[03:07] సూచీల ఆరు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ధోరణి వల్ల.. దేశీయంగానూ ఐటీ, లోహ, భారీ యంత్ర పరికరాల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.
[03:06] మోసాలను నిరోధించేందుకు వ్యవస్థలోని అన్ని విభాగాలను అనుసంధానించే ‘నేషనల్ ఫైనాన్షియల్ గ్రిడ్’ను ఏర్పాటు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ సి.శ్రీనివాసులు శెట్టి సూచించారు.
[03:06] భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం న్యాయంగా, సమానంగా, సమతౌల్యంగా ఉంటే ‘మీరు ఒక మంచి వార్త వింటార’ని వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు.
[03:05] జంతు ఔషధాల విభాగానికి చెందిన సీక్వెంట్ సైంటిఫిక్లో.. బల్క్ ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్స్) ఉత్పత్తి చేసే యాష్ లైఫ్సైన్సెస్ విలీనానికి మార్గం సుగమమైంది.
[03:05] మనకేదో కంపెనీ నుంచి మెసేజ్ వస్తుంది. అది తెరిస్తే అందులో యూఆర్ఎల్/వెబ్లింక్ ఉంటుంది. ఒక్కోసారి మోసగాళ్లు కూడా ఇలాంటివి పంపి, మన బ్యాంక్ ఖాతాను ఖాళీచేసే అవకాశం లేకపోలేదు.
[03:04] అనిల్ అంబానీ ధీరూబాయ్ గ్రూపు (ఏడీఏజీ), దాని కంపెనీలు భారీ బ్యాంకింగ్, కార్పొరేట్ మోసానికి పాల్పడిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తును కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), అనిల్ అంబానీ, ఏడీఏజీ వివరణలను సుప్రీంకోర్టు అడిగింది.
[03:03] అక్టోబరులో ప్రారంభమైన 2025-26 మార్కెటింగ్ సంవత్సరంలో, చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు రూ.40 చేయాలని ఇడియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
[03:03] ఎగుమతుల కోసం భారత్లో సుమారు 25 మత్స్య కేంద్రాల (ఫిషరీ యూనిట్స్)కు రష్యా త్వరలోనే అనుమతి ఇవ్వనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
[03:37] కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు అంతటా ఉండగా.. అంతర్జాతీయ సంస్థలు మన దేశంలో నెలకొల్పిన 1,800కు పైగా గ్లోబల్ కేపబులిటీ కేంద్రా (జీసీసీ)ల్లో ఏఐ నిపుణులకే అధిక ప్రాధాన్యం లభిస్తోందని మానవ వనరుల సంస్థ ఎన్ఎల్బీ సర్వీసెస్ తాజా నివేదిక వెల్లడించింది.
[03:03] ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 7.5%, అంతకంటే ఎక్కువగా నమోదు కావచ్చని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది.
[03:01] దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తుల రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (ఆర్సీపీఎల్) అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
వాణిజ్యంపై భారత్-అమెరికా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పట్లో కుదిరేటట్టు కనిపించడం లేదు. టారిఫ్ల విధింపుపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు న్యాయంగా, సమానంగా, సమతుల్యంగా మారినప్పుడు మీరు శుభవార్త వ�
సుందరం ఫైనాన్స్ లిమిటెడ్కు చెందిన అనుబంధ సంస్థ సుందరం హోమ్ ఫైనాన్స్ తాజాగా తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ డీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ..
Gold-Silver Price బంగారం, వెండి ధరలు సామాన్యులకు భారీ ఊరటనిచ్చాయి. ఒకేరోజు భారీగా ధరలు దిగివచ్చాయి. బంగారం రూ.4వేలు, వెండి రూ.8వేల వరకు తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేటు కోత అంచనాలు తగ్గడంతో ధరలు �
X Down ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) మళ్లీ మొరాయిస్తున్నది. సాయంత్రం 5గంటల భారత్లో ‘ఎక్స్’ పని చేయడం లేదు. డిజిటల్ ప్లాట్ఫాట్స్ ట్రాకర్ వెబ్సైట్ అయిన డౌన్డెటెక్టర్లో వేలాది �
[18:19] X Faces Outage: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్ (గతంలో ట్విటర్)’ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫీడ్ చూడలేకపోతున్నామని, పోస్ట్ చేయలేకపోతున్నామని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
[16:46] Eli Lilly- Alzheimer: అల్జీమర్స్ చికిత్సకు సంబంధించి ఎలీ లిల్లీ అండ్ కంపెనీ (ఇండియా) రూపొందించిన ఔషధానికి జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు మంజూరు చేసింది.
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరు రోజుల లాభాల తర్వాత నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల పవనాలతో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అమ్మకాలతో అస్థిరతకు గురయ్యాయి. దేశీయ స్టాక్ మార్�
Two wheeler ABS: టూవీలర్స్ అన్నింటిలో 2026 జనవరి 1 నాటికి ABSను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. కానీ, కంపెనీలు అందుకు సిద్ధంగా లేకపోవటంతో వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Oppo Find X9 Series: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పో ఫైండ్ X9 సిరీస్లో రెండు ఫోన్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఒప్పో ఫైండ్ X9 5జీ, X9 ప్రో 5జీ పేరిట వీటిని విడుదల చేసింది.
Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వార సేకరించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దు అని గుగూల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
[15:24] Credit Score: క్రెడిట్ స్కోర్ ఎంత బాగున్నా ఒక్కోసారి బ్యాంకులు లోన్ అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తుంటాయి. దీని వెనక ఉన్న కారణాలేంటో తెలుసుకోవాలి.
Sundar Pichai: ఒకవేళ ఏఐ విస్పోటనం చెందితే, దాని ప్రభావం అన్ని కంపెనీలపై ఉంటుందని గుగూల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.