Hyderabad: హైదరాబాద్లో విచిత్ర కేసు వెలుగు చూసింది. తన భార్య(Wife and Husband) నుంచి విడాకులు(Divorce) ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి చెరువులోకి దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డైవర్స్కి ప్రధాన కారణంగా.. తన భార్య తనను కొడుతోందని సదరు వ్యక్తి చెబుతున్నాడు.
Telangana: బీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే.. ఆయనతో చాలా సేపటి వరకు చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ కాంగ్రెస్లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆరోగ్యకరమైన, శక్తివంతమైన, చురుకైన ఆలోచనలు, తెలివి తేటలు, భావోద్వేగాలను పెంచే మెదడు ఆరోగ్యంలో శ్రద్ధ కూడా చాలా అవసరం. దీనికి మెదుడు ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్కి బై చెప్పి, సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి.
మంత్రి రోజా నామినేషన్ అంటే ఎలా ఉంటుంది? దుమ్ము లేచిపోతుందో లేదో కానీ లిక్కర్ మాత్రం పొంగి పొర్లుతోంది. పుత్తూరులో భారీగా లిక్కర్ డంప్ చేయడం జరిగింది. సుమారు 250 కేసుల మద్యాన్ని ఒక ప్రైవేటు కళాశాలలో వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు డంప్ చేశారు. రాత్రి ఒంటి గంటకు కళాశాల నుంచి మద్యం తరలిస్తూ పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సమీప బంధువు పట్టుబడ్డాడు.
పశ్చిమ బెంగాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికలు ( Lok Sabha Elections 2024 ) జరుగుతున్న తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు చోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలతో బెంగాల్ రణరంగాన్ని తలపిస్తోంది.
స్థానిక చేపాక్కంలోని క్రికెట్ మైదానంలో జరుగనున్న ఐపీఎల్ మ్యాచ్(IPL match) టిక్కెట్ల విక్రయాలు ఈ నెల 20వ తేది ఉదయం 10.40 గంటలకు ప్రారంభమవుతుందని చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
కోవై లోక్సభ నియోకవర్గంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 10 గంటల తరువాత ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ అన్నామలై(State Chief Annamalai)పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. ఎన్నికల్లో ప్రచారం, కూటమితో కలిసి జనంలోకి వెళ్లే అంశాలపై నేతలకు అగ్ర నాయకత్వం నిర్దేశించింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, ఎన్నికల మేనెజ్ మెంట్ కమిటీతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. కడలూరు(Kadaluru) జిల్లా ముల్లిపల్లం ప్రాంతానికి చెందిన దురై రామలింగం అనే బీజేపీ(BJP) కార్యకర్త తన ఎడమ చేతి చూపుడు వేలును కత్తితో కోసుకున్నాడు.
గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం తారస్థాయికి చేరుకున్నాయి. గత వారం ఇరాన్ చేసిన డ్రోన్, మిసైల్ దాడులకు తాజాగా ఇజ్రాయెల్ కూడా ప్రతి స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ నగరమైన ఇస్పాహన్ గగనతలంపై భారీ పేలుళ్లు సంభవించినట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేయాలని, విద్వేషాలను ఓడించాలని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) పిలుపునిచ్చారు. ఇందు కోసం దేశవ్యాప్తంగా ప్రేమ దుకాణాలు తెరవాలని కోరారు.
నేడు ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు 34వ మ్యాచ్ మొదలు కానుంది. ఈ కీలక మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియం(Ekana Cricket Stadium)లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లలో ఏ టీం ఎక్కువగా గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. న్నికలకు కొద్ది రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన అభ్యర్థుల తరపున వారి కుటుంబసభ్యులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. భర్త కోసం భార్య, తండ్రి కోసం కొడుకు, అన్న కోసం తమ్ముడు ఇలా అభ్యర్థుల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ...
వేసవికాలం నేపథ్యంలో తెలంగాణ టూరిజం(Telangana Tourism) శాఖ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇందులో భాగంగా పౌర్ణమిని పురస్కరించుకుని ఏప్రిల్ 21, మే 20, జూన్ 19న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam) యాత్రకు స్పెషల్ టూర్ను సిద్ధం చేసింది.
ఎవరైనా విదేశాల నుంచి వస్తుంటే ఫారిన్ లిక్కర్ బాటిల్ తీసుకురమ్మని అడిగే వారు చాలా మంది ఉంటారు. అయితే అదంతా గతం. ప్రస్తుతం మన దేశంలో తయారయ్యే విస్కీ అంటే ఫారినర్లు ఎంతో ఇష్టపడుతున్నారు. ఇప్పటికే మన దేశానికి చెందిన పలు రకాల బ్రాండ్లు ఫారినర్ల మనసులను దోచుకున్నాయి.
Iran vs Israel War: ఇజ్రాయెల్, ఇరాన్ వార్ మరింత ముదిరింది. ఇరాన్(Iran) దాడి తరువాత సైలెంట్గా ఉన్న ఇజ్రాయెల్(Israel).. ఇప్పుడు వరుస క్షిపణుల(Missiles) దాడితో రెచ్చిపోయింది. ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ క్షిపణులను ప్రయోగించింది. శుక్రవారం ఉదయం సమయంలో ఇరాన్లో భారీ పెలుళ్లు ..
2024 లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తొలి దశ పోలింగ్ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది.
ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్(Mylardevpally Police Station) పరిధిలో జరిగింది. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప(Kachiguda Railway Inspector Ellappa) తెలిపిన వివరాల ప్రకారం..
Andhrapradesh: మరికొద్దిరోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అధికార పార్టీ, టీడీపీ అభ్యర్థులు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, ముఖ్యనేతలు బయటకు అడుగులు వేస్తున్నారు.
విధుల్లో నిర్లక్ష్యానికి ఇకపై మూల్యం చెల్లించక తప్పదని పోలీసు శాఖ(Police Department) ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో క్రమశిక్షణ చర్యల విషయంలో పెద్దగా చూసీ చూడనట్లు వ్యవహరించినా.. కొంతకాలంగా పోలీసు శాఖకు మచ్చతెచ్చేలా సిబ్బంది ఎలాంటి చిన్న పొరపాటు చేసినా..
శ్రీరాముని జన్మదినోత్సవం రోజున ఆ బాలరామునికి జరిగిన సూర్య తిలకం వేడుక మీద సర్వత్రా చర్చ నెలకొంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యతిలకం వేడుక వెనుక ఉన్న నిజమిదే..
భారీ వర్షాలు యూఏఈని(UAE) అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఈ వర్షాల(Heavy Rains) కారణంగా ప్రభావితమైన భారతీయుల(Indians) సహాయార్ధం దుబాయ్లోని(Dubai) భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.
తమిళనాడు బీజేపీ అధ్యక్షులు, కోయంబత్తూరు అభ్యర్థి కె. అన్నామలై లోక్సభ ఎన్నికల తొలి విడతలో ఓటు వేసిన అనంతరం ఓటర్లను ప్రభావితం చేసేందుకు కోయంబత్తూరులో డీఎంకే, ఏఐఏడీఎంకే రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేశాయని ఆరోపించారు. కరూర్లోని ఉత్తుపట్టిలోని పోలింగ్ బూత్లో అన్నామలై ఓటు వేశారు.
తాను ప్రజలతోనే ఉంటానని... ప్రజల కోసమే కొట్లాడతానని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి(Konda Visveshwar Reddy) అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ జిల్లాకు వస్తున్నారు. ఐదు రోజుల కిందట విజయనగరం, నెల్లిమర్ల రావాల్సి ఉండగా పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఈ నెల 23న పర్యటన ఖరారైంది. ఇదిలా ఉండగా అంతకుముందు ఈ నెల 21న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా శృంగవరపుకోట వస్తున్నారు
తాను అద్దెకు ఉంటున్న భవనంలోని మరో పోర్షన్లో అద్దెకు ఉంటున్న వివాహిత పట్ల ఓ ప్రభుత్వ అధికారి(Government Employee) కొన్నాళ్లుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అతడిని ఆమె గట్టిగా హెచ్చరించినా బుద్ధి మార్చుకోకపోగా మరింత రెచ్చిపోయి అసభ్యకరంగా సైగలు చేశాడు. విషయాన్ని బాధితురాలు తన భర్తకు..
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) శుక్రవారం (ఏప్రిల్ 19న) షార్ప్ కరెక్షన్ కనిపించింది. మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తత, దేశంలో లోక్సభ ఎన్నికలు సహా పలు అంశాల ఒత్తిడుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే పెద్ద ఎత్తున నష్టపోయారు.
ఓ చోరీ కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ ఎస్ఐ, కానిస్టేబుల్, సీసీటెక్నీషియన్, మరో ఘటనలో ఎల్ఆర్ఎస్(LRS) కోసం లంచం(Bribe) తీసుకుంటూ టౌన్ప్లానింగ్ సూపర్ వైజర్ ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. భద్రాచలంలో(Bhadrachalam) ఈనెల 12న పాత మార్కెట్ గోడౌన్లో మర్రి సాయితేజ, మరో ఇద్దరు మిత్రులతో కలిసి నాలుగు చెక్కర బ్యాగులను దొంగతనం చేశాడు. స్టేషన్లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ..
కుమారుడిని చూడకుండా ఓ తల్లి ఎన్ని రోజులని ఉండగలదు? ఆ తల్లి ఏకంగా మూడున్నరేళ్లు కొడుకును కనీసం చూడలేదు. భర్తతో గొడవపడి, కుమారుడిని కట్టుకున్నోడి వద్దే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె అడిగినప్పుడల్లా... ‘కొడుకు బాగున్నాడు’ అని చెబుతూ వచ్చాడా భర్త!! విషయం ఏమిటంటే.. ఓ నాటు వైద్యుడి మందుల కారణంగా ఆ బాలుడు ఈ లోకాన్ని వీడి మూడేళ్లు దాటిపోయింది. ఈ ఘోరం కన్నతండ్రిగా తనకు తెలిసినా కూడా అతడు భార్యకు చెప్పలేదు. పైగా...
సీఎం జగన్కు సొంత జిల్లా కడపలోనే బొమ్మ కనిపిస్తోంది. చెల్లెళ్లు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం ఆయన్ను ఇరకాటంలో పడేసింది. గత ఎన్నికల్లో విజయానికి వాడుకున్న చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. ఇప్పుడూ ప్రధానాంశంగా మారింది. ఈ హత్య కేసులో జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఆయన తండ్రి ప్రమేయం ఉందని సీబీఐ అభియోగాలు మోపడం.. వారికి జగన్ అండగా నిలవడం..
Telangana: చిలుకూరు బాలాజీ టెంపుల్కు భక్తులు క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీనివాసుడి ఆలయానికి తరలివెళ్తున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే రోజూ కంటే కూడా వీకెండ్స్, సెలవుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే చిలూకూరు బాలాజీ టెంపల్కు ఈరోజు (శుక్రవారం) భారీగా భక్తులు ఎందుకు తరలుతున్నారు.
దేశంలో 2024 లోక్సభ ఎన్నికల మొదటి దశ(Lok Sabha Election 2024) ఓటింగ్ ఈరోజు(ఏప్రిల్ 19న) నుంచి మొదలైంది. ఈ దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్(voting) ఉదయం 7 గంటలకు మొదలు కాగా ఇది సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
చెన్నై: కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వేలూరు ప్రజలతో మమేకం అవుతున్న ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావటంతో పక్కనే ఉన్న వాలంటీర్లు ఆసుపత్రికి తరలించారు.
దేశంలో గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతున్న బంగారం(gold) ధరలకు బ్రేక్ పడింది. నిన్నటి నుంచి పుత్తడి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 19న) హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.10 తగ్గింది.
నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తం సుడిగాలి పర్యటన చేయనున్నారు. మిషన్ 15 రీచ్ అయ్యేలా టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఎన్నికలను పూర్తిగా రేవంత్ తన భుజాలపై వేసుకున్నారు. తమ ప్రభుత్వ పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అని తెలిపారు. నేటి నుంచి ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. నేటి నుంచి మే 11 వరకూ 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 50 సభలు, ర్యాలీలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
కుటుంబసభ్యులకు టిఫిన్ తీసుకురావడానికి బైక్పై వెళ్తున్న ఓ బీటెక్ స్టూడెంట్(B.Tech student)ని ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
‘‘దేశంలో విపక్షాలు ఉంటే నా జేబులో ఉండాలి లేదంటే జైలులో ఉండాలి అన్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తీరు ఉంది. గతంలో పండుగలకు నేతలు ఒకరి దగ్గరకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకొనేవారు. మోదీ వచ్చాక విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పరిస్థితి లేకుండా చేశారు’’ అని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు.
కర్నూలు జిల్లా: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం నుంచి కర్నూలు జిల్లాలో న్యాయ యాత్ర చేయనున్నారు. ఆలూరులో ఉదయం పది గంటలకు ఆమె కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఆదోనిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదానికి సుప్రీంకోర్టు(Supreme Court Of India) ముగింపు పలికింది. భూపాలపల్లి(Bhupalpally) జిల్లా కేంద్రంలోని కొంపల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 171లో ఉన్న 106.34 ఎకరాల భూమి రాష్ట్ర అటవీశాఖకే చెందుతుందని తీర్పు చెప్పింది.
గత ప్రభుత్వ హయాంలో కొందరు పోలీసులు(Telangana Police) గూండాలుగా వ్యవహరించిన ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు(Radha Kishan Rao).. ఓ హెల్త్కేర్ సంస్థ యజమాని నుంచి బలవంతంగా ఇతరుల పేరిట షేర్లను మార్పిడీ చేయించగా.. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) తలకొండపల్లి మండలంలో..
హైదరాబాద్(Hyderabad) నగరంలోని నాలాలు, చెరువుల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసేందుకు స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం రేవంత్రెడ్డిని(CM Revanth Reddy) కోరుతూ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి(Chada Venkat Reddy) గురువారం లేఖ రాశారు.
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల మృతదేహాలు చల్లగరిగ గ్రామానికి చేరుకున్నాయి. మూడు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో సుధాకర్ దంపతులు చనిపోయారు. సుధాకర్ దంపతుల చివరిచూపు కోసం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు.
శైలం(Srisailam) ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ)(SLBC) ప్రాజెక్టును బీఆర్ఎస్(BRS) హయాంలో ప్రాధాన్యం లేని జాబితాలో చేర్చలేదని మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్న గత పదేళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్(సొరంగం)ను 11.48 కిలోమీటర్ల మేర..
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12 నుంచి 14 లోక్ సభ సీట్టు వస్తాయిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్(Danam Nagender) అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని(Kaleswar Project) మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుకు గల కారణాలను అన్వేషిండానికి వీలుగా బ్యారేజీ దిగువ భాగంలోనూ సాంకేతిక పరీక్షలు(Technical Tests) నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బ్యారేజీల్లోని అన్ని బ్లాకుల్లో..
ఎక్సైజ్ శాఖలో(Excise Department) బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సీరియస్ అయ్యారు. బదిలీల సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఆదేశాలను ఎందుకు పాటించలేదని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ను..
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)(SLBC) టన్నెల్ ప్రాజెక్టు(Tunnel Project) పనులను వచ్చే నెల నుంచి పట్టాల మీదికి ఎక్కించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఔట్లెట్ వైపు ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)లో(TBM) బేరింగులు పాడైపోవడంతో..
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా వైసీపీ నేతలు, అభ్యర్థులకు అవేమీ పట్టడం లేదు. తాము చేయాలనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. తాజాగా పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళిపై చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంబటి మురళిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పొన్నూరు మండలం ములుకుదురులో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
కరీంనగర్: విపక్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బోగస్ గాళ్ళు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. ఐదు నెలల కాంగ్రెస్ సర్కార్కు శాపనార్ధాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు మీకు మాత్రమే దేవుడా?.. రాముని పేరు లేకుండా ఓట్లు అడగలేరా అని ప్రశ్నించారు.
పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో అయోమయం చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ను నియోజకవర్గ ఆర్వోకు ఇవ్వాలని ఆదేశాలిచ్చినా.. చాలా చోట్ల ఆర్వోలు తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు. ఫాం-12 ఎవరికి ఇవ్వాలో తెలియక ఉద్యోగుల్లో అయోమయం చోటు చేసుకుంది. ఈ నెల 22తో పోస్టల్ బ్యాలెట్ గడువు ముగియనుంది..
కర్నూలు జిల్లా: ప్రజాగళం యాత్రంలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కర్నూలు జిల్లా, ఆలూరులో పర్యటించనున్నారు. ఆలూరు అంబేద్కర్ సెంటర్లో సాయంత్రం మూడు గంటలకు ప్రజాగళం సభలో పాల్గొంటారు.
‘విద్యావాన గుణీ అతి చాతుర ... రామకాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునీవేకో రసియా... రామలఖన సీతా మనబసియా’... అనే చరణంలో వర్ణించినట్టు హనుమంతుడు మిక్కిలి శక్తిమంతుడు, వివేకవంతుడు అయినప్పటికీ...
జీవితంలో ఎన్నో కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు ఎదురవుతాయి. వాటిని మనం ఎలా తట్టుకోగలమనేదే ప్రధానం. మనం చేసే కర్మలు, ఇతరుల కర్మలు మనకు సంతోషాన్నో లేదా దుఃఖాన్నో ఇస్తాయనే...
పూర్వం రాజగృహ అనే పట్టణంలో లోహకురుడనే దొంగ ఉండేవాడు. అతను చాలా క్రూరుడిగా, ప్రమాదకరమైనవాడిగా పేరు పొందాడు. లోహకురుడి కొడుకు రోహిణేయుడు. తండ్రిని మించిన తెలివితేటలు, ధైర్యం...
‘తల్లితండ్రులను సేవించడమే ఉత్తమ గతులకు మార్గం’ అని ఇస్లాం ధర్మం చెబుతోంది. దివ్య గ్రంథాలు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.ఒక సందర్భంలో దైవ ప్రవక్త మహమ్మద్ చెప్పిన కథ ఇది...
అది గలలియా నదీతీరంలోని ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో వివాహం జరుగుతోంది. పెళ్ళివారి ఆహ్వానం మేరకు తల్లి మరియతో పాటు ఏసు క్రీస్తు కూడా వెళ్ళాడు. వేడుకలకు హాజరయ్యే...
పద్దెనిమిదవ సార్వత్రక ఎన్నికల ఆరంభ దశలో ప్రతిపక్ష ఇండియా కూటమికి అనేక అనుకూలతలు ఉన్నాయి. వాటి నుంచి అది ప్రయోజనం పొందనున్నది. దేశంలోని దాదాపు ఐదో వంతు...
తమిళనాడులోని 39 లోక్సభ నియోజకవర్గాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలో 6.23 కోట్ల మంది ఓటర్లుండగా, వారి కోసం 68,321 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 77 మంది మహిళా అభ్యర్థులు, 873 మంది పురుష అభ్యర్థులు కలిపి మొత్తం 950 మంది బరిలో
గత దశాబ్దకాలంగా మోదీ పాలనలో ఆదాయ అసమానతలు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా పేదరికం, నిరుద్యోగం, ఉపాధి కొరత, ధరల పెరుగుదల తీవ్రంగా ఉన్నాయి. దేశంలో దశాబ్దకాలంలో...
సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి అంకానికి తెరలేవనుంది. మొత్తం ఏడు దశల పోలింగ్కు గాను శుక్రవారం మొదటి విడత జరుగనుంది. 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 వరకు
భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. గురువారం పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలు దాటాయి. ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి, మంచిర్యాల జిల్లా
రాజకీయాల్లో రాణించాలంటే.. ఓ గాడ్ ఫాదర్ ఉండాలంటారు. ఆ గాడ్ ఫాదర్.. సొంత తండ్రే అయితే? ఇక ఆ వారసులకు తిరుగుండదు. ఇందుకు గతంలో చాలా ఉదాహరణలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల సమరంలో
కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులైనా చోటుచేసుకోవచ్చని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్
వార్ రుక్వాదీ పాపా, ఔర్ ఫిర్ హమారీ బస్ నికాలీ పాపా...! అని ఓ విద్యార్థిని ఎంతో ఉద్వేగంతో తన తల్లిదండ్రులకు చెబుతున్న ఓ విడియో అడ్వర్టయిజ్మెంట్...
‘‘దేశంలో విపక్షాలు ఉంటే నా జేబులో ఉండాలి లేదంటే జైలులో ఉండాలి అన్నట్లు ప్రధాని మోదీ తీరు ఉంది. గతంలో పండుగలకు నేతలు ఒకరి దగ్గరకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకొనేవారు. మోదీ వచ్చాక విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పరిస్థితి లేకుండా చేశారు’’
పార్లమెంటు ఎన్నికలకు తొలిరోజే నామినేషన్ల జాతర సాగింది. లోక్సభ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వగా తొలిరోజే మొత్తం 48 దాఖలయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు భారీ ర్యాలీలు,
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై 40 సార్లు లేఖలు రాసినా స్పందన లేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లభించలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర సర్కారు సహకారం
రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లలో కాంగ్రె్సను గెలిపించుకోవాలనే లక్ష్యంతో ఉన్న సీఎం రేవంత్రెడ్డి.. అందుకోసం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసే
దక్షిణాది రాష్ట్రాల్లోని 130 లోక్సభ స్థానాల్లో బీజేపీకి అతికష్టమ్మీద 12-15 స్థానాలు మాత్రమే వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మిగతా స్థానాలన్నీ ఇండియా కూటమి పార్టీలే కైవసం చేసుకోబోతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ పదేళ్ల
విశాఖపట్నంలోని అదానీ గంగవరం పోర్టులో నిర్వాసిత కార్మికులు చేస్తున్న ఆందోళన తొమ్మిదో రోజు కు చేరింది. దీంతో పోర్టులో కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. అక్కడి నుంచి విశాఖపట్నం
‘కాంగ్రెస్ పార్టీని వీడి ఒక లక్ష్యంతో టీడీపీలోకి వచ్చా. ఆర్డీఎస్, ఎల్లెల్సీ గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులను సాధించెంత వరకూ నేను నిద్రపోను’ అని మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం
‘రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తోపాటు డీజీపీ, నిఘా సంస్థల అధినేతలను విధుల నుంచి తప్పించాలి’ అని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ డిమాండ్ చేశారు.
‘పుష్ప’ సినిమాలో అటవీ అధికారి ‘షెకావత్’ గుర్తున్నాడు కదా! అయితే, ఈయన మారేడుమిల్లి అడవులను గుల్ల చేస్తున్న ‘షెకావత్’! దట్టమైన అడవిలోని భారీ టేకు చెట్లను నరికించేసి విక్రయిస్తున్నాడు. ఆర్నెళ్లలోనే వందల సంఖ్యలో భారీ వృక్షాలను నేలకూల్చి కలపను స్మగ్లింగ్
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తలే రాజేష్ ప్రచార రథం ఓ బాలుడి ఉసురు తీసింది. రాజాంలోని చీపురుపల్లి రోడ్లో గురువారం రాత్రి ఏడున్నర గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. రాజాంలోని
రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లకు నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజు గురువారమే ఈ ప్రకియ జోరందుకుంది. మొత్తం 25 పార్లమెంటు పార్లమెంటు స్థానాలకుగాను 20 స్థానాల్లో తొలిరోజు 39 మంది
బహిరంగంగా వైసీపీకి అనుకూల ప్రచారం చేసిన ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, సీఎం జగన్కు వీరవిధేయుడు, పరమభక్తుడైన కె.వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఎట్టకేలకు సస్పెండ్ చేసింది. మార్చి 31వ తేదీన
లోక్సభ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు పరాజయం పాలైన కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా పుంజుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకే విపక్షాలతో జట్టుకట్టి ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసుకుని.. వీలైనన్ని ఎక్కువ పార్టీలతో, ఎక్కువ రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుంది. అయితే శక్తిమంతమైన
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్.. బెయిల్ పొందేందుకు ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, మిఠాయిలు తింటున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. ఆయనకు మధుమేహం ఉండడంతో మామిడి,
బిట్కాయిన్స్ పేరుతో జరిగిన మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.97.79 కోట్ల విలువైన ఆస్తులను
ఉమ్మడి గోదావరి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర ఆయన పార్టీ శ్రేణులకు సైతం నిరాశనే మిగిల్చింది. జగన్ వస్తున్నారంటూ వైసీపీ నాయకులు గురువారం మధ్యాహ్నం నుంచే పలు కూడళ్లకు మహిళలను ఆటోల్లో తరలించారు. అయితే జగన్
చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనపై ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులతోపాటు మద్యం అక్రమ రవాణా కేసులను కూడా వివరించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్), డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ తదితర ఉన్నతాధికారులపై ఫిర్యాదులు అందాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా తెలిపారు. ఈసీ ఆదేశాల మేరకు వారినుంచి వివరణ తీసుకుని పంపినట్టు
ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్న మరికొందరు ఉన్నతాధికారులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం ఖాయమని
‘గులకరాయి’ కేసులో అదుపులోకి తీసుకున్న సతీశ్ అనే యువకుడిని పోలీసులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి సి.రమణారెడ్డి ఇరువైపుల వాదనలు విన్న తర్వాత.. అజిత్సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల
‘‘నువ్వు డీసీసీ అధ్యక్షుడయ్యేందుకు రెండుసార్లు నా కాళ్లు పట్టుకున్నావ్! మరిచిపోయావా? నువ్వు నా కాళ్లు పట్టుకున్నావని నేను కాణిపాకంలోగానీ, తరిగొండలోగానీ ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. పట్టుకోలేదని నువ్వు ప్రమాణానికి సిద్ధమా?’’ అని వైసీపీ నాయకుడు, మంత్రి
గతంలో ప్రకటించిన వారిలో నలుగురు అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ మార్చింది. గురువారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జోనల్ ఇన్చార్జుల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయం తెలియజేశారు..
వివేకా హత్య కేసుపై ఈ నెల 30 వరకు బహిరంగంగా ప్రస్తావించరాదని ప్రతిపక్షాల నేతలను కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో పెండింగ్లో ఉండగా.. వివేకాను ఎంపీ, వైసీపీ లోక్సభ అభ్యర్థి వైఎస్ అవినాశ్రెడ్డి చంపారంటూ పీసీసీ
బటన్ నొక్కుడంతా జగన్మాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి... మరో చేత్తో వెండి చెంబు దొబ్బేస్తున్నాడని సీఎం జగన్పై ఆమె మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా...
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసికానికి (క్యూ4) ఇన్ఫోసిస్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 30 శాతం వృద్ధితో రూ.7,969 కోట్లకు చేరుకుంది...
పవర్మెక్ ప్రాజెక్ట్స్కు రూ.232.03 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. వాటిలో రూ.52.74 కోట్ల విలువ గల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ ఆర్డర్ కింద యాదాద్రి ప్రాజెక్టు కోసం...
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్)కు మరో పురస్కారం లభించింది. ఈ ఏడాది గాను భారత్తో పాటు దక్షిణాసియాలో ‘అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బంది’ అవార్డును...
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాగర్ సెమీకండక్టర్స్ కంపెనీ హైవోల్టేజ్ సెమీకండక్టర్ల తయారీకి సిద్ధమవుతోంది. జపాన్కు చెందిన హిటాచీ గ్రూప్ ఇందుకు అవసరమైన పూర్తి సాంకేతిక పరిజ్ఞానం...
పోలెండ్కు చెందిన పోల్మోర్ స్టీల్ కంపెనీ మెదక్ జిల్లాలోని తన ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరింతగా విస్తరిస్తోంది. రూ.22.27 కోట్లతో చేపడుతున్న ఈ విస్తరణతో...
అమెరికాలోని నాట్కో ఫార్మా అనుబంధ సంస్థ నాట్కో ఫార్మా యూఎ్సఏ ఎల్ఎల్సీపై డెలావర్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫిర్యాదు నమోదైంది. ఈ కంపెనీ డయాజపామ్ అనే ఇంజెక్షన్ ప్రీఫిల్డ్ సిరంజీలను...
అశుతోష్ శర్మ (28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 61) అసాధారణ ఇన్నింగ్స్తో విజయంపై ఆశలు కోల్పోయిన ముంబై ఇండియన్స్.. చివరకు ఆఖరి ఓవర్లో గట్టెక్కింది. 193 పరుగుల ఛేదనలో పంజాబ్...
లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ ఒలింపిక్ కల చెదిరింది. శిక్షణ సందర్భంగా అత డి మోకాలికి తీవ్ర గాయమైంది. శస్త్రచికిత్స తప్పనిసరని డాక్టర్లు ధ్రువీకరించారు...
గతేడాది నుంచి ఐపీఎల్లో అమలవుతున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది ఆల్రౌండర్ల పురోగతికి ఆటంకంగా...
పారిస్ ఒలింపిక్స్కు భారత పిస్టల్, రైఫిల్ జట్ల ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఇక్కడ ప్రారంభం కానుంది. మహిళల 25 మీ. పిస్టల్ విభాగంలో ఒలింపియన్ మనూ భాకర్, హైదరాబాద్ టీనేజ్ షూటర్ ఇషాసింగ్ తిరుగులేని...
ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శుక్రవారం రాత్రి పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించనుంది.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ను ఒంగోలులో కలెక్టర్ దినేష్కుమార్ గురువారం విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫాం-1 నోటిఫికేషన్ను జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆర్వోలు జారీ చేశారన్నారు.
గంగవరం మండలంలోని బూడిదపల్లె సమీపంలో వేటగాళ్ల ఉచ్చుకు మగ ఏనుగు మృత్యువాతపడింది. బుధవారం రాత్రి వేటగాళ్లు అడవి జంతువుల కోసం బూడిదపల్లె సమీపంలోని రైతు లక్ష్మయ్య పొలంలో కరెంటు తీగలను అమర్చారు. అర్ధరాత్రి అటువైపుగా వచ్చిన ఒంటరి ఏనుగు వాటిని తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందింది.
విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఎ) మాజీ చైర్పర్సన్, తూర్పు నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్చార్జి అక్కరమాని విజయనిర్మల, ఆమె భర్త వెంకటరావు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు.
అదో కఠిన పరీక్ష... ప్రతి యువకుడు సాధించేందుకు తపన పడే సివిల్స్ సర్వీసెస్. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఎంతో కఠోర సాధనతోపాటు అకుంఠిత దీక్ష, పట్టుదల అవసరం.
చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి నామినేషన్ దాఖలు ప్రక్రియలో ఆ పార్టీ శ్రేణులు నిబంధనలు ఉల్లంఘించాయి. గురువారం నామినేషన్ దాఖలు చేసేందుకు గంగినేని చెరువు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రెండుగంటల పాటు సాగిన ఈ ర్యాలీ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దకు చేరుకుంది. లోపలికి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని ఎన్నికల సంఘం నిబంధన ఉన్నా వైసీపీ శ్రేణులు పట్టించుకోలేదు.
సార్వతిక్ర ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. కట్టుదిట్టమైన పోలీసు బంధోబస్తు నడుమ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. తొలిరోజైన గురువారం చిత్తూరు (ఎస్సీ) పార్లమెంటు స్థానానికి 01, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కుప్పం, పూతలపట్టు (ఎస్సీ) నియోజకవర్గాలకు బోణీ కాలేదు.
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న పాఠశాల యాజమాన్య కమిటీల పదవీ కాలం ముగియడంతో వాటి మహిళా సంఘాల సభ్యులతో అమ్మ ఆదర్శ కమిటీ లను ఏర్పాటు చేసింది.
ఠారెత్తిస్తున్న ఎండలతో జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. తెల్లవారుజామున 7 గంటల నుంచే సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టాడు. రాత్రి 10 గంటల వరకు కూడా ఎండ వేడిమి, వేడి గాలులను తట్టుకోలేక జనం విలవిలలాడారు.
జిల్లాలో కొత్తగా 11 కోఎడ్యుకేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను హైస్కూలు ప్లస్ (జూనియర్ కళాశాలలు)గా ఉన్నతీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పెద్దాపురం - రా జమహేంద్రవరం ఏడీబీ రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకు లు దుర్మరణం పాలుకాగా మరో యువకుడు తీవ్ర గాయాలపాలైన ఘటన గురువారం రాత్రి జరిగింది.
చిత్తూరు లోక్సభ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు తరపున వినూత్నరీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కొందరు యువకులు పసుపు టీ షర్టులు ధరించి.. పార్టీ జెండాలు చేతపట్టి యునిక్ సైకిళ్ల(ఒకే చక్రం)లో చిత్తూరు నగర వీధుల్లో ముందుకు సాగుతున్నారు. ఈ ప్రచారాన్ని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బొర్లకుంట వెంకటేశ్ నేత బీజేపీ వైపు చూస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టికెట్ ఇస్తే బీజేపీలో చేరతానని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసి ప్రతిపాదన పెట్టారని సమాచారం. దీంతో పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించిన గొమాసే శ్రీనివాస్ను మార్చి వెంకటేశ్ నేతకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది..
మే 13న జరుగనున్న ఎన్నికల్లో వైసీపీ చెంప మీద ఓటుతో కొట్టాలి. పిఠాపురం పవర్ అంటే ఇదిరా అని చూపాలి అని సినీనటుడు, జనసేన స్టార్ క్యాంపైనర్ పృథ్వీరాజ్ అన్నారు.
: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర శుక్రవారం ప్రవేశించనుంది. సిద్ధం బహిరంగ ఏర్పాట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో చురుగ్గా సాగుతున్నాయి.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.10లక్షలతో చంద్రన్న బీమాను పునరుద్ధరిస్తామని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.
అమలాపురం అసెంబ్లీ, లోక్సభ కూటమి అభ్యర్థులు అయితాబత్తుల ఆనందరావు, గంటి హరీష్లను భారీమెజారిటీతో గెలిపించుకోవాలని జనసైనికుల ఆత్మీయ సమావేశంలో తీర్మానించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 20న, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 29న జిల్లాకు రానున్నారు. శనివారం ఉదయం చంద్రబాబు గూడూరు చేరుకుంటారు. అక్కడ ఆర్టీసీ బస్టేషన్ సమీపంలోని సీఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో మహిళలతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొంటారు.
చిత్తూరు జిల్లాలో తొలిరోజైన గురువారం చిత్తూరు పార్లమెంటు స్థానానికి 1, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాలకు బోణీ కాలేదు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ తరఫున దగ్గుమళ్ల ప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు
లోక్సభ ఎన్నికల సమరానికి తెరలేచింది. ఇప్పటికే షెడ్యూలు విడుదల కాగా గురువారం నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల పక్రియ మొదలు కావడంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్లలో రాజకీయ సమరానికి తెరలేచింది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఖరారు కావడంతో రెండు సెగ్మెంట్లలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
రాజమహేంద్రవరం లోక్సభకు మంచి చరిత్రే ఉంది. అనేకమంది ప్రము ఖులు, సినీతారలు ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఇప్పటి వరకూ 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 9సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారాయి.
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నియమావళిని ఖచ్చితంగా పాటించాలని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి హోదాలో కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ప్రెస్మీట్ పెట్టి చెప్పిన అరగంటలోనే నిబంధనలు తుంగలో తొక్కారన్న విమర్శలు వచ్చాయి.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే తిరుపతి జిల్లాలో 16మంది నామినేషన్లు దాఖలు చేశారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి, ఆరు అసెంబ్లీ స్థానాలకు 15 చొప్పున దాఖలయ్యాయి. 16 మంది అభ్యర్థులు మొత్తంగా 21సెట్ల నామినేషన్లు సమర్పించారు.
ఈ ఏడాది మొదట్లో ఆశాజనకంగా వుండిన ధాన్యం ధరలు బ్రోకర్ల సిండికేట్ దెబ్బతో పతనమయ్యాయి. రెండు నెలల వ్యవధిలో ధాన్యం బ్రోకర్లు సిండికేట్గా మారి బయటి రాష్ట్రాల్లో ధరలు బాగున్నప్పటికీ మిల్లర్లు ధాన్యాన్ని అడగడం లేదంటూ చేతులెత్తేశారు. ధాన్యం ధరలు పడిపోయాయని ప్రచారం సాగించారు
అక్రమంగా తరలిస్తున్న రూ.1.60 లక్షల విలువైన తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్టు విజయవాడ ఎన్పోర్స్మెంట్ స్పెషల్ సూపరింటెండెంట్ భార్గవ్ తెలిపారు.
సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఫారం-1 ఎన్నికల పబ్లిక్ నోటీ్సను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్.దిల్లీరావు గురువారం ఉదయం విడుదల చేశారు.
అధికార వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఉప్పెనలా కొనసాగుతు న్నాయి. నాగులుప్పలపాడు మండలంలోని పోతవరం, టి. అగ్రహారం, ఓబన్నపాలెం గ్రామాలకు చెందిన వైసీపీ నా యకులతో పాటు వందలాది మంది కార్యకర్తలు నియో జకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బీఎన్.విజయ్ కుమార్ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు.
నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం అలా నోటిఫికేషన్ విడుదలైందో.. ఇలా నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పోటీ పడ్డారు. మొదటి రోజు, పైగా మంచిరోజు కావడంతో అభ్యర్థులు అట్టహాసంగా తరలివచ్చారు. దీంతో నగరంలోని కలెక్టరేట్ వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఇక ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 13 నామినేషన్లు, కృష్ణా జిల్లావ్యాప్తంగా 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులు భారీ ర్యాలీలతో అట్టహాసంగా తరలిరావడంతో అంతటా ఎన్నికల సందడి కనిపించింది. - విజయవాడ/మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి
అసెంబ్లీలో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రావణసంతలా మారి అమరావతి అభివృద్ధిని చెడగొట్టి, మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మైలవరం ఎమ్మెల్యే, ఎన్డీయే కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ అన్నారు. వెల్వడంలోని టీడీపీనేత కోమటి సుధాకరరావు గృహంలో గురువారం సాయంత్రం కూటమి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఎన్నికల రణరంగంలో తాడోపేడో తేల్చుకోవ డానికి రాబోయే మూడువారాలే కీలకం. నోటిఫి కేషన్ వెలువడడంతో ఇప్పటివరకు జరిగే తంతు ఒక ఎత్తు, ఇక ముందు జరగబోయేది ఇంకో ఎత్తు. అభ్యర్థుల రోజువారీ కదలికలపై ఎన్నికల నిబంధనల నీడ వెన్నాడుతూనే ఉంటుంది.
గణపవరం ఎంఈవో–1 పి.శేషు పనితీరుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర, జిల్లా శాఖ నాయకులు గురువారం డీఈవో అబ్రహంకు ఫిర్యాదు చేశారు.
జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మండలంలో ఏడొంపుల ఘాట్గా ప్రసిద్ధి చెందిన చింతాలమ్మ ఘాట్ రోడ్డు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. రహదారికి ఇరువైపులా చెట్లను తొలగించి చదును చేస్తున్నారు. రాజమహేంద్రవరం- విజయనగరం జాతీయ రహదారి 516-ఈ పనుల్లో భాగంగా మండలంలో ని కృష్ణాదేవిపేట- కొయ్యూరు ప్రధాన రహదారి మధ్యలో రావణాపల్లి దాటాక సుమారు ఐదు కిలోమీటర్లు మేర ఉన్న ఏడొంపుల ఘాట్ రోడ్డును రెండు లైన్లుగా విస్తరించి పనులు చేపడుతున్నారు
ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కావ డంతో పోలీసులు అధికారులు అందుకు సంబంధిం చిన ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. దీం తో ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చింది.
బందరురోడ్డుకు అనుసంధానంగా, ఠాగూర్ లైబ్రరీకి ఎదురుగా ఉన్న మెడికల్ గోడౌన్, వస్త్ర దుకాణంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పై అంతస్తులో మంటలు చెలరేగాయి.
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభం అయింది. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ నోటిఫికేషన్ను ఆర్వో, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గురువారం విడుదల చేశారు.
మన్యంలో సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. వేసవి నేపథ్యంలో ఎండలు క్రమంగా పెరుగుతుండడంతో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లోనూ మార్పు చోటు చేసుకుంటున్నది. కొయ్యూరులో గురువారం 41.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, డుంబ్రిగుడ, జి.మాడుగులలోనూ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఇప్పటి వరకు ఒక మోస్తరుగా ఉండే ఎండలు ఉదయం నుంచే ప్రభావం చూపుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండ ధాటికి రోడ్లపై జనం కనిపించడం లేదు. సాయంత్రం ఆరు గంటల తరువాత నుంచి ఎండ లేనప్పటికీ ఉక్కపోత, వేడి వాతావరణం మాత్రం కొనసాగుతున్నది. దీంతో ప్రస్తుత ఎండల తీవ్రతకు మన్యం వాసులు సైతం అల్లాడుతున్నారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.విజయసునీత తెలిపారు. కలెక్టరేట్లో గురువారం సాయంత్రం ఎస్పీ తుహిన్సిన్హాతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
అందరినీ కలుపుకొని పోతూ పరవాడ, పెందుర్తి నియోజకవర్గాలకన్నా మాడుగుల నియోజకవర్గాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసి చూపిస్తానని మాజీ మంత్రి బండారు సత్యానారాయణమూర్తి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతమున్న అరాచక పాలన పోవాలని, మన పిల్లల భవిష్యత్, రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించుకోవాలని టీడీపీ సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్యుతరామయ్య (అచ్చిబాబు) అన్నారు.
ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులను పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి, రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పిలుపునిచ్చారు.
పశ్చిమ ప్రకాశం ఆయువు పట్టు అయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం, రైతాంగానికి నీరు అందించడం ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్ధి ముత్తుముల అశోక్రెడ్డి ప్రజలకు తెలిపారు.
జాతీయ ఉపాధి హామీ పథకం జరుగుతున్న అవినీతి పనులపై సమగ్ర విచారణ చేసి కన్నివీడు ఎఫ్ఏ చిట్టెమ్మపై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం ఉపాధి కూలీలు ఆందోళన చేశారు.
నేను విన్నాను..నేను ఉన్నాను..వైఎస్ బిడ్డగా చెబుతున్నా..జగనన్నగా చెబుతున్నా...నేను అధికారంలోకి రాగానే మీ భూములను ఏపీఐఐసీ నుంచి డీ నోటిఫైడ్ చేయించి మీ కళ్లలో ఆనందం చూస్తాను’..అని పాదయాత్రలో జగన్ చెప్పారు.
మాట తప్పం.. మడమ తిప్పం.. ఇదీ ముఖ్యమంత్రి జగన్ తరచూ వల్లె వేసే సూక్తులు. కానీ ఆచరణలో అడుగడుగునా మాట తప్పడం.. మడమ తిప్పడం పరిపాటిగా మారింది. సీఎం హోదాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలకు ఈ ఐదేళ్లలో అనేకసార్లు వచ్చి వెళ్లారు. వచ్చిన ప్రతిసారీ నియోజకవర్గాల్లో సమస్యలపై ఎక్కడికక్కడ అలవికాని హామీలు వదిలారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అని గత ఎన్నికలప్పుడు డబ్బా కొట్టి గద్దెనెక్కిన ఆయన నేను చెప్పాను.. కానీ ఏదీ చేయను అన్న తరహాలో మారిపోయారు. జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలకు కల్లబొల్లి కబుర్లు ఎన్నో చెప్పారు. వందలకోట్ల హామీల వరద పారించి నిధులు కూడా అక్కడికక్కడే విడుదల చేస్తున్నట్టు గొప్పలు చెప్పారు.
జిల్లా స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్ర స్థాయిలో మద్యం లావాదేవీలు, ఇతర ఉచిత పంపిణీల తీరుపై సూక్ష్మ స్థాయిలో నిఘా పెట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె.మాధవీలత ఆదేశించారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బీఫాంలు అందజేశారు. ఈమేరకు మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు రాగిడి లక్ష్మారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, క్యామ మల్లే్షలకు తెలంగాణ భవన్లో గురువారం బీఫాం అందజేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శుక్రవారం రాత్రి పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించనుంది.
మండలంలోని ఇరువాడ వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఆగి ఉన్న లారీని ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెందాడు. సీఐ పిన్నింటి రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కేంద్ర పాలిత ప్రాంతమైనా పుదుచ్చేరి రాష్ట్రానికి ఒక లోక్సభ స్థానం మాత్రమే ఉంది. ఈ లోక్సభ స్థానానికి 19వ తేదీ శుక్రవారం పోలింగ్ జరగనుంది. దేశ వ్యాప్తంగా మొదటి విడత పోలింగ్ జరిగే లోక్సభ స్థానాల్లో పుదుచ్చేరి కూడా ఉండడంతో పోలింగ్కు సర్వం సిద్ధం చేశారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడు దలైంది. గురువారం దశమి కావడంతో పెద్ద ఎత్తున నామి నేషన్లు దాఖలయ్యాయి.తూర్పుగోదావరి జిల్లాలో తొలిరోజు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభకు ఎవరూ వేయలేదు. రాజమహేంద్రవరం సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి ఒక సెట్ నామినేషన్లు దాఖలు చేయగా ఆయన సతీమణి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్ దాఖలు చేశారు.
మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డి విజయానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్) కోరారు.
తాను ప్రజలతోనే ఉంటానని.. వారికోసమే కొట్లాడతానని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ చేసిన పనులే తన గెలుపునకు బాటలన్నారు. ప్రస్తుతం దేశంలో మోదీ వేవ్ నడుస్తోందని.. నో కరప్షన్.. ఓన్లీ డెవల్పమెంట్ అని చెప్పారు.
సింహాద్రి ఎన్టీపీసీ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇదే అంశాన్ని పాలకులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు మూలస్వయంభూవరం గ్రామస్థులు స్పష్టం చేశారు.
సహజంగా వివాహానికి ముద్రించే శుభలేఖల్లో తమ ఆరాధ్య దైవం, తల్లిదండ్రుల ఫొటోలను ముద్రించుకోవడం ఆనవాయితీ. కానీ ఆ వీరాభిమాని తన అభిమాన నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోతోపాటు ఇతర నేతల ఫొటోలను ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు భట్లపూడి గ్రామానికి చెందిన బాదంపూడి శ్రీనివాసరావు.
ఎన్నికల కోడ్ ప్రభావం జీడి పిక్కల ధరలపై పడింది. జీడి పిక్కలకు, ఎన్నికల కోడ్కు సంబంధం ఏమిటి అన్న అనుమానం వస్తున్నదా? ఇది ముమ్మాటికీ నిజం. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లడానికి వీలులేదు. ఒక వేళ రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లాల్సి వస్తే.. తనిఖీ అధికారులకు తగిన ఆధారాలు చూపాల్సి వుంటుంది. దీంతో వ్యాపారులు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడానికి వీలుకాక, జీడి పిక్కల కొనుగోలుకు ముందుకు రావడంలేదు.
: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజే ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.
ధర్మవరం, ఏప్రిల్ 18: సార్వత్రిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన వెలువడింది. నోటిఫికేషన రోజు నుంచే నామినేషన్లను స్వీకరణ ప్రారంభమైంది. నామినేషన స్వీకరణ కేంద్రం (ఆర్డీఓ కార్యాలయం) వద్ద వందమీటర్ల పరిధి వరకు 144 సెక్షన అమలు చేశారు.
పెందుర్తి, ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు గురువారం ఆ పార్టీకి గుడ్బై చెప్పి జనసేన పార్టీలో చేరారు. వీరిలో ఇద్దరు సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు వున్నారు.
‘‘మేం అధికారంలోకి వస్తే తుమ్మపాల సహకార చక్కెర కర్మాగారాన్ని ఆధునీకరిస్తాం. ఫ్యాక్టరీని యథావిధిగా నడుపుతాం.’’ ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు అనకాపల్లి పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత హామీని తుంగలో తొక్కారు. ఆధునికీకరణ మాట అటుంచి.. ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయించి, ఖాయిలా పరిశ్రమల జాబితో చేర్చారు. ఇదే కాకుండా జిల్లాలో మరో రెండు సహకార చక్కెర ఫ్యాక్టరీలు.. ఏటికొప్పాక, తాండవలను కూడా మూసివేయించారు. మిగిలిన ఒక్కగానొక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఆధునికీకరణ, ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు హామీలు సైతం గాలిలో కలిసిపోయాయి.
ధర్మవరం, ఏప్రిల్ 18: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధర్మవరం పట్టణాన్ని చేనేత హబ్గా మా ర్చుతానని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్యాదవ్ పేర్కొన్నారు.
పుట్టపర్తి, ఏప్రిల్ 18: జిల్లాకేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నామినేషన్ల ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మొదటిరోజు గురువారం సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.
నీతి, నిజాయితీలతో స్వార్ధం లేని సేవలందిస్తామనీ, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్ధులు వల్లభనేని బాలసౌరి, మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు.
కోనపాపపేట(కొత్తపల్లి), ఏప్రిల్ 18: పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకు డిపాజిట్ రాకుండా టీడీపీ-జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పవన్కళ్యాణ్కు భారీ మెజార్టీ ఇ వ్వాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్వర్మ పిలుపునిచ్చారు. కోనపాపపేట తీరప్రాం తంలో సినీనటుడు పృథ్వీరాజ్తో పా
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కర్నూలు, పాణ్యం, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు అరిందం ముఖోపాధ్యాయ (ఐఆర్ఎస్) తెలిపారు.
పీసీసీ అధ్యక్షురాలు వైస్ షర్మిల శుక్రవారం నుంచి కర్నూలు జిల్లాలో న్యాయయాత్ర చేపట్టనున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే. బాబురావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కార్పొరేషన్ (కాకినాడ), ఏప్రిల్ 18: కాకినాడ వివేకానంద పార్కులో ఉన్న రెడ్క్రాస్ యోగా కేంద్రం నందు మే నెల 1 నుంచి 16 వరకు 8 నుంచి 14 ఏళ్లలోపు బాల, బాలికలకు వేసవి యోగా శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు రెడ్క్రాస్ చైర్మన్ వైడి రామారావు తెలిపారు. ఉదయం 9 నుంచి 12గంటల వరకు జరిగే శిక్షణ
పిఠాపురం, ఏప్రిల్ 18: కాకినాడ సెజ్ బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్ లో గురువారం జనసేన నియోజకవర్గ కమిటీ సభ్యుడు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, కాట్నం విశాలి, మండల కమిటీ సభ్యులు మలక సూర్యచంద్ర, వడ్డు రాజేష్, బండి సునీల్ల ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం కొత్తమూలపేట గ్రామపంచాయతీకి చెందిన 72మంది కేఎస్ఈజెడ్
స్థానిక భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్ల (పాతశివాలయం) దేవస్థానంలో ఈ నెల 19 శుక్రవారం నుంచి 27 శనివారం వరకు భ్రమరాంబ అమ్మవారికి త్రికాల సహస్రనామార్చన, మల్లేశ్వరస్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతాయని ఆలయ ఈవో కే.సురేష్బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
మండలకేంద్రమైన చిలమత్తూరుకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు నాగరాజు యాదవ్, టీడీపీలోని మాజీ సర్పంచ అశ్వర్థప్ప, మాజీ కన్వీనర్ నందీషప్ప మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో 20 ఏళ్లుగా రాజకీయ శత్రుత్వం ఉండేది.
నామినేషన్ల పర్వం మొదలైంది. పార్టీలు సమరానికి సై అంటున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దిగడంతో పాటు ఓ వైపు కేడర్ను కలుస్తూ.. మరోవైపు ప్రజల్లోకి వెళ్తూ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీల అధినాయకత్వాలు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదను పెడుతున్నాయి.
కాకినాడ సిటీ/సర్పవరం జంక్షన్/జగ్గంపేట: జిల్లాలో పలువురు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు కాకినాడ జగన్నాథపురంలోని తన నివాసం నుంచి కాకినాడ సిటీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు భారీసైకిల్ ర్యాలీ
పెద్దాపురం, ఏప్రిల్ 18: మండల పరిధిలోని తిరుపతి శృంగారవల్లభస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు ఈనెల 19 నుంచి 24 వరకూ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. కల్యాణోత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏ
ఆరోగ్య ఉపకేంద్రాన్ని అపరిశుభ్రం చేస్తూ తాగునీటి పైపులను ధ్వంసం చేస్తున్న ఆకతాయిలపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాదికారి సుమన్మోహన్రావు హెచ్చరించారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లి ఆరోగ్య ఉపకేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కలెక్టరేట్ (కాకినాడ), ఏప్రిల్ 18: కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో ఎన్నికల సమగ్ర సమాచారం అందిస్తామని కలెక్టర్ జె.నివాస్ వెల్లడిం చారు. కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను గురువారం ఆయన ప్రారంభించారు. మీడియా సర్టిఫికేషన్ నిమి
నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రజాప్రతినిధులలో కలిసి ప్రత్యేకాఽధికారులు పనిచేయాలని ఎంపీపీ మంద జ్యోతి తెలిపారు. గురువారం మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కందుకూరు, లేమూరు, గ్రామాల ఎంపీటీసీలు ఎస్.రాజశేఖర్రెడ్డి, యాదయ్యలు పాల్గొని మాట్లాడారు.
హామీల అమలుపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, కామరెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎన్బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారిలు అన్నారు.
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాలు పచ్చి అబద్ధాలని, పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నా రు.
రాజాం... నిన్న మొన్నటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం.. ఇప్పుడు విజయనగరం జిల్లాలో చేరింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. రాజకీయ యుద్ధాలకు పేరుమోసిన ప్రాంతం. పూర్వాశ్రమంలో ఉణుకూరు నియోజకవర్గంగా ఉండేది. 2009లో పునర్విభజనతో రాజాం నియోజకవర్గంగా అవతరించింది. జనరల్ స్థానం కాస్తా ఎస్సీ కావడంతో రెండు కుటుంబాల మధ్య రాజకీయ యుద్ధానికి తెరపడింది.
పాలకొండ నియోజకవర్గ పరిధిలో గల భామిని, సీతంపేట మండలాల్లోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధి ఇచ్చిన హామీ ఒక్కటీ నెరవేరలేదని ఆ మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో కుదేలైన చేనేత రంగానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే పూర్వ వైభ వం వస్తుందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు.
షాద్నగర్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో హీమోడయాలసిస్ (రక్త శుద్ధి) సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డైరెక్టర్ వికాస్భాటియా తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల ముందు జిల్లాలోనే పాదయాత్ర ముగించారు. ప్రతి నియోజకవర్గంలోనూ సభలు నిర్వహించి.. జిల్లావాసులకు ఎన్నో హామీలిచ్చారు. ‘ఒక్క చాన్స్’ ఇస్తే ఏళ్ల తరబడిగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించి.. అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రకటించారు.
ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయం గురించి సగటు ఓటరులో ఆసక్తికరంగా ఉంటుంది. ఎంత ఖర్చుచేయవచ్చు, ఎలా ఖర్చు చేయాలన్న విషయంపై ఎన్నికల కమిషన్ నిబంధనలు మేరకు ఆచరించాలి. తాజాగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకావడంతో జోరుగా ఎన్నికల ఖర్చు గురించి జరుగుతోంది. ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపునకు డబ్బు కీలకంగా మారింది. ఎన్నికల సంఘం నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో వ్యయ పరిమితిపై ఈసీ నిబంధనలు జారీచేసింది.
మైనర్పై లైంగికదాడి కేసులో మండలంలోని రాంనుంతల పెద్దతండాకు చెందిన బాణావత్ అరుణ్కుమార్కు సైదాబాద్ జువైనల్ కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.4వేలు జరిమాన విధించినట్లు ఆమనగల్లు ఎస్సై బాల్రామ్ నాయక్ తెలిపారు.
ఎంతో అట్టహాసంగా గత ఏడాది డిసెంబరు 13 ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. కిడ్నీ రోగులకు పెద్ద ఉపకారం చేశామని బిల్డప్ ఇచ్చారు.
పేదల సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు వారికి టిడ్కో గృహాలను అందించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో డీడీలు కట్టిన పేదలు టిడ్కో గృహాల అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క ఇళ్లు అందక.. మరోపక్క కట్టిన డబ్బులు తిరిగి రాక ఆందోళన చెందుతున్నారు. జగనన్నా మా గోడు పట్టదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గతేడాది ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. నేటికి (శుక్రవారం) సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. కానీ, పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా గురువారం నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో 45.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదుకాగా, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మొదటి ర్యాండమైజేషన తదుపరి ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఈవీఎంలను పోలీస్ బందోబస్తు నడుమ వాహనాల్లో తరలిస్తున్నట్లు కలెక్టర్ వెంకటరావు తెలిపారు.
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఓవైపు.. జగన్రెడ్డి మరోవైపు ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి నందిగాం మండలం గొల్లూరు, రాంపురం, రధజన బొడ్డ పాడు పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ఆరంభమైంది. గురువారం నుంచి నామినేషన్లను స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజున ప్రధాన రాజకీయపార్టీల నామినేషన్లను దాఖలు కాలేదు. కేవలం ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రమే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నామినేషన్లు వేశారు.
జిల్లా ఎన్నికల అధికారి మన్జీర్ జిలానీ సమూన్ను పాతపట్నం, టెక్కలి, ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు నవీన్కుమార్ సోనీ గురువారం కలెక్టర్ కార్యాలయంలో గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి చర్చించారు.
సాధారణంగా ఎన్నికల సమయంలో ఎక్కువగా బైండోవర్ పదం వినిపిస్తుంది. పాత నేరస్థులు, రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తారు. ఒక వ్యక్తి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినా, ఆయన చర్యలు అనుమానాస్పదంగా ఉన్నా.. ఆ వ్యక్తిని పోలీసులు తహసీల్దార్, లేదా ఆర్డీవో ఎదుట హాజరుపరుస్తారు. బాండ్ పేపర్పై ఆ వ్యక్తితో చట్ట వ్యతిరేక పనులు చర్యలు చేపట్టబోమని లిఖిత పూర్వకంగా హామీ తీసుకొని సొంతపూచి కత్తుపై విడుదల చేస్తారు. బైండోవర్ను బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్ అంటారు. బైండోవర్ అయిన వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే 24 గంటల్లో అరెస్ట్ చేస్తారు. ఐపీసీ 107, 108, 109, 110 సెక్షన్ల కింద బైండోవర్ కేసులను నమోదు చేస్తారు. బైండోవర్ సమయంలో వ్యక్తులు రాసిచ్చిన పత్రాలు ఆర్నెళ్లపాటు పోలీసులు వద్ద ఉంటాయి.
జిల్లాలో కీలక నియోజకవర్గమైన టెక్కలిలో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు ఇంటిపోరు మొదలైంది. తాను ఈనెల 22న నామినేషన్ వేస్తానని ఆయన సతీమణి వాణి శుక్రవారం ప్రకటించడంతో అధికారపార్టీలో కలకలం మొదలైంది.
టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నందిగాం మండలం పెద్దలవునిపల్లి గ్రామానికి చెందిన అట్టాడ రాజేష్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ఆర్వో నూరుల్కమర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
పట్టణాలు, గ్రామాలు అనే తేడాలేకుండా అక్రమ మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఏ వీధిలో చూసినా బెల్టుషాపులే దర్శనమిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో యథేచ్ఛగా సాగిన బెల్టు దుకాణాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాయి.
కేవలం అభ్యర్థితో పాటు మరో నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే తహసీల్దార్ కార్యాలయం గేటు వరకు అనుమ తించాలని, ఇతరులను లోపలికి అనుమతించవద్దని ఎస్ఈబీ జేడీ, నామినేషన్ల ప్రక్రియ ఇన్చార్జి గంగాధరం తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి, అధికారంలోకి రానున్నది ఎన్డీయే ప్రభుత్వ మేనని టీడీపీ-జనసేన-బీజేపీ శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. గురువారం నగరంలోని 28వ డివిజన్లో ఇన్చార్జి గుత్తు చిన్నారావు ఆధ్వర్యంలో వాంబే కాలనీ, బాదుర్లపేట, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.
విజయమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగుదామని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నగర డివిజన్ ఇన్చార్జిలు, రూరల్, గార నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. గురువారం సాయంత్రం నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వానకు ఈదురు గాలులు తోడవడంతో ఫ్లెక్సీలు కొట్టుకుపోయాయి.
రిశ్రమల్లో పనిచేసిన కార్మికులు అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని విశాఖ పట్నం రీజనల్ ఫైర్ఆఫీసర్ డి.నిరంజనరెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్స వాల్లో భాగంగా గురువారం పైడిభీమవరంలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఈ దృశ్యం చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదు కదూ..! ఇంతటి పచ్చదనం చూసి కోనసీమ అనుకునేరు.. మన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్- నీళ్లపల్లి సమీపంలోని పంటపొలాలు.
ఇటు వలసలు, అటు అలకలు.. మరో వైపు తిరుగుబాట్ల సమస్యలతో వైసీపీ అభ్యర్థులకు తలబొప్పికడుతోంది. మరోవైపు ప్రచార రంగంలో చొ చ్చుకుపోతూ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తు న్న టీడీపీ అభ్యర్థుల దూకుడుతో అధికార వైసీపీ విలవిలలాడుతోందంటే అతిశయోక్తి కాదు. బాపట్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పర్చూరు, అద్దంకి, చీరాల్లో ప్రధానంగా ఈ పరిస్థితి కనిపిస్తోంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనా కూడా మూడు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితులు చక్కబడకపోగా సమస్యలకు పరిష్కారం లభించక ఆ పార్టీ అభ్యర్థులు విలవిలలాడుతున్నారు.
ఆత్మకూరు పట్టణంలోని రఘునాథ్ సెంటర్లో నర్సింగ్ భాన్సింగ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న శివజ్యోతి ట్రేడర్స్కు చెందిన పాత ఇనుప సామాను అంగడిలో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
మొదటిసారిగా ఓటు హక్కు పొందాం. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి కొండయ్యకే ఓటు వేసి సైకిల్ గుర్తును ఆదరి స్తామని 18, 19 వార్డుల యువకులు స్పష్టం చేశారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య కుమారుడు గౌరీఅమర్నాథ్ను నూతన ఓటర్లు కలిసి సంఘీభావం తెలిపారు.
నామినేషన్ల సందర్భంగా కఠిన ఆంక్షలు విధించడంతో ప్రజలు గురువారం నానా ఇబ్బందులు పడ్డారు. తహసీల్దార్ కార్యాలయానికి వంద మీటర్లు వరకు బారికేడ్లు కట్టి వాహన రాకపోకలపై, నడిచివెళ్లే ప్రయాణికులపై సైతం ఆంక్షలు విధించారు.
లోక్సభ ఎన్నికల సమరం వేడెక్కింది. గురువారం నామినేషన్ల ఘట్టం మొదలైంది. బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు, ప్రధాన అభ్యర్థులు విజయం కోసం పావులు కదుపుతున్నారు. అసెంబ్లీల వారీగా పరిస్థితిని సమీక్షించుకోవడంతో పాటు విజయానికి సాధించాల్సిన ఓట్లపై లెక్కలు కడుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు జిల్లాను జల్లెడపడుతున్నారు. 24/7 సాయుధ బలగాలతో వివిధ మార్గాల్లో తనిఖీలు చేస్తూ అక్రమంగా తరలిస్తున్న డబ్బు, బంగారం, మద్యం సీజ్ చేస్తున్నారు.
బరిలో ఉన్న అభ్యర్థుల విజ యానికి వారి కుటుంబ సభ్యులు శ్రమిస్తు న్నారు. ఓ వైపు ప్రచారాలు, మరో వైపు పూజ ల్లో బిజీ బిజీగా కన్పిస్తున్నారు. టీడీపీ, జనసే, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ గెలుపు కోసం ఆయన సతీమణి తెన్నేటి శిరీష, ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య విజయం కోసం ఆయన కుమార్తె శివనారాయణదేవి త మవంతు పాత్రను పోషిస్తున్నారు.
దర్శి నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజల నాడి పట్టుకున్నారు. నిన్నమొన్నటి వరకు ప్రజల నాడి పట్టుకొని వైద్య సేవలు అందించి మంచి డాక్టర్గా గుర్తింపు పొందిన లక్ష్మి నేడు రాజకీయ రంగంలో ప్రజల సమస్యలను సావదానంగా వింటూ, పరిష్కారం కోసం మార్గాలను చూపుతూ ముందుకు సాగుతున్నారు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టం నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. రెండు పార్లమెంట్ స్థానాలకు తొలిరోజు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి పాలన అందుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం రాత్రి అద్దంకి మండలంలోని శింగరకొండపాలెం, శింగరకొండలో గొట్టిపాటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయడంలో కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ముందు నిలిచారు. అది అసెంబ్లీ అయి నా, లేక జిల్లాస్థాయి సమావేశం అయినా రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అలాగే జిల్లాలోని వివిధ వర్గాల సమస్యలను ఎత్తిచూపుతుండడం వైసీపీ నేతలకు కంటగింపుగా మారింది.
మండలంలోని వలపర్ల గ్రామాంలోని 20 బీసీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారు గురువారం మండలంలోని ఏలూరి క్యాంప్ కార్యాలయంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాం బశివరావు సమక్షంలో పార్టీలో చేరారు. ఏలూరి వారికి కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఎన్నికల కురుక్షేత్రంలో మరో అంకం మొదలైంది. కర్నూలు పార్లమెంట్ సహా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ) గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ప్రయాణం కూడా భారంగా మారింది. ఐదేళ్ల కాలంలో పలు ధపాలు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేయడంతో జిల్లావాసులు మండిపడుతున్నారు. మరోవైపు కాలం చెల్లిన బస్సులనే ఇప్పటికీనడిపిస్తుండడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు.
సుమారు పదేళ్ల కిందట నిర్మించిన రహదారిని ఓ వైసీపీ నాయకురాలి ఆధ్వర్యంలో తవ్వేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తమ పొలానికి ఆనుకుని రోడ్డు నిర్మించారని.. ఈ స్థలం తమదని చెప్పుకొస్తున్నారు. అయితే దీనిపై ఆయా ప్రాంత గిరిజనులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో రాక్షసపాలనకు చరమగీతం పాడాలని కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండలంలో పలుగ్రామాలకు చెందిన 500 కాపు సామాజిక కుటుంబాలు వైసీపీని వీడి జనసేనలో చేరారు.
ఎ న్నికల కార్యక్రమాల్లో వలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘంఆదేశించినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. వైసీపీ నేతల అండదండలు ఉన్నందున తమకేమి కాదన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు.
పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులు పెట్టే ఖర్చులను ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు జాగ్రత్తగా నమోదు చేయాలని పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎస్ మణికందన్ ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు కిరణ్ తొట్టుపురం, అశోకన్, శ్రీశైలం, నందికొట్కూర్, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు టికారం మీనా ఆదేశించారు.
దివంగత నేత పరిటాల రవీంద్ర నుంచి సెంటిమెంట్గా వస్తున్న ఎన్నికల ప్రచారాన్ని ఆయన సతీమణి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్ కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల నుంచి గురువారం ప్రారంభించారు. గ్రామంలోని రామాలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లాలో నామినేషన్ల పర్వం మొదలైంది. అయితే గురువారం తొలిరోజు టీడీపీతో పాటు వైసీపీ, ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్లు వేయలేదు. కురుపాంలో ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.
‘ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు... వచ్చేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమేనని.. జూన 9న చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రాసి పెట్టుకోండి.. ’ అని అనంతపురం అర్బన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు
జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని రాష్ట్ర కుటుంబ, వైద్య, ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ పిలుపునిచ్చారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు గురువారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిందని కలెక్టర్, జిల్లా ఎన్నిల అధికారి జి. రవినాయక్ చెప్పారు.
పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు.. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. అప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యపోరుకు తెరలే చింది. సొంత పార్టీలోనే నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి...
పార్లమెంట్ ఎన్నికలకు సంబం ధించి మొదటి ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఉదయం 11గంటలకు నోటి ఫికేషన్ ప్రక్రియ జారీ కాగానే నామినేషన్లు దాఖలు చేసే అంశానికి తెరదీసింది. తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే.. రాష్ట్రం నుంచి మెజారిటీ సీట్లు సాధించడం ద్వారా ప్రభుత్వ సుస్థిరతతోపాటు తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శిం చాలని భావిస్తున్న రేవంత్.. సొంత జిల్లాలో అభ్యర్థుల గెలుపు కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
బొబ్బిలిలో మూతపడిన జూట్ పరిశ్రమలను తెరిపిస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. వెంగళరాయసాగర్ జలాశయం నుంచి బొబ్బిలి మండలంలో అదనంగా ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. చిత్రకోట జలాశయాన్ని పూర్తి చేస్తామన్నారు. లింకురోడ్డు.. నదులపై వంతెనలు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. బొబ్బిలి పట్టణంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తామని అన్నారు. ఇలా జిల్లాలో పాదయాత్ర సమయంలో జగన్ అనేక హామీలు ఇచ్చారు. ఏవీ నెరవేరలేదు. కొన్నింటికి కనీసం అడుగు కూడా పడలేదు. ఇదేం పాలన అంటూ జిల్లా ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని ఈడిగోనిపల్లి, రాజోలి, ఇటిక్యాల మండలంలోని బట్లదిన్నె గ్రామాల్లో గురువారం నిర్వహించిన గిరక బండ్ల పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి.
డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి.. ఇప్పుడు ఈ పేరు వింటేనే వైసీపీ శిబిరం జడుసుకుంటోంది. ప్రత్యక్ష రాజకీయాలు అలవాటు లేని సునీత ఇప్పు డు కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్న సోద రి వైఎస్ షర్మిల గెలుపుకోసం వ్యూహాత్మ కంగా అడుగులు వేస్తుండడం వైసీపీని కలవరపాటుకు గురిచేస్తోంది.
దేశంలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని, నరేంద్రమోదీ ముచ్చటగా మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నా రు.
వ్యాపారానికి, కవులకు, కళాకారులకు కొదవలేని పసిడిపురిని ఇంతవరకూ ఒక్క మంత్రి పదవీ వరించలేదు. ఇప్పటికి 16 పర్యాయాలు ఎన్నికలు జరిగితే ఒక్క పర్యాయం ఆర్యవైశ్యులకు, 15 పర్యాయాలు రెడ్ల సామాజిక వర్గీయులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇంత ఘనత వహించిన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్క పర్యాయం కూడా మంత్రి పదవి దక్కక పోవడం గమనార్హం. 1952లోప్రొద్దుటూరు నియోజకవర్గం ఏర్పడింది. 62 ఏళ్ళుగా ఈ నియోజకవర్గం నుంచి 16 దఫాలుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం దక్కలేదు.
పుల్లంపేట మండలంలోతెలుగుదేశం పార్టీ తరపున రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేయాలని రైల్వేకోడూరు టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి పిలుపునిచ్చారు.
చింతలమానేపల్లి, ఏప్రిల్ 18: గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ప్రత్యేక పాలనకు జిల్లాలో సరిపడా గెజిటెడ్ అధికారుల కొరత ఉండడంతో ఒక్కో అధికారికి నాలుగైదు గ్రామపంచాయతీల బాధ్యతలు అప్పగించారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 18: లోక్సభ ఎన్నికల నేప థ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయక పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
కాగజ్నగర్, ఏప్రిల్ 18 : జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పేరిట సిర్పూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు ఆరోపించారు. గురువారం తన నివాసంలో ఆయన మాట్లాడారు.
రెబ్బెన, ఏప్రిల్ 18: రెబ్బెన మండలం పాసిగాం గ్రామంలోని ఓఆశ్రమం వెనకాల గురువారం పోలీ సులు ఓ బాలుడి అస్తికలను వెలికితీయడం కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు డీఎస్పీ సదయ్య కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
పార్లమెంట్ ఎన్నికలకు సం బంధించి గురువారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నలుగురు స్వతంత్ర అభ్య ర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికలకు సంబంధించి గత నెల 16న కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయగా, ప్రధాన పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 18: సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావు బీజేపీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరినట్టయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు.
కాగజ్నగర్ టౌన్, ఏప్రిల్ 18: మంత్రి సీతక్కపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ రావి శ్రీనివాస్ అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధిని మరిచి మంత్రి, మాజీ ఎమ్మెల్యే కోనప్పతోపాటు తనపై నిరా ధార ఆరోపణలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పరువు నష్టం దావా కూడా వేయనున్నట్టు తెలిపారు.
లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజున ప్రజలకు అసౌకర్యం కలగకుండా కేంద్రా లను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ రాహుల్ పేర్కొన్నారు. గురువారం ప్రజల సౌకర్యార్ధం చేపడు తున్న పోలింగ్ కేంద్రాల మార్పు ప్రక్రియను పరిశీ లించారు.
విద్యతోనే మహిళా సాధికారత, అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. గురువారం శ్రీపతినగర్లోని వయోజన విద్యాశాఖ, లయన్స్ క్లబ్, సఖీ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు ఇస్తున్న శిక్షణ బాగుందని, విద్య ద్వారానే మహిళలు అభివృద్ధి చెందుతారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనతో అన్ని వర్గాల ప్రజలు, రైతులు కష్టాల కడలిలో చిక్కుకున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘనాథ్ అన్నారు. గురువారం మ్యాదరి పేట, చింతపల్లి గ్రామల్లో పార్టీ శ్రేణులతో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి గోమాస శ్రీని వాస్ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేప ట్టారు.
మంచిర్యాల టీఎస్ఎన్పీడీసీఎల్ సిబ్బందికి ప్రథమ చికిత్స, సీపీఆర్పై గురువారం హైటెక్సిటీ మంచిర్యాల క్లబ్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ శేషారావు ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బందికి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినా అధికార వైసీపీ (YSRCP) అక్రమాలకు పాల్పడుతూనే ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అధికార వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయాలని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం (Election Commission) దృష్టికి తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చింది. దీంతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది.
అవినీతి పరులు ఎవరైనా బీజేపీ వదిలిపెట్టదని మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు (Raghunandan Rao) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మెదక్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ భారీ ర్యాలీ తీశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు హాజరయ్యారు.
లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి, జై వీర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘు వీర్ రెడ్డి పాల్గొన్నారు.
నగరంలోని అప్జల్గంజ్ పోలీసు స్టేషన్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) పై గురువారం నాడు కేసు నమోదైంది. శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ శోభాయాత్ర నిర్వహించారు. అయితే అనుమతి లేకుండా భారీగా భక్తులతో శోభాయాత్ర నిర్వహించారని పోలీసులు రాజాసింగ్పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రధాన ర్యాలీ వస్తున్న సమయంలో గౌలిగూడ వద్ద ర్యాలీని నిలిపి బాణాసంచా కాల్చారని పోలీసులు ఆరోపించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆస్థానానికి గానూ పవన్ ఏప్రిల్ 23న నామినేషన్(Nomination) సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
ఇంటికి దూరంగా హాస్టళ్లల్లో ఉంటూ ఒంటరితనంతో బాధపడే విద్యార్థులు ఎలా తట్టుకుని నిలబడాలో చెబుతూ ఐఎఫ్ఎస్ అధికారి హిమాన్షూ త్యాగీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్నింటికి సమాధానాలు వెతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఫోటోను ఎంత సేపు చూసినా అందులో దాక్కున్న వస్తువులు లేదా జంతువులను కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కాస్త బ్రెయిన్కి పని పెడితే మాత్రం..
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన కొందరు గురువులు దారి తప్పుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో తాగేసి బడికి వచ్చిన ఉపాధ్యాయుడిని విద్యార్థులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్లోనూ(Uttarpradesh) ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
లోక్సభ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారానికి వస్తే బుద్ధి చెప్పడానికి మహిళలు, చీపుర్లు, చాటలతో సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) హెచ్చరించారు. గురువారం నాడ బెజ్జెంకిలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారంలో భాగంగా హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు.
పాములు కనపడితే చాలు కొందరు ఆమడదూరం పరుగెడుతే.. మరికొందరు వాటితో పరాచకాలు ఆడుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాల బారిన పడడం చూస్తూ ఉంటాం. అయితే ఇందులో శిక్షణ తీసుకున్న కొందరు భయంకరమైన పాములను సైతం ఎంతో ...
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఓ విషయంలో రెండుసార్లు తన కాళ్లు పట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి (Kiran Kumar Reddy) హాట్ కామెంట్స్ చేశారు. గురువారం నాడు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గత శనివారం విజయవాడలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయి విసిరిన నిందితుడికి 14 రోజుల రిమాండ్ పడింది. ఈ మేరకు విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాయి విసిరిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం కోర్టులో హాజరుపర్చారు.
ప్రత్యేక హోదాను సీఎం జగన్రెడ్డి (CM Jagan) కనుమరుగు చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. గురువారం నాడు శింగనమల నియోజకవర్గంలోని నార్పలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఒక చేత్తో పథకాలు ఇచ్చి ..మరో చేతితో జగన్ గుంజుకుంటున్నారని విమర్శించారు.
బాల్య వివాహ బాధితురాలికి గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ బాంబే హైకోర్టు(Bombay High Court) సంచలన తీర్పునిచ్చింది. పిండంలో జన్యుపరమైన సమస్యలు ఉండటంతో కోర్టు ఈ తీర్పు వెలువరించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల బాలికకు 2022లో బాల్యవివాహం జరిగింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో కడప కోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా కేసుపై ఎవరూ మాట్లాడొద్దని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వికేక కుమార్తె సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ(BJP) వినూత్నతకు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా సైన్యాన్ని రంగంలోకి దింపిన బీజేపీ.. ఎన్ఆర్ఐల మద్దతు కూడగట్టేందుకు సిద్ధమవుతోంది.
మెట్రో రైళ్లలో చోటు చేసుకునే వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సీటు కోసం మహిళ మధ్య జరిగే గొడవలు, వ్యూస్ కోసం యువతులు విచిత్రంగా వేసే డాన్సులు తదితర ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అందులోనూ...
ఇండిగో విమానాల్లో ఇచ్చే ఉప్మా, పోహాల్లో ఉప్పు ఎక్కువగా ఉందంటూ ఓ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్ ఫిర్యాదుపై ఎయిర్లైన్స్ స్పందించింది. నిబంధనలకు అనుగుణంగానే తాము విమానాల్లో ఆహారం సరఫరా చేస్తున్నట్టు వివరణ ఇచ్చింది.
లోక్సభ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 19న 2024 లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 17తో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఓటర్లు ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.
లోక్సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెట్ ఉప ఎన్నిక నామినేషన్లపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక సూచనలు చేసింది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్(CEO Vikasraj) మీడియాకు పలు కీలక విషయాలను వెల్లడించారు. నేడు(గురువారం) నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయని.. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని తెలిపారు. నామినేషన్ ఫామ్, అఫిడవిట్లో అన్ని వివరాలను పూర్తి చేయాలని సూచించారు.
ఈ రోజు ఉదయం 11.00 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని ఏపీ ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. గురువారం అమరావతిలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని తెలిపారు.
సుమారు ఆరేళ్ల క్రితం చనిపోయాడనుకున్న అమెరికా బిలియనీర్ కార్ల్ ప్రస్తుతం రష్యా గూఢచారి అయిన తన గర్ల్ఫ్రెండ్తో అక్కడే ఉంటున్నాడని తెలిసి అంతా షాకైపోతున్నారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొన్ని వీడియోలు చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. వాహనాలను చిత్ర విచిత్రమైన ఆకారాల్లో తయారు చేయడం చూశాం. అలాగే వినూత్న ఆకారాల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం కూడా చూశాం. అయితే...
లోక్సభ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 19న 2024 లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 17తో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఓటర్లు ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.
20మంది కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు తెలంగాణ భవన్లో (Telangana Bhavan) బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు (BRS MP Candidates), ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.
జమ్మూ కశ్మీర్లో ఎన్నికల ( Elections 2024 ) వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. అనంత్నాగ్ స్థానానికి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ నామినేషన్ దాఖలు చేయడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ శుక్రవారం ప్రారంభం కానుంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్వరం సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ఈ తొలి దశ పోలింగ్లో 16.63 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపింది.
సోషల్ మీడియాలో అనేక ఆప్టికల్, పజిల్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. పైకి కనిపించే దృశ్యం ఒకటైతే.. లోపల ఇంకో దృశ్యం దాగి ఉంటుంది. అలాగే ఒకేలా ఉన్న రెండు ఫొటోల్లో అనేక తేడాలు ఉంటాయి. ఇలాంటి..
జగన్పై రాయిదాడి కేసు రిమాండ్ రిపోర్టు బయటకొచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ‘‘ మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హాని చేయాలనే ఉద్దేశ్యంతో రాయి విసిరారు అని వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. నేరం తీవ్రతను బట్టి హత్యాయత్నంగా కేసు నమోదు చేశాం. ప్రాంతాన్ని పరిశీలన చేసి.. 12 మంది సాక్షుల తగుసీ వాంగ్మూలాలను నమోదు చేశాం’’ అని పేర్కొన్నారు.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దక్షిణ అయోధ్య భద్రాచలం ( Bhadrachalam )భక్తులతో సందడిగా మారింది. సీతారాముల కల్యాణం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ(YSRCP) కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి కీలక నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో కనగానపల్లి మండల మాజీ జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, సింగల్ విండో మాజీ డైరెక్టర్ వెంకటరాముడు, సర్పంచ్ రామకృష్ణతో కలిసి దాదాపు 70 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో చేరాయి.
వేన్నీళ్లకు చన్నీళ్లు అన్నట్టు అదనపు ఆదాయం క్యాండిళ్ల వ్యాపారంలోకి దిగిన ఓ అమెరికా యువకుడు ఊహించని విధంగా సంపన్నుడైపోయాడు. తన ఉత్పత్తుల విక్రాయలు ఏడాదికి రూ.3.8 కోట్ల స్థాయికి చేర్చాడు.
వేన్నీళ్లకు చన్నీళ్లు అన్నట్టు అదనపు ఆదాయం క్యాండిళ్ల వ్యాపారంలోకి దిగిన ఓ అమెరికా యువకుడు ఊహించని విధంగా సంపన్నుడైపోయాడు. తన ఉత్పత్తుల విక్రాయలు ఏడాదికి రూ.3.8 కోట్ల స్థాయికి చేర్చాడు.
దుబాయిని(Dubai) గత 4 రోజులుగా వర్షాలు చుట్టు ముట్టాయి. భారీ వర్షాల ప్రభావంతో నగర వ్యాప్తంగా రహదారులు జలమయమయ్యాయి. అక్కడి పరిస్థితికి అద్దం పట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరం నడిబొడ్డున ఓ కారు వరదలో చిక్కుకుపోయింది. ఓ పిల్లి వరదలో కొట్టుకువచ్చింది. ఈదలేక.. దేన్నైనా ఆసరాగా చేసుకోవాలని భావించింది.
ముచ్చటగా మూడోసారి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందా? అంటే సందేహమేననే ఓ చర్చ అయితే నియోజకవర్గంలో హల్చల్ చేస్తోంది. వరుసగా జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో దిగి.. గెలిచారు. కానీ ఈ సారి నియోజకవర్గంలో ఆ పార్టీకి ప్రతికూల ఉన్నాయనే ప్రచారం నడుస్తుంది.
ఒకప్పుడు ఢిల్లీలోని ప్రముఖ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS) నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసిన భారత సంతతికి చెందిన వ్యక్తి ఇప్పుడు ప్రముఖ టైం మ్యాగజైన్లో చోటు దక్కించుకున్నారు. అంతేకాదు బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయి, అవి ఎలా పెరుగుతాయి, అవి పరిసరాలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలపై కూడా దృష్టి సారించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Telangana: ఎక్కడో గెలిస్తే కిక్కు ఏముందని.. భువనగిరిలో గెలిస్తేనే కిక్కు అని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మునుగొడులో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలేరు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ముచ్చటగా మూడోసారి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందా? అంటే సందేహమేననే ఓ చర్చ అయితే నియోజకవర్గంలో హల్చల్ చేస్తోంది. వరుసగా జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో దిగి.. గెలిచారు. కానీ ఈ సారి నియోజకవర్గంలో ఆ పార్టీకి ప్రతికూల ఉన్నాయనే ప్రచారం నడుస్తుంది.
సంతోషంగా , పాజిటివ్ గా ఉంటే రోజులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా చాలా ఈజీగా దాటేయచ్చు. అయితే చాలామందికి ఎలాంటి సమస్యలు లేకపోయినా రోజంతా నీరసంగా, డల్ గా ఉంటారు. శరీరంలో తగినంత హ్యాపీ హార్మోన్స్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.
ఎవరెన్ని కుట్రలు చేసినా లోక్సభ ఎన్నికల్లో తన గెలుపును ఎవరూ ఆపలేరని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా మరోసారి ప్రజలు తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం నాడు ప్రజానివేదికలో భాగంగా కార్యకర్తలతో సమావేశం అయ్యారు. లోక్సభ ఎన్నికలపై బీజేపీ పార్టీ కేడర్కు దిశానిర్ధేశం చేశారు.
సోషల్ మీడియాలో సముద్ర ప్రయాణానికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. చేపలు పట్టే క్రమంలో వింత వింత జీవులు కనిపించడం జరుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు రోజూ చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా..
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ విచిత్ర ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ తన షుగర్ లెవెల్స్ను నిరంతరం పరీక్షించేందుకు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మరోసారి అధికారంలోకి రావడానికి సీఎం జగన్ (CM Jagan) గులకరాయి డ్రామా ఆడారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. ఆయన చేసిన నాటకమే ఈ బూటకపు హత్యా ప్రయత్నమని.. ‘‘జగన్నాటకం’’.. ఇదో పెద్ద డ్రామా అని ఆరోపించారు. గతంలో కోడికత్తి, మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్యను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు.. అదే కుట్రతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్యాయత్నం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Andhrapradesh: మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలైంది. గురువారం మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయంలో యువనేత తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియాకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను నేతలు అందజేశారు. టీడీపీ సమన్వయ కర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయ కర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ నేతృత్వంలో ....
వర్షాకాలంలోనే కాదు.. కాళ్ల పగుళ్లు వేసవిలోనూ ఉంటాయి. ముఖ్యంగా తేమ లేకపోవడం వ్లల మడమలు పొడిబారి పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగిలిన మడమలను వదిలించుకోవడానికి పాదాలను తేమగా ఉంచాలి. దీనికి ఇంటి చిట్కాలు సరిపోతాయి.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు నిధి కోసం వెతికే క్రమంలో ఓ పెద్ద బండరాయిని తొలగించాల్సి వస్తుంది. ఇందుకోసం రాయి చుట్టూ గొలుసు కట్టి.. ట్రాక్టర్ సాయంతో లాగుతారు. బండరాయిని పక్కకు తొలగించగానే భూమిలోపల..
ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పట్టించుకోవడం లేదని.. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? అని ప్రజలను పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.
రేపు దేశవ్యాప్తంగా 2024 లోక్సభ ఎన్నికల(lok sabha election 2024) మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్(air india express) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రాబోయే 18వ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దేశంలోని యువతను సమీకరించడానికి #VoteAsYouAre ప్రచారాన్ని ప్రారంభించింది.
ముర్షిదాబాద్ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee )మండిపడ్డారు. ఈ ఘటనకు బీజేపీ నేతలే కారణమని ఆరోపించారు. రాయ్గంజ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె సంచలన కామెంట్లు చేశారు.
Telangana: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించేశారు కేసీఆర్ . నేటి నుంచి నామినేషన్ల పర్వం షురూ అవడంతో అభ్యర్థులకు బీఫారం ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.
మనుషులెంత చురుగ్గా ఉన్నా, మానసికంగా ఎంత దృఢంగా ఉన్నా కాలంతో పాటూ శరీరంలో మార్పులు మాత్రం వచ్చేస్తుంటాయి. ఎంత కఠినమైన ఆహార నియమాలు, జీవనశైలి పాటించినా మహా అయితే ఓ పదేళ్లు చిన్నగా కనిపించచ్చు. కానీ ఓ వ్యక్తి మాత్రం అందరికీ షాకిస్తున్నాడు. ఏకంగా 61ఏళ్ల వయసులో తాత అని పిలిపించుకోవాల్సిన దశలో వైరల్ అవుతున్నాడు.
అసలే వేసవి కాలం.. ఆపై ట్రాఫిక్ పోలీసులు. ఎండలో పని. వారి కష్టం మామూలుగా ఉండదు. భానుడి భగభగల మధ్య విధులు నిర్వహించాలి. ఎండ వేడిని తట్టుకునేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ఇంతటి కష్టం అనుభవించే ట్రాఫిక్ పోలీసుల బాధను అర్థం చేసుకుని గుజరాత్లోని వడోదర పోలీసులు పరిష్కారం కనుగొన్నారు. తమ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్(AC Helmet)లను అందిస్తున్నారు.
బిట్ కాయిన్ కుంభకోణంతో ప్రమేయమున్న వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఆస్తులను ఈడీ గురువారం సీజ్ చేసింది. దాదాపు రూ. 100 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. ముంబై జూహులోని ఫ్లాట్తోపాటు పుణేలోని బంగ్లాను సైతం సీజ్ చేసిన వాటిలో ఉన్నాయి.
Andhrapradesh: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా పశ్చిమ తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని సుజనా.. రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేడు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను’’ అని తెలిపారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఏం జరిగినా.. అది ఫొటోలు, వీడియోల రూపంలో ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. అలాగే కొందరు బహిరంగ ప్రదేశాల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇటీవల..
ఆస్తమా నాన్ కమ్యూనికేబుల్ వ్యాధి.. ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. ఆస్తమా అంటువ్యాధి కాదు. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. ఆస్తమాకు కారణాలు అలెర్జీలు, చిన్ననాటి శ్వాసకోశ వ్యాధులు, తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి పూర్వమే ఉండటం వంటి కారకాలతో వ్యాధి పెరుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Temperatures) మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 - 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 18, 19, 20 తేదీల్లో కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మాట ఇస్తే... మాట తప్పరు, మడమ తిప్పరని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖను పరిపాలన రాజధాని చేస్తానని సీఎం జగన్ అన్నారని.. మళ్ళీ గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ చెప్పారని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించామని.. పెట్టుబడులు వచ్చాయన్నారు.
నోకియా ఫోన్ల తయారీ కంపెనీ హెచ్ఎండీ(HMD) గ్లోబల్ నుంచి ఇప్పుడు చాలా ఫన్నీ ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఫోన్ చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. అదే ‘ది బోరింగ్ ఫోన్’(The Boring Phone). హీనెకెన్ బెవరేజ్ కంపెనీ, బోడెగా కంపెనీ సహకారంతో HMD దీన్ని రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ వివరాలు, ఫీచర్లు(features) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బిట్ కాయిన్ కుంభకోణంతో ప్రమేయమున్న వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఆస్తులను ఈడీ గురువారం సీజ్ చేసింది. దాదాపు రూ. 100 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. ముంబై జూహులోని ఫ్లాట్తోపాటు పుణేలోని బంగ్లాను సైతం సీజ్ చేసిన వాటిలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టాలంటే 88 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. దీంతో మేజిక్ ఫిగర్ దాటేందుకు అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి. ఎన్నికల వ్యూహాలను రచిస్తూ ముందుకెళ్తున్నాయి. పవర్లోకి రావాలనుకునే ఏ పార్టీకైనా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని సీట్లు కీలకం కానున్నాయి. ఈ రెండు ఉమ్మడి జిల్లాలు కలిపి 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 34 సీట్లలో మోజార్టీ స్థానాలు గెలిస్తే అధికారానికి దగ్గరవ్వొచ్చు.
బిట్ కాయిన్ కుంభకోణంతో ప్రమేయమున్న వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఆస్తులను ఈడీ గురువారం సీజ్ చేసింది. దాదాపు రూ. 100 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. ముంబై జూహులోని ఫ్లాట్తోపాటు పుణేలోని బంగ్లాను సైతం సీజ్ చేసిన వాటిలో ఉన్నాయి.
Andhrapradesh: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి నామినేషన్ దాఖలైంది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లాలో తొలి నామినేషన్ వేశారు. కోవూరు కూటమి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు.
విటమిన్ సి కలిగిన లీచీ పండ్లను తీసుకోవడం వల్ల ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. శరీరాన్ని అంటువ్యాధులు, అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది.
టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరు స్థానం పొందుతారు? అనే ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను చూసి.. జట్టుని ఫైనల్ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా..
సాధారణంగానే సింగరేణి ఏరియాలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక ఎండాకాలంలో ఈ ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఎండలు మరింత తీవ్రతరమయ్యాయి. భానుడు మంటలు మండిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే భగభగ మండిపోతున్నాడు. ఇక సాధారణ ప్రాంతాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే కోల్బెల్ట్ ప్రాంతంలో ఎలా ఉంటుంది?
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో.. ఇలా నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, కూటమి అభ్యర్థులు పలువురు తొలి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల కోలాహలం.. భారీ ర్యాలీల మధ్య నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉండటంతో వారి తరఫున కుటుంబ సభ్యులు కూడా పలుచోట్ల నామినేషన్లు వేయడం జరిగింది. తొలిరోజు, ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో సుమారు 20 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారని తెలుస్తోంది. అయితే.. అందరికంటే ముందుగా..
ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో వ్యూస్, లైక్స్ రాబట్టుకోవడం కోసం జనాలు రకరకాల స్టంట్స్ చేసి.. ఆ వీడియోలను నెట్టింట్లో పెడుతుంటారు. చివరికి లక్షల్లో ఫాలోవర్లు కలిగిన ఇన్ఫ్లుయెన్సర్లు సైతం.. అప్పుడప్పుడు ప్రయోగాల పేరుతో కాస్త హద్దుమీరుతుంటారు. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో
మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నా వారిపై పోరాడే దృఢ సంకల్పం కలిగిన పోలీస్ అతను. ఇప్పటివరకు వంద ఎన్కౌంటర్లలో ( Encounter ) 42 మంది మావోయిస్టులను అంతమొందించారు.
రాష్ట్రవ్యాప్తంగా టాస్మాక్ దుకాణాల్లో మద్యం విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఒకే రోజు రాష్ట్రమంతటా రూ.400 కోట్ల మేర మద్యం విక్రయించినట్లు టాస్మాక్ ఉన్నతాధికారులు ప్రకటించారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరపున రెండు సెట్ల నామినేషన్ను ఆమె దాఖలు చేయనున్నారు.
వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనపడతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే పాలతో మఖానా తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు బలపడతాయి. ఈ రెండింటినీ బలోపేతం చేయడానకి కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పాలు, మఖానాలలో పుష్కలంగా ఉన్నాయి.
ఓటుకు నోటు కేసులో(Vote for Note Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని(Chandrababu) నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి(CBI) అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ వేశారు.
ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్పై రాయి దాడి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఒకవైపు పోలీసులు చడీచప్పుడు లేకుండా నిందితులను అదుపులోకి తీసుకుని నేడు కోర్టులో ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి తల్లిదండ్రులు తమ కుమారుల ఆచూకీని పోలీసులు తెలపడం లేదంటూ కోర్టు మెట్లెక్కారు.
Andhrapradesh: ‘‘గుడివాడకు ఏం చేశాడో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా’’ అంటూ మాజీ మంత్రి కొడాలి నానికి గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము సవాల్ విసిరారు. గురువారం రాము సమక్షంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. 19వ వార్డు వైసీపీ ఇన్చార్జ్ గణపతి సూర్జంతో పాటు 100 మంది యువత టీడీపీ కండువా కప్పుకున్నారు.
హైదరాబాద్: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
నిత్యం ఎండలతో అల్లాడిపోయే దుబాయ్ ( Dubai ) లో వరదలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్తో సహా చాలా ప్రదేశాలు నీట మునిగాయి.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు టీడీపీకి కొనసాగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు చాలా వరకూ గట్టు దాటేశారు. ఇప్పుడు కింది స్థాయి నేతల వంతు వచ్చేసింది. నియోజకవర్గాల వారీగా వరుసబెట్టి టీడీపీలో చేరుతున్నారు. సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప అభివృద్ధి తెలియని జగన్ ప్రభుత్వం ఈసారి కుప్పకూలడం ఖాయమని భావిస్తున్న నేతలంతా ఆ పార్టీకి దూరమవుతున్నారు.