అడవులు అంతరించి పోతున్నాయి. అరుదైన వన్యప్రాణులు, పక్షిజాతులు కనుమరుగు అవుతున్నాయి. కాలుష్యం కారణంగా పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. ఇలాంటి సమయంలో జీవ వైవిధ్యం, ప్రకృతి సంపదను కాపాడడం..
పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మూడు దఫాలుగా జరిగే పోలింగ్కు సంబంధించి తొలివిడతకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభం కానుంది.
పురుషాధిక్య క్రీడగా పేరొందిన బాక్సింగ్లో మహిళలూ రాణిస్తున్నారు. స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఇటీవల జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్లో మరోసారి అదరగొట్టింది.
ఎన్నికల సం‘గ్రామం’లో భాగంగా గురువారం నుంచి నామపత్రాల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 29 వరకు.. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు నామపత్రాలు స్వీకరిస్తారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంగా రాయపర్తి మండలం మహబూబ్నగర్ ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ నెల 20న సస్పెండ్ చేశారు.
తామర, గుర్రపు డెక్కతో నిండిన చెరువు మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి శివారులోనిది. సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 220 ఎకరాలకుపైగా ఆయకట్టుకు సాగు నీరు అందిస్తుంది. మొట్లపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారులు ఇందులో చేపలు పెంచుతున్నారు.
మహబూబాబాద్ పట్టణంలోని మన్మోహన్రెడ్డి కాంప్లెక్స్లో సుమారు వేయి చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న పురపాలక సంఘం మిగులు స్థలం (గ్రీన్ల్యాండ్) నిరుపయోగంగా ఉండడంతో పిచ్చిమొక్కలు, ముళ్ల చెట్లు పెరిగి అపరిశుభ్రంగా మారింది.
వరంగల్ పోలీసు కమిషనరేట్ వీఆర్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఒ.రమేష్ను, మామునూరు ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ రఘును సస్పెండ్ చేస్తూ బుధవారం సీపీ సన్ప్రీత్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇనుపరాడ్డుతో అత్త తలపై కొట్టి చంపిన అల్లుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.పది వేల జరిమానా విధిస్తూ.. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ బుధవారం తీర్పు చెప్పారు.