సమావేశంలో పాల్గొన్న ఎంపిపి, అధికారులు తదితరులు ప్రజాశక్తి-ముమ్మిడివరం వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని ముమ్మిడివరం ఎంపిపి కోలా గంగాభవాని సూచించారు. మండల పరిషత్…
ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పై కళ్లుండే వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారా అని మండపేట నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మందపల్లి…
ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : ఉచిత ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం వెలంపాలెం లోని రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణం లో శుక్రవారం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం లో…
ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి శుక్రవారం పోలీసు కవత్తు నిర్వహించారు. కొవ్వూరు రూరల్ సిఐ…
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు.
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు.
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు.
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది.
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది.
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది.
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు.
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు.
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు.
కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రజాశక్తి-అమలాపురం పోలింగ్ కేంద్రాలకు రాలేని స్థితిలో ఉన్న వయో వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటింగ్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్…
వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు గురువారం తన నామినేషన్ను దాఖలు చేశారు. ఆయన తన సతీమణి చంద్రకళతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి భారీ ర్యాలీగా వచ్చి రిటర్నింగ్ అధికారికి జె.సీతారామారావుకు నామినేషన్ పత్రాలను అందచేశారు. పంతాలకు పోతే శాంతిభద్రతలకు విఘాతం రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్ 25: జిల్లాలో ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించమని, పంతాలకు పోతే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, ఎస్పీ జగదీశ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం మిల్లు యాజమాన్య ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇరువర్గాలు సంయమనంతో ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో సమ్మె నిర్ణయం అలాగే యాజమాన్యం లాకౌట్ ప్రకటనకు సంబంధించి బాధ్యులపై బైండోవర్ కేసులు నమోదుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. సమ్మె విరమణ, లాక్డౌన్ ఎత్తివేతపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 20-25 రోజుల్లో పేపరుమిల్లు కార్యకలాపాలు, ఉత్పత్తి యఽథాస్ధితికి చేరుకున్న వెంటనే కార్మిక సంఘాలతో వారి డిమాండ్ల పరిష్కారం కోసం యాజమాన్యం బేషరతుగా చర్చలకు పిలిచి నివేదిక అందజేయాలని ఆదేశించారు. కార్మికులు కూడా కంపెనీ ఉత్పత్తి సాధారణ స్థాయికి చేరుకునేలా తోడ్పాటు అందచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. మిల్లు యాజమాన్యం లాకౌట్ ను ఎత్తివేయాలని, కార్మికులు విధులకు హాజరు కావాలని కోరారు. జాయింట్ కార్మిక కమిషనర్ ఏ.రాణి మాట్లాడుతూ పేపరుమిల్లు ఉత్పత్తి యథాస్థితికి చేరుకున్నాక కార్మికుల డిమాండ్లపై చర్చలకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో సహాయ లేబర్ కమిషనర్ ఏఎస్ఎల్ వల్లీ, డీఎస్పీ రామకృష్ణ, యాజమాన్య ప్రతినిధులు వి.శ్రీనివాస్, జి.గణేష్, ఎస్.విజయకుమార్, కార్మిక సంఘం ప్రతినిధులు, సీఐటీయూ నాయకులు టి.అరుణ్, ఎస్.వెంకటేశ్వరరావు, ఏజీటీయూసీ నాయకులు ఏ.సత్యనారాయణ, ఐఎన్టీయూసీ నాయకులు జేవై దాసు, స్టాప్ వర్కర్స్ సంఘం నుంచి కె.రాజేష్, బి.మురళీకృష్ణ పాల్గొన్నారు. ఫ తెరుచుకున్న పేపరుమిల్లు కలెక్టర్, జిల్లా ఎస్పీ, లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన సమావేశంలో మిల్లు కార్మికులు, యాజమాన్య ప్రతినిధులు మధ్య సయోధ్య కుదరడంతో గురువారం రాత్రి 10 గంటల నుంచి మిల్లు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు, మిల్లు యాజమాన్య ప్రతినిధులు కలిసి జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సత్యదేవుడికి మరో రథం అన్నవరం, ఏప్రిల్ 25: రత్నగిరివాసుడైన సత్యదేవుడి సేవకు మరో రథం సిద్ధమైంది. సుమారు రూ 1.08 కోట్ల వ్యయంతో ఈ రఽథాన్ని తయారు చేశారు. శుక్రవారం ఉదయం పెద్ద రథం ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నూతనంగా తయారుచేసిన రథాన్ని గ్రామ సేవలకు ఉపయోగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం పర్వదినాలలో సుమారు 40 ఏళ్ల క్రితం తయారు చేసిన వెండి రథం సత్యదేవుడి సేవకు వినియోగిస్తుండగా ఆ రథం శిథిలావస్థకు చేరుతుండడంతో నూతనంగా పెద్ద రథం చేయించాలని పూర్వపు ఈవో ఆజాద్ టెండర్లు పిలిచారు. నూతన రఽథం 35 అడుగుల ఎత్తు 15 అడుగుల వెడల్పుతో పూర్తిగా బస్తరు టేకుతో తయారు చేయించారు. మూడంతస్తులతో ఈ రథం తీర్చిదిద్దారు.
రాజమహేంద్రవరం పార్లమెంట్ అభివృద్ధికి అంకితమవుతానని బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు, కూటమి రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్యుతరామయ్య(అచ్చిబాబు)తో కలిసి ఆమె కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జనసే న-టీడీపీ-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం నిడదవో లులోని 7,9,10,11 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బటన్ నొక్కుతూ ప్రజలను మఽభ్యపెట్టే ప్రభుత్వం నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహిం చారని, ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేసేది కూటమి ప్రభుత్వమేనన్నారు.
పిఠాపురం/కొత్తపల్లి, ఏప్రిల్ 25: జగన్రెడ్డి గులకరాయి డ్రామాను ఎండగడుతూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ, నేతలు వినూత్నరీతిలో ప్రచారం నిర్వహించారు. తమకు కూడా గులకరాయి దెబ్బలు తగిలాయంటూ తలకు బ్యాండేజీ స్టిక్కర్లుతో ఇంటింటికి వెళ్లి జగన్రెడ్డి సా
జిల్లాలో ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించమని, పంతాలకు పోతే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, ఎస్పీ జగదీశ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం మిల్లు యాజమాన్య ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
కొత్తమూలపేట (కొత్తపల్లి), ఏప్రిల్ 25: కొత్తమూలపేటలో జబర్దస్త్ టీమ్ ఆర్టిస్టులు ఎన్నికల ప్రచారం చేశారు. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి పవన్కల్యాణ్ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అని జబర్దస్త్ ఆర్టిస్టులు సద్దాం హుస్సేన్, నెల్లూరు నాగరాజు గాజు గ్లాసులను చేతిలో పట్టుకుని ఓటర్లకు తమ స్కిట్స్
అభివృద్ధి సంక్షేమమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు పేర్కొన్నారు. గురువారం ఏడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చూట్టారు.
గోపాలపురం నియోజకవర్గంలో పోలవరం కుడి ప్రధాన కాల్వ, తాడిపూడి ఎత్తిపోతల పథకం గట్టు ఉంటే ఒట్టు అనే పదానికి నిదర్శనం. నియోజకవర్గ ముఖ్యకేంద్రమైన గోపాలపురం మండలం చెరుకు మిల్లి గ్రామంలో వైసీపీ అధికారంలోకి రాక ముందు పోలవరం కుడి ప్రధాన కాల్వ గట్టు ఉండేది. ప్రస్తుతం ఈ గట్టు ఏమైందోనని ఆశ్చర్యం నెలకొంది.
ప్రజాశక్తి – ఏలేశ్వరం కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ వివిధ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ…
బ్రాహ్మణగూడెంలో కాంగ్రెస్పార్టీ అభ్యర్థి అరుణకుమారి ఎన్నికల ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లాలో పలుచోట్ల కాంగ్రెస్పార్టీ అభ్యర్థులు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన…
ప్రజాశక్తి – సామర్లకోట పెద్దాపురం కోటపై రానున్న ఎన్నికల్లో వైసిపి జెండాను ఎగురవేస్తామని వైసిపి అభ్యర్థి దవులూరి దొరబాబు జోస్యం చెప్పారు. స్థానిక వైసిపి కార్యాలయంలో గురువారం…
ప్రజాశక్తి – పెద్దాపురం రసాయన శాస్త్ర ప్రయోగాలపై విద్యార్థులకు 5 రోజులపాటు శిక్షణా శిబిరం ప్రారంభం అయ్యింది. గురువారం స్థానిక రామారావుపేటలోని ఎసిటి సైన్స్ సెంట ర్లో…
ప్రజాశక్తి – ఏలేశ్వరం ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఏలేశ్వరం శ్రీవిద్య విద్యార్థులు విశేష ప్రతిభ కనపరిచిన నేపథ్యంలో పాఠశాల ఆవరణలో గురువారం సక్సెస్ మీట్…
ప్రజాశక్తి – కాకినాడ ప్రతీ ఒక్కరూ ఓటు ప్రాధాన్యతను గుర్తించాలని కాకినాడ సిటీ నియోజకవర్గ ఆర్ఒ జె.వెంకటరావు సూచించారు. స్థానిక రాజాట్యాంక్ పార్కులో ఓటు విలువను తెలియజెప్పడం,…
ప్రజాశక్తి – పెద్దాపురం పెద్దాపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు రాజేష్ జోగ్పాల్ గురువారం ఆర్డిఒ కార్యాలయాన్ని సందర్శించారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను ఆయన…
దుర్మార్గపు వైకాపాను గద్దే దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.