Bengaluru Stampede ఐపీఎల్లో తొలి ట్రోఫీ నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించతలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట (Bengaluru Stampede) ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే.
Radhika Yadav: టెన్నిస్ స్టార్ రాధికా యాదవ్ ను తండ్రి కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ హత్యకు తనతో లింకు లేదని ఆమెతో కలిసి మ్యూజిక్ వీడియో తీసిన కోస్టార్ ఇనాముల్ హక్ తెలిపాడు. సాంగ్ షూట్ చేసిన తర్వాత ఆమెన�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో (MGM Hospital) మృతదేహాలు మారిన ఘటనలో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు బతికే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సమయంలో ప
ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన సైట్లో GOAT పేరిట ప్రత్యేక సేల్ను నిర్వహిస్తోంది. ఈ సేల్ జూలై 12 నుంచి 17వ తేదీ వరకు కొనసాగుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
Vintara Saradaga టాలీవుడ్ టాప్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్ ఒకవైపు అగ్ర హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూనే.. మరోవైపు విభిన్న కథాంశాలతో కంటెంట్ ప్రధానమైన సినిమాలతో తీసుకోస్తుంది.
Building Collapse దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం సీలంపూర్ (Seelampur) ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Building Collapse).
Astra Missile: అస్త్రా క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ తో దాన్ని ఆపరేట్ చేశారు. సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్ ద్వారా ఆ క్షిపణి పరీక్ష�
Dr Shiva Rajkumar కన్నడ చక్రవర్తి స్టార్ హీరో శివరాజ్ కుమార్ నేడు తన 63వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
DK Shivakumar కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు.
Shankar కొందరు దర్శకులు సినిమా పరిశ్రమలో తమ టాలెంట్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో శంకర్ ఒకరు. "జెంటిల్మన్" నుంచి "రోబో" వరకూ అత్యుత్తమ చిత్రాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్గా �
Air India Plane Crash అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికపై బోయింగ్ (Boeing) సంస్థ స్పంద�
Air India Plane Crash అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే.
Pawan Kalyan ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం ఏ ముహూర్తాన కూటమి అంటూ బీజేపీతో చేతులు కలిపాడో కానీ అప్పటినుంచి ఆ పార్టీకి ఊడిగం చేస్తున్న విషయం తెలిసిందే.
Tollywood 2025 ఫస్ట్ హాఫ్ లో టాలీవుడ్ లో పెద్ద అద్భుతాలు ఏమి జరగలేదు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం కనీసం 100 చిత్రాల్లో 10 విజయాలు సాధ్యమవుతాయని భావించినా... అలాంటిదేమి జరగలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హ
Novak Djokovic: వింబుల్డన్ సెమీస్లో జోకోవిచ్ ఓడాడు. అయితే ఇదేమీ ఫేర్వెల్ మ్యాచ్ కాదన్నాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో మళ్లీ ఒక్కసారైనా ఆడనున్నట్లు తెలిపాడు.
Bank of Bhagyalakshmi Teaser దీక్షిత్శెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. తెలుగు, కన్నడ భాషల్లో క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ ఎమ్ దర్శకత్వంలో రూ
Ahmedabad Plane crash: అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక రిపోర్టును రిలీజ్ చేసింది. ఆ నివేదిక 15 పేజీలు ఉన్నది. ఆ ప్రమాదానికి సంబంధించిన కీ పాయింట్స్ �
Pawan- Prakash Raj ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువయ్యాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ �
తక్కువ బడ్జెట్లోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ల్యాప్టాప్ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే అసుస్ సంస్థ రెండు నూతన ల్యాప్టాప్లను ప్రవేశపెట్టింది.
Sanjay Dutt బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ‘కేజీఎఫ్ 2’లో భయపెట్టించే విలన్గా సందడి చేసిన ఆయన, తర్వాత తమిళంలో ‘లియో’లో విజయ్కు బాబాయ్గా కనిపించి ఆకట్టుక�
హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్లో చిరుత పులుల సంచారం (Leopard) కలకలం సృష్టించింది. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)లో రెండు చిరుతలు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
Coolie vs War 2 ఆగస్ట్ 15న రెండు మల్టీ స్టారర్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు చిత్రాలపై దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది.
కేంద్ర మంత్రి, లోక్జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్కు (Chirag Paswan) చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా హత్య చేస్తామంటూ (Death Threat) ఓ దుండగుడు పోస్టు పెట్టారు.
OG బ్రో చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి సినిమా రాలేదు. ఆయన సినిమాల కోసం పవన్ ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న సందడి చ�
ఎయిర్ ఇండియా (Air India) విమానం కుప్పకూలిపోయిన దుర్ఘటన జరిగి శనివారానికి సరిగ్గా నెల రోజులైంది. గత నెల 12న ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానం గుజరాత్లోని అహ్మదాబాద్లో (Ahmedabad) టేకాఫ్ అయిన కొద్దిసేపట
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నిట్ట నిలువునా వంచించింది. బీసీ బిడ్డలు న్యాయపోరాటానికి సిద్ధం కావాలి’ అని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చ�
ఆధార్ కార్డు పొందడం మరింత కఠినతరం కానుంది. భారతీయులకు మాత్రమే ఆధార్ నంబర్ లభించేలా ప్రభుత్వం నిబంధనలను మరింతం కఠినతరం చేస్తున్నది. పౌరసత్వానికి రుజువు కాకుండా కేవలం గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ వ�
భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 33.30 అడుగులుగా ఉన్న వరద రాత్రి 10 గంటలకు 38.50 అడుగులకు చేరుకుంది. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న వ�
మబ్బులు ముంగిట్లో చిరుజల్లుల ముగ్గులు వేసే సమయం. వాన పరవళ్లు వాడంతా సందడి చేసే తరుణం. నింగీ నేలా నావేనంటూ వర్షపు ధారలు జోరెత్తినా మనం మాత్రం ఊరంతా వాటికి అప్పగించలేం. వాటితో కలిసి నిత్య జీవన గీతం పాడాల్సి
చర్ల మండలంలోని తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ గ్రామం పూసుగుప్పలో సెంట్రల్ స్పెషల్ అసిస్టెన్స్ (సీఎస్ఏ) నిధులు రూ.కోటితో నిర్మించిన సంచార వైద్యశాల టెలీ ఆరోగ్య కేంద్రాన్ని భద్రాద్రి కలెక్టర్ జ�
ఈరోజుల్లో ప్రేమంటే? కాఫీ డేట్స్, రీల్స్, స్టోరీస్లో లవ్ వైబ్స్, షాపింగ్.. అంతేనా? నిజానికి బంధాలు అంత తేలికైనవి కావు. మీరు మనస్ఫూర్తిగా ఎవరినైనా ప్రేమిస్తే, ఆ బంధం మీకు సంతోషాన్ని ఇవ్వాలి. కానీ, కొన్ని�
ఉద్యోగుల కెరీర్లో ప్రతిభ, ప్రవర్తన కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా, నాయకత్వ స్థానాల్లో ఉన్నవారికి ఇవి కీలకంగా మారుతాయి. బాడీ లాంగ్వేజ్, మాటల్లో పదాల ఎంపిక, సమయ పాలన లాంటి సాధారణ విషయాలే.. అసాధారణ ప్రభావం చ�
దక్షిణాసియా మహిళలు త్వరగా వృద్ధాప్యానికి దగ్గరవుతున్నారు. అమెరికా పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించారు. అమెరికా, యూరప్ మహిళల్లో మెనోపాజ్ ప్రారంభమయ్యే సగటు వయసు 52 ఏళ్లుగా ఉన్�
మహారాష్ట్రలో కరుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులెవరూ వెళ్లకూడ
గుట్కాలు తినేవారిలో, మద్య పానం-ధూమపానం చేసేవారిలో నోటి దుర్వాసన ఎక్కువగా కనిపిస్తుంది. దంతధావనం సరిగ్గా చేయపోయినా.. ఈ సమస్య వేధిస్తుంది. కానీ, కొందరిలో ఏ దురలవాట్లూ లేకపోయినా.. రోజుకు రెండుసార్లు బ్రష్ చ�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలు అమలు చేయడం సాధ్యంకాకపోవ డంతో విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడం, తప్పుడు ఆరోపణలు చేసేందు కు సిద్ధపడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మునగ ఆకుల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనేక శారీరక సమస్యలను దూరం చేస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ముందుంటాయి. మునగాకులో ప్రొటీన్, ఫైబర్, విటమిన్ బి6, సి, ఐరన్, జింక్, క్యాల్షియం సమృద్ధిగ
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో �
తమను విధుల్లోకి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలతో ఉద్యమిస్తామని ఆర్టీసీ సస్పెండెడ్, రిమూవ్డ్ ఎంప్లాయీస్ ప్రతినిధి యలమర్తి ప్రసాద్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్లకు ఒక లెక్క అయితే ఎనుమాముల మార్కెట్ది మరోలెక్క అన్నట్టు సాగుతున్నది. మొత్తం 18 వ్యవసాయ మార్కెట్లలో ఆ మాటకొస్తే ఆసియాలోనే అతి పెద్దదైన ఎనుమాముల మార్కెట్�
రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఉన్న బెల్ట్షాపుల్లో మద్యం ఏరులై పారుతుంటే, వాటిని ఎత్తివేసేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తాము వివిధ జిల్లాల్లో ప�
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. బోనాలకు సుమారు 2వేలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
హైడ్రా పేరిట బుల్డోజర్లతో సామాన్యుల బతుకులను ఆగం చేస్తున్న సర్కారు, అధికార పార్టీ నేతల అక్రమాలను మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తున్నది. మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అనుచరుడు, కాంగ్రెస్ సీనియర్ నేత �
అధికారంలోకి వస్తే ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేస్తామని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హామీ ఇచ్చి పీఠమెక్కాక విస్మరించింది. దీంతో ఆగ్రహ�
అటవీశాఖ పీసీసీఎఫ్గా కొనసాగుతున్న సువర్ణకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రోండో రోజూ వరద ఉధృతి కొనసాగింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నదిలోకి భారీగా వరద వచ్చి చ�
రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. ప్రతినెలా జీతం ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏ నెలలో ఎప్పుడు జీతం పడుతుందో అర్థం కావడంలేదన�
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతాం’.. ఇదీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ. కానీ గడచిన 18 నెలల కాలం�
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్(అదానీ) కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. శుక్రవారం ఆదిలాబాద్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరమ్మ కార్మిక యూనియన్లతో సమా�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం జీహెచ్ఎంసీలో అమలుకు నోచుకోలేదు. ఈ నెల 7న అగ్రి వర్సిటీ బోటానికల్ గార్డెన్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని అట్టహాసంగా సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ క్షేత్రం సమస్యల వలయంలో చిక్కుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరువై నెలలైనా పట్టించుకునేవారు లేక ఆగమవుతున్నది. ఆలయంలో ఈవోతోపాటు పలు పోస్టులు ఖాళీ�
ష్.. ఎక్కడి అధికారులు అక్కడే గప్చుప్.. కల్తీ కల్లు ఘటనపై ఎవరూ మాట్లాడవద్దు.. అని సర్కారు అంతర్గత ఆదేశాలు ఇవ్వడంతో ఆబ్కారీ శాఖలో కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు అంతా మీడియాతో దూరంగా ఉంటున్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండడంతో శుక్రవారం ప్రాజెక్టు గేటు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీల) కాగా, ప్రస్తుతం 693.500 అడుగులు (
ఆదిలాబాద్ జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలకు వైద్యఆరోగ్య శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలోని నక్షత్ర హాస్పిటల్ నిర్వాహకులకు రూ.20 వేల జరిమానా పాటు హాస్పి
ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా నది పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు మైనింగ్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదిలాబా ద్ ఎంపీ జీ నగేశ్ సూచించారు.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. శుక్రవారం మహబూబాబాద్లోని మాజీ ఎమ్
తెలంగాణ నీటిపారుదల పితామహుడిగా పేరొందిన సుప్రసిద్ధ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ఇంజినీర్లు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తు
రాజ్యాధికారం కోసమే 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ నిర్ణయం తీసుకున్నదని ప్రభుత్వ సలహాదారు కే కేశవ్రావు తెలిపారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్రాత్మక నిర్ణయం త�
తెలంగాణలో నైరుతి రుతుపవనాల వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. వానలకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, వచ్చే నెల రెండో వారం వరకు భారీ వర్షాలు పడే సూచనలు కని�
భూగర్భ జలాలు పెంచాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఇంకుడు గుంతల పనుల్లోనూ నిధులు పక్కదారి పట్టాయి. ప్రభుత్వ స్థలాలు, విద్యాలయాల్లో నగరపాలక సంస్థలోని స్మార్ట్సిటీ నిధులతో చేపట్టాల్సిన ఈ నిర్మాణాల్లో కాంట్రాక�
పదోన్నతులకు అనుగుణంగా బాధ్యతలను స్వీకరించాలంటూ డాక్టర్లపై ఒత్తిడి తేవొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న తాము నిరాకరించినప్పటికీ సూప
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవార
రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతర ఆదాయ వనరు అయిన గ్రానైట్ పరిశ్రమ యజమానులు, కార్మికులు శుక్రవారం రోడ్డెక్కారు. పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమయ్యేలా రూపొందించిన జీవో నంబర్ 14, 16ను వెంటనే రద్దు చేయాలని కరీంనగర్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మధ్య కోల్డ్వార్ జరుగుతున్నదని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నది. ఇది వారిద్దరికే పరిమితమైతే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. వారిద�
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో భారీగా ధాన్యం మాయమైంది. టాస్క్ఫోర్స్, సివిల్ సైప్లె అధికారులు గురువారం రాత్రి నుంచి చేస్తున్న దాడుల్లో ఈ విషయం వెలుగులోకి
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి హిమాయత్నగర్లోని తన నివాసంల
బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కార్యకర్త స్థానిక సమరానికి సిద్ధం కావాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మంథని రాజగృహలో శుక్రవారం మంథని మున్సిపల్ పరిధ�
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, నీటి వాటాల్లో నిజానిజాలను తేల్చేందుకు దమ్ముంటే సీఎం రేవంత్రెడ్డికి నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ‘శాసనసభలో చర్చకు మ�
గోదావరి బేసిన్లోని ఆయకట్టుకు సాగునీరందడం ఈ ఏడాది కష్టమే. గోదావరి బేసిన్లో ఆశించిన స్థాయిలో నీటినిల్వలు లేవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలతో ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకే నీరందే పరిస్థితి ఉన్నదని ఇరిగే�
కొందరు వైద్యులు ఓ పల్లెటూరిలోనో.. ఓ చిన్న గల్లీలోనో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారంటే అందులో పెద్ద కథే ఉంటుంది! ఉదార స్వభావమున్న వైద్యులు తామే ఖర్చులు భరిస్తూ క్యాంపులు నిర్వహిస్తున్నా.. కొంద�
హైదరాబాద్ రన్నర్స్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మెరుగైన ఫిట్నెస్, ఏకాగత్ర, మానసిక సంసిద్ధత సాధించాలన్న తపనతో కొంత మంది అథ్లెట్లు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. మామూలుగా ఒక రోజు 21కి.మీలు పరుగెత్
‘భద్రాద్రి రాములోరి భూములను ఆక్రమించుకుంటే నోరు తెరవరా? ఆలయ స్థలాలు అన్యాక్రాంతమవుతుంటే ఒక్క మాటైనా మాట్లాడరా? మీ భాగస్వామి సర్కారు చెరలో ఉన్నాయని వదిలేస్తున్నారా? లేక భద్రాద్రినే గంపగుత్తగా అప్పజెప్�
మేడ్చల్ జిల్లాకు నూతనంగా మంజూరైన 24 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఈ నెలాఖరులోగా ప్రారంభం సాధ్యమయ్యేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గా�
ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి ఎర్
ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కార్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై కపట ప్రేమను కనబరుస్తున్నదని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. గతంలో సీసీ�
మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం మా టేడులో బీఆర్ఎస్ పాటలు పెట్టినందుకు దంపతులపై దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన శివరాత్రి యాకన్న గురువారం ట్రాక్టర్తో పొలం దున్ని ఇంటికి �
ప్రధాని మోదీ రాజ్యాంగ వ్యవస్థలను, స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా విమర్శించారు. స్వతంత్రంగా ఉండాల్సిన న్యాయవ్యవస్థ కూడా ప్రమాదంలో ఉన్నదని ఆ�
ఇటీవల కల్తీ కల్లు సృష్టించిన కల్లోలానికి 31 మంది అస్వస్థతకు గురికాగా, ఐదుగురు ప్రాణాలు విడిచారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు తప్పెవరిది అనేది ప్రశ్నగానే మిగిలింది. పొద్దంతా పనిచేసి అలసిప
చంద్రబాబు ఓవరాక్షన్ వల్లే బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పదంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలోని కరువు ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయకుం�
ఓవైపు అగ్ర హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూనే..మరోవైపు విభిన్న కథాంశాలతో కంటెంట్ ప్రధానమైన సినిమాలతో ముందుకొస్తున్నది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్. అదే కోవలో ఈ సంస్థ నుంచి వస్తున్న మ�
‘జూనియర్' చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు కిరీటి రెడ్డి. ఆయనకు జోడీగా శ్రీలీల నటిస్తున్నది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం అగ్ర దర్శకుడు రాజమౌళి ట్ర�
నాలుగు దశాబ్దాల క్రితం వచ్చిన నిరుపేద బిడ్డలపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నదని, నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేస్తుందని శాసనమండలిలో బీఆర్ఎస్పక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచే�
రవితేజ ‘మాస్ జాతర’ సినిమా వచ్చే నెల 27న విడుదల కానుంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే
దక్షిణాదిలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఇక నిత్యామీనన్ అభినయ ప్రతిభ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఫ్యామిలీ డ్రామాకు ‘సార్ మేడమ్' అనే టైటిల్ను ఖ�
‘నమస్తే తెలంగాణ’ కథనం నిజమవుతున్నది. ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను హస్తగతం చేసుకునేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తెరవెనక ప్రభుత్వ పెద్దల అండతో ప్రైవేటు వ్యక్తులు ఉద్యోగుల భూముల్లో
నెలనెలా రావాల్సిన నీటి బిల్లులు ఒకేసారి రావడంతో వాళ్లంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. బకాయిల పేరుతో నీటి బిల్లుల మోతకు బెంబేలెత్తిపోయారు. గతంలో ఉచితంగానే నీటిని పొందిన వాళ్లు నేడు జలమండలి విధించే నీటిపన్న
2023 అక్టోబర్లో ఆకాశమంత అంచనాలతో చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ మొదలైంది. ‘జగదేకవీరుడు- అతిలోకసుందరి’ స్థాయిలో సినిమా ఉంటుందని మేకర్స్ కూడా నమ్మకం వెలిబుచ్చారు. ఈ ఏడాది జనవరిలోనే సినిమాను విడుదల చే�
యువ హీరో కిరణ్ అబ్బవరం తన స్వీయ నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై సుమైర ప్రొడక్షన్స్తో కలిసి నిర్మించనున్న చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయితేజ్, వేదశ్రీ జంటగా నటిస్తున్నారు. మునిరాజు దర్శకు�
అగ్ర నటుడు అర్జున్ కీలక పాత్రను పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీతా పయనం’. నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ‘ఏ ఊరికెళ్తావే పిల్లా..’ అనే గీతాన్ని శుక్రవారం విడుదల చేశా�
దేశంలో కొత్త బ్యాంకులు రాబోతున్నాయి. దశాబ్దకాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మళ్లీ బ్యాంకింగ్ లైసెన్సులను జారీ చేయబోతున్నట్టు తెలుస్తున్నది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దోహదపడేలా బ్యా
మనసులోని అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టడం శృతిహాసన్ ప్రత్యేకత. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై తన అభిప్రాయాన్ని చెప్పారు శృతిహాసన్. అలాగే తన కెరీర్ గురించి కూడా ఆసక్తికరంగా మాట్లాడారామె. ‘వైవాహి
దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నారు. జూన్ నెలలో దేశీయంగా 1.38 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన వారితో పోలిస్తే 5.1 శాతం పెరిగారని తెలిపింది.
విదేశీ మారకం నిల్వలు కరిగిపోయాయి. ఈ నెల 4తో ముగిసిన వారంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 3.049 బిలియన్ డాలర్లు తరిగిపోయి 699.736 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది.
అంతర్జాతీయ ఈవీ కార్ల దిగ్గజం టెస్లా..భారత్లో అడుగుపెట్టబోతున్నది. దేశంలో తన తొలి షోరూంను వచ్చేవారంలో ప్రారంభించబోతున్నట్టు తెలుస్తున్నది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నెలకొల్పిన తన తొలి ఎక్�
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఈ నెల 10దాకా దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు రూ.5.63 లక్షల కోట్లుగానే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే వ్యవధితో పోల్చితే 1.34 శాతం క్షీణించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. ఐటీ, వాహన, ఎనర్జీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇరు సూచీలు ఒక్క శాతం వరకు పతనం చెందాయి. ప్రారంభంలో లాభపడిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చి�
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే సమీక్షించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను శుక్రవారం ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్
భారత్లో డాటా సెంటర్లకు డిమాండ్ నెలకొన్నది. దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు తమ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించడానికి భారీ స్థాయిలో డాటా సెంటర్లను లీజుకు తీసుకుంటున్నాయి. దీంతో వచ్చే ఐదేండ్లలో డాటా సెంట�
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాతీయ యువ టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. సోషల్మీడియాలో రీల్స్ చేస్తున్న కారణంగా తండ్రి దీపక్ చేతిలో రాధిక హత్యకు గురైందన్న వార్తను �
క్రికెట్లో మరో రికార్డు బద్దలైంది. ఐర్లాండ్ వేదికగా జరుగుతున్న ఇంటర్-ప్రావిన్షియల్ టీ20 ట్రోఫీలో ఐర్లాండ్ ఆల్రౌండర్, మన్సస్టర్ రెడ్స్ క్రికెటర్ కర్టిస్ కాంఫర్ అరుదైన రికార్డుతో ఆకట్టుకున్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి భాషా తేనెతుట్టెను తట్టిలేపింది. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర సర్కార్లను ముందుపెట్టి హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన మోదీ సర్కారుకు భంగపాటు ఎదురైంది. ‘నేషనల్ ఎడ్�
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు పెరగడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పెరిగాయి.
క్రికెటర్లు ఇక్కడికి విహారయాత్రకు రాలేదని, దేశం తరఫున ఆడేందుకు వచ్చారని టీమ్ఇండియా చీఫ్కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. సిరీస్ జరుగుతున్న సమయంలో క్రికెటర్లతో కుటుంబసభ్యులు కలిసుండటంపై బీసీసీఐ న�
‘కాపురం చేసే కళ కాలు తొకినప్పుడే తెలుస్తుంది’ అంటారు. రాష్ట్రంలో 18 నెలల కింద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మొదటి మూడు నెలల్లోనే ప్రజలకు ఎరుకైంది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన�
Warangal వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన అథ్లెటిక్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జీవంజి దీప్తి వరల్డ్ పారా చాంపియన్షిప్ గేమ్స్కు(World Para Championship Games) శుక్రవారం ఎంపికైంది.
IND vs ENG : లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు భారీ స్కోర్ ఆశలన్నీ మిడిలార్డర్ మీదే ఆధారపడి ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా (5-74) విజృంభణతో ఇంగ్లండ్ను రెండో సెషన్లోనే చుట్టేసిన టీమిండియాకు శుభారంభం లభిం�
Bonalu in London : ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణ అసోసియేన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. యూకే దేశంలోని నలు మూలల నుంచి సుమారు 2,000లకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు ఈ
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్(51) అర్ధ శతకంతో రాణించాడు. ఓవైపు ఇంగ్లండ్ బౌలర్లు స్వింగ్తో, బౌన్సర్లతో సవాల్ విసిరుతూ వికెట్లు తీస్తున్నా.. క్రీజులో పాతుకుపోయిన రాహుల్ సింగిల్ తీసి హాఫ్ �
Wimbledon : టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ వరుసగా వింబుల్డన్ (Wimbledon) మూడో టైటిల్ వేటకు సిద్దమయ్యాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్(అమెరికా)ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లాడు.
Bonalu in London : ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణ అసోసియేన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. యూకే దేశంలోని నలు మూలల నుంచి సుమారు 2,000లకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు ఈ
Earthquake : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి మరోసారి కంపించింది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ (NCR) ప్రాంతంలో శుక్రవారం స్వల్పంగా భూకంపం (Earthquake) సంభవించింది. హర్యానాలోని ఝజ్జర్(Jhajjar)లో వరుసగా రెండోరోజు భూ ప్రకంపన
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత జట్టు రెండో వికెట్ పడింది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ అర్ధ శతకానికి చేరువైన కరుణ్ నాయర్(40)ను వెనుదిరిగాడు. స్టోక్స్ బౌలింగ్లో నాయర్ కట్ చేసిన బంతిని జో రూట్ డైవింగ్ �
అన్ని కళాశాలల్లో యూనివర్సిటీ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల హాజరు నమోదు చేయడంతో పాటు 75 శాతం హాజరు ఉండేలా చూడాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎంపీడీఓగా ఆవుల రాములు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన యాకూబ్ నాయక్ నల్లగొండ జిల్లాకు బదిలీపై వెళ్లారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ కోటా 42 శాతం బిల్లు పార్లమెంట్లో ఆమోదింపజేసి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని బీఆర్ఎస్ ఆత్మకూరు (ఎం) మండలాధ్�
భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో నిర్వహించింది. ఇందులో భ�
జ్ఞాన వ్యాప్తితోనే సమాజంలో మానవతా విలువలు పెంపొందించవచ్చని జమాతే ఇస్లామి హింద్ రుద్రంపూర్ రామవరం అధ్యక్షుడు మాజిద్ రబ్బానీ అన్నారు. పెనగడప పంచాయతీలోని గౌతంపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పాఠశాల స్థాయ�
తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వాసులు ఉప్పలపాటి రాజేంద్రప్రసాద్, ఉమా ఆర్థిక సహకారంతో విద్యానగర్ కాలనీలో గల మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు �
Layoffs అమెరికా (USA) లో ఉద్యోగాల కుదింపు జరుగుతోంది. విదేశాంగ శాఖలో చర్యలు చేపట్టిన అధ్యక్షుడు (President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం.. 1300 మందికిపైగా దౌత్యాధికారులను తొలగించేందుకు సిద్ధమైంది.
ఇల్లెందు మున్సిపాలిటీ పారిశుధ్య సిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం పారిశుధ్య కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమాన
IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ కథ ముగించి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టుకు షాక్ తగిలింది. నాలుగేళ్ల తర్వాత పునరాగమనం చేసిన జోఫ్రా ఆర్చర్ (1-1) తన తొలి ఓవర్లోనే డేంజరస్ యశస్వీని ఔట్ చేశాడు.
Rauf Khan గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లుగా, ఆయాలుగా, పలు ఉద్యోగులుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు వెలకట్టలేమని జిల్లా సంక్షేమాధికారి రవూఫ్ ఖాన్ అన్నారు.
Collector Kumar Deepak ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాణహిత నది ముంపునకు గురి అయిన ప్రాంతాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం సందర్శించారు.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్ రెండో సెషన్లోనే ఆలౌటయ్యింది. జస్ప్రీత్ బుమ్రా(5-74) ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్ను కకావికలం చేశాడు. తొలి సెషన్లో మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీ
బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఇన్ఫినిక్స్ సంస్థ ఓ నూతన స్మార్ట్ ఫోన్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు చాలా తక్కు�
Neeraj Chopra : భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం యూరప్లో శిక్షణకు సిద్దమవుతున్న వరల్డ్ బెస్ట్ జావెలిన్ త్రోయర్ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికర విషయాన్న�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆయా కాలనీల్లో శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల బృందం పర్యటించింది. పార్టీ రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఆయా కాలనీలోని బాధితులను పరామర్
Radhika Yadav టెన్నిస్ ప్లేయర్ (Tennis player) రాధికా యాదవ్ (Radhika Yadav) పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయని పోస్టుమార్టం రిపోర్టు (Autopsy report) లో తేలింది. రాధికా యాదవ్ గురువారం ఉదయం 10.30 గంటలకు కన్న తండ్రి దీపక్ యాదవ్ (Deepak Yadav) చేతిలో �
Market తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హాయంలో నూతనంగా ఏర్పాటైన వనపర్తి జిల్లా అమరచింత మండలం కృష్ణంపల్లి గ్రామస్థులు శుక్రవారం సంతను ప్రారంభించుకున్నారు.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. లంచ్ తర్వాత రెండో ఓవర్లోనే సిరాజ్ ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టాడు. క్రీజులో కుదురుకున్న జేమీ స్మిత్(51)ను ఔట్ చేసి స్టోక్స్ సేనకు షాకిచ్చాడు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మధిర తాసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శులు మంద సైదులు, పడకంటి మురళి మా�
Heroine ఈ మధ్య అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. కొందరు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటుంటే, మరి కొందరు పెద్దలు చూసిన వాడిని మనువాడుతున్నారు. అయితే ఇప్పుడు ఓ యంగ
ఉన్న ఇల్లుని కూతురు పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి తమను పట్టించుకోవడం లేదని, తన ఇల్లు తనకే ఇప్పించాలని కోరుతూ కొడుకుపై ఆర్డీఓ ఆర్డర్ తెచ్చుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో చోటుచే
Former Minister Srinivas Goud కాంగ్రెస్ ప్రభుత్వం మూడుసార్లు రైతుబంధును ఎగవేసి స్థానిక ఎన్నికల తరుణంలో రైతుబంధు వేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
Child 22 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని ఆసత్రిలోనే బిడ్డను అమ్మకానికి పెట్టింది. పిల్లలు లేని దంపతులకు రూ.50 వేలకు తన బిడ్డను అమ్మింది. అస్సాం (Assam) ర�
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని 5వ యూనిట్ పనులను జనవరి, 2026 నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత జట్టు పట్టుబిగించే దిశగా సాగుతోంది. తొలి సెషన్లో నిప్పులు చెరిగిన జస్ప్రీత్ బుమ్రా(4-63) ఇంగ్లండ్ మిడిలార్డర్ను చకచకా చుట్టేశాడు. అయితే.. రెండో టెస్టులో మాదిరిగానే టెయిలెండర్�
Crime news తీసుకున్న అప్పు తిరిగివ్వనందుకు ఇద్దరు టీనేజీ బాలురపట్ల కర్కశంగా ప్రవర్తించారు. బెల్టు తీసుకుని తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగక వారిని ఒకరితో ఒకరు ఓరల్ సెక్స్ చేయాలని ఆదేశించారు. ఆ బాలురు అందుకు ఒ
Joe Root : సుదీర్ఘ ఫార్మాట్లో పరుగుల వీరుడిగా పేరొందని జో రూట్ (Joe Root) మరో శతకంతో రెచ్చిపోయాడు. లార్డ్స్ మైదానంలో భారత్పై సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్న రూట్.. కెరియర్లో 37వ సారి మూడంకెల స్కోర్ అందుకున్నాడు.
Hyderabad గంజాయి విక్రయిస్తున్న వడ్డీ వ్యాపారిని సికింద్రాబాద్ డిటిఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన శుక్రవారం నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ మాజీ అధ్యక్షుడు బొస్క సైదులు రావు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ( తపస్) లో చేరారు. శుక్రవారం జిల్లా పరిషత్ పాఠశాల నర్సింగ్భట్లలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార
NATS అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల టాంపా సిటీలో 8వ నాట్స్ తెలుగు సంబురాలు విజయవంతంగా ముగిశాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ సంబురాల్లో వేలమంది పాల్గొన్నారు.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (4-58) నిప్పులు చెరుగుతున్నాడు. రెండో రోజు తొలి సెషన్లో అతడి ధాటికి ఇంగ్లండ్ (England) మిడిలార్డర్ బ్యాటర్లు డగౌట్కు క్యూ కట్టారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేయూత అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని నల్లగొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం కోరారు.
Hero సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమి జరగుతుందో చెప్పడం చాలా కష్టం. ఒకేసారి వచ్చిన క్రేజ్ను సరిగ్గా వినియోగించుకోకపోతే, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే, స్టార్డమ�
మహిళలు స్వశక్తితో ఎదగడానికి ప్రభుత్వం అందిస్తున్న శ్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఏపీడీ శ్రవణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామంలో రుణాల�
నానో ఎరువుల వినియోగంతో మెరుగైన దిగుబడి సాధించవచ్చునని ఇఫ్కో సూర్యాపేట జిల్లా మేనేజర్ ఏ.వెకటేశ్, కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లికి చెందిన శాస్త్రవేత్త కిరణ్, ఎంఈ మార్క్ఫెడ్ దేవేందర్ అన్నారు.
Police Officer బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు. అయితే సదరు అధికారి తనకు బదిలీ వేటు పడకుండా ప్రజాప్రతినిధులు ఆశ్రయించడం తీవ్ర చర్చకు దారితీస్తుంది.
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామ పంచాయతీ పరిధి ఏనెమీదిగూడెం గ్రామానికి చెందిన పందుల నాగయ్య కుమార్తె వైష్ణవి అనారోగ్యంతో బాధపడుతుంది. ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి దృష్టికి తీసుకురాగా �
Joe Root: లార్డ్స్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో జో రూట్ సెంచరీ చేశాడు. అతని ఇన్నింగ్స్లో 10 బౌండరీలు ఉన్నాయి. టెస్టుల్లో అతనికి ఇది 37వ సెంచరీ. బుమ్రా బౌలింగ్లో బెన్ స్టోక్స్, రూట్ క్లీన్బౌల్డ్ అయ్యారు.
Question Paper బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ యూనివర్సిటీ (Government University) నిర్వహించిన పరీక్షల్లో హిస్టరీ ప్రశ్న పత్రంలో ఫ్రీడమ్ ఫైటర్స్ (Freedom fighters) ను అవమానించేలా ఓ ప్రశ్న అడిగారు. స్వాతంత్య్ర సమరయోధులను ఆ ప్రశ్�
బోనకల్లు మండలంలోని ముష్టికుంట ఉన్నత పాఠశాలను జిల్లా పరిషత్ సీఈఓ దీక్ష రైనా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు.
Ajit Doval పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై జాతీయ భద్రతా సలహాదారు (National Security Advisor) అజిత్ ధోవల్ (Ajit Doval) కీలక వ్యాఖ్యలు చేశారు.
అర్హురాలైన తనకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని పేర్కొంటూ ఓ ఒంటరి మహిళ ఖమ్మం జిల్లా మధిర తాసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన దీక్ష చేపట్టింది.
బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్తో కలిసి లాల్ దర్�
Money Fraud ఆమె ఒంటి నిండా నగలు (Ornaments)..! చేతి నిండా నోట్ల కట్టలు (Currency)..! తిరగడానికి ఖరీదైన కార్లు (Coslty cars)..! ఉండటానికి పెద్ద ఇల్లు..! ఆమె స్నేహ హస్తం అందిస్తే ఎవరైనా ఎగిరి గంతులేస్తూ స్వీకరించాల్సిందే..! ఆ తర్వాత ఆమె కొట్టే �
Sheikh Hasina బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) సహా ప్రభుత్వంలోని మహిళా ఉద్యోగులను ‘సర్’ అని సంబోధించాలన్న ఆదేశాలను (Sir Title For Women Officials) రద్దు చేసిం�
Mallikarjun Kharge: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం నుంచి లౌకిక, సామ్యవాద పదాలను తొలగిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఒడిశాలో జరిగిన సంవిదాన్ బచా�
Renu Desai ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ప్రత్యేకించి ఆమె రెండో పెళ్లి గురించి వచ్చిన రూమర్స్ నెట్టింట తెగ హాట్ టాపిక్గ�
Mylardevpally ఆ రహదారి ఎప్పుడు రద్దీగా ఉంటుంది... అనేక మంది స్థానిక ప్రజలు కాలినడకన రోడ్డు దాటి కంపెనీల్లో విధులకు వెళ్తుంటారు. ఆదమరిస్తే చాలు అటుగా వెళ్తున్న వాహనాలు వారిని ఢీకొడుతూ వెళ్లిపోతున్నాయి. ఫలితంగా ప్�
Ajay Devgn బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సన్ ఆఫ్ సర్దార్ (Son Of Sardaar 2). విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాల్ థాకుర్ కథానాయికగా నటించబోతుంద�
Collector Vijayendra Boi మున్సిపాలిటీ కేంద్రంలో ఏ ఒక్క డెంగ్యూ కేసు నమోదైన సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి హెచ్చరించారు.
Crime news భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ అభం శుభం తెలియని ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమ్ముడు, మరదలు గొడవ పడుతుండటంతో అడ్డుకోవడానికి వచ్చిన బావపైకి మరదలు త్రిశూలం విసిరింది. ఆ త్రిశూలం తలలో గుచ్చ�
Bandi Sanjay Kumar: తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 1000 మంది హిందూయేతర మతస్థులు పనిచేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం లేని వారు, సనాతన ధర్మాన్�
Sri Sri Ravi Shankar 12 ఫెయిల్, సబర్మతి ఎక్స్ప్రెస్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Harish Rao రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తెలివి ప్రదర్శిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సాగునీటి పంపిణీ విషయంలో రేవంత్ రెడ్డి ప�
Harish Rao ప్రజా భవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు... కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 50 ఏళ్లుగా చేసిన మోసాలకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ప�
ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొంపల్లి 44వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకొని దూలపల్లి నుంచి నర్సాపూర్ రాష్ట్ర రహదారికి వెళ్లే ప్రధాన దారిలో అనధికారికంగా
Shruti Haasan on Marriage పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తమిళ నటి, సింగర్ శ్రుతి హాసన్. వివాహ బంధం పట్ల తనకు భయం ఉందని, అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించారు.