కరోనా కేసులు వేగంగా పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్కు సబ్ వేరియంట్ అయిన జేఎన్.1 కారణమని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. భారత్లో ప్రస్తుతం 257 కరోనా కేసులు ఉన్నాయి.
ఈ రెండు ఇళ్ల మధ్య ఒక అడుగు మాత్రమే గ్యాప్ ఉంది. అయితే, ఆ సందులో చీపురు పడిపోవడంతో.. దానిని తీసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఈమె రెండు గోడల మధ్య ఇరుక్కున్నారు.
కెనడాలోని అల్బెర్టా పచ్చని అటవీ వాలు ప్రాంతాల్లో సామూహిక సమాధి దాగి ఉంది. కేవలం ఒక్క రోజులోనే చనిపోయిన వేలాది డైనోసార్స్ ఇక్కడ సమాధి అయ్యాయి. 7.2 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనలో వేలాది డైనోసార్లు ఒకేసారి ఎలా చనిపోయాయి?
"చైనాను నియంత్రించాలంటే భారత్ కీలకం అని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. మరోవైపు, సరిహద్దుల్లో చైనాను ఎదుర్కోవాలంటే పశ్చిమ దేశాల సాయం అవసరమని భారత్ భావిస్తోంది. చైనాను భారత్ ఎదుర్కోవాల్సి వస్తే రష్యా సాయం చేస్తుందని నమ్మలేం. 1962 యుద్ధంలో భారత్కు రష్యా సాయం చేయలేదు'' అని విదేశీ వ్యవహారాల నిపుణులు అంటున్నారు.
మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. కోటబొమ్మాళి మండల కేంద్రానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఓ చిన్న గ్రామమైన జియ్యన్నపేటలో 1955 సంవత్సరంలో నంబాల జన్మించారు.
సీపీఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి ( జనరల్ సెక్రటరీ), అగ్రశ్రేణి నాయకుడు, నక్సల్స్ ఉద్యమానికి వెన్నెముక నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మావోయిస్టులు, భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
సీమాంతర దాడిలో పౌరులు, భద్రతా బలగాలు తమ ప్రాణాలను కోల్పోయాయి. బీబీసీతో సహా చాలా మీడియా సంస్థలు బాధితుల కుటుంబాలతో మాట్లాడాయి. ఇప్పటి వరకు మరణాల సంఖ్యపై ప్రభుత్వం ఎటువంటి అధికారిక డేటాను విడుదల చేయలేదు.