నిడదవోలు మండలం కోరుపల్లి గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మి గత సర్పంచ్ ఎన్నిక ల్లో వైసీపీ సర్పంచ్గా పోటీ చేసే అవకాశాన్ని ఆశించి భంగపడి ఆ పార్టీ రెబల్ అభ్యర్థినిగా పోటీచేసి సర్పంచ్గా విజయం సాధించింది. అనంతరం పరిణామాలు, వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు విరక్తి చెం
ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బూత్ కన్వీనర్లు అందరు నిస్వార్ధంగా కృషి చేసి పోలింగ్ బూత్ల వద్ద పటిష్టంగా నిలబడాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సూచించారు.
పందులకు స్వైన్ఫ్లూ వ్యాధి సోకింది. దీంతో జిల్లాలో చాలా పందులు చనిపోతున్నారు. కడియంలో ఒక పంది, కోరుకొండలో ఒక పందికి స్వైన్ఫ్లూ నిర్ధారణ అయింది. దీన్ని వెటర్నరీ వైద్యులు ధ్రువీకరించారు. కొద్దిరోజుల నుంచి జిల్లాలో పందుల భయం పట్టుకుంది. అసలే పందుల వల్ల రకరకాల ఇబ్బందులు ఉంటాయనే అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో ఉంది. ఈమధ్యకా లంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పందుల సంచారం విప రీతంగా పెరిగిపోయింది. జిల్లాలో పశుసంవర్ధకశాఖ అఽధికారుల అంచనా ప్రకారం సుమారు 4,600 పందులు ఉన్నాయి. ఇటీవల చాలాచోట్ల పందు
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అన్నారు. సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరం నగరంలోని హోటల్ జగదీశ్వరిలో గోదావరి బాలోత్సవం బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్సీ సాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం వేదికగా ఈనెల 25,
రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న దాణా ధరలు ఒకవైపు, నిలకడలేని గుడ్డు ధరతో మరోవైపు కోళ్ల రైతు కుదేలవుతున్నాడు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పౌలీ్ట్ర నిర్వహణ కత్తిమీద సాములా మారింది. మొన్నటి వరకు రూ.5.50 వరకు పలికిన గుడ్డు ధర ఇప్పుడు 4.20కు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ట్రేడర్లు, రైతు ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో నాలుగు రోజులుగా ప్యా
జిల్లాలో 971.44 ఎకరాల పరిధిలో ఆక్వా జోన్ గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టరేట్లో సోమవారం రాత్రి జిల్లా ఆక్వాజోన్ కమిటీ సభ్యులు కలెక్టర్ మాధవీలత అధ్యక్షత సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆ
బొమ్మూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన స్పందనలో 167 అర్జీలు వచ్చాయి. ఉదయం నుంచి అంగన్వాడీల ధర్నా వల్ల కలెక్టరేట్ లోపలికి ద్విచక్ర వాహనాలు, ఆటోలు అనుమతించకపోవడంతో అర్జీదారులు ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు లోపలికి నడిచి రాలేక అవస్థలు పడ్డారు. మహిళలు, పెద్ద వయస్సువారు ఎండలో నడవక తప్పలేదు. వికలాంగులు, అర్జీదారులు పలు సమస్యలపై కలెక్టర్ను కలిసి సమస్యలు
చిన్నారుల ఆలన పాలన కన్నా రాజకీయ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పెత్తనాలు భరించలేకపోతున్నామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మాణిక్యాంబ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బొమ్మూరు కలెక్టరేట్ బయట సుమారు వెయ్యి మందికిపైగా అంగన్వాడీలు నడిరోడ్డుపై మండుటెండలో బైఠాయించారు. కలెక్టరేట్కు వెళ్లే దారి
రాష్ట్రంలో పాస్టర్లకు భద్రత కరువైయిందని ఆలిండియా క్రీష్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు కోడే మోజేష్బాబు అన్నారు. మండలంలోని అచ్చన్నపాలెం బేతేలు ప్రార్ధన మందిరంలో సోమవారం సాయంత్రం జరిగిన గోపాలపురం డివిజన్ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.
రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇస్తున్న మొత్తాన్ని రూ.లక్షా 80 వేల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. అలాగే టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలన్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలో సెల్ఫోన్లు, మోటార్బైక్లు అపహరిస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 13.52 లక్షలు విలువ చేసే 54 సెల్ఫోన్లు, 9 మోటార్బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్తిపాడు పోలీ్సస్టేషన్లో సోమవారం సీఐ కె.కిశోర్బాబు ఈ చోరీ సంఘటనపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు.
ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత కాకపోవడాన్ని జీర్ణించుకోలేని ఓ విద్యార్థి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడ 3వ డివిజన్ గొడారిగుంట శంతనపురి కాలనీకి చెందిన గంగిరి దుర్గారాం గోపాల్ (23) తాళ్లరేవు మండలం కోరంగిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు.
[05:11] దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ ధరలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
[05:11] డాలర్ల పంటగా చెప్పే ఆక్వారంగం నానాటికీ ప్రాధాన్యం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొంతకాలంగా విదేశాలకు ఎగుమతుల్లేక, గిట్టుబాటు ధరల్లేక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతులకు ప్రభుత్వం తాజాగా మరో ఝలక్ ఇచ్చించి.
[05:11] కాకినాడ గ్రామీణం సర్పవరం గ్రామంలోని రాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి ఆలయంలో మాఘమాసం మూడో ఆదివారం తిరునాళ్ళు, స్వామి వారి ఆవిర్భావ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
[05:11] తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొత్తగా నియమితులైన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పెద్ద కుమార్తె దివ్య పార్టీ అధినేత చంద్రబాబునాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు.
[05:11] కాకినాడ గ్రామీణం సర్పవరం గ్రామానికి చెందిన శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి ఆలయ ధర్మకర్తల మండలి మాజీ ఛైర్మన్లు ఇద్దరు ఆదివారం వైకాపాకు రాజీనామా చేశారు.
[05:11] గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీ కర్తవ్యపథ్ కవాతులో కోనసీమ ప్రాంతం నుంచి అందించిన గరగనృత్య ప్రదర్శన అద్వితీయం...అద్భుత ఘట్టం..అభినందనీయమని సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్, ఏపీ భవన్ ప్రత్యేకాధికారి కిరణ్కుమార్ కితాబు ఇచ్చారు.
[05:11] ఇంట్లో ఏసీ యంత్రం సర్వీసింగ్ చేయించేందుకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే క్రమంలో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి ఆగంతకులు రూ.1.15 లక్షలు దోచుకున్న ఘటనపై రాజమహేంద్రవరం మూడో పట్టణ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది.
[05:11] ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 12 శాతం మంది టీబీ(క్షయ) సోకి అవస్థలు పడుతున్నారు... ఇదీ రాజమహేంద్రవరం వీటీ జూనియర్ కళాశాల అధ్యాపకుడు యార్లగడ్డ ప్రభాకర్ గుర్తించిన పరిస్థితి.
[05:11] ప్రమాదాల్లో తీవ్ర గాయాలైనపుడు, గర్భిణులకు ప్రసవ సమయంలో, శస్త్రచికిత్సలు జరిగేటపుడు రక్తం ఎంతో అవసరం. పలు సందర్భాల్లో అత్యవసర సమయాల్లో రక్తం అందక పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
[05:11] మాఘ పౌర్ణమి పర్వదినం వేళ అంతర్వేది తీరం భక్తజన సంద్రంగా మారింది. మహిమాన్విత దివ్య సుదర్శన పెరుమాళ్ చక్రస్నానోత్సవంలో అంతా భక్తిప్రపత్తులతో పాల్గొన్నారు.
[05:11] గోదావరి పరివాహక ప్రాంతాల్లో బినామీల పేరుతో ఇసుక తోడేస్తున్నారు. తవ్వకాలు, విక్రయాలు జేపీ సంస్థకు అప్పగించామని ప్రభుత్వం చెబుతున్నా అధికార పార్టీ పెద్దలు నేరుగా రంగంలోకి దిగి బినామీతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు.