నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇవాళ మూడు వేల కి.మీ. పూర్తి చేసుకుంది.పాదయాత్ర మూడు వేల కి.మీ. పూర్తి చేసుకున్న నేపథ్యంలో తుని నియోజకవర్గంలో పైలాన్ ను ఆవిష్కరించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ దానికి సంబంధించిన ఆధారాలను తెదేపా (TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి (Somireddy)బయటపెట్టారు.
రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను ముఖ్యమంత్రి...
ఒకప్పుడు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా వార్తలు ఇవ్వాలంటే సంపాదకులు ఒప్పుకునేవారు కారు. కాని ఇప్పుడు తమకు గిట్టని ప్రభుత్వం ఉందని ఉగ్రవాద మీడియాగా మారిన...
ఇళ్లల్లో ఉన్నా కూడా వేడి దుస్తులు, స్వెట్టర్లు వేసుకుంటే కానీ చిన్నపిల్లలు, వృద్ధులు ఉండలేని పరిస్థితిలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక మార్పిడి అనంతరం చికిత్స పొందుతున్న కేసీఆర్ను సీఎం ఆదివారం పరామర్శించారు.
మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. గత ఆదివారం(3వ తేదీ)తో పోలిస్తే ఈ ఆదివారం(10వ తేదీ) దాదాపు 15 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఆయిల్పామ్ గెలల టన్నుకు కనీసం రూ.18 వేల కంటే తగ్గకుండా ధర నిర్ణయించాలని, దీనిపై భాగస్వామ్య పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆయిల్పామ్ రైతు సంఘం అధ్యక్షుడు బొబ్బా వీరరాఘవరావు, జాతీయ ఆయిల్పామ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇది అన్నపూర్ణ.... సారవంతమైన భూములు... సమర్థులైన రైతులు... ఆదర్శవంతమైన వ్యవసాయ పద్ధతులు... ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఎగుమతులు... అలాంటి ఆంధ్రావనిలో... ఈ నాలుగున్నరేళ్లలో... కాయగూరల సాగు తగ్గింది.
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ - కోడూరు ఆర్అండ్బీ రహదారిపై కోడూరు మండలం జయపురం వద్ద వర్షపు నీటిగుంతలో రాతి కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ ఆదివారం కూరుకుపోయి నిలిచింది.
తిరుపతి ఎస్వీ తారకరామ మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి 42వ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 95 ఏళ్ల జె.నారాయణమూర్తి పాల్గొని క్రీడాస్ఫూర్తి చాటారు.
విశాఖ సాగర తీరంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన నౌకాదళ విన్యాసాలు అంబరాన్నంటాయి. ఈ నెల 4న ‘నౌకాదళ దినోత్సవం’ సందర్భంగా వీటిని నిర్వహించాల్సి ఉండగా ‘మిగ్జాం’ తుపాను నేపథ్యంలో వాయిదా వేశారు.
ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ జలాశయం వద్ద కొట్టుకుపోయిన రెండో గేటు నుంచి వృథాగా పోతున్న జలాలకు స్టాప్లాక్ ద్వారా అడ్డుకట్ట వేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు శనివారం రాత్రి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో సాగుతున్న బోధనలో శాస్త్రీయత కొరవడుతోంది. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించే ప్రయత్నం చేయకపోవడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
శాసనసభలో చట్టాలు చేసే సమయంలో పూర్తిస్థాయిలో వాటిపై చర్చించి అమలు చేయాల్సి ఉందని, అయితే ముఖ్యమంత్రి అనుకున్న మరుసటి రోజే ఆర్డినెన్సు తీసుకువస్తున్నారని హిమాచల్ప్రదేశ్ హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్.రావు అన్నారు.
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అవినీతి, అలసత్వంవల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు దిగువ భాగం కొట్టుకుపోయిందని జలవనరుల శాఖ మంత్రి...
నీళ్ల మధ్యలో ఎత్తయిన గడ్డపై కనిపించేది దీవి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఒకప్పుడు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప గ్రామస్థుల దప్పిక తీర్చిన బావి ఇది.
తుపాను బాధితులకు అందించే సాయంలో కొందరు వైకాపా నేతలు, రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఇచ్చే సాయంతోపాటు సరకుల పంపిణీలోనూ ఇదేతీరు కనిపించింది.
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్ అవినీతి, నిర్వహణ లోపంతో తుప్పుపట్టి వరద ఉధృతికి కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు స్థానంలో అధికారులు...
విద్యుత్ ఛార్జీల్లో పెంపు లేదని చెబుతూనే పరోక్షంగా రూ.151.17 కోట్ల భారాన్ని మోపేలా డిస్కంలు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించాయి.
ఈనెలలో పదో తేదీ వచ్చినా నవంబరు జీతాలు, పింఛన్లు ఇంతవరకు సగం మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులకు అందలేదని, వెంటనే ప్రభుత్వం వాటిని చెల్లించాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి ఓ ప్రకటనలో కోరారు.
సోదరుడికి రైల్వేలో ఉద్యోగం ఉండటం, ఆమె కుటుంబానికి 12.43 ఎకరాల భూమి ఉండటంతో అంధురాలైన సరోజమ్మకు 2022 జులైలో పింఛను నిలిపివేసినట్లు ఏపీ సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదిగో ఈ చిత్రం చూడండి! మురుగుకాలువలు ఎంత దుర్భరంగా ఉన్నాయో చెప్పేందుకు ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం నుంచి లచ్చిపాలెం వరకు అయిదు కిలోమీటర్ల మేర ఉన్న మురుగుకాలువ గుర్రపుడెక్కతో మూసుకుపోయింది.
మిగ్జాం తుపాను కారణంగా ఏపీ, తమిళనాడుల్లో భారీగా పంట, ఆస్తి నష్టం వాటిల్లిన నేపథ్యంలో దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి.. పరిహారం అందించాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రధానిని కోరారు.
సీఎం జగన్ మీద ఉన్న పిచ్చి అభిమానమే తన పాలిట మరణ శాసనం అయ్యిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాసిన లేఖ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో వైకాపా నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి భారీ భూపందేరానికి తెరతీసిన వైనమిది. పేదలకు భూపంపిణీ పేరుతో ధర్మవరం, బత్తలపల్లి మండలాల్లో 411 ఎకరాల ప్రభుత్వ భూమిలో వైకాపా నాయకులు సాగు చేసుకుంటున్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు.
రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల రాత్రి 12 గంటల నుంచే మంచు ప్రభావం కన్పిస్తోంది.
Srisailam శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్షేత్రం సందడి సందడిగా మారింది. కార్తీక మాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివ నామస్మరణతో మార్మోగు�
Srisailam శ్రీశైల మహా క్షేత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు త్రయోదశి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.