ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ ఓ హత్య కేసులో 17 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దండుగుల లక్ష్మణ్ను
అయిదేళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కల నెరవేరింది.. రాష్ట్ర ప్రభుత్వం టీచర్ రిక్రూట్మెంట్ (టీఆర్టీ) ప్రకటనను విడుదల చేసింది..
ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను జాతీయ వైద్య బృందం గుర్తించి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్(ఎన్క్వాస్) గుర్తింపు అందిస్తున్నాయి.
● ఒక్కో కేంద్రంలో కుటుంబం ఓట్లు ● తుది జాబితా పక్కాగా రూపొందేనా ● కొత్త దరఖాస్తులు 42,725‘నగరంలోని మంకమ్మతోటలో భూపతి మల్లారెడ్డి– సునీత గత 40ఏళ్లుగా...
కరీంనగర్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతి సందర్భంగా గురువారం నగరంలోని బైపాస్ వద్ద ఉన్న బాపూజీ విగ్రహానికి మేయర్ సునీల్రావు పూలమాల వేసి...
కరీంనగర్ అర్బన్: రైతులు, వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్ కమిటీ కృషి చేస్తోందని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రెడ్డవేణి మధు...
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అసెంబ్లీ బరిలోకి దింపే అభ్యర్థుల తొలి జాబితాను ఒకటిరెండు రోజుల్లో ప్రకటించే అవకాశమున్నది. ఢిల్లీలో రాష్ట్రం నుంచి పంపించిన జాబితాలోని పేర్ల వడబోత ప్రారంభమైంది. అభ్యర్థుల బలాలు, బలహీనతలు వివిధ సర్వేల్లో వెల్లడైన అభిప్రాయాలు, పార్టీ నేతల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఒక అవగాహనకు రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది.
వైద్యసేవలను ప్రజల వద్దకే తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్ భవ’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఢిల్లీలో ప్రారంభించారు. ఇందులో భాగంగా దే శవ్యాప్తం గా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు రెండు వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కవిత పోరాట ఫలితంగానే మహిళా బిల్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కలకుంట్ల విద్యాసాగర్రావులు అన్నారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం ఖజానా నుంచి ఐదు కోట్ల రూపాయల మేరకు నిధులను తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా శనివారం వేములవాడ పట్టణ బంద్ పాటించాలని నిర్ణయించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
పంటలకు మద్దతు ధర పెంపు అన్నదాతలకు కొంత ఊరటనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధర సెప్టెంబరు 6 నుంచి అమల్లోకి వచ్చింది. 2023-2024 వానాకాలం సీజన్లోని వివిధ పంటలకు మద్దతు ధర వర్తించనుంది.
సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు గాను ముఖ ఆధారిత హాజరును నమోదు చేసేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పలు పాఠశాలల్లో వారం రోజుల నుంచి చేపడుతున్న ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.
వేములవాడ రాజ రాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి ఏటా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఆ మాట మర్చిపోవడంతోపాటు కొత్తగా రాజన్న ఆలయం నిధుల నుంచి కామారెడ్డి నియోజక వర్గంలో ఆలయాల అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించాలని ఆదేశించడం దుర్మార్గమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మండిపడ్డారు.
వేముల వాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధిని విస్మరించిన సీఎం కేసీఆర్కు ఇక్కడి నిధులను మళ్లించే హక్కు లేదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ అన్నారు.
రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలుకావడం లేదని బీఆర్ఎస్ రాజ్యాంగం కొనసాగుతుందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంధిరాభవన్లో గురువారం జీవన్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అంగన్వాడీ టీచర్ల సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో అపశృతి జరిగింది. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వేసుకున్న టెంట్ గురువారం వర్షానికి తడిసి కూలిపోయింది. దీం