సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో వరంగల్ జిల్లా కీలక పాత్ర పోషిం చిందని, ఇది ఉద్యమాల గడ్డ అని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ అన్నారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దార్శనిక పాలన అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ప్రశసించారు.
మన్యంలో మావోయిస్టుల కుట్రను ఆదిలోనే పోలీసులు ఛేదించారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర ఏర్పాటుకు, రహదారి నిర్మాణ పనుల యంత్రాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నించిన నలుగురు మావోయిస్టు సానుభూతిపరులను బుధవారం రాత్రి ములుగు జిల్లా వాజేడు మండలంలో అరెస్టు చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూసి పులకరించిపోయారు. ఆడపడుచు కుమారుడి పుట్టి వెంట్రుకల మొక్కు తీరడంతో పాటు వేంకటేశ్వర స్వామిని చూడాలన్న కోరిక నెరవేరిందని.. ఆనందంతో వెనుదిరిగారు..