[13:15] Price history: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యాప్లో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. షాపింగ్ ప్రియులకు ఉపయోగపడే ‘ప్రైస్ హిస్టరీ’ ఫీచర్ను ప్రవేశపెట్టింది.
Investments: సిప్తో దీర్ఘకాలంలో పెద్దఎత్తున సంపదను పోగు చేసుకోవచ్చు. దీంట్లోనూ 11-12-20 ఫార్ములాను పాటిస్తే ఆర్థిక లక్ష్యాలను మరింత త్వరగా చేరుకుంటారు.
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఏ స్థాయిలో ఉండాలన్నదానిపై ఏ లక్ష్యం పెట్టుకోలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అలాగే ఫారెక్స్ మార్కెట్లో ఇటీవలికాలం�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. వరుసగా రెండోరోజు గురువారం సూచీలు మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరువయ్యాయి. చమురు, గ్యాస్ రంగ షేర్లతోపాటు పలు ఆర్థిక రంగ షేర్లకు లభించిన మద్దతుకుతోడు విదేశీ సంస్థా�
దేశీయ కుబేరుడిలో ఒకరైనా అదానీ గ్రూపు.. వ్యవసాయ రంగం బిజినెస్ నుంచి వైదొలిగారు. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్(గతంలో అదానీ విల్మార్)లో తనకున్న మిగతా వాటాను రూ.2,500 కోట్లకు విక్రయించింది.
TRAI దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న స్పామ్, మోసపూరిత కాల్స్కు అడ్డుకట్ట వేసేందుకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయం తీసుకుంది.
గత నెల దేశీయ మౌలిక రంగంలో వృద్ధిరేటు సున్నాకు పరిమితమైంది. గడిచిన 14 నెలల్లో 8 కీలక రంగాల పనితీరు ఇంత అధ్వానంగా ఉండటం ఇదే తొలిసారి. గురువారం విడుదలైన కేంద్ర గణాంకాల్లో అక్టోబర్లో కోర్ ఇండస్ట్రీస్ గ్రోత�
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోమారు ఆల్టైమ్ హై రికార్డు స్థాయిలకు చేరువయ్యాయి. బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మళ్లీ 85వేల మార్కును దాటింది.
Gold-Silver Rate బంగారం ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. ధరలు తగ్గినట్టే తగ్గి మరోసారి పైకి కదిలాయి. మార్కెట్లో మంగళవారం ధర భారీగా దిగివచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం మళ్లీ పెరిగింది. డిమాండ్ బల�
Biological E Limited : ఫార్మాసూటిల్ కంపెనీ బయలాజికల్ ఈ లిమిటెడ్ (Biological E Limited) కంపెనీ మరో ముందడుగు వేసింది. ఆ కంపెనీ ఇటీవల తయారు చేసిన 14 వలెంట్ న్యూమోకోకల్ కన్జువేట్ వ్యాక్సిన్ (PNEUBEVAX 14® (BE-PCV-14))కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం తెలి�
జాతీయ లాజిస్టిక్స్ విధానంతోపాటు ప్రధానమంత్రి గతిశక్తి, మల్టీమాడల్ మౌలిక సదుపాయాలు కల్పించడంతో గడిచిన పదేండ్లలో దేశీయ లాజిస్టిక్స్ రంగం అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని కేంద్ర మంత్రి జయంతి చ
ఏరోస్పేస్ తయారీ కంపెనీల్లో ఒకటైన జెహ్ ఏరోస్పేస్ కొత్తగా హైదరాబాద్కు సమీపంలోని కొత్తూరు వద్దవున్న హోరైజన్ ఇండస్ట్రియల్ పార్క్లో తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది.
దేశీయంగా ఢిల్లీలోని ఖాన్ మార్కెట్కు తిరుగేలేదని మరోసారి రుజువైంది. అత్యంత ఖరీదైన హై-స్ట్రీట్ రిటైల్ లొకేషన్లలో ఈ ఏడాదీ ఇదే టాప్ మరి. అంతర్జాతీయంగా మాత్రం 24వ స్థానంలో నిలిచింది.
ISRO భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది. గగన్యాన్ యాత్రలో మరో ముందడుగు వేసింది. నవంబర్ 7న మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్లో నిర్వహించిన పరీక్షల్లో ఎల్వీఎం3 రాకెట్న�
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి గట్టెక్కాయి. ఐటీ, ఫైనాన్షియల్ షేర్లు రాణించడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 84,643.78 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో మొదలైం
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల అడ్డాగా హైదరాబాద్ మారిపోయింది. దేశీయ, అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు తమ వ్యాపారాన్ని విస్తరించేక్రమంలో తమ జీసీసీ సెంటర్లను ఆకర్శించడంలో భాగ్యనగరం ముందువరుసలో నిలిచింది. �
WhatsApp ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ ఐఫోన్ యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది. ఐఓఎస్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ను తీసుకువస్తున్నది. దాంతో ఒకే డివైజ్లో రెండు వాట్సాప్ అకౌంట్స్న�
[02:28] ‘భారత్-అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరబోతోంద’ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలోని కీలక అధికారి, యూఎస్ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హస్సెట్ పేర్కొన్నారు.
[02:27] అగ్రగామి 100 అంతర్జాతీయ బ్యాంకుల జాబితాలో, మనదేశం నుంచి త్వరలోనే మరిన్ని ప్రభుత్వ/ప్రైవేటు బ్యాంకులు చోటు దక్కించుకుంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు.
[02:27] హోండా నుంచి విద్యుత్ కారును వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో మన విపణిలోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బేహి వెల్లడించారు.
[02:26] తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అనైతిక వ్యాపార విధానాల వంటి డార్క్ ప్యాటర్న్స్కు తమ ప్లాట్ఫామ్లు దూరంగా ఉన్నాయని ప్రభుత్వానికి జెప్టో, బిగ్ బాస్కెట్, జొమాటో, జియోమార్ట్ సహా 26 దిగ్గజ ఇ-కామర్స్ సంస్థలు వెల్లడించాయి.
[02:25] ఐటీ సేవల రంగంలో దేశీయ అతిపెద్ద సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ప్రైవేటు ఈక్విటీ దిగ్గజ సంస్థ టీపీజీ కలిసి డేటా కేంద్రాలపై రూ.18,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.
[02:25] జాతీయ రహదారుల ఆస్తుల నగదీకరణ కోసం పబ్లిక్ ఇన్విట్గా రాజ్మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఐఐటీ)ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) గురువారం ప్రకటించింది.
[02:24] సాంకేతికత, స్థిరాస్తి, లైఫ్స్టైల్, మొబిలిటీ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈబీజీ గ్రూపు హైదరాబాద్లో తన కార్యాలయం ఈబీజీ పవర్హౌస్ను ప్రారంభించింది.
[02:24] రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలపై జరుగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా, తాజాగా రూ.1,452 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ప్రకటించింది.
[02:28] బయొలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఈ) అభివృద్ధి చేసిన 14-వలెంట్ న్యూమోకోక్కల్ కంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ), న్యూబెవాక్స్ 14 (బీఈ-పీసీవీ-14)కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి ప్రీ-క్వాలిఫికేషన్ అర్హత లభించింది.
[02:21] ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ సహా పలు ట్రైబ్యునళ్లలో సాంకేతిక సభ్యులుగా నియమితులయ్యే చార్టర్డ్ అకౌంటెంట్లకు కనీసం 25 సంవత్సరాల సర్వీస్ అనుభవం ఉండాలనే నిబంధనను సుప్రీంకోర్టు గురువారం పక్కన పెట్టింది.
డాలర్... దశాబ్దాలుగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అనుసంధానిస్తున్న అమెరికా కరెన్సీ. ఇదే అగ్రరాజ్యానికి ఆయుధంగా మారుతోంది. తనకు గిట్టని దేశాలపై ఎడాపెడా ఆంక్షలు విధిస్తోంది. డాలర్లు చిక్కకుండా చేస్తూ పైచేయి సాధిస్తోంది.
[19:12] Sanjay Malhotra on Rupee: రూపాయి విలువకు సంబంధించి తాము ఎలాంటి నిర్దేశిత స్థాయిలను నిర్ణయించుకోలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ (RBI) సంజయ్ మల్హోత్రా అన్నారు.
ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించి కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవడం వల్ల మీ ఆర్థిక స్థితిగతులను మీరే విశ్లేషించవచ్చు. ఇలాంటి వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Aadhaar: ఆధార్ హార్ట్ కాపీల వల్ల కీలక సమాచారం దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో కేంద్ర కీలక మార్పులు తీసుకొస్తోంది. అందులో భాగంగా ఆఫ్లైన్ వెరిఫికేషన్ ప్రాసెస్ను కూడా తీసుకొచ్చే యోచనలో ఉంది.