MI v PBKS : ముల్లన్ఫూర్ స్టూడియంలో ముంబై బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. దాంతో, పంజాబ్ కింగ్స్([Punjab Kings) బ్యాటర్లు ఒక్కరొక్కరుగా పెవిలిన్కు క్యూ కడుతున్నారు.
KTR మోదీని చౌకీదార్ చోర్ అని రాహుల్ బాబా అంటున్నాడని.. కానీ మోదీ చౌకీదార్ కాదు బడేభాయ్ అని రేవంత్ బాబా అంటున్నాడని కేటీఆర్ విమర్శించారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటే.. అదానీ ఫ్రెండ్ అని రేవంత్ అం
MI PBKS : పంజాబ్ గడ్డపై ముంబై ఇండియన్స్(Mumbai Indians) బ్యాటర్లు చితక్కొట్టారు. ఐపీఎల్ అంటేనే రెచ్చిపోయే మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్(78) హాఫ్ సెంచరీతో కద తొక్కగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(34 నాటౌట్) మెరపు ఇ
Kate Sharma Glamor Pics, Kate Sharma, Kate Sharma Photos, Kate Sharma Pics, Kate Sharma Images, Kate Sharma Stills, Kate Sharma New Photos, Kate Sharma Beautiful Photos, Kate Sharma Glamorous Photos, Kate Sharma Insta Photos, Kate Sharma Gallery Photos, Kate Sharma Latest Photos..
KTR తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాదే అని కేటీఆర్ అన్నారు. పద్మారావు మంచి నాయకుడు అని తెలిపారు. ద్మారావు పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి కూడా భయపడుతున్నాడని తెలిపారు. అంటే ఇక్కడ మన గెలుపు
EPFO ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమకు వ్యక్తిగతంగా గానీ, కుటుంబ సభ్యుల వైద్య చికిత్సకయ్యే ఖర్చుల కోసం తమ పీఎఫ్ ఖాతాల నుంచి 68జే నిబంధన కింద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు.
Motkupalli Narasimhulu తాను గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని.. కానీ రేవంత్ రెడ్డి హయాంలో జరిగినంతటి అన్యాయం మునుపెన్నడూ జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ టి�
MI vs PBKS : ముల్లన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) చిచ్చరపిడుగు సూర్య కుమార్ యాదవ్(59) హాఫ్ సెంచరీ బాదాడు. పంబాబ్ బౌలర్లను ఉతికేస్తూ ఈ సీజన్లో రెండో అర్ధ శతకం సాధించాడు.
Gujarat BJP Chief CR Patil గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ఆ పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరిచారు. ముహూర్తం దాటడంతో నామినేషన్ దాఖలు చేయకుండా వెళ్లిపోయారు. దీంతో భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు, మద్దతుద
MI vs PBKS : ముల్లన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)తొలి వికెట్ పడింది. భీకర ఫామ్లో ఉన్న ఓపెనర్ ఇషాన్ కిషన్(8) ఔటయ్యాడు. రబడ బౌలింగ్లో ఇషాన్ భారీ షాట్ ఆడి.. బౌండరీ వద్ద హర�
ketika sharma, ketika sharma photos, ketika sharma red dress photos, ketika sharma photoshoots, ketika sharma movies, ketika sharma instagram, ketika sharma bikini, ketika sharma latest photoshoots
Meg Lanning : అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా ఆరు ఐసీసీ ట్రోఫీలు, ప్లేయర్గా ఒకటి.. మొత్తంగా అత్యధిక ట్రోఫీలు గెలిచిన క్రికెటర్గా రికార్డు ఆమె సొంతం. ఆస్ట్రేలియా క్రికెట్పై అంతలా ముద్ర వేసిన ఆమె పేరు
Akhilesh Yadav ఈ నెల 19 నుంచి జరిగే తొలి దశ పోలింగ్ నుంచే బీజేపీ ఓటమి ప్రారంభమవుతుందని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రజలు ఈసారి స్పష్టమైన సందేశం ఇస్తారని, బీ�
Perni Nani టీడీపీ అధినేత బందరులో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట అసత్యమేనని ఖండించారు. చంద్రబాబును తిట్టడానికే తనకు మంత్రి పదవి ఇచ్చారని.. తనను బూతుల నాని అని చంద్రబ
YS Sharmila ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదాను సాధించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila) ఆరోపించారు.
Suzuki Hayabusa ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ తన హాయబుసా 25వ వార్షికోత్సవం సందర్భంగా సుజుకి హాయబుసా (Suzuki Hayabusa) 25వ వార్షికోత్సవ ఎడిషన్ బైక్ ఆవిష్కరించింది.
CEO Mikesh Kumar Meena ఏపీలో జరుగునున్న ఎన్నికల ముందస్తు ఏర్పాట్లకు అన్ని చర్యలు తీసుకున్నామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్కుమార్ మీనా వెల్లడించారు.
Pithapuram టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఇద్దరూ కలిసి జగన్పై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో గ
Kerala woman ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కార్గోషిప్లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. ఆ సిబ్బందిలోని కేరళ మహిళ స్వదేశానికి చేరుకున్నది. భారతీయ డెక్ క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్ గురువారం తన ర�
YS Viveka Murder Case ఏపీ ఎన్నికల వేళ కడప కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసు గురించి ఎక్కడా ప్రస్తావించకూడదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధ�
Swiggy-Instamart ఫుడ్ డెలివరీతోపాటు గ్రాసరీ, స్పోర్ట్స్ గూడ్స్, ఫుట్ వేర్ తదితర వస్తువులను కస్టమర్లకు సకాలంలో డెలివరీ చేసేందుకు స్విగ్గీ.. తన అనుబంధ ఇన్ స్టామార్ట్ తో జత కట్టింది.
ACB ఓ భూమిని ఎల్ఆర్ఎస్(LRS) చేయడం కోసం టీపీఎస్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రూ.15 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు(ACB) వలపన్ని పట్టుకున్నారు.
KCR బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ముమ్మాటికీ అక్రమం అని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు.
Rahul Gandhi : దేశంలో కేవలం 22 మంది సంపన్నుల చేతుల్లో 70 కోట్ల మంది మన దేశ ప్రజల ఆస్తులకు సమానమైన సంపద పోగుపడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
Hyderabad నా భార్య నన్ను కొడుతోంది.. వాతలు పెడుతోంది.. రోజూ టార్చర్ చూపిస్తోంది.. ఆమెతో వేగడం నా వల్ల కాదు.. నాకు విడాకులు ఇప్పించండి అంటూ ఓ భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలాగైనా తన భార్యతో విడాకులు ఇప్పించాలని లేదంట
Ajit Pawar మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ (Ajit Pawar) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నామన్న ఆయన ఈవీఎం బటన్ను నొక్కాలని ఓటర్లను కోరారు. లేకపో�
KCR బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 104 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ యత్నించింది. 64 మందే ఎమ్మెల్యేలున్న కాంగ్ర�
MLA KP Vivekanand ప్రజాసేవలో ఉండే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy)ని గెలిపిస్తే మన ప్రాంత అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్( MLA KP Vivekanand ) అన్నారు.
Man justifies littering station రైల్వే స్టేషన్లో చెత్త వేయడాన్ని ఒక వ్యక్తి సమర్థించుకున్నాడు. శుభ్రత కోసం రైల్వేకు మెయింటెనెన్స్ చెల్లిస్తున్నానని అన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Minister Thummala భూసార పరీక్షా కేంద్రాలను(Soil tests )అందుబాటులోకి తీసుకొస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala)అన్నారు.
KCR రాబోయే రోజుల్లో ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూస్తారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో క
Yuvan Shankar Raaja తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ప్రముఖ సామజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ నుంచి వైదొలిగినట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నెట్టింట్లో ట్రెండ్ కూడా నడిచిం�
KCR హైదరాబాద్ : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది.
బ్లూ కలర్లో ఉండే ఆహార పదార్ధాలు వినూత్న షేడ్స్తో కంటికి ఇంపుగా కనిపిస్తూ ఆకట్టుకుంటాయి. ఇక బ్లూ కలర్లో ఉన్న ఘీ రైస్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
Rohit Sharma: తటస్థ వేదికపై పాకిస్థాన్తో టెస్టు క్రికెట్ ఆడేందుకు తనకు ఏమీ ఇబ్బంది లేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. పాక్ బౌలింగ్ లైనప్ బాగుంటుందని, ఆ జట్టుతో టెస్టు ఆడితే రసవత్తరంగా ఉంట
Rajnath Singh కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దుమ్మెత్తిపోశారు. ‘రాహుల్యాన్’ ఇంకా లాంచ్ కాలేదని, ఎక్కడా ల్యాండ్ కాలేదని ఎద్దేవా చేశారు.
Nampally Court రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని నాంపల్లి కోర్టులో కూడా గురువారం కరెంట్ పోయింది. మధ్యాహ్నం సమయంలో ఓ కేసుకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుండగా, పవర్ కట్ అయింది.
Stocks దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా నాలుగో రోజు నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాలతోనే సూచీలు ట్రేడయినా బ్యాంకింగ్ స్టాక్స్ పతనం కావడంతో నష్టాలతోనే ముగిశాయి.
Article 370 బాలీవుడ్ నటి యామి గౌతమ్ (Yami Gautham), ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రల్లో నటించిన వివాదాస్పద చిత్రం ‘ఆర్టికల్ 370’ (Article 370). ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే (Aditya Suhas Jambhale) దర్శకత్వం వహించగా.. జియ�
Ponnam Prabhakar తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ(BJP) ఏం చేసిందో చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
ECI: కేరళలోని కాసరగడ్లో ఇటీవల ఈవీఎంల ద్వారా మాక్ పోలింగ్ నిర్వహించారు. అయితే మాక్ పోలింగ్ నిర్వహించిన సమయంలో బీజేపీ పార్టీకి ఒక్కొక్క ఓటు అదనంగా పడినట్లు ఆరోపణలు వచ్చాయి.ఆ ఆరోపణలను క�
Krishna From Brindavanam టాలీవుడ్ యువకథానాయకుడు ఆది సాయికుమార్ కొత్త చిత్రం మొదలుపెట్టాడు. తనకు చుట్టాలబ్బాయి() వంటి మంచి హిట్ సినిమాను అందించిన దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మరో సినిమా చేయబోతున్నాడు. విలేజ్ బ్యాక్
Post cards కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) ఉత్తరాలు(Post cards) రాస్తూ అన్నదాతలు(Farmer) ప్రారంభించిన పోస్టు కార్డు ఉద్యమం ఉధృత మవుతున్నది.
Yuvan Shankar Raaja తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మ్యాస్ట్రో ఇళయరాజా తనయుడిగా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించ�
Loksabha Elections 2024 : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని అమేథి నుంచి రాహుల్ పోటీ చేయాలని కాంగ్రెస్ ఎంపీకి సవాల్ విసిరారు.
AC Helmets ఎండ తీవ్రతను తట్టుకునేందుకు గుజరాత్ (Gujarat) రాష్ట్రం వడోదరా (Vadodara) ట్రాఫిక్ పోలీసులు (Traffic Cops) ఓ ఉపాయం ఆలోచించారు. ఇందులో భాగంగానే ఎయిర్ కండిషనర్స్తో కూడిన హెల్మెట్స్ను (AC Helmets) పరిచయం చేశారు.
Japan: జపాన్లో ఇవాళ బలమైన భూకంపం నమోదు అయ్యింది. సౌత్వెస్ట్ ప్రాంతంలో ఆ ప్రకంపన వచ్చింది. ఈ భూకంపం వల్ల సుమారు 9 మంది స్వల్పంగా గాయపడ్డారు. దాని ధాటికి నీటి పైపులు డ్యామేజ్ అయ్యాయి. కొన్ని చోట్ల క
Ravi Kishan Shukla బీజేపీ ఎంపీ తన కుమార్తెకు తండ్రని ఒక మహిళ ఆరోపించింది. ఆ ఎంపీ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళతో సహా ఆరుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
KCR తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల
Maxwell: తుంటి నొప్పితో బాధపడుతున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ తెలిపాడు. ఇప్పటికే ఈ టోర్నీలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఆ స్టార్ క్రికెటర్ ప్రస్తుతం కఠిన
Sarangadhariya టాలీవుడ్ సీనియర్ నటుడు రాజా రవీంద్ర ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘సారంగదరియా’. ఈ సినిమాతో పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సైజా క్రియేషన్స్పై ఉమాదేవి, శరత్చంద్ర నిర
KTR మరికాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ క్రమంలో గులాబీ శ్రేణులతో తెలంగాణ భవన్ సందడిగా మారింది.
MLA Meghareddy వనపర్తి జిల్లా(Wanaparth) కాంగ్రెస్ పార్టీలో(Congress) చేరికల చిచ్చు రాజుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్చల్ చేశారు.
Raj Kundra: నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. సుమారు వంద కోట్ల వరకు సీజ్ చేశారు. బిట్కాయిన్ ఫ్రాడ్ కేసులో ఆ ఆస్తుల్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
Google : ఇజ్రాయెల్తో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ నింబస్ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన 28 మంది ఉద్యోగులను టెక్ దిగ్గజం గూగుల్ తొలగించింది.
Kannappa Movie మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa). మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వ�
Fire accident విజయవాడ(Vijayawada) బందర్ రోడ్లోని కేడీసీసీ బ్యాంక్ సమీపంలో గల మెడికల్ గోడౌన్లో( Medical godown) భారీ అగ్ని ప్రమాదం(Huge fire) చోటు చేసుకుంది.
Narayankhed అసభ్యంగా ప్రవర్తిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించింది ఓ మహిళ. ఈ ఘటన నారాయణఖేడ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Supreme Court : ఎన్నికల విధానంలో పవిత్రత ఉండాలని, ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అనుమానాలు ఉండవద్దు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
Motkupalli Narsimhulu పార్లమెంట్ ఎన్నికల్లో(,Parliament elections) మాదిగలకు(Madigas) రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narsimhulu) డిమాండ్ చేశారు.
తాను నిఖార్సయిన ఉద్యమకారుడినని, ప్రజల కోసం ఎన్నిసార్లయిన జైలుకు పోయే దమ్మున్న నాయకుడినని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి బ్రదర్స్కు లే�
Teja Sajja ‘హను-మాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ యువకథానాయకుడు తేజ సజ్జా. ఇక ఈ సినిమా అనంతరం అతడికి వరుస ఆఫర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక తేజ తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్�
Indonesia ఇండోనేషియాయ (Indonesia)లో అగ్నిపర్వతం బద్ధలైంది (volcano erupts). సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ (Ruang mountain) అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది.
Hema Malini: యూపీలోని మథుర నియోజకవర్గం నుంచి ఎంపీ హేమామాలిని మూడవ సారి బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్నారు. అయితే శ్రీకృష్ణుడి గోపికగా తనకు తానే భావించుకుంటానని ఆమె అన్నారు. పేరు ప్రఖ్యాతల కోసం తాను �
Maharshi Raghava టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1998 అక్టోబర్ 2వ తేదిన స్టార్ట్ అయిన ఈ బ్లడ్ బ్యాంక్ 26 ఏళ్లుగా లక్షలాది మంది�
కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR) అన్నారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి, మరమ్మతులు చేయాలని.. న�
Toshiba ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ పర్వం (Lay Offs) కొనసాగుతోంది. తాజాగా జపాన్ (Japan)కు చెందిన అతిపెద్ద సంస్థ తోషిబా (Toshiba) తాజాగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది.
Nestle : నెస్లే కంపెనీకి చెందిన బేబీ ఫుడ్ ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోతున్న విషయం తెలిసిందే. రెండు బెస్ట్ సెల్లింగ్ ఉత్పత్తుల్లో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్లు ఓ రిపోర్టులో తేలింది. అయితే బ్రిటన్, జ�
కెనడాలోని గ్రేటర్ టొరంటోలో ఉగాది పండుగను (Ugadi Celebrations) ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబురాలలో 1500 మందికిపైగా తెలంగాణ వాసులు పా�
UNSC ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (United Nations Security Council)లో భారత్కు శాశ్వత సభ్యత్వం (Permanent Seat)పై అమెరికన్ టైకూన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవలే ప్రస్తావించిన విషయం తెల�
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో (Murshidabad) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్లోని శక్తిపూర్ ప్రాంతంలో శ్రీరామనవమి (Sri Ram Navami) ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచే
ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దాడులు కొనసాగుతునే ఉన్నాయి. ఉత్తర ఉక్రెయిన్లోని చెర్నివ్ (Chernihiv) నగరంపై మాస్కో క్షిపణులను ప్రయోగించింది. అవి ఎనిమిది అంతస్తుల భవనంపై పడటంతో 17 మంది మృతిచెందారు.
ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో ఓటరు ప్రక్రియను జీహెచ్ఎంసీ సమూల ప్రక్షాళన చేపట్టింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత డూప్లికేట్ ఓట్లు, ఒకే వ్యక్తికి వేర్వేరుగా రెండు
విలువైన భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులే కత్తులు దూసుకుంటున్న పరిస్థితి. సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన వారు.. ఒక విభాగం అధికారులు మరో విభాగం అధికారులపై ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆ
ఫస్టియర్కు రూ.1,760, సెకండియర్కు రూ.1,940. ఇవి ఇంటర్ విద్యార్థులు చెల్లించాల్సి ట్యూషన్ ఫీజులు. ఇది పేపర్పై మాత్రమే. కాలేజీలు తీసుకొనేది మాత్రం.. ఇంటర్ రెసిడెన్షియల్ ఫీజు ఏడాదికి అక్షరాలా మూడు లక్షలు.
పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా వ్యతిరేకమవుతున్నారని కాంగ్రెస్కు టెన్షన్ పట్టుకున్నదా? అందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? రైతులు ‘చేయి’ జారిపోకుండా మళ్లీ ఎన్నికల హామీల వల వేస్తున్నదా? అంటే.. ప్రభు
కమల్కామరాజు, మోనికా చౌహాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకుడు. గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జర
యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటిస్తున్న కొత్త సినిమాను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవార ప్రకటించారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గ�
‘సామజవరగమన’ ‘ఓం భీమ్ బుష్' చిత్రాలతో వరుస విజయాల్ని అందుకున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న తాజా సినిమా విశేషాలను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వెల్లడించారు.
‘పొలిమేర-2’ చిత్రంతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు సత్యం రాజేష్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టెనెంట్'. వై.యుగంధర్ దర్శకత్వంలో మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురా�
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
అగ్ర హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్'. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ పతాకాలపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. బుధవారం
నిస్సహాయులైన మహిళలకు చేయూతనందించేందుకు ముందుకొచ్చింది అగ్ర కథానాయిక సంయుక్తమీనన్. ‘ఆదిశక్తి’ పేరుతో సేవా సంస్థను స్థాపిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని �
నారా రోహిత్ నటిస్తున్న 20వ చిత్రం ‘సుందరకాండ’. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఇందులో నారా రోహిత్ ఓ చేతిలో మొక్క, మరో చేతిలో పుస్తక�
సాధారణంగా ఎర్రటి ఎండలు, పొడి వాతావరణం కనిపించే దుబాయ్ మంగళవారం భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అనూహ్యంగా వచ్చిన జల ప్రళయం వల్ల నిత్యం ర
రష్యాకు చెందిన మాక్సిమ్ లైయుటీ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక నెల వయసుండే తన సొంత కొడుకుపైనే ప్రయోగాలు చేసి, అతని ప్రాణాలు తీశాడు. మనిషికి అసలు ఆహారం అవసరం లేదని, కేవలం సూర్యరశ్మితో సూపర్మ్యాన�
సాల్మొనెల్లా వంటి పలు రకాల బ్యాక్టీరియాలు మనిషి రక్తంలోని రసాయనాల రుచిని గుర్తించగలుగుతున్నాయని అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తేల్చారు.
మీ వ్యక్తిగత లేదా మీ సంస్థకు సంబంధించిన గోప్యమైన సమాచారం మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా సామాజిక లేదా ఇతర మాధ్యమాల్లో వెల్లడైతే మీరు ఏం చేస్తారు? నేటి ఆధునిక సమాజంలో ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారలు, రా
ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ అత్యంత 100 మంది ప్రభావశీలుర జాబితా-2024లో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు చోటు దక్కించుకొన్నారు. వీరిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాద
సమయపాలనకు మారు పేరు జపాన్లోని బుల్లెట్ రైళ్లు. షింకాన్సేన్గా వ్యవహరించే ఈ బుల్లెట్ ట్రైన్లు కొద్ది నిమిషాలు ఆలస్యంగా నడవడం కూడా చాలా అరుదు. అలాంటి బుల్లెట్ రైలు ఒకటి, రెండు నిమిషాలు కాదు ఏకంగా 17 ని�
తమపై రాజకీయంగా కక్ష సాధించడానికి, నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను విస్తృతంగా వినియోగిస్తున్నదని విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. వారి ఆరోపణలు నిజమని నిరూపించేలా బీజే
లోక్సభ ఎన్నికల ముంగిట అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను బుధవారం ప్రారంభించింది.
జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.
అమేథీ నుంచి పోటీ చేసే నిర్ణయాన్ని పార్టీకే వదిలేసినట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ బదులిస్తూ.. ‘మా పార్టీలో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయాలు పార్టీ ఎన్నికల కమిటీ
ప్రస్తుతం భారత దేశ జనాభా ఎంతో తెలుసా? అక్షరాల 144 కోట్లు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో 0 నుండి 14 ఏండ్ల వయస్సులో ఉన్నవారు 24 శాతం మంది ఉన్నట్టు ని�
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ అడవుల్లో మంగళవారం మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన 29 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాట�
గులాబీ శ్రేణులు ఉద్యమకాలం నాటి ఉద్వేగానికి లోనవుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ తమలో తిరిగి నూతనోత్సాహాన్ని నింపుతున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో తొలి దశ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెర పడింది. తొలి దశలో మొత్తం 21 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 102 లోక్సభ స్థానాల్లో ఈ నెల 19 న పోలింగ్ జరుగనున్నది.
హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్నది. రాష్ట్రంలోని మొత్తం ఐదు స్థానాలకు తొలి దశలో భాగంగా ఈనెల 19న పోలింగ్ జరుగనున్నది. రాష్ట్రంలో ప్ర ధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోట�
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన రాహుల్గాంధీ, ప్రియాంకలను అమూల్ బేబీలంటూ వెటకారం చేశారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. ప్రియాంక గాంధీ ఇటీవలే అసోంలో రోడ్ షో చేపట్టారు.
ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు లేరని, వారి కంటే గొప్ప వాళ్లు ఉన్నారని నమ్మేవారు దేశద్రోహులేనని బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల వేళ ఏదో ఒక అంశాన్ని ముందరేసుకోవడం, దాన్ని పెద్దయెత్తున ప్రచారం చేసి ఓట్లు దండుకోవడం బీజేపీకి రివాజుగా మారింది. 2014లో నల్లధనం అంశం, 2019లో పుల్వామా ఘటనల ద్వారా లబ్ధి పొందిన కమలదళం ఇప్పుడు మళ్ల�
అధిక జనాభా ద్వారా కలిగే ప్రయోజనాలను భారత్ అందిపుచ్చుకోవడం లేదని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోవడమే ఇందుకు కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కార్పొరేట్ శక్తుల నియంత్రణ పెరిగిందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. కార్పొరేట్ల ఆదేశాల మేరకు మోదీ సర్కార్ పనిచేస్తున్నదని,
‘దేశంలో మోదీ వేవ్ లేదు’ అంటూ సినీ నటి, మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణా చేసినట్టుగా పేర్కొంటున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమరావతిలో సోమవారం జరిగిన సభలో ఆమె మాట్లాడుత�
శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామయ్యకు బుధవారం సూర్యతిలక ధారణ అంగరంగ వైభవంగా జరిగింది. గర్భగుడిలోని బాల రాముని నుదుటి పై సూర్య తిలకం అలంకరణ విజయవంతంగా జరిగింది.
భారీ స్కోర్లు నమోదవుతున్న ఐపీఎల్-17లో తొలిసారిగా ఓ జట్టు 100 పరుగులలోపే చిత్తైంది. అహ్మదాబాద్లో మ్యాచ్ అంటే ప్రత్యర్థి ఎవరన్నదీ చూడకుండా వీరబాదుడు బాదే గుజరాత్ టైటాన్స్కు ఢిల్లీ క్యాపిటల్స్ ఊహించన�
తెలంగాణ యూనివర్సిటీలో పరిపాలన తీరు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లు అన్న చందంగా మారింది. ఎవరికి వారే యమునా తీరేనన్న వ్యవహారంతో టీయూ మరింత గాడి తప్పుతున్నది. బాధ్యతాయుతమైన హోదాల్లో ఉంటున్న వ్యక్తులే వక్రబు�
సినీ నేపథ్యమైనా, జానపదమైనా.. పాటలో, ఆటలో మగవాళ్లదే రాజ్యం. నలుగురిలో అడుగు ముందుకు వేయాలంటే ఆడవాళ్లకు భయం. పాడేందుకు జంకు. ఆడేందుకు వణుకు. ఈ బెరుకును దాటి కోలాహలంగా కోలాటాల సందడి వినిపిస్తున్నది బండి రాముల�
జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న అంతర్గాం గ్రామస్తులు అధైర్యపడొద్దని అండగా ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. బుధవారం గ్రామంలో రోడ్డు విస్తరణలో పోతున్న �
టెస్లా విద్యుత్తు ఆధారిత కార్ల తయారీ పరిశ్రమను రాబట్టేందుకు రాష్ర్టాల మధ్య తీవ్ర పోటీ నెలకున్నది. ఈ రేసులో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుకు ఇప్పుడు రాజస్థాన్ కూడా తోడైంది. నిజానికి అమెరికాకు చెందిన టెస
బంతికి బ్యాట్కు సమానమైన పోరు జరిగితేనే క్రికెట్కు అందం! ఆటను చూసేవారికి ఆనందం!! కానీ ఆధునిక క్రికెట్లో మాత్రం నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నాయన్నది బహిరంగ వాస్తవం.
లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభమవుతున్నది. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల పార్లమెంటు స్థానానికి సంబంధించి రాజేంద్ర నగర్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచ�
బోధన్ పట్టణంలోని వడ్డీ వ్యాపారస్తులు, జీరో ఫైనాన్స్లపై సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాల మేరకు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు కొంతమంది వడ్డీ వ్యాపారులను గుర్తించామని పట్టణ సీఐ ఎస్.వీరయ్య �
శ్రీరామ నవమిని వేడుకలు ప్రజలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రామగిరిలో గల సీతారా�
మండలంలోని వేల్పుగొండ రామాచలం గుట్టపై సీతారాముల కల్యాణాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పీఠాధిప�
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితాపై జిల్లా ఎన్నికల �
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని మహారాష్ట్ర సోలాపూర్లోని తుల్జాపూర్ తుల్జాభవానీ మాతకు బీఆర్ఎస్ నాయకులు ముడుపు కట్టారు. బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్య�
సిద్దిపేట జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 418 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల సమరం మొదలైంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్ల ను దశల వారీగా ఈసీ నిర్వహించనున్నది. ఇందు లో భాగంగా 4వ విడుతలో తెలంగాణలో జరగనున్నాయి.
యూపీఎ స్సీ ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించిన దోనూరు అనన్యరెడ్డిని బుధవారం హైదరాబాద్లో దేవరకద్ర మా జీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సన్మానించారు. అదేవిధంగా ఆమె తల్లిదండ్రులను కూడా అభినందించా రు.
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ వేడి పెరిగిపోతున్నది. వేసవి తాపం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించాలి. శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవడం చాలా అవస�
ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ బురిడీ కొట్టించిందని, వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి చేతులెత్తేసిందని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
సాధారణంగా ఒక రిఫ్రిజిరేటర్ పది, పన్నెండేండ్లు మన్నికగా ఉంటుంది. మహా అయితే ఓ పదిహేనేండ్లు పనిచేస్తుంది. కానీ, జగిత్యాలలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ షాపులో ఉన్న ఫ్రిడ్జ్ మాత్రం ఇప్పటికీ చక్కగా పనిచేస్త�
దవాఖానలలో వందలాది మంది రోగులు ఉంటారని, అనుకోని ప్రమాదం సంభవిస్తే బయటకు వెళ్లడానికి రెండు మార్గాలు తెరిచి ఉంచాలని అగ్నిమాపక శాఖ హైదరాబాద్ జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కుత్బుల్లాపూర్ పరిధిలోని బౌరంపేటలో ఉన్న ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనం(జువైనల్ హోం) నుంచి 8 మంది బాల నేరస్తులు తప్పించుకున్నారు. సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం పారాబాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయిస్తే ఆ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి.
జిల్లా కేంద్రంలోని ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో పార్లమెంట్ ఎ న్నికల సందర్భంగా బీఆర్ఎస్ ప్రచార రథాన్ని బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి జెండా ఊ పి ప్రారంభించారు.
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బుధవారం శ్రీరామ నవమి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. హైదరాబాద్లోని సీతారాంబాగ్లో ప్రారంభమైన శోభాయాత్ర సుల్తాన్బజార్ వరకు సాగింది.
‘గత పదేండ్లలో మోదీ సర్కారు దేశానికి ఒరగబెట్టిందేమీ లేదు. అంతకుముందు ఉన్న ప్రభుత్వాల పునాదులమీదే ప్రభుత్వాన్ని నడుపుతున్నది. ఇక రాష్ట్రంలో ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదిపై కాంగ్రెస్ గద్ద
సార్వత్రిక సమరంలో భాగంగా రాష్ట్రంలోని పార్లమెంటరీ నియోజకవర్గాలకు నాలుగో విడుతగా పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ను అనుసరించి నిజామాబా�
భద్రాచలం రామాలయంలో బుధవారం జరిగిన సీతారాముల కల్యాణ వేడుకలో సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హ రిప్రసాద్ తయారుచేసిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగారు, వెండి, పట్టు జరీతో నేసిన చీరను ఈవో రమాదేవికి హర�
ఉప్పల్ రింగ్ రోడ్డులోని పోలీస్స్టేషన్ సమీపంలో స్కైవేకు వెళ్లే ఎస్కలేటర్ పనిచేయడం లేదు. ప్రారంభించి నెలలు గడుస్తున్నా.. అందుబాటులోకి రాకపోవడంతో మెట్రోకు వెళ్లే ప్రయాణికులు, పాదచారులకు ఇబ్బందులు త�
అధికార కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి మహబూబ్నగర్లో సోషల్ మీడియా సమన్వయకర్త ఆశాప్రియ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లా
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని తన నివాస ప్రాంగణ
జిల్లాలోని భువనగిరి ఎస్సీ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలు మరువకముందే పట్టణ పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి మృతి చెందాడు. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, వ�
భానుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు.. ఉదయం తొమ్మిది దాటితేనే భగ్గుమంటున్నాడు.. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 44 డ�
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం ఎన్నికలకు సంబంధించి నేడు (గురువారం) నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదే రోజునుంచి నామినేషన్లను స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారి,
నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. నగరం నలువైపులా ఎటుచూసినా గృహ నిర్మాణ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న కొత్త విద్యుత్ �
బీఆర్ఎస్ను వీడినవారు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. హామీలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ సర్కార్ తనకు ఇష్టమైన టీవీ చానళ్లు, పత్రికలకు లీకులు ఇ
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారని, ఎన్నికల కోడ్ పేరిట సీఎం రేవంత్రెడ్డి కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్లోని పార్�
శ్రీరామ నవమి వేడుకలు బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆలయాలతోపాటు పలుచోట్ల సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తరించారు.
పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో మొదలు కానుంది. గురువారం ఉదయం 11గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
నిర్మానుష్య ప్రాంతాల్లో, రాత్రి సమయాల్లో ఒంటరి ప్రయాణం ప్రమాదమే! అందులోనూ మహిళల విషయంలో మరీ ప్రమాదకరం. ఆకతాయిల అటకాయింపులు, ఆగంతకుల దాడులు మహిళల రక్షణను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఇటీవలి కాలంలో భారతీయ స్టాక్మార్కెట్లో మహిళలూ సత్తా చాటుతున్నారు. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పదాలు పురుషులకే ప్రత్యేకం అనే ఇనుపతెరలను బద్దలు కొడుతున్నారు.
యాసంగిలో అన్నదాతల ఆశలు అడుగంటుతున్నాయి. ఎక్కడికక్కడ సాగునీరు లేక భూములు నెర్రెలు వారుతున్నాయి. పంటలు చేతికొచ్చే తరుణంలో ఎండిపోతున్నాయి. కమాన్పూర్ మండలంలో పరిస్థితి దయనీయంగా మారింది.
శ్రీరామనవమి బుధవారం అంబరాన్నంటింది. ఊరూరా సీతారాముల కల్యాణం జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా వచ్చిన భక్తుల సమక్షంలో కనుల పండువగా సాగింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ఇల్లందకుంట రామాలయం
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుంచే మొదలు కాబోతున్నది. ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ రానుండగా, ఆ వెంటే దరఖాస్తుల ప్రక్రియ షురూ కానున్నది. సెలవు రోజులు మినహా ఈ నెల 25 దాకా ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్య
చేతులు లేకున్నా ఆర్చరీలో సంచలన విజయాలతో పతకాల పంట పండిస్తున్న పారా ఆర్చర్ శీతల్ దేవి శారీరకంగా అన్ని అవయవాలూ సకమ్రంగా ఉండి పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆర్చర్లతో పోటీపడటమే గాక పతకం కూడా నెగ్గి ఔరా అనిపిం�
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోయి.. దోపిడీ, వివక్ష, పీడన నుంచి విముక్తి కలుగుతుందని ఆశించిన బీసీల ఆశలు అడియాసలయ్యాయి. స్వయం పాలనలోనూ ప్రజాస్వామ్యం ముసుగులో అగ్రకుల ప�
ప్రపంచంలో యుద్ధోన్మాదపు హుంకారాలు, ఘీంకారాలు అంతకంతకు పెచ్చరిల్లుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఓ వైపు ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉన్నది. ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదు. మరోవైపు గాజా మారణహో�
ఆలుగడ్డలు: రెండు(పెద్దవి), కారం: రెండు టీస్పూన్లు, చాట్ మసాలా: ఒక టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్, పచ్చిమిర్చి: ఒకటి, కొత్తిమీర తురుము: ఒక టీస్పూన్, బియ్యపుపిండి: ఒక టేబుల్ స్పూన్, కార్న్ఫ్ల
దేశీయ మార్కెట్కు సరికొత్త మాడల్ను పరిచయం చేసింది యమహా మోటర్. స్మార్ట్ కీతో రూపొందించిన ‘ఏరోక్స్ 155 వెర్షన్ ఎస్' మాడల్ రెండు రంగుల్లో లభించనున్నది.
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామి సంస్థయైన సామ్సంగ్..కృత్రిమ మేధస్సుతో తయారైన స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కృత్రిమ మేధస్సు అల్ట్రా-ప్రీమియం నియో క్యూలెడ్ టీవ
పన్ను భారం నుంచి రీఇన్సూరెన్స్కు విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత రీఇన్సూరెన్స్కు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపును పరిశీలించనున్నట్టు తెలుస్తున్నది. దీనిపై జీ
ప్రసవం కోసం దవాఖానకు వచ్చిన గర్భిణి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. మద్దూరు మండలం భీంపురానికి చెందిన గర్భిణీ గోవిందమ్మ (36) ప్రసవం కోసం మద్దూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
‘పాలకులకు సత్యనిష్ఠ మినహా మరేదీ ప్రజా విశ్వాసాన్ని సంపాదించలేదు’ అని అన్నారు భీష్ముడు. ఇది సార్వత్రిక సత్యం. కానీ, ‘పొద్దున విత్తునాటి, రాత్రికి పండు కోసుకోవాలనే’ అత్యాశాపరులైన నేతలు, ఆధునిక భారతంలో అడ్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దశాబ్దకాలంగా ప్రజల ఆలోచనలను దారిమళ్లిస్తూ, వారి మెదళ్లపై థాట్ పోలీసింగ్ చేస్తూ యథేచ్ఛగా పాలన సాగిస్తున్నది. 2014, 2019, 2024 మూడు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తీసుకువచ్చిన �
నయా ఇన్నోవాను మార్కెట్కు పరిచయం చేసింది టయోటా కిర్లోస్కర్. 10కి పైగా అడ్వాన్స్ టెక్నాలజీ, కంఫర్ట్ ఫీచర్తో రూపొందించిన ఈ కారు ప్రారంభ ధర రూ.20.99 లక్షలు. ఇప్పటికే ముందస్తు బుకింగ్లు ఆరంభించిన ఈ సంస్థ..బు�
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గంజాయి హబ్గా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఇళ్ల ముందు విద్యార్థులు సిగరెట్లలో గంజాయి సేవిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెకిలి చేష్ట�
ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలని, రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోళ్లు చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.
కెనడాలోని టొరంటో వేదికగా జరుగుతున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భాగంగా టైటిల్ రేసులో ఉన్న భారత గ్రాండ్మాస్టర్లు కీలకపోరుకు సిద్ధమవుతున్నారు. గురువారం జరుగబోయే 11వ రౌండ్లో గుకేశ్.. టాప్సీడ్ ఫాబ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా కొనసాగింది. రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పెండ్లితంతు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షామీయాలలో కూ�
సింగరేణిలో మరోసారి కార్మిక వర్గం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నామని, రాజకీయ పంథాలో కాకుండా కార్మిక సంఘంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డ
ఎన్నికల కోడ్ వేళ ఎవ్వరూ రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లడానికి వీళ్లేదు. సరైనా ఆధారాలు లేకుండా డబ్బులు తీసుకెళ్తే వాటిని అధికారులు సీజ్ చేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రం ఈ విషయంలో మినహాయింప�
ఆర్బీఐ ఆయా రుణాల నిబంధనల్ని మారుస్తున్నది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి పొందే వ్యక్తిగత, విద్య, వాహన తదితర రిటైల్ లోన్స్తోపాటు ఎంఎస్ఎంఈల లోన్లకు సంబంధించిన రూల్స్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మారుతున�
అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఫైర్ అధికారి రాజేందర్ అన్నారు. అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా చెన్నూర్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బుధవారం అగ్ని ప్రమాదాలు సంభవ
‘పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కేసీఆర్ గ్రాఫ్ పెరుగుతోంది. పెద్దపల్లి అభ్యర్థిగా నన్ను చూసినప్పుడు నేను సింగరేణి కార్మికుడిని, ఉద్యమ కారుడ
ఇప్పల బోగుడ సమీపంలో గతేడాది రూ.3 కోట్ల పనులకు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ శంకుస్థాపన చేశారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
GT vs DC నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ను ఢిల్లీ మట్టికరిపించింది. ముందుగా బౌలింగ్ ధాటితో కుప్పకూల్చిన ఢిల్లీ.. ఆ తర్వాత అవలీలగా టార్గెట్ను చేధించింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.