ఆగ్మెంటెడ్ రియాల్టి, వర్చువల్ రియాల్టీని ఒకే సమయంలో సాంకేతికతతో వినియోగించేందుకు వీలుగా ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీఎం) ‘సెంటర్ ఫర్ మెమొరీ స్టడీస్’ గురువారం ‘మూవింగ్ మెమొరీ’ యాప్ను ఆవిష్కరించింది.
భారతదేశ చరిత్ర కావేరి ఒడ్డు నుంచే రాయాలని పురావస్తుశాఖ మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. తంజావూర్ తమిళ విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన ‘అధ్యాయాల ద్వారా వెల్లడైన తమిళనాడు చరిత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సుని మంత్రి ప్రారంభించారు.
మెట్రో రెండో దశలో కోయంబేడు నుంచి ఆవడి వరకు (వయా తిరుమంగళం, ముగప్పేర్) అయిదో మార్గం ఎక్స్టెన్షన్ పనులకు, సిరుసేరి నుంచి కీలంబాక్కం బస్ టెర్మినస్ వరకు (వయా కీలంబాక్కం) మూడో మార్గం
పుదుచ్చేరి ప్రభుత్వ శాఖల్లో 27.98 కోట్ల అవినీతి జరిగినట్లు తమిళనాడు, పుదుచ్చేరి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆనంద్ తెలిపారు. గత ఆర్థిక ఏడాదికి సంబంధించి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగం ఛైర్మన్ ఆర్థికశాఖ ఆడిట్ నివేదికను పుదుచ్చేరి శాసనసభలో బుధవారం సమర్పించింది
రాష్ట్రంలో మాతృభాషను నేర్చుకోవడం, రాజ్యాంగ హక్కును వినియోగించుకోవడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఇచ్చిన తీర్పుపై ‘లింగ్విస్టిక్ మైనారిటీస్ ఫోరం ఆఫ్ టీఎన్’ (ఎల్ఐఎంఎఫ్వోటీ) గురువారం హర్షం వ్యక్తం చేసింది.
నీట్ అనే బలిపీఠంతో కేంద్రంలోని భాజపా సర్కార్ విద్యార్థుల ప్రాణాలు బలిగొంటోందని, ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన చేసిన పోస్టులో...
వందే భారత్ రైళ్లను నడిపేందుకు మంచి శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని దక్షిణ రైల్వే గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ రైల్వేలో రొటేషన్ పద్ధతిలో 248 మంది శిక్షణ పొందిన సిబ్బంది పని చేస్తున్నారు.
● అర్ధగంటలో పొరపాటును గుర్తించి నగదు వెనక్కి తీసుకున్న బ్యాంక్ ● అంతలోపే రూ.21 వేలు మిత్రుడికి ట్రాన్స్ఫర్ చేసిన ఖాతాదారుడు ● తమదే తప్పంటూ నగదును...
పౌష్టికాహారంపై అవగాహన పళ్లిపట్టు: ఆర్కేపేటలో గురువారం పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. చిన్నారుల తల్లులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఆల్...