అది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాలు.. ఆదివారం అక్కడ నిర్వహించిన ఓ సమ్మేళనానికి రెండు వేల మంది హాజరయ్యారు. అందరి నుదుటన తిరునామాలు. శ్రీనివాసా.. అని పిలిస్తే వారంతా ముక్తకంఠంతో పలికారు.
ఏడెనిమిది వందల ఏళ్ల క్రితం తాళపత్రాలపై రాసిన కావ్యాలలోని లిపిని, భాషను కృత్రిమమేధ(ఏఐ) ద్వారా డిజిటలీకరించారు ట్రిపుల్ఐటీ హైదరాబాద్ ఆచార్యులు ప్రొఫెసర్ రవికిరణ్. పదమూడో శతాబ్దపు కశ్మీర్ కావ్యాలను డిజిటల్ ప్రతుల్లోకి మార్చారు.
ఇక్కడ కనిపిస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం శ్రీనివాసకాలనీలోని శ్రీనివాసగిరి. పచ్చని కొండపై ఆరు వందల అడుగుల ఎత్తులో వేంకటేశ్వరస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వయంభుగా వెలిశారు. గుహలో కొలువైన స్వామిని రెండు వేల మెట్లు ఎక్కి దర్శించుకోవాలి.
రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవస్థ ఏర్పాటు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రాంగణంలో ఆదివారం రైతునేస్తం,
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ అంశాన్ని మరింత లోతుగా విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని వక్తలు డిమాండ్ చేశారు. విశ్రాంత జడ్జి నేతృత్వంలో కమిటీ వేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాని కోరారు.