[05:02] రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంపు కోసం అవెన్యూ ప్లాంటేషన్ కింద రూ.లక్షలు ఖర్చుచేసి మొక్కలు నాటారు. నిర్వహణ లోపం కారణంగా అవి ఎండిపోవటంతో ప్రజాధనం వృథాగా మారింది.
[04:42] అనంతపురం నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించలేనప్పుడు స్పందన కార్యక్రమం నిర్వహించడం ఎందుకని వైకాపా నాయకుడు, మూడో డివిజన్ కార్పొరేటర్ కుమారమ్మ భర్త కృష్ణమూర్తి అధికారులను నిలదీశారు.
[04:42] భక్తప్రహ్లాద వరదుడా.. ప్రశాంతంగా నీ దర్శనానికి దారిచూపు శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహ భక్తులు మొరపెట్టుకుంటున్నారు. కదిరిలో స్వయంభువుగా వెలసిన ఖాద్రీశుని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు నిత్యం వస్తుంటారు.
[04:42] ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనం అందాలంటే కచ్చితంగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపీకృష్ణ పేర్కొన్నారు.
[04:42] జీ-20 దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు మంగళవారం కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి ఉదయం 9గంటలకు ఆంధ్ర సరిహద్దులోకి ప్రవేశిస్తారు.
[04:42] జిల్లాలో సాగులో ఉన్న భూములను సత్వరమే రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని కోరుతూ సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుటు సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
[04:42] ధర్మవరం నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో డీఎస్పీ, తహసీల్దారు, సెబ్ సీఐ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి నెలలు గడిచినా నేటికీ కొత్త వారిని ఆయా స్థానాల్లో నియమించలేదు.
[04:42] అనంతపురం నగరంలో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలపై దాడి చేశారు.
[04:42] సీఎం జగన్మోహన్రెడ్డి పేదల కోసం పని చేస్తున్నారని, ప్రతి కుటుంబానికి బటన్ నొక్కి ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
[04:42] మండలంలోని డి.చెర్లోపల్లికి చెందిన కిషన్చౌదరి (23) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందడం కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. బంధువుల వివరాల మేరకు.. డి.చెర్లోపల్లికి చెందిన చల్లా రంగనాయుడు ప్రస్తుతం అనంతపురంలో నివాసం ఉంటున్నారు.
పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ ధరణిబాబు తెలిపారు.
సమగ్ర భూ సర్వే చేసిన తరువాత రైతుల పొలాలకు హద్దులు చూపి, సరిహద్దు రాళ్లు నాటాల్సి ఉంది. అదికాస్త అ సమగ్ర భూసర్వేగా మారిందని కమతంపల్లి గ్రామస్తులు వాపోతున్నారు.
అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు అధికారుల సాయంతో తన ఇంటిని, స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నాడని కూడేరు మండల కేంద్రానికి చెందిన గొల్ల శేఖర్ వాపోయాడు.