జలం ఉన్నచోటే ఏ జీవికైనా మనుగడ. రోజురోజుకూ నీటికొరత తీవ్రం అవుతున్న వేళ బొట్టు బొట్టు ఒడిసి పట్టి సద్వినియోగం చేసుకుంటేనే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. కరవు వంటి విపత్తులతో నిత్యం సతమతమయ్యే ఉమ్మడి అనంత జిల్లాలో నీటి సôరక్షణ చర్యలు మరింత పకడ్బందీగా చేపట్టాల్సి ఉంది.
పదోతరగతి పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ శుక్రవారం మారుతినగర్లోని గుడ్చిల్డ్రన్ పాఠశాలలో పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఏర్పాటు చేసిన బల్లలు చిన్నవిగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిత్యం వేల మందితో కిటకిటలాడే గుంతకల్లు రైల్వే జంక్షన్లో సమస్యలు తాండవిస్తున్నాయి. జంక్షన్లో ఎక్కువ సంఖ్యలో రైళ్లు వచ్చే ఆగే ఆరు, ఏడు ప్లాట్ఫారాలకు సంబంధించి పూర్తిస్థాయిలో నీడ కోసం షెల్టర్లు నిర్మించలేదు.
రెవెన్యూ అధికారులు ఎలాంటి దస్త్రాలు లేకుండానే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం వివాదాలకు దారితీస్తోంది. ఆరు నెలల కిందట వరకు జారీ అయిన పట్టాలకు దస్త్రాలు లేవు. ఐదేళ్లల్లో వందల సంఖ్యలో అధికారులు ఇళ్లపట్టాలు మంజూరు చేశారు.
రాష్ట్రంలో ముస్ల్లిం, మైనార్టీలను వైకాపా నాయకులు ఓటు బ్యాంకుగా వాడుకుని మోసం చేశారని తెదేపా జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, ఉమర్ ముక్తియార్ ఆరోపించారు. శుక్రవారం అనంతపురం నగరం ఆర్.కన్వెన్షన్ హాలులో చమన్సాబ్ కుమారుడు ఉమర్ ముక్తియార్ ఇఫ్తార్ విందు ఇచ్చారు.
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జనరల్ మెడిసిన్ విభాగంలో అటెండర్గా పనిచేస్తున్న మహబుబ్బాషాను సస్పెన్షన్ చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఈనెల 13న ‘ఈనాడు’లో ప్రచురితమైన కిడ్నీ బాధితులతో డబ్బు వసూలు! మెడికల్ బోర్డు ధ్రువపత్రం ఇప్పిస్తానని అటెండర్ దందాపై కథనం ప్రచురిమైంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కళ్యాణదుర్గం క్రీడల ఖిల్లాగా పేరుగాంచింది. స్థానిక క్రీడాకారులు క్రికెట్, హాకీ, వాలీబాల్, హ్యాండ్బాల్, ఫుట్బాల్, షటీల్ వంటి క్రీడల్లో రాణిస్తున్నారు. అయితే ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ఇక్కడి విద్యార్థులకు 2000 సంవత్సరం నుంచి ఫుట్బాల్పై ఉచితంగా శిక్షణ ఇస్తోంది.
తాడిపత్రిలో వైకాపా నాయకుడు, కౌన్సిలర్ ఫయాజ్బాషా ఇంటి నిర్మాణ విషయంలో తలెత్తిన వివాదం శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫయాజ్బషా నూతనంగా నిర్మించిన భవనం మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేసినట్లు పట్టణ రెండో పోలీస్స్టేషన్ సీఐ అబ్దుల్కరీం తెలిపారు. వీరిలో ప్రస్తుతం మడకశిర పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పురుషోత్తం ఉన్నట్లు వివరించారు.
మా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాక మరెప్పుడు మేము పనులు చేసుకొనేది అంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు హిందూపురం పురపాలక సంఘం పరిధిలోని కొట్నూరు కూడలి వద్ద ఉన్న రూ.కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జాకు యత్నించిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది.
బుక్కపట్నం మండలంలోని నాయనివారిపల్లి వద్ద అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ.. అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ అధికారాన్ని అడ్డుపెట్టుకున్న కొందరు వైకాపా నాయకులు అక్రమాలకు తెగబడ్డారు. అధికారం తమదేనని అక్రమ క్వారీకి తెరలేపారు.
దేవుడు వరమిచ్చినా.. పూజారి అడ్డుపడినట్లుంది ఆలయాల పరిస్థితి. గత ఐదేళ్ల పాలనలో దేవాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలకు జీర్ణోద్ధరణ పేరుతో సీజీఎఫ్(కార్పస్ గుడ్ ఫండ్స్) పేరిట నిధులు మంజూరు చేసింది.
అలకబూనిన అమ్మవారిని.. శ్రీవారు బుజ్జగించే ఘట్టమే అలకోత్సవం. శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో 13వ రోజున శుక్రవారం అలకోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ తూర్పు రాజగోపురానికి దక్షిణ భాగంలో పల్లకీపై శ్రీదేవి, భూదేవి, నరసింహస్వామి వారిని ప్రత్యేక అలంకరణతో కొలువుదీర్చారు.
పట్టణంలోని 650-2 స ర్వేనెంబర్లో ఇళ్ల పట్టాలు అనర్హుల పాలైన విషయం .. జరి గిన అవినీతి.. అర్హులైన ఎలకి్ట్రకల్ ప్లంబర్లకు జరిగిన అన్యా యాన్ని ఆ సంఘం నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణయాదవ్, ఆయన కుటుంబ సభ్యుల భూ కబ్జాపై పార్టీ కమిటీ వేసిందని, ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి నూకల మధుకర్జీ స్పష్టం చేశారు.
మద్దివారిగొంది, కటారుపల్లి, తుమ్మలబైలు, గొడ్డివెలగల ప్రాంతాల్లోని కొండల్లో దాదాపు 600 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. రెండు రోజుల నుంచి ఆ ప్రాం తంలో మంటలు చెలరేగడంతో.. దాదాపు 500 ఎకరాల్లోని చెట్లు కాలి బూడిదయ్యాయి.
ప్రజాశక్తి – నార్పల అనంతపురం) : మండల పరిధిలోని బొందలవాడ గ్రామ పంచాయితీ పాలకవర్గం, కార్యదర్శి, సచివాలయ సిబ్బంది ప్లాస్టిక్ నిర్మూలనకు వినూత్నంగా ఆలోచించి జిల్లాలోని పలు…
ప్రజాశక్తి-బత్తలపల్లి (అనంతపురం) : మండల కేంద్రమైన బత్తలపల్లిలోని ఎస్సి వర్గీకరణతో నాలుగు రోడ్ల కోడలు కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు…
ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : 2025 -2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ,తరగతితో పాటు ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ కు సంబంధించి కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తు…
ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పంపనూరు వడ్డిపల్లి సచివాలయం గ్రామ సెక్రెటరీ అర్జీలు ఇవ్వడం జరిగింది. ఉపాధి…