బీహార్లో (Bihar) రెండు మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత క్యాబినెట్ (Cabinet Meeting) చివరిసారిగా సమావేశం కాన�
Bigg Boss 9 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం ఎపిసోడ్ ఆసక్తికరంగాను, ఎమోషనల్–ఎంటర్టైన్మెంట్ మేళవింపుగా సాగింది. హోస్ట్ కింగ్ నాగార్జున వేదిక మీదకు అక్కినేని నాగ చైతన్యను తీసుకురావడంతో ఎపిసోడ్ మరింత అట్రాక్�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మంగళవారం విడుదల చేయనుంది. ఈ నెల 18న ఉదయం (మంగళవారం) ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మార�
రాష్ట్రంలో గత నెల 27న ప్రారంభమైన ప్రత్యేక లోక్ అదాలత్ శనివారం విజయవంతంగా ముగిసిందని, తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (టీఎస్ఎల్ఎస్ఏ) సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు విభా�
గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే క్రమంలో వాహనాల కొరతతో ఎంపీడీవోలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురా లు జొన్నల పద్మావతి తెలిపా
విద్యుత్శాఖ అధికారులు ఏకంగా సబ్స్టేషన్లోనే మందు సిట్టింగ్ పెట్టారు. ఈ దావత్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో వారంతా అవాక్కయ్యారు. వి
జేఎన్టీయూలో పీహెచ్డీ అడ్మిషన్లపై సందిగ్ధం నెలకొన్నది. ప్రవేశాల ప్రక్రియ ఎప్పట్లోగా పూర్తి చేస్తారన్న విద్యార్థుల ప్రశ్నలకు అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పూర్త�
42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసగిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా తొందరపడి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు’ అని
పత్తి కొనుగోళ్లలో కొర్రీలతో రైతులు అరిగోస పడుతున్నారు. సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు చేపడుతున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భ�
అన్నదాతలకు మరో కష్టం వచ్చిపడింది. ప్రకృతి విపత్తులు ఈ సారి వరి రైతులను బాగా దెబ్బతీశాయి. నాట్లు వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు వానలు ఆగం చేశాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రైతులను రేవంత్రెడ్డి అన్ని రకాలుగా మోసం చేశారని దుయ్యబట్టారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచి మూడు రోజులు కూడా గడవక ముందే.. ఆయన తండ్రి చిన్న శ్రీశైలంయాదవ్ రౌడీయిజం షురూ చేశారు. బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు.
రాష్ట్రంలో పత్తి రైతులు సంక్షోభంలో కూరుకు పోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ఏండ్ల తరబడి ఎలాంటి లావాదేవీలు లేకుండా నిష్క్రియంగా ఉన్న మీ బ్యాంక్ ఖాతాల్లోని నగదును తిరిగి ఇప్పటికీ పొందవచ్చు. అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఖాతాదారులకు సహాయం చేస్తున్నది.
పెట్టుబడులు పెట్టేందుకు నేడు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ మదుపరుల్లో ఒకింత అయోమయం ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ సంబంధిత ఇన్వెస్ట్మెంట్లపై ఇది ఇంకా ఎక్కువే.
హైదరాబాద్లో వచ్చేనెల 8, 9న నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఆదివారం ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీతోపాటు హెచ్ఐసీ�
చేప, మంచినీటి రొయ్య పిల్లల ఉచిత పంపిణీపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. సీజన్ పూర్తి కావొస్తున్నా పథకంపై సరైన దృష్టి పెట్టడంలేదు. చేపపిల్లల పంపిణీ లక్ష్యం సగమే పూర్తి కాగా, కొన్ని జిల్లాల్లో మొదలే
కేంద్ర ప్రభుత్వం ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నిర్వీర్యం చేసేందుకు అడుగులు వేస్తున్నదని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ విమర్శించారు.
కంచె చేను మేసినట్లుగా.. జలవనరులను పరిరక్షించాల్సిన హెచ్ఎండీఏ లేక్ విభాగం ఇప్పుడు ఆ రికార్డులను తారుమారు చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల పేరిట, చెరువుల రికార్డులను ఆన్లైన్ పోర్టల్లో ల
సంస్కృత సాహిత్య ప్రపంచంలో చాణక్యుడి ‘చాణక్య శతకమ్' భర్తృహరి విరచిత ‘సుభాషిత త్రిశతి’ (నీతి, శృంగార, వైరాగ్య శతకాలు), బాణభట్టు రచించిన ‘చండీశతకమ్' ప్రసిద్ధాలు. అయితే మరో గొప్ప శతక కవీ ఉన్నాడు. ఆతడే మయూరభట్
కొన్ని సాహిత్య సాధనాలు ఎట్లాంటివంటే, అవి రచనలో అంతటా సమానంగా (uniformly, evenly) వ్యాపించి ఉంటాయి, ఉండాలి కూడా. అలా లేనప్పుడు అవి వాటి నిర్వచనాలకు లొంగవు. అలెగరి రచన కొన్ని వాక్యాలకే పరిమితం అయి వుండదు, ఉండకూడదు. చైతన్
చాలా అందమైన ముఖచిత్రం. కవి మనసును దండెంగా కట్టారు. దానిపై మూడు పక్షులను, అదే త్రివేణిలను కూర్చోబెట్టారు. ఆ మూడు గంగా, యమునా, సరస్వతిలా ప్రవహిస్తూ వెళ్లాయి. కవిత్వం అనేది ఒక స్వాప్నిక ప్రక్రియ.
దేవుడు వరమిచ్చినా... పూజారి అనుగ్రహించడన్న చందంగా మారింది జిల్లా మత్స్యకారుల పరిస్థితి. ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురియగా చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. ఈ పరిస్థితిలో అన్ని చెరువుల్లో చ�
కెనడా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకొనే భారత విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది శీతాకాలంలో మొత్తం దరఖాస్తుల్లో సగం వీసా తిరస్కరణకు గురి కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ధోరణికి కెనడాలో కఠి�
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన లేదు. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక మొండి చెయ్యి చూపిస్తున్నది. ఇందుకు ఉదాహరణే నేతన్న భరోసా పథకం. అధికారంలోకి వచ్చ�
అమ్మాయి అవనికి వెన్నెల ఆడబిడ్డ హరిత కాంతి హద్దులను సరిహద్దులను దాటి ఆకాశాన అరుంధతై వెలిసింది గంగ కృష్ణా గోదావరి కావేరి నర్మదా నదులు కూడా ఒక ఊరు బిడ్డలే ఒకింటి కూతుళ్ళే అమ్మ నాయిన బిడ్డలే
ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లో పని మనుషులుగా చేరి మత్తు మందు ఇచ్చి చోరీ చేసిన ఘటన కార్ఖానా పీఎస్ పరిధిలో ఆదివారం సంచలనం సృష్టించింది. తిరుమలగిరి ఏసీపీ రమేశ్, సీఐ అనురాధ వివరాల ప్రకారం.. గన్రాక్ కాలన�
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు దేవుడెరుగు, కనీసం పూర్తైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం లేదు. హైదరాబాద్ పర్యాటకానికే తలమానికమైన కొత్వాల్గూడ ఎకో పార్క్ పనులన్నీ పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోన�
‘మన్ త్రాయతే ఇతి మంత్రః’ అంటే మనసును శుద్ధి చేసి, భౌతిక బంధనాల నుంచి విముక్తి కలిగించేదే మంత్రం. మంత్రజపం ద్వారా మనసు.. శాంతి, భక్తి, దైవంతో నిండిపోతుంది. శ్రీకృష్ణుడి పవిత్ర నామం దివ్యానందభరితమైనది.
క్రీస్తు ప్రకటించిన భావాల కోసం నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు హతసాక్షులుగా క్రైస్తవ మతాధిపత్యం ప్రకటించింది. ‘నా కోసం అనేక చిక్కుల్లో పడతారు. కానీ, అంతిమ విజయం మీదే’ అని స్వయంగా క్రీస్తే ప్రకటించాడ�
ఒక గురువు పల్లెలన్నీ తిరిగి గ్రామస్థులకు నీతి బోధనలు చేయాలని భావించాడు. శిష్యులతో కలిసి ఎండనకా వాననకా ఊళ్లన్నీ పర్యటించడం ప్రారంభించాడు. కొండలు, గుట్టలు, నదులు, వంకలు కూడా దాటి బోధనలు చేయసాగాడు. అక్కడ దొర
భారతీయ ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన కొత్త ప్లాట్ఫామ్ ‘టీబీడీ’(త్రిబాణధారి). దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న రాయల్ ర్యాప్చీ సంస్థ ప్రారంభించిన ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని ఇటీవలే దుబాయ్లో ఘనంగా లాంచ్ చేశార�
ఏగన్, ‘కోర్ట్'ఫేం శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధానపాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతున్నది. ఇంకా పేరు నిర్ధారించని ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి దర్శకుడు.
డా.భీమగాని సుధాకర్గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సందేశాత్మక చిత్రం ‘మాస్టర్ సంకల్ప్'. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు.
తిరువీర్ కథానాయకుడిగా మహేందర్ కుడుదుల దర్శకత్వంలో ఆధ్య మూవీ మేకర్స్ పతాకంపై పరుచూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ఆదివారం హైదరాబాద్లో మొదలైంది.
రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన వడ్లను మిల్లుల ద్వారా బియ్యంగా మార్చి వాటిని పేదలకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ ప్రక్రియను కొందరు రైస్ మిల్లర్లు అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకుంటున్నారు. �
గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్'. గాయకుడు కృష్ణచైతన్య ఇందులో ఘంటసాలగా నటించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా మృదుల, బాల ఘంటసాలగా అతులిత కనిపిం
రామ్ పోతినేని నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. కన్నడ స్టార్ ఉపేంద్ర ఇందులో రియల్లైఫ్ సూపర్స్టార్గా నటించారు.
జిల్లాలోని రైతులు వరి పంట సాగులో ట్రాక్టర్లు, హార్వెస్టర్లను వాడుతున్నారు. దుక్కులు దున్నడం, వరినాట్లు, కట్టలు వేయ డం లాంటి వాటికి ట్రాక్టర్లు అవసరమువుతాయి. పంట కోతకు హార్వెస్టర్లను వినియోగిస్తున్నారు.
‘చాలా మంచి ఎంటర్టైనర్ ఇది. నిర్మాతలు పాషన్తో ఈ సినిమా తీశారు. క్లారిటీ ఉన్న దర్శకుడు రామ్. సహ నటులంతా అద్భుతంగా నటించారు. సాంకేతికంగా కూడా సినిమా బావుంటుంది.
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటించిన మోస్ట్ ఎవైటెడ్ డివైన్ పానిండియా యాక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’. బ్లాక్బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్గా ఈ సినిమా వస్తున్నది.
తెలంగాణ యూనివర్సిటీలో అనిశ్చితి రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. తెర దించాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదు. టీయూ పెద్దలు మొండికేసి మోనమే సమాధానంగా ఇస్తున్నారు. హైకోర్టు తీర�
తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీలు చేరినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ రెండో వారంలోనే తీర్పు కాపీలు టీయూకు రావడంతో ప్రభుత్వ పెద్దల దృష్టిక�
ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ ప్లేఆఫ్స్లో భారత్కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా శనివారం స్లోవేనియా చేతిలో అపజయం పాలైన భారత్.. ఆదివారం తమ ఆఖరి మ్యాచ్లో 0-
ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, అందులోని కాపర్ కాయిల్స్ను చోరీ చేసే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 40కిలోల కాపర్ కాయిల్స్.. రూ.5.5లక్షల నగదు స్వాధీనం చేసుకున�
ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్న తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్.. టోక్యోలో జరుగుతున్న 25వ సమ్మర్ డెఫ్లింపిక్స్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
పోలీస్స్టేషన్లో ఉన్న బైకును సొంతానికి వాడుకున్న కానిస్టేబుల్పై కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర సస్పెన్షన్ వేటు వేశారు. అతడిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల�
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను పెండింగ్లో ఉంచుకోకుండా, వెంటనే సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తహసీల్దార్కు సూచించారు. మెండ�
కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో కొడిమ్యాల మండల రైతులు ఆగ్రహించారు. 40కిలోల సంచికి మూడు కిలోల చెప్పున కటింగ్ చేస్తేనే కొంటామని మిల్లర్లు చెప్పడంతో భగ్గుమన్నారు. ఆదివార�
రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దాన
సినిమాల పైరసీతో నిర్మాతలకు కోట్ల రూపాయల్లో నష్టం చేస్తున్న ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేయించారు. వెబ్ లాగిన్లను, సర్వర్ వివరాలతో మూసివేశారు. నిందితుడు �
ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్లో భారత బాక్సర్లు తొలిరోజే అదరగొట్టారు. ఏడాది విరామం తర్వాత బాక్సింగ్ రింగ్లోకి అడుగుపెట్టిన ప్రీతి పవార్.. మహిళల 54 కిలోల విభాగంలో సెమీఫైనల్స్ చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది
సినీ పరిశ్రమకు వేలాది కోట్ల రూపాయల నష్టం కలిగించిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ పై సీనియర్ ఐపీఎస్, రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ సీవీ ఆనంద్ హైదరాబాద్ పోలీసుల విజయంగా ప్రశంసించారు. దమ్ముంటే తనను
హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బైకులు, కార్లు కొనాలనుకునే వారి అవసరాలను గుర్తించి ప్రముఖ కంపెనీలకు చెందిన
ఎర్ర కోట వద్ద ఈ నెల 10న జరిగిన ఆత్మాహుతి దాడి కేసు దర్యాప్తులో గొప్ప ముందడుగు పడింది. సూసైడ్ బాంబర్ టెర్రర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సహకరించిన కశ్మీరీ వ్యక్తి అమీర్ రషీద్ అలీని జాతీయ దర్యాప్తు సంస్థ (
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక ఊర్లు తిరిగిన మాజీ సీఎం కేసీఆర్ తాను గుర్తించిన ప్రతీ సమస్యకు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిష్కారం చూపారు. గ్రామాలు, పట్టణాల్లో శ్మశానవాటికలకు నిధులు కేటాయిం�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల అటవీ ప్రాంతం పెద్ద పులులకు అడ్డాగా మారింది. పులుల ఆవాసానికి అనుకూలంగా ఉండడంతో కాసిపేట మండల శివారులో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో నిత్యం వాటి సంచారం పెరుగుతున్నది. మనుషుల�
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి
షెడ్యూల్డు కులాలకు ఇస్తున్న రిజర్వేషన్లలోనూ క్రిమీలేయర్ విధానం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. ఆయన ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, రిజర్వేషన్ల విషయంలో ఐఏఎస�
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ కాటన్ మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ�
అత్యవసర పరిస్థితుల్లో బాధితులను దవాఖానకు చేర్చే 108 అంబులెన్స్లు అత్యవసర మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. అధికారుల పట్టింపులేని తనం మారుమూల ప్రాంతాల ప్రజల పాలిట శాపంగా మారింది. సంగారెడ్డి జిల్లా నారాయ
రేకులకుంట చెరువు భూమిపై వివాదం రాజుకుంటుంది. ప్రభుత్వ భూమిని అక్రమంగా తాసీల్దార్ రిజిస్ట్రేషన్ చేశారని రైతులు వాదిస్తుండగా అది ఏ మాత్రం కాదని అన్ని రికార్డుల ప్రకారమే చేశానంటూ తాసీల్దార్ శ్రీనివా�
క్రీడాకారులకు క్రమశిక్షణ, నైపుణ్యం, సమయస్ఫూర్తి తప్పనిసరని క్రీడలు, యువజన, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రం జేఎన్ఎస్ ఆవరణలో ఏర్ప�
సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాన దారి కంకరతేలి, గుంతలుపడి ఏండ్లు గడుస్తున్నా, పట్టించుకునే వారు కరువయ్యారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో నేరాల నియంత్రణకు విఘాతం జరిగే అవకాశం ఉంది. మిరుదొడ్డి పోలీసులు ముందుకు వచ్చి దుకాణ సముదాయ యజమానులు, ఆయా కుల సంఘాలు, ప్రజల భాగ
తుంగభద్ర నది తీరాన ఉన్న రాజోళి మండలంలోని గ్రామాల్లో ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక సమస్యతో ప్రజలు ఇబ్బందులకు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే అ సలు ఇసుక సమస్య వచ్
42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తామని ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీ జేఏసీ పి�
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఎస్పీ కిరణ్చవాన్ కథనం ప్రకారం.. సుక్మా జిల్లా బెజ్జి - చింతగుఫా మధ్య గల తుమాల్పాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కో�
తొలిదశ తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ప్రజలు మదన్ మోహన్కు అండగా నిలిచారని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్నారని, వారిద్దిని ఎన్నికల్లో గెలిపించి తెలంగాణ ఆకాంక్షను బలీయంగా చాటిన ఘనత సిద్దిపే
ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రభుత్వ తీరుతో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండ�
చట్టపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్
కోడిగుడ్డు ధర కొండెక్కింది. రోజురోజుకూ ఎగ్ ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానూ రిటైల్ ఒక్క గుడ్డు ధర రూ.7లకు చేరింది. వారంగా రోజుకు రూ.20 పైసల నుంచి రూ.30 పైసల
ప్రభుత్వ ఉద్యోగి సగటున ముప్పై ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తారు. పదవీ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఉద్యోగం చేసినంత కాలం తాము దాచుకున్న జీపీఎఫ్, ఎల్ఐసీ, ఆర్జిత సెలవుల స�
సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీసు కమిషనర్ (సీపీ) సునీల్దత్ సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అందిస్తామనే ప్రకటనలకు మోసపోవద్దని సూచించారు. అలాంటి చిట్కాలు, ఆఫర్ల
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలకు ‘లొకేషన్' సమస్య శాపంగా మారింది. ఎంతో ఆశతో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురుకావడంతో ఆందోళన చెందుతున్�
సమస్త విధులతో అంగన్వాడీ టీచర్లు సతమతమవుతున్నారు. భద్రాద్రి జిల్లాలో అంగన్వాడీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బెస్తెడు జీతానికి బారెడు కష్టం చేయాల్సి వస్తోంది. తమ అంగన్వాడీ కేంద్రాల్లోని విధులేగాక
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. బడాబాబులకు ఇంటి అనుమతి, డోర్ నంబర్ కావాలన్న నిబంధనలు ఉండవు. అధికారుల చేతులు తడిపితే చాలు. అల్మాస్గూడ వినాయక హిల్స్ల
గ్రేటర్పై చలి తీవ్రత కొనసాగుతుంది. ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ఫలితంగా రాత్రి, ఉదయం సమయంలో చలి పులి నగర వాసులను వణికిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి న�
హైదరాబాద్ సిటీ పోలీసులు రెండు రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో 457మంది మద్యం తాగినట్లు గుర్తించారు. 14,15 తేదీల్లో పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్లో 377 మంది టూవీలర్, 27మంద
పిల్లల్లో వచ్చే కంటి సమస్యలపై అవగాహన కల్పిస్తూ బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మొబైల్, టీవీ చూడటం తగ్గించాలని ప్లక
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఉద్యమకారుడిగా పార్టీ ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పోరాటం చేసిన వ్యక్తి అని, ఆయనపై ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు సరికాదని జిల్లా పరిషత్ మాజీ చైర్మ�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం పర�
ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలొస్తున్నాయని ఒకరు.... క్రిప్టో కరెన్సీలో మేం బాగా సంపాదించామని మరొకరు.. ఇలా సోషల్మీడియాలో ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు మోసాలకుపపాల్పడుతునారు. ఏఐని ఉపయోగించి ప్రముఖుల వీడియోలత�
ట్రిపుల్ఆర్ నిర్మాణంపై ఆందోళన చెందుతున్నారు. పేదల భూములను నాశనం చేస్తూ ప్రభుత్వం ప్రాంతీయ వలయ రహదారి చేపట్టడం సరికాదన్న అభిప్రాయాలు బాలానగర్ మండలంలోని చిన్నసన్న కారు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి
బిగ్ బాస్కెట్ వేర్హౌజ్లో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మేడ్చల్ న
ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడిందని, అందుకే బీఆర్ఎస్ను, మాజీ మంత్రులను విమర్శిస్తున్నదని బీఆర్ ఎస్ శాసనసభ విప్ కేపీ వివేకానంద గౌడ్ చెప్పారు. ‘కేసీఆర్ సర్కారు హయాంలో ప దేండ్లు ఎంపీ,
మారుమూల గిరిజన గూడేలకు సరైన రోడ్డు లేక అంబులెన్స్ రాని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఆదివాసీలు అత్యవసర పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలంలోని పెసర్కుంట గ్�
కేసీఆర్ను, హరీశ్రావును విమర్శించకుంటే కవితకు పొద్దుగడవడం లేదని, ఆమె ఎవరి లాభం కోసం మాట్లాడుతున్నదో ప్రజలకు అర్థమవుతున్నదని, కాంగెస్కు, సీఎం రేవంత్రెడ్డికి మేలు కలిగేలా కవిత వ్యవహరిస్తున్నారని బీఆ�
ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐడీసీ) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. శాఖలో సిబ్బంది లేక, ఉన్నవారికి వేతనాలు రాని దుస్థితి నెలకొన్నది. ఇరిగేషన్ శాఖ నుంచి వేరు చేసి, స్వతంత్ర శాఖగా తిరిగి పునరుద్ధ
శబరిమల అయ్యప్ప స్వామి వార్షిక యాత్ర సీజన్ సోమవారం నుంచి ప్రారంభమవుతున్నది. లక్షలాది మంది మండల దీక్షాపరులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం దేవాలయం తలుపులను తెరిచారు.
ఉద్యమకారుడిగా, పార్టీ ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పోరాటం చేసిన మాజీ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు సరికాదని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివ
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పుణె జిల్లాలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ నిబంధనలను ఉల్లంఘించి డిపార్ట్మెంట్కు చెందిన 15 ఎకరాల స్థలాన్ని విక్రయించినందుకు ఒక మహిళా అధికారిని
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం, పార్టీలోని అన్ని స్థాయిల్లో నాయకుల పనితీరును సమీక్షించుకొని ప్రక్షాళన చేయాల్సిన స మయం ఆసన్నమైందని ఏఐసీసీ కార్యదర్శి సంప
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా పాత హాల్టికెట్ నంబర్లను స్వీకరించడంలేదు. 2023 వరకు గల హాల్టికెట్ నంబర్లను మాత్రమే వెబ్సైట్ స్వీకరిస్తున్నది. 2024, 2
కొద్ది గంటల్లో పెండ్లి అనగా పెండ్లి కొడుకు చేతిలో 24 ఏండ్ల యువతి దారుణంగా హత్యకు గురైన ఘటన గుజరాత్లోని భావ్నగర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సాజన్ బరియా, సోనీ రాథోడ్�
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తెలంగాణ స్పీకర్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నానని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీ జీవన్రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. జగిత్యాలలో �
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలోని ఓ రాళ్ల క్వారీ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృంద
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తర్వలో రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గా ల్లో చర్చ జరుగుతున్నది. ఇద
బీహార్ శాసన సభ ఎన్నికల్లో ప్రపంచ బ్యాంకు నిధులను ఖర్చు చేసి, ఓటర్లను ప్రభావితం చేశారని ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన రూ.14,000 కోట్లను దారి �
ప్రాదేశిక సైనిక(టెరిటోరియల్ ఆర్మీ) బెటాలియన్లలోకి మహిళా క్యాడర్ను తీసుకొనే విషయాన్ని భారత సైన్యం పరిశీలిస్తోంది. తొలుత పరిమిత బెటాలియన్లలో వీరి రిక్రూట్మెంట్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆర్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మునుపెన్నడూ లేనంతగా బిజీ షెడ్యూల్తో నిండిపోయిందని ఆ సంస్థ చైర్మన్ వీ నారాయణన్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 2028లో చేపట్టబోతున్న చంద్రయాన్-4 మిషన్కు �
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుండగా, రాత్రి సమయాల్లో చలి గాలులు వీస్తున్నాయి. దీంతో 11 జిల్లాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్�
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సారూ.. డబుల్ రోడ్డు పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గన్నేరువరం మండల యువజన సంఘాల నాయకులు హితవు పలికారు. గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు వెంటనే డ
ఏ దేశం అభివృద్ధి స్థాయినైనా అంచనా వేయడానికి అంతర్జాతీయ సూచీలు ఒక ముఖ్యమైన ప్రమాణం. ఆర్థిక వ్యవస్థ, మానవ హక్కులు, మీడియా స్వేచ్ఛ, అవినీతి స్థాయి, ప్రజాస్వామ్య నాణ్యత, జీవన ప్రమాణం వంటి పలు అంశాలను ఆధారంగా చ�
ఫరూఖ్నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర రాజశేఖర్ అనే దళిత వ్యక్తిని కులదురహంకారంతో కొందరు వ్యక్తులు హత్యచేశారని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు, కుల నిర్మూ�
పిల్లల్లో వచ్చే కంటి సమస్యలపై అవగాహన కల్పించడంతోపాటు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించేందుకు బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య విజ్ఙాన సంస్థ ఆధ్వ
జనరేషన్ జెడ్(జెన్జీ) నిరసనలు మెక్సికోకూ పాకాయి. దేశంలోని హింస, అవినీతితో విసిగిపోయిన వేలాది మంది యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. శనివారం మెక్సికోలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు ని�
బీహార్ ఎన్నికల ఫలితాలు లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీపైనే కాదు, వారి కుటుంబంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. అధికారంలోకి వద్దామని కలలు కన్న ఆ పార్టీ 25 స్థానాలకే పరిమితం కాగా, ఈ ఎన్నికలు వారి కుటుంబం�
బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్కుమార్ 10వ సారి పగ్గాలు చేపట్టనున్నారు. మరో మూడు రోజుల్లో కొత్త ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీహార్లో కొలువుతీరనుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కేంద్ర హోం మంత్రి అమిత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై యూటర్న్ తీసుకున్నారు. కిరాణా సరుకుల ధరలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ట్రంప్ వెనుకంజ వేశారు. కాఫీ, టీ, మసాలా దినుసులు, బీ�
Shumban Gill : తొలి టెస్టులో రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడిన భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shumban Gill) కోలుకుంటున్నాడు. మెడకు బంతి తాకడంతో శనివారం ఆస్పత్రిలో చేరిన గిల్.. ఆదివారం డిశ్చార్జ్ అయ్యాడు.
DK Shivakumar : కర్నాటక ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తూ భంగపడుతున్న కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) రాజీనామా వదంతులకు చెక్ పెట్టారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను రాజీనామా చేయడం లేదని ఆయన తెలిపారు.
Delhi Car Blast : ఎర్రకోట సమీపంలో భయోత్పాతం సృష్టించిన కారు బాంబు పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 13 మందిని బలిగొన్న ఈ ఉగ్రదాడితో సంబంధమున్న వారిని అరెస్ట్ చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)
Delhi Car Blast : ఎర్రకోట సమీపంలో భయోత్పాతం సృష్టించిన కారు బాంబు పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 13 మందిని బలిగొన్న ఈ ఉగ్రదాడితో సంబంధమున్న వారిని అరెస్ట్ చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)
Peddapalli పెద్దపల్లి రూరల్, నవంబర్ 16 : పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి గుంతలను తప్పించబోయి ఓ బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
స్టీల్ ప్లాంట్పై ఏపీ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. విశాఖ కార్మికులు పనిలేకుండా జీతాలు తీసుకుంటున్నారని అనడం దారుణమని మండిపడ్డారు.
Uddhav Thackeray మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభల్లో ఖాళీ కుర్చీలు కనిపించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఎద్దేవా చేశారు.
Gudivada Amarnath విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్టనర్షిస్ సమ్మిట్తో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పిం
INDA vs PAKA : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో పాకిస్థాన్ ఏ బౌలర్లను ఉతికేస్తున్న భారత ఏ ఓపెనర్ల జోరుకు బ్రేక్ పడింది. ఆరంభం నుంచి టైమింగ్ కుదరక ఇబ్బంది పడుతున్న ప్రియాన్ష్ ఆర్య(10) ఔటయ్యాడు.
Srinivas Goud కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ.. అక్కడ అభివృద్ధి లేదని ఆరోపించారు.
Gautam Gambhir : స్వదేశంలో మళ్లీ విజయాల బాట పట్టిన భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. తొలి టెస్టులో ఘోర పరాభవంపై కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) స్పందిస్తూ.. 124 పరుగుల లక్ష్యం ఛేదించదగ్గదే అని అన్నాడు.
Homebound నీరజ్ ఘైవాన్ డైరెక్ట్ చేసిన హోమ్బౌండ్’(Homebound) చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహార్ నిర్మించాడు. సెప్టెంబర్ 26న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింద�
RGIA శంషాబాద్ ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ. 1.55 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
South Africa : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా(South Africa) ఈడెన్ గార్డెన్స్లో చరిత్ర లిఖించింది. డబ్ల్యూటీసీ (WTC 2025-27) పట్టికలో టీమిండియాను నాలుగుకు నెట్టేస్తూ.. రెండో స్థానానికి ఎ
Harish Rao పార్టీలు, రాజకీయాలు శాశ్వతం కాదని.. వ్యక్తులు చేసిన సేవలే శాశ్వతం అని చాటి చెప్పడమే మన సిద్దిపేట విజన్ అని హరీశ్రావు అన్నారు. సిద్దిపేటకు సేవ చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు
Lalu Yadav's 3 daughters Left బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఘోర పరాజయం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. కుమార్తె రోహిణి ఆచార్య తర్వాత ఆయన మరో ముగ్గురు కుమా�
Maharashtra స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని చెప్పి ఓ విద్యార్థిని పట్ల పాఠశాల యాజమాన్యం కఠినంగా ప్రవర్తించింది. సదరు విద్యార్థిని చేత 100 గుంజిలు తీయించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక వారం ర�
Bollam Mallaiah Yadav సమిష్టి బాధ్యతతో సమస్యలు పరిష్కరించుకోవాలని, తమ సామాజిక వర్గంలో నిరుపేద వర్గాలకు చేయూతనివ్వాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సూచించారు.
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ శనివారం నాడు ఆన్లైన్లో "కార్తీకమాస స్వరారాధన" అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించింది.
మనం తినే ఆహారాలు లేదా తాగే ద్రవాలు ఏవైనా సరే ముందుగా జీర్ణాశయంలో జీర్ణం అవుతాయి. అనంతరం అక్కడి నుంచి ఆహారం చిన్న పేగులకు చేరుతుంది. చిన్న పేగుల్లో ఆహారంలో ఉండే పోషకాలను శరీరం శోషించుకుంటుంది.
Heart Health సాధారణ కంటి పరీక్ష సైతం ఓ వ్యక్తి గుండె ఆరోగ్యంపై కీలక సంకేతాలను ఇస్తుందని తేలింది. కెనడాలో నిర్వహించిన పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. రెటీనాలోని చిన్న రక్తనాళాలను ప్రత్యేక స
Madanapalle Kidney Rocket అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కిడ్నీ రాకెట్లో కేసులో మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు నాలుగు బృందాలన
Jr NTR చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన తారక్ నిన్ను చూడాలని సినిమాతో సోలో హీరోగా మారాడని తెలిసిందే. ఈ మూవీ విడుదలై పాతికేళ్లు దాటిపోయింది. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్కు ప్రత్యేకమైన రోజు.
Imprisonment ఆరేండ్ల క్రితం ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. త్రిపుర ఖోవాయి జిల్లాలోని ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన సమీర్ కురీ.. ఆరేండ్ల క్రితం అభం శుభ
Dhanush Srikanh : తెలంగాణ పారా షూటర్ ధనుశ్ శ్రీకాంత్ (Dhanush Srikanh) చరిత్ర సృష్టించాడు. డెఫ్లింపిక్స్ (Deaflympic) క్వాలిఫికేషన్లో రికార్డు బ్రేక్ చేసిన ఈ యంగ్స్టర్.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్లో విజేతగా నిలిచాడు.
TTD తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఎల్లుండి ( ఈ నెల 18వ తేదీన ) విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా ట�
False allegations బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
Tej Pratap ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతోపాటు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ పత్రాప్ యాదవ్ తన కుటుంబ కలహాలపై స్పందించారు. సోదరి రోహిణి ఆచార్యకు జరిగిన అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భ�
టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతిపై మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఐడీ విభాగం డీజీ రవిశంకర్ అయ్యనార్ అనంతపురం చేరుకుని ప్రత్యేక పోలీసు బృందాలకు దిశా�
Ukraine Conflict రష్యా-ఉక్రెయిన్ వివాదం మూడేళ్లుగా సాగుతున్నాయి. ఉక్రెయిన్పై ఇంకా రష్యా విరుచుకుపడుతూనే ఉన్నది. ఈ క్రమంలో రెండు దేశాలు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జ
Drunken Drive హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్ర, శనివారాల్లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 457 మంది మందుబాబులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం చేసుకుంటుంది. నవంబర్ 19న లేదా నవంబర్ 20 కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరనుంది.
CRTs Salaries సమగ్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సీఆర్టీలకు సకాలంలో వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
VasudevaSutham ఇప్పటికే వసుదేవసుతం సినిమా నుంచి వసుదేవ సుతం దేవమ్ సాంగ్ లాంచ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఏమైపోతుందో ఇంకేం కానుందో లిరికల్ వీడియో సాంగ్ను ఆస్కార్ అవార్డు విన్నింగ్ లి
Rohini Acharya బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఘోర పరాజయం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. ఎన్నికల్లో ఓటమికి తాను కారణమని తేజస్వి యాదవ్ తిట్టినట్ల
Rajasthan Royals : ఏడేళ్లుగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)తో కొనసాగిన సంజూ ఇప్పుడు చెన్నై జెర్సీతో మైదానంలోకి దిగనున్నాడు. తమ జట్టుకు పద్నాలుగేళ్లు ఆడిన శాంసన్ను వదిలేయడంపై రాజస్థాన్ యజమాని మనోజ్ బడలే(Manoj Badale) ఏం చెప్ప�
ప్రస్తుతం నడుస్తున్నది అంతా ఫాస్ట్ యుగంగా మారింది. ప్రజలు అన్నింట్లోనూ వేగాన్ని కోరుకుంటున్నారు. తమ పనులు వేగంగా జరగాలని ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఆహారం విషయంలోనూ వారు ఎక్కువగా ఫాస్ట్
Sampath Kumar కాంగ్రెస్ పార్టీపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయ పరిచే వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ కొన్ని కలుపు మొక్కలు, గ
Women Trample Infant to Death నలుగురు మహిళలు దారుణానికి పాల్పడ్డారు. తమకు పెళ్లిళ్లు కావడం లేదని పసిబిడ్డ ఉసురు తీశారు. అక్క కొడుకైన 16 రోజుల పసి బాబును కాళ్లతో తొక్కి చంపారు. శిశువు మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని మంత్రాలు జపి�
WTC Rankings : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ప్రతి విజయం ఫైనల్ అవకాశాల్ని మెరుగుపరుస్తుంది. అలానే ప్రతి ఓటమి ర్యాంక్ను తగ్గిస్తూ పోతోంది. ఇప్పుడు భారత జట్టు (Team India) రెండో పరిస్థితిని ఎదుర్కొంటోంది.
Hyderabad హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ కారులో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
koragajja కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు, తమిళ్, తులు భాషల్లో రాబోతున్న కొరగజ్జ చిత్రంలో బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కింగ్ ఆఫ్ ఉడయవరగా కనిపించబోతుండగా.. భవ్య, శృతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఫస�
Nandamuri Balakrishna హిందూపురం ప్రాంతంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతీయువకులను ఆదుకుంటానని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. నియోజకవర్గంలోని మలుగురు గ్రామంలో రూ.26.5లక్షలతో నిర్మించిన పశువ�
Delhi Blast ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాంబు పేలుడులో పాల్గొన్న వైట్కాలర్ టెర్రర్ మాడ్యూల్పై దర్యాప్తును ముమ్మరం చేశాయి. నుహ్ సహా ఫరీదాబాద్లో పలువురు వైద్యుల�
Kantareddy Tirupathireddy బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బచ్చురాజ్ పల్లి, నస్కల్ గ్రామాలకు విచ్చేసి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
Hyderabad హైదరాబాద్ నగరంలోని హఫీజ్పేట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న రుమాన్ హోటల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
Bride To Be Killed By Fiance పెళ్లికి గంట ముందు చీర, డబ్బుల విషయంపై గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కాబోయే భార్యను కాబోయే భర్త హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Vana Bhojanam సంస్కృతి, సంప్రదాయాలను, భారతీయ విలువలను వివరించేందుకుగాను ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు వనభోజనం నిర్వహించారు.
IND Vs SA టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా కోల్కతా టెస్టులో భారత్ను 30 పరుగుల తేడాతో ఓడించి అద్భుతమైన పునరాగమనం చేసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 30 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కానీ, దక్షిణాఫ్రికా �
Child Marriage సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా వివాహాలు జరిగితే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు, ఫోటోగ్రాఫర్లు, బ్యాండ్ వారు, పురోహితులు, పాస్టర్లు, కాజాలు తప్పకుండా అమ్మాయికి, అబ్బాయికి వివా
KTR ఫలితాలు ఎల్లప్పుడూ మనం చేసే పనిని ప్రతిబింబించకపోవచ్చు.. లేదా మన అంచనాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
YS Jagan కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రమాదకర పరిస్థితిలో ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆరోపించారు.
Jan Suraaj బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం వినియోగించిందని ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. ఎన్నికలకు ముందు 1.25
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పలు దేశాలపై సుంకాలు విధించి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ట్రంప్ సుంకాల కారణంగా అమెరికాలో పలు వస్తువుల ధరలు పెరి�
KTR రాష్ట్రంలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులు సంక్షోభంలో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత�
Bengal టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తోసిపుచ్చారు. రాజ్ భవన్లో ఆయుధాలు ఇస్తున్నారని చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆరోపణలు నిరాధారమని.. క్షమాపణలు చెప్ప�
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్డీఎల్ అంటారు. ఇంకొకటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్డీఎల్ అంటారు. శరీరంలో ఈ రెండు కొ�
KTR పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు పూర్వవైభవం తీసుకొచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బన్సీలాల్పేట మెట్ల బావి అందమైన సాంస్కృతిక కేంద్రంగా మారడం ఆనందంగా ఉంది అని కేటీఆర
CJ BR Gavai భారత రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని,ఈ కాలంలో అనేక సవరణలు, రిజర్వేషన్లను రాజ్యాంగం అవకాశం కల్పించిందిందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు.
Bakki Venkataiah ఘనపూర్లో ఇటీవల మరణించిన కొమ్ము కిషన్ కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
IND Vs SA కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 93 పరుగులకు కుప్పక
Nirmal నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ రోడ్డు ప్రమాదాలు శనివారం రాత్రి చోటు చేసుకున్నాయి.
Karimnagar కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఘోరం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేశాడు. కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, కుమారుడు కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట�
IND Vs SA Test భారత్-దక్షిణాఫ్రికా మధ్య కోల్కతా వేదికగా జరుగుతున్న టెస్టులో టీమిండియా పోరాడుతున్నది. దక్షిణాఫ్రికా 124 పరుగుల లక్ష్యాన్ని విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టు ఆరు కీలక వికెట్లు కోల్ప�
Delhi Blast ఢిల్లీ కారుబాబు పేలుడు సంఘటనా స్థలం నుంచి పోలీసులు మూడు 9ఎంఎం క్యాలిబర్ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ కాట్రిడ్జ్లలో రెండు లైవ్గా ఉండగా.. ఒకటి ఖాళీ షెల్ కనిపించింది. దాంతో పేలుళ్ల కేసు దర
De De Pyaar De 2 అన్షుల్ శర్మ డైరెక్ట్ చేసిన ‘దే దే ప్యార్ దే 2’ (De De Pyaar De 2) నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్తో స్క్రీనింగ్ అవుతోంది.
Harish Rao ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
Fire accident ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని గోరఖ్పూర్ (Gorakhpur) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కాసేపట్లోనే నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, �
Air Pollution దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాదకరస్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 385పైనే నమోదైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి గాలి నాణ్యత (Air quality) పడిపోయింది.
Road Accident రాజస్థాన్ జోధ్పూర్-జైసల్మేర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామ్దేవ్రాకు భక్తులతో వెళ్తున్న టెంపోను బాలేసర్ పోలీస్స్టేషన్ ప్రాంతంలో ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు భక్�
సీజన్లు మారినప్పుడు లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి వ్యాప్తి చెందడం కారణంగా చాలా మందికి సహజంగానే దగ్గు, జలుబు వస్తుంటాయి. అలాగే వీటితోపాటు కొందరికి ఫ్లూ కూడా వ�
IND Vs SA దక్షిణాఫ్రికాతో కోల్కతాలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కు భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ అందుబాటులో ఉండడం లేదు. మ్యాచ్ రెండోరోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న సమయం�
ఉత్తమ్ కుమార్ రెడ్డి సారూ.. మా భూమిని కాపాడాలని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చిన్న గారకుంట తండాకు చెందిన బాధితులు, గిరిజన రైతులు విజ్ఞప్తి చేశారు.
Road accident వేగంగా దూసుకొచ్చిన కారు.. ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అందరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం గ్వాలియర్ (Gwalior) జిల్లా మహరాజ్పురా (Maharajpura) �
NBK111 నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేనిల హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. బ్లాక్బస్టర్ చిత్రం 'వీర సింహా రెడ్డి' ఘన విజయం తర్వాత ఈ ఇద్దరూ కలిసి రెండో చిత్రం చేయబోతున్న విషయం తెల�
నగరంలోని కార్ఖానాలో భారీ చోరీ (Robbery) జరిగింది. పనిచేస్తున్న ఇంటికే నేపాల్ ముఠా కన్నం వేసింది. యజమానికి కట్టేసి పెద్దమొత్తంలో బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. కార్ఖానా పీఎస్ పరిధిలోని గన్రాక్ ఎన్క్లేవ�
తేనెను మనం తరచూ పలు ఆహారాల్లో భాగంగా తీసుకుంటూనే ఉంటాం. దీన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి లేదా ఇతర పానీయాల్లోనూ కలిపి తీసుకుంటారు. అయితే వాస్తవానికి తేనెను రోజూ తీసుకోవచ్చు.
iBomma Shutdown తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని కలిగించిన పైరసీ వెబ్సైట్లు ఐబొమ్మ (iBomma), బప్పం టీవీ (Bapam TV) లను సైబర్ క్రైమ్ పోలీసులు అధికారికంగా మూసివేయించారు.
ఢిల్లీ బాంబు పేలుళ్లు, నౌగామ్ పోలీస్ స్టేషన్లో పేలుడు నేపథ్యంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మళ్లీ ఉగ్రదాడు�
Itlu Mee Yedava యంగ్ హీరో త్రినాథ్ కఠారి కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఇట్లు మీ ఎదవ' నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో (Sukma) పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు (Maoist) మరణించారు.
Honey Rose నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి హనీ రోజ్ తన రాబోయే పాన్ ఇండియా సినిమా 'రేచల్' (Rachel) ట్రైలర్తో సినీ ప్రియులను ఒక్కసారిగా షాక్కి గురి చేసింది.
IPL 2026 Auction : ఐపీఎల్ రిటెన్షన్ గడువు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి వేలంపై నిలిచింది. డిసెంబర్ 16న అబుధాబీలో మినీ వేలం కోసం ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. వేలంలో 77 మంది మాత్రమే అమ్ముడుపోయే అవకాశముంది.
Immadi Ravi తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం కలిగిస్తూ, పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన ప్రముఖ పైరసీ వెబ్సైట్ 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.
పెద్దపల్లి మండలంలోని (Peddapalli) దస్తగిరిపల్లి- కొలనూర్ గ్రామాల మధ్య కొత్తపల్లి సమీపంలోని వాగుపై ఇటీవలనే పెద్ద బ్రిడ్జి నిర్మించారు. కొన్ని దశాబ్దాల కాలంగా వర్షాలు పడి వరదలొస్తే రాకపోకలు నిలిచి ప్రమాదంగా మార
Mahesh Babu సూపర్ స్టార్ మహేశ్బాబు—దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో విడుదలైన స్�
ఉత్తర్ప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో సోన్భద్ర జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. ఓబ్రా ప్రాంతంలోని బిల్లీ మార్కుండి మైనింగ్ ఏరియాలో శనివారం రాత్రి క్వారీలో (Stone Mine Collapse) ఒక భాగం కుప్పకూలింది
Varanasi సూపర్ స్టార్ మహేశ్బాబు – దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’ నుంచి భారీ అప్డేట్ వచ్చేసింది. అభిమానులతోపాటు మొత్తం సినీ పరిశ్రమ వేచి చూసిన గ్ల�