రాష్ట్రంలో కొత్తగా 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టీజీ జెన్కో ప్రణాళికలు సిద్ధంచేస్తున్నది. అయితే వీటిలో ఐదువేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లను ప్రైవేట్ కంపెనీల �
ఇండిగో పేరుతో విమాన సేవలు అందిస్తున్న ఇంటర్గ్లోబ్ ఏవియేషన్..బీఎస్ఈ సెన్సెక్స్ 30 సూచీలోకి ప్రవేశించనున్నది. వచ్చే నెల 22 నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్టు పేర్కొంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోనున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులతోపాటు దేశీయ ఇన్వెస్టర్లు భారీగా నిధులు కుమ్మరించడంతో వచ్చే ఏడాది చివరినాటికి సూచీ సెన్సెక్స్ కీలక మైలురాయిని అధిగమించనున్�
బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులకు ఇక లైన్క్లియర్ అయింది. గతంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించిన నరేంద్ర మోదీ సర్కార్ ఇక నుంచి 100 శాతం ఎఫ్డీఐలకు పచ్చజెండా ఊపింది.
ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ చేసిన పిటిషన్పై అమెరికా కోర్టు డిఫాల్ట్ జడ్జిమెంట్ వెలువరించింది.
యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్కు హోండా గుడ్బై పలుకబోతున్నదా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఎంతో ఆర్భాటంగా దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసిన జపాన్ వా
[03:00] ఆఫీసు స్థలం, షాపింగ్ మాల్స్, ఇతర రకాల వాణిజ్య భవనాలను నిర్వహిస్తూ అద్దె రూపంలో ఆదాయాలు ఆర్జించే రీట్స్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) తమ కార్యకలాపాలు, ఆదాయాలను వేగంగా పెంచుకుంటున్నాయి.
[02:56] వినియోగ వస్తువులు, సేవలు, మన్నికైన వస్తువులు వంటి ఆహారేతర వ్యయాలకే కుటుంబాలు నెలవారీ ఎక్కువ కేటాయింపులు చేస్తున్నాయని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) వర్కింగ్ పేపర్ పేర్కొంది.
[02:56] వ్యవసాయ ఉత్పత్తులకు దేశీయంగా గిరాకీ 2.5% చొప్పున పెరుగుతోందని.. అయితే రాబోయే 10 సంవత్సరాల పాటు వ్యయసాయ రంగం 4% వృద్ధిని నమోదు చేస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ తెలిపారు.
[02:55] దేశంలో నౌకా రంగం సంస్థలకు రుణాలిచ్చేందుకు, తొలిసారిగా ప్రభుత్వ రంగంలోని ఒక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) భారీమొత్తంలో నిధులు సమీకరించనుంది.
[02:55] బైజూస్ ఆల్ఫాతో పాటు అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీకి 1.16 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,300 కోట్ల) మొత్తాన్ని తిరిగి చెల్లించాలని బైజూ రవీంద్రన్ను అమెరికా కోర్టు ఆదేశించింది.
[02:54] హిందుజా గ్రూపు సంస్థ అశోక్ లేలాండ్ తన డీజిల్ ట్రక్కుల శ్రేణిని విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 320, 360 హార్స్పవర్ (అశ్వశక్తి)తో హెవీ డ్యూటీ ట్రక్కులను త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ షేణు అగర్వాల్ తెలిపారు.