‘ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేయలేదని.. ఉపాధ్యాయులకు వేతనాలు సకాలంలో అందించడం లేదని మనస్తాపం చెంది విడపనకల్లు మండలానికి చెందిన మల్లేశ్ అనే ఉపాధ్యాయుడు పెన్నహోబిలం సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ప్రతినెలా జీతాలు ఆలస్యంగా చెల్లిస్తుండటంతో ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయిన ఉరవకొండ నియోజకవర్గం, విడపనకల్లు మండలం పాల్తూరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపింది.
బైవోల్టిన్ ఉత్పత్తి చేసే మల్బరీ రైతులు రాష్ట్ర ప్రభుత్వ నిరాదరణకు గురవుతున్నారు. నాలుగేళ్లుగా రాయితీ బకాయిలు రాకపోవడం, పట్టు ధరలు ఆశించిన రీతిలో లేవు.
గుంతకల్లు: దక్షిణ మధ్య రైల్వే వారోత్సవాల్లో భాగంగా ఏటా ప్రకటించే జోనల్ స్థాయి అవార్డుల్లో గుంతకల్లు డివిజన్కు పలు అవార్డులు దక్కాయి. 2022–23కు గాను...
న్యాయవిద్యా కోర్సుల్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అర్హులైన విద్యార్థులకు కన్వీనర్ కోటాకింద సీట్లను అలాట్ చేసింది. అయితే సంబంధిత విద్యార్థులను చేర్చుకోవాల్సిన కళాశాల యాజమాన్యం పలు కొర్రీలను పెడుతోంది.
వైసీపీ పాలనలో అన్నీ రివర్స్ నిర్ణయాలే. రివర్స్ టెండరింగ్తో అభివృద్ధి పనులు అటకెక్కాయన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. బడుల విషయంలోనూ రివర్స్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి... వెనక్కు లాగేస్తోంది ప్రభుత్వం.
బ్యాడిగ మిరప వైపు దృష్టి సారించిన మండలంలోని అన్నదాతలకు కొత్తగా నల్లి బెడద ఎదురైంది. లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగుచేస్తున్న మిరపకు మొదట వైరస్ దాపురించగా, ప్రస్తుతం నల్లి పురుగు ఆశించింది. ఎన్ని మందులు పిచికారి చేసినా అది నివారణకాక పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
మండలంలోని లచ్చానుపల్లి గ్రామానికి చెందిన షేక్ చిన్నజమాల్ వలి చెక్క భజనలో జా తీయ స్థాయిలో నంది అవార్డు అందుకున్నారు. విజయవాడలో తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో జాతీయ సాంస్కృతిక, సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనం-2023కు సంబంధించి జాతీయ పురస్కారాల మహోత్సవం విజయవాడలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా లచ్చానుపల్లి గ్రామానికి చెందిన షేక్ చిన్నజమాల్ వలి చెక్క భజనలో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
శ్రీ కృష్ణదేవరాయ బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం తాడిపత్రి రోడ్డులోని జేజే కాలనీ ఆవరణ లో కార్తీక మాస వనోభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ హించారు.
సత్యసాయి బాబా సేవాస్ఫూర్తితో అందిస్తున్న వైద్యసేవలు అమోఘమంటూ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ అభినందించారు. శ్రీసత్యసాయి మొబైల్ ఆసుపత్రి 18వ వార్షికోత్సవాన్ని స్థానిక సాయిహీరా గ్లోబల్ కన్వెన్షన సెంటర్లో ఆదివారం నిర్వహించారు.
ఇళ్లులేని నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంలో 17 జగనన్న లేఔట్లు ఏర్పాటు చేశారు. వీటిని అనువుగాని చోట వేయడంతో సమస్య ఏర్పడింది. ఇటువంటిచోట్ల చాలామంది ఇళ్లు నిర్మించుకోవడానికి మొగ్గు చూపడంలేదు.
పార్టీలోకి చేరిన వారితో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఓబుల దేవర చెరువు : పుట్టపర్తి నియోజకవర్గంలో టిడిపికి పూర్వవైభవం తీసుకువస్తామనిమాజీ మంత్రి పల్లె రఘునాథ్…
మున్సిపల్ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగం హిందూపురం :పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం వార్డుల వారిగా సచివాలయ వ్యవస్థను తీసుకోచ్చి, ప్రతి సచివాలయానికి ప్లానింగ్…
మినీమేనిఫెస్టో కరపత్రాన్ని అందజేస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత కనగానపల్లి :రాప్తాడు నియోజకవర్గంలో ఈనాలుగేన్నరేళ్లలో ప్రాజెక్టులు ఏం నిర్మించారో… ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల…
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎపి రైతుసంఘం నేతలు ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 15, 16, 17వ తేదీల్లో…
మహిళలకు కరపత్రాలు అందజేస్తున్న టిడిపి నాయకులు ప్రజాశక్తి-పామిడి వైసిపి అరాచక పాలనపై ప్రతి ఒక్కరూ తిరగబడాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడుయాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని…
ప్రభాకర్చౌదరికి పుస్తకాన్ని అందజేస్తున్న సినీనటుడు నాగినీడు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించే నాయకులనే రాబోవు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే…
మాట్లాడుతున్న మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.నాగభూషణం ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం పోరాటాలు చేయడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని మున్సిపల్ కార్మిక సంఘం, కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు…
పుట్లూరులో ప్రమాదకరంగా బ్రిడ్జి ప్రజాశక్తి-పుట్లూరు ఈ బ్రిడ్జిపై వెళ్లేటప్పుడు ఏమాత్రం ఆదమరిచినా మృత్యువాత పడాల్సిందే.. మండల కేంద్రంలోని హెచ్ఎల్సి కాలువపై ఏర్పాటు చేసిన రెండు బిడ్జిలకు ఇరువైపులా…