మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలో ఉన్న వీఐటీ భోపాల్ విశ్వవిద్యాలయం క్యాంపస్లో హింసాత్మక నిరసనలు పెల్లుబికాయి. మంగళవారం-బుధవారం మధ్య రాత్రి సుమారు 4,000 మంది విద్యార్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
మానవుని మెదడు అభివృద్ధిలో ఐదు ప్రధాన దశలు ఉంటాయని తాజా అధ్యయనం పేర్కొంది. ఒకటో దశ (0-9 ఏళ్లు)ను బాల్యం తొలినాళ్లుగా వర్గీకరించారు. ఈ దశలో బ్రెయిన్ రీవైరింగ్/అవసరం లేని నాడీ సంబంధాల తొలగింపు జరుగుతుంది. ని�
కారు రిజిస్ట్రేషన్ నంబర్ హెచ్ఆర్88బీ8888 సరికొత్త రికార్డు సృష్టించింది. బుధవారం జరిగిన వేలంలో దీనికి రూ.1.17 కోట్లు పలికింది. మన దేశంలో అత్యంత ఖరీదైన కార్ నంబర్ ప్లేట్గా ఘనతను సొంతం చేసుకుంది.
పంజాబ్ జైళ్లలోని ఖైదీలు మత్తులో తూగుతున్నారు. గంజాయి, డ్రగ్స్ను ఎవరో ఒకరు సరఫరా చేసి ఉంటారులే.. అనుకొంటున్నారా? కానేకాదు. జైలు గోడలపై పాకే బల్లులే దీనికి కారణం. వివరంగా చెప్పాలంటే..
మలేషియా పోలీసులు నల్లుల సాయంతో నేరగాళ్లను సులభంగా పట్టుకొంటున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మనుషుల రక్తాన్ని నల్లులు పీలుస్తాయన్న విషయం తెలిసిందే.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతీయ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మే 9న జమ్ము కశ్మీరులోని పూంచ్లో సరిహద్దుల అవతల నుంచి జరిగిన కాల్పులలో అమరుడైన అగ్నివీర్ ఎం మురళీ నాయక్ తల్లి జ్యోతిబాయి శ్రీ�
సభాధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలను సభ లోపల, వెలుపల ఎవరూ విమర్శించకూడదని శీతాకాల సమావేశాలకు ముందు రాజ్యసభ జారీచేసిన బులెటిన్ స్పష్టం చేసింది. సభ లోపల థ్యాంక్స్, థ్యాంక్ యూ, జై హింద్, వందే మాతరం వంటి ఏ నినాదా�
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్స్ గురించిన సమాచారం అందడంతో డేరా బస్సి-అంబాలా హైవే వెంబడి ఉన్న ఒక ఇంటిని తాము చుట్టుముట్టామని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లు కాల్పులు జరిపారని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) తెలిపారు.
త్రివిధ దళాల్లో భారీగా బలగాల కొరత ఉంది. ఈ నేపథ్యంలో భారీగా నియామకాలు చేపట్టేందుకు భారత సైతం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏడాదికి దాదాపు లక్ష మందిని వరకు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఓ వెటర్నరీ డాక్టర్ నాగుపాముకు సర్జరీ చేశాడు. ఇందుకోసం ఏకంగా 2 గంటల పాటు కష్టపడ్డాడు. పాముకు ఏకంగా 80 కుట్లు వేశాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్లోని ఉజ్జయినిలో మంగళవారం చోటుచేసుకుంది.
Rabri Devi బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ భార్య రబ్రీ దేవి రెండు దశాబ్దాలకు పైగా నివసిస్తున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయబోరని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఏం చేసుకుంటారో చేసుకోండని తెగేసి చె�
ఐక్యరాజ్యసమితి అనుబంధ వన్యప్రాణి సంస్థ సైట్స్ (CITES) వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రమైన వంతారాకు చట్టబద్ధమైన, అంతర్జాతీయ స్థాయి సంరక్షణ కేంద్రంగా గుర్తించింది.
మతతత్వ రికార్డులతో మలినమైన వాళ్లకు ఇతరులకు నీతులు చెప్పే నైతికత ఎక్కడిదని పాక్ను భారత్ ప్రశ్నించింది. ముందు సొంత ఇల్లు చక్కబెట్టుకోవాలంటూ దాయాది దేశానికి హితవు పలికింది.
Aadhaar Card Deactivate భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తులకు చెందిన రెండు కోట్లకుపైగా ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. ఆధార్ రికార్డుల ఖచ�
Medchal పేదల ఇళ్లపై కాంగ్రెస్ బుల్డోజర్ ప్రతాపం చూపుతూనే ఉంది. తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పరిధిలోని 376, 377, 293, 202 సర్వే నెంబర్లలో రెవెన్యూ అధికారులు జేసీబీలతో పేదల ఇళ్లను కూల్చేశారు.
SBI Stairs Disappear ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ మొదటి అంతస్తులో ఉన్నది. ఆక్రమణల డ్రైవ్లో భాగంగా అధికారులు మెట్లను కూల్చివేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకు కస్టమర్లు నిచ్చెన ద్వారా పైకి చేరుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్
Shashi Tharoor ప్రధాని మోదీ (PM Modi) ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశి థరూర్ (Shashi Tharoor) చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఆ విమర్శలపై థరూర్ పరోక్షంగా స్పందిస్తూ కాంగ్రెస్ నేతలకు �
ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడైన టెర్రరిస్ట్ ఉమర్కు అవసరమైన లాజిస్టిక్స్ను షోయబ్ అందించిట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఫరీదాబాద్ అల్-ఫలాహ్ యూనివర్శిటీలో ల్యాబ్ అసిస్టెంగ్గా షోయబ్ పనిచేశాడని, ల్యాబ్ నుంచి కెమికల్స్ను సేకరించేందుకు ఉమర్కు అతను సహకరించాడని అధికారులు చెబుతున్నారు.
Child On Car Roof వేగంగా దూసుకొచ్చిన కారు ఒక బైక్ను ఢీకొట్టింది. దానిపై ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడ్డారు. మహిళ చేతిలో ఉన్న పసి బాలుడు గాల్లో ఎగిరి కారు టాప్పై పడ్డాడు. డ్రైవర్ ఆపకపోవడంతో పది కిలోమీ�
Union Cabinet మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రూ.19,919 కోట్ల విలువైన నాలుగు కీలక ప్రాజెక్టులకు కేంద్రమంత్రి వర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. ఇందులో ఎలక్ట్రికల్ వాహనాలు, రక్షణ రంగానికి
ఓ వ్యక్తి కారు నెంబర్ ప్లేటు కోసం ఏకంగా 1.17 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. HR88B8888 నెంబర్ ప్లేట్ కోసం ఇంత మొత్తం వెచ్చించాడు. హర్యానాలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
రాజ్యాంగ దినోత్సవం వేళ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించారు. ఒడిశాలోని పూరీ తీరంలో రాజ్యాంగ ప్రతి నమూనాను ఇసుకతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
Delhi Pollution ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకు తీవ్రమవుతోంది. అక్కడ గాలి నాణ్యత (Air quality) మరింత క్షీణించడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Justice SuryaKant) ఆందోళన వ్యక్తంచేశారు.
Karnataka Seer Acquitted బాలికలపై లైంగిక దాడుల కేసుల్లో మఠాధిపతికి కోర్టు ఊరట ఇచ్చింది. ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. సెషన్స్ కోర్టు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Constitution భారత రాజ్యాంగాన్ని (Constitution of India) ఆమోదించిన తేదీకి గుర్తుగా ఏటా నవంబర్ 26న జాతీయ రాజ్యాంగ దినోత్సవం (Samvidhan Divas) నిర్వహించుకుంటున్నాం. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచే భారత రాజ్యాంగానికి సంబంధిం�
ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా అక్కడి జనాలు అనారోగ్యం పాలవుతున్నారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
నవంబర్ 20వ తేదీతో సిద్ధరామయ్య ప్రభుత్వం తొలి రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అయితే 2023లో కుదిరిన ఒప్పందం ప్రకారం తదుపరి రెండున్నరేళ్ల పాలన డీకేకు అప్పగించాలని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు.
VIT University యూనివర్సిటీలో కామెర్లు వ్యాపించాయి. నాణ్యత లేని ఆహారం, కలుషిత నీటి కారణంగా క్యాంపస్లోని విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. యాజమాన్యం స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విధ్�
భర్తను చంపిన కేసులో ప్రియుడితో పాటు జైలు పాలైన ముస్కాన్ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు రాధ అని పేరు పెట్టారు. ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించనున్నారు. డీఎన్ఏ పరీక్ష చేయించాలని కోరనున్నారు.
Fire accident ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ (EV showroom) లో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ షోరూమ్లోని 50 ఎలక్ట్రిక్ బైకులు (Electric bikes) కాలిబూడిదయ్యాయి.
basketball player dies బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ సందర్భంగా పోల్ విరిగింది. జాతీయ స్థాయి క్రీడాకారుడిపై అది పడింది. ఈ నేపథ్యంలో యువ క్రీడాకారుడు మరణించాడు. సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడి�
రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకం ప్రోత్సాహకరంగా ఉండటంతో మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని, తక్కిన మావోయిస్టులు కూడా హింసామార్గాన్ని విడనాడాలని ఎస్పీ జితేంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు.
Meerut 'Blue Drum' Murder సంచలనం రేపిన ‘బ్లూ డ్రమ్’ హత్య కేసు నిందితురాలు ఇటీవల ఆడ పిల్లకు జన్మనిచ్చింది. జైలులో ఉన్న ఆమె తన బిడ్డకు ‘రాధ’ అని పేరు పెట్టింది. ప్రియుడు ద్వారా ఆ బిడ్డకు ఆమె జన్మనిచ్చినట్లు అత్తింటి వారు
Canada: కెనడాలోని బ్రాంప్టన్లో ఉన్న ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ మంటల్లో పంజాబ్కు చెందిన ఓ కుటుంబంలోని అయిదుగురు వ్యక్తులు మరణించారు. ఆ విషాద ఘటనతో లుథియానా జిల్లాలోని గురం గ్రామం శోకసమ
కునాల్ కమ్రా ఈ ఏడాది మొదట్లో ముంబైలోని హాబిటాట్ కామెడీ క్లబ్లో జరిగిన షోలో ఒక హిందీ సినిమా పాటను పేరడీ చేస్తూ పాడారు. ఇది శివసేన నేత ఏక్నాథ్ షిండే వర్గీయుల ఆగ్రహానికి గురైంది.
కమలా పసంద్ యజమాని కమల్ కిషోర్ చౌరాసియా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కిషోర్ చౌరాసియా కోడలు దీప్తీ చౌరీసియా ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ, వసంత్ విహార్లోని ఇంట్లో ఆమె దుపట్టాతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
పుట్టిన రోజు పేరుతో ఐదుగురు స్నేహితులు ఓ యువకుడిపై పెట్రోల్ తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ యువకుడు పుట్టిన రోజే చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు.
ఇటీవల ప్రధాని ప్రసంగాన్ని థరూర్ ప్రశంసించడాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించిన విషయం తెలిసిందే. దీంతో సొంత పార్టీ నేతలకు థరూర్ పరోక్షంగా చురకలంటించారు.
విపరీతమైన వేగం ప్రాణాలు హరిస్తుందన్న విషయాన్ని పదే పదే ట్రాఫిక్ ప్రకటనల ద్వారా తెలియచేస్తున్నా కొందరు డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. ఫలితంగా వాళ్ల ప్రాణాలే కాకుండా, వాహనంలోని ప్రయాణికుల ప్రాణాలు కూడా హరిస్తున్నాయి. ఈ షాకింగ్ వీడియో చూస్తే..
Fake Nandini Ghee: నకిలీ నందిని నెయ్యి అమ్మిన రాకెట్ గుట్టు తేలిన విషయం తెలిసిందే. ఆ కేసులో సూత్రధారులుగా భావిస్తున్న భార్యాభర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఆ జంటను శివకుమార్, రమ్యగా గుర్తించారు.
ఎనిమిది సంవత్సరాల బాలుడికి 20 రోజుల్లో మూడుసార్లు ఆపరేషన్ చేశారు. అయినా... ఫలితం లేకపోయింది. బాలుడు కన్నుమూయడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
దిల్లీ పేలుడులో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆశ్రయమిచ్చిన ఫరీదాబాద్కు చెందిన షోయబ్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అరెస్టు చేశారు.
తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణాదిన ఉన్న జిల్లాలను వర్షం ముంచెత్తింది. అలాగే.. తంజావూరు జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు 22 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల్లో వరి, అరటి తోటలు నీట మునిగాయి. వివరాలిలా ఉన్నాయి.
తన తండ్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 15 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీని ఎట్టకేలకు తాను నెరవేర్చానని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కోయంబత్తూరులో సెమ్మొళి పూంగాను నిర్మిస్తానంటూ కరుణానిధి హామీని ఇప్పుడు నెరవేర్చానన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న కారు.. అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా.. ఒకరు గాయపడ్డారు.
29న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో చెన్నై సహా 11 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశ: ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రప్రజలను, ముఖ్యంగా సముద్రంలో చేపలవేటకు వెళ్లిన జాలర్లను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీచేసింది.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయన దేశ పౌరులకు ఓ లేఖ రాశారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను గౌరవించాలని అందులో సూచించారాయన.
Cyclone Senyar మలేషియా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది. బుధవారం ఉదయం తుపాన్గా మారిన ఈ తీవ్ర వాయుగుండం మలక్కా జలసంధి ప్రాంతంలో కదులుతున్నదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిం�
Smriti Mandhana భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం గుండెపోటు లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్పించారు.
Constitution Day: రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వర్తించాలని దేశ పౌరులను ప్రధాని మోదీ కోరారు. బలమైన ప్రజాస్వామ్యానికి ఇవే పునాది అని ఆయన అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన దేశ పౌరులకు లేఖ రాశ�
Nirmala Gavit మహారాష్ట్ర నాసిక్ (Nashik)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శివసేన (Shiv Sena) పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నిర్మలా గవిట్ (Nirmala Gavit)పైకి ఓ కారు దూసుకెళ్లింది.
Kali Mata : కాళీమాత విగ్రహాన్ని.. మేరీ మాత డ్రెస్సుతో అలకరించారు. ముంబై శివారు ప్రాంతమైన చెంబూరు గుడిలో ఈ ఘటన జరిగింది. మత విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసిన కేసులో పూజారిని అరెస్టు చేశారు.
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ భారత మహిళను షాంఘై విమానాశ్రాయంలో చైనా అధికారులు నిర్బంధించడంపై భారత్ మండిపడింది. చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే ఇండియా పాస్పోర్ట్ ఆమెకు ఉన్నప్పటికీ అక్కడి అధికారులు ఆమెకు అనుమతి నిరాకరించడం పట్ల తమ దౌత్యపరమైన నిరసనను తెలిపింది.
Pension చనిపోయిన తల్లి పింఛను కోసం ఆమె అవతారం ఎత్తిన ఓ మోసగాడిని ఇటలీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా తల్లి మారువేషంలో దాదాపు రూ. 80 లక్షలను అక్రమంగా ఆ వ్యక్తి ప్రభుత్వం నుంచి కొల్లగొట్టినట్లు బయట�
కర్ణాటకలో అధికార మార్పిడిపై ఉధృతంగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు చుట్టూ జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రమే ముగింపు పలకగలదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం తెలిపా�
మధుమేహ రోగులు కొందరు రోజుకు మూడుసార్లు కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వీరి బాధకు శాస్త్రవేత్తలు గొప్ప ఉపశమనాన్ని కనుగొన్నామని చెప్తున్నారు.
చనిపోయిన తల్లి పింఛను కోసం ఆమె అవతారం ఎత్తిన ఓ మోసగాడిని ఇటలీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా తల్లి మారువేషంలో దాదాపు రూ. 80 లక్షలను అక్రమంగా ఆ వ్యక్తి ప్రభుత్వం నుంచి కొల్లగొట్టినట్లు బయటపడిం
మారుతున్న ప్రపంచ పరిస్థితులు, పరిణామం చెందుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో భారత్ సకారాత్మక దృక్పథంతో భవిష్యత్తులోకి దూసుకుపోయేందుకు సిద్ధం కావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
బాలీవుడ్ ప్రముఖనటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ (44) తన భర్త పీటర్ హాగ్పై గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని కేసు పెట్టారు. ముంగళవారం ముంబయిలోని ఓ జ్యుడీషియల్ మెజిస్ట్రేటు ముందుకు ఈ పిటిషను వచ్చింది.
భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం సంవిధాన్ సదన్ (పాత పార్లమెంటు భవనం) లోని చారిత్రక సెంట్రల్ హాల్లో జరగనున్న కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేతృత్వం వహిస్తారు.
ఆఫ్రికాలోని ఇథియోపియాలో హేలీ గుబ్బి అగ్నిపర్వతం పేలడంతో.. దాని బూడిద మేఘాలు భారత్ వైపు కదిలి వచ్చాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులతో పాటు ఆయా రాష్ట్రాలపై ఇవి ప్రభావం చూపే అవకాశం ఉందనే కథనాలు వచ్చాయి.
తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదన్న కారణంగా పాకిస్థాన్కు చెందిన ఓ ప్రేమజంట కాలినడకన గుజరాత్లోని కచ్కు చేరుకున్న ఉదంతమిది. వివరాల్లోకి వెళితే.. పోపట్(24), గౌరి(20)లది అంతర్జాతీయ సరిహద్దుకు 8 కి.మీ. దూరంలో ఉన్న పాకిస్థాన్లోని మిథి గ్రామం.
సైన్యంలో ఒక రెజిమెంటుకు నాయకత్వం వహిస్తున్న అధికారి... ఆ రెజిమెంట్కు సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి నిరాకరించడం ఆర్మీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ (52) మృతిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జుబిన్ ప్రమాదంలో చనిపోలేదని.. ఆయన్ను కుట్రపూరితంగా హత్య చేశారని అసెంబ్లీలో వెల్లడించారు.
సత్యం, న్యాయం, విశ్వాసాల పరిరక్షణను తన ధర్మంగా సిక్కుల తొమ్మిదో పవిత్ర గురువు తేగ్ బహాదుర్ భావించారని, వాటి కోసం ప్రాణత్యాగం చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు.
పెద్దపేగు క్యాన్సర్కు చౌకలో, ప్రభావవంతమైన ఔషధాన్ని కనుగొన్నట్లు రవూర్కెలాలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (ఎన్ఐటీ) శాస్త్రవేత్తలు తెలిపారు. లాంగ్ పెప్పర్ (పిప్పళ్లు)లో ఉండే ఓ మూలకం క్యాన్సర్ను ఎదుర్కోవడంలో తోడ్పడుతుందని గుర్తించారు.
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ప్రసిద్ధి. ఇప్పుడు ఈ ప్రాంతం ఆధునిక వ్యవసాయంతో ప్రత్యేక గుర్తింపును పొందుతోంది. లక్క సాగు స్థానిక రైతులకు గణనీయమైన లాభాలను తెచ్చిపెడుతోంది.
ఛత్తీస్గఢ్లో హోంవర్క్ చేయలేదని అయిదేళ్ల బాలుడిని ఇద్దరు టీచర్లు చెట్టుకు వేలాడదీసి దారుణమైన శిక్ష విధించారు. సూరజ్పుర్ జిల్లా నారాయణ్పుర్లోని ప్రయివేటు పాఠశాలలో ఈ అమానవీయ ఘటన జరిగింది.
పోలీసు కస్టడీలో జరిగే హింస, మరణాలు వ్యవస్థకే ‘మచ్చ’ అని, వీటిని దేశం సహించదని సుప్రీంకోర్టు పేర్కొంది. పోలీసు స్టేషన్లలో సీసీటీవీలు పనిచేయకపోవడాన్ని సుమోటో కేసుగా తీసుకున్న న్యాయస్థానం మంగళవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఆందోళన బాట పట్టారు. మంగళవారం బిన్గావ్లోని చందపారా నుంచి 24 పరగణాల జిల్లాలోని ఠాకుర్నగర్కు 3 కి.మీ. పాదయాత్ర చేపట్టారు.
మీ రోజువారీ వ్యవహారశైలిని నిర్ణయించేది ఉదయమే అని మీకు తెలుసా? ఆ సమయంలో పాటించే చిన్నచిన్న అలవాట్లే మీరు చలకీగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి. దాంతో రోజంతా ఆ భావన కొనసాగి మీ పనితీరు, వ్యవహార తీరు మెరుగ్గా ఉంటాయి.
మొబైల్ ఫోన్ నంబర్ చేంజ్ స్కామ్తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా స్కామ్లు ఇటీవల ఎక్కువ అవుతున్నాయని.. స్కామర్లు సీనియర్ సిటిజన్లను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్న�
ఉక్కు అంటేనే శక్తికి, గట్టిదనానికి ప్రతీక! అలాంటి ఉక్కు కన్నా శక్తిమంతమైన.. అల్యూమినియం కన్నా తేలికైన, పర్యావరణహితమైన చెక్క ఆధారిత ఉత్పత్తిని అమెరికాలోని....
అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో భారత ఆత్మకు శతాబ్దాలుగా అయిన గాయాలు మానుతున్నాయని, బాధ ఉపశమిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. నేడు భారత్తోపాటు మొత్తం ప్రపంచమే శ్రీరాముడి భక్తిలో మునిగిపోయిందని తెలిపారు. అయోధ్యలో......
ఓ పాఠశాలలోని టీచర్లు హోమ్వర్క్ చేయలేదన్న కోపంతో ఐదేండ్ల పిల్లాడ్ని చెట్టుకు వేలాడదీశారు. ఛత్తీస్గఢ్ సురాజ్పూర్ జిల్లాలోని నారాయణ్పూర్లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
తమ రెజిమెంటుకు సంబంధించిన హిందూ ఆలయంలో జరిగే వారాంతపు పూజలో ఇతర సైనికులతో కలిసి పాల్గొనటానికి నిరాకరించిన క్రైస్తవ మతానికి చెందిన ఓ సైన్యాధికారిని సైన్యం నుంచి తొలగించటాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీనివల్ల సదరు రెజిమెంటులో....
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సింగపూర్లో మరణించడం ప్రమాదవశాత్తు జరిగింది కాదని, అది ఉద్దేశ పూర్వక హత్య అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మంగళవారం శాసనసభలో ప్రకటించారు.