[02:04] మౌలిక సదుపాయాల రంగానికి చెందిన కంపెనీ అయిన ఎన్సీసీ లిమిటెడ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో స్టాండ్ అలోన్ ఖాతాల ప్రకారం ఆదాయాల్లో 20 శాతం వృద్ధిని ఆశిస్తోంది.
[02:04] మరింత మంది కేన్సర్ రోగులకు వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ)కు రూ.1,200 కోట్ల మేర నిధుల సాయాన్ని అందించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
[02:04] వ్యాపార సంస్థలకు సాంకేతిక పరిష్కారాలను అందించే సాప్(ఎస్ఏపీ) ల్యాబ్స్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,000 మంది ఉద్యోగులను నియమించుకోనుంది.
[02:04] లోహ, టెలికాం, వాహన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రెండు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు కోలుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు దన్నుగా నిలిచాయి.
[02:04] ప్రైవేట్ రంగ రసాయనాల కంపెనీ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్లో గెయిల్ రూ.2,100 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. జేబీఎఫ్ను దివాలా పరిష్కార ప్రక్రియలో గెయిల్ కొనుగోలు చేసింది.
కోటి రూపాయల విలువ చేసే ఇల్లు కొనుగోలు చేస్తే... వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూ.5 లక్షలు చెల్లించాలి. అందుబాటు ధరల ఇళ్లకు మినహా మిగతావాటిపై కేంద్రం 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. పాత ఇళ్లను పడగొట్టి వాటి స్థానంలో కొత్తవి నిర్మించి ఇచ్చేందుకు బిల్డర్కు డెవలప్మెంట్కు ఇచ్చినా జీఎస్టీ కట్టాల్సిందే.
[01:51] సరళీకృత చెల్లింపు పథకం(ఎల్ఆర్ఎస్) కింద మూలం వద్ద 20 శాతం పన్ను వసూలు (టీసీఎస్)పై స్పష్టత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి విదేశీ నగదు మార్పిడి పరిశ్రమ విజ్ఞప్తి చేసింది.
[01:51] వచ్చే వారం (6-8వ తేదీల్లో) జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక రేట్లను 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని గోల్డ్మన్ శాక్స్ ఇండియా విశ్లేషకులు ఒక నివేదికలో పేర్కొన్నారు.
[01:51] దివాలా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ గోఫస్ట్.. 26 విమానాలు, 152 రోజువారీ విమాన సర్వీసులతో కార్యకలాపాల పునఃప్రారంభానికి ప్రణాళికను రూపొందించినట్లుగా తెలుస్తోంది.
[01:51] దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ టోకు విక్రయాలు గత నెలలో 5,19,474కు చేరాయి. 2022 మే వాహన విక్రయాలు 4,86,704తో పోలిస్తే ఇవి 7 శాతం ఎక్కువ.
[01:51] కెనరా బ్యాంక్ నేతృత్వంలోని 19 బ్యాంకుల కన్సార్షియంకు రూ.6,524 కోట్లకు పైగా నష్టం చేశారన్న ఆరోపణలపై ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ లిమిటెడ్, కంపెనీ అప్పటి డైరెక్టర్లపై సీబీఐ ఎఫ్ఐఆర్ను దాఖలు చేసింది.
[01:51] హైదరాబాద్కు చెందిన అథెనా గ్లోబల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.2.07 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.3.32 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
వరుసగా రెండు వారంలోనే విదేశీ మారక నిల్వలు తగ్గుముఖం పట్టాయి. మే 19తో ముగిసిన వారంలో 6.05 బిలియన్ డాలర్ల మేర క్షీణించిన నిల్వలు మే 26తో ముగిసిన వారంలో మరో 4.34 బిలియన్ల మేర పడిపోయాయి. వరుస రెండు వారాల్లో 10.39 బిలియన�
బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. తక్షణమే సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ఐఎల్ఐసీ) ఆస్తులతోపాటు దానికి చెందిన దాదాపు 2 లక్షల పాలసీల బాధ్యతను తీసుకోవాలంటూ శుక్రవారం ఎస్బీఐ లైఫ్ ఇన్�
Ajay Banga as World Bank President: అజయ్ బంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడైన భారతీయ సంతతికి చెందిన మొదటి అమెరికన్ పౌరుడు కావడం విశేషం. ఆయన భారతదేశంలోని పూణేలో జన్మించాడు. హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో స్కూల్ విద్య అభ్యసించడం విశేషం.
Redmi Note 12 5G రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్ ఇప్పుడు రూ.12 వేలకే అందుబాటులోకి రానున్నది. నేరుగా రూ.1000 తగ్గింపుతోపాటు.. సెలెక్టెడ్ క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లతో మరో రూ.2000 డిస్కౌంట్ అందిస్తున్నది.
Hero HF Deluxe Canvas Black ప్రముఖ టూ వీలర్స్ సంస్థ హీరో మోటో కార్ప్.. దేశీయ మార్కెట్లోకి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కాన్వాన్ బ్లాక్ బైక్ ఆవిష్కరించింది. నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
Maruti Suzuki Jimny ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి జిమ్నీ కారు ఈ నెల ఐదో తేదీన మార్కెట్లోకి రానున్నది. ఇప్పటికే ఈ కారు కోసం 30 వేలకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.
[22:33] భారత్లో యాపిల్ (Apple) ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలోనే కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్లలో భారత్లో మరో మూడు కొత్త ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లను (Apple Retail Stores) ప్రారంభించాలని నిర్ణయించింది.
Car Sales దేశీయంగా గత నెలలో కార్ల విక్రయాలు ఫాస్ట్ లేన్లో దూసుకెళ్లాయి. ఆల్ టైం గరిష్ట స్థాయిలో 3,34,802 కార్లు అమ్ముడయ్యాయి. వాటిలో 47 శాతం ఎస్యూవీలే అమ్ముడవడం ఆసక్తికర పరిణామం.
[20:48] దేశంలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో ఐటీఎన్ఎల్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. కంపెనీ బోర్డు డైరెక్టర్ల అవగాహనతోనే ఈ మోసం జరిగిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
Tata Nexon EV MAX XZ+ LUX దేశీయ మార్కెట్లోకి టాటా మోటార్స్ తన నెక్సాన్ ఈవీ మాక్స్ ఎక్స్జడ్ + లక్స్ తీసుకొచ్చింది. దీని ధర రూ.18.79 లక్షల నుంచి రూ.19.29 లక్షల మధ్య పలుకుతుంది.
Harley-Davidson X440 ప్రముఖ అమెరికా మోటార్ బైక్ తయారీ సంస్థ హార్లీ-డేవిడ్సన్.. హీరో మోటో కార్ప్ భాగస్వామ్యంతో తొలిసారి దేశీయ మార్కెట్లో ‘మేడ్ ఇన్ ఇండియా’ బైక్ ‘ఎక్స్440’ ఆవిష్కరించనున్నది.
Swaraj Tractors: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్నకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ మరో కొత్త రేంజ్ ట్రాక్టర్లను తీసుకొచ్చింది. టార్గెట్ పేరిట తీసుకొస్తున్న ఈ ట్రాక్టర్లు ఉద్యానపంటల సాగులో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా 75 రూపాయల ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ నాణెం మీరు పొందాలని అనుకుంటున్నారా..అయితే ఇది ఎక్కడ దొరుకుతుంది? ఎలా పొందాలో పూర్తి సమాచారం తెలుసుకుందాం.
న్యూఢిల్లీ: ఫ్లిప్కార్ట్ ప్రకారం 'బెస్ట్ సెల్లర్' ఐఫోన్ 13పై దాదాపు 36వేల దాకా తగ్గింపుతో రూ.25,900కి వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్...
[15:44] Stock Market: సెన్సెక్స్ (Sensex) 118.57 పాయింట్ల లాభంతో 62,547.11 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 46.35 పాయింట్లు లాభపడి 18,534.10 దగ్గర ముగిసింది.
[14:59] AWS: క్లౌడ్ సేవల మౌలిక వసతులపై భారత్లో 2030 నాటికి 12 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇటీవల ప్రకటించింది. ఈ తరుణంలో ఏడబ్ల్యూఎస్ ఇండియా హెడ్ పునీత్ చండోక్ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
[14:00] ICICI Bank: విశాఖ సహా దేశవ్యాప్తంగా మొత్తం మూడు ప్రాంతాల్లో టాటా మొమోరియల్ ట్రస్ట్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను నిర్వహిస్తోంది. వీటి సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,200 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
అదానీ గ్రూప్కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ శుక్రవారం నుండి అంటే నేటి నుంచి Additional Surveillance Measure (ASM) ఫ్రేమ్వర్క్ నుండి మినహాయించినట్లు వార్తలు వస్తున్నాయి. BSE, NSE జారీ చేసిన సర్క్యులర్లో జూన్ 2 నుండి, అదానీ ఎంటర్ప్రైజెస్ స్వల్పకాలిక ASM ఫ్రేమ్వర్క్ నుండి తీసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
[10:55] Foxconn: బెంగళూరు సమీపంలో ఫాక్స్కాన్ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన పనులు వేగవంతమవుతున్నాయని మంత్రి పాటిల్ తెలిపారు. కావాల్సిన సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు.
[09:28] Stock Market: ఉదయం 9:17 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 206 పాయింట్ల లాభంతో 62,635 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 65 పాయింట్ల లాభంతో 18,553 దగ్గర కొనసాగుతోంది.
[09:23] Debt ceiling crisis: ఎట్టకేలకు గరిష్ఠ రుణ పరిమితి పెంపునకు సంబంధించిన బిల్లుపై అమెరికా ఉభయ సభలు ఆమోద ముద్ర వేశాయి. దీంతో అగ్రరాజ్యం దివాలా గండం నుంచి గట్టెక్కింది.
రాష్ట్రంలో ఫార్మా రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. పదేండ్లలో ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ డివైజ్ పరికరాల మార్కెట్ 100 బిలియన్ డాలర్లు(రూ.8 లక్షల కోట్లకు పైమాటే)కు చేరుకు�
విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో వాహనం ధర గరిష్ఠంగా రూ.22వేల వరకు పెరగడం గమనార్హం. ఇన్నాళ్లూ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీదారులకు ఇచ్చిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత పెట్టడ�
బీజేపీ ప్రభుత్వ హయాంలో వేధింపుల పర్వం న్యాయ కోవిదులను చేరింది. భారత న్యాయవ్యవస్థను కాపాడే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు కూడా కమలదళం నుంచి ట్రోలింగ్స్ తప్పడం లేద�
స్టార్టప్ ఎలక్ట్రిక్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రొవైడర్ మొబెక్ ఇన్నోవేషన్స్.. విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ సదుపాయ సేవలను వినియోగదారుల ఇండ్ల వద్దనే అందించనున్నది. తొలుత ఢిల్లీ-ఎన్స�
కీలక రంగాలు కుదేలయ్యాయి. ఏప్రిల్లో మౌలిక రంగంలో నిస్తేజపు ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం 6 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 3.5 శాతానికే వృద్ధిరేటు పరిమితమైంది.
ఐఆర్డీఏఐ బీమా వాహక్స్ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామ పంచాయతీల స్థాయిలోనే ఓ అంకితభావం కలిగిన పంపిణీ వ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా వీటిని తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే పంపిణీ వ్యవస్థ కోసం వ్యక్తి�
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ ఇతర మెట్రో నగరాల కంటే మెరుగైన వృద్ధిరేటును కనబరుస్తోంది. తాజాగా 2023 తొలి త్రైమాసికంలో జరిగిన విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సోవాలపై రియల్ ఎస్టేట్ మార్కెట్ అ�
ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడిగా పేరొందిన వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ లావాదేవీలపై అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ అనుమానాల్ని వ్యక్తం చేసింది.. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎక�
Tanay Pratap ఐపీఎల్ (IPL) కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సీజన్ మొదలైందంటే చాలు.. గంటల తరబడి టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఐపీఎల్ను చూడటమంటే సమయాన్ని వృధా చేసుకోవడమే (waste of time) అవ�
Mukesh Ambani ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట సందడి వాతావరణం నెలకొంది. ముకేశ్-నీతాల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ (Akash Ambani) - శ్లోకా మెహతా (Shloka Mehta) దంపతులు రెండో సారి తల్�
[03:51] ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశ వృద్ధిరేటు 6.5- 6.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పరిశ్రమ సంఘం సీఐఐ అధ్యక్షుడు ఆర్.దినేశ్ అంచనా వేశారు. ప్రభుత్వ మూలధన వ్యయాలకు తోడు దేశీయంగా పటిష్ఠంగా ఉన్న ఆర్థిక కార్యకలాపాలు ఇందుకు అండగా నిలుస్తాయని అన్నారు.
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ దేశీయంగా అత్యంత విలువైన బ్రాండ్స్ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2వ స్థానంలో, ఐటీ...
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏడు బిజినెస్ గ్రూప్లకు చెందిన 17 ఆస్తులను వేలం వేయనున్నట్లు తాజాగా పేర్కొంది. జాబితాలో ఎంపీఎస్...
న్యూఢిల్లీ: టాటా ఐపీఎల్ మ్యాచ్ల స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న జియోసినిమా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను 12 కోట్ల...
[03:51] దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)కి 3 దశాబ్దాల క్రితం లభించిన వృద్ధి అవకాశం వంటిది ఇప్పుడు ఫార్మా పరిశ్రమకు కనిపిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.
[03:51] దేశీయంగా మే నెలలోనూ వాహన టోకు విక్రయాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ వినియోగ వాహనా (ఎస్యూవీ)లకు అధిక గిరాకీ లభించింది. మొత్తం ప్రయాణికుల వాహన (కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) సరఫరాల్లో ఎస్యూవీల వాటాయే 47 శాతం అంటే, వీటికి ఎంతగా ఆదరణ పెరిగిందో అర్థమవుతుంది.
[03:51] అంతర్జాతీయంగా విమాన ప్రయాణికుల రద్దీలో వృద్ధి ఎక్కువగా ఉన్న మార్కెట్లలో ఒకటైన భారత్.. ప్రపంచంలోనే అత్యంత కీలక విమానాల మార్కెట్గా అవతరించనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది.
[03:51] దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్, మన విపణిలో ఓఎల్ఈడీ టీవీలను ఆవిష్కరించింది. వీటిని భారత్లోనే తయారు చేయనున్నట్లు శామ్సంగ్ ఇండియా వెల్లడించింది.
[03:51] ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు నష్టాల్లో ముగిశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో బ్యాంకింగ్, లోహ, ఇంధన షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. డాలర్తో పోలిస్తే రూపాయి 35 పైసలు బలపడి 82.40 వద్ద ముగిసింది.
[03:51] కృత్రిమ మేధ(ఏఐ) తమ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా మారుతుందేమోనని భారత్లోని 74 శాతం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మైక్రోసాఫ్ట్ తన సర్వేలో పేర్కొంది. గురువారం వెలువడ్డ ఈ సర్వే ‘మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2023’ ప్రకారం..
[03:51] వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు వరుసగా మూడో నెలా రూ.1.50 లక్షల కోట్లను అధిగమించాయి. గతేడాది మే నెలలో వసూలైన రూ.1.41 లక్షల కోట్లతో పోలిస్తే, ఈ ఏడాది మే నెలలో వసూళ్లు 12% పెరిగి రూ.1.57 లక్షల కోట్లకు చేరాయి
[03:51] వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు గురువారం ప్రకటించాయి. హైదరాబాద్లో ఈ సిలిండర్ ధర రూ.85 తగ్గి, రూ.1991కి పరిమితమైంది.
[03:51] టీవీఎస్ మోటార్ , ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ తమ విద్యుత్తు స్కూటర్ల ధరలను పెంచాయి. జూన్ 1 నుంచి ఫేమ్-2 పథకం కింద ప్రభుత్వం సబ్సిడీని తగ్గించిన నేపథ్యంలో తమ ఐక్యూబ్ స్కూటర్ ధరలు వేరియంట్ను బట్టి రూ.17,000-22,000 వరకు పెరగనున్నట్లు టీవీఎస్ మోటార్ తెలిపింది.
న్యూఢిల్లీ: ఎస్యూవీలకు బలమైన డిమాండ్తో దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో మే నెలలో విక్రయాల జోరు సాగింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్...