Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
సోషల్ మీడియా వేదికగా తన జీవితానికి సంబంధించిన సంగతులను పంచుకుంటూ ఉంటుంది బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి కుంద్రా. రెండో బిడ్డ కోసం తాను ఎంతగా, ఎందుకు ఆరాటపడిందన్న సంగతుల్ని పంచుకుంది.
చేసింది కొన్ని సినిమాలే అయినా.. ప్రేక్షకుల మదిలో ప్రత్యేకస్థానం సంపాదించుకున్న నటి ప్రియాగిల్. బాలీవుడ్లో సిర్ఫ్ తుమ్, జోష్ లాంటి బ్లాక్బస్టర్ సినిమాల్లో.. తన అందం, అభినయంతో ఆకట్టుకున్నది. ‘బాగున�
విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ను చాలా మిస్ అవుతున్నట్లు చెబుతున్నది బాలీవుడ్ నటి కొంకణాసేన్ శర్మ. ‘మెట్రో.. ఇన్ దినో’ షూటింగ్ సమయంలో ఇర్ఫాన్ ఎంతగానో గుర్తుకొచ్చాడంటూ చెప్పుకొచ్చింది.
మనిషి సంఘజీవి. అలాంటి మనిషి.. సమాజంలో ఎలా బతకాలి? అసలు ఓ సగటు మనిషి జీవితం ఎలా ఉండాలి? తోటివారితో కలిసి ఎలా జీవించాలి? ఒకరికి ఒకరు ఎలా అండగా నిలవాలి? అనే అంశాల్ని స్పృశిస్తూ సాగే చిత్రం.. టూరిస్ట్ ఫ్యామిలీ.
ఎనిమిది మంది మావోయిస్టులు శనివారం ములుగు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్-మహారాష్ట్రకు చెందిన వారికి ప్రభుత్వ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు అందించినట్టు ఎస్పీ తెలిపారు.
సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనుల్లో భాగంగా శనివారం గార్ల-డోర్నకల్ రైల్వే స్టేషన్ల మధ్య ఐసోలైట్ రాడ్ తగిలి ఓహెచ్ఈ (ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ లైన్ ) వైర్ ఎగువ లైన్లో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తెగిపోయి�
వాట్సాప్లో కొత్తగా నాలుగు ఫీచర్లు చేరబోతున్నాయి. కొల్లేజ్, మోర్ విత్ మ్యూజిక్, స్టిక్కర్స్, యాడ్ యువర్స్ అనే కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఆరు ఫొటోలతో లేఅవుట్తో కొల్లేజ్ను రూపొందించవచ్చని మెటా �
‘తటస్థత, నిష్పాక్షికత అనే మాయ నుంచి బయటపడ్డం. తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన రోజుల్లోనే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్)ను ఏర్పాటు చేసుకున్నం. భాష, సాహిత్యంలో వివక్షను బద్దలు కొట్టినం.
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల వద్ద శనివారం భూనిర్వాసిత కుటుంబం ఆందోళనకు దిగింది. సుల్తాన్పూర్ శివారులోని సర్వేనంబర్ 40/ఈ లోని 3.05 ఎకరాల భూమి జేఎన్టీయూ న
ఆయిల్పామ్ రైతులకు సరఫరా అవుతున్న నకిలీ విత్తనాలను అరికట్టాలని తెలంగాణ ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్పామ్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్షుడు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి కోరారు.
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసుకు పదేండ్లు నిండాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సరిగ్గా పదేండ్ల క్రితం శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ నామిన�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొందరు అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ కేవలం బీఆర్ఎస్ నాయకుడి ఇంటిని కూల్చి వేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
వేములవాడలోని రాజన్న ఆలయ గోశాలను దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్లు శ్రీనివారావు, కృష్ణప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేములవాడ శివారులోని తిప్పాపురంలో గల ఆలయ గోశాల పరిసరాలు, సంరక్షణకు చర్యలను పరి
ఆయిల్పామ్ రైతులకు కేంద్రం షాకిచ్చింది. సుంకం తగ్గింపు రూపంలో వారి నెత్తిన పిడుగు వేసింది. ప్రస్తుతం 27.5 శాతంగా ఉన్న ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాపు కాస్తడనుకున్నాం... కానీ మమ్మల్ని కాష్టంలో పెట్టే పరిస్థితి తీసుకువస్తున్నడు. తమ ఊరిప్రక్కనే ఉన్న నాయకుడిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే కష్టాల నుంచి బయట పడేస్తడనుకున్నం.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు అమెరికా అంతా సిద్ధమైంది. భారీ సభకు ఆ దేశంలోని డాలస్ నగరం ముస్తాబైంది. వైదికైన అక్కడి డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణం గులాబీమయమైంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒకవైపు �
మందుబాబులపై మరోసారి ధరల పిడుగు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ధరలు పెంచి రెండు వారాలు గడవకముందే మళ్లీ అవే బ్రాండ్ల ధరలు పెంచటానికి రంగం సిద్ధం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. బ్రాందీ, విస
మీ ఫోన్లో స్టోరేజ్ తక్కువగా ఉందా? ల్యాప్టాప్, డెస్క్టాప్, ఐఫోన్, ఆండ్రాయిడ్.. ఇలా అన్నిటికీ ఓటీజీ డ్రైవ్ వాడుకోవాలని ఉందా? అలాంటి సమయాల్లో మీకు చక్కగా ఉపయోగపడేది ఈవీఎం ఎన్స్టోర్ 4-ఇన్-1 ఓటీజీ ఫ్�
అదో పాత గుడి. సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. దాని పరిసరాల్లో రకరకాల ఫొటో షూట్లు జరుగుతున్నాయి. ఒకవైపు పిల్లాడి తొలి పుట్టినరోజుకు సంబంధించిన ఫొటో షూట్. ఓ నలుగురు డ్యాన్సర్లు తల మీద తళుకుబెళుకు ప్లాస్టిక్�
దిగ్గజ కార్పొరేట్ సంస్థల్లో తెలంగాణ బిడ్డలు సేవలందించడం మనందరికీ గర్వకారణం. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలి. అందుకోసం నా సర్వశక్తులూ ఉపయోగిస్త. పెట్టుబడులను ఆకర్షించ�
‘బేబీ’ఫేం సాయి రాజేష్ కథను అందిస్తూ, మరో నిర్మాత ఎస్కేఎన్తో కలిసి ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటల్, గ్లింప్స్ రేపు విడుదల చేయనున్నట్టు మ�
తెలంగాణ తన పాలనను తాను చేసుకుంటూ స్వపరిపాలనతో తనను తాను తీర్చిదిద్దుకునేందుకు జరిగిన మహోద్యమ విజయం జూన్ 2వ తేదీ. అది చరిత్రకే చరిత్రనందించిన చరిత్రాత్మక రోజు. ఈ మలిదశ మహోద్యమంలో చీమలదండులా కదిలిన జనప్ర
డాలస్లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ప్రతీ తెలంగాణ బిడ్డకు గర్వకారణం. ఈ ఉత్సవాలకు తెలంగాణ అభివృద్ధి ప్రదాత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానుండటం దీని ప్రాధాన్య�
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారీని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అభినందించారు. ఈ మేరకు శనివారం జరిగిన ప్ర�
నల్లగొండ జిల్లావ్యాప్తంగా సోమవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివా
కేసీఆర్ పాలనలో గంగపుత్రుల అభివృద్ధికి రూ. 1000 కోట్ల ఖర్చు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం గంగపుత్రుల అభివృద్ధికి రూపాయి నిధులు ఖర్చుచేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్
శాంతి భద్రతల సమస్య లేదా ఏదైన ఆపత్కాల పరిస్థితులు ఎదురైనప్పుడు డయల్ 100 నంబర్కు కాల్ చేయాలి.. అగ్ని ప్రమాదం జరిగితే 101కు కాల్ చేయాలి.. వైద్య సేవలు, అంబులెన్స్ కోసం 108కు, పిల్లల భద్రత కోసం 1098కు, ఏవైన ప్రకృతి వ�
నికార్సయిన తెలంగాణ బిడ్డలు రాజకీయ పార్టీలకు అతీతంగా తమ ఉద్యమ వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పుకొనే అంశాలు ఎన్నెన్నో! నెహ్రూ చేసిన అన్యాయపు విలీనం, తుంగలో తొక్కిన ముల్కీ నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పంద�
అందం, మానసిక పరిపూర్ణత అలంకారాలుగా చేసుకున్న నటి రష్మిక మందన్నా. బాలీవుడ్లో ఆమె నటించిన, యానిమల్, చావా చిత్రాలు భారీ విజయాలను నమోదు చేయగా, సల్మాన్ఖాన్తో ఆమె నటించిన ‘సికిందర్' సినిమా మాత్రం చేదు అనుభ
‘హరిహరవీరమల్లు’ను దృష్టిలో పెట్టుకొని థియేటర్ల బంద్ జరుగుతున్నదని, అందులో కుట్ర ఉందని.. కుట్రదారులెవరో తెలుసుకోవాలని స్వయంగా పవన్కల్యాణ్ ఆఫీస్ నుంచి ప్రకటన రావడం ఏ మాత్రం సమంజసంగా లేదని అన్నారు దర
నరేష్ అగస్త్య నటిస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. విపిన్ దర్శకత్వంలో ఉమాదేవి కోట నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్లో ఏర్ప
‘భైరవం’ చిత్రానికి అన్ని కేంద్రాల్లో అద్భుతమైన ఆదరణ లభిస్తున్నది. ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. మా ముగ్గురి పాత్రల్లోని కొత్తదనం ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది’ అన్నారు చిత్ర హీరోలు
‘ధర్మచక్రం’ పేరుతో ఓ రాజకీయ చిత్రం రూపొందుతున్నది. SIFFAA సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకటరమణ పసుపులేటి దర్శకుడు. ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్ తెలిపారు.
జాతక బలం ఎలా ఎన్నా.. వాస్తు బలమైనా గృహస్తును కాపాడుతుందని ఇంటికి ఒక ప్రణాళికను రూపొందించారు మన పెద్దలు. మన జన్మ.. మన ప్రణాళికతో ఉండదు. రాదు. కాబట్టి, జన్మకు ముందు చేసిన కార్యాలు (కర్మలు), వాటి ఫలితాలను ఆపలేం. ఆ�
భూభారతి చట్టం కింద ప్రజల నుంచి భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై తహసీల్దార్ల�
రైలు టికెట్ల బుకింగ్, రద్దు విషయంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) చెక్ పెట్టింది. ఇందుకోసం ‘ఆస్క్ దిశ 2.0’ అనే ఏఐ ఆధారిత వర్చువల్ �
ఎడతెరపి లేకుండా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య రాష్ర్టాలలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలు, ఆకస్మిక వరదలకు 30 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో 14 మంది మరణించారు.
ఫ్యాషన్లోనే కాదు ఫుడ్లోనూ ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూనే ఉంటుంది. ఒక్కోసారి ఒక్కోరకం ఆహారం జనాన్ని అమితంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక, ఇప్పుడు స్కై ఫుడ్ ట్రెండ్ది హవా! నీలాకాశం, తెల్లటి మబ్బులు, కాస�
ఎన్నో సంవత్సరాలు వేడుకున్నారు.. మరెన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చారు.. కాళ్లరిగేలా తిరిగారు.. తమ బాధలను ఎలా చెప్పాలో అలా వ్యక్తపరిచారు. ఏంచేసినా ఆంధ్రా పాలకులు కనికరం చూపలేదు కదా కనీసం స్పందించలేదు. తెలంగా�
గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు కొనసాగించే విధంగా గిరిజన మ్యూజియం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియం అభివృద్ధికి మినిస్ట్
నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడితే ఆ వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయిస్తామని భద్రాద్రి జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు హెచ్చరించారు. మండల కేంద్రంలో వ్యవసాయాధికారి అన్నపూర్ణతో కలిసి పలు విత్తన దుకా�
పార్టీ పదవులను ఆశించిన ఉమ్మడి ఖమ్మంజిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలకు మరోసారి భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో జెండాను మోసి ఉమ్మడి జిల్లాలో పార్టీ విజయానికి తీవ్రంగా శ్రమించిన సీనియర్ న�
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆరోగ్యకేంద్రాలు అనారోగ్యానికి గురయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో వెనుకడుగు వేస్తున్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్సీ) అత్య
జనంలో ఉన్నప్పుడు ఏకధాటిగా నీతులు వల్లించటం.. తెర వెనుక బూతుల పురాణం.. ఇదీ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అసలు రూపం. డివిజన్ లోని మైనార్టీలు, దళిత సామాజిక జనంలో ఉన్నప్పుడు ఎంతో ఆప్యాయతను ప్రదర్శించ
నగరంలో వీధిలైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి అంధకారం రాజ్యమేలుతోందని.. మరోవైపు కనీసం ఫాగింగ్ చేసే దిక్కులేక దోమలు స్వైర విహారం చేస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ప్ర�
మలక్పేట ప్రధాన రహదారిపై పైప్లైన్ పగిలిపోయింది. ఫలితంగా రహదారిపైకి మురుగునీరు ముంచెత్తడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వరద కాలువ నీటి కాలువ, డ్రైనేజీ కాలువ వేర్వేరుగా లేకపోవడంతో ఒకే దాంట్ల�
పారదర్శకతకు పంగనామం పెడుతూ.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణ విధానాన్ని అంత గోప్యంగా మార్చేశారు. అందుబాటులో ఉన్న టీజీబీపాస్ కంటే మరింత సులభతరమైన విధానం బిల్డ్ నౌ అని చెప్పుకుంటూ ప్రభుత్వం చేస్తున్
చేస్తున్న పని అలసిపోకుండా, పెద్దగా శ్రమపడకుండానే పూర్తవుతుందంటే దాన్ని ‘నల్లేరు మీద నడక’ అంటారు. ఈ మాట ఎందుకు పుట్టిందంటే?... ఒకప్పుడు సుఖమైన, కుదుపులు లేని ప్రయాణం కోసం బండి చక్రాల ముందు నల్లేరు కాడలు చల్�
నైజీరియా దేశం నైగర్ రాష్ట్రంలోని మోక్వా పట్టణంలో భారీ వరదలతో మరణించినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. శనివారం నాటికి మృతుల సంఖ్య 151కి చేరినట్టు అధికారులు తెలిపారు.
ఆకాశంలో ఆనందంగా విహరిస్తూ హఠాత్తుగా మేఘాల్లో చిక్కుకుపోతే ఎలా ఉంటుంది? అలాంటి విపత్కర పరిస్థితి ఓ చైనీస్ పారాైగ్లెడర్కు వచ్చింది. అయితే పెంగ్ యుజియాంగ్ (55) అనేక ప్రతికూల పరిస్థితులను సాహసోపేతంగా తట�
భారత సైన్యం దేశవ్యాప్తంగా పలు కీలక ప్రదేశాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన నవతరం రక్షణ వ్యవస్థలను పరీక్షిస్తున్నది. జోషీమఠ్, పోఖ్రాన్, బబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లలో కూడా ఇటువంటి సామర్థ్య అభివృద్ధి ప�
వాళ్లు సర్కారు బడుల్లో పనిచేశారు. స్కూళ్లను ఊడ్చి, కడిగి, శుభ్రం చేశారు. ఆఖరికి మూత్రశాలలు, మరుగుదొడ్లను కూడా పరిశుభ్రంగా మార్చారు. మొక్కలకు నీళ్లు పోసి, కంటికి రెప్పలా పెంచారు. అలా ఏకంగా 10 నెలల పాటు పనిచేశ�
‘బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి కరీంనగర్ శంఖారావం.. వరంగల్ ప్రగతి నివేదన.. ఎల్కతుర్తి రజతోత్సవ సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయడంతో బీఆర్ఎస్ సభలు దేశ చరిత్రలోనే చిరస్థాయిగా న�
తమిళనాడులో సినిమా టికెట్ రేట్లు తగ్గనున్నాయి. అక్కడి లోకల్బాడీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ను తగ్గించడమే ఇందుక్కారణం. ప్రస్తుతం 8.6 శాతం ఉన్న వినోదపు పన్నును 4 శాతానికి తగ్గిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్
Miss World హైదరాబాద్ వేదికగా జరిగి మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయ్లాండ్కు చెందిన సుచాత ఓపల్ చువాంగ్శ్రీ 107 మంది అందగత్తెలను ఓడించి టైటిల్ను గెలించింది. 21 సంవత్సరాల వయసులోనే సుచాత ఈ ఘనత సాధించింది. థాయ్లాం
NIA పాకిస్తాన్ నిఘా అధికారులతో సీఆర్పీఎఫ్ సిబ్బంది రహస్య సమాచారాన్ని పంచుకున్నారన్న ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) శనివారం ఎనిమిది రాష్ట్రాల్లోని 15 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. మోతీ రామ్ జాట్ అ
GHMC హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ పరిధిలోని బీమా మైదాన్ వాంబే కాలనీలో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల మరమ్మతులు చేసుకోవాలని.. లేదంటే ఇళ్లను ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
Miss World తెలంగాణ పర్యాటక ప్రమోషన్ , సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం కావడంపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర�
Madhura Nagar నగర కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిని విస్తరిస్తూ ఏప్రిల్ 24వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష
Miss World 2025 హైదరాబాద్ వేదికగా జరిగిన 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా థాయ్లాండ్ సుందరి సుచాత ఓపల్ చువాంగ్ శ్రీ నిలిచింది. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో సమాధానం ఇచ్చి మిస్ వరల్డ్ క
Kalpika Ganesh హైదరాబాద్ నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ప్రిజం పబ్లో గలాట చోటుచేసుకుంది. కేక్ విషయంలో సినీ నటి కల్పిక గణేశ్కు, పబ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వ�
Hyderabad చార్మినార్, మే 31: నిషేధిత ఈ సిగరెట్ అమ్మకాలు సాగిస్తున్న సభ్యులను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దితుల నుంచి వివిధ బ్రాండ్ల పేర్లు కలిగిన సుమారు రూ.6లక్షల విలువైన ఈ సిగరెట్�
హీరా గ్రూప్ పేరుతో రూ.5,600 కోట్ల స్కామ్కు పాల్పడిన నౌహెరా షేక్కు సంబంధించిన స్థలాలను ఎవరూ కొనుగోలు చేయవద్దని ఆల్ ఇండియా హీరా గ్రూప్ ఇన్వెస్టర్స్ యాక్షన్ కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
Nandini Gupta మిస్ వర్డల్ పోటీల్లో నందిని గుప్తా ప్రయాణం ముగిసింది. పోటీల నుంచి నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యింది. టాప్ 20లో చోటు దక్కించుకున్నా.. టాప్-8లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది.
Revenue conferences మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జూన్ 3వ తేది నుండి జరుగునున్న గ్రామ రెవెన్యూ సదస్సులపై శనివారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Karun Nair కరుణ్ నాయర్ అంతర్జాతీయ క్రికెట్లోకి మరోసారి ఎంట్రీ ఇవ్వనున్నాడు. డొమెస్టిక్ సీజన్లో అద్భుతంగా రాణించి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో ఇద్దరు సీనియర్ల రిటైర్మెంట్.. కీలక ఇంగ్లాండ్ పర్యటన
Bengal Man Beheads Woman ఒక వ్యక్తి తన వదిన తల నరికాడు. తెగిన తలను ఒక చేతిలో, మరో చేతిలోని కత్తితో రోడ్డుపై తిరిగాడు. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. చివరకు అతడు పోలీసులకు లొంగిపోయాడు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమ�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో జూన్ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు భూ భారతిపై సదస్సులు నిర్వహిస్తున్నట్లు తాసీల్దార్ ఎస్.సంపత్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Pandala Harinath Goud ప్రతి ఉద్యోగికి జీవితంలో పదవీవిరమణ తప్పనిసరి అని తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ముఖ్య కో ఆర్డినేటర్ జి. వేణుగోపాల్ అన్నారు. ఈ మేరకు ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో సీనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నీష�
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా యువజన, క్రీడల అధికారి ధనుంజనేయులు అన్నారు. శనివారం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఉ�
డిగ్రీ విద్యలో భాషా విధానాన్ని కొనసాగించాలని ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవి, రచయిత నందిని సిధారెడ్డితో కలిసి మాట్లాడారు.
ఈ నెల 3వ తేది నుంచి 17వ తేదీ వరకు మద్దూరు, ధూళిమిట్ట మండలాలలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ మహ్మద్ అబ్దుల్ గపూర్ రహీం, సింహాచలం మదుసూధన్లు శనివారం ఒక ప్రకటనలో తెలి
get together హైదరాబాద్ ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. పాఠశాలలో 2009- 2010 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఒక్క చోట కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఒకరికొకరు పల�
ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు మండల పరిషత్ అభ్యర్థి అధికారి బానోతు సరిత సూచించారు. మండల పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన పసులకడి ధనుంజయ్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న
విద్యుత్ బిల్లులను సిబ్బంది సకాలంలో వసూలు చేయాలని డివిజన్ ఇంజినీర్ విద్యాసాగర్ అన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా డిజిటల్ యంత్రాల ద్వారా ఎప్పటికప్పుడు వసూలు చేసే విధంగా సిబ్బంది పని చేయాలని సూచించ�
Koheda Road Accident ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వచ్చి తిరిగి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను సభకు వచ్చిన తూఫాన్ వాహనం ఢీ కొనగా వారు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా బాధిత మృతుల కుటుంబాల సభ్యులకు చెక్కుల�
Bomb Threat మంత్రులున్న ప్రముఖ హోటల్స్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేశారు. మంత్రులతోపాటు గెస్ట్లను ఆయా హోటల్స్ నుంచి ఖాళీ చేయించారు.
Suicide Prevention Committee జీవితం జీవించడానికే ఉందని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడే ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ కోరారు.
Covid-19 Cases భారత్లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్నది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3వేలు దాటింది. అత్యధికంగా కేరళలో 1,336 కేసులు ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత మహారాష్ట్ర, �
MLA Harish Rao నారాయణరావుపేట మండల పరిధిలోని గుర్రాలగొంది గ్రామంలో జరుగుతున్న మహంకాళీ దేవాలయ ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ.. రేవంత్రెడ్
Rehabilitation ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయే రైతులు ప్రభుత్వం నుంచి పునరాశ్రయ ప్రయోజనాలు పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్డీవో రామచందర్ నాయక్ అన్నారు.
Chain snachers ఉప్పల్ (Uppal) లో మహిళా చైన్ స్నాచర్ (Chain snachers) లు కలకలం రేపారు. ఇద్దరు మహిళా చైన్ స్నాచర్లు ఓ దుకాణంలో చొరబడి, ఆ దుకాణం నిర్వహిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లారు.
AC Explodes ఏసీ కంప్రెసర్లో గ్యాస్ నింపుతుండగా అది పేలింది. (AC Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
GHMC గోషామహల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు ఎం.ఆనంద్ కుమార్ గౌడ్ అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ మ
సింగరేణి సంస్థ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలి�
MLA Madhavaram krishna rao పదేళ్ల పాలనలో అవినీతికి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్దేనన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
తలలో పేలు ఏర్పడడం అనేది సహజంగానే చాలా మందికి జరుగుతుంది. స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టును ఎక్కువగా పెంచుకునే పురుషులు కూడా ఈ సమస్యతో అప్పుడప్పుడు బాధపడుతుంటారు.
గుంతలమయంగా మారిన రోడ్లకు ప్యాచ్వర్క్ పనులను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు గొంది ప్రవీణ్రెడ్డి అన్నారు. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 122 నుంచి ఇందిరాగాంధీ విగ్ర�
Venus Transit శుక్రుడు ఆనందం, విలాసం, అందం, కళలు, సాహిత్యం, భౌతిక సుఖాలకు అధిపతి అని జ్యోతిషశాస్త్రం చెబుతున్నది. ఒక వ్యక్తి జన్మ జాతకంలో శుక్రుడి స్థానం చాలా కీలకమైంది. ప్రత్యేకమైంది కూడా. ఎవరి జాతకంలోన�
టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే నిలుపుదల చేయాలని, సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలల మూసివేత సరికాదని టీపీటీఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హరిలాల్ నాయక్ అన్నారు.
HMDA చారిత్రాత్మక గోల్కొండ కోట, కటోరా హౌస్, సెవెన్ టూంబ్స్ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపడానికి హెచ్ఎండీఏ నుంచి 75 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ మేరకు శనివారం హెచ్ఎండీఏ అధికారులతో కార్వాన్ ఎమ్మెల్య
ప్రజల భద్రతల సంరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఏసీపీ సతీశ్ బాబు అన్నారు. శనివారం స్థానిక పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా పరకాల పట్టణంలోని పాత సీఎంఎస్ గోడౌన్స్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా
ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో జూన్ 2వ తేదీ నుంచి వంద రోజుల పాటు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
Jairam Ramesh పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) అనంతరం భారత్ (Bharat), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే ప్రకటించుకుంటుండటంపై ప్రతిపక�
Adilabad వృక్ష శాస్త్ర సీనియర్ అధ్యాపకులు, ఆదిలాబాద్ జిల్లాలోని బేల కీర్తన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వరప్రసాద్ రావు రాసిన ఫ్లోరా ఆఫ్ తెలంగాణ గ్రంథాన్ని కాకతీయ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్ట
Nurse severs newborn's thumb ప్రభుత్వ ఆసుపత్రి నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మొబైల్ ఫోన్ చూడటంలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కత్తెరతో నవజాత శిశువు బొటనవేలు నరికింది. దీంతో సర్జరీ కోసం ఆ శిశువును మరో ఆసుపత్రికి తరలిం�
Kalpika Ganesh నటి కల్పిక గణేశ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలిచింది. కల్పిక గణేశ్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్కు వెళ్లింది.
MJ Akbar భారత విదేశాంగశాఖ (Indian foreign ministry) మాజీ సహాయ మంత్రి ఎంజే అక్బర్ (MJ Akbar) పాకిస్థాన్ (Pakistan) పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ను పాముతో పోల్చారు. అబద్ధాలతో కాలం గడుపుతున్న, కపటనీతి కలిగిన దేశంతో చర్చలు
Sanitation శనివారం ఉదయం కొంపల్లి మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో వీధి వీధిన తిరుగుతూ శానిటేషన్ విభాగంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
Sekhar Kammula అందమైన ప్రేమ కథలని చాలా హృద్యంగా చూపిస్తారు శేఖర్ కమ్ముల .. ఆయన తీసిన సినిమాలని ఎన్నిసార్లు చూసిన బోర్ అనే ఫీలింగ్ కలుగదు. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలు ప�
MoD రక్షణ శాఖ కొనుగోళ్ల సమయ పరిమితిని గణనీయంగా తగ్గించింది. దాంతో సైనిక పరికరాల కొనుగోలులో చాలా సమయం ఆదా అవుతుందని రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. రక్షణ కొనుగోళ్లలో సమగ్ర సంస్కరణలు,
Farmers Protest కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. హేమావతి ఎక్స్ప్రెస్ లింక్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చెపట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు పలు మఠాలకు చెందిన వారు ఈ నిరసనలో ప
నిన్న మొన్నటి వరకు మాడు బద్దలు అయ్యే విధంగా ఎండలు విజృంభించాయి. రుతు పవనాల రాకతో వాతావరణం కాస్త చల్లబడింది. ఒక్కసారిగా సీజన్ మారింది. దీంతో చాలా మందికి సీజనల్ వ్యాధులు వచ్చేశాయి.
సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో లింక్ రోడ్ల నిర్మాణం లేకపోవడంతో రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో లింక్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన పలువరు య�
MLA Mallareddy అన్నోజిగూడలోని కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శనివారం బీఆర్ఎస్ నాయకులు, గౌడ కులస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Bihar CM బీహార్ (Bihar) లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. దాంతో ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసి ఓటర్లను తమవైపు తిప్పుకునేందు
కట్టంగూర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో గత మూడు సంవత్సరాల క్రితం మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి పైపు లైన్ ఏర్పాటు చేశారు. ప్రజలకు మంచినీరు అందించేందుకు నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర�
నకిలీ విత్తనాలు రైతులకు విక్రయించాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబురావు అన్నారు. శనివారం టేకులపల్లి మండల కేంద్రంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారి
Rain Alert తెలంగాణలోని రాబోయే ఐదురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని.. గరిష్ట ఉష్ణోగ్రతలు
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అత్యుత్తమ ఆస్తి చక్కని చదువు సంస్కారాలే అని మౌలానా ముఫ్తీ యాకుబ్ అన్నారు. శనివారం రామవరం జామా మసీదులో నెల రోజుల పాటు జరిగిన వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి
sobhita dhulipala టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య,శోభిత ప్రస్తుతం విదేశాల్లో హాలీడేస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో శోభిత దూళిపాళ బర్త్డే రావడంతో ఇంకేముందు చైతూ ఆమె బర్త్డేని గ్రాండ్గా ప్లాన్ చేస�
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం దొంగతనం కలకలం రేపింది. జయపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, దళిత కౌలు రైతు మందుల యాకయ్యకి చెందిన ఆరు క్వింటాళ్ల వరి�
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక పాల శీతలీ�
BRS Party బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు ముస్తాబైంది. డల్లాస్ పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని జూన్ 1 డల్లాస్లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరుగనున్న ఈ సంబురాలకు పార్టీ వర్కింగ్
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట ఇందిరమ్మ కాలనీలో గతేడాది అంగన్వాడీ కేంద్రం నూతన భవన నిర్మాణం జరిగింది. అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ లేకపోవడంతో పిల్లలు రోడ్డు మీదకు వచ్చిన ప్రతిసారి సిబ్�
idols stolen from minister's office సచివాలయంలోని మంత్రి కార్యాలయం నుంచి దేవుడి విగ్రహాలు మాయమయ్యాయి. అత్యంత భద్రత ఉండే తన కార్యాలయం నుంచి అవి చోరీ కావడంతో ఆ మంత్రి షాక్ అయ్యారు. సెక్యూరిటీ అధికారి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప
హనుమకొండ జిల్లా వేలేరు మండల పరిధిలోని ఎరువులు, విత్తనాల దుకాణాలపై టాస్క్ఫోర్స్, వ్యవసాయ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. వేలేరు మండల వ్యవసాయ అధికారి కవిత, టాస్క్ఫోర్స్ ఏడీఏ రాజ్కుమార్, ఏవో స�
Nara Rohit- Siri ఇటీవల భైరవం సినిమాతో తెలుగు ప్రేక్షకల ముందుకు వచ్చాడు నారా రోహిత్. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర ప్రభుత్వాస్పత్రిలో శనివారం ప్రపంచ ధూమపాన నిషేధ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ధూమపానం సేవించడం వల్ల కలిగే అనర్థాలను ప్రభుత్వ వైద్యాధికారిణి రుబీనా వ�
Anjan Kumar Yadav బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ జన చైతన్య వేదిక వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో నో టొబాకో ర్యాలీని నిర్వహించారు. ములుగు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బస్టాండ్ వరకు వైద్య సిబ్బంది చేపట్టిన ఈ ర్యాలీని డీఎంహెచ్వో �
గతంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల తాజా మాజీ సర్పంచులు ఇన్చార్జి ఎంపీడీఓ రామచంద్రరావుకు శనివారం వినతిపత్రం అంద�
Attapur అత్తాపూర్ స్మశానవాటికకు వెళ్లాలంటేనే ప్రజలకు నరకం కనిపిస్తుందని అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పారెడ్డి ముఖేష్, పుప్పాల లక్ష్మణ్లు అన్నారు.
Maoists bandh మావోయిస్టుల (Maoists) అగ్రనేత నంబాల కేశవరావు (Nambala Krishna) మరో 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ (Encounter) కు నిరసగా మావోయిస్టు కేంద్ర కమిటీ భారత్ బంద్ (Bharat Bandh) కు పిలుపునిచ్చింది.
Bakrid బక్రీద్ పండుగ వచ్చిందంటే చాలు నగరంలోని రోడ్లపై గొర్రెలు, మేకల అమ్మకాలు జోరుగా కనిపిస్తుంటాయి. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగలో బక్రీద్ ఒకటి.
భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రాంతం హద్దుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లిఖార్జునరావు అన్నారు. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించిన ములుగు జిల్లా వెం�
Uppal Journalist పాత్రికేయ మిత్రుడు, ఉప్పల్ ప్రెస్ క్లబ్ సభ్యుడు మాదిరాజు సురేష్ అంత్యక్రియల కోసం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ఎమ్మెల్య
Oil Palm అయిల్ ఫామ్ రైతులకు సరఫరా అవుతున్న నకిలీ విత్తనాలను అరికట్టాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్షులు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి కోరారు.
Anti Tobacco Day ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ �
మోత్కూరు, అడ్డగూడూరు మండలాల రైతులకు సాగు నీరందించే బునాదిగాని కాల్వను సత్వరమే పూర్తి చేయాలని సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి అన్నారు. శనివారం మండల కౌన్సిల్ సమావేశం స
Tapas అసంబద్ధమైన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Khaleja ఈ మధ్య రీరిలీజ్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేక సందర్భాన్ని పునస్కరించుకొని పలువురు హీరోల చిత్రాలు రీరిలీజ్ అవుతున్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఆల్
Man Bites Another Man's Finger రోడ్డుపై నిలిచిన వర్షం నీటిలో వెళ్తున్న కారు మరో కారుపై నీటిని చిమ్మింది. దీంతో ఇద్దరు కారు యజమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారి తీయడంతో ఒక కారు యజమాని చేతి వేలును మరో కారు వ్యక్తి
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరపాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీ
Kaleshwaram కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
త్రిపురారం మండలంలోని గిరిజన సంక్షేమ మినీ గురుకుల బాలికల పాఠశాలలో 1 నుంచి 5వ తరగతిలో ప్రవేశాల కోసం గిరిజన బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ ప్రాంతీయ సమన్వయకర్త ఇ.బలరాంనాయక్, పాఠశాల హెచ్�
World No Tobacco Day ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కుషాయిగూడలోని జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి డి కిరణ్కుమార్ కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, పారా లీగల్ వాలం�
Mahesh Babu - Superstar Krishna తెలుగు చిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటులలో నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. టాలీవుడ్కి యాక్షన్ జానర్తో పాటు మాస్ జానర్ని పరిచయం చేసింది కృష్ణ అని చెప్పకతప్పదు.
Seed cotton farmers విత్తన పత్తి రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి కన్వీనర్ రంజిత్ కుమార్ (Ranjith Kumar) ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై కూర్చుని తెలిపారు.
Char Dham Yatra చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి (ఏప్రిల్ 30) నుంచి ఇప్పటి వరకూ దాదాపు 16 లక్షల మంది గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్
RS Praveen Kumar సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు అధఃపాతాళానికి వెళ్తున్నాయని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. సీఎం నిర్లక్ష్యం వల్ల అనేకమంది పేద పిల్లలు రోడ్డున పడాల్సిన పరిస్థిత�
Laluprasad Yadav ఆర్జేడీ (RJD) అధ్యక్షుడు, బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో చుక్కెదురైంది.
రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన రాయితీలను వెంటనే చెల్లించాలని సూర్యాపేట జిల్లా పెన్షనర్ల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్న�
MLC Madusudhana Chary బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది అనే కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు.
Puja to Transformer విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దీంతో గత కొన్ని రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. చివరకు కొత్త ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ నే
CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధ విమానాలు కూలిన విషయం వాస్తవమే అని సీడీఎస్ అనిల్ చౌహాన్ తెలిపారు. బ్లూమ్బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. వ్యూహాత్మక లోపం జరిగిందన్నారు. �
యువతలో చెడు అలవాట్లు దూరం చేయటానికి తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని మధిర కోర్టు సీనియర్ సివిల్ జడ్జీ, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎన్.ప్రశాంతి అన్నారు.
ఏదైనా పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది గారెలు తయారు చేసి తింటుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటి వాటితో గారెలను తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాలకు చెందిన వారు వీటినే వడ
Abbas Ansari అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఎమ్మెల్యే (MLA) అబ్బాస్ అన్సారీ (Abbas Ansari) కి ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం మావు జిల్లా (Mau district) లోని ఎం
పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భూదాన్ పోచంపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీవాణి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ప్రాథమిక ఆర
మేళ్లచెర్వు-కోదాడ రహదారిలో మేళ్లచెర్వు పరిధిలోని కందిబండ శివారులో ఉన్న వంతెన గతేడాది చివరలో కురిసిన భారీ వర్షాలకు కూలింది. వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుత�
Arms Dealer: పెహల్వాన్ సోనూ లంగడాను అరెస్టు చేశారు. అక్రమ రీతిలో ఆయుధాలు అమ్మినట్లు అతనిపై కేసులు ఉన్నాయి. 8 ఏళ్లుగా పరారీలో ఉన్న అతన్ని ఆధీనంలోకి తీసుకున్నారు.
ఆర్టీసీలో ఉద్యోగం చాలా శ్రమతో కూడుకున్నదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ ఆర్టీసీ ఉద్యోగి ఆర్.ఎస్ రావు నిర్మల ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Kaleru Venkatesh నియోజకవర్గం వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
Abbas Ansari విద్వేష ప్రసంగం కేసులో సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఎమ్మెల్యే (MLA) అబ్బాస్ అన్సారీ (Abbas Ansari) దోషిగా తేలాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం మావు జిల్లా (Mau district) లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అబ్బాస్ అన్సా�
ICAR scientists వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా వివిధ ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు సిద్దిపేట జిల్లాలోని రాయపోల్ తిమ్మకపల్లి గ్రామాల్లో శనివారం పర్యటించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ�
OTT Movies This Week కొత్త సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న నేపథ్యంలో మూవీ లవర్స్కు గుడ్ న్యూస్ చెప్పాయి ఓటీటీ వేదికలు.. ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా 30 సినిమాలు తాజాగా ఓటీటీలోకి వచ్చేశాయి.
Gujarat Titans: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ ఓటమిని తట్టుకోలేని అభిమానులు స్టేడియంలోనే ఏడ్చేశారు. ఆ లిస్టులో టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ సోదరి కూడా ఉన్నారు. ప్రేక్షుకుల గ్యాలరీలో ఉన్న ఆ
Akkineni Nagarjuna ప్రముఖ సినీ నటుడు నాగార్జున తన సతీమణి అమలతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తన కుమారుడు, యువ నటుడు అఖిల్ అక్కినేని వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఈ సందర్భంగా ముఖ్యమం
నైరుతి రుతుపవనాల (Monsoon) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతోపాటు వాయుగుండం ప్రభావం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది.
Sreeleela అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు సినిమాలు చేసి మెప్పించిం�
Harish Rao రాష్ట్రంలో కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కరెంట్ కోతలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Suriya కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మంచి డెడికేషన్ ఉన్న నటుడు. సినిమా హిట్టా, ఫ్లాపా అనేది ఆలోచించకుండా ప్రేక్షకులకి మంచి అనుభూతిని అందించే చిత్రాలు చేస్తుంటాడు.ఒకప్పుడు వరుస హిట్స్తో దూసుకుపోయిన సూ
Kangana Ranaut బాలీవుడ్ దిగ్గజ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ (Javed Akthar), నటి, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) మధ్య జరిగిన ఒక వివాదం ఇటీవల సద్దమణిగిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు పదేళ్లు నిండాయి. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున ప్రస్తుత ముఖ్యమంత్రి నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి (Revanth Reddy) రూ.50 లక్షల లంచం ఇస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండ�
Donald Trump: స్టీల్, అల్యూమినియంపై దిగుమతి సుంకాన్ని 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. స్వదేశీ స్టీల్ పరిశమ్రను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమె�
Kamal Hasan తమిళంతో పాటు తెలుగు, హిందీ పరిశ్రమలో తన నటనతో లోకనాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్న కమల్ హాసన్ తన సినీ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Surveen Chawla 'సాక్రేడ్ గేమ్స్', 'డి కపుల్', 'రానా నాయుడు' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా(Surveen Chawla) తాజాగా తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి సంచలన విషయాలు వెల్లడించారు.
Taj Mahal: పాలరాతి కట్టడం తాజ్మహల్ వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తాజ్ పరిసరాల్లో ఎటువంటి డ్రోన్లను రానివ్వకుండా యంటీ డ్రోన్ వ్యవస్థ అడ్డుకుంటుంది.
వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ గోశాలలో కోడెల మరణమృదంగం కొనసాగుతున్నది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పట్టింపులేమి మూగ జీవాలకు శాపంగా మారింది. సరైన ఆవాసం, ఆహారం లేక తల్లడిల్లతూ తనువు చాలిస్తున్నాయి. శుక్రవారం
Elon Musk అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్ (Elon Musk).. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షు�
Donald Trump ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) దంపతుల గొడవపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు.
హైదరాబాద్లోని మలక్పేట రైల్వే బ్రిడ్జ్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. చాదర్ఘాట్-మలక్పేట మార్గంలోని ఫ్లైఓవర్ వద్ద ఉన్న మ్యాన్హోల్ పొంగుతున్నది. నల్లగొండ ఎక్స్ రోడ్డు నుంచి మలక్పే
Anasuya అందాల ముద్దుగుమ్మ అనసూయ ప్రస్తుతం శ్రీలంకలో బిజీబిజీగా గడుపుతుంది.అనసూయ ఇటీవల కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన ఇంటిలో అడుగుపెట్టింది.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కొలంబియా దేశం పాకిస్థాన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసింది.ఆ దేశం వెళ్లిన శశిథరూర్ నేతృత్వంలోని బృందం దీని పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తన స్టేట్మెంట్ను
నిమ్మకాయలు మనకు దాదాపుగా ప్రతి సీజన్లోనూ లభిస్తాయి. ఏడాది పొడవునా ఇవి మనకు అందుబాటులో ఉంటాయి. నిమ్మకాయల నుంచి రసం తీసి అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. నిమ్మరసాన్ని పానీయాల్లో వేస్తుంటా�
Miss World 2025 హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్-2025 పోటీలు తుది దశకు చేరుకున్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే విజేత ఎవరో తెలనుంది. మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్ కోసంహైదరాబాద్ హైటెక్స్లో భారీ ఏర్పాట్ల
Deepika Padukone గత కొద్ది రోజులుగా దీపికా పదుకొణే పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది. అందుకు కారణం ఆమె స్పిరిట్ మూవీ నుండి తప్పుకోవడం. ఎప్పుడైతే దీపిక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందో వెంటనే తన సినిమా హీరోయిన�
తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU) పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి ఆదిలాబాద్ జిల్లా లోని దాస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలోని హా�
Lal Salam తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ (Rajinikanth) లీడ్ రోల్లో నటించిన ‘లాల్ సలాం’ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప�
హైదరాబాద్ మాదాపూర్లో (Madhapur) దారుణం చోటుచేసుకున్నది. మాదాపూర్లోని ప్రముఖ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్డులో నలుగురు దుండగులు దోపిడీకి యత్నించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు యువకులను బంగారం, డబ్బుల కోసం
కట్క వేయగానే లైటు వెలిగితే.. అప్పట్లో సంచలనం. రిమోట్ మీట నొక్కగానే టీవీ ఆన్ అయితే.. అబ్బురం. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన సాంకేతికత.. మన జీవితాల్లోకి చొచ్చుకొని పోయింది. ఇప్పుడు పర్సనల్ ఏఐ ఏజెంట్లను పెట్టుకున
భారత్లో పెట్టుబడులు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రవాస భారతీయులను, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రభావశీలురకు విజ్ఞప్తి చేశారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణన�
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ముందంజ వేయగా, గుజరాత్ టైటన్స్ తమ పోరాటాన్ని ముగించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్పై ఉత్కంఠ విజయం సాధించింది.
అనుకున్నదే జరుగుతున్నది.. తెలంగాణ వైపునకు జలఖడ్గం దూసుకువస్తున్నది.. కృష్ణా జలాల్లో దశాబ్దాల అన్యాయం సరికాకముందే గోదావరిలోనూ ఆశలు గల్లంతవుతున్నాయి. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నట్ట�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. పహల్గాంలో ఆరుగురు ఉగ్రవాదులు ఇంకా పరారీలో ఉన్నారని, వారు బీజేపీలో చేరుతారేమోనని ఆరోపించారు. ‘ఆరుగురు తీవ
తమ 11 ఏండ్ల పాలనలో దేశం ఆర్థికాభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నదంటూ బీజేపీ నాయకులు చేసుకొంటున్న ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయింది. మేకిన్ ఇండియా ఉత్త ప్రచారమేనని, అదెప్పుడో జోకిన్ ఇండియాగా మ�
షోరూం నుంచి వాహనాలకు వచ్చే సైలెన్సర్లు కాకుండా.. వాటికి మరమ్మతులు చేసి ఇష్టానుసారంగా తయారు చేసుకుంటూ శబ్ద, వాయుకాలుష్యానికి కారకులవుతున్న వారిపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝళిపిస్తున్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక తీవ్ర వివాదానికి దారి తీస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకే ఇస్తున్నారని అన్ని గ్రామా ల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.
డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశా రు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి కేసు వి
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..