"కంపెనీ బాధ్యతలు చూస్తున్న వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు, అదే ఈ ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది" అని పోలీస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
కొంతమంది బ్యాంకింగ్ లావాదేవీలను ప్రైవేట్ బ్రౌజింగ్ ద్వారా కూడా చేస్తారు. కానీ, డేటా ఆ డివైజ్లో మాత్రమే స్టోర్ అవుతుందనుకోవద్దు. అంటున్నారు సైబర్ నిపుణులు.
''గతంలో పనులు దొరక్క అనివార్య పరిస్థితుల్లో యాచన చేసే వాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు దొరుకుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో శ్రమజీవుల కొరత చాలా ఉంది'' అని ప్రభుత్వం అంటోంది.
బీబీసీ పరిశీలనలో ఈ విషయంలో పోలీస్ శాఖ స్టాండ్ స్పష్టంగా కనిపిస్తోంది. మాల వద్దనరు. దీక్ష చేస్తున్న వారిని ఇబ్బంది పెట్టరు. అలాగని లిఖితపూర్వక అనుమతి ఇవ్వరు.
హాంగ్కాంగ్లోని తైపో జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 44 మందికిపైగా మృతి చెందారు. మరో 45 మంది పరిస్థితి విషమంగా ఉండగా, 279 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
విలీనం అవుతాయని చెబుతున్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కువ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి.ఇవన్నీ ఔటర్ రింగు రోడ్డు లోపల, పక్కనే ఉన్నాయి. కొత్తూరు, ఇబ్రహీంపట్నం వంటి మున్సిపాలిటీలు సిటీకి దూరంగా ఉండటంతో వాటిని విలీనం చేయడం లేదు ప్రభుత్వం.
హర్షుడు మరణించిన వెంటనే ఆయన సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. ఆయనకు పిల్లలు లేకపోవడం, తన సింహాసనానికి తగిన వారసుడిని ప్రకటించకపోవడం అందుకు కారణం కావచ్చనేది చరిత్రకారుల అభిప్రాయం.
తల్లిపాలలో యురేనియం ఉన్నట్టు బిహార్లో నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. అసలు యురేనియం ఉన్నట్టు ఎలా గుర్తించారు? యురేనియంతో కలిగే ప్రమాదమేంటి? శిశువుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 29 జిల్లాలు, 82 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలతో నూతన స్వరూపాన్ని సంతరించుకోనుంది. అయితే, కొత్తగా ఏర్పడే జిల్లాలేంటి? వాటి స్వరూపం ఎలా ఉండబోతుంది?
ఈక్వెడార్లోని ఆండీస్ పర్వతశ్రేణుల్లో నిద్రాణ అగ్నిపర్వతమే మౌంట్ చింబరాజో. సముద్ర మట్టం నుంచి దీని ఎత్తు 6268 మీటర్లే. ఎవరెస్ట్ పర్వతం కంటే చిన్నది. కానీ...