మన పొరుగు వారు కేవలం చిరునామాలు కాదు. వారు మన బాధ్యతలు. ఈ విలువను తన జీవనశ్వాసగా మార్చుకున్న అసాధారణ వ్యక్తి ఇమామ్ అబూ హనీఫా. ఆయన జీవితం రెండు విభిన్న ధ్రువాల మధ్య నిత్య పోరాటంగా సాగింది.
Gajakesari Rajayogam కొత్త ఏడాది 2026లో పలు రాశులవారికి సకల శుభాలను తీసుకురాబోతున్నది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సంవత్సరం ప్రారంభంలో అనేక రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఇందులో ప్రత్యేకమైన రాజయోగం ఏర్పడనున�
దక్షిణ డిస్కంలో అవినీతి జోరుగా జరుగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి పలు ఘటనలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మింట్ కాంపౌండ్లోని ప్రధాన కార్యాలయంలో ఓ అవినీతి ‘సూరీడు చ�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారుకు విధి విధానాల కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయో లేదో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను మభ్యపెట్టే కుట్రలకు తెరతీసింది.
సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.
మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆదివారం బీఆర్ఎస్లో చేరగా, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డ
ప్రస్తుతం స్త్రీవాదం (ఫెమినిజం) అంతరిస్తున్నది. దాని స్థానాన్ని అలింగవాదం (Wokeism) ఆక్రమిస్తున్నది. స్త్రీ, పురుష, తృతీయ (నపుంసక) లింగాలనేవి శాస్త్రీయమైన విభజన కాదనీ, అవి మన మానసిక స్థితిని బట్టి మారే వ్యక్తిగ�
మన సమాజం మరింత ముందుకు వెళ్లాలంటే ముందు మన సంస్కారానికి పదును పెట్టుకోవడం అవసరమని, అందుకు సాహిత్యం ఆకురాయిగా ఉపయోగపడుతుందని స్పష్టమైన ప్రగతిశీల దృక్పథంతో ఆయన తన రచనలు చేస్తున్న మొదట్లోనే ఉన్నారు.
Horoscope జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు ఉన్నది. ఫ్యూచర్సిటీ అంటూ ఊదరగొడుతూ గత బీఆర్ఎస్ సర్కారు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములనే గ్లోబల్ సమ్మిట్కు వినియోగించుకుంటున్నది.
మొంథా తుపాను వరద బాధితులను కాంగ్రెస్ సర్కారు మరింత కష్టాలు పెడుతున్నది. హామీలను, సంక్షేమాన్ని వాయిదా వేస్తున్న ప్రభుత్వం.. వరద బాధితులకు అందించే తక్షణ సాయాన్ని ఆలస్యం చేస్తున్నది.
నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం వడ్వాట్లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా
అప్పుల బాధతో వ్యవసాయ కూలీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన డప్పు చంద్రం (50) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున�
పంచాయతీ పోరుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసి, వచ్చే డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసులు ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ధర్మయుద్ధం సభ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కాంగ�
ఒక ఊర్లో ఓ పాల వ్యాపారి ఉండేవాడు. చుట్టుపక్కల ఉన్న పశువుల యజమానుల దగ్గరికి వెళ్లి పాలు సేకరించి పట్టణానికి పంపేవాడు. దానిద్వారా అతనికి మంచి ఆదాయం వచ్చేది. చాలా ఆస్తులు సంపాదించాడు.
రాష్ట్రంలో ఈవెనింగ్ బీటెక్, డిప్లొమా కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నది. ఈ కోర్సుల నిర్వహణకు సాక్షాత్తు రాష్ట్ర సర్కారే అనుమతిని ఇవ్వడం లేదు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పర్మిష�
విద్యార్థుల సంఖ్య పెరిగినా, వసతుల కొరత సమస్య పీడిస్తున్నా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) బడ్జెట్ మాత్రం అంతగా పెరగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటికింకా అరకొర నిధులే కేటాయిస్తున్న�
సింగూరు ప్రాజెక్టు భద్రతపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వగా, సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది.
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలకు సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పీపీఏలు) పెద్ద గుదిబండగా మారాయి. 20 ఏండ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో (2005లో) కుదుర్చుకున్న ఈ దీర్ఘకాలిక ఒప్పందాలు డిస్కంల నడ్డివ
రాష్ట్ర ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం మోపేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నది. ముఖ్యంగా గృహ విద్యుత్తు వినియోగదారులపై 300 యూనిట్ల లోపు చార్జీలను పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది.
సింగరేణి యాజమాన్యం ఏటా గణనీయమైన లాభాలు ఆర్జిస్తున్నది. ఆ లాభాలను విశ్రాంత కార్మికుల సంక్షేమానికి వినియోగించడంలో పూర్తిగా విఫలమైంది. ప్రకృతికి విరుద్ధంగా పనిచేసి విరమణ పొందిన కార్మికుల శ్రమ వల్లే నేడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో పోలీసులు కీలక విషయాలు రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఐదు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పోలీ�
పీడీలను, పీఈటీలను కేవలం వ్యాయామ సంబంధిత డ్యూటీలకే పరిమితం చేయాలని, ఇతర బాధ్యతలను అప్పగించవద్దని తెలంగాణ ఎస్సీ గురుకుల సొసైటీ పీడీ, పీఈటీల అసోసియేషన్ డిమాండ్ చేసింది.
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో తెలంగాణ విద్యాకమిషన్, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుంది.
అంతర్జాతీయ ఎఫ్-1 స్టూడెంట్స్కు అమెరికాలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను నిలిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బహ్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న జీఎఫ్-274 విమానంలో బాంబు ఉన్నట్టు కస్టమర్ ఐడీ పేరుతో వచ్చిన బెదిరింపు మెయిల్ అధికారుల్లో కలకలంరేపింది.
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కదం తొక్కారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించిన ధర్మయుద్ధం సభ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా వక్తలు మాట�
కాలుష్య నివారణే లక్ష్యంగా తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నడపాలని, వాటి పాలసీలో మార్పు తేవాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చన్నైలో ఆదివారం నిర్వహించ�
‘వాహన డ్రైవర్లు చలికాలంలో జర జాగ్రత్తగా ఉండండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు’ అని పోలీసు శాఖ సూచించింది. ‘అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమంలో భాగంగా చలికాలంలో రహదారి భద్రతపై వాహనదారులకు కీలక �
దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీపై రాష్ట్ర సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. నాలుగు నెలలుగా లబ్ధిదారులు ఎదురుచూడటమే గాక, కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు.
జిల్లా జనరల్ దవాఖానలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు, పీఎఫ్ వెంటనే చెల్లించాలని నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాత కార్మిక చట్టాలనే అమలు చేయాలని గొంతెత్తి నినదించారు.
ప్రతిభే కాదు.. ప్రవర్తన కూడా మనిషిని గొప్పస్థాయికి చేరుస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనం సాయిపల్లవి. వచ్చిన పాత్రలన్నీ ఒప్పుకోదు. నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తుంది. అశ్లీలతకు ఆమడదూరంలో ఉంటుంది. కరెన్సీ �
హరీశ్కల్యాణ్ హీరోగా రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాషమకాన్'. ప్రీతి ముకుందన్ కథానాయిక. వనీత్ వరప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశా�
సంగీత దర్శకుడు రమణ గోగుల సంగీత యాత్రకు సిద్ధమయ్యారు. ఆయన పాటల్నీ, వాటి వెనుక కథల్నీ ప్రపంచానికి తెలియజేస్తూ ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకూ రమణ గోగుల ఈ యాత్రను నిర్వహించనున్నారు.
రవి, శ్రీయ తివారి జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విచిత్ర’. సైఫుద్దీన్ మాలిక్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల కానుంది.
‘సినిమా అనేది ప్రజల సమస్యలను పెంచకూడదు. వినోదాన్ని మాత్రమే పంచాలి.’ అంటున్నారు బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి. ఇటీవల ఓ ప్రెస్మీట్లో ఆమె నేటి సినిమాల గురించి ఆసక్తికరంగా మాట్లాడారు.
సినిమా నిర్మాణమే ఏడాది పడుతున్న ఈ రోజుల్లో.. ఒక స్టార్ హీరో నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాదిలో విడుదలవ్వడం చిన్న విషయం కాదు. కానీ కోలీవుడ్ అగ్ర హీరో ధనుష్ ఈ ఫీట్ని సాధించారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో పలు గ్రామాల రోడ్ల దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నది. పట్టించుకోని ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వెరసి ఆయా రోడ్లపై ప్రయాణం నరకప్రా�
హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా రెండో దశపై గంపెడాశలు పెట్టుకున్న రేవంత్ సర్కార్కు కేంద్రం ఝలక్ ఇచ్చిందా? ఏడాదిగా రెండో దశ డీపీఆర్ను నానబెట్టిన కేంద్ర సర్కారు మొదటి దశపై పెట్టిన పీటముడిని చాకచక్
బ్లాక్బస్టర్ ‘తండేల్' తర్వాత అక్కినేని నాగచైతన్య నటిస్తున్న భారీ చిత్రానికి ‘వృషకర్మ’ అనే పేరును ఖరారు చేశారు. ‘విరూపాక్ష’ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ ప్�
ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని అప్పు చేసి నిర్మాణం మొదలు పెట్టిన ఓ లబ్ధిదారురాలు ఆనందం అంతలోనే ఆవిరైంది. బేస్మెంట్ పూర్తయి ఖాతాలో పడిన బిల్లు వెనక్కి పోవడంతో లబోదిబోమంటున్నది. ఓ అధికార పార్టీ నేత కక్షసాధిం�
ఒక పక్క సాధారణ ట్రాఫిక్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు.. మరోపక్క యూ టర్న్ల వద్ద చుక్కలు కన్పిస్తున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ సమస్య రోజు రోజుకు జఠిలమవుతున్నది. ట్రాఫిక్ సాఫీగా వెళ
జగిత్యాల నియోజకవర్గంలో సీఎం రేవంత్రెడ్డి పార్టీ ఫిరాయింపుదారులకు మద్దతిస్తున్నారని మాజీ మంత్రి జీవన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాజెంగి నందయ్య అభినందన స�
గ్రామపాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆవిర్భావసభ ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి కమిటీని ప్రకటించారు.
మలక్కా జలసంధి దానికి ఆనుకుని ఉన్న అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ క్రమంలో సోమవారం పశ్చిమ, ఉత్తర దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతంలో దీనికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్
బీజేపీ ట్రిపుల్ ఇంజిన్ సర్కారు పాలిస్తున్న ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. ఆదివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళన చేస్తున్న వారిని తొలగ�
శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లపై మోదీ సర్కారు కాస్త వెనక్కి తగ్గింది. 10 ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించడంతో, ముసాయిదా నిబంధనలను రీ-నోటిఫై చేయాలని కేంద్ర ప్రభ
ప్రభుత్వ రంగంలోని మూడు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేయాలని గతంలో వచ్చిన ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మళ్లీ దృష్టి పెట్టింది. ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్
చండీగఢ్లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తెచ్చేందుకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ ఆర్టికల్ 240 పరిధిలోకి వస్తుంది. దీంత
కెనడాలో వేలాదిమంది భారత సంతతి కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్న నూతన పౌరసత్వ చట్టానికి ఆమోదముద్ర పడింది. కెనడా ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త బిల్లు ‘సీ-3’కి అధికారిక ఆమోదం లభించింది.
జీహెచ్ఎంసీ పాలకమండలి సర్వసభ్య సమావేశం.. ప్రతి 3 నెలలకోసారి జరగాల్సి ఉన్నా..గడిచిన రెండేళ్లుగా 5 నెలలు దాటినా కౌన్సిల్ సమావేశాలను నిర్వహించలేదు. దీనికి తోడు ప్రస్తుత పాలకమండలి గడువు మరో 79 రోజుల్లో ముగియన�
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలు నాచారం పోలిస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...న్యూభవానీనగర్కు చెందిన సునిల్కుమార్సింగ్
నార్త్సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ విధానాలు శాపంలా మారాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తేవడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం అవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతు�
వచ్చే ఏడాదిలో ఉద్యోగావకాశాలనిచ్చే డిగ్రీల్లో ఎప్పటిలాగానే టెక్నాలజీ కోర్సులే ముందు వరుసలో ఉన్నాయి. ఉపాధిని ఇవ్వడంలో ఎంబీఏ స్థాయి తగ్గింది. కామర్స్, వొకేషనల్ డిగ్రీలు నెమ్మదిగా తమ స్థాయులను పెంచుకున�
సిద్దిపేట జిల్లాలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. పట్టణాల్లో ఉండే ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించాలని లక్ష్యంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక�
ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేట పట్టణంలో పలుచోట్ల ప్రజలకు అందుబాటులో ఆటోమేటిక్ బీపీ చెకింగ్ మిషన్లు అందుబాటులోకి తెచ్చారు. లక�
ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆధునీకరిస్తామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి ‘నెలనెలా వెన్నెల’ 100వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా, తెలంగ�
టైటానిక్ షిప్ ప్రమాదం చరిత్రలో అత్యంత విషాదంగా మిగిలిపోయింది. ఇందుకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, ఉద్వేగభరితమైన అంశాలు నిరంతరం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా టైటానిక్కు సంబంధించి మరో అంశం వార్
బీహార్లోని పలు జిల్లాల్లో బాలింతల చనుబాలలో హానికర రసాయనం యురేనియం ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వారి పాలు తాగే బిడ్డలకు తీవ్ర అనారోగ్య పరిస్థితులు రావచ్చుననే ఆందోళన వ్యక్తమవుతున్నది.
రాత్రి సమయంలో శ్వాస తీసుకునేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాయు కాలుష్యం తీవ్రం కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలికాలం కావడంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది. వాయు కాలుష్యాన్ని వదులుతున్న పరిశ్
అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) మోడల్స్ను భూమిపై నిర్వహించడం మోయలేని భారంగా మారుతుండటంతో గూగుల్, ఎన్విడియా, అమెజాన్, స్పేస్ఎక్స్ వంటి బిగ్ టెక్ కంపెనీలు అంతరిక్షంవైపు చూస్తున్నాయి. విద్యుత్తు ఖర్చు�
వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించడానికి అమెరికా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. రానున్న కొద్ది రోజుల్లో వెనిజువెలా లక్ష్యంగా అమెరికా కొత్త తరహా ఆపరేషన్లు నిర్వహించడానికి ప్రణాళ�
హెజ్బొల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. హారెట్ హ్రీక్లోని తొమ్మిది అంతస్తుల నివాస అపార్ట్మెంట్ భవనంపై జరిగిన ఈ దాడిలో ఐదుగురు మరణించగా, 28 మంది గా�
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిసంస్కరణలు ఇక ఎంత మాత్రం ఓ ఎంపిక కాదని, అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. అంతర్జాతీయ పాలనా వ్యవస్థలకు ఈ సందేశాన్ని భారత్-బ్రెజిల్-దక్షిణాఫ్రికా త్రయం పంపించాలన్నారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సీఎం కుర్చీలాటకు తెరపడటం లేదు. సీఎం సీటు కోసం డీకే శివకుమార్ ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, కొత్తగా హోంమంత్రి జీ పరమేశ్వర కూడా రేసులోకి వచ్చారు. సీఎం పదవి రేసులో తాను క�
ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న సింధ్ ప్రాంతం తిరిగి భారత్లో కలవవచ్చునని, సరిహద్దులు మారొచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సింధి సమాజ్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 1947లో ద�
రాజ్యాంగం అనుమతించనందున రాష్ట్రపతి, గవర్నర్లకు కాల పరిమితులు విధించడాన్ని ఆపేశామని, అదే సమయంలో గవర్నర్లు బిల్లులను నిరవధికంగా పెండింగ్లో ఉంచరాదని స్పష్టంగా చెబుతూ సుప్రీం కోర్టు సమతుల్యమైన తీర్పును
ఇటీవల నల్లగొండ జిల్లా జనరల్ దవాఖానలోని పరిపాలనా విభాగంలో ఇద్దరిపై పలు ఆరోపణలు వచ్చాయి. స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిపై విచారణ చేసి ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్�
53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో, తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతల�
ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల దేశంలో ఏటా లక్ష మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించమే ఇందుకు ప్రధాన కారణమని యశోద హస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు ఆవేద�
ప్రభుత్వ పెద్దల పట్టింపులేనితనం.. అధికారుల నిర్లక్ష్యం వెరసి పౌరసరఫరాలశాఖకు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతున్నది. అప్పులతో దినదినగండంగా పాలనను నెట్టుకొస్తున్నామని బీద అరుపులు అరుస్తున్న పాలకులకు
ఇండియన్ పికిల్బాల్ లీగ్(ఐపీబీఎల్)-2025 సీజన్ కోసం హైదరాబాద్ రాయల్స్ టీమ్ తమ జట్టును ఆదివారం ప్రకటించింది. అంతర్జాతీయ అనుభవం కల్గిన అమెరికా ప్లేయర్లు బెన్ న్యూవెల్, మేగన్ ఫడ్జ్తో పాటు భారత్కు
డెఫ్లింపిక్స్లో భారత షూటర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. టోక్యోలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ అభినవ్ దేశ్వాల్ పసిడి గెలిచాడు. ఫైనల్లో అతడు 50క�
మహిళల కబడ్డీ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు.. వరుసగా రెండోసారి ఈ టోర్నీ ఫైనల్స్కు ప్రవేశించింది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీస్లో భారత్.. 33-21తో ఇరాన్ను చిత�
అరంగేట్ర అంధుల మహిళా టీ20 ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. కొలంబో ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో భారత అమ్మాయిలు.. ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్
తొలి టెస్టుకు పూర్తి భిన్నంగా సాగుతున్న రెండో టెస్టులో పర్యాటక దక్షిణాఫ్రికా రెండో రోజే మెరుగైన స్థితిలో నిలిచింది. బ్యాటింగ్కు అనుకూలించిన గువాహటి పిచ్పై రెండో రోజు భారత బౌలర్లు తేలిపోవడంతో తొలి ఇన
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదాపడింది. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన ఆదివారం అనారోగ్యానికి గురవడంతో పెండ్లిని నిరవధికంగా వాయిదా వేసినట్టు ఆమె మేనేజర్ త�
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఈనెల 30 నుంచి మొదలుకాబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు గాను భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడగాయంతో రె�
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ఈ సీజన్లో తొలి టైటిల్తో మెరిశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-15, 21-11తో యుశి తనాక (జపాన్)పై అద్భుత విజయం సాధించాడు. 38 నిమిషాల్లోనే ముగిసిన తుది పోరు�
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రిజర్వేషన్ల ఖరారు ప్రక్ర�
జిల్లా జనరల్ దవాఖానలో పని చేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు, పీఎఫ్ వెంటనే చెల్లించాలని నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు, పీఎఫ్ వెంటనే చెల్లించాల
డీసీసీ అధ్యక్షుల నియామకం ప్రకటన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో మంటలు రేపుతోంది. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షులను ఖరారు చేస్తూ శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రకటించిన విషయం �
Kondurg : రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెక్కలగూడ(Chekkalaguda)లో అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. ఆదివారం సాయంత్రం షార్ట్ సర్యూట్కారణంగా అంజయ్య అనే వ్యక్తి ఇంట్లో మంటలు చెలరేగాయి.
Rising Stars Asia Cup : రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సెమీస్లో భారత్కు షాకిచ్చిన బంగ్లాదేశ్ (Bangladesh) ఫైనల్లోనూ అదరగొట్టింది. పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ను బంగ్లా బౌలర్లు కకావికలం చేసి.. ఆ జట్టును స్పల్ప స్కోర్కే పరిమితం
Shreyas Iyer : భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్యంపై అప్డేట్ వచ్చింది. సిడ్నీ వన్డేలో త్రీవంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందిన అయ్యర్ తాజాగా సహచరుడి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నాడు.
Man Kills Woman పెళ్లి చేసుకోవాలని 60 ఏళ్ల మహిళ ఒత్తిడి చేసింది. అయితే వివాహమై పిల్లలున్న ఒక వ్యక్తి దీనికి నిరాకరించాడు. వివాహేతర సంబంధం ఉన్న ఆ మహిళ అడ్డు తొలగించుకునేందుకు ఆమెను హత్య చేశాడు.
Scooty హైదరాబాద్ షేక్పేటకు చెందిన భార్యాభర్తలు.. మరో మహిళతో కలిసి స్కూటీపై (ముగ్గురు) ఏడుపాయలకు దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకొని హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు.
YS Jagan రైతులను అడుగడుగునా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాలర్ ను పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Lakshya Sen : ఈ ఏడాది భారత షట్లర్ లక్ష్యసేన్ (Lakshya Sen) తొలి టైటిల్ సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open)ఫైనల్లో విజేతగా నిలిచాడు. మ్యాచ్ పూర్తయ్యాక విమర్శకులకు కౌంటర్ ఇస్తూ సెలైంట్ సెలబ్రేషన్ చేసుకున్నాడీ విన్నర్.
Padmadevender Reddy మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం.పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ రెడ్డి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి హాజరయ్యారు.
Rajnath Singh దేశ సరిహద్దులు మారవచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అలాగే పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతం కూడా భారత్లోకి తిరిగి రావచ్చని అన్నారు. నాగరికత పరంగా సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగా ఉంట�
Brahmanandam హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ఫొటో దిగుదామని బ్రహ్మీని చేయి పట్టుకుని అడిగారు. ఈ క్రమంలో బ్రహ్మానందం కొంచెం (సరదాగా) ఎర్రబెల్లి దయాకర్రావును లెక్కచేయనట్టుగా నో చెప్పారు
Kuldee[ Yadav : ఐదొందలు కొట్టేలా కనిపించిన సఫారీలను 489కే కట్టడి చేసినా విజయంపై మాత్రం ఆశలు లేవు. మార్కో జాన్సెస్(93) వికెట్ తీసి ఆ జట్టు ఇన్నింగ్స్ ముగించిన కుల్దీప్ యాదవ్ (Kuldee[ Yadav) కీలక వ్యాఖ్యలు చేశాడు.
Children Hospitalised పారిశ్రామిక ప్రాంతంలో గాలి కాలుష్యం వల్ల స్థానికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. 15 మంది పిల్లలతో సహా 22 మంది అస్వస్థత చెందారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్�
Missing ఏపీలోని అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లి ఒడ్డుకు తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడి ఒకరు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు
Keerthy Suresh పక్కా ప్రొఫెషనల్గా ఉండే కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫిట్నెస్పై కూడా మంచి ఫోకస్ పెడుతుందని తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఓ విషయంలో ఇప్పటికీ ఫైట్ చేస్తుందట. ఇంతకీ ఏమిటా విషయమనుకుంటున్నారా..?
Drunk Auto Driver Sets On Fire ఒక ఆటో డ్రైవర్ మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఆటో నడిపాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు ఆటో డ్రైవర్ను నిలువరించారు. బ్రీత్ టెస్ట్కు అతడు నిరాకరించాడు. పోలీసులతో వాగ్వాదాని�
T20 World Cup 2025 : భారత మహిళా క్రికెటర్లు మరో ఐసీసీ ట్రోఫీని అందుకున్నారు. హర్మన్ప్రీత్ కౌర్ సేన వన్డే ప్రపంచ కప్ను సగర్వంగా ముద్దాడి నెల దాటక ముందే అంధ మహిళల జట్టు (Blind Cricket Team) చరిత్ర సృష్టించింది.
Vijayasai Reddy అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. గతంలో తనపై అనే ఒత్తిళ్లు వచ్చాయని తెలిపారు. అయినా ఎలాంటి ఒత్తిడికి లొంగలేదనిపేర్కొన్నారు.
Sundarakanda Parayanam లోక కళ్యాణం కోసం నవంబర్ 28 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల లోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ పారాయణం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
ప్రస్తుతం జుట్టు రాలిపోయే సమస్యతో అధిక శాతం మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. పోషకాహార లోపం, కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం, దీర్ఘకాలికంగా పలు వ్యాధులు ఉండ�
Sathya Saibaba సాయి బాబా చిత్రాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజ వ్యవస్థాపకులు రామకోటి రామరాజు అద్భుతంగా చిత్రించి సాయిబాబా ఆలయ నిర్వాహకులకు అందించి భక్తిని చాటుకున్నారు.
Team India : భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) గాయపపడంతో తదుపరి నాయకుడు ఎవరు? అనే సంధిగ్దతకు తెరపడింది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం కేఎల్ రాహుల్(KL Rahul)కు పగ్గాలు అప్పగించారు సెలెక్టర్లు.
School Girl Raped ఒక వ్యక్తి స్కూల్ బాలికను లైంగికంగా వేధించాడు. స్కూల్ గ్రౌండ్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలిక చేతికి ఏదో ఇంజెక్షన్ చేశాడు. బాధిత బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ద
Harish Rao పత్తి, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మాజీ మంత్రి హరీశ్రావు ఎండగట్టారు. మీ దుర్మార్గ పాలనలో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశా
Adah Sharma హార్ట్ అటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ఆదాశర్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అమ్మమ్మ తులసి సుందర్ కొచ్చ అనారోగ్యంతో బాధపడుతూ నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Telangana పత్తి పంటను కొనాలని అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించకపోవడంతో భువనగిరి జిల్లాకు చెందిన రైతు జహంగీర్ కన్నీటి పర్యంతమయ్యాడు. నేనేమైనా దొంగనా? పాకిస్థాన్ నుంచి వచ్చానా? నా పంట ఎందుకు కొనడం లేదని �
Medak Church రైతులు పండించిన పంటల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు తదితర వాటిని ఏసయ్యకు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. చర్చిని మామిడి, అరటి, కొబ్బరి మట్టలు, పూలతో అందంగా అలంకరించారు.
Laxmi Ganapathi Park చెట్లను రక్షించాల్సిన అధికారులే కాంట్రాక్టర్కు సహకరించి కాలనీపార్కులో ఉన్న చెట్లను తుదముట్టించారు. ఇంత జరిగినా ఫారెస్ట్ అధికారులు అటువైపు చూడకపోవడం గమనార్హం.
Smriti Mandhana : భారత క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) పెళ్లి అనుకోకుండా వాయిదా పడింది. హల్దీ, మెహందీతో పాటు సంగీత్ వేడుకలు పూర్తైన తర్వాత ఆమె తండ్రి శ్రీనివాస్ (Sreenivas) అనారోగ్యానికి గురయ్యాడు.
Uranium In Breastmilk తల్లి పాలపై ఒక అధ్యయనం జరిగింది. అందులో యురేనియం ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తున్నది. తల్లి పాలు తాగే బిడ్డలపై దీని ప్రభావం పడుతుందని ఆ స్టడీ రిపోర్ట్ హెచ్చరించింది.
Harish Rao నెల రోజుల్లో సనత్ నగర్ టిమ్స్ నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభమవుతాయని అక్టోబర్ 23న ప్రభుత్వం ప్రకటించి నేటితో నెల పూర్తయ్యిందని మాజీ మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. ఈరోజు ప్రారంభిస్తున్నట్లా లేద�
Guwahati Test : గువాహటి టెస్టులో దక్షిణాఫ్రికాను స్వల్ప స్కోర్కే కట్టడి చేయాలనుకున్న భారత జట్టు భంగపడింది. సిరీస్ సమం చేయాలనుకున్న టీమిండియాకు షాకిస్తూ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది సఫారీ టీమ్.
SATS మా సంస్థ ముఖ్య ఉద్దేశ్యం, దక్షిణఫ్రికాలో స్థిర పడ్డ తెలుగు వారందరిని ఒకే తాటిపైకి తీసుకురావడం, అవసరం వచ్చినప్పుడు సహాయపడటం, అలాగే తెలుగు సంస్కృతి, తెలుగు పండగలు, తెలుగు బాషను నలుదిశలా విస్తరింపజేయడం.
Thailand Flood దక్షిణ థాయ్లాండ్ (South Thailand) లోని సొంగ్ఖ్లా ప్రావిన్స్ (Songkhla province) లోగల హాట్ యాయ్ (Hatt Yai) మున్సిపాలిటీలో శనివారం కుంభవృష్టి కురిసింది. దాంతో ఆ ప్రాంతాన్ని తీవ్ర వరదలు ముంచెత్తాయి.
Dasoju Sravan బీసీలకు ఉన్న రిజర్వేషన్లు కూడా రాకుండా సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అసాధ్యమని అన
Smriti Mandhana : క్రికెట్ మైదానంలో బౌలర్లకు దడ పుట్టించే స్మృతి మంధాన (Smriti Mandhana) తన పెళ్లి వేడుకల్లో అదరగొడుతోంది. హల్దీ, మెహందీతో పాటు సంగీత్లోనూ మంధాన ఖతర్నాక్ డాన్స్తో అందరినీ ఫిదా చేసింది.
సీజన్లు మారినప్పుడు, వాతావరణం మరీ చల్లగా ఉన్నప్పుడు, లేదా ఒకరి నుంచి మరొకరికి పలు వ్యాధులు వ్యాప్తి చెందుతుంటాయి. దగ్గు, జలుబు ఫ్లూ వంటివి ఈ కోవకు చెందుతాయి. ఈ క్రమంలో రోగ నిరోధక శక్తి త
Bomb threat ఈ మధ్యకాలంలో బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ల ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా బహ్రెయిన్ (Bahrain) నుంచి హైదరాబాద్కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
Talasani Srinivas Yadav బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల ఒత్తిడి తర్వాత డెడికేటెడ్ కమిషన్�
KTR బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏబీపీ నెట్వర్క్ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025లో ప్రసంగించనున్నారు. ఈ సదస్సు నవంబర్ 25, 2025న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో జరగనుంది.
Actor Vijay అధికార డీఎంకే (DMK) పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని టీవీకే చీఫ్ (TVK chief), నటుడు విజయ్ (Actor Vijay) తీవ్ర ఆరోపణలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనతో ఆగిపోయిన తన ఎన్నికల ప్రచారాన్ని విజయ్ ఇవాళ్టి నుంచి పునఃప్రారం�
Guwahati Test : గువాహటి టెస్టులో భారత బౌలర్ల ఎదురుచూపులు ఫలించాయి. తొలి సెషన్ నుంచి విసిగించిన దక్షిణాఫ్రికా బ్యాటర్ల పోరాటం మూడో సెషన్లో ముగిసింది. బ్యాటింగ్కు అనుకూలించిన పిచ్ మీద.. ముతుస్వామి(109), మార్కో యాన్స�
Ustaad Bhagat Singh కాగా పవన్ కల్యాణ్ పొలిటికల్ కమిట్ మెంట్స్ కారణంగా గతంలో పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయని తెలిసిందే. అయితే స�
Girl Dies By Suicide తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ కొనివ్వలేదని బాలిక మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Gas cylinder హైదరాబాద్లోని అమీర్పేట పరిధిలోగల మధురానగర్లో గ్యాస్ సిలిండర్ పేలి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మధ్యాహ్నం సమయంలో సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో సోనూ బాయి అనే 40 ఏళ్�
Chandigarh Bill Row కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ను రాష్ట్రపతి ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ పాలన కింద ఉన్న చండీగఢ్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 2
Justice SuryaKant భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (Chief justice of India) గా రేపు జస్టిస్ సూర్యకాంత్ (Justice SuryaKant) ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన చీఫ్ జస్టిస్గా బాధ్యతల్లో కొనసాగనున్నారు.
Oscar యానిమేషన్ రంగంలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ‘మహావతార్ నరసింహా’ సినిమా మరో ప్రతిష్ఠాత్మక ఘనతను అందుకుంది. మహావిష్ణువు అవతారమైన నరసింహుని పౌరాణిక కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడ�
Umar Mohammad ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో దర్యాప్తు సాగుతున్నా కొద్ది వెన్నులో వణుకు పుట్టించే కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆత్మాహుతి బాంబర్ ఉమర్ మొహమ్మద్ (Umar Mohammad) తనను తాను కరుడుగట్టిన ఉగ్రవాదులు బు�
Ration Cards వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యుత్సాహం చూపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులకు బదులుగా తమ ఫొటోలతో ప్రైవేటు రేషన్ కార్డులు ముద్రించి పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండ
ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక మంది రోజూ పౌష్టికాహారాన్ని తింటుంటారు. అన్ని పోషకాలు కలిగి ఉండే ఆహారాలను రోజూ తింటారు. ఈ క్రమంలోనే కూరగాయలు ఇలాంటి ఆహారాల్లో ముందు వరుసలో నిలుస్తాయని చెప్పవచ్చు.
Bigg Boss 9 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్కి దగ్గర పడుతున్న కొద్దీ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వారాంతం వచ్చిందంటే ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తారు.
Meena సౌత్ సినీ పరిశ్రమలో అందం, అభినయంతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన మీనా, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అన్�
SandeepReddyVanga డార్లింగ్ ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ప్రాజెక్ట్ 'స్పిరిట్' (Spirit) షూటింగ్ ఎట్టకేలకు నేడు అధికారికంగా ప్రారంభమైంది.
Explosives హర్యానా (Haryana) లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం, ఢిల్లీలో 13 మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల పేలుడు (Delhi blast) తో వాటికి లింకు ఉండటం, జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఆ పేలుడు పదార్థాలు నిలువ ఉంచిన పోలీస్స్టేషన్ పే�
Danam Nagender అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ మేరకు స్పీకర్కు లేఖ రాశారు. వివరణకు ఇచ్చేందుకు తనకు మరికొంత సమయం కావాలని ఆయన లేఖలో కోరారు.
Actor Vijay ప్రముఖ నటుడు, టీవీకే చీఫ్ (TVK Chief) విజయ్ (Vijay) తన పార్టీ క్యాడర్తో క్లోజ్డ్ డోర్ మీటింగ్ నిర్వహించారు. కాంచిపురం జిల్లా (Kanchipuram district) లోని మూడు తాలూకాల నుంచి ఎంపిక చేసిన క్యాడర్తో ఆయన సమావేశమయ్యారు.
పూర్వం ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే కంటి చూపు తగ్గేది. కానీ ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు. చిన్నారులు ఆ వయస్సు నుంచే క
PriyangaViral సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎలా వైరల్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. తాజాగా ఎక్స్(ట్విట్టర్) ప్లాట్ఫామ్లో ఒక సాధారణ భారతీయ యువతి పోస్ట్ చేసిన కేవలం రెండు సెకన్ల సెల్ఫీ వీడియో ప్రస్తుతం సంచల
Dude ఈ ఏడాది దీపావళికి విడుదలైన ‘డ్యూడ్’ (Dude) మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకుంది. ప్రదీప్ రంగనాథన్–మమితా బైజు జంటగా, కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో
IND Vs SA Test భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్ ముగిసింది. తొలి సెషన్లో దక్షిణాఫ్రికా పూర్తిగా ఆధిపత్యం బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగించారు. దక్షిణాఫ్రికా జట్టు భారీ స్�
Flamingos ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాజస్థాన్ (Rajasthan) లోని ఉప్పునీటి సరస్సు అయిన సాంభార్ సరస్సు (Sambhar Salt Lake) కు భారీ సంఖ్యలో వలసపక్షులు (Migratory birds) తరలివచ్చాయి. ముఖ్యంగా ఫ్లెమింగో పక్షులు (Flamingo birds) పెద్ద సంఖ్యలో వచ్�
Biker టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బైకర్ (Biker)’ విడుదల వాయిదా పడింది. అభిలాస్ కంకర దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుండగా, యువీ క్రియేష�
Tere Ishq Mein Pre release Event ధనుష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా హిందీ చిత్రం 'తేరే ఇష్క్ మే' (Tere Ishq Mein). ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గోంది.
DCC నల్గొండ డీసీసీ అధ్యక్ష పీఠం పున్న కైలాస్ నేతను వరించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఏఐసీసీ శనివారం ఏఐసీసీ శనివారం రాత్రి డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవిపై ఎన్నో �
Tu Meri Main Tera బాలీవుడ్ యువ నటీనటులు కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ' (Tu Meri Main Tera Main Tera Tu Meri).
Nandamuri Balakrishna నందమూరి అభిమానులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై చివరకు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది.
ఆదివారం వస్తుందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు వేటిని తిందామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వంటి వాటిని ఇంటికి తెచ్చుకుని తింటారు.
Naga Chaitanya Movie యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 24వ చిత్రం (NC24) టైటిల్ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
Sam Curran ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ సామ్ కర్రన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు ఇసాబెల్లెను మనువాడనున్నాడు. ఈ మేరకు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున
Sabarimala కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండలం, మకరవిలక్కు వార్షిక ఉత్సవాల నేపథ్యంలో భక్తులు తరలివస్తున్నారు. తొలివారంలోనే ఏకంగా 5.75లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్ల�
Air Pollution ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్యం కొనసాగుతూనే ఉన్నది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. దేశ రాజధానిలో ఆదివారం సైతం కాలుష్యం కొనసాగింది.
Hema సినీ నటి హేమ గతేడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాగా, ఆ ఘటన ఆమె వ్యక్తిగత జీవితానికి మాయని మచ్చలా మారింది. ఆ సమయం లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆమెపై తాత్కాలిక నిషేధం కూడ�
Team India : కోల్కతా టెస్టులో గాయపడిన శుభ్మన్ గిల్ (Shubman Gill) రెండో మ్యాచ్కూ దురమయ్యాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లోపు గిల్ కోలుకుంటాడా? లేదా? అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో సిడ్నీలో అజేయ శతకంతో జట్టును గెలిప�
Road Accident ఏపీ శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని తుపాను వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
Bala Krishna నటసింహం నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.. ఈ కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ తర్వాత వచ్చిన అఖండ ఎంత పెద్ద బ్లాక్బస్టర్ అయిందో ప్రత్యేకం�
Shiva Jyothi యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేకెత్తించాయి. క్యూ లైన్లో నిలబడి “కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే” అని చెప్పిన వ్యాఖ్య�
AP News ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని పాలువాయి జంక్షన్లో బయో డీజిల్ బంకులో ట్యాంక్ పేలింది. దాంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
కప్బోర్డుల్లో, కిచెన్ కేబినెట్ల కింద కొన్నిసార్లు ఏదైనా లైట్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంతేకాదు.. రీడింగ్ టేబుల్ పైన సరైన లైటింగ్ లేకపోతే చదువుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి పలు అవసరా�
Karnataka కన్నడ నాట ముఖ్యమంత్రి మార్పు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఈ అంశం రాజకీయ గందరగోళానికి దారి తీస్తున్నది. నిన్నటి వరకు తానే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పిన సిద్ధరామ�
Bala Krishna నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య–బోయపాటి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురు �