కనీస నగదు నిల్వలు లేని ఖాతాలపై జరిమానా చార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. మహిళలు, రైతులు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి,
ఎస్బీఐ.. హైదరాబాద్తోపాటు కోల్కతాలో గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్లను మంగళవారం ప్రారంభించింది. ఈ గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో కొత్తగా 800 మంది ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు ల
ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ.. ఖనిజ ధరలను తగ్గించింది. లంప్సం టన్ను ధరను రూ.600 తగ్గించిన సంస్థ..నాణ్యమైన ఖనిజ ధరను కూడా రూ.500 దించింది. తగ్గించిన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయని తెలిపింది.
భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించడంలో ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే ఇందుకు కావాల్సిన అన్ని రెగ్యులేటరీ, లైసెన్సింగ్ అనుమతుల్ని స్పేస్�
ప్రముఖ వాహన విడిభాగాల సంస్థ హీరో మోటర్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. రూ.1,200 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను సైతం అందించింది. వ�
దేశవ్యాప్తంగా వాహన అమ్మకాలకు డిమాండ్ క్రమంగా పడిపోతున్నది. గత నెలకుగాను కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ అమ్మకాలు రెండంకెల వరకు పడిపోయాయి. కానీ, మహీంద్రా అండ్ మ�
ఔషధ రంగ సంస్థ సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోగల పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచి ఫార్మా రసాయన ఉత్పాదక కేంద్ర�
ఎలిక్ట్రిక్ స్కూటర్ల సంస్థ ఏథర్ ఎనర్జీ మరో మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. 3.7 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ స్కూటర్ సింగిల్ చార్జింగ్తో 159 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఢిల్లీ షోరూంలో ఈ స్�
జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెలకుగాను రూ.1.84 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1,73,813 కోట్లతో పోలిస్తే 6.2 శాతం అధికమయ్యాయి. మే నెలలో వస�
దేశీయ మార్కెట్లో దాదాపు 2 వారాలపాటు తగ్గడం లేదా స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం ధరలు.. మంగళవారం మళ్లీ భారీగా పెరిగాయి. ఈ ఒక్కరోజే ఏకంగా రూ.1,200దాకా ఎగిశాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్ర�
[01:38] అరుదైన భూఅయస్కాంతాలు (రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్).. విమానాలు, కంప్యూటర్లు, కార్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వంటి వస్తువుల తయారీలో కీలకం. ఈ విడిభాగాల కొరత ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది.
[01:32] సెన్సెక్స్ ఈ ఏడాది ఏప్రిల్ 7 నాటి కనిష్ఠ స్థాయైన 71,425 పాయింట్ల నుంచి మూడు నెలల్లోనే 12,000 పాయింట్లు (దాదాపు 17%) పుంజుకుంది. తద్వారా జీవనకాల గరిష్ఠ స్థాయికి (85978.25) మళ్లీ చేరువవుతోంది.
[01:26] ఇళ్ల/ఫ్లాట్ల ధరలు మధ్య కాలంలో (మీడియం టర్మ్) సగటున 4-6% పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. గత 2 ఆర్థిక సంవత్సరాల్లో ధరల పెరుగుదల రెండంకెల మేర ఉందని తెలిపంది.
[01:25] మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్ దేశీయ సరఫరాలు, 2024 జూన్తో పోలిస్తే గత నెలలో రెండంకెల క్షీణతను నమోదు చేశాయి. టాటా మోటార్స్ సరఫరాలూ తగ్గాయి.
[01:24] స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గత దశాబ్దకాలంలో చేపట్టిన డిజిటలీకరణ ఫలితంగా, ఖాతాదార్లకు భారీ ప్రయోజనాలు లభించాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
[01:23] యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది జూన్లో 32% పెరిగి 1840 కోట్లకు చేరాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది.
[01:22] కొత్తగా పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) తీసుకోవాలని అనుకుంటున్నారా.. మీకు ఆధార్ ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది.
[01:21] ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల బోర్డు సభ్యులను ఎంపిక చేసే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఛైర్మన్, ఇతర సభ్యుల పదవీకాలాన్ని ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది.
[01:20] పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన ఖాతాదార్లకు శుభవార్త చెప్పింది. సేవింగ్స్ ఖాతాల్లో కనీస సగటు నిల్వ (ఎమ్ఏబీ) లేనిపక్షంలో విధించే అపరాధ రుసుమును మినహాయిస్తున్నట్లు తెలిపింది.
[01:20] హీరో మోటోకార్ప్ తన కొత్త విద్యుత్ స్యూటర్ విడా వీఎక్స్2ను విడుదల చేసింది. ఇది రెండు రకాలుగా లభిస్తుంది. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (బాస్)తో ఈ వాహన ధరలు వరుసగా రూ.64,990, రూ.59,490గా ఉన్నాయి.
[01:19] మానవరహిత విమానాల (యూఏవీ)పై ఎదురుదాడి చేసే అత్యాధునిక సాంకేతికతను ఫ్రాన్స్కు చెందిన సెర్బెయిర్ సంస్థకు అందించనున్నట్లు పరాస్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ ప్రకటించింది.
[01:19] దేశీయ విమాన దిగ్గజం ఇండిగో, సుదూర అంతర్జాతీయ కార్యకలాపాలను మంగళవారం ప్రారంభించింది. ముంబయి నుంచి బయలుదేరిన విమానం నేరుగా మాంచెస్టర్లో ల్యాండ్ కావడం ద్వారా ఈ సేవలకు శ్రీకారం చుట్టింది.
Gold-Silver Price పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇటీవల వరుసగా తగ్గిన మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో నగరంలో భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.1200 పెరిగి తులం ధర రూ.38,670కి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోస�
Indian Railway భారతీయ రైల్వే కొత్త యాప్ ‘రైల్ వన్’ యాప్ని ప్రారంభించింది. ప్రయాణికులకు ఒకేచోట అన్ని సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో సూపర్ యాప్ని తీసుకువచ్చింది.
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ గడువు దగ్గరపడుతుండడంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. క్రితం సెషన్తో పోలిస
Infosys దేశం పురోగతి సాధించాలంటే యువత 70 గంటలు పనిచేయాల్సిందేనని ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
[13:24] ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్పై కీలక సూచనలు చేసింది. పని గంటలకు మించి పని చేయొద్దని సూచించింది.