[01:33] హెర్బల్ న్యాప్కిన్లు తయారు చేస్తూ స్త్రీల ఆరోగ్యానికి కృషి చేస్తున్నారు రామనాథపురానికి చెందిన షర్మిలా బేగం. నెలకు రూ.50 వేల ఆదాయం గడిస్తూ విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.
[01:33] నాటక కావలర్ చమ్మల్ ఆర్ఎస్ మనోహర్ నెక్ట్స్ జనరేషన్ బృందం ఆదివారం రాత్రి మైలాపూరులోని రసిక రంజనిసభ మెయిన్ హాలులో ప్రదర్శించిన ‘వళ్లలార్’ నాటకం మానవాళికి అవసరమైన విలువలు బోధించింది.
[01:33] పీహెచ్డీ పట్టా సాధించడం పెద్ద గౌరవం. కానీ అందుకు యువత సుముఖత చూపడంలేదు. దీంతో వివిధరంగాల్లో పీహెచ్డీ కోర్సు ద్వారా పరిశోధన చేసేందుకు ముందుకు రావడంలేదు.