IndiGo Flight కోల్కతా నుంచి శ్రీనగర్కు వెళ్తున్న ఇండిగో విమానాన్ని యూపీలో వారణాసిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో సాంకేతిక సమస్య లోపం తలెత్తింది. విమానం గాలిలో ఉన్న సమయంలో ఇంధన సమస్య తలెత్తినట్లుగ
Srisailam ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో బుధవారం కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 21 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా భక్తుల భక్తుల సౌకర్యాలను దృష్టిలో దేవస్థానం ఉత్సవాలకు వ�
Love OTP శ్రీమతి పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్పై అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లవ్ ఓటీపీ’. విజయ్ ఎం రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
మూలాలు మరవకుండా ఎన్ఆర్ఐలు వీరేందర్రెడ్డి, పద్మ దంపతులు తమ గ్రామ ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలో ఏర్పాటు చేసిన �
PCB పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మరో పెద్ద మార్పులకు సిద్ధమవుతోంది. ఉస్మాన్ వహాలా స్థానంలో మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ను బోర్డులో అంతర్జాతీయ క్రికెట్ ఆపరేషన్స్ (DIO) డైరెక్టర్గా నియమించే అవకాశం ఉంది. ఈ క�
బాలికల వసతి గృహాల్లో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత వసతి గృహాల ఉపాధ్యాయులకు సూచించారు.
Medicover Hospital తీవ్ర నిమోనియాతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న వ్యక్తికి హైటెక్స్ సిటీ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ఎక్మో ద్వారా పునర్జన్మను అందించారు.
రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైరా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. బుధవారం సింగరేణి మండలం అప్పాయ్యగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మీప్రియ క�
సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని మైన్ బొగ్గు గనిలో అధికారుల అరాచకాలను నిలిపివేయాలని హెచ్ఎంఎస్ (హింద్ మజ్జూర్ సభ) రాష్ట్ర అధ్యక్షుడు రియాక్ అహ్మద్ బహిరంగ లేఖలో బుధవారం డిమాండ్ చేశారు. కార్మికుల హక్
Sabitha Indra Reddy జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లతో ప్రత్యక్షంగా మమేకం కావాలని , బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్ర�
ECI పశ్చిమ బెంగాల్లో దాదాపు వెయ్యి మంది బూత్ స్థాయి అధికారులకు (BLO) కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంబంధిత సూచనలను పాటించడంలో విఫలమైనందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 కింద ఈ చర్యల�
విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను అదే నెలలో చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ సాధ
gummadi narasaiah నిజమైన రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి.. అనేలా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది ఇల్లందుకు చెందిన గుమ్మడి నర్సయ్య ప్రస్థానం. ఇప్పుడు ఆయన బయోపిక్ సిల్వర్ స్క్రీన్పై సందడి చేయనుంది.
Diwali Crackers దీపావళి రోజున దేశవ్యాప్తంగా పటాకుల మోత మోగింది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి బాంబులు కాల్చారు. యావత్ దేశవ్యాప్తంగా దీపావళి ఒకేరోజున 62వేల టన్నుల మందుగుండు సామగ్రిని ఉపయోగించార�
నేటి ఉపాధ్యాయ తరానికి దార్శనికుడు దివంగత మాజీ ఎమ్మెల్సీ బీరవెల్లి ధర్మారెడ్డి అని నల్లగొండ- ఖమ్మం- వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని పీఆర్టీ�
ఒడిశా రాష్ట్రం మల్కనగిరి ప్రాంతం నుండి వయా డోర్నకల్ మీదుగా హైదరాబాద్కు గంజాయి రవాణా చేస్తున్న నలుగురు యువకుల్లో ఖమ్మం రూరల్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Kishkindhapuri కిష్కింధపురి ప్రస్తుతం వన్ ఆఫ్ ది లీడింగ్ ఓటీటీ ప్లాట్ఫాం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. తాజాగా మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో రోజూ మనం తినే ఆహారం ఎంతగానో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పౌష్టికాహారాన్ని తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. జంక్ ఫుడ్ లేదా కొవ్వు పదార్థాలు, స్వీట్లు వంటి ఆహారాలను తింటే అనేక �
రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, సామాజిక బాధ్యతగా రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ట్రాఫిక్ బారీకేడ్లను సక్రమంగా పెట్టిన యుపకులను బుధవారం తన చాంబర్లో నల్లగొండ డీఎస్సీ కొలను శివరాంరెడ్డి అభినందించి శాలువాల�
వానాకాలం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సహకరించాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. కనగల్ మండలం పర్వతగిరి వద్ద గల శ్రీ వెంకట సాయి రైస్ ఇండస్ట్రీస్ ను బుధవారం ఆమె పరిశీలించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఈ నెల 25న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పెన్పహాడ్ త�
Kaantha పీరియడ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కాంత మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్, టీజర్లకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి అమ్మాడివే సాంగ్ను విడుదల చేశారు.
Harish Rao రేవంత్ రెడ్డి ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యమని.. గాలిమాటలతో ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తాంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశధ్య నిర్వహణ కోసం నియమించ�
కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెన్పహాడ్ మండల వ్యవసాయ అధికారి అనిల్ నాయక్ అన్నారు. ఈ యాప్ పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధర (MSP ) సులభంగా, �
టీజీఐఆర్డీ ఆధ్వర్యంలో ట్రైనీ ఎంపీడీఓలు బీబీనగర్ మండలంలోని అన్నంపట్ల గ్రామాన్ని బుధవారం సందర్శించారు. గ్రామ పంచాయతీ నిర్వహించే అన్ని రకాల రికార్డులు, గ్రామ పరిపాలన అంశాలు, సెర్ప్ విభాగంలో డాక్రా స
KTR తెలంగాణ మాజీ ఐటీశాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక కొలంబోలో జరగబోయే ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ (GETS) 2025�
డ్రగ్స్పై యుద్ధంలో ప్రజలు భాగస్వాములు కావాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పిలుపు మేరకు చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా బ
AUS Vs IND ODI ఆస్ట్రేలియా-భారత్ మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డే వర్షం ఇబ్బంది పెట్టింది. నాలుగుసార్లు అడ్డు తగలడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు ఇబ్బందిపడ్డారు. వర్షం కారణంగా మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు.
Karnataka CM కర్ణాటక సీఎం (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) తనయుడు యతీంద్ర (Yathindra) తన తండ్రి గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన తండ్రి రాజకీయ జీవితం చివరి దశలో ఉందని ఆయన చెప్పారు.
నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణ పూర్తిగా కరువైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి 20 రోజుల�
CITU కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికులకు అన్యాయం చేసిందని, కార్మికులకు కనీస వేతనం రూ.28,000 అమలు చేయడం లేదని సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం మండిపడ్డారు.
కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ చండూరు మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కురుపాటి నగేశ్ ఇటీవల గుం
Murder పొరుగు దేశం శ్రీలంక (Srilanka) లో పట్టపగలే ఘోరం జరిగింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి (Politician) ని ఆయన కార్యాలయంలోనే ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
టేకులపల్లి మండల కేంద్రంలో కొమురం భీమ్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
Nara Rohit - Siri Lella టాలీవుడ్ నటుడు నారా రోహిత్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. హీరోయిన్ శిరీష (సిరి లేళ్ల) తో ఆయన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించనున్నారు. ఈ జంట ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నారు.
Crime news ఏడేళ్ల బాలుడు (Seven years boy) తన స్నేహితులతో కలిసి ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆ బాలుడు జామకాయ (Guava) ను పైకి విసిరగా అది పక్కింట్లో పడింది. దాంతో పక్కింటి వ్యక్తి ఆగ్రహించాడు. బాలుడిని ఇంట్లోకి లాక్కె�
CITU Mahasabha ఈనెల 24,25వ తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలో జరుగనున్న రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం పిలుపునిచ్చారు.
Bike Skid రుస్తుంపేట్ గ్రామానికి చెందిన మన్నె యాదగిరి(41) మంగళవారం సాయంత్రం తన కుమారుడిని శివంపేట్ హాస్టల్కు పంపడానికని బైక్పై నర్సాపూర్ బస్టాండ్కు వచ్చి తన కొడుకును బస్సులో ఎక్కించాడు.
ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ జయంతిని ఇల్లెందులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఇన్చార్జి హరిప్రియ నాయక్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఇల్లెందు పట్టణంలోని స్థానిక క�
Check Posts తెలంగాణలో రవాణాశాఖ చెక్పోస్టులు తొలగిస్తూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని చెక్పోస్టులను ఎత్తివేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాక
Shruti Hassan యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురుగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన శృతి హాసన్కి తొలి రోజుల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా మూడు ఇండస్ట్రీలోనూ నటించి తనకంట�
పేదలకు గృహ వసతి కల్పించడం ప్రజా ప్రతినిధులుగా తమ బాధ్యత అని, అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాన్ని చివరి గడప వరకు అందించే బాధ్యత తనదేనని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని �
Vishal ఎవరూ ఊహించని విధంగా డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించి అందరినీ షాక్కు గురి చేశాడు విశాల్. తాజాగా విశాల్ ధనుష్తో పోటీ పడబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామ రైతుల ధాన్యాన్ని నల్లగొండ పరిధిలోని రైస్ మిల్లర్లకు తరలించకుండా చిట్యాలకు తరలించడంలో అంతర్యం ఏమిటని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున
Rangareddy రంగారెడ్డి జిల్లా కాటేదాన్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. విద్యార్థుల ఇండ్ల వద్ద నుంచి దించి వస్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాదర్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెంద�
Dandari Utsavam ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలు గొప్పవని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం జామడ గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాలు బుధవారం ముగిశాయ
IAS Officers తెలంగాణలో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ కార్యదర్శిగా రఘునందర్రావుకు అదనపు బాధ్యతలు ఇచ్చారు.
అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆయన ఆకస్మ�
Harish Rao దొంగలు పడ్డంక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు పంట అంతా అమ్ముకున్న తర్వాత రేవంత్ రెడ్డి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నారు
ఈ నెల 25న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ ఎస్�
MLA Rama Rao Patel ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలను చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆరోపించారు.
ఈ నెల 16వ తేదీన పఠాన్చెరు, సంగారెడ్డి నందు జరిగిన 69వ ఎస్.జీ.ఎఫ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో నల్లగొండ జట్టు తృతీయ స్థానం సాధించింది. జట్టు విజయంలో నిడమనూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశ
Belgium పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని భారత్ను తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. చోక్సీని భారత్కు అప్పగించే విషయంలో బెల్జియం కోర్టు బుధవారం �
Tamil Nadu rains తమిళనాడు (Tamil Nadu) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కడలూరు జిల్లా (Cadalore) లో భారీ వర్షాల (Heavy rains) కు ఓ నివాసం కూలిపోయింది. దాంతో ఆ ఇంట్లోని ఇద్దరు మహిళలు �
కాంగ్రెస్ వీఓఏలకు ఇచ్చిన హామీల సాధనకు ఈ నెల 23న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద చేపట్టే ధర్నాకు వీఓఏలందరూ తరలి రావాలని వీఓఏల సంఘం ఆత్మకూర్(ఎం) మండల అధ్యక్షురాలు మోలుగురి శిరీష పిలుపునిచ్చారు.
RBI అమెరికా (USA) కఠిన నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న భారత రూపాయి (Indian rupee) కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అండగా నిలిచింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత దిగజారకుండా �
TG Weather నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గురువారం మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకొని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వ�
{Sarfaraz Khan: సౌతాఫ్రికా ఏతో జరిగే సిరీస్కు సర్ఫరాజ్ ఖాన్ను పక్కన పెట్టేశారు. ఆ బ్యాటర్ అంశంలో వివాదం చెలరేగుతున్నది. మతపరమైన కోణంలో సర్ఫరాజ్ను పట్టించుకోలేదా అని కాంగ్రెస్ నేత షమా మొహమ్మద
Ravi Teja చాలా కాలంగా సరైన హిట్స్ లేక ఢీలా పడిపోయిన రవితేజ మళ్లీ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు. ఈ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసు
Walmart ఈ ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసాదారులను అమెరికాలో ఉద్యోగులుగా నియమించుకోమని దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన ర�
పొట్టలో పురుగులు ఏర్పడడం అనే సమస్య సాధారణంగా కొందరికి వరచూ వస్తుంది. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతుంటారు. అలాగే కొందరు పెద్దలకు కూడా అప్పుడప్పుడు ఈ సమస్య వస్తుంది
Allam Narayana వార్తా పత్రికల కార్యాలయాలపై భౌతిక దాడులకు ప్రయత్నించడం, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య అని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్
నకిరేకల్ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తున్నట్లు, ప్రాధాన్యతా క్రమంలో దశల వారీగా పనులను పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. బుధవారం పట్టణంలోని 1వ, 8వ, 9వ వా�
Botsa Satyanarayana ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒకమాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట్లాడటం టీడీపీకి అలవాటేనని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
మైనర్ బాలికను మభ్యపెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్న కేసులో నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్లుకు చెందిన గురిజాల చందు అనే వ్యక్తి బాలికను మ�
Padma Devender Reddy కులస్తులు అందరూ కలిసి మంజీరా నదిలో స్నానానికి వెళ్లగా చింతకింది శ్రీకృష్ణ కాలుజారి నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడడానికి చింతకింది బీరయ్య మంజీరా నదిలోకి దిగాడు. అతను కూడా నీటిలో మునిగి ఇద్ద�
రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని ఊట్కూరు, మారపాక గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం తాసీ�
Thamma Movie నేషనల్ క్రష్ రష్మిక మందన, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆదిత్య సర్పోదర్ రూపొందించిన హారర్ కామెడీ చిత్రం ‘థామా’ (Thamma).
Technical Snag ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)లో సాంకేతిక సమస్యలు (Technical Snag) కొనసాగుతున్నాయి. తాజాగా ముంబై నుంచి నెవార్క్ (Newark) బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
వయస్సు మీద పడుతున్న కొద్దీ సహజంగానే ఎవరికైనా సరే చర్మం ముడతలు పడుతుంది. వృద్ధాప్య ఛాయలు వస్తుంటాయి. కానీ సెలబ్రిటీలు మాత్రం ఎంత వయస్సు వచ్చినా సరే వృద్ధాప్య ఛాయలు కనిపించవు.
RT76 మాస్ జాతర సినిమా రీలీజ్ కాకముందే రవితేజ కొత్త సినిమా వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ RT76. ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీమేల్ లీడ్ ర�
UPI payments దీపావళి పండుగ (Diwali festival) సీజన్ కావడంతో డిజిటల్ చెల్లింపులు (Digital payments) సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు మునుపెన్నడూ లేనంతగా పెరిగి ఆల్-టైమ్ రికార్డు (All time
Road Accident: ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులతో పాటు మరికొన్ని వాహనాలు ఢీకొన్న ఘటనలో 63 మంది మరణించారు. కంపాలా - గులా హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
online jihadi course పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మరో కొత్త కుట్రకు తెరలేపిన విషయం తెలిసిందే.
RB Uday Kumar తమిళనాడు (Tamil Nadu) లో రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) కి అన్నాడీఎంకే (AIADMK) సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ (RB Uday Kumar) కీలక సూచనలు చేశారు.
Teja Sajja డిజిటల్ విప్లవం తెచ్చిన మార్పుల్లో ఓటీటీ ప్లాట్ఫారమ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిన్న హీరో – పెద్ద హీరో అనే తేడా లేకుండా కంటెంట్ ఉన్న ఏ సినిమా అయినా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొం
IMD బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. మధ్యాహ్నానికి వాయుగుండంగా మారి.. ఉత్తర తమిళనాడు (Tamil Nadu), పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతూ రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది.
AP News కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయకుడి కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను సపోటా తోటలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. సమయానికి ఆయన బాగోతాన్ని గమనించిన స్థానికులు బాలికను రక్ష
Gadari Kishore బీఆర్ఎస్ నేత హరీశ్రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాలు విసరడంపై మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ మండిపడ్డారు. సొల్లు లక్ష్మణ్, దున్నపోతు అని అన్నా కూడా స్పందించని వ్యక్తి.. ఇవాళ హరీశ్రావుకు స�
Super Star Rajinikanth చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా సంచలన దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన తాజా చిత్రం 'బైసన్'.
White House : అమెరికా శ్వేత సౌధం వద్ద భద్రతా లోపం ఘటన జరిగింది. సెక్యూర్టీ చెకింగ్ పాయింట్ బ్యారికేడ్లను ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ను కస్టడీలోకి తీసుకున్నారు. ఆ ఘటన జరిగిన సమయంలో అమె�
Kyunki Saas Bhi Kabhi Bahu Thi2 కేంద్ర మాజీ మంత్రి, నటి స్మృతి ఇరానీ ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రముఖ హిందీ సీరియల్ 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2' (Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2)లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ అతిథి పాత్రలో కనిపించ�
Prabhas-Hanu రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజాసాబ్ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
Satya Nadella మైక్రోసాఫ్ట్ సీఈవో (Microsoft CEO) సత్య నాదెళ్ల (Satya Nadella) జీతం భారీగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సత్తా చాటడంతో ఆయన వేతనం భారీగా పెరిగింది.
AP Rain Alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. మధ్యాహ్నానికి వాయుగుండంగా మారి.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతూ రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది.
Harish Rao జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన విప్లవ యోధుడు కొమురం భీమ్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు కొనియాడారు. కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘ
Vignesh Shivan కోలీవుడ్లో స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విఘ్నేష్ శివన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.విషయంలోకి వెళితే విజయ్ సేతుపతి, నయనతార జంటగ
PM Modi వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు.
Producer Nagavamsi మలయాళంలో రికార్డులు సృష్టించిన ‘లోక-చాప్టర్ 1’ సినిమా తెలుగులో తెరకెక్కించి ఉంటే డిజాస్టార్గా నిలిచి ఉండేదని తెలిపాడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ.
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ శబరిమలకు వెళ్తున్నారు. అయ్యప్ప స్వామిని ఆమె దర్శించుకోనున్నారు. అయితే ఓ స్టేడియంలో ఏర్పాటు చేసిన కాంక్రీట్ హెలిప్యాడ్లో.. ఆమె ప్రయాణించిన హెలికాప్టర్
K Ramp Movie Producer కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్ సినిమాకు ఒక తెలుగు వెబ్సైట్ కావాలని నెగిటివ్ రివ్యూలు ఇచ్చిందని చిత్ర నిర్మాత రాజేష్ దండా ఆరోపించిన విషయం తెలిసిందే.
Tollywood ఈ క్రిస్మస్ ప్రత్యేకంగా తెలుగు సినిమా ప్రేమికులకు ప్రత్యేకం కానుంది. డిసెంబర్ 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్గా జరుపుకునే పర్వదినం కాగా, ఈసారి తెలుగునాట రికార్డ్ స్థాయిలో ఆరు సినిమాలు ఒకే రోజ�
ఒకప్పుడు ప్రజలకు కేవలం వృద్ధాప్యం వస్తేనే కంటి చూపు మందగించేది. వయస్సు మీద పడితేనే కంటి సమస్యలు వచ్చేవి. అద్దాలను కూడా వృద్ధాప్యంలోనే ధరించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న వయస్సులో ఉ
Khammam ఖమ్మం జిల్లాలో రౌడీషీటర్ ఆగడాలకు ఓ మహిళ బలైంది. తన కోరిక తీర్చాలని కొంతకాలంగా వెంటపడటమే కాకుండా.. రెచ్చిపోయి బలవంతం చేయబోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
Jayammu Nischayammu Raa తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ రమ్యకృష్ణ . ఇటీవల జీ తెలుగు షో జయమ్ము నిశ్చయమ్మురాలో సందడి చేసింది. గ్లామర్ హీరోయిన్గ�
KTR ఆదివాసీ యోధుడు.. తిరుగుబాటు వీరుడు.. గోండు బెబ్బులి కుమ్రం (కొమురం) భీమ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులర్పించారు.
Tragedy Love Story దసరా రోజు భర్త తిట్టాడనే మనస్తాపంతో పెళ్లయిన వారం రోజులకే క్షణికావేశంలో భార్య బలవన్మరణానికి పాల్పడింది. తన వల్లే తన అర్ధాంగి చనిపోయిందనే మనస్తాపంతో దీపావళి నాడు భర్త కూడా తనువు చాలించాడు.
World Cup Star : మహిళల వన్డే ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికా (South Africa) జైత్రయాత్ర కొనసాగుతోంది. అదిరే ఆటతో వరుసగా ప్రత్యర్థులకు చెక్ పెడుతూ తొలి ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ఒత్తిడిలోనూ అద్భుత వ�
Damodara Rajanarsimha రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహపై సంగారెడ్డి జిల్లా మునిపల్లి వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగారికి మా లింగంపల్లి గురుకుల పాఠశాల గుర్తుందా? గుర్తు చేయాలా అంటూ మండిప�
Dhruv తమిళంలో ఘన విజయాన్ని సాధించిన బైసన్ (Bison) సినిమా తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్లో పా. రంజిత్ సమర్పణలో, సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. ర
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం అంబర్పేట్లోని రాచకొండ కార్ హెడ్�
Stock Market Trading ట్రేడింగ్లో మెళకువలు చెబుతామంటూ సైబర్ నేరాల ముఠా ఓ ఐటీ ఉద్యోగిని నుంచి 1.36 కోట్లు దోచుకున్నారు. నగరంలో కమలానగర్కు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని సెప్టెంబర్ నెలలో ఫేస్బుక్లో ఒక లింక్ను క్లిక్ చేస�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిలో చాలా మందిని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్కు కావాల్సిన పత్రాలు, బలపరిచిన వ్యక్తుల వివరాలు సరిగ్గా లేవంటూ కొంతమంది నామ�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడిచినా, అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుతో నగరంలోని అన్ని విభాగాలు నిర్వీర్యమైయ్యాయని ముఖ్యంగా పేదలకు మెరుగైన వైద్య సేవలు కరువైనట్లుగా బీఆర్ఎస్ బస
రైతన్న రెక్కల కష్టం.. వర్షం కారణంగా వృథా అవుతున్నది. సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది.
ధాన్యం కొనరు.. బయట అమ్ముకోనియ్యరంటూ ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజులుగా ధాన్యం ఎగుమతి చేయకప�
Hyderabad విద్యా వ్యవస్థను, విద్యా విలువలను నాశనం చేస్తున్నదని అంటూ ఇప్పటికే శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఆరోపణలు రాగా.. ఆ సంస్థ అనుమతులు లేని భవనాల్లో కాలేజీలు నడుపుతున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
రోడ్డు ప్రమాదంలో గురుకులం విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామంలోని తెలంగాణ మైనార్టీ గురుకులం వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.
నిజామాబాద్కు చెందిన రౌడీషీటర్, కానిస్టేబుల్ ప్రమోద్కుమార్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
Vemulawada భక్తులకు వేములవాడ రాజన్న ప్రత్యక్ష దర్శనాలు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుండంలో స్నానాలు చేసి, తడి బట్టలతో రాజన్న దర్శనం, కోడె మొక్కులు చెల్లింపు నిలిపివేతకు అధికారులు గుట్టుచప్పుడు కాక
ఇంటర్ వార్షిక పరీక్షలు రాయబోతున్నారా..? పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉందా..? అయితే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్)లో మీ పేరు ఉండాల్సిందే.
H-1B Visa హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు(దాదాపు రూ. 88 లక్షలు) పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నెలరోజుల తర్వాత ఫీజును ఎలా చెల్లించాలో, ఈ ఫీజు నుంచి ఎవరికి మినహాయింపు లభిస్తుంద�
Deepika Padukone బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనె - రణ్వీర్ సింగ్ దంపతులు గత ఏడాది సెప్టెంబర్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. వీరి పాపకు “దువా” అని పేరుపెట్టుకున్నారు.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ మరోసారి సత్తాచాటింది. ప్రస్తుత పండుగ సీజన్లో నవరాత్రి నుంచి దీపావళి వరకు(30 రోజుల్లో) లక్ష వాహనాలను విక్రయించింది.
తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలను ప్రతిబింభించే విధంగా రాష్ట్ర సచివాలయాన్ని డిజైన్ చేశామని, అటువంటిది దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని ఆస్కార్ అండ్ పొన్నీ ఆర్కిటెక్ట్స్ సహ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఆర్కి�
తెలంగాణలో తిష్టవేసిన ఆంధ్రా సిండికేట్ కోసమే మద్యం టెండర్ల గడువును పొడిగించారని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్గౌడ్ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు గడుస
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ హయాంలో బస్తీ దవాఖానలకు శ్రీకారం చుట్టారు. అయితే, రేవంత్రెడ్డి సర్కారు వాటి నిర్వహణను గాలికొదిలేసింది. మంగళవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రు�
రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం విధించిన దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగిసింది. మొత్తం 89,344 దరఖాస్తులు వచ్చాయి. 23న డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం అనూహ్యంగా తీసుక�
ఢాకా: పిచ్ ఎంత స్పిన్నర్లకు సహకరించినా ఆరంభంలో కనీసం ఒకట్రెండు ఓవర్లు అయినా పేసర్లకు ఇవ్వడం ఆనవాయితీ. కానీ బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డేలో విండీస్ మాత్రం ఏకంగా 50 ఓవర్లనూ స్
భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్లో సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ బెర్తులను ఖాయం చేసుకోగా ఆఖరి బెర్తు ఎవరిదా? అ
ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసి విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ అందజేత విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న మోహ్సిన్ నఖ్వీ వ్యవహరిస్తున్న తీరుపై బీసీసీ�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ రోజు, పోలింగ్ ముందు రోజు పత్రికల్లో రాజకీయ ప్రకటనలు ప్రచురించాలంటే తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) న
రేవంత్ సర్కార్కు మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ పేదలకు అందించే వైద్యసేవలపై లేదని నగరంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజ
దీపావళి పండుగ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి నయా నరకాసురుడంటూ నరకాసురుడి పీడ విరగడైనప్పుడే తెలంగాణకు నిజమైన దీపావళి అన్నారు. పండుగ పూట మూసీ �
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బాధితులు ఎన్నికల అధికారి కార్యాలయానికి వందలాదిగా తరలివచ్చారు. కాంగ్రెస్ మోసానికి బలైన అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. అభ్య�
Horscope ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు �
ఇంట్లో ఎలుకలు ఉంటే.. ప్రత్యక్ష నరకం చూపిస్తాయి. మూలమూలనా విధ్వంసం సృష్టిస్తాయి. వంటింటి సామగ్రి, విద్యుత్ వైర్లు, పిల్లల పుస్తకాలు.. ఇలా ప్రతిదాన్నీ నాశనం చేసేస్తుంటాయి. వీటిని నివారించడానికి మార్కెట్ల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదారంలో నాయకపోడు తెగ ప్రత్యేకంగా తయారు చేసే మాస్లకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ను పొందే అవకాశమున్నది. ఈ మాసులను వీరు సుమారు 700 ఏండ్ల నుంచి తయారు చేస్తున్నారు.
ముగ్గురు పిల్లలు ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన కలిగిన పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ
నలుగురు మావోయిస్టులు మంగళవారం ములుగు ఎస్పీ పీ శబరీశ్ ఎదుట లొంగిపోయారు. ఎస్పీ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇందులో ఒకరు మిలీషియా కమాండర్గా పనిచేస్తున్న మడకం బందీతో పాటు పార్టీ సభ్యులుగా పనిచేస�
సీఎం రేవంత్రెడ్డిని బీజేపీ నాయకులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు కలిసిపనిచేస్తున్నాయని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కల
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు దక్షిణాఫ్రికాలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. దీపావళి రోజున ఈ ఘటన చోటుచేసుకోగా మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా�
జూబ్ల్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ తరపున ప్రచారం చేయడానికి 40 మంది స్టార్ క్యాంపెయినర్లను బీఆర్ఎస్ నియమించింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ అధిష్ఠానం ప్రచారంలో పాల్గొనే ముఖ్య నేతల జాబితా విడుదల చేసింది
పంజాబ్ మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడు అక్తర్ మృతి కేసు అనూహ్య మలుపు తీసుకుంది. చనిపోక ముందు అక్తర్ మాట్లాడిన వీడియో ఒకటి బయటకు రావడంతో, కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. ‘నా తండ్రికి, నా భార్యతో
ప్రభుత్వ మద్యం పాలసీతో పేదల ఆరోగ్యం పాడవుతుందని, పేదల కుటుంబాలే గుల్లవుతున్నాయని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి మరోసారి మండిపడ్డారు. మునుగోడులో తన మద్యం పాలసీ వి షయంలో ప్రభుత్వ పెద్దలతో పాటు జూపల
పురందర్కు చెందిన సుదమ్ ఇంగ్లే అనే రైతు ఈ సీజన్లో ఉల్లి పంట కోసం దాదాపు రూ. 66,000 పెట్టుబడి పెట్టాడు. అయితే ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు చాలావరకు పంట దెబ్బతింది. ఎలాగోలా కష్టపడి కొంతపంటను కాపాడుకోగలిగ�
కాంగ్రెస్లో పట్టాదారులు.. కౌలుదారులు అంటూ ప్రత్యేకంగా ఉండరని.. మంత్రుల నుంచి కార్యకర్తల దాకా అంతా ఒక్కటేనని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. మాజీ మంత్రి జీవన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంగళవ�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మూలచింతలపల్లికి చెందిన బాలరాజు అనే ఫిర్యాదుదారుడిపై పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న అభియోగాల నేపథ్యంలో సంబంధిత సీసీ ఫుటేజీని సమర్పించాలని హై�
‘కాంగ్రెస్ పార్టీకి మేం కౌలుదారులం కాదు.. పట్టాదారులం. ఆత్మగౌరవాన్ని సంపుకొని బతకలేం’ అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీ జీవన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మమల్ని మానసికంగా రోజురో�
గోదావరిలో మిగులు జలాలే లేవని, అలాంటప్పుడు గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టు ఎలా సాధ్యమని జాతీయ జలాభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ)ను ఏపీ సర్కారు ప్రశ్నించింది. ఎన్డబ్ల్యూడీఏ జనరల్బాడీ మీటింగ్ ఈ నెల ఒక�
ఎన్నో ఆశలతో బతుకుదెరువు కోసం బహ్రెయిన్ (బేరాన్)కు వెళ్లిన ఓ యువకుడిని విధి కాటేసింది. ఐదేండ్ల కిందట తనువు చాలించిన ఆ వలసజీవి మృతదేహాన్ని గుర్తించేవారు లేక దిక్కూమొక్కూలేని అనాథ శవంలా మార్చురీ గదిలో మగ
భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో అదరగొట్టారు. మూడు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి ఎగబాకారు. నిరుడు సెప్టెంబర్ తర్వాత టాప్-5లో చోటు
ముస్లిం బీసీ రిజర్వేషన్లను అమలు చేయరాదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించడం హేయమని, రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ ముస్లిం బీసీ దూదేకుల సంఘం మండిపడింది. తక్షణం కేంద్ర మంత్రి క్షమాపణలను చెప్పాలని డి
మహిళల వన్డే ప్రపంచకప్లో ఇప్పటికే సెమీస్కు చేరిన దక్షిణాఫ్రికా.. పాకిస్థాన్ను చిత్తుగా ఓడించింది. వర్షం తీవ్ర అంతరాయం కల్గించిన మ్యాచ్లో సౌతాఫ్రికా.. పాక్పై 150 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదుచేసి�
పాకిస్థాన్తో రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత సంతతి దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (7/102) ఏడు వికెట్లతో సత్తాచాటాడు. సోమవారం ఆరంభమైన ఈ మ్యాచ్లో ఓవర్ నైట్ స్కోరు 259/5తో రెండో ర�
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదనే విధంగా వికారాబాద్ జిల్లాలో సదరం సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగుల పరిస్థితి మారిపోయింది. సదరం సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ప్రభుత్వం నుండి అన్ని అన�
తమ సభ్యులు వినియోగించుకునేందుకు ఒక్కొక్కటి దాదాపు రూ. 70 లక్షలు ఖరీదు చేసే 7 హై-ఎండ్ బీఎండబ్ల్యూ 330 ఎల్ఐ లాంగ్ వీల్ బేస్ కార్లను కొనుగోలు చేసేందుకు లోక్పాల్ ఇండియా టెండర్లను ఆహ్వానించడం తీవ్ర వివాదా
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ఓవైపు వాణిజ్య చిత్రాల్లో సత్తాచాటుతూనే మరోవైపు మహిళా ప్రధాన ఇతివృత్తాల మీద దృష్టిపెడుతున్నది. ఇప్పటివరకు యాక్షన్ ప్రధాన పాత్రలో కనిపించని ఈ కన్నడ సోయగం తాజాగా ’మైసా’ చిత్ర
భారత్-అఫ్ఘానిస్థాన్ దౌత్య సంబంధాల్లో ముందడుగు పడింది. కాబూల్లోని భారత తరఫున పనిచేస్తున్న ‘టెక్నికల్ మిషన్'కు ఎంబసీ హోదా కల్పిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం ప్రకటించారు.
ఉత్తరాది రాష్ర్టాల్లో వరుసగా అధికారాన్ని కోల్పోతూ అవసాన దశకు చేరి ఒక్క హిమాచల్ ప్రదేశ్కే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల్లో ముక్కుతూ మూల్గుతూ తన ఉనికిని కాపాడుకోవడానికి పడరాని పాట్లు ప�
దీపావళి రోజున బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు గోవర్ధన్ అస్రాని (84) సోమవారం ముంబయిలో కన్నుమూశారు. గతకొంత కాలంగా ఆయన వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నాలుగు రోజ�
దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. సుప్రీంకోర్టు విధించిన మూడు గంటల పరిమితిని ఉల్లంఘించి చాలా మంది ప్రజలు టపాసులు కాల్చడంతో మంగళవారం ఢిల్లీలోని రెడ్ జోన్లో వాయు నాణ్యత చాలా తక్�
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. నయనతార కథానాయిక. ఇటీవల విడుదల చేసిన ‘మీ�
జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి చరిత్ర సృష్టించారు. మంగళవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో తకైచి కూటమికి భారీ మద్దతు లభి ంచింది. 64 ఏండ్ల తకైచిని జపాన్ ఐరన్ లేడీగా అభివర్ణిస్తారు.
జనగామ దగ్గర ఒకప్పుడు ‘అన్నలకు’ బలమైన కేంద్రంగా ఉండిన గ్రామం ఒకటుంది. అక్కడ దాదాపు 90 ఏండ్లకు చేరిన వృద్ధుడు ఒకాయన ఉన్నాడు. నక్సలైట్లకు సంబంధించిన పరిణామాలను చూస్తూ ఆయన, ‘అన్నల అవతారం’ ఇక ముగిసిపోయిందన్నా�
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం కొండెక్కినట్టేనా? పారిశ్రామికవేత్త కణత మీద తుపాకీ పెట్టిన కేసులో పోలీసుల హల్చల్ అంతా ఉత్తదేనా?
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు నర్సింగ్ స్కూళ్లపై సర్కారు చర్యలు చేపట్టింది. 14 నర్సింగ్ స్కూళ్లకు నోటీసులు జారీ చేసింది. 7 స్కూళ్లు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలు అతిక్రమించినట్టు ప�
రైలు ప్రయాణంలో వేగానికి సరికొత్త అర్థం చెప్తూ చైనా మరో ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సీఆర్ 450 హై స్పీడ్ రైలును ఆవిష్కరించింది. ఈ రైలు ప్రస్తుతం షాంఘై-చోంగ్క్వింగ్-చెంగ్డూ
వృద్ధాప్యంలో కంటిచూపు సమస్యలు పెరుగుతాయి. కాటరాక్ట్ వంటి సాధారణ ఆపరేషన్లు, కండ్లజోడుతో కొంతవరకూ ఈ సమస్యలను దూరం చేయవచ్చు. అయితే, వృద్ధుల్లో అరుదుగా కనిపించే ఏజ్-రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ (ఏఎండీ)
దోమల్లేని దేశంగా పేరుపొంది ఇప్పటివరకు సురక్షితంగా ఉన్న ఐస్లాండ్లోకి మొట్టమొదటిసారి దోమలు చొరబడ్డాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇప్పటివరకు ప్రాణం పోసుకోని కొత్తజీవులు ఐస్లాండ్లో పుట్టుకువస్తున్నాయి.
10 కేజీల బరువు.. రూ.9.5 కోట్ల విలువ. చూడగానే కళ్లు జిగేల్ మనిపించేలా స్వర్ణంతో తయారైన డ్రెస్ అందరినీ ఆకట్టుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యంత విలువైన బంగారు గౌనును తయారు చేసిన ఘనతను దుబాయ్లో ఉన్న అల్ రోమైజాన�
ఫిట్నెస్ గురూలు వెయిట్లాస్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సూత్రాలు చెబుతూనే ఉంటారు. కొన్ని పద్ధతుల్ని పాటించి, ఇవి ప్రయోజనకరంగా ఉన్నాయనిపిస్తే వాటిని ప్రచారం చేస్తుంటారు.
ఆహార నియమాలు పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా ఎంతకూ రక్తంలో చక్కెర స్థాయి అదుపులోకి రావడం లేదా? అయితే దీనికి కారణం మీకు సరైన నిద్రలేకపోవడం కూడా కారణం అయి ఉండవచ్చునంటున్నారు పరిశోధకులు.
మోసం, దగా, వంచన అనే మాటలకు కాంగ్రెస్ మారుపేరుగా నిలుస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇందుకు ఓ ప్రముఖ ఉదాహరణ అని చెప్పాలి. నేపాళ మాంత్రికుని తరహాలో గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అన్నివర్గాలకూ రక�
యూపీలోని ఫతేహబాద్లో ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై సోమవారం రెండు గంటలపాటు వేలాది వాహనాలు టోల్ చార్జీ చెల్లించకుండా ఉచితంగా వెళ్లిపోయాయి. దీపావళి బోనస్ పట్ల అసంతృప్తిగా ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది గే
పండుగల వేళ మగువుల చేతుల్లో గోరింట పూస్తుంది. అయితే, అరచేత మొగ్గతొడిగిన మైదాకు అంత త్వరగా పోదు. ఈలోపుగానే మరోసారి మైదాకు పెట్టుకోవాల్సి వస్తే పెద్ద చిక్కే! ఇలాంటప్పుడు చాలామంది మైదాకు రంగు తొలగించడానికి �
జూబ్లీహీల్స్ ఉప ఎన్నికల బరిలో పదిమంది ఫార్మా రైతులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఫార్మాసిటీ బాధితుల పక్షాన సుమారు పదిమంది రైతులు చివరిరోజైన మంగళవారం తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి�
నిధులు మంజూరై రెండేళ్లు దాటింది, కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండేళ్లు కావస్తుంది.. కనీసం టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించలేకపోవడంపై పరిగి పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిగి పట్టణాభ�
కొవిడ్-19 కాలంలో కోట్లాదిమంది ప్రజలకు రక్షణ కవచంగా నిలిచిన హ్యాండ్ శానిటైజర్ తయారీలో ప్రధాన ముడిపదార్థమైన ఇథనాల్ కారణంగా క్యాన్సర్ ముప్పు ఉందని తాజా పరిశోధనల్లో తేలడంతో ఇథనాల్ను నిషేధించాలని యూర
బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం గచ్చిబౌలిలోని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ�