చెస్పై మక్కువతో ఆరేళ్ల వయసులోనే సాధన చేయడం ప్రారంభించాడు హైదరాబాద్కు చెందిన యువకుడు రాజా రిత్విక్.
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం నెలకొంది.
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. మంగళవారం కలెక్ట
పినపాక, వెలుగు: మండలంలోని బొమ్మరాజు పల్లి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ను మంగళవారం ఎంఈవో కొమరం నాగయ్య తిరిగి ప్రారంభించారు. 15 ఏండ్ల కింద స్టూడెంట
హాజరుకానున్న జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, అధికారులు
అశ్వారావుపేట, వెలుగు : వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అశ్వారావుపేట పట్టణ శివారులో గల అంకమ్మ చెరువు కట్టపై ఆంజనేయ స్వామికి ఆయకట్టు రైతులు
ములుగు, వెలుగు: భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ములుగు జిల్లాలో ప్రకృతి విపత్తుల ద్వారా ప్రాణనష్టం కలుగకుండా, ప్రత్యేక విపత్తు రక్షణ బృందాలతో సహాయక చ
దహెగాం, వెలుగు: ఆదివాసీ హక్కుల కోసం పోరాడుదామని రాజ్గోండ్సేవా సమితి గొండ్వానా పంచాయతీ రాయిసెంటర్ జిల్లా కమిటీ సర్మెడీ కుర్సెంగ మోతీరాం పిలుపునిచ్చ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో 17,589 ఎకరాల్లో మిర్చిని రైతులు సాగు చేయనున్నారని అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం కలెక్టర
కరీంనగర్ టౌన్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్హాస్పిటళ్లు, విద్యాలయాల్లో మంగళవారం డాక్టర్స్&zwnj
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రిపేర్లకు రూ. 58లక్షలను ప్రభుత్వం సాంక్షన్ చేసిందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల
ఎగువ ప్రాంతాల్లో కురుస్తు భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భార
సుల్తానాబాద్, వెలుగు: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండల
చౌటుప్పల్, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ వైద్యులక
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం వనమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చకులు, ఉద్యోగులు కాటేజీల
ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
యాదగిరిగుట్ట/యాదాద్రి, వెలుగు : శానిటేషన్ పై మున్సిపల్ సిబ్బంది స్పెషల్ ఫోకస్ పెట్టాలని అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం
మానకొండూర్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నామని, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా ఈ సేవలపై విస్తృత అవ
పాలమూరు వెలుగు: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి కోర
కడెం, వెలుగు: కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ పంచాయితీ పరిధిలోని గోండుగూడ గ్రామస్తులతో ఆర్డీవో రత్న కల్యాణి, ఎఫ్డీవో రేవంత్ చంద్ర మంగళవారం ప్రత్యేకంగా సమ
వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే స్టూడెంట్లకు నాణ్యమైన భోజనం పెట్టాలని, వడ్డించే ముందు సూపర్వైజర్లు తప్పకుండా రుచి చూడ
వనపర్తి, వెలుగు: జిల్లాలో టోపోగ్రాఫికల్సర్వే పకడ్బందీగా చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో సర్వే ఆఫ్
గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 1 ఏరియాలో జూన్ నెలలో 94 శాతం బొగ్గు వెలికితీసినట్టు జీఎం డి.లలిత్ కుమార్ తెలిపారు. మంగళవారం తన ఆఫీస్లో మీడియాతో
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: ఈ నెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ యోగేశ్గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అన
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. తెలంగాణ
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు నిలిచిపోయాయి. రాత్రి కురిసిన వర్షానికి సహాయక చర్యలకు ఆటంకంగా మారింది.
సంగారెడ్డి: పాశమైలారం సిగాచి కంపెనీలో పేలుడు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 37కు చేరింది. మంగళవారం రాత్రి వర్షం కారణంగా సహాయక చర్యలు నిలిచిపోగా..బుధవార
కోదాడ, వెలుగు : నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. కోదాడ మండలం గుడ
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్
హైదరాబాద్, వెలుగు: ఫేక్ లా సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా ఎన్రోల్ అయిన తొమ్మిది మందిని తొలగిస్తూ స్టేట్&
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కలెక్టరేట్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో
రామచంద్రాపురం/పటాన్చెరు,వెలుగు: పాశమైలారం ప్రమాదంలో గాయపడి పటాన్చెరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్సీ కవిత మంగళవారం పరామర్శించా
ప్రిలిమ్స్, మెయిన్స్కు వేర్వేరు హాల్టికెట్లతో అవకతవకలకు ఆస్కారం హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 మెయిన్స్ పరీక్షల నిర్వహణల
సిద్దిపేట రూరల్, వెలుగు: మహిళలకు, పిల్లలకు భద్రతా, భరోసా కల్పించడం షీటీమ్ ముఖ్య ఉద్దేశమని సీపీ. డాక్టర్ బి.అనురాధ అన్నారు. మహిళల రక్షణ కో సంఉన్న
తీవ్రంగా గాయపడినోళ్లకు 10 లక్షలు.. స్వల్పంగా గాయపడినోళ్లకు 5 లక్షలు పాశమైలారం ఘటనలో బాధిత ఫ్యామిలీలకు పరిహారంపై సీఎం రేవంత్ ప్రకటన ప్రమాదానికి
యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత గుండె వైద్య శిబిరం చేర్యాల, వెలుగు: ఆగిపోయే ఊపిరిని నిలిపే ప్రత్యక్ష దైవాలు డాక్టర్లని చ
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది.
తహసీల్దార్ ఆఫీసు ఎదుట నిరసన తెలిపిన లబ్ధిదారులు జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హోతి (కె)లో నిర్మించిన
జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సంగారెడ్డి టౌన్, వెలుగు: గ్రామ పంచాయతీలలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలుకావడం లేద
యూనివర్సిటీ కాన్వొకేషన్ లో స్టూడెంట్లకు గోల్డ్ మెడల్స్, పట్టాలు ప్రదానం హైదరాబాద్, వెలుగు: హార్టికల్చర్ లో రాష్ట్రం నంబర్ వన్ గా ఎదుగుతున్నదని గవర
సౌకర్యాలు, సేవలపై కమిటీ ఆరా మెదక్, వెలుగు: అసెస్మెంట్ కమిటీ ఇన్చార్జి డాక్టర్ విమల థామస్ బృందం మంగళవారం మెదక్ ప్రభుత్వ
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లాను విద్య, వైద్య, పౌరసరఫరాల విషయాల్లో అధికారులు మరింత బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించి జిల్లాను అగ్రస్థానంలో ఉంచ
2 రోజులు కుప్పంలో చంద్రబాబు పర్యటన: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి ర�