[15:50] FASTag annual pass: దేశ జాతీయ రహదారులపై అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు వీలుగా కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టాగ్ వార్షిక టోల్పాస్ను మీకు నచ్చిన వారికి గిఫ్ట్గానూ ఇవ్వొచ్చని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పేర్కొంది.
[13:41] UIDAI launches SITAA: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ (UIDAI) అప్రమత్తం అయ్యింది. దేశ డిజిటల్ గుర్తింపు వ్యవస్థను బలోపేతం చేయడానికి నడుం బిగించింది.
Gold Rates కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతూ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పసిడి ధరలకు (Gold Rates) కాస్త బ్రేక్ పడింది. నేడు ధనత్రయోదశి (Dhanteras) సందర్భంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో అంతర్జాతీయ ప్రాజెక్టును చేజిక్కించుకున్నది. కువైట్ ఆయిల్ కంపెనీ(కేవోసీ) నుంచి 225.5 మిలియన్ల డాలర్ల విలువైన ప్రాజెక్టును పొందింది.
జపాన్కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల దిగ్గజం తోషిబా భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జపాన్తోపాటు భారత్ల్లో ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని రెట్టింపు పెంచుకోవ�
బంగారం ధరలు ప్రస్తుతం ఏ స్థాయిలో పరుగులు పెడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు కొనుగోలుదారులు, ఇటు మదుపరుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుండటంతో దేశ, విదేశీ మార్కెట్లలో రోజూ ఆల్టైమ్ హై రికా�
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆశాజనక పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.7,364 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,506 కోట్ల లాభంతో పోలిస్తే 13.2 �
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.620 కోట్ల నికర లాభాన్ని గడించింది ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.603 కోట్ల లాభంతో పోలిస్తే 2.82 శాతం వృద్ధిని క�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపరుల్లో ఉత్సాహాన్�
చమురు నుంచి టెలికాం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.18,165 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడ�
భారతీయ బ్యాంకింగ్ రంగంలో మరో విడుత ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలకు సమయం ఆసన్నమైందా? ఇప్పటికే భారీ సంఖ్యలో పడిపోయిన సర్కారీ బ్యాంకులు.. మున్ముందు ఇంకా తగ్గిపోనున్నాయా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున�
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు దీపావళికి ముందు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, చమురు స్టాక్స్తో పాటు విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో వరుసగా మూడోరోజు మార్కెట్లు లాభపడ్డాయి. క్రితం సెష�
దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు నిలబడాలంటే భారత్ తమ సర్వ శక్తులనూ ఒడ్డాల్సిందేనని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నొక్కి చెప్పడం గమనార్హం. దేశీయ డిమాండ్, సంస్కరణలు, పెట్టుబడులు, ఆవిష్కరణలు, వాణిజ్య సం�
Auto Sales యావత్ దేశం దీపావళి పండుగకు సిద్ధమైంది. ఈ క్రమంలో వాహన మార్కెట్కు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. పండుగ సీజన్లో పెద్ద సంఖ్యలో జనం కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రాంట
‘దేశంలో పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ’ అనే ప్రభ క్రమంగా మసకబారుతున్నది. ఒకప్పుడు భారత్లో పెట్టుబడి పెట్టేందుకు ఏ విదేశీ సంస్థ ముందుకొచ్చినా తొలుత తెలంగాణను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే.. ఇతర రాష్ర్టా
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్..దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని కొత్త 4జీ యూజర్లకు నెలరోజులపాటు ఉచితంగా సర్వీసులు అందించనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం రూపాయి చార్జీని విధించనున్నది.
[03:26] బంగారం ధర వెనక్కి తిరిగి చూడటం లేదు. రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. పది గ్రాముల పసిడి (24 క్యారెట్లు) రూ.1.17- 1.20 లక్షల ధర పలికింది నిన్నమొన్ననే.
[03:14] మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు కువైట్లో 225.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్ల) ప్రాజెక్టు లభించింది.
[03:13] మిలటరీ రవాణా విమానం సి-390 మిలేనియంను భారత్లో ఆవిష్కరించడం కోసం ఎంబ్రాయర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీతో మహీంద్రా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది.
[03:13] ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు వీలుగా జపాన్, హైదరాబాద్లలోని ఉత్పత్తి కేంద్రాలపై వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికి రూ.3,232 కోట్ల (55 బిలియన్ యెన్) పెట్టుబడులు పెట్టనున్నట్లు తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ కార్పొరేషన్ వెల్లడించింది.
[03:13] అల్యూమినియం ఫ్లోరైడ్, సిలికా, కాల్షియమ్ ఫ్లోరైడ్ రసాయనాలు ఉత్పత్తి చేసే అలుఫ్లోరైడ్ లిమిటెడ్ సెప్టెంబరు త్రైమాసికానికి రూ.55.20 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.7.9 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
[20:55] కొన్ని రోజుల క్రితం మొదలైన ఆధార్ మస్కట్ కంటెస్ట్ (Aadhaar Mascot).. అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనలో పేర్కొంది.
[19:46] దేశంలో ఆహార ఉత్పత్తుల లేబుల్స్, ప్రకటనల్లో ఎక్కడా ఓఆర్ఎస్ అనే పదాన్ని వినియోగించొద్దని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పష్టంచేసింది. దీనికి సంబంధించి అన్ని వ్యాపార సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.