తమను పెంచి పోషించే రాజకీయ పక్షం కోసం ఏ పాపం తెలియని హీరోయిన్ల పేరుతో తప్పుడు ప్రచారం చేయడం మీడియా దృష్టిలో విలువలు పాటించడం అవుతుందా? ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో 600 మంది పేర్లున్నాయి, వీరిలో సినిమా హీరోయిన్�
‘సమైక్య రాష్ట్రంలోనే మనం బాగున్నం’ అన్నరు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి. అనడమే కాదు, సమైక్య ‘దినాల’ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నరు. ఆయనకు మోదీ, చంద్రబాబు, రాధాకృష్ణల సంపూర్ణ సహకారం ఉన్నది. రాహుల్ గురించి ఎంత త�
అమెరికాను కాదని స్వతంత్రించి నిలబడటానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను అగ్రరాజ్యం ఏ మాత్రం ఇష్టపడటం లేదనేది తెలిసిందే. అమెరికా, పశ్చిమ యూరప్ ప్రభా వ పరిధికి దూరంగా ఆర్థికాభివృద్ధి కోసమే ఏర్ప
పోయిన చోటే వెతుక్కోవాలన్నది సామెత. ఆయన అదే చేశాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే దాన్ని సంపాదించుకున్నాడు. దాందేముంది, కష్టపడి వెతికితే దొరుకుతుంది కదా అనుకోవచ్చు. కానీ ఆయన పోగొట్టుకున్నది డబ్బో మరొకటో కాదు, పరువు... ప్రతిష్ఠ. డబ్బంటే ఎలాగో తెచ్చుకోవచ్చు.
అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినా, దేశంలో పాము కాటు మృతుల సంఖ్య తగ్గడం లేదు. ఈ తరహా మరణాలు ప్రపంచంలో ఎక్కువగా మన దేశంలోనే సంభవిస్తుండటం దురదృష్టకరం. దేశవ్యాప్తంగా ఏడాదికి సుమారు యాభై వేల మంది పాము కాటుకు బలవుతున్నారు.
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. నెగ్గితే సివిల్ సర్వీస్ పరీక్షల్లోనే నెగ్గాలి- యువతరంలో చాలామంది ఉన్నతాశయమిది. మన దేశంలో బ్రిటిష్ హయాం నుంచీ నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో కాలక్రమంలో ఎన్నో మార్పులు జరిగాయి.
‘‘విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పూర్వ విద్యార్థులు, దాతలు, స్థానికులు... వీరందరి తోడ్పాటుతోనే విద్యా వికాసం సాధ్యమవుతుంది.
దేశాల నడుమ వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ ప్రపంచ శాంతిని పరిరక్షించుకోవాలి... సార్వభౌమత్వం, సమాన హక్కుల ప్రాతిపదికన పరస్పర సహాయ సహకారాలూ స్నేహబంధాలతో సమష్టిగా అభివృద్ధి చెందాలన్న మానవాళి సంకల్పంలోంచి ఐక్యరాజ్యసమితి పురుడుపోసుకుంది.