విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో ప్రతి జిల్లాకి ప్రాధాన్యత లభించిందని, అన్ని జిల్లాలకు పరిశ్రమలు తీసుకొచ్చారని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
Madanapalle Kidney Rocket అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కిడ్నీ రాకెట్లో కేసులో మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు నాలుగు బృందాలన