తిరువొత్తియూరు: తిరుచ్చి విమానాశ్రయంలో సింగపూర్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.38.78 లక్షల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం...
● వ్యర్థాల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు ● ప్రత్యేక కమిటీ నియామకం సాక్షి, చైన్నె: తూత్తుకుడిలోని స్టెరిలైట్ పరిశ్రమలో నిల్వ ఉన్న జిప్సమ్ వ్యర్థాలను...
కొరుక్కుపేట: తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ...
తంజావూర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ తరఫున ఉత్తమంగా విధులు నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేసే కార్యక్రమం శుక్రవారం జరిగింది.
రాణిపేట జిల్లా వాలాజాపేట పంచాయతీ యూనియన్ నరశింగపురం పంచాయతీ బెల్ పాలారు క్లబ్, తమిళనాడు అరివియల్ ఇయక్కం భారతి పుస్తకాలయం, బీఏపీ స్టాఫ్ యూనియన్, భెల్ కంపెనీ సంయుక్తంగా శుక్రవారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశాయి.
చెన్నై - బెంగళూరు హైవేలోని మధురవోయల్ - శ్రీపెరుంబుదూరు సెక్షనులో మూడు పైవంతెనలు, వెహికులర్ అండర్పాస్ నిర్మాణాన్ని ‘నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎన్హెచ్ఏఐ) ఉపసంహరించుకుంది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, భాజపా ఎంపీయైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేయాలంటూ నగరంలో శుక్రవారం ఆందోళన జరిగింది.
ఆచార్య రామచంద్ర తెలుగు శాఖ అధ్యక్షులుగా ఓ వైపు అద్వితీయ సేవలు అందిస్తూ మరోవైపు పద్య రచనలు చేసిన ప్రావీణ్యులని ద్వారకదాస్ గోవర్దనదాస్ వైష్ణవ కళాశాల తెలుగు శాఖ విశ్రాంత అధ్యక్షులు డాక్టర్ కాసల నాగభూషణం అభివర్ణించారు.
రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ జరగబోతోంది. వచ్చే ఏడాది జవనరిలో చెన్నై కేంద్రంగా నిర్వహించనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.