సామాన్యుల ఆర్థిక పురోభివృద్ధికి సంక్షేమ పథాన్ని కొనసాగిస్తూనే ఉమ్మడి జిల్లా అభివృద్ధ్దికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర బడ్జెట్ ముందుకు వచ్చింది. ఇప్పటికే పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు�
పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు సోమవారం భక్తులు పొటెత్తారు. ఒ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. రెండేళ్ల క్రితం కొవిడ్ కారణంగా భక్తుల తాకిడి కాస్త తగ్గగా ఈసారి విపరీత�
సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతకు అన్ని రాష్ర్టాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార�
జిల్లాలో నకిరేకల్ మున్సిపాలిటీని రోల్మోడల్గా తీర్చిదిద్దుతానని ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. పట్టణా�
క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలుగా ఉండి న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారికి ఉచితంగా న్యాయ సహాయం కోసం న్యాయవాదులను ఏర్పాటు చేస్తామని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఎస్. జగ్జీవన్కుమార్ తెలిపారు
తుర్కియే, సిరియాలో ప్రకృతి విలయం సృష్టించింది. గంటల వ్యవధిలో సంభవించిన మూడు వరుస భూకంపాలతో రెండు దేశాలూ చిగురుటాకులా వణికిపోయాయి. భారీస్థాయిలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో సోమవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రవేశపెట్టారు.సకల జనుల సమ్మోహన బడ్జెట్ను ప్రవేశ పెట్టారన్న అభిప్రాయాలు సబ్బండ వర్గాల నుంచి వ్య�
ట్రాక్టర్తో ఇంటింటా సేకరించిన చెత్తను డంప్యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ సేంద్రియ ఎరువు తయారీపై ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధ చూపడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పైసా ఖర్చు లేని పటిష్ఠమైన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) ప్రకటించింది.
అర్జీలను సత్వరమే పరిష్కరించాలని రాహుల్ రాజ్ అన్నా రు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులను సోమవారం స్వీకరించారు.
కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కొడప మోతుబాయి జాకు పిలుపునిచ్చారు. గాదిగూడ మండలం సావిరి పంచాయతీ కార్యాలయంలో ఝరి పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం కంటి వెలుగు శ
పల్లె, పట్నంలో కేసీఆర్ మార్క్ అభివృద్ధి సకల రంగాలు సమున్నతం.. సకల జనుల సంక్షేమం.. పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతి రథం మరింత వేగం అందుకొనే ఇంధనం.. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ స్వరూపం ఇద�
నిర్మల్ జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలను చేపట్టిన కర్నాటి వరుణ్ రెడ్డి తొలిసారిగా ప్రజా ఫిర్యాదుల విభాగానికి హాజరై అందరూ అందించిన అర్జీలను స్వయంగా స్వీకరించారు. వారు చెప్పే సమస్యను ఓపికగా విని పరి
అభివృద్ధి.. సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది.. అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఇస్తూ తనదైన విజన్తో పద్దుకు రూపకల్పన చేసింది.
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఈ నెల 10న ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు.
ఉద్యోగ అభద్రత, శ్రమదోపిడీకి నిలువెత్తు నిదర్శనమైన కాంట్రాక్ట్ వ్యవస్థకు చరమగీతం పాడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏప్రిల్ నెల నుంచి క్రమబద్ధీక
అసెంబ్లీలో అత్యధిక సమయం బడ్జెట్ చదివిన ఆర్థిక శాఖ మంత్రిగా హరీశ్రావు రికార్డు సాధించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 11 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఇందులో ఒకటి ఓట్ ఆన్ అకౌంట్ కాగా మిగిలినవి ఫుల�
రాష్ట్రంలో స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు వార్షిక బడ్జెట్లో రాష్టప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి స్థానిక సంస్థలకు ప్రభుత్వం నుంచి విడుదల చేసే నిధులను నేరుగా ఆయా సంస్థల బ్యాంకు �
ప్రభాస్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ‘సలార్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా భారీ హంగులతో తెరకెక్కిస్తున్నారు. కొద్ది నెలల క్రితం స�
నగరం అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉన్నది. హైదరాబాద్లో ఉపాధి, ఉద్యోగావకాశాలతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ త�
చిత్రసీమలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నా..ఇప్పటికీ వన్నె తరగని అందంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది చెన్నై సోయగం త్రిష. కెరీర్ ఆరంభంలో దక్షిణాదిలో అగ్ర తారగా ఓ వెలుగువెలిగిందీ భామ. ప్రస్తుతం సినిమా
అదానీ కంపెనీల షేర్ల విలువలు వ్యాపారంతో సంబంధం లేకుండా కృత్రిమంగా పెరిగిపోయాయని అంతర్జాతీయ వాల్యుయేషన్ గురు అశ్వథ్ దామోదరన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత రూ. 1,531 ధర వద్ద అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు చాలా అధ
శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రంలో నటిస్తున్నారు రామ్ చరణ్. ఈ పాన్ ఇండియా చిత్రంలో కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని మరోసారి చాటుకుంది. వ్యవసాయానికి అత్యంత కీలకమైన సాగునీటికి భారీగా నిధులు కేటాయించే పరంపరను కొనసాగించింది.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని మోదీ నిలుపుకోవాలని అన్నారు ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి. సేవా రంగంలోని విద్యా వైద్యాన్ని కేంద్ర ప్రభుత్వం ని�
ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహణ పద్దు కింద రూ.457.10 కోట్లు కేటాయిస్తూ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రగతి పద్దు కింద మరో రూ.80 కోట్లు కేటాయించారు. మొత్తం 537.10 కోట్లు ప్రక
వంటకాలకు రుచి, వాసన అందించే నల్లుప్పును అగ్నిపర్వత శిలల నుంచి వెలికితీస్తారు. హిమాలయ సానువుల్లో ఈ గనులు ఎక్కువ. ‘హిమాలయ బ్లాక్ సాల్ట్' ముదురు గులాబీ రంగులో ఉంటుంది.
అగ్ర హీరో బాలకృష్ణను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ‘వీరసింహా రెడ్డి’ సక్సెస్మీట్లో అక్కినేని తొక్కినేని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు మండిపడ్డారు.
విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఐపీఎల్'. బీరం వరలక్ష్మి సమర్పణలో అంకిత మీడియా హౌస్ పతాకంపై బీరం శ్రీనివాస్ నిర్మించారు. సురేష్ లంకలపల్లి దర్శకుడు.
మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) విభాగాన్న�
వంటింట్లో వాడే అనేక దినుసులకు అపారమైన ఔషధ గుణాలున్నాయి. వాటితో చర్మ సంరక్షణ సాధ్యమే. అంతెందుకు? మెంతుల సంగతే తీసుకోండి. గింజలు, బెరడు, ఆకులు.. మెంతుల్లో ప్రతీది చర్మం మీది ముడతలను నివారించే శక్తి కలిగి ఉంటు
రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ చిత్రాన్ని టీఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చ�
బాబీ సింహా హీరోగా నటిస్తున్న చిత్రం ‘వసంత కోకిల’, కాశ్మీర పరదేశి నాయిక. రమణన్ దర్శకుడు. రజనీ తాళ్లూరి, రేష్మి సింహా నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ను అగ్ర నటుడు చిరంజీవి విడుదల చేశారు.
రైతులకిచ్చిన మరో ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేసిం ది. ఈ ఏడాది రూ.90 వేల లోపు గల రైతుల పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు.
శరీరాకృతిని కించపరిచే బాడీ షేమింగ్కు తాను కూడా గురయ్యానని చెప్పుకుంది బాలీవుడ్ నటి రవీనా టాండన్. 90 దశకంలో స్టార్ హీరోయిన్గా వెలిగిన ఈ తార..ఇటీవల ‘కేజీఎఫ్ 2’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది.
పట్టణాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.11,372 కోట్లు ఇచ్చారు. నిర్వహణ పద్దుకు రూ.3,906 కోట్లు, మిగిలిన మొత్తాన్ని ప్రగతి పద్దుకు ప్రతిపాదించారు. పట్టణ ప్రగతికి రూ.1,474 కోట్లు ఇవ్వగా.. ఇది నిరుటి కంటే 80 కోట్లు అధికం. పట్టణాభ�
‘హాలీవుడ్లో సింగిల్ షాట్ టెక్నిక్లో తెరకెక్కిన బర్డ్మన్, 1917 చిత్రాల తరహాలో ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్' చిత్రం రూపొందించబడింది. ఆ చిత్రాలు సింగిల్ షాట్తో తీసినా చాలా క్యారెక్టర్ల చుట్టూ కథ నడుస్
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ను, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను లోతుగా విశ్లేషించుకున్న వారందరికీ ప్రగతివైపు నడిపించే వారెవ్వరో స
ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేంత జోరు మీదుంది బాలీవుడ్ భామ కృతి సనన్. ఇటీవలే వరుణ్ ధావన్తో కలిసి ‘భేడియా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ నాయిక..ప్రస్తుతం ‘షెహజాదా’, ‘గణపథ్' చిత్రాల వరుస రిలీజ�
దేశంలో ఇక వీయనున్నది బీఆర్ఎస్ గాలి. దేశ స్వాతంత్య్రానంతరం చిరకాలం వీచిన కాంగ్రెస్ గాలి తేలిపోయింది. కొద్దికాలం పాటు ఉండిన ప్రతిపక్ష ఐక్య సంఘటనల గాలి పలచబడింది.
గత ప్రభుత్వాల హయంలో నిధుల కేటాయింపులో నిరాదరణకు గురయిన జలమండలి.. స్వరాష్ట్రంలో మాత్రం ఆత్మగౌరవంతో నిలుస్తున్నది. ప్రతి ఇంటికి సమృద్ధిగా తాగునీరు, వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యం
నాడు అవమానాలు ఎదుర్కొన్న చోటనే నేడు సగర్వంగా, తలెత్తుకొని బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటున్నది తెలంగాణ. బడ్జెట్ అంటే మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన నిర్మలమ్మ నిరుపయోగ బడ్జెట్లా కాదు, సుమారు 3 లక్షల కోట్ల ప్ర�
రాష్ట్రంలోని రహదారులు ఇక అద్దంలా మెరువనున్నాయి. వీటికి గతం లో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభు త్వం 2023 -24 వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది.
తెలంగాణ ఎనిమిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.
తెలుగు యువకుడికి అరుదైన ఘనత దక్కింది. ఫోర్బ్స్ టాప్-30 యువ సాధకుల జాబితాలో ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామానికి చెందిన యువకుడు శివతేజ చోటు దక్కించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఏప్రిల్ నుంచి పేస్కేల్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రా�
అదానీ, అతని కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు జరిపించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
నూతన సచివాలయంలో విద్యుత్తు సరఫరా కోసం ఏర్పాటుచేసిన 11 కేవీ సామర్థ్యం గల సబ్స్టేషన్ను ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం ప్రారంభించారు.
భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న రేసుకు మన హైదరాబాద్ వేదిక కాబోతున్నది. హుసేన్సాగర్ పరిసర ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్పై ఫార్ములా కార్లు రాకెట్ వేగంతో రయ్మంటూ దూసుకుపోయేందుకు సిద్
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధికి అద్దం పట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను 2,90,396 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ పద్దులో సీఎం కేసీఆర్ మానవీయ క�
‘సారల్యం శక్తిం పక్షౌ పచ్ఛతి’- చిత్తశుద్ధి ఉంటే మన శక్తికి రెక్కలు వస్తాయి అన్నారు పెద్దలు. అసలే కొత్త రాష్ట్రం! తెలంగాణ ఏర్పడకముందు, ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురై వెనుకబడి ఉన్నది. అయినా ప్రగతిపథ�
‘తెలంగాణ ఏర్పడ్డాక 1,41,735 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుతం కొత్తగా మరో 91,142 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించాం. అందులో 80,039 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికైన హరితహారంతో మొక్కల పెంపకం యజ్ఞంలా సాగుతున్నది. ఇప్పటికే పలుచోట్ల మొక్కలు ఏపుగా పెరిగి ఆ�
ఇంటి స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకొనేందుకు వ్యక్తిగత గృహ నిర్మాణ పథకం (బెనిఫిషరీ-లెడ్ ఇండివిడ్యువల్ హౌస్ కన్స్ట్రక్షన్- బీఎల్సీ) కింద రూ. మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయి
గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్తహీనత లేకుండా కాపాడేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. గత ఏడాది 9 జిల్లాల్లో ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ఈ ఏడాది అన్ని జిల్లాలకు విస్తరించింది.
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు పూనుకున్నది.
భారత్లాంటి లౌకిక దేశంలో మత విద్వేష నేరాలకు చోటు లేదని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. విద్వేష ప్రసంగాలపై రాజీ పడే ప్రస్తకే లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తిస్తేనే పరిష్కారం సాధ్యమవుతుం
సుప్రీంకోర్టులో మరో ఐదుగురు జడ్జీలు చేరారు. తెలుగు వ్యక్తి జస్టిస్ సంజయ్కుమార్తోపాటు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో సీజ
రైలు ప్రయాణికులకు ఆహారాన్ని అందించేందుకు ఐఆర్సీటీసీ మరో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైలు ప్రయాణికులు వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేస్తే వారి బెర్త్ల వద్దకే ఆహారాన్ని అందించనుంది.
ఢిల్లీ మేయర్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. సోమవారం మేయర్ ఎన్నిక కోసం సభ జరిగింది. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయవచ్చని ప్రిసైడింగ్ అధికారి, బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మ ప్రకటించారు.
డ్రైవర్ అవసరం లేని కార్ల తరహాలోనే త్వరలో సెల్ఫ్ ఫ్లైయింగ్ విమానాలు వచ్చే అవకాశం ఉంది. విమాన తయారీ సంస్థలు ఈ ఆటోమేటిక్ విమానాల తయారీపై దృష్టి సారించాయి. ఇవి వాటికవే టేకాఫ్, ల్యాండింగ్ అవడంతో పాటు అత�
గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతున్న ఎండు గంజాయిని బాచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 41 కిలోల గంజాయి, ఒక కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
మల్కాజిగిరి మండల పరిధిలో జీఓ 59 కింద క్రమబద్ధీకరణకు అర్హత సాధించిన లబ్ధిదారులు మార్చి చివరి వరకు డబ్బులు చెల్లించి రెగ్యులర్రైజ్ చేసుకోవాలని తాసీల్దార్ వెంకటేశ్వర్లు సూచించారు.
దళితుల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించారు. పథ కం ద్వారా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 44 వేల ద ళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందగా, ప్రభుత్వం రూ.4,40
రాష్ట్ర బడ్జెట్లో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేశారు. 2023-24 వార్షిక బడ్జెట్లో పరిశ్రమలు, వాణిజ్యశాఖకు రూ.4,037 కోట్లు కేటాయించారు. ఇందులో వివిధ రాయితీలకు రూ.3,519 కోట్లు కేటాయించారు.
కీలక వడ్డీరేట్లు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం మొదలైంది. బుధవ�
బీజేపీ హఠావో.. సింగరేణి బచావో.. ప్రస్తుతం కార్మికుల నినా దం ఇదే. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలపై కొంత కాలంగా కార్మిక సం ఘాలు, కార్మికులు గుర్రుగా ఉన్నారు.
సరూర్నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న నిర్వహించే మెగా జాబ్మేళా కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
అదానీ గ్రూపునకు సంబంధించిన షేర్ల పతనం కొనసాగుతున్నది. హిండెన్బర్గ్ వేసిన ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రూపు షేర్ల పతనం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 50 శాతం వరకు నష్టపోయిన పలు కంపెనీల షేర్లు సోమవా
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం 68 పైసలు పడిపోయింది. దేశ, విదేశీ స్టాక్ మార్కెట్ల నష్టాలు, భారత్ నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, క్షీ�
పోలీస్ ఉద్యోగార్థులకు మెయిన్స్లో అర్హత సాధించేందుకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.570 తగ్గి రూ.57,150 పలికింది. అంతకుముందు ఇది రూ. 57,730గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి
రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి ఓరుగల్లుకు అత్యధిక ప్రాధాన్యత దక్కింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు మరింత వేగంగా అభివృద్ధి జరిగేలా తాజా బడ్జెట్లో కేటాయింపులు ఉ
సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర వైభవంగా సాగుతున్నది. రెండోరోజైన సోమవారం భక్తులు భారీగా తరలిరావడంతో గట్టు పరిసరాలన్నీ కిటకిటలాడాయి. యాదవులు మంద గంపలు, బోనాలు,
నిత్య వ్యాయామంతో ఆరోగ్యం చేకూరుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. మాదాపూర్లోని పత్రికనగర్ కాలనీ అసోసియేషన్
నెల్లూరు రూరల్ వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లో చేరే విషయమై ఆలోచిస్తున్నారని తెలిసింది. బీఆర్ఎస్లో ఇప్పటికే ఏపీ ముఖ్య నేతలు ఎందరో చేరడంతోపాటు అక్కడ రాజకీ�
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి భక్తిమార్గంలో నడవాలని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో అక్కమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవాల్లో
లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగపర్చుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి అనిత పేర్కొన్నారు. ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ పురస్కరించుకొని మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో నర్సాపూర్ కోర్డ్టు ఆ�
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని సాగర్ సొసైటీ సిగ్నల్ వద్ద నుంచి కృష్ణానగర్ ప్రధాన రహదారిపై ఉన్న గ్రీన్ బావార్చీ హోటల్దాకా కొత్తగా బీటీ రోడ్డు వేశారు.
రాష్ట్ర బడ్జెట్లో అర్చకులు, ఉద్యోగుల వేతనాలకు రూ.130 కోట్లు కేటాయించారు. దేవాదాయ శాఖకు మొత్తం రూ.618 కోట్లు కేటాయించగా, దేవాలయాలకు సహాయం కింద రూ.250 కోట్లు, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీకి మరో రూ.200 కోట్లు క
ఎల్బీ స్టేడియంలో జరిగిన 3వ నేషనల్ ఓపెన్ కరాటే కుంగ్ ఫూ ఛాంపియన్షిప్ 20 23 సీఎం కేసీఆర్ మెగా కప్లో బాలాజీనగర్కు చెందిన క్రీడాకారులు సత్తాచాటి బంగారు, రజిత పతకాలను సాధించారు.
రాష్ట్ర బడ్జెట్లో జిల్లాపై వరాల జల్లు కురిసింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శాస న సభలో ప్రవేశపెట్టిన వార్షిక పద్దులో ఓరుగల్లుకు అధిక ప్రాధాన్యం కల్పించారు.
హైదరాబాద్లో నిఘాను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ట్రై కమిషనరేట్ల పరిధిలో 7 లక్షల కెమెరాలుండగా..
గిరిజన తండాల సమగ్ర అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాల్లో ఇప్పటివరకు 79,776 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 17,435 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, 10,329 మందికి ప్రిస్
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని గిరిజన తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్రెడ్డి అన్నారు.
కుటుంబ కలహాలతో ఉన్మాదిగా మారిన భర్త కట్టుకున్న భార్యతో పాటు తనయుడిపై కత్తితో దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లిలో సోమవారం జరిగింది.
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ తొలి వామప్ పోరులో భారత్కు నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన తమ మొదటి మ్యాచ్లో టీమ్ఇండియా 44 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
మండల కేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఆలయంలో స్వామి వారికి అభిషేకం, అర్చనలు, హారతి, ప్రత్యేక పూజలు నిర్వ�
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలకు అడ్డుకట్ట పడుతుందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. మండలంలోని నగరం గ్రామంలో స్థానికుడు నరేందర్రెడ్డి అందజేసిన రూ.1.36 లక్షల విరాళంతో 8 సీసీ కెమెరాలు,
కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం నల్లకుంట డివిజన్లోని ఇస్తరాకుల గల్లీ, పాత రామాలయం
పాదచారులు నడిచేందుకు ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఫుట్పాత్లను అక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారిపై ఎఫ్ఐఆర్
ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో డివిజన్ కార్పొరేటర్ ఆ�
డ్రగ్స్ విక్రయించేందుకు ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్కు వస్తున్న స్మగ్లర్లపై హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ) పోలీసులు నిఘా పెట్టా రు.
Twitter ట్విట్టర్ బిజినెస్ యూజర్లపై పిడుగు పడింది. నెలవారీగా సబ్ స్క్రిప్షన్ కోసం 1000 డాలర్లు.. అనుబంధ ఖాతాలకు 50 డాలర్ల ఫీజు చెల్లించాలని ట్విట్టర్ తేల్చి చెప్పింది.
UPI-Transactions జనవరి యూపీఐ లావాదేవీల్లో మరో రికార్డు నమోదైంది. డిసెంబర్లో రూ.12.8 లక్షల కోట్ల లావాదేవీలు జరిగితే, గత నెలలో రూ.13 కోట్లకు చేరువయ్యాయి.
MGNREGS పల్లె వాసులు పట్టణాలకు వలస వెళతారని, అందుకే ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోత విధించామని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ చెప్పారు.
Minister Gangula kamalakar ఇచ్చిన మాట మేరకు యాదాద్రికి బస్సు సర్వీసును ప్రారంభించామని, ప్రజలంతా ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవడం తమకు యాషెస్ గెలవడం కంటే ఎక్కువ అని స్మిత్ అన్నాడు.
సెల్ఫోన్ చూడొద్దంటూ తల్లి మందలించిందన్న కోపంతో.. ఏకంగా ప్రాణాలే తీసుకుంది ఓ కూతురు. ఈ ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
Srisailam శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్, ఎస్పీలను ఈవో లవన్న ఆహ్వానించారు.
Kurmachalam Anil తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రూ.2,90,396 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడంపై రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వ్యక్తం చేశారు.
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బాలీవుడ్ యాక్టర్ జాకీ భగ్నానీ (Jackky Bhagnani)తో డేటింగ్లో ఉందని తెలిసిందే. ఈ ఇద్దరు సెలబ్రిటీలకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
minister ktr త్వరలో నాలుగు మొబిలిటీ క్లస్టర్లను ప్రకటించి.. ఆరు బిలియన్ల పెట్టుబడి, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.
DH Srinivasa Rao రాష్ట్ర చరిత్రలోనే వైద్యారోగ్యశాఖకు రికార్డు స్థాయిలో రూ.12,161 ప్రభుత్వం కేటాయించిందని, ఈ మేరకు సీఎం కేసీఆర్కు డైరెక్టర్ హెల్త్ శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ సీరీస్లో చెలరేగుతాడని, అతను సిరీస్ ఫలితాన్ని నిర్ణయించగలడని మాజీ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. మూడో స్పిన్నర్గా కుల్ద
Ashwin Hilarious Retweet ప్రస్తుతం దేశంలోని ప్రతి క్రికెట్ అభిమాని మదిలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీయే మెదులుతున్నది. ఈ రెండు దేశాల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ గురువారం నాగ్పూర్�
ది ఘోస్ట్లో టీనేజర్గా కనిపించింది. రీసెంట్గా బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కోలీవుడ్ భామ అనిఖా సురేంద్రన్ (Anikha Surendran). ఈ సినిమాలో అనిఖా యాక్టింగ్కు మూవీ లవర్స్ ఫిదా అయిప
mlc pochampally srinivas reddy ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలందరి ఆశలు, ఆకాంక్షలకు అద్దంపట్టేలా ఉందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
సుధీర్ వర్మ (Sudheer Varma) డైరెక్ట్ చేస్తున్న రావణాసుర (Ravanasura) నుంచి రావణాసుర ఆంథెమ్ను విడుదల చేశారు మేకర్స్. దశకంఠ లంకాపతి రావణా.. అంటూ సాగే ఈ పాటను హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయగా..
చీరకట్టుతో అవలీలగా నదిలోకి దూకుతున్న మహిళల వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తమిళనాడులోని తమిరబరని నది వద్ద ఈ దృశ్యాలను రికార్డు చేశారు.
Man Shot At By Cops రద్దీ మార్కెట్లో ఓ యువకుడు కత్తిలో హల్చల్ చేశాడు. జీన్స్ ప్యాంట్, నల్లటి బనియన్ ధరించి ఉన్న అతడు కత్తితో మార్కెట్ మధ్యలోకి దూసుకొచ్చాడు. చంపేస్తానని స్థానికులను బెదిరించడం మొదలుపెట్టాడు
TS Budget తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు ఆంక్షలకు అనుగుణంగా ఉందని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు.
AP Capital ఏపీ రాజధాని అమరావతి అంశంపై ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టులో సోమవారం ప్రస్తావనకు వచ్చింది.
రాంచరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ ఆర్సీ 15 (RC15). ముందుగా శంకర్ టీం నిర్ణయించిన ప్రకారం ఆర్సీ 15లో రాంచరణ్, కియారా అద్వానీపై వచ్చే సాంగ్ నేడు షూట్ చేయాల్సి ఉంది. అయి�
Adani ఇంటర్ మాత్రమే చదివిన అదానీకి ష్యూరిటీ లేకుండా వేల కోట్ల రుణం ఎలా ఇచ్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని ఆ
ఇష్టమైన ఫుడ్ కోసం ఎవరైనా మహా అయితే ప్రతి వారం అదే ఆహారాన్ని తీసుకుంటారు..అదే వంటకంలో పలు వెరైటీలను టేస్ట్ చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి తన ఫేవరెట్ డిష్ రాజ్మా చావల్ను తన చేతిపై టాటూ వేయించుకున�
Nitish Kumar జేడీయూ సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూ తనపై రోజుకో విమర్శ చేస్తున్న కుశ్వాహపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన నితీశ్.. ఇవాళ నే�
Justice TAFRC Committee టీఏఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల్రెడ్డి నియామకమయ్యారు. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ చైర్మన్తో సభ్యులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉ�
మోదీ కేంద్ర బడ్జెట్కు.. కేసీఆర్ తెలంగాణ బడ్జెట్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు.
Anu Emmanuel Glamor Pics, Anu Emmanuel, Anu Emmanuel Stills, Anu Emmanuel Pics, Anu Emmanuel Images, Anu Emmanuel Photos, Anu Emmanuel Insta Photos, Anu Emmanuel New Photos, Anu Emmanuel Viral Photos, Anu Emmanuel Beautiful Photos..
మోసం, షేర్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్పై సమగ్ర చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం డిమాండ్ చేశారు.
రాజస్థాన్లోని జైసల్మీర్ సూర్యగఢ్ ప్యాలెస్ (Suryagarh Palace hotel)లో ఇవాళ రాత్రి సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వాని (Sidharth-Kiara wedding) వెడ్డింగ్కు అంతా సిద్దమైంది. ఈ నేపథ్యంలో కోటను అందంగా డిజైన్ చేశారు.
చారిత్రక కట్టడం తాజ్మహల్ను చూసి పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మంత్రముగ్ధుడయ్యారట. తాజ్ను చూడగానే ‘తాజ్ మహల్ను ఎవరు డిజైన్ చేశారు..?’ అని మొదట ప్రశ్నించారట.
Monty Desai నేపాల్ పురుషుల క్రికెట్ జట్టు హెచ్కోచ్గా భారత్కు చెందిన మాజీ క్రికెటర్ మాంటీ దేశాయ్ నియమితులయ్యారు. ఇప్పటికే గడిచిన వారం రోజులుగా ఆయన నేపాల్ క్రికెట్ టీమ్కు శిక్షణ ఇస్తున్నారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ�
Turkey Earthquake:టర్కీ, సిరియా భూకంపంలో మృతుల సంఖ్య 1600 దాటింది. టర్కీలో 2828 బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Basti Dawakhana బస్తీల్లో సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘బస్తీ దవాఖానలు’ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు
Dharmana టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్టమొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనే అని ఆరోపించారు.
భూప్రకంపనలను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే (ఎస్ఎస్జీఈఓఎస్)కు చెందిన పరిశోధకులు ఫ్రాంక్ హూగర్బీట్స్ టర్కీ భూకంపాన్ని మూడు రోజుల ముందే అంచనా వేశారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చంపబోనని రష్యా అధ్యక్షుడు పుతిన్ తనకు మాటిచ్చారని.. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ వెల్లడించారు. ఈ విషయాన్ని జెలెన్స్కీకి కూడా ఫోన్ ద్వారా తెలియజేసిన�
Sri Rama Navami భద్రాద్రి సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయ వైదిక కమిటీ శ్రీరామనవమి ముహూర్తాన్ని ఖరారు చేసింది.
చాలా కాలం తర్వాత అజిత్ 'తునివు' సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. నువ్వా నేనా అంటూ విజయ్తో సాగిన పోరులో అజిత్ తొలి విన్నర్గా నిలిచాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 11న రిలీజై మిక్స్డ్ టా�
Gaziantep Castle: టర్కీ భూకంపంలో మృతుల సంఖ్య 900 దాటింది. భూకంప తీవ్రతకు 2200 ఏళ్ల క్రితం నాటి గజియాన్ టెప్ క్యాసిల్ కూలింది. ఆ క్యాసిల్ శిథిలాల రోడ్డుపై చెల్లాచెదురుగాపడిపోయాయి.
Minister Dayakar Rao తెలంగాణ బడ్జెట్ పల్లెకు పట్టం కట్టిందని, ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ హస్తగతం చేసుకుంటుందని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే అన్నాడు. పటిష్టమైన ఆసీస్ బౌలింగ్ అటాక్ను భారత ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారన
Forbes ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్లో తెలుగు కుర్రాడు మెరిశాడు. యంగ్ అచీవర్స్ అండర్ 30 జాబితాలో కోనసీమ జిల్లాకు చెందిన కాకిలేటి శివతేజ చోటు దక్కించుకున్నాడు. ప్రపంచంలో ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్తగా �
బోలెడంత టాలెంట్, కష్టపడే తత్వం ఈ రెండింటితో పాటు కాస్త అదృష్టం కూడా ఉండి ఉంటే శోభన్బాబు కనీసం ఒక్క హిట్టయినా సాధించేవాడు. ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే అరుదు.
Minister Koppula సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో వెయ్యికిపైగా సంక్షేమ గురుకులాలు, వేలాది హాస్టళ్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అత్యుత్తమ ప్రమాణాలతో పోషణతో పాటు విద్యనందిస్తున్నది.
టర్కీ, సిరియాను భారీ భూకంపం అతలాకుతలం చేసేసింది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి మొత్తం 1700 బిల్డింగ్లకు పైగా ధ్వంసం అయ్యాయి. భూకంపం సమయంలో ఇళ్లు, బిల్డింగ్లు కూలిపోతున్న భయానక దృశ్యాలు ప్రస్తుతం సోష�
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన చిత్రం బ్రోచెవారెవరురా (Brochevarevarura). క్రైం కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీలో (Sree Vishnu)శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిం�
Turkey Earthquake:టర్కీ భూకంపంలో మరణాల సంఖ్య పదివేలు దాటనున్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. ఇప్పటికే మృతుల సంఖ్య ఆరు వందలు దాటింది. టర్కీ, సిరియాల్లో ఉన్న బిల్డింగ్లు దాదాపు వేలాది నేల�
MLC Kavitha అదానీపై కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
చైనాలోని ఓ గ్యాస్ స్టేషన్ ఉద్యోగిని పట్ల కారు యజమాని అమర్యాదగా ప్రవర్తించిన తీరు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది. బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారులో వచ్చిన ఓ వ్యక్తి.. ఇంధనం నింపుకున్న తర్వా�
Telangana Budget నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్ జెన్ కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరిదశకు వచ్చాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్
Telangana Budget అన్ని వర్గాల కలలను సాకారం చేసేలా, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్ 2023-24ను రూపొందించారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభివర్ణించారు.
చాట్జీపీటీతో ఏఐ ఆధారిత ప్లాట్ఫాంలు వనరులు, సమయాన్ని పెద్ద ఎత్తన ఆదా చేస్తాయని పలువురు చెబుతుండగా ఈ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో కొలువుల కోతకు ఆస్కారం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస�
Ricky Kej :రిక్కీ కేజ్ గ్రామీ అవార్డు గెలుచుకున్నాడు. డివైన్ టైడ్స్ ఆల్బమ్కు ఈ అవార్డు దక్కింది. ఆ పురస్కారాన్ని గెలుచుకోవడం కేజ్కు ఇది మూడవసారి.
ఇప్పటికే విడుదలైన రావణాసుర (Ravanasura) గ్లింప్స్ వీడియో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. యూనిక్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి కొత్త అప్డేట్ అందించి మూవీ లవర్స్ లో జోష్ నింపారు మేకర్స్.
పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్నా కమర్షియల్ హీరో స్టేటస్ను పొందలేకపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న జానర్లో సినిమాలు చేస్తున్నా అవుట్ పుట్ సరిగ్గా లేకపోవడంతో ప్ర�
అన్స్టాపబుల్ షోలో నర్సులను కించపరిచేలా తాను వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న వార్తలపై బాలకృష్ణ స్పందించాడు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాని, తన మాటలను కావాలనే వక్రీకరించారని బాలయ్య తెలిపాడు.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి టెక్ దిగ్గజం డెల్ వచ్చి చేరింది. ఏకంగా 6,600 మందిని తొలగించేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది.
Budget 2023-24 రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడుతున్న ప్రభుత్వం.. ఆ భోజనం తయారు చేసే వంటవాళ్ల పారితోషికాన్ని పెంచింది.
Telangana Budget నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది అని హరీశ్రావు స్పష్టం చేశారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్షాత్కరిస్తున్నద�
Delhi Mayor elections: ఢిల్లీ మున్సిపాలిటీలో ఆప్, బీజేపీ మధ్య ఘర్షణ కొనసాగుతోంది. మేయర్ ఎన్నిక కోసం జరిగిన మూడవ సమావేశం కూడా అర్ధాంతరంగా ముగిసింది. ఆప్ ఆందోళనతో ఎన్నికను వాయిదా వేశారు.
సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి జడ్జిలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త జడ్జిలతో ప్రమాణం చేయించారు.
TS Budget 2023-24 మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించారు. ఈ వార్షిక బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.12,161 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ �
ఆర్థిక మంత్రి హరీశ్ రావు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు.
Turkey earthquake: టర్కీ, సిరియా భూకంపంలో మృతుల సంఖ్య 500 దాటింది. తొలుత 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 18 సార్లు బలమైన ప్రకంపనలు నమోదు అయ్యాయి.
ఎన్నో వివాదాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజైన 'వారసుడు' తమిళంలో లాక్కొచ్చినా.. తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించకుండానే దుకాణం సర్దేసింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఈ మూవీలోని పాటలను మాత్రం ప్రేక్షక�
రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లకు గతేడాదికంటే రూ.272 కోట్లు అధికంగా కేటాయించింది. గత బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు రూ,11,728 కోట్లు కేటాయించగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆ మొత్తాన్ని రూ.12000 కోట్లకు పెంచింది.
Telangana Budget తెలంగాణ రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
Earthquake in Syria, Turkey:టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. సుమారు 300 మందికిపైగా మరణించారు. రెండు వేల మందికిపైగా గాయపడ్డారు.
చిన్న సినిమాను ఒక పెద్ద హీరో ప్రశంసిస్తే అందులో ఉండే కిక్కే వేరు. ప్రస్తుతం అదే కిక్కును ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో సుహాస్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రైటర్ పద్మభూషణ్'.
Telangana Budget 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్థానిక సంస్థలకు శుభవార్త వినిపించారు.
TS Budget 2023-24 సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
ఒకవైపు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే.. కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు మీద అడ్డంకులు సృష్టిస్తోందని మంత్రి హరీశ్రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పెడుతున్న ఆంక్షలు, తీసుక
Telangana Budget తెలంగాణ పోలీసింగ్ ఇతర రాష్ట్రాల పోలీసులకు రోల్ మోడల్గా మారిదని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో హోంశాఖకు రూ. 9,599 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.17,828 కోట్ల బకాయిలు ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్న�
Telangana Budget రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక మంత్రి హరీశ్రావు శుభవార్త వినిపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేస్తున్నట్ల�
తలైవా రజనీకాంత్ నటిస్తున్న జైలర్పై రోజు రోజుకు అంచనాలు పెరుతూనే ఉన్నాయి. ఫస్ట్లుక్ పోస్టర్ నుండి కాస్ట్ రివీల్ వరకు ప్రతీది ప్రేక్షకులలో ఉత్కంఠ రేపుతుంది.
ఒకప్పుడు సంక్షోభంలో కూరుకుని అల్లాడిన తెలంగాణ వ్యవసానికి తిరిగి జవజీవాలను అందించడంలో, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభ�
Telangana Budget 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదించారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను సోమవారం శాసనసభలో మంత్రి ప్రవేశపెట్టారు.
ఎనభైయవ దశకంలో టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన కథానాయిల్లో భాను ప్రియ ఒకరు. నాలుగు దశాబ్ధాల సినీ కెరీర్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 155 సినిమాల్లో ఎన్నో గొప్ప పాత్రలను పోషించింది.
ట్విట్టర్ను దివాలా నుంచి రక్షించడం కోసం చాలా శ్రమించాల్సి వచ్చిందని ఆ సంస్థ సీఈవో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఈ నేపథ్యంలోనే గత మూడు నెలలు చాలా కఠినంగా గడిచాయని వెల్లడించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదించారు.
Telangana Budget 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ను హరీశ్రావు చదివి వినిపిస్తున్నారు.
పాత సినిమాలకు 4K పౌడర్ రుద్ది రీ-రిలీజ్లంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గతనెల రోజుల నుండి వీటి హవా తగ్గింది కానీ మళ్లీ ఇప్పుడు రీ స్టార్ట్ అయింది. చిరంజీవి ఎవర్ గ్రీన్ హిట్లలో 'గ్యాంగ్లీడర్
మరికాసేపట్లో మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం హరీశ్ రావు శాసనసభకు చేరుకున్నారు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు.
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఘోరం జరిగింది. అమ్మమ్మ వయస్సున్న 58 ఏండ్ల మహిళలపై 16 ఏండ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కొట్టి చంపేశాడు.
New PF Rules ఈపీఎఫ్ తో పాన్ కార్డు లింక్ చేయని వారు ఆ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేస్తే వసూలు చేసే టీడీఎస్ 30 నుంచి 20 శాతానికి తగ్గనున్నది. ఈ రూల్ వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.