Missing ఏపీలోని అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లి ఒడ్డుకు తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడి ఒకరు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు
Vijayasai Reddy అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. గతంలో తనపై అనే ఒత్తిళ్లు వచ్చాయని తెలిపారు. అయినా ఎలాంటి ఒత్తిడికి లొంగలేదనిపేర్కొన్నారు.