2022 ఏడాదికి గాను ఐదుగురు ప్లేయర్స్ 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కోసం పోటీపడుతున్నారు. వారిలో వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్ పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్ ఉన్నారు.
అఫ్గానిస్తాన్లో ప్రజల వార్షిక తలసరి ఆదాయం 30 వేల రూపాయలకు పడిపోయింది. దాంతో, ఇది అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మారిపోయింది. ఇక్కడి తాలిబాన్ పాలకులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?