ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో మళ్లీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆరు నెలలపాటు ఆయుధాలు పట్టేది లేదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించిన 48 గంటల్లోపే తెలంగాణ-ఛత్తీస్గఢ్ సర
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో గల చునార్ రైల్వే స్టేషన్లో కల్కా మెయిల్ ఎక్స్ప్రెస్ ఢీకొని ఆరుగురు భక్తులు చనిపోయారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్లాట్ఫామ్ నెం.3 దగ్గర పలువురు యాత్రికులు పట్టాలు దాట�
ముడుపుల సొమ్మును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చిన లాభాలను మనీ లాండరింగ్ చట్టం కింద చేసిన నేరంతో సంపాదించిన డబ్బుగానే పరిగణించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
ఫలానా పార్టీ గెలుస్తుందని ప్రీ-పోల్ సర్వేలన్నీ మూకుమ్మడిగా కుండబద్దలు కొట్టి చెప్తాయి. ఆ ఫలానా పార్టీదే విజయమంటూ ప్రజా క్షేత్రంలో పెద్దయెత్తున చర్చ కూడా జరుగుతుంది. తమ బాగోగులు చూసుకొన్న ఆ ఫలానా పార్ట�
బీహార్ శాసనసభ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ నేడు (గురువారం) జరుగుతుంది. మొత్తం స్థానాలు 243 కాగా నేడు 121 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై, సాయంత్రం �
కొనే వారు ఉండాలే కానీ తల వెంట్రుకను కూడా వేలల్లో అమ్మే సంస్థలకు ఈ ప్రపంచంలో లోటు లేదు. కొబ్బరి చిప్పను వేలల్లో అమ్మినా, లో దుస్తులకి లక్షల ధర పలికినా అదంతా ఆన్లైన్ మార్కెటింగ్ మాయాజాలం. ఇప్పుడు అదే తరహ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఘోర ఓటమిని చవిచూశారు. అమెరికాలోని మూడ�
11 ఏండ్ల బాలికను లైంగికంగా వేధించిన కేసులో ఓ జంటకు కేరళలోని ఓ పోక్సో కోర్ట్ బుధవారం 180 ఏండ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు ఇద్దరికీ రూ.11.75 లక్షల చొప్పున జరిమానా విధించింది. నిందితులకు విధించిన జరిమానాను �
గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) తాజాగా విడుదల చేసిన ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్, 2025లో వెల్లడైంది.
దృశ్యం సినిమా తరహాలో మరో హత్య జరిగింది. అహ్మదాబాద్లో ఏడాది క్రితం జరిగిన ఈ హత్య కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. ఏడాది క్రితం నుంచి తప్పిపోయాడని భావిస్తున్న బాధితుడు సమీర్ అన్సారీ (35) మృతదేహాన్ని వంటగ�
జైపూర్కి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా స్నేహితుడు ఇచ్చిన రూ.500 అప్పుతో లాటరీ టికెట్ కొని రూ.11 కోట్లు గెలుచుకున్నారు. ఆ డబ్బును తీసుకోవడానికి మంగళవారం అతడు చండీగఢ్ వచ్చారు.
వచ్చే ఏడాది తమిళనాడుకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి నటుడు విజయ్ దళపతి అని తమిళగ వెట్రి కళగం పార్టీ బుధవారం ప్రకటించింది.
హిందూ ఆచారాలతో నిర్వహించే బంజారా వివాహాలు హిందూ వివాహ చట్టం పరిధిలోకే వస్తాయని ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. తమ జంట షెడ్యూల్డ్ తెగలకు చెందినందున హిందూ వివాహ చట్టం కింద వేసిన విడాకుల పిటిషన్�
ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో తమ కంపెనీలో వేలాది ఉద్యోగాల కోతలు ఉంటాయని ఐబీఎం మంగళవారం ప్రకటించింది. ఏఐతో సంబంధం కలిగిన క్లౌడ్ డిమాండ్ నుంచి ప్రయోజనం పొందడానికి, అధిక లాభం కలిగిన సాఫ్ట్వేర్ విభాగంపై ద
Man Abandons Son At Border భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో భర్త, కుమారుడ్ని వదిలేసిన భార్య తన పుట్టింటికి వెళ్లింది. అయితే కుమారుడ్ని భార్యకు అప్పగించేందుకు భర్త ప్రయత్నించాడు. ఆమె అంగీకరించకపోవడంతో దేశ సరిహద్దులో వద�
తినడానికి సరిగా తిండిలేని కుటుంబంలో పుట్టిన ఆ వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి కోటీశ్వరుడు అయ్యాడు. ఒకప్పుడు ఆటో నడిపిన వ్యక్తి ఇప్పుడు కోట్లు పెట్టి కార్లు కొంటున్నాడు. అంతేకాదు.. లక్షలు పోసి కార్ల కోసం వీఐపీ నెంబర్ ప్లేట్లు తీసుకుంటున్నాడు.
ఒక ప్రముఖ సంస్థ తమ ఉద్యోగుల కోసం హాస్టల్స్ నిర్వహిస్తోంది. అక్కడ వేలాది మంది మహిళలు, యువతులు ఉంటున్నారు. ఆ వసతి గృహంలో ఉంటున్న ఒడిశాకు చెందిన ఒక మహిళా ఉద్యోగి ఈ కెమెరాలను అమర్చింది.
High Court Fines Collector జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద ఒక యువకుడిపై తప్పుడు కేసు నమోదు చేశారు. ఏడాదిపైగా జైలులో ఉంచారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు జిల్లా కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2 లక్షల జరిమానా వ�
బిహార్లో ఉత్తరాన, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న తిర్హుత్ ప్రాంతంలోని చాలా నియోజకవర్గాల్లో భాజపా, ఆర్జేడీ మధ్యే హోరాహోరీ పోరు సాగుతోంది. ఎక్కువ సీట్లలో ఈ రెండు ప్రధాన పార్టీలే బరిలో నిలుస్తాయి. మిగిలిన పార్టీలు పెద్దగా పోటీలో ఉండవు.
Teen Set On Fire, Man Hanging ఒక యువతి నిప్పంటించుకున్నది. కాలిన గాయాలతో మరణించింది. సమీపంలోని ఇంట్లో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే వీరిద్దరి మృతికి కారణాలు ఏమిటి? వారిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉన్న�
కార్తీక పౌర్ణమి వేళ.. సూపర్ మూన్ ఏర్పడుతుంది. ఇది బుధవారం సాయంత్రం 6.49 గంటలకు కనిపించనుంది. అయితే మాములుగా కంటే.. చంద్రుడు 13 శాతం అధికంగా.. 30 శాతం ప్రకాశవంతంగా కనిపించనున్నాడు.
గత వారం భారతదేశం అనేక పెద్ద ప్రమాదాలను, ఘోర విషాదాలను చవిచూసింది. దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఘోర ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నాయి.
Cyber Criminals: పాపులర్ వెబ్ సిరీస్ మనీ హెయిస్ట్లోని పాత్రల పేర్లను తమ పేర్లుగా ఫిక్స్ చేసుకుని నేరాలకు పాల్పడిన ఢిల్లీ గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు వ్యక్తులు సుమారు 150 కోట్లు లూటీ చేసి�
Crime news ఇన్సూరెన్స్ కంపెనీ (Insurence company) నుంచి తప్పుడు పద్ధతిలో డబ్బులు కాజేసేందుకు భార్యాభర్త ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. భర్త పేరు మీద ఉన్న రూ.25 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకునేందుకు ఆయన చనిపోయినట్లు నాటక�
BJP Leader Phool Joshi బీజేపీ నాయకురాలి ‘సెక్స్ రాకెట్’ గుట్టురట్టయ్యింది. ఒక మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్లో సంచలన విషయాలు ఆమె బయటపెట్టింది. నేతల వద్దకు అమ్మాయిలను పంపుతున్నట్లు చెప్పింది. బీహార్ ఎన్నికల్లో కేం
మల్లీప్లెక్స్లలో సిినిమా టికెట్ల దగ్గరినుంచి తిను బండారాల వరకు అన్నీ అధిక ధరలు ఉండటంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఇలానే కొనసాగితే సినిమా హాళ్లు ఖాళీగా మిగిలిపోతాయ్ అని హెచ్చరించింది.
HY Meti కర్ణాటక (Karnataka) రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) హెచ్వై మేటి (HY Meti) అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 79 ఏళ్లు. ఆయన గత కొన్నాళ్లుగా శ్వాసకోశ సంబంధ వ్యాధితోపాటు వృద్ధా�
ఈ పర్యటన కోసం యాత్రికుల బృందం బస్ టిక్కెట్ల ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్కరు రూ.13,000 చెల్లించారు. అయితే వారికి ప్రవేశం నిరాకరించడంతో ఆ టిక్కెట్ ఫేర్ తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది.
Farmer Sets Himself On Fire భూ వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో రైతు విసిగిపోయాడు. ప్రభుత్వ కార్యాలయం వద్ద నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలిన గాయాలైన ఆ రైతును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణ
ISRO: మానవరహిత గగన్యాన్ మిషన్కు చెందిన పరీక్షను జనవరిలో నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మెన్ వీ నారాయణన్ చెప్పారు. అయిదు మాడ్యూల్స్ ఉన్న భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికి నిర్మించన
Priyanka Gandhi బీహార్ (Bihar) లో ఓట్ల చోరీకి పాల్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీయే కూటమి (NDA alliance) కుటిలయత్నం చేస్తున్నదని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) అన్నారు.
NISAR Satellite: ఇస్రో చైర్మెన్ వీ నారాయణన్ నిసార్ శాటిలైట్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈనెల 7వ తేదీ నుంచి ఆ ఉపగ్రహం ఆపరేషన్ స్టేజ్కి వస్తుందన్నారు. ప్రతి 12 రోజులకు ఓసారి భూమిని స్కాన్ చేసి.. హిమ ప్రా�
Sanjay Singh బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) తొలి విడత పోలింగ్కు ఒక్కరోజు ముందు జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) కి ఎదురుదెబ్బ తగిలింది. ముంగేర్ అసెంబ్లీ స్థానం నుంచి జన్ సురాజ్ పార్టీ టికెట్ దక్కించుకున్న �
హర్యానా ఎన్నికల్లో బ్రెజిలియన్ మోడల్ ఫోటోగ్రాఫ్ను వివిధ పేర్లతో వాడుకున్నారని రాహుల్ చేసిన ఆరోపణలను కూడా రిజిజు తోసిపుచ్చారు. 25 లక్షల నకిలీ ఓట్లున్నాయని రాహుల్ చెప్పడాన్ని రాజకీయ ఉద్దేశాలతో అల్లిన డ్రామాగా ఆయన అభివర్ణించారు.
ECI హర్యానాలో ఓట్ల రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు తోసిపుచ్చాయి. ఓటర్ల జాబితాపై ఎలాంటి అప్పీల్స్ దాఖలు కాలేదంటూ
Snowfall భూతల స్వర్గం జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో గత రెండు రోజులుగా భారీగా మంచు (Snow) కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి.
పౌరసత్వ వెరిఫికేషన్తో పాటు డూప్లికేట్లను, చనిపోయిన వారిని, చిరునామా మార్చుకున్న ఓటర్లను తొలగించేందుకు చేపట్టిన ఎస్ఐఆర్ను రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని ఈసీ ప్రశ్నించింది.
Hindus Denied Entry By Pak కొంత మంది భారతీయ హిందువులను పాకిస్థాన్ వెనక్కి పంపింది. వారు సిక్కులు కాదంటూ పాక్లోకి ప్రవేశాన్ని నిరాకరించింది. దీంతో వారంతా నిరాశతో భారత్కు తిరిగి వచ్చారు.
Bihar polls బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో ఎన్డీయే కూటమికి 60 సీట్లు కూడా రావని ఆర్జేడీ (RJD) విమర్శించింది. బీహార్లో 160 స్థానాల్లో గెలుస్తామని ఎన్డీయే నాయకులు పగటి కలలు కంటున్నారని, అది జరిగేపని కాదని ఆర్జ�
Rahul Gandhi: 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 25 లక్షల ఫేక్ ఓట్లతో బీజేపీ విజయం సాధించినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ ఫేక్ ఓటర్లలో ఓ బ్రెజిల్ మోడల్ కూడా ఉన్నట్లు ఆరోపించారు.
Second Marriage Registration : రెండో వివాహం రిజిస్ట్రేషన్ కోసం ముస్లిం వ్యక్తి తన మొదటి భార్య అనుమతి తీసుకోవాల్సిందే అని కేరళ హైకోర్టు పేర్కొన్నది. జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ కేసులో తన తీర్పును వెలువరించారు.
రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తారు. గతేడాది హర్యానా ఎన్నికల సందర్భంగా వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు జరిగాయని అన్నారు. అక్కడ ప్రతి 8 ఓట్లలో ఒకటి ఫేక్ అని ఆరోపించారు.
Road Accident కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బీదర్లో కారు, వ్యాను ఢీ కొన్నాయి. ఈ ఘటనలో తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు.
TVK CM candidate తమిళిగ వెట్రి కళగం పార్టీ (TVK party) ముఖ్యమంత్రి అభ్యర్థి (CM candidate) గా ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ (Actor Vijay) పేరును ప్రకటించారు. బుధవారం ఉదయం తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని పార్టీ కార్యాలయంలో జరిగిన �
Mono rail మహారాష్ట్ర (Mahrastra) రాజధాని ముంబై (Mumbai) లోని వడాల (Wadala) డిపో దగ్గర బుధవారం ఉదయం టెస్ట్ రన్ నిర్వహిస్తుండగా మోనో రైలు (Mono rail) పట్టాలు తప్పింది. అయితే పట్టాలు తప్పిన రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాద
Train accident ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం బిలాస్పూర్ (Bilaspur) జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Train accident) లో మృతుల సంఖ్య 11కు పెరిగింది.
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు.. స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది.
Zohran Mamdani దిగ్గజ భారతీయ దర్శకురాలు మీరా నాయర్ (Mira Nair) కుమారుడు జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) అమెరికా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ష్తివాడ్లోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు కొన్ని నెలలుగా దాకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న సైనికులు, కశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త బృందాలుగా ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
Canada Visa భారతీయులకు జారీచేసిన తాత్కాలిక వీసాలను మూకుమ్మడిగా రద్దు చేయాలని కెనడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. పార్లమెంట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఓ బిల్లు ప్రకారం కొవిడ్-19 వంటి మహమ్మారి లేద�
వివాహం పవిత్రత అంటే అణచివేత లేదా బాధలను నిశ్శబ్దంగా భరించడం కాదని వ్యాఖ్యానించిన మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం.. భార్యను చిత్రహింసలు పెడుతున్న 85 ఏళ్ల వృద్ధుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
కెనడాలో భారతీయ విద్యార్థి వీసాలు భారీగా తిరస్కరణకు గురయ్యాయి. ఉన్నతవిద్య చదివేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి నలుగురిలో ముగ్గురు విద్యార్థుల వీసాలను కెనడా అధికారులు తిరస్కరించారు. ఇలా ఆగస్టు నెలలో 74 శాతం దరఖాస్తులు ఆమోదం పొందనట్లు కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంటు గణాంకాలు పేర్కొంటున్నాయి.
బిహార్లో గత ఇరవై ఏళ్లలో కనీవినీ ఎరగని విజయాన్ని ఎన్డీయే కూటమి ఈసారి సాధించబోతోందని, ఓటర్లు ఆ మేరకు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ‘ఆటవిక రాజ్య’ నేతలు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
తమ దేశంలో ఔట్సోర్సింగ్ విదేశీయులపై 25% పన్ను విధించాలని అమెరికా సెనెట్లో ప్రవేశపెట్టిన అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత (హైర్) చట్టంపై మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.
విద్య, ఉద్యోగం, ఆరోగ్యం వంటి ముఖ్యమైన సమస్యల నుంచి యువత దృష్టి మళ్లించడానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని లోక్సభ విపక్షనేత రాహుల్గాంధీ ఆరోపించారు.
బిహార్లో ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒసామా షాహాబ్ గెలిస్తే అది హిందువుల ఓటమే అవుతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు. ఒసామా షాహాబ్ పేరే ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్లా ఉందని అన్నారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో 8వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) రెండో విడత మంగళవారం ప్రారంభమైంది. 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీల్లో) దీనికి ఎన్నికల సంఘం (ఈసీ) శ్రీకారం చుట్టింది.
బిహార్ శాసనసభ ఎన్నికల తొలిదశకు ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. గురువారం 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో పోలింగు జరగనుంది. దీనికి ఎన్నికల సంఘం తరఫున ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు.
ఛత్తీస్గఢ్లో మంగళవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్సు రైలును ప్రయాణికుల రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. లోకోపైలట్ సహా ఎనిమిది మంది మృతి చెందారు. సహాయక లోకో పైలట్తో పాటు 14 మంది గాయపడ్డారు.
హిమాలయ పర్వతశ్రేణుల్లో వెలసి దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్లోనూ మద్యం వినియోగం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. పెళ్లిళ్లలో మద్యం మత్తులో వివాదాలు సర్వసాధారణంగా మారుతున్నాయి.
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నారాయణ్పట్నా బ్లాకు పరిధిలోని గడబగూడ వంద గడపలున్న చిన్న గిరిజన గ్రామం. గత రెండేళ్లలో ఈ గ్రామంలో ఎక్కువ సంఖ్యలో యువకులు పలు కారణాలతో మృత్యువాతపడ్డారు.
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా జవ్వాదుకొండ తాలూకా కోవిలూర్ గ్రామంలోని తిరుమూలనాథర్ సన్నిధి, రాజగోపురం చాలాకాలంగా శిథిలమై ఉన్నాయి. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.49 కోట్లు కేటాయించింది.
క్యూఎస్ ఆసియా ర్యాంకింగుల్లో మన దేశంలోని 5 ఐఐటీలు, దిల్లీ విశ్వవిద్యాలయం, బెంగళూరులోని ఐఐఎస్సీ.. టాప్ 100లో నిలిచాయి. దిల్లీ, మద్రాస్, బొంబాయి, కాన్పుర్, ఖరగ్పుర్ ఐఐటీలు ఈ జాబితాలో చోటు సంపాదించిన వాటిలో ఉన్నాయి.
కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్సింగ్ తరఫున బిహార్లోని మోకామాలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
అకాల వర్షాలతో 6.5 ఎకరాల్లో వేసిన పంట తుడిచిపెట్టుకుపోవడంతో ప్రభుత్వం నుంచి పరిహారం కింద వచ్చే మొత్తంతో పెట్టుబడి ఖర్చులైనా మిగులుతాయని ఆ రైతు ఆశించాడు.