టాటా మోటర్స్ తమ పాత మాడల్ సియెర్రాను మంగళవారం సరికొత్తగా మార్కెట్కు పరిచయం చేసింది. ఎక్స్షోరూం ప్రారంభ ధర రూ.11.49 లక్షలు. ఇక ఈ 5-డోర్ ఎస్యూవీ బుకింగ్స్ వచ్చే నెల డిసెంబర్ 16 నుంచి మొదలవనున్నాయి.
ముంబై, నవంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను వెనక్కితీసుకోవడంతోపాటు ఐటీ, వాహన రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనం కాబోతున్నాయని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ఆఖరు (2027 మార్చి 31)కల్లా బ్యారెల్ క్రూడాయిల్ రేటు 30 డాలర్లు పడిపోవచ్చన�
గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్లీ భగ్గుమన్నది. ప్రాంతీయ ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతోపాటు పెండ్లిండ్ల సీజన్ రావడంతో కొనుగోళ్లు భారీగా పుంజుకున్నాయి.
ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గత నెల అక్టోబర్లో రూ.1.6 లక్షల కోట్ల నికర పెట్టుబడులను అందుకున్నాయి మరి. అంతకుముందు నెల సెప్టెంబర్లో భారీగా
పౌల్ట్రీ రంగాన్ని ఉపాధి కల్పించే వనరుగా చూస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2025 కార్యక్ర�
[22:28] Bharti Airtel: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్లో (Airtel) బుధవారం బ్లాక్డీల్ జరగనుంది. భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిత్తల్ ఫ్యామిలీ ఆఫీసుకు చెందిన ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్ (ICIL) ఈ బ్లాక్డీల్ ద్వారా తన వాటాను తగ్గించుకోనుంది.
[21:30] BHIM యాప్లో యూపీఐ సర్కిల్ ఫుల్ డెలిగేషన్ అనే ఫీచర్ వచ్చేసింది. దీనితో ప్రధాన యూజర్ తనకు నమ్మకమైన వాళ్లకు తన అకౌంట్ నుంచి డబ్బు చెల్లించే అనుమతి ఇవ్వొచ్చు.
Vaikuntha Dwara Darshanam తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా పలు నిర్ణయాలు తీ�
Gold-Silver Rate పసిడి ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆకాశన్నంటిన ధరలతో సామాన్యులు బంగారమంటేనే బెంబేలెత్తిపోతున్నారు. గత మూడురోజుల కాస్త ఊరటనిచ్చిన ధరలు తాజాగా.. ఒకేరోజు అమాంతం పెరిగాయి.
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మీడియా, చమురు రంగాల సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 85,008.93 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైం
US Oil Tariffs రష్యా నుంచి చమురు కొనుగోలుకు నిరసనగా విధించిన అదనపు సుంకాలను తొలగించాలంటూ అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) పేర్కొంది. ఈ సుంకాలను ఎత్తివేస్తే భారతీయ వస్తువ�
Tata Sierra: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ (TMPV) తన ఐకానిక్ మోడల్ సియారాను (Tata Sierra) మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
[02:54] ఆఖరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ కీలక 26,000 పాయింట్ల స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమవ్వడంతో, మదుపర్లు జాగ్రత్తపడి లాభాల స్వీకరణకు దిగారు.
[02:58] ఇతర దేశాల కంటే మనదేశ రొయ్యలపై అమెరికా అధికంగా సుంకాలు విధించినా.. వీటి ఎగుమతుల్లో వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. అమెరికా యేతర ప్రాంతాలకు ఎగుమతులు పెరగడం, కొత్త మార్కెట్లకు ఎగుమతులు ప్రారంభించడం ఇందుకు కారణం.
[02:52] బేసిక్ సర్వీసెస్ డీమ్యాట్ ఖాతా (బీఎస్డీఏ) సదుపాయాన్ని మరింత మందికి చేరువ చేసే ఉద్దేశంతో, ఈ సదుపాయ అర్హతలపై సమీక్ష జరిపాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది.
[02:55] మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం ఐఫోన్లలో 3-5% అనధికారిక మార్గాల ద్వారా విదేశాలకు తరలి వెళుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో దాదాపు సగం రష్యాకే చేరుతున్నాయని తేల్చారు.
[02:51] ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) భారత వృద్ధి రేటు 6.5% ఉండొచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
[02:49] ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి అర్ధ భాగం (ఏప్రిల్-సెప్టెంబరు)లో అదానీ గ్రూప్ మూలధన వ్యయాలను పెంచడంతో, ప్రధాన మౌలిక సదుపాయాల వ్యాపారాలు వృద్ధిని కొనసాగించాయి.
[02:42] బంగారం గనులతో పాటు కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టే సంస్థలకు 5 ఏళ్ల పన్ను మినహాయింపులను అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అఫ్ఘానిస్థాన్ పరిశ్రమ, వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ సోమవారం తెలిపారు.
[02:41] అహ్మదాబాద్ కేంద్రంగా లాజిస్టిక్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏ-1 లిమిటెడ్ సంస్థ, తన వాటాదార్లకు 3:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేయాలని ప్రతిపాదించింది.