పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల, నడికుడ, ఆత్మకూర్, దామెర మండలాల పరిధిలోని మహిళలకు పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం మంత్రులు, అధికారులకు ఎర్ర, నీలం రంగు బుగ్గలను తొలగించి వీఐపీ అనే పదం లేకుండా చేసింది. దీంతో చాలా మంది ప్రముఖులు వారి వాహనాల బుగ్గలను తొలగించారు. సాధారణంగానే వీఐపీలు ప్రయాణించే వాహనాలు ఉంటున్నాయి.
‘మహబూబాబాద్లో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి వార్డుల వారీగా ప్రత్యేక సిబ్బందిని కేటాయించి చర్యలు చేపడుతున్నాం. ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామ’ని పురపాలక కమిషనర్ టి.రాజేశ్వర్ అన్నారు.
క్రీశ 11వ శతాబ్దంలో కాకతీయ వంశస్థులు నిర్మించిన బయ్యారం పెద్దచెరువు మండల ప్రజలకు కల్పతరువుగా మారింది. పాలకుల కరుణ లేకున్నా, వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ప్రజలను కన్నతల్లిలా కాపాడుతూ వస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఇద్దరు మహిళలకు ఒకే పేరు ఉండగా అధికారులు ఒకరికి బదులు మరొకరి ఖాతాలో బిల్లు జమ చేశారు. దీనిపై కలెక్టర్ డా.సత్యశారద ఆదేశాల మేరకు శనివారం మంగళవారిపేటలో ప్రాజెక్టు డైరెక్టర్ గణపతి, గృహనిర్మాణ శాఖ డీఈ విష్ణువర్థన్,
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చి కల్లాలు, శీతలగిడ్డంగులు, జిన్నింగ్ మిల్లుల్లో బిహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వలసకార్మికులు పనిచేస్తుంటారు.
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న పార్టీని లొంగుబాట్లు కూడా దెబ్బతీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఇద్దరు శనివారం లొంగిపోవడంతో పార్టీ రాష్ట్ర కమిటీ ఇక నామమాత్రమైంది.
ప్రభుత్వ మహిళల సంక్షేమానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు పుట్టింటి కానుకగా ‘మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరలు అందించనుంది.
అధికారుల నిర్లక్ష్యంతోనే మున్సిపల్ కార్మికుడు మృతిచెందాడని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, మున్సిపల్ కార్మికులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ..
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల పదవుల కేటాయింపుల్లో విధేయతకు పెద్దపీట వేసింది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిచ్చింది. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ములుగు జిల్లా అధ్యక్ష పదవిని ప్రస్తుత అధ్యక్షుడు, బీసీ వర్గానికి చెందిన పైడాకుల అశోక్కే మరోసారి అవకాశం దక్కింది.
మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్న పౌరసరఫరాల శాఖ చేపట్టిన కార్యక్రమం లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో వ్యవసాయ మార్కెట్లపై ఆర్థిక భారం పడుతోంది. తాలు, తేమపై నిర్దేశిత ప్రమాణాలు ఉన్న ధాన్యాన్నే కొనుగోలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి.
వరంగల్ జిల్లా కాశీబుగ్గలో ఓ కొడుకు కన్నతల్లి చావుకు కారణమయ్యాడు. స్థానికులు, ఇంతేజార్గంజ్ సీఐ ఎంఏ షుకూర్తెలిపిన ప్రకారం.. కాశీబుగ్గలో నివాసముండే కూరపాటి వెంకటమ్మ(65)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.