[02:31] అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధ(ఏఐ)ను అందిపుచ్చుకోవడం పెరుగుతున్నందున 2035 కల్లా భారత జీడీపీకి అదనంగా 500-600 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.44-52 లక్షల కోట్ల) మేర జత అవుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేస్తోంది.
[02:34] హాస్పిటల్లో చేరినప్పుడు, నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స పొందేందుకు వీలు కలుగుతుందనే భావనతోనే ఆరోగ్య బీమా పాలసీలను ఎక్కువమంది తీసుకుంటున్నారు.
[02:26] మెడికవర్ హాస్పిటల్స్, వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వెళ్లే అవకాశం ఉంది. ఇందుకోసం మర్చంట్ బ్యాంకర్ను త్వరలో ఎంపిక చేస్తామని సీఎండీ డాక్టర్ జి.అనిల్ కృష్ణ తెలిపారు.
[02:27] బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా కొత్త ఎస్ 1000 ఆర్ బైక్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ బైక్ ధర రూ.19.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).
[02:24] ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం 0.52 శాతంగా నమోదైంది. ఇది నాలుగు నెలల గరిష్ఠ స్థాయి. ఇంధనం-విద్యుత్ విభాగ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఆహార పదార్థాలు, తయారీ వస్తువులు ప్రియం కావడం ఇందుకు కారణమైంది.
[02:23] భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో మళ్లీ కదలిక వస్తోంది. ఈ ఒప్పందంపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధి బ్రెండెన్ లించ్ సోమవారం రాత్రి భారత్కు విచ్చేశారు.
[02:21] సూచీల 8 రోజుల లాభాలకు సోమవారం అడ్డుకట్ట పడింది. ఒడుదొడుకుల మధ్య కొనసాగిన ట్రేడింగ్లో సూచీలు నష్టపోయాయి. వడ్డీ రేట్లకు సంబంధించి అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈనెల 17న నిర్ణయం ప్రకటించనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు.
[02:17] ఎక్స్ సర్వీస్మెన్లకు, భారత సైన్యంలో పనిచేసే వారి భార్యలకు, యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్ల భార్యలకు ఉద్యోగ అవకాశాలను కల్పించే నిమిత్తం ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ (ఏడబ్ల్యూపీఓ)తో అమెజాన్ ఇండియా భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
Samsung Galaxy S25 FE: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ దేశీయ మార్కెట్లోకి కొత్త మొబైల్ను విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ పేరిట దీన్ని లాంచ్ చేసింది.
Railway Rules భారతీయ రైల్వే రూల్స్ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ ఒకటి నుంచి ఆన్లైన్ టికెట్ల వ్యవస్థలో మార్పులు అమలులోకి రానున్నది. మారిన రూల్స్ ప్రకారం.. జనరల్ రిజర్వేషన్ల టికెట్లకు సైతం ఆధార్�
Gold Rate బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరట ఇచ్చాయి. ఇటీవల వరుసగా ధరలు పైపైకి కదులుతూ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం రూ.500 తగ్గింది. 24 క్యారెట్ల పసిడి రూ.1,13,300కి చేరింది.
[18:38] IRCTC New Rule: రిజర్వేషన్ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ ఆధార్ అథెంటికేషన్ను తప్పనిసరి చేసింది.
[17:15] Oppo F31 series: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పో ఎఫ్31 సిరీస్లో మూడు ఫోన్లను దేశీయంగా లాంచ్ చేసింది. ఒప్పో ఎఫ్ 31 5జీ, ఎఫ్ 31 ప్రో 5జీ, ఎఫ్ 31 ప్రో+ 5జీ పేరిట మూడు మోడళ్లను లాంచ్ చేసింది.
Mukesh Ambani భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త, ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani ) గురించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Realme P3 Lite 5G: ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ దేశీయ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. తన ‘P’ సిరీస్లో రియల్మీ పీ3 లైట్ పేరిట దీన్ని లాంచ్ చేసింది.
IT Returns 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల దాఖలుకున్న గడువు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ గడువు పొడిగించినట్లు వార్తలు వస్తున్నాయి.
GST Reforms కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీలో సంస్కరణలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబులను రెండింటికి కుదిరించింది. జీఎస్టీ సంస్కరణలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్రం నిర్ణయం�
అన్ని బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, వివిధ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, రిజిస్ట్రార్స్, పోస్టాఫీస్ వర్గాలు, క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థల వంటివి ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుం
అమెరికా సుంకాలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణల మధ్య త్రైమాసిక జీడీపీ వృద్ధి, జీఎస్టీ సంస్కరణలతో దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి నుంచి తేరుకున్నాయి.
భారతీయ ప్రయాణీకులకు ఎయిర్పోర్ట్ లాంజ్లు ఎంతో సౌకర్యవంతంగా మారుతున్నాయి. ఉచితంగా ఆహారం, పానీయాలు, వైఫై, రిైక్లెనర్స్, చార్జింగ్ పాయింట్లేగాక.. కొన్నిసార్లు స్పా లేదా స్పీపింగ్ పాడ్స్ సదుపాయాలూ ఉం�
[02:57] అరుదైన భూ అయస్కాంతాలు లేకున్నా, పనిచేసే విద్యుత్తు వాహన (ఈవీ) మోటార్లు తయారు చేసే పనిలో మన ఇంజినీర్లు నిమగ్నమయ్యారు. భూ అయస్కాంతాల ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించడమే ఇందుకు కారణం.
[02:53] దేశీయ సూచీలు ఈ వారమూ తమ ర్యాలీని కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే వారం ద్వితీయార్ధంలో ఊగిసలాటకు గురికావొచ్చంటున్నారు.
[02:55] టాటా క్యాపిటల్ నుంచి రాబోతున్న 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.17,500 కోట్లు) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)తో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ సంస్థ ది ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) భారీగా లాభాలు గడించనుంది.
[02:51] బీమా రంగంలోకి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ్బఎఫ్డీఐ్శను అనుమతించే బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
[02:49] అమెరికా, న్యూయార్క్లోని ట్రైబెకా ప్రాంతంలో రూ.153 కోట్ల (17.4 మిలియన్ డాలర్ల)తో విలాస భవనాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ కొనుగోలు చేశారని రియల్డీల్ నివేదిక వెల్లడించింది.
[02:48] పసిడి అక్టోబరు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో కదలాడొచ్చు. అయితే అధిక స్థాయిల వద్ద షార్ట్ సెల్లింగ్ చోటుచేసుకోవచ్చు కనుక అప్రమత్తతతో ట్రేడ్ చేయాలి.
[02:45] గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల (జీసీసీ)ను మరింతగా ఆకర్షించడం ద్వారా, అంతర్జాతీయంగా వీటికి ప్రధాన కేంద్రంగా మారేందుకు ‘ఒక జాతీయ విధానం’ అవసరమని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది.