భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన గగన్ యాన్ మిషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సగానికి పైగా పరీక్షలు విజ
ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టంట్, ఎనర్జీ డ్రింక్స్ అంటూ ఫుడ్ సిస్టంలో వచ్చిన ట్రెండ్స్.. బాడీకి ఏం అవసరం.. ఏం తింటున్నాం అనే కనీస అవగాహన లేకుండా చేస్తున్నాయి.
హైదరాబాద్: మిస్ వరల్డ్-2025 విజేతగా థాయిలాండ్ సుందరీ ‘ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ’ నిలిచింది. శనివారం (మే 31) హైదరాబాద్లోని హెటెక్స్ వేది
రైతులను మోసం చేసే సీడ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడం గ్ర
అధికారులపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై అధికారులు సరిగా పనిచేయకుంటే అధికారుల ఇంటి ముందు ధర్నా చేస
హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల ఫైనల్స్ అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా
జూన్ 4న సీఎం రేవంత్ రెడ్డి , పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లానున్నారు. పీసీసీ కార్యవ ర్గం, కేబినెట్ విస్తరణపై అధినాయకత్వం తో చర్చిం
హైదరాబాద్: గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి IIIT జంక్షన్లో బైకును వెనక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకు
= విలీనం కోసం బీజేపీ ఒత్తిడి తెచ్చిందన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ = కవిత అరెస్టు కావద్దంటే విలీనం చేయుమన్నారని వ్యాఖ్య = ప్రాణమైనా ఇస్తాం కానీ మె
అంగన్ వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్ వాడీ సిబ్బంది రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచింది. అంతేగాకుండా అంగన్ వాడీ టీచర్లకు రిటైర్
భద్రాద్రి: రాష్ట్రంలో సంచలనంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం (మే 31) భద్
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లపై సర్వే పూర్తైందని, దీనిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్థలాలు లేని వారిక
అది బీఆర్ఎస్ ను బలహీన పర్చే వ్యూహం కొందరు వ్యక్తులు, పార్టీల కుట్రలు ఖండిస్తున్నం పార్టీలో ఏ నిర్ణయమైనా కేసీఆర్ తీసుకుంటారు కేసీఆర్ సీఎంగా లే
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరుగ
ఆపరేషన్ సింధూర్ ప్రారంభంలో భారత్స్వల్ప నష్టాలను చవిచూసిందని CDS జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. అయితే ఆరు యుద్ద విమానాలను కూల్చివేశామని పాకిస్తా
మారిన నాయకుల ధోరణి చిక్కుల్లో పడకుండా జాగ్రత్తలు ఏడాదిగా మారిన నేతల స్టైల్ హైదరాబాద్: మీడియాకు చిక్కకుండా మనసులో మాట చెప్పేస్త
దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. శనివారం (మే31) నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసులు 3వేలు దాటాయి. ప్రస్తుతం దేశంలో 3వేల 207 యాక్టివ్ కే
ఐపీఎల్ 18లో భాగంగా శుక్రవారం (మే 30) జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ ఘన సాధించిన విషయం తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ హై
కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా చేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మే 31న బంజారాహిల్స్ లోన
పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో..చూసుకో.. పులితో ఫొటో దిగాలనిపించిందనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు ట్రై చేయొచ్చు..సరే చనువిచ్చింది కదా అని
నిఖిల్ దేవాదుల, ఆర్వికా గుప్తా జంటగా నటిస్తున్న సినిమా ‘ఘటికాచలం’. అమర్ కామెపల్లి దర్శకుడు. ఎం.సి.రాజు ఈ చిత్రానికి కథను అందిస్తూ నిర్మించ
చిక్కరు.. దొరకరు.. ఇదీ వాళ్ల స్టయిల్..పాలిటిక్స్ లో కొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ.. ఏం చేస్తున్నారంటే? 4న ఢిల్లీకి సీఎం ర
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా జులై
కేసీఆర్ కు బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి రెండు కళ్ల లాంటివన్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ మీద ఈగ కూడా వాళనివ్వబోమని చెప్పారు. మే 31న బంజారాహిల్స్ లోని
ఐపీఎల్ 18లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ ఉత్కంఠ విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన
అరటిపండు తొక్క.. పాడైపోయిన బ్రెడ్ ముక్క లాంటి వాటిని దేనికీ పనికిరావని పారేస్తుంటాం. అయితే, కొంచెం క్రియేటివ్ ఆలోచిస్తే.. వాటిని కూడా ఏదో ఒక దానికి ఉప
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో రుతు పవనాల ఎఫెక్ట్ తో భారీ వర్షాలు బీభత్సం
హైదరాబాద్: రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయడానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆ
పొగాకు అలవాటు వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా.. సిగరెట్ తాగేవాళ్లు, గుట్కా, ఖైనీ తినేవాళ్లు పెరుగుతూనే ఉన్నారు. దీనంతటికీ కారణం.. అవగాహన
ప్రస్తుతం ఎలాన్ మస్క్ టైమ్ అస్సలు బాలేదు. ఒకపక్క టెస్లా ఆదాయాలు భారీగా పడిపోవటం, ఇటీవల స్పేసెక్స్ రాకెట్ పేలిపోవటం.. అతని వ్యాపారాలపై డోజీకి వ్యతిరేకం
ఇంద్రా రామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో త్రినాథరావు నక్కిన నిర్మించిన మూవీ ‘చౌర్య పాఠం’. వి. చూడమణి కో ప్రొడ్యూసర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టింది. బంజారాహిల్స్ లోని తన ఇంటి దగ్గర కొత్త ఆఫీసును మే 31న సాయంత్రం 4గంటలకు ప్రారంభించింది
ఐపీఎల్ 18వ సీజన్ ఆసాంతం అద్భుతంగా ఆడిన గుజరాత్ టైటాన్స్ కీలకమైన ఎలిమినేటర్ మ్యాచులో ఓటమి పాలై ఇంటి దారి పట్టింది. పంజాబ్లోని ముల్లాన్పూర్ వే
IT News: ప్రస్తుతం కొనసాగుతోంది ఏఐ యుగం. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ అనే పదానికి కార్పొరేట్ ప్రపంచంలో ప్రస్తుతం చోటే లేదు. రోజురోజుకూ మారిపోతున్న టెక్నాలజీ,
ఐపీఎల్ 18లో భాగంగా శుక్రవారం (మే 30) జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ ఘన సాధించిన విషయం తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్య
ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ పరంపరం కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలు తమ వర్క్ఫోర్స్ను తగ్గించుకుంటున్నాయి. కంపెనీల నిర్వహణ, కొత్త టెక్నాలజీ అందిపుచ్చు
నాలుగేళ్ల పాపపై అత్యాచారానికి తెగబడ్డాడు ఒక దుర్మార్గుడు. అప్పుడే చిన్ని చిన్ని మాటలు మాట్లాడుతూ.. బుడి బుడి అడుగులు వేస్తున్న చిన్నారిపై అఘాయిత
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. శనివారం (మే31) మధ్యాహ్నం హక్కైడోలో రిక్టర్ స్కేల్ 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇది 20 కిలోమీటర్ల లోతులో సంభవించినట
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ (1943 మే31) జయంతి సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కృష్ణ నట వారసుడు హీరో మహేష్ బాబు ఎమోషనల
Labubu Dolls: ఒక బొమ్మ నిజంగా మనిషిని ఊహించని సంపన్నుడిగా చేయగలదా అంటే ప్రస్తుతం అని నిజమే అని నిరూపించబడింది. అవును చైనాలోని ఒక బొమ్మల వ్యాపారి విషయం
జూన్ 10న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు కేంద్రకమిటీ. ఛత్తీస్ ఘడ్ లో 27 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ కు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు. జూన్ 1
లక్నో: విద్వేష రగిల్చే ప్రసంంగా కేసులో ఎమ్మెల్యేకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు మౌ యూపీలోని మౌ
అమరావతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చివరి దశకు చేరుకుంది. లీగ్లో మరో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఆర్సీబీ ఫైనల్ చేరగ
ముగ్గురు తెలుగు హీరోలు నటించిన భైరవం మూవీ శుక్రవారం (మే 30న) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ క్రమంలో భైర
నైరుతి రుతుపవనాలు మందస్తుగా ప్రవేశించడంతో ఈ సారి వర్షాకాలం ముందుగానే వచ్చిందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే భారీగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల
భోపాల్: పాకిస్థాన్కు ప్రధాని మోడీ మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. దాయాది పాక్ మళ్లీ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే.. ఇకపై మాటల్లేవ్ బుల్లెట్లతోనే సమ
ఆహారం, నీటి కోసం వన్య మృగాలు గ్రామాలవైపు వస్తున్నాయి. నీళ్ల కోసం బోరు బావుల వద్దకు వచ్చి ఇబ్బందులకు గురవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అడవి నుంచి తప్పి
June Bank Holidays: ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజలకు రోజువారీ జీవితంలో నిత్యవసర వస్తువుగా మారిపోయింది. పెట్టుబడుల నుంచి రుణాల వరకు, డబ్బు ట్రాన్సా
విలీనం లొల్లి.. బీఆర్ఎస్, బీజేపీల్లో రచ్చ కంటిన్యూస్! కవిత సొంత కార్యాచరణ.. ఆమె నెక్స్ట్ స్టెప్ ఇదే! చార్ పత్తా గేమ్ లో కేసీఆర్ జోకర్ అంటున్న
హైదరాబాద్: టాలీవుడ్ నటి కల్పికపై గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ సిబ్బంది దాడి చేశారు. మొదట.. బర్త్ డే కేక్ విషయంలో కల్పికకు, సిబ్బందికి వాగ్వాదం జరిగింది.
ఆపరేషన్ సిందూర్ లో రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ లు కుప్పకూలాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ తో భారత ఆర్మీ విజయం సాధించిందన్నారు. ప
భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత
హసన్: హార్ట్ అటాక్ 21 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరిగింది. కె.వి.కవన అనే యువతి హసన్ నగరంలోని ఎంజీ రోడ్లో ఉన్న ప్రభుత
Gold Rate Shock: భారతీయులకు బంగారానికి మధ్య ఉన్న సంబంధం ఈనాటిది కాదు. పురాణాల్లో సైతం బంగారం వినియోగం, ఆర్థిక ప్రయోజనాల గురించి ప్రస్థావన ఉన్న సంగతి త
భారత్ ఎలక్ట్రానిక్స్(భెల్) ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా
పూర్వకాలంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయన దగ్గరకు చదువుకోవడానికి చాలామంది విద్యార్థులు వచ్చేవారు. వాళ్లకు విద్యనే కాకుండా సంస్కారాన్ని కూడా నేర్పేవాడు గుర
హీరో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించిన కన్నప్ప మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు.. శనివారం ( మే 31 ) నిర్వహించిన ఈ దాడుల్లో రూ. 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్
రకాల కూరలు వండుకుని తిన్నా... అందులో ఒక్క ముద్దెనా పచ్చడితో తినాలి. అలా తినకుంటే భోజనం చేసినట్టే ఉండదు చాలామందికి. అయితే ఎప్పుడూ చింతకాయ, మామిడికాయ వం
గతంలో సామాన్య ప్రజలు గడీల దగ్గరకు వెళ్లాలంటే భయపడేవాళ్లు. 70 ఏళ్ల క్రితం వరకు గడీల నుంచే దొరల పాలన సాగేది. పాలనకు సంబంధించిన అన్ని నిర్ణయాలు ఈ గడీల్లో
వేసవి సెలవులు ముగిసే సమయం దగ్గరపడుతున్న క్రమంలో కలియుగ వైకుంఠం తిరుమలకు పోటెత్తుతున్నారు భక్తులు. శ్రీవారి దర్శనానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుం
ఎప్పుడో పూర్వీకులు కట్టిన ఇట్టిన ఇంటిని.. అపార్ట్మెంట్ను చాలామంది ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ తగిన విధంగా మాడిఫై చేసుకుంటున్నారు. గతంలో ఉన్న ఇం
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల పెళ్లి చేసుకోబోతుందనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిన్న (మే30న) శ్రీలీల కొన్ని అందమైన ఫోటోలను తన
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే లిక్కర్ స్కాం వంటి కేసుల్లో విచ
Bengaluru News: ఐటీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్న బెంగళూరులో లక్షల మంది ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడుతుంటారు. ఉద్యోగ, ఉపాధి, వ్యా
బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకున్నారు. రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ సీరియల్లో నటించేంద
రోజూ పాత చట్నీ తింటే బోరు కొడుతుంది. అందుకే కొత్త కొత్త రుచుల కోసం జనాలు తెగ సర్చ్ చేస్తున్నారు. కొత్తచట్నీ రుచి కోసం జనాలు వెంపార్
అక్కినేని అఖిల్, తన ప్రియురాలు జైనాబ్ రవ్జీల పెళ్లికి ముహూర్తం ఫిక్సయినట్లు సమాచారం. శుక్రవారం జూన్ 6న ఈ జంట పెళ్లిపీటలు ఎక్క&
కరీంనగర్, వెలుగు: చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో ఓదెల మల్లన్న గుడి ఉన్న గుట్ట వద్ద 6 వేల ఏళ్ల కింద కొత్తరాతియుగానికి చెందిన కొత్త రాతి చిత్ర
గోదావరిఖని, వెలుగు: సరస్వతీ పుష్కరాల సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను దేవాదాయశాఖ అధికారులు అవమానించడం సరికాదని మాలసంఘం రామగుండం కార్పొరేషన్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యాలు కల్పించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. శుక్రవారం సిరిసి
లింగంపేట, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఆయా పంటలకు మద్దతు ధర పెంచడాన్ని హర్షిస్తూ శుక్రవారం మండల కేంద్రం లో బీజేపీ లీడర్లు ప్రధాని నరేంద్రమోదీ ఫొటోక
ముదిగొండ, వెలుగు : ముదిగొండ మండల కేంద్రంలో గంజాయి చాక్లెట్లను అమ్ముతున్న వ్యక్తులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల
సిరికొండ, వెలుగు: మండలంలోని పెద్దవాల్గోట్ గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని పూజలు చేశారు.
మహబూబ్నగర్, వెలుగు: భూ భారతి చట్టం ఆప్పీళ్లకు అవకాశం ఉందని మంత్రి దామోదర తెలిపారు. కానీ, కొందరు రెవెన్యూ ఆఫీసర్లు రైతులను తమ చుట్టూ తిప్పుకోవడం సరి
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న థియేటర్ల బంద్ అంశంపై స్పందించారు సీనియర్ నటుడు, డైరెక్టర్ ఆర్. నారాయణమూర్తి. ఈ అంశంపై ఏర్పాటు చేస
పుణెకు చెందిన షర్మిస్తా పనోలి అనే లా స్టూడెంట్ను కోల్కత్తా పోలీసులు అరెస్ట్ చేశారు. గురుగ్రాంలో ఉంటున్న ఈ యువతిని పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ మండలం శ్రీపురంలోని శ్రీరంగనాయకస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నారు.
అమ్రాబాద్, వెలుగు: మన్ననూర్ ఐటీడీఏ పరిధిలోని జడ్చర్ల, గండీడ్, బిజినేపల్లి, లింగాల, అమ్రాబాద్ మినీ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవా
లింగాల, వెలుగు: ఉడుములు తరలిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్వో ఈశ్వర్ తెలిపారు. మండలంలోని పద్మానపల్లి గ్రామానికి చెందిన కాట్రాజు రాజు, కా
వర్ని, వెలుగు : రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధనాస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నూతన వంగడాలను విడుదల చేశారు. పరిశోధనాస్థానం కార్యాలయంలో అధిపతి డాక్
రఘునాథపల్లి/ దంతాలపల్లి, వెలుగు: ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో అగ్రికల్చర్
ఖానాపూర్, వెలుగు: పట్టణంలోని మొగల్ పుర జనావాసాల్లోకి శుక్రవారం సాయంత్రం ఓ నెమలి వచ్చింది. కోతులు వెంటపడడంతో జామా మసీదులోకి వెళ్లింది. ముస్లింలను కోతుల
ఆదిలాబాద్, వెలుగు: క్షుద్రపూజ పేరుతో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి వివరాల ప్రకా
Rules Changing From June 1st: ప్రతి నెల మాదిరిగానే కొత్తనెల ప్రారంభం నుంచి కూడా అనేక అంశాలు మారిపోతున్నాయి. గ్యాస్ ధరల నుంచి బ్యాంకుల్లో ఫిక్స్డ
థియేటర్ల బంద్ వివాదం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లకు, ప్రొడ్యూసర్లకు మధ్య మొదలైన ఈ వివాదంలోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ క
తొర్రూరు, వెలుగు: నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి
ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది.. పెళ్ళికి వెళ్లొస్తున్న కారు గుంతలో పడి.. ఐదుగురు మృతి చెందగా... మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శనివారం (
ఎల్కతుర్తి, వెలుగు : బీఆర్ఎస్ సభ నేపథ్యంలో ఎల్కతుర్తిలో పంట కాల్వలను మొరంతో పూడ్చడంతో వాన నీళ్లు పంట పొలాల్లో నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. నీళ్లు
కాశీబుగ్గ/ ఖిలా వరంగల్ (మామునూరు), వెలుగు: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో త్వరలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రోసిడింగ్ కాపీలను అందజేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొ
పోగొట్టుకున్న 100 ఫోన్లను అందజేసిన సీపీ అనురాధ సిద్దిపేట రూరల్, వెలుగు: ఎవరైనా ఫోన్పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ లో డాటా నమ
మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని, ప్రైవేట్కు ధీటుగా మార్చాలని గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. శుక
సదాశివపేట, వెలుగు: ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద
ములుగు, వెలుగు: రైతులు ఉద్యాన పంటలపై దృష్టిపెట్టాలని ఉద్యానవన కమిషనర్ యాస్మిన్ భాష సూచించారు. శుక్రవారం శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యా
యాదగిరిగుట్ట, వెలుగు : పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణు
జహీరాబాద్, వెలుగు: రోడ్ల మరమ్మతులో నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్ అండ్ బీ అధికారులపై ఎమ్మెల్యే మాణిక్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం జహీరాబాద్ సమీపం
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మరోసారి కల్లోలం రేపుతోంది. యాక్టివ్ కరోనా కేసులు 3వేలకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో 2వేల 710 యాక్టివ్ కరోనా కేసులు
యాదాద్రి, వెలుగు : పశువులను తరలించడానికి, వాటిని వధించడానికి వెటర్నరీ డాక్టర్ల అనుమతి తీసుకోవాలని కలెక్టర్హనుమంతరావు సూచించారు. బక్రీద్ పండుగను పురస్
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: రైతులు ఆయిల్పామ్సాగుపై దృష్టిపెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శుక్రవారం హుస్నాబాద్లో ఆయిల్పామ్సాగుపై  
నిందితుడి నుంచి రూ.2 లక్షల విలువైన ఇంజిన్ ఆయిల్, టొయోటా కారు స్వాధీనం సూర్యాపేట, వెలుగు : నకిలీ ఇంజిన్ ఆయిల్ తయా
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రిలో సింగరేణి హైస్కూల్స్థాపించి,50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్12న స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జీఎం జి.దేవేందర్ త
నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఓసీపీ గనిలో రూ.5.26 కోట్ల విలువైన 75 టన్నుల హైడ్రాలిక్ క్రేన్ ను ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభి
సూర్యాపేట, వెలుగు : ఆంధ్రా మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకని ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. గోబెల్స్ కూడా
నిర్మల్, వెలుగు: నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని
నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క, ఆలిండియా ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రాంత్ భూరియాను పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్ చార్
ఖమ్మం టౌన్, వెలుగు : వాహనాలు నడిపిన 12 మంది మైనర్లకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివా
ఖానాపూర్, వెలుగు: పేదల సొంతింటి కల సాకారమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. శుక్రవారం ఉట్నూర్ మండలంలోని హీరాపూర్(జే)
Cooking Oil: చాలాకాలం నుంచి మధ్యతరగతి ప్రజలు పెరిగిన వంటగది ఖర్చులతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎక్కువగా వారిని ఇబ్బంది పెడుతోంది భారీగా
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : 2025-26 విద్యా సంవత్సరానికి గానూ బెస్ట్ అవైలబుల్ (రెసిడెన్షియల్) స్కీం కింద 1వ తరగతి, 5వ తరగతిలో ప్రవేశం పొందేందుకు షెడ్
పెనుబల్లి, వెలుగు : అడవిని నరికి ప్రకృతిని నాశనం చేయడం దేశాద్రోహం కంటే ఎక్కువని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఖమ్మం జిల్లా పెను
మధిర/కూసుమంచి, వెలుగు: మధిరలో టౌన్ సీఐ రమేశ్, మండల వ్యవసాయ అధికారి కె.సాయి దీక్షిత్, మధిర రూరల్ సబ్ ఇన్స్పెక్టర్లక్ష్మీభార్గవి, కూసుమంచిలో ఏవ
300 మంది వాలంటీర్లకు ఆపదమిత్ర శిక్షణ ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: విపత్తు సమయంలో పక్కా ప్లాన్తో పని చేస్తే ప్రజల ప్రాణ, విలువైన పత్రాలు, వస్తు
కేర్ దవాఖాన డా.జయచంద్ర వెల్లడి హైదరాబాద్ సిటీ, వెలుగు: మన దేశంలో 26 కోట్ల మంది పొగాకు వాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని బంజారాహిల్స్ కేర
ఐపీఎల్–18లో రాజస్తాన్ రాయల్స్&
స్టావాంగర్ (నార్వే): వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ నార్వే
జీడిమెట్ల, వెలుగు: తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలతో తిరిగి చెల్లిస్తామంటూ ఆశ చూపిన ఓ సంస్థ జనాలకు టోకరా వేసింది. రూ. వందల కోట్లు దండుకుని బ
పారిస్: వరల్డ్ నంబర్&zwn
సింగపూర్: ఇండియా టాప్&zw
కాంటర్బరీ: ఇంగ్లండ్ గడ్డపై ఇండియా వెటరన్ బ్యాటర్
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. కాలం చల్లబడింది. బడిబాట పట్టేందుకు పిల్లలు సిద్ధం అవుతున్నారు. గత ఏడాది అనుభవంతో ప్రభుత్వం ఈ ఏడు ముందే మేల్కొ
ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచవ్యాప్తంగా 'వరల్డ్ నో టొబాకో డే' నిర్వహించడం జరుగుతోంది. ఇది డబ్ల్యూహెచ్ఓ ప్రేరణతో 1987 నుంచి ప్రారంభ
సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫొటోలు, ఫోన్ నంబర్ల సేకరణ ఎమర్జెన్సీ పేరుతో మెసేజ్లు, మార్ఫింగ్
కరోనా మహమ్మారి కాలం నుంచి దేశంలో చాలా మంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తు్న్నారు. ప్రధానంగా చాలా మంది దీనిని ఒక అదనపు ఆదాయ వనర
న్యూఢిల్లీ: అర్జెంటీనాలోని రొసారియోలో జరుగుతున్న నాలుగు దేశాల జూనియర్ విమెన్స్ ఫ్రెండ్లీ హాకీ టోర్నమెంట్&zwn
బ్యాంకాక్: ఇండియా బాక్సర్లు కిరణ్, దీపక్ థాయ్లాండ్ ఓపె
తెలంగాణకు ఈ ఏడాది రూ.5,330 కోట్లు కేటాయింపు ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టేందుకు నిర్ణయం నివేదికల రూపంలో కొత్త ప్రాజెక్ట్లు వెల్లడి హైద
విద్యాశాఖ సెక్రటరీ వివాదాస్పద ఉత్తర్వులు 13 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు పిల్లల సంఖ్యపై క్లారిటీ రాకుంటే అడ్జస్ట్మెంట్ ఎలా ? హైదర
హైదరాబాద్, వెలుగు: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జూన్ 1 నుంచి వనమహోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సింగరేణి నిర్ణయించింది. ఈ ఏడాది1,66
బర్మింగ్హామ్
హైదరాబాద్ లోని మాదాపూర్ లో దారుణం జరిగింది.. నడిరోడ్డుపైనే ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపేశారు దుండగులు. శనివారం ( మే 31 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వ
ఎన్కౌంటర్లో నంబాల చనిపోతే కనీస మానవత్వం చూపలేదు: కవిత మంచిర్యాల,
అహల్యాబాయి హోల్కర్ త్రిశత జయంత్యుత్సవాలు నేడు ముగింపు సందర్భంగా స్త్రీ స్వేచ్ఛకు ప్రతిరూపం, స్త్రీ ఎవరికీ బానిస కాదని నిరూపించిన వనిత అహల్యాబాయ
కలెక్టరేట్ల కన్నా ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు తక్కువ వ్యయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర
న్యూఢిల్లీ: మన దేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ యుటిలిటీ అయిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏ
అధికారుల నిర్లక్ష్యం వల్లే కుటుంబ సభ్యుల్ని కోల్పోయాం మీడియా సమావేశంలో బాధిత కుటుంబీకులు హైదరాబాద్ సిటీ, వెలుగు: గుల్జార్ హౌస్ అగ్నిప
మరికొద్ది గంటల్లో తేలనున్న విశ్వవిజేత హైదరాబాద్, వెలుగు: మిస్వరల్డ్పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. మరికొద్ది గంటల్లో విశ్వసుందరీ
యాకుత్పురాలో బల్దియా కమిషనర్, వాటర్ బోర్డు ఎండీ ఇన్స్పెక్షన్ ఎమ్మ
గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నట్లు తెలిసింది ఎస్ఎంఎస్లు కూడా చేస్తున్నరు హైదరాబాద్సిటీ, వెలుగు: నీటి వినియోగదారులకు కొంద&zwnj
ప్రతి సీజన్లో 45 లక్షల ఎకరాలకు నీళ్లిస్తున్నం: కేటీఆర్ లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ సదస్సులో వ్యాఖ్యలు హైదరాబాద్, వెలుగు: దృఢ నాయకత్వం, ప్రజల
హైదరాబాద్, వెలుగు: మన భారతీయ విలువలు అంతర్జాతీయంగా బలపడేలా కృషి చేయాల్సి ఉందని బీజేపీ జాతీయ నేత మురళీధర్రావు అన్నారు. న్యూజెర్సీలోని ఎడిసన్ లో
చండీగఢ్: పంజాబ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పటాకుల తయారీ యూనిట్లో పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు.
‘బిగ్ బాస్&z
హైదరాబాద్, వెలుగు: పాకిస్తాన్తో యుద్ధం, పహల్గాం ఘటనలపై రాహుల్ అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సమాధానం చెప్పాలని ప్రభుత్వ స
ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం హైదరాబాద్, వెలుగు: దేశంలోనే నం.1 స్థాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కోహెడ వద్ద నిర్మి
వచ్చే నెల మూడు నుంచి విధుల్లోకి జీపీవోలు హైదరాబాద్, వెలుగు: గ్రామ పాలనాధికారుల ఎంపికకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జీపీవో ఉ
పీఎం జన్మన్ స్కీమ్ వర్క్ షాప్లో మంత్రి సీతక్క ఆవేదన మౌలిక సౌకర్యాల కల్పనకు అధికారులు ఇబ్బంది పెడుతున్నరని వెల్లడి 5 రాష్ట్రాల అధిక
2024–25 మొత్తానికి గాను 6.5 శాతం వృద్ధి రేటు.. నాలుగేళ్ల కనిష్టం కన్స్ట్రక్షన్, వ్యవసాయ సెక
పొలిటికల్ బ్యాక్డ్రాప్&z
హైదరాబాద్, వెలుగు: డాబర్ ఇండియా తన కొత్త ప్రొడక్ట్ ప్యాకేజ్డ్ కొబ్బరినీళ్ల ప్రచారం కోసం నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను నియమిం
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం రూపొందించిన చిత్రం ‘థగ్&zwn
బీజేపీ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది బీఆర్ఎస్ డిసైడ్ చేస్తుందనే కామెంట్పై దుమారం రెండోరోజూ వెనక్కి తగ్గని గోషామహల్ ఎమ్మెల్యే హైదరాబాద్,వెలు
వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం &l
ఆపరేషన్ సిందూర్లో మన నేవీ సైలెంట్ సర్వీస్ అద్భుతం: రాజ్నాథ్ మన సన్నద్ధతను చూసి పాక్ నేవీ షిప్పులు తీరానికే పరిమితమైనయ్ ఐఎన్ఎస్ వి
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో రూ.390 కోట్ల ని
2022 లో హత్యకు గురైన రిసెప్షనిస్ట్ అంకిత భండారి వీఐపీలకు ‘స్పెషల్ సర్వీస్’ నిరాకరించడంతో హత్య ఉత్తరాఖండ్: దేశవ్యాప్త
న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రామ్దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థ అనుమానాస్పద లావాదేవీల ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరుప
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లికి చెందిన 10 మంది డాక్టర్ల బృందం ఎవరెస్ట్డేను పురస్కరించుకుని ట్రెక్కింగ్చేస్తూ ఎవరెస్ట్బేస్ క్యాంప్చేర
హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేతలు గాంధీ కుటుం బం గురించి, కాంగ్రెస్ గురించి చరిత్ర తెలుసుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. బీజే
న్యూఢిల్లీ: భారతదేశ విదేశీ మారక నిల్వలు మే 23తో ముగిసిన వారంలో 6.992 బిలియన్ డాలర్లు పెరిగి 692.721 బిలియన్ డాలర్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియ
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎక్కడుంది? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కామెంట్ చచ్చిపోయిన పార్టీని యూట్యూబ్ చానళ్లతో లేపుతున్నారని ఎద్దేవా హైదరాబా
యూనిట్ల మంజూరుకు పెద్ద ఎత్తున కమీషన్లు తీసుకున్నరు లబ్ధిదారులకు న్యాయం జరగలేదని సీఎంకు ఎఫ్జీజీ లేఖ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం తీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల ఫీజు పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (పీడీఎస
హైదరాబాద్: విద్యార్థులకు చదువు ఉన్నా, ఉద్యోగం సంపాదించేందుకు అవసరమైన నైపుణ్యం ఉండటం లేదని, దేశంలోని అతి పెద్ద సమస్యల్లో ఇదీ ఒకటని ఈథేమ్స్ బిజి
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ 2025 ఫ్లాగ్ షిప్ రియల్మీ
హనుమకొండ, వెలుగు: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష ఆదివారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్
కోలుకోవడానికి నాలుగైదేండ్లు పడ్తదని వెల్లడి పూంఛ్లో బాధితులకు పరామర్శ పూంఛ్: పాకిస్తాన్ సర్వైలెన్స్ సిస్టమ్&zw
కేటీఆర్ లిస్ట్ ఇవ్వలేదు.. అక్కడ అధికారులతో చేయిస్తున్నాం: మంత్రి పొంగులేటి ప్రభుత్వ భూములతో ఉన్న గెట్టు పంచాయితీలు పరిష్కరిస్తం వారంలో ఫోరెన్సి
న్యూఢిల్లీ: భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతులు ఈ నెల పది నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తగ్గింపులు, తక్కువ ధరల కారణంగా రష్యా ముడి చమురు ఆంక్షల ప
హైదరాబాద్, వెలుగు: హిమాచల్ ప్రదేశ్లో తెల్ల ఏనుగు లాంటి హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి టీజీ జెన్కోను రంగంలోకి దించుతూ సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యక
న్యూఢిల్లీ: భారతదేశ హాస్పిటాలిటీ (హోటల్స్) ఇండస్ట్రీ 2025 జనవరి-మార్చి క్వార్టర్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది
న్యూఢిల్లీ: మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ, బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ, ఆయన భార్య మరియా గోరెట్టి, మరో 57 ఎంటిటీలను ఒకటి నుంచి ఐదేళ్ల పాటు సెక్యూర
మిగతా వారికి జులై, సెప్టెంబర్లో.. హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ జిల్లాలో జూన్ 2వ తేదీన 9,219 మందికి రాజీవ్ యువ వికాసం లోన్లు ఇచ్చేందుకు
ఆరు వాగుల క్రాస్ సెక్షన్ల వద్ద ముంపు ప్రభావంపై స్టడీ ఇటు ఐఐటీ హైదరాబాద్తోనూ స్టడీ చేయించనున్న సర్కారు హైడ్రాలజీ ప్రొఫెసర్ సతీశ్తో సర్వే టర్
8 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ..మరో 5 రోజులు భారీ వానలు తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భీక
హైదరాబాద్, వెలుగు: సబ్ జూనియర్ నేషనల్ రోయింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ రోయర్లు సత్తా చాటారు. కాశబోయిన అభిజిత్,
ఉమ్మడి జిల్లా గిరిజన రైతులే టార్గెట్ గా దళారుల దందా బెంగళూరు, ఏపీ నుంచి వచ్చి సీక్రెట్ గా అమ్మకాలు లూజ్ విత్తనాలు అందంగా ప్యాక్ చేసి మోస
సాదాబైనామా దరఖాస్తులే ఎక్కువ పరిశీలించి పరిష్కరిస్తున్న తహసీల్దార్లు కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూభారతి పైల
నేను వచ్చాకే అన్నీ బంద్ చేయించిన బీఆర్ఎస్ హయాంలో ఇసుక, బియ్యం దందాలు నడిచినయ్ అందరూ ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలి ఆదివాసీ కార్మిక సంఘం నేత వి
టెక్సస్లో ఏడో తరగతి చదువుతున్న ఫైజాన్ జాకి న్యూయార్క్: టెక్సస్లో నివాసం ఉంటున్న 13 ఏండ్ల ఇండో అమెరికన్ స్టూడెంట్ ఫైజాన్ జాకి.. 2025 స్క్రిప్
బీఆర్ఎస్లో అగ్రకులాలకో న్యాయం, బీసీలకో న్యాయమా: జాజుల శ్రీనివాస్ గౌడ్ ఫైర్ హైదరాబాద్, వెలుగు: పార్టీ నియమాలను ధిక్కరిస్తున్న ఎమ్మెల్సీ
భువనేశ్వర్: విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వస్తున్నారని తెలిసి ఒడిశాకు చెందిన చ
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు మరణిస్తే సంతాపం తెలుపుతరా? అని కొలంబియా తీరుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అసంతృప్త
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవిత దేని కోసం పోరాడుతున్నారో చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సామాజిక న్యాయం కోసమా? గత పదేండ్లలో దో
కిలోన్నర హెరాయిన్, 2.8 కిలోల పప్పీస్ట్రా, కిలో గంజాయి సీజ్ హైదరాబాద్సిటీ/షాద్నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఓ దాబాలో భారీగా
జకార్తా: ఆర్టికల్ 370 రద్దు మంచి నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రశంసించారు. దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతా
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఘటన కోడేరు, వెలుగు : ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యపై దాడి చేయడంతో ఆమె చనిప
ఏటూరునాగారం, వెలుగు : టమాట లోడు పేరుతో పశువులను తరలిస్తున్న వ్యక్తులను ఏటూరునాగారం పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. 24 రోజులకు సంబంధించి 12 హుండీల ద్వారా వచ్చిన డబ్బులను శుక్రవారం స్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన 17 మంది భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస
న్యూఢిల్లీ: ఆహార పదార్థాల ప్యాకెట్ల లేబుల్స్పై "100 శాతం" అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్&
కాళేశ్వరం నోటీసులు వచ్చాక వాళ్లిద్దరూ ఓ ఫామ్హౌస్లో కలిశారు: మహేశ్గౌడ్ అక్కడి నుంచే కేసీఆర్తో మాట్లాడారు కమిషన్ ముందు ఒకే ఆన్సర్ చెప్పాలని డ
బషీర్బాగ్, వెలుగు: హిమయత్ నగర్టీటీడీ ఆలయ 20వ వార్షిక బ్రహ్మోత్సవాలను జూన్ 3 నుంచి 7 వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఈఓ రమేశ్తెలిపారు. శుక్రవ
పహల్గాం దాడి నిందితుల స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసింది: మోదీ మన మహిళల సిందూరం పవర్ను పాక్ చవిచూసింది ఆపరేషన్ సిందూర్ ముగియలే..బిహార్లో
వాళ్లింట్లో జరిగే పదవులు, ఆస్తుల పంచాయితీతో మాకేం సంబంధం? ఈ ఇష్యూపై బీజేపీ నేతలెవరూ మాట్లాడొద్దని ఆదేశం న్యూఢిల్లీ, వెలుగు: కవిత ఎపిసోడ్ అంత
గద్వాల, వెలుగు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు క్యాచ్మెంట్ ఏరియా నుంచి వరద కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తిని స్టార్ట్ చేయడంతో ప్రా
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి బీఆర్ఎస్ లీడర్లకు ఎమ్మెల్సీ కవిత ఝలక్ ఇచ్చారు. ఆమె శుక్రవారం మంచిర్యాలకు వెళ్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొద్దిసేపు
7,518 కార్డులను పరిశీలిస్తున్న సివిల్సప్లయ్ అధికారులు 80 శాతానికి పైగా ఎంక్వైరీ పూర్తి కొన్ని కార్డులు రద్దయ్యే చాన్స్ కామారెడ్డి, నిజామ
మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కి తగ్గడం లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరుగుతున్నాయని గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె
ఇంజినీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఆదేశం హైదరాబాద్, వెలుగు: జేఎన్టీయూ అనుబంధ కాలేజీలు ప్రభుత్వం నిర్ణయించిన
వాహనాల పేరిట రూ.42 కోట్లు ఖర్చు చేసినా ఉట్టిదే.. రూ.వందలతో రిపేరయ్యే పనులనూ పట్టించుకోవట్లే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్ప
ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సూర్యాపేట, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట
‘మిషన్ 26 డేస్’ పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కార్ రాజీవ్ యువ వికాసం శాంక్షన్ లెటర్ల పంపిణీ మొదటివారంలో ఇందిరమ్మ ఇండ్లకు ప్ర
బషీర్బాగ్, వెలుగు: బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఎస్ఐ మెడలోంచి గోల్డ్ చైన్ కొట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని సైఫాబాద్ పోలీసులు తె
తండ్రి, మరో కూతురికి గాయాలు గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో ప్రమాదం మృతులు మేడ్చల్ జిల్లా నిజాంపేటకు చెందిన వారు అలంపూర్, వెలుగ
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మధురానగర్లోని దివ్యశక్తి అపార్ట్మెంట్లో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. రెండో ఫ్లోర్లోని ఫ్లా
20 మంది సీనియర్లను పక్కన పెట్టి సన్నిహితుడికి పోస్టింగ్ జొన్నల కొనుగోళ్లపై ప్రభుత్వం విచారణ చేయించాలి మంత్లీ ఎమ్మెల్యేగా మారిపోయిన మహేశ్వర్ రెడ
జీడిమెట్ల, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథన
అగ్రిమెంట్ చేసుకున్నాక కొనబోమంటూ మొండికేస్తున్న కంపెనీలు దిగుబడి ఎక్కువగా వచ్చిందని సాకులు బహిరంగ మార్కెట్లో అమ్మకోలేక రైతుల తిప్పలు గద్
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి చెందిన గోశాలలో ఉన్న 8 కోడెలు శుక్రవారం చనిపోయాయి. మూడు రోజుల కింద వర్షం పడడంతో గోశాల పూర్తిగా బ
అంకుర్ హాస్పిటల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఈ నెల 24న ఘటన మరవకముందే మరొకటి కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లిలోని అంకుర్ హాస్పిటల్లో డాక్టర
క్వార్టర్ఫైనల్కు 40 మంది ఎంపిక మిస్ ఇండియా నందిని గుప్తాకు చోటు విజేతకు సీఎం చేతుల మీదుగా కిరీటం జడ్జిలుగా సోనుసూద్, సుధారెడ్డి,&nbs
అధికారులు ప్రజా సేవకు పునరంకితం కావాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐదేండ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం మంత్రి ఉత్తమ్ కు
ప్రజల బాధలను కేసీఆర్ పట్టించుకోలే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెన్నూరులో బస్తీ దవాఖాన ప్రారంభం కోల్బెల్ట్ /చెన్నూరు/ జైపూర్, వెలుగు: ప్ర
వనపర్తి , వెలుగు : రూ.1500 చోరీ చేసిన ఓ వ్యక్తికి మూడేండ్ల జైలు, రూ.200 ఫైన్ విధిస్తూ వనపర్తి జిల్లా ఆత్మకూరు మొదటి అదనపు న్యాయమూర్తి బి.శ
షాద్నగర్ టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఢీకొట్టిన మరో వెహికల్ ప్రమాదం నుంచి క్షేమం
పద్మారావునగర్, వెలుగు: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఆబా) వర్క్షాపులో భాగంగా 20 రాష్ట్రాలకు చెందిన నోడల్అధికారులు శుక్రవారం సికింద్రాబాద్ గాంధీ దవ
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడి తల్లాడ, వెలుగు: రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠాలను ఖమ్మం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. తొమ్మి
ఒక్కో జిల్లాలో 300 మంది వలంటీర్ల ఎంపిక నేషనల్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శి
భద్రాచలం, వెలుగు : ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్కు వరద వచ్చి చే
రియల్ వ్యాపారి శివారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఘట్కేసర్, వెలుగు: తప్పుడు పత్రాలతో ప్లాట్ విక్రయించి మోసం చేశావని అడిగినందుకు ఓ రియల్టర్
అప్పుడే వద్దంటున్న వ్యవసాయ అధికారులు భూమి పూర్తిగా తడిసాకే విత్తనాలు విత్తాలని సూచన సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో వాతావరణ మార్పుల వల్ల రైతులు
గుమి: తెలంగాణ యంగ్
ఫుల్గా మద్యం తాగించి కత్తితో కోసి, సిలిండర్తో కొట్టి చంపిండు గండిపేట, వెలుగు : అప్పు పైసలు ఇవ్వడంలేదని, వ్యక్తిగత కక్షతో ఫ్రెండ్ కు మ
డిప్యూటీ సీఎంను కలిసిన తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆదేశించినా పట్టించుకోని బ్యాంకులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోత
క్వాలిఫయర్-2కు ఇండియన్స్ .. జీటీ ఫట్టు ముంబై హిట్టు ఎలిమినేటర్&zwnj
వలస కూలీలతో వెళ్తున్న ట్రాలీని ఢీ కొట్టిన వైనం ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం మరో 11 మంది కూలీలకు గాయాలు గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార
పరిగి, వెలుగు: తమ గ్రామాలకు రోడ్డు వేయాలని పరిగిలోని హైదరాబాద్ – బీజాపూర్ హైవేపై ఆయా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం మండల పరిధి
వాహనాల కోసం పిలిచిన టెండర్లలో రూల్స్ మార్పు రూ.30 వేలకు బదులు 62 వేలు చెల్లించేలా రివైజ్ డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు హైదరాబాద్
అమ్రాబాద్, వెలుగు: సమాజాన్ని ప్రభావితం చేసే మీడియా శక్తివంతమైన మాధ్యమమని, ఇందులో పని చేసే ప్రతి జర్నలిస్టు నైతికంగా, చట్టపరంగా అవగాహన కలిగి ఉండి బాధ్య
వెలుగు, ఎల్బీనగర్: గ్రేటర్ పరిధిలో దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్కిళ్ల వారీగా ట్రై సైకిళ్లు అందజేసింది. అయితే, అధికారుల అలసత్వం కారణంగా అర్హుల
తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను ప్రకటించింది. 2024లో వచ్చిన సినిమాల్లోని అన్ని కేటగిరీల
భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ రూ.కోటి నజరానా ప్రకటించింది. హైదరాబాద్ లోని ఐటీడీఏ పీవో
జనగామ, వెలుగు: వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్గా వచ్చే వ్యాధులపై మెడికల్ఆఫీసర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హెల్త్అండ్ఫ్యామిలీ వెల్ఫే
మహబూబ్నగర్, వెలుగు : ఆఫీసర్లు ఫీల్డ్విజిట్కు వెళ్తేనే ప్రజల ఇబ్బందులు తెలుస్తాయని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్న
జూన్ 6న శంకుస్థాపనకు ముహూర్తం నలువైపులా నిర్మాణానికి సర్కార్ రూ. 24 కోట్లు మంజూరు రూ.30 కోట్లతో తిరుపతి తరహా మాడవీధుల పనులు&n
ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నా నో రెస్పాన్స్ అయోమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్, కేటీఆర్ను క
కారును రిపేరు చేస్తున్న డాడీ