దేశీయ మార్కెట్లోకి సీఎన్జీ ట్రాక్టర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ సోనాలిక ఈ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), కంప్రెస్డ్ బయో గ్యాస్(సీబీజీ) ట్రాక్టర్లను నాగపూర
బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. డాలర్తో పోలిస్తే రూపాయి బలోపేతం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడం దేశీయంగా ధరలు దిగొచ్చాయి. వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి అరగంటలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడం, ఎఫ్ఐఐలు నిధులను తరలించుకుపోవడంతో సెన్సెక్స్ 85 వేలు, నిఫ్టీ 26 వేల పాయింట్ల కీలక మ�
కింగ్ ఆఫ్ స్టీల్, బ్రిటన్ కుబేరుల్లో ఒకరైన లక్ష్మీ నివాస్ మిట్టల్.. ఆ దేశానికి గుడ్బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. పన్నులకు సంబంధించి లేబర్ పార్టీ నాయకత్వంలోని అక్కడి ప్రభుత్వం పెద్ద మా
దేశంలోనే తొలి సింగిల్యూజ్ బయోప్రాసెస్ డిజైన్, సేల్అప్ సౌకర్యం కలిగిన బయోఫార్మా హబ్ను మంత్రి డి శ్రీధర్ బాబు సోమవారం శామీర్పేట్లోని జీనోమ్ వ్యాలీలో ప్రారంభించారు. థర్మో ఫిషర్ సైంటిఫిక్ భా�
[23:03] ఏఐ బబుల్ పేలుతుందన్న ఆందోళనలపై ప్రముఖ ఆర్థిక నిపుణులు రుచిర్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం పరిస్థితులు ఆ దిశగానే ఉన్నాయని హెచ్చరించారు.
[22:29] డిసెంబరులో వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి.
[20:57] స్పామ్ కాల్స్ లేదా మెసేజ్లను కేవలం మీ ఫోన్లో బ్లాక్ చేస్తే సరిపోదని ట్రాయ్ తెలిపింది. డీఎన్డీ యాప్ ద్వారా రిపోర్ట్ చేయాలని సూచించింది.
DoT warning మీకు చీటికిమాటికి సిమ్ కార్డులు (SIM cards) మార్చే అలవాటు ఉందా..? పాత సిమ్ కార్డులను బ్లాక్ చేయించకుండా వదిలేస్తున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఒకవేళ మీ సిమ్ దుర్వినియోగం అయితే మీరు కోర్ట
5000 Note ఆర్బీఐ కొత్తగా రూ.5 వేల నోట్లను తీసుకురాబోతుందా.. కొద్దిరోజులుగా సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఆ ప్ర
[16:40] SIM card misuse: కొందరు సిమ్కార్డులు ఎడాపెడా కొనుగోలు చేసి మూలన పడేస్తుంటారు. వాడడం లేదన్న కారణంతో ఏదో ఒక సందర్భంలో తెలిసిన వ్యక్తులే కదా అని ఇచ్చేస్తుంటారు. ఒకవేళ అలా ఇచ్చిన నంబర్ సైబర్ మోసాలకో, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు వాడినట్లు తేలితే ఆ సిమ్ కార్డు యజమానిగా మీరూ బాధ్యులే!
[16:21] Russian Oil: అమెరికా ఆంక్షల నేపథ్యంలో తమ ముడిచమురును మరింత తక్కువకు అమ్మేందుకు రష్యా కంపెనీలు యోచిస్తున్నాయి. ఇది భారత్కు కలిసొచ్చే అవకాశం ఉంది.
[15:51] Stock market today: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం వంటి కారణాలతో సూచీలు నష్టపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఒడిదొడుకుల నడుమ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 669.14 పాయింట్లు పెరిగి 85,231.92 వద్ద, నిఫ్టీ 158.10 పాయింట్లు అందుకుని 26,06 8.15 దగ్గర స్థిరపడ్డాయి.
[02:30] దేశీయంగా 28 దిగ్గజ నమోదిత స్థిరాస్తి సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి అర్ధ భాగం (ఏప్రిల్-సెప్టెంబరు)లో రూ.92,437 కోట్ల విలువైన స్థిరాస్తులను విక్రయించాయి. బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ.18,143.7 కోట్ల అత్యధిక విక్రయాల బుకింగ్లను నమోదు చేసింది.
[02:32] మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను విలీనం చేసి ఒకే సంస్థగా ఏర్పాటు చేయాలన్న పాత ప్రతిపాదనను ఆర్థిక శాఖ మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఈ మూడు సంస్థల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.
[02:31] పరిశ్రమకు ప్రయోజనాలు అందించేందుకు రూ.25,060 కోట్ల ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం) అమలు కోసం మార్గదర్శకాలు ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
[02:28] సమీప భవిష్యత్లో రష్యా నుంచి మన దేశ చమురు దిగుమతులు గణనీయంగా తగ్గొచ్చని, అయితే పూర్తిగా ఆగిపోవని విశ్లేషకులు అంటున్నారు. రష్యా చమురు సంస్థలపై అమెరికా కొత్త ఆంక్షలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని తెలిపారు.
[02:18] భారత స్టాక్ మార్కెట్లు ఈ వారమూ రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సూచీలు రికార్డు గరిష్ఠాలకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే స్వల్ప కాలంలో బలహీనతలకూ అవకాశం ఉందంటున్నారు.