ఉగ్రవాద భావజాలం ఉన్న అల్ఫలా విశ్వవిద్యాలయ వైద్యులు చేసిన పన్నాగంపై మరిన్ని ఆధారాలు బయటపడుతున్నాయి. సోమవారం ఎర్రకోట మెట్రోస్టేషన్కు చేరువగా ఉన్న సిగ్నల్వద్ద కారు పేలినప్పుడు అందులో వాడిన అమ్మోనియం నైట్రేట్ దాదాపు రెండు కిలోలు ఉంటుందని తేలింది.
కుల రాజకీయాలు చేస్తూ విషం చిమ్మిన వ్యక్తులను బిహార్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ముస్లింలీగ్, మావోయిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎంఎంసీ)గా అభివర్ణించారు.
ఆధార్ కార్డును గుర్తింపు కోసమే వినియోగించాలని, పౌరసత్వ నిర్ధారణ కోసమో, బిహార్లో సవరించిన ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడానికో. తొలగించడానికో ఉపయోగించరాదని ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది.
జమ్మూకశ్మీర్లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడు ఘటనలో 9 మంది మృతి చెందారు. 32 మంది గాయపడ్డారు. ఇటీవల ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా...
మన దేశ సంఘ సంస్కర్లల్లో ప్రముఖుడైన రాజా రామ్ మోహన్ రాయ్పై బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్యాదవ్ కూతురు రోహిణి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. కుటుంబ సంబంధాలతోనూ దూరం జరుగుతున్నట్టు స్పష్టం చేశారు.
రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి ఓరుగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన సంస్కరణలు,
బిహార్ ఎన్నికల్లో పోటీ చేసిన 25 మంత్రుల్లో 24 మంది విజయం సాధించారు. ఒక మంత్రి మాత్రమే పరాజయం పాలయ్యారు. ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌధరీ, విజయ్ కుమార్ సిన్హాలు తారాపుర్, లఖిసరాయ్ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు.
మధ్యప్రదేశ్లో ఛింద్వాడా జిల్లా పరిధి పెంచ్ పులుల అభయారణ్యం ఉన్న దట్టమైన అడవుల్లో గల సాంఖ్ గ్రామంలో ఓ ప్రత్యేకమైన, పురాతన సంప్రదాయం ఏటా కార్తిక మాసంలో జాతరలా కొనసాగుతోంది.
గర్భధారణపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన పరిశోధనలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. గర్భం దాల్చాలంటే తొలుత పిండం గర్భాశయ గోడకు అతుక్కోవాలి. ఈ ప్రక్రియలో జెనెటిక్ స్విచ్ కీలక పాత్ర పోషించనుందని నిర్ధారణైంది.
పంజాబ్లోని మోగా జిల్లాలో భారీ జీఎస్టీ మోసం వెలుగు చూసింది. ఓ దినసరి కార్మికుడి ఆధార్, పాన్ కార్డు చౌర్యానికి గురి కావడంతో ఆ కార్మికుడికి రూ. 35 కోట్ల పన్ను బకాయి ఉందంటూ జీఎస్టీ శాఖ నుంచి నోటీసు వచ్చింది.
న్యాయ వ్యవస్థ పాత్ర పాత వివాదాలను పరిష్కరించడం కంటే ఎక్కువగా ఉంటుందని, అమాయకులను రక్షించడంపై కూడా న్యాయవ్యవస్థ దృష్టి పెట్టాలని కాబోయే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నొక్కి చెప్పారు.
బిహార్లో ఓటమితో ఆర్జేడీలో చిచ్చు రేగింది. తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని, కుటుంబంతోనూ సంబంధాలను తెంచుకుంటున్నానని ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య ప్రకటించారు. ‘నేను రాజకీయాలను వదిలేస్తున్నా.
విద్యార్థి దశలో పసిమనసులు ఎంత సున్నితంగా ఉంటాయో తెలిపే ఉదంతమిది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ పట్టణ ‘సరస్వతి భువన్’ హైస్కూలు విద్యార్థులు 90 మంది ఇటీవల అధ్యయన యాత్రకు వెళ్లి వచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఎజ్రా స్ట్రీట్లోని ఓ బహుళ అంతస్తు భవనంలో మంటలు చెలరేగాయి. శనివారం ఉదయం 5:30 గంటల సమయలో ఈ ప్రమాదం సంభవించింది.
ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద ఈ నెల 10న ఉగ్ర దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఉగ్రవాదులైన డాక్టర్ల రిజిస్ట్రేషన్లను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసింది.
ఈ ఏడాది జనవరి నుంచి అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు కీలక మలుపు తిరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితులకు పాకిస్థాన్ 50 లక్షల డాలర్లు(రూ. 44.34 కోట్లు) చెల్లింపులు (భారత్ కన్నా మూడు రెట్లు అధి�
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ నుంచి వచ్చిన షోకాజ్ నోటీసుపై అభ్యంతరం తెలియచేస్తూ మాజీ కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింగ్ శనివారం బీజేపీకి రాజీనామా చేశారు
ఎన్నికలంటేనే హామీలు. ఏ పార్టీ ఏ వరాలు ఇస్తుందో అని ఓటర్లు ఆసక్తిగా గమనిస్తుంటారు. వాటిని బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటారు. తాజాగా ఫలితాలు వెల్లడైన బిహార్లోనూ ఈ హామీల హడావుడి కనిపించింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయంలో కీలకపాత్ర పోషించిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ - రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వంలో చేరేందుకు తమ పార్టీ ఎదురుచూస్తోందని,
దేశాన్ని అప్రతిష్ఠ పాల్జేసే విపక్షాలకు బిహార్ ఎన్నికలు సరైన శిక్ష విధించాయని భాజపా వ్యాఖ్యానించింది. సర్ను కారణంగా చూపుతున్న కాంగ్రెస్ను తీవ్రంగా తప్పుబట్టింది.
బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తర్వాత ప్రకటించిన తుది జాబితాకు అదనంగా 3 లక్షల ఓట్లను చేర్చామని ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. అక్టోబరు 6వ తేదీన ఇచ్చిన జాబితాలో 7.42 కోట్ల ఓట్లున్నాయని,
జమ్మూ కశ్మీర్లోని నౌగామ్ పోలీసు స్టేషన్లో ప్రమాదవశాత్తు జరిగిన భారీ పేలుడులో 9 మంది మరణించగా మరో 32 మంది గాయపడ్డారని కేంద్ర హోం శాఖ శనివారం తెలిపింది.
దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలు ఇటీవలి కాలంలో శరవేగంగా పెరుగుతున్నాయి. ఒక్క భోపాల్ నగరంలోనే ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక రుగ్మతలతో 2.5 లక్షల మందికి పైగా ఓపీడీలో పేర్లను నమోదు చేసుకున్నారు.
కేరళలో మెదడువాపు వ్యాధి విజృంభిస్తుండటంతో శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు రాష్ట్ర ఆరోగ్యశాఖ అడ్వైజరీని జారీ చేసింది. వైద్య చికిత్స తీసుకుంటున్న యాత్రికులు మందులను నిలిపివేయకుండా యథావిధిగా కొనసాగించాలని సూచించింది.
దేశంలోని అమృత్ ఫార్మసీలు ఇంతవరకు రూ.17,000 కోట్ల విలువైన ఔషధాలను 50 నుంచి 90 శాతం తక్కువ ధరలకు విక్రయించాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా శనివారం దిల్లీలో వెల్లడించారు.
గురునానక్ జయంతి సందర్భంగా పాకిస్థాన్కు వెళ్లిన యాత్రికుల బృందం నుంచి ఓ సిక్కు మహిళ తప్పిపోయిన కొద్ది రోజులకు ఆమెకు స్థానిక ముస్లింతో వివాహం జరిగినట్లు సామాజిక మాధ్యమంలో వార్తలు తెగ వైరల్గా మారాయి.
ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనపై పూర్తి వివరాల సేకరణలో దర్యాప్తు బృందాలు నిమగ్నమయ్యాయి. ఉగ్రబాట పట్టిన వైద్యులు విధ్వంసం సృష్టించడానికి ఎరువుల్ని కూడా కొన్న విషయం తెలిసిందే.
పశ్చిమబెంగాల్లోని మతువా కమ్యూనిటీ ప్రజలను ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో పత్రసహిత ఆధారాలు సమర్పించకుండా మినహాయించాలని అభ్యర్థిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరి హోం మంత్రి అమిత్షాకు లేఖరాశారు.
బీహార్ శాసన సభ ఎన్నికల ఫలితాలు నిర్ణయాత్మకంగా ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం తప్పులు, నిర్లక్ష్యపూరిత చర్యలను చెరిపేయలేవని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
తన రాజకీయ జీవితం 2020లోనే ముగిసిపోయిందని కొందరు నేతలు పేర్కొన్నారని, అయితే తాను పోరాడి పార్టీకి ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) అధ్యక్షుడు చిరాగ్ పాశ�
మహిళల్లో గర్భధారణ ఏవిధంగా జరుగుతుందో వివరంగా తెలుసుకోవడానికి నిర్వహించిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు అనుకోకుండా ‘జన్యు మీట’ (జెనెటిక్ స్విచ్)ను కనుగొన్నారు.
మహారాష్ట్రలోని నవలే వంతెనపై గురువారం జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతున్నది. ఘటనా స్థలం లో చెల్లా చెదురుగా పడి ఉన్న డబ్బు, బంగారు నగలను చాలా మంది సేకరిస్తున్నట్టు వీడియో లో �
మన దేశంలోని పంజాబ్కు చెందిన సరబ్జిత్ కౌర్ (52) పాకిస్థాన్లో అదృశ్యమయ్యారు. ఆమె మరికొందరితో కలిసి పాక్లోని గురుద్వారాల సందర్శన కోసం వెళ్లారు. ఆమెతోపాటు వెళ్లినవారు ఈ నెల 13న తిరిగి భారత్కు వచ్చేశారు.
బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న తేదీతో ముగియనుంది. దీనికి ముందే 18వ అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తొలుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పిస్తారు.
Kamal Haasan బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. బీహార్లో బీజేపీ 89 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. 243 స్థానాల అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి 202 స్థానాలను గెలుచ
Girl Forced To Do 100 Sit-Ups స్కూల్కు ఆలస్యంగా వచ్చిన బాలికను దారుణంగా శిక్షించారు. వీపునకు తగిలించుకున్న బ్యాగ్తో వంద గుంజీలు తీయించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలిక ఆసుపత్రి పాలై మరణించింది.
PM Modi బీహార్ ఎన్నికలు కులతత్వ విషాన్ని తిరస్కరించాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్ సూరత్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూనే.. గుజ�
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్పై పరోక్షంగా మోదీ విమర్శలు గుప్పించారు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని చెత్తబుట్టలో పడేస్తామని ఒక నేత ప్రకటించారని, అయితే ప్రజలు వారి విభజన రాజకీయాలను పూర్తిగా తోసిపుచ్చారని చెప్పారు.
Man prints fake notes ఒక వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్లో పని చేస్తున్నాడు. ఆ అనుభవంతో ఇంట్లో నకిలీ నోట్లు ముద్రిస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రెండు లక్షలకుపైగా ఫేక్ కరెన్సీతో పాట�
Rohini Acharya బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఆ పార్టీకి, కుటుంబానికి షాక్ ఇచ్చారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే �
ఉగ్ర కుట్రలో హరియాణా ఫరీదాబాద్లోని అల్-ఫలా యూనివర్సిటీ సిబ్బంది పాత్ర ఉండటం, తాజాగా మరో ఇద్దరు వైద్యులను అరెస్టు చేయడంతో విశ్వవిద్యాలయంపై మరింత నిఘా పెరిగింది.
243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది. 2010 తర్వాత దారుణమైన ఫలితాలు వచ్చిన రెండో సందర్భం ఇది. అప్పటి ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 22 సీట్లు గెలుచుకుంది.
Man, Live-In Partner Kill Colleague ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి ఒక యువతితో సహజీవనం చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న సహోద్యోగి ఆమెతో స్నేహం కోసం ఆసక్తి చూపాడు. ఈ నేపథ్యంలో ఆ జంట అతడ్ని హత్య చేసింది. దర్యాప్
woman goes missing in Pak పాకిస్థాన్ వెళ్లిన భారతీయ సిక్కు మహిళ అక్కడ అదృశ్యమైంది. అయితే మతంతో పాటు తన పేరు మార్చుకున్న ఆమె ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లాడింది. మతపరమైన యాత్ర కోసం పాక్ వెళ్లిన ఆ మహిళ భారత్కు తిరి�
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పరాజయం పాలైన మరుసటి రోజే రోహిణి ఆచార్య ఈ ప్రకటన చేయడం సంచలనమైంది. ఆర్జేడీ కుటుంబంలో అంతర్గత కలహాలే ఇందుకు దారితీసుండవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
తన యూట్యూబ్ ఛానల్కు ఉన్న 96 లక్షల మంది సబ్ స్క్రైబర్లే అతి పేద్ద అర్హతగా బరిలోకి దిగిన మనీశ్ కశ్యప్కు చుక్కెదురైంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ముందు నిలబడలేక చివరికి..
భారీ పేలుడుకు సంబంధించి షాకింగ్ విజువల్స్ బయటకు వచ్చాయి. పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ సీసీకెమెరాలో పేలుడు దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో..
Lalu Yadav బీహార్ ఎన్నికల్లో (Bihar Assembly elections) ఆర్జేడీకి గట్టి షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఈ ఓటమి నుంచి కోలుకోకముందే ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్కు మరో షాక్ తగిలింది. ఆయన కుమార్తె రాజకీయాలకు గుడ్బై చెప్పారు.
సీట్ల షేరింగ్ ఫార్ములాలో భాగంగా 143 సీట్లలో ఆర్జేడీ పోటీ చేసి కేవలం 25 సీట్లలో గెలిచింది. 23 శాతం ఓట్ షేర్ రాబట్టింది. గత ఎన్నికల్లో ఇది 23.11గా ఉంది. గత ఎన్నికల్లోనూ 144 అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసింది.
Bihar election results బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘటబంధన్ కూటమికి నేతృత్వం వహించిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కే ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఎన్డీయే కూటమికి చెందిన బీజేపీ, జేడీ(యూ)కు అత్యధిక సీట్లు దక్కాయి.
Delhi Blast Case ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బాంబ్ బ్లాస్ట్పై ఎన్ఐఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో పోలీసులు పంజాబ్లోని పఠాన్కోట్కు చెందిన ఓ సర్జన్ను పోలీసులు అరెస్టు చేయగా.. పశ్చిమ బెంగాల్�
దావూద్ ఇబ్రహీం డ్రగ్ పార్టీల్లో బాలీవుడ్ తారలు పాల్గొన్నారన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Chirag Paswan: బిహార్లో ఎన్డీయే కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన చిరాగ్ పాసవాన్ శనివారం సీఎం నీతీశ్ కుమార్తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Metro Station ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు ఎర్రకోట మెట్రో స్టేషన్ (Metro Station)ను మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా దాడి జరిగిన నాలుగు రోజుల అనంతరం ఇవాళ ఆ మెట్రో స�
Nowgam Blast జమ్మూ కశ్మీర్ నౌగామ్ పోలీస్స్టేషన్లో జరిగిన బ్లాస్ట్పై కేంద్ర హోంమంత్రిత్వశాఖ స్పందించింది. ఈ పేలుడు ఘటనలో తొమ్మిది ప్రాణాలో కోల్పోయారని.. 27 మంది పోలీసులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు
ఆర్కే సింగ్ ఎన్నికల సమయంలో పలువురు ఎన్డీయే నేతల అవినీతి, ఫ్యాక్షనిజంపైన ఆరోపణలు చేయడంతో పాటు శాంతిభద్రతల నిర్వహణపై ఎన్నికల కమిషన్ను బహిరంగంగానే తప్పుపట్టారు. మొకామాలో జరిగిన హింసాకాండపై ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల కమిషన్పై విమర్శలు గుప్పించారు.
RK Singh Suspended బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత రెబల్స్పై బీజేపీ దృష్టి సారించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్న కేంద్ర మాజీ మంత్రితో సహా ముగ్గురు నేతలను సస్పెండ్ �
GST: రోజు కూలీ చేసుకునే ఓ వ్యక్తికి సుమారు 35 కోట్ల జీఎస్టీ బిల్లు వచ్చింది. దీంతో షాకైన ఆ వ్యక్తి సదురు జీఎస్టీ శాఖను కలిశాడు. ఆధార్, ప్యాన్ డిటేల్స్తో అతని పేరు మీద కంపెనీ రిజిస్టర్ చేసినట్లు గుర్�
Delhi Blast ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి.
సిక్కు ఆలయాల సందర్శన కోసం ఇండియా నుంచి పాకిస్థాన్ వెళ్లిన ఓ మహిళ కుటుంబానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. పాకిస్థాన్కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన ‘నిఖానమా’ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉత్తరకర్ణాటక సమస్యలపై సమగ్ర చర్చలు జరగాలనే కారణంతో ఏటా బెళగావి సువర్ణసౌధలో శాసనసభ శీతాకాల సమావేశాలు జరుపుతున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అందుకే ప్రభుత్వం నుంచి ఏవిధమైన జీతభత్యాలు స్వీకరించేది లేదని జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ కందకూర్ పేర్కొన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించినందుకు గాను సీఎం నీతీశ్ కుమార్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపినట్లు కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ పేర్కొన్నారు.
DGP Nalin Prabhat: నౌగామ్ పోలీసు స్టేషన్లో జరిగిన పేలుడు గురించి జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ మాట్లాడారు. ఆ పేలుడు ఘటనలో ఉగ్రవాద కోణం లేదన్నారు. ప్రమాదవశాత్తు ఆ పేలుడు జరిగినట్లు చెప్పారు.
హీరో విశాల్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మధ్య కొనసాగుతున్న వివాదం కేసు విచారణ నుంచి న్యాయమూర్తి జయచంద్రన్ తప్పుకున్నారు. లైకా సంస్థకు విశాల్ రూ.21.30 కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది. ఈ కేసు విచారణ మద్రాస్ హైకోర్టులో గత కొంతకాలంగా సాగుతోంది.
బిహార్ బాహుబలి నేత అనంత్ కుమార్ సింగ్ ఓ మర్డర్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నా కూడా ఆయనే అత్యధిక మెజార్టీతో మొకామా నుంచి విజయం సాధించారు.
MK Stalin బీహార్లో ఇండియా కూటమి (INDIA Bloc) ఓటమిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఫలితాలు ఇండియా కూటమికి ఓ పాఠం అని పేర్కొన్నారు.
జమ్ము కాశ్మీర్ లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన 9 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై జమ్ము కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ స్పందించారు.
Nowgam Police Station: ఫరీదాబాద్లో సీజ్ చేసిన పేలుడు పదార్ధాలు అనూహ్య రీతిలో కశ్మీర్లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో పేలాయి. శ్రీనగర్ శివారులో ఉన్న నౌగామ్ పోలీసు స్టేషన్లో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా ప్
ఎర్రకోట సమీపంలో సూసైడ్ బాంబింగ్ (Delhi Bomb Blast) నిందితుడు డాక్టర్ ఉమర్-ఉన్-నబీ అలియాస్ ఉమర్ మహ్మద్కు చెందిన పుల్వామాలోని అతని ఇంటిని భద్రతా బలగాలు బాంబులతో పేల్చేశాయి. ఇదే కేసులో మరో కీలక పరిణామం చోటుచే�
జమ్ముకశ్మీర్ (Jammu Kashmir)లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో (Police Station) భారీ పేలుడు (Massiv Explosion) చోటుచేసుకుంది. దీంతో ఏడుగురు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది ఉన్నారు. శుక్రవారం రాత్రి
జమ్మూకశ్మీర్ ఫరీదాబాద్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందగా 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. నౌగామ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది.