[03:05] ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్- జూన్) ఐటీ రంగ కంపెనీల ఆదాయాల వృద్ధి మిశ్రమంగా ఉండొచ్చని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
[03:04] బ్యాంకింగ్, కొన్ని ఐటీ షేర్లకు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో, దేశీయ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సానుకూల ఆసియా సంకేతాలు ఇందుకు తోడయ్యాయి.
[03:02] అమెరికా హెడ్జ్ ఫండ్ సంస్థ జేన్ స్ట్రీట్పై దర్యాప్తు తన హయాంలోనే ప్రారంభమైందని సెబీ మాజీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్ తెలిపారు. జేన్స్ట్రీట్ వ్యవహారంలో నియంత్రణా వైఫల్యం ఉందనే ఆరోపణలను ఆమె ఖండించారు.
[03:07] అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వినూత్న వ్యూహాలతో సంపదను పెంచుకున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 2025లో 3028కి పెరగడం ఇందుకు నిదర్శనం.
[02:59] కిర్గిస్థాన్లోని తమ ప్రధాన ఆల్టిన్ టోర్ గోల్డ్ ప్రాజెక్టు.. ప్రధాన నిర్మాణ మైలురాయిని సాధించిందని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) వెల్లడించింది.
[02:57] ప్రయాణికుల రాకపోకల పరంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో దిల్లీకి 9వ స్థానం లభించిందని అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి (ఏసీఐ) మంగళవారం వెల్లడించింది.
[02:56] ఏప్రిల్ 2న ప్రకటించిన సుంకాల అమలును 90 రోజుల (జులై 9) వరకు వాయిదా వేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మళ్లీ ఈ గడువును ఆగస్టు 1 వరకు గడువు పొడిగించడంతో భారత ఎగుమతిదార్లకు ఊరట
[02:55] ఆహార భద్రతా నిబంధనలను పాటించడంలో విఫలమైతే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లను ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది.
[02:53] శాకాహార, మాంసాహార భోజన తయారీ ఖర్చు ఈ ఏడాది మేతో పోలిస్తే, జూన్లో పెరిగింది. టమాటా, బ్రాయిలర్ చికెన్ ధరలు ప్రియం కావడమే ఇందుకు కారణమని క్రిసిల్ తెలిపింది.
మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఎక్స్యూవీ 3ఎక్స్వో పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ప్రారంభ ధర రూ.8.94 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ.12.99 లక్షలు. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధ�
ప్రభుత్వం సహకరిస్తే దేశీయంగా సెమీకండక్టర్ల ఉత్పత్తి కేంద్రాన్ని తెలుగు రాష్ర్టాల్లో ప్రారంభిస్తామని సదరన్ సిలికాన్ టెక్నాలజీ కంపెనీ డైరెక్టర్లు హర్ష్ మాలు, తాహెర్ అలీ తెలిపారు. హైదరాబాద్లో మీడి
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం.. గోయల్త�
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య క్రమేణా తగ్గిపోతున్నది. కుదిరితే వాటాల విక్రయాలు, కాకపోతే విలీనాలు. ఇదీ.. గత 11 ఏండ్లుగా సాగుతున్న తంతు. ఈ క్రమంలోన�
భారతీయ స్టాక్ మార్కెట్లలో అక్రమంగా వేల కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన అమెరికా అల్గారిథమ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ మోసాలను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ, కేంద్ర ప్రభుత్వం అడ్డుకో�
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తున్నది. గత నెలలో దేశీయంగా 1.80 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన వాహనాలతో పోలిస్తే 28.60 శాతం అధ�
AI+ smartphones: దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి మరో స్వదేశీ బ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రియల్మీ ఇండియా మాజీ సీఈఓ మాధవ్ సేత్ నెక్ట్స్ క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్ పేరిట కొత్త కంపెనీని నెలకొల్పారు.
Co-Operative దేశంలోని అర్బన్ కో- ఆపరేటివ్ బ్యాంకుల (Co-Operative Banking Sector) మొత్తం పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ మార్చి 2025 నాటికి రూ.2.9 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చి 2020తో పోలిస్తే గత ఐదేళ్లలో 1.8 రెట్లు పెరిగింది. ఈ సమాచారం నేషనల్ �
Gold-Silver Price పసిడి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. నిన్న స్వల్పంగా దిగి వచ్చిన ధర తాజాగా పెరిగింది. స్టాకిస్టులు కొనుగోళ్లకు దిగడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారం�
Trade Deal త్వరలోనే అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోనున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలకు సుంకాలను లేఖలు రాస్తున్నారు. అయితే, ఈ ఒప్పందాన్ని ఖరారు చేసే ప్రక్రియలో భారత్ జాగ్రత్తగా ముం�
రుణాలను తీసుకున్నప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా EMIలు చెల్లించలేకపోవచ్చు. ఇలాంటప్పుడు బ్యాంకులు వీటిని సెటిల్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంటాయి. దీని ప్రయోజనాలు, ప్రతికూల ప్రభావాలను ఇక్కడ తెలుసుకుందాం.
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. యూఎస్ సుంకాల ఉద్రిక్తతలు సెంటిమెంట్పై ప్రభావం చూపడంతో మార్కెట్లు నిదానంగా కదలాడాయి. భారత్-యూఎస్ వాణిజ్య చర్చలు నిలిచిన నేపథ్యంలో పెట్టుబ�
భారత్లోని చాలా పెట్టుబడులకు సంబంధించి..స్వదేశీ పెట్టుబడిదారులతో పాటు ఎన్ఆర్ఐలు కూడా చాలా కీలకం. అయితే, వీరి పెట్టుబడులపై అనేక మార్గదర్శకాలు, పరిమితులు, నిబంధనలున్నాయి. అందులో ముఖ్యమైన వాటిని తెలుసుకుందాం.
[13:12] Microsoft: లేఆఫ్లకు గురైన ఉద్యోగులు తమ బాధను తగ్గించుకునేందుకు ఏఐతో మాట్లాడాలని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఒకరు సలహా ఇవ్వడం చర్చనీయాంశమైంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) డిపాజిట్లపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో 999 రోజుల కాలపరిమితి కలిగిన గ్రీన్ డిపాజిట్లపై వడ్డీరేటును 7 శాతం నుంచి 6.70 శాతానికి దించిన బ్యాంక్..పొదుపు ఖా
అగ్రరాజ్యం అమెరికా డాలర్ దెబ్బకు రూపాయి మారకానికి భారీ చిల్లులుపడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం ఒకేరోజు 54 పైసలు పడిపోయి 85.94కి జారుకున్నది.
ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. ప్రస్తుత నెలకుగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ దేశీయ శ్రీమంతుల జాబితాను విడుదల చేసింది. దీంట్లో ముకేశ్ అంబానీ 115 బిలియన్ డాలర్ల సంపదతో తొలిస్థానంలో నిలిచారు.
జీఎమ్మార్ ఏరో టెక్నిక్.. ఆకాశ ఎయిర్లైన్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఆకాశ ఎయిర్కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులను జీఎమ్మార్ ఏరో సెంటర�
దేశంలో అతిపెద్ద కమర్షియల్ వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్..తక్కువ సరుకును తీసుకెళ్లే వారిని దృష్టిలో పెట్టుకొని సరికొత్త మినీ ట్రక్కును అందుబాటులోకి తీసుకొచ్చింది.
బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపుపై మరొసారి హెచ్చరికలు జారీ చేయడంతో గ్లోబల్ మార్కెట్లో అతి విలువైన లో
నివేదిక ఏదైనా చెప్తున్నది మాత్రం ఒక్కటే. అదే.. హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు ఆదరణ పడిపోయిందన్నది. తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సైతం ఇదే స్పష్టం చేసింది.