Supreme Court వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికలు సమర్పించాలని సుప్రీంకోర్టు బుధవారం కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB)లతో పాట
Khwaja Asif పాకిస్థాన్ (Pakistan) ప్రధాని (Prime Minister) షెహబాజ్ షరీఫ్ (Shahabaz Sharif) ఒకవైపు అమెరికా పర్యటన (US tour) కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్�
Hritik Roshan బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం క్రిష్ 4. ఈ సినిమాతోనే హృతిక్ రోషన్ మెగాఫోన్ పడుతున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ హీరో చిత్రం క్రిష్ ఎంత పెద్ద హి�
దుర్గామాత మండపాల ఏర్పాటు కోసం నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సీఐ మన్మధ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. http://policeportal.tspolice.gov.in/index.htm కు లాగిన్ అయి వివరాలను నమోదు చేసుకుని పోలీసులకు సహకరించాల�
Mettukumar Yadav మహిళలు, శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వస్థ నారి, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న ఆరోగ్య మహిళ శక్తి వంతమైన కుటుంబ �
Suryakumar Yadav : ఒకవేళ ఇండియా ఆసియాకప్ ఫైనల్లో గెలిస్తే, అప్పుడు ట్రోఫీ ప్రజెంటేషన్ సమయంలో పీసీబీ చీఫ్ మోషిన్ నఖ్వీ ఉంటే, ఆ ట్రోఫీని తాము అందుకోబోమని భారత కెప్టెన్ సూర్యకుమార్ అల్టిమేటం జారీ చేసినట్�
విశ్వకర్మలు అద్భుత మైన నైపుణ్యం కలవారని, తమలోని అద్భుతమైన కలను ఎన్నో శతాబ్దాల కిందటే ప్రపంచానికి చాటి చెప్పారని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గాజుల రామచందర్
TG Weather తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
Soothravakyam మలయాళం నుంచి వచ్చిన 'సూత్రవాక్యం' చిత్రం ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోల్, శ్రీకాంత్ కాండ్రేగుల వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు.
చిన్నారుల మానసిక, శారీరక వికాసానికి, సంపూర్ణ ఆరోగ్యానికి అంగన్వాడీ కేంద్రాలు బలమైన పునాదులుగా నిలుస్తున్నాయని ఖమ్మం రూరల్ సీడీపీఓ సీహెచ్ కమలప్రియ అన్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల భాగ్యనగర్ తండాకి చెందిన రైల్వే సబ్ కాంట్రాక్టర్ గుగులోత్ వెంకట్రావు (51) గుండెపోటుతో మరణించారు. వైరా నియోజకవర్గ తాజా, మాజీ ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్ న
Handshake Row: బీసీసీఐకి అనుకూలంగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహరించినట్లు పాకిస్థాన్ క్రికెట్ ఆరోపించింది. పైక్రాఫ్ట్ను తొలగించాలని కోరుతూ రెండో లేఖను ఐసీసీకి రాసింది పీసీబీ.
Italy PM భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఇటలీ ప్రధాని (Italy prime minister) జార్జియా మెలోనీ (Georgia Melony) ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకా�
Exports అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన టారిఫ్లు భారత ఎగుమతుల (Exports to US) పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల ధరలు అక్కడ భారీగా పెరిగ�
Group 1 గ్రూప్ 1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. గ్రూప్ పరీక్షల్లో జరిగిన అవకతవకల పట్ల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది.
Lakshmi Parvathi భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్య నాయుడు తిరుగుతున్నారని విమర్శించారు.
Bike Stunt ప్రస్తుత సమాజంలో రీల్స్ ట్రెండ్ (Shoot Reel) నడుస్తోంది. ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్ ఫోన్లు ఉండటంతో.. రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలని చూస్తున్నారు.
చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చేపల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా
Homebound Movie బాలీవుడ్ నటులు ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జేత్వా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హోమ్బౌండ్’(Homebound). ఈ సినిమాకు నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించగా.. కరణ్ జోహార్ నిర్మించాడు.
Road Accident నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగెం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందారు.
Weapons seized ఓ వృద్ధుడి (Old man) ఇంట్లో భారీగా ఆయుధాలు (Weapons), మందుగుండు సామగ్రి బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అది ఇల్లేనా లేదంటే ఆయుధాల గోడౌనా..? అని ఆశ్చర్యపోయేలా అక్కడ పెద్దమొత్తంలో మారణాయుధాలు దొరికాయి.
Sinners OTT హాలీవుడ్ బ్లాక్ బస్టర్ హారర్ చిత్రం 'సిన్నర్స్' ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో ఈ చిత్రం సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది.
Mirai యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేస్తూ, 100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. విడుదలైన 5 రోజులలోపే ఈ రికార్డును అందుకోవడం చిత్ర పరిశ్రమను ఆశ్చర్యానికి గ�
Rupee value అమెరికన్ డాలర్ (US dallor) తో పోలిస్తే ఇండియన్ రూపీ (Indian rupee) బుధవారం నాటి ట్రేడింగ్లో భారీగా లాభపడింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానుండటంతో మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. �
Georgia అర్మేనియా (Armenia)-జార్జియా (Georgia) సరిహద్దుల్లో భారతీయ పర్యాటకులకు (Indian Tourist) ఘోర అవమానం జరిగింది. దేశంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన 56 మంది భారతీయులతో కూడిన బృందం పట్ల జార్జియన్ అధికారులు అత్యంత అమానుషంగా ప�
Superstar Rajinikanth అగ్ర కథానాయకుడు రజనీకాంత్ తన తదుపరి చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. నటుడు, నిర్మాత కమల్ హాసన్ బ్యానర్లోనే తన తదుపరి సినిమా ఉంటుందని రజనీకాంత్ తెలిపారు.
Ilayaraja అగ్రనటుడు అజిత్ కుమార్ నటించిన సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) తాజాగా నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించబడింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కోర్టులో వేసిన కాపీరైట్ కేసు నేపథ్యంలో, మద్రాసు హైకోర్టు ఆదేశ
PM Modi నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 75వ పుట్టినరోజు (Birthday). ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రధానికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు.
Hardeep Singh Puri ఇరవై శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (Ethanol-blended petrol - (E20)) సురక్షితం కాదని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. బయో ఇంధనాలవల్ల ఆటోమొబైల్ ఇంజిన్లు దెబ్బతింటాయని పలువురు ప్రచారం చేస్తున్నా
Caps Gold హైదరాబాద్ నగరంలోని క్యాప్స్ గోల్డ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్లోని ప్రధాన కార్యాలయంతో పాటు వరంగల్, విజయవాడలో మొత్తం 15 చోట్ల ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతు
PM Modi నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి (sand artist) సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) సైతం ప్రధానికి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు.
Modi Birthday Campaign నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే.
KTR తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్�
Band Melam టాలీవుడ్లో 2025లో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకున్న హిట్ చిత్రం ‘కోర్ట్.. స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ద్వారా పరిచయమైన యువ జంట శ్రీదేవి - రోషన్, మరోసారి కలిసి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయడానికి సిద్ధమయ్య�
India-Pak తాను మధ్యవర్తిత్వం వహించి భారత్-పాకిస్థాన్ (India-Pak) మధ్య యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గత కొంత కాలంగా ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
Baby moon సాధారణంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. కానీ సూర్యుడి చుట్టూ తిరిగే ఓ బుల్లి చంద్రుడిని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఈ చిన్ని చందమామ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నా భూమికి దగ్గరగా ఉందని తెలిప�
Acteress Maheswari టాలీవుడ్ సీనియర్ నటి మహేశ్వరి ప్రముఖ నటుడు అజిత్ కుమార్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యులో భాగంగా మహేశ్వరి మాట్లాడుతూ.. అజిత్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన అంటే తనకు �
PM Modi ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Naredra Modi) 75వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ఉపరాష్ట్రపతి (Vice president of India) సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Heavy Rains ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తిన విషయం తెలిసిందే. రాజధాని డెహ్రాడూన్ దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి క్లౌడ్ బరస్ట్ సంభవించింది.
Thiru Veer New Movie సిన్(Sin), మసూద(Masooda), పరేషాన్(Pareshan) వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ యువ నటుడు తెలంగాణ పోరడు తిరువీర్(ThiruVeer) మరో కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడ�
Narendra Modi భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని భారీ బహుభాషా బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ‘మా వందే’ అనే టైటిల్ ఖ
Nagarjuna అక్కినేని నాగార్జున కెరీర్లో 100వ చిత్రం తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో ఖరారు అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఒక్క సినిమా చేసిన కార్తీక్ తన ప్రతిభను నిరూపించుకోవడంతో ఈ నమ్మకంతోనే నాగ్ ఛాన్
AP News జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్ష్యాలను నిర్దేశించారు. వినూత్న ఆలోచనలు, కార్యాచరణతో వాటిని సాకారం చేయాలని సూచించారు.
Indian Consulate ఖలిస్తానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత్-కెనడా (India-Canada) మధ్య దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమైన వేళ తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు.
TTD తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం స్థానంలో లక్కీ డిప్ విధ�
Mahalakshmi Rajayogam వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలిక, వాటి సంయోగం జీవితంలో శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయని భావిస్తారు. ముఖ్యంగా ఉపవాసాలు, పండుగల సమయంలో ప్రత్యేక యోగం కారణంగా మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ ఏడాది నవరాత్రి �
Mirai టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ “మిరాయ్” సినిమాతో విలన్గా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా బాక్సాఫీస్
ADE Ambedkar ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు.
IT Raids రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐటీ అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి.. ప్రముఖ బంగారం షాపు యజమానుల నివాసాల్లో విస్తృతంగా తనిఖీలు ని�
NTR సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల "వార్ 2"తో వెండితెరపై సందడి చేసిన ఎన్టీఆర్, ఆ సినిమా ఆశించిన
Mahesh Babu కేవలం రూ.2.4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్బస్టర్గా నిలిచింది. మూవీ రిలీజ్ అయిన 10 రోజుల్లోనే రూ.32 కోట్లకు పైగా వసూలు చేస్తూ చిన్న సినిమాలకు కొ�
IND Vs WI వచ్చే నెలలో భారత్తో జరిగే రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యుల జట్టును వెస్టిండిస్ ప్రకటించింది. ఈ సిరీస్లో మాజీ కెప్టెన్ క్రెయిగ్ బ్రైత్వైట్కు అవకాశం లభించలేదు. టాగెనరైన్ చంద
Bigg Boss 9 బిగ్ బాస్ సీజన్ 9లో రెండో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ హౌజ్ హీటెక్కింది. నామినేషన్స్ కొన్ని సందర్భాల్లో ఫన్నీగా, మరికొన్ని సందర్భాల్లో ఆవేశంగా సాగింది. అయితే కంటెస్టెంట్లు ఎక్కువమంద�
Maganti Gopinath మాగంటి గోపీనాథ్..1983 సంవత్సరంలో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి 42 ఏండ్ల రాజకీయాల్లో విలక్షణమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. వరుసగా మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మాగంటి గోపీనా�
కుటుంబం ఆర్థికంగా బాగుండాలంటే దంపతులిద్దరూ ఒక్క మాటపై ఉండాలి. డబ్బు విషయంలో ఇద్దరి మనసులో పొదుపు చేయాలని ఉంటే, కచ్చితంగా ఆ కుటుంబానికి ఆర్థిక సమస్యలు రావు. అయితే ప్రణాళికలు ఎలా వేసుకోవాలో చాలామందికి తెల
Horoscope బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికల
రైతు భరోసా, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, పంట రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలతో రైతులకు భద్రత, నమ్మకం కల్పించామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
యూరియా కోసం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య-ఫాతిమామేరి దంపతులు మంగళవారం రైతులతో కలిసి జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని సొసైటీ వద్ద క్యూలో నిల్చున్నారు.
అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదుచేస్తామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో అటవీశాఖ అధికారుల సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల యూరియా టోకెన్ల కోసం పలు చోట్ల అన్నదాతలను పోలీస్ స్టేషన్లకు తరలించి ఠాణా బయట ఎండలో నిలబెట్టి టోకెన్లు పంపిణీ చేయగా పలు విమర్శలకు తావ�
Indira Ekadashi సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉన్నది. ఈ రోజున ఉపవాసం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుందని.. మంచి ఫలితాలుంటాయని పండితులు పేర్కొంటున్నారు. ఉపవాసం ఉండి శ్రీమహా విష్ణువును ప్రస�
పాలు, ఇతర ఆహార ఉత్పత్తుల కొత్త ధరలను మదర్ డెయిరీ ప్రకటించింది. జీఎస్టీ సంసరణలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. ఈ కొత్త ధరలు ఈనెల 22నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
అధికారం ఉన్నంత మాత్రాన కొండలను, రాళ్లను పేల్చడానికి పేలుళ్లకు సిటీ పోలీస్ కమిషనర్ ఎలా అనుమతి ఇస్తారని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఏ విధంగా ఎన్వోసీ జారీ చేస్తారో చెప్పాలని గత విచారణలో కోరితే ఎందు�
ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య (ఏ4)దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ కేసులో మత్తయ్యను విచారించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది మంగళవారం
ఏపీ శాసనమండలి చైర్మన్కు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాను ఆమోదించేలా ఉత్తర్వులు జారీచేయాలనే కేసులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఖర్చుల న
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీపై ఎటువంట�
‘దసరా’ వంటి మాస్ బ్లాక్బస్టర్ను అందించిన నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న ‘ది పారడైజ్' చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ హైదరాబాద్ పీరియాడిక్ మూవీ �
గ్రూప్-1 అభ్యర్థులకు బాసటగా నిలిచిన విద్యార్థి నేతలు, నిరుద్యోగ విద్యార్థులపై పోలీసులు జులం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధం విధించారు.
‘మహాత్మా ఫూలే, నారాయణగురు, పెరియార్ వంటి మహనీయుల కృషి వల్లే నేడు సామాన్యులకు గుర్తింపు వచ్చింది. వారి స్ఫూర్తితోనే నేడు రిజర్వేషన్ల ప్రక్రియ అమలవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మైక్రో బ్రూవరీల (సూక్ష్మ బీర్ల తయారీయూనిట్) ఏర్పాటుకు ఎక్సైజ్శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) డిమాండ్ చేసింది.
హైదరాబాద్ నగరం మెడికల్ హబ్గా మారిందని, ఆఫ్రికన్ దేశాల నుంచి నగరానికి వైద్యంకోసం వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మ�
‘స్థానికత’ జీవో కారణంగా మెడికల్ అడ్మిషన్లకు దూరం అవుతున్న తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎ న్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ఓట్ చోరీకి పాల్పడ్డారని, బీజేపీకి ఓట్లు వేయించారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
మహిళా సాధికారత అసాధ్యం అనుకున్న రోజులు పోయి.. సుసాధ్యం చేసే దిశగా మార్పు మొదలైంది. అమ్మాయిలూ బాగా చదువుకుని ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తున్నారు. అయినా ఎక్కడో కొంత వెలితి కనిపిస్తున్నది. సరైన అవకాశాలు �
ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్' చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. తన సినిమాల్లో కథానాయకుల్ని అత్యంత శక్తివంతంగా ఆవిష్కరిస్తూ రోమా�
జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. సదన్హాసన్, విక్రమ్జిత్, నరేష్రాజు, వినయ్బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం టీజర్ను రిలీజ్ చేశా�
ప్రీప్రొడక్షన్ అంతా పూర్తి చేసి, బౌండ్ స్క్రిప్ట్ని సిద్ధం చేసి, హీరో లేని సన్నివేశాలన్నింటి కోసం ఓ షెడ్యూల్ రాసేసి.. ముందు దాన్ని కంప్లీట్ చేసి, అప్పుడు తీరిగ్గా హీరోని పిలిస్తే.. తేలిగ్గా షూటింగ్ �
సూపర్రాజా స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు’. ప్రపంచ సినీచరిత్రలో ఒకే షాట్లో సినిమా మొత్తాన్నీ తెరకెక్కించి రికార్డు సృష్టించినట్టు దర్శక, నిర్మాత సూపర్�
‘ఇందులో నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అందుకే ఆ పాత్ర గురించి ఎక్కడా రివీల్ చేయకుండా సర్ప్రైజ్లా ఉంచాం. దాదాపు ఏడు గంటలు టెస్ట్ షూట్ చేసి, నా పాత్రని ఫైనలైజ్ చేశారు.
‘ ఈ కథకు ‘బ్యూటీ’ అనేది సరైన టైటిల్. ఎందుకంటే ఈ కథలోనే బ్యూటీ ఉంది. జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం రాసిన కథని దర్శకుడు వర్ధన్ అందంగా మలిచాడు. ఎంటైర్టెన్మెంట్, ఎమోషన్స్ కలగలుపు ఈ సినిమా. సినిమాటిక్ లిబర్టీ �
భారత స్టార్ బ్యాటర్ విరాట్కోహ్లి బయోపిక్ తెరకెక్కించడానికి బాలీవుడ్లో పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. కోహ్లి సమ్మతిస్తే ఆయన జీవితకథను వెండితెర మీదకు తీసుకొచ్చేందుకు సిద్ధమని అగ్ర దర్శ�
రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని వట్టినాగులపల్లిలో ఏడాదిన్నర క్రితం వివాదాస్పద లేఅవుట్లో కరెంటు మీటర్లు ఇచ్చే దందా కొనసాగింది. ‘బిగ్ బ్రదర్' ఒకరు బినామీ పేర్లపై అందులోని ప్లాట్లను కొనుగో లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు మరో కాంగ్రెస్ నేత తెర మీదికి వచ్చారు. బీఆర్ఎస్ గుర్తు మీద ఎమ్మెల్మేగా గెలిచి పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ జూబ్లీహిల్స్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టినట్ట
‘జీవో-317ను సమీక్షిస్తాం. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాం’ ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టో గ్యారెంటీ. ఈ గ్యారెంటీ అమలులో భాగంగా మంత్రులతో సబ్ కమిటీ వేసింది.
గ్రామ పంచాయతీల్లో పెండిం గ్ బిల్లులను వారం రోజుల్లో (బతుకమ్మ పండుగలోపే) క్లియర్ చేయాలని తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పంచాయతీ కార్యదర�
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. రూ.1,400 కోట్ల బకాయిల చెల్లింపులో సర్కారు జాప్యం చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానల అసోసియేషన
Jubleehills By Poll జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దరిమిలా కాంగ్రెస్లో మళ్లీ ముసలం మొదలైంది. ‘నేనే పోటీదారు’ అంటూ నిన్నటిదాకా మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ఆయన వర్గం సీఎం వర్గానికి కొరకరాని కొయ్యలా ఉండేది. ఎలాగోలా తంటాల�
అవినీతి నిరోధక శాఖ మరో అవినీతి అధికారిని పట్టుకున్నది. విద్యుత్తు శాఖలో విధులు నిర్వర్తిస్తూ అక్రమ సంపాదనలో రూ.వందల కోట్లకు పడగలెత్తిన ఇబ్రహీంబాగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ) ఇరుగు అంబేద్క�
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్లు ఆకస్మిక గుండెపోటుకు గురవుతున్నారు. రెండ్రోజుల వ్యవధిలోనే ఇద్దరు కండక్టర్లు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఒకరేమో విమోచనం అంటారు... మరొకరు కాదు కాదు విలీనం అంటారు... ఇంకొందరు విద్రోహమని అంటారు. ఇక తాజాగా స్వరాష్ట్రంగా అవతరించిన తర్వాత సైతం ఇందులో ఏదో తేల్చాల్సిన సొంత ప్రభుత్వాలు కూడా జాతీయ సమైక్యత అని ఒకరంటే... లే
ధూమపానం టైప్-2 డయాబెటిస్కు కారణం కావొచ్చని కొత్త అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం పొగ తాగడం టైప్-2 డయాబెటిస్లోని నాలుగు ఉప రకాల అభివృద్ధిని పెంపొందిస్తుంది.
ఉత్తరాఖండ్ శీతాకాల రాజధాని డెహ్రాడూన్, పరిసర జిల్లాల్లో సోమవారం మేఘ విస్ఫోటం కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తి 15 మంది మరణించగా మరో 16 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం సంభవించి�
ఆలయాలకు భక్తులు ఇచ్చే విరాళాలు కల్యాణ మండపాలు నిర్మించడానికి కాదని పేర్కొన్న సుప్రీం కోర్టు.. దేవాలయ నిధులు ప్రజల నిధులుగానో, ప్రభుత్వ నిధులగానో పరిగణించకూడదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానిక
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై అస్సాం సివిల్ సర్వీసెస్ అధికారిణి నుపుర్ బోరాను సోమవారం అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సీఎం ప్రత్యేక నిఘా విభాగ అధికారులు గువాహటిలోని ఆమె ఇంట
ఖతార్లో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఐక్యంగా స్పందించిన అరబ్, ఇస్లామిక్ దేశాలకు చెందిన పలువురు నాయకులు సోమవారం దోహాలో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడంపై తీసుకోవలసిన చర�
Hyderabad హైదరాబాద్లో సామాన్యప్రజలకు రక్షణ లేకుండా పోయిందా..? ప్రస్తుత సంఘటనలు చూస్తుంటే భాగ్యనగరం మరో బీహార్గా మారబోతుందా..? అంటే నగరవాసులు అవుననే సమాధానమిస్తు న్నారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆగస్టులో ఇతర రాష్ర్టాలకు చెందిన 61మందిని అరెస్ట్ చేశారని, పలు సైబర్ కేసులకు సంబంధించిన బాధితులకు రూ.1,01,39,338లు రిఫండ్ చేసినట్లు హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ సీపీ విశ్�
రోడ్డు ప్రమాదం యువ డాక్టర్ను చిదిమేసింది. మరో ఏడాదిన్నరలో వైద్య విద్య పూర్తి చేసి, వైద్య వృత్తిలోకి రానున్న యువతిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఆమెతో పాటు మరొకరు దుర్మరణం పాలయ్యారు.
సైఫాబాద్ పరిధిలో జరిగిన భారీ దోపిడీని సెంట్రల్జోన్, సీసీఎస్ పోలీసులు ఛేదించారు. ముంబైకి చెందిన దొంగల ముఠా సైఫాబాద్ పరిధిలోని జువెల్లరీ దుకాణంలో దోపిడీకి పాల్పడింది. రూ.కోటిన్నర విలువైన బంగారం, డైమ�
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా వైభవంగా నిర్వహించింది. పండుగ పూట అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకునేందుకు బతుకమ్మ చీరలు పంపిణీ చే
ప్రజల ప్రశ్నలను ఇవిగో సవాళ్లు అని మీడియా చూపిస్తున్నది. దాన్ని ప్రభుత్వం స్వీకరించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. అంతేకాదు అట్లా చూపించినవారిని, రాసిన వారిని ఓ కంట షాడో రూపంలో కనిపెట్టి కక్ష సాధింప
ఉమ్మడి జిల్లా రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది.యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీ గోదాముల వద్ద వేకువజాము నుంచే బారులు తీరుతున్నారు. బస్తా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్�
యూరియా కోసం రైతాంగం కన్నెర్ర చేసింది. సరిపడా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల రాస్తారోకోలు.. ధర్నాలు చేపట్టింది. ఎరువుల కోసం నెల రోజులుగా గోస పడుతున్నా ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదంటూ నిరసనలతో హో�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. యూరియా కోసం రైతులు పొద్దంతా నరకయాతన పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే సొసైటీ లు, రైతువేదికలు, ఫర్టిలైజర్ షాపుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఆకలి దప�
పిల్లలు అబద్ధాలు చెప్తున్నారని ఇట్టే తెలిసిపోతుంది. అప్పుడప్పుడు చెబితే ఫర్వాలేదు. కానీ, అన్నిటికీ అబద్ధం చెబుతుంటే మాత్రం.. తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఆదిలోనే వాటికి అడ్డుకట్ట వేయాలి.
అమ్మపాలు అమృతం కన్నా గొప్పవి. పసిపాపలకు అమ్మ ప్రేమగా పట్టే పాలు.. వారి ఆకలి తీర్చడమే కాదు, ఆయువునూ పోస్తాయి. అయితే, రకరకాల కారణాల వల్ల చాలామంది శిశువులు తల్లిపాలకు దూరమవుతుంటారు.
కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అన్ని రంగాలపై కాంగ్రెస్ అసమర్థ విధానాల ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ�
ములుగు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మైదం మహేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం మహేశ్ కుటుంబ
నిద్రపోతున్న భర్తపై వేడి నూనె పోయడంతో తీవ్రంగా గాయపడ్డ అతడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్నది. గద్వాల సీఐ శ్రీను కథ నం ప్రకారం.. మల్దకల్ మండలం మల్లెందొడ్డికి చెంద
లివర్ మార్పిడి చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ములుగు జిల్లా తాడ్వాయి మాజీ జడ్పీటీసీ భర్త పులుసం పురుషోత్తంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.5 లక్షలు సాయం అందించారు.
ట్రిపుల్ ఆర్పై రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ వైపు నిత్యం ఢిల్లీ వెళ్తూ ట్రిపుల్ ఆరు పనులు వేగవంతం చేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్�
కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఓ మహిళా ఓటరు డిమాం డ్ చేసింది. ‘నా అమూల్యమైన ఓటుతో గెలిచావు.. కాంగ్రెస్ పార్టీలో చేరినావు.. ఇప్పుడేమో రైతులను అరిగోస పెడుతున్నవు.. వెంటనే ఎమ్మెల్యే పదవి ను�
ఎమ్మెల్యేలు పార్టీ మారిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, అక్కడ కాంగ్రెస్ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ నైజం మోసం అని, అబద్ధాల పునాదుల మీదనే �
భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే తన యావదాస్తిని అమ్మి అయినా సరే అక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా అన్ని పనులూ వదులుకొని గెలిపించుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియ�
జిల్లాలో గడ్డం ఫ్యామిలీ-పీఎస్సార్ మధ్య వర్గపోరు ముదిరిపాకాన పడుతున్నది. అనేక పరిణామాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామి మంత్రిగా బాధ్యతలు చేపట్టగా, ఆ సమయంలో ఎమ్మెల్యే పీఎస్సార్ చే
కాంగ్రెస్కు ఆ పార్టీ నాయకులు షాకిస్తున్నారు. పవర్లో ఏ పార్టీ ఉన్న అందులోకి ఇతర పార్టీల నుంచి చేరికలు సహజం. కానీ, జిల్లాలో మాత్రం అధికార పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతుండడం గమనార్హం.
నారాయణపేట జిల్లా కేంద్రంలో యూరియా పంపిణీ సరిగా లేకపోవడంతో విసుగు చెందిన రైతులు మంగళవారం పేట బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం కాసేపటి తర్వాత అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని పెద్దఎత్తున రైతులు రాస్త
భాగ్యనగరంలో గతంలో ఎన్నడూ లేనంతగా నిష్పలమవుతున్న డిజాస్టర్ మేనేజ్మెంట్.. ప్రకృతి ప్రకోపించినా డిజాస్టర్ మేనేజ్మెంట్తో నగరవాసులను పరిరక్షించాల్సిన ఆ విభాగం ప్రస్తుతం గాలింపు చర్యలకే పరిమితమవడం �
యాచకురాలిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘట న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రోడ్డులో గల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటుచేసుకున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు మరో ముప్పు ముంచుకొస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఇప్పటికే ప్రభుత్వానికి నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం తేల్చి చెప్పగా మంగళవ
సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అహింసా మార్గంలో ఎందరో వీరులు పోరాటాలు చేసి, ప్రాణాలు ధారపోసి 1947లో భారతావనికి స్వాతంత్య్రా న్ని సాధించి పెట్టారు. కానీ ఆ భాగ్యం దక్షిణాదిన ఉన్న నిజాం రాజ్యంల�
రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ను నెలకొల్పాన్న ప్రభుత్వ నిర్ణయం వెనుక.. వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు పెట్టే కుట్ర దాగి ఉన్నదని విద్యుత్తురంగ నిపుణులు అనుమానిస్తున్నారు. వ్యవసాయ �
420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. ముఖ్యంగా అన్నదాతలు సీఎం రేవంత్రెడ్డిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ అమలు కాకపోవడంతో
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని, అర్హులైన తమకు అన్యాయం చేశారంటూ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామస్థులు మంగళవారం ఆందోళనకు దిగారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు మంజూ రు కాగా అధికారులు, బ్రోకర్లు కు మ్మక్కై సదరు లబ్ధిదారుడి బిల్లు కా జేశారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు కోసం సదరు రైతు దరఖాస్తు చేసుకోగా ఈ విషయం జోగుళాంబ గ ద్వాల జిల్లాలో
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా నోడల్ అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ ఆదేశించారు.
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని సేవాలాల్ తండాకు చెందిన భూక్
ట్రిపుల్ ఆర్పై తాజాగా రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ వైపు నిత్యం ఢిల్లీకి వెళ్లి ట్రిపుల్ ఆర్ వేగవంతం చేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ సర్వే నంబర్ 199 వీకర్ సెక్షన్ కాలనీలో రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం పేరిట చేపట్టిన ఇంటి కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది.
‘ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా ఉన్నది రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తరీఖా! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్పై ఎన్నో ముచ్చట్
జుక్కల్ నియోజక వర్గానికి కేంద్ర బిందువుగా ఉన్న బిచ్కుంద ప్రభుత్వ దవాఖానలో రెగ్యులర్ వైద్యులను వెంటనే నియమించాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన బిచ్కుంద ప్రభుత్వ దవాఖాన�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో ఇప్పటికే తీవ్ర గందరగోళ పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. టికెట్ ఆశిస్తున్న అజారుద్దీన్కు ఎమ్మెల్స�
మండలంలోని నిజాంసాగర్-అచ్చంపేట రహదారి మధ్యలో ఉన్న నాగమడుగు లోలెవల్ వంతెన వద్ద ఓ వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం పాత వెల్లుట్ల గ్రామానికి చెందిన చాకలి
రాజకీయ పెత్తనమో... లేక అధికారుల నిర్లక్ష్యమో కానీ జిల్లాలోని సుమారు 1600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు అందక ఇక్కట్లకు గురవుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో �
Hyderabad నగరంలో మహిళలపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. ఇబ్రహీం పట్నానికి గత 3 రోజుల కిందట వచ్చిన ఇతర రాష్ర్టానికి చెందిన ఓ యాచకురాలిపై యాచారంలో సోమవారం అర్ధరాత్రి ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఫార్మాసిటీపై నిత్యం విషం చిమ్మిన కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి ధర్నాలు, పాదయాత్రలు చేశారు. తమకు ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దుచేసి మీ భూములను మీక
ఏ కష్టమొచ్చినా గోపన్న మాకు అండగా నిలబడ్డాడు.. మీకు కష్టమొచ్చినప్పుడు తాము అండగా నిలబడుతాం.. ఆయన వారసులుగా మీరు నిలబడండి.. మేము గెలిపిస్తాం.. అంటూ యూసుఫ్గూడలో స్థానికులు మాగంటి తనయలకు అభయమిస్తున్నారు.
బంట్వారం ప్రభుత్వ మాడల్ స్కూల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. గత రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. మధ్యాహ్న భోజన సమయంలో చేతులు కడుకునేం�
మంచిర్యాల వద్ద గోదావరి నది నిండుగా ప్రవహిస్తున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా, ఎల్లంపల్లిలోకి వదులుతున్నారు.
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డ వ్యక్తికి కోర్టు న్యాయమూర్తి రోడ్డుపై నిలబడి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించాలని న్యాయమూర్తి వినూత్నమైన తీర్పును వెల్లడించినట్లు ట్రాఫిక్ సీఐ భగవంత్రెడ
టెక్నాలజీ జాబ్ మార్కెట్లో బెంగళూరుకు హైదరాబాద్ గట్టి పోటీనిస్తున్నది. సీనియర్ ఇంజినీర్లకు, కొత్త బృందాల నిర్మాణానికి దేశ, విదేశీ సంస్థలు హైదరాబాద్నే కేంద్రంగా ఎంచుకుంటున్నాయి మరి. దీంతో డాటా ఇంజి
భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు సహజం. ఇద్దరు కూర్చో ని క్షణికాలం పాటు ఆలోచిస్తే వందేళ్ల జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు. కానీ ప్రస్తుత మహిళలు అలా ఆలోచించడం లేదు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) మరోసారి సత్తాచాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఎంబీఏ కాలేజీల జాబితాలో టాప్-5 ర్యాంక్ సాధించింది. ఈ విషయాన్ని లింక్డిన్ తాజా సర్వేలో వెల్లడైంది.
తమకు ఇస్తు న్న వేతనాలు సరిపోవడం లేదని, వేతనాలను పెంచడంతో పాటు, పర్మినెంట్ చే యాలనే డిమాండ్లతో గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికులుగత ఐదు రోజులుగా సమ్మె బా ట పట్టారు. వంట వారు తమ వే�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. భారత్-అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతుండటంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా కొనుగోళ్లకు �
గ్రామాల్లో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి యూపీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. మంగళవారం మండలంలోని పులుమద్ది గ్రామంలో ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం పర్యటించింది.
ఓలా..మార్కెట్లోకి ప్రత్యేక ఎడిషన్గా రోడ్స్టర్ ఎక్స్+ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్ ధరను రూ. 1, 89,999గా నిర్ణయించింది.
అమెరికాలోని ప్రముఖ వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్పై 15 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.3 లక్షల కోట్ల) పరువునష్టం దావా వేయనున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
ఫార్మాస్యూటికల్, మెడ్టెక్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక స్కీంను ప్రవేశపెట్టబోతున్నట్టు ఫార్మాస్యూటికల్స్ సెక్రటరీ అమిత్ అగర్వాల్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మొదటిసారి భారత్-అమెరికా మధ్య మంగళవారం చర్చలు జరిగాయి. వీటిని ఉభయపక్షాలు ‘సానుకూలం’గా అభివర్ణిం�
దేశవ్యాప్తంగా ఐఫోన్లకు గిరాకీ నెలకొన్నది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఐఫోన్ ప్రొ మ్యాక్స్ 17 మాడల్కు కొనుగోలు దారుల నుంచి విశేష స్పందన రావడంతో భారత్తోపాటు అమెరికాలో కంపెనీకి చెందిన రిటైల్ అవుట�
టీమ్ఇండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చింది. ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో మూడేండ్ల ఒప్పందాన్ని మధ్యలోనే వదిలేసుకున్న ‘డ్రీమ్ 11’ స్థానాన్ని తాజాగా ప్రముఖ టైర్�
శునకాలు కరిస్తే శిక్ష విధిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విచిత్ర నిర్ణయం తీసుకుంది. ఎలాంటి రెచ్చగొట్టుడు లేకుండా వీధి కుక్కలు మనుషుల్ని ఒకసారి కరిస్తే దానికి 10 రోజుల పాటు జంతు కేంద్రానికి తరలించే శిక్ష �
ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ సర్వేశ్ కుశారె సత్తాచాటాడు. మంగళవారం జరిగిన పురుషుల హైజంప్ ఫైనల్లో కుశారె తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన(2.28మీ) కనబరుస్తూ ఆరో స్థ�
చిట్యాలలోని మన గ్రోమోర్ సెంటర్, ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన షాపులో నిల్వ ఉన్న ఎరువుల స్టాకును పరిశీలించారు. ఈ పాస్ మిషన్ల�
హైదరాబాద్కు చెందిన మాస్టర్ అర్మాన్ నజీముద్దీన్ రెండు పసిడి పతకాలతో సత్తాచాటాడు. ప్రస్తుతం కవిత తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందుతున్న అర్మాన్..గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒకటవ ఏషియన్ ఓపెన�
ప్రధాని నరేంద్రమోదీ బుధవారం 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో అనధికారికంగా అమలవుతున్న ‘75 ఏండ్లకు రిటైర్మెంట్' నిబంధనపై మరోసారి చర్చ జరుగుతున్నది. తన చిరకాల మిత్రుడు, రాష్ట్రీయ స్�
భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టు అనధికారిక తొలి టెస్టులో శుభారంభం చేసింది. లక్నో వేదికగా భారత ‘ఏ’ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు..
పదేండ్ల బాలికపై లైంగికదాడి చేసిన కేసులో నల్లగొండ పోక్సో కోర్టు తీర్పు మంగళవారం సంచనల తీర్పు వెలువరించింది. దోషి మర్రి ఊషయ్యకు 24 ఏండ్ల జైలు శిక్ష, రూ.40 వేలు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. అలాగే బాధి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అవినీతి, అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేసేందుకు కమిటీ వేయాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి..బీసీసీఐని డి
తాము చదువుకుంటున్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో టీచర్ల కొరతను నిరసిస్తూ విద్యార్థినులు అర్ధరాత్రి పాదయాత్ర చేపట్టారు. తమ పాఠశాలలో నెలకొన్న టీచర్ల కొరతను ఎత్తిచూపుతూ 65 కిలోమీటర్ల పాదయాత
ఆసియా కప్లో ఆదివారం భారత్తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు ఆటగాళ్లు తమకు హ్యాండ్షేక్ ఇవ్వలేదని, దీనికి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను బాధ్యుడిగా చేస్తూ అతడిని తొలగించాలని ఐసీసీ గడపతొక్కిన పాకిస్థాన్�
బీజేపీ పాలిత యూపీ రాష్ట్రంలోని ఓటరు లిస్టుల్లో పలు అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని, మహోబా జిల్లాలోని ఒకే ఇంటిలో 4,271 మంది ఓటర్లు నమోదై ఉన్నారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆమె.. 21-4, 21-10తో డెన్మార్క్కు చెందిన జాకొబ్సెన్పై అలవోక విజయం సాధించింది.
బీజేపీ పాలిత ఒడిశాలోని పూరీ సముద్ర తీరం సమీపంలో ఓ కళాశాల విద్యార్థిని (19) సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ నెల 13న ఈ ఘటన జరగ్గా, 15న బాధితురాలు ఆ షాక్ నుంచి తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పతో పాటు ప్రముఖ నటుడు సోనూ సూద్కు ఈడీ సమన్లు పంపింది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ 1xBetను ప్రమోట్ చేసినందుకు గాను ఈడీ వీరికి సమన్లు అందజేసింది.
ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ పోరు అభిమానులను అలరించింది. మంగళవారం ఆఖరి దాకా ఆసక్తికరంగా సాగిన పోరులో బంగ్లా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అధికార బీజేపీ-జేడీయూ కూటమికి కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన ఎల్జేపీ(రాం విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ మళ్లీ షాక్ ఇచ్చారు.
ఉద్యోగినితో అఫైర్ మరో సీఈవో ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన సూపర్ రిటైల్ గ్రూప్ సీఈవో ఆంథోని హెరాగ్టీని విధుల నుంచి తప్పించినట్టు సంస్థ మంగళవారం ప్రకటించింది.
సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించటంలో విఫలమైనందుకు మహారాష్ట్ర ఎన్నికల సంఘం తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలన్నింటికీ 2026 జనవరి 31లోగా ఎన్నికలు నిర్వహించాలని మహా�
హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఐఏఎస్ సర్ఫరాజ్ అహ్మద్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన హెచ్ఎండీఏ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. అదనపు బాధ్యతలను కట్టబెట్టింది.
Asia Cup : ఆసియా కప్లో వరుసగా రెండు విజయాలతో సూపర్ 4 చేరుకున్న భారత జట్టు లీగ్ దశను ఘనంగా ముగించాలని భావిస్తోంది. గ్రూప్ ఏ చివరి మ్యాచ్లో ఒమన్(Oman)తో తలపడనుంది టీమిండియా. నామమాత్రమైన ఈ మ్య�
World Athletics Championships : భారత హై జంపర్ సర్వేశ్ కుశారే (Sarvesh Kushare) చరిత్రకు కొద్ది దూరంలో ఆగిపోయాడు. జపాన్లోని టోక్యో వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఫైనల్లో తీవ్రంగా నిరాశపరిచాడు.
PAK Foreign Minister : భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అంశంపై పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) స్పందించారు. దాయాదుల మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అంటూ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలను దార్ కొట్టిప�
KTR పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు అంత పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు ఓట
BAN vs AFG : ఆసియా కప్ సూపర్ 4 రేసులో ఉన్న బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసింది. అఫ్గనిస్థాన్ బౌలర్లను కాచుకున్న ఓపెనర్ తంజిద్ హసన్ (52) అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు.
Robert Redford : హాలీవుడ్ నటుడు, ఆస్కార్ దర్శకుడు రాబర్ట్ రెడ్ఫోర్డ్ (Robert Redford) కన్నుమూశాడు. అమెరికాలోని ఉతాహ్ సిటీలోని స్వగృహంలో ఆయన నిద్రలోనే కన్నుమూశాడు.
IAS Transfers తెలంగాణలో పలు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియామకమయ్యారు. ఎన్వ�
టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఇటీవలే తన ఈవెంట్లో ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్లను ఆయా దేశాల మార్కెట్లలో ప్రస్తుతం విక్రయిస్తున్నారు. ఈ ఫోన్లకు గాను ఈవె
బైక్ను కారు ఢీన్న ప్రమాదంలో అక్క మృతి చెందగా, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్ర సమీపంలో మంగళవారం జరిగింది.
మునుగోడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు మంగళవారం ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి యుగంధర్ రెడ్డి, మండల విద్యాధికారి తల్లమ
Apple iOS 26 ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ యూజర్లకు భారీ అప్డేట్ను అందించింది. కొత్తగా తీసుకువచ్చిన ఐవోఎస్ 26 పేరుతో తాజాగా సాఫ్ట్వేర్ అప్డేట్ను తీసుకువచ్చింది. ఇది 2025లో విడుదలైన అగ్రశ్రేణి టెక్న�
మునుగోడు మండల కేంద్రంలో డీపీఓ వెంకటయ్య మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్ధులను మెనూ అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు రికార్�
రోడ్డు దాటుతున్న క్రమంలో వెనుక నుండి వచ్చి ఆటో ఢీకొట్టడంతో కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా ప్రగతి వనం వద్ద జరిగింది.
BAN vs AFG : ఆసియా కప్లో గ్రూప్ బీలోని బంగ్లాదేశ్(Bangladesh), అఫ్గనిస్థాన్(Afghanistan) కీలక మ్యాచ్కు సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్లో విజయంతో జోరుమీదున్న ఇరుజట్లు సూపర్ 4 బెర్తుకోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.
వాస్తవ లాభాలను ప్రకటించి అందులో 35 శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని, స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పుకున్న డిమాండ్లపై వెంటనే సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్ జారీచేయాలని ఏఐటీయూసీ సెంట్రల్ ఆర్గనైజింగ్ కార�
TTD టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం నాడు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని
Helmets నిజామాబాద్ నగరంలో గల వెల్ నెస్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో 100 హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ సీపీ పి సాయి చైతన్య చేతుల మీదుగా హాస్పిటల్ సిబ్బందికి, పోలీస్ సిబ్బంది, ఇతర వాహనదారులకు హెల్�
అనారోగ్యంతో సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు మంగళవారం ఉదయం కొత్తగూడెం పట్టణం సన్యాసి బస్తీకి చెందిన భీమవరపు స్రవంతి తన భర్తతో కలిసి వచ్చింది. బంధువులను పరామర్శించి �
Gold Rate పసిడి ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ధరలు మరోసారి పెరిగి మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.1800 పెరి
Womens T20 World Cup : భారత్, పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతినడంతో ఇరుజట్లు ఈమధ్య కాలంలో తటస్ఠ వేదికపైనే ఆడుతున్నాయి. మహిళల అంధుల టీ20 ప్రపంచ కప్(Blind Womens T20 World Cup 2025)లోనూ పాక్ జట్టు మ్యాచ్లను పరాయి నేలకు త
Fact Check తిరుమల అలిపిరి వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్చెక్ విభాగం వెల్లడించింది. అది మహావిష్ణువు విగ్రహం కాదని, అసంపూర్ణంగా
బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల పక్షాన అవిశ్రాంత పోరాటం నిర్వహించేది కమ్యూనిస్టులే.. ప్రతిపక్షంగా నిత్యం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చట్టసభల వెలుపల ఉద్యమాలు నిర్వహిస్తున్న కమ్యూనిస్టులు బలోపేతం అయ�
ఏసీబీ విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్కు పోలీస్ స్టేషన్ హోదా లేదని ఏపీ హైకోర్టు పలు కేసులను గంపగుత్తగా కొట్టివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Putta Shailaja అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడవక ముందే ఇంతలా దాడికి పాల్పడితే మరో రెండేళ్లు ఎలా గట్టెక్కుతుందని మనం చూడాల్సిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయన్నారు మంథని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ.
China Masters : ఈ సీజన్లో టైటిల్ కోసం నిరీక్షిస్తున్న పీవీ సింధు(PV Sindhu) చైనా మాస్టర్స్(China Masters)లో ముందంజ వేసింది. 32వ రౌండ్లో జూలీ దవాల్ జకొబ్సెన్(Julie Dawall Jakobsen)ను మట్టికరిపించింది.
ఫ్లెక్సీ ఇండస్ట్రీ పై మెటీరియల్, కలర్స్, ముడి సరుకులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 17, 18 తేదీల్లో రెండు రోజులు ఫ్లెక్సీ షాపులు బంద్ చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జ�
Vijayawada Utsav విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
Elections మంగళవారం హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నిక కోసం పోలింగ్ నిర్వహించారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్ పదవులకు 8 మంది విద్యార్థులు నామినేషన్ వేయగా, ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. మరో ఇద్దరు విత్ డ్రా చేసుకున్న�
ఈ నెల 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్ నార్సింగ్లో నిర్వహించే ఫొటో ఎక్స్పో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భోగ చంద్రశేఖర్ పిలుపునిచ
యూరియా బస్తాల కోసం పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద ఉదయం నుండి క్యూ లైన్లలో వేచి ఉన్న 250 మంది రైతులకు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్ష�
Hyderabad రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కిస్మత్పురా బ్రిడ్జి కింద ఓ యువతి మృతదేహం లభ్యమైంది.
రామగుండం నగర పాలక సంస్థలో చాలా యేళ్ల తర్వాత మళ్లీ కాంట్రాక్టర్లు రింగ్కు పాచికలు వేసినట్లు తెలిసింది. అధికార పార్టీ కనుసన్నల్లోనే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు
Premaku Namaskaram కొత్తదనంతో కూడిన చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే మన దర్శక, నిర్మాతలు ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ చిత్రాలను నిర్మించడానికి ఇష్టపడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ప్రభుత్వ ఆదేశానుసారం మెనూ పాటించాలని చందంపేట తాసీల్దార్ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలను ఆయన సం�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని ఏన్కూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ సీఈఓ, మండల పారిశుధ్య నిర్వహణ ప్రత్యేక అధికారి కొదుమూరి నాగపద్మజ మంగళవారం సందర్శించారు.
జర్నలిస్టులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతి అన్నారు. పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్న టీ న్యూస్ ఖమ్మం జి
Madhu Yaskhi కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయంలోని ఆయన పేషీకి మధు యాష్కి వచ్చారు.
Musical instruments కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగీత వాయిద్య పరికరాలను పంపిణీ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సీఎం నివాసంలో పంపిణీ చేయగా ఆ సామ
రైతులకు యూరియా, ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీనిపై దృష్టి సారించకుండా బీఆర్ఎస్ నాయకులు, విలేకరులపై అక్రమ కేసులు పెట్టడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమని ఆ పార్టీ మధిర నియోజ�
Urea Distribution వ్యవసాయ క్షేత్రాల్లో ఉండాల్సిన రైతాంగం ఒక్క బస్తా యూరియా కోసం పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. పండు ముసలోళ్లు, వృద్ధులు, యువకులు, మహిళలు యూరియా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న తీరు ప్రతి ఒక్కరిని బాధించ�
Ayodhya Airport దేశంలోని విమానాశ్రయాల్లో నాసిరకం నిర్మాణాలపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. గతేడాది వర్షాకాల సమయంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అయోధ్య ఎయిర్�
Asia Cup ఆసియా కప్లో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం పాలైంది. టీమిండియాపై ఓటమి.. మాజీ ఆటగాళ్లకు సైతం మింగుపడడం లేదు. అదే సమయంలో ఈ మ్యాచ్లో మ్యాచ్లో కరచాలనం చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో పల�
నైజాం నిరంకుశ పాలన అంతం కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిగా కేంద్ర, రాష్ట్ర నయా దోపిడికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటానికి సిద్దం కావాలని సిపిఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, సి�
Dasara Holidays ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ నెల 24 వ తేదీ నుంచి సెలవులు ఇచ్చారు.
గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసన
కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో విష పురుగులైన కాషాయ ఉన్మాదులకు ఏమిటి సంబంధమని, మట్టి మనుషుల మహోన్నత పోరాట చరిత్ర గురించి మాట్లాడే నైతిక అర్హత మతోన్మాద బీజేపీకి లేద�
KTR కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
Student unions ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన కమీషన్ల పాలనలా ఉన్నదని కేయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. రాష్ర్టంలో 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రేవంత్రెడ్డి సర్కారు చెలగాటమాడుతోందని
WPL 2026 : మహిళా క్రికెట్ను కొత్త పుంతలు తొక్కించిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) నాలుగో సీజన్ రాబోతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ మెగా టోర్నీ జరుగనుంది. జనవరి మొదటి వారంలో డబ్ల్యూపీఎల్ సందడి మొదల�
Ganja సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న ఏపీ మహిళను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 3.94 లక్షలు ఉంటుందన్న
Tirumala తిరుమలలోని అలిపిరి పాదాల చెంత శ్రీమహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యంగా పడేసి ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పుట్టిన ప్రతి బిడ్డను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇచ్చేందుకు పోషణతో పాటు వారికి విద్య కూడా చాలా అవసరమని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నల్లగొండ ఆధ్వర్యంలో “పోషన్ బీ - పడాయి బీ మూ�
Karnataka Cinema Price Cap సినిమా టికెట్ ధరల విషయంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై 'కాంతార' సినిమా నిర్మాతలు (హోంబలే ఫిలింస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Shoaib Akhtar యూఏఈ వేదికగా ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా తీసుకున్న నిర్ణ�
తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పా
Award కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నారగోని సతీష్ గౌడ్ మదర్ థెరిస్సా అవార్డుకు ఎంపికైనట్లు వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ ‘వసుంధర విజ్ఞాన వికాస మండలి’ వ్యవస్థాపక అధ్యక్షుడు చదువు వెంకట్ రెడ్డి తెలియజేశార
MP Raghunandanrao మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఎంపీ రఘునందన్ రావు కానుకుంటలో పర్యటించారు. భేల్ (బీహెచ్ఈఎల్) నుంచి అమీన్పూర్ టూ సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ వరకు రోడ్డు కనెక్టివిటీ గురించి ఆయన కమి�
Tirumala భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Team India భారత జట్టుకు కొత్త టైటిల్ స్పాన్సర్ దొరికింది. టైటిల్ స్పాన్సర్ హక్కులను అపోలో టైర్స్ కంపెనీ దక్కించుకున్నది. ఈ మేరకు బీసీసీఐతో అపోలో టైర్స్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా అపోలో
Bigg Boss 9 ‘రాను బొంబైకి రాను’ పాట వినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఏ ఫంక్షన్ అయిన, చిన్నపాటి దావత్ జరిగిన ఈ పాట తప్పక ప్లే అవుతుంది. ఈ పాటతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన రాము రాథోడ్ ప్రస్తుతం బి
Mother Dairy వస్తు సేవల పన్ను (GST) రేట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో అనేక వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ డెయిరీ సంస్థ మదర్ డెయిరీ (Mother Dairy) తాజాగా కీలక ప్రకట�
Wall Collapse ఉత్తరాది రాష్ట్రాల (Northern states) లో గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. దాంతో వరదలు పోటెత్తి బీభత్సం సృష్టిస్తున్నాయి. జార్ఖండ్ (Jarkhand) లో ఎడతెగని వర్షాలవల్ల లోతట్టు ప్రాంత�
Tirumala తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల కొండకు భక్తులు కాలినడకన వెళ్లే అలిపిరి పాదాల వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక�
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించాలని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యు
KTR ములుగు మున్సిపాలిటీలో జీతాలు ఇవ్వడంలేదని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పారిశుధ్య కార్మికుడు మహేష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. మహేశ్ కుటుంబానికి కేటీఆర్ ర
ఆలేరు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. మంగళవారం రాజాపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.
Dava Vasantha యాజమాన్యాలు పోరాటం చేసినప్పుడల్లా అధికారం అడ్డుపెట్టుకొని యాజమాన్యాలను బెదిరించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత అన్నారు.
Gold Price ఈ వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రపంచ మార్కెట్లో బలమైన సంకేతాల నడుమ దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు మరోసారి స్వల్పం�
MLA Kaushik Reddy ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నగరంలో ఉగ్రవాద చర్యలపై అనుమానం ఉన్న ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా రైడ్ నిర్వహించి సోదాలు చ�
Hug My Younger Self సోషల్ మీడియాలో ప్రస్తుతం 'జెమినీ ఏఐ' ట్రెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. మొన్నటివరకు చాట్జీపిటీని వాడిన నెటిజన్లు ఒక్కసారిగా గూగుల్ జెమినీ ఏఐకి షిప్ట్ అయ్యారు.
BRSV గత రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారని, విద్యార్థులు తల్లిదండ్రులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉందని అలాంటి విద్యార్థుల�
TG Weather తెలంగాణలో మరో రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఇంటీరియర్ కర్నాటక నుంచ
Puja Khedkar నవీ ముంబై (Navy Mumbai) లో ట్రక్కు డ్రైవర్ (Truck driver) కిడ్నాప్కు గురైన కేసు మరో మలుపు తిరిగింది. అతడిని కిడ్నాప్ చేసింది మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ (Puja Khedkar) తండ్రి దిలీప్ ఖేద్కర్ (Dilip Khedkar) అని తేలింది. దాం�
Umer Shah : పాకిస్థాన్ టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొన్నది. ఆ దేశానికి చెందిన 15 ఏళ్ల పాపులర్ టీవీ స్టార్ ఉమేర్ షా .. అకస్మాత్తుగా మృతిచెందాడు. కార్డియాక్ అరెస్ట్ వల్ల అతను ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున�
BRSV గ్రూప్-1 అభ్యర్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
ICC పాకిస్తాన్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఆసియా కప్ నుంచి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలన్న పీసీబీ డిమాండ్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం తిరస్కరించింది. భారత్-పాకిస్తాన్ మ్�