ఉమ్మడి జిల్లా వరప్రదాయినిగా పేరుపొందిన నిజాంసాగర్ జలాశయానికి వందేళ్ల చరిత్రలో ఈ సారి అతి భారీ వరద వచ్చింది. ఈ ప్రాజెక్టులోకి కర్ణాటక, మహారాష్ట్రతో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది.
ఆ కళాశాల ఘన చరిత ఎంతో. ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చిన వారిలో ఐఏఎస్, ఐపీఎస్లే కాకుండా రాజకీయ ప్రముఖులు ఎందరో ఉన్నారు. దీనికి తోడు తాజాగా మరో మైలురాయిని అందుకుంది.
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను విస్తృత తనిఖీలతో సరైన గాడిలో పెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తోంది. ఇందుకు గాను ఉపాధ్యాయులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందో? అని ఆ పార్టీలో ప్రస్తుతం జోరు చర్చజరుగుతోంది. అధ్యక్ష పదవికి ఈ నెల 11, 12 తేదీల్లో దరఖాస్తులు స్వీకరించారు.