కర్ణాటక నుంచి ఏపీకి కుంకీ ఏనుగులు రప్పించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan)కు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అభినందనలు తెలిపారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొర అభిప్రాయపడ్డారు.
భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజ్ (70) ఎదురుకాల్పుల్లో హతమయ్యారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన బస్వాపుర రిజర్వాయర్ నిర్మాణ సంస్థ పీఎల్ఆర్ అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెట్ నిర్ణయించింది.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కలరా టీకా ‘హిల్కాల్’ మూడో దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైంది. కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావా, ఇనబా సెరోటైప్ రెండింటిపైనా ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది.
రాష్ట్రంలో మదపుటేనుగుల కారణంగా వందల ఎకరాల్లో పంటలు నాశనమవుతున్నాయని, పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయని... కర్ణాటక ప్రభుత్వం అందించిన కుంకీ ఏనుగుల వల్ల ఈ సమస్య సమసిపోతుందని భావిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చెప్పారు.
చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 295, 296లో తమకు చెందిన 75.74 ఎకరాల భూమి విషయంలో అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ మాజీ మంత్రి, పుంగనూరు వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. కాల్సెంటర్లు నిర్వహిస్తూ అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఈ-కామర్స్ యాప్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని మూలపేట పోర్టుకు సమీపంలో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు కానుంది. నెదర్లాండ్స్లో జరుగుతున్న ప్రపంచ హైడ్రోజన్ సమిట్-2025లో బుధవారం ఇందుకు సంబంధించి భారత్కు చెందిన జునో జౌలె గ్రీన్ ఎనర్జీ ప్రై.లి., జర్మనీ ఎనర్జీ ట్రేడింగ్ కంపెనీ అనుబంధ సంస్థ సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ జీఎంబీహెచ్ సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి.
విజయనగరం నేరవార్తా విభాగం: ఉగ్రవాద భావజాలంతో హింసాత్మక ఘటనలు పాల్పడేందుకు వివిధ ప్రయోగాలు చేసి చిక్కిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్కు దేశవిదేశాల్లో ఉన్న సంబంధాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దృష్టి సారించింది.
మెజారిటీ లేకపోయినా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనైతిక రాజకీయానికి పాల్పడుతోందని వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలను దీటుగా ఎదుర్కొంటామని తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరినీ తొలగించబోమని గ్రామ, వార్డు సచివాలయాలు, సాంఘిక సంక్షేమశాఖల మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.
ఉక్కు కర్మాగారంలో తొలగించిన 2వేల మంది ఒప్పంద కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు ఒక్కరోజులోనే భగ్నం చేశారు.
జలవనరుల శాఖలో ఇంజినీరింగ్ అధికారులంతా నాణ్యత నియంత్రణ విభాగంలోని పోస్టింగుల కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా డీఈఈ, ఏఈఈ, ఏఈ పోస్టులకు డిమాండ్ మరీ ఎక్కువగా ఉంది.
పెద్ద కుమారుడిలా జీవితాంతం అండగా ఉంటానని గత వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ గూండాల చేతిలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల తెదేపా మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.
విద్యుత్ వినియోగదారులకు గాలి వీస్తే భయం.. వర్షం వస్తుందంటే అలజడి తప్పట్లేదు. కొద్దిపాటి గాలులకే విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
రాష్ట్రంలో సుమారు 15 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధకుల కొరత, ఇతర లోపాలపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) సంజాయిషీ నోటీసులు జారీచేసింది. ఇతర రాష్ట్రాల్లోని కళాశాలలకూ ఇదేవిధంగా నోటీసులు పంపింది.
ఎన్టీఆర్ వైద్యా సేవా ట్రస్టు (ఎన్టీఆర్వీఎస్-ఆరోగ్యశ్రీ) ద్వారా ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న రోగుల కుటుంబాల నుంచి ఉపాధి హామీ పథకంలోని సోషల్ ఆడిట్ సిబ్బంది సమాచారం సేకరిస్తున్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో యోగాను పాఠశాలల సిలబస్లో చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జూన్ 21న పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామన్నారు.
దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న వైకాపా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏళ్ల తరబడి సజ్జల కుటుంబసభ్యుల ఆధీనంలోని 63.72 ఎకరాలను రెవెన్యూశాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ మధ్య గత ఆగస్టులో చేసుకున్న ఒప్పందం ప్రకారం కన్నడనాడు నుంచి కుంకీ ఏనుగులను తరలించారు. బెంగళూరులోని విధానసౌధ ముంగిట బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే ఈ ఏనుగుల బదిలీ ఆదేశ పత్రాలను ఆంధ్రప్రదేశ్ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్కు అందించారు.
మద్యం డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల నెట్వర్క్లో కీలకం కెసిరెడ్డి రాజశేఖరరెడ్డి (రాజ్ కెసిరెడ్డి) అయితే.. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గంలో విదేశాలకు డబ్బు తరలింపు వ్యవహారంలో పాత్రధారులు మరికొందరు ఉన్నారు.
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ దోషులు దాఖలు చేసిన పిటిషన్లపై అత్యవసర ఉత్తర్వులు ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు బుధవారం నిరాకరించింది.
గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్రంలో ‘స్లీపర్ సెల్స్’గా వ్యవహరిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు విచారణ జరపాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకొని స్లీపర్సెల్స్పై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే సమయం దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వేడి, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షాలతో ఉపశమనం కలుగుతోంది.
రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాల్ని అభివృద్ధి చేయడానికి కెంపేగౌడ ఎయిర్పోర్టు సందర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
విశాఖపట్నం ప్రధాన వేదికగా ‘విశ్వమంతా యోగాతో ఆరోగ్యం’ అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.
Keshava Rao ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కీలక నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేటకు చెందిన కేశవరావు బుధవారం మాధ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల�
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని వైకాపా నేత, గత ప్రభుత్వంలో సలహారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్లో ఆక్రమిత అటవీ భూములపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Nambala Keshava Rao ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక అగ్రనేత అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ధ్రువీకరించారు. నా�
Nambala Keshava Rao ఛత్తీస్గఢ్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఆ పార్టీ అగ్రనేత నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. నంబాళ్ల మృత
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో టాటా గ్రూప్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్, మాజీ మంత్రి రోజా, నటీనటులు రవళి, ఆది, అశ్విన్, సంగీత దర్శకులు తమన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.