Madhavi Latha హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి (Hyderabad BJP Candidate) కొంపెల్ల మాధవీలత (Madhavi Latha) తన కుటుంబ చర, స్థిరాస్తుల విలువ రూ.218 కోట్లుగా వెల్లడించారు.
మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పెద్దలు జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి (Raghuveer Reddy) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లగొండ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు.