[22:31] Cybercrime alert: అమాయకులను మోసం చేసేందుకు ఫలానా బ్యాంకు నుంచో, ఫలానా ఆర్థిక సంస్థ నుంచో సైబర్ నేరగాళ్లు కాల్చేయడం చూస్తుంటాం. ఇప్పుడు కేటుగాళ్లు ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేరునే యథేచ్ఛగా వాడేస్తున్నారు.
[21:29] Whatsapp: వాట్సప్లో పరిశోధకులు భారీ భద్రతా లోపాన్ని కనుగొన్నారు. దీని ద్వారా యూజర్ల కాంటాక్ట్ నంబర్లు బహిర్గతం అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని ధ్రువీకరించిన మెటా పరిశోధకులకు కృతజ్ఞతలు తెలిపింది.
[18:08] TRAI Deadline: నియంత్రిత సంస్థలు చేసే కాల్స్కు 1600 సిరీస్ వాడకంపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) కీలక ముందడుగు వేసింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర సంస్థలకు గడువు నిర్దేశించింది.
Wobble: స్వదేశీ సంస్థ ఇండ్కల్ టెక్నాలజీస్ తన మొదటి స్మార్ట్ఫోన్ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. వోబుల్ వన్ (Wobble One) పేరిట ఈ మొబైల్ను తీసుకొచ్చింది.
[15:05] Russian oil: రష్యాకు చెందిన కొన్ని ఆయిల్ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. అవి నవంబర్ 21 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే భారత్కు బయలుదేరిన నౌకలు ఆలోగా తీరం చేరకపోతే ఇబ్బందులు తప్పవు.
[13:37] Jio Gemini 3 AI Model: ప్రముఖ టెలికాం సంస్థ ఇటీవల తన వినియోగదారులకు ఉచితంగా అందించిన గూగుల్ జెమినీ ప్రో ప్లాన్ను విస్తరించింది. 18 నెలలపాటు అందిస్తున్న ఈ ప్లాన్లో ఇప్పుడు గూగుల్ తాజాగా విడుదల చేసిన ‘జెమినీ 3’ మోడల్నూ జత చేసింది.
[13:11] Groww Share Price: స్టాక్ బ్రోకర్ గ్రో మాతృ సంస్థ బిలియన్బ్రెయిన్ గ్యారేజ్ వెంచర్స్ దూకుడుకు బ్రేక్ పడింది. లిస్టింగ్ అనంతరం వరుస లాభాల్లో దూసుకెళ్లిన షేర్లు నేడు నష్టాలు చవిచూశాయి.
Credit card jagaron: క్రెడిట్ కార్డు.. ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే పరిమితం. కానీ, నేడు వీటిని బ్యాంకులు విరివిగా జారీ చేస్తుండడంతో క్రెడిట్ కార్డ్ లేనివారు చాలా తక్కువ.
[03:07] సూచీల ఆరు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ధోరణి వల్ల.. దేశీయంగానూ ఐటీ, లోహ, భారీ యంత్ర పరికరాల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.
[03:06] మోసాలను నిరోధించేందుకు వ్యవస్థలోని అన్ని విభాగాలను అనుసంధానించే ‘నేషనల్ ఫైనాన్షియల్ గ్రిడ్’ను ఏర్పాటు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ సి.శ్రీనివాసులు శెట్టి సూచించారు.
[03:06] భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం న్యాయంగా, సమానంగా, సమతౌల్యంగా ఉంటే ‘మీరు ఒక మంచి వార్త వింటార’ని వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు.
[03:05] జంతు ఔషధాల విభాగానికి చెందిన సీక్వెంట్ సైంటిఫిక్లో.. బల్క్ ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్స్) ఉత్పత్తి చేసే యాష్ లైఫ్సైన్సెస్ విలీనానికి మార్గం సుగమమైంది.
[03:05] మనకేదో కంపెనీ నుంచి మెసేజ్ వస్తుంది. అది తెరిస్తే అందులో యూఆర్ఎల్/వెబ్లింక్ ఉంటుంది. ఒక్కోసారి మోసగాళ్లు కూడా ఇలాంటివి పంపి, మన బ్యాంక్ ఖాతాను ఖాళీచేసే అవకాశం లేకపోలేదు.
[03:04] అనిల్ అంబానీ ధీరూబాయ్ గ్రూపు (ఏడీఏజీ), దాని కంపెనీలు భారీ బ్యాంకింగ్, కార్పొరేట్ మోసానికి పాల్పడిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తును కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), అనిల్ అంబానీ, ఏడీఏజీ వివరణలను సుప్రీంకోర్టు అడిగింది.
[03:03] అక్టోబరులో ప్రారంభమైన 2025-26 మార్కెటింగ్ సంవత్సరంలో, చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు రూ.40 చేయాలని ఇడియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
[03:03] ఎగుమతుల కోసం భారత్లో సుమారు 25 మత్స్య కేంద్రాల (ఫిషరీ యూనిట్స్)కు రష్యా త్వరలోనే అనుమతి ఇవ్వనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
[03:37] కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు అంతటా ఉండగా.. అంతర్జాతీయ సంస్థలు మన దేశంలో నెలకొల్పిన 1,800కు పైగా గ్లోబల్ కేపబులిటీ కేంద్రా (జీసీసీ)ల్లో ఏఐ నిపుణులకే అధిక ప్రాధాన్యం లభిస్తోందని మానవ వనరుల సంస్థ ఎన్ఎల్బీ సర్వీసెస్ తాజా నివేదిక వెల్లడించింది.
[03:03] ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 7.5%, అంతకంటే ఎక్కువగా నమోదు కావచ్చని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది.
[03:01] దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తుల రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (ఆర్సీపీఎల్) అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.