పుల్లలచెరువు/యర్రగొండపాలెం: ఒక యువకుడి మృతదేహాన్ని కొందరు వ్యక్తులు కారులో తీసుకొచ్చి అతడి ఇంటిముందు పడేసి వెళ్లిన సంఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు...
సినీరంగం అంటే రంగుల ప్రపంచం.. కలల కదంబం.. దానిపై మోజుతో కుమార్తెను హీరోయిన్గా చేయాలనుకున్నదో తల్లి. అంతవరకు బాగానే ఉంది కానీ.. చెప్పుడు మాటలు విని.. అభంశుభం తెలియని చిన్నారిని ‘త్వరగా పెద్దదాన్ని’ చేయడం కోసం ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలుపెట్టింది. బాధ భరించలేని బాధితురాలు చైల్డ్లైన్ విభాగానికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం: రాష్ట్ర విద్యుత్ రంగంలో ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్...
గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. అదానీకి పనులు అప్పగించడంపై అడుగులు ముందుకు వేసంది.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. టాటానగర్ స్టేషన్ మీదుగా మరో ఏడు రైళ్లను మళ్లించినట్లు వెల్లడించారు.
పల్నాడు జిల్లాకే చెందిన మరో కీలక నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సైతం టీడీపీ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే వారిని ఎంటర్టైన్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూన్ 14 నుంచి చేపట్టనున్న వారాహి యాత్రపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. వారాహి మీద పవన్ కళ్యాణ్కు టూర్ ప్యాకేజ్ వచ్చిందంటూ ఆయన ఆరోపించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించాలని సీబీఐ కోర్టు సిఫార్సు చేసింది.
ఈ నెల 14వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ యాత్ర ప్రారంభం కానుంది. అన్నవరం నుంచి భీమవరం వరకు తొలి విడత యాత్ర సాగనుంది. ఈ యాత్ర పొత్తులో భాగంగా జరిగేది కాదని నాదెండ్ల స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫస్ట్ డే ఫస్ట్ షో విధానాన్ని ఏపీ ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ శుక్రవారం ప్రారంభించారు. తద్వారా థియేటర్లకు వెళ్లకుండానే కుటుంబమంతా కలిసి సినిమా చూడవచ్చు.
ఎన్నికల సీజన్ కావడంతో బీజేపీ నేతలు ఏపీకి క్యూకడుతున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖకు , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 10న తిరుపతికి రానున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తన వారాహి వాహనాన్ని రోడ్డెక్కించే పనిలో పడ్డారు. గోదావరి జిల్లాల నుంచే పవన్ కల్యాణ్ వారాహిపై పర్యటన మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించామని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతం రెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో...
►గుంటూరుకు చేరుకున్న సీఎం జగన్ ►గుంటూరు బయలుదేరిన సీఎం జగన్ ►చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న కూలీల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ...
రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె పట్టణానికి చెందిన రొయ్యల వ్యాపారి, టీడీపీ నాయకుడు దండుప్రోలు పిచ్చయ్య ఇంట్లో గురువారం ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు...
నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓగూరు సమీపంలో అతివేగంగా వెళ్తున్న పాలవ్యాను ప్రమాదవశాత్తు చింతచెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పాలవ్యాను దగ్ధమవ్వగా.. డ్రైవర్ సజీవదహనమయ్యారు.
దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో ఏ-7గా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ పెనక శరత్చంద్రారెడ్డి (వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు) అప్రూవర్గా మారారు.
సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల (పౌర సమాచార అధికారుల-పీఐవో) స్పందన కరవైంది. సమాచారం ఇవ్వకపోతే ఏమవుతుందన్న నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది.
దేవాదాయశాఖలోని సహాయ కమిషనర్ (ఏసీ) కేడర్ గల జిల్లా దేవాదాయశాఖ అధికారులు (డీఈవో), ఆలయాల ఈవోల బదిలీల్లో అధికారపార్టీ నేతల సిఫార్సులు, ఒత్తిళ్ల ప్రభావం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
రహదారులు, భవనాల శాఖ ఇంజినీర్ల బదిలీలో అమాత్యుని పేషీ చేసిన తీవ్ర ఒత్తిళ్లు పనిచేయలేదు. చివరకు నిబంధనల ప్రకారమే బదిలీలు చేయడంలో అధికారులు సఫలీకృతులయ్యారు.
కర్నూలులోని ఏపీ మానవ హక్కుల కమిషన్ (ఏపీహెచ్ఆర్సీ) సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతోంది. విచారణలు పూర్తయి తుది ఉత్తర్వులు జారీ చేసేందుకు వాయిదా పడిన కేసుల్లో డిక్టేషన్ తీసుకునేందుకు టైపిస్టు, స్టెనోగ్రాఫర్, కోర్టు మాస్టర్ లేరు.
రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్లు లేని నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో తుళ్లూరు, మందడం, నిడమర్రు, దొండపాడు, ఐనవోలు, అనంతవరం, పెనుమాక, నవులూరు వద్ద 5,024 టిడ్కో ఇళ్లను నిర్మించారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన చెరకు నుంచి తయారుచేసిన బెల్లం కొంటామని తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పడంతో భారీగా నిల్వ చేశామని, తీరా ఇప్పుడు జాప్యం చేస్తున్నారని విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన రైతులు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.