Rape Accused Marries Survivor In Jail అత్యాచారం కేసులో నిందితుడైన వ్యక్తి, ఆ బాధితురాలిని జైళ్లో పెళ్లి చేసుకున్నాడు. జైలు అధికారులు దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు. దగ్గరుండి మరీ వారి పెళ్లి జరిపించారు. వివాహం తర్వాత వధువు ఇంటి
Power outage యూరప్ దేశాలైన స్పెయిన్, పోర్చుగల్ విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా ఫ్రాన్స్లోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దాంతో లక్షల మంది జనం ఇబ్బందులు పడుతున్నారు.
Prime Minister Rashtriya Bal Puraskar మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్ కోసం అర్హులైన చిన్నారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ
Congress party పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) పై కాంగ్రెస్ పార్టీ (Congress party) కి చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Women Acts మహిళలకు భద్రత కల్పించే విషయంలో తాము ఎప్పుడు అందుబాటులో ఉంటామన్నారు షీటీమ్ ఏఎస్ఐ శ్రీరాములు. ఇవాళ గజ్వేల్ సమీకృత మార్కెట్లో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు.
Kiara Advani బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్తో వినయ విధేయ రామ అంటూ సందడి చేసింది.
IPL 2025 : ఒంటిచేత్తో మ్యాచ్లు గెలిపించగల వీరుడు రిషభ్ పంత్ (Rishabh Pant). విదేశీ గడ్డపై భారత జట్టు చిరస్మరణీయ విజయాల్లో ఈ చిచ్చరపిడుగు కీలక పాత్ర పోషించాడు. కానీ, అదంతా గతం అని చెప్పాల్సిన రోజులు వచ్
Karnataka CM కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన పహల్గాం ఉగ్రదాడిపై స్పందించి వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్థాన్తో యుద్ధం తప్పనిసరి కాదు’ అని వ్యాఖ్యానించడంతో ఆయనపై
Pahalgam Attack: సంయమనం పాటించాలని ఇండియా, పాకిస్థాన్ దేశాలను చైనా కోరింది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో చైనా విదేశాంగ ప్రతినిధి గువో జాయికున్ మీడియాతో మాట్లాడుతూ ఈ అభ్యర్థన చేశారు.
CITU కేంద్ర ప్రభుత్వం కార్మికుల గుండెకాయ లాంటి కార్మిక చట్టాలను రద్దు చేసి పూర్తిస్థాయిలో కార్మికులను నట్టేట ముంచే, బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ను తీసుకురావడాన్ని నిరసిస్తూ మే 20న దేశ వ్యాప్తంగా సమ్మె జ
Gunny bags Problem గన్నీబ్యాగుల సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి , నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రైతులు మొరపెట్టుకున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అధికార పార్టీ నాయకులు తమ ఇష్టానుసారం ఇంట్లో కూర్చుని ఎంపిక చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా అర్వపల్లి సీపీఎం మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్ తెలిపారు. అర్హులక
Danish Kaneria పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అఫ్రిది అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా మండిపడ్డాడు.
Asaduddin Slams Bilawal Bhutto పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో జర్దారీపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్దారు. పాక్ మాజీ ప్రధాని అయిన ఆయన తల్లి బెనజీర్ భుట్టో, ఆ దేశ మాజీ అధ్యక్షుడైన ఆయ�
Collector Manu Choudhary రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి. మనిషికి ఆధార్ కార్డులాగ�
దుఃఖం.. తీవ్రమైన విషాదంలో ఉన్నా లేదా కష్టాలు, ఆపదల్లో చిక్కుకున్నా.. చాలా మందికి తెరలు తెరలుగా వస్తుంది. ఈ విషయంలో స్త్రీలు ముందుగానే ఎమోషనల్ అయి ఏడ్చేస్తుంటారు. పురుషులకు కూడా మనస్సులో తీవ్ర�
Towhid Hridoy : బంగ్లాదేశ్ యువ క్రికెటర్ తౌహిద్ హృదయ్(Towhid Hridoy) నిషేధానికి గురయ్యాడు. అంపైర్తో వాగ్వాదం కారణంగా ఈ యంగ్స్టర్ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) నాలుగు మ్యాచ్లు సస్పెండ్ చేసింది.
Karimnagar Collectorate కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించే క్రమంలో కరీంనగర్జి ల్లాలోని పలు మండలాల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని అఖిలపక్ష నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రస�
North Korea: ఉక్రెయిన్ యుద్ధంలో సహకరించిన ఉత్తర కొరియా సైనికులకు పుతిన్ థ్యాంక్స్ తెలిపారు. నార్త్ కొరియా సైనికులు చూపిన హీరోయిజాన్ని, స్పూర్తి, సాహసాన్ని అభినందిస్తున్నట్లు వెల్లడించారు. మరో వైపు క�
Hayath Nagar గొర్రెల మందకు కాపలాదారులుగా పడుకున్న ఓ ఇద్దరి వ్యక్తులపై దోపిడి దొంగలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గొర్రెల మంద కాపలాదారు, కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. మరొక వ్యక్తి స్వల్పoగా గాయపడ్డా
Jasprit Bumrah తన కుమారుడు అంగడ్ (Angad)పై విమర్శలు చేస్తున్న వారిపై భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) భార్య సంజనా గణేషన్ (Sanjana Ganesan) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Railways cop beaten up కొందరు వ్యక్తులు రైల్వే స్టేషన్ బయట బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించారు. ఇది చూసి రైల్వే పోలీస్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. పబ్లిక్ ప్లేస్లో మద్యం తాగవద్దని మందలించాడు. ఆగ్రహించిన ఆ యువకులు రైల్వ
Students Creativity ఇవాళ ఎన్టీపీసీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరంపై వాలంటీర్లకు జిల్లా రిసోర్స్ పర్సన్లు చేపట్టిన శిక్షణ కార్యక్రమానికి డీఈవో హజరై మాట్లాడారు. వాలంటీర్లు ఆయా పాఠశాలల పరిధి గ్
YouTube ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కంపెనీ భారత దేశం మేనేజింగ్ డైరెక్టర్గా గుంజన్ సోనీని నియమించినట్లుగా సోమవారం వెల్లడించింది. బిజినెస్, టెక్నాలజీ, మార్కెటింగ్, ఈ-కామర్స్ రంగాల్లో రెండు �
Hyderabad బంజారాహిల్స్,ఏప్రిల్ 28: దూరపు బంధువు కదా అని పలకరిస్తే ఇష్టపడుతున్నానని వెంటపడ్డాడో ఓ కామాంధుడు. పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ వదలకుండా తనతో గడపాలని వేధించాడు. తన కోరిక తీర్చకపోతే యాసిడ్ పో�
Omar Abdullah పహల్గాం (Pahalgam) లో అతిథులను కాపాడుకోవడంలో తాను విఫలమయ్యానని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి (Jammu and Kashmir CM) ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆవేదన వ్యక్తంచేశారు.
Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్వీర్ అల్లబదియాకు పాస్పోర్టు ఇచ్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ షోలో అనుచిత కామెంట్ చేసిన నేపథ్యంలో అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు బుక్ అయిన విషయం తెలిసిం�
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో సూచీలు పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తల కారణంగా మార్కెట్లు పతనమయ్యాయి. అయితే, వారంలో తొలిరోజై�
Allu Arjun ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అంతకంత పెరుగుతూ పోతుంది. ఒకప్పుడు ఇతను హీరో ఏంట్రా అని విమర్శించిన వారు ఇప్పుడు అతనిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రోజురోజుకి బన్నీ క్రేజ్ పెరుగుతుందే తప్ప �
IPL 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 ఉత్కంఠగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 46 మ్యాచులు జరిగాయి. ప్లేఆఫ్ పోరాటం రసవత్తరంగా మారింది. నాలుగు ప్లేఆఫ్ బెర్తుల కోసం ఎనిమిది జట్ల మధ్య పోరాటం జరుగుతున్నది.
BRS Party రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్రావు పటాన్చెరు నియోజకవర్గ ముఖ్యనాయకులతో పలు మార్లు సమావేశం నిర్వహించి, బీఆర్ఎస్ సభకు నాయకులు, కార్యకర్తల తరలింపు కోసం దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని పటాన్చెరు,
Asaduddin Owaisi పహల్గాం దాడిపై ఘటనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. అతడో జోకర్ అంటూ తీవ్రంగా స్పందించారు. ఓ విలేకరి షాహిద్ అఫ్రిది చేసిన
ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజులపాటు నల్లగొండ జిల్లా నకిరేకల్లో గల సాయి మందిరం 18వ వార్షికోత్సవం, శ్రీ జ్ఞాన సరస్వతి దశమ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సంస్థ ట్రస్ట్ అధ్యక్ష ప�
Teacher Forces Student To Cut Chicken పరీక్ష రాస్తున్న విద్యార్థిని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధ్యలో ఆపించాడు. ఆ స్టూడెంట్తో కోడి కోయించి స్కిన్ తీయించి, ముక్కలుగా కట్ చేయించాడు. వండేందుకు ఆ కోడి మాంసాన్ని ఇంటికి పంపించాడు. ఈ వ�
ఎస్సీ వర్గీకరణ ప్రకారం రాజీవ్ యువ వికాసం యూనిట్లు మంజూరు చేయాలని మాదిగ జేఏసీ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ మోదుగు జోగారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కలె
Pahalgam attack హల్గాం (Pahalgam) లో నరమేథం జరిపిన నలుగురు ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే వారి లొకేషన్ను భద్రతాబలగాలు నాలుగుసార్లు ట్రాక్ చేశాయి. ఆ నాలుగుసార్లూ ఉగ్రవాద�
Sports Training Camps మెదక్ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 10 గ్రామీణ ప్రాంతాల్లో 14 సంవత్సరాలలోపు బాల బాలికలకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడా యువజన క్రీడాల అధికారి దా�
CM Omar Abdullah: పెహల్గామ్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. యావత్ దేశం ఆ దాడితో చలించిపోయిందన్నారు. బాధిత కుటుంబాలకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదన్నారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఉన్న నిరుపేదలు 807 మందికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 75 గజాల చొప్పున ఇంటి స్థలం ఇచ్చింది. ఆ లబ్ధిదారులకు ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇ�
Supreme Court: ఓటీటీల్లో సెక్సువల్ కాంటెంట్ స్ట్రీమింగ్ అంశంపై కేంద్ర ప్రభుత్వ వివరణ కోరింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు కొన్ని సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చింది.
Kashmiri Student Assaulted యూనివర్శిటీ క్యాంపస్లో కశ్మీరీ విద్యార్థిపై దాడి జరిగింది. దీంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థిపై దాడి సంఘటనను ఖండించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఒక వ్యక్తిని అదుపు�
Metro సాధారణంగా ప్రయాణ సమయంలో ఆకలేస్తే తినడం సర్వసాధారణమే. అయితే, రూల్స్ పాటింకపోతే అధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
Bus Accident సింగారం నుంచి బస్సులో 42 మందితో రజతోత్సవ సభకు బయలు దేరారు. బస్సు ముస్తాబాద్ మండల కేంద్రానికి చేరుకోగానే వెనక టైర్ల నుంచి మంటలు వచ్చాయి. ఇది గమనించిన వాహన దారులు బస్సులో ఉన్న వారికి తెలిపే ప్రయత్నం చే�
Farmers ఇవాళ రామాయంపేట పట్టణంతోపాటు డి ధర్మారం తదితర గ్రామాలలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ రజినీకుమారి సందర్శించి అక్కడ ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. వడ్లు మంచిగా ఎండితేనే మ్యాచర్ వ�
Farmers Protest పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలంటే అధికారులు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మక్తల్ మండల రైతులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.
Migratory birds పెరుంగులమ్ (Perungulam) రిజర్వాయర్కు ఈ ఏడాది భారీగా వలస పక్షులు (Migratory birds) తరలివచ్చాయి. ప్రతి ఏడాది ఈ రిజర్వాయర్కు వలస పక్షులు తరలిరావడమనేది సాధారమే అయినా.. ఈసారి భారీ సంఖ్యలో రావడం విశేషం.
Yemen యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) రెబల్స్పై అమెరికా (USA) భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హౌతీల నియంత్రణలో ఉన్న వాయువ్య యెమెన్లోని ఆఫ్రికన్ వలసదారుల నిర్బంధ కేంద్రంపై అమెరికా వైమానికి (US strike) దాడులు చేసింది.
OTT మరో రెండు రోజులలో మే మొదటి వారం మొదలు కాబోతుంది. ఈ వారంలో ప్రేక్షకులకి అసలు సిసలైన వినోదం పంచేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. సమ్మర్ సెలవులు మొదలు కావడంతో క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి కామ�
Neha Singh Rathore: సింగర్ నేహా సింగ్ రాథోడ్పై.. లక్నోలో దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై సోషల్ మీడియాలో ఆమె ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద పోస్టులు చేసింది. దీంత�
Farooq Abdullah పహల్గాం (Pahalgam) సమీపంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు (Terrorists) కాల్పులు జరిపి 26 మందిని దారుణంగా చంపేశారు. మృతుల్లో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ ఉన్నారు. ఈ నెల 22న జరిగిన ఈ క్రూర దాడితో దేశం యావత్తు దిగ్భ్రాం�
Vishwak Sen టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇతనిని చూస్తే యాటిట్యూడ్ ఎక్కువ అని చాలా మంది అనుకుంటారు. పలు వివాదాలలో కూడా విశ్వక్ యాటిట్యూడ్ చూపించాడు అని కొందరు
Bomb threat కేరళ (Kerala) లో గత రెండు రోజులుగా బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతున్నది. తాజాగా కేరళ సీఎం కార్యాలయానికి, సీఎం నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్స్ (Bomb threat mails) వచ్చాయి.
కోవిడ్ తరువాత నుంచి చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. కానీ ఆఫీస్కు వెళ్లి పనిచేయడం కన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా సౌకర్యవంతంగా ఉం
Paresh Rawal: బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ పరేశ్ రావల్ మోకాలి గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు స్వంత మూత్రాన్ని తాగాడట. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. హీరో అజయ్ దేవగన్ తండ్రి వీరూ దేవగన్ తనకు ఆ సలహా ఇచ్చి�
JK Assembly ఈ నెల 22న పహల్గాం (Pahalgam) సమీపంలోని బైసరన్ (Baisaran) లోయలో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన క్రూరమైన దాడిలో మరణించిన పర్యాటకులకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ (JK Assembly) నివాళులు అర్పించింది. వారి మరణాలపట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించ�
Cheetah దేశంలో చిరుతల సంఖ్య మరింత పెరిగింది. మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్క్ (Kuno National Park)లో చిరుత ‘నిర్వా’ (Nirva) ఐదు కూనలకు జన్మనిచ్చింది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభకు లక్షల
Rajamouli భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిన టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి. ఆయన కెరీర్లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ లేదు. తీసిన ప్రతి సినిమా సెన్సేషన్. సినిమా సినిమాకి అంచనాలని పెంచేస్తూ హాలీవుడ్ రేంజ్ల�
మూడురోజులుగా రైస్ మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఎల్లారెడ్డిపేట (Yellareddypet) మండలం సింగారం గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వైఖరికి నిరసగా ధర్నాకు ద�
Bala Krishna గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించారు. ఈ క్రమంలోనే నందమూరి �
PM Modi జమ్ము కశ్మీర్లోని పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam attack)తో దేశం ఉలిక్కిపడింది. ఈ పాశవిక దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆరు నెలల క్రితమే ప్రేమ పెండ్లి చేసుకున్న ఓ యువజంట ఆత్మహత్య చేసుకున్నారు. టేకులపల్లి మండలం దాస్ తండా గ్రామపంచాయ
Iran ఇరాన్లోని అత్యాధునిక షాహిద్ రజాయీ నౌకాశ్రయంలో శనివారం భారీ పేలుళ్లు (Iran port blast) సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
Sobhita Dhulipala అక్కినేని మూడో తరం వారసుడు నాగ చైతన్య తొలుత సమంతని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు వారు బాగానే ఉన్నా ఊహించని విధంగా విడాకులు తీసుకొని పెద్ద షాక్ ఇచ్చారు.
Shruti Haasan శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. కెరియర్ తొలినాళ్లలో వరుస ఫెయిల్యూర్స్తో ఇబ్బందిపడ్డా.. ఆ తర్వాత వరుస హిట్లతో అగ్రహీరో�
YouTube channels పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం పాకిస్థాన్పై భారత్ ఆంక్షలు (Indian government) కొనసాగుతున్నాయి. తాజాగా ఆ దేశానికి చెందిన యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది.
Rashmi Gautam ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ బుల్లితెర ప్రేక్షకులకి వినోదం పంచే యాంకర్ రష్మీ గౌతమ్. వచ్చి రానీ తెలుగులో ఆమె వేసే పంచ్లు, గ్లామర్ షోతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎక్కువగా ఈటీవీలోనే షోస్ చేస్తూ
Kedarnath Dham చార్ధామ్ యాత్ర (Char Dham Yatra)లో భాగంగా జ్యోతిర్లింగ (Jyothirlingam) క్షేత్రమైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయాన్ని మే2వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని పూలతో సర్వా
సరిహద్దుల్లో పాక్ రెచ్చగొట్టే చర్యలు (India Pakistan) కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా నాలుగో రోజూ పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్లోని కుప్వారా, పూంచ్ జిల
Mega Fans మరో రెండు రోజుల్లో ఏప్రిల్కి గుడ్ బై చెప్పి మేకి స్వాగతం పలకబోతున్నాం. ఏప్రిల్ నెలలో సినిమాల సందడి పెద్దగా లేకపోవడంతో కనీసం మేలో అయిన సినీ ప్రియులని ఆనందింపజేస్తారా అని ఆసక్తిగా ఎదుర
నల్లగొండ జిల్లాలోని యాదాద్రి పవర్ప్లాంట్లో (Yadadri Power Plant) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్ మొదటి యూనిట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం మొదటి యూనిట్లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక�
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు నటుడిగాను, నిర్మాతగాను సత్తా చాటుతున్నాడు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. త్వరలో హిట్ 3 అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్�
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాన్స్కో, జెన్కోకు రెగ్యులర్ సీఎండీలు లేకపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని ఆయా శాఖల్లోనే చ�
అంతరిక్షంలో సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు జపాన్ సన్నాహాలు చేస్తున్నది. స్పేస్లో సూర్యరశ్మి సాయంతో కరెంటును తయారు చేసి, అక్కడి నుంచి నేరుగా భూమిపైకి పంపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. స్పేస�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సభాప్రాంగణా�
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజల నుంచి ఊహించిన దానికంటే మించిన స్పందన వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినడానికి సభా ప్రాంగణానికి లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు.
సునామీ అంటే ఎట్ల ఉంటదో మనం సముద్రంలో చూశాం.. కానీ, ఇప్పుడు జనసునామీ ఎట్ల ఉంటదో ఎల్కతుర్తిలో చూశాం. చీమలదండులా కదిలిన గులాబీ సైనికులు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనజాతరలా కదిలివచ్చారు.
ఇప్పటికే తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో కునారిల్లుతున్న పాకిస్థాన్కు పులిమీద పుట్రలా భారత్ విధించిన పహల్గాం ఆంక్షలు కూడా తోడవ్వడంతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. భారత్తో ఏ క్షణమైనా యుద్ధ�
ఓరుగల్లు తెలంగాణ గొంతుకై గర్జించింది. జనపోరు కెరటమై హోరెత్తింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో 2010 డిసెంబర్ 16న ఇదే వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ‘తెలంగాణ మహాగర్జన’ను తలపించేలా ఆదివారం ఎల్కతుర్త
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హామీలు ఇచ్చుడే తప్ప కాంగ్రెస్కు వాటి అమలు చేతకాదని కేసీఆర్ విమర్శించారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చారని, తమను మించిన సిపాయిలు లేరని జబ్బలు చరిచారని పేర్కొన్నారు.
ఓరుగల్లు వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ పోలీసులపై గర్జించారు. ‘రాజకీయాలు మీకెందుకు? మీకెందుకు దునుకులాట? ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల�
బహిరంగ సభలు, సమావేశాలకు బీఆర్ఎస్ పెట్టింది పేరు.. సందర్భం ఏదైనా ప్రాంగణ వేదిక కిక్కిరిసిపోవాల్సిందే.. ఎటూ చూసినా గులాబీ మాయం కావాల్సిందే.. సబ్బండ వర్గాలు గులాబీ జపం చేయాల్సిందే.
రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఒకేసారి 20మంది సీనియర్ ఐఏఎస్లకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మల్రెడ్డిపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
‘ ‘హిట్ 3’ ప్రమోషన్ కంటెంట్ అదిరిపోయింది. దానికి తగ్గట్టే సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నా. వందశాతం సక్సెస్ ఉన్న ప్రొడ్యూసర్ ప్రశాంతి తిపిర్నేని. ఈ సినిమా కూడా హిట్.. నోడౌట్. ‘హిట్' ఫ్ర
పాకిస్థాన్ భూభాగంలో ఇండియా ఉన్నట్టుగా ‘న్యూ మ్యాప్ ఆఫ్ పాకిస్థాన్' పేరుతో ఇన్స్టాలో రీల్ పోస్టు చేశాడు ఓ దేశద్రోహి. ‘పోరా భాయ్.. ఏం చేసుకుంటావో చేసుకో’.. అంటూ బరితెగింపు మాటలు కోట్ చేశాడు. ఇన్స్ప�
“60ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణకు ఎంత గోస.. ఎంత దుఃఖం. గోదావరి, కృష్ణ నీళ్లు తట్టకుండా తరలిపోతే, తల్లి చనుబాలకు నోచని బిడ్డల్లాగా తెలంగాణ ప్రజలు రోదించారు. అర్ధరాత్రి కరెంటు పెట్టబోయి పాములు కుట్టి, తేళ్లు క�
సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో ప్రముఖ సినీనటుడు మహేశ్బాబు షూటింగ్ వల్ల సోమవారం విచారణకు హాజరు కాలేకపోతున్నానని, మరో తేదీని ఇవ్వాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ �
ఫార్మా భూముల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా సర్వే చేపట్టేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులపై గ్రీన్ఫార్మాసిటీ పోలీసులు కేసులు నమోదు చేశారు. కొన్ని రోజులుగా ఫార�
కొవిడ్ సంక్షోభానంతరం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ‘జాబ్ ఎట్ యువర్ హోమ్ టౌన్' పేరుతో ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్న�
“సారంగపాణి జాతకం’ టీమ్తో పనిచేయడం నా అదృష్టం. ఈ ఛాన్సిచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణగారికి థ్యాంక్స్. టాలీవుడ్లో వచ్చిన గొప్ప సినిమాల లిస్ట్లో శివలెంక కృష్ణప్రసాద్గారి సినిమాలుంటాయి.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఊరువాడా ఎల్కతుర్తికి బయల్దేరాయి. ఇంటి పార్టీ బీఆర్ఎస్ నిర్వహిస్తున్న 25 ఏండ్ల పండుగకు దండులా కదిలాయి. వాహనమేదైనా దారి మాత్రం ఎల్కతుర్తి వైపే అన్నట్టుగా పయనమయ్యాయి. గుల
జమ్ముకశ్మీర్లోని కుప్వా రా జిల్లాలో ఉగ్రవాదులు గులాం రసూల్ మాగ్రే(45) అనే సామాజిక కార్యకర్తను కాల్చి చంపారని అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగిందని చెప్పారు.
కెనడాలోని వాంకోవర్లో శనివారం రాత్రి ఫిలిపినో వారసత్వ, సాంస్కృతిక సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. ప్రజలు ఉత్సాహంగా లపు లపు డే ఫెస్టివల్ను జరుపుకుంటుండగా, ఓ కారు వారిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో 11 మంది
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ భారత్ విధించిన డెడ్లైన్ ఆదివారంతో (మెడికల్ వీసా వారికి 29 వరకు) ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజుల వ్యవధిలో 537 మంది పాక
అగ్ర నటుడు చిరంజీవి, అగ్ర నటి శ్రీదేవి జంటగా నటించిన ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘జగదేకవీరుడు- అతిలోక సుందరి’. 1990 మే 9న విడుదలైన ఆ సినిమా పాత రికార్డులన్నింటినీ తిరగరాసి, కొత్త రికార్డు నెలకొల్పింది.
అగ్ర నటి సమంత నిర్మాతగా చేసిన తొలి ప్రయత్నం ‘శుభం’. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రీయ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రధారులు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు.
ఇజ్రాయెల్ దాడుల్లో తాజాగా 51 మంది మరణించినట్లు గాజా స్ట్రిప్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 52,243కు చేరినట్లు పేర్కొంది. హమాస్ ఉగ్రవాద సంస్థతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని �
బీహార్లోని దర్భంగ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి తన మరదలితో స్వలింగ సంబంధం పెట్టుకొని ఆమెను రహస్యంగా పెండ్లాడి పరారైంది. ఈ నెల 26న ఆమె, ఆమె భర్త, మైనర్ మరదలు రాజస్థాన్ నుంచి ఆమె స్�
తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఉత్సాహంగా పెద్దఎత్తున తరలి�
పహల్గాం దాడిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. పాకిస్థాన్తో యుద్ధానికి భారత్ తొందరపడకూడదని, భద్రతా చర్యలను పటిష్టం చేయటంపై దృష్టి సారించాలని ఆయన అభిప్రాయపడ్డారు. శన�
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ముష్కరులు పహల్గాం చేరుకునేందుకు దాదాపు 22 గంటలపాటు ట్రెక్కింగ్ చేసినట్టు దర్యాప్తులో తేలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. తమ ప్రణాళికను అ�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జీలంనదిలోకి భారత్ అకస్మాత్తుగా నీటిని విడుదల చేసిందని పాక్ ఆరోపించింది.
బ్యాటింగ్ మెరుపులు, బౌలర్ల జోరుతో ఐపీఎల్-18 సీజన్లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) వరుసగా ఐదో విజయాన్ని నమోదుచేసింది. ఆదివారం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 54 పరుగుల తేడాతో జయ�
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినా ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగే ఎల్కతుర్తికి ఆదివారం గులాబీ దండు కదిలింది. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా, ఎక్కిన బస్సును దింపివేయడానికి ప
ఈ ఏడాది స్వదేశంలో జరగాల్సి ఉన్న మహిళల వన్డే ప్రపంచకప్నకు సన్నాహకంగా భావిస్తున్న ముక్కోణపు సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్ర�
హనుమాన్గఢీ దేవాలయం ప్రధాన అర్చకుడు ‘గద్ది నషీన్' మహంత్ ప్రేమ్ దాస్ (70) తన జీవితంలో మొదటిసారి ఈ గుడి, తన ఇంటి బయటకు రాబోతున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 30న ఆయన రామాలయంలో బాల రాముడిని దర్శించుకోనున్�
మహా కుంభమేళాను తలపించేలా లక్షలాది మంది ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎల్కతుర్తి సభకు తరలివెళ్లడంపై ఖమ్మంలోనూ చర్చనీయాంశమైంది. ఎల్కతుర్తి సభలో ఏం మాట్లాడుతారోనంటూ ఆదివారం మధ్యాహ్నం నుంచే ఖమ్మం జిల్ల�
వరంగల్ సభకు తరలిన ప్రజావాహినిని చూసి కాంగ్రెస్ సర్కారుకు దడపుడుతోందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అలవిగానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కేవలం 16 నెలల్లోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన�
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్పై భారత్ విధించిన ఆంక్షలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ మంత్రి భారత్ను మరింత
ఇది పాకిస్థాన్పై మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ లేదా నామమాత్రపు బెదిరింపులు చేసే కాలం కాదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. అర్థమయ్యే భాషలోనే వారికి గుణపాఠం చెప్పవలసిన సమయమని చెప్పారు. పాక్ ఆక్�
వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. మొక్కవోని దీక్షతో కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. మేము అనుకున్న లక్ష్
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం పార్టీ 25ఏండ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామాలు, పట్టణాలు, మండలకేంద్రాల్లో జెండా పండుగను నిర్వహించారు. ఈ స�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత హైదరాబాద్లో పాకిస్థానీయులు ఉండకూడదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు పాకిస్థానీయుల వివరాలపై ఆరా తీస్తున్నారు. పాకిస్థాన్ నుంచి షార్ట్టర్మ్ వీసాపై నగరానికి
ప్రకృతి ప్రేమికుడు, దివంగత పద్మశ్రీ డాక్టర్ వనజీవి రామయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ కుమ్మర శాలివాహన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరి�
ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ హోంగార్డు మృతి చెందిన ఘటన యాచారం పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ నందీశ్వర్రెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం..
పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు, ఒక ఎద్దు మృతిచెందిన ఘటన మక్తల్ మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. మక్తల్ మండలం సూపర్పల్లిలో పిడుగుపాటుకు గురై భవన నిర్మాణ కార్మికుడు అంజప్ప(30) మృతిచెందాడు.
వరంగల్ సభలో కేసీఆర్ చేసే దిశానిర్దేశం కోసం తెలంగాణ ప్రజలే కాకుండా దేశ ప్రజలు వేచి చూస్తున్నారని, ఈ సభ చారిత్రాత్మకంగా నిలువబోతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎ�
నేటి తెలుగు కవిత్వాన్ని ఐదారు దశాబ్దాల కిందటి కవిత్వంతో పోల్చి చూస్తే, అందులో చెప్పుకోదగిన పరిణతి ఏర్పడిందన్నది వాస్తవమే. అయితే, దానికి కారణం చాలావరకు కాలానుగతమైనదే అని చెప్పాలి. సంప్రదాయ రచనారీతి నుంచ�
సీపీఎం సీనియర్ నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, రైతుకూలీ సంఘం నాయకుడు లాలాపురం గ్రామానికి చెందిన సంక్రాంతి మధుసూదన్రావు(87) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతి విషయం తెలు�
హైదరాబాద్ కేంద్రంగా పలువురి ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీతోపాటు, హెచ్ఎండీఏ, ఫ్యూచర్ సిటీ అథారిటీకి అధికారులను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో జీహెచ్ఎంసీ కమిషన�
మతానికి, దైవభక్తికీ విశ్వాసం అనేది ప్రాణం. విశ్వాసం అంటే ఒకానొక విషయాన్ని గాని, వ్యక్తిని గానీ, సిద్ధాంతాన్ని గానీ ప్రగాఢంగా నమ్మడమే. విశ్వాసం లేని భక్తికి విలువ ఉండదు. అప్పటివరకూ ప్రభువుతోపాటు నడిచిన శి�
ఒక గ్రామంలో జాతర జరుగుతున్నది. ఆ జాతరకు ఊళ్లోని పదేండ్లలోపు పిల్లలంతా ఏదో ఒక వేషం వేస్తారు. ఆ సమయంలో అక్కడ గుమికూడిన గ్రామస్తుల్లో ‘ఏ దేవుడు గొప్ప?’ అనే చర్చ మొదలైంది. ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్న మేకప్ చేస�
వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ’ అంటారు. ‘మహాభారతం’లో ధర్మరాజు సూర్యారాధన చేసి, భాస్కరుడి నుంచి అక్షయపాత్రను పొందిన రోజు ఇదేననీ, అందువల్ల ఈ పర్వదినం ‘అక్షయ తృతీయ’గా ప్రసిద్ధి పొందిందన�
అక్షయ తృతీయ పర్వదినం సింహాచల క్షేత్రంలో ప్రత్యేకంగా జరుగుతుంది. ఏడాదంతా మణుగుల కొద్దీ చందనాన్ని అలదుకున్న అప్పన్న అక్షయ తృతీయ సందర్భంగా నిజరూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కా�
IPL 2025 : పవర్ ప్లేలో 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోలుకుంది. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా(53) బౌండరీతో అర్ధ శతకం సాధించాడు. ఈ ఎడిషన్లో అతడికి ఇదే తొలి ఫిఫ్టీ.
KCR మీ గవర్నమెంట్ను మేం పడగొట్టం.. బిడ్డా మీరే ఉండాలి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. మీరు సక్కగ పని చేయకపోతే ప్రజలే మీ వీపులను సాప్ చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించ�
Shootings మేకర్స్ తెరపై కొన్ని సన్నివేశాలని చాలా అందంగా చూపించేందుకు సినిమా రిలీజ్కి ముందే పలు ప్రాంతాలని సెర్చ్ చేస్తారు. తమ కథకి తగ్గట్టు ఏ లోకేషన్లో ఫలానా సన్నివేశాన్ని తీయాలి, ఏ లొకేషన్
ప్రస్తుతం చాలా మందికి హైబీపీ వస్తున్న విషయం విదితమే. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కొందరు లో బీపీతో కూడా బాధ పడుతుంటారు. లో బీపీ సమస్య ఉంటే కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు.
KCR ఇవాళ నయకవంచక కాంగ్రెస్ ప్రభుత్వ అన్నిరంగాల్లో ఫెయిల్ అయ్యిందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో రేవంత్ సర్కారు తీరుపై నిప
Tourists Return ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మరణించిన జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో తిరిగి సందడి నెలకొన్నది. ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తర్వాత పర్యాటకుల తాకిడి పెరిగింది. వేసవిలో కశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు
KCR కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇండ్లను కూలగొడుతున్న బుల్డోజర్లపై మౌనంగా ఉందామా..? అని కేసీఆర్ ప్ర�
KCR తెలంగాణ రాష్ట్ర పోలీసులకు గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమంగా కేసులు పెడుతుండడంపై తీవ్రస్థాయిలో స్పందించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర�
KCR తెలంగాణ ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం, అన్నదాతలను ఇబ్బంది పెట్టడం చూస్తుంటే.. నాకు బాధేస్తుందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్కతుర్తిలో నిర్వ
KCR కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించారని కేసీఆర్ మండిపడ్డారు. మొగోడు అని మ�
Mission Bhageeratha ప్రతీ రోజూ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో మిషన్ పైప్లైన్ పగిలి నీరు వృథాగా పోతున్న ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు బాలాజీ నగర్లో మిషన్ భగీరథ పై
KCR రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడుగలేదని.. మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు స్పష్టం చేశ
KCR కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసీఆర్ సెటైర్లు వేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాయ రోగం వచ్చే.
BRS Rajatotsava Sabha బీఆర్ఎస్ర జతోత్సవ సభకు ప్రజలు తండోపతండాలుగా తరలివెళ్లారు. అయితే సభ నేపథ్యంలో జనగామ-హైదరాబాద్ జాతీయ రహదారి వెంబడి వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
Abhishek Banerjee పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వద్దని అన్నారు. పీవోకేను స్వాధీనం చేసుక
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఆలస్యంగా పుంజుకున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) జోరు కొనసాగిస్తోంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ పోటీదారుగా మారిన ముంబై.. వాంఖడేలో లక్నో సూపర్ జెయింట్స్(LSG)ను చిత్తు చేసింది.
Illegal Constructions బీమ్యాక్ సైబర్ కాలనీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని కాలనీవాసులు నిరసన చేపట్టారు. గేటెడ్ కమ్యూనిటీ నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని క�
KCR పదేండ్లలో తెలంగాణను దగదగలాడే విధంగా, అందరూ ఆశ్చర్యపోయేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
Tyres Flung At SP MP's Convoy ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ కాన్వాయ్పైకి కొంత మంది వ్యక్తులు టైర్లు విసిరారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన వల్ల కొంతమంది వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
Smita Sabharwal సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ప్రభుత్వానికి మధ్య కోల్డ్వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మార్ఫింగ్ చేసిన ఫొటోను రీ ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్కు సీ
Shruti Haasan కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్గా ఎంతో మంది మనసులు గెలుచుకుంది శృతి. పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో
BRS Rajatotsava Sabha రామాయంపేటలో మూలమలుపు వద్ద డ్రైవర్ లారీని వెనుకకు యూటర్న్ చేస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అద్దం సైడ్కు పగిలిపోయి పాక్షికంగా ద్వంసం అయ్యింది.
IAS Transfers తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును ప్రభుత్వం
Vijayashanti లేడి సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పని చేసిన విజయశాంతి మధ్యలో కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది.
Bank accounts చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు (Bank accounts) ఉంటాయి. అయితే వాటిలో ఒకటి లేదా రెండు మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. మిగతావాటిని నిరుపయోగంగా వదిలేస్తారు. ఇలా బ్యాంకు ఖాతాను నిరుపయోగంగా వదిలేయడంవల్ల క
BRS Party ఓరుగల్లు గడ్డ మీద ఎల్కతుర్తి వేదికగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారు. అత్సుత్సాహం ప్రదర్శిస్తూ.. గులాబీ పండుగకు తరలివస్తున్న జనాలను
TG New CS తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే రామకృష్ణారావు నియామకమయ్యారు. ఆయనను సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.