యుద్ధం ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, ప్రపంచానికి ఆచరణాత్మకంగా చూపింది కదా, అమెరికా. ‘వార్ ఆన్ టెర్రర్' పేరిట అఫ్ఘాన్పై 20 ఏండ్లు యుద్ధం చేసి, విసిగి వేసారి చివరికి తమ ఆయుధాలనూ వాళ్లకే అప్పగించి చే�
తెలంగాణ గడ్డపై మహోన్నత లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కొన్నాళ్లుగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే కాళేశ్
అంతం చేస్తానని, విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తిరిగి తెస్తానని, ప్రతి భారతీయుని బ్యాంక్ ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తానని ప్రచారం చేసిన మోదీ 2014లో అధికారంలోకి వచ్చారు. కానీ, వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నేటి వరకు అ�
పరిపాలన ప్రజల సంక్షేమం కోసం సాగాలి. అభివృద్ధి కోసం యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలి. అంతేతప్ప ఎవరి మీదో అక్కసుతో నకారాత్మక వికారాలు పోతే అంతిమంగా బెడిసికొడుతుంది. కేసీఆర్ వెంట తెలంగాణ నడిచింది. స్వరా�
క్రిప్టోకాయిన్ గురించి అందరం విన్నాం. ఇప్పుడు మీమ్ కాయిన్ గురించి, అందునా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీమ్ కాయిన్ గురించి తెలుసుకోవాల్సి ఉంది. దాని గురించి ట్రంప్ తన ట్రూత్ సోషల్ ద్వారా ప్రచారం చేశారు. మరోవైపు ఆయన కుటుంబం పాకిస్థాన్తో క్రిప్టో లావాదేవీలు చేస్తుండటం గమనార్హం!
ఇండియాలో వృత్తి విద్య అంటే తొలుత పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లే గుర్తొస్తాయి. కాలక్రమంలో అవి తమ ప్రభను కోల్పోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఐటీఐ విద్యకు కొత్త జవం అందించేందుకు రూ.60 వేల కోట్లతో కేంద్రం ఇటీవల కొత్త పథకం ప్రారంభించింది.
శాన్వి గుండె దడదడా కొట్టుకుంటోంది. ఇంటర్వ్యూకి వెళ్లింది కానీ, భయంతో ఆమె మనసు మనసులో లేదు. ఏం అడుగుతారో? సమాధానాలు చెప్పగలనో లేదో? తడబడతానేమో... అని టెన్షన్ పడుతోంది. అక్కడ ఆమెతో పాటు మరో పదిమంది ఉన్నారు. అందరి మొహాల్లోనూ ఒకలాంటి ఆందోళన.
సోషలిస్టు సమాజ నిర్మాణానికి ప్రజాస్వామ్య పంథా పనికిరాదని, ప్రత్యక్ష సాయుధ పోరాటమే అందుకు శరణ్యమని భావించిన కొంతమంది ఆలోచనలే భారతావనిలో వామపక్ష తీవ్రవాదానికి ప్రాణంపోశాయి. దుర్భర పేదరికంతో పస్తులుంటున్న పల్లెలూ, ఆదివాసీ గూడేలూ... నిత్యం శ్రమదోపిడికి, సామాజిక పీడనకు బలవుతున్న సమూహాల్లోకి ప్రజావిప్లవ భావాలు చొచ్చుకెళ్లాయి.