ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ కార్పొరేషన్లోని ఐదవ పారిశుద్ధ్య సర్కిల్లో ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న ఇట్టి కుల్లాయప్ప ఎట్టి కుల్లాయప్ప ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో కార్మికులు…
అనంతపురం: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా గురువారం అనంతపురం జిల్లా, రాప్తాడులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిన్నటి వరకు అధికార పార్టీవాళ్లు బెదిరించారని.. కేసులు పెట్టారని.. ఇవాళ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
Praja Galam At Raptadu: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభల్లో బాబు ప్రసంగించనున్నారు. టీడీ పీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయం లక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి సీబీఎన్ శ్రీకారం చుట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపే దిశగా ప్రజాగళం బహిరంగ సభ జరగనుంది...
ప్రజాశక్తి-రొద్దం (అనంతపురం) : ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలకు ఎంపికైనట్లు విద్యార్థి తల్లిదండ్రులు బుధవారం తెలిపారు. బి.ఆర్ అంబేద్కర్ గురుకుల…
ప్రజాశక్తి-శ్రీసత్యసాయి : శ్రీ సత్యసాయి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కోశాధికారి రమేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్లచెరువు మండల పరిధిలోని ఓరువాయి గ్రామానికి చెందిన…
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో గురువారం తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయం లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ ఎం.గౌతమి అనంతపురం : జిల్లాలో వేసవికాలంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని కలెక్టర్ ఎం.గౌతమి…
తెదేపా అధినేత చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాల్లో ప్రజాగళం పేరిట పర్యటించనున్నారు.
జలకళ పథకాన్ని సీఎం జగన్ అట్టహాసంగా ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న రైతుల్లో అర్హులందరికీ పొలాల్లో బోర్లు తవ్విస్తాం అని ఊదరగొట్టారు. పథకం ప్రారంభమైన కొన్ని రోజులకే మడమ తిప్పారు.
మున్సిపల్ విభాగంలో పలువురు కీలక అధికారులు ఒకేచోట మూడేళ్లు దాటినా అక్కడే ఉంటున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నందువల్లే వారిని బదిలీ చేయడం లేదన్న విమర్శ ఉంది.
గుంతకల్లు మున్సిపాలిటీలో సమగ్ర భూగర్భ మురుగు కాలువల వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన నివేదిక మూలనపడింది. పట్టణంలో రోడ్లు బాగున్నా.. సరైన కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తుంది.
నగర ప్రజలంతా తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడుతుంటే సమస్యను పరిష్కరించకుండా వైకాపా నాయకులు తెదేపాపై అనవసర విమర్శలు చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గౌస్మోహిద్దీన్ మండిపడ్డారు.
ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జల్లాలో గుర్తించిన భవిత కేంద్రాల్లో దివ్యాంగ పిల్లలకు అసెస్మెంట్ శిబిరాలు నిర్వహించనున్నట్లు అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ మీనాక్షి తెలిపారు.
ఎన్నికల నియమావళి మేరకు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతోపాటు, కార్యాలయాల్లో ఎటువంటి రాజకీయ పార్టీల ప్రకటనలు హోర్డింగ్లు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని కలెక్టర్ అరుణ్బాబు ఆదేశించారు.
కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మోహినీ అలంకారంలో ఖాద్రీశుడు దర్శనమిచ్చారు. ఆలయం నుంచి బయలుదేరిన స్వామి తిరువీధుల్లో విహరించారు.
కదిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ విభాగంలో క్షేత్రస్థాయి అధికారి (ఫీల్డ్ ఆఫీసర్) వెంకటనాయుడు ఓడీ ఖాతా నుంచి సేవింగ్ ఖాతాలకు సుమారు రూ.1.67 కోట్లు మళ్లించిన వ్యవహారంపై కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సంజీవరాయనపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మంగళవారం వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానిక గ్రామ వాలంటీర్లు శివయ్య, రమేశ్, మహబూబ్ బాషాలను విధుల నుంచి తొలగిస్తూ బుధవారం ఎంపీడీవో విజయలలిత ఉత్తర్వులు జారీ చేశారు.
అనంతపురం అర్బన్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన నలుగురు కాంట్రాక్టు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఎం.గౌతమి బుధవారం ఉత్తర్వులు జారీ...
‘పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో పని చేశాం. 2019లో నీ గెలుపు కోసం కృషి చేశాం. ఈ ఎన్నికల్లో నిన్ను మేమే ఓడిస్తాం’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ రెడ్డి వైసీపీ అసమ్మతి నాయకులు వైసీపీ నాయకులు వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం నగరంలోని యాదవ కల్యాణ మండపంలో కనగానపల్లి మాజీ జడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య అధ్యక్షతన బుధవారం సమావేశమయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ప్రజా గళం కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం జిల్లాకు వస్తున్నారు. రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు.
వైసీపీలో అభ్యర్థులు ఖరారైనా అసమ్మతి సెగ మాత్రం తగ్గడం లేదు. అనంతపురం అర్బనలోనూ పరిస్థితి అలాగే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికే వైసీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. ఆయన ప్రచారం ప్రారంభించారు. కానీ నియోజకవర్గంలో కీలక నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.
పెనుకొండ: హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను స్థానిక సబ్...
పుట్టపర్తి, మార్చి 27: మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి తనకుటుంబసభ్యులతో కలిసి సత్యసాయిసెంట్రల్ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ను బుధవారం కలిశారు.
నల్లచెరువు, మార్చి 27: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కదిరిలో జరిగే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండలకన్వీనర్ రాజశేఖర్, మాజీఎంపీపీ మాబూసాబ్ పిలుపునిచ్చారు.
టెన్త పరీక్షలు బుధవా రంతో ముగిశాయి. సొంతూరిలో సరదాగా గడపడం ఎపుడె ప్పుడా అని ఎదురుచూసిన విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధుమిత్రులతో బస్టాండ్ చేరుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె బుధవారం పరిగి మండలంలోని పీ నరసాపురం, కొత్తపల్లి, ఎన ముద్దిరెడ్డిపల్లి, బీరేపల్లి, ధనాపురం, శిరేకోళం, హొన్నంపల్లి, జంగాలపల్లి, కే నరసాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రతి కుటుంబా నికి సంక్షేమం అందుతుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. హిందూపురం నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, మండల కన్వీనర్ రంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని సుబ్బరావుపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
పెద్దారెడ్డిని సన్మానిస్తున్న నాయకులు మడకశిర : నియోజకవర్గ సరిహద్దు ప్రాంతం కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా పిఎల్డి బ్యాంక్ చైర్మన్ గా మీనకుంటపల్లి పెద్దారెడ్డి ఎన్నికయ్యారు.…
పార్టీలోకి చేరిన వారితో కందికుంట వెంకటప్రసాద్ కదిరి టౌన్ : తనకల్లు మండలానికి చెందిన వైసిపి, జనసేన నాయకులు కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో…
జాతీయ స్థాయిపోటీలకు ఎంపికైన వారితో ధర్మాంబ బాస్కెట్బాల్ అసోసియేషన్ నాయకులు ధర్మవరం టౌన్ : జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ ప్రాపబుల్స్ జట్లకు ధర్మవరం…
ఎంపిడిఒ శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పిస్తున్న ఎపి వ్య.కా.సం నాయకులు ప్రజాశక్తి-పామిడి పామిడి పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం…
ప్రతిజ్ఞ చేస్తున్న ఎస్కెయు విసి కె.హుసేన్రెడ్డి, అధ్యాపకులు ప్రజాశక్తి-అనంతపురం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నిజమైన సేవలు అని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ వైస్ఛాన్స్లర్ కె.హుసేన్రెడ్డి కొనియాడారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్…
తనిఖీలు చేస్తున్న అధికారులు ప్రజాశక్తి-బొమ్మనహాల్ మండలంలోని ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక నుంచి…
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రజాశక్తి-రాయదుర్గం త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాయదుర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఓడిపోవడం ఖాయమని మాజీ…