AI Course ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence - AI) కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని యువత కోసం కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేథపై విద్యార్థులు, ఉద్యోగులకు అవగాహన కల్పించడమే లక�
boy kills father with friends తండ్రి పదేపడే తిట్టడంపై ఒక బాలుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. చెడు సహవాసాలపై మందలించి కొట్టడంతో హత్యకు కుట్రపన్నాడు. తన స్నేహితులతో కలిసి సూసైడ్ డ్రామా ఆడాడు. ఫార్మ్హౌస్కు తండ్రిని రప్పించి కా�
ఎన్డీయేకు చెందిన 202 మంది ఎమ్మెల్యేలు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు పాట్నాలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నితీశ్ను ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దిలీప్ జైశ్వాల్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాశ్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్య, విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారి తదితరులు పాల్గొన్నారు.
PM Kisan రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం-కిసాన్ (PM Kisan) నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.
నితీశ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో 20వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుంది.
AI Zipline Accident Video ఒక వ్యక్తి ఏఐ సాంకేతికతో జిప్లైన్ ప్రమాదం వీడియో సృష్టించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో భయాందోళన రేకెత్తించింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చే�
Free AI Course: విద్యార్థులు, ఉద్యోగులు సహా ఇతర వర్గాలకు ఏఐపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ‘యువఏఐ ఫర్ ఆల్’ పేరిట ఒక కోర్సు రూపొందించింది. దీన్ని ఉచితంగా అందిస్తోంది.
యూఎస్ నుంచి డిపోర్ట్ కాగానే అన్మోల్ను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. 2022 నుంచి పరారీలో ఉన్న అన్మోల్కు ప్రస్తుతం జైలులో ఉన్న అతని సోదరుడు లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని టెర్రర్ సిండికేట్తో ప్రమేయముంది.
Bank బ్యాంకు ముందు జనం బారులు తీరారు. 2016లో నోట్ల రద్దు సందర్భంగా పాత నోట్లను మార్చుకోవడానికి దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు కస్టమర్లు బారులు తీరిన దృశ్యాలను తలపించేలా ఆ బ్యాంకు ముందు జనాలు క్యూకట�
Organ Transplantation: అవయవ దానం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి జాతీయ విధానం, ఏకీకృత నియమావళిని రూపొందించాలని ఇవాళ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. చీఫ్ జస్టిస్ బీ
Ex-Girlfriend Bites Off Man’s Tongue ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలికి బలవంతంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఆమె అతడి నాలుక కొరికింది. నాలుక కొంత భాగం తెగడంతో రక్తం కారింది. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స �
నితీశ్ కుమార్ బుధవారం సాయంత్రం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను కలుసుకునే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా గవర్నర్కు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. ఎన్డీయే నేతల మద్దతు లేఖను కూడా ఆయన గవర్నర్కు అందజేస్తారు.
Supreme court ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం-2021 (Tribunals Reforms Act-2021) ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం కీలక తీర్పు చెప్పింది. ఈ చట్టంలో నియామకాలు, సర్వీసు కండీషన్లు, పదవీకాలాలకు సంబంధించిన కొన్న�
Dangerous Stunt దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ జంట (Delhi Couples) పబ్లిక్గా హద్దులు మీరి ప్రవర్తించింది. ఓ వ్యక్తి రన్నింగ్ కారు పైకి ఎక్కి ప్రమాదకర స్టంట్స్ (Dangerous Stunt) ప్రదర్శించాడు.
ఎర్రకోట పేలుడుకు సంబంధించి జాతీయ దర్యాఫ్తు సంస్థ తాజాగా మరో కీలక అంశాన్ని వెల్లడించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్-ఉన్-నబి ఎర్రకోట పార్కింగ్ లాట్లో ఉంచిన కారులోనే బాంబును తయారు చేసినట్టు షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన కార్యకర్తలకు క్యూ ఆర్ కోడ్తో ఉన్న గుర్తింపు కార్టులను అందజేయాలని ఆ పార్టీ నాయత్వం నిర్ణయించింది. ఈమేరకు 1,02,103 మందికి క్యూ ఆర్ కోడ్తో కూడిన గుర్తింపు కార్డులను జిల్లా నేతలకు అందజేశారు.
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి అభ్యర్థులే గెలవాలని, ఆ దిశగా నియోజకవర్గాల ఇన్చార్జులు గట్టిగా ప్రయత్నించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు.
Asaduddin Owaisi ఎర్రకోట (Red Fort) వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీకి (Dr Umar un Nabi) చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Al Falah : అల్ ఫలాహ్ గ్రూపు చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిక్కు విరాళాల రూపంలో 415 కోట్లు అందినట్లు ఈడీ పేర్కొన్నది. ట్రస్టుకు చెందిన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి అక్రమ రీతిలో ఆ నిధులను
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఓ కీలక పదవి వరించే అవకాశాలున్నాయనే వార్తలను పార్టీ వర్గాలు వెల్లడిస్తుండగా.. ఆ పదవి ఏమిటన్నదానిపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
Dalai Lama: నోబెల్ బహుమతి గ్రహీత దలైలామా.. తొట్టతొలి సారి గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు చెందిన ద రిఫ్లెక్సన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలైలామా ఆల్బమ్ ఆ పోటీలో ఉన్నది.
Royal Bengal Tiger గుజరాత్ (Gujarat) అడవుల్లో అరుదైన దృష్యం కనిపించింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రాయల్ బెంగాల్ టైగర్ (Royal Bengal Tiger) కనిపించింది.
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు చర్యలు వేగవంతం చేస్తామని మంత్రి, మంజిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణలో ప్రజలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్ను ప్రచురిస్తున్న నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రింటింగ్ ప్రెస్పై అధికారులు దాడులు చేపట్టారు.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడటంతో రాష్ట్రంలో 8 జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక చేసింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరం గా ఉంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణించే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సిద్ధిఖీని ఈడీ అరెస్ట్ చేసింది. మంగళవారం అరెస్ట్ చేసిన సిద్ధిఖీని ఈ రోజు సాకేత్ కోర్టులో ఈడీ హాజరు పరిచింది.
ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేల్చడానికి వారం రోజుల ముందు నబీ కశ్మీర్లోని పుల్వామాలో తన ఇంట్లో ఉన్న సోదరుడికి ఆ వీడియో ఉన్న మొబైల్ ఫోన్ ఇచ్చాడు. నవంబర్ 10న ఎర్రకోటలో దాడి చేయడానికి వారం ముందు, నబీ పుల్వామాలోని తన ఇంటికి వెళ్లాడని సమాచారం
PM Modi ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి (Puttaparthi)లో పర్యటిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా (Sri Sathya Sai Baba) శత జయంతి వేడుకలకు హాజరయ్యారు.
Al Falah Group: అల్ ఫలాహ్ గ్రూపు చైర్మెన్ జావద్ అహ్మద్ సిద్ధిక్ మంగళవారం ఈడీ అరెస్టు చేసింది. అల్ ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్టు మనీల్యాండరింగ్ కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సిటీ కోర్టు డిసెంబ�
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యిందని విదేశాంగశాఖ తెలిపింది.
మండల-మకరవిలక్కు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రెండు రోజుల్లో(సోమవారం, మంగళవారం)నే దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
ఎర్రకోట సమీపాన కారుబాంబుతో దాడికి పాల్పడి మారణహోమం సృష్టించిన డాక్టర్ ఉమర్ నబీ.. ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించేలా రూపొందించిన వీడియో సందేశం దర్యాప్తు అధికారులకు లభ్యమైంది.
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను ధ్వంసం చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) కుటిల పన్నాగం పన్నిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
ఓట్ల చోరీ పాన్ ఇండియా అంశమని, దానిపై జాతీయ పార్టీలు.. ఇతర పార్టీలతో చర్చలు జరపాలని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సూచించారు.
బిహార్లో 20వ తేదీన ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై కసరత్తు సాగుతోంది. మంత్రివర్గ కూర్పుపై ఎన్డీయే కూటమిలో ప్రధాన పార్టీలైన భాజపా, జేడీయూ మధ్య చర్చలు జరుగుతున్నాయి. స్పీకర్ పదవి విషయంలో రెండు పార్టీలూ పట్టుదలగా ఉన్నాయి.
చట్టవిరుద్ధ కార్యకలాపాలను సమర్థించడం, వాటికి సహాయపడటం వంటి వాటికి సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేయొద్దని దేశంలోని ప్రైవేటు టీవీ ఛానళ్లకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ హెచ్చరిక జారీచేసింది.
చాలాకాలంగా భద్రతా బలగాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా ఉన్న హిడ్మాను పట్టుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల అధికారులకు స్పష్టమైన డెడ్లైన్ విధించినట్లు సమాచారం.
వన్యప్రాణుల కారణంగా సంభవించే పంట నష్టానికి ఖరీఫ్ సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కింద పరిహారం చెల్లించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
దేశరాజధాని దిల్లీలో పేలుడు ఘటన మరవకముందే మరోసారి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపాయి. పలు కోర్టులు, విద్యాసంస్థలు లక్ష్యంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.
ఎన్ఐఏ, యూఏపీఏ, మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం (ఎంసీఓసీఏ) వంటి ప్రత్యేక చట్టాల కింద నమోదైన కేసుల్ని ఆరు నెలల్లో పరిష్కరించేందుకు దేశవ్యాప్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
దేశ రాజధానిలో 2020లో జరిగిన అల్లర్లకు సంబంధించి నిర్బంధంలో ఉన్న జేఎన్యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్ తదితరులకు బెయిలు ఇవ్వొద్దని దిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును గట్టిగా కోరారు.
సమాచార భద్రత కోసం ఎటువంటి వివరాల్లేకుండా కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్తోనే కొత్త ఆధార్ కార్డును ప్రవేశపెట్టాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) యోచిస్తోంది.
వాతావరణ మార్పుల నిరోధానికి సవరించిన జాతీయ నిర్దేశిత లక్ష్యాలను(ఎన్డీసీ) డిసెంబరులో సమర్పిస్తామని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం తెలిపారు.
దేశంలో తొలి బుల్లెట్ రైలు 2027 ఆగస్టులో గుజరాత్లోని సూరత్-వాపి మధ్య నడుస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం రైల్భవన్లో విలేకరులకు తెలిపారు.
మహారాష్ట్రలోని నాగ్పుర్ కేంద్ర కారాగారంలో శిక్షలు అనుభవిస్తున్న పదిమంది ఖైదీలు నాలుగు రోజులు శ్రమించి మినీ రాయ్గఢ్ కోటను నిర్మించారు. తాము గతంలో ఎప్పుడూ ఆ కోటను చూడకపోయినా ఇంటర్నెట్లోని ఫొటోల ఆధారంగా అచ్చు గుద్దినట్టుగా ప్రతిరూపాన్ని సృష్టించారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు తాను చెత్త కిడ్నీని దానం చేశానని ఆరోపిస్తున్న వారితో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య స్పష్టం చేశారు.
మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, గెరిల్లా ఆపరేషన్లలో ఆరితేరిన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, మోస్ట్వాంటెడ్ మద్వి హిడ్మా (51) భద్రత బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు.
మోదీ సర్కారుకు అనుకూలంగా వ్యాఖ్యలుచేస్తూ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మరోసారి ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రధాని పాల్గొన్న ఓ సభకు తాను కూడా హాజరయ్యానని, ఆయన ప్రసంగం విన్న సభికులలో తానూ....
విప్లవ శిఖరం నేలకొరిగింది. మావోయిస్టు పార్టీకి మాస్టర్మైండ్గా పేరున్న మద్వి హిడ్మా ఎన్కౌంటర్లో మృతిచెందాడు. గెరిల్లా పోరాటాల్లో ఆరితేరి, పార్టీకి జవసత్వాలు ఇస్తూ వచ్చిన మద్వి హిడ్మాతో పాటు ఆయన భార
మావోయిస్టు పార్టీకి ఇటీవల జనరల్ సెక్రటరీగా ఎన్నికైన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడా? ఏపీలో పట్టుబడిన వారిలోని నలుగురు కీలక నేతల్లో అతను కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్త
నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా లొంగుబాట పట్టారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నేతృత్వంలో భారీగా క్యాడర్ లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్ట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఓ బూటకమని తెలంగాణ పౌరహక్కుల సంఘం అభిప్రాయపడింది. కోవర్టు ఆపరేషన్తోనే వారిని మట్టుబెట్టారని ఆందోళన వ్యక్తం చేసింది.
కొత్త ఉద్యోగ నియామకాల కోసం భారతీయ కంపెనీల నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గిపోయినట్లు అమెరికా ప్రభుత్వ డాటాను ఉటంకిస్తూ �
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలపై మరో మోయలేని భారాన్ని మోపింది. వాహనాల ఫిట్నెస్ టెస్ట్ ఫీజులను ఏకంగా 10 రెట్లు పెంచుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ ఫీజుల పెంపు తక్షణమ
క్లౌడ్, నెట్వర్క్, సీడీఎన్ సర్వీసులను అందించే ప్రఖ్యాత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ క్లౌడ్ఫ్లేర్ సేవల్లో మంగళవారం సాయంత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా సోషల్మీడియా వేదిక ఎక్స్, ఏఐ చాట్బ
వారానికి 72 గంటల పని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భారత్లోని యువతకు వారానికి 72 గంటల పని దినాలు ఉండాలని మరోసారి పేర్కొన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నారాయణమూర్తి అభివృద్ధి చెందిన దేశాల సరసన భా�
బీజేపీ పాలిత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో రైతుల మరణ మృదంగం వినిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 899 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలే పంటకు గిట్టుబాటు ధరలు లేకపోయినా ఎలాగోలా న
కేరళ, రాజస్థాన్లో రెండు ఆత్మహత్యలు, పశ్చిమ బెంగాల్లో ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం, బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) నిరసనల కారణంగా ఈ మూడు రాష్ర్టాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు అడ్డంకులు ఏర
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తునకు సంబంధించి అల్-ఫలాహ్ వర్సిటీ వ్యవస్థాపకుడు జావెద్ అహ్మద్ సిద్దిఖీని ఈడీ మంగళవారం అరెస్టు చేసింది. అల్-ఫలాహ్ గ్రూప్తో సంబంధమున్న కార్యాలయాల్లో సోదాల అనం
కరడు గట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడైన గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ను అమెరికా అధికారులు మంగళవారం భారత్కు అప్పగించారు. దీంతో అతడు భారత్కు చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
2025 సంవత్సరానికి గాను కేంబ్రిడ్జ్ నిఘంటువు ఈ ఏడాది పదంగా ‘పారాసోషియల్' నిలిచింది. ఈ సంవత్సరం విద్యా బోధనలో పాటు సామాన్యులు కూడా ఈ పదాన్ని తమ సామాజిక మాధ్యమ పోస్టుల్లో ఎక్కువగా వాడారు.
Arthashala: చిన్న వయసులోనే ఆర్థిక అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఛత్తీస్గఢ్లోని బలోదాబజార్-భటాపారా జిల్లాలోని పండిట్ చక్రపాణి శుక్లా పాఠశాలలో అర్థశాల అనే ల్యాబ్ ఏర్పాటు చేశారు.
Delhi Blast ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అల్ ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీని 2002 నాటి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PML) సెక్షన్ 19 కింద అరె�
Bullet Train: బుల్లెట్ రైలు తొలి పరుగు 2027 ఆగస్టులో ఉంటుందని కేంద్రం మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇది సూరత్ నుంచి వాపి మధ్య 100 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుంది.
Bihar : బిహార్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతోంది. నవంబర్ 20వ తేదీన పట్నాలోని గాంధీ మైదానంలో ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కానీ, క్యాబినెట్�
బిహార్ తరహాలో కాకుండా ఈసారి ముసాయిదా జాబితాలో ఎలాంటి అవకతవకలు కనిపించినా లీగల్ టీమ్ల సాయంతో అభ్యంతరాలు తెలియజేయాలని, ఫైనల్ లిస్ట్ తర్వాత కూడా అప్పీల్స్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులు సూచించారు.
S Jai Shankar భారత ప్రజలను ఉగ్రవాదం (Terrorism) నుంచి రక్షించుకునే హక్కు తమ దేశానికి ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి (Foreign minister) ఎస్ జైశంకర్ (S Jai Shankar) అన్నారు. రష్యా (Russia) లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (SCO summit) లో ఆయన ఉగ�
BJP MLA బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే, కర్ణాటక విద్యాశాఖ మాజీ మంత్రి సురేష్ కుమార్ (Suresh Kumar) మంగళవారం ట్రాఫిక్ పోలీస్ (Traffic police) అవతారం ఎత్తారు. బెంగళూరు (Bengalore) సిటీలోని రాజాజీనగర్ (Raja
సత్యసాయి గ్రామంలో జరుగుతున్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఫెస్టివల్ కార్యక్రమానికి ఫిజీ అధ్యక్షుడు హాజరయ్యారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని 100 దేశాలు ఒక్కతాటిపైకి రావడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. సేవ, మానవత్వం, ఐక్యతకు ఇది నిదర్శనమని అన్నారు.
పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ ఆదేశాలతోనే తాను పార్టీ కార్యకలాపాలు చూసుకున్నానని, ఎన్నికల్లో గట్టిగా ప్రయత్నం చేసినప్పటకీ ఓటమి పాలయ్యామని తేజస్వి అన్నారు. ఇందుకు తాను బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పారు.
Crime news ఎవరైనా తమ పిల్లలు సన్మార్గంలో నడవాలని, విద్యాబుద్ధులు నేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటారు. కానీ ఆ తల్లి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. తన రెండో భర్తతో కలిసి క�
IRCTC Tour ఈ ఏడాది క్రిస్మస్ కోసం విదేశాలకు ట్రిప్ ప్లాన్ చేస్తున్న పర్యాటకులకు ఐఆర్సీటీసీ గుడ్న్యూస్ చెప్పింది. నేపాల్లో సందర్శన కోసం అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ప్రపంచంలోని అత్యంత అం�
Suicide ప్రియుడు వదిలేసి వెళ్లాడని ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని అరుమనై సమీపంలోని పున్నియం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముంబై పోలీసుల సాయం తీసుకుని దర్యాప్తు సంస్థలు ఆ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నిర్బంధంలోకి తీసుకున్న అనుమానితులను తదుపరి విచారణ కోసం ఢిల్లీకి తరలించినట్టు తెలుస్తోంది.
తనను లైంగికంగా వేధించబోయిన ఓ వ్యక్తిని ప్రతిఘటించిందో మహిళ. అప్పటికీ అతడు వినిపించుకోకపోవడంతో ఎదురుదాడికి దిగింది. ఆత్మరక్షణలో భాగంగా.. అతడి నాలుకను కొరికిందామె. దీంతో అతడి నాలుక తెగిపడింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే...
మెకాలే 200 సంవత్సరాల 'బానిస మనసత్వ' వారసత్వాన్ని తొలగించాలని ప్రధాని తన ప్రసంగంలో కీలకంగా పేర్కొన్నారు. భారతదేశ వారసత్వం, భాషలు, విజ్ఞాన వ్యవస్థలను పునరుద్ధరించేందుకు పదేళ్ల నేషనల్ మిషన్ కోసం విజ్ఞప్తి చేశారు.