బెంగళూరులో రోడ్ల దుస్థితి (Bengaluru Roads), ట్రాఫిక్ సమస్యలపై (Bengaluru Traffic) విమర్శల వర్షం కొనసాగుతూనే ఉన్నది. బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ వంటి ప్రముఖులు కూడా ఈ సమస్య�
పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు భరించ లేక విద్యార్థి ఆత్మహత్య (Student Suicide) చేసుకున్న ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్కూల్ హెడ్మాస్టర్ (Headmaster) సహా ముగ్గురు ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం సస్పెండ్ (Suspend) చే�
ఓఆర్ఎస్ లేబుల్ వినియోగంపై ఆంక్షలు ఉన్నా కూడా కొన్ని రిటెయిల్ షాపుల్లో వీటిని విక్రయిస్తున్నారని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. వీటిని తక్షణం తొలగించాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈ దిశగా అధికారులు తనిఖీలు నిర్వహించి తమకు నివేదిక సమర్పించాలని పేర్కొంది.
ఐఎస్ఐతో సంబంధాలున్న ఇద్దరు ఉగ్రవాదులు పంజాబ్ పోలీసులకు చిక్కారు. ఓ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో గాయపడ్డ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.
శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నిర్దిష్ట గడువులోగా సమ్మతి/అభిప్రాయం తెలియజేయకపోతే ఆ బిల్లులను ఆమోదించినట్లుగా భావించడమూ రాజ్యాంగంలో లేదని, అధికారాల విభజన సూత్రానికి ఇది వ్యతిరేకమని పేర్కొంది.
ర్ణాటకలో అధికార కాంగ్రెస్లో రాజకీయం వేడెక్కింది. 2023 విధానసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన నాటి నుంచీ రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారంలో ఉంది.
దేశంలోని పలు నగరాలు రాను రాను కాంక్రీటు వనాలుగా మారుతుండగా.. కేరళలోని కొచ్చిన్లో నివసిస్తున్న ఎ.వి.పురుషోత్తమ కామత్ తన ఇంటిని జీవవైవిధ్యం తొణికిసలాడే పచ్చని అడవిలా మార్చారు.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 కంటే ముందే బహుమితీయ పేదరికాన్ని సగానికి తగ్గించేందుకు భారత్ కృషి చేస్తున్నప్పటికీ, దేశంలో చాలామంది చిన్నారులు కనీస సేవలను అందుకోవడంలో ఇంకా అవాంతరాలు ఎదుర్కొంటున్నారని యునిసెఫ్ పేర్కొంది.
నారింజ పండ్లలో కన్నా క్యాప్సికంలో ‘సి’ విటమిన్ అధిక మోతాదులో ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండటానికి ఎక్కువ స్థాయిలో ‘సి’ విటమిన్ అవసరం.
మేధావులు ఉగ్రవాదులుగా మారితే మరింత ప్రమాదకరమని సుప్రీంకోర్టుకు దిల్లీ పోలీసులు తెలిపారు. దిల్లీ అల్లర్ల కేసు (2020)లో ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్, ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను వ్యతిరేకిస్తూ పోలీసుల తరఫున గురువారం అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు స్వామి దర్శనానికి రోజువారీ స్పాట్ బుకింగ్లను గరిష్ఠంగా 5,000కు పరిమితం చేసింది.
శాసనసభలు చేసిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్లకు, రాష్ట్రపతికి గడువు విధించలేమంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం వెలువరించిన తీర్పుపై న్యాయ నిపుణులు, కొన్ని విపక్ష పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.
రాజస్థాన్ రాజధాని జైపుర్లో అత్యంత భద్రత కలిగిన సివిల్ లైన్స్లోకి గురువారం ఓ చిరుత రావడం కలకలం రేపింది. సీఎం సహా ప్రముఖులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో.. మొదట అక్కడి ఓ పాఠశాలలోకి చిరుత ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఉత్తర్ప్రదేశ్లోని బలరాంపుర్ వైద్యులు తోకలాంటి శరీర భాగంతో పుట్టిన ఏడాదిన్నర చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేసి దానిని తొలగించారు. లఖ్నవూకు చెందిన ఈ బాలుడికి నడుము భాగంలో పుట్టుకతోనే చిన్న తోకలాంటిది ఉంది.
దేశవ్యాప్తంగా మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి ప్రధాన స్రవంతిలోకి వస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. త్వరలోనే వామపక్ష తీవ్రవాదం నుంచి దేశం విముక్తి కానుందని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు.
జమ్మూకశ్మీర్లోని కశ్మీర్ టైమ్స్ పత్రికా కార్యాలయంలో తూటాలు లభ్యమవడం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎస్ఐఏ) జరిపిన సోదాల్లో జమ్మూలోని సంస్థ కార్యాలయంలో ఏకే 47 రైఫిల్ కాట్రిడ్జ్లు, మరికొన్ని పిస్తోలు తూటాలు దొరికాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
దేశంలో భూమి సర్వేల రూపకల్పనలో లోపాన్ని అధిగమించడానికి ఎన్.ఐ.టి.-రవుర్కెలా పరిశోధకులు కృత్రిమ మేధను (ఏఐ), డ్రోన్లనూ మేళవించి ‘భూ మానచిత్ర’ అనే భూ నక్షా (నేవిగేషన్) వ్యవస్థను రూపొందించారు.
మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో భారతీయ చీతా ‘ముఖీ’ ఐదు కూనలకు జన్మనిచ్చినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేశ్కుమార్కు లేఖ రాశారు.
బ్రిటన్కు చెందిన ఆయుధాల వ్యాపారి, పలాయనంలో ఉన్న ఆర్థిక నేరగాడు సంజయ్ భండారీ నిందితుడిగా ఉన్న మనీలాండరింగ్ కేసులో వ్యాపారవేత్త, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభియోగపత్రం దాఖలు చేసింది.
రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు విధించడం తగదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ సొంత విచక్షణతో.....
త్వరలో భారత వైమానిక దళ సామర్థ్యం ద్విగుణీకృతం కానుంది. రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం సుఖోయ్ ఎస్యూ 57 భారత సైన్యానికి అందేందుకు....
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నా గాంధీ మైదానంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ నితీశ్తో సీఎంగా, బీజేపీకి చెందిన సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలతో డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయించారు...
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈ నెల 28 నుంచి 30 వరకు అన్ని రాష్ర్టాల డీజీపీల సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్షా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అన్ని రాష్�
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల సమ్మతికి సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని న్యాయ�
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయిన వేళ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. నాయకత్వ మార్పు కోసం అధిష్ఠానంపై డీకే శివకుమార�
బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గురువారం గాంధీమైదాన్లో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద
తాను బౌద్ధమతాన్ని ఆచరిస్తానని, కానీ అన్ని మతాలను నమ్మే నిజమైన లౌకిక వాదినని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్న ఆయనకు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు అసోసి
మీ బంధువులనో, స్నేహితులనో కలవడానికి ఏదైనా హౌసింగ్ సొసైటీకి వెళ్లాలనుకుంటున్నారా, ఏదైనా రెస్టారెంట్లో జరిగే లైవ్ ఈవెంట్కు హాజరవ్వాలనుకుంటున్నారా? అయితే ఆయా ప్రదేశాలలోకి ప్రవేశించేందుకు మీరు నిర్వ
పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు భరించ లేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న 16 ఏండ్ల కొలంబో స్కూల్ పదో తరగతి విద్యార్థి.. టీచర్ల నుం
శబరిమలకు మంగళవారం ఒక్క రోజే రెండు లక్షల మంది భక్తులు పోటెత్తిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్(టీడీబీ) బుధవారం నుంచి భక్తుల రాకపై పరిమితి విధించింది. గురువారం కేరళ హైకోర్ట్ �
అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఇంటర్నెట్ సేవల కంపెనీ ‘క్లౌడ్ఫ్లేర్'లో తలెత్తిన సాంకేతిక లోపం.. గురువారం నాడూ కొనసాగింది. దీంతో అమెరికాలో వందలాది యూజర్లు ‘క్లౌడ్ఫ్లేర్' సేవల్ని అందుకోలేకపోయారు.
న్యాయస్థానాల్లో వేలాది పెండింగ్ కేసుల వల్ల బాలలు కూడా అల్లాడుతున్నారని ఇండియా జస్టిస్ రిపోర్ట్ నివేదిక వెల్లడించింది. నెమ్మదిగా కదులుతున్న న్యాయ వ్యవస్థ కారణంగా 50 వేలకు పైగా పిల్లలు నిర్బంధంలోనే గ�
బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోనందుకు బాధ్యత వహిస్తూ జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ గురువారం భితిహర్వా గాంధీ ఆశ్రమంలో మౌన వ్రతం పాటించారు.
వాతావరణ మార్పులు, భూతాపంతో వస్తున్న మార్పులు దేశంలోని 91శాతం మందిపై ప్రభావం చూపుతున్నట్టు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. తీవ్రమైన వేడిగాలులు, భీకరమైన వర్షాలు, వరదలు, నీటి కొరతకు గురయ్యామని అనేక మంది భారతీ
మన దేశంలో పుట్టిన చీతా ముఖి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రాజెక్ట్ చీతాలో ఇది అనూహ్యమైన మలుపు అని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. తల్లీబిడ్డలు క్షేమం�
ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు ప్రధాన నిందితుల్ని జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) తాజాగా అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది.
మేధావులు ఉగ్రవాదులైతే, క్షేత్ర స్థాయిలో పని చేసేవారి కన్నా ఎక్కువ ప్రమాదకారులవుతారని ఢిల్లీ పోలీసులు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, �
శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు వంటి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించినపుడు అధికారులు గౌరవప్రదంగా ప్రవర్తించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్ మీరట్లోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యుడు తమ పిల్లవాడి గాయానికి కుట్లను వేయడానికి బదులు ఫెవిక్విక్ వాడారని ఓ కుటుంబం ఆరోపించింది. బాలుడి తండ్రి సర్దార్ జస్పిందర్ సింగ్ కథనం ప్రకారం పిల్
ప్రపంచంలో అత్యధిక జన సాంద్రత గల నగరాల జాబితాలో టాప్ టెన్లో బెంగళూరు ఉంది. ప్రపంచంలోని 33 మెగా సిటీల్లో ఐదు మన దేశంలోనే ఉన్నాయి. చైనాలో నాలుగు మెగా సిటీలు ఉన్నాయి.
బీహార్లో కొలువైన కొత్త శాసనసభలోని 243 మంది ఎమ్మెల్యేల్లో 130 (53 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 102 (42 శాతం) మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాభియోగాలున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ జూనియర్ భారత పర్యటనకు విచ్చేశారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగే ఓ ఎన్ఆర్ఐ జంట వివాహం కోసం ఇండియాకు వచ్చిన ఆయన.. గురువారం సాయంత్రం తాజ్ మహల్ను సందర్శించారు.
RTC Driver Suffers Heart Attack ఆర్టీసీ డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ ప్రయాణికుల క్షేమం గురించి అతడు ఆలోచించాడు. బస్సును రోడ్డు పక్కకు ఆపాడు. స్టీరింగ్పై కుప్పకూలి మరణించాడు. దీంతో ఆ బస్సులోని ప్రయాణికులకు �
శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడానికి వినియోగించిన పసిడి చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇవాళ మరో అరెస్ట్ చేసింది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడైన పద్మకుమార్ను విచారణ అనంతరం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
Fight Breaks Out At Wedding ఒక వ్యక్తి పెళ్లిలో గందరగోళం చెలరేగింది. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్యాన్సర్ పట్ల ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ అతడి చెంపపై కొట్టింది. ఈ నేపథ్యంలో ఇరువర్గ�
తన తండ్రి ఇప్పటికి తొమ్మిది పర్యాయాలు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, ఏనాడూ రాజకీయాల జోలికి రాలేదు నితీష్ కుమార్ తనయుడు నిషాంత్ కుమార్. అయితే, ఇవాళ నితీష్ పదవసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేళ నిషాంత్ ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు.
Nitish Kumar's son Nishant బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ హాజరైన ఈ కార్యక్రమంలో నితీశ్ కుమార్ ఏకైక కుమారుడు నిశాంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తండ్రికి ఆయన అభినందనలు తెలిపార
Karnataka : కర్నాటకలో 'నవంబర్ రెవల్యూషన్' (November Revolution) మొదలైనట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావడంతో ముందుగా అనుకున్నట్టే ముఖ్యమంత్రి మార్పు జరిగే అవకాశాలున్నాయి.
Student Suicide Over Hindi-Marathi Row ఒక విద్యార్థి లోకల్ ట్రైన్లో కాలేజీకి బయలుదేరాడు. అతడు హిందీలో మాట్లాడటంపై కొందరు వ్యక్తులు గొడవపడ్డారు. మరాఠీలో మాట్లాడకపోవడంపై ఆ యువకుడిని కొట్టారు. తీవ్ర మనస్థాపం చెందిన ఆ విద్యార్�
బిహార్ ముఖ్యమంత్రిగా ఇవాళ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు హాజరైన ప్రధాని మోదీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. బీహార్ పర్యటన మొత్తం మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించిన ప్రధాని మోదీ నేడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తున్నారు.
భూమిపై పనిచేసే ఉగ్రవాదుల కంటే వారిని ప్రేరేపించి పనిచేయిస్తున్న వారు అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. 2020లో ఢిల్లీ అల్లర్లు, నవంబర్ 10న ఎర్రకోట పేలుడు ఘటన ఇందుకు నిదర్శనమని వివరించారు.
Car Collides With Tipper Truck కారు, టిప్పర్ లారీ ఢీకొన్నాయి. కారులో ప్రయాణించిన మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. ధ్వంసమైన కారులో చిక్కుకున్న మృతదేహాలను అతి కష్టంతో బయటకు తీశారు.
గాయంతో ఆస్పత్రికి వెళితే.. వైద్యులు వైద్యం చేస్తారు. గాయం తగ్గేందుకు అవసరమైన చికిత్స అందిస్తారు. కానీ, ఈ వైద్యుడు మాత్రం తన రూటే సపరేటు అంటున్నాడు.. అతని వైద్య విధానం తెలిస్తే మీరు సైతం ఖంగుతింటారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి..
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో ఎన్ఐఏ మరో పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి మరో నలుగురుని శ్రీనగర్ లో ఇవాళ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు డాక్టర్లు ఉండటం విశేషం. ఢిల్లీలో పేలుడు పదార్థాలతో నిండిన కారు పేలిపోవడంతో 15 మంది..
School Boy Dies By Suicide స్కూల్లో ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి టీచర్ల వేధింపులు కారణమని సూసైడ్ లెటర్ రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Robert Vadra యూకేకు చెందిన ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ (Sanjay Bhandari)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపార వేత్త, వయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra)పై ఎన్ఫోర్స్మెంట్ డైరె
భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో భారీ సామర్థ్యంతో కూడిన ఆయుధాలను భారత్కు విక్రయించనుంది అగ్రరాజ్యం. ఈ ఆయుధాలు మన దేశ రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయడం సహా ప్రాంతీయ ముప్పులనూ ఎదుర్కొనేందుకు ఉపకరిస్తాయని అమెరికా పేర్కొంది.
RT India: రష్యాకు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ రష్యాటుడే.. ఇప్పుడు ఇండియాలోనూ తన ప్రసారాలను విస్తరించనున్నది. ఆర్టీ ఇండియా ఇంగ్లీష్ ఛానల్ను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్
2 brides in a month ఒక వ్యక్తి ఒకే నెలలో ఇద్దరు మహిళలను పెళ్లాడాడు. తొలుత ప్రియురాలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత కుటుంబం కుదిర్చిన మహిళతో అతడికి పెళ్లి జరిగింది. ఏడాది తర్వాత రెండు పెళ్లిళ్ల వి�
Prashant Kishor బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar election results) జన్సురాజ్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలతో పీకే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజంతా మౌన వ్రతం పాటిస్తున్నారు.
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్తో పాటు 27 మంది మంత్రులు కూడా తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నితీశ్కు శుభాకాంక్షలు తెలిపారు.
Anil Ambani: రిలయన్స్ గ్రూపు చైర్మెన్ అనిల్ అంబానీకి చెందిన మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా 1400 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. గతంలోనూ ఈ కేసుతో లింకున్న సుమారు 7500 కోట్ల ఆస్తులను
3I/ATLAS: 3I/ATLAS తోకచుక్కకు చెందిన కొత్త ఇమేజ్ను ఇస్రో రిలీజ్ చేసింది. మౌంట్ అబూలోని 1.2 మీటర్ల టెలిస్కోప్కు ఆ తోకచుక్క చిక్కింది. ఈనెలలోనే ఆ తోకచుక్కను తమ కెమెరాల్లో బంధించినట్లు ఇస్రో వెల్లడించింది.
చెన్నై నగరంలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంలో సుమారు 10 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి బూత్లోనూ అడ్రస్ మారిన ఓటర్లు 300 మంది వరకు ఉన్నారని గుర్తించడంతో సవరణ పనుల్లో తీవ్ర చిక్కులు ఏర్పడతాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రాల శాసనసభులు ఆమోదించి పంపిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో న్యాయస్థానం రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించటంపై ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పంపిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్పై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది.
Nitish Kumar బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ (Nitish Kumar) రాష్ట్ర ముఖ్యమంత్రిగా (Bihar CM) నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
Upasana Konidela: త్వరలో కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న విషయాన్ని ఉపాసన స్పష్టం చేసింది. ఎగ్ ఫ్రీజింగ్ వివాదంపై వివరణ ఇస్తూ ఆమె ఓ ట్వీట్ పోస్టు చేశారు. ఆ అంశంపై చర్చ జరగడం సంతోషకరమన్నారు.
జావెలిన్ మిస్సైల్ సిస్టమ్తో పాటు సంబంధిత పరికరాలు అమ్మకానికి సంబంధించి అమెరికా, భారత్ల మధ్య ఒప్పందం జరిగింది. ఈ మేరకు డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.