తెలుగు ,తమిళం,కన్నడ ,మళయాళ భాషల్లో 150 పైగా సినిమాల్లో నటించి దాదాపు 50 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కిన ఘనత సొంతం చేసుకున్న సీనియర్ నటి స్వర్గీయ విజయనిర్మల.
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ సంబరాల్లో పొరపాటు జరిగింది. సీన్ నదిలో అథ్లెట్లు వెళ్తున్న వేళ.. దక్షిణ కొరియా అథ్లెట్లను ఉత్తర కొరియా అథ్లెట్లుగా పరిచయం చేశారు. అనౌన్సర్ చేసిన ప్రక�
Mamata Banerjee ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ (Niti Aayog) సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాక�
Purushothamudu యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఒకవైపు లావణ్య వివాదంతో సతమతమవుతున్న ఈ కుర్ర హీరో మరోవైపు తన సినిమాలను చక చక కంప్లీట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ�
వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా �
AP News ఏపీకి భారీగా కొత్త ఐపీఎస్లు రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం అభ్యర్థన మేరకు స్పందించిన కేంద్రం ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచింది. ప్రస్తుతం ఏపీకి 144 మంది ఐపీఎస్లు ఉండగా.. వారిని 174కు పెంచింది. ఈ మేరకు
Chinmayi Sripaada సలార్ నటుడు జాన్ విజయ్ (John Vijay)పై ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) సంచలన ఆరోపణలు చేశారు.
Rakt Bramhand బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘తుంబాడ్’ (Tumbbad). గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2018లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ చిత్ర దర్శకుడు రాహి అనిల్ బార్వే తాజాగా ఒక వెబ�
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా? ప్రశ్నించారు. రూ.4.5 లక్షలు లేని జీఎస్డీపీని రూ.14 ల�
Kesineni Chinni వైసీపీ తమ ఉనికి కోల్పోకుండా ఢిల్లీలో ధర్నా డ్రామాలు ఆడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. ఆ ధర్నాకు అనేక మంది మద్దతు జగన్ కోరినా ఎవరూ రాలేదని, కేవలం అఖిలేశ్ యాదవ్ ఒక్కరే మద్దత
Vikrant Massey గతేడాది బాలీవుడ్ నుంచి వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం 12 ఫెయిల్ (12th Fail). బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే హీరోగా నటించిన ఈ సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. చిన్న సినిమాగా విడుద�
Kerala Techie : కేరళ టెకీ పర్సనల్ లోన్ యాప్ ద్వారా సుమారు 20 కోట్ల మేర ఆర్థిక నేరానికి పాల్పడింది. మణప్పురం కంపెనీకి చెందిన పర్సనల్ లోన్ యాప్ ద్వారా ఆమె డబ్బును కాజేసింది. ఓ ఫేక్ లోన్ అకౌంట్ క్రియేట్ చేస�
Pawan Kalyan ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య మరోసారి లేఖ రాశారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. పవన్కల్యాణ్ సానుకూల నిర్ణయం తీసు�
Donald Trump అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం ప్రకటించారు. ఇటీవలే తనపై దాడి జరిగిన పెన్సిల్వేనియాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించార
భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. రాష్ట్రంతో పాటుగా ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన �
Tihar Jail ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్న తీహార్ జైలు (Tihar Jail)లో తాజాగా ఘర్షణ చోటు చేసుకుంది. ఖైదీల (inmates) మధ్య గొడవ జరిగింది.
శ్రీశైలం (Srisailam) శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్దకు చేరుకున్న ఆయనకు �
Odisha: 14 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన కేసులో 55 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. ప్రత్యేక పోక్సో కోర్టు ఆ వ్యక్తికి 50వేల జరిమానా విధించింది. ఒకవేళ నిందితుడు ఆ డబ్బు చెల్లించకుంటే, అతనికి మరో రెండేళ�
NITI Aayog ఢిల్లీలో నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన 9వ పాలక మండలి భేటీ అయ్యింది.
Encounter జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir) లో మరోసారి ఎన్కౌంటర్ (Encounte) చోటు చేసుకుంది. కుప్వారా (Kupwara) జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి (Line of Control) పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిని మన సైన్యం (Indian Army) భగ్నం చేసింది.
తెలంగాణపై ప్రధాని మోదీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. ‘సాబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నా
Bengaluru Murder: 24 ఏళ్ల బీహారీ అమ్మాయి బెంగుళూరు హాస్టల్లో మర్డర్ అయ్యింది. ఆమెను చంపిన వ్యక్తిని మధ్యప్రదేశ్లో అరెస్టు చేశారు. కృతి కుమారి హత్య కేసులో.. కర్నాటకలో సంచలనం రేపింది.
సమంతా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్: హనీ-బన్నీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందుంతుంది. సమంతా హీరోయిన్ గా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా ఈ
NTR ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టుకు నందమూరి తారకరామరావు పేరును పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ విషయాన్�
జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి శివారులోని తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయానికి (Sunkesula Reservoir) వరద పోటెత్తింది. ఎగువ నుంచి 82,300 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు 20 గేట్లు ఎత్తివేశారు.
Kamala Harris నవంబర్లో జరగబోయే యూఎస్ ప్రెసిడెన్సియల్ ఎన్నికల్లో (US presidential polls) డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) పేరు ఖరారైంది.
AP News గంజాయికి బానిసైన ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి.. ఆమెపై భర్తతో అత్యాచారం చేయించింది. అదంతా దగ్గరుండి వీడియో తీసి ఆ తర్వాత బ్లాక్మెయిల్కు తెగబడింది. ఏపీలోని తిర�
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ సంబరాల్లో కళాకారులు ప్రదర్శించిన లాస్ట్ సప్పర్ పేరడీపై విమర్శలు వస్తున్నాయి. భారీ టేబుల్ ముందు జీసెస్తో పాటు అతని 12 మంది శిష్యులు భోజనం చేసినట్లు
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చి�
Building Collapse: నవీ ముంబైలో మూడు అంతస్తుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దర్ని రక్షించారు. మరికొంత మంది శిథిలాల కింద ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Vice Captain : టెస్టుల్లో బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారు. అతని స్థానంలో మరో క్రికెటర్ శుభమన్ గిల్కు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్లో ఆ మా�
ప్రధాని మోదీ (PM Modi) త్వరలో ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. వచ్చే నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు. దీంతో రష్యాతో యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి.
పాతనగర మెట్రో కారిడార్ (Old City Metro) నిర్మాణానికి స్థానికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా, సంస్థాగతంగా ఎన్నో చిక్కుముళ్లు నెలకొన్నాయి. 2011 నాటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోనే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మ�
కీర్తి సురేశ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నదట. తన చిరకాల స్నేహితుడే తన ప్రియుడట. త్వరలోనే అతడ్ని కీర్తి పెళ్లాడబోతున్నదట. గత కొంతకాలంగా కోలీవుడ్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతున్నది. ఇదిలావుంటే.. కీర్తి�
మీ పిల్లలు రేవ్ పార్టీలకు వెళ్తే మీరేం చేస్తున్నారు.. మత్తు పదార్థాలు వాడే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటే తల్లిదండ్రులుగా మీకు బాధ్యత లేదా? అని ఇటీవల రేవ్ పార్టీలో దొరికిన విద్యార్థుల తల్లిదండ్�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ఆరోపించారు.
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కుల సంఘాల నాయకులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆయా జిల్లాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మల�
కుక్కను చంపాలంటే దానిపై పిచ్చి కుక్క అని ముద్ర వేయాలనే నానుడిని కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఒంటపట్టించుకున్నట్టుగా ఉంది. గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కల్పించే గొర్రెల పంపిణీ పథకం నిర్వీర్యానికి ప్రభుత్వ�
రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. వేలాది మం ది ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్న అపా యింటెడ్ తేదీ, కొత్త బస్సుల కొనుగోలు వం టి కీలక అ�
రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నదని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి స్పష్టం చే శారు. తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇ చ్చామని తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఏమాత్రం సోయిలేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఒక పేరు తీవ్ర వివాదస్పదమైంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈ నెల 30 నుంచి పాఠశాలల్లో ‘తిథి భోజనం’ అనే కొత్త కార్యక్రమం ప్రారంభిం�
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సాయంత్రం సీఎం అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం టీటీజేఏసీ చైర్మన్ శ్రీపాల్రెడ్డి ఆధ్వర్యంలో సలహాదారును కలిసి సమస్యలు పరిష్కరిం�
స్థానిక సంస్థల ఎన్నికలు సమీప భవిష్యత్తులో జరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన నేపథ్�
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు కోర్టుకు రిపోర్టును సమర్పించకపోవడంపై 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు, మీడియా ప్రతినిధ
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు చర్లపల్లి జైలు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన సయ్య
శాంతి భద్రతలు కాపాడటంలో, త్వరితగతిన పోలీసు సిబ్బంది స్పందించడంలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తాయని, వీటి ద్వారా వచ్చిన కాల్స్పై సత్వర చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు.
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జ్యువెల్ థీఫ్'. పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్, ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కృష్ణసాయి మాట్�
మహేశ్బాబు-రాజమౌళి సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ పాన్ వరల్డ్ ఫ్రాంచైజీకి ‘గోల్డ్' అనే పేరును ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే కథాంశం కావ
కీర్తి సురేశ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నదట. తన చిరకాల స్నేహితుడే తన ప్రియుడట. త్వరలోనే అతడ్ని కీర్తి పెళ్లాడబోతున్నదట. గత కొంతకాలంగా కోలీవుడ్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతున్నది. ఇదిలావుంటే.. కీర్తి�
ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానాలు అంకెలే. రాష్ట్ర బడ్జెట్, రెవెన్యూ రాబడులు, తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలను పరిశీలిస్తే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో గుర్తించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు.
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నెల 29న మూడో పాట ‘క్యా ల
కులాల కుళ్లు స్నేహితుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపింది? అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలు. నిహారిక కొణిదెల సమర్ప�
వైద్యశాఖలో జరిగిన బదిలీల్లో కుంభకోణం జరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం.
పంద్రాగస్టుకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ప్రత్యేకంగా పారింగ్ స్థలాలను కేటాయించడంతో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పోలీసు శాఖకు సీఎస్ శాంతి కుమారి సూచించారు.
‘హను-మాన్'తో పాన్ఇండియా విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్వర్మ. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్'ని కూడా ఆయన అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ని పూర్తి చేసి, పూజాకార్యక్రమాలను �
‘విలువలేని మనుషుల గురించి పట్టించుకోవడం మానేస్తే మంచిది. పనికిమాలిన ప్రపంచానికి దూరంగా బతకండి. మనం ఆనందంగా బతకాలి. మనవారిని కూడా ఆనందంగా ఉంచాలి. ఇదే నిజమైన జీవితం.’ అంటూ తన ఇన్స్టా ద్వారా అభిమానులకు మెస�
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రంలోని ‘మార్ముంత ఛోడ్చింత’ అనే గీతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన ‘ఏం జేద్దామంటవ్ మరీ..’ అనే మాటలను హుక్లైన్గా త�
రాష్ట్రంలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ (కన్నెపల్లి) నుంచి వెంటనే నీటి పంపింగ్ను ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమా�
ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికపరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన కులాలలో ఆరె కులం ఒకటి. తెలంగాణలో దాదాపు పది లక్షలకు పైగా ఆరె కులస్తులు ఉన్నారు. అయితే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడి�
ఎనిమిదేండ్ల అంధ బాలికపై లైంగిక దాడి ఘటనను గోప్యంగా ఉంచి నిర్లక్ష్యం వహించిన వికలాంగుల సంక్షేమశాఖ ఎండీ, రాష్ర్ట కమిషనర్ శైలజ, ఏడీ రాజేందర్ను వెంటనే సస్పెండ్ చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ
కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని స్థానిక ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 11 వేల ఇండ్లను మంజూరు చేయించినట్టు చెప్పా�
బ్రాహ్మణ పరిషత్కు నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టీబీఎస్ఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్శర్మ విజ్ఞప్తి చేశారు.
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణలో వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఆయా ప్రాజె
కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బరాజ్లు మినహా ప్రాజెక్టులోని మిగతా నీటి సరఫరా వ్యవస్థను అంతటినీ వినియోగిస్తామని, నీటి ఎత్తిపోతలను చేపడతామని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపార
తెలంగాణలో శాసన మండలి రద్దు అవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న చేరికలు కాంగ్రెస్కు అప్రతిష్ట తెస్తాయని తెలిపారు. కోర్టుక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న లింకు ఏమిటో ఆ పార్టీ పెద్దలే చెప్పాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్ పె డుతూ విద్యుత్తు షాక్కు గురై బాలిక మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరంలో శుక్రవారం చోటుచేసుకున్న ది. గ్రామానికి చెందిన కటికాల రామకృష్ణ
నకిలీ, కల్తీ పురుగు మందుల అమ్మకాలను అరికట్టాలని హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కల్తీ పురుగు మం దుల వాడకం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపాధ్యాయులను నియమించకపోవడంతో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట శు
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో గురువారం అర్ధరాత్రి ఓ విద్యార్థి మరణించడం, మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఆరపేటకు చెందిన రాజారపు గణాదిత్య(13) పెద్దాపూర్ గు�
కరీంనగర్లోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టె క్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ పూర్వ విద్యార్థిని భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఎం ఆశ్రిత రూ.52 లక్షల వార్షిక వేతనంతో బెంగళూరులోని ఎన్వీడియా కంపెనీ�
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత్కు ఐసీసీ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ వారసుడిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, రాహుల్ ద్రవిడ్ నుంచి హెడ్కోచ్ పగ్గాలు అందుకున్న గౌతం గంభీర్కు కెప్టెన్�
విశ్వక్రీడల ఆరంభోత్సవ కార్యక్రమానికి కొద్దిగంటల ముందే ఆతిథ్యదేశంలో అశాంతిని రేకెత్తించడానికి ముష్కర మూకలు భారీ ఉగ్రకుట్ర పన్నాయా? అంటే గురువారం ఉదయం అక్కడ జరిగిన పరిణామాలు అవుననే అంటున్నాయి. ప్రభుత్�
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. మదుపరులు కొనుగోళ్ల ఉత్సాహాన్ని ప్రదర్శించడంతో ఉదయం ఆరంభం నుంచే పరుగులు పెట్టిన సూచీలు.. ఆఖరుదాకా అదే
మహిళల ఆసియా కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు వరుసగా 9వ ఎడిషన్లోనూ ఫైనల్ చేరింది. గురువారం దంబుల్లా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి సెమీస్లో ఆ జట్టును చిత్తుగా ఓడిం�
బంగారంపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఒకప్పుడు పుత్తడి అంటే ఆమడం దూరంలో ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి ఎగబడుతున్నారు.
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో పోటీపడుతున్న భారత ప్లేయర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్ ద బెస్ట్ చెప్పారు. శుక్రవారం మొదలైన విశ్వక్రీడల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్త�
ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటూ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు నాణ్యమైన విద్యను, మెనూ ప్రకారం భోజనం అందించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. అనంతోగు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం రాత్రి ఆయ�
మొబైల్ రీచార్జ్ ప్లాన్ల సమీక్షకు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ శుక్రవారం ఓ కన్సల్టేషన్ పేపర్ను విడుదల చేసింది. వాయిస్ కాల్స్, డాటా, ఎస్ఎంఎస్ల కోసం సపరేట్ రీచార్జ్ వోచర్లు.. ఇలా అన్నింటిపైనా ఈ పే�
విశ్వక్రీడలకు తెరలేచింది. ఇన్నాళ్లుగా ఎదురుచూసిన అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. చారిత్రక సీన్ నది ఒడ్డును తమ �
దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో లాభాలకు ఖర్చుల సెగ గట్టిగానే తగిలింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 12 శాతం తగ్గి రూ.2,728.8 కోట్లకు పరిమితమైంది.
గ్రేటర్లో పాలన పట్టుతప్పుతోందా? పారిశుధ్యం నిర్వహణ సరిగా లేక డెంగీ, మలేరియా కేసులు విజృంభిస్తున్నాయా? శాఖల మధ్య సమన్వయం లేక నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదా? గుంతల రోడ్లతో వాహనదారుల నడ్డి విరుగుత
ఐటీఈ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. నిర్మాణాత్మక పోటీతత్వాన్ని పెంపొందించడానికి, భవిష్యత్తు అవసరాల నిమిత్తం స్వల్పకాలంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ చైర్మన్ సంజీవ్ పూరి త
పశ్చిమబెంగాల్ విభజన అంశం ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఉత్తరబెంగాల్ను ఈశాన్య ప్రాంతంతో కలపాలంటూ ఇటీవల బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడం రాజకీయంగా సంచల�
జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి, బురదమయమైన దారులే కనిపిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీటితో నిండిన గుంతల
తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి పాత మార్గం లో నీటిని తరలించినా అది ఎత్తిపోతల పథకమే తప్ప గ్రావిటీ కానే కాదు. ప్రాణహిత- చేవెళ్లను మూర్ఖుడు మాత్రమే గ్రావిటీ పథకమని అనగలడు. 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనుల�
తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల పేర్ల నుంచి జాతి లేదా కులం పేర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. కల్లకురిచి కల్తీ మద్యం కేసుపై విచారణ సందర్భంగా తనంతట తాను ఈ �
కేంద్ర బడ్జెట్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శించిందని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో సాగిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పర్యటన శుక్రవారం విజయవంతంగా సాగి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిత్వం ఆశిస్తున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు మద్దతు ప్రకటించారు.
మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. బాల్యమిత్రులను కలుస�
బీఆర్ఎస్ అందిస్తున్న సంక్షేమంతో పాటు అదనంగా మరింత మేలు జరుగుతుందని నమ్మి ఓట్లేసిన ప్రజలను రేవంత్ సర్కార్ వంచిస్తున్నది. హామీల అమలును పక్కనపెట్టి.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్య�
“మా అమ్మ కమలాదేవి పేరు మీద బోయపల్లి శివారులో 41 గుంటలు ఉండె. ఎన్హెచ్-363లో పోయింది. ఆ భూమికి చదరపు మీటరుకు రూ.350 చొప్పున రూ.17 లక్షల పరిహారం ఇచ్చిన్రు. మా పక్కన ఉన్న భూమి వాళ్లకు మాత్రం చదరపు మీటరుకు రూ.1317 ఇచ్చిన్
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం సమీపంలో ఓ అద్దె భవనంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల కొనసాగుతున్నది. గతంలో ఈ పాఠశా ల, కళాశాల మిరుదొడ్డిలో ఉండే�
నాలుగు వరుసల జాతీయ రహదారి-363 గుంతలమయం గా మారింది. నిర్మించిన ఆరు నెలలకే నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే హైవేపై ఏర్పడిన గుంతలపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకే జ్వరం వచ్చిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించినా ఖమ్మం జిల్లాలో 74,960 మందికి వైరల్ ఫీవర్ రావడం, జిల్లా వ్యాప్తంగా 243 డెంగీ కేసుల నమోదు కావడం వంటి పరిస్థితులు ఇ�
మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల స్కూల్లో గురువారం అర్ధరాత్రి ఓ విద్యార్థి మరణించడం, మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం..
ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలోని బీజాపూర్ రహదారిపై ధర్నా చే�
గోదావరి వరద భద్రాచలం పట్టణాన్ని వదలడం లేదు. వారం రోజుల నుంచి మొదటి ప్రమాద హెచ్చరికను వదిలే అవకాశం ఇవ్వడం లేదు. తగ్గుతూ.. పెరుగుతున్న వరదను అంచనా వేస్తున్న అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుం�
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా మొకలు నాటాలన్న యూనియ న్ బ్యాంకు పిలుపు మేరకు సిద్దిపేటలోని రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ �
ఎన్నో వివాదాలు, న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొన్న నీట్-యూజీ తుది ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం వీటి తుది ఫలితాలను తన వెబ్సైట్లో విడుదల చేసింది.
కాలం గడుస్తున్న కొద్దీ, టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా నేటి సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఉద్యోగాల తీరు, పని విధానాల్లో కూడా పలు మార్పులు వస్తున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్సైజ్ శాఖకు రూ. 18,470 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి రూ.25,617 కోట్లు కేటాయించిందని, గతంతో పోలిస్తే రూ. 7,147 కోట్లు పెంచి ప్రజలను తాగుబోతులను చేస్తారా..
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకులం, బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. సంబంధితశాఖ ఉన్నతాధికారులు విద్యార్థుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడ�
అతి వేగంతో దూసుకెళ్లిన ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్ను దాటి బైక్ను, బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతీయువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్పై వెనుక కూర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసినదంతా దుష్ప్రచారమేనని.. రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా ఇంత నిర్లక్ష్యమెందుకని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కాంగ్రె
అనేక వనరులతోపాటు హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న నల్లగొండను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారంగా రాష్ట్ర ప్రభు�
జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షా లు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు రోగుల సంఖ్య రోజురోజుకూ
కరీంనగర్ జిల్లాలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ పూర్వ విద్యార్థిని భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఎం ఆశ్రిత 52 లక్షల యాన్యువల్ సాలరీతో బెంగళూరులోని ఎండ్వియా క�
మంథని మండలం ఎక్లాస్పూర్ ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల అధ్వానంగా మారింది. కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలకు ఆవరణ చెరువులా మారడం, స్కూల్కు వచ్చే రోడ్డు బురదమయంగా తయారవడంతో పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్�
సెర్చ్ఇంజిన్లలో గూగుల్ గుత్తాధిపత్యానికి పెను సవాల్ ఎదురైంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్బాట్ సేవలను అందిస్తున్న చాట్జీపీటీని తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఈ సవాల్ను విసిరింది. ‘సెర్చ్జీపీటీ’ ప�
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో మార్పులు జరిగాయి. శుక్రవారం పురపాలికలకు సంబంధించి జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లకు స్థా
సింహ వాహిని మహంకాళి లాల్ దర్వాజ బోనాల పండుగ సందర్భంగా పాత నగరంలోని ఫలక్నుమా, చార్మినార్, మీర్చౌక్, బహుదుర్పురా ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో 28, 29వ తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగ
నాడు అనారోగ్యంతో తండ్రి.. నేడు ప్రమాదవశాత్తు తల్లి మృతి చెందగా, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం తల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేకపోగా, స్థానికులు అందించిన విరాళ�
లక్ష్యం మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. శుక్రవారం జోనల్ అదనపు కమిషనర్లతో కమిషనర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వ్యాపార అవసరాల పేరుతో రైతులు, వ్యాపారుల నుంచి సుమారు రూ.150 కోట్లు వసూలు చేసిన చింతపండు వ్యాపారి (కమీషన్ ఏజెంట్) పరారయ్యాడు. కమీషన్ ఏజెంట్ చేసిన మోసంతో ఆవేదనకు గురైన ఓ వ్యాపారి బెంగతో మృతి చెందాడు.
Rains రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీచేసింది. మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింద�
Poco F6 Deadpool ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో ఎఫ్6 డెడ్ పూల్ ఫోన్ను భారత్ మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. లిమిటెడ్ ఎడిషన్గా ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తోంది.
TVS హైటెన్షన్ కార్డులో లోపం కారణంగా 3.88 లక్షల టీవీఎస్ యాక్సెస్ 125, టీవీఎస్ అవెనిస్, టీవీఎస్ బర్గ్ మాన్ స్కూటర్లు రీకాల్ చేస్తున్నట్లు టీవీఎస్ మోటార్ సైకిల్స్ ఇండియా తెలిపింది.
Suryakumar Yadav : భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుయార్ యాదవ్ (Suryakumar Yadav) తొలిసారి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. శ్రీలంక(Srilanka)తో పొట్టి సిరీస్కు ముందు సూర్య మీడియాతో పలు ఆసక్తికర విసయాలు వెల్లడించాడు.
Vishal నటుడు విశాల్, తమిళ నిర్మాతల మండలి మధ్య వివాదం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. హీరో విశాల్తో సినిమాలు తీయాలనుకునే దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లకు నిర్మాతల మండలి షాకిచ్చింది. ఎవరైనా
SLW vs PAKW : మహిళల ఆసియా కప్ సెమీ ఫైనల్లో పాకిస్థాన్ (Pakistan) అమ్మాయిలు దంచేశారు. ఆతిథ్య శ్రీలంక (Srilanka) బౌలర్లను ఉతికేస్తూ జట్టుకు భారీ స్కోర్ అందించారు.
Polio risk ఇజ్రాయెల్తో యుద్ధం కారణంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు అంతర్జాతీయ సంస్థల నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని ఆరోగ్య వ్యవస్థ కూడా దారుణంగా
Vinod Kumar కేంద్ర మంత్రి పదవి పోయినా పర్వాలేదు.. కానీ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడండి అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఈ లోక్సభ సమావేశాల్లో బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు.. కనీసం 8
Capital Gains Tax 2024-25 ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో గత మూడు సెషన్లలోనే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.10,711.70 కోట్ల విలువైన షేర�
Forex Reserves ఈ నెల 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు నాలుగు బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 670.86 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది.
Sai Durga Tej పలు సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మెగా హీరో సాయి దుర్గ తేజ్. ఇటీవల తండ్రీకూతుళ్ల ఓ వీడియోను కించపరిచే విధంగా వీడియోను చేసిన ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్పై చర్య తీసుకునే విధం�
Nirmala Sitharaman : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.
Independence Day స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్ల�
Kanwariyas attack కన్వర్ యాత్రికులు నడిరోడ్డుపై ఓ కారులోని నలుగురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మూక దాడికి పాల్పడ్డారు. కర్రలతో కారు అద్దాలు పగులగొట్టారు. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు కారు దిగి ప్రాణభయంతో పరు�
Srisailam శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు ఈవో పెద్దిరాజు, ఏఈవ
Central budget కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో(Central budget) తెలంగాణకు(Telangana) తీరని అన్యాయం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి (Julakanti Rangareddy )విమర్శించారు.
Virat Kohli భారత క్రికెట్ జట్టును అత్యున్నత స్థానాన నిలపడంలో మాజీ సారథి విరాట్ కోహ్లీ పాత్ర ఎంతో ఉంది. అతడి హయాంలో టీమ్ఇండియా.. టెస్టులలో వరుసగా నాలుగేండ్ల పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగిం
Hyundai Creta - 2024 గత జనవరిలో మార్కెట్లో హ్యుండాయ్ ఆవిష్కరించిన న్యూ ఎస్యూవీ - క్రెటా 2024 కారు కేవలం ఆరు నెలల్లో లక్ష యూనిట్ల మైలురాయిని దాటేసింది.
Volunteer System ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై కొనసాగుతున్న సందిగ్ధతపై క్లారిటీ వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ నే�
Cellphone charging తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్(Cellphone charging )పెడుతూ విద్యుత్ షాక్కు (Electric shock) గురై బాలిక మృతి (Girl dies)చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుక�
Robbery హోటల్లో దొంగతనానికి వచ్చిన ఓ చోరుడు.. అక్కడ ఎంతసేపు వెతికినా చిల్లిగవ్వ కూడా దొరక్కపోవడంతో 'పాపం, ఇది పేద హోటల్ లాగా ఉంది. మనమే దానం చేసి పోదాం' అని తన జేబులో ఉన్న రూ. 20 నోటు తీసి టేబుల్పై పెట్టి వెళ్ల�
Madigadda జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (Madigadda)బరాజ్కు వరద ప్రవాహం(Heavy flood) పెరుగుతోంది. శుక్రవారం బరాజ్ ఇన్ఫ్లో 9,54,300 క్యూసెక్కులకు పెరిగింది.
Paris Olympics : విశ్వ క్రీడల్లో పతకం సాధిస్తే అథ్లెట్లు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషిస్తారు. ఇక అక్కడే జీవిత భాగస్వామి కూడా దొరికిందంటే వాళ్ల సంతోషం వెయ్యి రెట్లు అవుతుంది. తాజాగా ఓ ప్రేమజంట ఒలింపిక్ విలేజ�
Narayanapet నారాయణపేట(Narayanapet) జిల్లా నారాయణపేట మండలం కోటకొండ రూట్లో బస్సులను(Bus facility) పునరుద్ధరించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పీడీఎస్యూ(PDSU) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్త
YS Jagan ఇండియా కూటమి నేతలతో చర్చలకే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని ఆయన అన్నారు. వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకో పదేండ్లు పడ�
Road rage incident కర్ణాటక రాజధాని బెంగళూరులోని రహదారులపై ట్రాఫిక్ రద్దీతోపాటు అవారాల ఆగడాలు కూడా పెరిగిపోతున్నాయి. నగరంలో ఇటీవల కొత్తగా నిర్మించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్పై అలాంటి మరో దౌర్జన్య ఘటన చోటుచేసుక
Rave Party రేవ్ పార్టీల్లో పాల్గొంటూ బంగారు భవిష్యత్ను బలి చేసుకోవద్దని తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి సూచించారు. ఉన్నత ఉద్యోగాలు పొందిన వ్యక్తులు, ఉన్నత చదువ�
AP News వైసీపీ అధినేత వైఎస్ జగన్పై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీని తప్ప రాష్ట్రంలో అన్నింటినీ జగన్ కుదవ పెట్టారని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ
Google Maps ఐటీ క్యాపిటల్ బెంగళూరులో ట్రాఫిక్ నరకం ఎలా ఉంటుందో అది ప్రత్యక్షంగా అనుభవిస్తున్నవారికే తెలుసు. తాజాగా గూగుల్ మ్యాప్స్ కూడా దీనిపై ఓ వ్యక్తికి 'ఈ ట్రాఫిక్లో కారు, బస్సు కంటే నడకే బెటర్ బ్రదర�
Adireddy Vasu వైసీపీ ఎమ్మెల్యేలపై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సెటైర్లు వేశారు. శ్వేతపత్రాల గురించి మాట్లాడమంటే.. శ్వేత ఎవరు అని అడిగే రకాలు అని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ �
Agnipath scheme : సైనిక నియామకాల కోసం చేపట్టిన అగ్నిపథ్ స్కీమ్పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యానికి ప్రపంచంలోనే ప్రతిష్ట అధికంగా ఉందని చెప్పారు.
Somireddy Chandra Mohan Reddy జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూదందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమిరె�
Prabhas పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి తన పురోగతిని సాధించాడు. అగ్ర దిగ్గజ దర్శ కుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్�
Chandrababu ఏపీలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని.. వైసీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాజకీయ హత్యలపై ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్
Raayan కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటించిన చిత్రం రాయన్ (Raayan). ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. మాస్ సినిమా
Cancer భారత్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని (Cancer Cases Rising) కేంద్రం తెలిపింది. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జేపీ నడ్డా (JP Nadda).. భారత్లో ఏటా క్యాన్సర్ కేసులు 2.5 శాతం పెరుగుతున్నట్లు వెల్లడించారు.
Leopard మెదక్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టించింది. రామాయంపేట మండల పరిధిలోని తొణిగండ్ల గ్రామ సమీపంలో చిరుత పులి.. బర్రెపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
YS Jagan హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారే ఉండకూడదనే రీతిలో రాష్ట్రంలో అణచివేత పాలన కనిపిస్తోందని అన్
Samajwadi Party chief : యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పాలకులు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు ప్రతి వ్యవస్ధనూ నిర్వీర్యం చేశారని, ప్రతి విభాగాన్నీ ధ్వంసం చేశారని ఆరోపించారు.
Stock Markets దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. పార్లమెంట్లో కేంద్రం బడ్జెట్ (Budget) ప్రవేశపెట్టిన నాటి నుంచి వరుసగా మూడు రోజులు నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు.. ఇవాళ భారీగా ల�
Paris Olympics : విశ్వ క్రీడల్లో పతకంపై కన్నేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zarin)కు కఠినమైన డ్రా లభించింది. శుక్రవారం పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు బాక్సింగ్ డ్రా విడుదల చేశారు. జూలై 27వ తేదీ శనివారం �
Padmanabham పద్యం మీద ఉన్న ఆసక్తితో నటనా రంగంలో అడుగుపెట్టారు స్వర్గీయ పద్మనాభం (Padmanabham) . . ఆయన సహజ సిద్దమైన నటనతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో చేసి తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చే�
Mamata banerjee పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జి శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. రేపు అక్కడ ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరగనున్
INDW vs BANW : మహిళల ఆసియా కప్ సెమీఫైనల్లో భారత బౌలర్లు చెలరేగారు. పేసర్ రేణుకా సింగ్(3/10) విజృంభణతో బంగ్లాదేశ్ టాపార్డర్ చేతులెసింది. ఆ తర్వాత స్పిన్నర్ రాధా యాదవ్(3/14) సైతం మూడు వికెట్లతో సత్తా చాట
Red Book ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాలను చేతుల్లోకి తీసుకొని తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
Hyderabad రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల నుంచి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. గత శనివారం నుంచి మొదలుకుంటే.. శుక్రవారం తెల్లవారుజాము వరకు భాగ్యనగరంలో వర్షం కురిసింది. వారం ర�
Medaram ములుగు జిల్లా సమ్మక్క - సారలమ్మ తాడ్వాయి మండలంలో గల ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన సారలమ్మ పూజారి(Saralamma Pujari )కాక సంపత్ మృతి(Sampath died) చెందారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో
Charaideo Maidam: అహోమ్ చక్రవర్తుల సమాధులకు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. ఈశాన్య అస్సాంలో ఈ ప్రాంతం ఉన్నది. కల్చరల్ ప్రాపర్టీ క్యాటగిరీలో ఆ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు కల�
Maruthi ఈ రోజుల్లో అనే చిన్న చిత్రంతో కెరీర్ను ప్రారంభించి ఆ చిత్రం సాధించిన సన్సేషన్తో అప్పట్లో సినీ పరిశ్రమలో హాట్టాపిక్గా మారాడు దర్శకుడు మారుతి (Maruthi). తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో రాజాసాబ్�
Rahul Gandhi లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ ఇవాళ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వీధిలో చెప్పులు కుట్టే కొట్టు దగ్గర ఆగారు. ఆ కొట్టు ముందు కూర్చ�
Harish Rao కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పంటల రుణమాఫీపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రుణమాఫీ దేవుడెరుగు.. వడ్డీ చెల్లించేందుకు రైతులు కొ
Barack Obama : డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. మిచెల్తో పాటు నేను కూడా గర్వంగా ఫీలవుతున్నానని, ఈ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు తమ వంతు ప్రయత�
Vikramarkudu 4K టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోతుంది విక్రమార్కుడు (Vikramarkudu). స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం Vikramarkudu 4K వెర్షన్లో జు
BJP protest తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. బీజేపీ మహిళా మోర్చకు చెందిన పలువురు కార్యకర్తలు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గరగల అంబేద్కర్ విగ్రహం దగ�
CM Revanth Reddy హైదరాబాద్లోని వట్టినాగులపల్లిలో అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్కు
Rashmika Mandanna ఛలో, గీతగోవిందం సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్నా(Rashmika Mandanna). వారిసు సినిమాలో వచ్చే రంజితమే పాటకు ఏ స్థాయిలో రెస్పాన్ వచ్చిందో తెలిసింద�
Chandra Babu గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
Joe Biden అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మానసిక స్థితిపై ఇటీవలే రకరకాల ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై వైట్హౌస్లో అధ్యక్షుడి వైద్యుడు డాక్టర్ కెవిన్ (Kevin O'Connor) స్పష్టతన�
Road accident శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి ఆర్టీసీ బస్సు వైపు దూసుకొచ్చిన ఓ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సంబరాల వేళ.. ఫ్రాన్స్ రైల్వే వ్యవస్థపై దాడి జరిగింది. కొందరు దుండగులు.. పారిస్కు వెళ్లే రైల్వే లైన్లను ధ్వంసం చేశారు. మూడు రూట్లలో లైన్లు ధ్వంసం అయినట్లు తెల�
Army jawan దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఆర్మీలో చేరిన ఆ యువకుడి స్వప్నం చెదిరిపోయింది. దేశ సేవకు అంకితమైన తరుణంలోనే అనారోగ్యం రూపంలో మృత్యువు కబళించింది.
The Greatest of all time కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) నటిస్తోన్న తాజా చిత్రం ది గోట్ (The Greatest Of All Time). దళపతి 68 (Thalapathy 68)గా వస్తోన్న ఈ మూవీని వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తు్న్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించ�