AP Politics: ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయడంతో వైసీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి సీటును వచ్చే ఎన్నికల్లో బీసీలకు కేటాయించాలని సీఎం జగన్ భావిస్తున్నారని.. అందుకే బీసీ అయిన గంజి చిరంజీవికి ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గంజి చిరంజీవి సోమవారం సాయంత్రం సీఎం జగన్ను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
[14:17] పదేళ్ల భారాస (BRS) పాలనతో రాష్ట్రంలో ఆర్థిక అసమానతలతో కూడిన ఫ్యూడల్ సమాజం నిర్మితమైందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆరోపించారు.
[13:58] ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ దానికి సంబంధించిన ఆధారాలను తెదేపా (TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి (Somireddy)బయటపెట్టారు.
సాక్షి, కామారెడ్డి: పదవుల మీద వ్యామోహంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన వాళ్లలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో బీపీ, షుగర్ వంటి...
సాక్షి,హైదరాబాద్:మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్...
ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి...
[12:08] ‘‘ఇస్తాం.. చేస్తాం.. తెస్తాం.. కడతాం..’’ అని చెప్పడం తప్ప సీఎం జగన్ చేసిందేమీ లేదని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. స్పీకర్ ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్ సోమవారం(డిసెంబర్...
[11:34] ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకున్న సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) పైలాన్ను ఆవిష్కరించారు.
ఒకప్పుడు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా వార్తలు ఇవ్వాలంటే సంపాదకులు ఒప్పుకునేవారు కారు. కాని ఇప్పుడు తమకు గిట్టని ప్రభుత్వం ఉందని ఉగ్రవాద మీడియాగా మారిన...
రాజమహేంద్రవరం: హేతుబద్ధత కలిగిన, తప్పులకు తావు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట ప్రణాళికతో చర్యలు తీసుకుంటోంది. ఓటర్ల తుది...
నివేశన స్థలాల కోసం అనేక ఏళ్లుగా నిరీక్షిస్తున్న పేదలకు జగన్ సర్కార్ ఊరట కలిగించింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలాలను క్లియరెన్స్ చేసి పట్టాలు మంజూరు...
[05:44] పింఛను తొలగించారని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో అంధురాలు, గిరిజన మహిళ సరోజమ్మ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
[05:43] వైకాపా పాలనలో వారానికి నాలుగు హత్యలు, ఆరు ఆత్మహత్యలు, మూడు అత్యాచారాలు, రోజుకు ఇద్దరిపై దాడులు జరుగుతున్నాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.
[05:36] తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట వద్ద 3,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది.
[05:35] జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి తాను పదవిలో ఉన్నప్పుడు అవినీతి చేశానని ఒప్పుకోవడం అభినందనీయమని, ముఖ్యమంత్రి కూడా ఎంత అవినీతికి పాల్పడ్డారో చెప్పాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
[05:35] రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేస్తున్నవేనని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం దుగ్గిరాలలో ఆత్మహత్య చేసుకున్న యువ రైతు తుల్లిమిల్లి బసవ పున్నయ్య కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించారు.
[05:33] ఆంధ్రప్రదేశ్, కేరళ లాంటి రాష్ట్రాలు ఇప్పటికే పరిమితికి మించి చేస్తున్న రుణాలపై ఆంక్షలు విధించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు.
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అవినీతి, అలసత్వంవల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు దిగువ భాగం కొట్టుకుపోయిందని జలవనరుల శాఖ మంత్రి...
[04:46] శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబం చుట్టూ ప్రధాని మోదీకి అనుకూలమైన రాజకీయాలు చేసే వ్యక్తులు ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మరిన్ని కష్టాలు తప్పవన్నారు.
[04:16] బీఎస్పీ అధినాయకురాలు మాయావతి తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ఉత్తరాధికారిగా నియమించారు. ఆదివారం లఖ్నవూలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
[02:58] ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్గా నియమించడంతో తెలంగాణ శాసనసభకు కొత్తగా ఎన్నికైన భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించడంపై ఆదివారం రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మండిపడ్డారు.
[18:51] I.N.D.I.A: కూటమిలోని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్తో ఉన్న విభేదాలను కాంగ్రెస్ (Congress) పార్టీ పరిష్కరించుకున్నట్లు సమాచారం. ఇది కూడా సమావేశానికి మార్గం సుగమం చేసినట్లు తెలుస్తోంది.