[00:38]‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది.
[00:36]హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.
[00:34]ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ.
[00:25]చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
[00:24]‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
[00:22]ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు.
[00:05]టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
[00:04]ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
[17:05]సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు.
[16:02]భాజపా ప్రభుత్వం కచ్చితంగా యూసీసీని అమలుచేసి తీరుతుందని కేంద్ర మంత్రి అమిత్షా తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదం, నక్సలిజం నుంచి దేశాన్ని బయటపడేసిందన్నారు.
[15:23]Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
[15:17]PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు.
[14:36]మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు.
[14:07]ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
[13:50]పార్టీ నాయకులు, ప్రజలకు కాంగ్రెస్ (Congress) సోషల్ మీడియా కార్యకర్తలు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు.
[13:17]Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు.
[12:48]Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు.
[12:40]WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
[12:30]ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.
[12:02]కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్పై వివాదం ఏర్పడింది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు.
[11:41]విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది.
[11:16]రాష్ట్రంలో పెత్తందార్లకు అసలైన ప్రతినిధి సీఎం జగనేనని తెదేపా నేత, ఆ పార్టీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా పేదలకు, పెత్తందార్లకు మధ్య పోరాటం జరుగుతోందని ఆయన ఊదరగొడుతున్నారన్నారు.
[11:10]Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.
[10:51]ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
[10:32]Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు.
[10:29]అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు.
[09:30]Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది.
[09:18]Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు.
[07:14]Lok Sabha Elections: రెండో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 88 స్థానాల్లో ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
[05:49]గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది.
[09:10]‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె సునీత గానీ, ఇతరుల ప్రమేయం గానీ ఉంటే కేసు సీˆబీఐకి వెళ్లకముందే సీఎం హోదాలో 11 నెలల పాటు ఎందుకు దోషులను తేల్చలేకపోయారు’ అని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ సీఎం జగన్ను ప్రశ్నించారు.
[05:50]విశాఖ ఉత్తర అసెంబ్లీ స్థానం నుంచి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్థిరాస్తులు గత ఐదేళ్లలో పెరిగాయి.
[05:48]పశ్చిమ ప్రకాశం జిల్లాలో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేల ‘మంచితనా’నికి మచ్చుతునకలివి. గత ఎన్నికల్లో వైకాపా తరఫున గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు, యర్రగొండపాలెం నుంచి ఆదిమూలపు సురేష్, మార్కాపురానికి కె.బి.నాగార్జునరెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
[05:40]అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతానని జైభారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు.
[05:39]వైకాపాకు వంతపాడుతున్నారని.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీ, డీజీ స్థాయి అధికారులపై వేటు కూడా పడుతున్నా కొందరు పోలీసు అధికారులు ఇంకా జగన్ భజనే చేస్తున్నారు.
[05:33]పశ్చిమబెంగాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రస్థాయి ఎంపిక పరీక్ష -2016 ద్వారా నియమించిన 25వేల మంది బోధన, బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా అన్యాయమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.
[05:34]గత ఎన్నికల ముందు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామన్న జగన్.. అధికారంలోకి వచ్చాక మాటతప్పి మోసం చేశారని నిరుద్యోగ ఐకాస రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ మండిపడ్డారు.
[05:29]రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు.
[05:25]విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
[05:23]మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది.
[05:21]ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది.
[05:16]దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది.
[06:42]మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు.
[06:29]డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు.
[04:58]దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో తీసుకెళ్తున్న మోదీ నాయకత్వాన్ని యావత్ ప్రపంచం కోరుకుంటోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ అన్నారు.
[08:53]ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన భారాస ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గురువారం ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
[04:55]భారతదేశాన్ని గాడినపెట్టే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని.. దేశ ప్రజలంతా లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి వైపు చూస్తున్నారని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
[04:55]వరంగల్ మేయర్ (భారాస), మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఆప్కో మాజీ ఛైర్మన్, జనగామ జిల్లా భారాస నేత మండల శ్రీరాములు, నల్గొండ డీసీసీబీ డైరెక్టర్ అందెల లింగంయాదవ్, ఓయూ జేఏసీ నేత కోటూరి మానవతారాయ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
[04:54]రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన నేతన్నల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
[04:54]ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని.. తెలంగాణ రాష్ట్ర సంక్షేమానికి పాటుపడతారని, ఇక్కడి అభివృద్ధికి ఆయన బాధ్యత తీసుకుంటారని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు.
[04:53]కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీని ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసినట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్కుమార్గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
[04:49]ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ విపక్షాలు చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం (ఈసీ) పరిశీలనలోకి తీసుకుంది. దీనిపై భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డాకు గురువారం నోటీసు జారీ చేసింది.
[04:48]కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేస్తున్న భాజపా సభల్లో వినిపించే చప్పట్లకు మోసపోవద్దని ప్రధాని మోదీని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం రెండు పేజీల లేఖ రాశారు.
[04:47]సార్వత్రిక ఎన్నికల్లో మలి విడతకు రంగం సిద్ధమైంది. ఎండలు ఠారెత్తిస్తున్నవేళ- రెండో దశలో భాగంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది.
[04:47]ఝార్ఖండ్లోని గిరిడీహ్ జిల్లాకు చెందిన గాణ్డేయ్ ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో రాష్ట్ర మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ బరిలోకి దిగనున్నారు.
[04:43]పోరాటాలకు పశ్చిమ బెంగాల్ వేదిక. ఇక్కడ క్షేత్ర స్థాయి నుంచి కార్యకర్తలుగా పని చేసి నేతలుగా ఎదుగుతారని పేరు. కానీ ఆ సంప్రదాయం క్రమంగా మారిపోతోంది.
[04:37]ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఈ నెల 18 నుంచి గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలైనట్లు తెలిసింది.
[04:36]వృద్ధులు, వికలాంగులు, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత కార్మిక, మత్స్యకార, డప్పు కళాకారులకు మే ఒకటో తేదీన, లబ్ధిదారుల ఇంటివద్దే పింఛన్లను అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
[04:36]డీజీపీ రాజేంద్రనాథరెడ్డిని వెంటనే బదిలీ చేయాలని భాజపా మరోమారు డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో గురువారం ఫిర్యాదు అందజేసింది.
[04:31]అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు.
[04:27]వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది.
[04:22]బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు.
[04:22]అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు.
[03:55]కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు.
[03:56]ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది.
[06:52]‘‘వేల మంది మగవారు ఉన్న బహిరంగ సభలో సొంత చెల్లి అని చూడకుండా సీఎం జగన్ నేను ధరించిన దుస్తుల గురించి ప్రస్తావించారు. నేను పచ్చ చీర కట్టుకున్నానట.
[03:37]చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థులు పులివర్తి నాని, చెవిరెడ్డి మోహిత్రెడ్డిలు గురువారం ఒకేసారి నామినేషన్లు వేసేందుకు తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి రావడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
[03:32]‘మోదీ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగింది. భాజపా పదేళ్ల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. తీవ్ర నష్టం జరిగింది. మేకిన్ ఇండియా, సబ్కా సాథ్- సబ్కా వికాస్, బేటీ బచావో, బేటీ పఢావో లాంటి నినాదాలు తప్ప మోదీ రాష్ట్రానికి నిధులిచ్చింది లేదు.
[03:30]రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో దాదాపు అంతా కోటీశ్వరులే ఉన్నారు. చాలామందికి పదులు, వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి.
[03:30]తెదేపా అధినేత చంద్రబాబుతో కేంద్రమంత్రి పీయూష్గోయల్ సహా భాజపా అగ్రనేతలు గురువారం సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన వీరికి చంద్రబాబు స్వాగతం పలికారు.
[03:29]ప్రస్తుత ఎన్నికలు రిజర్వేషన్లు ఉండాలా, రద్దు కావాలా అన్న అంశంపై రిఫరెండం అని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు ఉండాలని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, వాటిని రద్దు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాయాలని భాజపా కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.
[03:29]కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉంటేనే తెలంగాణలో సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందని భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా చేస్తే తెలంగాణలో అవినీతిని అంతం చేస్తారని ప్రకటించారు.
[03:30]తెదేపా అధినేత చంద్రబాబుతో కేంద్రమంత్రి పీయూష్గోయల్ సహా భాజపా అగ్రనేతలు గురువారం సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన వీరికి చంద్రబాబు స్వాగతం పలికారు.
[03:28]విద్యుత్ రంగంపై మాజీ సీఎం కేసీఆర్ అవాస్తవ ప్రకటనలు చేస్తూ లోక్సభ ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు.
[03:27]‘ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న విషయం నిజమైతే శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరుల స్తూపం వద్దకు నేను రాజీనామా లేఖతో వస్తా.. మీరు కూడా రాజీనామా పత్రాన్ని వెంట తీసుకురావాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు.
[03:27]రాయలసీమలో వైకాపాను నేలకూల్చాలని తెదేపా, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు.
[03:24]లోక్సభ ఎన్నికల సందడిలో ప్రధాన పార్టీలు చేరికలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలతో ఈ చేరికలు ఊపందుకున్నాయి.
[03:20]పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు.
[08:16]ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది.
[03:14]అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు.
[02:23]విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు.
[02:22]వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది.
[02:19]సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది.
[02:21]2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు.
[02:21]బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం.
[02:18]గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది.
[02:14]కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది.
[02:05]దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది.