ప్రజాశక్తి – కాకినాడ ఈ నెల 25న సూర్యకళా మందిర్లో ఘంటసాల జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి పాటల పోటీలను నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక…
ఉప్పలగుప్తంలో తడిచిన పనులను పరిశీలిస్తున్న టిడిపి బృందం ప్రజాశక్తి-ఉప్పలగుప్తం తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం హెక్టారుకు రూ.30 వేలు ఇన్ పుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాలని…
ప్రజాశక్తి – కాకినాడ రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం విధిస్తున్న విద్యుత్ భారాలను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ భారాలను తగ్గించాలని కోరుతూ…
అన్నదాన కార్యక్రమంలో భక్తులు ప్రజాశక్తి-రామచంద్రపురం కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ప్రసిద్ధ పంచరామ క్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వరాలయనికి రాష్ట్ర నలమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో…
ప్రజాశక్తి కాకినాడ : ఆశా కార్యకర్తల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద 36గంటల నిరసన డిసెంబర్ 14,15 తేదీలలో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ…
స్వరాభిషేకం బ్రోచర్ విడుదల ప్రజాశక్తి-కాకినాడ : ఘంటసాల జయంతిని పురస్కరించుకుని ఈ నెల 25న సూర్యకళా మందిర్ లో ఘంటసాల కళాపీఠం నిర్వహించ తలపెట్టిన విద్యార్థుల రాష్ట్ర…
‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకున్న సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) పైలాన్ను ఆవిష్కరించారు.
ఇటీవలి తుపాను సహా ఏటా భారీ వర్షాలకు కొవ్వాడ కాలువ వరద ఉగ్రరూపానికి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పూడికలైనా తీయించడం లేదు.
మిగ్జాం తుపానుతో పంట దెబ్బతిన్న అన్నదాతలకు అండగా అయిదుగురు సభ్యుల తెదేపా రైతు కమిటీ ఉంటుందని, నష్టపరిహారం వచ్చేలా పోరాడుతుందని కమిటీ సభ్యుడు మురళీకృష్ణంరాజు పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన ఓటు నమోదు విషయంలో యువత వెనకడుగు వేస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నా..
కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. అక్టోబరు 27న జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించారు.
ఆరుగాలం కష్టపడి వరి పండిస్తే.. చేతికొచ్చే సమయంలో ఏటా తుపానులకు ఫలసాయం వర్షార్పణం అవుతోంది. అలాంటి ఆపత్కాలంలో అన్నదాతను ఆదుకునేవారు లేక.. పంట దక్కించుకునే దారి కానరాక దయనీయ పరిస్థితులు ఎదుర్కోవాల్సివస్తోంది.
ఇంటి నుంచి ఉదయం కళాశాలకు వెళ్లిన కుమార్తె తిరిగి రాలేదు.. ప్రేమతో పెంచుకున్న కుమారుడు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అభం శుభం తెలియని బాలుడు ఆడుకోవడానికి వెళ్లి అదృశ్యమయ్యాడు.
వారంతా కానిస్టేబుల్ ఎంపికకు శిక్షణ తీసుకున్నారు. గత ఏడాది నవంబర్- 22న పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక కోసం నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో అర్హత పరీక్షలు పూర్తయ్యాయి.
ఊరేమిటో తెలియదు... పేరేంటో తెలియదు.. కల్లాకపటం తెలియని పసి మనసు.. అమ్మ అనడం తప్ప మాటలు కూడా సరిగా రానేలేదు. తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డ రైల్వే ఫ్లాట్ఫామ్పై ఒంటరిగా మిగిలింది.
శ్రీనివాస్ కె.గంగవరం పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. ప్రతి నెలా ఐదో తేదీలోగా అతనికి వచ్చే వేతన ఖాతాలో నుంచి కొంతమొత్తం రుణం కింద జమవుతుంది.
విహారయాత్రకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్కు వచ్చిన నవ దంపతులు సముద్రంలో మునిగి గల్లంతయ్యారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో ఇటువంటి స్పెల్బీ, మ్యాథ్బీ పరీక్షలు ఎంతో ఉపయోగకరం. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచి...
పెద్దాపురం, డిసెంబరు 10: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కిరాణా దుకాణం దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని కాండ్రకోటలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఏడీ ఎఫ్వో ఎం.శ్రీహరి జగన్నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాబోలు సత్యకృష్ణకు చెందిన కిరాణా దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవిం
భారతదేశాన్ని 2047కల్లా ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా నిలిపే విధంగా ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ని కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపడుతుందని కేంద్ర పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా పేర్కొన్నారు.
సామర్లకోట, డిసెంబరు 10: కార్తీకమా సపర్వదినాలు పురస్కరించుకుని ఆదివా రం సామర్లకోట కుమార రామ భీమే శ్వరాలయంలో విశేష పూజలు నిర్వహిం చారు. గోపూజలతో ప్రారంభించారు. ఛీఫ్ ఫెస్టివల్ అధికారి, దేవదాయ సహాయ కమిషనర్ అల్లు వెంకటదుర్గాభవాని, ఆలయ ఈవో తలాటం వెంకట సూర్యనా
పెద్దాపురం, డిసెంబరు 10: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆదివారం కట్టమూరులో పర్యటించా రు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆహ్వానం మేరకు ఆయన స్వగృహానికి విచ్చేశారు. ఆమెకు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కాకినా డలో శ్రీపీఠానికి వెళు
చిత్రలేఖనం పోటీలకు అపూర్వ స్పందన వివిధ పాఠశాలల నుంచి తరలొచ్చిన విద్యార్థులు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం చిన్నారుల్లో సృజనాత్మకతకు పునాది చిత్రలేఖనం అని పలువురు వక్తలు అన్నారు.…
ప్రజాశక్తి – పెద్దాపురం, సామర్లకోట రూరల్పెద్దాపురం దర్గా సెంటర్ లోని బాధ్యత ట్రస్ట్ మన ఇల్లు ఆశ్రమంలో ఆదివారం మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు నూతలపాటి…
ప్రజాశక్తి – రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరుగుతున్న సౌత్ అండ్ వెస్ట్ జోన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం రెండో రోజుకు…
ప్రజాశక్తి – సామర్లకోట రూరల్విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు ఆత్మరక్షణకు కరాటే క్రీడ ఎంతో దోహదపడుతుందని లయన్స్ క్లబ్ జిల్లా మొదటి వైస్ గవర్నర్ ఈదల ఈశ్వర కుమార్,…