‘వారానికి 48 గంటల పనితో భారత్ ప్రగతి సాధ్యం కాదు.. అభివృద్ధిలో భారత్ పరుగులు పెట్టాలంటే, చైనా లాంటి దేశాల సరసన నిలబడాలంటే మన దేశ యువత కండలు మరింత కరగదీయాలి, సామాజిక జీవితంతో పని లేకుండా రోజుకు 12 గంటల చొప్ప�
ఢిల్లీ పోలీసులు అంతర్జాతీయ అక్రమ ఆయుధాల రవాణా ముఠా గుట్టును రట్టు చేశారు. చైనా, టర్కీలలో తయారైన అత్యాధునిక తుపాకులను పాకిస్థాన్ నుంచి భారత దేశానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
ఎమ్మెల్యే వచ్చినందుకు నిలబడలేదంటూ ఓ ప్రభుత్వ వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీ చేసిన హర్యానా ప్రభుత్వ అధికారులపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశ రాజధానిలో వాయు ప్రమాణం క్షీణ స్థితిలోనే(వెరీ పూర్) కొనసాగుతుండడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)ని సవరించడం ద్వారా కాలుష్య నివారణ చర్యలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కోసం 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియ కారణంగా గడచిన నెల రోజుల్లో అనేక రాష్ర్టాలలో ఆత్మహత్యలు, తీవ్ర వేధింపులు జ
తన 16 నెలల పదవీ కాలంలో పెండింగ్ కేసుల పరిష్కారం, మధ్యవర్తిత్వానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం తన రెండు ప్రధాన ప్రాథమ్యాలని సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ సూర్య క
ఇటీవల చేపట్టిన పునర్వ్యస్థీకరణ చర్యలతో టెక్ దిగ్గజం అమెజాన్లో భారీ స్థాయిలో ఇంజినీర్లపై వేటు పడింది. ఈ ఏడాది అక్టోబర్లో 14,000 మందికిపైగా ఉద్యోగులను అమెజాన్ తొలగించింది.
రైలులో విద్యుత్తు సౌకర్యాన్ని ప్రయాణికులు ఫోన్ చార్జింగ్ కోసం, ఫ్యాన్ల కోసం, వెలుతురు కోసం ఉపయోగించడం సాధారణం. అయితే ఓ మహారాష్ట్ర మహిళ ఏకంగా రైల్లో ఎలక్ట్రిక్ కెటిల్లో టీ తయారు చేసి, మ్యాగీ వండి కేసు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.
జన్మదిన వేడుకలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఇతర ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు తన నమో భారత్ రైళ్లు, రైల్వే స్టేషన్లను అద్దెకు ఇవ్వనున్నట్లు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్టు కార్పొ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ప్రభుత్వ దవాఖానాల నిర్వహణ దారుణంగా ఉంది. రోగాల బారిన పడినవారికి చికిత్స మాట ఎలా ఉన్నా, కొత్త రోగాలు వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మహారాష్ట్రలోని మాలెగావ్ నగర్ పంచాయత్ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులందరినీ గెలిపిస్తే పట్టణానికి నిధుల కొరత లేకుండా చూసుకుంటానని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఓటర్లకు హామీ ఇచ్చారు. తన పార్టీ అభ్యర్థ�
మహారాష్ట్ర ఉప ముఖమంత్రి అజిత్ పవార్ స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని మాలేగావ్ జిల్లా మాలేగావ్ పంచాయితీలోని బారామతి తహసిల్లో శుక్రవారం జరిపిన ప్రచారంలో ఓటర్లను ఉద్దేశించి బెదిరింపు తరహా వ్యాఖ్యలు చేశారు.
Dogs On Government Hospital Beds ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్లపై కుక్కలు విశ్రాంతి తీసుకున్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఒక ఉద్యో�
Delhi Blast Case జమ్మూ కశ్మీర్ పోలీసుల రాష్ట్ర దర్యాప్తు బృందం (SIA) శనివారం ‘వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్’ కేసుకు సంబంధించి మరో వ్యక్తిని అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వ్యక్తిని నగరంలోని బట్మలూ ప్రాంతానికి చెందిన
గత అక్టోబర్లో నౌగామ్లోని బన్పోరలో పోలీసులు, భద్రతా సిబ్బందిని బెదిరిస్తూ పోస్టర్లు వెలిసాయి. దీనిపై శ్రీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ వెలుగులోకి వచ్చింది.
Girl Jumps Off School Building ఒక విద్యార్థిని స్కూల్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది. బాలిక మృతి గురించి ఆమె కుటుంబానికి స్కూల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. అయితే స్కూల్ టీచర్ల
Bolero Collides With Truck వంతెనపై వెళ్తున్న మినీ లారీని బొలేరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. అదుపుతప్పిన అది పల్టీలు కొట్టింది. అయితే అనూహ్యంగా యథాస్థితికి వచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును నడుపుతున్న డ్రైవర్కు హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నియంత్రణ కోల్పోయిన కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాల పైకి దూసుకెళ్లింది. అనంతరం బ్రిడ్జ్ను కూడా ఢీకొట్టింది.
Man Kills Younger Brother తమ్ముడి నేర ప్రవర్తనను అన్న సహించలేకపోయాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో అతడ్ని హత్య చేశాడు. మృతదేహాన్ని ఒక చెరువులో పడేశారు. అయితే అతడి హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్
Namo Bharat Trains ఇక నుంచి నమో భారత్ రైళ్లు (Namo Bharat Trains) ప్రైవేట్ వేడుకలకు వేదికలుగా మారనున్నాయి. పుట్టినరోజులు (Birthdays), పెళ్లిరోజులు (Marriage days), పెళ్లిళ్లకు ముందు చేసే ఫొటోషూట్లు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు రైలు బోగీలను అద
నరేంద్ర మోదీ నుంచి నిన్నమొన్న ఎల్కే అడ్వాణీ వరకూ పలు సందర్భాల్లో సానుకూల వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి ఆసక్తికర పోస్ట్ చేశారు.
Shashi Tharoor అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ (Johran Mamdani) ఇటీవల భేటీ అయ్యారు.
Karnataka కర్ణాటక (Karnataka) లో సీఎం మార్పుపై గత కొన్నాళ్లుగా సాగిన ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడినప్పటికీ.. ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలైంది. సిద్ధూ క్యాబినెట్లో బెర్తులపై రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరడం లేదు. కీలక
Woman Cooked Maggi In Train ఒక మహిళ తన కుటుంబంతో కలిసి రైలులో ప్రయాణించింది. అయితే కదులుతున్న రైలులో ఎలక్ట్రిక్ కెటిల్ ద్వారా మ్యాగీ నూడుల్స్ వండింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ మహిళ తీర�
Mamata Banerjee పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పని ఒత్తిడిని తట్టుకోలేక మరో అధికారిణి ఆత్మహత్యకు పాల్పడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి (Mamata Banerjee) స్పందించారు.
Sensitive Naval Data Leaked To Pak ఒక వ్యక్తి షిప్యార్డ్లో పని చేస్తున్నాడు. భారతీయ నౌకాదళానికి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్కు లీక్ చేశాడు. ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో అతడితోపాటు సహకరించిన మరో వ్యక్తిని పోలీసు�
Tejas fighter jet కూలిపోతున్న తేజస్ ఫైటర్ జెట్ (Tejas fighter jet) ను పైకి లేపేందుకు పైలట్ (Pilot) ఆఖరిదాకా విఫలయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో జరుగుతున్న జీ20 దేశాల 20వ శిఖరాగ్ర సదస్సులో మోదీ, మెలోని ఎదురుపడ్డారు. వారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కాంగ్రెస్ 'మహా ర్యాలీ' వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి (కేసీ వేణుగోపాల్) వివరిస్తూ, డిసెంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.
Modi-Meloni ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఇటలీ ప్రధాని (Italian Prime Minister) జార్జియా మెలోనీ (Giorgia Meloni) మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.
Bengaluru Cash-Van Heist బ్యాంకు నుంచి డబ్బు తరలిస్తున్న క్యాష్ వ్యాన్ దోపిడీ మిస్టరీ వీడింది. దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దోచుకున్న రూ.7.11 కోట్లలో రూ.5.76 కోట్లు రికవరీ చేశారు.
Murder దేశరాజధాని ఢిల్లీ (Delhi) లో దారుణం జరిగింది. రాత్రి భోజనం తినడానికి కూర్చున్న 15 ఏళ్ల బాలుడిని బయటికి తీసుకెళ్లి దారుణంగా హత్యచేశారు. కర్దమ్పురి (Kardampuri) లోని జ్యోతినగర్ (Jyoti Nagar) లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచ�
Bengal Poll Officer పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఎన్నికల జాబితా (Voter list) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఒత్తిడిని భరించలేక మరో అధికారిణి ఆత్మహత్య చేసుకున్నారు.
Arms Racket Busted అంతర్జాతీయ అక్రమ ఆయుధ స్మగ్లింగ్ ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో సంబంధం ఉన్న ఆయుధ సిండికేట్ గుట్టు రట్టు చేశారు. చైనా, టర్కీలో తయారైన ఆయుధాలు
జాతుల మధ్య ఘర్షణలతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ, హిందూ సమాజం ధర్మానికి ప్రపంచ సంరక్షుడిగా ఉందన్నారు. భారత్ అంటే అమర నాగరికతకు పేరని చెప్పారు.
Crime news జైలు అంటే ఖైదీలకు కనీస వసతి సదుపాయాలు మినహా మరేమీ ఉండవు. కానీ కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని శివమొగ్గ (Shivamogga) కేంద్ర కారాగారం (Centrel Jail) లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
Amazon ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) గత నెలలో భారీగా లేఆఫ్స్ (Layoffs) ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 14,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధాన్ని చైనా తెలివిగా ఉపయోగించుకుంది. పాకిస్తాన్కు పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చింది. ఓ వైపు ఆదాయం పొందటంతో పాటు మరో వైపు ఆయుధాల ట్రైల్స్ పూర్తి చేసింది.
చెన్నై నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపేందుకు చెన్నై మహానగర రవాణా సంస్థ నిర్ణయించింది. ఇదివరకు డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. ఆ తర్వాత వాటిని తీసివేశారు. కాగా... మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను సిటీలో సేవలందించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
ప్రభుత్వానికి స్థలం విరాళంగా అందజేసిన దంపతులను అధికారులు ఘనంగా సత్కరించారు. తిరుప్పూర్ కార్పొరేషన్ 8వ వార్డు ప్రాంతంలో కాలువలు సక్రమంగా లేకపోవడంతో, వర్షాల సమయంలో నీరు వెళ్లే దారిలేక సమీపంలోని ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి.
India-Pakistan Conflict: పాకిస్థాన్పై భారత్ దాడి చేసిన సమయంలో.. డ్రాగన్ దేశం చైనా తన ఆధునిక ఆయుధాలను పరీక్షించినట్లు తాజాగా అమెరికా కమీషన్ ఓ రిపోర్టును రిలీజ్ చేసింది. రఫేల్ అమ్మకాలను దెబ్బతీసేందుకు.. చై
దుబాయ్లో నిర్వహించిన ఎయిర్షోలో భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్-ఎమ్కే1 ప్రమాదానికి గురై పేలిపోయింది. వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు.
Mohan Bhagwat రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ (RSS chief) మోహన్ భగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు (Hindus) లేకుండా ప్రపంచం ఉనికే లేదని వ్యాఖ్యానించారు.
Al Falah University అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ)కు ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం (Al-Falah University) క్షమాపణలు చెప్పింది.
మహారాష్ట్ర (Maharashtra)లోని థానే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. కారు నడుపుతున్న డ్రైవర్కు గుండెపోటు (Heart Attack) రావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది.
ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితులందరూ హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న వారిగా తేలింది. ఉగ్ర మూలాలు బయటపడ్డంతో దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున యూనివర్సిటీపై దృష్టి సారించాయి. కాలేజీ మూతపడే అవకాశం ఉందన్న ప్రచారం బాగా జరుగుతోంది.
భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రచనలు కేవలం చరిత్ర ఒక్కటే కాదని, దేశ పరిణామ క్రమానికి మనస్సాక్షి లాంటి రికార్డులని లోక్సభ విపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు.
బిహార్లో నీతీశ్కుమార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గం అవినీతి పరులు, నేరగాళ్లతో నిండి ఉందని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపక నేత ప్రశాంత్ కిశోర్ శుక్రవారం ఆరోపించారు.
భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధవిమానం శుక్రవారం దుబాయ్లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్.. వింగ్ కమాండర్ నమాంశ్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) కసరత్తును నిర్వహించాలన్న ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సమ్మతించింది.
దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత, న్యాయం అందించేందుకు నాలుగు కార్మిక(లేబర్) కోడ్లను అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
భారత్లో 2023 సంవత్సరంలో 15-49 ఏళ్ల వయసు గల మహిళల్లో ఐదో వంతు మంది సన్నిహిత భాగస్వామితో హింసకు గురవ్వగా, దాదాపు 30 శాతం మంది వారి జీవితకాలంలో ఈ సమస్య బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది.
ఓ కేసు విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు దిల్లీ హైకోర్టు ఉపశమనం కల్పించింది. కొవిడ్ రెండో దశ సమయంలో గంభీర్పై దాఖలైన క్రిమినల్ ఫిర్యాదును దిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
దాదాపు రెండు దశాబ్దాలుగా తన వద్దే కొనసాగించిన కీలకమైన హోంశాఖను బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఈ సారి భాజపా సీనియర్ నేత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీకి కేటాయించారు.
యాపిల్ సాగుకు పేరొందిన హిమాచల్ ప్రదేశ్ కొండల్లో జపనీస్ పండు పెర్సిమన్ వైపు ఇటీవలి కాలంలో రైతులు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, శ్రమతో ఎక్కువ లాభాలు వస్తున్నందున కుల్లూ జిల్లా ఉద్యాన రైతులు పెర్సిమన్ సాగును క్రమంగా పెంచుతున్నారు.
కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న నాలుగు కార్మిక కోడ్.....
ప్రపంచంలోనే అతిపెద్దదైన, దుబాయ్ వేదికగా జరుగుతున్న ఎయిర్ షోలో చివరిరోజు ఘోర ప్రమాదం సంభవించింది. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజ్స-ఎమ్కే1 కూలిపోయింది.....
కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా చోటు చేసుకుంది. సీఎం మార్పుపై చర్చ తీవ్రమైన వేళ.. ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, మరో రెండేళ్లు తానే బడ్జెట్ ప్రవేశపెడతానని సీఎం సిద్దరామయ్య చెప్పారు...
ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 2014లో (అప్పటికింకా ఆయన ఆ పదవి చేపట్టలేదు) ఓ సమావేశంలో చేశారని చెబుతున్న వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి....
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక లోకం తీవ్రంగా ప్రభావితం కాబోతున్నదని ట్రేడ్, లేబర్ యూనియన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పొట్టగొట్టి కార్పొర�
2019-2020లో పార్లమెంట్ ఆమోదించిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ నాలుగు లేబర్ కోడ్లను నోటిఫై చేసినట్టు వెల్లడి�