[16:46] Eli Lilly- Alzheimer: అల్జీమర్స్ చికిత్సకు సంబంధించి ఎలీ లిల్లీ అండ్ కంపెనీ (ఇండియా) రూపొందించిన ఔషధానికి జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు మంజూరు చేసింది.
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరు రోజుల లాభాల తర్వాత నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల పవనాలతో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అమ్మకాలతో అస్థిరతకు గురయ్యాయి. దేశీయ స్టాక్ మార్�
Two wheeler ABS: టూవీలర్స్ అన్నింటిలో 2026 జనవరి 1 నాటికి ABSను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. కానీ, కంపెనీలు అందుకు సిద్ధంగా లేకపోవటంతో వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Oppo Find X9 Series: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పో ఫైండ్ X9 సిరీస్లో రెండు ఫోన్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఒప్పో ఫైండ్ X9 5జీ, X9 ప్రో 5జీ పేరిట వీటిని విడుదల చేసింది.
Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వార సేకరించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దు అని గుగూల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
[15:24] Credit Score: క్రెడిట్ స్కోర్ ఎంత బాగున్నా ఒక్కోసారి బ్యాంకులు లోన్ అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తుంటాయి. దీని వెనక ఉన్న కారణాలేంటో తెలుసుకోవాలి.
Sundar Pichai: ఒకవేళ ఏఐ విస్పోటనం చెందితే, దాని ప్రభావం అన్ని కంపెనీలపై ఉంటుందని గుగూల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ క్రమంగా తన పంతాను మార్చుకుంటున్నది. లగ్జరీ కార్లతోపాటు విద్యుత్తో నడిచే వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని వాహనా�
అశ్వత్ దామోదరన్.. స్టాక్ మార్కెట్ మదుపరులకు పరిచయం అక్కర్లేని పేరు. వాల్స్ట్రీట్లో అత్యంత విశ్వసనీయమైన వాల్యుయేషన్ ఎక్స్పర్ట్ మరి. పక్కా అంచనాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఈయన.. ఇప్పుడు హాట్ కామె
[02:12] ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ గ్రో మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేర్లు భారీ స్థాయిలో దూసుకెళ్తూ, ఐపీఓలో వీటిని పొందిన మదుపర్లలో ఆనందాన్ని నింపుతున్నాయి.
[02:10] అమెరికాకు మనదేశం తొలిసారిగా విమాన ఇంధనాన్ని (ఏటీఎఫ్) ఎగుమతి చేసింది. అమెరికా (దక్షిణ కాలిఫోర్నియా)లోని అగ్రగామి సంస్థ చెవ్రాన్ రిఫైనరీలో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటమే ఇందుకు కారణమని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. ఉత్పత్తులపై అమెరికా గరిష్ఠ స్థాయి టారిఫ్లను విధించడంతో గత నెలకుగాను ఎగుమతుల్లో వృద్ధి రెండంకెల స్థాయిలో పతనం చెందింది. అక్టోబర్ నెలలో 34.38 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత
[02:08] దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులకు నాంది పలికేలా, దాదాపు 6 దశాబ్దాల ‘పాత ఆదాయపు పన్ను చట్టం-1961’ స్థానంలో ‘కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025’ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
[02:06] దేశీయ సూచీల లాభాల పరుగు వరుసగా ఆరో రోజూ కొనసాగింది. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆశలు, బిహార్లో భాజపా విజయం, బలమైన కార్పొరేట్ ఫలితాలు సెంటిమెంట్పై సానుకూల ప్రభావం చూపాయి.
[02:03] సైయెంట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ సైయెంట్ సెమీకండక్టర్స్, అజిముత్ ఏఐ కలిసి ‘అర్కా- జీకేటీ-1’ అనే సిలికాన్ చిప్ను ఆవిష్కరించాయి. ఇది మనదేశంలో అభివృద్ధి చేసిన మొదటి తరం ‘ప్లాట్ఫామ్- ఆన్- ఏ- చిప్’ కావడం ప్రత్యేకత.
[01:59] జీవిత బీమాను జీఎస్టీ మినహాయింపు విభాగంలోకి చేర్చాలని ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టరు రత్నాకర్ పట్నాయక్ తెలిపారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను క్లెయిమ్ చేసుకునేందుకు జీవిత బీమా సంస్థలకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు.
[02:00] మన ఉత్పత్తులపై అమెరికా విధించిన అధిక టారిఫ్ల కారణంగా, దేశీయ ఎగుమతులు అక్టోబరులో 11.8% క్షీణించి 34.38 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.02 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి.
సరుకులు నిల్వ చేయాల్సిన అవసరం లేదు..అంతేకాదు పైసా పెట్టుబడి లేకుండానే వ్యాపారం చేయవచ్చునని డిజిటల్ కామర్స్ సేవల సంస్థ డబ్ల్యూకామర్స్ వెల్లడించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 388.17 పాయింట్లు లేదా 0.46 శాతం ఎగిసి 84,950.95 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 84,988.09 స్థాయిని తాకిం�
[01:58] విదేశీ మారకపు ద్రవ్య నియంత్రణ చట్ట ఉల్లంఘనకు (ఫెమా) సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యేందుకు రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ నిరాకరించారు.
[01:57] వచ్చే 3-5 ఏళ్లలో ఈక్విటీ మార్కెట్ మదుపర్ల సంఖ్యను రెట్టింపు చేయడమే లక్ష్యమని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే వెల్లడించారు.
[01:56] మురుగప్ప గ్రూపు మాజీ ఛైర్మన్, కోరమాండల్ ఇంటర్నేషనల్ గౌరవ ఛైర్మన్ అరుణాచలం వేల్లాయన్ (72) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు.
[01:55] దేశంలో ఎంతో క్లిష్టమైన రహదారులున్న నేపథ్యంలో, స్వయంచాలిత వాహనాల (అటానమస్ వెహికిల్స్) ప్రయోగాత్మక దశ నుంచి వినియోగ దశకు చేరుకునేందుకు సమగ్ర నియంత్రణ వ్యవస్థను ప్రభుత్వం సిద్ధం చేయాలని నిపుణులు సూచించారు.
[01:53] రక్షణ రంగానికి అవసరమైన పేలుడు పదార్థాలు, ఇతర ఉత్పత్తులు, సేవలు అందించే సంస్థ ఐడీఎల్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ను, అపోలో మైక్రోసిస్టమ్స్ కొనుగోలు చేసింది.
[01:52] సౌర విద్యుత్, టెలికాం మౌలిక వసతుల సంస్థ బొండాడ ఇంజినీరింగ్కు రూ.465 కోట్ల విలువైన పనులు లభించాయి. మహారాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ మహాజెన్కో నుంచి 100 మెగావాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్రంలో కొత్తగా 1500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ఎనర్జీ సిస్టం (బెస్) పవర్ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. వీటిలో మహేశ్వరంలో 750 మెగావాట్లు, చౌటుప్పల్లో 750 మెగావాట్ల ప్లాం�
Gold-Silver Rate బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. బలమైన డిమాండ్ మధ్య బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల రూ.300 పెరిగి తులం రూ.1,29,700కి చేరింది.
[18:08] Indian Railways: దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ప్రీమియం బ్రాండ్ కాటరింగ్ ఔట్లెట్స్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ, పిజ్జా హట్, బాస్కిన్ రాబిన్స్, బికనీర్వాలా, హల్దీరామ్స్ వంటి ప్రముఖ ఫుడ్ చైన్లు తమ ఔట్లెట్లను ప్రారంభించేదిశగా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.