తొమ్మిదేళ్లనాటి మ్యాగీ నూడిల్స్ వివాదం నుంచి బయటపడి రెండు వారాలు గడిచాయో లేదో... నెస్లే కంపెనీ మెడకు కొత్తగా సెరిలాక్ తగువు చుట్టుకుంది. ఈసారి దీని...
ఎన్నికల బాండ్ల పథకాన్ని కోర్టులో సవాల్ చేసిన ఏకైక పార్టీ సిపిఎం. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), పిఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్…
పాలనాపరంగా దేశానికి ప్రధాని, రాష్ర్టానికి ముఖ్యమంత్రి పెద్ద. ఇది వ్యవస్థలో అంతర్భాగం. రాష్ర్టాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ప్రధానిది. బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ప్రధానికి ఎలాంటి రాజకీయ వై�
ప్రముఖులందరూ అత్యంత విమర్శలకు గురైనవారే’ అన్న స్వామి వివేకానంద సూక్తి కె.చంద్రశేఖరరావుకు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాగిన అవిశ్రాంత పోరాటం, స్వరాష్ట్రం కల సాకారమైన తర్వాత గత పదేండ్లలో �
ముందే చెప్పాలి కదా’ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా పాపులరైన డైలాగ్ ఇది. సినీ నటి సమంత ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివీ. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అచ్చం ఇదే డైలాగే చెప్తున్నారట.
పారిశ్రామిక మద్యం ఉత్పత్తిపై నియంత్రణ అధికారం రాష్ట్రాలదా, కేంద్రానిదా అన్నదానిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు సాగుతున్నాయి. ఈ మద్యం దుర్వినియోగం అవుతున్నందువల్ల భారత్లో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పారిశ్రామిక రసాయనాలతో తయారయ్యే కల్తీ మద్యం కట్టడికి కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా కృషి చేయాలి.
చిరుధాన్యాలను విస్తృతంగా వినియోగిస్తేనే సాగు విస్తరిస్తుంది. అన్నదాతలకు ప్రోత్సాహం లభిస్తుంది. చిరుధాన్యాల సాగు, ఉత్పత్తి, ఎగుమతుల్లో ముందంజలో ఉన్న భారత్- దేశంలో చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది.
దేశీయంగా అల్లర్లు, ఘర్షణలు తలెత్తినప్పుడు ప్రభుత్వం అంతర్జాల సేవలను నిలిపివేస్తుంది. ఒక్కోసారి కొన్ని రోజుల పాటు ఇది కొనసాగుతుంది. ఇలా అంతర్జాలాన్ని నియంత్రించడం సబబేనా? చట్టాలు, కోర్టులు దీని గురించి ఏమి చెబుతున్నాయి? ఇతర దేశాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ఏ దేశంలోనైనా, ఖండమేదైనా... ప్రజారోగ్యమే జాతి సౌభాగ్యం. ఆ లక్ష్య సాధనలో భాగంగా మాతాశిశువుల్ని, తల్లి కడుపులో బిడ్డల్ని సైతం కంటికి రెప్పలా సంరక్షించడం ప్రజాప్రభుత్వాల విధ్యుక్తధర్మం. సంక్షేమ చర్యలెన్నో చేపడుతున్నామని పాలకులు చాటుకుంటున్నా, దశాబ్దాల తరబడి దేశీయంగా పేదరికం పొత్తిళ్లలో బంగరుబాల్యం కమిలిపోతోంది.
‘నేను చనిపోయినా ప్రతి పేదవాడి గుండెల్లో ఉండాలన్నదే నా కసి’ అంటూ గత ఎన్నికల సందర్భంగా డైలాగులు వల్లించిన జగన్ అక్షరాలా గుండెలు తీసిన బంటు! ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జనాన్ని బురిడీ కొట్టించి అధికారం చేపట్టిన ఫ్యాక్షనిస్టు, అయిదేళ్లుగా నిరుపేదల జీవితాల్ని నరకప్రాయం చేశారు.
పుస్తకాల గది నుంచి వచ్చేవారే ఈ సమాజానికి అవసరం. పూజ గది నుంచి వచ్చేవారు బహుశా… పునర్జన్మలకు మాత్రమే అవసరమేమో. – ఆర్థర్ జాన్, అమెరికన్ సైకియాట్రిస్ట్.…
ఇజ్రాయిల్పై ఇరాన్ జరిపిన ప్రతిదాడి పశ్చిమ దేశాలకు కొత్త సమస్య, ఒత్తిడిని ముందుకు తెచ్చింది. ఇజ్రాయిల్ మాదిరి తమకు గగనతల దాడుల నుంచి రక్షణ ఛత్రాన్ని ఎందుకు…
పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని తీసి భుజాన వేసుకుని స్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ఒక్కసారిగా ఒళ్లు…
ఒకవైపు ఇజ్రాయెల్... మరోవైపు ఇరాన్, దాని భాగస్వాములు, ప్రచ్ఛన్న ప్రతినిధుల మధ్య సాగుతున్న ముసుగులో గుద్దులాటను ఒక స్థాయి వరకే కొనసాగించవచ్చు. ఏప్రిల్...
తెలంగాణ ఉద్యమం పల్లెల్లోకి చొచ్చుకుపోవటానికి, విస్తరించటానికి, బలపడటానికి నీళ్ల నినాదమే ఆయుధం అయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నీళ్లే ఆధారం. రైతులు, కూలీలు, కులవృత్తులు, చేతివృత్తులు, సబ్బండ జాతులన్నీ క�
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కావాలనే ప్రజల బలమైన ఆకాంక్ష వెనుక ఓ సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉన్నది. ఇది ఒక్క రోజులోనో, ఒక్క సంఘటనతోనో, కొద్దికాలపు వివక్షతోనో ఏర్పడిన భావన కాదు.
తెలంగాణ రాజకీయ ప్రస్థానం కొత్త దశ, దిశను ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు సంబంధించిన అంతఃసంఘర్షణ జరుగుతోంది. తెలంగాణ నేలపై అనేక చారిత్రక ఉద్యమాలు జరిగాయి. అన్నింట్లోనూ నిలిచి గెలిచింది తెలంగాణ అస్�