రేకుల ఇల్లు.. వర్షం పడితే ఇంట్లో నీళ్లు.. వీధి వీధి తిరుగుతూ వస్త్రాల విక్రయం.. చాలీచాలనీ ఆదాయం.. ఇదీ పశ్చిమ బెంగాల్ సీతారామ్పుర్కు చెందిన దుర్గేశ్ ప్రసాద్ దుస్థితి.
Union Cabinet ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ తీవ్రంగా ఖండించింది. ఈ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యే అని కేంద్రం పేర్కొంది. ఈ ఘటనకు కారకులైన వారిని చట్టం ముందు నిలబెడుతామని తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 7 లోక్కల్యాణ్ మార్గ్లో బుధవారం సాయంత్రం 7 గంటలకు కేంద్ర కేబినెట్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల సేపు ఈ సమావేశం జరిగింది.
exit polls బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి స్వల్ప మెజారిటీతో మరోసారి అధికారంలోకి రావచ్చని తెలుస్తున్నదని. నితీశ్ కుమార్ మరోసారి సీఎం పదవి చేపట్టే అకాశమున్నట్లు యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స�
police vehicle hits Bike పోలీస్ వాహనం బైక్ను ఢీకొట్టింది. ఆ బైక్పై ప్రయాణించిన భార్యాభర్తలు, వారి రెండేళ్ల కుమారుడు ఈ ప్రమాదంలో మరణించారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంపై బంధువులు, స్థానికులు నిరసన తెలిపారు
ల్లీ పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందిన అంశాన్ని లేవనెత్తేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు ప్రయత్నించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేసారు. అయితే అంశంపై చర్చ చేపట్టేందుకు కమిటీ చైర్పర్సన్ రాధా మోహన్ దాస్ నిరాకరించారు.
యూపీలోని గౌతం బుద్ధనగర్ జిల్లా పోలీసులు గూగుల్ మ్యాప్స్తో కలిసి ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని రోడ్లపై స్పీడ్ లిమిట్స్ గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తాయి. తద్వారా వాహనదారులు తమ వేగాన్ని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. దేశంలోని ఇలాంటి ప్రాజెక్టును చేపట్టడం ఇదే తొలిసారి.
Man Sleeping Inside Flyover Pillar ఫ్లైఓవర్ పిల్లర్ మధ్యలో ఖాళీ ఉన్న చోట ఒక వ్యక్తి నిద్రించాడు. రోడ్డున వెళ్లే వాహనదారులు, జనం అతడ్ని చూసి షాకయ్యారు. ఆ వ్యక్తి అక్కడకు ఎలా చేరుకున్నాడో తెలియక అయోమయంలో పడ్డారు.
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన భయంకర బ్లాస్ట్ కారకుల్ని గుర్తించేందుకు పోలీసులు దేశాన్ని జల్లెడపడుతున్నారు. విస్పోటన కారకుల గురించి దర్యాప్తు సంస్థలు, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఒక కీలకమైన విషయాన్ని కనుగొన్నారు.
ఢిల్లీ పేలుళ్ల తరువాత కశ్మీరీ డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కనిపించకుండా పోయాడు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు 2023లోనే అక్కడి ప్రభుత్వం హసన్ను డిస్మిస్ చేసింది. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Al-Falah's Doctor Missing దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు తర్వాత అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అదృశ్యమయ్యాడు. జమ్ముకశ్మీర్కు చెందిన ఆ వైద్యుడు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Romance in Lift పబ్లిక్ లిఫ్టులో లవర్స్ రొమాన్స్ (Lovers Romance) కు దిగారు. లిఫ్టులోకి ఎక్కిన ఓ జంట అందులో ఎవరూ లేకపోవడంతో రెచ్చిపోయింది. లిఫ్టులో ఎక్కడా ఆగకుండా మాటిమాటికి బటన్ నొక్కుతూ రొమాన్స్ చేసింది. ముద్దుల్లో మ
Bomb Threats కారు బాంబు పేలుడుతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా వణికిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో 20 మందికిపైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ఉగ్రకుట్రగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ �
Dr Umar Nabi : ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన కారు డ్రైవర్ ఉమర్ నబీ డిసెంబర్ 6వ తేదీన భారీ దాడికి ప్లాన్ వేసినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత దినం సందర్భంగా ఆ ప్ర
Benjamin Netanyahu ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red fort) సమీపంలో కారులో భారీ పేలుడు సంభవించిన ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని (Israel PM) బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Delhi bomber owned 2nd car దేశ రాజధాని ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన మానవ బాంబు అనుమానితుడికి మరో కారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెడ్ ఎకోస్పోర్ట్ కారు యజమానిగా తెలుసుకున్నారు. దీంతో ఆ కారు కోసం పోలీసులు గాలి
ఎర్రకోట వద్ద జరిగిన 10/11 బ్లాస్ట్లో మసూద్ అజార్ ప్రమేయంపై మరోసారి అనుమానాలు బలపడుతున్నాయి. హుండాయ్ ఐ20 కారులో నవంబర్ 10న జరిగిన పేలుడు ఘటన వెనుక జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు వెలుగుచూస్తున్నాయి.
Sheikh Hasina బంగ్లాదేశ్ (Bangladesh) లో ఉద్రిక్తతల కారణంగా భారత్ (India) కు వచ్చి ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా (Sheikh Hasina) తిరిగి స్వదేశానికి వెళ్లే విషయంలో అక్కడి ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టింది.
Supreme Court మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న రెండు కీలక ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనున్నది. రెండు ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీ పార్టీ నేతల మధ్య విభేదాలతో రెండువర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిం�
Deers killed భద్రతా లోపం కారణంగా కేరళ (Kerala) రాష్ట్రం త్రిసూర్ (Thrissur) నగరంలో నూతనంగా ప్రారంభమైన పుతూర్ జూపార్కు (Puthur Zoo park) లో దారుణం జరిగింది. వీధి కుక్కలు వేటాడి 10 దుప్పుల (Deers) ను చంపేశాయి.
ఢిల్లీ పేలుడు ఘటనతో సంబంధం ఉన్న జైష్ మాడ్యూల్ నుంచి పోలీసులు రాబట్టిన సమాచారం ప్రకారం టెర్రర్ ఆపరేటివ్స్ అయిన డాక్టర్ ఉమర్, అమీర్లు ఢిల్లీ నుంచి మరో రెండు కార్లు సేకరించినట్టు బయటపడింది.
Groom stabbed at wedding ఇద్దరు వ్యక్తులు పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి చేశారు. బైక్పై అక్కడి నుంచి పారిపోయారు. అయితే కెమెరామెన్ వెంటనే అప్రమత్తమయ్యాడు. డ్రోన్ కెమెరాతో సుమారు రెండు కిలోమీటర్ల వరకు వారిని వెంబడించ
Delhi Blast: ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ జనవరిలో రెడ్ ఫోర్ట్ను విజిట్ చేసినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 10వ తేదీన జరిగిన కారు పేలుడు ఘటనలో డాక్టర్ ఉమర్ ఒక్కడే
Vijay Sakhare ఢిల్లీ (Delhi) పేలుడు కేసు (Blast case) ను దర్యాప్తు చేసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి (Senior IPS officer), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) డైరెక్టర్ జనరల్ (Director General) విజయ్ సఖారే (Vijay Sakhare) నేతృత్వంలో స్పెషల్ టీమ్ (Special team) ఏర్ప�
Red Fort Blast దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు అనుమానితులు మరో రెండు కార్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కార్ల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అందులో భాగంగా సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కీలక విషయాన్ని వారు గుర్తించారు.
PM Modi: ప్రధాని మోదీ విద్యాభ్యాసం అంశంలో కొనసాగుతున్న కేసుపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తన అభ్యంతరాలను దాఖలు చేసేందుకు ఢిల్లీ యూనివర్సిటీకి మూడు వారాల సమయాన్ని ఇచ్చి�
Delhi Blast దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దాడి (Delhi Blast) ఘటనపై దర్యాప్తులో కూపీ లాగేకొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రాజధాని ప్రాంతంలో వరుస దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తాజాగా తేలింది.
రెండ్రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని ఆ వెంటనే లోక్నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి వెళ్లారు. బాధితులతో నేరుగా మాట్లాడి త్వరగా కోలుకోవాలని అభిలషించారు.
Flat's Wall Hole With Pencil ఒక వ్యక్తి రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్లో నివసిస్తున్నాడు. ఇంటి గోడకు రంధ్రం పెట్టేందుకు తొలుత డ్రిల్ మెషిన్ ఉపయోగించాడు. ఆ తర్వాత పెన్సిల్తో ప్రయత్నించగా సునాయసంగా హోల్ పడింది. దీంతో ఆ గోడ �
Delhi blast ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red fort) సమీపంలో సోమవారం రాత్రి జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో అరెస్టైన నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. హర్యానా (Haryana) రాష్ట్రం ఫరీదాబాద్ (Faridabad) లోని అల్ ఫలా యూనివర్సిటీ (Al Falah uni
Delhi Blast ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఓ ఇంటర్నల్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP), అంతకంటే ఎక్కువ స్థాయి అధ
Tejashwi Yadav బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ఫలితాలు వెలువడకముందే ఆర్జేడీ అగ్ర నాయకుడు (RJD top leader), మహాగఠ్బంధన్ (Mahagathbandhan) సీఎం అభ్యర్థి (CM candidate) తేజస్వియాదవ్ (Tejashwi Yadav) గెలుపు తమదేనని ధీమా వ్యక్తంచేశారు.
COAS ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది భారత సైన్యం భవిష్యత్, దిశ, సాంకేతిక మార్పులు, మానవ కేంద్రీకృత విధానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. సాంకేతికత, భౌగోళిక కలయిక, సాంక�
దేశంలోని అన్ని ప్రాంతాలకు కాశితో సంబంధాలున్నాయని గవర్నర్ ఆర్ఎన్ రవి పేర్కొన్నారు. స్థానిక ఐఐటీ మద్రాసు క్యాంప్సలో ‘కాశి తమిళ సంఘం 4.0’ను సోమవారం గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... కాశి తమిళ సంగమం ప్రధాన మంత్రి మోదీ దీర్ఘకాల దృష్టి అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఓటర్లకు సమస్య కలిగించే ‘ఇడియాప్పం’ కాదని, సులువుగా జీర్ణమయ్యే ‘ఇడ్లీ’ వంటిదని బీజేపీ మహిళా నాయకురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కామెంట్ చేశారు.
ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పేలుడుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటనకు సంబంధించి నిందితుడు ముజామ్మిల్ కీలక విషయాన్ని బయటపెట్టాడు. నిజానికి తాము దీపావళికే ప్లాన్ చేశామని, కానీ అమలు చేయడంలో విఫలమైనట్టు అతడు విచారణలో చెప్పాడు.
Climate Disasters ప్రకృతి విపత్తులు (Climate Disasters) ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదలు, భూకంపాలు, తుఫానుల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రత్యేక చిహ్నం కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమకు ఓడ, విజిల్, ఆటో, క్రికెట్ బ్యాట్ తదితర 10 గుర్తుల్లో ఒకదాన్ని కేయించాల్సిందిగా మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించింది.
Delhi Air Pollution దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం కోరల్లో చిక్కుకున్నది. దీపావళి నుంచి వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు విపరీతంగా పెరిగాయి. ఈ �
బాలీవుడు నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. ఆయన నివాసంలో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘గగన్యాన్ మిషన్లో కీలక ముందడుగు వేసింది. ఈ నెల 3న యూపీలోని ఝాన్సీ వద్ద చేపట్టిన పారాచూట్ ఎయిర్డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ) విజయవంతమైంది.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సర్వే (సర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు.. ఎన్నికల కమిషన్(ఈసీ)కి నోటీసులు జారీచేసింది.
రాజస్థాన్ సామాజిక న్యాయశాఖ సంచాలకుడైన తన భర్త ఆశిష్ మోదీ తనపై చాలాకాలంగా గృహ హింసకు పాల్పడుతున్నారని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి భార్తీ దీక్షిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫరీదాబాద్లో జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్తో సంబంధం ఉన్న వైట్ కాలర్ ఉగ్ర మాడ్యుల్పై జమ్ము కశ్మీరు, ఫరీదాబాద్ పోలీసులు జరిపిన దాడి తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఉగ్రవాద కుట్రలో ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ దవాఖానలో అరెస్టయిన డాక్టర్ ముజ్జమిల్ షకీల్ 360 కిలోల పేలుడు పదార్థాలను నిల్వ చేయడం కోసం రెండు నెలల పాటు ఒక గదిని అద్దెకు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు.
దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్య కేసుల్లో నిందితుడు సురేంద్ర కోలీని నిర్దోషిగా ప్రకటస్తూ మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 12 కేసుల్లో అతడిని నిర్దోషిగా ప్రకటించి, అతడిని విడుదల చ�
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. మంగళవారం 122 శాసనసభ స్థానాలకు జరిగిన రెండో, చివరి విడత ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ బాంబుపేలుడుపై ఢిల్లీ పోలీసులు, భద్రతా దళాలు మంగవారం దర్యాప్తు ప్రారంభించాయి.
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన ఎంతోమంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చాందినీ చౌక్కు చెందిన వ్యాపారవేత్త 34 ఏండ్ల అమర్ కటారియా ప్రాణాలు కోల్పోగా, శరీరంపై అమ్మా, నాన్న, కృతి(భార్య పేరు).. అనే పదాలతో ఉన్న టాటూస్�
ఇంగ్లాండ్ నుంచి శిమ్లాకు వచ్చిన మైకేల్ (72)కు ఈ పర్యటన భావోద్వేగంతో కూడిన అనుభూతిని ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని శిమ్లాకు ఈ బ్రిటిష్ పౌరుడు ఓ ముఖ్యమైన పనిపై వచ్చారు.
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం కారు పేలుడు సంభవించడానికి కొన్ని గంటల ముందు పోలీసులు ఛేదించిన ఫరీదాబాద్ వైట్ కాలర్ ఉగ్ర మాడ్యూల్ వెనుక కీలక పాత్రధారిగా జమ్ము కశ్మీరులోని షోపియాన్కు చెంద�
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం చేపట్టింది. పుల్వామా డాక్టర్ ఉమర్ నబీ కారు పేలుడుకు బాధ్యుడని ఎన్ఐఏ ప్రాథమికంగా ని�
శరీరంలోని రోగ నిరోధక శక్తినే లక్ష్యంగా చేసుకుని దాడి చేసే హెచ్ఐవీ నియంత్రణలో.. ఉపరకాల వైవిధ్యత సవాలుగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఖండాలు, ఆయా వ్యక్తుల జన్యు నిర్మాణాలకు అనుగుణంగా ఉప రకాలుగా వైరస్ విస్తరిస్తోంది.
దేశ రాజధానిలో బాంబుపేలుడు వెనుక ఉగ్రమూలాలు ఉన్నట్లు బయటపడింది. హరియాణాలోని ఫరీదాబాద్లో భారీఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు, దీనికి సంబంధం ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతల్ని దిల్లీ పోలీసుల నుంచి ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) తీసుకుంది.
బిహార్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు మంగళవారం ముగిసింది. అధికార ఎన్డీయే, విపక్ష మహాగఠ్బంధన్ మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. ఓటర్లు భారీగా తరలిరావడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది.
ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దులోని బీజాపుర్ జిల్లా నేషనల్ పార్క్ అడవుల్లో మంగళవారం ఉదయం నుంచి భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం..
దేశ రాజధానిలో సోమవారం పేలుడుకు కారణమైన ఐ20 కారు.. అంతకుముందు 11 గంటలపాటు పలు ప్రాంతాల్లో ప్రయాణించినట్లు తేలింది. అది హరియాణాలోని ఫరీదాబాద్ నుంచి దిల్లీకి ప్రయాణించింది. టోల్ప్లాజాలు, సీసీ టీవీ కెమెరాల నుంచి సేకరించిన ఆధారాలతో దర్యాప్తు బృందాలు ఈ నిర్ధారణకు వచ్చాయి.
దిల్లీలో కారు బాంబు పేలుడుకు పాల్పడ్డాడని భావిస్తున్న ఉమర్ నబీ.. జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా కోయిల్ గ్రామానికి చెందినవాడు. ఉమర్ తల్లి షమీమా బేగం, తండ్రి జీహెచ్ నబీ భట్.
ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహిన్ వెనుక ఏకంగా జైషే మొహమ్మద్ నెట్వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థ మహిళా విభాగంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. 35 ఏళ్ల వయసుండే ఆమెను అరెస్టు చేసిన పోలీసు అధికారులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
దిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు దాడి కుట్రదారులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని భారత ప్రధాని మోదీ హెచ్చరించారు. దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశాయని, దాడికి కారణాలను అధికారులు త్వరలో వెల్లడిస్తారని తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ హత్యల కేసులో ప్రధాన ముద్దాయి సురేంద్ర కోలీని నిర్దోషిగా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. అత్యంత దారుణమైన ఈ సామూహిక హత్యలకు అసలు కారకుడెవరన్నది సుదీర్ఘ విచారణ తర్వాతా నిర్ధారించలేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించింది.
ఝార్ఖండ్లోని హజారీబాగ్కు చెందిన 17 మంది విద్యార్థులు ఓ మిత్రమండలిగా ఏర్పడి నిస్సహాయులకు సేవలను అందిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో కనుమరుగవుతున్న బిర్హోర్ తెగ ప్రజలను వీరు ఆదుకొంటున్నారు.
బిహార్లో మంగళవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల రెండోవిడత పోలింగులో ప్రసవమైన 8 గంటల్లో పోలింగు కేంద్రానికి వచ్చి ఓటుహక్కు వినియోగించుకొన్న ఓ బాలింత ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు.
దేశ రాజధానిలో ఎర్ర కోట వద్ద ఇటీవల ఇద్దరు కేరళ విద్యార్థులను లుంగీ దరించినందుకు స్థానికులు, పోలీసులు గేలి చేసి, హిందీ మాట్లాడాల్సిందిగా నిర్బంధించడంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆవేదన వ్యక్తం చేసింది. మనమంతా ఒకే దేశానికి చెందినవారమని మరచిపోకూడదని ఉద్ఘాటించింది.
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్కు చెందిన ఆటోడ్రైవరు కుమార్తె తపస్య ఆవిష్కరించిన వినూత్న సాంకేతిక నమూనాతో ఆమెకు భోపాల్లో జరగనున్న జాతీయ విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొనే అవకాశం లభించింది. స్థానిక సనాతన్ ధర్మ పాఠశాలలో తపస్య 11వ తరగతి చదువుతోంది.
భారత్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి రక్తంలో అధిక చక్కెర స్థాయి ఉండొచ్చని ఓ అధ్యయనం పేర్కొంది. ఆన్లైన్ హెల్త్కేర్ సంస్థ ఫార్మ్ఈజీ దీన్ని నిర్వహించింది. ఇందుకోసం 40 లక్షల ల్యాబ్ రిపోర్ట్లను పరిశీలించింది.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, తన అధికారిక ఆఫ్రికా దేశాల పర్యటన ద్వితీయార్థంలో అంగోలా నుంచి బయలుదేరి మంగళవారం బోట్స్వానా చేరుకున్నారు. అంగోలాలో నాలుగు రోజుల పర్యటన చివరి రోజు ఆమె ఆ దేశ 50వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(సర్)పై డీఎంకే, సీపీఎం, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్లు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విడివిడిగా సమాధానం చెప్పాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.
దేశరాజధాని దిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. వాయు నాణ్యత తీవ్రస్థాయికి పడిపోవడంతో కాలుష్య కట్టడి కోసం తక్షణమే కఠిన నిబంధనలు అమలు చేయాలని ‘ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్’ నిర్ణయించింది.
కృత్రిమ మేధ (ఏఐ) వృద్ధి వల్ల వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ విడుదల పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రంగంలో ప్రస్తుతమున్న రీతిలోనే వృద్ధి సాగితే అమెరికాలో ఏటా 24 నుంచి 44 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ అదనంగా వెలువడుతుందని పేర్కొన్నారు.
ఇటీవల నియమితులైన సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు అఖిల భారత సీనియర్ న్యాయవాదుల సంఘం మంగళవారం సన్మానం చేసింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ విపుల్ మనూభాయ్ పంచోలీలను సీనియర్ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆదిశ్ సి అగర్వాల్ సన్మానించారు.
ఎర్రకోటవద్ద బాంబు పేలుడులో మృతి చెందిన వారికి సుప్రీం కోర్టు నివాళులర్పించింది. చట్ట ప్రకారం బాధితులకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
ఎర్రకోటవద్ద కారు బాంబు పేలుడుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది. దేశ రాజధానిలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలంతా భయాందోళనలో ఉన్నారని పేర్కొంది.