ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాలను సుసాధ్యం చేసిన గొప్ప వ్యక్తి అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ని ర్మించడంతో తెలంగాణలో మం�
నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్' చిత్రంపై నేపాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నమూనాగా చెప్పుకునే భారత్ నేపాల్ భూభాగాలను మ్యాప్లో పొందుపర్చడం సరైనది కాదని న�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం బెల్లంపల్లిలో ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జాతీయ జెండా ఎగురవేశారు. మున్సిపల్ కా�
మూడో కాన్పులోనూ భార్య ఆడపిల్లనే కన్నదన్న కోపంతో ఒక భర్త అప్పుడే పుట్టిన కుమార్తెను నేలకేసి కొట్టి చంపిన అమానుష ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పూర్ణాపూర్ దెహత్కు చెందిన షాబూ, ఫర్హాన్ దంపతులు. వీరి�
స్వరాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాగుబడిలో అన్నదాత చతికిలపడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారు. నిరంతర ఉచిత విద్యుత్, రుణమాఫీ, పక్కాగా భూమి హక్కుల కోసం �
జాతీయ ఆరో గ్య మిషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో అందజేసే కాయకల్ప అవార్డుల్లో కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖాన తెలంగాణలో ప్రథమ స్థానం సాధించగా, గజ్వేల్ దవాఖాన రెండో స్థానంలో నిలిచింది
కంచి పట్టు కట్టుకుంటే, పట్టుపురుగు జన్మ ధన్యం అవుతుంది. పోచంపల్లి చుడితే నూలుపోగుకు ప్రాణం లేచొస్తుంది. చందేరీలో అయితే చంద్రబింబమే. ఉప్పాడ కట్టుబడికి కుర్రకారు గుండెదడ పెరగడం ఖాయం.
వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్యకు జాతీయ అవార్డు లభించింది. సహకార బ్యాంకుల క్యాటగిరీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏకైక అవార్డు ఇదే. ‘పీఎం స్వనిధి’ పథకం ప్రారంభమై మూడేండ్లయిన �
‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ పాలన అందిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాజనీతిని కనబరుస్తూ పని చేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో నిరూపించారు.
రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రగతి, పథకాలపై దేశ, విదేశాల నుంచి ప్రశంసలు అందు�
శరణ్కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాక్షి’. శివ కేశన కుర్తి దర్శకుడు. సుధాకర్ రెడ్డి నిర్మాత. ఇటీవల దివంగత సూపర్స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా టీజర్ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘తాజాగా విడ
తెలంగాణలో సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకనాడు తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప పంటకు సాగునీరు లభించలేదని.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులతో రాష్ట్రం అలరారుతున్నదని పే�
గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరులోపు 50,595 మంది రైతులకు పోడుపట్టాలు అందిస్తామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారా
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది సంబురాలు మిన్నంటాయి. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేడ�
షటిల్ ఆడుతూ ఓ వ్యక్తి గ్రౌండ్లోనే కుప్పకూలాడు. తోటి వారు గమనించి దవాఖానకు తరలించేలోపే ప్రాణాలోదిలాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాలలో శుక్రవారం జరిగింది. జగిత్యాలకు చెందిన బూస వెంకట రాజ గంగారాం (54) రోజుమాదిరి�
రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలకు తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి, స్వయం సమృద్ధికోసం అనేక పథకాలను అమలుచేస్తున్నట్టు చెప్ప
తెలంగాణ యువ కెరటం గొంగడి త్రిష.. మహిళల ఎమర్జింగ్ ఆసియాకప్లో బరిలోకి దిగే భారత్-‘ఎ’ జట్టుకు ఎంపికైంది. ఈ నెల 12 నుంచి హాంకాంగ్ వేదికగా జరుగనున్న టోర్నీ కోసం బీసీసీఐ శుక్రవారం 14 మందితో కూడిన జట్టును ప్రకట�
భారతదేశంలో ఇప్పటికీ 63 శాతం మంది ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ప్రతి రోజు రెండు వేలమంది రైతులు వ్యవసాయాన్ని వదిలివెళ్తున్నారని, 40 శాతం మం
సెల్ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సెల్ఫోన్ ఉన్న 70 శాతం మంది ఇప్పుడు ఇయర్ఫోన్లు, ఇయర్ బడ్లను సైతం నిత్యం వాడుతున్నారు. ము
సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణ
బ్రిటన్ రాజు చార్లెస్ - 3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ మరోసారి వార్తల్లో నిలిచారు. వచ్చే వారం ఓ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఆయన లండన్ హైకోర్టుకు హాజరుకానున్నారు. 130 ఏండ్ల తర్వాత కోర్టు మెట్లెక్కుతున�
ప్రాథమికంగా ఇది విటమిన్-ఎలోని కొవ్వులో కరిగే పదార్థాల సమూహానికి చెందింది. కణాల పునరుద్ధరణలో ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని రెట్టింపుచేసే సామర్థ్యం ఉంది.
తెలంగాణ అనే మాట పెద్దగా వినిపించని సమయంలోనే తన సినిమాలో ప్రత్యేక తెలంగాణ పటాన్ని, పదిహేను అడుగుల బతుకుమ్మను పరిచయం చేసిన దర్శకుడు ఎన్. శంకర్. తొలిచిత్రం ‘ఎన్కౌంటర్'లో తెలంగాణ స్థితిగతులను ఆవిష్కరిం�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం జ�
‘బతుకుదెరువుకని అమ్మ మాయమ్మ.. బొంబాయి బోతున్న అమ్మ మాయమ్మ’ పాట యాదికున్నదా? కన్నీరు తెప్పించే ఆ పాటలాంటి దుఃఖం పెద్ద లింగారెడ్డి పల్లిది. ‘నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య’ అంటూ ఆ పాటలో కన్నతల్లి శోకించిన
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గిట్టని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిత్యం విషం కక్కుతున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అ�
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రం గాల ప్రముఖులు ట్వీట్లు చేశారు. తె లంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో పాటు ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్లలో సాధించి
కలబడి, నిలబడి, పోరాడి సాధించుకున్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం గ్రేటర్వ్యాప్తంగా ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దిలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్గా రాష్ట్ర అభివృద్ధికి తో
మట్టికోట మహారాజు రఫేల్ నాదల్ గైర్హాజరీలో.. మూడో సీడ్ జొకోవిచ్ జోరు కనబరుస్తున్నాడు. తొలి రెండు రౌండ్లను అలవోకగా గెలచుకున్న జొకో.. మూడో రౌండ్లోనూ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసి ప్రిక్వార్టర్స�
వ్యవసాయ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రణాళికలు అమలై సత్ఫలితాలు ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు భారంగా చేసిన వ్యవసాయాన్ని ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత �
ఇంజినీరింగ్లో నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీ మైదానంలో టీన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పా
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న నలుగురు నిందితులను సీబీఐ అధికారులు శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. ఎర్రగంగిరెడ్డి, సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డి, శివశంకర్రెడ్డి హాజ రు కాగా, అనారోగ్యం కారణం
ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని పేర
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను రాష్ట్ర బీజేపీ అవమానించింది. కేంద్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో శుక్రవారం నిర్వహించిన వేడుకలకు దూరం పెట్టింది. రాష్ట్ర బీజేపీ డైరెక్షన్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డ�
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల అసెంబ్లీల గడు�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంచిర్యాల నియోజకవర్గంలో జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాల�
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెంలో నాగులమ్మ గుడికి మరమ్మతులు చేస్తుండగా సూర్యుడి విగ్రహం, 13వ శతాబ్దం నాటి శిలాశాసనం, మట్టి, డంగు సున్నం లేకుండా గోడ నిర్మించగల ఇటుకలు బయటపడినట్టు చరిత్ర పర�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ఆరంభమయ్యాయి. గత తొమ్మిదేళ్ల కాలంలో వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని ఆవిష్కరిస్తూ ప్రభుత్వం ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా పలువు
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం తమదేనంటూ ఇంతకాలం బీరాలు పలికిన బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలకు ముందే కాడి దిం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దిం పేంతటి నాయకత్వ లక్షణాలు మీకున్నా యా? అంటే, �
‘అనేక పోరాటాలు, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఉద్యమ సమయంలో ఏ ఆశయం కోసం తపించారో నేడు అవన్నీ నెరవేరు�
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో అంతులేని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ కార్యా�
2019 జనవరి మూడోవారం. ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మహా చండీయాగం ఘనంగా నిర్వహిస్తున్న సందర్భమది. చండీయాగం దిగ్విజయంగా పూర్తయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో కొందరు బ్రాహ్మణ పండితులతో కలిసి హైదర
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైళ్లు ఒకదానినొకటి ఢీకొనడంతో 70 మందికి పైగా ప్రయాణికులు మరణించగా 350 మందికి పైగా గాయపడ్డారు. గత దశాబ్ద కాలంలో సంభవించిన ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటైన ఈ ద�
నాడు ‘ఊరిడిసి నేను వోదునా, అయ్యో ఉరివోసుకుని సద్దునా’ అని అప్పుల ఊబిలో చిక్కిన రైతు బాధను చూసి గూడ అంజన్న పాట కట్టిండు. ‘ముద్దుల రాజాలో కొడుకా ఉత్తరమేస్తున్నా. నువ్వు సక్కంగుండు రాజాలు, నువ్వు సల్లంగుండు
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిత్తాపూర్వాసులు ముందుకు వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం గర్వంగా ఉందని బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య అన్నారు. ఈ గ్రామస్తులందరూ ఆదర్శవంతులని పేర్కొన్నారు. గ్�
సీజన్ వస్తున్నదంటే ‘పంట పెట్టుబడి ఎట్ల?’ అన్న బాధ లేదు.. ఎరువులు, విత్తనాల కోసం ఎదురుచూడాల్సిన పని లేదు.. నీటి కోసం గోస పడాల్సిన అవసరం అంతకన్నా లేదు.. కరెంటు కోసం రాత్రిళ్లు కూడా కండ్లళ్ల వత్తులేసుకోవాల్సి
తెలంగాణ దశాబ్ది ఉత్సవం అంబరాన్నంటింది. శుక్రవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పండుగ వాతావరణంలో ప్రారంభం కాగా ఊరూవాడన సంబురం నెలకొంది. వరంగల్, హనుమకొండ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఉత్సవాలకు మండలి డిప్
టాపార్డర్ రాణించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో
సమైక్యరాష్ట్రంలో దండగా అన్న వ్యవసాయాన్ని.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సరిపడా సాగునీరిస్తూ, 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తూ పండుగలా మార్చారు. పెట్టుబడి సాయం మొదలుకొని ధాన్యం కొనుగోలు వరకు రాష్ట్ర ప్రభుత్�
ఓ తెల్లవారుజామున 16 నంబర్ సిటీ బస్సు ఎకాను. వెనుక సీట్లో ఓ మధ్య వయసుడు తన పకసీట్లో ఓ బ్యాగు ఉంచి కూర్చున్నాడు. ఆ బ్యాగ్ను నా ఒళ్లో పెట్టుకొని కూర్చున్నాను. అంతే నా ఎడమ తొడ సుర్రుమంది. ‘అబ్బా’ అనే నా అరుపుకు �
ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం’ఎక్కు వ కాలం నిలబడవు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం ఈ ప్రాంత పరిస్థితి ఇలాగే ఉండేది. సరైన మౌలిక సదుపాయాల్లేక, వనరులున్నా సరైన నిర్వహణ లేక గోసరిల్లిన తె�
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పూర్తిగా లౌకిక పార్టీ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళలో ఐయూఎంఎల�
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలోని పౌరులకు భద్రత కల్పించడంతో పాటు వారికి సరైన సేవలందించేందుకు కొత్తగా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. జూబ్లీహిల్స్ సబ్ డ�
కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండున్నరేండ్ల చిన్నారి మృతి చెందింది. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై రవికుమార్ కథనం ప్రకారం.. ఎల్బీనగ�
అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్'. వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మ�
అదృష్టం అంటే త్రిషదే అంటున్నారు చెన్నై సినీ జనాలు. కొన్నేళ్ల క్రితం వరుస ఫ్లాపులతో ఈ భామ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. అయితే ‘పొన్నియన్ సెల్వన్' విజయం ఆమెకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం తమిళంల
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘పెదకాపు’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘ఓ సామాన్యుడి సంతకం’ ఉపశీర్షిక. విరాట్కర్ణ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ ప�
తెలంగాణ రాష్ట్రం ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ సుంకరి రాజు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన దశాబ్ది ఉత్�
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు అనేక పథకాలు అమలు చేస్తుండగా, సాగు సంబురంగా సాగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి.. 24 గంటల పాటు ఉచితంగా కరెంట్ సరఫర
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు బడీడు పిల్లలందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శనివారం నుంచి ఈ నెల 17 వరకు నిర్వహించేందుకు జిల్
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా విద్యార్థులను చేర్పించడానికి ప్రభుత్వం ఏటా జూన్లో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా విద్యాశాఖ బడిబాట కార్యక్రమానికి
గతంలోకి తొంగి చూస్తే తెలంగాణలో అనాదిగా పంటల సాగు ఉన్నప్పటికీ, ఇక్కడి విశిష్టతలను గుర్తించిన పాలకులు గానీ, ప్రభుత్వాలు గానీ లేవు. మూడొంతుల వర్షాధారం, తరచూ దెబ్బతీస్తున్న పత్తి పంటకు తోడు కాలువల ద్వారా సా�
మండలంలోని రంగుండ్ల గ్రామంలో శుక్రవారం బుడియబాపు పెద్దపూజ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగఫలం.. కేసీఆర్ పోరాట ఫలితం.. అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో త
తెలంగాణ క్రీడారంగం అద్భుతమైన విజయాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధి శరవేగంగా సాగుతున్నదని పేర్క�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. శుక్రవారం తిరుమలగిరిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో తుంగతుర్తి నియోజకవర్�
రాష్ట్ర అవిర్భావ దినోత్సవం శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ , ప్రజా సంఘాలు జాతీయ పతాకాన్ని ఎగుర వేశాయి.
అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని, దేశంలో ఎక్కడా లేని పథకాలు ఇక్కడే ఉన్నాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి విస్తీర్ణం చాలా తక్కువ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి వసతులు పెరగటం వల్ల 2014 వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 లక్షల 18 వేల ఎకరాల విస్తీర్ణం 2022-23 నాటి�
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ వాహనాల్లో నెక్సాన్..సరికొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.14.49 లక్షలుగాను, గరిష్ఠంగా రూ. 19.54 లక్షలుగా నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొమ్మిదేండ్లలో సింగరేణి అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని, సంక్షేమంలోనూ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఆదర్శంగా నిలిచిందని సీఎండీ ఎన్ శ్రీధర్ పేర్కొ�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వేడుకలు జరుపుకొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండా�
వరుసగా రెండు వారంలోనే విదేశీ మారక నిల్వలు తగ్గుముఖం పట్టాయి. మే 19తో ముగిసిన వారంలో 6.05 బిలియన్ డాలర్ల మేర క్షీణించిన నిల్వలు మే 26తో ముగిసిన వారంలో మరో 4.34 బిలియన్ల మేర పడిపోయాయి. వరుస రెండు వారాల్లో 10.39 బిలియన�
బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. తక్షణమే సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ఐఎల్ఐసీ) ఆస్తులతోపాటు దానికి చెందిన దాదాపు 2 లక్షల పాలసీల బాధ్యతను తీసుకోవాలంటూ శుక్రవారం ఎస్బీఐ లైఫ్ ఇన్�
పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి అద నపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు హైదరా బాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాల య్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్పై అభిమానం చాటుకున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కొట్టేటి బాలకృష్ణ.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసొచ్చేందుకు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. శనివ�
ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ స్వరాజ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్తగా కాంప్యాక్ట్ లైట్వేట్ మాడల్ను పరిచయం చేసింది. ఈ ట్రాక్టర్ ప్రారంభ ధర రూ.5.35 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధిం�
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజ
తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఆనాటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ సంకల్పబలంతో ఎవుసం పండుగలా మారింది. కేవలంలో మూడేళ్ల స్వల్పవ్యవధిలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి కావడంతో ఉమ్మడి జిల్లా ముఖచిత్ర�
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వాడుకుంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మ�
రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిబూడిదైన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంత
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో టీఎస్ఐపాస్ కింద 4,089 పరిశ్రమలు ఏర్పడి.. రూ. 10 వేల 169 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీంతో లక్షా80 వేల మందికి ఉపాధి లభించిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు వరంలా మారిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం మ
సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆయన బూరుగుపల్లిలోని తన �
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు క్షేమం గురించి ఆలోచిస్తూ రైతు సంక్షేమ పథకాలున అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. గత పాలనలో రైతుల ఆత్మహత్యలు ఎటూ చూసిన బీళ్లుగా కనిపించే పొలాలు
అన్ని వర్గాల సహకారంతో దశాబ్ది ఉత్సవాలను జిల్లాల్లో విజయవంతం చేయాలని అధికారులు, నాయకులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి సూచించారు. శనివారం నిర్వహించే రైతు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను శుక్రవారం వెల్దుర్తి రైతువ�
కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగిందని, ఈ వానకాలంలో 3 లక్షల 76వేల 220 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక, పాడిప
జిల్లాలోని 76 రైతు వేదికల వద్ద రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రావతరణ వేడుకల అనంతరం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ల
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలోని ఆయా శాఖల్లో పని చేస్తున్న అధికారులకు అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం 20రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా తొమ్మిది ఏండ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలో అడుగు పె�
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు స్టార్టప్లతోనే పరిష్కారం దొరుకుతుందని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రామేశ్వర్ రావు అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా నినాదాలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్లోని ఫ్లై ఓవర్లు పచ్చని అందాలతో కనువిందు చేస్తున్నాయి. కాలుష్యాన్ని నియంత్రించడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం చర్యలు తీస�
Redmi Note 12 5G రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్ ఇప్పుడు రూ.12 వేలకే అందుబాటులోకి రానున్నది. నేరుగా రూ.1000 తగ్గింపుతోపాటు.. సెలెక్టెడ్ క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లతో మరో రూ.2000 డిస్కౌంట్ అందిస్తున్నది.
Swaraj Target మహీంద్రా అనుబంధ స్వరాజ్ ట్రాక్టర్స్.. మార్కెట్లోకి టార్గెట్ అనే పేరుతో లైట్ వెయిట్ ట్రాక్టర్ తీసుకొచ్చింది. సంస్థ ప్రచారకర్తగా ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ నియమితులయ్యారు.
Hero HF Deluxe Canvas Black ప్రముఖ టూ వీలర్స్ సంస్థ హీరో మోటో కార్ప్.. దేశీయ మార్కెట్లోకి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కాన్వాన్ బ్లాక్ బైక్ ఆవిష్కరించింది. నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
Odisha : భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో గాయపడిన 300మందిలో 39 మందికి పైగా మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వాళ్లలో మరికొందర�
Maruti Suzuki Jimny ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి జిమ్నీ కారు ఈ నెల ఐదో తేదీన మార్కెట్లోకి రానున్నది. ఇప్పటికే ఈ కారు కోసం 30 వేలకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.
Hyderabad హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ‘సురక్ష దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వర�
Car Sales దేశీయంగా గత నెలలో కార్ల విక్రయాలు ఫాస్ట్ లేన్లో దూసుకెళ్లాయి. ఆల్ టైం గరిష్ట స్థాయిలో 3,34,802 కార్లు అమ్ముడయ్యాయి. వాటిలో 47 శాతం ఎస్యూవీలే అమ్ముడవడం ఆసక్తికర పరిణామం.
Hyderabad హైదరాబాద్ : కిందిస్థాయి గాలులు వాయువ్య, పడమర దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ వేసవి కాలంలో శుక్రవారం రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ�
Odisha భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బహనాగ స్టేషన్లో ఆగివున్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్షతగాత
Telangana న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులు, తెలంగాణ తల్�
America హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకలను అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని కొలంబస్ నగరంలో బీఆర్ఎస్ -యూఎస్ఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ తన్నీరు మహ
Varun Tej టాలీవుడ్ యాక్టర్లు వరుణ్ తేజ్ (Varun Tej), లావణ త్రిపాఠి (Lavanya Tripathi) త్వరలోనే ఒక్కటవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ ఆప్రాన్ షూట్ వేసుకుని పిజ్జా (Varun Tej), పాస్తా తయారుచేశాడు.
Mulugu ములుగు : ఇద్దరు మావోయిస్టు కొరియర్లను ములుగు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు.
Telangana హైదరాబాద్ : రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లకు నిధుల ఇబ్బంది లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంలో ఏక మొత్�
Karthi కార్తీ (Karthi) ప్రస్తుతం టైటిల్ రోల్లో నటిస్తున్న జపాన్ (Japan) షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటే కార్తీ 26 మూవీ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. కార్తీ 26 (Karthi 26) ఇటీవలే షురూ అవగా.. ఈ ఏడాది చివరి క
Odisha భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. 50
Suryakumar Yadav : భారత క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ ఒక సంచలనం. ఇప్పుడు టెస్టు ఫార్మాట్లోనూ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023)కు స్టాండ్ బై ప్లేయర్గా సెలక్ట్ అయి�
Alampur అలంపూర్ : రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠం అలంపూర్ క్షేత్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను జరి�
Gorakhpur Crime యువతిని కిడ్నాప్ చేసిన వ్యక్తి తన ఫ్యాక్టరీలో నిర్బంధించి రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉదయం అక్కడి నుంచి తప్పించుకున్న ఆమె తన ఇంటికి చేరుకుని జరిగిన సంగతి చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని గో
Jagtial జగిత్యాల : షటిల్ ఆడుతూ గ్రౌండ్లోనే కుప్పకూలాడు. తోటి వారు గమనించి దవాఖానకు తరలించేలోపే ప్రాణాలోదిలాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాకేంద్రంలో శుక్రవారం జరిగింది.
Tata Nexon EV MAX XZ+ LUX దేశీయ మార్కెట్లోకి టాటా మోటార్స్ తన నెక్సాన్ ఈవీ మాక్స్ ఎక్స్జడ్ + లక్స్ తీసుకొచ్చింది. దీని ధర రూ.18.79 లక్షల నుంచి రూ.19.29 లక్షల మధ్య పలుకుతుంది.
Rajasthan Man ప్రస్తుతం 75 ఏళ్ల వృద్ధుడైన హనుమాన్ సైనీ మే 30న బన్సూర్ గ్రామంలోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. చనిపోయాడని భావించిన వ్యక్తి 33 ఏళ్ల తర్వాత కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆ షాక్ నుంచి తేరుకుని
French Open : ఫ్రెంచ్ ఓపెన్లో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్లో వరల్డ్ నంబర్ 3 జెస్సికా పెగుల(అమెరికా) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐదుసార్లు గ్రాండ్స్లామ్ క్వార్టర్ ఫైనల్ ఆడిన ఆమె నాలుగో రౌండ్
CM KCR తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మనం స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రని, పదేండ్�
Harley-Davidson X440 ప్రముఖ అమెరికా మోటార్ బైక్ తయారీ సంస్థ హార్లీ-డేవిడ్సన్.. హీరో మోటో కార్ప్ భాగస్వామ్యంతో తొలిసారి దేశీయ మార్కెట్లో ‘మేడ్ ఇన్ ఇండియా’ బైక్ ‘ఎక్స్440’ ఆవిష్కరించనున్నది.
Liquor bottle in return gift పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, పుట్టినరోజులు, సీమంతాలు, గృహప్రవేశాలు లాంటి ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన బంధుమిత్రులకు రిటర్న్ గిఫ్టులు ఇవ్వడం గత కొన్నేళ్లుగా ఆనవాయి�
Minister Sabita Indra Reddy తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి (Minister Sabita Indra Reddy) పేర్కొన్నారు.
Minister Mallareddy దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు.
Rakesh Tikait మహిళా రెజ్లర్లపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లర్స్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ను జూన్ 9లోగా అరెస్ట్ చేయాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి �
Ravi Shastri : ఐపీఎల్ 16వ సీజన్ ముగియడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ) గురించే మాట్లాడుతున్నారు. భారత జట్టు కూర్పుపై మాజీ కోచ్ రవిశాస్త్రి( Ravi Shastri) తన అభిప్రాయం వెల�
1983 Cricket World Cup winning team రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న భ�
Hemant Soren కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) విమర్శించారు. ఆర్డినెన్స్ వివాదంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్�
Nathan Lyon : మరో ఐదు రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC 2023) మొదలవ్వనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తీవ్రంగా సాధన చేస్తున్నాయి. అయితే.. ఫైనల్ పోరుపై ఆసీస్ స్టార�
Matheesha Pathirana : ఐపీఎల్(IPL) అనేది ఎంటర్టైనింగ్ క్రికెట్ మాత్రమే కాదు కుర్రాళ్ల కలను నిజం చేసే వేదిక కూడా. ఈ టోర్నీలో అదరగొడితే చాలు జాతీయ జట్టులో ఆడే అవకాశం వెతుక్కుంటూ మరీ వస్తుంది. చెన్నై సూపర్ కిం�
Minister Jagadish reddy గడిచిన తొమ్మిదేండ్లలో సూర్యాపేట జిల్లాలో రూ.34 వేల కోట్లతో సమగ్రాభివృద్ధి జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
Ram charan తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (Telangana Decade celebrations) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (Telangana formation day) సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) రాష్ట్ర ప్రజలంద
Telangana హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలు శుక్రవారం కన్నుల పండువగా కొనసాగాయి. ఈ సందర్భంగా నూతన సచివాలయం ప్రజా ప్రతినిథులు, ఆహ్వానితుల�
smugglers throw gold into sea కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా తరహాలో ఒక సంఘటన జరిగింది. అధికారుల నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు కొంత బంగారాన్ని మూటకట్టి సముద్రంలో పడేశారు (smugglers throw gold into sea). అయితే అధికారులు ఆ బంగారాన్ని కూడా సము�
TSRTC వరంగల్ : ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో వరంగల్ రోడ్లపై త్వరలోనే పరుగులు తీయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్
Tiger 3 సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తోన్న తాజా చిత్రం టైగర్ 3 (Tiger 3). ఈ ప్రాజెక్ట్లో షారుఖ్ ఖాన్ (ShahRukhKhan)కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిసిందే. టైగర్ 3 సెట్స్లో షారుఖ్ ఖాన్ ప్రత్యక్షమైన విజువల్స్ ను అభిమానులు నె�
Curfew called off కొద్ది రోజుల క్రితం హింసాత్మక ఘటనలతో అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దాంతో అధికారులు ఆ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేశారు.
Actor Al Pacino నూర్ గర్భవతి అని తెలిసిన వెంటనే నూర్కు, అల్ పాసినోకు మధ్య చాలా తతంగమే నడిచిందట. అల్ పాసినో తనకు పిల్లలు పుట్టే సామర్థ్యం ఉందా..? అని అనుమానం వ్యక్తం చేశాడట.
Naga Chaitanya క్లాస్, మాస్, యాక్షన్, కామెడీ.. ఇలా ఏ జోనర్లోనైనా ఇమిడిపోయే టాలెంటెడ్ యాక్టర్ నాగచైతన్య (Naga Chaitanya) సొంతం. ఇప్పుడు నాగచైతన్య కొత్త సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Brij Bhushan రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh), సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. బీజేపీ ఎంపీ అయిన ఆయన ఈ నెల 5న అయోధ్యలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయి�
Minister Jagadish Reddy తెలంగాణలో ఉనికి కోసమే బీజేపీ పడరానిపాట్లు పడుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు. తెలంగాణ గురించి మాట్లాడే నైతికత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి లేదని తేల్చిచెప్ప�
Break Dance: చీరలో బ్రేక్ డ్యాన్స్ చూశారా? ఈ వీడియో చూస్తే ఆ డౌట్ పోతుంది. ఓ మహిళ చీర కట్టి, హీల్స్ వేసుకుని మరీ తన బ్రేక్ స్టెప్పులతో అలరించింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Sachin Tendulkar క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar)కు కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అతడి వద్ద ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి. తాజాగా మరో లగ్జరీ కారును తన గ్యారేజీలో
Speaker Pocharam దశాబ్దాలుగా వెనుకబడ్డ కామారెడ్డి ప్రాంతంలో మెట్టపంటలకు సాగునీరు కల తెలంగాణ ఏర్పాటుతో సాకారం అయిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.
Sajjanar తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీది కీలక పాత్ర అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక భూమిక పోషించారని తెలిపారు. హైదరాబాద్లోని బస్భవన్ ప్రాంగ
Hyderabad హైదరాబాద్ ఎల్బీ నగర్ (LB Nagar) లో విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
CM KCR పేదలకు గృహ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని.. దీన్ని కొనసాగిస్తూనే ఉంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ
CM KCR on Education గురుకుల విద్యలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. నాడు పీవీ నరసింహారావు దార్శనికతతో ప్రారంభమైన గురుకుల విద్యాలయాల వ్యవస్థ, నేడు తెలంగాణ ప్రభుత్వ హయాంలో శిఖ�
Dev Shah : స్పెల్లింగ్ బీ పోటీల్లో భారతీయుల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా ఓ ఇండియన్ ఆ టైటిల్ గెలిచాడు. ఫైనల్లో 11 అక్షరాలు ఉన్న పదాన్ని పలికిన దేవ్ షా విజేతగా నిలిచాడు.
CM KCR తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూపొందించిన టీఎస్ఐపాస్ చట్టం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనివల్ల పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరు సులభతరమ
IBPS RRB Recruitment 2023 కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XII లో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్-1, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్), ఐటీ ఆఫీసర్ స్కేల్-2, సీఏ ఆఫీసర్ స్కేల్-2, లా ఆఫీసర్ స్కేల్-2 తదితర పోస్ట
Minister Gangula తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దశాబ్ది కాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా ఎదిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.
MP Pritam Munde : మహిళలు ఎవరైనా ఇలాంటి ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే తెలిపారు. బ్రిజ్పై రెజ్లర్లు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ కామెంట్ చ�
CM KCR సమాజంలో అణగారిన వర్గాలతో పాటు అగ్రవర్ణాల పేదలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. దేవాలయాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న నిరుపేద బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యం పథకం ద్వారా తె�
తెలంగాణ (Telangana) సత్వర అభివృద్ధికి పరిపాలనా సంస్కరణలు (Administration reforms) గొప్ప చోదకశక్తిగా పనిచేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. పరిపాలనా వ్యవస్థ ప్రజలకు చేరువైందని, పర్యవేక్షణ సులభతరమైందని చెప్పారు.
CM KCR తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయ
CM KCR on Haritha Haram సమైక్య రాష్ట్రంలో జరిగిన పర్యావరణ విధ్వంసం నుంచి తెలంగాణ ప్రాంతం కోలుకునేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అడవుల పునరుద్ధరణ కోసం, రాష్ట్రవ
CM KCR ‘మానవీయ దృక్పథం లేని ప్రగతి నిరర్థకమని నేను నమ్ముతాను. పేదల కన్నీరు తుడవని, కడుపు నింపని పాలన.. పాలన అనిపించుకోదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధితో పాటు, ప్రజా సంక్షేమానికి కూడా సింహభాగం నిధులను ఖర
అత్యంత పిన్నవయస్సు గల తెలంగాణ (Telangana) స్వల్ప వ్యవధిలో వైద్యారోగ్య రంగాన్ని (Medical field) విస్తృత పరిచిందని, వైద్యసేవల ప్రమాణాలను పెంచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
Ponniyin Selavan-2 Movie on Ott ఎలాంటి చప్పుడు చేయకుండా గతవారం రెంటల్ పద్దతిలో ‘పొన్నియన్ సెల్వన్-2’ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాను చూడాలంటే రూ.399 చెల్లించాలని ప్రకటించింది. ఇక తెలుగులో పెద్దగా అంచనాల్లేకుండానే విడుదలైన �
CM KCR విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరం ఒక మినీయేచర్ ఆఫ్ ఇండియా అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్�
Cm KCR తెలంగాణ ప్రభుత్వం (Telangana Governament) ఏర్పడిన వెనువెంటనే చేపట్టిన బృహత్తరమైన పథకం మిషన్ కాకతీయ (Mission Kakatiya) అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 47 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించినట్లు చెప్ప�
CM KCR రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే దశాబ్దాల తరబడి ప్రజలను పీడిస్తున్న అనేక గడ్డు సమస్యలను ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించిందని సీఎం కేసీఆర్ అన్నారు. అస్తవ్యస్తంగా తయారైన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సం�
MLC Kavitha: తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్లో ఆమె తెలంగాణ తల్లి విగ్రహాన్ని పోస్టు చేశారు. తెలంగాణ టర్న్స్ 10 అన్న హ్యాష్ట్యాగ్ కూడా ఇచ్చారామె.
తెలంగాణలో (Telangana) పండుగ వలె సాగుబడి ఉన్నదని, భూమికి బరువయ్యేంత దిగుబడి వస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. వ్యవసాయరంగంలో (Agriculture) రాష్ట్రం అద్భుత పరివర్తనను సాధించిందని చెప్పారు.
CM KCR 60 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క ప్రభుత్వమూ విద్యుత్తు సమస్యను పరిష్కరించలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా (Telangana Decade celebrations) హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం
CM KCR ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించాలన్న స్వప్నం త్వరలోనే సాకారం కానుందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దశ
Cm KCR మిషన్ భగీరథ (Mission Bhagiratha) ద్వారా నూటికి నూరు శాతం గృహాలకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
Minister KTR: పోరాట యోధుడే పాలకుడై.. సాధించిన తెలంగాణను సగర్వంగా... దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ... దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది మన తెలంగాణ నేల... అని మంత్రి కేటీఆర్ ఇవాళ తన ట్విట్టర్లో వెల్లడించారు. ర�
CM KCR సంపద పెంచుదా, ప్రజలకు పంచుదాం.. అనే నినాదంతో సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమ�
Minister KTR స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు అండదండగా నిలబడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన �
Telangana State: పదేళ్లలోనే వందేళ్ల అభివృద్ధిని చూసింది తెలంగాణ. అసాధారణ రీతిలో ఈ యువ రాష్ట్రం దూసుకెళ్తోంది. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా అవతరించింది. సీఎం కేసీఆర్ విజన్ను .. దేశం అనుసరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆవిర్భావం నుంచే తెలంగాణ (Telangana) దోపిడీకి గురైందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. ఉద్యమం�
Sudan సుడాన్ (Sudan)పై పట్టుకోసం సాయుధ బలగాల మధ్య రెండు నెలలుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. దీంతో అక్కడ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆధిపత్య పోరు కారణంగా ఆకలికి తాళలేక రాజధాని ఖార్టూమ్లోని ఓ అనాథాశ�
Minister KTR కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్ల స్వల్ప కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుద్దిద్దుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచింద�
Brij Bhushan: అథ్లెట్ల శ్వాసను చెక్ చేయాలన్న ఉద్దేశంతో.. ఆ అథ్లెట్లను అనుచిత రీతిలో తడిమినట్లు బ్రిజ్పై ఆరోపణలు ఉన్నాయి. అథ్లెట్లను పరీక్షిస్తున్న సమయంలో సంబంధం లేని ప్రశ్నలు వేసినట్లు ఎఫ్ఐఆర్
CM KCR తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సచివాలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని గన్పార్క్ (Gun Park) దగ్గర తెలంగాణ అమరవీరులకు (Telangana Martyrs) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఘనంగా నివాళులర్పించారు.
Allu Aravind దక్షిణాది అగ్ర నిర్మాణ సంస్థలలో గీతా ఆర్ట్స్ ఒకటి. అల్లు అరవింద్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ఐదు దశాబ్ధాలుగా సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా కొనసాగుతుంది. కేవలం నిర్మాణ రంగంలో మాత్రమ
Nisha Upadhyay భోజ్పురి ప్రముఖ సింగర్ (Bhojpuri singer) నిషా ఉపాధ్యాయ (Nisha Upadhyay )పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బీహార్ ( Bihar) లోని పాట్నాలో నిర్వహించిన ఓ లైవ్ షో (Live Show) లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (Telangana Decade celebrations) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సిరిసిల్ల (Sircilla) జిల్లా కలెక్టరేట్లో మంత్రి కేటీఆర్ (Minister KTR) జాతీయ జెండా ఆవిష్కరించారు.
Sharad Pawar మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) తో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party) అధినేత శరద్ పవార్ (Sharad Pawar ) భేటీ అయ్యారు. వీరి భేటీ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Sagar K Chandra అదేంటో ఒక్కోసారి ఒక హీరోతో అనుకున్న కథ మరో హీరో దగ్గరికి వెళ్లి లాక్ అవుతుంది. రేపో మాపో అనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది అనుకున్న టైమ్ లో హీరోనే మారిపోతాడు. గురువారం ప్రకటించిన బెల్లంకొండ శ్రీనివాస్ కొ
Joe Biden అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కిందపడిపోయారు. కొలరాడోలో అమెరికా వైమానిక దళ అకాడమీ (US Air Force Academy)లో గురువారం గ్రాడ్యుయేషన్ వేడుకలు (Graduation Ceremony) జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బైడెన్ ఒక్కసారిగా కాలు స్లిప
తెలంగాణ (Telangana) కీర్తి అజరామరం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. దశాబ్ది ఉత్సవాలు (Telangana decade celebrations) జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Dulquer Salmaan-Rana Daggubati Movie ఎనిమిదేళ్ల కిందట వచ్చిన 'ఓకే బంగారం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు దుల్కర్. ఆ తర్వాత 'మహానటి'తో మన జనాలకు బాగా దగ్గరయ్యాడు. ఇక 'సీతారామం'తో తెలుగులో సొంతంగా మార్కెట్ క్రియేట్ చేసు
శంషాబాద్ ఎయిర్పోర్టు (Shamshabad airport) రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి డివైడర్ను (Divider) ఢీకొట్టి పల్టీలుకొట్టింది (Car accident). అయితే సమయానికి ఎయిర్ బెలూన్లు (
సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, యజ్ఞయాగాదులను చేపట్టిన నిజమైన ధార్మికుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని వేద పండితులు, అర్చకులు, ధార్మికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
స్వరాష్ట్రం అవతరించి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏట అడుగుపెడుతున్నది. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచి దశాబ్ది వేడుకలకు ముస్తాబైంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ దిక
Traffic Restrictions తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని (Hyderabad) సెక్రటేరియట్ (Secretariat) పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions
Telangana Decade Celebrations ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన వైద్యారోగ్య రంగం స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే దేశానికి ఆదర్శంగా ఎదిగింది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్య�
Telangana Decade Celebrations నాడు బీడు భూములు.. నేడు పచ్చని భూములు, నాడు కరెంటు కోతలు.. నేడు నిరంతర వెలుగులు, నాడు క్షామం.. నేడు క్షేమం. ఇదీ తెలంగాణ సాధించిన విజయం, తెలంగాణ రైతన్న గడించిన ఘనవిజయం. రెండు కోట్ల ఎకరాల మాగాణం అని గర
తెలంగాణ శాసన మండలిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ఘనంగా నిర్వహించారు. మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Telangana Decade Celebrations తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని శాపాలు.. విద్యుత్తు వ్యవస్థలు కుప్పకూలిపోతాయని జోస్యాలు.. ఆ శాపం పనిచేయలే, ఆ జోస్యం నిజం కాలే. తెలంగాణ వచ్చింది.. విద్యుత్తు వెలుగులు తెచ్చింది. కేవలం ఆరంటే ఆరు న
Telangana Decade Celebrations తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మానసపుత్రికగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకుంటున్నది. హరితహారం ద్వారా ఇప్పటి వరకు 273.33 కోట్ల మొక్కలను నాటారు.
స్వరాష్ట్రం దశాబ్దాల కల.. వందలాది మంది అమరవీరుల స్వప్నం.. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ.. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ అన్న నినాదంతో మొదలైన ఉద్యమం నిప్పు కణికలా రగిలింది.. ఉద్యమ నేత కేసీఆర్ ప్రజలను చైతన్యపరుస్తూ
Actor Mohan Babu ట్రోలింగ్ విషయం పక్కన పెట్టేస్తే.. టాలీవుడ్ సినిమా చరిత్రలో మోహన్ బాబుది ప్రత్యేక స్థానం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నటుడిగా, నిర్మాతగా వందల సినిమాలు చేశాడంటే మాములు విషయం �
Director Surender Reddy స్టైలిష్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ సురేందర్ రెడ్డి. ఆయన తొలి సినిమా 'అతనొక్కడే' నుంచి సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత ప్రతీ సినిమాకు కమర్షియల్ హంగులు బాగా దట్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అగ్రవర్ణాల దాష్టీకానికి అమాయక దళితులు బలవుతూనే ఉన్నారు. మంచి దుస్తులు ధరించినా, అందంగా తయారైనా, ఆర్థికంగా ఎదుగుతున్నా అగ్రవర్ణాల వారు కళ్లుకుట్టుకుంటున్నారు. తెగబడి దాడులు చే
తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కాగా ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా దంతాల�
మానకొండూర్ చెరువు శిఖం భూమిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అనుచరుడికి కన్నుపడింది. ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించాడు. దీనికి బండి సంజయ్ అండదం�
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మాటిండ్ల గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో భాగంగా మంత్రి హరీశ్రావు భోజనం చేస్తూ.. నాంపల్లి కిషన్ అనే వ్యక్తితో చిట్చాట్ చేశారు. ‘ఏం కిషనన్నా.. మేం మంచిగా
సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల కోసం ఈ నెల 13న సమావేశం నిర్వహించనున్నా రు. ప్రస్తుత గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ కాలపరిమితి ఇప్పటికే ముగిసింది. ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన వేళ.. స్వయం పాలనలో సంక్షేమం విరబూసిన సమయాన.. దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ పోరులో అమరులైన వారి త్యాగాలను స్మరించు�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఏరియా దవాఖాన అరుదైన అవార్డును సాధించింది. ఎకో ఫ్రెండ్లీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో, కాయకల్ప అవార్డులో మూడో స్థానంలో నిలిచిందని దవాఖాన సూపరింటె
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ ఈ నెల 9 నుంచి ప్రారంభం అవుతుందని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గొర్రెల పంపిణీ, దశాబ్ది ఉత్సవాలు, ఫిష్ ఫెస్టివల్పై సచివాలయంలో గురువారం మం�
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ర్టాన్ని.. ఎన్నో కుట్రలు, మరెన్నో కుతంత్రాలను చేదించి అత్యద్భుత తెలంగాణగా ఆవిష్కరించుకొన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర�
లోక్సభ స్థానాల పునర్విభజన విధానం లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంటు స్థానాల పెంపునకు జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకొంటే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలకు తీరన
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దశాబ్ద కాలంలోనే అన్ని రంగాల్లో అనితర అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయరంగం దశ దిశను మార్చి, తెలంగా�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వెబ్సైట్ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభించారు. త�
బీజేపీ ప్రభుత్వ హయాంలో వేధింపుల పర్వం న్యాయ కోవిదులను చేరింది. భారత న్యాయవ్యవస్థను కాపాడే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు కూడా కమలదళం నుంచి ట్రోలింగ్స్ తప్పడం లేద�
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం కారణంగా ఉత్తరాదితో పోలిస్తే దక్షి�
అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ మూలాలు ఉన్న కుర్రాడు ప్రతిష్ఠాత్మకమైన ‘అమెరికా ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్-2023’కు ఎంపికయ్యాడు. వర్జీనియాలోని ఫెయిర్ఫాక్స్లో హైస్కూల్ సీనియర్స్ గ్రాడ్యుయేషన్ చదువ
రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి బలహీనపడి నైరుతి దిశ నుంచి తెలంగాణ వైపునకు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట�
న్యాయం కోసం అయిదు నెలలుగా రెజ్లర్లు చేస్తున్న పోరాటంపై కేంద్రం వ్యవహార శైలి కమలం పార్టీలో కలవరానికి, కుస్తీకి కారణమైంది. రెజ్లర్లు చేస్తున్న పోరాటం న్యాయమైనదేనని, కేంద్రం త్వరితగతిన ఈ విషయంలో చర్యలు తీ�
ఆంధ్రప్రదేశ్లోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఏపీ బీఆర్ఎస్లో చేరారు. గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులోని బీఆర్ఎస్ కార్యాలయంలో వారికి ఏపీ నాయకుడు మెండా కిరణ్ కండువా కప్పి పార్ట�
మండు వేసవిలో చెరువుల మత్తళ్లు.. ఇది కదా తెలంగాణ అభివృద్ధి అంటే. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు.. ఇది కదా తెలంగాణ అభివృద్ధి అంటే. 9 ఏండ్లలోనే తెలంగాణ జలమాగాణం అయ్యింది. కారణం.. సీఎం కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి.
అది బీజేపీ పాలిత రాష్ట్రం.. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి ఆ రాష్ట్రానికి చెందినవారే.. అంతేకాదు సాక్షాత్తూ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద చేపట్టిన రోడ్డు నిర్మాణం.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడ�
లింగనిర్ధారణ పరీక్షలు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్( తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్రావు కోరారు. ఇటీవల వరంగల్ జిల్లా సంఘటనపై స్పందిస్తూ అసోసియేషన�
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో లోపం బయటపడింది. వ్యక్తిగత, గ్రూప్ చాట్లో షేర్ అవుతున్న ఒక లింక్ను క్లిక్ చేస్తే వాట్సాప్ యాప్ క్రాష్ అవుతున్నట్టు ఓ వ్యక్తి గుర్తించి ట్వీట్ చేశాడు. వాట్సాప�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి కేసులో అప్రూవర్గా మారడానికి ఢిల్లీ కోర్టు గురువారం అంగీకరించింది. అరబిందో గ్రూప్నకు చెందిన శరత్ చంద్రారెడ్డిపై ఈడీ ఇటీవల చార్జిషీట్ ద�
ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిబాఫూలే వారసుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఎంబీసీ కో కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో కొనియాడారు. కేసీఆర్ నేతృత్వంలోని �
పాక్స్థాన్ చెరలో ఉన్న 200 మంది భారత జాలర్లకు విముక్తి లభించనున్నది. కరాచీ జిల్లాలోని మాలిర్లో ఉన్న జిల్లా కారాగారంలో మగ్గుతున్న వీరిని గురువారం పాక్ విడుదల చేయనున్నది. వాఘా సరిహద్దు వద్ద పాక్ అధికార�
భారత వాయుసేనకు చెందిన కిరణ్ అనే శిక్షణ విమానం గురువారం ఉదయం కర్ణాటకలోని చామరాజనగర్కూలిన ఐఏఎఫ్ శిక్షణ విమానం జిల్లాలోని భోగాపుర సమీపంలోని ఖాళీ స్థలంలో కుప్పకూలింది. విమానం అదుపు తప్పినట్టు గుర్తించ�
ఉత్తరాఖండ్లో భారీగా కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు కొట్టుకుపోయి 300 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. లిపులేఖ్-తవఘాట్ రోడ్పై లఖ్నాపూర్ సమీపంలో భారీ కొండచరియలు విరిగి పడటంతో 100 మీటర్ల మేర రోడ్డు కొట్ట�
బీఆర్ఎస్ నుంచి మూడోసారి సీఎం అభ్యర్థి ముమ్మాటికీ కేసీఆరేనని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థి ఎవరో చెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార�
మహిళలకు కుటుంబ నియంత్రణ చికిత్స చేయాల్సి ఉన్నప్పటికి దాన్ని పట్టించుకోని ఓ డాక్టర్ మద్యం మత్తులో ఆపరేషన్ థియేటర్లో పడి ఉన్న ఘటన కర్ణాటకలోని చిక్మగళూరులో గురువారం జరిగింది. దీంతో రోగుల బంధువులు డాక
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నది. కానీ, కాంగ్రెస్, బీజేపీల కండ్లుమండుతున్నయ్. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వా
రాష్ట్ర పదో అవతరణ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకొనేందుకు గ్రేటర్ ముస్తాబైంది. నేటి నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
బతుకు అంటేనే దుర్భరం అన్న రోజుల నుంచి సంక్షేమం అంటే ఇదే అన్న స్థితికి చేరింది తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం రూపకల్పనలో వినూత్నమైనది, అమలులో విప్లవాత్మకమైనది. ప్రతీది పేదల అభ్యున్నతికి త
గ్రేటర్ హైదరాబాద్లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించి, వారిలో జీవన ప్రమాణాలను పెంపొందించడంలో జీహెచ్ఎంసీ ఉత్తమ పనితీరును ప్రదర్శించింది. వీధి వ్యాపారులకు రుణాల అందజేతలో ప్రతి విడతల్లో మెరుగైన ప�
పీజీ ఈసెట్ పరీక్షలు గురువారం సజావుగా ముగిశాయి. రాష్ట్రంలోని ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంటెక్ ఆర్కిటెక్చర్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి మే 29 నుంచి గురువారం వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 16,563 దరఖాస్తు�
తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన నాడు తమ పునాది నీళ్లు, నిధులు, నియామకాలని.. 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో వాటిని సాకారం చేసుకొన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉద్యమ ట్యాగ్లైన్లలో తెలంగాణ �
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో బ్రాహ్మణ సదన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణులకు వరాల జల్లు ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్లా �
తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖ అద్వితీయమైన విజయాలను నమోదు చేసింది. తొమ్మిదేండ్లలోనే 102లక్షల చదరపు అడుగుల మేర భవనాలు, 8,578 కిలోమీటర్లమేర రోడ్లు, 382 వంతెనలను నిర్మించి తనకు మరే రాష్ట్రమూ సాటిరాదని నిరూపించింది.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీ శాట్ మరో ముందడుగు వేసింది. తన సేవలను విశ్వవిద్యాలయాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పటికే పాఠశాల, కళాశాల, సాంకేతిక, వృత్తి నైపుణ్య విద్యకు సంబంధించిన పాఠ
దేశానికి రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. దేశానికి కావలసింది ఫ్రంట్లు.. టెంట్లు కాదని, ఒకరిని ఓడించటం.. మరొకరిని గద్దెమీద కూర్చొబెట్టం బీఆర్ఎస్ సిద్ధాం తం క
రాజ్యాంగం, సమాఖ్యవాదానికి విరుద్ధంగా కేంద్రం ఢిల్లీ పాలనాధికారాలపై తనదే పెత్తనమని ఆర్డినెన్స్ను తీసుకొచ్చిందని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ విమర్శించారు. ఢిల్లీ సీఎం, అరవింద్ కేజ్రీవాల్,
వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు. అయితే అదును చ
రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పులిమామిడి నారాయణకు శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి మల్లారెడ్డి. చిత్రంలో బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, బీఆర్ఎస్ ర
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు ముస్తాబయ్యాయి. వేడుకల సందర్భంగా జాతీయ జెండాల ఆవిష్కరణల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల�