ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని...
ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల పరీవా హక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం 111 జీఓను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని 82...
రైతులకు వ్యవసాయంలో సహకారం అందించేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పనిచేస్తాయి. వారికి ఆర్థిక సహకారం అందిస్తూ చేయూతనిస్తున్నాయి. సంఘం డైరెక్టర్లను...
ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో సంక్షేమ పాలన మొదలైందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ పాలనలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని, ఆత్మగౌరవం దక్కుతుందన్నారు.
తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని, ప్రజా నిర్ణయాన్ని శిరసా వహిస్తామని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
పొలం పని చేసుకుంటుండగా కొందరు వ్యక్తులు తమకు చెందిన భూమిని ఆక్రమించుకున్నారంటూ వ్యక్తిపై దాడికి దిగారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీ్సస్టేషన్ పరిధిలోని రావిరాలలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
ప్రభుత్వం నూతనంగా అమలు పరుస్తున్న మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ చేయూత పథకాలు పేదలకు ఎంతో మేలు చేకూరుస్తాయని, అర్హులైన ప్రతీ ఒక్కరు ఈ పథకాలను తప్పనిసరిగా సద్వినియోగపర్చుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు.
పనికి ఆహార పథకం కింద డొంక దారిని కొంత మేర కంకర, మరికొంత మట్టి రోడ్డు వేసి వదిలేశారు. 25ఏళ్లుగా మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చకపోవడంతో రెండు మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వివాహేతర సంబంధాన్ని నెరుపుతోందనే అనుమానంతో ఓ భర్త భార్యను కత్తితో పొడిచి చంపిన ఘటన ఆదిభట్ల మన్సిపాలిటీ పరిధి తుర్కయంజాల్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది.