దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలకు ఇక తెరపడినట్టేనని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంటున్నది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జూన్కల్లా బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సె
[03:15] బంగారం ధర ఈ ఏడాది అక్టోబరులో జీవనకాల రికార్డు స్థాయికి చేరింది. అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) మేలిమి బంగారం 4,379.13 డాలర్లు పలకగా, దేశీయంగా 10 గ్రాముల ధర (24 క్యారెట్లు) రూ.1.32 లక్షలకు చేరింది.
దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ను ఈనెల 25 నుంచి 28 వరకు మూడు రోజులపాటు హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించనున్నట్టు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(ఐపీఈఎంఏ) తెల
తమ రుణ పరపతిని భారతీయ యువత బాధ్యతాయుతంగా వాడుకుంటున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. నైపుణ్యాభివృద్ధి, కెరియర్ ఉన్నతి, ఆంత్రప్రెన్యూర్ లక్ష్యాల సాధన వంటి వాటికి నేటి తరం.. రుణాలను పెట్టుబడిగా వినియోగించు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంకుర సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన టీ-హబ్కు బీజం పడి బుధవారం (నవంబర్ 5)తో పదేండ్లు పూర్తయింది. దేశంలోనే అత�
[03:11] చైనా ప్రభుత్వం విదేశీ ఏఐ చిప్ల వినియోగంపై నిషేధం విధించింది. ప్రభుత్వ నిధులు పొందిన కొత్త డేటా సెంటర్ ప్రాజెక్టులు కేవలం దేశీయ ఏఐ చిప్లు మాత్రమే వాడాలని అధికారిక ఆదేశాలు జారీ చేసినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
[03:10] స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్, ఏకీకృత ఖాతాల ప్రకారం సెప్టెంబరు త్రైమాసికానికి రూ.188.20 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.20.45 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.
[03:09] స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీల) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రూ.49,456 కోట్లకు చేరింది.
[03:07] రష్యా చమురు దిగ్గజ సంస్థలైన రాస్నెఫ్ట్, లుకాయిల్పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో, ఆ దేశం నుంచి నేరుగా చేసుకునే చమురు దిగుమతులను భారత్ తగ్గించుకోబోతోంది. ఈనెల 21 నుంచే అమెరికా ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి.
[03:05] మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ), కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశీయ విపణిలో 3 కోట్ల కార్లు విక్రయించింది. తొలి కోటి కార్ల విక్రయాలు నమోదు కావడానికి 28 ఏళ్ల 2 నెలల సమయం పట్టగా, తర్వాత కోటి కార్లను 7 ఏళ్ల 5 నెలల్లో అమ్మగలిగింది.
[03:04] అరబిందో ఫార్మా ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి రూ.8,286 కోట్ల ఆదాయం, రూ.848 కోట్ల నికరలాభం ఆర్జించింది. ఈపీఎస్ రూ.14.61 ఉంది.
[03:03] ఎలాన్ మస్క్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్లింక్తో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అమెరికా కంపెనీతో అధికారికంగా జట్టు కట్టిన తొలి రాష్ట్రంగా మారింది.
[02:59] ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా దేశాలు చర్చలు కొనసాగిస్తూనే ఉన్నాయని వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు. ‘చర్చలు బాగా జరుగుతున్నాయి. కొనసాగుతున్నాయి. సునిశిత, కఠిన అంశాలు చాలా ఉన్నాయి.
[02:58] ఔషధ దిగ్గజ సంస్థ సన్ఫార్మా, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.3,118 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.3,040 కోట్లతో పోలిస్తే ఇది 3% ఎక్కువ.
[03:00] ఆర్బీఎల్ బ్యాంక్లో 26% వరకు వాటాకు సమానమైన షేర్లు కొనుగోలు చేసేందుకు ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ డిసెంబరు 12 నుంచి ఓపెన్ ఆఫర్ ప్రారంభించనుంది.
దేశంలో మున్ముందు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయని మెర్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, ఆ కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు. ‘ఉద్యోగ
ప్రముఖ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన అరబిందో ఫార్మా ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.848 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అమెరికా, య�
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) అడ్డాగా హైదరాబాద్, బెంగళూర్ల హవా కొనసాగతున్నది. ఇప్పటికీ దేశంలోని ప్రతీ 10 జీసీసీల్లో 7 సెంటర్ల నాయకత్వం ఈ రెండు నగరాల ఆధారంగానే పనిచేస్తున్నది మరి. ఈ మేరకు బుధవారం క్
[19:18] Harsh goenka: ఇన్స్టాలో రీల్స్ చూడనిదే రోజు గడవదు. ట్రెండింగ్ టాపిక్స్ తెలియాలంటే ఎక్స్ ఓపెన్ చేయాల్సిందే. సందేహం వస్తే చాట్జీపీటీ.. ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్నా గూగుల్ చేయనిదే మన పొద్దు గడవదు.
Commercial Vehicle Sales భారతదేశ వాణిజ్య వాహన రంగం అక్టోబర్లో ఊపందుకున్నది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతం కావడం, పండుగ సీజన్లో లాజిస్టిక్స్ డిమాండ్ పెరగడం ఈ వృద్ధికి దోహదపడింది. ఏసీఎంఐఐఎల్ (ACMIIL) నివే�
Maruti Suzuki: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అరుదైన మైలురాయిని సాధించింది. దేశీయంగా కార్ల విక్రయాల్లో 3 కోట్ల మైలురాయిని చేరుకున్నట్లు బుధవారం ప్రకటించింది.