జాషువ అచ్చమైన జాతీయకవి. విశ్వనరుడి భావన ఆయన సాహిత్య తాత్వికత. తెలుగు నుడి కారం, ఇంపుసొంపులను పద్య లాలిత్యంతో పాఠకునికి అందించిన ‘నవయుగ కవి చక్రవర్తి...
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకంతోపాటు మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తితో �
చిత్తశుద్ధి కొరవడి చేసే ఏ కార్యక్రమమైనా ఆచరణలో ఆశించిన ఫలితాలనివ్వదని చరిత్రలో అనేకసార్లు నిరూపితమైంది. చట్టసభల్లో ఆ బిల్లు పాసైందనే సంబరం కంటే ఆ బిల్లు ఆచరణ సాధ్యం కాదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చ�
ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఖలిస్థాన్వాదం మరోసారి పంజా విసురుతున్నది. భారత్ గడ్డ మీద ఈ వేర్పాటువాద ధోరణికి మద్దతు మృగ్యమైపోయిన సంగతి తెలిసిందే. దాంతో విదేశాల్లో ఖలిస్థాన్ వాదులు విజృంభిస్తున్నా
సనాతన ధర్మానికి వారసులం అని చెప్పుకొనేవారు, పార్లమెంటు సాంప్రదాయాలను ఉల్లంఘించటం ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం నూతన భవనంలో పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంలో రాష్ట్రపతి ప్రసంగంతో మొదలైతే రాష�
రోడ్డు రవాణా వ్యవస్థ ప్రధానంగా డీజిల్, పెట్రోల్పైనే ఆధారపడుతోంది. వీటి దిగుమతి కోసం భారత్ భారీయెత్తున విదేశ మారకద్రవ్యం వెచ్చించాల్సి వస్తోంది. చమురు వినియోగంతో వాయుకాలుష్యమూ పెరుగుతోంది.
దేశం నలుమూలలా నెలకొన్న 7325 స్టేషన్లు... రోజూ పట్టాలపై పరుగులు తీసే 22 వేలకు పైగా రైళ్లు... ఎకాయెకి రెండుకోట్ల 40లక్షల మంది దాకా ప్రయాణికులు... భారతీయ రైల్వే మహా విస్తృతికి దర్పణం పట్టే గణాంకాలివి.
ఒక విషయం తెలిసి ఉండటం జ్ఞానం, తెలియకపోవడం అజ్ఞానం. ఈ రెండింటికీ భిన్నమైంది, విలక్షణమైంది ధ్యానం. మనిషి చేసిన మొత్తం జీవన పయనంలో అత్యంత సున్నితం, సుకుమారం, సులభం, సరళం, సౌందర్యభరితం, సన్నిహితం, అత్యున్నతమైంది ఏదైనా ఉందంటే- అది ధ్యానం ఒక్కటే.
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన శాసన ప్రక్రియ జోరందుకొంది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తరవాతే ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న జీవ, వృక్ష జాతుల వల్ల కొన్ని చోట్ల తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. వాటివల్ల స్థానిక జీవ జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.