మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద పనిదినాలు రాన్రానూ తగ్గిపోతున్నాయి. సామాజిక కార్యకర్తలు, విద్యావంతులతో కూడిన లిబ్టెక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2023
మణిపూర్ నుంచి బయల్దేరిన మూడు గద్దల్లో రెండు సోమాలియాకు సురక్షితంగా చేరుకున్నాయి. మణిపూర్ అమూర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా వీటిని పంపించారు.
ముస్లింలలో విడాకుల అంశాన్ని సుప్రీంకోర్టు మరోమారు పరిశీలిస్తున్నది. ‘తలాక్-ఎ-హసన్' అనే ట్రిపుల్ తలాక్ పద్ధతి చట్టబద్ధతను సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ప్రశ్నించింది. ఈ పద్ధతి ప్రకారం ఒక ముస్లిం పుర�
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం, 2021ని బుధవారం సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
భర్త, సంతానం లేని హిందూ మహిళలు వీలునామా రాయాలని సుప్రీంకోర్టు చెప్పింది. వీలునామా రాయని హిందూ మహిళ మరణిస్తే, ఆమె పుట్టింటి వారు, అత్తింటి వారి మధ్య వివాదాలను నివారించడానికి వీలునామా ఉపయోగపడుతుందని తెలిప
రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడానికి సంబంధించి రాష్ట్రపతి సంధించిన 14 ప్రశ్నలపై సుప్రీంకోర్టు గురువారం తన అభిప్రాయాన్ని వెలువరించనున్నది
దక్షిణాఫ్రికాలో ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ నెల 21-23 తేదీల్లో ఆ దేశంలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇండియా-బ్రెజిల్-దక్షిణాఫ్రికా (ఐబీఎస్ఏ) సమావేశంలోన�
జేడీయూ అధినేత నితీశ్ కుమార్ గురువారం బీహార్ ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణం చేసి రికార్డు సృష్టించనున్నారు. ఎన్డీఏ నాయకుడిగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల �
మతపర అల్ప సంఖ్యాక వర్గాలకు వ్యతిరేకంగా భారత్లోని రాజకీయ వ్యవస్థ పనిచేస్తోందని, అధికార బీజేపీ-రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) బంధం వివక్షాపూరితమైన చట్టాలను సృష్టిస్తోందని యునైటెడ్ స్టేట్�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఓ 28 ఏళ్ల మహిళను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, మత్తుమందిచ్చి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అలీగఢ్తోపాటు ఇతర ప్రదేశాలలో 48 రోజులపాటు తనను బంధ�
రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) వెల్లడించింది. రైతుల కోసం కేంద్రం చేసిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్
డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్(డీపీడీపీ) నిబంధనలు, 2025కు సంబంధించి కేంద్రం ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్పై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈడీఐ),డిజీపబ్ (డిజిటల్ మీడియా సంస్థ ప్రతినిధుల సంఘం) తీవ్ర అభ�
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి త్వరలోనే తాను తొలగిపోనున్నట్టు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంకేతం ఇచ్చారు. తాను దిగిపోయినా పార్టీ ముందు వరుస నాయకత్వంలో మాత్రం ఉంటానని ఆయన కార్యకర్తలకు
ఇటీవల భారత్పై అమెరికా భారీగా సుంకాలు విధించిన క్రమంలో అగ్రరాజ్యంపై కోపంతో చైనాకు భారత్ దగ్గరవుతున్నది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెల్లిగా పటిష్ఠమవుతున్న వేళ.. పాక్పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ సమ�
ఉపాధ్యాయుల వేధింపులతో ఢిల్లీలోని (Delhi Student) ఒక ప్రముఖ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 16 ఏండ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెట్రో స్టేషన్ (Metro Station) నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆ బాలుడు.. తన ఆత్మహత్యకు పాఠ�
డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారని జరుగుతున్న ప్రచారంపై ఓ క్లారిటీ వచ్చింది. తాను రాజీనామా చేయబోతున్నది పీసీసీ చీఫ్ పదవికి మాత్రమేనని, పార్టీకి కాదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
ఛత్తీస్గఢ్లోని జగదల్పుర్లో ఓ ప్రత్యేక కాఫీ కేఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి చేతుల మీదుగా ఇటీవల ప్రారంభమైంది. ప్రభుత్వానికి లొంగిపోయిన నక్సలైట్లు, గతంలో నక్సలైట్ల హింస కారణంగా బాధితులుగా మారినవారు పనిచేస్తున్న ఈ కేఫ్కు ‘పండుమ్’ అని పేరు పెట్టారు.
శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి ఈ నెల 24వ తేదీ వరకు రోజుకు 75వేల మంది చొప్పున భక్తుల్నే అనుమతించనున్నారు. భక్తులు భారీగా తరలివస్తుండడంతో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పథనంతిట్ట ఎస్పీ ఆనంద్ తెలిపారు.
ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలోని హలాలీ ఆనకట్ట నుంచి బయలుదేరిన యురేసియన్ గ్రిఫాన్ రాబందు ‘మారిచ్’ 15,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని ముగించుకొని భారతదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చిందని అటవీ శాఖాధికారి బుధవారం తెలిపారు.
దేశంలోని వివిధ ట్రైబ్యునళ్ల సభ్యులు, ఛైర్పర్సన్ల నియామకాలు, పదవీకాలం, సర్వీస్ రూల్స్కు సంబంధించి ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం(2021)లోని పలు ముఖ్యమైన నిబంధనలను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది.
పేదరికం, సంఘర్షణలు, అసమానతలను తగ్గించేందుకు తీసుకొచ్చిన పలు పథకాలతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశాన్ని పునర్నిర్మించారని కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శ్లాఘించారు.
జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ-నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ నియమితులయ్యారు.
చక్కెర, ఉప్పు, కొవ్వు వంటి ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు ఎక్కువగా ఉండే అల్ట్రాప్రాసెస్డ్ ఆహార పదార్థాలను తినడం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయిందని, రానున్న రోజుల్లో ఏమాత్రం ప్రాసెస్ చేయని శుద్ధ ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని లాన్సెట్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయన పత్రం పేర్కొంది.
పాత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే ఇటువంటి వాహనాల రెన్యువల్ ఫీజులను భారీగా పెంచిన ప్రభుత్వం.. తాజాగా 20 ఏళ్లు దాటిన వాహనాల ఫిట్నెస్ పరీక్ష ఫీజులను పెంచింది.
తమ అదుపులో ఉన్న అల్ ఫలా గ్రూపు ఛైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దీకీ అక్రమంగా కొన్ని వందల కోట్లు ఆర్జించారని, దేశం విడిచి పారిపోయే యోచనలో ఉన్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది.
భారతీయ ముస్లింలు ఆచరిస్తున్న తలాక్-ఎ-హసన్ అనే విడాకుల పద్ధతి చెల్లుబాటవుతుందా లేదా అన్నది ఐదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే విషయం పరిశీలిస్తామని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నల (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్)పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించనుంది.
అధికారుల అలసత్వం కారణంగా శబరిమలకు భక్తులు పోటెత్తడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగానే ఈ సమస్య నెలకొందని తప్పుపట్టింది.
మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మద్వి హిడ్మా, ఆయన భార్య మడకం రాజేతో పాటు మరో నలుగురు కమాండర్లు మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు.
ఫరీదాబాద్ జైషే మహ్మద్ ఉగ్ర మాడ్యూల్కు స్థావరంగా మారిన అల్ ఫలాహ్ యూనివర్సిటీ, దాని సమీప గ్రామం నుంచి 10 మంది వ్యక్తులు కనిపించకుండా పోయారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ నెల 10న ఆత్మాహుతి దాడి జరిగినప్పటి నుంచి వీరి ఆచూకీ లభించటం లేదని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి....
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం-2021ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించింది...
ప్రపంచ ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా భారత్ ఉద్భవిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యవసాయాన్ని ఆధునిక, విస్తృత అవకాశంగా యువత గుర్తిస్తోందని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. తమిళనాడులోని....
ఆధార్ కార్డుదారుని ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండేలా ఆధార్ కార్డును రూపొందించాలన్న ఆలోచన చేస్తున్నాం. ఇది కార్డుదారుని వ్యక్తి సమాచార దుర్వినియోగాన్ని అరికడుతుంది...
అమెరికాలో ఎనిమిదేళ్ల క్రితం హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్ మహిళ నర్రా శశికళ, ఆమె కుమారుడి హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. శశికళ భర్తతో కలిసి పనిచేసే నజీర్ హమీదే అసలు హంతకుడని తాజాగా గుర్తించారు...
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అన్మోల్ బిష్ణోయ్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్ట్ చేసింది. అతనిని అమెరికా డిపోర్ట్ చేయడంతో ఇది సాధ్యమైంది. అన్మోల్ 2022 నుంచి పరారీలో ఉన్నాడు.
పీఎం-కిసాన్ పథకం 21 విడత సాయం కింద రూ.18 వేల కోట్లను కేంద్రం బుధవారం విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికిపైగా సన్న, చిన్నకారు రైతులు లబ్ధి పొందారని తెలిపింది.
ఇటీవల దేశంలో పలుచోట్ల జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, దానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘమేనంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 200 మందికి పైగా రిటైర్డ్ జడ్జీలు, అధికారులు, మాజీ ఆర్మీ �
Karnataka కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం సంచనల వ్యాఖ్యలు చేశారు. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తాను వైదొలగాల్సిన రావొచ్చునన్నారు.
జీ-20 సదస్సుకు హాజరయ్యే పలువురు నేతలతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపే అవకాశం ఉందని, ఇండియా-బ్రెజిల్-సౌత్ ఆఫ్రికా (ఐబీఎస్ఏ) లీడర్ల సమావేశంలోనూ మోదీ పాల్గొంటారని ఎంఈఏ తెలిపింది.
ISRO భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది. గగన్యాన్ యాత్రలో మరో ముందడుగు వేసింది. నవంబర్ 7న మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్లో నిర్వహించిన పరీక్షల్లో ఎల్వీఎం3 రాకెట్న�
Bengal Poll Officer Sucide స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారిణి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే పని ఒత్తిడి కారణంగా ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
బిష్ణోయ్ క్రైమ్ సిండికేట్లో అన్మోల్ పాత్రను ఎన్ఐఏ తరఫు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్ త్యాగి కోర్టుకు వివరించారు. ఈ నెట్వర్క్లో అన్మోల్ కీలక సభ్యుడని తెలిపారు.
Bengaluru cash van loot కొందరు వ్యక్తులు ప్రభుత్వ అధికారులుగా పేర్కొన్నారు. బ్యాంకు నుంచి డబ్బు తరలిస్తున్న వ్యాన్ను అడ్డుకున్నారు. డబ్బుతో సహా సిబ్బందిని తమ కారులో ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత సిబ్బ�
Omar Abdullah ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కశ్మీర్ ప్రజలంతా దోషులే అన్న వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోందని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. ఉగ్రవాద దాడిలో కొంతమంది వ్యక్తులు పాల్గొన్నందున
బెంగళూరులో పట్టపగలే బ్యాంక్ సిబ్బందిని దుండగులు బురిడీ కొట్టించారు. ఆర్బీఐ అధికారులమంటూ బ్యాంక్ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది మోసగించి ఏటీఎం వాహనంలోని నగదుతో పరారయ్యారు.
Hindu Women దేశంలో హిందూ మహిళల ఆస్తులపై గత కొన్నేళ్లుగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. హిందూ మహిళ ఆస్తి కోసం పుట్టింటివారు, అత్తింటి వారు కోర్టు మెట్లు ఎక్కుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి.
బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను సమర్పించారు.
Bombay High Court ఆత్మహత్య చేసుకుంటానని జీవిత భాగస్వామి పదే పదే బెదిరించడం క్రూరత్వమేనని హైకోర్టు తెలిపింది. అలాంటి పరిస్థితుల్లో వైవాహిక సంబంధాన్ని కొనసాగించడం అసాధ్యమని పేర్కొంది. ఒక వ్యక్తికి విడాకులు మంజూర�
Nitish Kumar బీహార్ (Bihar) ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ (Nitish Kumar) రాజీనామా చేశారు. ఇవాళ సాయంత్రం రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ (Arif Mohammad Khan) కు తన రాజీనామా లేఖను అందించారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బటన్ నొక్కి.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన అలా బటన్ నొక్కడమే ఆలస్యం.. దేశ వ్యాప్తంగా రైతుల ముఖాల్లో చిరునవ్వులు చెందాయి..
Child Dies Of Toy In Chips Packet చిప్స్ ప్యాకెట్లో చిన్న బొమ్మ ఉన్నది. నాలుగేళ్ల బాలుడు దానిని మింగాడు. గొంతులో అడ్డుపడటంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. హాస్పిటల్కు తరలిస్తుండగా మరణించాడు.
AI Course ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence - AI) కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని యువత కోసం కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేథపై విద్యార్థులు, ఉద్యోగులకు అవగాహన కల్పించడమే లక�
boy kills father with friends తండ్రి పదేపడే తిట్టడంపై ఒక బాలుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. చెడు సహవాసాలపై మందలించి కొట్టడంతో హత్యకు కుట్రపన్నాడు. తన స్నేహితులతో కలిసి సూసైడ్ డ్రామా ఆడాడు. ఫార్మ్హౌస్కు తండ్రిని రప్పించి కా�
ఎన్డీయేకు చెందిన 202 మంది ఎమ్మెల్యేలు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు పాట్నాలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నితీశ్ను ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దిలీప్ జైశ్వాల్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాశ్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్య, విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారి తదితరులు పాల్గొన్నారు.
PM Kisan రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం-కిసాన్ (PM Kisan) నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.
నితీశ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో 20వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుంది.
AI Zipline Accident Video ఒక వ్యక్తి ఏఐ సాంకేతికతో జిప్లైన్ ప్రమాదం వీడియో సృష్టించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో భయాందోళన రేకెత్తించింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చే�
Free AI Course: విద్యార్థులు, ఉద్యోగులు సహా ఇతర వర్గాలకు ఏఐపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ‘యువఏఐ ఫర్ ఆల్’ పేరిట ఒక కోర్సు రూపొందించింది. దీన్ని ఉచితంగా అందిస్తోంది.
యూఎస్ నుంచి డిపోర్ట్ కాగానే అన్మోల్ను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. 2022 నుంచి పరారీలో ఉన్న అన్మోల్కు ప్రస్తుతం జైలులో ఉన్న అతని సోదరుడు లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని టెర్రర్ సిండికేట్తో ప్రమేయముంది.
Bank బ్యాంకు ముందు జనం బారులు తీరారు. 2016లో నోట్ల రద్దు సందర్భంగా పాత నోట్లను మార్చుకోవడానికి దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు కస్టమర్లు బారులు తీరిన దృశ్యాలను తలపించేలా ఆ బ్యాంకు ముందు జనాలు క్యూకట�
Organ Transplantation: అవయవ దానం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి జాతీయ విధానం, ఏకీకృత నియమావళిని రూపొందించాలని ఇవాళ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. చీఫ్ జస్టిస్ బీ
Ex-Girlfriend Bites Off Man’s Tongue ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలికి బలవంతంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఆమె అతడి నాలుక కొరికింది. నాలుక కొంత భాగం తెగడంతో రక్తం కారింది. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స �
నితీశ్ కుమార్ బుధవారం సాయంత్రం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను కలుసుకునే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా గవర్నర్కు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. ఎన్డీయే నేతల మద్దతు లేఖను కూడా ఆయన గవర్నర్కు అందజేస్తారు.
Supreme court ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం-2021 (Tribunals Reforms Act-2021) ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం కీలక తీర్పు చెప్పింది. ఈ చట్టంలో నియామకాలు, సర్వీసు కండీషన్లు, పదవీకాలాలకు సంబంధించిన కొన్న�
Dangerous Stunt దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ జంట (Delhi Couples) పబ్లిక్గా హద్దులు మీరి ప్రవర్తించింది. ఓ వ్యక్తి రన్నింగ్ కారు పైకి ఎక్కి ప్రమాదకర స్టంట్స్ (Dangerous Stunt) ప్రదర్శించాడు.
ఎర్రకోట పేలుడుకు సంబంధించి జాతీయ దర్యాఫ్తు సంస్థ తాజాగా మరో కీలక అంశాన్ని వెల్లడించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్-ఉన్-నబి ఎర్రకోట పార్కింగ్ లాట్లో ఉంచిన కారులోనే బాంబును తయారు చేసినట్టు షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన కార్యకర్తలకు క్యూ ఆర్ కోడ్తో ఉన్న గుర్తింపు కార్టులను అందజేయాలని ఆ పార్టీ నాయత్వం నిర్ణయించింది. ఈమేరకు 1,02,103 మందికి క్యూ ఆర్ కోడ్తో కూడిన గుర్తింపు కార్డులను జిల్లా నేతలకు అందజేశారు.
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి అభ్యర్థులే గెలవాలని, ఆ దిశగా నియోజకవర్గాల ఇన్చార్జులు గట్టిగా ప్రయత్నించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు.
Asaduddin Owaisi ఎర్రకోట (Red Fort) వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీకి (Dr Umar un Nabi) చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Al Falah : అల్ ఫలాహ్ గ్రూపు చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిక్కు విరాళాల రూపంలో 415 కోట్లు అందినట్లు ఈడీ పేర్కొన్నది. ట్రస్టుకు చెందిన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి అక్రమ రీతిలో ఆ నిధులను
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఓ కీలక పదవి వరించే అవకాశాలున్నాయనే వార్తలను పార్టీ వర్గాలు వెల్లడిస్తుండగా.. ఆ పదవి ఏమిటన్నదానిపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
Dalai Lama: నోబెల్ బహుమతి గ్రహీత దలైలామా.. తొట్టతొలి సారి గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు చెందిన ద రిఫ్లెక్సన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలైలామా ఆల్బమ్ ఆ పోటీలో ఉన్నది.
Royal Bengal Tiger గుజరాత్ (Gujarat) అడవుల్లో అరుదైన దృష్యం కనిపించింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రాయల్ బెంగాల్ టైగర్ (Royal Bengal Tiger) కనిపించింది.
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు చర్యలు వేగవంతం చేస్తామని మంత్రి, మంజిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణలో ప్రజలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్ను ప్రచురిస్తున్న నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రింటింగ్ ప్రెస్పై అధికారులు దాడులు చేపట్టారు.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడటంతో రాష్ట్రంలో 8 జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక చేసింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరం గా ఉంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణించే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సిద్ధిఖీని ఈడీ అరెస్ట్ చేసింది. మంగళవారం అరెస్ట్ చేసిన సిద్ధిఖీని ఈ రోజు సాకేత్ కోర్టులో ఈడీ హాజరు పరిచింది.
ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేల్చడానికి వారం రోజుల ముందు నబీ కశ్మీర్లోని పుల్వామాలో తన ఇంట్లో ఉన్న సోదరుడికి ఆ వీడియో ఉన్న మొబైల్ ఫోన్ ఇచ్చాడు. నవంబర్ 10న ఎర్రకోటలో దాడి చేయడానికి వారం ముందు, నబీ పుల్వామాలోని తన ఇంటికి వెళ్లాడని సమాచారం
PM Modi ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి (Puttaparthi)లో పర్యటిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా (Sri Sathya Sai Baba) శత జయంతి వేడుకలకు హాజరయ్యారు.
Al Falah Group: అల్ ఫలాహ్ గ్రూపు చైర్మెన్ జావద్ అహ్మద్ సిద్ధిక్ మంగళవారం ఈడీ అరెస్టు చేసింది. అల్ ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్టు మనీల్యాండరింగ్ కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సిటీ కోర్టు డిసెంబ�