ఇసుక, మట్టి అమ్ము కొంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఇసుక, మట్టి అమ్ముకున్నారో.. వేపులపర్తి రంగనాథస్వామి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి మేం సిద్ధం.. మీరు సిద్ధమా..? ’ అని టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు బహిరంగ సవాల్ విసిరారు.
ఇమామ్లు, మౌజన లకు గౌరవ వేతనం ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేసిన కారణంగా నల్లచెరువు బస్టాండ్ కూడలిలో మండలంలోని ముస్లిం మత పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
మండల పరిధిలోని ఓరు వాయి పంచాయతీ కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం మండల వ్యవ సాయ అధికారి లక్షీప్రియ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమం నిర్వ హించారు. గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వివరించారు.
సమాజంలో హింసా చర్యల ను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వర్లు, జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి హరీశ పేర్కొన్నారు. స్థానిక కోర్టు హాలోలో మంగళవారం అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు.
పట్టణంలోని పార్థసారథి నగర్-2లోని 25 వార్డు సచివాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. సిబ్బంది వార్డు సచివాలయం లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అం దుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.
స్వచ్ఛత కార్యక్ర మంలో భాగంగా ఎల్ఎస్డీజీ థీమ్ -5 కింద గ్రామ కార్యదర్శులతో పా టు సర్పంచలు, ఉపసర్పంచలకు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ శివరామ ప్రసాద్రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ అంజినప్ప హాజరై శిక్షణ ఇచ్చారు. ఉదయం శిక్షణ ప్రారంభంలో పంచాయతీ కార్యాదర్శులతో పాటు సర్పంచలు, ఉపసర్పంచలు పాల్గొన్నా రు.
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని పార్థసారథి నగర్లో మంగళవారం కెమికల్ డబ్బా పేలి రాజస్థాన్కు చెందిన కమలేశ్, ధర్మవరం పట్టణానికి చెందిన అశోక్ కుమార్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
బుక్కరాయసముద్రం, నార్పల మేజర్ పంచాయతీల్లోని ఖాళీ స్థలాలను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు. అరికట్టాల్సిన పంచాయతీ, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు.
పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు పదిరోజుల పాటు వైభవంగా నిర్వహించారు. దేశ అత్యున్నత పదవుల్లో ఉన్న వారితోపాటు దేశ, విదేశాల నుంచి దాదాపు 8.50 లక్షల మంది వేడుకల్లో పాల్గొన్నారు.
పీఏబీఆర్ కుడి కాలువ గేట్ల (షట్టర్లు) మరమ్మతు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ గేట్ల మరమ్మతు కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా రూ.29 లక్షలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
‘కొందరు సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతలేని తనంతో అర్జీల పరిష్కారంలో నాణ్యత కొరవడింది. బాధితుల నుంచి అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తోంది. ఇక నుంచి ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదు.
పసిబిడ్డ మృతి చెందిన యాభై రోజుల తర్వాత శిశుగృహ ఘటన బాధ్యులపై జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. కేంద్రంలో పని చేస్తున్న మొత్తం ఏడుగురిని తొలగిస్తూ కలెక్టర్ ఆనంద్ సోమవారం.
జిల్లాలోనే పెద్ద చెరువుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన పరిగి చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.1.80కోట్లు కేటాయించింది. ఆ నిధులతో పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతైన ఘటన మండలంలోని పంపనూరు హంద్రీనీవా కాలువలో సోమవారం చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం మండలం పీటీఆర్ పల్లికి చెందిన రామాంజనేయులు మండలం వై.కొత్తపల్లిలో నివాసం ఉంటున్నాడు.
అనంతపురం నగరంలో సాయినగర్ మూడో క్రాస్లోని శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై దాడి చేసిన ఘటనలో రెండో పట్టణ పోలీసులు ఏడుగురిని సోమవారం అరెస్టు చేశారు.
మండలం లోని 74 ఉడేగోళం గ్రామ సమీపంలో వెలసిన శ్రీమద్దానేశ్వ రస్వామి దేవాలయంలో సోమవారం మార్గశిర మాసంలో ల క్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు