Jaya Senapathi జరిగిన కథ : మఠియవాడలో మురారి దేవుడు, అతని మిత్రులు చేసిన గొడవ గురించి జాయ సేనానితో చెబుతున్నాడు శుక్ర. మిత్రులను, కొందరు సైనికులు, గూఢచారులను కూడగట్టి ఆ మఠియదారుడి కుటుంబం కోసం వెదికిస్తున్నాడు ముర�
ఆ జ్ఞానం పొందడానికి అనువైన, అనుకూలమైన వ్యక్తి మనోవికాసానికి దోహదపడే ప్రకృతి మనోజ్ఞ మందిరం.. గృహం. ఏ అద్భుతం జరిగితే.. గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారి.. ఆ (ప్యూపా దశ) కట్టుకున్న తన గూటినుంచి వినూత్న జీవితాన�
ప్రకృతిలో ప్రతి చెట్టూ మనిషికి ఏదో ఒక విధంగా ఉపయోగపడేదే. మోదుగు చెట్టు కూడా ఈ కోవలోదే. ఇది పది మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. మోదుగును సంస్కృతంలో ‘బ్రహ్మ వృక్షం’ అంటారు. కాబట్టి, దీన్ని ‘దేవతా వృక్షం’గా పర�
ఫొటోగ్రఫీలో ‘రూల్ ఆఫ్ థర్డ్స్' అనేది అత్యంత ముఖ్యమైన, ప్రసిద్ధమైన కంపోజిషన్ సూత్రం. ఇది మీ సబ్జెక్ట్ను ఫొటోలో ఎడమ లేదా కుడి మూలన మూడో భాగంలో ఉంచుతుంది. మిగిలిన రెండు భాగాలను ఓపెన్గా చూపిస్తుంది.
బడిలో చదువు చెప్పే టీచర్లంటే విపరీతమైన భయం ఉండేది. వాళ్లెందుకోగానీ కొట్టడం ద్వారా మాత్రమే పిల్లలు బాగా చదువుకుంటారనే నమ్మకంతో ఉండేవారు. ఇంకొందరు తమ సొంతపనులు చేసిపెట్టే మగపిల్లలకు ఉదారంగా ఐదో పదో మార్�
స్మార్ట్ఫోన్లో మెసేజ్.. చూస్తే, ఆకర్షణీయమైన ఆఫర్. జాక్పాట్ కొట్టాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయమని మెసేజ్ సారాంశం. దాన్ని నొక్కిన వాళ్లెవరూ.. ఆ తర్వాత సుఖంగా నిద్రపోయిన దాఖలాలు లేవు! ఇంతకీ దాన్న�
డైనింగ్ టేబుల్ మీద ఓ పండ్లబుట్ట... అదీ మట్టితోనో లేదా రబ్బర్తోనో చేసిన పండ్లను పెట్టిన బుట్ట ఉండటం చాలామందికి ఓ నోస్టాల్జిక్ ఫీలింగ్. మనం తినడానికి కూర్చునే చోట అరటి దానిమ్మల్లాంటి బొమ్మల్ని అలంకార�
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం సమగ్రమైన జీవనశైలి అలవాట్లను ప్రోత్సహించడంలో ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ పేరుగాంచిన వారు. ఒకప్పుడు పెద్దలు, పిల్లలు కలిసి నేలపై కూర్చుని పద్ధతిగా తినేవాళ్లు. ఇప్�
మనిషికి, దేవుడికి ఏమిటీ సంబంధం? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కో రకమైన సమాధానం చెబుతారు. కానీ, అసలైన జవాబు యువ ఫొటోగ్రాఫర్ వినోద్ వెంకపల్లి ఛాయాచిత్రాల్లో కనిపిస్తుంది. దైవానుగ్రహం కోసం పరితపించే సామాన్య భ�
మఠియవాడలో మురారి దేవుడు, అతని మిత్రులు చేసిన గొడవ గురించి జాయ సేనానితో చెబుతున్నాడు శుక్ర. మిత్రులను, కొందరు సైనికులు, గూఢచారులను కూడగట్టి ఆ మఠియదారుడి కుటుంబం కోసం వెదికిస్తున్నాడు మురారి. అనుమకొండ మొత�
ఏ కళారూపానికైనా రాణింపు... నవ్యత, నాణ్యతే. నాటక కళ ఇందుకు మినహాయింపు కాదు. అది పౌరాణికం, జానపదం, సాంఘికం.. ఏదైనా కావొచ్చు! మనకు సాంఘిక, పౌరాణిక నాటకాలు ఉన్నంత విరివిగా జానపద నాటకాలు లేవు. అందునా ఆధునిక జానపద నా�
వర్కౌట్ చేసేవాళ్లను సంగీతం మరింత ఉత్సాహపరుస్తుంది. కానీ, చెవిలో బాగా ఫిట్ అవ్వని ఇయర్బడ్స్ వల్ల మ్యూజిక్ వింటూ వర్కౌట్స్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్లకోసం పవర్బీట్స్ ప్రో 2 వచ్చేసింద�
ఈ వారం సంతృప్తికరంగా గడుస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. అందరి సహకార
మీ పొట్ట చెత్తబుట్ట కాదు. అడ్డమైన చెత్త పదార్థాలతో దాన్ని నింపేయకండి. అది ఒక దేవాలయం లాంటిది. బతుకు చక్రం నడవడానికి కావాల్సిన శక్తి అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఆ రహస్యాన్ని అర్థం చేసుకోండి. దాని ప్రయోజనాలను �
ముందుగా చిలగడ దుంపలను శుభ్రంగా కడిగి పల్చగా పొడవాటి ముక్కలుగా తరిగి నీళ్లలో వేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. అందులో ఉప్పు, వాము, సోడా, కారం వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. అంటే బజ్�
వాళ్లంతా పుట్టుకతో ఏ లోపమూ లేనివాళ్లే. ఊహించని ప్రమాదాల కారణంగా దివ్యాంగులయ్యారు. అయితేనేం, మానసిక వేదన నుంచి బయట పడటంతోపాటు తమకంటూ ఉపాధి మార్గాన్ని వెతుక్కున్నారు.
పూజ చేసే క్రమంలో దీపం వెలిగించడం, దేవుడి ఫొటోలకు పూలు అలంకరించడం... వంటివి మామూలే. ఈ క్రమంలో ఎదురయ్యే సందేహాలకు సంబంధించి సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దామా....
వాట్సాప్లో మీకు ఎవరైనా మంచి కేక్ బొమ్మ పంపించారనుకోండి... చూసి ఆనందించగలరు కానీ దాన్ని రుచి చూడగలరా? వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ధరిస్తే, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లిరావొచ్చు.
బోరుబావుల్లోంచి ఉప్పు నీళ్లూ లేదంటే మంచి నీళ్లూ వస్తుంటాయా... కానీ ఆ ఊళ్లో మాత్రం కుతకుతలాడే వేడినీళ్లే పారుతుంటాయి. ఎక్కడపడితే అక్కడ సెగలు కక్కే నీళ్లబోర్లే కనిపిస్తుంటాయి.
‘రామన్న రాముడా...’ అని పాడుకుంటూ సాలు తప్పక చేను దున్నడంలో సైన్సుందా! పొలంలో ఆరుగాలం శ్రమించేటప్పుడు అందులో ‘వాటర్ రిటెన్షన్’ అనే శాస్త్రవిశేషం ఉండటం చూశాడతను.
వేడుక చిన్నదే కావచ్చు... దాన్నో మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని మాత్రం ఎవరైనా ఆరాటపడుతుంటారు. అందుకే ఆత్మీయుల పెళ్ల్లి, పుట్టినరోజు, సీమంతం ఇలా సందర్భాన్ని బట్టి రకరకాలుగా సర్ప్రైజ్ చేస్తుంటారు చాలామంది.
‘ఉన్న కాస్త బడ్జెట్లో మంచి డాక్టర్కు చూపించుకోవాలి’... ‘ఆపరేషన్ చేయించుకోవాలి’...‘ఆసుపత్రికి వెళ్లొచ్చేందుకే బోలెడు డబ్బులు అయిపోతున్నాయి’... ‘చికిత్స చేయించుకునేందుకు ఇప్పటికిప్పుడు యాభైవేల రూపాయలు సర్దుబాటు కావాలి’... ఇలా అనారోగ్యం బారిన పడినవారు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో.