Tejas Crash : దుబాయ్ ఎయిర్ షో సందర్భంగా భారత వాయుసేనకు సంబంధించిన తేజస్ (Tejas) యుద్ధ విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్ దుర్మరణం చెందాడు. ప్రమాదంలో తీవ్రమైన గాయాలు కావడంతో వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ (Namansh Syal) మరణించాడని
తెలుగమ్మాయి నేత్ర మంతెన పెళ్ళికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్ వచ్చారు. అతనేకాదు, డ్యాన్సర్ జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబెర్ కూడ ఈ పెళ్ళికి వచ్చి ఆడి పాడుతున్నారు. ఉదయపూర్లో జరుగుతున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ అయింది.
ఫరీదాబాద్లోని ఓ ఉగ్రవాది ఇంట్లో బాంబు తయారీకి ఉపయోగించే పిండి మిల్లును స్వాధీనం చేస్కున్నారు అధికారులు. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో అరెస్టైన షకీల్.. దీనిని బాంబుల తయారీకి వినియోగించేవాడని దర్యాప్తులో తేలింది.
Bihar : పదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ (Nitish Kumar) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల భాగస్వామి ఎన్డీయే కూటమి కోసం 'హోం శాఖ' (Home Ministry)ను సీఎం వదిలేశారు.
బిహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి 10వ సారి సీఎంగా ప్రమాణం చేశారు నితీశ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఊహించని రీతిలో మంత్రి పదవి దక్కించుకుని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడో వ్యక్తి. క్యాజువల్ షర్ట్, జీన్ ప్యాంట్తోనే మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన వివరాలిలా...
కేంద్రంలోని మోదీ సర్కారు మరో చారిత్రాత్మక నిర్ణయం చేసింది. దేశంలో కార్మిక సంస్కరణకు శ్రీకారం చుట్టి కొత్తగా నాలుగు కార్మిక స్మృతులను తీసుకువచ్చింది. దీంతో స్వాతంత్ర్యం తరువాత దేశంలో అది పెద్ద కార్మిక సంక్షేమానికి..
TVK campaign కరూర్ తొక్కిసలాట (Karur stampede) దుర్ఘటనతో నిలిచిపోయిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ప్రచారం మళ్లీ మొదలుకానుంది. డిసెంబర్ మొదటి వారంలో ప్రచారాన్ని పునరుద్ధరించాలని టీవీకే చీఫ్ (TVK chief) విజయ్ (Vijay) నిర్ణయించారు.
Emergency Room: మేకప్ కోసం వెళ్లిన వధువు గాయపడింది. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరింది. అయితే పెళ్లి ముహూర్తం మిస్ కావొద్దు అన్న ఉద్దేశంతో .. ఆ టైంకే ఆస్పత్రి ఎమర్జెన్సీ రూమ్లో ఓ జంట పెళ్లి చేసుకున్నది. ఈ ఘటన కే
Amit Shah అక్రమంగా దేశంలోకి వస్తున్న చొరబాటుదారులను కొన్ని రాజకీయ పార్టీలు (Political parties) రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.
Viral news రోడ్డు ప్రమాదం (Road accident) లో అన్న మరణించడంతో విధవరాలైన అతడి భార్యను మరిది పెళ్లి చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని బదౌన్ జిల్లా (Badaun district) లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
Boiler blast పాకిస్థాన్లోని ఓ గమ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. పంజాబ్ ప్రావిన్స్లోని ఫైసలాబాద్లోగల ఓ గమ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా బాయిలర్ పేలిపోయింది. ఈ పేలుడులో సుమారు 15 మంది మృత్యువాతపడ్డారు.
Viral video అతనొక వైద్యుడు (Doctor). పైగా ఎమర్జెన్సీ విభాగం (Emergency unit) లో విధులు. విధి నిర్వహణలో భాగంగా రోగులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అతడు అందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన కాబోయే భార్య (Fiancee) తో కలిసి ఆస్పత్రి గదిలో �
Fighter Jet Crashes దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షో (Dubai Air Show)లో ప్రమాదం చోటు చేసుకుంది. భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం (Fighter Jet Crashes) కూలిపోయింది.
Delhi Blast ఢిల్లీ పేలుడు (Delhi Blast) ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అరెస్టైన టెర్రర్ వైద్యులను విచారిస్తున్నారు. ఈ విచారణలో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ (White Collar terror module) కుట్రల�
Road accident నడిరోడ్డుపై డైరెక్షన్ బోర్డును ఢీకొట్టి ఓ కంటెయినర్ (Container) తగులబడిపోయింది. ఆ ఘటనలో ఆ కంటెయినర్ డ్రైవర్ (Driver) సజీవదహనమయ్యాడు. రాజస్థాన్ (Rajasthan) లోని దౌసా జిల్లా (Dausa district) దుంగార్పూర్ (Dungarpur) సమీపంలో ఢిల్ల�
DK Shivakumar కర్ణాటక (Karnataka) లో సిద్ధరామయ్య (Siddaramaiah) ను సీఎం పదవి నుంచి తొలగించి ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) కు ఆ పదవిని కట్టబెట్టబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Udhayanidhi Stalin : సంస్కృతం మరణించిన భాష అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఆయన వ్యాఖ్యల పట్ల బీజేపీ రియాక్ట్ అయ్యింది. ఒక భాషను తక్కువగా చూసి మరో భాషను మెచ్చుకోవడం సరికాదు అని తమిళసై సౌందర్యరాజన్ అన�
Crime news అటవీ శాఖ అధికారి (Forest officer) తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్యచేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడికి తన సహోద్యోగినితో వివాహేతర బంధం ఉన్నట్లు గుర్తించారు.
సోషల్ మీడియాలో ఉగ్రవాద కంటెంట్ను తొలగించడానికి ఆయా సోషల్ మీడియా వేదికలతో టచ్లో ఉండాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Ammonium Nitrate: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. అమోనియం నైట్రేట్ అమ్మడం, కొనడం జరిగితే, దానికి సంబంధించిన డిజిటల్ రికార్డును మెయిన్టేన్ చేయాలని ఢిల్లీ పోలీసులను వీక
టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్పై డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్లో టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ విజయ్ మాత్రం నోరు మెదపకపోవడం ఎంతో వేదనకు గురిచేస్తోందని ఆమె అన్నారు.
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు కొన్ని పార్టీలు అడ్డుపడుతూ చొరబాటుదార్లకు కొమ్ముకాస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. దేశ భద్రతకు, ప్రజాస్వామ్య రక్షణకు ఎస్ఐఆర్ అవసరమని తేల్చి చెప్పారు.
Air Pollution దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రస్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయిలో 400కిపైనే నమోదవుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
CM MK Stalin: బిల్లులకు ఆమోదం దక్కాలంటే.. గవర్నర్లకు గడువు ఉండాల్సిందే అని తమిళనాడు సీఎం అన్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. గవర్నర్లకు గడువు విధించే వరకు వ�
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్కి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన సభలకు అనుమతి ఇవ్వలేం.. అంటూ పేర్కొనడం తమిళనాట ఇప్పుడు సంచలనానికి దారితీస్తోంది. కరూర్ లో విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణింంచిన సంగతి తెలిసిందే..
జైపూర్లో నాల్గవ తరగతి బాలిక ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన రోజు బాలిక తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక సుమారు 45 నిమిషాల పాటు టీచర్ సాయాన్ని అర్థించినట్టు సీబీఎస్సీ నివేదికలో తేలింది. స్కూల్ల్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం సీబీఎస్సీ ఈ నిర్ధారణకు వచ్చింది.
గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించే క్రీడలను నిర్వహించొద్దని ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లను ఆదేశించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవై, మదురై ప్రాంతాల్లో అమలుకాకుండా అడ్డుకునేందుకు డీఎంకే ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి.
UN COP30: బ్రెజిల్లోని బీలమ్ సిటీలో జరుగుతున్న యూఎన్ కాప్30 సదస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. ఆ సమావేశాలకు హాజరైన భారత ప్రతినిధుల బృందం సురక్షితంగా ఉన్నట్లు కేం�
మదురై, కోయంబత్తూరు మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్రం అనుమతివ్వలేదంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆరోపించారు. కోవై, మదురై మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతివ్వకుండా వివక్ష చూపిస్తోందంటూ స్టాలిన్ ఆరోపించిన విషయం తెల్సిందే.
చెరుకు తోటల కారణంగా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్లలోని చిరుత పులులు పూర్తి స్థాయిలో మార్పును సంతరించుకున్నాయి. ‘చెరుకుతోటల చిరుత పులుల’ అన్న కొత్త జాతి మొదలైంది. ఈ జాతి కేవలం చెరుకు తోటల్లో మాత్రమే బతకగలదు.
ఈనెల 25వతేదీ వరకు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఱ తెలిపింది.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై వ్యోమగామి శుభాన్షూ శుక్లా సెటైర్లు పేల్చారు. బెంగళూరు టెక్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన.. తన ప్రసంగం కంటే ఎక్కువ సమయం ట్రాఫిక్లో జర్నీ చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. దీనిబట్టి తన కమిట్మెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవాలని అన్నారు.
Earthquake పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రాజధాని ఢాకా (Dhaka)లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
Miss Universe 2025 ఈ ఏడాది మిస్ యూనివర్స్గా (Miss Universe 2025) మెక్సికో (Mexico) భామ ఫాతిమా బోష్ (Fatima Bosch) నిలిచారు. థాయ్లాండ్ వేదికగా జరిగిన విశ్వ సుందరి పోటీల్లో ఫాతిమా విజేతగా నిలిచారు.
ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు ఉగ్ర డాక్టర్లు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. సిరియాకు చెందిన ఆపరేటీవ్తో ఆ ముగ్గురూ భేటీ అయినట్లు తేలింది.
మందులతో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తిన సందర్భాల్లో వినియోగదారులు నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు వీలుగా డీసీజీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా హోల్సేల్, రిటెయిల్ మెడికల్ షాపుల్లో ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
దిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు డా.ఉమర్ నబీకి బాంబుల తయారీలో శిక్షణనివ్వడానికి ఉగ్ర సంస్థలు పాకిస్థాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది.
బెంగళూరులో రోడ్ల దుస్థితి (Bengaluru Roads), ట్రాఫిక్ సమస్యలపై (Bengaluru Traffic) విమర్శల వర్షం కొనసాగుతూనే ఉన్నది. బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ వంటి ప్రముఖులు కూడా ఈ సమస్య�
పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు భరించ లేక విద్యార్థి ఆత్మహత్య (Student Suicide) చేసుకున్న ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్కూల్ హెడ్మాస్టర్ (Headmaster) సహా ముగ్గురు ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం సస్పెండ్ (Suspend) చే�
ఓఆర్ఎస్ లేబుల్ వినియోగంపై ఆంక్షలు ఉన్నా కూడా కొన్ని రిటెయిల్ షాపుల్లో వీటిని విక్రయిస్తున్నారని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. వీటిని తక్షణం తొలగించాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈ దిశగా అధికారులు తనిఖీలు నిర్వహించి తమకు నివేదిక సమర్పించాలని పేర్కొంది.
ఐఎస్ఐతో సంబంధాలున్న ఇద్దరు ఉగ్రవాదులు పంజాబ్ పోలీసులకు చిక్కారు. ఓ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో గాయపడ్డ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.
శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నిర్దిష్ట గడువులోగా సమ్మతి/అభిప్రాయం తెలియజేయకపోతే ఆ బిల్లులను ఆమోదించినట్లుగా భావించడమూ రాజ్యాంగంలో లేదని, అధికారాల విభజన సూత్రానికి ఇది వ్యతిరేకమని పేర్కొంది.
ర్ణాటకలో అధికార కాంగ్రెస్లో రాజకీయం వేడెక్కింది. 2023 విధానసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన నాటి నుంచీ రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారంలో ఉంది.
దేశంలోని పలు నగరాలు రాను రాను కాంక్రీటు వనాలుగా మారుతుండగా.. కేరళలోని కొచ్చిన్లో నివసిస్తున్న ఎ.వి.పురుషోత్తమ కామత్ తన ఇంటిని జీవవైవిధ్యం తొణికిసలాడే పచ్చని అడవిలా మార్చారు.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 కంటే ముందే బహుమితీయ పేదరికాన్ని సగానికి తగ్గించేందుకు భారత్ కృషి చేస్తున్నప్పటికీ, దేశంలో చాలామంది చిన్నారులు కనీస సేవలను అందుకోవడంలో ఇంకా అవాంతరాలు ఎదుర్కొంటున్నారని యునిసెఫ్ పేర్కొంది.
నారింజ పండ్లలో కన్నా క్యాప్సికంలో ‘సి’ విటమిన్ అధిక మోతాదులో ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండటానికి ఎక్కువ స్థాయిలో ‘సి’ విటమిన్ అవసరం.
మేధావులు ఉగ్రవాదులుగా మారితే మరింత ప్రమాదకరమని సుప్రీంకోర్టుకు దిల్లీ పోలీసులు తెలిపారు. దిల్లీ అల్లర్ల కేసు (2020)లో ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్, ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను వ్యతిరేకిస్తూ పోలీసుల తరఫున గురువారం అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు స్వామి దర్శనానికి రోజువారీ స్పాట్ బుకింగ్లను గరిష్ఠంగా 5,000కు పరిమితం చేసింది.
శాసనసభలు చేసిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్లకు, రాష్ట్రపతికి గడువు విధించలేమంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం వెలువరించిన తీర్పుపై న్యాయ నిపుణులు, కొన్ని విపక్ష పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.
రాజస్థాన్ రాజధాని జైపుర్లో అత్యంత భద్రత కలిగిన సివిల్ లైన్స్లోకి గురువారం ఓ చిరుత రావడం కలకలం రేపింది. సీఎం సహా ప్రముఖులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో.. మొదట అక్కడి ఓ పాఠశాలలోకి చిరుత ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఉత్తర్ప్రదేశ్లోని బలరాంపుర్ వైద్యులు తోకలాంటి శరీర భాగంతో పుట్టిన ఏడాదిన్నర చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేసి దానిని తొలగించారు. లఖ్నవూకు చెందిన ఈ బాలుడికి నడుము భాగంలో పుట్టుకతోనే చిన్న తోకలాంటిది ఉంది.
దేశవ్యాప్తంగా మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి ప్రధాన స్రవంతిలోకి వస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. త్వరలోనే వామపక్ష తీవ్రవాదం నుంచి దేశం విముక్తి కానుందని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు.
జమ్మూకశ్మీర్లోని కశ్మీర్ టైమ్స్ పత్రికా కార్యాలయంలో తూటాలు లభ్యమవడం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎస్ఐఏ) జరిపిన సోదాల్లో జమ్మూలోని సంస్థ కార్యాలయంలో ఏకే 47 రైఫిల్ కాట్రిడ్జ్లు, మరికొన్ని పిస్తోలు తూటాలు దొరికాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
దేశంలో భూమి సర్వేల రూపకల్పనలో లోపాన్ని అధిగమించడానికి ఎన్.ఐ.టి.-రవుర్కెలా పరిశోధకులు కృత్రిమ మేధను (ఏఐ), డ్రోన్లనూ మేళవించి ‘భూ మానచిత్ర’ అనే భూ నక్షా (నేవిగేషన్) వ్యవస్థను రూపొందించారు.
మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో భారతీయ చీతా ‘ముఖీ’ ఐదు కూనలకు జన్మనిచ్చినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేశ్కుమార్కు లేఖ రాశారు.
బ్రిటన్కు చెందిన ఆయుధాల వ్యాపారి, పలాయనంలో ఉన్న ఆర్థిక నేరగాడు సంజయ్ భండారీ నిందితుడిగా ఉన్న మనీలాండరింగ్ కేసులో వ్యాపారవేత్త, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభియోగపత్రం దాఖలు చేసింది.
రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు విధించడం తగదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ సొంత విచక్షణతో.....
త్వరలో భారత వైమానిక దళ సామర్థ్యం ద్విగుణీకృతం కానుంది. రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం సుఖోయ్ ఎస్యూ 57 భారత సైన్యానికి అందేందుకు....
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నా గాంధీ మైదానంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ నితీశ్తో సీఎంగా, బీజేపీకి చెందిన సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలతో డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయించారు...
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈ నెల 28 నుంచి 30 వరకు అన్ని రాష్ర్టాల డీజీపీల సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్షా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అన్ని రాష్�
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల సమ్మతికి సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని న్యాయ�
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయిన వేళ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. నాయకత్వ మార్పు కోసం అధిష్ఠానంపై డీకే శివకుమార�
బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గురువారం గాంధీమైదాన్లో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద
తాను బౌద్ధమతాన్ని ఆచరిస్తానని, కానీ అన్ని మతాలను నమ్మే నిజమైన లౌకిక వాదినని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్న ఆయనకు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు అసోసి
మీ బంధువులనో, స్నేహితులనో కలవడానికి ఏదైనా హౌసింగ్ సొసైటీకి వెళ్లాలనుకుంటున్నారా, ఏదైనా రెస్టారెంట్లో జరిగే లైవ్ ఈవెంట్కు హాజరవ్వాలనుకుంటున్నారా? అయితే ఆయా ప్రదేశాలలోకి ప్రవేశించేందుకు మీరు నిర్వ
పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు భరించ లేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న 16 ఏండ్ల కొలంబో స్కూల్ పదో తరగతి విద్యార్థి.. టీచర్ల నుం
శబరిమలకు మంగళవారం ఒక్క రోజే రెండు లక్షల మంది భక్తులు పోటెత్తిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్(టీడీబీ) బుధవారం నుంచి భక్తుల రాకపై పరిమితి విధించింది. గురువారం కేరళ హైకోర్ట్ �
అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఇంటర్నెట్ సేవల కంపెనీ ‘క్లౌడ్ఫ్లేర్'లో తలెత్తిన సాంకేతిక లోపం.. గురువారం నాడూ కొనసాగింది. దీంతో అమెరికాలో వందలాది యూజర్లు ‘క్లౌడ్ఫ్లేర్' సేవల్ని అందుకోలేకపోయారు.
న్యాయస్థానాల్లో వేలాది పెండింగ్ కేసుల వల్ల బాలలు కూడా అల్లాడుతున్నారని ఇండియా జస్టిస్ రిపోర్ట్ నివేదిక వెల్లడించింది. నెమ్మదిగా కదులుతున్న న్యాయ వ్యవస్థ కారణంగా 50 వేలకు పైగా పిల్లలు నిర్బంధంలోనే గ�
బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోనందుకు బాధ్యత వహిస్తూ జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ గురువారం భితిహర్వా గాంధీ ఆశ్రమంలో మౌన వ్రతం పాటించారు.
వాతావరణ మార్పులు, భూతాపంతో వస్తున్న మార్పులు దేశంలోని 91శాతం మందిపై ప్రభావం చూపుతున్నట్టు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. తీవ్రమైన వేడిగాలులు, భీకరమైన వర్షాలు, వరదలు, నీటి కొరతకు గురయ్యామని అనేక మంది భారతీ
మన దేశంలో పుట్టిన చీతా ముఖి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రాజెక్ట్ చీతాలో ఇది అనూహ్యమైన మలుపు అని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. తల్లీబిడ్డలు క్షేమం�
ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు ప్రధాన నిందితుల్ని జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) తాజాగా అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది.
మేధావులు ఉగ్రవాదులైతే, క్షేత్ర స్థాయిలో పని చేసేవారి కన్నా ఎక్కువ ప్రమాదకారులవుతారని ఢిల్లీ పోలీసులు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, �
శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు వంటి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించినపుడు అధికారులు గౌరవప్రదంగా ప్రవర్తించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్ మీరట్లోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యుడు తమ పిల్లవాడి గాయానికి కుట్లను వేయడానికి బదులు ఫెవిక్విక్ వాడారని ఓ కుటుంబం ఆరోపించింది. బాలుడి తండ్రి సర్దార్ జస్పిందర్ సింగ్ కథనం ప్రకారం పిల్
ప్రపంచంలో అత్యధిక జన సాంద్రత గల నగరాల జాబితాలో టాప్ టెన్లో బెంగళూరు ఉంది. ప్రపంచంలోని 33 మెగా సిటీల్లో ఐదు మన దేశంలోనే ఉన్నాయి. చైనాలో నాలుగు మెగా సిటీలు ఉన్నాయి.
బీహార్లో కొలువైన కొత్త శాసనసభలోని 243 మంది ఎమ్మెల్యేల్లో 130 (53 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 102 (42 శాతం) మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాభియోగాలున్నాయి.