Building Collapses: రెండు రోజుల వ్యవధిలో రెండు బిల్డింగులు కూలిపోయాయి. శుక్రవారం తెల్లవారు జామున ఆజాద్ మార్కెట్ ఏరియాలో ఓ బిల్డింగ్ కూలిపోయింది. 45 ఏళ్ల పప్పు అనే వ్యక్తి చనిపోయాడు.
[08:25] Air India Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చివరి క్షణాల్లో కాక్పిట్లో ఏం జరిగిందన్న వివరాలను వెల్లడించారు.
కేంద్ర మంత్రి, లోక్జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్కు (Chirag Paswan) చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా హత్య చేస్తామంటూ (Death Threat) ఓ దుండగుడు పోస్టు పెట్టారు.
Air India Plane Crash: ‘ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్’ మేడే ఎందుకు ఇచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అయితే, పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కొద్దిసేపటికే ఎయిర్ పోర్టు సరిహద్దుల బయట విమానం కుప్పకూలింది.
ఎయిర్ ఇండియా (Air India) విమానం కుప్పకూలిపోయిన దుర్ఘటన జరిగి శనివారానికి సరిగ్గా నెల రోజులైంది. గత నెల 17న యిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానం గుజరాత్లోని అహ్మదాబాద్లో (Ahmedabad) టేకాఫ్ అయిన కొద్దిసేపటి
జమిలి ఎన్నికల అమలుకు భారత ఎన్నికల సంఘానికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టకూడదని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, జేఎస్ ఖేహార్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి సూచించారు.
పాకిస్థానీ నటి, 32 ఏళ్ల హుమైరా అస్గర్ తీవ్ర అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కరాచీలో ఒంటరిగా అద్దెకు ఉంటున్న ఫ్లాట్లో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఇటీవల ఆమె మృతదేహం లభ్యమైంది.
[05:47] కుక్కకాటుకు గురైన 92 ఏళ్ల వృద్ధురాలు రేబిస్ టీకా కోసం 20 కిలోమీటర్లు నడిచారు. ఒడిశాలో ఈ దయనీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల డ్రైవర్లు రెండు రోజులుగా సమ్మె బాట పట్టడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
టోల్గేట్ల వద్ద జాప్యానికి, ఇతర సమస్యలకు కారణమవుతున్న ‘లూజ్ ఫాస్టాగ్’లను బ్లాక్లి్స్టలో పెట్టాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది.
[05:12] ఫాస్టాగ్ అక్రమాలకు పాల్పడే వాహనదారులను బ్లాక్లిస్ట్ చేసే ఏర్పాట్లు చేసినట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) శుక్రవారం వెల్లడించింది.
[05:12] సైనిక నిఘా అవసరాల కోసం తొలిసారిగా ఒక స్వయంప్రతిపత్తి ఉపగ్రహ సమూహాన్ని భారత్ అభివృద్ధి చేస్తోంది. స్వీయ మేధస్సు కలిగిన ఈ శాటిలైట్లు భిన్నరకాల ముప్పులపై సొంతంగా కన్నేసి ఉంచగలవు.
మరాఠా పాలకులు నిర్మించిన అసాధారణ కోట, సైనిక వ్యవస్థను సూచించే ‘మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్'ను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినట్టు యూఎన్ సంస్థ ఎక్స్లో ప్రకటించింది.
[05:11] కాలిపోయిన కరెన్సీ కట్టలు ఇంట్లో భారీగా బయటపడటంతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది.
ప్రపంచంలోనే తొలిసారిగా దుబాయ్లో ఒక కృత్రిమ మేధస్సు (ఏఐ) నిర్వహించే రెస్టారెంట్ ప్రారంభం కానుంది. సృజనాత్మకత, సాంకేతికతను మిళితం చేసిన షడ్రుచులతో చక్కని ఆహారాన్ని ఆరగించడానికి భోజన ప్రియులను ఆహ్వానిస
[05:08] దృశ్య పరిధి అవతలున్న (బియాండ్ విజువల్ రేంజ్) లక్ష్యాలను ఛేదించే ‘అస్త్ర’ క్షిపణిని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలో ఇది జరిగింది.
[05:06] కేరళలోని యూడీఎఫ్ నేతల్లో సీఎం అభ్యర్థిగా తనవైపే మొగ్గు ఉందని ఓ సర్వే వెల్లడించిందంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పెట్టిన పోస్టుపై ఆ పార్టీ సీనియర్ నేత కె.మురళీధరన్ మండిపడ్డారు.
[05:05] ఎన్నికల సంఘం (ఈసీ) బిహార్లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణను న్యాయస్థానంలో సవాల్ చేసినప్పటికీ ఆ ప్రక్రియపై స్టే విధించాలని పిటిషనర్లు కోరలేదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా తెలిపిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.
[05:08] పార్లమెంటు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లుపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ జె.ఎస్. ఖేహర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ముందు శుక్రవారం హాజరై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
డాలరేతర కరెన్సీలతో వాణిజ్యం సాగిస్తున్న బ్రిక్స్ దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనను గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) తీవ్రంగా విమర్శించి�
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిరిండియాకు చెందిన డ్రీమ్లైనర్ విమానం కూలిపోయిన దుర్ఘటన జరిగి నెలరోజులు అవుతున్న తరుణంలో ప్రమాదంపై దర్యాప్తు చేసిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటింగ్ బ్య�
ఆధార్ కార్డు పొందడం మరింత కఠినతరం కానుంది. భారతీయులకు మాత్రమే ఆధార్ నంబర్ లభించేలా ప్రభుత్వం నిబంధనలను మరింతం కఠినతరం చేస్తున్నది. పౌరసత్వానికి రుజువు కాకుండా కేవలం గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ వ�
[03:43] పశ్చిమ కనుమల నుంచి కోయంబత్తూరు వరకు మేత భూముల్లో జీవాలు పెంచుతున్నారని.. ఖనిజ వనరుల దోపిడీతో ఆ భూములు ప్రభావితమవుతున్నాయని తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి పార్టీ ప్రధాన సమన్వయకర్త సీమాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
[03:44] ఆపరేషన్ సిందూర్లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దాడులు ప్రణాళికాబద్ధంగా జరిగాయని జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్ తెలిపారు. స్వదేశీ రక్షణ సాంకేతికతను వినియోగించి పాకిస్థాన్కు ముచ్చెమటలు పట్టించామని అన్నారు.
[03:46] మారుతున్న కాలంలో పెరుగుతున్న ప్రజల అవసరాలు, సమస్యలకు పరిష్కారం చూపగలగటమే ఇంజినీరింగు వ్యవస్థకు సార్థకత. కొవిడ్ మహమ్మారి విజృంభించిన కష్టకాలంలో శవాలకు అంత్యక్రియల సమస్యను దేశమంతా ఎదుర్కొంది.
[22:28] విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2020 గల్వాన్ ఘటన తర్వాత భారత విదేశాంగశాఖ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.
రాధిక హత్యకు సంబంధించి పోలీసుల సమాచారం ప్రకారం, సామాజిక మాధ్యమాల్లో అదేపనిగా రీల్స్ చేస్తుండటం, ఆమె తీరుకారణంగా తెలిసి వాళ్ల ఎదుట తలెత్తుకోలేకపోతున్నాననే కారణంతో ఈ హత్య చేసినట్టు దీపక్ అంగీకరించాడు.
Earthquake : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి మరోసారి కంపించింది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ (NCR) ప్రాంతంలో శుక్రవారం స్వల్పంగా భూకంపం (Earthquake) సంభవించింది. హర్యానాలోని ఝజ్జర్(Jhajjar)లో వరుసగా రెండోరోజు భూ ప్రకంపన
భర్త హామీ ఉండటంతో భార్య ఒకరి దగ్గర అప్పు తీసుకుంది. అయితే, భార్య అప్పు తీర్చకుండా కాలయాపన చేస్తోంది. అప్పుల వాళ్లు మీదపడుతుండటంతో భర్త ఆగ్రహంతో ఊగిపోయి భార్య ముక్కూడిపోయేలా కొరికేశాడు.
శుక్రవారం సాయంత్రం 7.49 గంటలకు ఢిల్లీలో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్ర ఉన్నట్టు తెలిపింది. ఝజ్జార్ సమీపంలో భూకంపం రావడంతో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
సాంకేతికతలో ప్రపంచం ముందుకు దూసుకెళ్తుంటే కొన్ని ప్రాంతాలు మాత్రం మూఢత్వంవైపు పయనిస్తున్నాయి. తాజాగా ఒడిశాలో జరిగిన పైశాచిక ఘటనే అందుకు తార్కాణం. ప్రేమించుకున్న పాపానికి ఓ జంటను ఊరు ఊరంతా కలిసి కట్టుబాట్లను అధిగమించారనే పేరుతో కాడెద్దులుగా మార్చి టార్చర్ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో సమాజంలోని అనాచారాలను మరోమారు బయటపెట్టింది.
[19:56] వంతెన పైనుంచి కింద పడిన ఓ ట్రక్కులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. హరియాణాలోని గురుగ్రామ్లో దిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్ వేపై ఈ ఘటన జరిగింది.
రాధికా యాదవ్ పోస్ట్మార్టం నివేదికలో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. నాలుగు బుల్లెట్లు ఆమె ఛాతీ నుంచి దూసుకెళ్లినట్టు వెల్లడైంది. ఇది దీపక్ కుమార్ అంగీకరించినట్టు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని సమాచారానికి భిన్నంగా ఉంది.
Radhika Yadav టెన్నిస్ ప్లేయర్ (Tennis player) రాధికా యాదవ్ (Radhika Yadav) పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయని పోస్టుమార్టం రిపోర్టు (Autopsy report) లో తేలింది. రాధికా యాదవ్ గురువారం ఉదయం 10.30 గంటలకు కన్న తండ్రి దీపక్ యాదవ్ (Deepak Yadav) చేతిలో �
Child 22 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని ఆసత్రిలోనే బిడ్డను అమ్మకానికి పెట్టింది. పిల్లలు లేని దంపతులకు రూ.50 వేలకు తన బిడ్డను అమ్మింది. అస్సాం (Assam) ర�
Crime news తీసుకున్న అప్పు తిరిగివ్వనందుకు ఇద్దరు టీనేజీ బాలురపట్ల కర్కశంగా ప్రవర్తించారు. బెల్టు తీసుకుని తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగక వారిని ఒకరితో ఒకరు ఓరల్ సెక్స్ చేయాలని ఆదేశించారు. ఆ బాలురు అందుకు ఒ
దేశంలో టోల్ సేకరణను మరింత సులభతరం చేసే దిశగా భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI)సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఫాస్ట్ట్యాగ్ వినియోగంలో నిబంధనలు పాటించకపోవడం వల్ల టోల్ గేట్ల రద్దీ సమస్య (NHAI FASTag Alert) తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో వాహనదారుల అలసత్వాన్ని తగ్గించేందుకు కొత్త చర్యలు తీసుకున్నారు.
హింసను వీడి ప్రగతి, ఐక్యతా మర్గాన్ని ఎంచుకుంటూ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. లొంగిపోయిన 22 మంది నక్సలైట్లపై రూ.37.5 లక్షల రివార్డు ఉందని చెప్పారు.
బిగ్ బ్యూటిఫుల్ బిల్పై ఇటీవల ట్రంప్ సంతకం చేశారు. ఆ కొద్ది రోజులకు ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. వీసా ఫీజులను భారీగా పెంచారు. ఈ ఫీజు వల్ల భారతీయులపై సైతం తీవ్ర ప్రభావం చూపనుంది.
Question Paper బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ యూనివర్సిటీ (Government University) నిర్వహించిన పరీక్షల్లో హిస్టరీ ప్రశ్న పత్రంలో ఫ్రీడమ్ ఫైటర్స్ (Freedom fighters) ను అవమానించేలా ఓ ప్రశ్న అడిగారు. స్వాతంత్య్ర సమరయోధులను ఆ ప్రశ్�
[15:56] భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సామ్యవాదాలను తొలగించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ప్రజలందరికీ అత్యవసరమైన వైద్య సేవలు ఇప్పుడు అత్యంత కాస్ట్లీ వ్యవహారంలా మారిపోయాయి. ఈ నేపథ్యంలో విప్లవాత్మకంగా దేశంలో అదానీ వైద్య ఆలయాలు రాబోతున్నాయి. ఇవి దేశ వైద్యరంగాన్ని కొత్తపుంతలు తొక్కించబోతున్నాయి.
మోదీ గత మార్చిలో నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. దీంతో మోదీ రిటైర్మెంట్ అంశం చర్చించేందుకు వెళ్లారంటూ వార్తలు వచ్చాయి. అయితే మోదీ రిటైర్మెంట్ ఊహాగానాలను 2023లోనే కేంద్రం హోం మంత్రి అమిత్షా తోసిపుచ్చారు.
Ajit Doval పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై జాతీయ భద్రతా సలహాదారు (National Security Advisor) అజిత్ ధోవల్ (Ajit Doval) కీలక వ్యాఖ్యలు చేశారు.
[15:43] ప్రముఖ బాలీవుడ్ కమేడియన్ కపిల్ శర్మకు చెందిన కప్స్ కేఫ్ రెస్టరంట్పై కెనడాలో జరిగిన కాల్పులు సంచలనం సృష్టించాయి. ఈ దాడి తన పనే అని మోస్ట్వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ప్రకటించాడు.
Money Fraud ఆమె ఒంటి నిండా నగలు (Ornaments)..! చేతి నిండా నోట్ల కట్టలు (Currency)..! తిరగడానికి ఖరీదైన కార్లు (Coslty cars)..! ఉండటానికి పెద్ద ఇల్లు..! ఆమె స్నేహ హస్తం అందిస్తే ఎవరైనా ఎగిరి గంతులేస్తూ స్వీకరించాల్సిందే..! ఆ తర్వాత ఆమె కొట్టే �
Mallikarjun Kharge: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం నుంచి లౌకిక, సామ్యవాద పదాలను తొలగిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఒడిశాలో జరిగిన సంవిదాన్ బచా�
తుంగభద్ర(Tungabhadra) జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్ఎల్సీ)కు గురువారం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర బోర్డు సెక్రటరీ ఓఆర్కే రెడ్డి, ఎస్ఈ నారాయణ నాయక్, హెచ్ఎల్సీ ఈఈ చంద్రశేఖర్, డ్యాం స్వీచ్ ఆన్ చేసి నీరు విడుదల చేశారు.
తమ హైకమాండ్ అనుమతి లేకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ సీట్లు కోరలేమని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై(TNCC President Selvaperunthagai) అన్నారు.
స్థానిక కోయంబేడు మార్కెట్(Koyambedu Market)లో చిన్న ఉల్లి (సాంబార్ ఉల్లిపాయలు) ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మార్కెట్లోనే కేజీ ఉల్లిపాయల ధర రూ.100గా పలుకుతోంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసుల్లో కీలక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సాదిక్ అలియాస్ టైలర్ రాజాను పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
మతవాద బీజేపీ గొంతుకగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ధ్వజమెత్తారు.
చెన్నైలోని ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో డోభాల్ మాట్లాడుతూ, పాకిస్థాన్ లోపలకు వెళ్లి విజయవంతంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని, ఒక్క టార్గెట్ కూడా మిస్ కాలేదని చెప్పారు.
[13:58] ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ అది చేసింది.. ఇది చేసిందంటూ విదేశీ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేసిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ధ్వజమెత్తారు.
[13:48] పెట్టుబడిదారుల నుంచి వేల కోట్లు మోసం చేసిన కేసులో పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గుర్నామ్ సింగ్ను ఉత్తరప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు.
Crime news భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ అభం శుభం తెలియని ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమ్ముడు, మరదలు గొడవ పడుతుండటంతో అడ్డుకోవడానికి వచ్చిన బావపైకి మరదలు త్రిశూలం విసిరింది. ఆ త్రిశూలం తలలో గుచ్చ�
[13:25] Modi-Congress: రిటైర్మెంట్పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. అవి మోదీ గురించేనంటూ ఎద్దేవా చేసింది.
Bandi Sanjay Kumar: తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 1000 మంది హిందూయేతర మతస్థులు పనిచేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం లేని వారు, సనాతన ధర్మాన్�
[12:16] Shashi Tharoor: సర్వేలో ఎవరు ముందున్నప్పటికీ యూడీఎఫ్ అధికారంలోకి వస్తే.. ఆ కూటమి నేత మాత్రమే సీఎం అవుతారని థరూర్కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
[12:10] ఎయిర్ ఇండియా విమానం ఏఐ-171 ప్రమాదంలో ఇంధనం సరఫరా చేసేందుకు వినియోగించే స్విచ్లను ఆఫ్ చేసినట్లు సందేహాలను వ్యక్తం చేస్తూ అమెరికా పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.
CM Siddaramaiah కర్ణాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) ని కాంగ్రెస్ అధిష్ఠానం మారుస్తుందని, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎంను చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
Indian Coast Guard: అమెరికా సేయిలింగ్ నౌక సీ ఏంజిల్.. అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్కు సుమారు 52 నాటికల్ మైళ్ల వద్ద చిక్కుకుపోయింది. అయితే ఆ నౌకతో పాటు దాంట్లో ఉన్న ఇద్దరు సెయిలర్లను భారతీయ కోస్�
Tesla ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) భారత్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Japan Internet: జపాన్లో ఇప్పుడు ఇంటర్నెట్ రికార్డు సృష్టించింది. ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ను ఆ దేశం రూపొందించింది. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ వేగంతో పనిచేసే ఇంటర్నెట్ సేవల్ని కనుగొన్నారు.
Shubhanshu Shukla యాక్సియం-4 మిషన్ ద్వారా అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (International Space Station)కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) మరో మూడు రోజుల్లో భూమికి తిరిగి రానున్నారు.
Chhangur Baba: జమాలుద్దిన్ అలియాస్ చంగూర్ బాబాపై .. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. అక్రమంగా మత మార్పిడులకు పాల్పడినట్లు చంగూర్ బాబాపై ఆరోపణలు ఉన్నాయి. అతనికి చెందిన 40 బ్యాంకు అకౌంట్ల