పంటలు ఎండిపోవడానికి కారణం ఆయనే కృష్ణాలో 299 టీఎంసీలకే ఒప్పుకుని ఏపీకి నీళ్లు దోచిపెట్టిండు&
అభివృద్ధి, మోదీ నా ప్రచారాస్త్రాలు.. 3 లక్షల మెజార్టీతో గెలుస్త ప్రధాని సహకారంతో కరీంనగర్కు రూ.12 వేల కోట్లు తీసుకొచ్చిన ప్రజల కోసం కొట్
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి తన పేరిట రూ.32,04,23,749 ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు....
గొల్లపల్లి, వెలుగు: గొల్లపల్లి మండలం భీంరాజ్పల్లిలో అభయాంజనేయస్వామి, ఇస్రాజ్ పల్లి గ్రామంలో త్రికుఠ ఆలయంలో గణపతి, శివలిం
ఉచిత బస్ తప్ప గ్యారంటిలన్నీ తుస్సేనని విమర్శ ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేసేందుకు ఉన్నారని వెల్లడి ఖమ్మంలో పార్టీ విస్తృత స్
కరీంనగర్కు వెలిచాల రాజేందర్రావు,హైదరాబాద్కు వలీవుల్లా సమీర్ ఖమ్మం టికెట్ రఘురాంరెడ్డికి..ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ వరంగల్- ఖమ్మం- నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటితో నామినేషన్ట ఘట్టం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి నలుగురు అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు....
హైదరాబాద్, వెలుగు : యాదాద్రి పవర్ ప్లాంట్కు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం సూచన ప్రకారం మరో విడత ప్రజాభిప్రాయ సేకరణ
దేశవ్యాప్తంగా భగభగలాడుతున్న ఎండలపై భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. తెలుగు రాష్ర్టాల్లో ఈ నెల 28వ తేదీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని స్పష్టంచేసింది.
కాగజ్నగర్, వెలుగు : కాగజ్నగర్ ఫారెస్ట్&zwn
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణంలోని వీఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన నవీన్ రెడ్డి వివాహ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యా
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు వేగంగా వచ్చి లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్ద
ఇప్పటివరకు ఖాతా తెరవని గులాబీ పార్టీ ఉనికి కోసం బీజేపీ పోరాటం దేశంలోనే భారీ మెజార్టీ
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు తెలంగాణ కాంట్రాక్టు కార్మికుల తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని యూనియన్స
దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ అందులో 15 మంది తెలంగాణోళ్లే ఫలితాలను విడుదల చేసిన ఎన్టీఏ న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్లో తెలంగాణ విద్యార
సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి కామెంట్ హైదరాబాద్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోదీ హిందూ సెంటిమెంటును రెచ్చగొట్టి ముస్లిం మైనారిటీలపై
తిమ్మాపూర్/గన్నేరువరం, వెలుగు : కొడుకులకు ఈత నేర్పేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ఒక కొడుకుతో పాటు నీటిలో మునిగి చనిపోయాడు. ఈ ఘటన కరీంనగర్&
దేవుడి పేరు చెప్పి ఓట్లడుగుతున్నరు శామీర్పేట, వెలుగు : పదేండ్లలో రాష్ట్రానికి పైసా పని చేయని బీజేప
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణంలో గురువారం జరిగే బీజేపీ ఎన్నికల ప్రచార సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా హాజరవుతున్నారు. పట్టణంలోని డిగ్రీ కాలేజ
మొదట్లో పోటీకి విముఖత చూపిన పాలమూరు సిట్టింగ్ ఎంపీ తప్పని పరిస్థితిలో టికెట్ క
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.
చెన్నూరు, వెలుగు: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలవాలని కాంగ్రెస్ నేత సింగిరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్య
కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. బుధవారం క్యాథనపల్ల
పదేండ్లపాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు కాళేశ్వరం, కరెంట్ కొనుగోళ్లు మ
సాక్షి, సంగారెడ్డి: ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఓ లారీని వేగంగా వచ్చిన కారు ఢీకోట్టింది. ఒక్కసారిగా మంటలు...
Top