ప్రజావాణిలో వచ్చిన అర్జీల పట్ల జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్ ఆదేశించారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు అ నుకూలంగా తయారు చేసినట్లు ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి ఆరో పించారు.
కరీంనగర్ నుంచి యాదాద్రికి ఆర్టీసీ బస్సును ప్రారంభించామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమ లాకర్ అన్నారు.
‘సదరం సర్టిఫికేట్ల కోసం దివ్యాంగులైన వృద్ధులు, మహిళలు, యువకులు, చిన్నపిల్లలు వచ్చి ఎక్కడ పరీక్షలు చేసి సరిఫికేట్లు ఇస్తారో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. డబ్బులు ఖర్చు చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి నిలబడి ఇబ్బందులు పడుతున్నారు.. ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలకు దివ్యాంగులనే మానవత్వం లేదు.. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు’ అని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు.
నగరంలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతిరోజు 66 మిలియన్ లీటర్ల నీటిని అందించాలని, ఇందుకోసం అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని మేయర్ యాదగిరి సునీల్రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి పట్టణంలోని సీతారామస్వామి దేవాలయం స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారని సమాచారం అందుకున్న దేవాదాయ శాఖ అధికారులు సోమవారం పనులను నిలిపి వేయించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పాలన నుంచి ప్రజలు విముక్తి పొందడం కోసం ప్రతి ఒక్కరం చేయి కలుపుదా మని డీసీసీ అధ్యక్షుడు, ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు.