వరి పంటలు చేతికి వచ్చి పక్షం రోజులు గడిచాయి. అలాగే మొక్కజొన్న ధాన్యం సహితం నెల రోజులకు పైగా మార్కెట్కు వస్తున్నది. ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పని మొదలు పెట్టాలంటే ఓ యుద్ధం చేసినంత పని అవుత�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే సీసీఐ అధికారుల ఇష్టానుసారంగా తేమ శాతం పరీక్షలు చేసి వాహనాలను వెనక్కి పంపడం సరైన పద్ధతి కాదని పత్తి రైతులు సీసీఐ అధికారులపై రైతులు ఆగ్రహించారు. గురువా�
తెలంగాణ యూనివర్సిటీలో భారీ కుదుపు. అక్రమాల తంతుకు మరో చెంప పెట్టు లాంటి తీర్పు. ఆది నుంచి వివాదాలకు కేంద్రంగా ఉండే టీయూ మరోసారి రాష్ట్ర వ్యాప్త చర్చకు దారి తీసింది. అక్రమాలే ఊపిరిగా సాగుతోన్న పరిపాలన తీర�
ఉచిత వేరుశనగ విత్తనాలను అర్హులైన రైతులందరికీ పంపిణీ చేయాలని రై తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమానికి
ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో కమ్మ జాతిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ అన్ని వర్గాలకు గుర్తింపు ఇచ్చినట్టే కమ్మ సామాజికవర్గానికి కూడా మంచి గ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో-తెలంగాణ)కి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి ముస్లింలపై బెదిరింపు ధోరణితో మాట్ల�
ఫేక్ యాప్తో ర్యాపిడో డ్రైవర్లు జనాన్ని మోసం చేస్తున్నారంటూ ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలంటూ సోషల్మీడియాలో ప్రజలను హెచ్చరించారు. దీనిపై స్పందించిన ర్యాపిడో కంపెనీ బాధ్యుడైన సదరు డ్ర
లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) అధికారులకు ఖమ్మం ఇన్చార్జి కలెక్టర్, కేఎంసీ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ శ్రీజ సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం ప�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం క్యాడర్ అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటుంది. తమ అధినాయకత్వం బీహార్లో వెళ్లి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించా
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, సంఘ నాయకులు ఖమ్మం రూరల్ మండలం ఈఎంసీ పరిధిలోని జేఎన్టీయూహెచ్ కళాశా�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఎన్నిక ల అక్రమాలకు పాల్పడుతున్నదని ఆరోపి స్తూ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సం ఘం (ఈసీఐ)కి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార�
ఐదురోజులుగా రైతుల ధాన్యాన్ని రైస్మిల్లర్లు అన్లోడ్ చేసుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు ధాన్యం లారీ ఎక్కి నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన తొమ్మిది
ఎన్నికల వేళ ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయడాన్ని విస్మరించింది. మొన్నటికి మొన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి మాటతప్పడంతో స�
విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నది. విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు పోరుబాట పట్టాయి. కాలేజీలను నిరవధికంగా బంద్ చేశాయి. దీంతో తరగ�
వరంగల్ నగరంలో ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల సందడి చేసింది. స్టేషన్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంను గురువారం ఆమె ప్రారంభించారు. వినియోగదారులకు అందుబాటులో ఉంచిన నూతన వెరైటీ చీరలను ప్�
ఈ వానకాలం రైతులకు కలిసి రాలేదని చెప్పవచ్చు. భారీ కురిసిన వర్షాలకు అన్ని పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తీరా చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామంటే అకాల వర్షాలు రైతులను ఆగంజేస్తున్నాయి. ఈసారి మక్క రైతులకు
ఎన్నికలు ఏవైనా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. ఎన్నికలప్పుడు ఇచ్చిన 420 హామీల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏదీ అమలుచేయని ఆ పార్టీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే గి�
కేంద్ర విద్యుత్తు శాఖ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఆర్కే సింగ్ బీహార్లోని తన సొంత ప్రభుత్వంపైనే సంచలన ఆరోపణలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి కూడా అయిన ఆర్కే సింగ్ చేస�
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లే కాలువ తూమ్ను జిల్లా కలెక్టర్ హైమావతి గురువారం సందర్శించారు. వరికోతలు చేతికి వస్తున్నందున ఆ జిల్లా రైతుల విజ్ఞప�
భారీ సుడిగాలితో ధ్వంసమైన పంటల రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. గురువారం జిల్లా అటవీ శాఖాధికారి నవీన్రెడ్డితో కలిసి పలిమెల మండలంలోని లెంకలగ�
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రోజు గురువారం ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్పై లఖిసరాయ్లో గ్రామస్తులు రాళ్లు, పేడ, చెప్పులు విసిరి తమ నిరసన తెలియచేశారు. గుంతలు నిండ�
ఏడాది పాటు సాగే భారత జాతీయ గేయం ‘వందే మాతరం’ 150 ఏండ్ల ఉత్సవాలను శుక్రవారం ప్రధాని మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఉదయం 9.50కి పబ్లిక్ ప్రదేశాల్లో ఈ గేయాన్ని సామూహికంగా ఆలపిస్తారు.
పెద్దలు పేకాడితే ఇది కాలక్షేపం.. సామాన్యులు ఆడితే మాత్రం అది జూదం.. ఇదీ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హద్నూర్ పోలీసుల తీరు. చట్టం అందరికీ సమానం అంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చే పోలీసులు ఆర్థికం�
సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం లబ్ధ్దిదారుల బాధలను రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలు రాగానే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మంత్రులు
ప్రజాసేవే పరమావధిగా నిరంతరం ప్రజల్లో ఉంటూ పని చేసిన దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్నది. 1983నుంచి రాజకీయాల్లో ఉన్న మాగంటి గోపీనాథ
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గుండెకాయలాంటి యూసుఫ్గూడ, కృష్ణానగర్, వెంకటగిరిలు గులాబీమయమయ్యాయి. గురువారం బీఆర్ఎస్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన బీఆర్ఎస్ మెగా ర్యాలీ విజయోత్సాహాన్ని త�
జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంటున్నది. రౌడీలతో తమపై దాడులు చేయించేందుకు కుట్రలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఠాణా మెట్లెక్కడం చర్చనీయాంశం కాగా.. అధికార పార్టీ నేతల ఆధిపత్య పోరు నియోజకవ
బోరబండ కాంగ్రెస్లో మరోసారి వర్గపోరు భగ్గుమన్నది. గురువారం కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ సైట్-1లోని అక్బరీ మసీద్లో స్థానిక మసీద్ కమిటీలతో ఎన్నికల సమావేశం నిర్వహించారు. తోయిద్ మజీద్ తరపున పాల్గొన
బీఆర్ఎస్ను గెలిపించేందుకే బీజేపీ నేతలు జూబ్లీహిల్స్లో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారంటూ కాంగ్రెస్ మంత్రులతో పాటు సీఎం రేవంత్రెడ్డి ఉప ఎన్నిక ప్రచార సభల్లో, రోడ్షోల్లో అబద్ధపు ప్రచారం చేస్తున్నార�
అత్యంత ధనిక దేశంలోని అత్యంత ధనిక మెగా సిటీ అయిన న్యూయార్క్ మేయర్ పదవికి జోహ్రాన్ మమ్దానీ ఎన్నికవడం అమెరికన్లనే కాదు, ప్రపంచాన్నీ నివ్వెరపరిచింది. భారత సంతతకి చెంది, ఆఫ్రికా, దక్షిణాసియా నేపథ్యం ఉన్న �
ఇప్పుడు రాష్ట్ర ప్రజల చూపు జూబ్లీహిల్స్పైనే ఉంటే, జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ అవినీతి పాలనకు ఎప్పుడెప్పుడు గుణపాఠం చెపుదామా అని ఉత్సాహంతో చూస్తున్నారు.
రాష్ట్రంలో గత కొంతకాలంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై రగడ కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పరస్పరం నెపాలను మోపుకొంటున్నాయి. కులగణన మొదలు అసెంబ్లీలో బిల్లుల ఆమోదం.. ఇట�
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ నాలుగు రోజులుగా పీజీ, డిగ్రీ, ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్తోపాటు వివిధ విద్యాసంస్థల నిరవధిక బంద్తో 18 లక్షల మంది విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యా�
‘మేం అధికారంలోకి వస్తే మొదటి తారీఖునే జీతాలేస్తాం’ అని గద్దెనెక్కిన రేవంత్రెడ్డి ఆ తరువాత దానిని పక్కనపెట్టారు. ప్రజాపాలన పేరిట అందరికీ న్యాయం చేస్తున్నామని ఊదరగొడుతున్న కాంగ్రెస్ సర్కారు క్షేత్రస
కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీలో చేరారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, కేపీ వివేకాన�
‘వరదలు, విపత్కర పరిస్థితులు తలెత్తిన సమయంలో ఎలా వ్యవహరించాలనే అంశంలో కామారెడ్డి జిల్లా మోడల్గా నిలవాలి. అందుకోసం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల�
నిధుల సమీకరణలో ఓయూ అధికారుల నిర్లక్ష్యం వర్సిటీకి శాపంగా మారింది. ఖాళీగా మిగిలిపోతున్న ఎంఈ, ఎంటెక్ సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునే అవకాశం ఉన్నా కూడా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఏడాదిక�
కొందరు కొన్నికొన్ని కీటకాలను చూసి భయపడుతుంటారు. ఈ కోవలోనే చీమల ఫోబియాతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన సం గారెడ్డి జిల్లా అమీన్పూర్లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ నరేశ్ తెలి�
పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా, కాంగ్రెస్ సర్కార్ వారితో చెలగాటం ఆడుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు.
వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తి, ప్రజలకు తీవ్రం నష్టం జరిగి వారం గడిచినా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం బాధితులను పట్టించుకోవడంలేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్భాటంగా వచ్చి చూసినా వరద బాధితులక
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు చేపట్టిన మౌన దీక్ష విజయవంతమైంది.
రైతు బీమా పథకం కోసం దరఖాస్తును ఆన్లైన్ చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏఈవో ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో చోటుచేసుకున్నది.
ఇప్పటికే జనం ఓ అభిప్రాయానికి బలంగా వచ్చారనే చర్చ జోరుగా సాగుతున్నది. కాంగ్రెస్ నాయకుల మాటలపై నమ్మకం పోయిందని కొందరు ఓటర్లు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంలోనే సీఎం రేవంత్ ఓ అడుగు ముందుకేసి కారు ప
నౌకాదళ సామర్థ్యం మరింత పెరిగింది. అధునాతన సర్వే నౌక ఐఎన్ఎస్ ఇక్షక్ గురువారం నేవీలో చేరింది. కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లో జలప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
ఒకప్పుడు నాగరికతకు నదులు మూలాధారాలు. ఆధునిక కాలంలో ఆ పాత్రను రహదారులు తీసుకున్నాయి. ఈ యుగంలో రోడ్డు ఉంటేనే నాగరికత. సమాజ అభివృద్ధికి మూల కేంద్రం రోడ్డే. పెద్ద రోడ్లు గొప్ప సమాజ ప్రగతికి సంకేతంలా మారాయి. ర�
రెండేళ్లుగా మున్సిపల్శాఖను తనవద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా విమర్షలు వెల్లువెత్తు�
చేనేత రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మంత్రుల క్వార్టర్స్లో అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, చేనేత విభాగం ఆధ్వర్యంల�
భారతదేశ సార్వభౌమత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అఖిల భారత పూర్వ సైనిక సేవా పరిసత్ తీవ్రంగా ఖండించింది. సోమాజిగూ
ఆన్ డిమాండ్ లాజిస్టిక్స్ ప్లాట్ఫాం పోర్టర్ కొందరు ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఖర్చుల తగ్గింపు, కార్యకలాపాలను బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
జూబ్లీహిల్స్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటూ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న వారిపై కక్షగట్టి అధికారంతో అండతో వారి ఇండ్లపైకి పోలీసులను పంపి ద�
ఒక గిన్నెలో బియ్యపు పిండి, వాము, ఉప్పు, నువ్వులు, వెన్న వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లుపోసి ముద్దగా కలుపుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోయాలి.
చేవెళ్లలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్కు గురువారం విచ్చేసిన సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ అభయ్ మనోహర్ సప్రే, సభ్యుడు స
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వైద్యురాలిపై లైంగికదాడి చేయడంతోపాటు ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిం చి దోపిడీకి పాల్పడుతున్న తెలంగాణ యువకుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
రైతుల పక్షాన పోరాడితే ప్రభుత్వం పోలీసు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నదని, అలాంటి కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జోగు రామన్న స్పష్టంచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు ల సమస్యల �
సంగీతాన్ని చాలామంది నేర్చుకుంటారు. కానీ, సంగీతాన్ని జీవన విధానంగా మార్చుకునేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. జపాన్కు చెందిన వాయులీన కళాకారిణి మికా నిశిమురా ఆ కోవకే చెందుతుంది. జపాన్లో పుట్టిపెరిగిన ఆమె.. మ�
మొంథా తుపాన్ రైతులను నిండా ముంచిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు. తన నియోజకవర్గంలో పంటలు దెబ్బతిని వారం రోజులు గడిచినా సర్కార్ పట్టించుకోవడం లేదని ధ్వ జమెత్తారు. ఇప్�
‘దేశంలోనే తెలంగాణ పోలీస్శాఖ ప్రథమ స్థానంలో ఉన్నది. ఆ స్థాయిని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రొబేషనరీ డీఎస్పీలుగా మీపైనే ఉన్నది’ అని డీజీపీ బీ శివధర్రెడ్డి ఉద్బోధించారు.
గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి తమకు సమాచారం ఇవ్వకుండా భూములను ఎలా సర్వే చేస్తారని రైతులు అధికారులను నిలదీశారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఔటర్రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ కందుకూర�
ఏదో రంగులు మార్చడమే తప్ప ఎప్పుడూ ఒకే తరహా నెయిల్ పాలిష్ పెట్టుకుని బోర్ కొడుతుందా... నెయిల్ ఆర్ట్ డిజైన్ల మీదా మోజు పోయిందా... ఇది కాదు ఇంతకు మించి అని ఇంకేదన్నా ప్రయత్నిద్దామని మనసు కోరుకుంటుందా...
వ్యవసాయ పరిశోధన-సాంకేతిక బదిలీలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కీలకమని ఐకార్-ఐఐఆర్ఆర్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎం సుందరం పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ వరి పరిశ�
వానకాలం సీజన్లో ఉద్యాన పంటలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లని పరిస్థితి రైతులకు మిగిలింది. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కురిసిన భారీ వర్షాలతో కూరగాయలు, పండ్ల తో టలు దెబ్బతిన
నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుత�
పత్తి కొనుగోళ్ల ప్రారంభం నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. తేమ పేరిట జిన్నింగ్ మిల్లులో సేకరణ నిరాకరించడంతో కర్షకులు కన్నెర్ర చేస్తూ ఆందోళన బాట పట్టారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిల�
ఆయన పేరు సీహెచ్ ప్రసాద్రావు. పీటీఐఎన్ నంబర్ 1140900341 కలిగిన తన ఇంటికి బీఆర్ఎస్ సర్కారు హయాంలో రూ.101 పథకం కింద ఏటా రూ.1100 మాత్రమే ఆస్తిపన్ను చెల్లించేవారు. సమాచారం లేకుండానే కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుండి �
మన తెలంగాణలో ఈత చెట్టు కనిపించని ఊరు ఉండదు. ఆ మాటకొస్తే మన దేవంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ చెట్టు కనిపిస్తుంది. వర్షాభావ పరిస్థితుల్లోనూ ఇది పెరుగుతుంది. ఎడారి ప్రాంతంలోనూ ఈత ఉనికిని చాటుతున్నది. రాజస్థా�
పత్తి రైతులకు ఈ సీజన్ కన్నీళ్లే మిగిల్చింది. ఓ వైపు ప్రకృతి పగబట్టినట్లుగా వ్యవహరిస్తుంటే మరోవైపు పాలకుల తీరుతో పత్తి రైతు పరిస్థితి ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉంది. దీంతో పత్తి రైతులకు ఈ ఏడాది ప�
దిగుబడులు కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. తేమ శాతం పేరిట కొర్రీలు పెట్టొద్దంటూ సూర్యాపేట జిల్లా అడివెంల క్రాస్ రోడ్డు వద్ద, ఆదిలాబాద్ జిల్లా బేలలో రైతులు రాస్తారోకో చేపట్టారు. గురువారం సూర్య�
నల్లగొండ మెడికల్ కళాశాలలో మరోమారు ర్యాగింగ్ కలకలం రేపిం ది. సీనియర్ విద్యార్థులు మొదటి సంవత్స రం విద్యార్థులపై వేధింపులకు పాల్పడ్డారు. గత నెల 31వ తేదీ రాత్రి బాలుర (మెడికల్ కళాశాల) హాస్టల్లో పాటలు పా�
విష ఆహారం తిని వందకుపైగా గొర్రెలు మృతి చెందిన ఘటన మండలకేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలానికి చెందిన శ్రీరాముల కోటయ్య, శ్రీరాముల గోపాల�
బాల్య వివాహాల నిర్మూలనకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీవో బూర్ల మహేశ్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం పర్సనంబాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలుచేస్తామని అధికారంలోకి వచ్చి విస్మరించిన కాంగ్రెస్ సర్కారుపై తెలంగాణ ప్రజలు తీవ్ర కోపంతో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పార�
రైతులకు పంట వేసినప్పటి నుంచి మొ దలు చేతికొచ్చే వరకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు యూరియా దొరక్క పగలు, రాత్రనక పీఏసీఎస్ కేంద్రాల వద్ద నిద్రించి చెప్పులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టి గంటలకొద్దీ నిలబ�
ఇంటిలోపల గాలి కాలుష్యం పెరిగిపోతున్నది. ఫర్నిచర్, పెయింట్స్, ఫ్లోర్, టాయిలెట్ క్లీనింగ్ ఉత్పత్తుల నుంచి వచ్చే రసాయనాలతో ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలో ఇంటి లోపలి గాలిని శుద్ధి చేయడంలో కొన్ని మొక్క�
‘నీ కొడుకును కిడ్నాప్ చేసినం. వెంటనే 50 వేలు ఫోన్ పే చెయ్' అంటూ హుజూరాబాద్ పట్టణ సమీపంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మాసాడి లక్ష్మణ్రావుకు పాకిస్థాన్కు చెందిన సిరీస్ నంబర్ నుంచి ఫేక్ కాల్ వచ�
కాంగ్రెస్ నాయకులకు ఎంతసేపూ పదవుల గోలే తప్ప రైతుల బాధలు, గోసలు కనిపించడం లేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి కూడా క్�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీలు పోరుబాట పట్టారు. రాష్జ్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు. పెద్దపల్లిల
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం బూరుగూడ శివారులోని ఆర్ఎస్ జిన్నింగ్ మిల్ల�
రెవెన్యూ మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్రెడ్డి తన నిఘా వర్గాలను ప్రయోగించారా? ఆయన రోజువారీ కదలికల మీద గూఢచర్యం చేయిస్తున్నారా? అందుకోసమే తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలను బీహార్కు పంపించారా? ఆయన భౌతికంగ
మీరు ఎక్కువగా మద్యపానం చేస్తుంటే కాలేయ వ్యాధులతో పాటు ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త అధ్యయనం ప్రకారం అతిగా మద్యం తాగని 75 ఏండ్ల వారితో పోలిస�
రైతన్నకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. ఓ వైపు సర్కారు ప్రోత్సాహం లేక ఆగమైతుంటే, మరోవైపు ప్రకృతి ప్రకోపానికి కోలుకోలేని నష్టం జరుగుతున్నది. ఇటీవల మొంథా తుపాన్ రైతులను నిండా ముంచగా, సైదాపూర్ మండల రైతులను
జగిత్యాల నడిబొడ్డున రూ.వంద కోట్ల విలువైన మున్సిపల్ భూమి అన్యాక్రాంతంపై అధికార యంత్రాంగం కదిలింది. భూ కబ్జాతో పాటు అనుమానాస్పదమైన కిబాల పత్రం రికార్డుల ట్యాంపరింగ్, తదితర అంశాలను ప్రస్తావిస్తూ ‘నమస్త
42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి, మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక�
నిన్నటిదాకా జూబ్లీహిల్స్ టికెట్ రేసులో అవమానాలకు గురైన మాజీ క్రికెటర్, తాజా మంత్రి అజారుద్దీన్కు చేదు అనుభవాలు తప్పడం లేదు. మంత్రిగా ఉన్నప్పటికీ కేవలం మజ్లిస్కు నచ్చడంలేదనే నెపంతో ఎన్నికల ప్రచార�
గుడ్లపై కోడిపెంట కనిపించడం మామూలు విషయమే! పౌల్ట్రీ ఫారం నుంచి కొనుగోలు చేసే కోడిగుడ్లు అపరిశుభ్రంగానే ఉంటాయి. దాంతో, చాలామంది కోడిగుడ్లను కడుగుతుంటారు. అయితే, ఇలా చేయడం ఏమాత్రం మంచిదికాదని నిపుణులు చెబు
‘కాంగ్రెస్కు ఓటేయకుంటే పథకాలు రద్దవుతాయని సీఎం రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్కు ఓటేస్తే మీ ముఖం చూడనని మంత్రి అజారుద్దీన్.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా ప్రచారం చేస్తారో?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని బాంద్రాలో బాంబే హైకోర్టు కొత్త భవనానికి గురువారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ కోర్టు భవనం న్యాయానికి ఆల�
హర్యానా ఓటర్ల జాబితాలో బ్రెజిలియన్ మాడల్ ఫొటోను 22 పేర్లతో ముద్రించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆ మోడల్ లరిస్సా స్పందించారు. ఓట్ చోరీ వార్తల్లో తన పేరు బయటకు రావడం షాక్కు గురి చేస
ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎంజీ యూ పరిధిలోని అన్ని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలు, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఇంజినీరి�
అపోలో హాస్పిటల్స్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.477 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)లో పెట్టుబడులు పెట్టిన మదుపరుల పంట పండింది. 2017-18 ఎస్జీబీ సిరీస్ మెచ్యూరిటీ తేదీలను ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లకు 317 శాతం రాబడులు వస్తున్నాయి. కాగా, గత కొన్నేండ
ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని చవిచూసింది. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం-2021 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలంటూ కేం�
వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు మరింత బలోపేతం చేసింది. మహిర్ రాజేవ్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో తీర్పు చెప్తూ, అరెస్టయిన ప్రతి వ్యక్తికి అరెస్ట్కు కారణాలను �
గర్భిణులు మద్యానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో మద్యం తాగితే.. పుట్టబోయే బిడ్డ మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.10,053 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటి ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.7,621 కోట్ల లాభంతో పోలిస్తే 32
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని గురువారం బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం సిడ్నీ నగరం నుంచి ఇక్కడి ఓటర్లకు విజ్ఞప్తి చేసింది.
అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వం షట్డౌన్ను ముగించే ఒప్పందం చేసుకోకపోతే.. అక్కడి జనం మరింతగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి.
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష ఐక్య కూటమి ఘన విజయం సాధించింది. ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్ కలిసి కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్పవార్ కుమారుడు పార్థ్పవార్పై భూ కుంభకోణం ఆరోపణలు సంచలనంగా మారాయి. రూ.1804 కోట్ల విలువైన మహర్వతన్ భూమిని కేవలం రూ.300 కోట్లకు కొనుగోలు చేశారు. అదికూడా కేవలం రూ.500 స్టాంప్ ప�
తల్లిదండ్రులకు తమ బిడ్డలందరిపై సమాన ప్రేమ ఉంటుంది. కొందరి విషయంలో ఈ ప్రేమలో తేడాలు ఉంటాయి. కొంతమంది పేరెంట్స్కి ఒక ఫేవరెట్ కిడ్ తప్పకుండా ఉంటారట. చెప్పిన మాట వింటున్నారనో, చదువులో ముందున్నారనో.. ఒకరిప�
కల్మెగి తుపాన్ ధాటికి ఫిలిప్సీన్స్ అతలాకుతలమైంది. తుపాను తర్వాత సంభవించిన ఆకస్మిక వరదల కారణాంగా 140 మంది చనిపోయారు. 217 మంది గల్లంతు కాగా, 82 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కో�
‘ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటే ప్రేమకథ ‘ది గర్ల్ఫ్రెండ్'. తెలుగులో నేను ఒప్పుకున్న మొదటి సినిమా ఇదే. కానీ తర్వాత ఒప్పుకున్న ఖుషి, హాయ్ నాన్న సినిమాలు ముందు విడుదల అయ్యాయి. రిలీజ్ లేటైనా ఓ కొత్త ప్రేమకథకు స�
విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆర్యన్'. ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రేష్ట్మూవీస్ ద్వారా నిర్మాత సుధాకర్ రెడ్డి తెల�
సేవల రంగం మళ్లీ పడకేసింది. పోటీ తత్వం పెరగడంతోపాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురియడంతో గత నెలకుగాను సర్వీసుల రంగంలో వృద్ధి ఐదు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి గణనీయంగా పడ
ప్రముఖ పైపుల తయారీ సంస్థ ప్లాస్టో..తాజాగా టేబుల్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. పదేండ్ల వ్యారెంటీతో అన్బ్రేకబుల్ టేబుల్ను కొనుగోలుదారులకు అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నూతన ట�
ఆన్లైన్ పేమెంట్స్ వేదిక పేటీఎం.. కస్టమర్లకు ఓ బంగారు అవకాశాన్నిచ్చింది. లాయల్టీ పాయింట్స్ను గోల్డ్లోకి మార్చుకునే ప్లాన్ను తీసుకొచ్చామని గురువారం ప్రకటించింది.
మీడియా, సోషల్, కన్జ్యూమర్ ఇంటిలిజెన్స్లో అంతర్జాతీయ దిగ్గజం మెల్ట్వాటర్..తాజాగా హైదరాబాద్ ఏఐ హబ్ను నెలకొల్పింది. 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో ఉద్యోగుల సంఖ్యను 60 నుంచి 1
ఎన్సీసీ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను కంపెనీ రూ.155 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.163 కోట్లతో పోలిస్తే 5 శాతం తగ�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై బ్యాంక్ ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ గురించి మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
తన జోక్యంతోనే కాల్పుల విరమణకు భారత్, పాకిస్థాన్ అంగీకరించాయన్న తన వాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. బుధవారం ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగిస�
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ నిర్వహణ కోసం భారత్ నుంచి ఐదు వేదికలను బీసీసీఐ షార్ట్లిస్ట్ చేసినట్టు సమాచారం. ఈ మెగా ఈవెంట్ కోసం అహ్మదాబాద్
జిల్లాలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రోజురోజుకూ గన్ కల్చర్ పెరిగిపోతున్నది. కొందరు తుపాకులతో బెదిరించి భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలూ ఇటీవల వెలుగు చూస్తున్�
ఈ నెలాఖరున జరుగబోయే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు వచ్చే సీజన్ కోసం తాము అట్టిపెట్టుకోబోయే ప్లేయర్ల జాబితాను విడుదల చేశాయి.
ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. కిరణ్, అలేఖ్య జంటగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ పాటను తెరకెక్కించినట్లు ఆర్.కె.గౌడ్ తెలి
ఆస్ట్రేలియా పర్యటనలో భారత టీ20 జట్టు అదరగొడుతున్నది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో బ్యాట్తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా బంతితో మెరిసి కంగారూలపై 48 పరుగుల తేడాతో ఘనవిజయా�
అందం, ఆరోగ్యం అంటే స్త్రీలకు ముందుగా గుర్తొచ్చేవి పొడవాటి, నల్లని, ఒత్తయిన జుట్టు. కేశాలకు తగిన పోషణ అందించడం కోసం మార్కెట్లో లభించే రకరకాల నూనెలను వాడుతుంటారు.
‘ఈ సినిమా మీదున్న నమ్మకంతో రెండు రోజుల ముందు ప్రీమియర్షోస్ వేశాం. అద్భుతమైన స్పందన లభించింది. ఫీల్గుడ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు హీరో తిరువీర్. ఆయన హీరోగా నటించ�
జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా జిల్లా గనుల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమమని తెలిసినా అనుమతులిస్తూ మ�
భారత యువ ఆర్చర్ శీతల్దేవి తన సత్తాఏంటో చేతల్లో చూపెట్టింది. ఇప్పటికే పారా టోర్నీల్లో పతకాలు కొల్లగొడుతున్న శీతల్.. తాజాగా ఆసియాకప్ టోర్నీకి ఎదురైంది. జెద్దా వేదికగా త్వరలో జరిగే ఆసియా టోర్నీ కోసం ఎం�
రాయ ల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా క్రికెట్ జట్టు హెడ్కోచ్గా తమిళనాడు మాజీ స్పిన్నర్ మలోలన్ రంగరాజన్ నియమితుడయ్యాడు. గత సీజన్లో ఆర్సీబీకి హెడ్కోచ్గా పనిచేసిన లూక్ విలియమ్సన్..
ఈ ఏడాది నాలుగో గ్రాండ్స్లామ్ యూఎస్ ఓపెన్స్లో పోలండ్ అమ్మాయి ఇగా స్వియాటెక్ను క్వార్టర్స్లో ఇంటికి పంపిన అమెరికా సంచలనం అమందా అనిసిమోవ.. తాజాగా డబ్ల్యూటీఏ ఫైనల్స్లోనూ ఆమెకు షాకిచ్చింది.
నిన్నటికి నిన్న.. ఉమెన్ ఇన్ బ్లూ సంచలనం నమోదు చేసింది. క్రికెట్ గ్రౌండ్లో అతివలు పూరించిన శంఖారావం మిగతా క్రీడల్లోనూ మగువలకు స్ఫూర్తినిస్తున్నది. క్రికెట్లో టీమ్ ఇండియా విజయాని కన్నా ముందే.. ఫుట్�
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్-మన్నెగూడ రోడ్డు విస్తరణతోపాటు అంగడిచిట్టంపల్లి గేట్ నుంచి కంకల్ వరకు రోడ్�
భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ (1XBet) ప్రమోషన్ కేసులో ఈ ఇద్దరికి సంబంధించిన రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై గత పదేండ్ల నుంచి వాహనాల రద్దీ పెరుగుతున్నది. రోడ్డు చిన్నగా ఉండడంతో వాహనా లు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నాయి.
దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, ఫొటోగ్రాఫర్ అనునయ్ సూద్ (32) మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా గురువారం వెల్లడించారు.
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుపై అభినందనల జడివాన కురుస్తూనే ఉన్నది. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు ఫలించిన వేళ అమ్మాయిల అద్భుత ప్రదర్శనకు అందరూ కితాబిస్తున�
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘కాంత’. మద్రాస్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామా ఇది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. ఈ నెల 14న విడుదలకానుంది. గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది
JNU : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నిక(Student Union Elections)ల్లో వామపక్ష సంఘాలు (Left Organizations) జయభేరి మోగించాయి. బీజేపీ విద్యార్థి సంఘమైన ఏబీవీపీ(ABVP)ని సున్నాకే పరిమితం చేస్తూ ఎన్నికల్లో క్ల�
BRS Party అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కిందని, అన్ని వర్గాలకు మేలు చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఉప ఎన్నికల్లో ఆశీర్వదించాలని పటాన్ చెరు బీఆర్ఎస్ నాయకులు ఓటర్
Bihar Elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్కు ఓటర్లు పోటెత్తారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
National Anthem కర్నాటకలోని బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ హెగ్డే జాతీయ గీతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ గీతాన్ని బ్రిటిషన్ అధికారిని స్వాగతించేందుకు రాశారని ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రి ప్రియాం
టీజీఐఆర్డీ సంస్థ అధ్వర్యంలో సమగ్రశిక్ష రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ కాంపీటీషన్ గురువారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో నిర్వహించారు. ఈ పోటీల్లో డ్యాన్స్ విభాగంలో పాల్గొన్న కట్టంగూర్ కస్తూర్భాగాంధీ బాల�
Swaantana Sabha ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (FATHI) ఆధ్వర్యంలో ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన స్వాంతన మహాసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సరూర్నగర్, ఉప్పల్, పరేడ్గ్రౌండ్ మైదానాల్లోనూ సభలకు అను
కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని చిలుముల శివాని అండర్ -17 విభాగంలో రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం కందాల రమ, వ్యాయా
T20 World Cup 2026 : మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన భారత్, శ్రీలంక మరో మెగా టోర్నీ నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది పురుషుల టీ20 ప్రపంప కప్(T20 World Cup 2026) టోర్నీకి హోస్ట్లుగా ఎంపికైన ఇరుదేశాల్లోని వేద�
“జన జాతియా గౌరవ వార్ష పక్ష్వాడా – 2025" కార్యక్రమంలో భాగంగా అనాజీపురం గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రైతుల సమక్షంలో “జన జాతియా గౌరవ దివస్” కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.
Mumbai Indinas : వరల్డ్ కప్ ట్రోఫీతో భారత మహిళల జట్టు చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) మరోసారి వార్తల్లో నిలిచింది. టీమిండియాకు వన్డే ప్రపంచ కప్ అందించిన మూడో కెప్టెన్గా చరిత్రకెక్కిన హ�
Kabaddi Selections ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్-17 బాలికల కబడ్డీ సెలక్షన్స్ అండ్ టోర్నమెంట్ను నిర్వహించారు.
EX MP Vinodkumar జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు కోడ్ను ఉల్లంఘించేలా ఉన్నా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈసీని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్.
గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇన్వాలిడేషన్ అయిన కార్మికులు, వారి పిల్లలకు కారుణ్య నియామక పత్రాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి తమ ఆవ�
Ragging పీజీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ర్యాగింగ్ బారిన పడకుండా యూనివర్సిటీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని పీడీఎస్యూ డిమాండ్ చేశారు.
WPL Retention List : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కోసం భారత క్రికెటర్లను ఫ్రాంచైజీలు భారీ ధరకు రీటైన్ చేసుకున్నాయి. విశ్వవిజేతగా అవతరించిన టీమిండియాలోని సభ్యులైన స్మృతి మంధాన(Smriti Mandhana), జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues),
తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. జోనల్ ఆఫీసర్ అరుణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తాసీల్
Gone Prakash ఓ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సీనియర్ నేత గోనె ప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. కొబ్బరికాయలు కొట్టే రూ. 10 లక్షల కాంట్రాక్టులో కూడా 2 శాతం కమీషన్ అడుగుతున్నాడు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్�
Gold-Silver Rates పుత్తడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. రెండురోజులు తగ్గుతూ వచ్చిన ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.600 పెరిగి.. తులానికి రూ.1,24,700కి చేరాయి. బలమైన ప�
Mahavatar ఇంటెన్స్ యాక్షన్, డ్రామాతో వరల్డ్వైడ్గా ప్రేక్షకుల్ని మహావతార్ (Mahavatar) ఆకట్టుకుంటుందని విక్కీ కౌశల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. కాగా ఈ సినిమా కోసం డైరెక్టర్ అమర్ కౌశిక్, హీరో విక్కీ కౌశల్ న
బీసీలంతా ఐక్యంగా ఉద్యమించి హక్కులను సాధించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం నకిరేకల్ పట్టణంలో ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్
Students Excel జిల్లా స్థాయి యువజనోత్సవాల సందర్భంగా నిర్వహించిన సైన్స్ మేళా విభాగంలో ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు.
బాల్య దశలో అయోడిన్ లోపం వల్ల కలిగే నష్టాలపై నల్లగొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల- దేవరకొండ రోడ్లో గురువారం ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ (ఐజిడి) ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
INDA vs SAA : రెండో అనధికారికి టెస్టులో భారత 'ఏ' జట్టు గొప్పగా పుంజుకుంది. టాపార్డర్ విఫలమైనా.. ధ్రువ్ జురెల్(132 నాటౌట్) సూపర్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామంలో నిర్మించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వ�
Auto జపాన్కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు టయోటా, హోండా, సుజుకి భారత్లో భారీ పెట్టబడులు పెట్టనున్నాయి. ఆయా కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్న కంపెనీలు.. భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా భావిస�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. గురువారం నిర్వహించిన దశదిన కర్మకు బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దే
సింగరేణిలో పేరుకుపోయిన కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కమిటీల పేరు మీద కాలయాపన చేయవద్దని కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జునరావ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గురువారం కొత్త�
గీత పనివారలకు చెల్లించాల్సిన రూ.13 కోట్ల ఎక్స్ గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రామన్నపేట మండల తాసీల్దార్ కార్యాలయం ముందు గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించార�
Drinking Water కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పేందోర్ సంతోష్ అన్నారు.
DK Shivakumar కర్నాటకలో గత కొద్దికాలంగా ముఖ్యమంత్రి మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. త్వరలోనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. నవంబర్లో విప్లవం �
IND vs AUS : ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు పొట్టి సిరీస్లో ముందంజ వేసింది. కీలకమైన నాలుగో టీ20లో సమిష్టి ప్రదర్శనతో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా సీజన్ మారినప్పుడు, చల్లని ఆహారాలను తీసుకున్నప్పుడు శరీరంలో సహజంగానే కఫం చేరుతుంది. దీన్నే శ్లేష్మం అని కూడా అంటారు. సాధారణంగా చాలా మంది తరచూ చల్లని �
Jubilee Hills By Poll హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సమయం సమీపిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
తిరువీర్ (Thiruveer) నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (The great pre wedding Show). టీనా శ్రావ్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తిరువీర్ చేసిన చిట్చాట్లో పలు ఆసక్తి
YS Jagan Padayatra వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరోసారి రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని వెల్లడించారు.
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ రిటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) సంచలన నిర్ణయం తీసుకుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారు అందిస్తున్న"ఆశ" స్కాలర్షిప్నకు అర్హులైన ముస్లిం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒ
IND vs AUS : పొట్టి సిరీస్లో కీలకమైన నాలుగో టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆస్ట్రేలియాను ఒత్తిడిలో పడేస్తున్నారు. సిక్సర్తో గేర్ మార్చిన టిమ్ డేవిడ్(14)ను షార్ట్ పిచ్ బంత�
Mars Ast 2025 వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి నిర్ణీత సమయంలో ప్రయాణిస్తుంటారు. అవి కొన్ని సమయాల్లో ప్రత్యక్షంగా.. మరికొన్ని సమయాల్లో తిరోగమిస్తాయి. అలాగే, అస్తమించడంతో పాటు ఉదయిస్
Spirit టాలీవుడ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్లో ఒకటి ‘స్పిరిట్’ చిత్రం ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్�
ఇల్లెందు సింగరేణి ఏరియాలో ఉదయం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కెఓసి, జెకెఓసి, ఎస్ &పీసీ, ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టోర్, సివిల్ డిపార్ట్మెంట్, సీహెచ్పీ, ఏరియా హాస్పిటల్ వద్ద కార్మికులు, నాయకులు ధర్నాల
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ అభిమాని, సామాజిక కార్యకర్త సయ్యద్ అబ్రార్ హష్మీ నల్లగొండ నుండి జూబ్లీహిల్స్ వరకు సైకిల్ యాత్రగా చేరుకున్నారు. అక�
Funky కామెడీ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో కొనసాగుతోంది. మరోవైపు ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
IND vs AUS : భారత్ నిర్దేశించిన భారీ ఛేదనలో ఆస్ట్రేలియా(Australia)కు అక్షర్ పటేల్ షాకిచ్చాడు. దంచికొడుతున్న డేంజరస్ ఓపెనర్ మాథ్యూ షార్ట్(25)ను ఎల్బీగా వెనక్కి పంపాడు.
Enforcement Directorate భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ కేసులో ఇద్దరికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన
Karnataka కర్నాటక హైకోర్టులో సిద్ధరామయ్య సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్ సంస్థల కార్యాకలాపాలను పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై గతంలో హైకోర్టు ధార్వ�
Allu Arjun స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్గా మారి నేషనల్ అవార్డ్ విన్నర్గా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత హైప్ ఉన్న నటులలో ఒకరుగా నిలిచాడు. ప్రతి సినిమాలో తన స్టైల్, యాట�
Team India ఐసీసీ వన్డే ప్రపంచకప్ విజేత భారత మహిళల జట్టు గురువారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా చారిత్రక విజయం సాధించిన జట్టును రాష్ట్రపతి అభినందించారు. ప్ర�
నల్లగొండ పట్టణంలో గుంతల మయంగా మారిన రోడ్లను తక్షణమే పూడ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్ హాషం డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మర్రిగూడ జ�
Jana Nayagan తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్(Thalapathy Vijay) మళ్లీ షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం జన నాయగన్ (ప్రజల నాయకుడు).
Vijay Kumar Sinha బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు తొలి విడత పోలింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (Bihar Deputy Chief Minister) విజయ్ కుమార్ సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది.
చింతకాని మండలం మత్కేపల్లి గ్రామంలో నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా వ్యవసాయ మార్కెట్కు కేటాయించిన స్థ�
రైతులకు పంట వేసినప్పటి మొదలు చేతికొచ్చే వరకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు యూరియా దొరకక రాత్రి, పగలనక పిఎసిఎస్ కేంద్రాల వద్ద నిద్రించి చెప్పులను, ఆధార్ కార్డులను క్యూలైన్లో పెట్టి రోజుల తరబడి ని�
రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ సాధించుకునే వరకు బీసీల ఉద్యమం ఆగదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, ప్రముఖ వైద�
Medak ఇద్దరి మధ్య నెలకొన్న భూవివాదం.. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పంట కోసేందుకు సిద్ధమైన రైతును అడ్డుకునేందుకు ప్రత్యర్థి డమ్మీ తుపాకీతో బెదిరింపులకు గురి చేశాడు.
Coconut హోల్ సేల్ దుకాణదారులు కొబ్బరికాయ ధరలు అమాంతం పెంచడంతో వాటిని కొన్న భక్తులకు జేబుకు చిల్లులు పడ్డాయి. కొబ్బరికాయలు కొన్న భక్తులు అంత ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని దుకాణదారులను ప్రశ్నిస్తే మాకు హోల
TBGKS బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఏరియా వర్క్ షాప్లో పనిచేస్తున్న టెక్నీషియన్లను డిప్యూటేషన్ పై పంపడాన్ని రద్దు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీ�
AUSvIND : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో ఇండియా 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ సూర్యకుమార్, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ఔటయ్యారు. గిల్ 46 రన్స్ స్కోరు చేసి ఔటయ్యాడు.
Spirit Media బాహుబలి, రానా నాయుడు చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో స్టార్డమ్ సంపాదించుకున్న నటుడు రానా ఒకవైపు సినిమాల్లో నటిస్తునే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. '
Nirmal ఓ వృద్ధుడి ప్రాణాలను బీడీ బలి తీసుకుంది. మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లాలోని దండేపల్లి మండ పరిధిలోని తళ్లపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
Home Minister Anitha ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనత వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దేనని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు.
Shivam Dube: దూబే ఓ భారీ సిక్సర్ కొట్టాడు. జంపా వేసిన బౌలింగ్లో అతను బంతిని స్టేడియం బయటకు కొట్టాడు. దీంతో కొత్త బంతిని తీసుకువచ్చారు. ఆ సిక్సర్కు చెందిన వీడియోను వీక్షించండి.
Crime news భార్యపై అనుమానంతో భర్త ఆమె ముక్కు కోసేశాడు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం జబువా జిల్లా (Jhabua district) లోని రాణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోగల పడల్వా (Padalwa) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Chevella చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించారని, అనుమతి లేకుండా ధర్నా చేశారని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
శిశువులకు తల్లిపాలు ఎంతో అవసరం అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నారులకు తల్లిపాలను తాగించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. భూమిపై ఏ ఆహారంలోనూ లేని పోషకాలు తల్లిపాలలో లభిస్తాయని పోషకాహ�
Akhanda 2 మేకర్స్ ఇప్పటికే బాలకృష్ణ రిలీజ్ చేసిన అఖండ 2 టీజర్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. అఖండ 2 ఫస్ట్ పార్ట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ బీజీఎం ఏ
Bus Accident దేశంలో ఇటీవలే బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల్లో అనేక మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో బస్సు ప్రమాదానికి (Bus Accident) గురైంది.
Miss Universe థాయ్లాండ్ (Thailand) లో 74వ విశ్వసుందరి (Miss Universe) పోటీల్లో హైడ్రామా చోటుచేసుకుంది. ఆతిథ్య దేశానికి చెందిన ఓ అధికారికి, మెక్సికో భామకు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం బహిరంగ క్షమాపణలు చెప్పుకునే వరకు వెళ్లింది.
Puvvada Ajay Kumar జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతోనే ఎన్టీఆర్ విగ్రహం పేరిట సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నాడని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు.
Suicide మహారాష్ట్ర (Maharastra) లోని ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) లో విషాద ఘటన జరిగింది. తాను, తన స్నేహితుడు బహిరంగ మూత్ర విసర్జన (Public urination) చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది.
AUSvIND : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టీ20లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారత జట్టులో మార్పులు లేవు. ఆసీస్ జట్టులో నాలుగు మార్�
Telangana Cabinet రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.
Nama Nageshwar Rao రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేపథ్యంలో.. ఎన్టీఆర్ ఇవాళ గుర్తుకు వచ్చారా..? అని నిలదీశారు.
Malaika Arora స్వేచ్ఛగా జీవించడంపై నిర్భయంగా మాట్లాడడంలో ఎప్పుడూ ముందుంటుంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. మాజీ భర్త ఆర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన ఆమె, తన కంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్తో కొన్నాళ్లు సహజీ�
Harish Rai కన్నడ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కన్నడ నటుడు, 'కేజీఎఫ్' ఫేమ్ హరీశ్ రాయ్ (Harish Rai) కన్నుమూశారు. గత కొంతకాలంగా థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు.
Imran khan పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pak Army chief) అసీమ్ మునీర్ (Asim Munir) పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్.. పాకిస్థాన్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత అని, మానసికంగా స్థిరత్వం ల�
మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇది మనకు తెలుపు, ఎరుపు రెండు రంగుల్లో లభిస్తుంది. సాధారణంగా చాలా మంది తెలుపు రంగు ముల్లంగిని ఎక్కువగా ఉపయో
Raveena Tandon స్విమ్సూట్ వేసుకోవడం ఇష్టం లేక అగ్ర నటుడు షారుఖ్ సినిమాను రిజెక్ట్ చేశానని తెలిపింది బాలీవుడ్ కథానాయిక రవీనా టాండన్ (Raveena Tandon).
Globe Trotter సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రపంచస్థాయి సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాత్కాలికంగా ‘SSMB 29’ , ‘గ్లోబ్ ట్రాటర్’ పేర్లతో ఈ చ�
Shilpa Shetty ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేరకు మోసం కేసు (cheating case)లో బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty), ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా (Raj Kundra) నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Bapatla Accident) జరిగింది. పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
Donald Trump భారత సంతతికి చెందిన 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను సవాల్ చేసి మరీ న్యూయార్క్ మేయర్ (Newyork Mayor) గా విజయం సాధించారు.
Smartphones: స్మార్ట్ఫోన్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే స్మార్ట్ఫోన్లపై 2వేలు పెంచేశారు. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కొన్ని ఫోన్లపై అయిదు వేల వరకు ధరలు పెరిగే అవకాశం ఉన్నది.
Deepika Padukone బాలీవుడ్ నటి దీపికా పదుకొనే (Deepika Padukone) సినిమా షూటింగ్ల సమయంలో రోజుకు 8 గంటల పని షిఫ్ట్ (Work Shift) కోరడంపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైన సంగతి తెలిసిందే.
Earthquake దాయాది పాకిస్థాన్ (Pakistan), చైనా (China) దేశాలను భూకంపం (Earthquake) వణికించింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పాక్లో భూమి కంపించింది.
PAK vs AFG ఉద్రిక్తతలను పరిష్కరించుకునేందుకు గురువారం పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ (Pakistan-Afghanistan) దేశాల మధ్య కీలకమైన శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చర్చల ప్రారంభానికి ముందే పాకిస్థాన్ (Pakistan) రక్షణమంత�
‘ఇటెడు రా అంటే ఇల్లంతా నాదే’ అన్న సామెత వరంగల్ (Warangal) రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) కింద పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమైన దారి (Footpath) విషయంలో అక్షరాలా నిజమవుతోంది.
US Shutdown అమెరికా ప్రభుత్వ షట్డౌన్ (US Shutdown) నేటితో 38వ రోజుకు చేరుకుంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్డౌన్గా ఇది చరిత్ర సృష్టించింది.
Baahubali సోషల్ మీడియాలో ఓ అద్భుతమైన ఫ్యాన్ ఎడిట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ‘బాహుబలి’ సినిమాలో మహేంద్ర బాహుబలికి ఓ స్నేహితుడు ఉంటే ఎలా ఉంటుందో ఊహిస్తూ ఓ నెటిజన్ ఫన్నీ వీడియో క్రియేట్ చేశాడు. �
JR NTR అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజాగా అప్డేట్ వచ్చింది.
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు (Bijapur Encounter) కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు.
Bihar Elections బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం పోలింగ్ (Bihar First Phase Voting) నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defecting MLAs) విచారణ ప్రక్రియను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మళ్లి ప్రారంభించారు. గురువారం ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావ్ వర్సెస్ వివేకా�
Typhoon Kalmaegi: ఫిలిప్పీన్స్లో టైఫూన్ కాల్మేగీ పెను బీభత్సం సృష్టించింది. టైఫూన్ కాలమేగి వల్ల సుమారు 114 మంది మరణించినట్లు తెలుస్తోంది. 127 మంది మిస్సింగ్లో ఉన్నారు.
Nitish Kumar బీహార్ (Bihar) లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Mexico President మెక్సికో అధ్యక్షురాలు (Mexico President) క్లాడియా సీన్బామ్ (Claudia Sheinbaum) నడిరోడ్డుపై లైంగిక వేధింపులకు (assault) గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై క్లాడియా తాజాగా స్పందించారు.
Monorail Train: ముంబైలో బుధవారం జరిగిన మోనోరైల్ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వాడాలా డిపో వద్ద ట్రాక్ క్రాసోవర్ పాయింట్ దగ్గర ప్రమాదం జరిగింది. మైనర్ ప్రమాదం జరిగినట్లు మహా ముంబై మెట్�
మోతాదుకు మించి డ్రగ్స్ (Drugs) తీసుకోవడంతో యువకు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్లో చోటుచేసుకున్నది. అహ్మద్ అలీ (28) అనే యువకుడు రాజేంద్రనగర్లోని శివరాంపల్లిలోని కెన్ వరత్ తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు.
Peddi మెగా అభిమానుల కోసం ‘పెద్ది’ మూవీ టీమ్ మాంచి మాస్ ట్రీట్ అందించింది. రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో తొలి పాట ‘చికిరి’ రిలీజ్ డేట్ను ప్రకటించారు.
Lalu Yadav ఆర్జేడీ అధ్యక్షుడు (RJD president), బీహార్ మాజీ ముఖ్యమంత్రి (Bihar former CM), కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని బాండాలో వరకట్న వేధింపులకు నవ వధువు (Newlywed) బలైంది. అత్తింటి వారి డిమాండ్లను తీర్చకపోవడంతో వివాహమైన ఎనిమిది నెలలకే ఓ మహిళ ఉరివేసుకున్న స్థితిలో చనిపోయింది.
Kanchana 4 హారర్ కామెడీ సినిమాలకు కొత్త జోరు తెచ్చిన రాఘవ లారెన్స్ మరోసారి తన సూపర్హిట్ ఫ్రాంచైజీ ‘కాంచన’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర�
Roja ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తెలుగు, తమిళ్ చిత్ర పరిశ్రమలను ఓ ఊపు ఊపిన రోజా ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. దాదాపు 125కు పైగా సినిమాలు చేసిన రోజా, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సిన�
Royal Challengers Bengaluru: ఐపీఎల్తో పాటు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టారు. ఆ రెండు ఫ్రాంచైజీలకు చెందిన ఓనర్ కంపెనీ డియాజియో.. అమ్మకానికి చెందిన ప్రా�
Elderly couple marriage నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాల ఆనవాళ్లు దాదాపుగా కనుమరుగైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ (Chhattishgarh) లోని అంబికాపుర్ (Ambikapur) కు చెందిన బల్దేవ్ ప్రసాద్ (Baldev Prasad) తన కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచి ఇప
నేను ఐఏఎస్ ఆఫీసర్ను, ఇక్కడికి ఇన్చార్జి కలెక్టర్గా (Fake IAS) వచ్చా.. విధుల్లో చేర్చుకోండి అంటూ ఓ మహిళ కామారెడ్డి (Kamareddy) కలెక్టరేట్లో హంగామా చేసింది. తనకు ప్రభుత్వం ఇన్చార్జి కలెక్టర్గా బాధ్యలు అప్పగించి�
Bihar polling బీహార్ (Bihar) లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ (Polling) కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు. 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరు
Sree Charani మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించిన యువ స్పిన్నర్, తెలుగు కిరీటం శ్రీ చరణి ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. కడప జిల్లాకు చెందిన ఈ 21 ఏళ్ల క్రికెటర్ తన అద్భుత ప్రదర్శనతో దేశ�
Monalisa కుంభమేళాలో పూసలు అమ్ముతూ సాధారణ జీవితం గడిపిన ఓ అమ్మాయి ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టార్గా మారింది. ఆమె పేరే మోనాలిసా. తేనెపట్టు వంటి కళ్లతో, చక్కని చిరునవ్వుతో, అమాయకమైన హావభావాలతో నెటిజన్ల హృదయా�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి రోడ్షోకు స్వాగతం పలుకుతూ షేక్పేట డివిజన్లోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా అన్ని డివిజన్లలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.
‘ఫ్యూచర్ సిటీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలను బుగ్గిపాలు చేసే కుట్రకు పాల్పడుతున్నది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులతో కలిసి పోరాటాలకు బాధిత రైతాంగం సిద్ధం కావాలి’ అని పలువు�
బీహార్ శాసనసభ ఎన్నికల్లో (Bihar Assembly Elections) తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసానుంది. భద్రతా కారణాలతో నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లోని 56 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకే పోలి
పెండింగ్ బకాయిలు చెల్లించాలన్న కాంట్రాక్టర్లపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. గత శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన బిల్లులు రెండు సంవత్సరాలు దాటిన ఇవ్వ డం లేదని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జూబ్లీహిల�
హైదరాబాద్ నగర పోలీసులు తమ ప్రాథమిక విధులను మరవొద్దని, విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
Bigg Boss 9 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం సీక్రెట్ టాస్క్ల సంఖ్య పెరగడంతో హౌస్లో అల్లకల్లోలం నెలకొంది. హౌస్లో ఎవరు రెబల్స్ అనే విషయం గుర్తించలేక మిగతా కంటెస్టెంట్స్ తలలు పట్టుకుంటున్నారు.
జరగాల్సిన దానికంటే పదింతల నష్టం జరిగిన త ర్వాత ఆర్టీఏ అధికారులు మేల్కొన్నారు. ఓవర్ లోడ్తో వాహన రాకపోకలపై చర్యలు తీసుకోవాల ని ప్రజా సంఘాలు, ప్రజలు నెత్తినోరు మోదుకున్నా పట్టించుకోని అధికారులు... మీర్జా�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే రూ.5,328 కోట్లు వెచ్చించినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద�
నిత్యం ఆటో నడుపుతూ జీవనం సాగించే ఆటో డ్రైవర్ల వాహనాన్ని సీజ్ చేయడంతో బతుకులు ఆగమయ్యే పరిస్థితి నెలకొంటుంది. రాత్రి వాహనం స్వాధీనం చేసుకున్నా కోర్టులో సదరు వ్యక్తి హాజరయ్యే వరకు ఆధార్, డ్రైవింగ్ లైసె�
అంగట్లో అరువు నెత్తిమీద బరువు చందంగా మారిన హైదరాబాద్ మెట్రో భారాన్ని మోయలేక నగరవాసులపై ధరల బాంబులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతున్నది. మెట్రో నిర్వహణ నుంచి ఎల్అండ్టీని తప్పించి కొనుగోలు చేసిన మ
ప్రపంచంలోనే సురక్షితమైన నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ నేడు నేరాలతో అల్లకల్లోలంగా మారింది. పట్టపగలు రహదారులపై కత్తులతో రౌడీషీటర్లు హల్చల్ చేస్తూ ఒకరికొకరు పొడుచుకుంటున్నారు.
ఎవరిని అడిగినా.. సమయం లేదు మిత్రమా? ఇది పోటీ ప్రపంచం.. రేస్లో గెలవాలంటే ఎలాగైనా దూసుకెళ్లాల్సిందే!! అంటున్నారు. ఆఫీస్.. హోమ్.. ట్రాఫిక్.. సోషల్ మీడియా అంతా ఒకే చక్రం.
‘జూబ్లీహిల్స్' ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదా..? సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రి వర్గంతో పాటు కీలక నేతలను ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో మోహరించినా..
చేనేత రుణమాఫీతోపాటు నేతన్నల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈనెల 20న చేనేత జౌళిశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తెలిపారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థకు సంబంధించి ప్రధాన కార్యాలయంలో కల్పించిన ప్రమోషన్లలో అక్రమాలు జరిగాయని తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ట
ఏదో అడ్డిమార్ గుడ్డిదెబ్బలో పేమెంట్ కోటాలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారయని, లేకపోతే ఆయనకు అంత సీన్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసహనంతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. పత్తి కొనుగోళ్లలో రోజుకో తీరుగా వ్యవహరిస్తుండటంతో బుధవారం ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంట
Horoscope జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
తుపాన్తో పంటలు నష్టపోయి నాలుగు రోజులైనా ఒక అధికారి, ప్రజాప్రతినిధి ఎందుకు పరిశీలించలేదని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నదని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని విమర్శించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎక్సైజ్ స్టేషన్ను సిబ్బంది పేకాట క్లబ్బుగా మార్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్తోపాటు కానిస్టేబుళ్లు పేకాట ఆడుతున్న వీడ�
పోలీసుల వేధింపులు ఓ ఆటో డ్రైవర్ను బలితీసుకున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఆటోను తిరిగి ఇవ్వాలంటూ వేడుకున్న డ్రైవర్ను.. పోలీసులు పరుష పదజాలంతో తిట్టడం, ఆటోను సీజ్ చేసినట్టు బెదిరించడంతో, తన
రూ.10 వేల కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిల్లో రూ.5,000 కోట్లు విడుదల చేసేదాకా కాలేజీల నిరవధిక బంద్ కొనసాగుతుందని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) స్పష్టంచేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,023 గురుకుల, సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహా ర, వినియోగ వస్తువుల సేకరణకు సంబంధించి ఒకే విధానం అనుసరించాలన్న ప్రభుత్వ నిర్ణయం సబబేనంటూ హైకోర్టు సమర్థించింది.