Telangana వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం బయటపడింది. రూ.4 లక్షలు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిని తప్పించాడు.
BRS Party దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చినాక మంచిపై చెడు విజయం సాధిస్తున్నట్టుగా ఉందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ విమర్శించారు. తెలంగాణ భవ
Nizamabad వినాయక్ నగర్, అక్టోబర్ 20: నిజామాబాద్లో రౌడీషీటర్ షేక్ రియాజ్ మృతి పట్ల నిజామాబాద్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలలో జనాలు, యువత, రాజకీయ పార్టీల ఆధ్వర్యంల�
TG Weather తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూ
Jeevan Reddy కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా.. బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు.
Nizamabad నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు, రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్లో మృతిచెందాడు. ఆదివారం నాడు రియాజ్ను పోలీసులు పట్టుకున్నప్పటికీ తీవ్ర గాయాలు కావడంతో అతడిని నిజామాబాద్ ఆస్
దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) దర్శించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి అమ్మవార�
నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలను చంపిన తల్లి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
‘సీఎం సాబ్.. జర గా ఆడోళ్లకు ఇత్తమన్న రూ.2500 మహాలక్ష్మి పథకం పైసలు ఇయ్యరాదు.. పండగకు బోనాలు చూద్దామని నేను పోతే, బోనం ఎత్తున్న మహిళలు నా దగ్గరికి వచ్చి మాకిచ్చిన హామీ ఏమైంది అని అడుగుతున్నరు’ అని కాంగ్రెస్ ఇ�
గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఈనెల 21న పోలీస్ అమరవీరుల సంస్మరణదినం నిర్వహించనున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీ శివధర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రధాన రహదారులను రెండు లేన్లుగా మార్చే క్రమంలో రెణివట్ల చౌరస్తా నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు రెండు వైపులా 35 ఫీట్ల చొప్పున 70 ఫీట్ల రోడ్డును విస
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్లో దళితులకు కరెంట్ మోటర్లు పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో గన్కల్చర్ తెచ్చారని, కాంగ్రెస్ పాలన అరాచకాలకు కేరాఫ్గా మారిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉద్యోగాల కల్పన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ ప్రజలను, యువతను తప్పుదారి పట్టిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగాలిస్తూ వాటిని కూడా తమ ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్తున్నదనే �
బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామంటూనే అదే బీసీ ఉద్యమకారులపై రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి అక్రమ కేసులు ఎలా పెడుతుందని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఈ ఏడాది ఏడు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంజినీరింగ్లో మాత్రమే లభ్యమయ్యే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్�
ఓ దళిత మంత్రి తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఓ ఫైల్ సంకన పెట్టుకొని తిరుగుతున్నారట! ముఖ్యమంత్రి ఎదురుపడినా.. ముఖ్యకార్యదర్శి ఎదురుపడినా..ఆర్థిక శాఖామాత్యులు ఎదురుపడినా వారికో దండం పెట్టి ‘బాబ్బా
కేసీఆర్ తపన, దూరదృష్టితో ఓరుగల్లులో రూపుదిద్ద్దుకున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ఉజ్వల ప్రగతికి తార్కాణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు.
తెలంగాణ ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి చేరికలు ఉపందుకున్నాయి. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు గులాబీ గూటికి చేరుతున్నారు.
ఇలా ఒక్క వల్లభనగర్ రిజిస్ట్రార్ కార్యాలయమే కాదు.. రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అలంకారప్రాయంగా మారింది. ప్లాట్లు, గృహ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఎం�
రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడంతో మనస్తాపానికి గురై కొంతమంది పెన్షనర్లు చనిపోతున్నారని, వారి మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చర�
‘ఆశపడి మోసపోయాం.. ఇప్పుడు గోసపడుతున్నాం.. అండగా నిలవండి’ అని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుకు విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బూతులు, తిట్లపై ఉన్న సోయి రైతుల మీద లేదని మాజీమంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆద
సోయా కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ రైతులు మండలకేంద్రంలోని భీమ్గల్ చౌరస్తా వద్ద ఆదివారం రాస్తారోకో చేశారు.
రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. శనివారం అర్ధరాత్రి వరకు 89,344 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారిని శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖరభారతి మహాస్వామి ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయంలో వారికి అర్చకులు పూర్ణకుంభ స్�
తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ ఎన్నికైనట్టు సంఘం మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం వెల్లడించారు.
డ్రంక్అండ్డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిపై కేసు కాకుండా తప్పించడానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు రూ.4 లక్షలు తీసుకున్నట్టు ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణలోనే తేలింది. మద్యం మత్తులో కార�
వరంగల్ జిల్లా నర్సంపేట, నెక్కొండలో ఆదివారం కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. నర్సంపేట నుంచి మల్లంపల్లి, భాంజీపేట, వరంగల్కు వెళ్లే ప్రధాన రహదారులకు ఇరువైపులా ఆరబోసిన మక్కలు వర్షపు నీటిలో కొట్ట
రాష్ట్రంలో 5,566 కి.మీ.మేర రోడ్ల అభివృద్ధి లక్ష్యం.. రూ.10,547 కోట్ల వ్యయం.. 32 ప్యాకేజీలుగా పను లు.. తొలుత 10 ప్యాకేజీ పనులకు ఆమోదం.. ఒక్కో ప్యాకేజీకి సుమారు రూ.300 కోట్లకు పైగా మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపులు.. ఇదీ హ్�
జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మౌలా నా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ (78) అనారోగ్యం కారణంగా ఆదివారం కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఆరుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
కాంగ్రెస్ అరాచక పాలన నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని, రైతులను, కాళేశ్వరం ప్రాజెక్టును, హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ ఎన్నారై సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పిలుపునిచ్చారు. బీ�
మెగా డీఎస్సీ నిర్వహిస్తామని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఆర్భాటంగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చింది. టీచర్ ఎలిజ
దీపావళి పండుగ కోసమని తన తమ్ముడు, ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింటికి బయలు దేరింది ఆ మహిళ. అందరూ కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. �
ప్రాథమిక పాఠశాల బాలికలపై వికృత చేష్టలు చేస్తూ తరచూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్లుగా ఉన్న 1995వ బ్యాచ్కు చెందిన వీవీ శ్రీనివాసరావు, స్వాతిలక్రా, మహేశ్ భగవత్లకు డైరెక్టర్ జనరల్(డీజీ) హోదాకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
Siddipet ఆస్తి కోసం సొంత అక్క కాపురంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించింది ఓ చెల్లెలు.. అంతటితో ఆగకుండా అక్కను, అడ్డొచ్చిన తల్లిని చంపేస్తానని బెదిరింపులకు దిగింది
TG Weather తెలంగాణలో రాగల మూడు నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్ట