మధ్యప్రదేశ్లో పిల్లలు మరణానికి కారణమైన కోల్డ్రిఫ్ సిరప్ తయారీసంస్థ శ్రీసన్ ఫార్మాతోపాటు పలుచోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు జరిపారు. చెన్నై తిరువాన్మియూర్ రాధాకృష్ణన్ వీధిలోని తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్.
దిండివనం, తేని మెగా ఫుడ్ పార్కులను ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. పరిశ్రమలు, వాణిజ్యశాఖ తరఫున సిప్కాట్ ఇండస్ట్రియల్ పార్కుల్లో ఏర్పాటు చేసిన 16 పిల్లల సంరక్షణ కేంద్రాలు.
దీపావళి పండుగ, ఛాత్ పూజ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ, తొక్కిసలాట వంటి ఘటనల నియంత్రణకు దక్షిణ రైల్వే పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిరీక్షణ జాబితా(వెయిటింగ్ లిస్ట్) టికెట్తో కూడిన.
రాయపురం జోన్లో రూ.12.93 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పి.కె.శేఖర్బాబు సోమవారం పరిశీలించారు. చెన్నై మహానగర పాలకసంస్థ(జీసీసీ) తరఫున 57వ డివిజన్ వాల్టాక్స్ రోడ్డులోని.
క్రీడలను ప్రోత్సహించటంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. ముఖ్యమంత్రి కప్-2025 పోటీల్లో డిజిటల్ క్రీడలను(ఇ-స్పోర్ట్స్) కూడా చేర్చారు.
శాసనసభ సమావేశాలు 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజులు జరుగుతాయని సభాపతి అప్పావు వెల్లడించారు. సచివాలయంలో సోమవారం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది.
చెన్నై మహానగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మెట్రో వాటర్ బోర్డు ఉచితంగా నీటిని అందించేందుకు వాటర్ ‘ఏటీఎం’లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ విక్రమ్ ప్రధానపాత్రలో నటిస్తున్న ‘బైసన్’ ఈ నెల 17న విడుదల కానున్న సందర్భంగా విడుదలకు ముందు కార్యక్రమాన్ని చెన్నై నగరంలో నిర్వహించారు.
కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలను చంపి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరునెల్వేలి జిల్లా పరుత్తికుళం ప్రాంతానికి చెందిన ముత్తయ్య(38) ఆటో డ్రైవరు.