Leopard జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతున్నది. గురువారం రాత్రి సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో చిరుత పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది.
Ind Vs Aus ప్రపంచకప్నకు ముందు సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా ప్లేయర్లు నిలకడగా ఆడుతున్నారు. మొహాలీ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో 12 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 58 �
Jawan Movie జవాన్ వీర విధ్వంసం ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా గణేష్ చతుర్థి వీకెండ్ జవాన్కు బాగా కలిసొచ్చింది. పైగా నార్త్లో ఈ వారం చెప్పుకోదగ్గ రేంజ్లో సినిమాలేవి రిలీజ్ కాకపోవడం జవాన�
Udhayanidhi Stalin డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కు సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. సనాతన ధర్మం (Sanatana Dharma) వివాదంపై దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ఉదయనిధికి నోటీసులు జారీ చేస
IndiGo విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ (Emergency Door ) తెరిచేందుకు ప్రయత్నించాడు. గాల్లోనే అత్యవసర ద్వారం తెరిచి కిందకు దూకాలనుకున్నాడు.
Minister Jagadish Reddy నాలుగు పైసలు సంపాదిస్తే సొంత ఊరును, అయినవారిని మర్చిపోతున్న నేటి రోజుల్లో తాము పుట్టి పెరిగిన సొంత ఊరు కోసం సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, రెండు కోట్ల వ్యయంతో ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్�
Ind Vs Aus భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు ముందు సన్నాహకాల్లో భాగంగా టీమ్ఇండియా కంగారూలతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల్లో భాగంగా నేడు మొహాలీ వేదికగా తొలి వన్డే (Ind vs AUS) జరుగనుంది. ఈ క్ర�
National Cinema Day సినిమా లవర్స్కు గుడ్న్యూస్. కేవలం రూ.99కే మల్టీప్లెక్స్లో సినిమా చూసే అవకాశం రాబోతుంది. మల్టీప్లెక్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా( MIA) అక్టోబర్ 13న ‘జాతీయ సినిమా దినోత్సవం’ నిర్వహిస్తున్నట్లు
Faria Abdullah Glamor Still, Faria Abdullah, Faria Abdullah Photos, Faria Abdullah Pics, Faria Abdullah Images, Faria Abdullah Stills, Faria Abdullah New Photos, Faria Abdullah Insta Photos, Faria Abdullah Viral Photos, Faria Abdullah Beautiful Photos, Faria Abdullah Glamorous Photos, Faria Abdullah Latest Photos..
Hijab సంప్రదాయ ముస్లిం దేశమైన ఇరాన్ (Iran)లో మహిళలపై అణచివేత కొనసాగుతోంది. తాజాగా మహిళల డ్రెస్ కోడ్ (Dress Code)పై ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలు కచ్చిత
కొత్త పార్లమెంటు భవనంలో సిబ్బందికి కొత్త యూనిఫాం ఒక రోజు ముచ్చటగానే మిగిలింది. ఈ యూనిఫాం కోసం ఉపయోగించిన వస్త్రం దళసరిగా ఉందని, పాకిస్థానీ రేంజర్లు వాడే దుస్తుల మాదిరిగా ఉందని, దీనిని ధరిస్తే ఊపిరి ఆడటం �
చంద్రునిపై తెల్లవారుజాము కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు ఇస్రో ప్రయత్నిస్తున్నది. ఒకవేళ ఇది విజయవంతమైతే ఈ ప్రయోగంలో బోనస్ లభించినట్లే.
Leo కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్
Minister Errabelli జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు సామాజిక వర్గాల వారితో పాటు వివిధ వృత్తుల వారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి మద్దతుగా నిలుస్తున్నారు. స్వయంగా ఆయనను కలిసి తమ మద్దతు తెలియజేస్తున్నార�
బార్డర్లు పెట్టుకున్న టాలీవుడ్కే అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి.. అసలు బార్డర్లు లేని బాలీవుడ్లో యానిమల్తో ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడో అని అందరిలోనూ తి
కెనడాతో దౌత్యపరంగా ఏర్పడిన విభేదాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇక్కడి నుంచి కొన్ని దేశాలకు పరారైన ఖలిస్థాన్ ఉగ్రవాదులు, సానుభూతిపరుల గళం విన్పించకుండా చేయడానికి తన చర్యలు ముమ్మరం చేసింది.
India-Canada ఖలిస్తాన్ ఏర్పాటువాద నాయకుడు (Khalistani terrorist) హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యతో భారత్ (India) – కెనడా (Canada) మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రెండు దేశాల మధ్య నెలకొన్ని వివాదంపై తాజాగా అగ్రరాజ్యం అమెర
భారత్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దళితుల హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నట్లు మైనారిటీల అంశంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్ డీ వరెన్నెస్ ఆరోపించారు.
Rocky Aur Rani ki Prem Kahani Movie On Ott బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh), ఆలియా భట్ (Alia Bhat) కాంబోలో 2019లో వచ్చిన గల్లీ భాయ్ (Gully boy) సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి కలయికలో వచ్చిన తాజా చిత్రం ‘రాకీ ఔర్ ర�
Narakasura Movie ‘పలాస 1978’ ఫేం రక్షిత్ (Rakshit Atluri) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నరకాసుర’. అపర్ణా జనార్థన్ (Aparna Janardhan), సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. పుష్ప ఫేం శత్రు (Shatru) విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సి�
Chennai cabbie తమిళనాడుకు చెందిన ఓ కారు డ్రైవర్ (Car Driver)కు ఊహించని అనుభవం ఎదురైంది. అతడి బ్యాంకు అకౌంట్లో రూ.వేలు, రూ.లక్షలు కాదు ఏకంగా రూ.వేల కోట్లు జమయ్యాయి.
రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ (Sharad Pawar) స్థాపించిన ఎన్సీపీపై (NCP) ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలో పార్టీ చీలిన విషయం తెలిసిందే.
Bedurulanka 2012 Movie బెదురులంక సినిమాతో కార్తికేయ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఐదేళ్ల కిందట వచ్చిన ఆర్ఎక్స్100 తర్వాత హీరోగా మళ్లీ ఇన్నాళ్లకు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. సరిగ్గా పదకొండేళ్ల క్రితం ప్రపంచాన్ని వ
Parineeti-Raghav Chadha బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha) వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆదివారం వీరి
Chandrababu స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో రాజమండ్రి జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జ్యుడీషియల్ రిమాండ్ను (Judicial remand) కోర్టు పొడిగించింది.
Chandramukhi-2 Movie చంద్రముఖి సినిమాకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి సినిమాకు సీక్వెల్ (Chandramukhi-2) తెరకెక్కుతుందంటే ఆడియెన్స్ ఏ రేంజ్లో అంచనాలు పెట్టుకుం�
Apple iPhone భారత్లో యాపిల్ అభిమానులకు శుభవార్త. ఇటీవలే విడుదలైన యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15 Series) భారత్ (India)లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ అమ్మకాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.
Vijay Antony తమిళ నటుడు విజయ్ ఆంటోని కూతురు మృతి అందరినీ కలిచి వేసింది. 12వ తరగతి చదువుతున్న మీరా డిప్రెషన్ కారణంగా తన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. ఆమె మృతి యావత్ సినీ ఇండస్ట్రీనీ విషాదంలో ముంచేసింద�
The Road Movie స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న తాజా లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ది రోడ్’ (The Road). రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ (Revenge in 462 kms) అనేది ఉప శీర్షిక. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మేకింగ్ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్�
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. రెండో రోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే చంద్రబాబు (Chandrababu) అరెస్టుపై చర్చించాలని టీడీపీ (TDP) సభ్యులు పట్టుబట్టారు.
Golden Bat Winners : వరల్డ్ కప్(ODI World Cup).. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే అతి పెద్ద పండుగ. స్టార్ ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాలకు కేరాఫ్ అయిన ఈ మెగా టోర్నీ మరో పదిహేను రోజుల్లో షురూ కానుంద�
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండలో వర్షం కురిసి�
భారత భవిష్యత్తు స్టార్ అని ఇప్పటికే పలువురితో ప్రశంసలు అందుకున్న గిల్పై మాజీ ఆల్రౌండర్ సురేశ్ రైనా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్మన్ తదుపరి విరాట్ కోహ్లీ (Virat Kohli) కావాలనుకుంటున్నాడని అభిప్ర
సరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు ముందస్తు టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు.
అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించిన ఉద్యోగులు 18 నెలల నుంచి జీతాలు లేకుండా బతుకుతున్నారు. ఇటీవల చంద్రుడిపై ప్రయోగాలకు ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన ఉద్�
బీఆర్ఎస్ పార్టీకి పనిచేయటం మానుకోవాలి. లేదం టే నిన్నూ నీ భార్యను కాల్చి చంపేస్తాం’ అంటూ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు స్థానిక బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ మేరకు బీడ్ జిల్లా గెవరా�
జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో అర్హత సా ధించిన 39 మందికి పోస్టింగ్స్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో 18 మంది జడ్జీలను బదిలీ చేసింది. నూతన జేసీజేలు అక్టోబర్ 4లో�
తెలంగాణ ప్రభుత్వాన్ని బియ్యం కోరుతున్న రాష్ర్టాల జాబితాలో తమిళనాడు చేరింది. తమ రాష్ర్టానికి సుమారు 7 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కావాలంటూ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది. గతంలో మన పొరుగునే �
బీఆర్ఎస్ పార్టీకి పనిచేయటం మానుకోవాలి. లేదం టే నిన్నూ నీ భార్యను కాల్చి చంపేస్తాం’ అంటూ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు స్థానిక బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ మేరకు బీడ్ జిల్లా గెవరా�
ఈ ఏడాది దేశవ్యాప్తంగా అదును ప్రకారం వర్షాలు కురవకపోయినా, లోటు వర్షపాతం నమోదైనా తెలంగాణలోని రిజర్వాయర్లలో మాత్రం జలకళ ఉట్టిపడుతున్నది. రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ న�
పేదలు, రైతుల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ ఉండబోతున్నదని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఆ విషయాలను ప్రకటిస్తారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికలవేళ రాష్ర్టానికి విపక్ష నాయకులు క్యూ కడుతున్�
మహిళా బిల్లు కోసం పోరాటాలు చేసిన వారి కలలు సాకారం అవుతున్నప్పటికీ.. వాటి నిజమైన ఫలాలు అందుకోవడానికి మరో పదేండ్లు ఆగాల్సి రావటం దురదృష్టకరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. మ
చంద్రయాన్పై లోక్సభలో గురువారం వాడీవేడి చర్చ జరిగింది. చంద్రయాన్-3 విజయం మాదంటే.. మాదంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పొట్లాడుకున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తల ఘనతను కొట్టేసేందుకు రెండు జాతీయ పార్ట
చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోద ముద్ర వేసింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నారీ శక్తి వందన�
Horoscope జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామా
భారత్-కెనడా మధ్య నెలకొన్న వివాదం ముదురుతున్నది. రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దౌత్యపరమైన సంబంధాలు క్షీణిస్తున్నాయి. కెనడాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ బుధవారం సూచించిన భారత్ తాజాగా మ�
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక చేయూతతో రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవం సంతరించుకుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన�
రూపాయి లంచం లేకుండా, అప్పు లేకుండా పేదలకు రూ.70 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ఉచితంగా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో గురువారం డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కన్నుల పండువగా జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో మంత్రి కేటీఆర్, పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-2లో మంత్రి హరీశ్�
స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు ముందు సన్నాహకాల్లో భాగంగా టీమ్ఇండియా కంగారూలతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల్లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా తొలి వన్డే జరుగనుండగా.. సీనియర్లకు
నాలుగు పుష్కరాల క్రితం ప్రారంభమైన ప్రపంచకప్ ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ 13వ ఎడిషన్కు చేరుకుంది. ప్రతి టోర్నీకి నిబంధనలు మారుతూ తెల్ల దుస్తూల నుంచి కలర్ఫుల్ డ్రస్సుల్లోకి 60 ఓవర్ల నుంచి 50 ఓవ�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకంతోపాటు మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తితో �
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడం వెనక ఎంతోమంది కృషి ఉంది. అలాంటి వారిలో దీపక్ కుమార్ ఉప్రారియా ఒకరు. హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీ)కు చెందిన ఈ టెక్నీషియన్ చంద్రయ�
ఇల్లెందు నియోజకవర్గంలోని 410 చెరువులు దశాబ్దాలుగా పూడిపోయిన స్థితిలోనే ఉన్నాయి. రైతులు పంటలకు సాగునీరు అందించలేక ఇబ్బందులు పడ్డారు. అరకొర దిగుబడులు సాధిస్తూ బతుకు బండిని నడపలేక అవస్థలుపడ్డారు. తెలంగాణ వ
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందటం అఖిల భారతావనిలో అత్యుత్తమమైన పరిణామమని, దేశంలో మహిళలకు ఇస్తున్న గౌరవానికి ఇది నిదర్శనం అని పలువురు మహిళా విద్యావేత్తలు, ప్రొఫెసర్లు మహిళా బిల్లుపై వారి అభిప్రాయాల
‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నా పాత్రను చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా నుంచి భిన్నమైన పాత్రలపై దృష్టిపెట్టా. ‘పెదకాపు-1’ చిత్రంలో నా పాత్రకు కథాగమనంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పింది అనసూయ.
ఈ ఏడాది ‘కస్టడీ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది మంగళూరు సుందరి కృతిశెట్టి. తాజాగా ఈ భామ తెలుగులో భారీ ఆఫర్ను చేజిక్కించుకుంది. శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ
‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని చూసి చాలా మంది స్టార్ హీరోలు అభినందించారు. చిరంజీవిగారు రెండు గంటల పాటు సినిమా గురించి మాట్లాడారు. నా పర్ఫార్మెన్స్ గురించి ఆయన చెబుతుంటే హ్యాపీగా అనిపి
ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధిచెందుతున్నదంటూ ప్రధాని, ఆర్థికమంత్రి, ప్రధాన ఆర్థిక సలహాదారు.. ఒక్కరేమిటి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ ఊదరగొడుతుంటే మరోవైపు తాజా అధికారిక గణాంకాల�
హైదరాబాద్ అనతికాలంలోనే బయో హబ్గా ఎదిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఫార్మా, కెమికల్స్ ఉత్పత్తుల్లో తెలంగాణ లీడర్గా అవతరించిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం లో బుద్ధిజానికి పూర్వ వైభ వం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం శ్రీలంక రాజధాని కొలంబోలో పుర�
జీనోమ్ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరించబోతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. మూడో దశ విస్తరణ కొనసాగుతున్నదని, ఇప్పటికే 132 ఎకరాలను ఇందుకోసం సమీకరించామని చెప్పారు.
గృహలక్ష్మి పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి కావడంతో లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది. తొలి విడుత లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసే కార్యక
బీఆర్ఎస్ సర్కార్లోనే విద్యారంగం బలోపేమైందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. తెలంగాణ విద్యావిధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. గురువారం ఆయన మండలంలోని ఖమ్మంపాడులో పర్యటిం�
చిత్తశుద్ధి కొరవడి చేసే ఏ కార్యక్రమమైనా ఆచరణలో ఆశించిన ఫలితాలనివ్వదని చరిత్రలో అనేకసార్లు నిరూపితమైంది. చట్టసభల్లో ఆ బిల్లు పాసైందనే సంబరం కంటే ఆ బిల్లు ఆచరణ సాధ్యం కాదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చ�
బెంగళూరు కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న విప్రోకు షాక్ తగిలింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జతిన్ దలాల్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు.
బోథ్ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ గెలుపు తథ్యమని, అత్యధిక మెజార్టీ లక్ష్యంగా కృషి చేద్దామని గుడిహత్నూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జీ తిరుమల్గౌడ్ అన్నారు.
గ్రామీణ తపాలా ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ కాంస్య పతకం సాధించింది. తద్వారా వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ బెర్త్ ఖాతాలో వేసుకుంది.
ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎగ్జిబిషన్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్
సనాతన ధర్మానికి వారసులం అని చెప్పుకొనేవారు, పార్లమెంటు సాంప్రదాయాలను ఉల్లంఘించటం ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం నూతన భవనంలో పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంలో రాష్ట్రపతి ప్రసంగంతో మొదలైతే రాష�
ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్యతేజ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘భరతనాట్యం’. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్' అని ఉపశీర్షిక.
ప్రముఖ ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ష్నైడర్...భారత్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్లాంట్ల కెపాసిటీని, ఆధునీకరించడానికి రూ.3,200 �
ప్రెస్టీజ్ కంపెనీ పేరుతో నకిలీ ఫ్యాన్లను విక్రయిస్తున్న సంస్థపై హైదరాబాద్లోని బాలానగర్ పోలీసులు దాడి చేసి భారీ ఎత్తున నకిలీ ఫ్యాన్లు, వాటి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
స్వచ్ఛ్ భార త్ మిషన్లో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట పంచాయతీని రాష్ట్ర స్థాయి అవార్డు వరించింది. పంచాయతీలో అభివృద్ధి పనులతోపాటు వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించి�
‘అన్నా అంటే.. నేనున్నా’ అంటూ ఆపద సమయాల్లో అండగా ఉండే మంత్రిహరీశ్రావుపై ఓ కుటుంబం తమ అభిమానాన్ని చాటుకున్నది. రానున్న ఎన్నికల్లో తమ మద్దతు హరీశ్రావుకేనని పేర్కొంటూ సిద్దిపేట పట్టణంలోని 20వ వార్డుకు చెం�
ఎవరు చెప్పారు పేద పిల్లలకు వైద్య విద్య అందదని.. ఎవరు చెప్పారు ఎంబీబీఎస్ చదవాలంటే లక్షలు ధారపోయాలని? రాష్ట్రంలో ఇప్పుడు ఎంతోమంది నిరుపేద బిడ్డలు మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించి తెల్లకోటు ధరించారు. డా
కాంగ్రెసోళ్లు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మితే 60 ఏండ్లు వెనక్కి పో తామని సమాచార, పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 60 ఏండ్లలో చేయ ని అభివృద్ధి 9 ఏండ్లలో సీఎం
యాభై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో చేసిందంతా అవినీతి, అక్రమాలేనని, వాళ్లు మళ్లీ అధికారంలోకి వచ్చినా చేసేది అదేనని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలకభూమిక పోషించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. గురువారం కరీంనగర్లో జిల్లా పద్మశాలీ సంఘం నిర్వహించిన 11వ వర్ధంతి కార్యక్రమాని
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను మూడోసారి గెలిపిస్తాయని గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్�
అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీలు, సహాయకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల డిమాండ్లపై సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాలన
సత్తుపల్లి బస్టాండ్ దగ్గరలో జీప్లస్-1 తరహాలో ఆధునిక హంగులతో గ్రంథాలయ భవనాన్ని నిర్మించతలపెట్టారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు, విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి కొలంబో మధ్య డైరెక్ట్ విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది. వచ్చే నెల 2 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సర్వీసు ఈ రెండు నగరాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ఇదే కావడం విశేషం.
సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ కోసం ఏడాది క్రితం నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తూ �
స్వరాష్ట్రంలోనే ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలోనే ఆలయాలకు పూర్వ వైభవం వస్తున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు.
ఆలు లేదు సూలు లేదు.. కొడుకు పేరు ఏదో అన్న చందంగా ఉన్నది అంధజ్యోతి తీరు. ధరపై తుది నిర్ణయం (రేట్ ఫైనల్) కాని టెండర్లలో గోల్మాల్ జరిగినట్టు ఒక్క అంధజ్యోతికి మాత్రమే కనిపించింది. ప్రభుత్వంపై విషం కక్కడమే ల
ప్రజల ఉత్సాహాన్ని చూస్త్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనమే కొనసాగుతుందని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని మహేందర్రెడ్డి నివాసంలో మంత్రి, ఎమ్మెల్యే ప
సీఎం కేసీఆర్ భోళా శంకరుడు.. అడగకముం దే వరాలిచ్చే గొప్ప మనిషి’ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కొనియాడారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి ఆయన సారథ్యంలోని సర్కారుకు పట్టంగ�
రానున్న ఎన్నికల నేపథ్యంలో తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రోల్ అబ్జర్వర్ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ ఈఆర్ఓలను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్, అంబర్పేట, గోషామహ�
కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ కియా.. కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి సెల్టోస్, కారెన్స్ మాడళ్ళ ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్టు కియా ఇండియా నేషనల్ హెడ్(సేల్స్ అండ్ మార్కెటింగ్) హర్�
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్, స భ్యులను సీఎం కేసీఆర్ గురువారం నియమించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కమిషన్ సభ్యులుగా ఇద్దరికి స్థానం కల్పించారు.
అసెంబ్లీ ఎన్నికలపై కమ్యూనిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసే బరిలోకి దిగాలని నిర్ణయించాయి. గురువారం సీపీఎం, సీపీఐ నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు.
ప్రాణాలకు తెగించి 650 మీటర్ల లోతున భూమి పొరల్లోకి వెళ్లి బొగ్గును వెలికితీస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గుగని కార్మికుల బతుకులకు కేంద్రం భరోసా కరువయింది. సంపాదించిందంతా ఆదాయపు పన్ను కట్టడానిక�
సింగరేణి కార్మికులకు 11వ వేజ్బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను యాజమాన్యం గురువారం విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా 39 వేల మంది కార్మికుల ఖాతాల్లోకి వేతన బకాయిలను బదిలీ చేశారు.
ప్రతి గల్లీని సీసీ రోడ్డుగా మార్చి మున్సిపాలిటీ రూపురేఖలను మారుస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో 228.56 కోట్లు, 3వ వార్డులో 227.30 కోట్లలో నిర్మిస్తున్న సీసీ రో
దాదాపు 300 రకాల సైన్స్ అవార్డులను రద్దుచేస్తూ, వాటి స్థానంలో సరికొత్తగా ‘రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల్ని’ ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ఇంటిని తగులబెట్టాలంటూ విద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై చర్య తీసుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దేబబ్రత సైకియా బుధవారం అ
గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందాయంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనేనని, ప్రతీ పైసా ప్రజోపయోగానికే వినియోగిస్తున్నట్లు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అన్నారు. గురువారం మండలంలోని పలు పంచాయతీల్లో రూ.3.10క�
సమైక్య పాలనలో డయాలసిస్ పేషెంట్లు చికిత్స కోసం అరిగోసపడేది. హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాల్లోని ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేలకు వేలు ధారపోస్తూ ఆర్థికంగా చితికి పోవాల్సి వచ్చేది.
ఓ పేదింటి బిడ్డ కల నెరవేరింది. తండ్రి ఫొటో గ్రాఫర్గా, తల్లి బ్యూటీషియన్గా రోజూ పనిచేస్తేనే పూట గడిచే ఇంట్లో పుట్టిన ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు సాధించింది. పూర్తిగా ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివిన
ఎంతో కష్టపడి చదివి, మెరిట్ ర్యాంక్ సాధించి, పవిత్రమైన వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు, ఘనమైన చరిత్ర గల గాంధీ వైద్య కళాశాల ఖ్యాతిని మరింతగా పెంచేలా క్రమశిక్షణతో మెలగాలని గాంధీ వైద్య కళాశాల ప్రిన్
వడ్డీ వ్యాపారుల చేతిలో దెబ్బలు తిన్న ఓ మాజీ హోంగార్డు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ రూపేశ్ వివరాలను వ�
విపత్కర పరిస్థితుల్లో ఒక్క ఫోన్ కాల్ చేస్తే కుయ్.. కుయ్ అని మన ఎదుట నిలిచే వాహనం 108. రోడ్డు ప్రమాదమైనా, ప్రసవ సేవలైనా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా, గుండెపోటుకు గురైనా బాధితుడిని దవాఖానకు చేర్చడానికి �
రాష్ట్రంలో 32 జిల్లా కేంద్రాల్లోని మున్సిపల్ కార్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా బర్తన్ బ్యాంకులను ఏర్పాటుచేసింది. ఈ మేరకు హైదరాబాద్ మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో బర్తన్ బ్యాంకులను మెప�
మంథని నియోజకవర్గంలో ప్రతిపక్షాల అసత్యాలు, విష ప్రచారాలను తిప్పికొట్టాలని, అభివృద్ధే ధ్యేయంగా పని చేసే బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ప్రజలకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షే�
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్పై తీర్పు మరోమారు వాయిదా పడింది. బుధవారమే ఈ కేసులో వాదనలు పూర్తికాగా తీర్పు గురువార
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించనున్న గరుడోత్సవం అత్యంత విశిష్టమైనది కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని టీటీడీ అంచనా వేస్తున్నది.
రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి, ఆర్థికంగా మత్స్యకారుల బలోపేతానికి రూ.1,000 కోట్ల రుణ సదుపాయాన్ని కల్పించడానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) సంసిద్ధతను వ్యక్తం చేసిందని రాష్ట్ర ఫిషరీస్ ఫెడర�
దుబాయ్లో ఓ హత్య కేసులో 17 ఏండ్లుగా జైల్లో మగ్గుతున్న యువకుడికి మంత్రి కేటీఆర్ కృషితో ఎట్టేకేలకు విముక్తి లభించింది. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేటకు చెందిన దండుగుల నర్సయ్య, లస్మవ్వ దంపతులు సంచారజ
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వచ్చే నెల రెండున సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. నల్లగొండలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ హబ్తోపాటు సూర్యాపేటలో ప�
పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ర్టాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చ
కృష్ణా జలాల వాటా విషయంలో సీఎం కేసీఆర్ వాదనే నిజమని తేలింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం నెరవేరబోదని తేటతెల్లమైంది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునలే ఈ విషయాన్ని వి
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు సెమీస్కు చేరింది. నేరుగా క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగిన భారత్.. వర్షం కారణంగా మలేషియాతో పోరు రైద్దెనా.. మెరుగైన ర్యాంకింగ్ కారణంగా సెమీఫైనల్కు దూసుకె
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నాడు. గురువారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన షటిల్, బాస్కెట్బాల్, వాలీబాల
షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టాలు రావడంతో.. ఓ యువకుడు యూట్యూబ్లో వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతూ గురువారం శంషాబాద్ పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా�
వైద్యారోగ్య శాఖలో 310 ఫార్మసిస్టు పోస్టులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలో 105 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శుక్రవారం తెలం
వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి వన్డే ఫలితం తేలకుండానే రైద్దెంది. వర్షం కారణంగా మ్యాచ్ను 42 ఓవర్లకు కుదించగా..
విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉండేదో తెలియంది కాదు. బూజు పట్టిన ర్యాకులు, విరిగిన కుర్చీలు, చిరిగిన పుస్తకాలు, ఉద్యోగార్థులకు మచ్చుకైనా కనిపించని పోటీ పరీక్షల మెటీరియ�
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదన్న కోపంతో ఓ నాయకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అతడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిసి కూడా పో
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు చార్జిషీట్ వేసేందుకు సీసీఎస్ ఆధీనంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సిద్ధమవుతున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు 107 మందిని సిట్ అరెస్టు చేసింది.
కేంద్ర, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్ పీజీ కటాఫ్ స్కోర్ను సున్నాకు తగ్గించిన నేపథ్యంలో పీజీ కన్వీనర్, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
సమగ్ర శిక్షా ఉద్యోగులు రిలే నిరసన దీక్షలను విరమించారు. గురువారం హైదరాబాద్లో ఉద్యోగులతో విద్యాశాఖ మంత్రి సబిత, ఎమ్మెల్సీ కవిత చర్చల అనంతరం దీక్ష విరమిచారు.
ఆమె మైదానంలో కాలుపెడితే.. మూడు క్రీడల చాంపియన్. ఒడ్డున నిలబడి తీర్పు చెబితే తిరుగులేని అంపైర్. విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని గుర్తించడంలో కిటుకు తెలిసినఫిజికల్ డైరెక్టర్.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు డిక్లరేషన్ గ్యారెంటీ కార్డు పథకాలు బోగస్ పథకాలని, కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్న�
నేనొక గృహిణిని. మూడేళ్ల బాబు ఉన్నాడు. రెండో బిడ్డకు వెళ్లాలా, వద్దా అనే ప్రశ్న నన్నూ నా భర్తనూ వేధిస్తున్నది. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునేవారు సింగిల్ చైల్డ్కే పరిమితం అవుతున్నారు.
ఆహార భద్రత (రేషన్) కార్డులో పేర్కొన్న సభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నది. అయితే.. కార్టుల్లో మృతిచెందిన వారు, పెండ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లి పోయినవారు, ఉపాధి కో�
ఉరూజ్ అస్ఫక్.. యూట్యూబ్లో ఓ కామెడీ సంచలనం. ఇడెన్బర్గ్ కామెడీ అవార్డ్స్ వేదిక మీద పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయురాలు కూడా. ముంబై జీవితంలోని చీకటి వెలుగులతో హాస్యాన్ని పండిస్తారామె.
ఔటర్ రింగు రోడ్డులో మరో ఇంటర్ ఛేంజ్ అందుబాటులోకి రానుంది. 158 కిలోమీటర్ల ఔటర్ రహదారిలో తొలుత 19 ఇంటర్ ఛేంజ్లు ఉన్నాయి. కాగా.., వాహనాల రద్దీ, స్థానికుల డిమాండ్ మేరకు కోకాపేట, నార్సింగి, మల్లంపేట - శంభీపూర�
: జూబ్లీహిల్స్ రోడ్డు నం: 45లోని ఖాళీ స్థలంలో ప్రజలు సేద తీరేందుకు పార్కు ఏర్పాటు చేయాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. గురువారం ఉదయం కమిషనర్ రొనాల్డ్ రోస్ కేబీఆర్ పార్కు నుంచి రోడ్డు నం:45 వరకు ఆక�
శతాబ్దాల నాటి అరుదైన గొర్రె జాతులకు ఎట్టకేలకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్బీఏజీఆర్) గుర్తింపు లభించింది. నాటు గొర్రెలుగా ముద్రపడిన నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు శ�
స్వరాష్ట్ర పాలనలో అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమం అందడంతోపాటు ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్
సీతా రంజిత్ రెడ్డి.. సంపన్న కుటుంబంలో పుట్టారు. భర్త రంజిత్ రెడ్డి వ్యాపారవేత్త, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు.ఆమె ఆలోచనలు మాత్రం సామాన్యుల చుట్టూ తిరుగుతుంటాయి.
పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశ పెట్టడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాలా శ్రావణ్రెడ్డి గురువారం హైదరాబాద్లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞత లు తెలిపారు.
NZ vs BAN : బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డే రద్దు అయింది. వర్షం కారణంగా అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. 33.4 ఓవర్ల వద్ద వాన మొదలైంది. అప్పటికీ న్యూజిలాండ్ స్కోర్ 136/5. టామ్ బండిల్(8 నాటౌట్), గో
Minister Jagadish Reddy అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట కలెక్టరేట్లో అభివృద్ధి పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
TS SC-ST Commission తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా మెదక్ జిల్లాకు చెందిన బక్కి వెంకటయ్య నియామకమయ్యారు. సీఎం కేసీఆర్ చైర్మన్తో పాటు కమిటీ సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
student shot dead అర్ధరాత్రి వేళ జరిగిన పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక విద్యార్థిని మరణించింది. (student shot dead) ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది.
Health Department వైద్యారోగ్యశాఖలో 310 ఫార్మాసిస్టు పోస్టులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 105 పోస్టులకు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. టీవీవీపీ పరిధ�
MP Ravichandra తమిళనాడు, బీహార్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రైల్వే స్టేషన్ లో తమిళనాడు, గయా మాస్ సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణన్ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచ�
Team India : వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు భారత జట్టు(Team India)కు వన్డేల్లో వరల్డ్ నంబర్ 1 అయ్యే చాన్స్ వచ్చింది. ఆస్ట్రేలియా(Australia)తో రేపటి నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్ రూపంలో టీమిండియాకు సువర్ణావకాశం దొ�
Violence In Manipur బీజేపీ పాలిత మణిపూర్లో మళ్లీ హింస రాజుకున్నది. (Violence In Manipur ) గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ సంఘ�
Knife in Man’s Abdomen కడుపులో నొప్పితో బాధపడిన ఒక వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు ఎక్స్రే తీశారు. కడుపులో కత్తి బ్లేడ్ ఉండటం చూసి షాకయ్యారు. సర్జరీ ద్వారా దానిని బయటకు తీశారు.
Kalki 2898 AD పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ నటిస్తుండగా.. లోక నాయకుడు కమల్ హసన్, బాలీవు
Rakshit Shetty Interview కన్నడ హీరో రక్షిత్ శెట్టి ( Rakshit Shetty) నటించిన కన్నడ చిత్రం Sapta Sagaradaache Ello..తెలుగులో సప్త సాగరాలు దాటి (Sapta Sagaralu Dhaati). ఈ మూవీ సెప్టెంబర్ 22న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేశాడు రక్షిత్�
Medaram jathara కుంభమేళాను తలపించే సమ్మక్క-సారలమ్మ అతి పెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా ఉండాలని మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి
Sreeshath : టాలెంట్ ఉన్నా కూడా జట్టులోకి వచ్చీ పోతుండే ఆటగాళ్లలో సంజూ శాంసన్(Sanju Samson) ఒకడు. కానీ, ఈసారి మాత్రం అతడు మళ్లీ భారత జట్టులోకి రావడం కష్టమే. వరల్డ్ కప్ స్క్వాడ్(ODI World Cup 2023)తో పాటు ఆస్ట్రేలియా
Minister Errabelli తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని గడ్డి పోచలా వదిలేసిన నిబద్ధత గల రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని పంచాయతీ �
women's reservation bill మహిళా రిజర్వేషన్ బిల్లు (women's reservation bill) ను రాజ్యసభలో గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రియన్ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్�
Peda Kapu 1 విరాట్ కర్ణ (Virat Karrna) హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం పెదకాపు 1 (Peda Kapu 1). టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) డైరెక్షన్లో లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Arindam Bagchi ఖలిస్తాన్ ఏర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్ - కెనడా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో ఆరోపించారు. ఆ
భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో ఎలాంటి ఆధారాలను కెనడా సమర్పించలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)గురువ�
Minister Errabelli బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న . అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షుతులై వివిధ పార్టీల న�
Mustafizur Rahman : బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Rahman) వన్డేల్లో మరో ఫీట్ సాధించాడు. ఒకే స్టేడియంలో 50 వికెట్లు తీశాడు. దాంతో, ఈ ఘనత సొంతం చేసుకున్న 11వ బౌలర్గా నిలిచాడు. న్యూజిలాండ్(Newzealand)తో జ
MLA Chirumurthy బీఆర్ఎస్లోకి చేరికల పరంపర జోరుగా కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షుతులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా..కేతపల్లి మండలం కొండకింది గూడెం గ
Chandrababu Naidu స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. రూ.300కోట్లకుపైగా అక్రమ�
Minister Vemula డ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి రోజురోజుకి మద్దతుల వెల్లువ కొనసాగుతున్నది. బీఆర్ఎస్ వెంటే మేమంటూ సబ్బండ వర్ణాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. బాల్కొండ న
Parent Assaults Teacher విద్యార్థిని శిక్షించిన ఒక టీచర్పై పేరెంట్ దాడి చేశాడు. (Parent Assaults Teacher) ఉపాధ్యాయుడిపై పంచ్లు ఇచ్చాడు. స్కూల్ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని నిలువరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ�
Asian Games 2023 : భారత మహిళల జట్టు(Indian Womens Team) ఆసియా గేమ్స్(Asian Games 2023) సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఈరోజు మలేషియా(Malaysia)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దాంతో టీమిండియా సెమీస్కు చేరింది. మొదట డాషిం
Navdeep మదాపూర్ డ్రగ్స్ కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. టాలీవుడ్ నటుడు నవదీప్కు నార్కోటిక్ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేశారు. 41 కింద నోటీసులు ఇచ్చిన అధికారులు ఈ నెల 23న హెచ్న్యూ కార్య�
టేస్టీ స్నాక్స్గా నోరూరించే వెజ్ సలాడ్స్ను మధుమేహులు (diabetes diet)నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. రోజూ తీసుకునే ఆహారం బదులు కలర్ఫుల్గా ఉంటూ, రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే సలాడ్స్ను రోజువారీ ఆహారంల
Supreme Court కర్నాటక సర్కారు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తమిళనాడుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావే�
lottery ticket లాటరీ టికెట్ (lottery ticket) విషయంపై ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన స్నేహితుడ్ని హత్య చేశాడు. ఓనమ్ బంపర్ లాటరీ టికెట్ను దేవదాస్ కొనుగోలు చేశాడు. స్నేహితుడు అజిత్కు ఆ లాటర�
Asian Games 2023 : భారత ఫుట్బాల్ జట్టు(Indian Football Team) ఆసియా గేమ్స్(Asian Games 2023)లో బోణీ కొట్టింది. నాకౌట్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో బంగ్లాదేశ్(Bangladesh)పై అద్భుత విజయం సాధించింది. ఈరోజు హోరాహోరీగా జరిగిన పోర
Sapta Sagaralu Dhaati (Side A) కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రక్షిత్ శెట్టి (Rakshit Shetty). కిరిక్ పార్టీ (Kirik Party), అతడే శ్రీమన్నారాయణ (Avane Srimannarayana), చార్లీ 777 (Charlie 777), గోధి బన్న సాధారణ మైకట్టు (GBSM) వంటి చిత్ర
Minister Gangula విద్యార్థులకు చదువుతో పాటు రోజు వారి జీవితంలో క్రీడలు కూడా భాగం కావాలని..శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంల�
Nora Fatehi నటిగా, డ్యాన్సర్గా సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది కెనడియన్ సుందరి నోరా ఫతేహి (Nora Fatehi). ఈ భామ నెట్టింట ఏదైనా పోస్ట్ పెట్టిందంటే చాలు.. నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ
Pakistans General Elections పొరుగు దేశం పాకిస్థాన్లో ఎన్నికల నగారా మోగింది. పాక్ సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ ఎన్నికల సంఘం (Election Commission of Pakistan) గురువారం ప్రకటించింది.
Minister Errabelli గత పాలకుల నిర్లక్ష్యం వల్ల దాదాపు అంతరించే స్థాయికి చేరిన అత్యంత వెనుకబడిన కులాలను ఆదుకుంటున్న చరిత్ర, ఘనత సీఎం కేసీఆర్కి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబ
Bangladesh : వన్డే ప్రపంచ కప్( ODI World Cup 2023) ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(Bangladesh Cricket Board) కీలక నిర్ణయం తీసుకుంది. బౌలింగ్ యూనిట్ను పటిష్టం చేయడం కోసం భారత మాజీ స్పిన్నర్ శ్రీధరన్ శ్రీరామ్(Sridharan Sriram)ను టెక్నిక�
Kaala Paani ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో వన్ ఆఫ్ ది లీడింగ్ పొజిషన్లో ఉంది నెట్ఫ్లిక్స్ (Netflix). డిఫరెంట్ ఓరియెంటెడ్ కంటెంట్తో ఎల్లప్పుడూ ప్రేక్షకులకు అలరిస్తూ వస్తుంది. అయితే నెట్ఫ్లిక్స్ తా�
Prisoners Escape From Police Van ఒక చోట పోలీస్ వ్యాన్ను నిలిపిన పోలీసులు టీ తాగేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాన్లో ఉన్న ఖైదీల్లో ముగ్గురు తప్పించుకుని పారిపోయారు. (Prisoners Escape From Police Van) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ�
Crime news రాత్రి పూట తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ర్ట నిందితులను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు �
Sukkha Dunake Murder Case ఇటీవల కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురయ్యాడు. అయితే, ఈ వ్యవహారంలో కెనడా ప్రధాని భారత్పై అడ్డగోలు ఆరోపణలు చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మరో ఖలిస్థా�
Donald Trump ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతుదారులకు పిజ్జాలు పంపిణీ చేశారు.
MEGA 157 టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే MEGA 157గా వస్తున్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించి రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ నెట�
ODI World Cup 2023 : ప్రపంచ కప్ పోటీలకు సన్నద్ధమవుతున్న దక్షిణాఫ్రికా(South Africa,) జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ప్రధాన పేసర్లు అన్రిచ్ నార్ట్జ్(Anrich Nortje), సిసండ మగల(Sisanda Magala) గాయంతో టోర్నీ నుంచి వైదొలిగారు. దాంతో, న
Bharathanatyam Movie 'దొరసాని' (Dorasani) లాంటి ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టాడు దర్శకుడు కేవీఆర్ మహేంద్ర (KVR Mahendra). తెలంగాణ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిసెంట్ హిట్ తెచ్చుకోవడమే కాకుండా విమర
TS Weather రాగల రెండురోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయ
Minister Errabelli బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం దేవునిగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని ధరావత్ తండా, బానోతు తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ �
NEET వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) అర్థరహితమన్నది కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. నీట్ పీజీ కటాఫ్ను జీరో
Kalki 2898 AD ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఇటీవలే ఈ సినిమా నుంచి వీఎఫ్ఎక్స్ టీం లీక్ చేసిన కొన్ని స్టిల్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
Cyberabad Police నేరాల కట్టడిలో సైబరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మధ్య సైబరాబాద్ పోలీసులు పట్టుకునే కేసులు దేశంలో వ్యవస్థాగత లోపాలను వేలెత్తి చూపుతున్నాయి. కేంద్�
Jawan Movie బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’ (Jawan). అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్బస్టర్ హిట్ అం
Air India విమాన ప్రమాదాల నివారణలో లోపాలను గుర్తించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీనిపై చర్యలు చేపట్టింది. ఎయిరిండియా (Air India) ఫ్లైట్ సేఫ్టీ చీఫ్ను నెల రోజుల పాటు సస్పెండ్ చేసింది.
Nani ఈ ఏడాది దసరా సినిమాతో సూపర్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). మరోవైపు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్లో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతోపాటు దసరా (Dasara) డైరెక్టర్ శ్రీకాం�