Crime news జైలు అంటే ఖైదీలకు కనీస వసతి సదుపాయాలు మినహా మరేమీ ఉండవు. కానీ కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని శివమొగ్గ (Shivamogga) కేంద్ర కారాగారం (Centrel Jail) లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
Amazon ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) గత నెలలో భారీగా లేఆఫ్స్ (Layoffs) ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 14,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధాన్ని చైనా తెలివిగా ఉపయోగించుకుంది. పాకిస్తాన్కు పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చింది. ఓ వైపు ఆదాయం పొందటంతో పాటు మరో వైపు ఆయుధాల ట్రైల్స్ పూర్తి చేసింది.
చెన్నై నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపేందుకు చెన్నై మహానగర రవాణా సంస్థ నిర్ణయించింది. ఇదివరకు డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. ఆ తర్వాత వాటిని తీసివేశారు. కాగా... మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను సిటీలో సేవలందించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
ప్రభుత్వానికి స్థలం విరాళంగా అందజేసిన దంపతులను అధికారులు ఘనంగా సత్కరించారు. తిరుప్పూర్ కార్పొరేషన్ 8వ వార్డు ప్రాంతంలో కాలువలు సక్రమంగా లేకపోవడంతో, వర్షాల సమయంలో నీరు వెళ్లే దారిలేక సమీపంలోని ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి.
India-Pakistan Conflict: పాకిస్థాన్పై భారత్ దాడి చేసిన సమయంలో.. డ్రాగన్ దేశం చైనా తన ఆధునిక ఆయుధాలను పరీక్షించినట్లు తాజాగా అమెరికా కమీషన్ ఓ రిపోర్టును రిలీజ్ చేసింది. రఫేల్ అమ్మకాలను దెబ్బతీసేందుకు.. చై
దుబాయ్లో నిర్వహించిన ఎయిర్షోలో భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్-ఎమ్కే1 ప్రమాదానికి గురై పేలిపోయింది. వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు.
Mohan Bhagwat రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ (RSS chief) మోహన్ భగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు (Hindus) లేకుండా ప్రపంచం ఉనికే లేదని వ్యాఖ్యానించారు.
Al Falah University అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ)కు ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం (Al-Falah University) క్షమాపణలు చెప్పింది.
మహారాష్ట్ర (Maharashtra)లోని థానే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. కారు నడుపుతున్న డ్రైవర్కు గుండెపోటు (Heart Attack) రావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది.
ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితులందరూ హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న వారిగా తేలింది. ఉగ్ర మూలాలు బయటపడ్డంతో దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున యూనివర్సిటీపై దృష్టి సారించాయి. కాలేజీ మూతపడే అవకాశం ఉందన్న ప్రచారం బాగా జరుగుతోంది.
భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రచనలు కేవలం చరిత్ర ఒక్కటే కాదని, దేశ పరిణామ క్రమానికి మనస్సాక్షి లాంటి రికార్డులని లోక్సభ విపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు.
బిహార్లో నీతీశ్కుమార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గం అవినీతి పరులు, నేరగాళ్లతో నిండి ఉందని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపక నేత ప్రశాంత్ కిశోర్ శుక్రవారం ఆరోపించారు.
భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధవిమానం శుక్రవారం దుబాయ్లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్.. వింగ్ కమాండర్ నమాంశ్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) కసరత్తును నిర్వహించాలన్న ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సమ్మతించింది.
దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత, న్యాయం అందించేందుకు నాలుగు కార్మిక(లేబర్) కోడ్లను అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
భారత్లో 2023 సంవత్సరంలో 15-49 ఏళ్ల వయసు గల మహిళల్లో ఐదో వంతు మంది సన్నిహిత భాగస్వామితో హింసకు గురవ్వగా, దాదాపు 30 శాతం మంది వారి జీవితకాలంలో ఈ సమస్య బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది.
ఓ కేసు విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు దిల్లీ హైకోర్టు ఉపశమనం కల్పించింది. కొవిడ్ రెండో దశ సమయంలో గంభీర్పై దాఖలైన క్రిమినల్ ఫిర్యాదును దిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
దాదాపు రెండు దశాబ్దాలుగా తన వద్దే కొనసాగించిన కీలకమైన హోంశాఖను బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఈ సారి భాజపా సీనియర్ నేత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీకి కేటాయించారు.
యాపిల్ సాగుకు పేరొందిన హిమాచల్ ప్రదేశ్ కొండల్లో జపనీస్ పండు పెర్సిమన్ వైపు ఇటీవలి కాలంలో రైతులు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, శ్రమతో ఎక్కువ లాభాలు వస్తున్నందున కుల్లూ జిల్లా ఉద్యాన రైతులు పెర్సిమన్ సాగును క్రమంగా పెంచుతున్నారు.
కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న నాలుగు కార్మిక కోడ్.....
ప్రపంచంలోనే అతిపెద్దదైన, దుబాయ్ వేదికగా జరుగుతున్న ఎయిర్ షోలో చివరిరోజు ఘోర ప్రమాదం సంభవించింది. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజ్స-ఎమ్కే1 కూలిపోయింది.....
కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా చోటు చేసుకుంది. సీఎం మార్పుపై చర్చ తీవ్రమైన వేళ.. ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, మరో రెండేళ్లు తానే బడ్జెట్ ప్రవేశపెడతానని సీఎం సిద్దరామయ్య చెప్పారు...
ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 2014లో (అప్పటికింకా ఆయన ఆ పదవి చేపట్టలేదు) ఓ సమావేశంలో చేశారని చెబుతున్న వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి....
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక లోకం తీవ్రంగా ప్రభావితం కాబోతున్నదని ట్రేడ్, లేబర్ యూనియన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పొట్టగొట్టి కార్పొర�
2019-2020లో పార్లమెంట్ ఆమోదించిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ నాలుగు లేబర్ కోడ్లను నోటిఫై చేసినట్టు వెల్లడి�
భారత్-చైనా సంబంధాలు క్రమంగా గాడిలో పడుతున్నట్లు కనిపిస్తున్నది. భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎంబసీలు, కాన్సులేట్లలో చైనా జాతీయులకు టూరిస్ట్ వీసా సేవలను పునఃప్రారంభించింది.
ఢిల్లీ పేలుళ్ల నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్లోని దౌజ్ గ్రామంలో పిండి మరను రసాయన వర్క్ షాప్గా మార్చుకొని బాంబుల తయారీకి పాల్పడినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను నియమించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ఒత్తిడి తెచ్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ చే�
బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రులకు శాఖలను కేటాయించారు. దాదాపు 20 ఏండ్లుగా హోం శాఖను తనవద్దనే పెట్టుకున్న నితీశ్కుమార్ ఈ సారి ఆ శాఖను వదులుకున్నారు.
వచ్చే ఏడాది(2026)లో ప్రారంభం కానున్న 10వ తరగతి కోసం సవరించిన రెండు-పరీక్షల విధానం కింద రెండవ బోర్డు పరీక్షను రాసే విద్యార్థులకు కొన్ని స్పష్టమైన ఆంక్షలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. అయితే ఈసారి భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా నుంచి బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు వెలువడడం విశేషం. గురువారం ఐటీ సీటీలో ఓ టెక్ సదస్సునుద్దేశించి ప్ర�
నిత్యం ఆపరేషన్లు, రోగులు, చికిత్స, మందులు, ఇంజక్షన్లు వంటి మాటలు మాత్రమే వినిపించే దవాఖానలో పెండ్లి బాజాలు మోగాయి. ఎమర్జెన్సీ రూమే పెండ్లి మండపంగా మారింది.
హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి జ్ఞాపకశక్తి విషయంలో అద్భుతం జరిగింది. 16 ఏండ్ల వయస్సులో అతడు ఒక ప్రమాదంలో జ్ఞాపకశక్తి కోల్పోయి 45 ఏండ్ల పాటు కుటుంబానికి దూరంగా జీవించాడు.
సంస్కృతం ఒక మృత భాష అని, అయినప్పటికీ దానికి పెద్దయెత్తున నిధులు కేటాయిస్తూ, తమిళ భాషపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నదని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శుక్రవారం విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కార్మిక స్మృతులు(లేబర్ కోడ్స్)ను నోటిఫై చేసి.. అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ లేబర్ కోడ్స్ను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
Tejas Crash : దుబాయ్ ఎయిర్ షో సందర్భంగా భారత వాయుసేనకు సంబంధించిన తేజస్ (Tejas) యుద్ధ విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్ దుర్మరణం చెందాడు. ప్రమాదంలో తీవ్రమైన గాయాలు కావడంతో వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ (Namansh Syal) మరణించాడని
తెలుగమ్మాయి నేత్ర మంతెన పెళ్ళికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్ వచ్చారు. అతనేకాదు, డ్యాన్సర్ జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబెర్ కూడ ఈ పెళ్ళికి వచ్చి ఆడి పాడుతున్నారు. ఉదయపూర్లో జరుగుతున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ అయింది.
ఫరీదాబాద్లోని ఓ ఉగ్రవాది ఇంట్లో బాంబు తయారీకి ఉపయోగించే పిండి మిల్లును స్వాధీనం చేస్కున్నారు అధికారులు. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో అరెస్టైన షకీల్.. దీనిని బాంబుల తయారీకి వినియోగించేవాడని దర్యాప్తులో తేలింది.
Bihar : పదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ (Nitish Kumar) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల భాగస్వామి ఎన్డీయే కూటమి కోసం 'హోం శాఖ' (Home Ministry)ను సీఎం వదిలేశారు.
బిహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి 10వ సారి సీఎంగా ప్రమాణం చేశారు నితీశ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఊహించని రీతిలో మంత్రి పదవి దక్కించుకుని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడో వ్యక్తి. క్యాజువల్ షర్ట్, జీన్ ప్యాంట్తోనే మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన వివరాలిలా...
కేంద్రంలోని మోదీ సర్కారు మరో చారిత్రాత్మక నిర్ణయం చేసింది. దేశంలో కార్మిక సంస్కరణకు శ్రీకారం చుట్టి కొత్తగా నాలుగు కార్మిక స్మృతులను తీసుకువచ్చింది. దీంతో స్వాతంత్ర్యం తరువాత దేశంలో అది పెద్ద కార్మిక సంక్షేమానికి..
TVK campaign కరూర్ తొక్కిసలాట (Karur stampede) దుర్ఘటనతో నిలిచిపోయిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ప్రచారం మళ్లీ మొదలుకానుంది. డిసెంబర్ మొదటి వారంలో ప్రచారాన్ని పునరుద్ధరించాలని టీవీకే చీఫ్ (TVK chief) విజయ్ (Vijay) నిర్ణయించారు.
Emergency Room: మేకప్ కోసం వెళ్లిన వధువు గాయపడింది. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరింది. అయితే పెళ్లి ముహూర్తం మిస్ కావొద్దు అన్న ఉద్దేశంతో .. ఆ టైంకే ఆస్పత్రి ఎమర్జెన్సీ రూమ్లో ఓ జంట పెళ్లి చేసుకున్నది. ఈ ఘటన కే
Amit Shah అక్రమంగా దేశంలోకి వస్తున్న చొరబాటుదారులను కొన్ని రాజకీయ పార్టీలు (Political parties) రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.
Viral news రోడ్డు ప్రమాదం (Road accident) లో అన్న మరణించడంతో విధవరాలైన అతడి భార్యను మరిది పెళ్లి చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని బదౌన్ జిల్లా (Badaun district) లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
Boiler blast పాకిస్థాన్లోని ఓ గమ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. పంజాబ్ ప్రావిన్స్లోని ఫైసలాబాద్లోగల ఓ గమ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా బాయిలర్ పేలిపోయింది. ఈ పేలుడులో సుమారు 15 మంది మృత్యువాతపడ్డారు.
Viral video అతనొక వైద్యుడు (Doctor). పైగా ఎమర్జెన్సీ విభాగం (Emergency unit) లో విధులు. విధి నిర్వహణలో భాగంగా రోగులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అతడు అందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన కాబోయే భార్య (Fiancee) తో కలిసి ఆస్పత్రి గదిలో �
Fighter Jet Crashes దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షో (Dubai Air Show)లో ప్రమాదం చోటు చేసుకుంది. భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం (Fighter Jet Crashes) కూలిపోయింది.
Delhi Blast ఢిల్లీ పేలుడు (Delhi Blast) ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అరెస్టైన టెర్రర్ వైద్యులను విచారిస్తున్నారు. ఈ విచారణలో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ (White Collar terror module) కుట్రల�
Road accident నడిరోడ్డుపై డైరెక్షన్ బోర్డును ఢీకొట్టి ఓ కంటెయినర్ (Container) తగులబడిపోయింది. ఆ ఘటనలో ఆ కంటెయినర్ డ్రైవర్ (Driver) సజీవదహనమయ్యాడు. రాజస్థాన్ (Rajasthan) లోని దౌసా జిల్లా (Dausa district) దుంగార్పూర్ (Dungarpur) సమీపంలో ఢిల్ల�
DK Shivakumar కర్ణాటక (Karnataka) లో సిద్ధరామయ్య (Siddaramaiah) ను సీఎం పదవి నుంచి తొలగించి ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) కు ఆ పదవిని కట్టబెట్టబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Udhayanidhi Stalin : సంస్కృతం మరణించిన భాష అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఆయన వ్యాఖ్యల పట్ల బీజేపీ రియాక్ట్ అయ్యింది. ఒక భాషను తక్కువగా చూసి మరో భాషను మెచ్చుకోవడం సరికాదు అని తమిళసై సౌందర్యరాజన్ అన�
Crime news అటవీ శాఖ అధికారి (Forest officer) తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్యచేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడికి తన సహోద్యోగినితో వివాహేతర బంధం ఉన్నట్లు గుర్తించారు.