సూచిక 
8గంటల క్రితం వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.
పల్నాడు జిల్లా అమరావతి మండలం మునుగోడులో వెంకట్రావు అనే ఓ దొంగ అరాచకం సృష్టించాడు.
పీవీఎన్ మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. 1973 ఆగష్టు 10వ తేదీన.. వి�
ఏపీ సీఎం చంద్రబాబు జులై 1, 2 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. శాంతిపురం మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృత్తి నైపుణ్య శ్రీవారి సేవకుల కోసం నెల రోజుల్లో ప్రత్యేక అప్లికేషన్ను రూపొందించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు.
కలియుగ వైకుంఠం తిరుమల పట్ల అందరికి పవిత్ర భావన ఉంటుంది. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటారు భక్తులు. అంతటి పవిత
తెదేపా కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి చేసులో వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్కు గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Top