ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితులందరూ హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న వారిగా తేలింది. ఉగ్ర మూలాలు బయటపడ్డంతో దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున యూనివర్సిటీపై దృష్టి సారించాయి. కాలేజీ మూతపడే అవకాశం ఉందన్న ప్రచారం బాగా జరుగుతోంది.
భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రచనలు కేవలం చరిత్ర ఒక్కటే కాదని, దేశ పరిణామ క్రమానికి మనస్సాక్షి లాంటి రికార్డులని లోక్సభ విపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు.
బిహార్లో నీతీశ్కుమార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గం అవినీతి పరులు, నేరగాళ్లతో నిండి ఉందని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపక నేత ప్రశాంత్ కిశోర్ శుక్రవారం ఆరోపించారు.
భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధవిమానం శుక్రవారం దుబాయ్లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్.. వింగ్ కమాండర్ నమాంశ్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) కసరత్తును నిర్వహించాలన్న ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సమ్మతించింది.
దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత, న్యాయం అందించేందుకు నాలుగు కార్మిక(లేబర్) కోడ్లను అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
భారత్లో 2023 సంవత్సరంలో 15-49 ఏళ్ల వయసు గల మహిళల్లో ఐదో వంతు మంది సన్నిహిత భాగస్వామితో హింసకు గురవ్వగా, దాదాపు 30 శాతం మంది వారి జీవితకాలంలో ఈ సమస్య బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది.
ఓ కేసు విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు దిల్లీ హైకోర్టు ఉపశమనం కల్పించింది. కొవిడ్ రెండో దశ సమయంలో గంభీర్పై దాఖలైన క్రిమినల్ ఫిర్యాదును దిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
దాదాపు రెండు దశాబ్దాలుగా తన వద్దే కొనసాగించిన కీలకమైన హోంశాఖను బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఈ సారి భాజపా సీనియర్ నేత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీకి కేటాయించారు.
యాపిల్ సాగుకు పేరొందిన హిమాచల్ ప్రదేశ్ కొండల్లో జపనీస్ పండు పెర్సిమన్ వైపు ఇటీవలి కాలంలో రైతులు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, శ్రమతో ఎక్కువ లాభాలు వస్తున్నందున కుల్లూ జిల్లా ఉద్యాన రైతులు పెర్సిమన్ సాగును క్రమంగా పెంచుతున్నారు.
కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న నాలుగు కార్మిక కోడ్.....
ప్రపంచంలోనే అతిపెద్దదైన, దుబాయ్ వేదికగా జరుగుతున్న ఎయిర్ షోలో చివరిరోజు ఘోర ప్రమాదం సంభవించింది. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజ్స-ఎమ్కే1 కూలిపోయింది.....
కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా చోటు చేసుకుంది. సీఎం మార్పుపై చర్చ తీవ్రమైన వేళ.. ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, మరో రెండేళ్లు తానే బడ్జెట్ ప్రవేశపెడతానని సీఎం సిద్దరామయ్య చెప్పారు...
ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 2014లో (అప్పటికింకా ఆయన ఆ పదవి చేపట్టలేదు) ఓ సమావేశంలో చేశారని చెబుతున్న వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి....
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక లోకం తీవ్రంగా ప్రభావితం కాబోతున్నదని ట్రేడ్, లేబర్ యూనియన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పొట్టగొట్టి కార్పొర�
2019-2020లో పార్లమెంట్ ఆమోదించిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ నాలుగు లేబర్ కోడ్లను నోటిఫై చేసినట్టు వెల్లడి�
భారత్-చైనా సంబంధాలు క్రమంగా గాడిలో పడుతున్నట్లు కనిపిస్తున్నది. భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎంబసీలు, కాన్సులేట్లలో చైనా జాతీయులకు టూరిస్ట్ వీసా సేవలను పునఃప్రారంభించింది.
ఢిల్లీ పేలుళ్ల నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్లోని దౌజ్ గ్రామంలో పిండి మరను రసాయన వర్క్ షాప్గా మార్చుకొని బాంబుల తయారీకి పాల్పడినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను నియమించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ఒత్తిడి తెచ్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ చే�
బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రులకు శాఖలను కేటాయించారు. దాదాపు 20 ఏండ్లుగా హోం శాఖను తనవద్దనే పెట్టుకున్న నితీశ్కుమార్ ఈ సారి ఆ శాఖను వదులుకున్నారు.
వచ్చే ఏడాది(2026)లో ప్రారంభం కానున్న 10వ తరగతి కోసం సవరించిన రెండు-పరీక్షల విధానం కింద రెండవ బోర్డు పరీక్షను రాసే విద్యార్థులకు కొన్ని స్పష్టమైన ఆంక్షలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. అయితే ఈసారి భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా నుంచి బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు వెలువడడం విశేషం. గురువారం ఐటీ సీటీలో ఓ టెక్ సదస్సునుద్దేశించి ప్ర�
నిత్యం ఆపరేషన్లు, రోగులు, చికిత్స, మందులు, ఇంజక్షన్లు వంటి మాటలు మాత్రమే వినిపించే దవాఖానలో పెండ్లి బాజాలు మోగాయి. ఎమర్జెన్సీ రూమే పెండ్లి మండపంగా మారింది.
హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి జ్ఞాపకశక్తి విషయంలో అద్భుతం జరిగింది. 16 ఏండ్ల వయస్సులో అతడు ఒక ప్రమాదంలో జ్ఞాపకశక్తి కోల్పోయి 45 ఏండ్ల పాటు కుటుంబానికి దూరంగా జీవించాడు.
సంస్కృతం ఒక మృత భాష అని, అయినప్పటికీ దానికి పెద్దయెత్తున నిధులు కేటాయిస్తూ, తమిళ భాషపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నదని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శుక్రవారం విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కార్మిక స్మృతులు(లేబర్ కోడ్స్)ను నోటిఫై చేసి.. అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ లేబర్ కోడ్స్ను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
Tejas Crash : దుబాయ్ ఎయిర్ షో సందర్భంగా భారత వాయుసేనకు సంబంధించిన తేజస్ (Tejas) యుద్ధ విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్ దుర్మరణం చెందాడు. ప్రమాదంలో తీవ్రమైన గాయాలు కావడంతో వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ (Namansh Syal) మరణించాడని
తెలుగమ్మాయి నేత్ర మంతెన పెళ్ళికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్ వచ్చారు. అతనేకాదు, డ్యాన్సర్ జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబెర్ కూడ ఈ పెళ్ళికి వచ్చి ఆడి పాడుతున్నారు. ఉదయపూర్లో జరుగుతున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ అయింది.
ఫరీదాబాద్లోని ఓ ఉగ్రవాది ఇంట్లో బాంబు తయారీకి ఉపయోగించే పిండి మిల్లును స్వాధీనం చేస్కున్నారు అధికారులు. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో అరెస్టైన షకీల్.. దీనిని బాంబుల తయారీకి వినియోగించేవాడని దర్యాప్తులో తేలింది.
Bihar : పదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ (Nitish Kumar) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల భాగస్వామి ఎన్డీయే కూటమి కోసం 'హోం శాఖ' (Home Ministry)ను సీఎం వదిలేశారు.
బిహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి 10వ సారి సీఎంగా ప్రమాణం చేశారు నితీశ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఊహించని రీతిలో మంత్రి పదవి దక్కించుకుని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడో వ్యక్తి. క్యాజువల్ షర్ట్, జీన్ ప్యాంట్తోనే మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన వివరాలిలా...
కేంద్రంలోని మోదీ సర్కారు మరో చారిత్రాత్మక నిర్ణయం చేసింది. దేశంలో కార్మిక సంస్కరణకు శ్రీకారం చుట్టి కొత్తగా నాలుగు కార్మిక స్మృతులను తీసుకువచ్చింది. దీంతో స్వాతంత్ర్యం తరువాత దేశంలో అది పెద్ద కార్మిక సంక్షేమానికి..
TVK campaign కరూర్ తొక్కిసలాట (Karur stampede) దుర్ఘటనతో నిలిచిపోయిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ప్రచారం మళ్లీ మొదలుకానుంది. డిసెంబర్ మొదటి వారంలో ప్రచారాన్ని పునరుద్ధరించాలని టీవీకే చీఫ్ (TVK chief) విజయ్ (Vijay) నిర్ణయించారు.
Emergency Room: మేకప్ కోసం వెళ్లిన వధువు గాయపడింది. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరింది. అయితే పెళ్లి ముహూర్తం మిస్ కావొద్దు అన్న ఉద్దేశంతో .. ఆ టైంకే ఆస్పత్రి ఎమర్జెన్సీ రూమ్లో ఓ జంట పెళ్లి చేసుకున్నది. ఈ ఘటన కే
Amit Shah అక్రమంగా దేశంలోకి వస్తున్న చొరబాటుదారులను కొన్ని రాజకీయ పార్టీలు (Political parties) రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.
Viral news రోడ్డు ప్రమాదం (Road accident) లో అన్న మరణించడంతో విధవరాలైన అతడి భార్యను మరిది పెళ్లి చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని బదౌన్ జిల్లా (Badaun district) లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
Boiler blast పాకిస్థాన్లోని ఓ గమ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. పంజాబ్ ప్రావిన్స్లోని ఫైసలాబాద్లోగల ఓ గమ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా బాయిలర్ పేలిపోయింది. ఈ పేలుడులో సుమారు 15 మంది మృత్యువాతపడ్డారు.
Viral video అతనొక వైద్యుడు (Doctor). పైగా ఎమర్జెన్సీ విభాగం (Emergency unit) లో విధులు. విధి నిర్వహణలో భాగంగా రోగులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అతడు అందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన కాబోయే భార్య (Fiancee) తో కలిసి ఆస్పత్రి గదిలో �
Fighter Jet Crashes దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షో (Dubai Air Show)లో ప్రమాదం చోటు చేసుకుంది. భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం (Fighter Jet Crashes) కూలిపోయింది.
Delhi Blast ఢిల్లీ పేలుడు (Delhi Blast) ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అరెస్టైన టెర్రర్ వైద్యులను విచారిస్తున్నారు. ఈ విచారణలో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ (White Collar terror module) కుట్రల�
Road accident నడిరోడ్డుపై డైరెక్షన్ బోర్డును ఢీకొట్టి ఓ కంటెయినర్ (Container) తగులబడిపోయింది. ఆ ఘటనలో ఆ కంటెయినర్ డ్రైవర్ (Driver) సజీవదహనమయ్యాడు. రాజస్థాన్ (Rajasthan) లోని దౌసా జిల్లా (Dausa district) దుంగార్పూర్ (Dungarpur) సమీపంలో ఢిల్ల�
DK Shivakumar కర్ణాటక (Karnataka) లో సిద్ధరామయ్య (Siddaramaiah) ను సీఎం పదవి నుంచి తొలగించి ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) కు ఆ పదవిని కట్టబెట్టబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Udhayanidhi Stalin : సంస్కృతం మరణించిన భాష అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఆయన వ్యాఖ్యల పట్ల బీజేపీ రియాక్ట్ అయ్యింది. ఒక భాషను తక్కువగా చూసి మరో భాషను మెచ్చుకోవడం సరికాదు అని తమిళసై సౌందర్యరాజన్ అన�
Crime news అటవీ శాఖ అధికారి (Forest officer) తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్యచేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడికి తన సహోద్యోగినితో వివాహేతర బంధం ఉన్నట్లు గుర్తించారు.
సోషల్ మీడియాలో ఉగ్రవాద కంటెంట్ను తొలగించడానికి ఆయా సోషల్ మీడియా వేదికలతో టచ్లో ఉండాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Ammonium Nitrate: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. అమోనియం నైట్రేట్ అమ్మడం, కొనడం జరిగితే, దానికి సంబంధించిన డిజిటల్ రికార్డును మెయిన్టేన్ చేయాలని ఢిల్లీ పోలీసులను వీక
టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్పై డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్లో టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ విజయ్ మాత్రం నోరు మెదపకపోవడం ఎంతో వేదనకు గురిచేస్తోందని ఆమె అన్నారు.
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు కొన్ని పార్టీలు అడ్డుపడుతూ చొరబాటుదార్లకు కొమ్ముకాస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. దేశ భద్రతకు, ప్రజాస్వామ్య రక్షణకు ఎస్ఐఆర్ అవసరమని తేల్చి చెప్పారు.
Air Pollution దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రస్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయిలో 400కిపైనే నమోదవుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
CM MK Stalin: బిల్లులకు ఆమోదం దక్కాలంటే.. గవర్నర్లకు గడువు ఉండాల్సిందే అని తమిళనాడు సీఎం అన్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. గవర్నర్లకు గడువు విధించే వరకు వ�
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్కి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన సభలకు అనుమతి ఇవ్వలేం.. అంటూ పేర్కొనడం తమిళనాట ఇప్పుడు సంచలనానికి దారితీస్తోంది. కరూర్ లో విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణింంచిన సంగతి తెలిసిందే..
జైపూర్లో నాల్గవ తరగతి బాలిక ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన రోజు బాలిక తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక సుమారు 45 నిమిషాల పాటు టీచర్ సాయాన్ని అర్థించినట్టు సీబీఎస్సీ నివేదికలో తేలింది. స్కూల్ల్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం సీబీఎస్సీ ఈ నిర్ధారణకు వచ్చింది.
గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించే క్రీడలను నిర్వహించొద్దని ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లను ఆదేశించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవై, మదురై ప్రాంతాల్లో అమలుకాకుండా అడ్డుకునేందుకు డీఎంకే ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి.
UN COP30: బ్రెజిల్లోని బీలమ్ సిటీలో జరుగుతున్న యూఎన్ కాప్30 సదస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. ఆ సమావేశాలకు హాజరైన భారత ప్రతినిధుల బృందం సురక్షితంగా ఉన్నట్లు కేం�
మదురై, కోయంబత్తూరు మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్రం అనుమతివ్వలేదంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆరోపించారు. కోవై, మదురై మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతివ్వకుండా వివక్ష చూపిస్తోందంటూ స్టాలిన్ ఆరోపించిన విషయం తెల్సిందే.
చెరుకు తోటల కారణంగా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్లలోని చిరుత పులులు పూర్తి స్థాయిలో మార్పును సంతరించుకున్నాయి. ‘చెరుకుతోటల చిరుత పులుల’ అన్న కొత్త జాతి మొదలైంది. ఈ జాతి కేవలం చెరుకు తోటల్లో మాత్రమే బతకగలదు.
ఈనెల 25వతేదీ వరకు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఱ తెలిపింది.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై వ్యోమగామి శుభాన్షూ శుక్లా సెటైర్లు పేల్చారు. బెంగళూరు టెక్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన.. తన ప్రసంగం కంటే ఎక్కువ సమయం ట్రాఫిక్లో జర్నీ చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. దీనిబట్టి తన కమిట్మెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవాలని అన్నారు.
Earthquake పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రాజధాని ఢాకా (Dhaka)లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
Miss Universe 2025 ఈ ఏడాది మిస్ యూనివర్స్గా (Miss Universe 2025) మెక్సికో (Mexico) భామ ఫాతిమా బోష్ (Fatima Bosch) నిలిచారు. థాయ్లాండ్ వేదికగా జరిగిన విశ్వ సుందరి పోటీల్లో ఫాతిమా విజేతగా నిలిచారు.
ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు ఉగ్ర డాక్టర్లు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. సిరియాకు చెందిన ఆపరేటీవ్తో ఆ ముగ్గురూ భేటీ అయినట్లు తేలింది.
మందులతో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తిన సందర్భాల్లో వినియోగదారులు నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు వీలుగా డీసీజీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా హోల్సేల్, రిటెయిల్ మెడికల్ షాపుల్లో ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
దిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు డా.ఉమర్ నబీకి బాంబుల తయారీలో శిక్షణనివ్వడానికి ఉగ్ర సంస్థలు పాకిస్థాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది.
బెంగళూరులో రోడ్ల దుస్థితి (Bengaluru Roads), ట్రాఫిక్ సమస్యలపై (Bengaluru Traffic) విమర్శల వర్షం కొనసాగుతూనే ఉన్నది. బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ వంటి ప్రముఖులు కూడా ఈ సమస్య�