దేవులపల్లి రామానుజరావు ఓ విలక్షణ సాహితీ స్రష్ట. అనేక ఉన్నత పదవులను అలంకరించినా భేషజాలు లేని నిరాడంబర వ్యక్తిత్వం. సారస్వత పరిషత్తును శ్వాసగా చేసుకొని జీవించిన సారస్వత మూర్తి. రామానుజరావు అనేక పుస్తకాల�
ఇంధన భద్రత, శుద్ధ విద్యుదుత్పత్తి, శాస్త్ర-సాంకేతిక స్వావలంబన వైపు ఇండియా కీలక అడుగు వేస్తోంది. గాంధీనగర్లోని ప్లాస్మా పరిశోధన సంస్థ తాజాగా దేశంకోసం దీర్ఘకాలిక అణు సంలీన (ఫ్యూజన్) శక్తి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.
అదే డబ్బు... అదే మనుషులు... అందరివీ అవే అవసరాలు! అయినా సరే డబ్బుతో ఎవరి అనుభవాలు వాళ్లవే, ఎవరి అభిప్రాయాలు వాళ్లవే. ఆ అనుభవాల నుంచి వాళ్లు నేర్చుకున్న పాఠాలేంటో ఇతరులకు ఏం సలహా ఇస్తారో తెలుసుకోవడం ఆసక్తికరమే కదా!
‘ఆవళి’ అనే పదానికి వరుస, శ్రేణి, పంక్తి, సముదాయం, సమూహం.. వంటి ఎన్నో అర్థాలను చెబుతాయి నిఘంటువులు. దీపాల ఆవళి- దీపావళి! నరక చతుర్దశిని ముందు పెట్టుకొస్తుందీ పండుగ. అంతమాత్రాన నరకుడికి దీపావళికి బంధుత్వం ఏమీ లేదు.
తెలంగాణ పోరాటాల గడ్డ. నాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఆ తర్వాత భూస్వాములపై జరిగిన శ్రామిక, రైతు పోరాటాలు చరిత్రలో నిలిచాయి. స్వతంత్ర భారతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అందరూ చూశారు.
ఇద్దరి మధ్యన నదులు నిర్జీవమైనప్పుడు కలిసి పారిన నదుల నుంచి కాపిచ్చుక నీళ్లు తెచ్చి సజీవం చేసుకోవాలి అగ్ని గుండాలను ఎవరు ఇష్టపడతారు మేఘాలు పంపిన తడిని తప్ప
గోదావరి సజీవధారగా తెలంగాణ సీమకు భాగ్యదాయినిగా మారి కాళేశ్వరం మొదలు అనేక ప్రాజెక్ట్లతో గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను శ్లాఘిస్తూ, నీటికష్టాలు, కన్నీళ్లు తెలిసిన కవి కనుక తమ తండ్రి తాతలు ఊహించని గోద�
విస్తృతమైన జీవన సంగమాలకు నెలవైన హైదరాబాద్పై విస్తారమైన కవిత్వం వెలువడింది. అందుకే, నగర జీవితం చుట్టూ అల్లుకున్న దాదాపు 500 కవితలతో ఒక బృహత్సంకలనాన్ని వెలువరించపూనుకున్నాం.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ మధ్య ఓ టీవీ ఇంటర్వ్యూలో రేవంత్రెడ్డిని అగ్రవర్ణ బీసీగా పరిగణిస్తున్నమని చెప్పిన్రు. మరలా ఒక రోజు ‘రేవంత్ గౌడ్' అని సంబోధించిన్రు. రేవంత్ ఆప్యాయత చూరగొనాలం�
‘పెండ్లి చెయ్యడమంటే చాతకాదు గానీ, చెడగొట్టమంటే అదెంత పని’ అంటుంది మాయాబజార్ చిత్రంలో ఓ పాత్ర. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు ఈ పోలిక సరిగ్గా సరిపోతుంది. స్వరాష్ట్ర సాధన తర్వాత సుమారు దశాబ్ద
తెలంగాణ, ఆంధ్రకు 1956 దాకా ఉన్న ముఖ్యమంత్రులను పక్కకుతోసి అనూహ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి తెలంగాణ పట్ల ఏనాడూ కనికరం చూపలేదు. విలీనపత్రం మీద సంతకం చేసిన సిరా తడి ఆరకముందే