పరకాల, వెలుగు: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం అకాల వర్షంతో న
స్టేషన్ఘన్పూర్, వెలుగు: నీతి, నిజాయతీ ఉంటే ఎమ్మెల్యే పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.
భద్రాచలం, వెలుగు: వానాకాలం నాటికి కరకట్ట పనులు పూర్తవ్వాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఇంజినీర్
గన్నేరువరం, వెలుగు: భూ సమస్యల పూర్తి పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నార
జగిత్యాల రూరల్, వెలుగు: ప్రజల సహకారంతో జగిత్యాల పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని
కామారెడ్డి, వెలుగు: నిరంతరం అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు కృషి చేయాలని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. గురువారం
బీర్కూర్, వెలుగు: నస్రుల్లాబాద్, బీర్కూరు మండలాల్లోని పలు గ్రామాల్లో కల్తీ కల్లుకు ఈ నెల 7న సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనుమతి లేని కల
బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎస్సీకార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ మహిళలకు ఎమ్మెల్యే పోచారం శ్రీని
రాయికల్, వెలుగు: రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. రాయికల్మండలం అల్లీపూర్ గ్రామంల
Doctor Negligence: ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకున్�
మానవపాడు, వెలుగు: ఆర్టీసీ డిపో స్థలంలో షాపుల కూల్చివేతను గురువారం మానవపాడు గ్రామస్తులు, షాపుల యజమానులు అడ్డుకున్నారు. డీడీలు కట్టించుకొని, నోటీసులు ఇవ
గోదావరిఖని/మెట్పల్లి, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులకు నిరసనగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. గురువారం గో
అచ్చంపేట, వెలుగు : తల్లిదండ్రుల మృతితో ముగ్గురు పిల్లలు అనాథలు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్మండలం లక్ష్మీపల్ల
వంగూరు, వెలుగు: ఈ నెల 19 నుంచి 26 వరకు వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో శంకర నేత్రాలయ (ఎంఈఎస్ యూ), హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శి
తూప్రాన్, మనోహరాబాద్, వెలుగు: భూభారతితో రైతులకు న్యాయం చేయడమే ప్రధాన ధ్యేయమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో భూ
సమస్యలు పరిష్కారించాలని చిరు వ్యాపారుల వినతి ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్న మున్సిపల్ కమిషనర్ కోల్ బెల్ట్, వ
పటాన్చెరు, వెలుగు: సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ సర్కార్ ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్న
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడ్గా పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గు
సదాశివపేట, వెలుగు: భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులను నిర్వహించాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు సూచించారు. గురువారం సదాశివపేట పట్టణంలోని దుర్గా గార్డెన
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: ఈడీ, సీబీఐ మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ఆరోపించారు. గురువారం హుస్నాబాద్ ఎల్లమ్మ చె
కాసిపేట, వెలుగు: మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోపోయిన నిర్వాసితులకు అన్నిరకాల వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే గ
బెల్లంపల్లి, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని గురువారం బెల్లంపల్లిలో ఓపీడీఆర్ లీడర్లు ఆందోళన చేపట
కోల్ బెల్ట్, వెలుగు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మందమర్రి మున్సిపాలిటీ పరిధి ఊరు మందమర్రి చెరువు మీని ట్యాంక్బండ్పై గురువారం మున్సిపల్ శా
కుంటాల, వెలుగు: జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన కుంటాలలో సృజన విద్యానిలయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కాగజ్నగర
ఫారెస్ట్ ఆబ్జెక్షన్ నేపథ్యంలో అధికారుల యోచన ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించా కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
ఇద్దరు పిల్లలను కత్తితో నరికి తల్లి ఆత్మహత్య హైదరాబాద్లోని గాజులరామారంలో ఘటన అనారోగ్య సమస్యలతోనే ఈ దారుణానికి తెగించినట్లు సూసైడ్ నోట్