హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ యాజమాన్యం అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రయాణికులు బస్సు ప్రయాణాన్ని, బస్సుల కోసం స్టేషన్లలో నిరీక్షించే సమయాన్ని ఇక
నగరంలోని నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. మంగళవారం ఈ ఏడాది 6 నెలల వివరాలు వెల్లడించారు. గతేడాది కంటే
పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
వెలుగు, వరంగల్ ఫొటోగ్రాఫర్: గ్రేటర్ వరంగల్ పరిధిలో భీభత్సం సృష్టిస్తున్న కోతుల సమస్య బల్దియా అధికారులు స్పందించారు. కోతులను పట్టేందుకు చర్యల్లో భా
సంగారెడ్డి జిల్లా పఠాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30�
ఎడపల్లి, వెలుగు : విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించిందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గుర
15 ఎకరాల అటవీ భూమి స్వాధీనం రేంజ్ ఆఫీసర్ వరుణ్తేజ్ లింగంపేట, వెలుగు : ఫారెస్ట్భూముల ఆక్రమణలపై మంగళవారం అటవీ శాఖ ఆఫీసర్లు ఉక్కుపాదం
నిజామాబాద్, వెలుగు: కార్యకర్తలే పార్టీకి బలమని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం నగరంలోని ఈవీఎం గార్డెన్లో జరిగిన నిజామాబాద్,
కస్టమర్లకు షాకిచ్చేందుకు ట్యాక్సీ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఛార్జీలు భారీగా పెంచుకునేందుకు కేంద్రం ఓకే చెప్పడంతో ధరలు భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తున్న
హిందువులు ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి నెల ఎన్నో రకాల పండుగలను ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఈ నెల 9,10 తేదీల్లో మెగా ఆధార్ క్యాంప్స్ను నిర్వహించనున్నట్టు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మంగళవారం ఒక ప్రకటన
కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: రోడ్ల పై చెత్త వేస్తే రూ.10 వేలు జరిమానా తప్పదని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ హెచ్చరించారు. మంగళవారం క్షేత్రస్థాయి
కరీంనగర్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేకనే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్
యాదాద్రి, వెలుగు : సార్.. వానపడితే రూములు కురుస్తున్నాయి' అని కలెక్టర్ హనుమంతరావుతో హాస్టల్ స్టూడెంట్స్ విన్నవించారు. జిల్లాలోని మోటకొండూరు
కోరుట్ల, వెలుగు: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టేలా అన్ని విధాలుగా ప్రోత్సహించాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ‘మేడారం’ మహాజాతర తేదీల�
సూర్యాపేట, వెలుగు : జూలై 14 నుంచి చేపట్టే విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెను విజయవంతం చేయాలని టీవీఏసీ జేఏసీ చైర్మన్ మేడె మారయ్య కార్మికులకు పిలుపునిచ్చారు. మం
నస్పూర్, వెలుగు: ఉద్యోగులు పని స్థలాల్లో రక్షణ సూత్రాలు పాటించాలని, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికే ప్రాధాన్యత ఇస్తామని సింగరేణి శ్రీరాంపూర్ ఏరి
Srisailam reservoir శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. జూరాల నుంచి శ్రీశైలానికి 83.224 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది.