మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ తెలిపా రు.
ఉమ్మడి తూర్పు గోదా వరి జిల్లాలో శుక్రవారం మందుల షాపులపై అధికారులు దాడులు చేశా రు. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ టీమ్, డ్రగ్ కంట్రోలు డిపార్ట్మెంట్ సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.
మినరల్ వాటరే.. తాగండి పరవాలేదు.. ఇదీ ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా గ్లాసుతో నీళ్లిచ్చి ముందుగా చెప్పే మాట.. చాలామంది దృష్టిలో బయట నుంచి కొని టిన్నులతో తెచ్చుకుంది మినరల్ వాటర్ కింద లెక్క.. ఆ నీరు ఎంత వరకూ సురక్షితమంటే కాస్త ఆలోచించాల్సిందే మరి..
పంపా రిజర్వాయరుకు ఎట్టకేలకు మంచి రోజులు వచ్చాయి. ప్రభుత్వం చొరవతో త్వరలో ప్రాజెక్టుకు కష్టాలు తీరనున్నాయి. పాడైపోయిన గేట్ల స్థానంలో అన్నీ కొత్తవి అమరనున్నాయి. ఈ ప్రాజెక్టు గేట్లు పూర్తిగా తుప్పు పట్టి ఏళ్లకు ఏళ్లు అయినా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకో లేదు. అత్యవసరంగా గేట్లకు మరమ్మతులు చే యాలని అధికారులు నిధులు అడిగితే కనీసం ఖాతరు చేయలేదు.
దేవరపల్లి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మతసామరస్యానికి ప్రతీకగా నిర్మలగిరి మేరీమేత పుణ్యక్షేత్రం ఎంతో పేరుగాంచింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని ఈ మేరీ మేత పుణ్యక్షేత్రం ఉత్సవాలకు ఏటా భారీసంఖ్యలో భక్తులు వస్తుంటారు. గత 40ఏళ్లుగా నిర్మలగిరి ఉత్సవాలు ప్రతీ
అభివృద్ధి పేరుతో పర్యావరణానికి హాని చేకూర్చకూడదని, పర్యావరణ హితంగా జీవించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. వర్శిటీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలోని కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధిపై శుక్రవారం జరిగిన రెండు రోజుల జాతీయ సెమినార్ను వీసీ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
కొత్తపల్లి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం వెంటనే నిరుపేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరి మెగా ఇళ్ల స్థలా ల కాలనీ వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు. తొలుత ఆనందనగరం నుంచి కొమరగిరి జగనన్న మెగా ఇళ్లకాలనీ వద్దకు వెళ్లడానికి అనుమ తి లేదని కొత్తపల్లి పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆందోళనకారులతో కలిసి సీపీఐ కార్యదర్శి
కలెక్టరేట్(కాకినాడ), మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్లుగా చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూ ర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల కాం ట్రాక్టర్లు, మున్సిపల్ కాంట్రాక్టర్లు కాకినాడ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా అసోసి
అన్నవరం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుని ఆలయం పునఃనిర్మించి 13 ఏళ్లు పూర్తిచేసుకుని 14వ ఏటా అడుగిడిన సందర్భాని పురస్కరించుకుని శుక్రవారం ఆల యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. మూలవరులకు అభిషేకం అనంతరం స్వామివారికి లక్షపత్రిపూ
ప్రజాశక్తి-కాకినాడ పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగాల కల్పన సాధ్యమని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల చైర్మన్ టి.శివశంకర రావు అన్నారు. స్థానిక విద్యుత్ నగర్ ఐడియల్ డిగ్రీ…
ప్రజాశక్తి-కాకినాడ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రభుత్వ విద్యారంగాన్ని సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా ఉన్నత విద్యను గాలికి వదిలేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సమస్యలను పట్టించుకోవడం లేదనే…
ప్రజాశక్తి – ఆలమూరు : మండల పరిధి 18 గ్రామాలలో నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు పార్టీ శ్రేణులు వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు.…
ప్రజాశక్తి – గోకవరం : గోకవరం మండలంలోని ఐదు పరీక్ష కేంద్రాలలో జరుగుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు మండల విద్యాశాఖ అధికారిణి బి…
ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : సాహితీ ప్రక్రియలు ఎన్ని ఉన్నా సమాజాన్ని చైతన్య పరచడంలో కవిత్వానిదే ప్రథమ స్థానం. 1999లో పారిస్లో జరిగిన యునెస్కో సదస్సులో…
ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని చింతలూరులో వేంచేసియున్న శ్రీనూకాంబికా అమ్మవారి జాతర, తీర్థ మహౌత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కొత్తపూలు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవదాయ,…
ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : ఇచ్చిన మాటకు కట్టుబడి ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్…
ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : ప్రియుడితో కలిసి కన్నతండ్రిని కూతురు హత్య చేసిన ఘటన కోనసీమ జిల్లా మండపేటలో జరిగింది. మండపేట టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ) : గత వైసిపి ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు కోసం సేకరించిన భూమిలో కొంతమంది వ్యక్తులు అన్యాక్రతగా కొంత భూమిని దోపిడీ చేసి పంటలు…
మత్తు, మాదక ద్రవ్యాలు.. రేవ్ పార్టీలు.. క్రికెట్ బెట్టింగ్.. ఎక్కడో విదేశాలకో, ప్రధాన నగరాలకో పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు ‘తూర్పు’ను పట్టిపీడిస్తోంది..
జిల్లా కేంద్రంలోని కీలకమైన వ్యవసాయ కళాశాలకు స్థల కొరత తీరనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల దాదాపు 10.72 ఎకరాలు కేటాయించింది. ఈ కళాశాల మంజూరైన తర్వాత చాలాకాలం సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే సాగింది.
మహిళలు, పిల్లల భద్రతకు, రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీఠం వేస్తోంది. ఇందులో భాగంగా శక్తి యాప్ను ప్రవేశపెట్టారు. ఇటీవల సీఎం చంద్రబాబు దీనిని ప్రారంభించారు.
మహాశివరాత్రి నుంచి స్తబ్దుగా ఉన్న కోనసీమ కొబ్బరి మార్కెట్ను ఇప్పుడు శ్రీరామనవమి ఆదుకుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పండగకు కాయల కోసం ఆర్డర్లు వస్తున్నాయి. ఎగుమతులు ఊపందుకున్నాయి.
ఉభయ గోదావరి జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పేరొందింది. రోజూ 2,500కు పైగా ఓపీ ఉంటుంది. అత్యవసర వైద్యం అందించేందుకు ట్రామాకేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
నూతన పారిశ్రామిక విధానం 4.0 ద్వారా రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ.. పెట్టుబడులను ఆహ్వానిస్తూ.. ఉపాధి పెంచేలా ప్రణాళికలు చేస్తోంది.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, పాఠశాలల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. పౌరసరఫరాల సంస్థ ద్వారా పీడీఎస్కు పంపిణీ చేస్తున్న స్వర్ణరకం బియ్యాన్నే ప్రస్తుతం పాఠశాలలు, అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నారు.
ప్రభుత్వ సంస్థలు, విభాగాలకు విద్యుత్తు సర్ఛార్జీల రద్దుకు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) అవకాశం కల్పించింది. 2024 డిసెంబరు 31 నాటికి విద్యుత్తుశాఖకు చెల్లించాల్సిన బిల్లులను ఏకకాలంలో చెల్లిస్తే వీటిలోని సర్ఛార్జీలను రద్దు చేయనున్నారు.
పురాల్లో ప్రజారోగ్యం, పౌర సేవలను సత్వర రీతిలో ప్రజల దరికి చేర్చేందుకు కూటమి సర్కారు సన్నద్ధమవుతోంది. సమస్యల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి స్వచ్ఛ పట్టణ సంకల్పాన్ని నెరవేర్చే మార్గాన్ని సుగమం చేస్తోంది.
ఏపీటీడీసీ(ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలోని దిండి హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్స్ పునర్నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉంది.
మెట్ట, ఉపప్రణాళిక మన్యంలో క్వారీలు విస్తారంగా ఉన్నాయి. ఇళ్ల నిర్మాణంలో వినియోగించే ఎర్ర, నల్లరాయి, సిమెంట్ తయారీలో వాడే లేటరైట్ ఇక్కడే లభ్యమవుతోంది. గ్రావెల్ తవ్వకాలు సరేసరి..!
పట్టణంలోని మేదరపేటలో ఈనెల 16న అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సూరా రాంబాబు(59) కేసులో చిక్కుముళ్లు వీడాయి. తన తండ్రికి పోస్టుమార్టం నిర్వహిస్తే బలవన్మరణానికి పాల్పడతానంటూ రాంబాబు కుమార్తె వెంకటదుర్గ బెదిరించడం,