భారత ప్రభుత్వం మీడియా సంస్థల ఎక్స్ ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా మీడియాపై సెన్సార్షిప్కు పాల్పడుతోందని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
దేశంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల్లో ఎక్కువ మంది లెక్కలు.. ఎక్కాలు తెల్వనోళ్లే నని కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది.
మరాఠా అస్తిత్వం కోసమంటూ మహారాష్ట్రలో ప్రతిపక్ష ఎంఎన్ఎస్ పార్టీ మంగళవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ఏకంగా ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఏక్నాథ్ శిందే శివసేన వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు ప్రతాప్ బాబూరావు సర్నాయక్ పాల్గొనడం సంచలనమైంది.
ఇండియాలోని రాయిటర్స్, రాయిటర్స్ వరల్డ్ ఎక్స్ అకౌంట్లు శనివారం నిలిచిపోవడంతో తాము సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలతో సంప్రదింపులు జరిపామని, వాటిని అన్బ్లాక్ చేయమని కోరామని భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
[20:15] ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) నిర్వహించాలన్న ఎన్నికల సంఘం (Election Commission of India) నిర్ణయం బిహార్ రాజకీయ వర్గాల్లో కాకరేపుతోంది.
పహల్గాం ఘటనలో పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయానికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మే 7న పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత సేన విరుచుకుపడింది. ఈ క్రమంలోనే మూడు రాఫెల్ జెట్లతో సహా ఐదు భారత వైమానిక దళ యుద్ధ విమానాలను తాము కూల్చేసినట్టు పాక్ ప్రకటించుకుంది.
IED blast మందుపాతర పేలి (IED blast) ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు (CRPF jawans) తీవ్ర గాయాలపాలైన ఘటన ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం బస్తర్ డివిజన్ (Bastar division) లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
విమానం కుప్పకూలిన ప్రాంతంలో సేకరించిన రెండు బ్లాక్ బాక్సులు, అందులోని డాటా, తదితర ఆంశాల ఆధాంగా ప్రాథమిక నివేదకను ఏఏఐబీ రూపొందించిట్టు ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు.
Viral news అతడొక న్యాయవాది (Lawyer). పెళ్లిరోజు కానుకగా తన భార్యకు ఒక గిఫ్ట్ (Gift) ఇవ్వాలనుకున్నాడు. ఆ మేరకు ఓ మొబైల్ షాపులో రూ.49 వేల విలువ చేసే మొబైల్ ఫోన్ (Mobile Phone) కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లి భార్య చేతిలో పెట్టాడు. ఆమె స�
Horror ఆధునిక సాంకేతికతతో సమాజం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. చేతబడి, క్షద్రపూజల పేరుతో పలు ప్రాంతాల్లో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో పెద్ద సంఖ్యలో చెట్లను కూల్చివేయడంపై మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తన ఇండస్ట్రియల్ మిత్రులతో కలిసి గిరిజనుల భూములు లాక్కుంటోందని, సహజ వనరులను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.
[17:13] పాకిస్థాన్కు గూఢచార్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు రాష్ట్ర పర్యాటకశాఖ స్పాన్సర్ చేసినట్లు వస్తున్న ఆరోపణలపై ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి స్పందించారు.
Crime news కన్న తండ్రే మైనారిటీ కూడా తీరని కుమార్తె పాలిట కీచకుడయ్యాడు. నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. బిడ్డ పుట్టడంతో ఓ బ్యాగులో పెట్టి రైల్లో పడేశాడు. రైల్లో పసికందు సమాచార�
[16:59] కర్ణాటకలో సీఎం మార్పు అంశం తీవ్ర చర్చనీయమవుతున్న నేపథ్యంలో డీకేకు అనుకూలంగా ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు, ప్రజల మద్దతు ఆయనకే ఉందని చెప్పారు.
Karnataka కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పుపై ప్రతిష్టంభణ కొనసాగుతోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్వయంగా సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) స్పష్టం చేసినప్పటికీ దీనిపై చర్చ మాత్�
ప్రతి పనికి ఆధార్ కార్డు అవసరమవుతుంది. ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలా అయితేనే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ కచ్చితంగా లింక్ అయి ఉండాల్సిందే.
Bouncers ఓ ఫైవ్ స్టార్ హోటల్ (Five-star hotel) లోని నైట్ క్లబ్ (Nightclub) లో యువతి సహా ఇద్దరిపై బౌన్సర్లు (Bouncers) దాడికి పాల్పడ్డారు. క్లబ్లో టాయిలెట్స్ (Toilets) శుభ్రంగా లేవన్నందుకు ఆ ఇద్దరిని బౌన్సర్లు కొట్టారు.
ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తామంటూ 18 నెలలుగా వారిద్దరూ 32 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ను తీవ్ర వేధింపులకు గురిచేశారు. బెదిరింపులకు పాల్పడి లగ్జరీ కారు కొట్టేశారు. రూ. కోట్లలో మొత్తంలో మనీ కాజేశారు. ఇంతటితో ఆగక మరో మూడు రూ. కోట్లు..
రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పలు ట్రేడ్ యూనియన్లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అందులోభాగంగా బుదవారం అంటే.. జులై 9వ తేదీన దేశవ్యాప్తంగా బంద్కు పిలుపు నిచ్చాయి.
ఎంపిక చేసిన ప్రభుత్వ సర్వీసులలో బీహార్లోని మహిళలకు ఇప్పటికే రిజర్వేషన్ ఉండగా, తాజా నిర్ణయం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, రిక్రూట్మెంట్ స్థాయిలలో శాశ్వత నివాసిత మహిళలకు 35 శాతం కోటా వర్తిస్తుంది.
Daulal Vaishnaw కేంద్ర మంత్రి (Union Minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) కు పితృవియోగం సంభవించింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అశ్వినీ వైష్ణవ్ తండ్రి దౌలాల్ వైష్ణవ్ (Daulal Vaishnav).. జోధ్పూర్ (Jodhpur) ఎయిమ్స్ ఆస్పత్రి (
Reel సోషల్ మీడియా (Social Media) మోజులో పడిన కొందరికి రీల్స్ (Reels) పిచ్చి పెరుగుతోంది. ప్రమాదకర రీతిలో రీల్స్ చేసేందుకు ప్రయత్నించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
హిందూ పురాణాల్లో పేర్కొనే శివుడు, విశ్రామిత్రుడు కూడా నేపాల్ నుంచి వచ్చిన వారేనని కేపీ శర్మ ఓలి చెప్పారు. ఇది తానేదో చెబుతున్నది కాదని, విశ్వామిత్రుడు చతరాలో పుట్టినట్టు వాల్మీకి రామాయణం చెబుతోందని అన్నారు.
AAIB report అహ్మదాబాద్ (Ahmedabad) లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా (Airindia) విమాన ప్రమాదంపై ‘ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)’ మంగళవారం పౌర విమానయాన శాఖ (Civil Aviation Ministry) కు, సంబంధిత ఇతర అథారిటీలకు తన ప్రాథమి
[13:27] సోషల్ మీడియాలో ఖలిస్థానీ, దేశ వ్యతిరేక పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇతర ఏజెన్సీలతో కలిసి సరికొత్త వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది.
Blackmail: ముంబైలో ఓ వ్యక్తిని అతని స్నేహితులు బ్లాక్ మెయిల్ చేశారు. ఓ ప్రైవేటు వీడియోతో అతన్ని బెదిరించి .. అతని ఖాతాలో ఉన్న మూడు కోట్ల సొమ్మును డ్రా చేశారు. సీఏగా చేస్తున్న ఆ వ్యక్తి తన సూసైడ్ నోట్లో ఈ వ�
ఉగ్రదాడులతో భారత్ను ఇబ్బందులకు గురిచేస్తున్న పాకిస్థాన్కు ఆపరేషన్ సిందూర్తో గట్టి బుద్ధి చెప్పింది భారత్. మనతో పెట్టుకోవాలంటే భయపడేలా చేసింది. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ కౌంటర్ అటాక్స్ చేసింది ఇండియా.
IndiGo flight మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) లోని దేవీ అహల్యాబాయ్ హోల్కర్ (Devi Ahilyabai Holkar) విమానాశ్రయం నుంచి రాయ్పూర్ (Raipur) కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే తిరిగొచ్చి ల్యాండయ్యింది.
[12:43] Dogs Bark Saves Lives: ఒకవైపు కుంభవృష్టిగా వర్షం కురుస్తుంటే.. మరోవైపు కుక్క అరుపు ఆ యజమానికి నిద్ర పట్టనివ్వలేదు. అదే కొన్ని ప్రాణాలను కాపాడేందుకు కారణమైంది.
China Protest: దలైలామాకు ప్రధాని మోదీ బర్త్డే విషెస్ చెప్పిన అంశంపై డ్రాగన్ దేశం చైనా అసహనం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ విషస్ను ఖండిస్తూ దౌత్యపరమైన నిరసన వ్యక్తం చేసింది. గడిచిన నాలుగు రోజుల
[12:18] సోషల్ మీడియా రీల్ కోసం ఏడేళ్ల కుమార్తె ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా తల్లిదండ్రులు ప్రవర్తించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MNS Protest: మహారాష్ట్రలో మళ్లీ భాషా వివాదం రాజుకున్నది. థానేలో జరిగిన ఘటనకు నిరసనగా ఇవాళ రాజ్థాక్రేకు చెందిన ఎంఎన్ఎస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. షాపు ఓనర్లు ఇచ్చిన నిరసన పిలుపుకు వ్యతిరే
సౌదీ అరేబియాలో గత ఏడాది విధించిన మరణశిక్షల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సోమవారం పేర్కొంది. 2024లో సౌదీలో ఏకంగా 345 మందిని ఉరితీయగా..
ఇరాన్ మద్దతుతో ఎర్ర సముద్రంలో విధ్వంసాలకు పాల్పడుతున్న తిరుగుబాటు దళం హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్స(ఐడీఎఫ్) ఆదివారం సాయంత్రం నుంచి ముప్పేట దాడులు జరిపింది.
200 రూపాయలు ఎగ్గొట్టిన కేసులో ఓ వ్యక్తికి 30 ఏళ్ల తర్వాత షాక్ తగిలింది. రూ.200ల కోసం 30 ఏళ్ల తర్వాత షాక్ తగలడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా నాణ్యతతో రోడ్డు వేస్తే కొన్నేండ్ల పాటు పటిష్ఠంగా ఉండాలి. కానీ నాసి రకంగా నిర్మిస్తే అది కొన్ని నెలలకే గుంతలు తేలుతుంది. బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరీ విడ్డూరంగా ఓ రోడ్డు నెల రోజులకే ఆమ్లేట్లా
ముంబై 26/11 పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన తహవ్వూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించినట్టు తెలిసింది. ముంబై ఉగ్రదాడి వెనుక తన పాత్ర ఉందన్న సంగతిని ఎన్ఐఏ విచారణలో అతడు అంగీకరించినట్టు జాతీయ
మహారాష్ట్రలో (Maharashtra) అధికార కూటమిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. హిందీని తప్పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు వివాదాస్పదం అవడంతో వాటిని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. శివసేన (షిండే) అధ�
మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లా తీరంలో భారత నౌకాదళ రాడార్ సముద్రంలో ఒక అనుమానాస్పద నౌకను గుర్తించింది. అది పాకిస్థాన్ నౌక అయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక అధికార పార్టీ కాంగ్రెస్లో అంతా సజావుగా లేనట్లు కనిపిస్తున్నది. పూర్తిగా ఐదేండ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సిద్ధరామయ్య చెప్పినపుడు ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ బహి
మావోయిస్టు పార్టీని రూపు మాపడమే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ ‘కగార్' రూట్ మార్చి కొత్త పంథాలో వెళుతోంది. మావోయిస్టుల ఏరివేతే ధ్యేయంగా పెట్టుకుని అడవుల్లో ఆపరేషన్ ‘బ్లాక్ ఫారెస్ట్' పేరుతో అగ్రన
‘విచారణ ఖైదీకి బెయిల్ మంజూరు చేయడం ఓ నిబంధన, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వారిని జైలుకు పంపించవచ్చు’ అనేది ఓ సూత్రం అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. గత కొంత కాలం నుంచి ఈ సూత్రా
హఠాత్తుగా వచ్చిన పురిటి నొప్పులు భరించలేక రైల్వే స్టేషన్లో బాధతో అల్లాడుతున్న ఒక గర్భిణికి ప్రసవం చేసిన డాక్టర్ను ఆర్మీ చీఫ్ సహా పలువురు ప్రశంసిస్తున్నారు.
విలువైన ఆస్తి పత్రాలు, బంగారు నగలు, డబ్బు వంటి వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరిస్తే సురక్షితంగా ఉంటాయని మనం భావిస్తాం. కానీ హిమాచల్ ప్రదేశ్ వరదల్లో రాష్ట్ర సహకార బ్యాంక్ వరద నీటిలో మునిగిపోవడంతో ఖాతాద
బీహార్లో కొందరి అనుమానం ఒక కుటుంబంలోని ఐదుగురి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. గ్రామంలో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఓ కుటుంబంపై దాడి చేసిన ఒక మూక వారిని సజీవ దహనం చేసింది.
వాణిజ్య విమానాల పైలట్లకు నిర్వహించే వైద్య పరీక్షలపై పౌర విమానయాన డెరెక్టర్ జనరల్ (డీజీసీఏ) కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి వారు ఎయిర్ఫోర్స్ బోర్డింగ్ సెంటర్లలో మాత్రమే వైద్య పరీక్షలు చేయించుక�
దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనకు మొట్టమొదటిసారిగా డిజటల్ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా ప్రజలు ఇంటి నుంచే తమ వివరాలు నమోదు చేసుకునేలా ప్రత్యేక వెబ్ పోర్టల్ను ఏర్పాటు
తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం (Train Accident) జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాను కడలూరు జిల్లా సెమ్మంగుప్పం వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృ
[04:25] సామాన్య మదుపరులను ముంచేలా స్టాక్ మార్కెట్లోని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో (ఎఫ్అండ్వో) పెద్ద పెట్టుబడిదారులు హస్తలాఘవానికి పాల్పడటంపై ప్రధాని మోదీ మౌనం దాలుస్తున్నారని, దీనివల్ల సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
[04:23] అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగామి శుభాంశు శుక్లా తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ వి.నారాయణన్తో మాట్లాడారు. తన రోదసి యాత్ర క్షేమంగా సాగడానికి సంస్థ ఎంతో కృషి చేసిందన్నారు.
[04:24] ఆరు నెలల ఫార్మకాలజీ కోర్సు పూర్తి చేసిన హోమియో వైద్యులు కూడా తమ రోగులకు అలోపతి (ఆధునిక) మందులు సూచించవచ్చని మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (ఎంఎంసీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
[04:24] దేశవ్యాప్తంగా చేపట్టనున్న జన, కుల గణనలో పౌరులు నేరుగా తమ వివరాలను సమర్పించేందుకు మొదటిసారిగా అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ను తీసుకొస్తున్నారు. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు సోమవారం వెల్లడించారు
[04:23] మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా తీరప్రాంతంలో ఓ విదేశీ బోటు అనుమానాస్పదంగా కనిపించడం కలకలం రేపింది. రేవ్దండాలోని కొర్లాయ్ తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
[04:21] ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రిటన్ సాయం చేసిందని భాజపా ఎంపీ నిషికాంత్ దుబె ఆరోపించారు. సిక్కు జాతికి ఆ పార్టీ అనేకసార్లు అన్యాయం చేసిందని విమర్శించారు.
[04:22] పద్మశ్రీ అవార్డు గ్రహీత సుబ్రతో దాస్(62) భార్య సుష్మితా దాస్(60)కు కుక్క కాటుకు మందు ఇవ్వడానికి నిరాకరించిన ఓ వైద్యురాలిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
[04:20] దేశంలోని ప్రతి ఒక్కరినీ భాజపా బెదిరిస్తోందని, ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
[04:20] ఆదాయ సమానత్వం కలిగిన దేశాల్లో భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉందని మోదీ ప్రభుత్వం చేస్తున్న వాదన పూర్తిగా మోసపూరితమైనది, నిజాయతీ లేనిదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు.
[04:19] కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాల ఐక్య వేదిక బుధవారం సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ‘భారత్ బంద్’ నిర్వహించనున్నట్లు తెలిపింది.
[04:19] అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా ఎదురుపడితే ఇంకేముంది.. మనలాంటివారికి పైప్రాణాలు పైనే పోతాయి. కానీ, కేరళలోని అటవీ శాఖకు చెందిన ఓ మహిళా అధికారి ఏమాత్రం భయపడకుండా సాహసానికి దిగారు.
[04:18] త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు ఆర్జేడీకేనని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. సోమవారం లఖ్నవూలో ఆయన మీడియాతో మాట్లాడారు.
[04:17] బిహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పలు అభ్యర్థనలపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
[04:16] ఏడు నెలల క్రితం పదవీ విరమణ చేసినా ఇంకా తాను అధికార నివాసం ఖాళీ చేయని విషయంపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ స్పందించారు.
[04:18] హిమాచల్ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ బ్యాంకులోకి వరదనీరు ముంచెత్తడంతో తమ సొమ్ము ఏమైందోనని డిపాజిటర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మండీ జిల్లాలోని తునాగ్ ప్రాంతంలోని 8 వేల మంది ప్రజలకు ఒక సహకార బ్యాంకు ఉంది.
[03:55] తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు ప్రముఖ పారిశ్రామికవేత్త శివ్ నాడార్ రూ.206 కోట్లు విరాళం అందించారు. ఇక్కడి మురుగన్ ఆలయంలో 15 ఏళ్ల తర్వాత సోమవారం కుంభాభిషేకం జరిగింది.
[03:53] విద్యార్థుల్లో కుల మత విద్వేషాలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా వసతిగృహాల పేర్లలో ఉన్న సామాజిక వర్గాల పేర్లను తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
[03:52] కచ్చితత్వంతో మరింత మెరుగ్గా వాతావరణ అంచనాలను తయారుచేసేందుకు వీలుగా ఇన్సాట్-4 సిరీస్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నిర్ణయించింది.
[03:54] హిందుస్థాన్ షిప్యార్డులో నిర్మించిన డైవింగ్ సపోర్టు నౌక ఐఎన్ఎస్ నిస్తార్ నేవీలోకి మంగళవారం చేరనుంది. ప్రధానంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో జలాంతర్గాములకు సహకారంగా నిస్తార్ సేవలు అందిస్తుంది.