మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ కొద్ది సేపటికి ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు నిల్వ ఉంచి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
రాష్ట్ర డీజీపీగా ఓం ప్రకాశ్ సింగ్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ సంస్థ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు.
Gopal Mandal అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో బీహార్ (Bihar) లో కోలాహలం నెలకొన్నది. అధికార, ప్రతిపక్ష కూటమిలు సీట్ల షేరింగ్ కసరత్తులు, అభ్యర్థుల ఎంపికల్లో బిజీబిజీగా ఉన్నాయి. అధికార కూటమిలో సీట్ల షేరింగ్ ఇప్పట�
Siddaramaiah కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం, మంత్రివర్గ మార్పు ఉండ
Fire accident మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) లోని ఓ కెమికల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
Sresan Pharmaceuticals: శ్రీసన్ ఫార్మసీ కంపెనీ లైసెన్సును తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ శాఖ రద్దు చేసింది. కోల్డ్రిఫ్ దగ్గు మందు తయారీ చేస్తున్న ఆ కంపెనీ లైసెన్సును రద్దు చేస్తున్నట్లు డ్రగ్స్ శాఖ వెల్లడించ�
మహారాష్ట్రలో మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్రావు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మందితో కలిసి గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల మల్లోజుల లేఖ విడుద చేసిన విషయం తెలిసిందే.
అన్ని పార్టీల ఓట్లను తమిళగ వెట్రి కళగం (టీవీకే) తప్పకుండా చీలుస్తుందని, ఇందువల్ల కూటమికి నష్టంవాటిల్లకుండా అధికార డీఎంకే చర్యలు తీసుకోవాలని కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి (కేఎండీకే) ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ఈశ్వరన్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పొత్తు కుదుర్చుకోనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Haryana DGP: హర్యానాలో ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న కేసులో.. ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ కపూర్ను ప్రభుత్వం లీవ్పై పంపింది. ఆ ఆత్మహత్య కేసులో నమోదు అయిన ఎఫ్ఐఆర్లో శత్రుజీత్ కపూర్ పేరు కూడ
కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భద్రతా దళాలు మరోసారి భగ్నం చేశాయి. కుప్వారాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి.
‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు వల్ల మధ్యప్రదేశ్లో 20 మందికి పైగా చిన్నారుల ప్రాణాలు కోల్పోయిన కేసుపై దర్యాప్తు చేస్తున్న తమిళనాడు పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు.
కరూర్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారపర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను దత్తత తీసుకుంటామని ఆ పార్టీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జునా తెలిపారు.
Donald Trump: పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ ముందే భారత ప్రధానిపై ప్రశంసలు కురిపించారు ట్రంప్. ఈజిప్టులో జరిగిన సదస్సులో ఆయన వేదికపై మాట్లాడుతూ ఇండియా గొప్ప దేశమని, ఆ దేశ ప్రధాని తనకు మంచి మిత్రుడు �
దేశంలోని పురపాలికల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాలను (లెగసీ వేస్ట్) జాతీయ రహదారుల నిర్మాణంలో వినియోగిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి మారుస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తమిళనాడులోని కరూర్లో సెప్టెంబరు 27న తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.
దుకాణాల్లో ఏమైనా కొన్న తర్వాత చేత్తో ఫోన్ తీసి, పాస్వర్డ్ టైప్ చేసి, పేమెంట్ చేయడం కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉంటోందా.. ఈ ఇబ్బంది తొలగించడానికి ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ‘మ్యూజ్’.. ‘రింగ్వన్’ అనే కొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది.
అబ్బా ఈ రూట్లో రెడ్ సిగ్నల్స్ ఎక్కువగా ఉన్నాయి.. ముందే తెలిస్తే వేరే మార్గంలో వెళ్లేవాళ్లమే అని చాలా సార్లు అనిపిస్తుంది కదా..! ఇలా బాధపడేవారికి ఉపయోగపడేలా మ్యాప్ మై ఇండియా సహకారంతో బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీస్, ఆర్కాడిస్ ఇండియా సంస్థలు సంయుక్తంగా మ్యాపిల్స్ అనే యాప్ను తయారు చేశాయి.
కరూర్ దుర్ఘటన బాధిత కుటుంబాలను దత్తత తీసుకోవాలని టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్ణయించినట్లు పార్టీ ఎన్నికల నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున వెల్లడించారు. తొక్కిసలాట కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.
సీట్ల పంపకంపై ఎన్డీయే కూటమిలోని భాజపా, జేడీయూల మధ్య ఒప్పందం కొలిక్కివచ్చినా కొన్ని నియోజకవర్గాలను అటూఇటూ మార్చుకోవడంపై చర్చలు మొదలయ్యాయి. చిన్న పార్టీలకు అనుకూలంగా కొన్ని స్థానాలను ఇచ్చేందుకూ అవి సన్నద్ధం అవుతున్నాయి.
హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన హర్వీందర్ సింగ్.. తాత కోరిక మేరకు క్రీడా మైదానం నుంచి వ్యవసాయ క్షేత్రానికి వచ్చి సిరులు పండిస్తున్నారు. ఇప్పుడాయన దేశంలోనే ఆలుగడ్డ విత్తనాల ఉత్పత్తిలో అగ్ర స్థానంలో నిలుస్తున్నారు.
ప్రఖ్యాత గాయకుడు జుబీన్ గర్గ్ మరణంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన చివరి క్షణాలకు సాక్షులుగా నిలిచిన నలుగురు అస్సామీ ప్రవాసులు విచారణలో భాగంగా సోమవారం పోలీసుల ముందు హాజరయ్యారని ఉన్నతస్థాయి అధికారి ఒకరు వెల్లడించారు.
టోల్ప్లాజాల్లో అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లపై ఫిర్యాదు చేసే వాహనదారుల ఫాస్టాగ్ అకౌంట్లకు రూ.1,000 బహుమతి రూపంలో జమచేస్తామని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్(52) ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపణలున్న హరియాణా డీజీపీని ఆ పదవి నుంచి తొలగించాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్ర రూపందాల్చుతోంది.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్పై 2017లో నమోదైన ఐఆర్సీటీసీ కుంభకోణం కేసుకు సంబంధించి దిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం సోమవారం అభియోగాలు నమోదు చేసింది.
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్తశుద్ధితో చేస్తున్న కృషికి మద్దతిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న 20 మందిని విడుదల చేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2022లో నిర్వహించిన ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా భారత సైన్యాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ లఖ్నవూ కోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విధించిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు నవంబరు 20 వరకూ పొడిగించింది.
ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 1950లతో పోలిస్తే 67 శాతం తగ్గినప్పటికీ యువత మరణాల్లో ఆ స్థాయిలో తగ్గుదల లేదని ఓ అధ్యయనం పేర్కొంది. ఆత్మహత్యలు, మాదకద్రవ్యాలు, ఆల్కహాల్ వినియోగమే ఇందుకు కారణాలని పేర్కొంది.
ఉత్తరాఖండ్ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)కి సంబంధించిన ఓ నిబంధనను సవరించాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై నేపాల్, భూటాన్, టిబెట్ పౌరులు ఆధార్ కార్డు లేకపోయినా, ఇతర పత్రాలను ఉపయోగించి వివాహాన్ని నమోదు చేసుకోవచ్చు.
ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సర్ భూ పరిశీలన ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రయోగించనున్నట్లు బెంగళూరుకు చెందిన గెలాక్స్ఐ అనే అంకుర సంస్థ సోమవారం తెలిపింది.
బిహార్ శాసనసభ ఎన్నికల తొలిదశలో పోలింగ్ జరిగే స్థానాలకు నామినేషన్లు వేయడానికి మరో నాలుగురోజులే మిగిలి ఉన్న తరుణంలో ప్రధాన కూటములైన ఎన్డీయే, ఇండియా కూటములు తమ అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సింగూర్లో టాటా నానో కార్ల ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని రైతులకు తిరిగి అప్పగించాలని స్పష్టం చేసింది.
ఆధునిక చికిత్సారీతుల్ని అనుసరిస్తున్న ప్రభుత్వ అల్లోపతి డాక్టర్ల పదవీ విరమణ వయసు, ప్రభుత్వ అయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, హోమియోపతి(ఆయుష్) వైద్యశాలల్లో పనిచేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయసుకన్నా భిన్నంగా ఉండాలా అన్న అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును సోమవారం రిజర్వు చేసింది.
దేశంలో న్యాయాధికారులుగా చేరుతున్న వారిలో 60 శాతం మంది మహిళలేనని, వీరందరూ తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు పొందుతున్నారే తప్ప రిజర్వేషన్ల ద్వారా కాదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది.
దేశంలోని ఇతర రాష్ర్టాలకు గుజరాత్ ‘రోల్ మాడల్' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తరుచూ వల్లె వేస్తారు. అయితే, గుజరాత్ మాడల్.. ఓ మేడి పండు అని ఇప్పటికే పలు ప్రగతిశీల సూచీలు తేటతెల్లం చేశాయి.
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్గాంధీ లేవనెత్తిన అంశాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయన ఆరోపణలపై ‘సిట్'తో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం
టీసీఎస్ అమెరికాలో తమ ఉద్యోగుల నియామక వ్యూహంపై స్పష్టతను ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసాదారులను అక్కడ ఉద్యోగులుగా నియమించుకోమని ఆ కంపెనీ సీఈవో కృతివాసన్ తెలిపారు.
బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన సతీమణి రబ్రీ దేవి, వారి కుమారుడు తేజస్వి యాదవ్లపై ఐఆర్సీటీసీ స్కామ్లో ఢిల్లీ కోర్టు సోమవారం అభియోగాలను నమోదు �
జెన్ జీ ఉద్యమం ధాటికి మరో దేశాధినేత గద్దె దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మడగాస్కర్లో యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి, ప్రెసిడెంట్ ఆండ్రీ రజోలినా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులకు గొప్ప శుభవార్త చెప్పింది. ఉద్యోగి, యాజమాన్యం వాటా సహా పీఎఫ్ నిధిలో అర్హతగల బ్యాలెన్స్లో నూటికి నూరు శాతం విత్డ్రా చేసుకోవచ్చు. చదువుల కోసం 10 సార్లు, పెళ్లి కోసం 5 �
గాజా శాంతి సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఈజిప్టు అధ్యక్షుడు వ్యక్తిగతంగా ఆహ్వానించారు. అయితే నరేంద్ర మోదీ ఈ సదస్సుకు దూరంగా ఉండేందుకే నిశ్చయించుకున్నారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నందున అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 29 వరకూ 14 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని షర్జీల్ ఇమామ్ కోరారు. నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు, ఎన్నికల ప్రచారానికి తాత్కాలిక బెయిల్ అనివార్యమని అన్నారు.
గాజాలో మరణాలు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ రణరంగంగా మారింది. గతవారం మొదలైన ఈ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.
Girl Gang Raped By 9 ఒక బాలికపై 9 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పలు ప్రాంతాల్లో రైడ్ చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పంద గత శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రధాని తాజా సందేశం ఇచ్చారు. కాల్పుల విరమణలో భాగంగా రెండేళ్లుగా పైగా బందీలుగా ఉన్న 20 మందిని హమాస్ సోమవారం ఉదయం విడిచిపెట్టింది.
Bihar Elections కుటుంబంతోపాటు ఆర్జేడీ నుంచి విడిపోయిన లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈసారి మహువా స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన జనశక్తి జ�
Man Falls From 31st Floor ఒక వ్యక్తి ఫ్లాట్ కొనుగోలు చేయాలని భావించాడు. తన స్నేహితుడితో కలిసి అపార్ట్మెంట్ బిల్డింగ్ వద్దకు వెళ్లాడు. ప్రొపర్టీ డీలర్ను కలిసి మాట్లాడాడు. అయితే ఆ బిల్డింగ్ 31వ అంతస్తు నుంచి కిందపడ�
ఎన్నికల్లో పోటీచేసే 116 మంది అభ్యర్థులను ఇంతవరకూ ప్రకటించామని, త్వరలోనే తక్కిన అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
Prashant Kishor బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ జన్ సూరజ్ పార్టీ (Jan Suraj Party) అధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మరో 65 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితా (Second
భారతీయులు చాలా కాలం నుంచి తమ మెయిల్స్ పంపించుకునేందుకు ముఖ్యంగా జీ మెయిల్, తదితర ఫ్లాట్ ఫామ్స్ వాడుతున్నారు. అయితే, ఇక నుంచి స్వదేశీ సంస్థ అయిన జోహో సేవల్ని ఉపయోగించుకోబోతున్నారు.
కరకట్ లోక్ సభ స్థానానికి పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రాజారామ్ సింగ్ కూశ్వాహపై ఓడిపోయారు. ఈసారి పవన్ సింగ్ భార్య కరకట్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తోంది.
Mamata Banerjee పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రాన్ని ఇటీవల వరదలు అతలాకుతలం చేశాయి. దీనికి సంబంధించి బెంగాల్ సీఎం (Bengal CM) మమతాబెనర్జీ (Mamata Banerjee) పొరుగు దేశమైన భూటాన్ (Bhutan) పై సంచలన ఆరోపణలు చేశారు.
Sonia Gandhi కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ హిమాచల్ప్రదేశ్లో పర్యటించారు. ఆ రాష్ట్రానికి ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వీరభద్ర సింగ్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.
Leopard attack మహారాష్ట్ర (Maharastra) లోని పుణె నగర (Pune city) శివార్లలో ఘోరం జరిగింది. ఇంటి వెనుకాల పొలంలో పనిచేస్తున్న తాతకు తాగునీళ్లు ఇచ్చేందుకు వెళ్లిన చిన్నారిని చిరుతపులి (Leopard) ఎత్తుకెళ్లి చంపేసింది.
Supreme Court లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) .. ‘ఓట్ చోర్- గద్దీ ఛోడ్’ అనే నినాదంతో ‘ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra)’ నిర్వహించారు. ఈ యాత్రలో ఆయన బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Electio
భూమిపై గొప్ప సాహిత్య ప్రదర్శనగా గుర్తింపు పొందిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 19వ ఎడిషన్, 2026 జనవరి 15 నుంచి 19 వరకు రాజస్థాన్లోని పింక్ సిటీ ఆఫ్ జైపూర్కు హోటల్ క్లార్క్స్ అమెర్లో జరగబోతోంది. ఈ ఉత్సవం దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రతి ఏటా ఎంతో మంది రచయితలను, సాహితీ ప్రియులను అలరిస్తోంది.
సదరన్ గేట్ సమీపంలోని ఛాంబర్స్ మీదుగా వెళ్లే ఎలక్ట్రిక్ లైన్లో షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వెంటనే ఈ సమాచారాన్ని ఏఎస్ఐ అధికారులు, టోరెంట్ పవర్ అధికారులకు తెలియజేశారు.
Death మహారాష్ట్ర (Maharastra) లోని బీడ్ జిల్లా (Beed district) లో ఘోరం జరిగింది. చిరుతపులి (Leopard) దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు, పోలీసులు, అటవీ అధికారులు గాలించగా సగం తిని వదిలేసిన మృతదేహం లభ్యమైంది.
Ganja Wrapped Around Body గంజాయి అక్రమ రవాణా కోసం కొందరు వ్యక్తులు కొత్త పంథా అవలంబించారు. గంజాయి సంచులను శరీరానికి చుట్టుకుని తాళ్లతో కట్టుకున్నారు. వాటిపై చొక్కాలు ధరించి రైలులో ప్రయాణించేందుకు ప్రయత్నించారు. నిఘా �
బెంగళూరు సెంట్రల్, ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల జాబితా అవకతవకలపై ఆగస్టు 7న రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఉటంకిస్తూ న్యాయవాది, కాంగ్రెస్ సభ్యుడు రోహిత్ పాండే ఈ పిటిషన్ వేశారు.
Man Falls From Bike, Run Over By Train బైక్పై వెళ్తున్న వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే బైక్ జారడంతో పట్టాలపై పడ్డాడు. పైకి లేచిన అతడు బైక్ తీయబోయాడు. రైలు రావడాన్ని గమనించి తప్పిం
Dangerous Car Stunt రద్దీ రహదారిపై ఓ వ్యక్తి కారుతో ప్రమాదకర స్టంట్స్ (Dangerous Car Stunt) ప్రదర్శించారు. అతివేగంగా నడపడమే కాకుండా.. ఎలా పడితే అలా వెళ్తూ తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేశారు.
రైల్వేలకు రూ.90,000 కోట్ల లాభం చేకూర్చిన వ్యక్తి లాలూ అని, ప్రతి బడ్జెట్లోని రైల్వే టిక్కెట్ ధరలను తగ్గించారని, రైల్వే మంత్రిగా ఆయన చిరకాలం గుర్తుండిపోతారని తేజస్వి యాదవ్ అన్నారు.
Man Rapes School Girl ఒక వ్యక్తి గోడ దూకి స్కూల్లోకి ప్రవేశించాడు. ఆ స్కూల్ టాయిలెట్లో అతడు దాక్కున్నాడు. టాయిలెట్ కోసం వెళ్లిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు విన్న స్కూల్ సిబ్బంది ఆ వ్యక్తిన�
Durgapur case పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రం దుర్గాపూర్ (Durgapur) లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ (Private medical college) లో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని (MBBS student) పై ఇటీవల కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
AIIMS: ఎయిమ్స్లో కార్డియో థోరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ శాఖ అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఏకే బిసోయిని సస్పెండ్ చేశారు. తనను వేధిస్తున్నట్లు ఆ శాఖకు చెందిన ఓ మహిళా నర్సింగ్ ఆఫీసర్ ఫిర్యాదు �
హెచ్ఏఎం (సెక్యులర్)తో పాటు సీట్ల షేరింగ్లో భాగంగా రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కు కూడా ఆరు సీట్లు దక్కాయి. రాష్ట్రంలో బిగ్ బ్రదర్ ఎవరనే ప్రసక్తి లేకుండా జేడీయూ, బీజేపీ చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి.
Akhilesh Yadav సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చొరబాటుదారుడని ఆరోపించారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ఆయనను అక్కడకు పంపాలని అన్నారు.