డబ్బు, పార్టీ టికెట్ కోసం తాను మురికి కిడ్నీని తండ్రికి దానం చేశానని అంటున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఆవేదన వ్యక్తం చేశారు. తాను శాపగ్రస్థురాలినయ్యానని, తనను అనాథను చేశారని పేర్కొన్నారు.
ముంబయి - అహ్మదాబాదు బుల్లెట్ రైలు ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇంజినీర్లు తమ అనుభవాలను నిక్షిప్తం చేయాలని, ఇతర ప్రాంతాల్లో ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టినపుడు అవి ఉపయోగపడతాయని ప్రధాని మోదీ సూచించారు.
ఉత్తర్ప్రదేశ్ రాజధాని నగరమైన లఖ్నవూలోని ‘భాత్ఖండే సంగీత విశ్వవిద్యాలయం’ పదవీ విరమణ వయసులో గల వయో వృద్ధులకు రెండో ఇల్లుగా మారింది. 60 నుంచి 85 ఏళ్ల వయసులో ఉన్న దాదాపు వందమంది ఈ విశ్వవిద్యాలయంలో సంగీత పాఠాలు నేర్చుకొంటూ
డబ్బు అనేది మీ అవసరాలు తీర్చే సాధనమే తప్ప మీ గుర్తింపు కాదని తెలుసుకోండి. అందుకే డబ్బు పోయినప్పుడు ఇక జీవితమే లేదన్నట్లుగా భయపడిపోవడం, డబ్బు వచ్చినప్పుడు లోకాన్నే జయించినట్లు పట్టలేని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కావడం లాంటివి చేయకండి.
ప్రాదేశిక సైనిక బెటాలియన్లలో మహిళలకు ప్రవేశం కల్పించాలన్న అంశాన్ని సైన్యం పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ప్రయోగాత్మకరీతిలో అతివల నియామకం చేపట్టనుంది. దీనిపై వచ్చే ప్రాథమిక ఫలితాలను విశ్లేషించి..
బిహార్ ఎన్నికల్లో పరాజయం, ఓటు చోరీ ఆరోపణల నేపథ్యంలో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) అమలులో ఉన్న 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య నేతలతో కాంగ్రెస్ దిల్లీలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించనుంది.
మండల- మకరవిలక్కు పూజల కోసం కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆదివారం ప్రధాన అర్చకులు అరుణ్కుమార్ నంబూద్రి, మహేశ్ మోహనారు ఆధ్వర్యంలో ద్వారాలను తెరిచారు.
పోలీసులు, దర్యాప్తు సంస్థల నిఘా కళ్లను తప్పించుకుని తమ కుట్రలను అమలుపరిచేందుకు ఉగ్రముఠాలు సరికొత్త వ్యూహాలను ఎంచుకుంటున్నాయి. నేర ముద్ర లేని వాళ్లు, వేర్పాటువాదులతో సంబంధంలేని యువకులు,
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో.. 11 స్థానాల్లో తీవ్ర ఉత్కంఠ పోరు సాగింది. ఈ స్థానాల్లో గెలుపు, ఓటమి మధ్య ఓట్ల తేడా కేవలం 1,000లోపే ఉండటం గమనార్హం. కొన్నిచోట్ల అయితే అభ్యర్థులు కేవలం 27 ఓట్లు, 30 ఓట్ల తేడాతో ఓటమి, గెలుపు అనేవి ప్రతి ఓటు ఎంత అవసరమో నొక్కి చెప్పాయి.
చంద్రయాన్-4, గగన్యాన్, సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, ఉపగ్రహాల ప్రయోగాలు సహా అనేక మిషన్లతో కూడిన భారీ ప్రణాళిక ఇస్రోకు ఉందని ఆ సంస్థ ఛైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్లో చేపట్టే ప్రయోగాల గురించి వివరించారు.
ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా జీవితంపై హైదరాబాద్కు చెందిన పాత్రికేయుడు అరవింద్యాదవ్ హిందీలో ‘అనశ్వర్’ పేరుతో రచించిన పుస్తకాన్ని కేంద్ర మాజీమంత్రి, కశ్మీర్ రాజవంశవారసుడు కరణ్ సింగ్ ఆదివారమిక్కడ ఆవిష్కరించారు.
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో వేలాది ప్రాణాలు పోతుండగా.. క్షతగాత్రులకు సకాలంలో చికిత్స అందక కూడా మరణాలు పెరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా దిల్లీకి చెందిన బీటెక్ విద్యార్థుల బృందం
బెంగళూరు ఆనేకల్ సమీపంలోని చందాపురలో డీ సేల్స్ అకాడమీ పాఠశాలలలో బోధించేందుకు రోబో టీచర్ ‘ఐరిస్’ వచ్చింది. కేరళకు చెందిన ‘మేకర్స్ ల్యాబ్’ ఈ ఏఐ రోబో ఉపాధ్యాయురాలిని రూపొందించింది.
బిహార్ శాసనసభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి ఓటమికి కాంగ్రెస్ పార్టీ ప్రజలను బాధ్యులను చేస్తోందని భాజపా ఆరోపించింది. తమ నాయకుడు రాహుల్ గాంధీని రక్షించడం కోసం ఏకంగా ప్రజలపైనే నింద మోపుతోందని మండిపడింది.
జమ్మూకశ్మీర్లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి సంభవించిన పేలుడు ఉగ్ర కుట్ర కాదని, ఫోరెన్సిక్ తప్పిదం వల్లే జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
కెనడా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకొనే భారత విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది శీతాకాలంలో మొత్తం దరఖాస్తుల్లో సగం వీసా తిరస్కరణకు గురి కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ధోరణికి కెనడాలో కఠి�
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఎస్పీ కిరణ్చవాన్ కథనం ప్రకారం.. సుక్మా జిల్లా బెజ్జి - చింతగుఫా మధ్య గల తుమాల్పాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కో�
షెడ్యూల్డు కులాలకు ఇస్తున్న రిజర్వేషన్లలోనూ క్రిమీలేయర్ విధానం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. ఆయన ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, రిజర్వేషన్ల విషయంలో ఐఏఎస�
ఎర్ర కోట వద్ద ఈ నెల 10న జరిగిన ఆత్మాహుతి దాడి కేసు దర్యాప్తులో గొప్ప ముందడుగు పడింది. సూసైడ్ బాంబర్ టెర్రర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సహకరించిన కశ్మీరీ వ్యక్తి అమీర్ రషీద్ అలీని జాతీయ దర్యాప్తు సంస్థ (
ప్రాదేశిక సైనిక(టెరిటోరియల్ ఆర్మీ) బెటాలియన్లలోకి మహిళా క్యాడర్ను తీసుకొనే విషయాన్ని భారత సైన్యం పరిశీలిస్తోంది. తొలుత పరిమిత బెటాలియన్లలో వీరి రిక్రూట్మెంట్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆర్
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడుకు మినహాయింపునిచ్చే బిల్లును నిలిపి ఉంచిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలోని ఓ రాళ్ల క్వారీ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృంద
శబరిమల అయ్యప్ప స్వామి వార్షిక యాత్ర సీజన్ సోమవారం నుంచి ప్రారంభమవుతున్నది. లక్షలాది మంది మండల దీక్షాపరులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం దేవాలయం తలుపులను తెరిచారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పుణె జిల్లాలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ నిబంధనలను ఉల్లంఘించి డిపార్ట్మెంట్కు చెందిన 15 ఎకరాల స్థలాన్ని విక్రయించినందుకు ఒక మహిళా అధికారిని
బీహార్ శాసన సభ ఎన్నికల్లో ప్రపంచ బ్యాంకు నిధులను ఖర్చు చేసి, ఓటర్లను ప్రభావితం చేశారని ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన రూ.14,000 కోట్లను దారి �
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మునుపెన్నడూ లేనంతగా బిజీ షెడ్యూల్తో నిండిపోయిందని ఆ సంస్థ చైర్మన్ వీ నారాయణన్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 2028లో చేపట్టబోతున్న చంద్రయాన్-4 మిషన్కు �
కొద్ది గంటల్లో పెండ్లి అనగా పెండ్లి కొడుకు చేతిలో 24 ఏండ్ల యువతి దారుణంగా హత్యకు గురైన ఘటన గుజరాత్లోని భావ్నగర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సాజన్ బరియా, సోనీ రాథోడ్�
ఏ దేశం అభివృద్ధి స్థాయినైనా అంచనా వేయడానికి అంతర్జాతీయ సూచీలు ఒక ముఖ్యమైన ప్రమాణం. ఆర్థిక వ్యవస్థ, మానవ హక్కులు, మీడియా స్వేచ్ఛ, అవినీతి స్థాయి, ప్రజాస్వామ్య నాణ్యత, జీవన ప్రమాణం వంటి పలు అంశాలను ఆధారంగా చ�
బీహార్ ఎన్నికల ఫలితాలు లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీపైనే కాదు, వారి కుటుంబంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. అధికారంలోకి వద్దామని కలలు కన్న ఆ పార్టీ 25 స్థానాలకే పరిమితం కాగా, ఈ ఎన్నికలు వారి కుటుంబం�
బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్కుమార్ 10వ సారి పగ్గాలు చేపట్టనున్నారు. మరో మూడు రోజుల్లో కొత్త ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీహార్లో కొలువుతీరనుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కేంద్ర హోం మంత్రి అమిత్
DK Shivakumar : కర్నాటక ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తూ భంగపడుతున్న కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) రాజీనామా వదంతులకు చెక్ పెట్టారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను రాజీనామా చేయడం లేదని ఆయన తెలిపారు.
బిహార్ నుంచి వచ్చే ఏడాది రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవాలంటే కనీసం 42 సీట్లు ఉండాలి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్బంధన్ కేవలం 35 సీట్లు సాధించింది.
Delhi Car Blast : ఎర్రకోట సమీపంలో భయోత్పాతం సృష్టించిన కారు బాంబు పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 13 మందిని బలిగొన్న ఈ ఉగ్రదాడితో సంబంధమున్న వారిని అరెస్ట్ చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)
Uddhav Thackeray మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభల్లో ఖాళీ కుర్చీలు కనిపించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఎద్దేవా చేశారు.
ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ముగ్గురు వైద్యులను అరెస్టు చేయగా.. తాజాగా హర్యానాకు చెందిన మరో వైద్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నేషనల్ హైవేపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా ఫాస్టాగ్ వినియోగదారులకు వార్షిక పాస్ సౌకర్యం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విధానం అమల్లోకి వచ్చి సుమారు మూడు నెలలు పూర్తైనా చాలామంది వాహనదారులు దీన్ని సక్రమంగా వినియోగించలేకపోతున్నారు. ఈ క్రమంలో అసలు ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ అంటే ఏమిటి? ఎలా యాక్టివేట్ చేసుకోవాలనే వివరాలు మీకోసం...
Lalu Yadav's 3 daughters Left బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఘోర పరాజయం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. కుమార్తె రోహిణి ఆచార్య తర్వాత ఆయన మరో ముగ్గురు కుమా�
Maharashtra స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని చెప్పి ఓ విద్యార్థిని పట్ల పాఠశాల యాజమాన్యం కఠినంగా ప్రవర్తించింది. సదరు విద్యార్థిని చేత 100 గుంజిలు తీయించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక వారం ర�
బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లతో ఘోరమైన పరాజయం చవిచూసిన నేపథ్యంలో లాలూ కుటుంబంలో సంక్షోభం మొదలైంది. ఆర్జేడీ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు తనపై తేజస్వి, ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, రమీజ్ నేమత్ తనను అవమానించి, దాడి చేశారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర ఆరోపణలు చేశారు.
Imprisonment ఆరేండ్ల క్రితం ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. త్రిపుర ఖోవాయి జిల్లాలోని ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన సమీర్ కురీ.. ఆరేండ్ల క్రితం అభం శుభ
Tej Pratap ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతోపాటు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ పత్రాప్ యాదవ్ తన కుటుంబ కలహాలపై స్పందించారు. సోదరి రోహిణి ఆచార్యకు జరిగిన అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భ�
తేజ్ ప్రతాప్ తన సోదరి రోహిణి వీడియోను ఇన్స్టాగ్రామ్లో జేజేడీ అధికార ఖాతా నుంచి షేర్ చేశారు. తనకు అన్యాయం జరిగితే భరించానని, అయితే తన చెల్లెల్ని అవమానిస్తే మాత్రం మౌనంగా చూస్తూ ఉండేది లేదని హెచ్చరించారు.
Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం చేసుకుంటుంది. నవంబర్ 19న లేదా నవంబర్ 20 కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరనుంది.
Rohini Acharya బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఘోర పరాజయం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. ఎన్నికల్లో ఓటమికి తాను కారణమని తేజస్వి యాదవ్ తిట్టినట్ల
ఎన్డీయే ప్రతిపాదించినట్టు చెబుతున్న ఫార్ములా ప్రకారం, బీజేపీకి కేబినెట్లో సింహభాగం వాటా దక్కనుంది. 15 నుంచి 16 మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. జేడీయూకు 14 మంత్రి పదవుల వరకూ దక్కవచ్చు.
ఢిల్లీ పేలుడుకు ముందు పది రోజుల పాటు నిందితుడు డా. ఉమర్ హర్యానాలోని నూహ్ జిల్లాలో అద్దె ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. స్థానిక సీసీటీవీ కెమెరా ఫుటేజీలో కూడా అతడి కదలికలు రికార్డయ్యాయి. ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితుల కుట్ర ఏమిటో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Women Trample Infant to Death నలుగురు మహిళలు దారుణానికి పాల్పడ్డారు. తమకు పెళ్లిళ్లు కావడం లేదని పసిబిడ్డ ఉసురు తీశారు. అక్క కొడుకైన 16 రోజుల పసి బాబును కాళ్లతో తొక్కి చంపారు. శిశువు మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని మంత్రాలు జపి�
బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ (RJD supremo Lalu Prasad Yadav) కుమార్తె రోహిణీ ఆచార్య (Rohini Acharya) కుటుంబాన్ని, ఆర్జేడీ (RJD) ని వీడుతూ తీసుకొన్న నిర్ణయం నుంచి ఆ పార్టీ దూరం జరిగింది.
దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకు 2026, మార్చి 30వ తేదీని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లోపు దేశంలో మావోయిస్టులే లేకుండా చేస్తోంది.
Delhi Blast ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాంబు పేలుడులో పాల్గొన్న వైట్కాలర్ టెర్రర్ మాడ్యూల్పై దర్యాప్తును ముమ్మరం చేశాయి. నుహ్ సహా ఫరీదాబాద్లో పలువురు వైద్యుల�
బిహార్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్రానికి రూ.4.06 లక్షల కోట్ల రుణాలున్నాయని, ప్రతిరోజూ రూ.63 కోట్లు వడ్డీ కింద చెల్లింపులు జరుగుతున్నాయని పవన్ వర్మ తెలిపారు.
బాంబు పేలుళ్ల తర్వాత సైతం ఢిల్లీలో ధర్నాలకు అనుమతి ఇచ్చారని మంద కృష్ణమాదిగ గుర్తు చేశారు. చివరకు ఈ రోజు ఆదివారం సైతం ఢిల్లీలో ధర్నాలకు పోలీసులు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు.
Bride To Be Killed By Fiance పెళ్లికి గంట ముందు చీర, డబ్బుల విషయంపై గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కాబోయే భార్యను కాబోయే భర్త హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Jan Suraaj బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం వినియోగించిందని ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. ఎన్నికలకు ముందు 1.25
ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు సంబంధించి అనేక సమస్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి తాను తీసుకెళ్లినట్లు టీవీకే అధ్యక్షుడు విజయ్ శనివారం వెల్లడించారు.
Bengal టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తోసిపుచ్చారు. రాజ్ భవన్లో ఆయుధాలు ఇస్తున్నారని చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆరోపణలు నిరాధారమని.. క్షమాపణలు చెప్ప�
Fire accident ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని గోరఖ్పూర్ (Gorakhpur) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కాసేపట్లోనే నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, �
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో (Sukma) పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు (Maoist) మరణించారు.
Air Pollution దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాదకరస్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 385పైనే నమోదైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి గాలి నాణ్యత (Air quality) పడిపోయింది.
CJ BR Gavai భారత రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని,ఈ కాలంలో అనేక సవరణలు, రిజర్వేషన్లను రాజ్యాంగం అవకాశం కల్పించిందిందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు.
ఢిల్లీ బాంబు పేలుళ్లు, నౌగామ్ పోలీస్ స్టేషన్లో పేలుడు నేపథ్యంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మళ్లీ ఉగ్రదాడు�
Road Accident రాజస్థాన్ జోధ్పూర్-జైసల్మేర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామ్దేవ్రాకు భక్తులతో వెళ్తున్న టెంపోను బాలేసర్ పోలీస్స్టేషన్ ప్రాంతంలో ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు భక్�
Road accident వేగంగా దూసుకొచ్చిన కారు.. ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అందరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం గ్వాలియర్ (Gwalior) జిల్లా మహరాజ్పురా (Maharajpura) �
చైనాకు రూ.44 కోట్ల విలువ చేసే ఇనుప ఖనిజం ఎగుమతికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ కృష్ణ సయిల్పైన, ఆయన కంపెనీపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం చార్జిషీ�
బీహార్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు రష్యన్ అమ్మాయిలు, డ్యాన్సర్లు, మద్యంతో విజయోత్సవాలు చేసుకుంటున్నారు! ఓ మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్ ప్రకారం.. మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్కు హర్యానా, ఉత్తర ప�
Delhi Blast ఢిల్లీ కారుబాబు పేలుడు సంఘటనా స్థలం నుంచి పోలీసులు మూడు 9ఎంఎం క్యాలిబర్ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ కాట్రిడ్జ్లలో రెండు లైవ్గా ఉండగా.. ఒకటి ఖాళీ షెల్ కనిపించింది. దాంతో పేలుళ్ల కేసు దర
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ రికార్డు స్థాయిలో 202 సీట్లు గెలుచుకోవడం, ప్రతిపక్ష మహాఘట్బంధన్(ఎంజీబీ) 35 స్థానాలకే పరిమితం కావడం ఆ రెండు కూటములను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తోంది.
ఉత్తర్ప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో సోన్భద్ర జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. ఓబ్రా ప్రాంతంలోని బిల్లీ మార్కుండి మైనింగ్ ఏరియాలో శనివారం రాత్రి క్వారీలో (Stone Mine Collapse) ఒక భాగం కుప్పకూలింది
దిల్లీ (Delhi)లో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ.. హరియాణా (Haryana) లోని నూహ్ (Nuh) లో కొన్ని రోజులు ఉన్నట్లు గుర్తించారు.
జానపద గీతాల గాయని మైథిలీ ఠాకూర్ బీహార్ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన మైథిలీ ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను 11 వేల ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించారు.
బిహార్ ఎన్నికల ఫలితాలు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చిచ్చు పెట్టాయి. లాలూ కూతురు రోహిణీ ఆచార్య రాజకీయాలకు గుడ్బై చెప్పారు. ఇంటినుంచి కూడా బయటకు వచ్చేశారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (RJD supremo Lalu Prasad Yadav) ఇంట్లో విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. తాను ఆర్జేడీ, కుటుంబం నుంచి బయటకు వచ్చేసినట్లు ప్రకటించిన ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య (Rohini Acharya) తాజాగా తన సోదరుడు తేజస్వీ (Tejashwi Yadav)పై తీవ్ర ఆరోపణలు చేశారు.
దేశమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన బీహార్ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఎన్డీయే పక్షం తన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంది. 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ 35 స్థానాలకు పరిమితమైంది.
ISRO Missions: రాబోయే కొన్ని రోజుల్లో ఇస్రో ముందున్న లక్ష్యాలను ఛైర్మన్ నారాయణన్ వెల్లడించారు. ప్రస్తుతం సంస్థ అత్యంత బిజీగా ఉన్నట్లు తెలిపారు. చంద్రయాన్, గగన్యాన్కు సంబంధించిన టైమ్లైన్స్ను ప్రకటించారు.
ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు బాంబ్ బ్లాస్ట్ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సంఘటనా స్థలం దగ్గర తాజాగా మూడు 9 ఎమ్ఎమ్ కాట్రిడ్జ్లు దొరికాయి. వాటిలో రెండు లైవ్ కాట్రిడ్జ్లు కాగా.. మరొకటి ఖాళీ షెల్. బాంబు పేలిన చోటులోకి ఈ మూడు కాట్రిడ్జ్లు ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేటాయించిన రూ.14 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను బిహార్ ఎన్నికల సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు.
దేశాన్ని కుదిపేస్తున్న ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో అత్యధిక మంది వైద్యులే ఉన్నారు. వీరు సైన్స్ విజ్ఞానాన్ని పేలుడు పదార్థాల తయారీపై ఎక్కువగా వాడినట్లు తెలుస్తోంది. వేల కిలోల పేలుడు పదార్థాలను పోగుచేసి అమాయక ప్రజల ప్రాణాలను తీసేందుకు యత్నించారు.
Longest Serving CMs: నీతీశ్ కుమార్ పదోసారి బిహార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో అత్యధిక కాలం పనిచేసిన తొలి 10 మంది ముఖ్యమంత్రులు ఎవరో చూద్దాం..
గత సోమవారం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఐ-20 కారు నుంచి విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. ఈ కేసు విచారిస్తున్న అధికారులు తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు
నలుగురు అక్కా చెల్లెళ్లు అత్యంత దారుణమైన పని చేశారు. తమకు పెళ్లిళ్లు కావటం లేదన్న అసహనంలో మూఢనమ్మకాలను ఆశ్రయించారు. 16 రోజుల చిన్నారిని పాశవికంగా తొక్కి చంపేశారు.
తీర్థయాత్రల కోసం పాకిస్తాన్ వెళ్లిన ఓ సిక్కు మహిళ కుటుంబానికి, భారత అధికారులకు షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.