దళితబంధు పథకంలో భాగంగా ఒక్కో యూనిట్ కింద రూ.10లక్షలు ఇచ్చి.. మైనారిటీ కార్పొరేషన్ రుణాలు మాత్రం మండలం మొత్తానికి కలిపి రూ.6 లక్షలు ఇవ్వడం ఎంతవరకు న్యాయమంటూ మైనారిటీ ఆందోళనకు దిగారు.
ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని సాగనంపుదామని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్ అన్నారు. మోసపూరిత పాలన చేస్తున్న ఆపార్టీని తరిమికొట్టేవరకూ నిద్రపోయేది లేదన్నారు.
న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేదలకు న్యాయ సేవలందించేందుకే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ అన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా సాగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.