రెండేళ్ల క్రితం రెండేళ్ల పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి గురించి ఎవరమూ తేలిగ్గా మర్చిపోలేం. మన దేశంలో కూడా అత్యధిక మరణాలు, ఆర్ధిక ఇబ్బందులు దశలవారీగా…
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్మికులకు, రైతులకు, ప్రజలకు ఎటువంటి మేలూ చేయలేదు. యాజమాన్య సంఘాల కోర్కెలకు ప్రాధాన్యత…
మైనింగ్, ఖనిజ కార్యకలాపాలపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకున్నదని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గురువారం వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమైనది. ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిదిమంది…
ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికపరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన కులాలలో ఆరె కులం ఒకటి. తెలంగాణలో దాదాపు పది లక్షలకు పైగా ఆరె కులస్తులు ఉన్నారు. అయితే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడి�
అమెరికా భారత్ల మధ్య ఇటీవల జరిగిన ఒక రక్షణ ఒప్పందం భారతదేశ స్వావలంబన శక్తిని దెబ్బ కొడుతున్నది. ‘స్ట్రైకర్ వీల్డ్ ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్’ (ఐసివి-ఎనిమిది చక్రాల…
భారత ఆర్థిక వ్యవస్థ చాలా క్లిష్టమైన చౌరస్తాలో వుంది. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) పెరుగుదల రేటు ఏ విధంగానూ ఉద్యోగ కల్పనా సామర్థ్యాన్ని పెంచలేకపోతున్నది. కల్పించబడిన ఉద్యోగాలలో…
తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి పాత మార్గం లో నీటిని తరలించినా అది ఎత్తిపోతల పథకమే తప్ప గ్రావిటీ కానే కాదు. ప్రాణహిత- చేవెళ్లను మూర్ఖుడు మాత్రమే గ్రావిటీ పథకమని అనగలడు. 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనుల�
రాష్ట్రంలో గత పాలకులు వివిధ రూపాల్లో రాజకీయ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచుకున్న వైనాలు వెలుగు చూస్తున్నాయి. ఆధారాలు దొరక్కుండా ఫైళ్లను తగలబెడుతున్నారంటే…
బీఆర్ఎస్ అందిస్తున్న సంక్షేమంతో పాటు అదనంగా మరింత మేలు జరుగుతుందని నమ్మి ఓట్లేసిన ప్రజలను రేవంత్ సర్కార్ వంచిస్తున్నది. హామీల అమలును పక్కనపెట్టి.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్య�
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిన దృష్ట్యా జనాదరణను పెంచుకోవడానికి బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు, వరాలు ప్రకటిస్తుందోనని అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూశాయి. దేశంలో మారిన రాజకీయ స్థితిగతులకు అనుగుణంగా తాజా బడ్జెట్ రూపుదిద్దుకుందని భావించవచ్చు.
ప్రపంచ వారసత్వ ప్రదేశాల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే యునెస్కో హెరిటేజ్ కమిటీ 46వ సమావేశాలు దిల్లీలో జరుగుతున్నాయి. మన దేశం మొదటిసారి వీటికి ఆతిథ్యం ఇస్తోంది. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చారిత్రక ప్రదేశాల స్థితిగతులను గమనిస్తే బాధే మిగులుతుంది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యేందుకు కొంతమంది యువతీయువకులు ఎంతటి దుస్సాహసాలకైనా తెగిస్తున్నారు. రీల్స్ పేరిట ప్రాణాలనూ లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేస్తున్నారు. ఇలాంటి అనాలోచిత చర్యల నుంచి యువత బయటపడాలి.
ఏటా వానాకాలం వెన్నంటి వచ్చే విషజ్వరాలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు అల్లాడుతున్నాయి. జనావాసాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగునీళ్ల మూలంగా ఎక్కడికక్కడ దోమలు కుప్పలుతెప్పలుగా వృద్ధి చెందుతున్నాయి. వాటి ధాటికి ఏపీ, తెలంగాణల్లోని పట్టణాలు, పల్లెలు అనేకం రోగగ్రస్తమవుతున్నాయి.