మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాను వాపస్ తీసుకుంటున్నట్టు సినీనటుడు అక్కినేని నాగార్జున కోర్టుకు తెలిపారు. దీంతో ఆ కేసును కొట్టివేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి గురువారం ఉత్తర�
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి వైద్యులపై నోరు పారేసుకున్నారు. బుధవారం ఏపీలోని అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో మాట్లాడు�
మనీలాండరింగ్ కేసులో మెస్సర్స్ హ్యాక్ బ్రిడ్జ్ హెవిట్టిక్ అండ్ ఈసన్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సుమారు రూ.111.57 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది.
కేసు విచారణను కోర్టు వాయిదా వేయడం తప్ప ప్రభుత్వం మాత్రం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. పదేపదే వాయిదాలు కోరడంపై అసహనం వ్యక్తంచేసింది. ఊహించిన దానికంటే ఎకువ గడువు త�
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్లు ఆ దేశాన్ని వీడొద్దని, షెడ్యూల్ ముగిసేంతవరకూ అక్కడే ఉండాలని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది. ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దా�
భారత క్రీడా క్యాలెండర్లో మరో కొత్త లీగ్ చేరబోతున్నది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పికిల్బాల్ ఆట లీగ్ రూపంలో ముందుకు రాబోతున్నది. దేశంలో తొలి అధికారిక ఇండియన్ పికిల్బాల్ లీగ్(
ఓ వినియోగదారుడికి విద్యుత్తు శాఖ షాక్ ఇచ్చింది. ఏకంగా ఆ ఇంటికి రూ.1.34 లక్షల విద్యుత్తు బిల్లు జారీ చేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో చోటుచేసుకున్నది.
రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థల మనుగడకు (డిస్కం) భారీ గండం పొంచి ఉన్నది. క్యాప్టివ్ పవర్.. ఓపెన్ యాక్సెస్ రూపంలో భారీ ఉపద్రవం సమీపిస్తున్నది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు క్యాప్టివ్ పవర్, ఓపెన్
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్స్లో భారత యువ షూటర్లు ఇషా సింగ్, మనూ బాకర్ మరో పతకం రేసులోకి వచ్చారు. గురువారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ అర్హత రౌండ్లో ఈ ఇద్దరూ టాప్-8లో నిలిచారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు సాంకేతిక అర్హత సాధించిన 4ఏజేన్సీల్లో 3 సంస్థల నుంచే ప్రైస్బిడ్లను ఆహ్వానించాలని సర్కారు సమాలోచనలు చేస్తున్నది.
అభివృద్ధి పనులు చేయమని అడిగినందుకు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సొంత పార్టీ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని తెలంగాణ పోలీస్ ఉద్యమకారుడు బోర్గి సంజీవ్ ఆరోపించారు.
సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను న్యూజిలాండ్ 3-1తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్లో ఆ జట్టు.. కివీస్పై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.
కూరగాయల బుట్టల సరఫరాకు సంబంధించి హాకా సంస్థ నిర్వహించిన టెండర్లలో గోల్మాల్ జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. టెండర్లు పూర్తయిన తర్వాత తక్కువ ధర కోట్ చేసిన వ్యక్తికి కాకుండా ఎక్కువ ధర కోట్ చేసిన వ�
భారత ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ వచ్చే ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్కు ఆడనున్నాడు. 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించిన శార్దూల్ను ఆ జట్టు.. రూ. 2 కోట్ల ధరతో ముంబైకి ట్రేడ్ చ�
ఫిలిప్పిన్స్ వేదికగా ఈ నెల 20 నుంచి జరిగే జూనియర్ ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో వరంగల్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కోశాధికారి కోమటి భరద్వాజ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. జేఎన్ఎస్
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ పరిధిలో వేలాది ఎకరాల్లో పోడు భూములకు పట్టాలు ఇచ్చినా.. నల్లమల అడవిలో ఇప్పటివరకు 800 ఎకరాలు కబ్జాపాలైందని ఫారెస్టు డివిజినల్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు.
వచ్చే ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తమ అసిస్టెంట్ కోచ్గా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వాట్సన్ను నియమించుకుంది. ఆసీస్ రెండు ప్రపంచకప్లు గెలిచిన జట్టులో సభ్యుడైన వాట్సన
జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలిరోజు మాదిరిగానే రెండోరోజూ భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్స్ చేరగా ప్రణయ్ పోరాటం ప్రిక్వార్�
కాంపౌండ్ ఆర్చర్లు సత్తా చాటడంతో ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్స్లో గురువారం ఒక్కరోజే భారత్ ఏకంగా ఐదు పతకాలు సొంతం చేసుకుంది. ఇందులో మూడు స్వర్ణాలు ఉండటం విశేషం. తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నంతో పాటు అభ�
భారత మహిళా క్యూయిస్ట్ అనుపమ రామచంద్రన్ గురువారం సరికొత్త చరిత్ర సృష్టించింది. దోహా వేదికగా ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్ (ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ స్నూకర్ చ�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహణకు రూ.6 కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని సాగునీటిపారుదలశాఖ ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు లేఖ రాసింది.
రన్నింగ్లో ఉన్న బస్సు వెనుక టైర్ల వద్ద పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే నిలిపివేశాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. గురువారం అయిజ నుంచి ఏపీలోని కర్నూల్కు వెళ్తున్న పల్లె వె�
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదా? తనకు ఎలాగైనా సోనియాను కలిసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను అ�
ఆర్టీసీ ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలను వెతుక్కోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. నష్టాల్లో ఉన్న డిపోలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ఆదేశిం�
‘లెజిస్లేటివ్ ట్రిబ్యునల్లో స్పీకర్ సమక్షంలో ఫిరాయింపులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సందర్శకులకు, మీడియాకు అసెంబ్లీ ప్రవేశాన్ని ఎందుకు నిషేధించిండ్రు? ఇది నిజాం రాజ్యమా? నియంత రాజ్యమా?’ అని ఎమ్మె�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42శాతమా? 25శాతమా? అన్నది త్వరలో తేలనున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలవుతుందా? లేక ఇతర హామీల్లాగే బుట్టదాఖలవుతుందా? అన్నది క్యాబినెట్ నిర్ణయంపై ఆధారపడి �
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ నేతల్లో ఆందోళన పెరుగుతున్నది. సైలెంట్ ఓటింగ్ అధికార పార్టీ నేతలకు గుబులు పుట్టిస్తున్నది. ఓటుకు రూ.5 వేల చొప్పున లెక్కగట్టి
ప్రజలు ఒక పార్టీని నమ్మి గెలిపించగా, రాజకీయ స్వార్థం, సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజల తీర్పును అపహాస్యం చేసిన పార్టీ ఫిరాయింపుదారులకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. బెంగాల్లో బీజేపీ టికెట్ప�
బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు.
తెలంగాణలో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని భావిస్తున్నారు. అతి త్వరలోనే వారిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్ర శాసనసభ స్
యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (129 బంతుల్లో 117, 12 ఫోర్లు) శతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరిగిన అనధికారిక తొలి వన్డేను భారత ‘ఏ’ జట్టు గెలుచుకుంది.
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, డబ్ల్యూటీసీ చాంపియన్ దక్షిణాఫ్రికా మధ్య తొ
ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్ ఇక కనుమరుగు కానున్నదా? ఈ సంస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నదా? ఇందులోభాగంగానే ఆగ్రోస్కు ఏ వ్యాపారాన్ని ఇవ్వడంలేదా? అంటే అవుననే సమాధానాలు వినిపి
అత్యధిక కాలం అమెరికాలో కొనసాగిన ప్రభుత్వ షట్డౌన్ ముగిసింది. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు తాత్కాలికంగా నిధులు విడుదల చేసేందుకు పార్లమెంట్ ఆమోదించిన చట్టంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం స
కశ్మీరీలపై ఉగ్రవాద ముద్ర వేయవద్దని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద ఈ నెల 10న జరిగిన పేలుడును ఆయన ఖండించారు. ప్రజలు శాంతి, సోదరభావాలను పాటించాలని పిలుపునిచ్చారు.
మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లినప్పుడు గమనించండి.. రిజిస్ట్రేషన్కు ముందు డాక్యుమెంట్ పైభాగంలో పెన్సిల్తో ఓ కోడ్ కనిపిస్తుంది. అవేంటో కాదు కాసుల కోడ్లు.
బంగ్లాదేశ్లో మళ్లీ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా గత సంవత్సరం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఢాకాలోని ప్రత్యేక ట్రిబ్యునల్ కోర్టు ఈ నెల 17న తీర్పు వెలువడించనున్నది.
ఇటలీలోని సంపన్నులు బోస్నియా రాజధాని సరాజెవో వీధుల్లో నాడు చేసిన అరాచకాలు మనసును కలచివేస్తున్నాయి. వీరి ఆగడాలపై దర్యాప్తు జరపాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయించింది. బోస్నియా-హర్జెగోవినాను గణతంత్ర ప్రాంతంగ�
మద్య నిషేధం అమలులో ఉన్న బీజేపీ పాలిత గుజరాత్లో ప్రభుత్వం మెల్లిమెల్లిగా దానిని బలహీనం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. గిఫ్ట్ సిటీ తర్వాత గుజరాత్ ప్రభుత్వం కచ్లోని దోర్దోలో వార్షిక 100 రోజుల ఉత్సవం ర�
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తాడిగూడ అడవుల్లో పెద్ద పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. గురువారం తాటిగూడ సెక్షన్ పరిధిలోని జిడిమాల్య గ్రామ శివారులో పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు
కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని, ప్రతి క్వింటాకు రెండు కేజీల తరుగు తీస్తున్నారని, కమీషన్ ఇవ్వకుంటే ధాన్యం కదలనివ్వమని హుకుం జారీ చేస�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గల కొనుగోలు కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనతో మొక్కజొన్న రైతులు అవస్థలు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో సీసీ రోడ్లు గుంతలమయంగా మారాయి. ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాహనదారులు నడుంనొప్పి వస్తుందని, వాహనాలు మరమ్మతులకు వస్తున్నాయని పేర్కొంటున్నారు.
ఇల్లు పూర్తయినా బిల్లు రాకపోవడంపై ఇందిరమ్మ లబ్ధిదారు వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లికి చెందిన ఈశ్వరమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాసర్రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నది.
ఈ ఏడాది శీతాకాలం ప్రా రంభం నుంచే చలి తీవ్రత అధికమైంది. దీంతో వారంరోజులుగా అనేక ప్రాంతా ల్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్, చాలా ప్రాంతాల్లో 12డిగ్రీల కంటే తక్కువగా
అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గిరిపుత్రిక మాలావత్ పూర్ణ, ఇటీవల తన తండ్రిని కోల్పోగా ఆమెను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పరామర్శించారు.
ధిక్కారానికి ప్రజాకవి కాళోజీ ప్రతీక అని, ఆయన ప్రజా ఉద్యమాలకు జీవితాన్ని ధారబోసిన గొప్ప వ్యక్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీర్తించారు. కాళోజీ వర్ధంతి సందర్భంగా గురువారం ఎక్స్ వేది
హైదరాబాద్లో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. నగరంలో మధ్యాహ్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ వివాహానికి హాజరయ్యారు.
ఫ్లైవుడ్, హార్డ్వేర్ ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాప్రా సర్కిల్, హెచ్బీకాలనీ డివిజన్ పరి�
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి చివరి గింజవరకూ కొనుగోలు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాథమిక వ్యవసాయ సహ�
ఉప ఎన్నిక కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇ�
ఉస్మానియా దవాఖానలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్ ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో రెండవ రోజు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు గురువారం తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్ సోర్�
డ్రగ్స్, గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.50కిలోల గంజాయి, రెండు గ్రాముల ఎండీఎంఏ
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్గో విమానాల్లో ఒకటైన ఆంటోనోవ్ ఏఎన్-124 రుస్లాన్ కార్గో విమానం గురువారం ఉదయం శ్రీలంక దేశంలోని బండారినాయకే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరు
జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని జోరుగా బెట్టింగ్ జరుగుతున్నది. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలన, రెండేండ్ల్ల ప్రస్తుత కాంగ్రెస్ పాలనను పోల్చుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బీఆర�
ప్రతిపాదిత హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల ప్రాజక్టులో రోజుకో మార్పు చోటుచేసుకుంటున్నది. ఈ ఏడాది జూలైలో ఆమోదించిన ప్రతిపాదనలకు సవరణలు చేసి, వాటికి మంత్రివర్గం అక్టోబర్లో ఆమోదం తెలిపింది. తాజా�
భవన యజమాని నిర్లక్ష్యం కారణంగా ఏడేండ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా వెళ్దుర్తి మండలం కుకునూరు గ్రామానికి చెందిన వీణ, నవీన్ దంపతుల గత కొన్నెండ్లుగ
నిద్ర సరిగా రావడం లేదని తరచూ స్లీపింగ్ మాత్రలు వేసుకుంటున్నారా? మెడికల్ షాపుల నుంచి మెలటోనిన్ మాత్రలు తీసుకుని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారా? అయితే మీకు తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నట్టే. దీర్ఘకాలంగా �
విద్యార్థి సంఘాలపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల అసత్య ఆరోపణలు ఖండిస్తూ విద్యార్థి సంఘాలు, సాలర్స్ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్డీఎల్సీఈ పూలే విగ్రహం వద్ద గురువారం నిరసన
నకిలీ కరెన్సీ కేసుల్లో జైలుకు వెళ్లివచ్చినా బుద్ధి మారని ఓ దొంగ తన పాత పంథాను కొనసాగిస్తూ నకిలీ నోట్లు చలామణి చేస్తూ పట్టుబడ్డాడు. ఇతడితో పాటు మరో ఏడుమందిని మెహిదీపట్నం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి ర
మార్చి 2024 నుంచి రిటైర్ అయిన వారి బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలోని ఏకశిలా జయశంకర్ పారు వద్ద ధర�
రాష్ట్రంలో కూడా కుంకుమపువ్వు సాగు సాధ్యమని నిరూపించామని శ్రీకొండాలక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ దండ రాజిరెడ్డి తెలిపారు. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందించేంద�
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు గురువారం రోడ్డెకారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని మదర్ డెయిరీ చిల్లింగ్ సెంటర్ ఎదుట వరంగల్ హైవేపై భువనగిరి మండలం వీరవెల్లి పాల ర
అనగనగా ఒక పుస్తకం. దాని పేరు ‘మంచి పుస్తకం’. ఆ ఒక్క పుస్తకమే కాదు.. అక్కడున్నవన్నీ మంచివే! వాటిల్లో భలే భలేబొమ్మలుంటాయి. జూలో చూసే జంతువులన్నీ అందులో ఉంటాయ్! ఆకాశంలో నక్షత్రాలు. సైన్స్ అద్భుతాలు, వీరులు, స�
వందే భారత్ స్లీపర్ క్లాస్ రైలు ట్రయల్ రన్లో గరిష్ఠంగా గంటకు 180 కి.మీ. వేగంతో ప్రయాణించింది. పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని రోహల్ఖుర్ద్-ఇంద్రఘర్-కోట సెక్షన్లో ఈ ట్రయల్ రన్ ఇటీవల జరిగింది.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీరుపై మరోసారి కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులతోపాటు కాటన్ మిల్లులను ఇబ్బందులకు గురిచేసేలా పత్తి కొనుగోళ్లల్లో కఠి�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరును ప్రజలు మినీఇండియాగా పిలుస్తారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. పటాన్చెరు నుంచి 65వ జాతీయ రహదారితో పాటు ఓఆర్ఆర్ ఉన్నా పోలీ
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి రహ్మత్నగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లు కీలకంగా మారాయి. నియోజకవర్గం మొత్తం మీద 48.79శాతం మాత్రమే ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గ మొత్తం మీద �
కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుని మంటలు చెలరేగాయి. సర్కిల్ కార్యాలయం మొదటి అంతస్తు నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న జ�
మున్సిపాలిటీల్లో కీలక భూమిక పోషిస్తున్న టౌన్ప్లానింగ్ అధికారుల అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లాలో పనిచేస్తున్న టౌన్ప్లానింగ్ అధికారుల్లో కొందరు మినహా.. మిగతావారంతా వివిధ జిల్లాల నుం�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్పై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టిపెట్టింది. గురువారం తెలంగాణ భవన్లో కౌంటింగ్ ఏజెంట్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సమావేశమయ్యార�
సంక్లిష్టకర విధానపరమైన అడ్డంకులు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. దేశీయ వ్యాపార, పారిశ్రామిక సంఘం అసోచామ్ ఇప్పుడిదే చెప్తున్నది. ‘భారతీయ రాష్ర్టాల్�
వ్యాయామం అనగానే.. చాలామంది మహిళలు నడక, యోగా, జుంబా, ఎరోబిక్స్ వైపే చూస్తుంటారు. అతికొద్ది మంది మాత్రమే కఠినమైన ఎక్సర్సైజ్లు చేస్తుంటారు. శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి.. యువతులే ఎక్కువ ఆసక్తి చూపుతుంట
ఆకుపచ్చని మచా టీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండు. అది తాగుతూ ఫొటోలు క్లిక్కుమనిపిస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు యువత. సరదా కోసం తాగుతున్నా ఈ పానీయం వెనుక ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి.
తల్లిదండ్రులకు తమ బిడ్డలందరిపై సమాన ప్రేమ ఉంటుంది. కొందరి విషయంలో ఈ ప్రేమలో తేడా కనిపిస్తుంది. అయితే, తల్లిదండ్రుల ప్రేమలోని ఈ చిన్నచిన్న తేడాలు.. మరో బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపుతాయట.
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని జాతీయ రహదారి పై లైట్లు ఎందుకు వెలగడం లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధికారులను ప్రశ్నించారు.పట్టణంలో జాతీయ రహదారి నిర్మా ణం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై
గుడ్డు ఆరోగ్యానికి వెరీగుడ్ అన్నది అందరికీ తెలిసిందే. బ్యాలెన్స్ డైట్కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.
బంగారం మళ్లీ దూసుకుపోతున్నది. అంతర్జాతీయంగా డిమాండ్ పుంజుకోవడం, డాలర్ బలహీనపడటంతో దేశీయంగా బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర గురువారం ఒకేర�
చలికాలంలో చాలామందికి నిద్రలేచే సరికి ముక్కు పుటాలు మూసుకుపోతుంటాయి. అలర్జీలు, గాలి పొడిబారడం, సైనసైటిస్తోపాటు గొంతులో శ్లేష్మం పేరుకుపోవడం, పడుకున్నప్పుడు రక్త ప్రసరణ పెరగడం వీటన్నిటి వల్ల ఈ సమస్య తల�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విలువైన వక్ఫ్బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రతి ఏటా విలువైన వక్ఫ్బోర్డు భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుం డా అర్థరాత్రి సమయంలో నిర్మాణాలు కొనసాగిస్తున్నార�
‘నేటి దంపతుల్లో సంతానలేమి సమస్య ఎక్కువగా ఉంది. ఒక సర్వేప్రకారం ప్రతి పది జంటల్లో మూడు జంటలు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. వారందరూ ఈ సినిమాతో రిలేట్ అవుతారు’ అన్నారు హీరో విక్రాంత్.
శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్'. ఇండియాలో ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ సినిమా ఇది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సీనియర్ నటుడు రాజశేఖర్�
‘కె-ర్యాంప్' చిత్రంతో ఇటీవల మంచి విజయాన్ని దక్కించుకున్నారు కిరణ్ అబ్బవరం. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.
తమన్నాకు కోపం వచ్చించి. తనపై లేనిపోని పుకార్లును సృష్టిస్తున్నవారిపై ఆమె అంతెత్తు లేచింది. వివరాల్లోకెళ్తే.. పాత్రల డిమాండ్ మేరకు నటీనటులు బరువులు పెరగాల్సి వస్తుంది.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో షెడ్యూల్ కులాలకు సంబంధించి ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం పెండింగ్లో ని రెన్యూవల్, నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాహు
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. వరంగల్, ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.
తన ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి, భార్యతో విడాకులు తీసుకున్న భర్తకు ముంబై హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టును తప్పుదారి పట్టించినందుకు భరణం మొత్తాన్ని 7 రెట్లు పెంచుతూ తీర్పు చెప్పింది.
దేశంలో మరణించిన వారి ఆధార్ కార్డులు కోట్ల సంఖ్యలో క్రియాత్మకంగా ఉండటం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. భారత్లో 2009 జనవరిలో ఆధార్ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టారు. అయి తే అప్పటి నుంచి 8 కోట్ల మంది పౌ
దేశ రాజధానిలో వాయు కాలుష్య స్థాయిపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మాస్కులు ధరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు, సీనియర్ న్యాయవాదులు వర్చువల్గా విచా�
IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్ రీటెన్షన్ గడవుకు ముందే ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సంజూ శాంసన్ ట్రేడింగ్ డీల్ ఇంకా కొలిక్కి రాలేదు. కానీ, చకచకా పా�
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
East Zone DCP: కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలోని అండర్ బ్రిడ్జి వద్ద ఒక కారును నిలిపి ఉంచడం కలకలం రేపింది. విషయం తెలిసిన వెంటనే తన బృందంతో కలిసి అక్కడికి చేరుకున్నఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి.. అనుమ�
మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్ మరో సరికొత్త ఫ్లాగ్ షాప్ స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వన్ ప్లస్ 15 పేరిట ఈ ఫోన్ను విడుదల చేశారు. గత వారం కిందట చైనా మార్కెట్లో ఈ ఫోన్ను లాంచ్ చే
Sumit Nagal : భారత నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ (Sumit Nagal)కు భారీ ఊరట లభించింది. ఆస్ట్రేలియా ఓపెన్ (Australia Open) ప్లే ఆఫ్స్కు సిద్ధమైన అతడకి వీసా క ష్టాలు తొలగిపోయాయి.
Cold Wave తెలంగాణలో చలి వణికిస్తోంది. ఈ ఏడాది శీతాకాలం ప్రారంభం నుంచే చలి తీవ్రత ప్రారంభమైంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
Containers Collide, Catchs Fire అదుపుతప్పిన లారీ పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. మరో లారీని ఢీకొట్టింది. వాటి మధ్యలో కారు చిక్కుకోవడంతో మంటలు చెలరేగాయి. కారులో ఉన్నవారితో సహా 8 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థి�
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Shaymala Devi టాలీవుడ్ హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ పెళ్లి వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆమె తారసపడ్డారు. దీంతో కేటీఆర్ ఆమెను ఆప్యాయంగా పలుకరిం�
KA Paul వైఎస్ జగన్ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా నా ఆశీస్సులు తీసుకోలేదని వ్యాఖ్యానించారు.
Jubilee Hills By Poll జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్న కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద పోలీసుల
Truck Loaded with EVMs బీహార్లోని ఒక కౌంటింగ్ కేంద్రంలో లారీలు కనిపించాయి. దీంతో ఈవీఎంలను వాటిలో తీసుకువచ్చినట్లు ఆర్జేడీ ఆరోపించింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు విమర్శించింది. దీనికి సంబంధించి ఒక వీడియో �
Tailoring మహిళా శిశు సంక్షేమ శాఖ మెదక్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత టీం ఉచిత టైలరింగ్ కార్యక్రమాన్ని గురువారం డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డీడబ్ల్యూఓ హేమ భార్గవి, మెదక్ ప్రాజెక్ట్ సీడీపీఓ వెంకటరమణమ్మ, సూపర్ వై�
రైతుల ధాన్యాన్ని కొని నెల రోజులు అవుతున్నా వారి ఖాతాలో ఇంకా డబ్బులు జమ చేయలేదని, అధికార యంత్రాంగం ఏం చేస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. నకిరేకల్ పట్టణంలోని పార్టీ కార్�
వైట్ బ్రెడ్ను సాధారణంగా చాలా మంది తరచూ తింటూనే ఉంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం అవుతుందని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుని తింటారు. అలాగే బ్రెడ్తో పలు రకాల తీపి వంటకాలను సైతం చేసుకుంటారు.
ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి దండెంపల్లి శ్రీనివాస్ అన్నారు.
Principal Chief Conservator మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించుకున్న అటవీ భూములను స్వాధీనం చేసుకుంటామని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు అన్నారు.
Sena leader Sells footpath పానీపూరీ విక్రేతను శివసేన నేత మోసగించాడు. ఫుట్పాత్లోని కొంత స్థలాన్ని రూ.3 లక్షలకు అమ్మాడు. ఈ ఒప్పందానికి సంబంధించి బాండ్ పేపర్పై సంతకం కూడా చేశాడు. రెండేళ్ల తర్వాత మోసపోయినట్లు తెలుసుకున�
Sangareddy ఓ వాచ్మెన్ పీకల దాకా మద్యం సేవించి కిచెన్లో పడిపోయాడు. అక్కడున్న అన్నం గిన్నెలో కాలు వేసి నిద్రలోకి జారుకున్నాడు. ఈ ఘటనను చూసి విద్యార్థులు, అధ్యాపకులు షాక్ అయ్యారు.
ఇటీవల నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రాజెక్ట్ ప్లానింగ్ జనరల్ మేనేజర్ బి.దేవేందర్ను బీసీ అండ్ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆయన ఛాంబర్లో ఘనంగా సన్మానిం�
CITU గురువారం పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న బిస్లరీ వాటర్ ఫ్యాక్టరీ ముందు కార్మికులతో కలిసి పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సీఐటీయూ) కన్వీనర్ అతిమేల మాణిక్ ఆందోళన నిర్వహించారు.
ReNew Power ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. ఇంధన రంగంలో రెన్యూ పవర్ సంస్థ రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ కుదుర్చుక�
IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్ వేలానికి ముందే స్టార్ ఆల్రౌండర్ను ముంబై ఇండియన్స్ (Mumbai Indins) కొనేసింది. రీటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ బిగ్ ప్లేయర్ అయిన శార్దూల్ ఠాకూర్(Shardul Thakur)ను కొనేసింది ముంబై.
హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జాయింట్ సెక్రెటరీ షకీల్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డు జమ్మిగడ్డలో గురుస్వామి అరిగే శీను ఆధ్వర్యంలో..
Akkineni nagarjun చాలా రోజులుగా కొనసాగుతున్న మంత్రి కొండా సురేఖ-నాగార్జున ఫ్యామిలీ వివాదానికి ఫైనల్గా పుల్స్టాప్ పడింది. పరువు నష్టం దావాకు సంబంధించి నాంపల్లి ప్రత్యేక కోర్టులో నేడు విచారణ జరుగనున్న నేపథ్యంల
England : ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ (Ashes Series) కోసం సన్నద్దమవుతున్న ఇంగ్లండ్కు ఒకేరోజు గుడ్న్యూస్తో పాటు బ్యాడ్న్యూస్. వామప్ మ్యాచ్లో ప్రధాన పేసర్ మార్క్ వుడ్(Mark Wood) గాయపడ్డాడు.
Man Sleeping Inside Car's Trunk దేశ రాజధాని ఢిల్లీలో కారు పేలుడు సంఘటన నేపథ్యంలో వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఒక కారును ఆపి చెక్ చేశారు. ఆ కారు డిక్కీ తెరిచారు. అందులో ఒక వ్యక్తి నిద్రిస్తుండటం చూసి పోలీసులు షాక్ అయ్యార
Adibatla మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ సోదాలు చేశారు.
పాలకుల అసమర్థ విధానాలతో గ్రామీణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వాటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన చేసి పరిష్కారం చూపాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి �
AP News స్త్రీ శక్తి పథకానికి ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ400 కోట్ల అదనపు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖనిలో బుధవారం మొదటి షిఫ్ట్ లో కాలం చెల్లిన, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పోత లోడర్ పై గంప.అచ్చయ్య అనే డ్రైవర్ లోడ్తో వస్తుండగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. దాంతో డ్రైవర్ �
Illegal sand dumps నిరుపేదలు కట్టుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మాగనూరు, కృష్ణ మండలాల పరిధిలోరైస్ మిల్లులు, పంట పొలాల మధ్య, రైల్వే ట్రాక్స్ సమీపంలో జోరుగా అక్రమ ఇసుక డంపులు వెలుస్తున్నాయి.
explosion at firecracker factory బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఇద్దరు వర్కర్లు మరణించగా ఐదుగురు గాయపడ్డారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కేటీపీఎస్ కాంప్లెక్స్ పర్యటనకు విచ్చేసిన టీజీ జెన్కో డైరెక్టర్ (సివిల్) ఎ.అజయ్ ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (TRVKS ) జెన్కో కార్యదర్శి ముత్యాల రాంబాబు ఆధ్వర్యంలో గురువారం కలిసి ఘనంగా సన్మానించ�
హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 19న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించే పుస్తకావిష్కరణ సభను విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నల్లగొండ జిల్లా నాయకుడు గ
నిర్మల్ కోర్టులో ఒక కేసులో నిందితులను సరెండర్ చేస్తున్న న్యాయవాది పి.అనిల్ కుమార్ కారుపై పోలీసులు దాడి చేయడం అమానుషమని. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు.
Cotton ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో.. అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అరకొర మిగిలిన పంటను అమ్ముకుందామంటే కూడా గిట్టుబాటు ధర లేక విలవిలలాడిపోతున్నారు.
Raju Weds Rambai Trailer ఈటీవీ ఒరిజినల్ మూవీగా వస్తోన్న రాజు Weds రాంబాయి చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
Airtel ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ మరోసారి తన ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేసింది. వినియోగదారులను షాక్ ఇస్తూ.. సంస్థ రూ.189 ప్లాన్ను పూర్తిగా నిలిపివేసింది. ఈ ప్లాన్ స్థానంలో రూ.199 విలువైన కొత్త ప
Al Falah University దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు కేసు దర్యాప్తు అల్ ఫలాహ్ యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నది. ఈ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు 9 సంస్థలను నిర్వహించాడు. రూ.7.5 కోట్ల మోసం కేసులో అరెస్టైన ఆయన జైలు శిక్
ప్రపంచ జూనియర్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో న్యాయనిర్ణేతగా వరంగల్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కోశాధికారి కోమటి భరద్వాజ్ భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
Srikakulam శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో విద్యార్థి పత్తిపాటి సృజన్ ఆత్మహత్య ఉద్రిక్తతకు దారితీసింది. సీనియర్ విద్యార్థుల దాడి వల్లే సృజన్ ప్రాణాలు తీసుకున్నాడని అతని తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆందో�
Begum Bazar రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని బేగంబజార్లో వ్యాపారులను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. ఉండేదే ఇరుకు రోడ్లు అంటే.. అక్కడక్కడ విస్తరణ చేపట్టడం, పాత రోడ్డును తొలగించి కొత్త న�
తమిళ సూపర్స్టార్ రజినీకాంత్, సుందర్ సీ Thalaivar 173 సినిమాతో ఆ మ్యాజిక్ రీక్రియేట్ చేయబోతున్నారని క్రేజీ వార్త బయటకు వచ్చింది. మూవీ లవర్స్తోపాటు అభిమానులు సిల్వర్ స్క్రీన్పై ఈ క్రేజీ కాంబోను ఊహించుకుంటూ పం
Liquor Scam ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం కేసులో ఈడీ కీలక చర్యలు తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి తనయుడు భూపేష్ బఘేల్ కొడుకు చైతన్య బాఘేల్కు చెందిన రూ.61.20కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలిక ఈడీ జప్తు చేసింది. మనీలాండర
Sathya Sai శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇద్దరూ ఇప్పుడు సోషల్మీడియాలో నెటిజన్లకు టార్గెట్గా మారారు. వాళ్లు చేసిన ఓ పనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Anti-defection law పార్టీ ఫిరాయింపుల విషయంలో కలకత్తా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్.. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తరతరాలుగా వారసత్వంగా కొనసాగుతున్న బీసీల స్మశాన వాటిక స్థలాన్ని వేరొక సామాజిక వర్గం వారు తమదేనని వాదిస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని..
Shane Watson ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు కోల్కతా నైట్రైడర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. మాజీ ఆల్రౌండర్ కేకేఆర్ జట్టుకు అసిస్టెంట్ �
Chandrababu ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి హైదరాబాద్పై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని అన్నివిధాల అభివృద్ధి చేశానని పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో ఉన్న ముస్లింలంతా కోటీశ్వరులు, లక్షాధికారులు
గుడిసె వాసులకు ఇండ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Tandur వరంగల్ జిల్లాలోని స్మైల్ డీజీ హైస్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్పై పీడీఎస్యూ నాయకుల దాడిని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
Dulquer Salmaan దుల్కర్ సల్మాన్ నటించిన కాంత రేపు ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసిందే. దుల్కర్ సల్మాన్ మరోవైపు పవన్ సాదినేని డైరెక్షన్లో ఆకాశంలో ఒక తార సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా రాంచరణ్, నాని ప్
Rohit Sharma టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో జరుగనున్నవ విజయ్ హజారే ట్రోఫీలో అందుబాటులో ఉంటాడని, ముంబయి క్రికెట్ అసోసియేషన్కి సమాచారం అందించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, మీడియా నివేదికలను ఎ
Ajit Pawar కుమారుడి సంస్థకు సంబంధించిన భూ రిజిస్ట్రేషన్ వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. తన మనస్సాక్షిని ఉపయోగించి న
బ్యూటీషియన్ కోర్సులో మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నల్లగొండ జిల్లా మేనేజర్ ఎ.అనిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) నందు ఈ నెల 24వ తే
Hyderabad హైదరాబాద్ నగరంలోని నేరెడ్మెట్లో బుధవారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఓ బాడీ మసాజ్ సెంటర్పై దాడి చేయగా.. పోలీసులకు షాకింగ్ ఘటన ఎదురైంది.
Kasipeta మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పాఠశాలలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిజ్ఞాస మొబైల్ సైన్స్ ఇన్చార్జి లక్ష్మణ్ నేతృత్వంలో సైన్స్ ప్రయోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అల్లాన్ని మనం నిత్యం వంటల్లో వేస్తుంటాం. దీని వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఆయుర్వేద ప్రకారం అల్లంలో అద్భుతమైన ఔషధ విలువలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి
Dasoju Sravan సీఎం రేవంత్ రెడ్డి రెండేండ్ల కాలంలో రూ. 3.48 లక్షల కోట్ల భారీ అప్పులు చేసి ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డాడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. కమీషన్లు, విచ్చలవిడి అవినీతిక�
Chandrababu ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో పాఠ్య పుస్తకాలు మోసుకొస్తున్న ఆటో బోల్తాపడి విద్యార్థులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ జి.స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివలింగం, క్లస్
IIT Bhilai Student Death జ్వరం బారిన పడిన ఐఐటీ భిలాయ్ విద్యార్థి మరణించాడు. అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో అతడు మరణించినట్లు స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్లో నిరసన తెలిపారు. వైద్య నిర్లక్ష్యంపై దర్య
వేధింపులకు, దాడులకు గురవుతున్న బాలలకు, మహిళలకు నైతికపరమైన, సామాజిక పరమైన భద్రత, బరోసా, ధైర్యం కల్పించడమే జిల్లా షీ టీమ్స్, పోలీస్ భరోసా సెంటర్స్ లక్ష్యమని ఎస్పీ నరసింహ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోన
Spotify సంగీత ప్రియులకు గుడ్న్యూస్. మీకు ఇష్టమైన పాటలు, ఆల్బమ్, పాడ్కాస్ట్లను నేరుగా వాట్సాప్ స్టేటస్కు షేర్ చేసుకునే వీలుంటుంది. ఇందుకోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్పై పని చేస్తుంది. స్పాటిఫై నుంచి మ
BRS Leader ఘనపూర్కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొమ్ము కిషన్ (50) అకాల మరణం తీరని లోటని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు. మరణించి�
మహాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్, నియో�
Drunk And Drive మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా విధిస్తాం. రెండోసారి దొరికితే రూ.15 వేలు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి హెచ్చరించారు.
Pawan Kalyan అటవీ భూములు ప్రకృతి సంపద.. జాతి ఆస్తి అని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వాటిని ఆక్రమించిన వారు, చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమణలకు పాల్పడిన వారు కచ్చితంగా శిక్షార్
YS Jagan ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయ�
Ambati Rambabu ఏపీలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Rajamouli భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ ప్రాజెక్ట్లలో ఒకటిగా తెరకెక్కుతున్న ఎస్.ఎస్. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ మూవీ ‘SSMB29’ (గ్లోబ్ ట్రాటర్) పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Kurnool Bus Accident కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన కీలక దృశ్యాలు బయటకొచ్చాయి. బస్సు ప్రమాదం జరగడానికి ముందు ఆ మార్గంలో వెళ్లిన ప్రైవేటు బస్సు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
Khawaja Asif పాకిస్థాన్ (Pakistan) రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశం రెండు దేశాలతో యుద్ధానికి సిద్ధంగా ఉందంటూ ప్రకటించారు.
T20 Tri Series పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. త్వరలో జరుగనున్న ట్రై సిరీస్కు సైతం ఉగ్రవాద దాడి ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో భద్రతా కారణాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీల
Mana Shankara Varaprasad Garu టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం మన శంకర వర ప్రసాద్గారు (Mana Shankara Varaprasad Garu). నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తిక వార్త ఒకటి బయ
గర్భస్థ శిశువులకు ఆహారం, ద్రవాలు అన్నీ బొడ్డు తాడు ద్వారా అందుతాయన్న విషయం తెలిసిందే. శిశువు జన్మించాక బొడ్డు తాడును కట్ చేస్తారు. దీంతో శిశువు పెరిగే కొద్దీ బొడ్డు ఆకారంలో మార్పు వస్తుంది.
Sudha Murty ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి (Sudha Murty)కి చెందిన ఓ ఆసక్తికర వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ వేడుకలో సుధామూర్తి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.
Supreme Court జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాల సరిహద్దుల నుంచి కిలోమీటర్ పరిధిలోని అన్ని మైనింగ్ కార్యకలాపాలను సుప్రీంకోర్టు గురువారం నిషేధించింది. ఇలాంటి కార్యకలాపాలు అటవీ జీవులకు హానికరమని పేర్క
Bomb Threat దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి (Air India Express Flight) సెక్యూరిటీ త్రెట్ వచ్చింది.
దుండిగల్ (Dundigal) పరిధిలోని బౌరంపేటలో (Bowrampet) విషాదం చోటుచేసుకున్నది. అమ్మమ్మ తాత వద్దకు వచ్చిన బాలుడు నిర్మాణంలో ఉన్న భవనం ముందున్న గేటు మీదపటడంతో మృతిచెందాడు.
PBKS Release List ఐపీఎల్ 2026 సీజన్ రిటెన్షన్కు గడువు దగ్గరపడుతున్నది. ఫ్రాంచైజీలు తమ తుది జాబితాను సిద్ధం చేయడంలో బిజీబిజీగా ఉన్నాయి. గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ సైతం (PBKS) జట్టును మరింత పటిష్టం చేయడంపై దృష�
SSMB 29 ఇండియన్ సినిమా అభిమానులు, టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వస్తున్న 'గ్లోబ్ ట్రాటర్' (SSMB29) నుంచి మైండ్-బ్లోయింగ్ ఫీస్ట్ రాబోతోంది.
Red Fort Blast: కారు పేలుడు జరిగిన ప్రదేశానికి సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న ఓ షాపు పైకప్పుపై ఓ వ్యక్తికి చెందిన తెగిన చేయి పడి ఉన్నది. దీని ఆధారంగా ఆ బ్లాస్ట్ కోసం శక్తివంతమైన పేలుడు పదార్ధాలు వాడినట్లు
Al-Falah University ఢిల్లీ బాంబు పేలుడు (Delhi Bomb Blast) ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ (Al-Falah University) పేరు తెరపైకి వచ్చింది. దర్యాప్తు అధికారులు వర్సిటీకి చేరుకొని ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు బయటప�
గద్వాల జిల్లా మద్దూరు సమీపంలో ఆర్టీసీ బస్సుకు (RTC Bus) పెను ప్రమాదం తప్పింది. గద్వాల డిపోకు చెందిన బస్సు అయిజ నుంచి 90 మందికిపైగా ప్రయాణికులతో కర్నూలు వెళ్తున్నది. ఈ క్రమంలో మద్దూరు స్టేజీ వద్ద వెనక టైర్లోని �
Adah Sharma ప్రముఖ నటి అదా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2008లో దర్శకుడు విక్రమ్ భట్ తెరకెక్కించిన హారర్ మూవీ ‘1920’ తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అదా, తన నటనతో మొదటి సినిమా
చెర్రీ పండ్లు అంటే అందరికీ ఇష్టమే. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. కేకుల తయారీల్లో అలంకరణ కోసం ఎక్కువగా వాడుతారు. పలు స్వీట్లు, పానీయాల తయారీకి కూడా ఈ పండ్లను ఉపయోగిస్తారు.
Red Fort Blast : సుమారు 32 వాహనాలను పేలుడు పదార్ధాలతో ప్యాక్ చేసేందుకు ఉగ్రవాదులు ప్లాన్ వేసినట్లు దర్యాప్తు అధికారులు పసికట్టారు. పలు నగరాల్లో ఆ వాహనాలను దాడుల కోసం వాడాలని భావించినట్లు రెడ్ ఫోర�
NIA జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గురువారం ఐదు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఐదురాష్ట్రాల్లోని దాదాపు పద�
బోనకల్లు మండలంలోని చొప్పాకట్లపాలెం పెను ప్రమాదం తప్పింది. చింతకాని మండలం నాగలవంచకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు (School Bus) స్టీరింగ్ అకస్మాత్తుగా (స్టీరింగ్ లాక్) పట్టేసింది. దీంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆట�
Anirudh-Kavya కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో పుకార్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇప్పటికే ఈ జంట రిలేషన్పై పలు వార్త�
ధరణి పోర్టల్ను (Dharani Portal) బంగాళాఖాతంలో పడేశాం. సరికొత్తగా భూ భారతి (Bhu Bharathi) చట్టాన్ని తీసుకొచ్చాం. ఇక రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభించినట్టేనని రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy) ఊదరగొట్టింది. అయితే వాస�
Akhanda 2 నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ “అఖండ 2” కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్ అనౌన్స్మెంట్తోనే బజ్ పెరిగిపోయింది.
Delhi Blast ఢిల్లీ బాంబు పేళ్లలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నాలుగు చోట్ల వరుస దాడులు జరుపాలని దాదాపు ఎనిమిది మంది ప్లాన్ చేశారు. వారంతా రెండుగ్రూపులుగా ఏర్పడి నాలుగు ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస�
Scott Bessent హెచ్-1బీ వీసాలపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇప్పించేందుకే హెచ్1బీ ఉద్యోగాలని తెలిపారు.
Red Fort Blast: ఎర్రకోట పేలుడుతో లింకున్న మూడవ కారు కోసం దర్యాప్తు సంస్థలు గాలిస్తున్నాయి. హుందయ్ కారును దాడి కోసం వాడగా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారను ఫరీదాబాద్లో సీజ్ చేశారు. ఇక మారుతీ బ్రీజా మూడవ కారు కో�
విద్యుత్ షాక్ (Current Shok) తగిలి రెండు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేటలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట గ్రామానికి చెందిన పల్లె రమేశ్కు రెండు పాడి బ�
Delhi Blast దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రి (LNJP Hospital)లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించారు.
Sri Lankan Team పాకిస్తాన్లోని ఇస్లాబాద్లో భారీ బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు. ప్రస్తుతం శ్రీలంక జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తున్నది. భద్రతను దృష్టిలో పెట
Delhi Blast ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) వద్ద భారీ పేలుడు (Delhi Blast)కు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బ్లాస్ట్కు ముందు డాక్టర్ ఉమర్ నబీ (Dr Umar Un Nabi) ఓల్డ్ ఢిల్లీలోని ఓ మసీదు (mosque)ను సందర్శించారు.
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని రాయపట్నంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఓ కిరాణా దుకాణంలో మంటలు చెలరేగడంతో చూస్తుండగానే షాపు మొత్తం కాలిబూడిదైంది.
Earthquake అఫ్ఘానిస్థాన్ (Afghanistan)ను వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. తాజాగా మరోసారి అక్కడ భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
SKN ఈ మధ్య సినీ ఈవెంట్లలో సెలబ్రెటీలు మాట్లాడే మాటలే పెద్ద కాంట్రవర్సీలకు కారణమవుతున్నాయి. స్టేజ్పై భావోద్వేగంతో లేదంటే ఉత్సాహంతో పలువురు నటులు, నిర్మాతలు మాట్లాడే మాటలు విమర్శలకి కారణమవుతున్
Delhi Blast ఢిల్లీ ఎర్రకోటకు సమీపంలో జరిగిన పేలుడును ఉగ్రవాద దాడిగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు. ఉగ్రవాద ఘటన విషయంలో దర్యాప్తులో భారత్ అనుసరించిన విధానాన్ని ఆయన ప్రశంసించారు. భార�
West Bengal: పశ్చిమ బెంగాల్లో సుమారు 34 లక్షల మంది ఆధార్ కార్డు హోల్డర్లు చనిపోయినట్లు యూఐడీఏఐ అధికారులు పేర్కొన్నారు. బెంగాల్లో సిర్ ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో ఆధార్ డేటా బేస్తో ఓటర్ల డేటాను ఎ
అనారోగ్యం బారినపడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న రోగులను (Patients) కూడా దొంగలు వదలడం లేదు. అంతా నిద్రపోతుండగా హాస్పిటల్లోని ఓ వార్డులోకి ప్రవేశించిన దుండగుడు చేసిన పనిచూసి అంతా విస్తుపోయారు.
Kaantha మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పీరియడికల్ డ్రామా ‘కాంత’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్నారు.
Fighter Jets: అమెరికా, భారత్కు చెందిన యుద్ధ విమానాలు సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. భారతీయ వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ, అమెరికాకు చెందిన బీ-1 లాన్సర్ బాంబర్.. గగనతల
Ram Gopal Varma టాలీవుడ్ చరిత్రలో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం ‘శివ’ మళ్లీ వెండితెరపై మెరవడానికి సిద్ధమైంది. 1989 అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో విప్లవాత్మక మార�
రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Wave) రోజురోజుకు పెరిగిపోతున్నది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలిలో ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
Rashmika Mandanna రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్ఫ్రెండ్’ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడుకు (Delhi Blast Case) సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాంబు పేలుడు సంభవించిన ఐ20 కారులో ఉన్నది డాక్టర్ ఉమర్ నబీ (Dr Umar Un Nabi) అని తేలింది.
Vijay- Rashmika ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీతో మరోసారి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న రష్మిక మందాన్నతాజాగా హాట్ టాపిక్ అయింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో, దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాన్
అధికార, విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ఫలితం మరో 24 గంటల్లో తేలనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ (BRS), ఎలాగైనా జూబ్లీహిల్స్పై (Jubilee Hills) జెండా ఎగ�
Bigg Boss 9 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే 66 రోజులు పూర్తి చేసుకున్న ఈ షోలో బుధవారం ఎపిసోడ్ పూర్తిగా ఫన్, ఎంటర్టైన్మెంట్తో నిండిపోయింది.
సివిల్ సర్వీసెస్(మెయిన్స్) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తంగా 2,736 మంది అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. వీరంతా పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ)కు ఎంపికైనట్టు యూపీఎస్సీ తెలిపింది.
సమాచార పౌరసంబంధాలశాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ రచించిన ‘జెవెల్స్ ఆఫ్ అసఫ్ జాహీస్-ది గ్లోరీ ఆఫ్ వరంగల్' అనే పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు బుధవారం సచ
విద్యుత్తు షాక్ తగిలి పాఠశాల విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన వికారాబాద్లో బుధవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం ప్రాథమిక పాఠశాల బయట ఎలాంటి రక్ష
గోదావరి జలాలు కలుషితం కావడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. మున్సిపాలిటీల నుంచి వచ్చే మురుగునీరుతోపాటు పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘన, రసాయన వ్యర్థాలు ఈ కాలుష్యానికి కారకాలని పేర్కొంది.
కాశేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఇద్దరు ఉ�
చేప పిల్లలు పంపిణీ చేసిన వారికి నగదు చెల్లించాలంటూ గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాకు హైకోర్టు తేల్చ�
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి లేని గొప్పలకు పోయారు. హైదరాబాద్ అభివృద్ధిపై తనదైన రీతిలో అబద్ధాలు మాట్లాడారు. హైదరాబాద్ బిర్యానీని ప్రపంచ వ్యాప్తంగా తానే ప్రమోట్ చేసినట్టు చెప్పుకున్నారు.
మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘాల నాయకులు, బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు బుధవారం ధర్నా చేపట్టారు.
ఉస్మానియా దవాఖానలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ మె డికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ అండ్ కాం ట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూని
తెలంగాణలో మునుపు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఇలా ఏ ఉప ఎన్నిక జరిగినా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదంటూ కమలనాథులు పదుల సంఖ్యలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
Navapancham Raja Yogam వేద జ్యోతిషశాస్త్రంలో శని దేవుడికి ప్రముఖ స్థానం ఉంది. శని కర్మ కారకుడు. న్యాయానికి అధిపతి. ఓ వ్యక్తి కర్మల ఆధారంగా ఆయన ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. మిగతా గ్రహాలతో పోలిస్తే శని నెమ్మదిగా కదులుతుం�
‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీ ఇచ్చి మోసగించింది. ఇక తమ పోరాటం అక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం’ అని రిటైర్డ్ జస్టిస్, బీసీ ఆక�
పాత రిజర్వేషన్లోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన 42శాతం కోటాకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే సూచనలు కనిపిస్తున్నాయ�
రైతులు తమ భూముల్లో భూసారాన్ని తెలుసుకోవడం కోసం రాపిడ్ సాయిల్ టెస్టింగ్ కిట్ను అందుబాటులోకి తెచ్చినట్టు ఐఐఆర్ఆర్ సాయిల్ సైన్స్ విభాగం అధిపతి డాక్టర్ ఎంబీబీ ప్రసాద్బాబు తెలిపారు. ఇటీవల రసాయన �
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార కాంగ్రెస్ బరితెగింపులకు పాల్పడినా, బెదిరింపులకు తెగబడినా జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ వైపే నిలిచినట్టు మరో సర్వే తేల్చింది.
అహ్మదాబాద్లో అరెస్టయిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్కు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు గుజరాత్ ఏటీఎస్ బృందం ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా మంగళవారం రాత్రి స్థానిక పోలీసులతో �
‘భూమి మనది. బతుకు మనది. విత్తు మనది. పంట మనది. వీటన్నిటిపై అధికారం మనకే ఉండాలె’ అంటున్నారు జహీరాబాద్ మహిళా రైతులు. జన్యు మార్పిడి విత్తనాలతో తల్లిలాంటి భూమికి హాని తలపెట్టరు. రసాయన సేద్యంతో విషపు ఆహారం బి�
డిజిటల్ అరెస్ట్ కేసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. పుణె నగర సైబర్ పోలీసుల కథనం ప్రకారం, మాజీ ఎల్ఐసీ అధికారిణి (62)ని గత నెల చివరి వారంలో సైబర్ నేరగాళ్�
సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు నాగార్జునకు క్షమాపణలు చెప్తూ మంగళవారం ఆర్ధరాత్రి 12.02 నిమిషాలకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు.
నేను ఇటీవల వేములవాడకు వెళ్లినప్పడు అక్కడ మీడియా సమావేశం ద్వారా ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాను. సమ్మక్క-సారక్క జాతర పూర్తయ్యేవరకు వేములవాడలో పనులను ఆపాలని, భక్తుల మనోభావాలు దెబ
గుడ్లపై కోడిపెంట కనిపించడం మామూలు విషయమే! పౌల్ట్రీ ఫారం నుంచి కొనుగోలు చేసే కోడిగుడ్లు అపరిశుభ్రంగానే ఉంటాయి. దాంతో, చాలామంది కోడిగుడ్లను కడుగుతుంటారు. అయితే, ఇలా చేయడం ఏమాత్రం మంచిదికాదని నిపుణులు చెబు
రాష్ట్ర ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారం ఇప్పుడు జిల్లాలకు పాకింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రులు పదేపదే చేస్తున్న ప్రకటనలు భూముల అమ్మకంలో మాత్రం నిజమవుతున్న�
ప్రపంచంలో మేకవన్నె పులులు పెరుగుతున్నారు. ‘మంచితనం’ అనే మాస్క్ వేసుకొని.. మన పక్కనే తిరుగుతున్నారు. వీళ్లు ఆకర్షణీయమైన మాటలతో స్నేహపూర్వకంగా మెదులుతూ.. సహోద్యోగులను సులభంగా మోసపుచ్చుతుంటారు. అయితే, అలా
ఏదో రంగులు మార్చడమే తప్ప ఎప్పుడూ ఒకే తరహా నెయిల్ పాలిష్ పెట్టుకుని బోర్ కొడుతుందా... నెయిల్ ఆర్ట్ డిజైన్ల మీదా మోజు పోయిందా... ఇది కాదు ఇంతకు మించి అని ఇంకేదన్నా ప్రయత్నిద్దామని మనసు కోరుకుంటుందా... అయి�
కోట్లాది రూపాయల విలువ చేసే భూఆక్రమణను నాడు బీఆర్ఎస్ సర్కార్ నిలువరించింది. అక్రమ పట్టాలను రద్దుచేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి, బోర్డు ఏర్పాటుచేసింది.
‘స్థానిక సంస్థల ఎన్నికలపై మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు ముందుకెళ్తారు’ అని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ వెల్లడించారు.
తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ. జీఎస్డీపీ వృద్ధిరేటులో పెద్ద రాష్ర్టాలను తోసిరాజని అగ్రస్థానంలోకి చేరిన తెలంగాణ.. ఇవన్నీ గతం. కేసీఆర్ పాలనలో చూసిన వైభవం.
కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్రాజ్గౌడ్ హెచ్చరించారు. బీసీలకు ఇచ్చిన హామీ అమలు కోసం 15న నిర్వహిస్తున్న బీసీ ఆక్రోశ సభ ను
ప్రేమ పురుగు తొలిస్తే.. చదువు అటకెక్కుతుందని పెద్దల మాట! భవిష్యత్తు అనేదే లేకుండా పోతుందని భయపడతారు. అందుకు కారణం లేకపోలేదు.. జీవితాలను ఆగం చేసిన ప్రేమకథలే ఈ సమాజంలోఎక్కువ! కానీ, నవీన్, పద్మది ఈ తరహా ప్రేమ�
గత దశాబ్ద కాలంగా ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బీజేపీ సర్కార్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ ఆధారాలను ప్రతిపక్షాలు బయటపెడుతుండటం దేశవ్యాప్త
చలికాలం మొదలైంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జలుబు, సైనస్ లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. దగ్గు, గొంతు నొప్పి వేధిస్తుంటాయి. ఈ ఆరోగ్య సమస్యలకు పచ్చిమిర్చితో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిప�
Horoscope జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
ప్రముఖ బీమా సంస్థ టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని సంస్థలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలపై పెరుగుతున్న సైబర్దాడులు, డాటా ఉల్లంఘనల ముప్పు నుంచి రక్షించడానికి ప్రత్యేకంగా ‘సైబర్ఎడ