Rythu Bandhu తెలంగాణ రైతుల సొమ్ము కాంగ్రెస్ నేతల జేబుల్లోకి వెళ్తున్నదని బీఆర్ఎస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. కరువు పరిస్థితులతో రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి, ర�
Inter Board తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొనసాగనున్నాయి. మళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచుకోనున్నాయి.
Bakka Judson తెలంగాణలో కొనసాగుతోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నోళ్లే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని జడ్సన్ మీడియాకు త
Telangana Genco తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ నియామకాల రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా ఈ నెల 30వ తేదీన జరగాల్సిన పరీక్షలను జెన్కో వాయిదా వేసింది.
RS Praveen Kumar కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కుటుంబానికి పేద ప్రజల బాధలు తెలియవని నాగర్కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఆస్తులు కాపాడుకోవడం వివేక్ వెంకటస్వామి కుటుంబ
Balka Suman కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల మీద
Hyderabad రంగారెడ్డి జిల్లా గండిపేట సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఖానాపూర్లోని ఓ కార్ల గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు ఎగిసిపడటంతో గోదాంలో ఉన్న కార్లన్నీ మంటల్లో తగలబడ్డాయి. గోదాంలో 25 క�
MLC By Election మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 99.86 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం1439 మందికి గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు త
Phone tapping ఫోన్ ట్యాపింగ్ (Phone tapping )కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులను దర్యాప్తు బృందం అదుపు లోకి(Two more arrested) తీసుకుంది.
Manne Krishank లోక్సభ ఎన్నికలను నడిపిస్తున్నది ఈసీ కాదు ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక�
CJI భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud)ని తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు.
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్�
సైబర్ నేరగాళ్లు ప్రైవేటు బ్యాంకుల ఖాతాదారులనే లక్ష్యంగా పెట్టుకుంటున్నారని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా సూచించారు.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక (MLC By Election) పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 1,439 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుక�
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్ వేయాలని భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మంజూరు చేసిన కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను వెనక్కి ఇవ్వకుండా మోసానికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో తన పట్ల రోజురోజుకు ముదురుతున్న అసమ్మతికి ఆదిలోనే అడ్డుకట్టవేసేందుకు పీసీసీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. ఎంపీ అభ్యర్థుల ఖరారులో బిజీగా ఉన్నప్పటికీ, అస�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిరికోడు అని, ఎంపీగా తన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో పోటీ చేద్దామంటే పారిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు.
సికింద్రాబాద్ లోకస్భ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ బలమైన నాయకుడేమీ కాదని, కానీ అధిష్ఠానం పొరబడి ఆయనకు టికెట్ ఇచ్చిందని సొంత పార్టీ నేత రాజుయాదవ్ ఆరోపించారు.
కాంగ్రెసోడు ఏం తెచ్చిండు? ‘ఒక్కసీటు తెచ్చుకో నువ్ మొగోనివైతే’ అన్నడు. ‘ఒక్కటి కాదు ప్రతి ఎంపీని గెలిపిచ్చుకుందాం’ అని జవహర్నగర్కు చెందిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్త కేతమ్మ పోరుకేక పెట్టింది.
పాఠశాలకు తప్పతాగి రావడమేగాక విద్యార్థులను అకారణంగా కొట్టడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఉపాధ్యాయుడిని తరగతి గదిలో నిర్బంధించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీ పల్లి ప్రభుత్వ పాఠశాలలో �
రాష్ట్రంలో ప్రభుత్వం అంటూ ఉన్నదా, ఉంటే జాడ చెప్పండి.’ అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ఎంపికైన ఎక్సైజ్ కానిస్టేబుళ్ల విషయమై పట్టించుకోని ప్రభుత్వ వైఖరిప
కృష్ణా బేసిన్లో ఇన్ఫ్లోలు లేవంటూ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలో కాల్వలకు నీళ్లు వదల్లేదు. దీంతో రైతులు భూగర్భ జలాలను తోడేశారు. పంటలు, తోటలను కాపాడుకోవాలని రైతులు వందల సంఖ్యలో బోర్లు వేసి ఆర్�
ఓ వైఫు సాగునీళ్లు లేక చేతికందే దశలో పంటలు ఎండిపోయి.. మరోవైపు అకాల వర్షంతో ఉన్న కాసి న్ని పంటలు దెబ్బతిని రైతులు అవస్థలు పడుతుంటే బ్యాంకు అధికారులు రుణాలు చెల్లించాలని రైతులను వేధిస్తున్నారని బీఆర్ఎస్
‘గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించి వందల కిలోమీటర్ల దూరంలో చిట్ట చివర ప్రాంతమైన పెన్పహాడ్ మండలానికి గోదావరి జలాలను తీసుకొచ్చి చెరువులను నింపారు. దీంతో పెన్పహాడ్ మండలంల�
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోన�
దేశాన్ని పట్టిపీడిస్తున్న మధుమేహ మహమ్మారిని నిర్మూలించేందుకే డయాబెటిక్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఏఐజీ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖా�
నీళ్లు లేక పం టలు ఎండుతుండటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, అయినా ఈ కాంగ్రెస్ సర్కార్ కనికరించడం లేదని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలప�
మన దేశానికి చెందిన నెల్లూరు జాతి రకం ఆవుకు ప్రపంచంలోనే అత్యధిక ధర పలికింది. ఏకంగా ఒక్క ఆవును రూ.4.8 మిలియన్ డాలర్ల (రూ.40 కోట్లు)కు విక్రయించారు. బ్రెజిల్ దేశంలో ఇటీవల నిర్వహించిన ఓ వేలంలో రికార్డు ధరకు విక్�
‘కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. ఇచ్చిన వాగ్దానాల అమలు పక్కన పెడితే.. రైతులకు కనీసం సాగునీరు ఇవ్వకుండా ఏడ్పిస్తున్నది. ఆ పాపం ఊరికే పోదు..
మౌలిక వసతులతో కూడిన కోర్టులు ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు దోహదపడతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. అయితే దేశంలోని అనేక కోర్టుల్లో మౌలిక వసతులు లేవని, ఇప
ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువేనని, సర్కారు వెంటనే స్పందించి ప్రాజెక్టుల గేట్లు తెరిచి కాలువల ద్వారా పంటలకు సాగునీరు అందించాలని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశ�
రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ సీఎం. ఆయన ఆ పార్టీ బాటలోనే నడుస్తున్నారా? లేక బీజేపీ బాటలో నడుస్తున్నారా? అన్నది ప్రజలకు, కాంగ్రెస్ నేతలకు అర్థం కాని గందరగోళ పరిస్థితి. ఎందుకీ పరిస్థితి అంటే.. ఢిల్లీలో కాంగ్రె�
తెలంగాణ నుంచి పార్లమెంటు బరిలో నిలిచే మరో నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. ఢిల్లీలో బుధవారం సాయంత్రం సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. భువ
తుపాకుల మోతతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం దద్దరిల్లింది. బుధవారం భద్రతా దళాల ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా బాసగూడ నదీ ప్రాంత�
సీఎం రేవంత్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ బుధవారం నిజామాబాద్ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫ�
కేసీఆర్ పాలనలో కనిపించిన జలదృశ్యాలు కాంగ్రెస్ పాలనలో కనుమరుగయ్యాయి. మండుటెండల్లో మత్తళ్లు పోసిన చెరువులు మార్చి నెలలోనే నోళ్లు తెరిచాయి. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలాల్సిన ప్రజాప్రతినిధులు ముఖం చా�
నీళ్లు లేక పంటలు ఎండిపోవడం.. చేసిన అప్పుల తీర్చే మార్గం లేక వారం క్రితం ఆత్మహత్యకు యత్నించిన ఓ రైతు చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకున్న�
Srisailam Temple జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఐదురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో ఉత్సవాల ఏర్పా�
Errolla Srinivas మంత్రులు దొంగల ముఠాగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ వెంటపడుతాం.. వేటాడుతామన్నారు. హామీలు అమలు చేయని పార్టీ,
CJI Justice Chandrachud దిగువ కోర్టుల్లోనే కాకుండా.. హైకోర్టుల్లోనూ మౌలిక సదుపాయాల కొరత ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. రాజేంద్రనగర్లో కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ హైకోర్�