తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు.
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే.
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి.
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు.
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు.
అఖండ గోదావరి ఉగ్రంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇంకా రెండు మూడు రోజులపాటు మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉండవచ్చని అధికారులు చెబుతు న్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 13.60 అడుగులుగా ఉంది. బ్యారేజీ నుంచి 12,52,949 క్యూసెక్కుల నీరు సముద్రం లోకి పోతోంది.
వ్యవసాయరంగంలో ప్రకృతి వ్యవసాయానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం 2024-25 సంవత్సరంలో పొలంబడి జీఎపీ (గుడ్అగ్రికల్చర్ ప్రొడక్ట్స్) సర్టిఫికేషన్ ప్రొగ్రామ్పై వ్యవసాయ అధికారులకు నిర్వహించిన జిల్లాస్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే కాదు.. జిల్లాలో ప్రతిచోట పలువురు వైసీపీని వీడి కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. అధికారంలో ఉండగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా సమస్యలను ప్రస్తావించలేక అణిగిమణిగి ఉన్న ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరసన గళం వినిపిస్తున్నారు.
: గోదావరి వరద ముంపుకు గురైన ప్రాంతా ల్లో పారిశుధ్య లోపం లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని జి ల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం జేసీ ఎటపాక మండ లంలోని గౌరీదేవిపేట, నంది గా మ, మురుమూల గ్రామాల్లో పర్యటించారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీని శుక్రవారం అనపర్తిలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్లమిల్లి ముందుగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో వైద్యఉద్యోగి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.7లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు దొంగలు అపహరించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ చోరీ ఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదుల మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు.
జిల్లా ఫైలేరియా విభాగంలో పనిచేస్తున్న సీని యర్ అసిస్టెంట్ కె.రాథాకృష్ణ కనిపించకపోవడానికి ఎఫ్ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్ వేధింపులే కారణమని తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నా మని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి.రవికుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఆర్ పవన్కుమార్ స్పష్టం చేశారు.
రత్నగిరివాసుడైన సత్యదేవుడి విమానగోపురం స్వర్ణమయం చేసేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఇప్పటికే ఒక పర్యాయం దేవదాయశాఖ స్థపతి పరమేశ్వరప్ప నేత్రుత్వంలో ఒక కమిటీ పరిశీలన జరిపి సుమారు 11కేజీల బంగారం పడుతుందని అంచనా వేయగా దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో శుక్రవారం టీటీడీ డిప్యూటీ ఈఈ చంద్రమౌళీరెడ్డి, అసిస్టెంట్ స్థపతి మురళీశంకర్, అప్రయిజర్ నాగరాజు, సూపరింటెండెంట్ మనోహర్ల బృందం విమానగోపురం కొలతలను తీసుకున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రామచంద్రపురం మండలం యనమదలలో సాదే జనార్థనరావు హత్యకేసులో అదే గ్రామానికి చెందిన దారా అప్పారావు అతని కుమారులు దారా సింహాద్రి, దారా చంటి, దారా రాజశేఖర్లకు యావజ్జీవ కారాగార శిక్ష రూ.5వేలు చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి ఆర్.శ్రీలత శుక్రవారం తీర్పు చెప్పారు.
పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంటి పక్కనే ఉంటున్న మహిళపై ఒక వ్యక్తి గొడ్డలితో విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం తొలుత పిఠాపురం, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కొత్తపల్లి, జూలై 26: వివిధ సమస్యలపై పోలీసుస్టేషన్కు వచ్చే కేసులను సత్వరంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. కొత్తపల్లి పోలీస్ స్టే
సర్పవరం జంక్షన్: మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురు వాహనదారులకు న్యాయమూర్తి తలో రూ.10 వేలు జరిమానా విధించినట్టు సర్పవరం పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో వైఆర్కే.శ్రీనివాస్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వ
కాకినాడ నగరంలోని పురాతన సంపద, కట్టడాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వాటర్మెన్ ఆఫ్ ఇండియా రామన్ మెగసెసె అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు.
కార్పొరేషన్(కాకినాడ), జూలై 26: పరిపాలనా సౌల భ్యం దృష్ట్యా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లోని కొంతమంది సిబ్బందిని అంతర్గత బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పి.అశోక్కన్నారావు, జూనియర్ అసిస్టెంట్(కమిషనర్ సీసీ)ను రెవెన్యూ విభాగంలో రెవె న్యూ ఇన్స్పెక్టర్-3 సర్కిల్కు ఇప్పటివ
పెద్దాపురం, జూలై 26: దేశ రక్షణలో సైనికుల త్యాగం అజరామరం అని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి అన్నారు. శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను పురస్కరించుకుని పట్టణానికి చెందిన మాజీ సైని కుడు డాక్టర్ గుమ్మెళ్ల పట్టాభిరామశేఖర్ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కా
వారం రోజులుగా గోదావరి ఉధృతి తగ్గుతూ పెరుగుతూ ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వచ్చి చేరే వరదనీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి సముద్రంలోకి ప్రవహించేలోగా మరలా ఎగువున నీటి మట్టం పెరుగుతుంది.
కార్గిల్ విజరు దివస్ను శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ప్రజాశక్తి- యంత్రాంగం కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన…
ప్రజాశక్తి-కాకినాడ, తాళ్లరేవుపర్యావరణాన్ని కాపాడకోకపోతే మానవాళికి ముప్పు ఏర్పడుతుందని రామన్ మెగాసేసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి కార్మికుల ఆరోగ్యానికి భరోసా ప్రశ్నార్థకంగా మారింది. కాకినాడలోని కార్మిక రాజ్య బీమా ఆసుపత్రి (ఇఎస్ఐ) నిర్మాణం పుర్తవడమే కాక 5 నెలల క్రితం ప్రారంభమైనా…
ధవళేశ్వరం వద్ద పెరుగుతున్నఉధృతి భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్ గోదావారి వరద నుంచి లంక ప్రజలకు ఇంకా విముక్తి రాలేదు.…
పాశర్లపూడిలంక పాఠశాల్లో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తున్న ఎంపిటిసి ప్రజాశక్తి-మామిడికుదురురూరల్ పాశర్లపూడి లంక మూడు పాఠశాలలు ఏటి బాడవ, పితాని వారి వీధి, అంబేద్కర్ నగర్ ప్రాథమిక…
మంత్రి అచ్చెన్నాయుడిని మర్యాద పూర్వకంగా కలసిన రాష్ట్ర ఎస్సి సెల్ నాయకులు పెదపూడి ప్రజాశక్తి – అంబాజీపేట అమరావతి వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్…
తొండవరం లో వరద ముంపు ప్రా0తాల్లో శానిటేషన్ పనులు పర్యవేక్షిస్తున్న ఎంపిడిఒ, ఇఒపిఆర్డిలు ప్రజాశక్తి – అంబాజీపేట వర్షాలు, వరదల నేపథ్యంలో మాచవరం, తొండవరం గ్రామాల్లో ఎంపిడిఒ…
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 14 నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ బీహెచ్వీఎస్ఎన్ కిశోర్కుమార్ తెలిపారు.
గడిచిన రెండేళ్ల నుంచి వర్జీనియా పొగాకు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో దీన్ని సాగు చేసే వారి సంఖ్య పెరగడంతో పాటు ఉత్పత్తి పరిమాణం సైతం గణనీయంగా పెరుగుతోంది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పొగాకు బోర్డు చట్టం-1975 సెక్షన్ 30లోని సబ్ సెక్షన్(1)లోని నిబంధనను కేంద్రప్రభుత్వ సడలించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ డిప్యూటీ కార్యదర్శి మౌనికగౌర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తన కుమార్తెకు వైద్యం చేయించాలని, కోర్టు కేసులు త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. కాకినాడ రాయుడుపాలేనికి చెందిన రాజులపల్లి ఆరుద్ర లేఖ రాశారు.
జిల్లాలోని నల్లరేగడి నేలల్లో పండించే వర్జీనియా పొగాకు గుంటూరు బోర్డు అనుమతించిన దానికంటే అదనంగా కొనుగోలు చేసేందుకు కేంద్ర వాణిజ్య శాఖ అనుమతులు ఇచ్చిందని జిల్లా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు కాట్రగడ్డ సత్యనారాయణ తెలిపారు.
కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. 18వ లోక్సభలో 2024-25కు ఎంపీలాడ్స్ (మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీం) కింద కాకినాడ ఎంపీకి రూ.5 కోట్లు నిధులు విడుదల చేసింది.
వాతావరణంలో మార్పులు, విపరీతమైన గాలులకు తోడు వరదనీరు ఉద్ధృతంగా సముద్రంలో కలుస్తుండటంతో కెరటాలు ఉవ్వెత్తిన ఎగసిపడుతూ అంతర్వేది తీరం అల్లకల్లోలంగా మారింది.
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది.
గోదావరి వరదలు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లంకల్లోని ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్ల చుట్టూ భారీగా నీరు చేరి బాహ్య ప్రపంచంలోకి రాలేని పరిస్థితి.
పశువులకు సంబంధించి గోకులాల పేరిట షెడ్లు నిర్మించేందుకు రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు పశుసంవర్థకశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి.
వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. మురుగు కాలువలు, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. మరోవైపు పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు.
జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా.. పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా ఉమ్మడి జిల్లాలో మడ వనాల విధ్వంసం ఆగడంలేదు. ప్రకృతి విపత్తులతోనూ మరికొంత మాయమవుతోంది.
రాష్ట్రాలే గాక ఇతర ప్రాంతాల నుంచి సైతం నిత్యం భక్తజనం పెద్దఎత్తున తరలివస్తుంటారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఈ దేవస్థానం నేడు అభివృద్ధి జాడలేక భక్తులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూకే) అయిదుగురు సలహాదారులను నియమించింది. వీరు వీసీకి సలహాదారులుగా వ్యవహరిస్తారని రిజిస్ట్రార్ సుమలత ఉత్తర్వులు జారీ చేశారు.
విశ్వవ్యాప్త క్రీడా పోటీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగేవి ఒలింపిక్స్. ఈ పోటీల్లో పాల్గొనటం ప్రతి క్రీడాకారుడి స్వప్నం. ఉమ్మడి జిల్లా నుంచి సాత్విక్ జయరాజ్ ఈ పోటీల్లో మరోసారి ప్రతిభ చూపేందుకు సిద్ధమయ్యాడు.
భారీ వర్షాలకు పోటెత్తుతున్న గోదావరి కోనసీమ లంకల్లోని ఉద్యాన రైతును నిండా ముంచేసింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి సముద్రంలోకి వెళ్తున్న జలాలు లంకలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఉద్యాన పంటలు ముంపునకు గురై నష్టాల్ని మిగిల్చాయి.