సూచిక 
ప్రముఖ మాధ్యమాల నుండి వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.
తమిళనాడు
మహిళల భద్రత విషయంలో రాజీపడేది లేదని టీవీకే అధ్యక్షుడు విజయ్ స్పష్టం చేశారు.
సమాజానికి సేవ చేయడం ఒక రకమైన పూజతో సమానమని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల పనులు తీవ్రతరం చేశాయి.
ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య సంబంధాలు బలోపేతం చేయాలని జమ్ము-కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆకాంక్షించారు.
పరందూరులో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. పూర్తి స్థాయిలో స్థల సమస్య కొలిక్కి రాకపోయినా మెట్రో మార్గం పొడిగింపునకు కావాల్సిన పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి.
తన కళ్ల ముందే కారులో ఉన్న కుమార్తె మెడలో తాళి కట్టడాన్ని చూసిన తండ్రి ఆగ్రహంతో యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తన పెంపుడు శునకంతో ఉన్న ఫొటోను తన ఎక్స్ పేజీలో శనివారం పంచుకున్నారు.
సతీశ్ దర్శకత్వంలో కవిన్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘కిస్’. రోమియో పిక్చర్స్ రాహుల్ నిర్మించిన ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించారు.
పీఎంకే వ్యవస్థాపకులు రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి రామదాస్ మధ్య వైరం విశ్వరూపం దాల్చింది.
అందరి జీవిత ప్రయాణాల్లో ఇళయరాజా పాటలు తోడున్నాయని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.
చెన్నైలో విధ్వంసాలకు పాల్పడేందుకు కుట్రపన్నిన పాకిస్థాన్ కాన్సులేట్ అధికారిని అరెస్టు చేసేందుకు ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు.
కేంద్ర రహదారుల శాఖ విడుదల చేసిన 2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో 20,582 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
Top