బీరెన్ సింగ్ 2017 నుంచి మణిపుర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలో ఉంది. అయితే గత కొన్ని నెలలుగా మణిపుర్లో జాతుల మధ్య అల్లర్లు చెలరేగాయి. హింసను అదుపు చేయడంలో జాప్యంపై పలువురు ముఖ్యమంత్రిని విమర్శించారు.
ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీచేసి ఉంటే దిల్లీ ఫలితాలు మరోలా ఉండేవా? 14 స్థానాలలో ఫలితాల సరళి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవని చెబుతున్నాయా?
'బీజాపూర్లోని నేషనల్ పార్క్ ఏరియాలో అనుమానిత మావోయిస్టుల కదలికలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న తరువాత, భద్రతా బలగాలకు చెందిన సంయుక్త బృందం ఆపరేషన్ కోసం వెళ్లింది. అక్కడే ఆదివారం వారు ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి’’
గుడ్డుని పగలకొట్టి టోస్ట్ చేసే సమయంలో అది చాలా బాగా ఉడికి ఉంటుందనుకుంటారు. కానీ, ఒక్కోసారి పచ్చసొన ఎండిపోయి, విరిగిపోయి, మాడిపోయి, తెల్ల సొన సరిగా ఉడకకుండా నీళ్లనీళ్లగా కనిపిస్తుంది.
సాధారణంగా ఏదైనా విజయానికి క్రెడిట్ అధ్యక్షుడికే చెందుతుంది, కానీ బీజేపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాత్రమే విజయం క్రెడిట్ దక్కుతుంది'' అని శరద్ గుప్తా అన్నారు.
తెలుగువారికి ఎంతో ఎమోషనల్ టచ్ ఉన్న కేకే లైన్లో భాగమైన అరకు రైల్వే స్టేషన్ ఇప్పుడు ఒడిశా రాష్ట్ర పరిధిలో ఉన్న రాయగడ రైల్వే డివిజన్లో చేరింది. ఈ కేకే లైన్ తూర్పు కోస్తా రైల్వే జోన్కి అత్యధిక ఆదాయం తెచ్చేది.