రాష్ట్రంలో గత రెండేండ్లుగా ప్రతిపక్షాన్ని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మక కుట్రలు అమలు చేస్తూనే ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ లక�
మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2014 సాధారణ ఎన్నికల ముందు (2014 ఫిబ్రవరిలో) ఏడవ వేతన సంఘాన్ని నియమించింది. ఆ సంఘం 2015 నవంబర్లో నివేదిక సమర్పించింది.
బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం, హామీలను నీరుగార్చడం వంటివి పెచ్చరిల్లడంతో స్థానిక సంస్థల ఎన్నికల బహిష్కరణకు బీసీలు సిద్ధపడుతున్నారు.
జనరేటివ్ ఏఐ సాధనాలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వీడియో, ఆడియో, ఫొటోల డీప్ఫేక్లు తామరతంపరగా పుట్టుకు వస్తున్నాయి. అనేక అకృత్యాలకు టెక్నాలజీ అండగా నిలుస్తున్నది. ఈ సమస్యను నిలువరించేందుకు �
ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్టీఏ-ఎఫ్టా)తో మనదేశం వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టెపా) కుదుర్చుకుంది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి టెపా అమల్లోకి వచ్చింది. ఇదొక చరిత్రాత్మక విజయమని ఎల్లెడలా ప్రశంసలు కురిశాయి.
జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని అందరూ కలలు కంటారు. దాన్ని నిజం చేసుకోవడానికి ఎలా పని చేస్తున్నామన్నది ముఖ్యం. అంబానీల్లాంటి కుబేరులకైనా, ఆఫీసులో తరగని ఫైళ్ల గుట్టలో కూరుకుపోయే క్లర్కుకైనా
దేశమంతా ఆసక్తిగా, బెదురు బెదురుగా ఎదురుచూసిన బిహార్ శాసనసభ ఎన్నికల్లో నిలిచింది ఎన్ని పార్టీలైనా గెలిచింది మాత్రం బిహారే. దశాబ్దాల తరబడి పీడకలగా మారిన జంగిల్ రాజ్ మళ్లీ వస్తుందేమోనని భయపడి పదోసారి సీఎంగా నీతీశ్కు పట్టం కట్టింది బిహార్.