Satyendar Jain మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్కు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు బెయిల్ కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస�
[16:39] Hindon Air Base: దిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్బేస్ వద్ద సొరంగం తవ్వేందుకు ప్రయత్నాలు జరిగాయి. నాలుగు అడుగుల మేర తవ్విన గుంత బయటపడటం భద్రతాపరంగా ఆందోళన కలిగిస్తోంది.
Rare Baviri Fish విశాఖపట్నం నగరంలోని సాగర్నగర్ ఇస్కాన్ కేంద్రం సమీపంలోగల సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. ఈ చేప చూడటానికి చాలా వింతగా ఉంది.
ప్రస్తుతం సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా విరివిగా జరుగుతున్న అనధికార రుణ మాఫీ ప్రచారాలపై ప్రజలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించింది.
Karnataka కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించా�
Karnataka woman stripped, thrashed ఒక యువ జంట తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఆగ్రహించిన యువతి కుటుంబం యువకుడి ఇంటికి వెళ్లారు. అతడి తల్లిని బయటకు ఈడ్చుకొచ్చారు. బట్టలు విప్పించి, స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. (Karnataka woman stripped, thrashed) �
Sanjay Singh ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్సింగ్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 21 వరకు పొడిగించింది. కేసుకు సంబంధించిన అన్ని వివ
IED Blast ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు (Maoists) మరోసారి రెచ్చిపోయారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు (CRPF jawans) తీవ్రంగా గాయపడ్డారు.
అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్.. ఇలా చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య...
Tejas Mark 1A Fighter Squadron స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తేజస్ ఎల్సీఏ మార్క్ 1ఏ తొలి ఫైటర్ స్క్వాడ్రన్ను (Tejas Mark 1A Fighter Squadron) రాజస్థాన్లో ఏర్పాటు చేయనున్నారు. పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఉన్న
Dalai Lama టిబెటన్ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా (Dalai Lama) టెన్జిన్ గ్యాట్సో 13 ఏళ్ల తర్వాత సిక్కింను సందర్శించారు. మూడు రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం అక్కడకు చేరుకున్నారు.
Mahua Moitra: లోక్ సభ ఎంపీగా బహిష్కరణను సవాల్ చేస్తూ టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 'క్యాష్ ఫర్ క్వైరీ' కేసులో తనను లోక్ సభ ఎంపీగా బహిష్కరించిన సందర్భంగా ఆమె బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
పేస్ట్రీ మ్యాగీ వీడియో (viral video) ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో తిరిగి వైరలవుతుండగా ఇదేం కాంబినేషన్ అంటూ నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాకు చెందిన పర్వానూలో డీ అడిక్షన్ సెంటర్ (మత్తు పదార్థాల వినియోగం నుంచి విముక్తి కల్పించే సంస్థ) నుంచి 13 మంది యువతులు...
Bus Tickets ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు దిల్లీ సర్కార్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వాట్సాప్ (WhatsApp) ద్వారా బస్ టికెట్లు (Bus Tickets) జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.
Schools Reopen మిచౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) ప్రభావంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకున్నాయి (Schools Reopen).
నా ప్రస్థానం నాలుగు దశాబ్దాల కిందట మొదలైంది. అంతకుముందు అంతా కేబీ (కిలోబైట్లు), ఎంబీ (మెగాబైట్లు)లదే రాజ్యం. 1980లో ఐబీఎం కంపెనీ మొదటిసారిగా ఒక జీబీ నిల్వ సామర్థ్యం కలిగిన హార్డ్ డ్రైవ్ను అభివృద్ధి చేసింది.
Sabarimala temple కేరళ (Kerala)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం ( Sabarimala Temple) వద్ద అపశృతి చోటుచేసుకుంది. దర్శనం కోసం క్యూలైన్లో వేచివున్న తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రానికి చెందిన ఓ 11 ఏళ్ల బాలిక ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు క
Asia Cup 2023: భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్ ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా, ఆడేది సీనియర్ జట్లైనా, జూనియర్ జట్లైనా మంచి ఆదరణ లభిస్తుంటుంది.
దేశంలోని నాలుగు రాష్ట్రాలను కలుపుతూ రాబోయే సంవత్సరంలో కొత్త ఎక్స్ప్రెస్వే నిర్మితం కానుంది. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్...
రాజస్థాన్ రాష్ట్రం కోటా(Kota)లోని విద్యార్థుల వరుస సూసైడ్లు కలకలం రేపిన విషయం విదితమే. అయితే ఆత్మహత్యలను అరికట్టడానికి విద్యార్థుల కోసం అధికారులు హెల్ప్ డెస్క్ ను సెప్టెంబర్ లో ప్రారంభించారు.
[10:20] Secret Memo: నిజ్జర్ సహా ఖలిస్థానీ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకోవాలంటూ భారత్ ఓ ‘సీక్రెట్ మెమో’ జారీ చేసినట్లు వస్తున్న వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అవన్నీ నకిలీ కథనాలని కొట్టిపారేసింది. అసలేం జరిగిందంటే..
దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో చలి మరింతగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో పలు రాష్ట్రాల్లో విరివిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ...
రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి రేసు నుంచి బాబా బాలక్నాథ్ తప్పుకున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే బాబా బాలక్నాథ్ పేరు ముఖ్యమంత్రి పదవి...
గురుగ్రామ్: పదమూడేళ్ల పనిపిల్ల పట్ల ఓ ఇంటావిడ దారుణంగా ప్రవర్తించింది. హరియాణాలోని గురుగ్రామ్ పట్టణంలోని సెక్టార్ 51 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది....
[05:09] పశ్చిమ బెంగాల్కు రావాల్సిన రూ.1.15 లక్షల కోట్ల నిధులను ఇవ్వాలని.. లేకపోతే అధికారాన్ని వదులుకోవాలని కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు.
[05:08] ‘వికసిత్ భారత్జీ 2047: వాయిస్ ఆఫ్ యూత్’ను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా రాజ్భవన్లలో ఏర్పాటుచేసే వర్క్షాప్లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ కార్యక్రమాన్ని మెదలుపెట్టనున్నారు.
[05:11] ఒక్కోసారి ఎలాంటి తప్పు చేయకున్నా కొందరు కేసుల్లో ఇరుక్కొని.. జైలు పాలై.. తీవ్రంగా కుంగిపోతుంటారు. చివరకు ఒత్తిడిలోకి వెళ్లి సాధారణ జీవితం గడపలేని స్థితికి చేరుకుంటారు.
[05:11] పశ్చిమబెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాకు చెందిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబులు బాపన్దాస్ నడిచే రక్తనిధిలా అవసరం ఉన్నవారికి సేవలందిస్తున్నారు.
[04:59] కేసుల లిస్టింగ్, ధర్మాసనాల కేటాయింపులో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై దృష్టి సారించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఇటీవల సీనియర్ న్యాయవాది ఒకరు రాసిన లేఖను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్ర తప్పుబట్టారు.
[04:58] ప్రపంచవ్యాప్తంగా పౌరుల మానవ హక్కులకు ఉగ్రవాదం తీవ్ర విఘాతం కలిగిస్తోందని జాతీయ మానవహక్కుల సంఘం ఛైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్ర పేర్కొన్నారు.
[04:32] మానసిక స్థితి సరిగ్గా లేని బంగ్లాదేశ్ యువకుడు దారి తప్పి భారత్లోకి ప్రవేశించాడు. అనాథగా తిరుగుతున్న అతడి ఫొటో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
[04:28] ఉచితాల పేరుతో నేడు సమాజంలో నెలకొన్న పోటీ రాజకీయాలతో వ్యయ ప్రాధాన్యతల వక్రీకరణ జరుగుతోందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆందోళన వ్యక్తం చేశారు.
[04:21] మహారాష్ట్రలోని ఠాణె జిల్లా బేలాపూర్లో శనివారం జరిగిన ‘లోక్ అదాలత్’లో రూ.81 లక్షల విలువైన బీమా కేసు కొలిక్కి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి, బీమా కంపెనీకి మధ్య నడుస్తున్న కేసు పరిష్కారమైంది.
పవిత్ర శబరిమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యక్షేత్రంలో అత్యంత రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో 18 గంటలు నిరీక్షించాల్సి వస్తోంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నిక సోమవారం జరుగనుంది. గత వారం అసెంబ్లీకి ఎన్నికైన 163 మంది ఎమ్మెల్యేలు ఽశాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు భోపాల్లో సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నారు.
ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవడం కోసం ఓ మహిళ తన 47వ పుట్టిన రోజునాడు లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. వీరి పెండ్లి ఈ నెల 11న జరుగబోతున్నది.
సిక్కింలోని పంగలోఖ వన్య ప్రాణుల అభయారణ్యంలో 3,640 మీటర్ల ఎత్తులో ఒక బెంగాల్ టైగర్ కనిపించిందని అధికారులు తెలిపారు. సిక్కిం, బెంగాల్, భూటాన్ల కేంద్రంగా ఉన్న ఈ వన్య ప్రాణుల అభయారణ్యం 128 చదరపు కిలోమీటర్ల వి
దేశంలోని మెట్రోపాలిటన్ సిటీల్లో మహిళలపై యాసిడ్ దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2022లో 19 మెట్రోపాలిటన్ నగరాల్లో నమోదైన కేసులను జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక వెల్లడించింది.
కేరళలోని శబరిమలకు భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం వేళలు గంట పొడిగిస్తూ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆదివారం నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉన్న దర్శ�
భారత్కు వ్యతిరేకంగా కార్గిల్లో యుద్ధం చేయాలనే తలంపును వ్యతిరేకించినందుకే తనను పదవి నుంచి తొలగించారని, దేశం నుంచి వెళ్లగొట్టారని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చెప్పారు.
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను పెంచనుంది. 2024, జనవరి 1 నుంచి అన్ని కమర్షియల్ వాహనాలపై మూడు శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఉత్పాదక వ్యయాలు పెరగడంతో ధరల పెంపుదల తప
రంజాన్ మాసంలో ముస్లింలు ఇచ్చే ఇఫ్తార్ విందుకు యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) గుర్తింపు లభించింది. ఇరాన్, టర్కీ, అజర్బైజాన్, ఉజ్బెకిస్థాన్ సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను
ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 అక్టోబరు 1 నుంచి ట్రక్కు తయారీ కంపెనీలన్నీ దీనిని విధిగా పాటించాలని, డ్రైవర్ల కోసం ఏసీ క్యాబిన్ను సిద్ధం చేయాలంటూ కేంద్ర �
Intellegence Officer Jobs కేంద్ర హోంశాఖ పరిధిలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 15వ తేదీతో గడువు ముగుస్తుంది.
అవినీతి కేసులు ఎదుర్కునే రాజకీయ నేతలకు బీజేపీలోకి చేరిన తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం జరుగుతుందని రాజకీయ వర్గాల్లో ఒక బలమైన వాదన ఉంది. అందుకే.. ప్రతిపక్షాలు ఎప్పుడూ బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తుంటాయి.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ( andaru Dattatreya ) మనవరాలు జశోధర ( Jasodhara ) ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) పై పద్య గానం చేశారు. జశోధర ప్రధానమంత్రి మోదీని ప్రశంసిస్తూ పాడిన ఒక పద్యం వీడియోను బండారు దత్తాత్రేయ తన ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు.
[22:14] ఛత్తీస్గఢ్లో విష్ణుదేవ్ సాయ్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా (Amit Shah) చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
సాధారణంగా స్టార్ నటీనటులు ప్రజలకు హాని తలపెట్టే ప్రోడక్టులను (గుట్కా, మద్యపానం, ఇతరత్రాలు) ఏమాత్రం ప్రమోట్ చేయరు. అటు తిరిగి, ఇటు తిరిగి అది తమ మెడకే చుట్టుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి.. వాటి జోలికి వెళ్లరు. కానీ..
సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఓ రోడ్డుపై వరద నీరు పోటెత్తుతూ వుండగా.. అందులో కార్లు కొట్టుకుపోతున్నాయి. జనం నడుము లోతు నీటిలోనే ముందుకు వెళ్తూ తమ కార్లు, వాహనాలు, వస్తువులను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. అయితే ఆ ఫోటోను జాగ్రత్తగా గమనిస్తే.. ఓ వ్యక్తి ముఖం కనిపిస్తుంది.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పాటు చేసిన 'ఇండియా' కూటమి తదుపరి సమావేశం తేదీ ఖరారైంది. డిసెంబర్ 19వ తేదీన సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ విషయాన్ని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలియజేశారు.
Woman Changes Gender To Marry Girlfriend ఒక మహిళ లింగ మార్పిడి చేసుకుని పురుషుడిగా మారింది. చాలా కాలంగా స్నేహం చేస్తున్న స్నేహితురాలిని పెళ్లాడింది. ఫ్యామిలీ కోర్టులో జరిగిన ఈ ప్రత్యేక వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు హాజరయ్య
మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసి ముఖ్యమంత్రుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న సమయంలో కేంద్ర హోమంత్రి అమిత్షా ఇన్స్టాగ్రామ్లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తన మనుమరాలితో చెస్ ఆడుతున్న ఒక ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.దీనిపై కేరళ కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం మరింత రసవత్తరంగా మారింది.
Teen house help thrashed ఇంట్లో పని చేసే 13 ఏళ్ల బాలికను యజమానులు చిత్రహింసలకు గురి చేశారు. ఆమెను దారుణంగా కొట్టడంతోపాటు కుక్కతో కరిపించారు. యజమానురాలి కుమారులు బలవంతంగా బట్టలు విప్పించి నగ్న ఫొటోలు, వీడియోలు తీసి లైంగ�
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆదివారం ఒక సంచలన ప్రకటన చేశారు. తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ తన రాజకీయ వారసుడు అని, ఇకపై అతను బీఎస్పీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆమె వెల్లడించారు.
Ayodhya అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ రెండు రోజుల సమావేశంలో రామజన్మభూమి పరిధిలోని ఆలయంతో పాటు నిర్మాణంలో ఉన్న పది ప్రాజెక్టులపై సమీక్షించింది. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పనులను పరిశీల�