అండగా ఉంటాం.. అధైర్య పడొద్దని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త కుటుంబానికి ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ సంజయ్, నేతలు భరోసా ఇచ్చారు.
‘కేసీఆర్ సీఎంగా ఉంటే మాకు న్యాయం జరిగేది. సీఎం రేవంత్.. నీకు పాలన చేతకాదు. పక్కకు తప్పుకో’.. అంటూ తమవారి ఆచూకీ కోసం వచ్చిన కార్మికుల కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ప
బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్రావు.. ఒక జాక్పాట్ అధ్యక్షుడు అని, ఆయనకు అనుకోకుండా వచ్చిన పదవి అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు.
పీఆర్టీయూ టీఎస్ నుంచి బీసీ ఉపాధ్యాయులను తొలగించడం దారుణమని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) విధానంలో రోడ్ల అభివృద్ధికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. హ్యామ్ రోడ్లకు సంబంధించిన డీపీఆర్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్రావు నియామకమయ్యారు. రాంచందర్రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయటంతో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో తెగేలా లేదు. పంచాయితీ రోజు రోజుకు రాజుకుంటున్నది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(శాట్స్), పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒకరిపై మరొకరు నెపం నెడుతున
దశాబ్దాల క్రితం నల్లగొండ మున్సిపాలిటీ, నిడమనూరు మండలంలోని 80 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించిన ముప్పారం మంచినీటి పథకం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారింది.
కొన్ని టీవీ చానళ్లలో పథకం ప్రకారం కథనాలు, థంబ్ నెయిల్స్ ప్రసారం చేస్తూ తెలంగాణ అస్థిత్వంపై దాడికి తెగబడుతున్నారని సీనియర్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రూప్-1 మెయిన్ పరీక్షల నిర్వహణలో మొదటి నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇందుకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. అయినవాళ్లకు, కొందరికి లబ్ధి చేకూరేలా టీజీపీఎస�
రాష్ట్రంలో తీవ్రమవుతున్న యూ రియా కొరతను అధిగమించేందుకు సర్కారు బెదిరింపుల దారిని ఎంచుకున్నది. రోజుకు ఐదు టన్నులకు మంచి యూరియాను అమ్మిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కార్యదర్శులను జైలుక�
అందాల పోటీలపై శ్రద్ధ చూపిన ప్రభుత్వం యూరియా సరఫరాపై అశ్రద్ధ చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి ఉలుకూపలుకూ లేదని మంగళవారం ఎక్స్వేద�
వ్యవసాయ సీజన్ వచ్చిందంటే చాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల గోస వర్ణనాతీతం. లాఠీదెబ్బలు తింటే తప్ప యూరియా బస్తా దొరికేది కాదు. షాపుల ముందు చెప్పుల క్యూలైన్లు, పోలీస్స్టేషన్లలో ఎరువుల అమ్మకాలు... ఇ
ప్రభుత్వ కార్యాలయాలకు పని మీద వెళ్లిన ప్రజలను లంచగొండులు జలగల్లా రక్తం పీల్చుతున్నారు. చాలామంది ఉద్యోగులు, అధికారులు చేతులు తడిపితేగానీ పనులు చేయడంలేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది. మంగళవారం పలు పీఏసీఎస్ల ముందు రైతులు బారులుతీరారు. వర్షంలోనూ గంటల తరబడి నిరీక్షించారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేం ద్రంలో రైతులు యూర�