింద నాలుగేళ్లలో ఒక్కో రైతుకు రూ.7500 ఇచ్చి రూ.61,500 ఇచ్చినట్టు సీఎం జగన్రెడ్డి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ ధ్వజమెత్తారు.
రీజనల్ రింగ్రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతూ ప్రజాస్వామ్యబద్ధంగా దీక్ష చేస్తున్న రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నేత బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన సబ్జైలులో ఉన్న రైతులను పరామర్శించేందుకు ములాఖత్కోసం వెళ్లగా, జైలు సిబ్బంది లోపలికి అనుమతించలేదు.
పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందుతున్నారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లోని అనేక గ్రామాలకు ఈ ఆసుపత్రే పెద్ది దిక్కు. నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. అయితే, ఇక్కడ పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోవటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలై 25 రోజులు కావస్తున్నా నోటిఫికేషన్ విడుదల కాలేదు.
పట్టణంలో భూముల మార్కెట్ విలువ 13 శాతం నుంచి గరిష్టంగా 80 శాతానికి పెంచేశారు. సదరు మార్కెట్ ధరలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. నర్సీపట్నం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని 96 గ్రామాలకు గాను ప్రత్యేక రివిజన్ పేరుతో ఇరవై గ్రామాలలో భారీగా భూముల మార్కెట్ ధరలు పెంచారు.
అకాల వర్షాలు... ప్రతికూల వాతావరణం ఈ ఏడాది మామిడి రైతును కోలుకోలేని దెబ్బతీశాయి. ఎన్నో ఆశలతో సాగు చేస్తే చివరికి నిరాశ మిగిలింది. మసి, మంగు తెగుళ్లతో నల్లగా మారడంతో పాటు వడగండ్లతో మరింత నష్టం వాటిల్లింది.
మండల విద్యాఽధికారి (ఎంఈవో)-2 పోస్టులు మంజూరు ఎప్పుడన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ పోస్టులను ఇప్పటికే గ్రేడ్-2 హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేసి భర్తీచేస్తారా? లేక స్కూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి ఇచ్చి నియమిస్తారా? అన్న విషయంలో చిక్కుముడి ఇంకా వీడలేదు.
కైకలూరు తాలుకా సెంటర్లో బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి సమీపాన ఏర్పాటు చేసిన అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీని తొలగించాలని కైకలూరు నియోజకవర్గ టీడీపీ, దళిత తేజం నాయకులు డిమాండ్ చేశారు.
గ్రామంలో కొళాయిల ద్వారా చుక్కనీరు రావడం లేదని, గొంతు తడుపుకొందా మనుకుంటే గుక్కెడు నీరు కూడా దొరకడం లేదని మండలంలోని గంగాడ గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామంలోని సచివాలయాన్ని సెగిడి వీధి, కొండవీధికి చెందిన మహిళలు ముట్టడించారు.
తోడు లేనిదే బయటకు వెళ్లలేని విభిన్నప్రతిభావంతులు వారు. వైకల్య అర్హత ధ్రువీకరణ కోసం సదరం పరీక్షలకు శుక్రవారం వచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి పడిగాపులు కాశారు. వైద్యులు సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో పాదయాత్ర చేస్తున్న లోకేశ్పై వైసీపీ నాయకులు కోడిగుడ్లతో దాడిచేయడం పిరికిపంద చర్య అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. శుక్రవారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
అధికారుల సమష్టి కృషితోనే జిల్లా అన్ని రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి అవార్డులను సొంతం చేసుకుంటుందని కలెక్టర్ నిశాంత్కుమార్ తెలిపారు. జాతీయ స్థాయిలో జిల్లా వివిధ అవార్డులు సాధించడంతో గురువారం రాత్రి పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్లో కలెక్టర్ను జిల్లా అధికారుల సంఘం సన్మానించింది.
మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు సంబంధించి 409.77 ఎకరాలు, 594 పీడీఎఫ్లపై జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని సర్పంచ్ బాబూరావుతో పాటు గ్రామ స్థులు కోరారు.
మండలంలోని అల్మాస్పూర్ గ్రామ శివారులోని రంగం చెరువుతో పాటు అటవీ ప్రాంతాన్ని కొందరు వ్యక్తులు చదును చేస్తూ అక్రమణకు పాల్పడుతున్నారని పేర్కొంటూ శుక్రవారం సుమారు 400 మంది గ్రామస్థులు, రైతులు, మహిళలు కలిసి కట్టుగా తరలి వెళ్లారు.
నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు.. అదుపు లేకుండా పోతోంది. సహజ వనరులను దోచుకునేందుకు తెగబడుతున్న వ్యక్తులు భవిష్యత్ ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ప్రజలకు ఎదురుకానున్న తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదు. ఊటబావుల చెంతనే లోతుగా తవ్వుకుపోతున్నారు. ఎస్.కోట మండలంలోని మామిడిపల్లి, వేములాపల్లిలో గోస్తనీ తీరాన్ని ఇసుక తవ్వకాలకు అడ్డాగా మార్చేశారు. రేగిడి మండలంలో నాగావళి తీరంలోనూ ఇదే దుస్థితి నెలకొంది.
రాజమండ్రిలో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు మహిళలు, యువకుల్లో మంచి స్పందన లభించిందని టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు.
: రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలే ఉంటాయన్నట్లుగానే శుక్రవారం ఎండలు భగ్గుమన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మల్లాపూర్ మండలంలో మూసివేసిన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో నాయకులు, రైతులు నల్ల జెండాలతో శుక్రవా రం నిరసన తెలిపారు.
మీ ఊరు లేదా పట్టణం ప్రధాన మార్గం పక్కనే ఉందని ఇన్నాళ్లు మురిసిపోతూ వచ్చారు. ఏ క్షణాన ఊరికి చేరాలన్నా అలవోకేనంటూ సంబర పడ్డారు. జగన్ సర్కారుకు మాత్రం ఇదే వరమైంది. బాదుడుకు మార్గమైంది. రిజిస్ట్రేషన్ చార్జీల పేరిట భారీగా బాదేశారు.
టీడీపీ మహానాడులో బీసీల ప్రత్యేక రక్షణ చట్టం ప్రకటించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును జిల్లా బీసీ సంఘాల నాయకులు సత్కరించారు. శుక్రవారం మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యం లో నిరుద్యోగ యువ తకు ఉద్యోగ కల్పనలో భాగంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వార్గనికి సంబంధించి స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు.
సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రం తెచ్చింది.. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆది శ్రీనివాస్ నేతృత్వంలో సోనియాగాంధీ చిత్రపటానికి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు.
విజయనగరం నుంచి ఎస్.కోటకు వెళ్లే రహదారిలో గంట్యాడ గ్రామ సమీపంలో ఏర్పాటుచేస్తున్న టోల్ప్లాజ్కు భూము లు ఇవ్వాలని ఆయా రైతులకు ఆర్డీవో సూర్యకళ సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో భౌగోళి కంగా ఏర్పడిందే తప్పా, తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సం పత్కుమార్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగేళ్లు అయినా అప్ప టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం శోచనీయమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాటాలు ఆగవని ఏపీ జీఈఏ జిల్లా అధ్యక్షు డు పి.రామచంద్రరావు అన్నారు.
కాంగ్రె్స పార్టీ అధికారం లోకి వస్తేనే తెలంగాణ పురోగ తి సాధ్యమని డీసీసీ అధ్యక్షు డు కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవా రం భువనగిరిలో ఏఐసీసీ నేత సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించి మాట్లాడారు.
జిల్లాలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఉద్యోగుల సర్దుబాటుకు ఇంకా రెండు, మూడు రోజుల సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. బదిలీల జాబితాలు శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత విడుదల చేసినా వాటిలో మార్పులు చేర్పులు ఉంటాయని ఉద్యోగులు భావిస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దార్శనిక పాలన అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ప్రశసించారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో వరంగల్ జిల్లా కీలక పాత్ర పోషిం చిందని, ఇది ఉద్యమాల గడ్డ అని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ అన్నారు.
చెత్త తరలింపు వాహనాల నిర్వహణలో అధికారులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. చేతినిండా బడ్జెట్, బోలెడంత పని, వందలాది మంది సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ పారిశుధ్య, ఇంజనీరింగ్ పనుల్లో కీలకమైన వాహనాల నిర్వహణలో మాత్రం భువనగిరి మునిసిపల్ యంత్రాంగం పట్టించుకోవడంలేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు, బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంతో చేపడుతున్న బడి బాట కార్యక్రమం నేటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభంకానుంది.
ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలే ప్రజల ఉజ్వల భవిష్యత్కు పునాది అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లాలో సాధించిన ప్రగతి నివేదికను వివరించారు.
మా గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి చూపించి గ్రానైట్ పరిశ్రమలకు అనుమతులివ్వాలని రాజపురం, దబ్బ గూడ గిరిజనులు సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఎదుట స్పష్టం చేశారు. దబ్బగూడ రెవెన్యూ కొండలో గ్రానైట్ పరిశ్రమకు వచ్చిన దరఖాస్తు మేరకు శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. రాజపురం, నందలపాడు, దబ్బగూడ, జోడూరు గ్రామస్థులు కొండపై మొక్కలు నాటి ఉపాధి పొందుతున్నామని, గ్రానైట్ పరిశ్రమ వల్ల దీనిని నష్టపోతామన్నారు. పోడు భూములకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
సమస్యలు పరిష్కరించ కుంటే ఉద్య మం ఉధృతం చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్ష చేపట్టారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిం చాలని, ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
క్రీడలతో విద్యార్థుల భవిష్యత్కు భరోసా వస్తుందని ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యుడు రమేష్ అన్నా రు. శుక్రవారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఫుట్ బాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహిం చారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలని కోరారు.
స్థానిక సూదికొండ కాలనీ వద్ద నివాస ప్రాంతాల్లో కంకరను అక్రమంగా తవ్వి తరలిస్తుండడంపై స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక నేతలు కంకరను తరలిస్తున్నా అధికారులు పట్టించు కోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొండ చుట్టూ ఉన్న కంకరను తవ్వి తరలించగా తాజాగా పునాదుల్లో కంకర నిం పేందుకు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వుకుంటున్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జిల్లాలోని మండల కేంద్రాలతోపాటు గ్రామగ్రామాన అట్టహాసంగా జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పలుచోట్ల జాతీయ జెండాలను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు.
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా సిద్దిపేట ఐటీ టవర్ తెచ్చినట్లు మంత్రి హరీశ్రావు చెప్పారు.
ఎండాకాలం బార్లీ నీళ్లు, బార్లీ పానియాలు తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బార్లీ గింజలతో కిచిడీ, లడ్డూలు, ఖీర్, వడలు చేసుకుని తింటే రుచితో పాటు
రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయా లని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ మూర్తి అన్నారు. యంబరాం గ్రామంలో శుక్రవారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
‘స్పందన’లో వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రత్యేకాధికారులు డా.మంచు కరుణాకరరావు, మెట్ట రవికృష్ణ అన్నారు. పాతపట్నం, వజ్రపుకొత్తూరు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం స్పందన పర్సనల్ మోనటరింగ్ యూనిట్ ఆధ్వర్యం లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
కార్పొరేషన్ (కాకినాడ), జూన్ 2: కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అరుణాచలానికి స్పెషల్బ్సను ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ బస్సును కాకినాడ డిపోలో జిల్లా ప్రధాన రవాణా అఽధికారి ఎం.శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. బస్సు కాణిపాకం, సిరిపురం, అరుణాచలం, కంచి దర్శనం
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠన చర్యలు తప్పవని రిటైడ్ జడ్జి సాంబశివరావు అన్నారు. శుక్రవారం చేవెళ్ల కోర్టు ఆవరణలో ట్రాఫిక్ లోక్ అదాలత్ నిర్వహించారు.
రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనను అంతంమొందించేందుకు నాటి తెలంగాణ సాయుధ పోరాటం తరహాలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో నూరేళ్ల అభివృద్ధి సాధించుకున్నందుకు గర్వంగా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
సుప్రసిద్ధ శైవక్షేత్ర శ్రీముఖలింగేశ్వరాలయంలో శుక్రవారం పండిత సదస్యం నిర్వహించారు. వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారి సన్నిధిలో అర్చకులు, గ్రామ పురోహితులు ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, కలశారాధన చేసి పండిత సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో స్వామి వారి విశిష్టత, చరిత్రపై ప్రవచించారు.
మండలంలోని కోటకందుకూరు గ్రామంలోని వీరభద్ర దేవాలయ నిర్మాణానికి హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు రూ.1,00,116 విరాళాన్ని దేవాలయ కమిటీ నిర్వాహకులకు శుక్రవారం అందించారు.
కాకినాడ రూరల్, జాన్ 2: కాకినాడ జిల్లా క్రీడామైదానంలో వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2ను శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికాశుక్లా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ జేడీ ఎన్.విజయ్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గీత మాట్లాడుతూ పంటసాగులో రైతువేసే ప్రతీ అడుగులోనూ ప్రభుత్వం తోడుగా ఉం టుందన్నారు. కలెక్టర్
గొల్లప్రోలు, జూన్ 2: గొల్లప్రోలులో శుక్రవారం సాయంత్రం విచిత్రమైన పరిస్థితి కనిపించింది. ఎండ కాస్తుండగానే భారీ గాలులు వీచాయి. పిడుగుల శబ్ధంతో గాలుల తీవ్రతకు ప్రజలు అందోళనకు గురయ్యారు. గా లులు తగ్గగానే మళ్లీ ఎండ కాసింది. ఎండ ఉండగానే వర్షం కురిసింది. ఒకవైపు ఎండ కాయడం, మరోవైపు స్వల్ప
పెద్దాపురం, జూన్ 2: నవత్నాలను ప్రజలకు చేరవేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. పెద్దాపురం మండలాధ్యక్షుడు బీకే శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఏపీజీఈఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జగన్నాథం, డి.వీరయ్య మాట్లాడారు. ప్రభు త్వం అమలుచేస్తున్న నవరత్నాలు, పలు సంక్షే మ పథకాలను ప్రజలకు చేర
మండల పరిధి రంగాపూర్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చనిపోయిన వ్యక్తి నందిగామ, కొత్తూరు మండలాల్లోని జేపీ దర్గా, రంగాపూర్, ఇన్ముల్నర్వ గ్రామాల్లో భిఇక్షాటన చేస్తూ ఉండేవాడు.
పెళ్లి తరువాత చాలామంది మహిళల కెరీర్ అర్థంతరంగా ఆగిపోతోంది. ఇల్లు, పిల్లల్ని వదిలి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ ఉద్యోగం చేద్దామనుకున్నా... దొరకడం కష్టమైపోతోంది. తనకు ఎదురైన ఈ సమస్య మరొక ఇల్లాలికి రాకూడదనుకున్నారు 30 ఏళ్ల శాంకరీ కర్పగం. అలాంటివారందరి కోసం ‘..
రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్వహించిన మహానాడులో టీడీపీ అధినేత ప్రకటించిన మేనిఫెస్టోతో వైసీపీలో గుబులు పుట్టడంతో పాటు ఓటమి భయం పట్టుకుందని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం టీడీపీ నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు.
బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ను పార్లమెంట్ సభ్యత్వం నుంచి తొలగించి అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్ డిమాండ్ చేశారు.
తాళ్లరేవు, జూన్ 2: కౌలురైతు గుర్తింపుకార్డులకు భూయజమానులు అంగీకరిస్తేనే వ్యవసాయం సాగుచేస్తామని లేకుంటే సాగుకు దూరంగా ఉంటామని కౌలు రైతులు నిరసన తెలిపారు. శుక్రవారం మండలంలోని జార్జీపేట, నీలపల్లి గ్రామాల కౌలురైతులు జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు అధ్యక్షతన సమావేశమయ్యా
ఇటీవల జనావాసాల్లోకి వన్యప్రాణులు రావడం సహజంగా మారుతోంది. మండలవ్యాప్తంగా కొండలు, గుట్టలు అధికంగా ఉన్నాయి. వన్యప్రాణులకు అక్కడ రక్షణ కరువైంది. నెమళ్లు, జింకలు ఆహారం, నీరు లేకపోవడంతో గ్రామాలబాట పడుతున్నాయి.
నేను తీగబచ్చలిని. రెండురకాలుగా పెరుగుతాను. ఆరు రుచులూ నాలో ఉన్నాయి. నేను ఉండగా ఇంక మీకు ఇతర కూరగాయలతో పనేమిటీ?ఖ అని అడిగి, అన్నంలో తినేటప్పుడు బచ్చలాకు కూర కమ్మగా
పాఠ్య పుస్తకాలు ఉంటేనే బోధన సజావుగా సాగుతుంది. కళాశాల ప్రారంభం రోజున విద్యార్థుల చేతుల్లో వాటిని ఉంచితే ఆ ఆనందమే వేరు. జిల్లాలో 23 ప్రభుత్వ, 3 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి.
రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కుదురుమళ్ల, నందారం, దౌల్తాబాద్, బిచ్చాల్, బాలంపేట్ గ్రామాల్లో శుక్రవారం రైతు వేదికలను ప్రారంభించారు.
తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాడిన ఉద్యమకారులకు అన్నింటా ప్రాధాన్యతనిచ్చి న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ అన్నారు.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను తక్షణం అరెస్టు చేయాలని ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు.
కొట్టాం-జామి బ్రిడ్జిపై జామి గ్రామస్థులు, పలుగ్రామాల రైతులు జడ్పీటీసీ మాజీ సభ్యుడు బండారు పెదబాబు, జామి మాజీ సర్పంచ్ ఇప్పాక వెంకట త్రివేణి ఆధ్వర్యంలో గ్రీన్ఫీల్డ్ అధికారులు తీరుపై నిరసనకు దిగారు.
రాష్ట్రంలో మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.
అక్కడ బోధనా సిబ్బందిని నియమించరు....బోధనేతర సిబ్బంది ఊసే ఎత్తరు... ఖాళీ లను భర్తీ చేయరు... ఫలితంగా కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేబీజీవీలు)అరకొర బోధనతోనే కొనసాగుతు న్నాయి. జిల్లాలోని మొత్తం పది కేజీబీవీల్లో బాలికల జూనియర్ కళాశాలలు మొక్కుబడిగా కొనసాగుతు న్నాయి.
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని లారీల ద్వారా మిల్లులకు తరలించి రైతుల దగ్గర నిల్వ ఉన్న వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చౌడాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 9న నిర్వహించే సంక్షేమ దినోత్సవం రోజు లబ్ధిదారులకు పట్టాల పంపిణీకి మండలాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలకు లేఅవుట్లు చేసి పంపిణీకి సిద్ధం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.
ఉద్యమాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ పేర్కొన్నారు.
దోమల నుంచి రక్షణకు ప్రతి ఒక్క కుటుంబం తెర లు రాత్రివేళల్లో విని యోగించాలని జిల్లా మలేరియా అధికారి (డీఎంవో) తులసి కోరారు. శుక్రవారం మండలంలోని బొడ్డ వర పంచాయతీ పరి ధిలో గల గాదెల్లోవా, లక్ష్మీపురం,లచ్చందోరపాలెంలో మలేరియనివారణలో భాగంగా నిర్వహించిన స్ర్పేయిం గ్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది తాతారావు పాల్గొన్నారు.
బొబ్బిలిలోని నాయకు డుకాలనీ పక్కనే ఉన్న కోటి చెరువు కబ్జా కోర ల్లో చిక్కుకొని పూర్తిగా కనుమరుగయ్యే ప్రమా దంలోఉందని, తక్షణమే పరిరక్షించాలని సీపీఐ నాయకుడు డిమాండ్ చేశారు. రెవెన్యూ, ఇరిగే షన్ అధికారులు అధికా రపార్టీ నాయకులకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నా ఏమి తెలియనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని ఆరోపిం చారు.
కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది పంచాయతీరాజ్(పీఆర్) ఇంజనీర్ల పరిస్థితి. రూ.కోట్లతో పనులు చేయిస్తున్న ఆ శాఖ ఇంజనీర్లు ఇప్పుడు సిమెంటు లెక్కల్లో ఇరుక్కుపోయారు. నేరుగా అధికారుల పేరుతో సిమెంటు సరఫరా అయితే ఇబ్బందులు వస్తాయని మొదట్లోనే వారు వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఆలయ ప్రవేశం ఘర్షణలో అధికార పార్టీ సర్పంచ్తో పాటు 35మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు దోమ ఎస్ఐ విశ్వజాన్ తెలిపారు.
తెలంగాణ అమరవీరుల త్యాగాలను గౌరవించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహ రి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డిలు అన్నారు.
చార్ధామ్ యాత్రలో విషాదం నెలకొంది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సహకార రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ దశాబ్ది డిపాజిట్ పథకాన్ని ప్రారంభించినట్లు డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయ్యవరపు శ్రీరామమూర్తి తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీ జీఈ ఏ) జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ డిమాండ్ చేశారు.
మహేశ్వరం నియోజకవర్గానికి రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. మహేశ్వరం నియోజకవర్గంతో పాటు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు శుక్రవారం విడుదల చేసింది.
మండల పరిధిలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. లేమూరు గ్రామానికి చెందిన పాల్వాయి రవి(35) గురువారం రాత్రి బైక్పై షాద్నగర్కు వెళ్తూ బైరాగిగూడ వద్దగల మిర్చి ఫ్యాక్టరీ నుంచి రోడ్డుపైకి వస్తున్న కారును ఢీ కొట్టాడు
గృహాలు, ప్రభు త్వ కార్యాలయాల విద్యుత చార్జీల మొండి బకాయిలను ముక్కు పిండి వసూలు చేసే విద్యుత అధికారులు.. ఆ శాఖ ఖాతాలో జమ అయిన విద్యుత సొమ్ములు ఏ మీటర్ కు జమ చేయాలో దిక్కుతోచక మూడేళ్లుగా తలలు పట్టుకుంటున్నారు.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈవిద్యాసంవత్సరం స్కూళ్లు ప్రారంభమయ్యే రోజు పాఠ్య పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని పీడీఎ్సయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న డిమాండ్ చేశారు.
పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే సమయానికి విద్యార్థులకు కిట్లు అందజేయాలన్న ప్రభు త్వ సూచనలను పాటిస్తూ జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అధికారులు విద్యాకానుక కిట్లను పాఠశాలలకు తరలిస్తున్నారు.
భారతజాతి స్ఫూర్తి ప్రదాత శివాజీ అని పలువురు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ పామిడి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శివాజీ పట్టాభిషేక మహోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు వికారాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లో అట్టహాసంగా జరుపుకున్నారు. పట్టణ, మండల కేంద్రాలతో పాటు గ్రామగ్రామాన ప్రభుత్వ , పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అనంతరం అమరవీరుల స్థూపం, చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు. వికారాబాద్ కలెక్టరేట్ అవరణలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ది చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో కొనసాగింది.
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును విమర్శించే స్థాయి బొమ్మనహాళ్ వైసీపీ నాయకులకు లేదని తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండాపురం కేశవరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ బలరామిరెడ్డి పేర్కొన్నారు.
పాలమూరు అభివృద్ధి, అమరుల ఆశయ సాధన కోసం ప్రజాప్రతినిధులు, అధికారులమంతా కలిసి కట్టుగా పని చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు.
క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి మరో వారసురాలు సిద్ధమయ్యారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే దివంగత చిట్టెం నర్సిరెడ్డి మనవరాలు డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి త్వరలో తాను నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు స్వీకరిస్తానని ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కొలిక్కిరాని పరిస్థితి ఏర్పడింది. మే 31వతేదీ వరకు బదిలీల కోసం ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వాటిని పరిశీలించి బదిలీలు చేయాల్సి ఉంది. అయితే ముందుగా ప్రజాప్రతినిధుల నుంచి బదిలీల కోసం సిఫార్సు లేఖలు వచ్చినా మరలా వారి ఆమోదం కోసం పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఇరుజిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వేడుకలు ఘనంగా జరగ్గా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరైన జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. తొలి, మలి దశ ఉద్యమాల్లో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్గౌతమ్, సీపీ వారియర్, తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొనగా సాంస్కృ
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి, సంక్షేమంలో మున్ముందుకు దూసుకుపోతున్నామని, పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్లో
‘మన ఊరు మన బడి’ లెక్కల్లో ఈ వింతలతో జనం విస్తుపోతున్నారు. పనుల్లో పురోగతి పావు శాతం కూడా దాటకుండానే ఉన్నతాధికారులు జిల్లాలకు వెయిటేజీ, ర్యాంకులను ప్రకటిస్తుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మన ఊరు మన బడి పనుల్లో 33.8శాతం పనులు పూర్తిచేసిన ఖమ్మంజిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. మరి మిగతా 76శాతం ప
బీసీ జనగణనను వెంటనే చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంగారు నాగయ్యయాదవ్, జిల్లా అధ్యక్షుడు బత్తల లింగమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందు నాగరాజు పాలక ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
సిద్దవటం మండల సర్వ సభ్య సమావేశం శుక్రవారం మొక్కుబడిగా కొనసాగింది. ఈ సమావేశం వెలుగు కార్యాల యంలో జరిగింది. సమావేశంలో అధికారులు, ప్రతినిధులు కేవలం కొద్ది మంది మాత్ర మే హాజరు కావడంతో కార్యాలయం ఖాళీ కుర్చీల తో దర్శనమిచ్చింది.
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఎండ తీవ్రతకు తోడు వడగాలులు ఎక్కువవడంతో జనం అల్లాడిపోయారు. అత్యధికంగా నేలకొండపల్లి మండలంలో 46.6 డిగ్రీలు, ముదిగొండ మండలం బాణాపురం, పమ్మి ప్రాంతాల్లో 46.3, ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన ప్రాంతంలో 45.2, సత్తుపల్లిలో 45.1డిగ్రీలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైలులో 45.4, మ
గ్రామాల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబాల వారి జీవనోపాధి పెంపొందించేందుకు వైకెపీ ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేయాలని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ బి. బాబురావు సూచించారు. స్థానిక వైకెపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వీవోఏలకు సమావేశంలో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు. పొదుపు గ్రూపుల్లో ఉండి ఆసక్తిగల మహిళలకు చిన్నతరహా, మధ్యతరహాకు చెందిన డెయిరీ యూనిట్లు, పొట్టేలు పిల్లలు యూనిట్లు, కారం మిషన్లు, సెంట్రింగ్ యూనిట్లు, టెంట్ హౌస్, డీజే యూనిట్లు, బడుగు వికాసం కింద కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు తదితర వాటికి రుణాలు ఇప్పించాలని తెలిపారు. అలాగే గ్రూపుల్లో లేని నిరుపేద కుటుంబాలను గ్రూపుల్లో చేర్పించాలన్నారు.
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్రంలోని నా లుగు ట్రిపుల్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కేసీరెడ్డి ఇతర అధికారులు శుక్రవా రం నోటిఫికేషన్ వివరాలను విలేకరుల కు వెల్లడించారు.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident) జరిగింది. స్టేషన్లో ఆగివున్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ (Coromandel Express) ఢీ కొన్నది. దీంతో ఒక్కసారిగా రైలు పట్టాలి తప్పి 13 బోగీలు పల్టీలు కొట్టాయి. .
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మహిళల మెడల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడటమే వృత్తిగా ఎంచుకున్న ముగ్గురు దొంగలను శుక్రవారం అరెస్టు చేసినట్లు కనిగిరి డీఎ్సపీ రామరాజు తెలిపారు. స్థానిక డీఎ్సపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హనుమంతునిపాడు మండలం విరగారెడ్డిపల్లి గ్రామంలో రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధురాలు ఉడుముల ఆదిలక్షమ్మ మెడలో నుంచి బంగారు చైను గుంజుకుని దొంగలు పారిపోయారు. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగతనానికి పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డీఎ్సపీ తెలిపారు.
ప్రభుత్వం అందించే పథకాలు ప్రజల దరికి చేర్చేలా వివిధ శాఖల అధికారులు చొరవ వహించాలని నియోజకవర్గ స్పెషల్ అధికారి, జిల్లా ఉద్యానవనాధికారి గోపిచంద్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు పఽథకం ద్వారా జరుగుతున్న స్కూల్ నిర్మాణాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే జగనన్న గృహాలపై కలెక్టర్ సీరియ్సగా మాట్లాడినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఆర్డీఓ కార్యాలయం సందర్శించి హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం అవుతార ని అధికారులంతా హాజరయ్యారు.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతంలోని బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు అక్కడే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.
సబ్బండ వర్గాల అభివృద్ధిలో జిల్లా ముందడుగు వేస్తోందని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఏం సాధిం చారని రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్స వాలు నిర్వహిస్తుందని ఆలిండియా ఆదివాసీ కాం గ్రెస్ వైస్ చైర్మన్, లంబాడి హక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు.
ద్వారక గోదావరి ఒడ్డున గంగాదేవి ఆలయంలో శుక్ర వారం పెద్దపేట, ద్వారక గ్రామానికి చెందిన గంగపుత్ర సొసైటీ ఆధ్వర్యంలో జోనాల జాతర నిర్వహించారు. మహిళలు ఇండ్లలో వండిన నైవేద్యంతో బోనం ఎత్తుకోని డప్పుచప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకుని బోనం సమర్పించారు.
కాసిపేట మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశా లలో పదో తరగతి చది విన జుమ్మిడి అంజన్న సైన్స్ ప్రదర్శనను జపాన్ దేశం ఆహ్వానించిందని వ్యాయామ ఉపాధ్యాయు డు రమేష్, ప్రధానోపాధ్యా యుడు నర్సింహాలు తెలి పారు.
(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో 15ఏళ్ల క్రితం ప్రారంభించిన జగన్నాథపూర్(పెద్దవాగు) ప్రాజెక్టు పనులు నత్తను మించిన నడకతో సాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో నీళ్లన్ని ప్రాణహిత పాలవుతున్నాయి.. బడ్జెట్లో ప్రతీఏటా నిధుల విడుదలలో ప్రభుత్వం మొండిచెయ్యి ఇస్తుండడంతో ఆసిఫాబాద్ జిల్లాలో రెండో మధ్యతరహా ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పెద్దవాగు పనులకు అతీగతి లేకుండా పోయింది.
ఆసిఫాబాద్ రూరల్, జూన్ 2: పార్లమెంట్లో బీజేపీ మద్దతుతోనే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావదినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా లను ఆవిష్కరించారు.
ఆసిఫాబాద్, జూన్ 2: జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం తెలం గాణ ఆవిర్భావ దినోత్సవ వేడు కల్లో భాగంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.
ఆసిఫాబాద్, జూన్ 2: రాష్ట్రఅవతరణ దశాబ్దిఉత్సవాల కార్యక్రమంలో జిల్లా అధికారులు ప్రొటోకాల్ను విస్మరించడం సరికాదని జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ కనక యాదవరావు, జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్రావు, అజయ్కుమార్, మార్కెట్కమిటీ చైర్మన్ గాదవేణిమల్లేష్, ఎంపీపీమల్లిఖార్జున్ అన్నారు.
ఆసిఫాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి బాటలు వేస్తున్నా రని ప్రభుత్వవిప్, ఎమ్మెల్సీ సుంకరిరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత్బోర్కడే అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఈ కేసును వీలైనంత త్వరగా చేధించాలని..
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు కేంద్రం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారుల బదిలీ విషయంలో మార్గదర్శకాలు సూచిస్తూ ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు లేఖలు రాసింది.
తెలంగాణ అభివృద్ధితో గుజరాత్ రాష్ట్రాన్ని పోల్చిచూద్దామా? అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy)కి మంత్రి జగదీష్రెడ్డి (Jagadish Reddy) సవాల్ విసిరారు.
ఢిల్లీలోని ఓ అపార్ట్మెంట్లో నివసించే తల్లీకూతుళ్ల మరణించి వారంరోజులు గడిచిపోయినా చుట్టుపక్కల వారికి తెలియలేదు. దుర్గంధం వ్యాపిస్తుండటంతో వారు ఇటీవల పోలీసులకు సమాచారం అందించగా ఈ దారుణం గురించి వెలుగులోకి వచ్చింది.
కొందరు పైకి బిడియ పడుతూ కనిపించినా.. సమయం వచ్చినప్పుడు వారిలోని టాలెంట్ను బయటపెడుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. చాలా మంది మహిళలు కూడా తమ టాలెంట్కి పదును పెట్టి వీడియోలు చేయడం కామన్ అయిపోయింది. ఇంకొందరు మహిళలు..
పరిమితికి మించి లగేజీని వెంట తెచ్చుకున్న విమానప్రయాణికురాలిని ముంబై విమానాశ్రయ సిబ్బంది అదనపు చార్జీలు చెల్లించమన్నారు. దీంతో, వాగ్వాదానికి దిగిన మహిళ తన బ్యాగులో బాంబు ఉందంటూ వారిని బెదిరించే ప్రయత్నం చేసింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఐదు పథకాలు ఈ ఏడాదిలోనే అమలు చేయాలని కేబినెట్లో నిర్ణయించింది. పథకాల అమలు తేదీలతో సహా ప్రకటించారు..
టీడీపీలో నెలకొన్న పరిస్థితులు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏం జరుగుతోంది..? ఫౌండేషన్ల పేరుతో జరుగుతున్న హడావుడి..? కోడెల శివరాం వ్యవహారం..? ఇలా అన్ని విషయాలపైనా...
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ప్రెస్ (Coromandel Express) రైలు ఢీకొట్టింది. స్టేషన్లో ఆగివున్న గూడ్స్ రైలును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఐదు పథకాలు ఈ ఏడాదిలోనే అమలు చేయాలని కేబినెట్లో నిర్ణయించింది. పథకాల అమలు తేదీలతో సహా ప్రకటించారు. సీఎం సిద్ధరామయ్య ప్రటకనపై కర్ణాటక ప్రజలు హర్షవ్యక్తం చేస్తున్నారు.
నైటీ డ్రెస్లో వచ్చి రాత్రి సమయంలో షట్టర్ తాళాలు పగులగొట్టి ఖరీదైన సెల్పోన్లను చోరీ చేసిన నిందితుడిని మహంకాళీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పిల్ల చేష్టలు చూడటానికి పైకి నవ్వు తెప్పించినా.. కొన్నిసార్లు వాటి వెనుక పెద్ద ప్రమాదమే పొంచి ఉంటుంది. తెలిసీ తెలీని వయసులో కొందరు పిల్లలు ఆటలు ఆడుకునే క్రమంలో ఉన్నట్టుండి ప్రమాదాలకు గురవుతుంటారు. సరదాగా మొదలుపెట్టినా చివరికి సీరియస్ అవుతుంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో ..
ఏపీ ప్రభుత్వానికి (AP Govt) జాతీయ మానవహక్కుల సంఘం (NHRC) నోటీసులిచ్చింది. అల్లూరి జిల్లా జాజులబండలో పాఠశాల లేకపోవడంపై సుమోటోగా స్వీకరించి నోటీసులిచ్చింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సెక్రటేరియట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అడిషనల్ సీపీ ట్రాఫిక్ జి. సుధీర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.
వారం రోజుల క్రితమే ఓ కుటుంబం కొత్త అద్దె ఇంట్లోకి దిగింది. కానీ, ఇంతలోనే మహిళ మరణించింది. భర్త, పిల్లల జాడ మాత్రం తెలియరాలేదు. గువహాటిలో గురువారం వెలుగు చూసిన ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఆరో అంతస్తు నుంచి కారు అద్దంపై పడ్డ పిల్లి. అయినా దానికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇది నిజంగా అద్భుతమని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రతి మనిషికీ ఏదో ఒక కోరిక ఉంటుంది. కోట్లు సంపాదించాలని, ఖరీదైన బంగ్లాలు, కార్లు కొనాలని, దేశ విదేశాలు తిరగాలని, ఇష్టపడ్డ వారినే పెళ్లి చేసుకోవాలని.. ఇలా అనేక కోరికలు ఉండడం సహజమే. అయితే వాటిని సాధించేందుకు కొందరు మాత్రమే కష్టపడుతుంటారు. మరికొందరు కేవలం..
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడో టీనేజర్. అతడు జీవితాంతం మంచానికే పరిమితమయ్యే అవకాశం ఉందని వైద్యులు తేల్చి చెప్పారు. కానీ, కుర్రాడు మాత్రం ధైర్యం కోల్పోలేదు. పట్టువదలకుండా ప్రయత్నించి మళ్లీ నడక నేర్చుకున్నాడు. చేతికర్ర సాయంతో నడుస్తున్న అతడి వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
రోజు రోజుకూ కుటుంబ విలువలు దిగజారిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ నానాటికీ సన్నగిల్లిపోతున్నాయి. మొబైల్ వాడడం
వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేసేస్తున్నాయి. ఆకర్షణో.. లేదంటే ప్రేమో.. ఇంకా లేదంటే కావాలనే ఇలా సంబంధాలు పెట్టుకుంటున్నారో తెలియదు గానీ.. చివరికి
95 ఏళ్ల వయసులోనూ పట్టెడన్నం కోసం పోరాటం కొనసాగిస్తున్న ఓ వృద్ధుడిని ఆదుకునేందుకు నెటిజన్లు ముందుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
పిల్లల సంక్షేమం కోసం తల్లి ఎంత కష్టాన్ని అయినా భరిస్తుంది. అదే పిల్లలకు చిన్న కష్టం వచ్చినా భరించలేదు. వారు పెరిగి పెద్దవారై.. సొంత కాళ్ల మీద నిలబడితే చూసి సంతోషిస్తుందే తప్ప.. వారి నుంచి ఏమీ ఆశించదు. అందుకే తల్లి ప్రేమను మించినది ఈ లోకంలో మరేదీ లేదు అని పెద్దలు అంటూ ఉంటారు. ఇప్పుడీ ప్రస్తావన..
సునీల్ కనుగోలు (Sunil Kanugolu) .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు ఓ రేంజ్లో వినిపిస్తోంది.. ఏ ఇద్దరు కలిసినా ఈయన గురించే చర్చించుకుంటున్నారు.. నిన్న, మొన్నటి వరకూ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే..
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల సంయుక్త సమావేశానికి సీఎం జగన్ చేసిన తొలి ప్రయత్నం ఫలించలేదు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయన్న సమాచారాన్ని ఇచ్చినందుకు వైవీని సీఎంను కలవలేదు.
ఏపీలో కొన్ని లోక్సభ (Lok Sabha) సీట్లపై బీజేపీ (BJP) ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి నుంచే బీజేపీ అనుకూల ప్రచారానికి తెర తీయాలని కాషాయ నేతలు నిర్ణయం తీసుకున్నారు.
నాటి, నేటి అభివృద్ధి పరిస్థితులను ప్రజలు భేరీజు వేసుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...ఆకలి పారద్రోలి దేశానికి అన్నం పెట్టే స్థితిలో నేడు నిలిచామన్నారు.
కొందరు కనీస అవగాహన కూడా లేకుండా చేసే పనులు.. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంటాయి. మరి కొందరు బస్సు, రైలు, విమానాల్లో తింగరి పనులు చేస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ..
తాను పట్టుకున్న పామే తనకు మృత్యు పాశంగా మారుతుందని స్నేక్ క్యాచర్ నరేశ్ (51) కలలో కూడా ఊహించి ఉండరు. స్నేక్ నరేశ్ గానే ఖ్యాతి గడించిన ఇతను 27 సంవత్సరాలుగా 40 వేలకు పైగా విష సర్పాలను పట్టుకుని సురక్షితంగా అడవులలోకి వదిలి పెడుతూ వచ్చాడు.
అనుకున్నదొక్కటి... అయినది ఇంకొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. ఈ పాట ఎప్పుడైనా విన్నారా? టాలీవుడ్లో మంచి పాపులర్ అయిన సాంగ్. కొన్ని సార్లు మనం ఒకటి తలిస్తే..
బాబాయ్ వైఎస్ వివేకా హంతకులకు అండగా ఉన్న సీఎం జగన్ రెడ్డికి క్రెడిబులిటి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. ఊరికో హామీ ఇచ్చి ప్రజల నెత్తిన టోపీ పెట్టినోడు జగన్ రెడ్డి అని విమర్శించారు.
వివాహానికి ముందు, తర్వాత జరిగే వింత వింత ఘటనలకు సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ముందు వధూవరులకు ఫ్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ నిర్వహించడం ప్రస్తుతం సర్వసాధారణంగా మారింది. ఈ సందర్భంగా సినిమా సీన్లను తలపించేలా మంచి మంచి లొకేషన్లను ఎంచుకుంటుంటారు. కొందరైతే..
హైదరాబాద్: టీటీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. బెయిల్పై కౌంటర్ దాఖలు చేయాలని..
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ్మినేని సీతారాం చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.
హైదరాబాద్లోని సనత్నగర్కు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి
అగ్రరాజ్యం అమెరికాలో ప్రతియేటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ' పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల బాలుడు దేవ్ షా విజేతగా నిలిచాడు. 'PSAMMOPHILE' (శామాఫైల్) అనే పదానికి స్పెల్లింగ్ చెప్పిన దేవ్.. టైటిల్ విన్నర్గా నిలిచాడు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. త్వరలో రూ. 12వేల కోట్లకుపైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ పూర్తి సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఘంటాపథంగా చెప్పడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది.
డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల్లో నుంచి తొలగించి ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) మళ్లీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో నుంచి
అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజ్భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా గవర్నర్ రాజ్భవన్లో కేక్ కట్ చేశారు. అక్కడ నృత్యకారులతో కలిసి గవర్నర్ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.
అనంతపురం: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇవాళ ఘనంగా చేసుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దురదృష్ట దినోత్సవం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై ప్రొద్దుటూరులో వైసీపీ రౌడీ మూకల దాడి అమానుషమని పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమా మండిపడ్డారు.
మెదక్ జిల్లా: మెదక్ కలెక్టరేట్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతీయ జెండా అవిష్కరణతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేడుకలు ప్రారంభించారు.
రాజద్రోహాన్ని నేరంగా పరిగణించడం కొనసాగించాలని, అంతేకాకుండా శిక్షా కాలాన్ని మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని, అయితే కొన్ని సవరణలు అవసరమని శాసన పరిశీలన సంఘం
భారత సంతతికి చెందిన భద్రేష్ పటేల్ను (Bhadresh Patel) అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Federal Bureau of Investigation) తన మోస్ట్ వాంటెడ్ జాబితాలోకి చేర్చింది.
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో అమరవీరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అమరావతి: ప్రొద్దుటూరులో యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దశాబ్ది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో హరీష్రావు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. నగరంలో వైయస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా –2 కార్యక్రమంలో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
హైదరాబాద్: కేంద్ర సాంస్కృతిక శాఖ తరఫున గోల్కండ (Golconda) కోటలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి కిషన్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అమరావతి: యువనేత నారా లోకేష్పై కోడి గుడ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోడి గుడ్లు విసరడం..
హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. 9 ఏళ్లు పూర్తిచేసుకుని పదో వసంతంలోకి తెలంగాణ అడుగుపెట్టింది.
ప్రవాసీయులకు విమాన ఛార్జీల భారం తగ్గించేందుకు కేరళ ప్రభుత్వం గల్ఫ్కు నేరుగా నౌకాయాన సర్వీసును ప్రారంభించే యోచనలో ఉంది. ఇందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఇటీవల జరిగిన ఓ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది.
సింగపూర్లో పనిచేస్తున్న ఓ భారతీయుడికి అదృష్టం అనూహ్యంగా కలిసొచ్చింది. తాను పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం ఇటీవల నిర్వహించిన ఓ సరదా ఆటల పోటీలో గెలిచిన అతడు సుమారు 14 వేల డాలర్లు గెలుచుకున్నాడు.
ఎక్సైజ్ చట్టం, ఇతర సాధారణ కేసులు నమోదైనప్పుడు పీడీ యాక్ట్ను ప్రయోగించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రజా జీవనానికి విఘాతం కలిగించేలా చర్యలు ఉన్నప్పుడే
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు ఇతర ఖైదీల్లానే ములాఖత్, టెలిఫోన్, క్యాంటీన్ సౌకర్యాలు కల్పిస్తున్నామని చంచల్గూడ జైలు పర్యవేక్షణాధికారి తెలిపారు.
తనపై కుట్రలు జరుగుతున్నాయని, వాటిని నిరోధించాలని ముఖ్యమంత్రి జగన్ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ అంశాన్ని తాను చూసుకుంటానని ఆయనకు సీఎం సర్దిచెప్పారు. గురువారం
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల పెంపుదలపై నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు డిమాండ్ చేశారు. గురువారం టీడీపీ జాతీయ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం–విజయవాడ–శంషాబాద్, విశాఖపట్నం–విజయవాడ–
అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లు వ్యవసాయ యాంత్రీకరణను తీవ్రనిర్లక్ష్యం చేసిన జగన్ సర్కార్.. రైతుల నుంచి వచ్చిన డిమాండ్తో నిరుడు వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని చేపట్టింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నడిబొడ్డున ఆర్అండ్బీకి రెండెకరాల స్థలం ఉంది. మార్కెట్ విలువ ప్రకారం దాని ధర దాదాపు రూ.100 కోట్లు. దీనిపై అధికార పార్టీ నేతల కన్ను
మానసిక స్థితి సరిగాలేని ఓ వ్యక్తి నల్లపూసల దండ మింగేశాడు. మూడు నెలలపాటు అలాగే తిరిగాడు. ఇటీవల కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరడంతో అసలు విషయం గుర్తించిన వైద్యులు ఎలాంటి ఆపరేషన్
ఆంధ్రప్రదేశ్ పాల సేకరణ (రైతుల రక్షణ), పాల భద్రతా ప్రమాణాల చట్టం–2023 జూన్ 1 నుంచి అమలులోకి తెస్తూ ప్రభుత్వం గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
రైతు భరోసా చెల్లింపులు, ధాన్యం కొనుగోళ్లలో జరిగిన దోపిడీని త్వరలోనే ప్రజల ముందు పెడతామని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
వాణిజ్య పన్నుల శాఖలో నలుగురు ఉద్యోగుల అరెస్టు తర్వాత టార్గెట్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణే! డీలర్లు, ఏజెన్సీలు, ఆడిటర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు
ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర దీర్ఘకాల అపరిష్కృత సమస్యలపై ఇప్పటి వరకు స్పష్టతనివ్వకుండా దోబూచులాడుతున్న సర్కారు రూటు మార్చింది. ఉద్యోగ సంఘాలు కోరినట్టుగా లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వటానికి కూడా ససేమిరా అన్న సర్కార్ ..
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడుతుందని ప్రజలు భావిస్తున్నారని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, 11వ పీఆర్సీలోని అన్ని అంశాలు, సీపీఎస్ రద్దు, తమకు రావాల్సిన, ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక, ఆర్థికేతర
మన శరీరంలో ఉండే మంచి కొవ్వు.. క్యాలరీలను కరిగించి ఉష్ణోగ్రతగా మార్చి ఊబకాయంతో పోరాడడంలో ప్రధానపాత్ర పోషించే కీలక ప్రొటీన్ ఆకృతిని శాస్త్రజ్ఞులు గుర్తించారు.
ఈఎస్ఐ పేరుతో మందులు కొనుగోలు చేసి...వాటిని మార్కెట్లో అమ్ముకుని కోట్లు కొల్లగొట్టిన వ్యవహారం రాష్ట్రమంతటా కలకలం రేపుతోంది. ఇదే కుంభకోణంలోని మరోకోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఉండాల్సిన మందులు మార్కెట్కు ఎలా చేరాయని
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అప్రమత్తంగా ఉండి వాటికి సన్నద్ధం కావాలని తమ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులను టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. గురువారమిక్కడ తన నివాసంలో ఐదు నియోజకవర్గ
పోలవరం ప్రాజెక్టు ‘వాయిదాల వలయం’లో చిక్కుకుంది. ప్రాజెక్టు పూర్తి లక్ష్యాన్ని జగన్ సర్కారు ఏటేటా పొడిగించుకుంటూ పోతోంది. మొన్నటిదాకా 2024 జూన్ నాటికి పూర్తి చేస్తామని చెబుతూ వచ్చి.. ఇప్పుడు 2025 జూన్కు
పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదు వికెట్లతో చెలరేగాడు. దాంతో ఇంగ్లండ్తో గురువారం ఇక్కడ ప్రారంభమైన ఏకైక టెస్ట్లో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆలౌటైంది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ నుంచి స్టీవ్ స్మిత్, భారత్ నుంచి విరాట్ కోహ్లీ కీలకంగా వ్యవహరిస్తారని మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. ‘ఈ ఇద్దరూ నాలుగో నెంబర్లోనే బరిలోకి దిగుతారు.
భారత్తో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టు సన్నాహకాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఓవల్ మైదానంలో వారి గత ప్రదర్శన ఆందోళనపరుస్తోంది.
సీపీఎస్ రద్దు హామీపై ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ అంశంలో ఉద్యోగులు గత రెండేళ్లుగా ప్రభుత్వంపై వ్యతిరేకతను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ పలు రకాల పోరాటాలు చేశారు. ప్రజాప్రతినిధులను కలిశారు.
రాయలసీమలో గాలివాన బీభత్సం సృష్టించింది. కర్నూలు, నంద్యాల, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో గురువారం భారీవర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పిడుగు పడి నలుగురు మృతిచెందగా, తిరుపతిలో చెట్టుకూలి ఓ వైద్యుడు దుర్మరణం పాలయ్యారు.
రైతు భరోసా విషయంలో జగన్ ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తోంది! తాను ఇచ్చిన హామీలో సగం మాత్రమే నెరవేరుస్తూ.. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకాన్ని తన పథకానికి జత చేసుకుని పబ్బం గడుపుకొంటోంది!. పైగా ఈ సాయం విషయంలో తన ప్రకటనల్లో ఎక్కడా ..
ఇది బకాసురుడికి మించిన ‘కాసుల’ ఆకలి! ఎవరెస్టును సైతం మించిన అప్పుల కొండ! వచ్చింది వచ్చినట్లు... తెచ్చింది తెచ్చినట్లు మింగేయడమే! అలాగని... ఏదైనా భారీ పథకం అమలు చేశారా...
విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించాలని అనుకుంటున్నవారికి ఓ శుభవార్త. దాదాపు నాలుగు గంటల పాటు జరిగే జీఆర్ఈ(గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్) పరీక్ష ఇకపై రెండు గంటల్లోపే ముగియనుంది.
పురపాలికల్లో వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో ముందంజలో నిలిచినందుకుగానూ తెలంగాణకుజాతీయ అవార్డు దక్కింది. దేశంలోని వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్రం ‘పీఎం స్వనిధి’ పథకాన్ని ప్రారంభించింది.
సికింద్రాబాద్లోని రక్షణ శాఖ పీఆర్వో(ప్రజా సంబంధాల అధికారి)గా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీ్స(ఐఐఎస్) అధికారి శివ హరినాయక్ ఎమ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
డిస్కమ్ల ఆర్థిక నష్టాల ప్రభావం సింగరేణిపైనా పడుతోంది. 1,200 మెగావాట్ల థర్మల్ ప్లాంటుతో పాటు 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును సింగరేణి సంస్థ డిస్కమ్లకు అమ్ముతోంది.
రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2023-24)లో అందించే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన మెనూ ఖరారైంది. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాల నిధులతో ఈ పథకాన్ని అమలు పరుస్తున్న విషయం తెలిసిందే.
టీఎ్సపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై దర్యాప్తు పూర్తికాకముందే.. హడావిడిగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించడంపై హైకోర్టులో భారీగా పిటిషన్లు దాఖలవుతున్నాయి.
ఇస్లాం ఎప్పుడూ ప్రమాదంలో పడదని, బీజేపీ ‘హిందూత్వ ఎజెండా’ కారణంగా ప్రమాదంలో పడ్డదల్లా దేశం, రాజ్యాంగం, సామాజిక సంబంధాలు అని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
తెలంగాణలో తమకెవరూ పోటీ లేరని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు మరుగుజ్జు పార్టీలని ఎద్దేవా చేశారు.
డీఫాల్ట్ ముప్పు నుంచి అమెరికా ఎట్టకేలకు బయటపడింది. అప్పుల పరిమితి పెంచేందుకు. కొన్ని రకాల బడ్జెట్లలో కోత పెట్టడానికి ఉద్దేశించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ బుధవారం రాత్రి పొద్దుపోయాక ఆమోదించింది.
మన శరీరంలో ఉండే మంచి కొవ్వు.. క్యాలరీలను కరిగించి ఉష్ణోగ్రతగా మార్చి ఊబకాయంతో పోరాడడంలో ప్రధానపాత్ర పోషించే కీలక ప్రొటీన్ ఆకృతిని శాస్త్రజ్ఞులు గుర్తించారు.
ఆప్ నేత సిసోడియా(51)ను పోలీసులు కోర్టు ఆవరణలో బలవంతంగా నెట్టిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని గురువారం ప్రత్యేక కోర్టు సంబంధిత అధికార్లను ఆదేశించింది.
డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల్లో నుంచి తొలగించి ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) మళ్లీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు ఇతర ఖైదీల్లానే ములాఖత్, టెలిఫోన్, క్యాంటీన్ సౌకర్యాలు కల్పిస్తున్నామని చంచల్గూడ జైలు పర్యవేక్షణాధికారి తెలిపారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి స్వగ్రామానికి తిరిగొస్తుండగా శ్రీకాళహిస్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మహబూబాబాద్ జిల్లాలోని ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు.
కృష్ణా నదిలో తెలుగు రాష్ట్రాల నీటి వాటాను తేల్చడానికి వీలుగా కేంద్ర అపెక్స్ కౌన్సిల్కు లేఖ రాయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)ని తెలంగాణ కోరింది.
తెలంగాణ ఉద్యమం అనగానే మీకెవరు గుర్తుకొస్తారు!? ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్! శాంతియుతంగా, అద్భుత సమన్వయంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రొఫెసర్ కోదండరామ్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ.. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం తాము పోషించిన పాత్రను చెప్పుకుంటూ పోటాపోటీగా కార్యక్రమాలను చేపడుతున్నాయి.
డిస్కమ్ల ఆర్థిక నష్టాల ప్రభావం సింగరేణిపైనా పడుతోంది. 1,200 మెగావాట్ల థర్మల్ ప్లాంటుతో పాటు 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును సింగరేణి సంస్థ డిస్కమ్లకు అమ్ముతోంది.
రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2023-24)లో అందించే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన మెనూ ఖరారైంది. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాల నిధులతో ఈ పథకాన్ని అమలు పరుస్తున్న విషయం తెలిసిందే.
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎంగా ఉన్న కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్నారు.. కానీ ఇప్పటి వరకు ఏమీ చేయలేదు.
సికింద్రాబాద్లోని రక్షణ శాఖ పీఆర్వో(ప్రజా సంబంధాల అధికారి)గా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీ్స(ఐఐఎస్) అధికారి శివ హరినాయక్ ఎమ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
కృష్ణా నదిలో తెలుగు రాష్ట్రాల నీటి వాటాను తేల్చడానికి వీలుగా కేంద్ర అపెక్స్ కౌన్సిల్కు లేఖ రాయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)ని తెలంగాణ కోరింది.
రాష్ట్రంలోని అర్చకులకు గౌరవభృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గురువారం స్పందించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ నెలలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతల పర్యటనలు వేర్వేరు ప్రాంతాల్లో సాగనున్నాయి.