[07:08]కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తోందని భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు విమర్శించారు. ప్రధాని మోదీ స్నేహితుడు అయినందునే అదానీపై పార్లమెంట్లో చర్చకు అనుమతివ్వడం లేదని ఆరోపించారు.
[03:26]దుర్గమ్మ దర్శనం టికెట్ల జారీ కౌంటర్లలో పని చేసే ఉద్యోగి చేతివాటానికి పాల్పడిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో దుర్గమ్మ దర్శనానికి వేలాది భక్తులు తరలివచ్చారు.
[04:47]అంతర్జాలం.. ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తున్న సాంకేతిక సదుపాయం. ఇది ఎంత సౌకర్యవంతమో అంతలా ప్రమాదకరంగానూ మారిందని పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి.
[06:10]రూ.55,000కు ఆశపడిన ఓ వృద్ధురాలు మనవరాలిని ఓ మహిళకు విక్రయించింది. ఆ మహిళ, ఆమె కుమారుడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులు ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
[06:11]సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్కుమార్ ప్రమాణస్వీకారం చేశారు.
[05:15]భూతాపంపై పోరాటంతోపాటు దీని నుంచి మహిళలకు ఉపశమనం కలిగించేందుకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ 50 మిలియన్ డాలర్ల(413.6 కోట్లు)ను ప్రకటించారు.
[04:51]మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు విజేందర్ చౌహాన్ ఆరేళ్ల మేనల్లుడు హర్షసింగ్ చౌహాన్ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి హత్య చేశారు.
[04:34]దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల నుంచి హజ్ యాత్రకు బయలుదేరొచ్చని. త్వరలో దరఖాస్తులు ఉచితంగా అందుబాటులోకి తెస్తామని అల్పసంఖ్యాక వర్గాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
[06:47]పెంపుడు శునకం ఒకరిని కరవడమే కాకుండా.. దాని పట్ల అజాగ్రత్తగా ఉన్నందుకు యజమానికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది మహారాష్ట్రలోని గిర్గావ్ కోర్టు. 2010లో.. నిందితుడు హొర్ముస్జి, కేస్రీ ఇరానీ అనే ఇద్దరు వ్యక్తులు ముంబయిలోని నేపియన్సీ వద్ద నిలబడి గొడవ పడుతున్నారు.
[04:34]విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ఆకాంక్షించే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. 2017 నుంచి 2022 వరకు ఆరేళ్ల కాలంలో 30 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇందుకోసం మన దేశాన్ని వీడి వెళ్లారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
[04:34]భారత్-చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని, దానివల్ల ఆసియాకే కాకుండా యావత్ ప్రపంచ భద్రతకూ ఎంతో లబ్ధి కలుగుతుందని మన దేశంలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ చెప్పారు.
[04:19]కొద్దిగంటల వ్యవధిలో వరుసగా వచ్చిన పెను భూకంపాల వల్ల తుర్కియే చిగురుటాకులా కంపించింది. పేకమేడల్లా కూలిన భవనాల కింద ఛిద్రమైన జీవితాలతో ఆ దేశం మరుభూమిని తలపిస్తోంది.
[04:19]పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. శాంతి కోసం భారత్తో చర్చలకు సిద్ధమని గత నెల ప్రకటించిన ఆయన.. ఇప్పుడు భారత్పై బెదిరింపులకు దిగారు.
[06:11]ఎవరైనా కుడి లేదా ఎడమ చేత్తో రాస్తారు. రెండు చేతులతోనూ ఏకకాలంలో రాసే సాధనతో ఓ మెరుపు మెరుస్తోంది కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక ఆదిస్వరూప.
[06:11]మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులు కావడంపై తీవ్ర వివాదం తలెత్తింది. ఈ అంశంపై అసాధారణ రీతిలో అత్యవసర విచారణను చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది.
[06:46]65 ఏళ్ల వ్యక్తి.. 23 ఏళ్ల యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. అంతే కాకుండా పెళ్లి ఊరేగింపులో తన ఆరుగురు కుమార్తెలతో కలిసి డీజే పాటలకు హుషారుగా నృత్యం కూడా చేశాడు.
[04:12]గత ఐదేళ్లలో ఎల్పీజీ సిలిండర్ ధర 42% పెరగ్గా, ప్రభుత్వం ప్రజలకు అందించే సబ్సిడీ మొత్తం 92% తగ్గింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియంశాఖ సహాయమంత్రి రామేశ్వర్ పలు వివరాలతో సమాధానమిచ్చారు.
[04:12]రైళ్లలో ప్రయాణికులు తమకు నచ్చిన ఆహార పదార్థాలు.. నచ్చిన హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆర్డరిచ్చే సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం వాట్సప్ నంబరును ప్రవేశపెడుతున్నారు.
[05:21]అప్పుల బాధతో మహిళా రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనిది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రావిపాడుకు చెందిన షేక్ సైదాబి (51) తమకున్న 4 ఎకరాలతో పాటు మరో 21 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు.
[05:20]విజయనగరం జిల్లా భామిని మండలంలో ఏనుగుల గుంపు కదలికలను గమనిస్తూ.. వాటిని దూరంగా తరిమే విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ (26) అనే ట్రాకర్ దురదృష్టవశాత్తు వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
[04:11]పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్(79) అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్లో మరణించిన ఆయన భౌతికకాయాన్ని ఛార్టెర్డ్ విమానంలో సోమవారం రాత్రి కరాచీ విమానాశ్రయానికి తీసుకొచ్చారు.
[04:11]భారీ ఎత్తున ప్రాణనష్టాన్ని మిగిల్చిన పెనుభూకంపాలు ప్రపంచ చరిత్రలో చాలానే ఉన్నాయి. రికార్డుల్లో అధికారికంగా నమోదై పెను విధ్వంసం సృష్టించిన కొన్ని భూకంపాల వివరాలివీ...
[06:21]‘ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో... ఏ పార్టీ మంచిదో... చెప్పకూడదని ఎవరన్నారు. ప్రతి పౌరునికి హక్కుంది. వాలంటీరు కూడా ఒక పౌరుడే. మీకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎంచుకునే, ప్రచారం చేసే అవకాశంతోపాటు మంచి కార్యక్రమం గురించి చెప్పే హక్కుంది.
[06:20]గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న వైఎస్సార్, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి.. తెలుగుదేశం హయాంలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆపలేదని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
[06:19]శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్ల కోసం తాయిలాలు మొదలయ్యాయి. అధికార పార్టీ మద్దతుతో పోటీచేస్తున్న అభ్యర్థి తరఫున సోమవారం అనంతపురం జిల్లాలో బెళుగుప్ప, విడపనకల్లు, గుంతకల్లు, కంబదూరు మండలాల్లోని పాఠశాలలకు టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు.
[04:02]అదానీ గ్రూపులో అవకతవకలు, ఆ కంపెనీ షేర్ల భారీ పతనంపై ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ (జేపీసీ) ద్వారా విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు తమ డిమాండును గట్టిగా వినిపించడంతో వరసగా మూడోరోజూ పార్లమెంటు స్తంభించిపోయింది.
[04:02]మచిలీపట్నం నగరం నడిబొడ్డున ఉన్న రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రాణాలైనా ఒడ్డుతామని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు.
[04:02]ముఖ్యమంత్రి జగన్ మూడున్నరేళ్ల పాలనలో రూ.6 లక్షల కోట్లు అప్పు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.
[03:17]బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదలవ్వడానికి కొన్ని వారాల ముందే ఈ సిరీస్లో పిచ్లు ఎలా ఉండబోతున్నాయనే చర్చ మొదలైపోయింది. ఆస్ట్రేలియా కోసం విపరీతంగా స్పిన్ తిరిగే పిచ్లను భారత్ సిద్ధం చేస్తోందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
[03:14]ఆ రెండు రేసులూ ఒకేలా కనిపిస్తాయి.. ట్రాక్పై రయ్మంటూ కార్లు దూసుకెళ్తాయి. కానీ పోల్చి చూస్తే ఫార్ములావన్, ఫార్ములా-ఈ మధ్య ఎన్నో తేడాలు. కొన్ని సారూప్యతలు.
[03:12]అది 2009.. మొట్టమొదటి మహిళల టీ20 ప్రపంచకప్.. టైటిల్ ఫేవరెట్గా కనిపించిన ఆ జట్టు సెమీస్లోనే నిష్క్రమించింది. ఓటమి భారంతో ఇంగ్లాండ్ నుంచి స్వదేశం బాట పట్టిన ఆ జట్టు.. కసితో రగిలింది.
[03:56]‘శీనన్నతో కలసి ఉన్నారని వైరాలో కొంతమంది నా అభిమానులను స్థాయిలేని వారు భారాస నుంచి సస్పెండు చేస్తున్నట్లు ప్రకటించారు. ధైర్యం ఉంటే నన్ను సస్పెండు చేయండి’ అంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వరం పెంచారు.
[03:56]ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీతో కాంగ్రెస్ నేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డిలు లాబీలో ఆయనతో సమావేశమయ్యారు.
[03:56]అదానీ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.
[01:29]వేసవి వస్తుందంటే చాలు.. అగ్ర తారల చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు సినీప్రియులు. పసందైన వినోదాలు పంచిచ్చేదెవరు? రూ.వందల కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ను మోత మోగించేదెవరు? సరికొత్త రికార్డులతో కాలరెగరేసెది ఎవరు? అంటూ ఆరాలు మొదలైపోతాయి.
[01:27]‘‘చిత్రసీమలో కళా దర్శకులున్నారు. వ్యాపారాత్మక దర్శకులున్నారు. కానీ, ప్రజా దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఒక్కరే’’ అన్నారు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం.
[01:26]బాబీ సింహా హీరోగా రమణన్ పురుషోత్తమ తెరకెక్కించిన చిత్రం ‘వసంత కోకిల’. రజనీ తాళ్లూరి, రేష్మి సంయుక్తంగా నిర్మించారు. కశ్మీర పరదేశి కథానాయిక. ఆర్య కీలక పాత్ర పోషించారు.
[01:25]‘‘కుటుంబమంతా కలిసి చూడాల్సిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’’ అని ప్రశంసించారు హీరో మహేష్బాబు. సుహాస్ కథానాయకుడిగా షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన చిత్రమిది.
[01:24]‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ విజయాలతో జోరు మీదున్నారు రవితేజ. ఇప్పుడీ జోష్లోనే ‘రావణాసుర’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నారు.
[01:23]తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేసే కంగన మరోసారి ఓ స్టార్ జంటను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. బాలీవుడ్లో కాసనోవాగా పిలుచుకొనే వ్యక్తి, అతని భార్య కలిసి తనపై నిఘా పెట్టారని ఆరోపించింది.
[01:22]‘లైగర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్ అందం అనన్యా పాండే. ఇప్పుడు ఆమె నుంచి ఓ సైబర్ థ్రిల్లర్ చిత్రం రాబోతుంది. నికిల్ అడ్వాణీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వహిస్తున్నారు.
[02:07]ఏసీలు ఉత్పత్తి చేసే సంస్థ బ్లూస్టార్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో కొత్తగా నిర్మించిన ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించింది. 26.5 ఎకరాల్లో రూ.350 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మించారు.
[02:07]సమీప- మధ్య కాలంలో దేశీయ ఐటీ సేవల పరిశ్రమ రంగ వృద్ధి నెమ్మదించవచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. అమెరికా, ఐరోపా లాంటి కీలక విపణుల్లో స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఐటీ కోసం వెచ్చించడం తగ్గే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది.
[02:07]వాహన అమ్మకాల జోరు కొనసాగుతుంది. ప్యాసింజరు వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు.. ఇలా అన్ని విభాగాలూ రాణించడంతో.. మొత్తం అమ్మకాలు జనవరిలో 14% మేర పెరిగి 18,26,669కు చేరాయి.
[01:58]వచ్చే ఏడాది సెప్టెంబరుతో గడువు తీరిపోయే తనఖా షేర్లను ముందస్తుగా విడిపించేందుకు సుమారు రూ.9,200 కోట్లు (1,114 మి.డాలర్లు) చెల్లించనున్నట్లు అదానీ గ్రూపు తెలిపింది.
[01:57]అంతర్జాతీయ విపణుల్లో దేశీయ తయారీ రంగ పోటీ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ద్వారా రూ.45,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, మూడు లక్షల ఉద్యోగాలను సృష్టించిందని నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ తెలిపారు.
[01:57]క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగంపై లభించే రివార్డు పాయింట్లను వాడుకోవడానికి సరికొత్త లాయల్టీ కార్యక్రమాన్ని యాక్సిస్ బ్యాంకు ఆవిష్కరించింది.
[01:19]తనకు కాబోయేవాడికి మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం పోయిందని, ఇప్పటికీ అతన్ని పెళ్లాడొచ్చా? అని ఓ యువతి నెట్టింట పెట్టిన పోస్టు వైరల్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగాల్లో కోత పెడుతోన్న విషయం తెలిసిందే.
[23:28]కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మేడారంలో ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ యాత్ర ప్రారంభించారు. ఈసందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులు, విద్యార్థులు, బలహీనవర్గాల జీవితాల్లో మార్పు కోసమే ఈ పాదయాత్ర యాత్ర చేపడుతున్నామన్నారు.
[22:55]రఫేల్ యుద్ధ విమానాల (Rafale Fighter Jets) ఒప్పందం విషయంలో తప్పుడు ఆరోపణలతో పార్లమెంట్ సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేశాయనీ.. వారందరికీ హెచ్ఏఎల్ హెలికాఫ్టర్ ఫ్యాక్టరీయే (HAL Helicopter Factory)సమాధానం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
[01:18]ట్విటర్లో బిజినెస్ ఖాతాలు నిర్వహించే వారికి ఇచ్చే గోల్డ్ బ్యాడ్జ్కు ఇకపై అదనంగా రుసుము వసూలు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్లూ బ్యాడ్జ్ ఖాతాలకు మాత్రమే ట్విటర్ సబ్స్క్రిప్షన్ ఫీజును వసూలు చేస్తోంది.
[22:27]ప్రకాశం జిల్లాలో గంటల వ్యవధిలో ఇద్దరు అన్నదమ్ములు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో విషాదఛాయలు అలముకున్నాయి.
[22:15]దేశీయంగా బ్రాడ్బ్యాండ్ (Broadband) కనెక్షన్ కనీస డౌన్లోడ్ స్పీడ్ను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మెట్రో నగరాలతోపాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకు మెరుగైన ఇంటర్నెట్ (Internet) ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి.
[01:18]‘రథ సారథి’, ‘ఆకాశ వీధిలో’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి రవీనా టాండన్. బాలీవుడ్లో తనకు ఎదురైన విమర్శల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
[21:15]కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ (Union Budget) పేదలపై నిశ్శబ్ద పిడుగువంటిదని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలతో దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల విపరీతంగా పెరుగుతోందని.. కానీ, ప్రధాని మోదీ, ఆయన పరివారం మాత్రం విశ్వగురు, అమృత్కాల్ అంటూ నినాదాలు చేస్తున్నారని విమర్శించారు.
[20:55]తుర్కియే (Turkey), సిరియా (Syria)ల్లోని ప్రాంతాలు వరుస ప్రకంపనలతో వణికిపోతున్నాయి. గంటల వ్యవధిలోనే మూడుసార్లు తీవ్ర భూకంపం (Earthquake) చోటుచేసుకుంది. వీటి ధాటికి వేల సంఖ్యలో నివాసాలు నేలమట్టమయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 2,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
[20:43]Vehicle Retail Sales: జవనరి నెలలో అన్ని విభాగాల్లో వాహన రిటైల్ విక్రయాలు పుంజుకున్నాయి. ద్విచక్ర విభాగంలో మాత్రం వృద్ధి నెమ్మదిగా ఉందని ఫాడా గణాంకాలు తెలిపాయి.
[20:32]అవసరమైతే ఏపీ (AP), తెలంగాణ (Telangana) నుంచి కూడా పోటీ చేస్తానని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామన్నారు
[20:19]తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మోమిన్పేట్ మండలం ఎంకతాలలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఈ-మొబిలిటీ వీక్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
[20:08]‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా నౌకాదళం చారిత్రక మైలురాయి దాటింది. భారత్ తొలి స్వదేశీ విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’పై తొలిసారి ఓ నౌకాదళ స్వదేశీ యుద్ధ విమానం ల్యాండ్ అయింది.
[19:54]అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను తనఖా నుంచి విడిపించడానికి తమ ప్రమోటర్లు ముందస్తు రుణ చెల్లింపులు చేయనున్నట్లు అదానీ గ్రూప్ సోమవారం వెల్లడించింది.
[19:30]భారతీ సిమెంట్స్ (Bharati Cements) వ్యవహారంలో హైకోర్టు తీర్పును నిలిపివేయాలంటూ సుప్రీం (Supreme Court)లో దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. వారం రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం భారతీ సిమెంట్స్ను ఆదేశించింది.
[01:19]India vs Australia: రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో (Australia) పింక్ బాల్ టెస్ట్లో భారత్ (Team India) ఓ ఇన్నింగ్స్లో 36 పరుగులకే అలౌట్ (36 allout) అయ్యింది. ఇప్పుడు ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
[19:19]పార్లమెంట్ (Parliament)లో చర్చ జరిగితే అదానీ (Adani) షేర్లు మరింత పడిపోతాయని భాజపా ప్రభుత్వం భయపడుతోందని భారాస ఎంపీ కేశవరావు విమర్శించారు. వివిధ పోర్టులను టెండర్లు లేకుండా బెదిరింపులకు పాల్పడి అదానీకి అప్పగించారని ఆరోపించారు.
[19:06]శిక్షణ అనంతరం నిర్వహించిన కంపెనీ అంతర్గత పరీక్షల్లో పాస్ కానీ కొత్త ఉద్యోగులను (Fresher Employees) తొలగిస్తూ ఇన్ఫోసిస్ (Infosys) కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ తొలగింపులపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
[18:44]‘త్రిమూర్తులు’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. తన కొత్త చిత్రం ప్రచారంలో కెరీర్ ప్రారంభ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
[01:19]తీవ్ర భూకంపం (Earthquake) ధాటికి తుర్కియే, సిరియా ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, ఇంతటి భారీ భూకంప తీవ్రతను పరిశోధకులు ముందుగానే అంచనా వేసిన విషయం బయటకు వచ్చింది. అయినప్పటికీ వాటిని తేలికగా తీసుకోవడంతో నష్ట తీవ్రత అధికంగా ఉందనే వాదన మొదలయ్యింది.
[18:12]Indian Railway: వాట్సాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి రైల్వే శాఖ కొత్త వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన రైళ్లలోనే తొలుత దీన్ని అందిస్తున్నారు.
[17:48]Adani group smart meter bid: స్మార్ట్మీటర్ల తయారీ కోసం అదానీ గ్రూప్ దాఖలు చేసిన బిడ్ను యూపీకి చెందిన డిస్కమ్ రద్దు చేసింది. అనివార్య కారణాలతో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
[01:16]భారత్, ఆసీస్ (IND vs AUS) మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) రాణిస్తాడని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ధీమా వ్యక్తం చేశాడు.
[17:12]రిక్టర్ స్కేల్పై 9 తీవ్రత దాటిన భూకంపాలు కూడా నమోదయ్యాయి. అవి సృష్టించిన రాకాసి సునామీ అలలు భారీ ప్రాణనష్టాన్ని కలిగించాయి. అత్యంత ప్రమాదకరమైన ఐదు భూకంపాల వివరాలు తెలుసుకొందాం..
[17:11]గడిచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్ (KCR) ప్రభుత్వం పేదలకు ఏం చేసిందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivas Reddy) ప్రశ్నించారు. దమ్ముంటే తనను భారాస నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు.
[16:53]కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalaya) 13వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షలకు వేళైంది. ఫిబ్రవరి 7 నుంచి పోస్టుల వారీగా జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (Kendriya Vidyalaya Sangathan) విడుదల చేసింది.
[16:42]తెలంగాణ (Telangana)లో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్ (Dharmendra pradhan) వెల్లడించారు. ఈ మేరకు తెరాస ఎంపీ బీబీ బాటిల్లోపాటు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
[16:32]తుర్కియేలో భూకంప ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలను పంపాలని భారత్ నిర్ణయించింది. తుర్కియే, సిరియాలు సోమవారం భారీ భూకంపంతో కకావికలమైన విషయం తెలిసిందే.
[15:57]టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) జీవితం నుంచి తాను స్ఫూర్తి పొందానని అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). కెరీర్ చివర్లో ఆమెలో విజయం సాధించాలనే ఆకలి ఏ మాత్రం తగ్గలేదన్నారు.
[15:46]ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
[15:35]Russina Oil Imports to India: రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. జనవరి నెలలో మన దేశ దిగుమతుల్లో ఆ దేశం వాటా 28 శాతానికి చేరింది.
[15:08]జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష తుది కీ(JEE Main Session-1 (2023) Answer Key) విడుదలైంది. ప్రాథమికంగా విడుదల చేసిన కీపై అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం సోమవారం ఎన్టీఏ(NTA) తుది కీ విడుదల చేసింది.
[15:09]ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో బంగారంపై రుణాలు త్వరితంగా లభిస్తాయి. ఈ రుణాలపై వివిధ రుణ సంస్థలు విధించే వడ్డీ రేట్లు ఎంతెంత ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
[14:55]RSS chief on unemployment: పని, వృత్తి పట్ల గౌరవం లేకపోవడమే నిరుద్యోగ సమస్యకు మూల కారణమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఉద్యోగాల కోసం పరితపించొద్దంటూ యువతకు సూచించారు.
[14:39]కరోనా సంక్షోభం తర్వాత పీసీలకు గిరాకీ భారీగా తగ్గింది. దీంతో కంపెనీల ఆదాయాలు పడిపోతున్నాయి. ఫలితంగా పీసీ తయారీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
[14:25]ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆసీస్ (IND vs AUS) మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఈ సిరీస్లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందనే దానిపై శ్రీలంక మాజీ బ్యాటర్ మహేల జయవర్దనే (Mahela Jayawardene) విశ్లేషణ చేశాడు.
[14:10]రాజధాని అమరావతి అంశంపై దాఖలైన పిటిషన్లను ఈనెల 23న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం వెల్లడించింది.
[13:58]దిల్లీ మేయర్ ఎన్నికపై (Delhi Mayor) వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో భాజపా (BJP), ఆప్(AAP)ల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. మేయర్ను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 6న మూడోసారి సమావేశమైనప్పటికీ ఇరు పార్టీల సభ్యుల నిరసనల మధ్య సభ వాయిదా పడింది.
[16:11]తుర్కియే (Turkey), సిరియా (Syria)లో ప్రకృతి విలయం సృష్టించింది. భారీ భూకంపం కారణంగా రెండు దేశాల్లో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది గాయపడ్డారు.
[12:31]తెలంగాణ బడ్జెట్(Telangana Budget)ను శాసనసభలో ఆర్థికమంత్రి హరీశ్రావు (Harish rao) ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు.
[12:24]‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తోంన్నందుకు చాలా గర్వంగా ఉందని కృతి సనన్ (Kriti Sanon) తెలిపింది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఒక విజువల్ వండర్గా అలరిస్తుందని ఆమె పేర్కొంది.
[12:08]భారత్(Team India)కు బ్యాటింగ్లో బలమైన రిజర్వు ఆటగాళ్లు ఉండటంతో ఇప్పుడు తుది జట్టులోకి ఎంపిక సవాలుగా మారనుంది. శ్రేయస్ గాయం కారణంగా ఖాళీ అయిన స్థానంలోకి సూర్యకుమార్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి.
[11:28]విరాట్ మరోసారి అభిమానులకు కనువిందు చేయనున్నాడని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పేర్కొన్నాడు. భవిష్యత్తులో మరోసారి విరాట్ క్రికెట్ స్వర్ణయుగంలోకి అడుగుపెడతాడని జోస్యం చెప్పాడు.
[11:14]ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది.
[10:40]బాలీవుడ్లోని ఓ స్టార్ కపుల్ను ఉద్దేశిస్తూ కంగనా రనౌత్ (Kangana Ranaut) సంచలన వ్యాఖ్యాలు చేసింది. వాళ్ల పేరు రాయకుండా తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ వార్త బీ టౌన్(Bollywood)లో చర్చనీయాంశంగా మారింది.
[09:49]upcoming telugu movies: ఫిబ్రవరిలో వరుస చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఈనెల రెండో వారంలో పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్సిరీస్లు రాబోతున్నాయి.