బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకం ఇంకా పూర్తి కాలేదు. కానీ శనివారం ఓ సభలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఓ సంచలన ప్రకటన చేసి హాట్ టాపిక్గా నిలిచారు.
భరతమాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నం అక్కడ ఎలాంటి హింసకు తావుండొద్దు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ప్రధాని మోదీ భరతమాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నం.. అక్కడ హింసకు తావు ఉండొద్దు:...
గత అసెంబ్లీ ఎన్నికల్లో 500లకు పైగా హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన డీఎంకే.. వాటి అమలులో మాత్రం విఫలమైందని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ విమర్శించారు....
ప్రధాని మోదీ తల్లిని అవమానించారంటూ బీజేపీ చేసిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ ఐటీ సెల్పై ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. కృత్రిమ మేధ సాయంతో కాంగ్రెస్ బిహార్ శాఖ...
ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక త్వరలో జరిగే అవకాశాలు ఉన్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసే లోపు బీజేపీ జాతీయ అధ్యక్షుడి...
భారీ వర్షాల కారణంగా జమ్మూ కశ్మీర్లోని పలుచోట్ల భూమి కుంగుతోంది. జమ్మూ ప్రాంతంలోని రాంబన్, కిష్ట్వార్, పూంచ్, రెసాయ్, కథువా జిల్లాల్లోని 19 ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది....
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాపై భారీ సుంకాలు విధించాలని జీ7 దేశాలను అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధం మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో...
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) మీద పూర్తి అధికారాలు తమవేనని, దీనిపై సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేసినా అది తమ పరిధిలో జోక్యం చేసుకోవటమే అవుతుందని ఎన్నికల సంఘం...
పాకిస్థాన్ తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 19 మంది పాక్ సైనికులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. సైనికులు వెళ్తున్న వాహనశ్రేణిపై శనివారం వేకువజాము నాలుగు గంటల సమయంలో..
దుబాయ్లో జరుగుతున్న ‘ఆసియా కప్’లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్పై కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి....
జీఎస్టీ తగ్గింపు ఫలితాలను ప్రజలకు అందించే దిశగా కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో గరిష్ఠ అమ్మకపు ధర(ఎంఆర్పీ)లో వచ్చిన మార్పులను వినియోగదారులకు తెలిసేటట్లు...
దేశంలో అత్యంత వేగవంతమైన రైలు అంటే ఇప్పటి వరకు మనకు వినిపించే పేరు ‘వందే భారత్’! అయితే ఇప్పుడు 55 కిలోమీటర్ల ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్ సెక్షన్ మధ్య నడిచే ‘నమో భారత్’ రైలు...
నేపాల్కు తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కర్కికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మహిళా సాధికారతకు ఇది నీరాజనమని పేర్కొన్నారు. చరిత్ర, విశ్వాసాలు...
[04:59] మధ్యప్రదేశ్లోని భోపాల్లో గల ‘వన విహార్’ను సందర్శించే వన్యప్రాణి ప్రేమికులకు ఇప్పుడు ‘ముక్కంటి’ తొండలు (శాకాహార రాకాసి బల్లులు - అగ్వానాలు) అదనపు ఆకర్షణగా మారాయి.
[04:39] పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ విశ్వవిద్యాలయ వైస్ఛాన్సలర్(వీసీ)పై దాఖలైన లైంగిక వేధింపుల కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర తీర్పు వెలువరించింది.
[04:38] తాను చనిపోతూ ఆ యువకుడు ఓ 13 ఏళ్ల బాలికకు ప్రాణదానం చేశాడు. నెడుంబస్సేరిలోని మల్లుస్సేరికి చెందిన బిల్జిత్(18) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
[04:36] పాకిస్థాన్తో కలిసి భారత్ ఆడనున్న ఆసియాకప్ క్రికెట్ మ్యాచ్పై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్పై విపక్షాలు ముఖ్యంగా మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు భాజపా, బీసీసీఐపై శనివారం తీవ్ర విమర్శలు గుప్పించాయి.
[04:37] ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపుర్ పర్యటనను కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. జాతుల మధ్య హింస చెలరేగిన ఎన్నో రోజుల తర్వాత మోదీ మణిపుర్లో పర్యటించడం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించడమే అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
[04:34] ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లా ఝాగ్రహ గ్రామానికి చెందిన రామ్రతన్ నికుంజ్ (67) ఆధునిక వరిసాగుతో ఎకరాకు 35 క్వింటాళ్ల దిగుబడులు సాధిస్తున్నారు. సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్లో ఫోర్మెన్ ఇన్ఛార్జ్గా పనిచేసి 2018లో ఈయన పదవీ విరమణ పొందారు.
[04:27] గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఏ కారణంతోనైనా నిలిచిపోతే వాటిని పునరుద్ధరించడానికి ఒక నిధిని ఏర్పాటు చేసి సొంతింటి కలగనే సామాన్యుల ప్రయోజనాలను పరిరక్షించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
[04:25] కేరళలోని తిరువనంతపురం సమీపంలో గల నెడుమంగాడ్ పట్టణానికి చెందిన దర్జీ మోహనన్ (67) అనారోగ్య సమస్యలతో గురువారం తుదిశ్వాస విడవగా.. ఇస్రో సిబ్బంది ఆయన ఇంటికి వెళ్లి నివాళులర్పించారు.
[04:20] ఘర్షణలతో చీలిపోయిన మణిపుర్ను శాంతి, సౌభాగ్యాలకు చిహ్నంగా మారుద్దామని ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. హింసను వీడాలని అక్కడి గ్రూపులకు విజ్ఞప్తి చేశారు.
[04:21] భారత రత్న భూపేన్ హజారికా గళం నుంచి జాలువారిన గీతాలు దేశ ఐక్యతకు స్ఫూర్తినిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అవి ప్రజల్లో శక్తిని నింపుతున్నాయని తెలిపారు.
[04:21] ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) నిర్ణీత కాలావధిలో దేశవ్యాప్తంగా నిర్వహించాలని సూచిస్తూ ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా అది తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవడమే అవుతుందని సుప్రీంకోర్టుకు సమర్పించిన తాజా అఫిడవిట్లో ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది.
[04:20] ప్రాచీన రాతప్రతులు భవిష్యత్తుకు దారి దీపాలనీ, వాటిని డిజిటలీకరించి, పదిలపరచి, అందరికీ అందుబాటులో ఉంచుతామని పరిశోధకులు, విద్వాంసులు, నిపుణులు శనివారం వాగ్దానం చేశారు.
[04:17] జీవితంలో మీరు భారీ మూల్యం చెల్లించుకొనేది అనారోగ్యానికే. ఆసుపత్రి ఖర్చుల భారానికి తోడు పని దినాలు కోల్పోయి మీ ఆదాయానికి కోతపడటం, ఆయుర్దాయం తగ్గడం, ఊహించని ఆర్థిక కల్లోలంతో మీ కుటుంబం సతమతమయ్యే పరిస్థితులు రావొచ్చు
ఖజానాకు ఆదాయమే ప్రధాన లక్ష్యంగా జీఎస్టీని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మానవత్వం కోణాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తున్నది. సకలాంగులూ.. వికలాంగులూ.. తమకు ఒకటేనంటూ నిర్దాక్షిణ్యంగా వారి సహాయ పరికరాలపై క�
దేశ రాజకీయాల్లో బంధుప్రీతి నానాటికీ పెరుగుతున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉండగా, బీజేపీ దానిని అనుసరిస్తున్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్ల
గృహ నిర్మాణ హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించిన సుప్రీం కోర్టు ఒత్తిడిలో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం పునరుద్ధరణ నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలపడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న తరుణంలో డీజిల్లో ఇథనాల్ కలపడం విఫలమైందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు.
‘వన్ నేషన్, వన్ పోల్(జమిలీ ఎన్నికలు)’ అంటే ‘ప్రజాస్వామ్యం హత్య’ అని నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ మండిపడ్డారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ యాత్రను ఆయన శనివారం ప్రారంభించారు.
రాయ్బరేలీలో నిర్వహించిన ఓ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీని వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.
దేశ వ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను నిర్వహించేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
నిజంగా మర్చిపోయాడో.. లేక కావాలని చేశాడో తెలియదు కానీ బీజేపీ నేత ఒకరు ఒంటిపై పైజమా లేకుండా కొద్ది సేపు అర్ధనగ్నంగా ఒక టెలివిజన్ షోలో కన్పించడం అందరినీ షాక్కు గురి చేసింది.
కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (కేపీఐఎల్)కు అప్పిలేట్ అథారిటీ ఊరటనిచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరం కోసం కేపీఐఎల్ క్లెయిమ్ చేసిన జీఎస్టీఆర్-3బీలోని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ),
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పెట్టిన నటుడు విజయ్ (Vijay) దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టిన ఆయన కేంద్రంలోని తాజాగా మరోసారి భారతీయ జనతాపార్టీపై నిప్పులు చెరిగారు.
[21:39] AI Video row: ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్పై ఏఐ వీడియో రూపొందించిన కాంగ్రెస్, ఆ పార్టీ ఐటీ సెల్పై కేసు నమోదైంది. భాజపా దిల్లీ ఎలక్షన్ సెల్ కన్వీనర్ సంకేత్ గుప్తా ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
రియాసీ జిల్లాలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు చేపట్టిన యాత్ర క్లౌడ్బరస్ట్లు, కొండచరియలు విరిగిపడుతుండటంతో గత 19 రోజులుగా నిలిచిపోయింది.
Viral Video ఇటీవల ఢిల్లీలోని ఓ కారు షోరూం మొదటి అంతస్తు నుంచి మహీంద్రా థార్ వాహనం కింద పడిపోయిన ఘటనపై యువతి మాని పవార్ స్పందించింది. తాను చనిపోయానని వస్తున్న వదంతులను ఖండించింది. తాను బతికే ఉన్నానని, ఈ ప్రమాదంల�
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బిహార్లోని దర్బంగాలో గత నెలలో కాంగ్రెస్ నిర్వహించిన సభలోనూ ప్రధానమంత్రి మోదీ తల్లిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సంకేత్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బీజేపీ విధానాలపై విజయ్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో మోసపుచ్చేందుకు 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' అనే స్కీమ్ను ఆ పార్టీ తెచ్చిందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అనేది 'పెద్ద కుట్ర' అని అభివర్ణించారు.
Gaurav Bhatia బీజేపీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి పైజామా ధరించకుండా టీవీ చర్చా కార్యాక్రమంలో పాల్గొన్నారు. ఆయన అర్ధనగ్నంగా కనిపించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ బీజేపీ నేతపై ప్రతిప�
Rafael Jets భారత వైమానిక దళం (IAF) మరో 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే రక్షణశాఖకు ప్రతిపాదనలు అందించింది. ఈ జెట్లను ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్, టాటా వంటి భారతీయ అంతరిక్ష సంస్థలు తయారు చేస్తాయి.�
Men, Woman Tied To Pole, Thrashed వివాహిత మహిళ ఇద్దరు వ్యక్తులతో కలిసి బైక్పై మార్కెట్కు వెళ్లింది. అయితే ఆ ఇద్దరిలో బంధువైన వ్యక్తితో ఆమెకు సంబంధం ఉందని కుటుంబ సభ్యులు అనుమానించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులతో కలిసి ఆ ముగ్�
Youth Steals Cash Bag From Bank ఒక యువకుడు బ్యాంకులో చోరీకి పాల్పడ్డాడు. కస్టమర్ పరధ్యానంగా ఉండటాన్ని గమనించాడు. డబ్బులున్న అతడి బ్యాగ్ను 30 సెకన్లలో ఎత్తుకెళ్లాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ
[18:03] మహా సముద్రంలోని వాతావరణం, జీవరాశులు, ఖనిజాలు మొదలైన అనేక విషయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి.. అధ్యయనం చేయడానికి చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ కొత్త సాంకేతిక పరికరాన్ని అభివృద్ధి చేసింది.
నేపాల్ కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టిన సుశీల కర్కిని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శనివారం ఉదయం అభినందించారు. పొరుగుదేశాలతో శాంతి, ప్రగతి, ప్రజల అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.
SUV Jumps Footpath అదుపుతప్పిన కారు షాపుల మెట్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఆ కారు నుంచి కిందకు దిగారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారు. మద్యం బాటిల్స్ కూడా ఆ
Mother and son died తల్లీకొడుకు ఇద్దరూ ప్రమాదవశాత్తు భవనం 13వ అంతస్తు నుంచి కిందపడి దుర్మరణం పాలయ్యారు. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్బుద్ధ నగర్లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
టోర్నమెంట్ నిబంధనల ప్రకారంగానే మల్టీనేషనల్ టోర్నమెంట్లలో భారత్ పార్టిసిపేషన్ ఉంటుందని, అంతమాత్రాన దౌత్య, జాతీయ విధానాలను ఇండియా మార్చుకున్నట్టు కాదని అనురాగ్ ఠాకూర్ మీడియాతో శనివారంనాడు మాట్లాడుతూ చెప్పారు.
Nitesh Rane బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే బురఖాలో ఇండియా-పాక్ మ్యాచ్ చూస్తారని ఎగతాళి చేశారు. అంతేకాక పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు కూడ�
DD Lapang మేఘాలయ (Meghalaya) మాజీ ముఖ్యమంత్రి (Former CM) డీడీ లాపాంగ్ (DD Lapang) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 91 ఏళ్లు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో గత కొంతకాలంగా షిల్లాంగ్ ఆస్పత్రి (Shillang hospital) లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవార
Fevikwik in Students eyes స్కూల్ హాస్టల్లో నిద్రిస్తున్న స్టూడెంట్స్ కళ్లలో తోటి విద్యార్థులు ఫెవిక్విక్ పోశారు. దీంతో వారి కళ్లు అంటుకుపోవడంతో తెరువలేకపోయారు. బాధిత స్టూడెంట్స్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. క�
PM Modi ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మోదీ పర్యటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా సిబ్బంది మంటలను అదుపుచేసి, ముఖ్యమంత్రి ట్రాలీని పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Murder టీవీ రిమోట్ (TV remote) కోసం గొడవపడి తల్లిని హత్యచేసిన భారత సంతతి వ్యక్తికి యూకే (UK) లోని బర్మింగ్హామ్ కోర్టు (Birmingham court) యావజ్జీవ కారగారశిక్ష (Life imprisonment) విధించింది.
బ్రిటన్లో సిక్కు యువతిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆమెను వారిద్దరు ఆదేశించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
CM Mohan Yadav మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (CM Mohan Yadav)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కబోయిన ఓ హాట్ ఎయిర్ బెలూన్ (Hot Air Balloon)కు మంటలు అంటుకున్నాయి.
Bomb threat బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్స్ గత రెండు రోజులుగా కలకలం రేపుతున్నాయి. శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టు (Delhi high court) కు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్ చేశారు.
Actor Vijay ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ్టి నుంచి ఎన్నికల వరకు ఆయన రాష్ట్రవ్యాప్తంగా విస్తృత
Rahul Gandhi: రాహుల్ గాంధీ, యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. రాయ్బరేలీ నియోజకవర్గం జిల్లా అభివృద్ధిపై జరిగిన దిశా మీటింగ్లో ఆ ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. సెప్టెంబ�
PM Modi ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) చేరుకున్నారు. శనివారం ఉదయం మిజోరం పర్యటనకు వెళ్లిన ప్రధాని.. అక్కడి నుంచి ఇవాళ మధ్యాహ్నం మణిపూర్ వెళ్లారు.
Encounter పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ (Encounter) లో ఒక మావోయిస్టు (Maoist) మృతిచెందాడు. ఛత్తీస్గఢ్ (Chhattishgarh) రాష్ట్రం బీజాపూర్ (Bijapur) జిల్లాలోని గంగలూర్ పోలీస్స్టేషన్ (Gangaloor PS) పరిధిలోగల మాంకెలీ గ్రామం (Mankeli village) సమీపంలో శనివ�
Man On Train Top Electrocuted రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలు బోగి పైకి ఒక వ్యక్తి ఎక్కాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్కు అతడు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మరణించాడు. ఆ రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు ఇది చూసి షాక్ అయ�
Mumbai Blast Case 2006 ముంబై పేలుళ్ల కేసు (Mumbai Blast Case)లో అబ్దుల్ వహీద్ షేక్ (Abdul Wahid Shaikh) నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే. 2015లో స్పెషల్ కోర్టు అబ్దుల్ వహీద్ను నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది.
Rafale Fighter Jets: భారతీయ వైమానిక దళం కొత్తగా 114 రఫేల్ యుద్ధ విమానాల కోసం ప్రతిపాదన చేసింది. రక్షణశాఖకు ఆ ప్రతిపాదన పంపించింది. తమ దళాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో ఐఏఎఫ్ ఈ ప్రతిపాదన చేసినట్లు త�
PM Modi నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి (Nepal PM)గా జస్టిస్ సుశీల కర్కి (Sushila Karki) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM
విద్యుత్ కోతలను నిరసిస్తూ రోడ్డు దిగ్బంధించి (Road Blockade Case) భారీ ట్రాఫిక్ జామ్కు కారణమయ్యారని కేంద్ర మాజీ మంత్రికి యూపీ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆయనతోపాటు మరో 13 మందికి కూడా శిక్ష విధించింది.
Digital Arrest ఈ మధ్య సైబర్ నేరగాళ్లు (Cyber cheaters) అనుసరిస్తున్న కొత్త పంథా డిజిటల్ అరెస్ట్ (Digital Arrest). మీరు కేసుల్లో ఇరుక్కున్నారంటూ నమ్మిస్తారు. భయపెట్టి, ఒత్తిడికి గురిచేస్తారు. వాళ్లు టార్గెట్ చేసిన వ్యక్తి ఒత్తిడ�
Ganesh Visarjan కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. హసన్ (Hassan) జిల్లాలోని ఓ గ్రామంలో గణేష్ నిమజ్జన (Ganesh Visarjan) ఊరేగింపుపై ట్రక్కు దూసుకెళ్లింది.
చురాచంద్పూర్లో రూ.7,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో మణిపూర్ అర్బన్ రోడ్లు, డ్రైనేజీలు, అస్సెట్ మేనేజిమెంట్ ఇన్వాల్వ్మెంట్ ప్రాజెక్టు, 5 నేషనల్ హైవే ప్రాజెక్టులు, మణిపూర్ ఇన్ఫోటెక్ డవలప్మెంట్ (MIND) ప్రాజెక్టు, తొమ్మిది ప్రాంతాల్లో వర్కింగ్ ఉమన్ హాస్టళ్లు ఉన్నాయి.
[12:55] దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను నిర్వహించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
నగరం నుంచి శివారు ప్రాంతాలకు నడుపుతున్న విద్యుత్ సబర్బన్ రైళ్లలో ప్రయాణం చేస్తున్నవారు ఎదురుగా వున్న సీట్లపై కాళ్లు పెడితే చట్టపరమైన చర్యలుంటాయని దక్షిణ రైల్వే హెచ్చరించింది. నగరం నుంచి ప్రతిరోజు తిరువళ్లూరు, ఆవడి, అరక్కోణం, తిరుత్తణి, గుమ్మిడిపూండి, సూళ్లూరుపేటలకు నడుపుతున్న విద్యుత్ సబర్బన్ రైళ్లలో లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు.
స్థానిక వడపళని రైల్వేస్టేషన్ పైభాగంలో రెండో దశ నిర్మాణపనుల కారణంగా గ్రీన్ లైన్ మార్గంలో మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు జరిగాయి. కోయంబేడు నుంచి అశోక్ నగర్ వరకు మెట్రోరైలు సేవల్లో ఈ నెల 15 నుంచి 19వ తేది వరకు తాత్కాలికంగా మార్పులు చేశారు.
మిజోరం రాజధాని ఐజ్వాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఐజ్వాల్ను భారత రైల్వే నెట్వర్క్తో మొదటిసారిగా కలుపుతూ చేపట్టిన బైరబీ-సైరాంగ్ కొత్త రైల్వే లైన్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.