భూతాపం ప్రపంచానికి పెను విపత్తుగా మారుతోంది. మానవ చర్యల వల్ల వాతావరణంలోకి బొగ్గుపులుసు వాయువు, ఉద్గారాలు భారీగా చేరుతున్నాయి. వీటికి తోడు సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత పుడమిపైనే నిలిచిపోతుండటం (గ్రీన్హౌస్ ఎఫెక్ట్)తో ఉష్ణోగ్రతలు...
ఓడల ప్రయాణ దూరం తగ్గించేందుకు రామసేతు మీదుగా ‘సేతు సముద్రం షిప్పింగ్ కాలువ’ తేవాలని తమిళనాడు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ ప్రతిపాదనపై తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దాంతో రాజకీయం మరింత వేడెక్కింది...
ఇటీవలి కాలంలో వాతావరణ కాలుష్యం ప్రపంచానికి పెను సమస్యగా పరిణమించింది. చాలా దేశాలు రెండు దశాబ్దాలుగా కశ్మల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. భారత్ సైతం దానిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ఏడు ప్రాధాన్య అంశాల్లో హరిత ఇంధనాన్నీ చేర్చారు...
ఈ విశ్వం అంతా నాద, బిందు, కళామయం అని వేదాలు ఘోషిస్తున్నాయి. నాదం అంటే ధ్వని. అది సృష్టికి మూలమైన ప్రణవ ధ్వనిలో నుంచి పుట్టింది. ప్రణవంలో గల మూడు అక్షర ధ్వనులు అ, ఉ, మ అనేవి. ఇవి సృష్టి, స్థితి, లయాలకు ప్రతీకలు...
2023 సంవత్సర కేంద్ర బడ్జెట్ తీరుతెన్నుల్ని పరిశీలిస్తే– ‘అన్నం మెతుకునీ/ ఆగర్భ శ్రీమంతుణ్ణీ వేరు చేస్తే/ శ్రమ విలువేదో తేలిపోదూ?’ అని కవి అలిశెట్టి...