ప్రజాశక్తి-నార్పల : 1983లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నార్పల మండలంలో ఇంతవరకు సింగనమల నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థుల విజయంలో కీలక…
ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పలలో నీటి ట్యాంకర్లు సంఖ్యను పెంచి పాత పైపులైన్ పునరుద్ధరణకు కృషి చేస్తామని పంచాయతీ కార్యదర్శి అస్వర్తనాయుడు తెలిపారు. శనివారం అస్వర్తనాయుడు ప్రజాశక్తితో…
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
కార్గిల్ యుద్ధంలో అమలైన సైనికులకు స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాల శుక్రవారం పలువురు నివాళులర్పిం చారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పట్టణంలోని ఎనసీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వ హించారు.
ఎస్కే యూనివర్సిటీలో రాజకీయాలకు చోటు లేదని ఏదైనా సరే నిబంధనల ప్రకారమే జరగాలని యూనివర్సిటీ రిజిసా్ట్రర్ రమేశబాబుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాలసునీత సూ చించారు.
స్థానిక ఆర్డీటీ క్రీడామైదానంలో నాలుగు రోజులుగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో కొత్తపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల జట్టు విజయం సాధించినట్లు ఆ పాఠశాల హెచఎం పద్మావతి, పీడీ పద్మబాయ్ తెలిపారు.
మండలంలోని కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్పెషాలాఫీసర్, డిపీఓ విజయ్కుమార్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రోగులను పలకరించి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్రూంను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు.
కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల సేవలు మరువలేనివని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల నుంచి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
పట్టణంలోని కే టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో కార్గిల్ విజయ దివ స్ను ఘనంగా నిర్వ హించా రు. 1999లో కార్గిల్ యుద్ధం లో శత్రుదళాలపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తుంగభద్ర నదికి వరదకాలువను నిర్మించి రాయలసీమను కరువు కోరల నుంచి కాపాడాలని జనవ రుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడును కోరినట్టు ఉమ్మడి జిల్లా సర్పంచల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నా ణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని డిప్యూటీ డీఈఓ నాగరాజు సూచించారు. మండలంలోని కల్యం గ్రామ జిల్లా పరిషత ఉన్న త పాఠశాల, మండల పరిషత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు.
వక్క మార్కెట్ నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కోరారు. వెలగపూడిలోని రాష్ట్రసచివాలయంలో హోంమంత్రి అనిత, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడును శుక్రవారం వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
అది ఓ అరటి తోట. ఏపుగా పెరిగింది. లోపల ఎవరున్నారో? ఏం జరుగుతోందో కూడా తోట బయట ఉన్న వారికి తెలియదు. లోపల అసలు మనుషులు ఉన్నారన్న అనుమానం కూడా రాదు. ఇదే ఓ వైసీపీ నాయకుడి అక్రమ సంపాదనకు మార్గంగా మారింది. అందుకే ఆయన మూడు ముక్కల ఆటతో చెలరేగిపోతున్నాడు. ఈ ఆట వైసీపీ పాలనలో మొదలై నేటికీ కొనసాగుతోంది. అయితనా దీన్ని ఆపేవారు లేరు. ఈ తతంగమంతా పుట్లూరు మండలంలో యథేచ్ఛగా సాగుతోంది. పోలీసుల అండదండలతోనే వైసీపీ ...
తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తడంతో మొత్తం 32 గేట్ల క్రస్ట్గేట్ల(20 గేట్లు రెండున్నర అడుగులు, మరో 12 గేట్లు రెండు అడుగుల మేర)ను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 1,07,096 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదికి, 8952 క్యూసెక్కు లను కాలువలకు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం డ్యాంకు ఇనఫ్లో 1,05,378 క్యూసెక్కులుండగా ఔట్ఫ్లో కాలువలకు వదిలే నీటితో కలిపి 1,16,228 క్యూసెక్కులు ఉంది. డ్యాం ...
మండలంలోని జగనన్న లేఔట్లలో మిగిలిపోయిన ఇంటి పట్టాల విక్రయాలు జోరుందుకున్నాయి. ఇంటి పట్టా ఉన్నా? లేకున్నా ఖాళీ స్థలం కనబడితే..చాలు అక్కడ వైసీపీ నేతలు ప్రత్యక్షమవుతున్నారు. ప్లాటు రేటు బట్టి ధర నిర్ణయించి అమాయక ప్రజలకు కట్టబెడుతున్నారు. కొన్ని పట్టాలకు గతంలో ఇక్కడ పని చేసి వెళ్లిపోయిన తహసీల్దార్ల వద్దకు వెళ్లి సంతకాలు చేయించుకుని ఆక్రమించు కుంటున్నారు. రాత్రికి రాత్రే పునాదులు వేసేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ ...
గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, పాపాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఐదేళ్లుగా ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చారు. చుక్కల భూములు ఎన్ని ఎకరాలు చక్కబెట్టారు. నిషేధిత జాబితా నుంచి ఎంత తొలగించారనే వివరాలను ఆరా తీసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. వైసీపీ పాలనలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నుంచే దోపిడీకి బీజం పడింది. నియోజకవర్గంలోని కంబదూరు, కళ్యాణదుర్గంలో పనిచేసిన తహసీల్దార్లపై అధికార పార్టీ నాయకులు ...
మాట్లాడుతున్న కలెక్టర్ టిఎస్.చేతన్ ప్రజాశక్తి-అనంతపురం జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివద్ధి ప్రణాళికను రూపొందించి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ టిఎస్.చేతన్ సంబంధిత శాఖల అధికారులను…
రైల్వే స్టేషన్ ముందు చెత్తను శుభ్రం చేయిస్తున్న కమిషనర్ ప్రజాశక్తి-హిందూపురం పట్టణంలోని రహమత్ పురం ప్రాంతంలో అస్తవ్యస్తంగా ఉన్న పారిశుధ్యాన్ని పరిశీలన చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్…
కార్గిల్ యుద్ధవీరులు, మాజీ సైనికులతో గ్రూఫ్ ఫొటో దిగుతున్న కలెక్టర్ వినోద్కుమార్ ప్రజాశక్తి-అనంతపురం కార్గిల్ యుద్ధవీరుల త్యాగం, ధైర్య సాహసాలు అసామాన్యమని, సమాజంలో అందరికీ వారు స్ఫూర్తి…
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి శింగనమల నియోజకవర్గంలో అధికార పార్టీలో గ్రూపు తగాదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఎన్నికలకు ముందు నుంచి ఈ గ్రూపు తగాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఎక్కడా…
రాయదుర్గంలో ఖాళీ ప్లేట్లతో ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు ప్రజాశక్తి-రాయదుర్గం గత టిడిపి ప్రభుత్వంలో జూనియర్ కళాశాలల్లో అమలైన మధ్యాహ్న భోజన పథకాన్ని పున:ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ…
విలేకరుల సమావేశంలో పాల్గొన్న టిడిపి నాయకులు చిలమత్తూరు : ప్రశాంతంగా ఉన్న చిలమత్తూరుని ప్యాక్షన్ మండలంగా మార్చిన ఘనత వైసిపి ఎంపిపి పురుషోత్తమ రెడ్డి దే…
మొబైల్ ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభిస్తున్న ప్రతినిధులు పెనుకొండ : ప్రజాసేవలో కియా ఇండియా ముందుకు వెళుతోందని కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్జాంగ్లీ అన్నారు. శుక్రవారం…
విద్యార్థులతో మాట్లాడుతున్న పర్యావరణవేత్త కొత్తచెరువు : పచ్చదనం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మానవ హక్కుల సంఘం నాయకుడు భాస్కర్ నాయుడు అన్నారు. స్థానిక…
కుష్టువ్యాధిపై అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వ వైద్యాధికారి పివి అనికేథ్ ప్రజాశక్తి-వజ్రకరూరు కుష్టు వ్యాధి నివారణ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ వైద్యాధికారి పివి అనికేత్ అన్నారు. శుక్రవారం ఉరవకొండ…
పారిశుధ్యం పనులను పరిశీలిస్తున్న మేయర్ మహమ్మద్ వసీం, అధికారులు ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మేయర్ మహమ్మద్ వసీం సంబంధిత…
మంత్రి నిమ్మల రామానాయుడుకు విన్నవిస్తున్నఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, నాయకులు ప్రజాశక్తి-పుట్లూరు కడప జిల్లా గండికోట జలాశయం నుంచి పుట్లూరు మండలంలోని సుబ్బరాయసాగర్, పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి, బొప్పేపల్లి…
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న డిఇఒ మీనాక్షి హిందూపురం : పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో జరుగుతున్న టీచ్ టూల్ శిక్షణా తరగతులను డిఇఒ మీనాక్షి శుక్రవారం తనిఖీ…
ప్రతిభా విద్యార్థులను సన్మానిస్తున్న దృశ్యం హిందూపురం : వికలాంగులు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మ విశ్వాసంతో ముందుకెళితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి…