[04:02] గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న వైఎస్సార్, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి.. తెలుగుదేశం హయాంలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆపలేదని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
[04:02] శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్ల కోసం తాయిలాలు మొదలయ్యాయి. అధికార పార్టీ మద్దతుతో పోటీచేస్తున్న అభ్యర్థి తరఫున సోమవారం అనంతపురం జిల్లాలో బెళుగుప్ప, విడపనకల్లు, గుంతకల్లు, కంబదూరు మండలాల్లోని పాఠశాలలకు టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు.
[04:02] అదానీ గ్రూపులో అవకతవకలు, ఆ కంపెనీ షేర్ల భారీ పతనంపై ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ (జేపీసీ) ద్వారా విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు తమ డిమాండును గట్టిగా వినిపించడంతో వరసగా మూడోరోజూ పార్లమెంటు స్తంభించిపోయింది.
[04:02] మచిలీపట్నం నగరం నడిబొడ్డున ఉన్న రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రాణాలైనా ఒడ్డుతామని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు.
[04:02] ముఖ్యమంత్రి జగన్ మూడున్నరేళ్ల పాలనలో రూ.6 లక్షల కోట్లు అప్పు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.
[03:56] అదానీ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.
[23:28] కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మేడారంలో ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ యాత్ర ప్రారంభించారు. ఈసందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులు, విద్యార్థులు, బలహీనవర్గాల జీవితాల్లో మార్పు కోసమే ఈ పాదయాత్ర యాత్ర చేపడుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudiwada) అసెంబ్లీ నియోజకర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకర్గంలో ఒకటి కాదు రెండు కాదు
[20:32] అవసరమైతే ఏపీ (AP), తెలంగాణ (Telangana) నుంచి కూడా పోటీ చేస్తానని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామన్నారు
[19:19] పార్లమెంట్ (Parliament)లో చర్చ జరిగితే అదానీ (Adani) షేర్లు మరింత పడిపోతాయని భాజపా ప్రభుత్వం భయపడుతోందని భారాస ఎంపీ కేశవరావు విమర్శించారు. వివిధ పోర్టులను టెండర్లు లేకుండా బెదిరింపులకు పాల్పడి అదానీకి అప్పగించారని ఆరోపించారు.
అదుగో.. ఫలానా వైసీపీ ఎంపీ (YSRCP MP) అధికార పార్టీకి గుడ్ బై (Good Bye) చెప్పేస్తున్నారు..! ఎన్నికల ముందు (Election) టీడీపీ తీర్థం (TDP) పుచ్చుకోబోతున్నారు..! ..
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్పై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రూ.లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న...
నాలుగోసారి కూడా విజయం నాదే అంటున్నారాయన. సీఎల్పీ నేతగా రాష్ట్ర కాంగ్రెస్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా భట్టి విక్రమార్క నియోజకవర్గంలో మంచి మార్కులు...
ఖమ్మం జిల్లా (Khammam) కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Sreenivasa Reddy) ఏ పార్టీలో చేరతారు..? ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారు..?
ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponugleti Sreenivas reddy) పార్టీ మారడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా..? ఇందుకే వరుస భేటీలతో బిజిబిజీగా గడుపుతున్నారా..?..
అవును.. తెలంగాణ బీజేపీ నేతలు (TS BJP Leaders) కేంద్ర మంత్రి సమక్షంలోనే కొట్లాడుకున్నారు. బాబోయ్.. అటు ఇటు సర్దిచెప్పేవాళ్లు లేకుంటే కొట్టుకునేవాళ్లేమో అన్నంతగా పరిస్థితి నెలకొంది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు 2023-24 ఏడాదికి గానూ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మంత్రి హరీశ్ నాలుగోసారి అసెంబ్లీలో...
Updates.. ► జూబీహిల్స్ టీటీడీ ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్రావు. బడ్జెట్ కాపీలతో ఆలయానికి వెళ్లిన హరీశ్. కాగా, శ్రీవారి ఆలయం నుంచి నేరుగా హరీశ్...