‘సీఎం సాబ్.. జర గా ఆడోళ్లకు ఇత్తమన్న రూ.2500 మహాలక్ష్మి పథకం పైసలు ఇయ్యరాదు.. పండగకు బోనాలు చూద్దామని నేను పోతే, బోనం ఎత్తున్న మహిళలు నా దగ్గరికి వచ్చి మాకిచ్చిన హామీ ఏమైంది అని అడుగుతున్నరు’ అని కాంగ్రెస్ ఇ�
గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఈనెల 21న పోలీస్ అమరవీరుల సంస్మరణదినం నిర్వహించనున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీ శివధర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రధాన రహదారులను రెండు లేన్లుగా మార్చే క్రమంలో రెణివట్ల చౌరస్తా నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు రెండు వైపులా 35 ఫీట్ల చొప్పున 70 ఫీట్ల రోడ్డును విస
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్లో దళితులకు కరెంట్ మోటర్లు పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో గన్కల్చర్ తెచ్చారని, కాంగ్రెస్ పాలన అరాచకాలకు కేరాఫ్గా మారిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉద్యోగాల కల్పన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ ప్రజలను, యువతను తప్పుదారి పట్టిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగాలిస్తూ వాటిని కూడా తమ ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్తున్నదనే �
బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామంటూనే అదే బీసీ ఉద్యమకారులపై రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి అక్రమ కేసులు ఎలా పెడుతుందని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఈ ఏడాది ఏడు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంజినీరింగ్లో మాత్రమే లభ్యమయ్యే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్�
ఓ దళిత మంత్రి తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఓ ఫైల్ సంకన పెట్టుకొని తిరుగుతున్నారట! ముఖ్యమంత్రి ఎదురుపడినా.. ముఖ్యకార్యదర్శి ఎదురుపడినా..ఆర్థిక శాఖామాత్యులు ఎదురుపడినా వారికో దండం పెట్టి ‘బాబ్బా