KTR తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది.. కానీ కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ఆదాయం తగ్గుదలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించ
Musi River అనుకున్నదే అయ్యింది. మూసీ నదికి, దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప్రవహిస్తున్న చుంగ్ గై చున్ వాగుకు అసలు పోలికే లేదని, ఆ ప్రాజెక్టు ప్లానింగ్, మూసీ ప్రాజెక్టుకు ఏ మాత్రం సరిపోలదని ‘నమస్తే తెలంగాణ�
HYDRAA , సొంతిల్లు.. మధ్యతరగతి ప్రజల జీవితకాల స్వప్నం. ఈ కలలు ఇప్పుడు చెదిరిపోతున్నాయి. మారిన ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ స్వరూపం, ప్రభుత్వ విధానాలు.. అన్నీ కలిసి రాష్ట్రంలో సగటు కుటుంబాల సొంతింటి కలలను చిది�
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదించిన సీట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించాలన్న గత ఉత్తర్వులను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది.
Telangana ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను నిండా ముంచుతున్నది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆరుగాలం కష్టించి పండించిన పంటన�
Population దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై మరోసారి చర్చ మొదలయ్యింది. త్వరలో జనగణన చేపట్టి, కొత్త జనాభా లెక్కల ప్రకారం లోక్సభ నియోజకవర్గాలను కేంద్రం పునర్విభజన చేయనుందనే ప్రచారం జరుగుతున్నది. ఇదే జ�
భారత్లో 32.5 శాతం కళాశాల విద్యార్థులు ఇప్పటికే వ్యాపారాలను ప్రారంభించడంలో చురుగ్గా నిమగ్నమై ఉన్నారని ఐఐటీ-మండీ నివేదిక వెల్లడించింది. ప్రపంచ సగటు 25.7 శాతం కన్నా ఇది ఎక్కువని తెలిపింది.
గుజరాత్లోని భరూచ్ జిల్లా అంక్లేశ్వర్ జీఐడీసీ ప్రాంతంలోని అవ్సర్ ఎంటర్ప్రైజెస్ నుంచి రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సూరత్, భరూచ్ పోలీసులు సంయుక్తంగ�
రామన్నపేటలో అదానీకి చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతున్నది. జంగ్ సైరన్ మోగుతున్నది. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరు ఉధృతమైంది. ఉద్యమానికి సబ్బండ వర్�
జలుబు, దగ్గు, ఒంటి నొప్పులుప్రస్తుతం ఎవరిని పలకరించినా ఇదే చెబుతున్నారు. మొన్నటి వరకు అంటే వానలు కురవడం, వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం వచ్చాయనుకున్నారు. వానలు తగ్గినా, మందులు వాడినా పట్టిన జలుబు
తెలంగాణ ఉద్యమంలో ఆన్యపుకాయ, సొరకాయ పేర్లు మార్మోగాయి. పుంటికూర, గోంగూర పేర్లు కూడా అదే స్థాయిలో వినిపించాయి. ఆన్యపుకాయ, పుంటికూర పేర్లు తెలంగాణ సొంతమైతే, మిగిలిన పదాలు మాత్రం పరాయి ప్రాంతానియి. రాష్ట్ర ఏర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని గమనించినప్పుడు తరచూ ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఆయన పట్ల ఈ పది నెలల కాలంలో గౌరవనీయత ఏర్పడకపోవటమన్నది సరే సరి. కానీ, అంతకన్న ముఖ్యంగా తనకు అసలు గౌరవనీయతే అక్కరలేదన్న విధంగా వ్యవహ�
ఆదివాసీ, దళితులు, మైనార్టీలు, వివిధ వర్గాల ప్రజల హక్కుల కోసం, ఆదివాసీ ప్రాంతాల్లోని సుసంపన్నమైన ఖనిజ సంపదను పరిరక్షించడం కోసం ప్రొఫెసర్ సాయిబాబా జీవితాంతం పోరాడారని పలువురు వక్తలు పేర్కొన్నారు. హైదరాబ�
రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. సరిగ్గా రేవంత్రెడ్డి ప్రభుత్వం తీరు ఇలానే ఉన్నది. మొన్నటి వరకు అనుమతులున్న నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చేస్తున్నా.. సప్పుడుజెయ్యన�
ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత్పై మళ్లీ బెదిరింపులకు దిగాడు. భారత్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏండ్లు కావస్తున్న సందర్భంగా ‘ఎయిర్ ఇండియా’ విమానాలపై దాడి జరగవచ్చునని �
విమానాల్లో బాంబు పెట్టామంటూ బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు హెచ్చరించారు. నిందితులను ‘నో ఫ్లై’ జాబితాలో చేరుస్తామన్నారు. ఢిల్లీలో ఆయన సోమవారం వ
నస్పూర్ మున్సిపాలిటీలోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో అక్రమాల లెక్కలు తేలడం లేదు. ఈ విషయమై ఫిర్యాదులు వెల్లువెత్తగా, అనేకసార్లు సర్వేలు చేసిన అధికారులు ఇప్పటికీ స్పష్టతకు రాకపోవడమేమిటన్నది అంతుబట్టడ
Telangana రాష్ట్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో ఆదాయ వృద్ధి నేల చూపులు చూస్తున్నది. పది నెలలుగా ప్రధాన రంగాలన్నింటిలో స్తబ్ధత నెలకొనడంతో.. ఖజానాకు రాబడి సైతం తగ్గుముఖం పట్టింది.
కాంగ్రెస్ 10 నెలల పాలన తెలంగాణలోని ఏ ఒక్క వర్గానికీ నమ్మకం కల్పించలేకపోయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. రేవంత్రెడ్డి హయాంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని, మద్యం అమ్మకాల్లో మినహా ర�
ఎన్నికల్లో హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంతో తేల్చుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సోమవారం హైదరాబాద్లోని టీజీఎస్ ఆర్టీసీ జాక్ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించా�
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘రాజాసాబ్' కోసం ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఏప్రిల్ 10న పాన్
T SAT టీ శాట్లో పదేండ్లుగా ప్రొడక్షన్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యమకారుడు చేగొండి చంద్రశేఖర్ను టీ శాట్ యాజమాన్యం ఉద్యోగం నుం చి తొలిగించింది. ఆకస్మాత్తు నిర్ణయంపై ఆవేదనకు గురైన చం
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీల మధ్య నిత్యం పోరు కొనసాగుతుంది కానీ, తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఆ రెండు పార్టీలు ఒక్కటవుతున్నాయి. అందుకే ఆ ఇరు పార్టీలు రహస్య మైత్రిని కొనసాగిస్తున్నాయనే విషయం స్పష్ట�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మం డలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. రెండు రోజులుగా ప్రాజెక్టులోకి వచ్చే వరద తగ్గడంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం ఉన్న�
సంగారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభమైంది. వరి కోతలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. మరో రెండు వారాల తర్వాతే వరి కోతలు ఊపందుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరే అవకాశం ఉంది.
అర్జీదారుల సమస్యలపై ప్రత్యేక చొరవ చూపి అధికారులు సత్వరమే పరిష్కరించాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి సూచించారు. సోమవారం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి ఫేస్-3లోని 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్కు లీకేజీ ఏర్పడింది. దీనిని అరికట్టడానికి మరమ్మతు పనులు చేయనున్నారు.
నగరంలోని వివిధ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.3కోట్ల విలువైన 756కిలోల గంజాయితో పాటు 8గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 1234.06కిలోల పాపిస్టన్, 10కిలోల హాషిష్ ఆయిల్, కొకైన్, 10కిలోల గంజాయి చాక్లెట్లు, 6గంజాయి మ�
గ్రేటర్ హైదరాబాద్లో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్ధరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను (విద్యుత్ అంబులెన్స్లు) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం ప్రారంభించారు.
దేశ రక్షణకు పోలీసులు చేసిన త్యాగాలు మరువలేనివని, వారి ప్రాణత్యాగాలతోనే ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల పాత్ర కీలకమని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన�
తేమ, తూకాల పేరుతో దళారులు రైతులను మోసం చేస్తే కఠినచర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడుసమీపంలోని జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లు వద్ద ఏర్ప
ప్రజలకు భద్రత కల్పించడంలో భాగంగా తమ ప్రాణాలు అర్పించిన పొలీసు అమరవీరుల సేవలు మరవలేనివని సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అవినాష్ మహంతి, సుధీర్బాబు అన్నారు.
తెలంగాణ యూనివర్సిటీని ప్రధానంగా పరిశోధన, బోధన రంగాల్లో బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని నూతన వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు పేర్కొన్నారు. టీయూ పరిపాలనా భవనంలో సోమవారం ఆయన వీసీగా బాధ్యతలు స్వీక�
రాష్ట్ర ప్రభుత్వం వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టడంపై రైతుల పక్షాన గులాబీదళం గళం విప్పింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రెండోరోజూ సోమవారం నిరసనలు జోరుగా జరిగాయి.
భారత కుర్రాళ్లు దుమ్మురేపుతున్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అదరగొడుతున్నారు. ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ ఆసియాకప్లో యువ భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పా
అకాల వర్షాలతో రైతులు విలవిల్లాడుతున్నారు. కళ్ల ముందే వడ్లు వరదలో కొట్టుకుపోతుండడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ, కొట్టుకుపోయిన వడ్లను దోసిళ్ల�
జాప్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంజూరు చేయాలని అధికారులకు..జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.
కాలుష్యకార సిమెంట్ పరిశ్రమలతో అభివృద్ధి శూన్యమని, ప్రజలకు హాని కలిగించే పరిశ్రమను ఏర్పాటుచేయాలని చూస్తే ఊరుకునేది లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి అయి�
మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా సోమవారం అకాల వర్షం కురిసింది. ఉదయం ఎండ ఉండటంతో రైతులు రోడ్ల వెంబడి, కల్లాల్లో ధాన్యం ఆరబెట్టారు. సాయంత్రం ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యం తడిసింది. రైతులు తడిసిన ధా�
ఎకరాకు ఆరు వందల గజాల స్థలం నష్టపరిహారంగా ఇస్తామని రైతులను ఒప్పించి భూములు తీసుకున్న అధికారులు హెచ్ఎండీఏకు అప్పగించి రెం డేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డార�
వానకాలంలో రైతులు పండించిన ధాన్యం దళారులకు అమ్మి నష్టపోకుం డా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుం ది. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యల
ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సకాలంలో పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి సోమవారం ప్రజల నుంచి అర్జీ�
‘మా కాలేజీలో చేరండి.. మంచి భవిష్యత్తు ఉంటుం ది’ అంటూ పలువురు విద్యార్థుల వద్ద లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేశా రు. కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు.
జీహెచ్ఎంసీ వర్సెస్ హైడ్రాల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నది.. విజిలెన్స్ విభాగం తరహాలోనే ఫైర్ డిపార్ట్మెంట్ను తమ ఆధీనంలోకి తీసుకున్న హైడ్రా ..జీహెచ్ఎంసీ అధికారాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరి�
చిహ్నాలు, పేర్లు మారిపోతున్న యుగంలో మనం జీవిస్తున్నాం. మద్రాస్ పేరు చెన్నైగా, అలహాబాద్ ప్రయాగరాజ్గా, కలకత్తా కోల్కత్తా గా మారిపోవడం మనం చూశాం. అయితే వీటివెనుక రాజకీయ అం శాలు ఉండటమూ తెలిసిందే. కానీ, తా�
జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘించారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొని తానేం ప్రజాప్రతినిధికి తక్కువ కాదన్నట్టు వ్యవహరించారు. సోమవారం మార్కెట్ కార్యాలయంల�
నిజామాబాద్, బోధన్ కోర్టుల ప్రాంగణాల్లో న్యాయస్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్న న్యాయాధికారుల కోసం వసతి గృహాలను నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కాసోజు సురేందర్, లక్ష్మీనార
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృ ష్ణా, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతున్నది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండడంతో 16 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరా�
Britain's King Charles ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3కి అవమానం ఎదురైంది. ఆయన తమ రాజు కాదంటూ ఆస్ట్రేలియా ఆదివాసీ సెనెటర్ ఒకరు గట్టిగా నినాదాలు చేయటంతో కింగ్ చార్లెస్-3 షాక్కు గురయ్యార
గ్రేటర్ హైదరాబాద్లో డిమాండ్కు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉన్నా.. ఎక్కడ చూసినా సరఫరాలో అంతరాయలే కనిపిస్తున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు.. కరెంటు పోవడం.. రావడం అనేది నిత్యకృత్యంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం వానకాలానికి సంబంధించి రైతు భరోసా ఎగ్గొట్టడంపై బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతుభరోసాపై వేసిన కమిటీ రిపోర్టు వచ్చాక వచ్చే సీజన్ ను�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మంత్రి సురేఖ వరంగల్ కలెక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరా�
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. జన్యుసంబంధ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించి పేద కుటుంబానికి అండగా నిలిచారు.
భారత్-చైనా మధ్య తూర్పు లఢక్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద గత కొన్నేండ్ల నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక ముందడుగు పడింది. ఎల్ఏసీ వెంబడి గస్తీని పునరుద్ధరించా
విధినిర్వహణలో ప్రా ణాలర్పించిన పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి స్ఫూర్తి నిత్యం మనతో ఉంటుందని జోగుళాంబ జోన్ 7 డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పటికీ రుణపడి ఉ�
రాజీవ్ రహదారి రోడ్డును 200 అడుగులకు విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీవ్ రహదారి ఆస్తుల యజమానుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్ సతీశ్ గుప్తా ఆధ్వర్యంలో సోమవారం భారీ
కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణమాఫీ చేయాలని, రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది. వర్కింగ్ ప్రెసిడెంట్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్ఎస్పీ పిలుపు
వరంగల్ నగరంలో సోమవారం జోరువాన కురిసింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. నగర రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతులో నీరు ప్రవహించింది.
డబ్బులు చెల్లించిన తర్వాత ప్లాట్లు కేటాయించకుండా, తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్న స్పెక్ట్రా సంస్థ కార్యాలయాన్ని బాధితులు సోమవారం ముట్టడించారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై.. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. ఆ పిల్ను స్వీకరించిన హైదరాబాద్ సిటీ సివిల్
ప్రధాని మోదీ విద్యార్హతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై జారీ అయిన సమన్లను కొట్టేయాలన్న ఆయన పిటిషన్ను సుప్రీంకో�
పిల్లలకు మంచి భవిష్యత్ ఇచ్చే బా ధ్యత తమదేననే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించుకోవాల ని సినీనటి, పెగ టీచ్ ఫర్ చేంజ్ ఫౌండర్ మంచు లక్ష్మీప్రసన్న పేర్కొన్నారు. మండలంలోని ఆలూరు మండల పరిషత్ ప్రాథమిక పా�
మండలంలోని రింగిరెడ్డిపల్లి - గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి గత కేసీఆర్ ప్రభుత్వం రూ.5 కోట్లిచ్చినా దాని నిర్మాణంలో ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండల వాసులు ఆరోపించారు. ఆ వంతెన నిర్మాణాన్ని
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
Congress MLA తెలంగాణ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు, ప్రజాప్రతినిధులపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మండిపడ్డారు. ‘ ఏపీ నేతలు మా దగ్గరికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటే మేము ఒక్కమాట అనల�
నిబద్ధత కలిగిన ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ప్రభుత్వం అవమానించింది. సీనియర్, మాజీ ఐపీఎస్ అధికారిగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి రావాలని ఆహ్వానం పంపించి..
బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఒకరిపై పోక్సో కేసు నమోదు చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగింది. వలిగొండ పరిధిలోని శాంతి నిలయంలో చదువుతున్న బాలిక దసరా సెలవుల్లో భువనగిరి బాలసదన్కు 1న వచ్చ
కండ్ల ముందు అద్భుతాలున్నా అధ్యయనాల పేరిట ఖండతరాలకు వెళ్లి మరీ తమ అవగాహన రాహిత్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. శాంతిభద్రతలు లేని ప్రాంతంలో పెట్టుబడులు రావని, తెలంగాణలో పోలీసులు శాంత
మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, సంస్థ ఆధ్వర్యంలో 189 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
‘పండుగ వెళ్లిపోయిన పదిరోజులకు చీరలా?’ అవి కూడా మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులు, గిరిజన మహిళలకేనా? మేమంతా తెలంగాణ ఆడబ్డిడలం కాదా?’ అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము అధికారంలోకి వస్తే ఇప్పుడున్న రూ.10 వేల రైతుబంధు స్థానంలో రూ.15 వేలు ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మొత్తానికే పంటల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడుతున్నారని రైతుల
గతంలో ఎన్నడూలేని విధంగా ఖమ్మం జిల్లాను ఈసారి వరదలు ముంచెత్తడంతో బాధితులు విలవిల్లాడారు. ప్రకృతి ప్రకోపానికి ప్రజలు బలై 50 రోజులు గడిచిపోయాయి. అయితే వారిని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ�
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యమని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు అమూల్యమైనవని అన్నారు.
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో గల ఒక హిందూ దేవాలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.30.34 లక్షల బడ్జెట్ కేటాయించింది. ఆలయం నిర్వహణ ఆగిపోయిన 64 ఏండ్ల తర్వాత తాజాగా మొదటి దశ పనుల కోసం ఈ మొత్తాన్ని కేటాయ�
బాబోయ్.. ఇదేం ట్రాఫిక్.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాఫిక్ రద్దీ ఉండటంతో నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జటిలమవుతున్నది. కనీసం అంబులెన్స్ వెళ్లాలన్నా కష్టంగా మార�
పోస్టింగ్ ఇచ్చిన నాలుగు రోజులకే బదిలీ చేస్తామంటూ డీఈఓ నుంచి ఫోన్లు వస్తుండటంతో కొత్తగా పోస్టింగ్ల్లో చేరిన టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టుమని వారం గడవక ముందే బదిలీపై మరో ప్రాంతంలో రిపోర్ట్
వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డిని నియమించిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు సభ్యులను నియమించింది.
ప్రభుత్వం అప్పగించిన ధాన్యం ఆధారంగా పౌరసరఫరాల శాఖకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అప్పగించకపోవడంతో రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టం కింద జప్తు చేసిన స్థిరాస్తులను క్రయవిక్రయాలు లేదా అన్యాక్రాం
ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గోబెల్స్ను మించిపోయి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పదేండ్ల బీఆర్ఎస్ పాల�
ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఆయన స్వయంగా ప్రజల నుంచి వినతులను స్వీకర�
మా బాబు వయసు పది సంవత్సరాలు. జ్వరంతో పాటు ఒంటిపై దద్దుర్లు వచ్చాయి. డాక్టర్ను సంప్రదిస్తే.. వైద్య పరీక్షలు చేసి చికున్ గున్యా అని చెప్పారు. జ్వరం తగ్గింది. జాయింట్ పెయిన్స్ ఎక్కువగా లేవు.
‘కేజీఎఫ్' ఫేమ్ దర్శకుడు ప్రశాంత్నీల్ కథనందించిన చిత్రం ‘బఘీర’. శ్రీమురళి హీరోగా నటించిన ఈ చిత్రానికి సూరి దర్శకుడు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ నెల 31న విడుదలకానుంది. సోమవారం థియేట్రికల్ ట్రైలర�
KTR గ్రూప్-1పై తాము నిరుద్యోగులపక్షాన లెవనెత్తిన అంశాలను సుప్రీంకోర్టు ఎక్కడా వ్యతిరేకరించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. జీవో 29పై తుది తీర్పు వచ్చేదాకా ఫలితాలు విడుదల
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
గ్రూప్1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వుల జారీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్పై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అయితే గ్రూప్-1 ఫలితాలు
Telangana రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల ధరలు నవంబర్ నుంచి పెరగనున్నాయి. దాదాపు రూ. 1200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్టీ క్యాటగిరీలో విద్యుత్తు చార్జీల పెంపు, ఎల్టీ క్యాటగిరీలో న�
విద్యుత్తు చార్జీల పెంపు రాష్ట్ర ప్రగతికి గొడ్డలిపెట్టులా మారుతుంది. ఇప్పటికే ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో పారిశ్రామిక ప్రగతి మందగించింది. అనేక రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి పరిస్థ
బాలీవుడ్ అగ్ర కథానాయిక శ్రద్ధాకపూర్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రానికి రంగం సిద్ధమైందని సమాచారం. వివరాల్లోకి వెళితే.. నానితో ‘దసరా’వంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని అందించాడు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదె�
‘గ్రామానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తం. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేస్తం’ అని ప్రభుత్వం గొప్పలు చెప్పినా.. ఆచరణలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. ఉమ్మడి జిల్లాలో 1,330 కేంద్రాలు తె�
ఆర్థికంగా బలహీనంగా ఉన్న దళితసామాజిక వర్గాన్ని ఆదుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దళితబంధు పథకం నిధుల పంపిణీలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంపై వివక్ష చూపుతున్�
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్'. గురుప్రసాద్ దర్శకుడు. కన్నడ, తమిళ భాషల్లో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని ఆర్కే ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలుగులో విడు
Stethoscope స్టెతస్కోప్ సాయంతో మూగవారి భావాలను మాటలుగా మార్చగలిగే అధునాతన సైలెంట్ స్పీచ్ ఇంటర్ఫేస్(ఎస్ఎస్ఐ)ను ట్రిపుల్ఐటీ హైదరాబాద్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్లు రామనాథన్ సుబ్రమణియన్
రాకేష్ వర్రే టైటిల్ రోల్ని పోషిస్తున్న చిత్రం ‘జితేందర్ రెడ్డి’. విరించివర్మ దర్శకుడు. ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాత. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘1980 దశకంలో జగిత్యాల ప్రాంతంలో జరిగిన యథ�
మరణించిన ఆత్మీయులతో మాట్లాడటం అంటే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యం అనేది ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం. చైనాకు చెందిన కొన్ని కంపెనీలు ఈ అభిప్రాయాన్ని మార్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన�
పిల్లలు తెలివితేటలు ఎలా ఉంటాయో పిండంగా ఉన్నప్పుడే గుర్తిస్తామని చెప్తున్నది హెలియోస్పెక్ట్ జీనోమిక్స్ అనే అమెరికన్ అంకుర సంస్థ. తల్లిగర్భంలో ఉన్నప్పుడు పిండానికి పరీక్షలు నిర్వహిస్తున్నది. జన్యు
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక దక్షిణాఫ్రికా చిక్కుల్లో పడింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (5/49) ధాటికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 140 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది.
రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను తొలగించాలంటూ దాఖలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారించిన సుప్రీంకోర్టు పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషలిస్ట్, సెక్యులర్ పదాలు రాజ్యాంగ �
భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్పై సమాజ్వాదీ నేత, ఎంపీ రామ్గోపాల్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ, అయోధ్య రామజన్మ భూమి వివాదం ప�
ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, దేశవాళీ టోర్నీ రంజీల్లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవడం ద్వారా ఆస్ట్రేలియా సిరీస్ సిద్ధమవుతానని భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పేర్కొన్నాడు.
రంజీ టోర్నీలో హైదరాబాద్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. తమ తొలి మ్యాచ్లో గుజరాత్ చేతిలో కంగుతిన్న హైదరాబాద్..తాజాగా ఉత్తరాఖండ్పై ఓటమి పాలైంది. సోమవారంతో ముగిసిన మ్యాచ్లో హైదరాబాద్ 78 పరుగుల తేడా�
హెజ్బొల్లా ఆర్థిక వ్యవహారాలతో సంబంధాలున్న ప్రదేశాలపై దాడులు చేయనున్నామని, ఆ పరిసరాల్లోని వారు ఇండ్లు ఖాళీచేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ లెబనాన్ ప్రజలను హెచ్చరించింది. దీంతో లెబనాన్లోని అనేక ప్రాంతా
మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ టీమ్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ చోటు దక్కించుకుంది. మెగాటోర్నీలో సత్తాచాటిన ప్లేయర్ల సమాహారంతో ఐసీసీ జట్టును ఎంపిక చేసింది. టీమ్ఇండియా లీగ్ దశలోనే నిష్క్రమించ
Husband Murder భర్త దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసిన ఓ భార్య కొన్ని గంటలకే అతడికి విషమిచ్చి చంపింది. ఉత్తరప్రదేశ్లోని కౌశంబి జిల్లా ఇస్మాయిల్పూర్లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తన భర్త శ�
England Cricket : పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ (England) వన్డే సవాల్కు సిద్దమవుతోంది. త్వరలోనే వెస్టిండీస్తో ఇంగ్లీష్ జట్టు వైట్ బాల్ క్రికెట్ ఆడనుంది. కానీ, రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler) ఇంక�
Emerging Asia Cup : ఎమర్జింగ్ ఆసియా కప్లో భారత ఏ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. కన్నేసింది. తొలి పోరులో పాకిస్థాన్ను చిత్తుగా ఓడించిన టీమిండియా సోమవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను బెంబేలెత్తించి�
Harish Rao ఉద్యోగాల విషయంలో రేవంత్ తీరు, రెండో ప్రపంచ యుద్ద సమయంలో హిట్లర్ ప్రచార శాఖ మంత్రిగా పని చేసిన గోబెల్స్ తీరును మించిపోయిందని హరీశ్రావు విమర్శించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలే�
Anannya nagalla టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Anannya nagalla), యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్లో నటిస్తోన్న చిత్రం పొట్టేల్ (Pottel). ‘సవారీ’ ఫేం సాహిత్ మోత్ఖురి దర్శకత్వం వహిస్తున్నాడు. తన కుమార్తెను చదివించాలనుకునే ఒక గొర్రెల క�
Emerging Asia Cup : టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్లో అదిరే బోణీ కొట్టిన భారత ఏ (India A) జట్టు రెండో విజయంపై కన్నేసింది. తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుగా ఓడించిన టీమిండియా
Maharashtra మహారాష్ట్ర (Maharastra) లోని గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సలైట్లు మృతిచెందారు. మరోవైపు మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక �
Woman Constable Raped కర్వా చౌత్ జరుపుకునేందుకు లేడీ కానిస్టేబుల్ తన సొంత గ్రామానికి బయలుదేరింది. బైక్పై లిఫ్ట్ ఇచ్చిన తెలిసిన వ్యక్తి ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధ�
Sonam Wangchuk లఢఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని పట్టుబడుతున్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk), ఆయన అనుచరులు నిరాహార దీక్ష విరమించారు. కేంద్ర హోంశాఖకు చెందిన అధి�
Health tips : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవాలి. విటమిన్లు, మినరల్లు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. లేదంటే పోషకలోప సంబంధ రుగ్మతలు తలెత్తుతాయి. ముఖ్యంగా విటమిన్ బి12 లోపాన్ని ఏమాత్రం అలక్�
Dulquer Salmaan కల్కిలో మీరున్నారంటూ ఒక సస్సెన్స్ క్రియేట్ చేశారని టాక్ ఉందని యాంకర్ అడుగగా.. సినిమాలో నేనున్నానని చివరివరకు తెలియదన్నాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). దీని గురించి దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. నేను జన�
Maruti Swift Blitz ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా దేశీయ మార్కెట్లోకి తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ కారు ‘స్విఫ్ట్ (Swift)’ బిల్ట్జ్ (Blitz) ఎడిషన్ ఆవిష్కరించింది.
Alzheimer's : ఉదయాన్నే ఒక కప్పు వేడివేడి కాఫీ లేకుండా రోజును ప్రారంభించలేని వాళ్లలో మీరు కూడా ఒకరా..? ఉదయాన్నే కాఫీ లేకపోతే మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారా..? అయితే ఇటీవల జరిగిన ఓ అధ్యయనం మీకొక శుభవార్త తెలియజేస�
Man Attempts Suicide ఎత్తైన బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. 12వ అంతస్తు నుంచి ప్రమాదకరంగా వేలాడాడు. అయితే ఆ భవనంలోని కొందరు నివాసితులు వెంటనే స్పందించారు. అతడ్ని పట్టుకుని కా�
ఏపీలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్
Zomato ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో (Zomato) కొత్త బిజినెస్ రంగంలోకి వెళ్లడం లేదని తేల్చేసింది. ప్రస్తుతం నాలుగు విభాగాల్లో వ్యాపార లావాదేవీలపైనే ఫోకస్ చేస్తున్నామని సోమవారం వివరణ ఇచ్చింది.
Commonwealth Games 2026 : పారిస్ ఒలింపిక్స్లో కంచు మోతతో చరిత్ర సృష్టించిన భారత హాకీ వీరులకు షాకింగ్ న్యూస్. గ్లాస్గో వేదికగా 2026లో జరుగబోయే ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games 2026)లో హాకీ ఆటపై వేటు పడ�
Jeep Meridian ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) తన ఎస్యూవీ కారు 2025 జీప్ మెరిడియన్ (2025 Jeep Meridian) ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Lucky Baskhar మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి టైటిల్ రోల్ పోషించిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). అక్టోబర్ 31న గ్రాండ్గా విడుదల కానుం�
Priyanka Gandhi కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి ఎన్నికల్లో పోటీ సిద్ధమయ్యారు. సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికకు ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Nani న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్ యాక్టర్ ఖాతాలో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమాతోపాటు శైలేష్ కొలను హిట్ 3 సినిమాలున్నాయి. క
KTR జర్నలిస్టులను అవమానించానంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జర్నలిస్టులకు పెద్ద ఎత్తున రాజకీయ అవకాశాలు కల్పించిందే బీఆర్ఎస్ పార్టీ అని తెలిప�
KTR ప్రజలపై భారీగా విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపనున్నట్లు తమకు సమాచారం అందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచాలంటూ 9 ప్రతిపాదనలు ఏవైతే డిస్కంలు చేశాయో వా
Mazaka తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ ఏడాది రాయన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ధమాకా ఫేం త్రినాథరావు నక్కినతో మజాకా (Mazaka) సినిమా �
Woman Kills Husband During Karwa Chauth భర్త క్షేమం, దీర్ఘాయుష్షు కోసం చేసే కర్వా చౌత్ సందర్భంగా ఒక మహిళ రోజంతా ఉపవాసం ఉండి పూజలు చేసింది. ఆ తర్వాత భర్తకు విషమిచ్చి చంపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఆ మహిళను అరె�
Pawan Kalyan ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూలో కల్తీ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని వేసిన ఓ ప�
Maruti Suzuki Swift ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా తన పాపులర్ మోడల్ హ్యాచ్ బ్యాక్ కారు స్విఫ్ట్ మీద గరిష్టంగా రూ.50 వేల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
PM Modi Degree: ప్రధాని మోదీ డిగ్రీపై గతంలో కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో గుజరాత్ వర్సిటీ పరువునష్టం దావా వేసింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను సవాల్ చేస్త�
Group-1 Mains తెలంగాణలో తొలిరోజు గ్రూప్-1 పరీక్ష ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరించింది.షెడ�
War 2 రీసెంట్గా దేవర పార్ట్-1తో థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). సీక్వెల్తో కూడా రెడీ అవుతున్న ఈ స్టార్ యాక్టర్ మరోవైపు టాలీవుడ్, బాలీవుడ్ సినీ జనాలతోపాట
BAN vs SA 1st Test : సొంతగడ్డపై పులిలా గర్జించే బంగ్లాదేశ్ (Bangladesh) తోకముడిచింది. టీమిండియా చేతిలో ఈమధ్యే చావుదెబ్బ తిన్న బంగ్లా స్వదేశంలో చతికిలబడింది. మిర్పూర్ టెస్టులో దక్షిణాఫ్రికా (South Africa) బౌలర్ల జోరుతో �
Nitish Kumar బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తనదైన శైలిలో వ్యవహరించారు. పోలీస్ రిక్రూమ్మెంట్ను వేగవంతం చేయాలంటూ చేతులు జోడించి డీజీపీని అభ్యర్థించారు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ వీడియో �
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ సభకు రావాలని కోరారు.
UltraTech Cement దేశంలోకెల్లా అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ ఆల్ట్రాటెక్ సిమెంట్ (UltraTech Cement) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో షాక్ ఇచ్చింది.
YS Sharmila ఏపీ మాజీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్పై మరోసారి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెచ్చిపోయారు. వైఎస్ఆర్ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడ
Mahabubabad మహబూబాబాద్ జిల్లాలో( Mahabubabad district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు(Car), బైక్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి(Two people died )చెందారు.
BC Intellectual Forum జీవో 29(G.O.29) రద్దు కోసం ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఓ వైపు జీవో 29 రద్దు కోసం బీఆర్ఎస్ పోరాడుతుండగా మరో వైపు బీసీ సంఘాలు కూడా ఈ విషయంపై ఉద్యమిస్తున్నాయి. తాజాగా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నేతలు(BC Intellectual Forum)
School Bus Overturns పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆ బస్సులోని స్కూల్ విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలు
Prabhas – Raaja Saab పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలలో ఒకటి రాజా సాబ్ (Raaja Saab). భలే భలే మొగాడివోయ్ ఫేమ్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ వ�
Malla reddy Dance మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డి ఎక్కడ ఉన్నా సరే సందడిగా ఉంటుంది. తన మాటలతో, తన యాటిట్యూడ్తో చుట్టూ ఉన్నవాళ్లను ఎప్పుడూ సరదాగా ఉంచుతారు. ఆయన కూడా అంతే జోష్తో ఉంటారు. అలాంటి మల్లారెడ�
Kanguva కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). సూర్య 42వ ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న ఈ మూవీకి శివ (siva) దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ ప�
Australia Parliament: నువ్వు నాకు రాజువు కాదు అంటూ.. ఆస్ట్రేలియా సేనేటర్ లిడియా థోర్స్ .. ఆ దేశ పార్లమెంట్లో కేకలు పెట్టారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ఇవాళ ఉదయం క్యాన్బెరాలోని పార్లమెంట్లో ప్రసగించారు. ఆ స�
KTR విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలిని కలిసి వారు విన�
Nandigam Suresh బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరియమ్మ హత్య కేసులో రెండు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం నాడు నందిగం సురేశ్ను ప
Sunil Gavaskar : జాతీయ జట్టులోకి రావాలంటే ఫామ్ ఒక్కటే కాదు ఫిట్నెస్ నిరూపించుకోవాలి. కొన్నిసార్లు ప్రతిభావంతులు కూడా ఫిట్నెస్ పరీక్షలో విఫలమైన జట్టులో చోటు కోల్పోయిన సందర్భాలు చాలానే. ఈ నేపథ్యంలో భ
Furiosa: A Mad Max Saga హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూపర్ హిట్ ఫ్రాంచైజీల్లో ‘మ్యాడ్ మ్యాక్స్’ (Mad Max) ఒకటి. యాక్షన్, అడ్వెంచర్, సర్వైవల్ జానర్లో వచ్చిన ఈ సిరీస్ చిత్రాలు యావత్ సినీ ప్రియుల్ని విపరీ�
Mrunal Thakur ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న భామల్లో టాప్ ప్లేలో ఉంటుంది బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది ఈ మరాఠీ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు �
MK Stalin కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 16 రకాల సంపదలకు బదులుగా 16 మంది పిల్లలను కనాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
Bomb Threats: బాంబు బెదిరింపు నిందితులను నో ఫ్లై లిస్టులో చేర్చనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు తెలిపారు. పౌరవిమానయాన చట్టంలో మార్పులు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Gandhi Hospital ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress) పాలనలో కనీసం రోగులకు( Patients) గుక్కెడు మంచి నీళ్లు(Drinking water) కూడా దొరకడంలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు కరెంట్, తాగు, సాగు న�
RS Praveen Kumar రాష్ట్ర ప్రభుత్వం గోషామహల్ పోలీసు స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్లతో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్లను కూడా డీ�
NBK 109 నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఎన్బీకే 109 (NBK109). బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌట
Sinwars wife: ఇజ్రాయిల్ అటాక్లో హమాస్ నేత సిన్వర్ మృతిచెందిన విషయం తెలిసిందే. టన్నెల్ ద్వారా కుటుంబంతో కలిసి వెళ్తున్న వీడియోను రిలీజ్ చేశారు. అయితే సిన్వర్ భార్య సుమారు 26 లక్షల ఖరీదు అయిన బ్యాగ్తో వ�
Khammam హైడ్రా(Hydraa) తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు కూల్చేందుకు మున్సిపల్ అధికారులు (Municipal authorities)సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఖమ్మంలోని(Khammam) త్రీటౌన్ బీసీకే తోటలో అనుమతులు లేవంటూ ఇళ్లను కూలగొట్టేందుకు మున్సిపల్ �
Girlfriend Slits Wrist, Man Dies మణికట్టు కోసుకున్న వీడియోను ప్రియురాలు పంపింది. అది చూసి ఆమెను ఆసుపత్రికి తరలించిన ప్రియుడు అక్కడ స్పృహతప్పి మరణించాడు. ఆ వ్యక్తి గుండెపోటు వల్ల చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు
Hyderabad సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు వీఆర్ఏ, వీఆర్వోలు( VRA,VRO ) ధర్నా(Dharna) చేపట్టారు. జీవో నంబర్ 81, 85 పై పునఃపరిశీలించాలని రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసనకు దిగారు.
VRA తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు వీఆర్ఏలు ధర్నాకు దిగారు. జీవో నంబర్ 81, 85పై పునఃపరిశీలించాలని రేవంత్ రెడ్డికి విన్నవించేందుకు వారు సీఎం నివాసానికి చేరుకున్నారు.
KTR విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.
Group-1 Mains గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థులకు(Group-1 Mains candidates) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని, ఈ పరీక్షల్లో విజయం సాధించి తెలంగాణ పునర్నిర్మాణ
Farooq Abdullah జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir)లోని గందర్బల్ (Ganderbal) జిల్లాలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిని (terror attack) నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) తీవ్రంగా ఖండించారు.
Dharma Productions కరణ్ జోహార్ (Karan Johar) ధర్మా ప్రొడక్షన్ (Dharma Productions)లో 50 శాతం వాటాలను టీకాల తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా (Adar Poonawalla) కొనుగోలు చేశారు.
Delhi Blast: ఢిల్లీ స్కూల్ పేలుడుతో లింకు ఉన్న టెలిగ్రాం యాప్ మెసేజ్పై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఆ పేలుడుతో ఖలిస్తానీ లింకు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కూడా ఆ కోణంలో పోల�
Amit Shah దేశంలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఇవాళ ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్ర�
Warangal వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు(Warangal Enumamula Agriculture Market) తెల్ల బంగారం పోటెత్తింది. రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ.7,521 పలికినట్లు అధికారులు తెలిపారు.
Matka Movie రాయే రాయే రాయే రాయే రాయే సలోని జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని అంటూ కుర్రకారుని ఉర్రుతలు ఊగించిన టాలీవుడ్ భామ సలోనీ చాలా రోజులకు తెరపై కనిపించబోతుంది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న తాజా చి�
Air quality దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి నాణ్యత (Air quality) దారుణంగా పడిపోతున్నది. సోమవారం ఉదయానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 349కి పడిపోయింది. దాంతో కాలుష్య నియంత్రణ మండలి ఈ పరిస్థితిని 'వెరీ పూర్ (Very poor)' కేటగిరిగా �
Manchu Lakshmi సినీ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) జోగులాంబ గద్వాల జిల్లాలో(Gadwal) పర్యటిస్తున్నారు. గట్టు మండలం ఆలూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు జిల్లా కేంద్రానికి విచ్చేశారు.
Group-1 Mains గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ తెలిపింది. గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా త్రిసభ
Minister Thummala పామాయిల్ సాగుతో( Palm oil cultivation) అధిక లాభాలు వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala)అన్నారు. ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో పత్తి(Cotton) కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
Pinipe Srikanth వైసీపీ సీనియర్ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు పినిపె శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన వాలంటీర్ హత్య కేసులో శ్రీకాంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు
Prabhas – Raaja Saab ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే వెంటనే గుర్తోచ్చేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. గతేడాది సలార్తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఇతడు.. లేటెస్ట్గా కల్కి 2898 ఏడీతో మరో
Allu Arjun టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసు విషయంలో అల్లు అర్జున్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమో�
Narkatpally కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టుడుకుతున్నది. తాజాగా నల్లగొండ జిల్లా నార్కట్పల్లి(Narkatpally) 12వ బెటాలియన్ ఎద�
KTR బంజారాహిల్స్ నందినగర్లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలను ఉంచారు.
Kagiso Rabada దక్షిణాఫ్రికా (South Africa) బౌలర్ కాగిసో రబాడ (Kagiso Rabada) అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 300 వికెట్లు బౌలర్ల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఆరో బౌలర్గా రబ�
Citadel: Honey Bunny టాలీవుడ్ నటి సమంత చాలా రోజుల తర్వాత వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై యాక్షన్ సిరీస్ ‘ ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny).
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంపై జరిగిన దాడికి నిరసనగా పలు ధార్మిక సంఘాలు నిర్వహించిన ‘సికింద్రాబాద్ బంద్’ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ర్యాలీ సందర్భంగా ఆందోళనకా�
Bengaluru కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)ను గత రెండు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం ఉదయం కూడా నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Cyclone Dana బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low pressure area) క్రమంగా బలపడుతోందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా దూసుకొస్తోందని, క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫాను (Cyclone) గా మారనుందని పేర
పోలీసు సిబ్బంది పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ఆత్మగౌరవంతో జీవించాలని చెప్పారు. ఎవరిముందు చేయిచాచే పరిస్థితి తెచ్చుకోవద్దని, విమర్శ�
Karwa Chauth బాలీవుడ్ కొత్త జంట రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), జాకీ భగ్నానీ (Jackky Bhagnani) తమ మొదటి కర్వాచౌత్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
Bhuvanagiri యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భువనగిరి(Bhuvanagiri) బాలసదన్లో(Balasadan) ఓ అధికారి పదేళ్ల బాలికపై లైంగిక దాడికి(Girl assaulted) యత్నించాడు.
Bagheera Movie ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ మరో క్రేజీ మూవీతో రాబోతున్నాడు. ఆయన స్టోరీ అందిస్తున్న తాజా చిత్రం బఘీరా(Bagheera). కన్నడ రోరింగ్ స్టార్ శ్రీమురళి హీరోగా వస్తున్న ఈ చిత్రంలో సప్త స
KTR తెలంగాణ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం దిగజారడంపై ఎక్స్ వేదికగా క�
Khalistani terrorist కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani terrorist), నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) మరోసారి తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు.
Naga Manikanta Eliminate బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. తనకు తానే నేను హౌజ్ నుంచి వెళ్లిపోతాను నన్ను బయటకు పంపేయండి నాగార్జున గారు అంటూ వేడుకోగా తనను సెల్ఫ్ �
Nagarkurnool నాగర్కర్నూల్ జిల్లాలో(Nagarkurnool district) పెద్దపులి(Tiger) సంచారం స్థానికంగా కలకలం రేపుతున్నది. అమ్రాబాద్ మండలం తిర్మాలాపూర్(Thirmalapur) గ్రామంలో పెద్దపులి సంచరిస్తుండటంతో వాహనంలో వెళ్తున్న కొందరు ప్రయాణికులు తమ
Nagarjunasagar నాగార్జునసాగర్(Nagarjunasagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. కృష్ణా నది ఎగువు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. తాజాగా సాగర్కు వరద ప్రవాహం (Continued flood flow) కొనసాగుత�
Jammu And Kashmir జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir)లోని గందర్బల్ (Ganderbal) జిల్లాలో ఆదివారం జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) అనుబంధ సంస్థ ఉన్నట్లు తెలిసింది.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీసు అమరుల త్యాగాలను జాతి ఎన్నటికీ మరు
హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని (Inter Student) ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్త
మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ఓ మెట్రో స్టేషన్లో (Metro Station) పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మండై మెట్రో స్టేషన్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫోమ్ మెటీరియల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్కటి కూడా అమలుచేయకపోగా, ఉన్నవాటిని కూడా ఎగ్గొట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నానబోస్తే పుచ్చి బు
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. ప్రతికూల పరిణామాల మధ్య మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణలకే పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్�
రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు పెడుతున్నప్పుడు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పరిశీలించడం చాలాచాలా ముఖ్యం. భవిష్యత్తులో ఆయా వస్తూత్పత్తులు, సేవల ధరల్లో చోటుచేసుకునే పెరుగుదలనే ఈ ద్రవ్యోల్బణం సూచిస్తుంది.
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న నీటి బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్) అవకాశాన్ని కల్పిస్తూ ఈ నెల 4న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. 31లోగా న