శిథిలావస్థకు చేరిన కనేకల్ చెరువు హెచ్.ఎల్.సి అవుట్ ఫాల్ రెగ్యులేటర్ వంతెన గోడ బుధవారం పూర్తిగా కూలిపోయింది. అప్రమత్తమైన హెచ్.ఎల్.సి రెవెన్యూ పోలీస్ అధికారులు వంతెనపై రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు.
అనగనగా ఒక ఊరు.. ఆ ఊరిలో ఏ ఒక్కరి పేరు విన్నా అందులో ‘వ’ అక్షరం తప్పనిసరిగా ఉంటుంది. దీనివెనుక ఒక కథ ఉంది. శ్రీసత్యసాయి జిల్లాలోని మరువపల్లిలో వందేళ్ల కిందట కలరా వచ్చి చాలా మంది మృత్యువాత పడ్డారట.
అదొక చిన్న పల్లెటూరు. దొరిగల్లు కొండ శివార్లలోని ఒక మారుమూల గ్రామం. మొత్తం 150 నివాసాలున్నాయి. అన్నీ వ్యవసా యాధారిత కుటుంబాలే. కష్టాలెన్ని వచ్చినా పిల్లలకు చదువే ముఖ్యం అని గట్టిగా తలిచారు.
రాయదుర్గం పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బదిరి నారాయణ (75) ఎక్కడికెళ్లాలన్నా 45 ఏళ్లుగా సైకిల్ సవారీనే ఎంచుకున్నారు. 1980లో టీచర్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి 2009లో విరమణ వరకు ఏ పాఠశాలలో పనిచేసినా..
ఉద్యోగ జీవితం ముగిసింది.. బిడ్డల పెళ్లిళ్లు అయిపోయాయి. ఇక నుంచి ఏం చేద్దాం.. ఇన్నాళ్లు బాధ్యతలతో, పని ఒత్తిడితో సతమతం అయ్యాం.. ఇకనైనా ఆనందంగా గడుపుదాం అనుకునే వారు కొందరైతే..
అధికారం ఉన్నా... లేకున్నా వైకాపా నాయకులు భూకబ్జాలకు తెగబడుతున్నారు. కొండలు, గుట్టలపై కన్నేశారు. రాప్తాడు మండలం బుక్కచర్లలో స్థానిక వైకాపా నాయకులు తమ పొలానికి.
బంగారు భవితను అందుకోవాల్సిన ఆ చేతులు మృత్యుపాశాలను పట్టుకున్నాయి. ఎవరు చేసిన తప్పో ఆ బాలుడి పాలిట శాపమైంది. ఆ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకొని.
కోస్తాంధ్ర ప్రాంతం నుంచి గంజాయి అక్రమంగా అనంతపురం తరలించి విక్రయిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగున్నర కిలోల గంజాయి, 8.
మడకశిర నియోజకవర్గం కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన రెవెన్యూ సేవలు అందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
కార్పొరేట్ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయల కల్పన నేటికీ కలగానే మిగిలింది. నాడు-నేడు, తొలి, రెండో విడత కింద జిల్లా సౌకర్యాలు లేని పాఠశాలలకు.
ఇసుక, మట్టి అమ్ము కొంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఇసుక, మట్టి అమ్ముకున్నారో.. వేపులపర్తి రంగనాథస్వామి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి మేం సిద్ధం.. మీరు సిద్ధమా..? ’ అని టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు బహిరంగ సవాల్ విసిరారు.
ఇమామ్లు, మౌజన లకు గౌరవ వేతనం ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేసిన కారణంగా నల్లచెరువు బస్టాండ్ కూడలిలో మండలంలోని ముస్లిం మత పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
మండల పరిధిలోని ఓరు వాయి పంచాయతీ కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం మండల వ్యవ సాయ అధికారి లక్షీప్రియ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమం నిర్వ హించారు. గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వివరించారు.
సమాజంలో హింసా చర్యల ను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వర్లు, జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి హరీశ పేర్కొన్నారు. స్థానిక కోర్టు హాలోలో మంగళవారం అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు.
పట్టణంలోని పార్థసారథి నగర్-2లోని 25 వార్డు సచివాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. సిబ్బంది వార్డు సచివాలయం లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అం దుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.
స్వచ్ఛత కార్యక్ర మంలో భాగంగా ఎల్ఎస్డీజీ థీమ్ -5 కింద గ్రామ కార్యదర్శులతో పా టు సర్పంచలు, ఉపసర్పంచలకు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ శివరామ ప్రసాద్రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ అంజినప్ప హాజరై శిక్షణ ఇచ్చారు. ఉదయం శిక్షణ ప్రారంభంలో పంచాయతీ కార్యాదర్శులతో పాటు సర్పంచలు, ఉపసర్పంచలు పాల్గొన్నా రు.