Delhi Blast ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో డాక్టర్ షాహీన్, ముజమ్మిల్ (Muzammil)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ కారు బాంబు దాడి కేసుకు సంబంధించి మరో వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
తాను, తన సోదరిలా తమ తల్లిదండ్రులు కూడా మానసిక వేధింపులకు గురవుతున్నారని.. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని లాలూప్రసాద్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం నిజాయితీతో పనిచేశానని, కానీ తన ప్రయత్నంలో విఫలమైనట్లు ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
Supreme Court: దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఓ చిన్నారి అదృశ్యం అవుతున్నట్లు వచ్చిన వార్తల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా సీరియస్ సమస్య అని కోర్టు పేర్కొన్నది. జస్టిస్ బీవీ నాగరత్�
Bomb threat దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు (Bomb threat) కలకలం రేపాయి. రాజధానిలోని పలు కోర్టులు (courts), పాఠశాలలే లక్ష్యంగా బెదిరింపులు వచ్చాయి.
ఇటీవల పలు రాష్ట్రాల్లో చిన్నారుల మిస్సింగ్పై మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో చిన్నారుల మిస్సింగ్పై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
Delhi Blast ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఎర్రకోట (Red Fort) వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీకి (Dr Umar un Nabi) చెందిన సంచలన వీడియో బయటకు వచ్చింది.
అది 1963 జనవరి 27.. దిల్లీలోని నేషనల్ స్టేడియంలో ‘ఏ మేరీ వతన్కే లోగోన్’ అంటూ పాడిన లతా మంగేష్కర్ ఆర్ధ్రత నిండిన స్వరంతో.. అక్కడ ఉన్న ప్రతీఒక్కరి కళ్లూ చెమర్చాయి.
నవంబర్ 10వ తేదీన ఉమర్ నబీ అనే వ్యక్తి ఎర్రకోట దగ్గర ఐ20 కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 13 మంది చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
జాలరి వలలో చిక్కిన అరుదైన చేపను ప్రజలు ఆశ్చర్యంతో వీక్షించారు. రామనాథపురం జిల్లా పాంబన్ ఉత్తర తీరం నుంచి మన్నార్ గల్ఫ్ ప్రాంతానికి నాటుపడవల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లారు. చేపల వేట తరువాత సోమవారం జాలర్లు తీరానికి చేరుకున్నారు.
భారతీయులకు వీసా రహిత ప్రవేశాలను ఇరాన్ నిషేధించడంతో ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది.
బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటంతో సముద్ర తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తుండటంతో తూత్తుకుడి, నాగపట్టినం, కారైక్కాల్ ప్రాంతాల మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళకుండా మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
Lalu Yadav బీహార్ ఎన్నికల (Bihar Elections) ఫలితాల అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ (Lalu Yadav) కుటుంబంలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్న విషయం తెలిసిందే. కుటుంబంలో చీలికలపై లాలూ యాదవ్ (Lalu Yadav) తొలిసారి స్పందించారు.
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబరు 16న నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యాయి.
వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశిస్తున్న భారతీయుల విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీని రద్దు చేస్తున్నట్టు ఇరాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
బీహార్లో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఈ నెల 20న పాట్నాలో ఉండొచ్చని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. నితీశ్ కుమార్ సోమవారం రాష్ట్ర గవర్నర్ను కలిసి సీఎం పదవికి రాజీనామా సమర్పించారు.
మెక్ డొనాల్డ్స్, కేఎఫ్సీ, పిజ్జా హట్, బాస్కిన్ రాబిన్స్, బికనేర్వాలా, హల్దీరామ్స్ వంటి మేజర్ ఫుడ్ చెయిన్స్ ఇక రైల్వే స్టేషన్లలో కొలువుతీరనున్నాయి.
బిహార్లో మంత్రి పదవుల కోసం ఎన్డీయే నేతలు లాబీయింగ్ చేసుకుంటున్నారు. కూటమిలోని పార్టీల్లో మంత్రి పదవులపై కసరత్తు ప్రారంభం కావడంతో అధిష్ఠానం మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జేడీయూ అధినేత నీతీశ్ కుమార్..
అరవింద్ పనగడియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం 2026-31 మధ్యకాలానికి రాష్ట్రాలకు పంపిణీ చేసే ఆర్థిక వనరులకు సంబంధించిన నివేదికను సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అందజేసింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా దీనిని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తలొగ్గింది. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు 50 శాతం ప్రతీకారం సుంకాలు విధించిన అమెరికా నుంచి 2026లో ఏడాదిపాటు వంటగ్య�
ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టంచేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పలు చర్యలు తీసుకుంటోందని పరోక్షంగా పాకిస్థాన్కు హెచ్చరికలు జారీ చేశారు.
మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో లభ్యమయ్యే పలు మూలికలపై పండిత్ ఖుషిలాల్ ఇన్స్టిట్యూట్ చేస్తున్న పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. బాలాఘాట్, అనుప్పుర్, దిన్దోరి, శహడోల్లో స్థానిక గిరిజనులు సంప్రదాయంగా ఉపయోగించే మూలికల వివరాల నమోదు,
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని కాళీఘాట్లో ఆయనో సాధారణ కారు డ్రైవర్. అయినా ఆయన వితరణశైలి అసామాన్యం. పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగుల బంధువులకు ఉచితంగా భోజనాలు అందిస్తున్నారు. తొమ్మిదేళ్లుగా సేవాతత్పరతను చాటుకుంటూ ‘హాస్పిటల్ మ్యాన్’గా పేరుగాంచారు.
ఫరీదాబాద్ ఉగ్రకేసు దర్యాప్తులో భాగంగా దిల్లీ పోలీసులు అల్ఫలా విశ్వవిద్యాలయ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్ధీకీకి రెండు సమన్లు జారీచేశారు. ఫోర్జరీ, మోసం పేరిట యూనివర్సిటీపై రెండు కేసులు నమోదైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
బిహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎమ్మెల్యేలు.. తమ శాసనసభాపక్ష నేతగా తేజస్వీ యాదవ్ను ఎన్నుకున్నారు. సోమవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న 25 మంది ఎమ్మెల్యేలు.. ఆయనను ఎన్నుకున్నట్లు ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ తెలిపారు.
బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే సాధించిన అఖండ విజయం నేపథ్యంలో అంతర్జాతీయ సైకతశిల్పి మధురేంద్ర రావి ఆకుపై అరుదైన కళాఖండం సృష్టించారు. మన గౌరవనీయ ప్రధాని, సీఎం అంటూ మోదీ,..
పశ్చిమబెంగాల్ రాజ్భవన్ ప్రాంగణంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేశారంటూ టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలను గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో సోమవారం రాజ్భవన్లో భద్రతా సిబ్బందితో గవర్నర్ తనిఖీలు చేయించారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం అసాధారణ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ అరెస్టు కేసులో నిందితులను విడుదల చేయరాదని కోర్టులను ఆదేశించింది. అసాధారణ వైపరీత్యానికి ప్రత్యేకమైన చికిత్స అవసరమని పేర్కొంది.
తమ ఆకాంక్షల్ని నెరవేర్చే పార్టీలకే ప్రజలు పట్టం కడతారని, బిహార్ ఫలితాలే అన్ని రాష్ట్రాలకూ ఆ మేరకు విస్పష్ట సందేశం పంపించాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
ఉత్తర్ప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో క్వారీ కూలిపోయిన ఘటనలో మరో ఐదు మృతదేహలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరిందని సోమవారం అధికారులు తెలిపారు. మృతులను ఓబ్రాలోని పనారీకి చెందిన వారిగా గుర్తించారు.
మానవాళిపై హింసకు పాల్పడ్డారన్న కారణంగా మరణ శిక్షను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను భారత్ దాదాపుగా తిరస్కరించినట్లే! ఏళ్లుగా బంగ్లాదేశ్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న భారత్కు ఈ నిర్ణయం ఒకరకంగా కత్తిమీద సామే..
ఎర్రకోట సమీపంలో కారు బాంబుపేలుడు ఘటనతో ముడిపడిన నిందితుడు ఆమిర్ రషీద్ అలీని పదిరోజులపాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీకి అప్పగిస్తూ దిల్లీ న్యాయస్థానం ఆదేశాలు వెలువరించింది.
మూడు నెలల కన్నా ఎక్కువ కాలం సాగే నొప్పి వల్ల ఉత్పన్నమయ్యే కుంగుబాటు, ఇన్ఫ్లమేషన్తో అధిక రక్తపోటు (హైబీపీ) ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. బ్రిటన్లోని గ్లాస్గో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని నిర్వహించారు.
మండల-మకరవిలక్కు వార్షిక తీర్థయాత్ర ప్రారంభం సందర్భంగా కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో తొలిరోజే భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సోమవారం తెల్లవారుజామున నుంచే భక్తుల తాకిడి పెరిగినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్(టీడీబీ) అధికారులు తెలిపారు.
రెండు టేబుల్ స్పూన్ల (28 గ్రా.) చియా గింజలు తీసుకొంటే.. నీ రోజుకు మన శరీరానికి కావల్సిన 35 శాతం ఫైబర్,నీ 23 శాతం మెగ్నీషియం నీ 26 శాతం ఫాస్ఫరస్ నీ 12 శాతం జింక్ నీ 9 శాతం ప్రొటీన్లు లభిస్తాయి. అందుకే రోజూ వాటిని తినడం అలవాటు చేసుకోండి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్ల పరిమితిని పాటించాల్సిందేనని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ పరిమితిని ఉల్లంఘిస్తే వచ్చే నెలలో జరగనున్న ఎన్నికలను రద్దు చేస్తామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి ధర్మాసనం హెచ్చరించింది.
వీసా నిబంధనలు కఠినతరం చేయడం, సామాజిక మాధ్యమ ఖాతాల పరిశీలన (వెట్టింగ్) వంటి ట్రంప్ విధానాలతో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది భారీగా తగ్గింది. తాజాగా వెలువడిన ‘ఓపెన్ డోర్’ నివేదిక ప్రకారం..
ప్రతి ఏడాది శీతాకాలం ప్రారంభానికి ముందు నుంచే దేశ రాజధాని దిల్లీలో మొదలయ్యే తీవ్ర కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించాలని, ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలతో దానిని అధిగమించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
టెట్రా ప్యాక్లో మద్యం అమ్మకాన్ని అనుమతించొచ్చా అన్న అంశంపై సుప్రీంకోర్టు సోమవారం దృష్టి సారించింది. ‘‘ఏమిటిది? జ్యూస్ ప్యాకెట్టా? టెట్రా ప్యాక్లలో మద్యం అనుమతించవచ్చా?’’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
తెలంగాణలో 10 మంది శాసన సభ్యుల ఫిరాయింపు వ్యవహారంపై స్పీకర్ విచారణలో జాప్యాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. రోజువారీగా విచారించాలని, ఎమ్మెల్యేలు సహకరించకపోతే వేటు వేయాలని గత ఆదేశాల్లోనే స్పష్టం చేశామని గుర్తు చేసింది.....
బీహార్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి కోలుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కర్ణాటక ప్రభుత్వంలో మార్పుల కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి ఆందోళన కలగచేస
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. అక్టోబర్ 10-నవంబర్ 14 మధ్య కాలంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ డాటాబేస్ నుంచి దాదాపు 27 లక్షల మంది కూలీల పేర్లను తొలగించింది.
వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎర్ర కోట వద్ద ఈ నెల 10న ఆత్మాహుతి దాడికి ముందు ఈ ఉగ్ర ముఠా భారీ ఆయుధాలతో కూడిన డ్రోన్లతో రద్దీ ప్రదేశాల్లో దాడులు చేయాలని ప్రణాళిక ర�
భారత నౌకాదళానికి చెందిన తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో (ఏఎస్డబ్ల్యూఎస్) వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మహేను 24న ప్రారంభించనున్నట్లు సోమవారం నేవీ వర్గాలు వెల్లడించాయి.
సముద్రంలో వేటకు వెళ్లిన తమిళనాడులోని రామనాథపురం జిల్లా పాంబన్కు చెందిన మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. జాలర్లు మన్నార్ గల్ఫ్ వద్ద వేట సాగిస్తుండగా.. వలలో పసుపు రెక్కల సూరా చేప (టూనా) చిక్కింది.
వివాహానికి ముందు శారీరక సంబంధం సర్వసాధారణమైపోయిందని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం అభిప్రాయపడింది. సమాజంలో జరుగుతున్న అంశాలు కోర్టుకు తెలియకుండా లేవని వ్యాఖ్యానించింది.
ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా కలెక్టర్లు అర్ధరాత్రి వరకు సమావేశాలు నిర్వహించి ఇబ్బందులకు గురి చేస్తున్నందున మంగళవారం నుంచి ఆ ప్రక్రియలో పాల్గొనబోమని తమిళనాడు రెవెన్యూ ఉద్యోగుల సంఘాల సమాఖ్య సోమవారం ప్రకటించింది.
డబుల్ పాన్ కార్డు కేసులో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత ఆజంఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలను ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కోర్టు దోషులుగా తేల్చింది...
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు యాభై శాతం దాటరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర అధికారులు తప్పుగా అన్వయించారని......
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతిచెందారు. వీరంతా హైదరాబాద్లోని రామ్నగర్కు చెందిన వారు. దీంతో ఆ ప్రాంతంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
ధర్మం, విశ్వాసాల ముసుగులో దళితులపై దాడులు చేస్తున్న వారికి తగిన గుణపాఠం నేర్పుతామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడిని దేశంలోని 30 కోట్ల మంది దళితులపై దాడిగా భావిస్తున్నట్లు ఆయన అభివర్ణించారు.
ఫరీదాబాద్లోని సోమవారంనాడు జరిగిన నార్తర్న్ జోన్ కౌన్సిల్ (NZC) 32వ సమావేశంలో అమిత్షా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.
Forest Officer Murders Wife, Children అటవీ శాఖ అధికారి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. వారు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే భార్య, పిల్లలను హత్య చేసి క్వాటర్స్ వెనుక పాతిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ద�
సౌదీలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 46 మంది మృతిచెందిన విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన పట్ల ప్రధాని మోదీ సహా సంబంధిత ఉన్నతాధికారులతో తాను సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు.
Delhi Blast ఢిల్లీలోని ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఉగ్రవాద కుట్రలో కీలకంగా ఉన్న మరో వ్యక్తిని అరెస్టు చేసింది. జమ్మూ కశ్మీర్లోని శ్�
మానవత్వానికి వ్యతిరేకంగా షేక్ హసీనా నేరాలకు పాల్పడినట్టు ఐసీటీ నిర్ధారిస్తూ ఆమె మరణశిక్ష విధిస్తున్నట్టు సోమవారంనాడు తీర్పునిచ్చింది. 2024 జూలై, ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని, 24,000 మంది గాయపడ్డారని ఐసీటీ న్యాయమూర్తి పేర్కొన్నారు.
Bengal Raj Bhavan Search పశ్చిమ బెంగాల్ గవర్నర్ అధికారిక నివాసంలో బీజేపీకి చెందిన నేరస్తులు ఆశ్రయం పొందుతున్నారని, లోపల ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేశారని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర�
కోల్కతా పోలీసులు, రాజ్భవన్ పోలీస్ ఔట్పోస్ట్, సీఆర్పీఎఫ్, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సంయుక్తంగా రాజ్భవన్లో గాలింపు చర్యలు చేపట్టడం ఇదే మొదటిసారని గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Election Commission అసోం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రచురిస్తామని వెల్లడించింది. ఈ ప్రత్యేక సవరణ జనవరి ఒకట�
Donkeys Pull Thar ఒక వ్యక్తి థార్ కొనుగోలు చేశాడు. అయితే ఆ వాహనంలో పలు సమస్యలు బయటపడ్డాయి. డీలర్కు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో థార్ను గాడిదలకు కట్టి షోరూమ్కు లాక్కెళ్లాడు. ఈ వీడి
ఆర్జేడీ ఎమ్మెల్యేలు జరిపిన సమవేశంలో ఎన్నికల్లో 'మహాగఠ్బంధన్' ఓటమికి కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఆర్జేడీ దయనీయ పరిస్థితికి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కారణమంటూ ఆరోపించిన సంజయ్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Booth Officers Boycott SIR Work ఎలక్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పని ఒత్తిడి వల్ల ఒక అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ‘సర్’ పనిని బహిష్కరించారు. ‘సర్’ పనిని న�
పంట వ్యర్థాలు తగలబెట్టకుండా వాటిని భూమిలో కలియదున్నుతూ లాభాల సాగు చేస్తున్న పంజాబ్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములకు అక్కడి ప్రభుత్వం ‘విజయవంతమైన రైతులు’ అనే బిరుదుతో సత్కరించింది.
అమీర్ రషీద్ అలీని కోర్టుకు హాజరుపరిచే సమయంలో మీడియాను అనుమతించ లేదు. కోర్టు కాంప్లెక్స్ చుట్టూ ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారు. అల్లర్ల వ్యతిరేక టీమ్ను కూడా సిద్ధం చేశారు.
బిహార్లో ఘన విజయం తర్వాత మధ్యప్రదేశ్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం నియమితులైన ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయడంపై బీజేపీ అధిష్ఠానం దృష్టిసారించినట్టు తెలుస్తోంది. రాబోయే శాసనసభ ఎన్నికల దిశగా పార్టీ ముందడుగు వేస్తోంది.
Dry Fruit Seller Dies Over Terror Probe ఉగ్రవాదంపై దర్యాప్తు కోసం డ్రై ఫ్రూట్స్ విక్రేతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రశ్నించిన తర్వాత అతడ్ని వదిలేశారు. అయితే ఆ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇవాళ యుద్ధం అంటూ వస్తే ఎన్ని గంటలు జరుగుతుందో చెప్పలేమని, 'ఆపరేషన్ సిందూర్' 88 గంటలు పాటు సాగించామని, వచ్చేసారి నాలుగు నెలలైనా కావచ్చు, నాలుగేళ్లు కూడా పట్టవచ్చని జనరల్ ద్వివేది అన్నారు.
Upendra Dwivedi దాయాది పాకిస్థాన్ (Pakistan)కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Boy Trapped In Car Dies ఒక బాలుడు ఆడుకుంటూ కారులో చిక్కుకున్నాడు. ఆలయం ఉత్సవం శబ్దాలకు అతడి అరుపులు ఎవరికీ వినిపించలేదు. దీంతో ఊపిరాడక చనిపోయాడు. రెండు రోజుల తర్వాత ఆ కారులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.
Azam Khan ఎస్పీ నేత ఆజంఖాన్, ఆయన తనయుడు అబ్దుల్లా ఆజంఖాన్ను డబుల్ పాన్ కార్డు కేసులో మంగళవారం రాంపూర్ కోర్టు దోషులుగా తేల్చింది. ఇద్దరికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.50వేల చొప్పున జరిమానా విధించింది. కోర్ట�
Delhi Blast ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ పేలుడుతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Delhi Blast ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడుపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కశ్మీరీ ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ సహ కుట్రదారుడు అమీర్ రషీద్ అలీ కీలక విషయా�
Fake Nandini Ghee నకిలీ నందిని నెయ్యి రాకెట్ గుట్టురట్టయ్యింది. రూ.56.95 లక్షల విలువైన 8,136 లీటర్ల కల్తీ నెయ్యి, నకిలీ నెయ్యి తయారీ యంత్రాలు, ఇతర నూనెలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశా�
ఉగ్రవాదులను, వారికి మద్దతిస్తున్నవారిని ఒకేలా చూస్తామని.. రక్తం, నీరు ఎప్పటికీ కలిసి ప్రవహించబోవంటూ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాక్కు గట్టి హెచ్చరికలు చేశారు.