మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్కు చెందిన ఒపల్ సుచాత చౌసీ నిలిచారు. ఈ పోటీల గ్రాండ్ ఫినాలే హైదరాబాద్ వేదికగా శనివారం రాత్రి జరిగింది. మే 7వ తేదీన ప్రారంభమైన ఈ సందడి మే 31న తుది పోటీలతో ముగిసింది.
'భారత్లో జరిగిన ఉగ్రదాడి బాధితులపై సానుభూతికి బదులు, పాకిస్తాన్పై వైమానిక దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ కొలంబియా చేసిన ప్రకటన కొంత నిరాశకు గురిచేసింది' అని శశి థరూర్ అన్నారు.
ఉక్కు కార్మికులతో నిండిన సభలో ట్రంప్ ప్రసంగిస్తూ ఉద్యోగుల తొలగింపులు, అవుట్సోర్సింగ్ ఉండవని, త్వరలోనే ప్రతి అమెరికా ఉక్కు కార్మికుడికి 5 వేల డాలర్ల బోనస్ అందుతుందన్నారు.
అప్పుడప్పుడు పీరియడ్స్ రాకపోవడాన్ని మనం అంత పెద్ద సమస్యగా చూడం. కానీ, ఇది తరచూ జరుగుతూ ఉంటే మాత్రం, ఇతర ఆరోగ్య సమస్యలకు ఇదొక సంకేతమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
సర్జరీకి ముందు ఈ డ్రగ్ను రోగులకు ఇవ్వడం తమ ఫలితాలకు చాలా కీలకమని, క్యాన్సర్ తిరగబెడితే దానిపై పోరాడేందుకు, దాన్ని రూపుమాపేందుకు శరీరానికి ఇది శిక్షణ ఇస్తుందని పరిశోధకులు చెప్పారు.
కత్తియుద్ధాలతో సాగిపోతున్న తెలుగుసినిమాలకు ‘‘ఢాం’’మని రివాల్వర్ పేల్చే హీరోగా కృష్ణ దొరికారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ స్టైల్ కాదని, తనకంటూ ఓ ఒరవడిని ఏర్పరచుకుని క్రైమ్, కౌబాయ్ సినిమాలో కృష్ణ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విచిత్రం ఏమిటంటే... కృష్ణ ఎన్టీఆర్కు అభిమాని. కృష్ణను తేనెమనసులు సినిమాకు సెలెక్ట్ చేసిన కమిటీలో ఏఎన్నార్ కూడా ఉన్నారు. తరువాత రోజులలో కృష్ణ వారిద్దరికీ పోటీగా నిలిచారు.