కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో.. భాగంగా ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం ఇటీవల రూ.15 వేలు ఆర్థికసాయం చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ దివాన్చెరువులోని శ్రీలక్ష్మీగణపతి ఆటోవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ చిత్రపటాలకు సోమవారం ఆటోడ్రైవర్లు పాలాభిషేకం చేశారు.
రాజానగరం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆన్లైన్ మాయాజాలం వలలో చిక్కుకుని అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలని ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్ వ్యాపారం పేరుతో నిలువునా మోస పోయి ఏకంగా రూ.74 లక్షలు పోగొట్టుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం
అన్నవరం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి వివి ధ అంశాలపై ఇటీవల వరుస వివాదాలతో సతమతమవుతున్న నేపథ్యంలో నివారణా చర్యల్లో భాగంగా లోక కల్యాణార్థం దేవస్థానం వైదికకమిటీ సూచనల మేరకు సంప్రోక్షణ కార్యక్రమా లు చేపట్టాలని నిర్ణయంచడంతో సోమవారం ఉదయం నుంచి దర్బారు మండపంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 8.56 నిమిషాలకు గణపతిపూజ, పుణ్యాహవచనం
చింతూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మన్యంలో నూటికి నూరుశాతం ఉద్యోగ అవకాశాలు స్థానిక ఆదివాసీలకే కేటాయించాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. సోమవారం చింతూరులో భారీ వర్షంలోను ర్యాలీగా ఐటీడీఏ వద్దకు చేరుకుని ముట్టడించారు. కొద్దిరోజులుగా ఆదివాసీ నిరుద్యోగులు మండలంలోని
కాకినాడ గుడారిగుంటలో ఇంటర్ చదువుతున్న ఓ అమ్మాయికి ఇన్స్టాగ్రాంలో ఓ అబ్బాయి పరిచయమయ్యాడు. ఒకరికొకరు చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని నెలలు తర్వాత ఓ చోట కలుద్దాం రమ్మని అమ్మాయికి చెప్పడంతో ఇంట్లో తెలియకుండా రైలెక్కి విజయవాడ వెళ్లింది.
ఓ వైపు గోదావరి సంప్రదాయ రుచులు, మరోవైపు యువజనోత్సవాలతో నన్నయ విశ్వవిద్యాలయంలో సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి. ఈ రెండు వేడుకలు మంగళవారం యూనివర్సిటీలో ప్రారంభం కానున్నాయి.
కుటుంబానికి చేదోడుగా నిలవాలని, పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆ ఇంటి దీపాలు యోచించారు. రోజంతా కష్టపడుతూ అలా వచ్చే సంపాదనతో కుటుంబాన్ని నడుపుతున్న వారి కలలు ఒక్కసారిగా కాలిబూడిదయ్యాయి.
చిత్రసీమలో గోదావరి తీరం అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఈ ప్రాంతంలో నిర్మించిన ప్రతి చిత్రం విజయవంతమవుతుందని అగ్ర నిర్మాతలు, దర్శకులు నమ్ముతారనడంలో సందేహం లేదు. అంతేకాదు దీనికి మరో ప్రత్యేకత ఉంది.
బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి వంటి పథకాల ద్వారా తీసుకున్న రుణాలను డ్వాక్రా మహిళలు క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్నా.. కొందరు యానిమేటర్లు, డీఆర్డీఏ-సెర్ప్ సిబ్బంది వాటిని ఆయా సంస్థలకు చెల్లించకుండా నొక్కేస్తున్నారు.
కులధ్రువీకరణ పత్రాలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన పనిలేదు. ఇంటి వద్దే నేరుగా వారికి అందించేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో గ్రామ, వార్డు సచివాలయాలు, మీ-సేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకునేవారు.
పంచాయతీరాజ్ శాఖలో ప్రధానమైన పంచాయతీ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆదాయం, జనాభా ప్రాతిపదికన ప్రస్తుతం పంచాయతీలు అయిదు రకాల గ్రేడ్లలో కొనసాగుతున్నాయి.
మత్స్యకార గ్రామమైన బైరవపాలెంలోని నాలుగేళ్ల చిన్నారి కామాడి అభి 2019లో విద్యుత్తు ప్రమాదంలో తన చేతిని కోల్పోయింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ పర్యటనకు వచ్చినప్పుడు చిన్నారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
రహదారిపై గుంతలు పడడంతో వాహనదారులు ఇబ్బందిగా రాకపోకలు సాగించేవారు. పలు ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. దాంతో తమకెన్నాళ్లీ యాతన అని వాపోయారు. ఎప్పుడు చర్యలు చేపడతారా.. అని ఎదురుచూస్తూవచ్చారు.
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో దళారుల దందా ఎక్కువైంది. పెళ్లి బృందాలను ఏర్పాట్ల పేరిట మోసం చేయడం, అధిక సొమ్ము వసూలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత ఉపయోగించి ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా తరహాలో మాట్లాడుతూ తెదేపా నాయకులను మోసం చేసేందుకు యత్నించిన భార్గవ్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. నెల క్రితం కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇప్పిస్తానంటూ..
కాకినాడకు చెందిన మల్లిపూడి మెహెరానీ, ఆమె కుమార్తె అయిన లక్ష్మీ ఐశ్వర్య ఇద్దరూ ఒకేసారి న్యాయవాదులుగా నమోదై అందరి ప్రశంసలు అందుకున్నారు. మెహరానీ (44) ఈమె భర్త జీవీవీ సత్యనారాయణ ఏసీబీలో పనిచేస్తున్నారు.