భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. మరోమారు చర్చల నిమిత్తం మన ప్రతినిధి బృందం త్వరలోనే వాషింగ్టన్ వెళ్లనుంది. తాము ఎగుమతిచేసే వ్యవసాయ సరకులు, పాడి ఉత్పత్తులపై సుంకాలను భారీగా తగ్గించాలని ట్రంప్ సర్కారు పట్టుపట్టడంతో ఈ ఒప్పందం ఆలస్యమవుతూ వచ్చింది.
‘నిండు నూరేళ్లూ పిల్లాపాపలతో ఆనందంగా జీవించండి’ అని కొత్తగా పెళ్ల్లయిన దంపతులను దీవిస్తారు పెద్దలు. కానీ, ఎంతమంది అలాంటి నిండు జీవితాన్ని హాయిగా గడపగలుగుతున్నారు? అందుకే బర్డెట్ సిస్లర్ని చూసి అందరూ అబ్బురపడిపోతున్నారు.
‘ప్రపంచ మ్యూజియం’గా పేరుగాంచిన ఐరోపా ఇప్పుడు ఓ విచిత్ర సమస్యతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏటికేడు పోటెత్తుతున్న పర్యాటకులకు ఆతిథ్యమివ్వలేక చేతులెత్తేస్తోంది. యాత్రికుల వల్ల తమకు మౌలిక వసతుల కొరత ఏర్పడుతోందనీ... జల, ఇంధన వనరులు వేగంగా ఖర్చయిపోతున్నాయనీ స్థానికులు వాపోతున్నారు.
‘మనం చంద్రయాన్, మంగళ్యాన్లు చేపడుతున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కొదవ లేదు. కానీ, కాలుష్య కట్టడిలో సంకల్ప బలమే లోపించింది’- దేశ రాజధానిపై దట్టంగా పరచుకుంటున్న ధూళి మేఘాలను చెదరగొట్టడంలో యంత్రాంగం వైఫల్యాన్ని సుప్రీంకోర్టు ఇలా ఆరేళ్ల కిందట అభిశంసించింది. ఆ తరవాతైనా పరిస్థితి ఏమన్నా మారిందా అంటే, లేనేలేదు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి భాషా తేనెతుట్టెను తట్టిలేపింది. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర సర్కార్లను ముందుపెట్టి హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన మోదీ సర్కారుకు భంగపాటు ఎదురైంది. ‘నేషనల్ ఎడ్�
‘కాపురం చేసే కళ కాలు తొకినప్పుడే తెలుస్తుంది’ అంటారు. రాష్ట్రంలో 18 నెలల కింద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మొదటి మూడు నెలల్లోనే ప్రజలకు ఎరుకైంది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన�