Gold Rate బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. నిన్న ఒకే రోజు భారీగా పెరిగిన ధర.. తాజాగా మరోసారి ఢిల్లీలో పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో లాభాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిం
క్రెడిట్/డెబిట్ కార్డులను పొగొట్టుకుంటే..వాటికున్న పరిమితి మేరకు ఆర్థిక నష్టం జరగొచ్చు. కాబట్టి, వాటికి ప్రొటెక్షన్ ప్లాన్ అవసరం. దీని గురించి తెలుసుకుందాం.
[02:46] ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను కోతలు భారత ఆదాయ వృద్ధిని దెబ్బ తీసినందున, ఆర్థిక వ్యవస్థకు విధాన మద్దతు అందించే అవకాశాలు తగ్గాయని అమెరికా కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ రేటింగ్స్ మంగళవారం పేర్కొంది.
[02:44] విమానాల ఇంజిన్లకు నిర్వహణ, మరమ్మతు, సమగ్ర సేవలు (ఎంఆర్ఓ) అందించేందుకు ఫ్రాన్స్కు చెందిన శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్ కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటయింది.
[02:43] రక్షణ, అంతరిక్ష రంగాల నావిగేషన్ సిస్టమ్స్లోకి ప్రైవేటు రంగ సంస్థల ప్రవేశం ఆహ్వానించదగిన పరిణామమని భారత అంతరిక్ష మండలి (ఇస్రో) ఛైర్మన్ నారాయణన్ అన్నారు.
[02:43] ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, 10 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు ఆఫర్ ఇవ్వగా.. ఇప్పటికే 50 కోట్లకు పైగా షేర్లను అమ్ముతామంటూ వాటాదార్ల నుంచి దరఖాస్తులు వచ్చాయి.
[02:42] ఇటీవలే ఆమోదం పొందిన రూ.25,060 కోట్ల ఎగుమతి ప్రోత్సాహక మిషన్ కింద భూపరివేష్టిత (చుట్టూ భూసరిహద్దులున్న) రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్ గోయల్ తెలిపారు.
[02:41] విమానయాన సిబ్బందికి సరైన విశ్రాంతి లభించేలా చూడాలని ఆదేశిస్తూ, విమానయాన కంపెనీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
[02:41] మోనోకోక్ బాడీ, లిథియం-అయాన్ బ్యాటరీ కలిగిన రికీ ఇ-రిక్షాను రూ.1.9 లక్షలకు విక్రయిస్తామని బజాజ్ ఆటో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ తెలిపారు.
[02:40] ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.356 లక్షల కోట్ల)ను మించొచ్చని ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు.
టాటా మోటర్స్ తమ పాత మాడల్ సియెర్రాను మంగళవారం సరికొత్తగా మార్కెట్కు పరిచయం చేసింది. ఎక్స్షోరూం ప్రారంభ ధర రూ.11.49 లక్షలు. ఇక ఈ 5-డోర్ ఎస్యూవీ బుకింగ్స్ వచ్చే నెల డిసెంబర్ 16 నుంచి మొదలవనున్నాయి.
ముంబై, నవంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను వెనక్కితీసుకోవడంతోపాటు ఐటీ, వాహన రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనం కాబోతున్నాయని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ఆఖరు (2027 మార్చి 31)కల్లా బ్యారెల్ క్రూడాయిల్ రేటు 30 డాలర్లు పడిపోవచ్చన�
గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్లీ భగ్గుమన్నది. ప్రాంతీయ ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతోపాటు పెండ్లిండ్ల సీజన్ రావడంతో కొనుగోళ్లు భారీగా పుంజుకున్నాయి.
ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గత నెల అక్టోబర్లో రూ.1.6 లక్షల కోట్ల నికర పెట్టుబడులను అందుకున్నాయి మరి. అంతకుముందు నెల సెప్టెంబర్లో భారీగా
పౌల్ట్రీ రంగాన్ని ఉపాధి కల్పించే వనరుగా చూస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2025 కార్యక్ర�