1798లో హైదరాబాద్ నిజాం సికందర్ ఝా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కంటోన్మెంట్ ఏర్పడింది. కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉండే ఈ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపించింది.
''మీరు మీ సైన్యాన్ని బేషరతు ఉపసంహరణకు సిద్ధంగా ఉంటేనే ఇక్కడకు రావాలని మీకు ముందే చెప్పా. లేదంటే, కార్గిల్ సంక్షోభానికి పాకిస్తానే కారణమని చెప్పే ప్రకటన నా దగ్గర రెడీగా ఉంది.’’ అని నవాజ్ షరీఫ్తో క్లింటన్ అన్నారు.
మొట్టమొదటిసారి ఒలింపిక్ వేడుకలు ఒక స్టేడియంలో కాకుండా, నగరం మధ్యలో నది దగ్గర జరిగాయి. ఒలింపిక్స్ కోసం పారిస్కు తరలివెళ్లిన ఆటగాళ్లంతా సెన్ నదిలో బోట్లలో విహరించారు.
‘‘నా వేలి పై భాగం తీసివేయడమే నేను చెల్లించాల్సిన మూల్యమైతే నేను ఆ పనే చేస్తాను’’ అని చెప్పిన ఆస్ట్రేలియా హాకి దిగ్గజ ఆటగాడు డాసన్ అన్నంత పనిచేశారు. ఆట కోసం తన గాయపడిన వేలు పైభాగాన్ని తొలగించుకున్నారు.
రైల్వే నెట్వర్క్లో అంతరాయం వల్ల ఒక్క రోజులోనే 2.5 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. ఈ సంఖ్య ఈ వారాంతానికి 8 లక్షలకు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
చాలా మైనింగ్ కంపెనీలు ఈ నాడ్యుల్స్ను సేకరించాలని ప్రణాళికలు వేస్తున్నాయి. మైనింగ్ కంపెనీల ఆలోచన సముద్ర లోతుల్లో ఆక్సిజన్ ఉత్పత్తిపై జరుగుతున్న పరిశోధనలకు ఆటంకంగా మారుతుందని సముద్ర తీర శాస్త్రవేత్తలు భయపడుతున్నారు.