Supreme Court బెట్టింగ్ యాప్లను నిషేధించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన
Illegal coal mine అక్రమ బొగ్గుగని (Illegal coal mine) లోకి నది నీళ్లు (River water) చేరడంతో ఆ గనిలో పనిచేస్తున్న వాళ్లలో ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. జార్ఖండ్ రాష్ట్రం (Jharkhand state) హజారీబాగ్ (Hazaribagh) జిల్లాలోని బరియాటు ఖావా (Bariatu Khawa) ఏ�
Man Stabs Matchmaker To Death పెళ్లి మధ్యవర్తి కుదిర్చిన వివాహం విఫలమైంది. పెళ్లి చేసుకున్న మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన వ్యక్తి పెళ్లి బ్రోకర్ను కత్తితో పొడిచి హత్య చేశాడు.
Mysore Pak పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో దాయాది దేశం పాకిస్థాన్పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ‘పాకిస్థాన్..’ అన్న పేరు వింటేనే దేశ ప్రజలకు చిర్రెత్తుకొస్తోంది.
Ajit Doval భారతదేశ జాతీయ భద్రతాసలహాదారు (National Security Adviser) అజిత్ దోవల్ (Ajit Doval ) వచ్చే వారం రష్యా (Russia) పర్యటనకు వెళ్లనున్నారు. భారత ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాయి.
Mysore Sandal Soap మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా భాటియాను కర్నాటక ప్రభుత్వం నియమించింది. అయితే, ఈ నిర్ణయంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎఎస్ ఓకా చరిత్రనే మార్చారు. తన పదవీ విరమణ రోజు సాంప్రదాయాల్ని పక్కనపెట్టి పనే పరమావధి అని చేసి చూపించారు. తల్లి చనిపోయి ఒక్క రోజు కూడా గడవకముందే కోర్టుకు వచ్చారు. 11 తీర్పులిచ్చారు.
Supreme Court పోక్సో కేసు (POCSO Case) లో దోషిగా తేలిన వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) అరుదైన తీర్పు ఇచ్చింది. ఆ వ్యక్తి కేసులో దోషిగా నిర్ధారణ అయినప్పటికీ అతడికి తన తుది తీర్పులో ఏ శిక్షా విధించలేదు. దోషిగా తేలినా శ
Snakebite Scam పాము కాటు కుంభకోణం గురించి తాను ఎప్పుడూ వినలేదని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ అన్నారు. అయితే సీఎం మోహన్ యాదవ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటి కొత్త కుంభకోణం జరిగిందని విమర్శించ�
[15:29] అందరి ముందు దొంగ అని ముద్ర వేయడంతో పురుగుల మందు తాగి ఓ పన్నెండేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోల్కతాలోని పశ్చిమ మేదినీపుర్లో చోటుచేసుకుంది.
Supreme Court ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది.
₹12,000 కోట్ల ఫ్రాడ్ కేసులో జేపీ ఇన్ఫ్రాటెక్, జేపీ అసోసియేట్స్, ఇతరులపై ఈడీ దాడులు చేసింది. సదరు సంస్థలు, వ్యక్తుల ఇళ్లపై మనీలాండరింగ్ దర్యాప్తులో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
Prashant Kishor ఎన్నికల్లో ప్రజలను తాను ఓట్లు అడగబోనని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అయితే పేదరికం నుంచి ఎలా బయటపడాలో అన్నది చెబుతానని అన్నారు.
ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత్.. అంతర్జాతీయంగానూ ఆ శత్రుదేశాన్ని ఏకాకిని చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే దౌత్య యుద్ధాన్ని షురూ చేసింది. పాకిస్థాన్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపించింది.
ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం వల్ల టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు తాజాగా మరోసారి వందల మంది ఉద్యోగులను ఇంట�
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిందుకు ప్రయత్నించిన ఇద్దరిని మంగళ, బుధవారాల్లో అరెస్ట్ చేసినట్టు గురువారం ముంబై పోలీసులు తెలిపారు.
IndiGo ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు (Turbulence) లోనైన విషయం తెలిసిందే. ఈ అల్లకల్లోల్లాన్ని తప్పించుకునేందుకు పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారు.
Chattishgarh ఛత్తీస్గఢ్లోని వరుసగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి 2019-22 మధ్య వ�
Pralhad Joshi బంగారం స్మగ్లింగ్ కేసు (gold smuggling case)లో అరెస్టైన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi) తాజాగా స్పందించారు. ఈ మేరకు సంచ
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్
విధి నిర్వహణలో అసాధారణ పరాక్రమం ప్రదర్శించిన ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన ఆరుగురికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం కీర్తి చక్ర పురస్కారాలను ప్రదానం చేశారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా పాకిస్థాన్కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఇలా పాకిస్థాన్ అనేక దాడులను భారత్ తిప్పికొట్టినట్లు గుర్తుచేశారు షా. బీఎస్ఎఫ్ 22వ పదవి పురస్కార కార్యక్రమానికి ఢిల్లీలో హాజరైన క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాలకు ఓ వైవిధ్యం ఉందన్నారు. అదే ఆయా రాష్ట్రాలకు బలమని ఆయన పేర్కొన్నారు.
[13:13] పహల్గాం దాడులతో అన్ని హద్దులూ దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి.. వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిందని అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్లో జరిగిన వరుస సంఘటనలపై, ఈ కేసులతో సంబంధం ఉన్న ఆత్తూర్ రమేష్ను సీబీసీఐడీ అధికారులు విచారించారు. ఈ ఎస్టేట్లో వాచ్మన్ హత్య, మరోవాచ్మన్పై హత్యాయత్నం, దోపిడీ, కంట్రోల్రూమ్ ఇన్ఛార్జి ఆత్మహత్య తదితర సంఘటనలపై విచారణ జరుపుతున్నారు.
[12:56] మే 23-24 తేదీల్లో భారత్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అండమాన్ నికోబార్ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు నోటమ్ జారీ చేశారు.
రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న యువకులకు కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదల అవగానే వారంతా బైకులు, కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా యువతను ఆకర్షిస్తున్న బెట్టింగ్ యాప్స్ (betting apps) నిషేధంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో వివాదంలో హాట్ టాపిక్గా మారిపోయారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం ఢిల్లీ విశ్వవిద్యాలయం (Rahul Gandhi DU Visit) సందర్శించడం పట్ల DU అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది సంస్థాగత ప్రోటోకాల్ ఉల్లంఘన అని వెల్లడించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై త్వరలో జరిగే పార్టీ మహానాడులో ప్రకటిస్తానని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తెలిపారు. జనవరి 9వ తేదీ కడలూరులో నిర్వహించనున్న పార్టీ మహానాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, పార్టీ తరుఫున పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక మైసూర్ శాండల్ (Mysore Sandal) సబ్బుకు తమన్నా భాటియా(Tamannaah Bhatia)ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. దీంతో స్థానిక హీరోయిన్లైన రశ్మిక, శ్రీనిధి శెట్టి సహా పలువురి అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. సినీ నటుడు విజయ్ ఏర్పాటుచేసిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులంతా ఒకే గుర్తు (కామన్ ఎలక్షన్ సింబల్) దక్కించుకునేలా ఆ పార్టీ అధినేత విజయ్ దృష్టిసారించారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 66 కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అలాగే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.
Encounter: ఛత్తీస్గఢ్లో వరుసగా మూడో రోజు ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారంటూ భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో వారు కూబింగ్ నిర్వహించారు.
జమ్మూ కశ్మీర్ కిష్త్వార్లో (Jammu Kashmir Encounter) నేడు (మే 23, 2025న) కూడా ఉగ్రవాదులతో రెండోరోజు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఓ జవాన్ వీర మరణం చెందాడు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు మళ్లీ దాడులకు పాల్పడగా, భారత సైన్యం రివర్స్ ఎటాక్ చేస్తోంది.
India Vs Pakistan: భారత్కు వ్యతిరేకంగా పాక్ సైనిక ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన.. లష్కరే తోయిబా చీఫ్ హాఫీజ్ సయిద్ చేసిన వ్యాఖ్యలే దాదాపుగా ప్రస్తావించారు.
[05:14] పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ విచారణలో అంగీకరించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(33)కు హిసార్ జిల్లా కోర్టు మరో నాలుగు రోజుల రిమాండ్ విధించింది.
ఛత్తీస్గఢ్లోని మావోయిస్టులపై జరిగిన ఎన్కౌంటర్ను సీపీఎం తీవ్రంగా ఖండించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపకపోవడం, అమానుష హత్యలను మానివలసిందిగా సీపీఎం ఆహ్వానించింది.
[05:09] దక్షిణ కశ్మీరులోని పహల్గాం పట్టణం ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి పర్యవసానాల నుంచి ఇంకా కోలుకోలేదు. 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకొన్న నాటి మారణకాండ తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పహల్గాంతోపాటు పరిసర గ్రామాల స్థానికులు జీవనోపాధిని కోల్పోయారు.
[05:13] ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. పహల్గాం తరహాలో మరో ఉగ్రదాడి జరిగితే భారతదేశం తప్పకుండా స్పందిస్తుందని, ఉగ్రవాదులు పాకిస్థాన్లో ఎక్కడున్నా వేటాడి మరీ దాడి చేస్తుందని తేల్చి చెప్పారు.
గూఢచర్య ఆరోపణలపై అదుపులో ఉన్న హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు యూఏఈలోని వెగో అనే ట్రావెల్ ఏజెన్సీ స్పాన్సర్గా ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. వేగో సంస్థకు పాక్లో కార్యకలాపాల లైసెన్స్ ఉన్నప్పటికీ, నిధుల సమకూర్పుపై ఇప్పటివరకు ఎలాంటి నిబంధనలు కనిపించలేదు
ఢిల్లీ నుంచి శ్రీనగర్కు వెళ్తున్న ఇండిగో విమానం ప్రతీకూల వాతావరణ కారణంగా శ్రీనగర్లో అత్యవసర ల్యాండింగ్ నిర్వహించాల్సి వచ్చింది. పాక్ గగనతలంలోకి మారాలని పైలట్ చేసిన అభ్యర్థన తిరస్కరించబడింది.
[05:06] పహల్గాం ఘటన కంటే కొన్ని వారాల ముందే దిల్లీలో భారీ ఉగ్రదాడికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర పన్నినట్లు తాజాగా బయటికొచ్చింది. నేపాల్ గూఢచారితో ఐఎస్ఐ పన్నిన ఈ కుట్రను మన నిఘా సంస్థలు సీక్రెట్ ఆపరేషన్తో భగ్నం చేశాయి.
[05:07] తేనేటి దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ దేశాలకు భారత్ తేనీటి విందు ఇచ్చింది. డార్జిలింగ్ టీ, మసాలా చాయ్, నీలగిరి, అస్సాం టీ లాంటి భారతీయ ప్రత్యేక టీ రకాలను ఆయా దేశాల ప్రతినిధులు రుచి చూశారు
[05:04] భారత్- నేపాల్ అంతర్జాతీయ సరిహద్దు గుండా పాకిస్థాన్, బంగ్లాదేశ్ పౌరులు అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారని వస్తున్న నిఘా సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
పన్నెండేళ్ల దళిత బాలికపై ఐదుగురు బాలురు తాము చదువుకుంటున్న పాఠశాలలోని ప్రిన్సిపల్ గదిలో సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ ఘోరాన్నంతా సెల్ఫోన్లో చిత్రీకరించారు.
ఆపరేషన్ సిందూర్ విజయానికి అగ్నిపథ్ ద్వారా చేరిన అగ్నివీరులు కీలక పాత్ర పోషించారు. వాళ్లు పాక్ దాడులను అడ్డుకుని, మన సైనిక స్థావరాలను రక్షించడంలో ప్రతిభ కనబర్చారు.
[05:03] మహారాష్ట్రలోని ధులె పట్టణ ప్రభుత్వ అతిథిగృహం నుంచి పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకొన్న వ్యవహారంలో రాష్ట్ర శాసనమండలి ఛైర్పర్సన్ రామ్ శిందే ఓ ఉద్యోగిని గురువారం సస్పెండు చేశారు.
[05:02] నియోగదార్లకు అందించే డీటీహెచ్ సేవలపై రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు వినోద పన్ను, సేవా పన్ను విధించొచ్చని సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
[05:00] వక్ఫ్ సవరణ చట్టం-2025ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. మూడు అంశాలపై మధ్యంతర ఉపశమన ఉత్తర్వులకు సంబంధించి తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం గురువారం రిజర్వు చేసింది.
[04:59] యాంటీబయాటిక్లు ఎక్కువగా వాడటం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియా ఔషధ ప్రభావానికి లొంగని ‘సూపర్బగ్’గా మారి రోగికి ప్రాణాంతకంగా పరిణమిస్తుంటుంది. ఈ ప్రమాదకర పరిస్థితికి పరిష్కారం చూపే కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది.
[04:54] వినియోగదార్లకు అందించే డీటీహెచ్ సేవలపై రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు వినోద పన్ను, సేవా పన్ను విధించొచ్చని సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
తమిళనాడు టాస్మాక్పై ఈడీ చర్యలు రాజ్యాంగ సమాఖ్య స్వరూపాన్ని ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. నీట్ పీజీ సీట్ల బ్లాకింగ్ వల్ల మెరిట్ విద్యార్థులకు నష్టం జరుగుతుందని పేర్కొంటూ, దానికి చెక్ పెట్టేందుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
భారత్-పాక్ మధ్య శాంతి ఒప్పందం పూర్తిగా ద్వైపాక్షికంగా జరిగిందని, మధ్యవర్తిత్వానికి అవకాశమే లేదని ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. పాక్ ఆర్మీ నుంచే కాల్పుల విరమణకు సూచన వచ్చిందని, భారత్ తన డీజీఎంవో ద్వారానే స్పందించిందని తెలిపారు.
[04:46] చేయాల్సిన పనులు చాలా ఉండి.. ముందుగా ఏది చేయాలో తేల్చుకోలేకపోతున్నారా? అయితే- ‘ఈ రోజు కేవలం ఒకే ఒక్క పని చేయగలిగే పరిస్థితి ఉంటే.. దేన్ని ఎంచుకుంటాను?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
సద్గురు అభివృద్ధి చేసిన సంయమ సాధన ధ్యానంతో మెదడు వృద్ధాప్యం తగ్గుతుందని హార్వర్డ్ పరిశోధనలో వెల్లడైంది. 8 రోజుల ఈ ధ్యానంతో మెదడు వయసు 5.9 సంవత్సరాల వెనక్కి వెళ్లిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో చైనా జే-35ఏ యుద్ధ విమానాలను పాకిస్థాన్కు సగం ధరకే ఇవ్వనుందని సమాచారం. పాక్ సాయంతో ఆయుధాల మార్కెట్లో తన స్థానాన్ని బలపరచాలనే వ్యూహంతో చైనా ఈ ఆఫర్ ఇచ్చినట్టు నిపుణుల అభిప్రాయం.
అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించిన ఒక పరీక్షలో మాస్ కాపీయింగ్ వెలుగులోకి వచ్చింది. ఎక్కడో ఇటానగర్లో ఉంటూ హర్యానాలోని జింద్ నుంచి సమాధానాలు పొందే విధంగా ప్లాన్ చేసుకున్న 53 మంది అభ్యర్థులను పోలీసులు �
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు బోధిస్తున్న సంయమ సాధన వల్ల మెదడు జీవ సంబంధిత వయసు తగ్గుతుందని పరిశోధకులు నిర్ధారించారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్తో అనుబంధం గల మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, బేఠ
వర్షం ఓ హిందూ జంట పెండ్లికి ఆటంకం కలిగిస్తే ముస్లిం కుటుంబం మత సామరస్యం ఆ ఆటంకానికి పరిష్కారం చూపించి ఆదర్శంగా నిలిచింది. మంగళవారం సాయంత్రం పుణెలో ఈ ఘటన జరిగింది. వాన్వోరి ప్రాంతంలో ఓ ముస్లిం కుటుంబాని�
దేశ రాజధానిలోని ప్రముఖ వైద్యశాలలో ఓ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. 70 ఏండ్ల వృద్ధుడి పిత్తాశయం(గాల్బ్లాడర్) నుంచి 8,125 రాళ్లు బయటకు తీశారు. తమ బృందం సుమారు గంట పాటు శ్రమించి ఈ సర్జరీ చేసిందని గురుగ్రామ
ప్రపంచవ్యాప్తంగా 2030నాటికి సుమారు 50 కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడతారని ఓ అధ్యయనం వెల్లడించింది. వీరు అనేక ఆరోగ్యపరమైన, మానసిక అస్వస్థతలను ఎదుర్కొంటారని లాన్సెట్ కమిషన్ ప్రచురించిన ఈ నివేదిక తెలిపింది
మైసూరు శాండల్ సబ్బు బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటి తమన్నా భాటియాను కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. రెండేళ్లపాటు ఆమె ఈ సబ్బును ప్రమోట్ చేస్తారు. అయితే, ఆమెను ఎంపిక చేయడంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం �
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అన్ని హద్దులను దాటుతున్నదని, రాజ్యాంగంలోని సమాఖ్య పాలన భావనను అతిక్రమిస్తున్నదని సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు రాష్ట్ర మద్యం లైసెన�
సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఇద్దరు సీనియర్ బీజేపీ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మాజీ సైనికులు, పౌర ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు. కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకుడు సత్యపాల్ మాలిక్పై సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. కిష్టార్లోని కిరు జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రం టెండర్ ప్రక్రియలో అవకతవక�
సాధారణంగా అయస్కాంతానికి ఇనుము, స్టీల్ను ఆక ర్షించే లక్షణాలు ఉంటాయి. అయితే అ లాంటి అరుదైన శరీర లక్షణాలు ఉన్న ఇరాన్కు చెందిన అబోల్ఫజల్ సాబెర్ మొ ఖ్తరి అనే వ్యక్తి ఇప్పటికే పలు గిన్నిస్ రికార్డులను సా�
తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. బైక్ మాదిరిగా ప్యాడెడ్ సీట్లను విమానాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రయాణికులు పూర్తిగా కూర్చోవడం కానీ, నిల్చోవడం కానీ చేయడానికి అవకాశ�
పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్లలో చాలా కాలేజీలు సీట్లను విస్తృతంగా బ్లాక్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ నీట్-పీజీ కోసం అన్ని ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు ప్రీ కౌన్సెలింగ్ ఫీజును తప్�
సోషల్ మీడియాలో గంటల తరబడి గడపటం.. పిల్లల్లో డిప్రెషన్ లక్షణాల్ని పెంచుతున్నదని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ముఖ్యంగా 9 నుంచి 13 ఏండ్ల పిల్లల్లో మూడేండ్ల కాలంలో సోషల్ మీడియా వాడకం రోజులో సగటున 7 నిమిష
వక్ఫ్ సవరణ చట్టం, 2025ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గురువారం మూడు అంశాలపై తన మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. వక్ఫ్ బై కోర్ట్స్, వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ బై డీడ్ క
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యారావుకు కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వరకు చెందిన విద్యా సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగిన మాట వాస్తవమేనని రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం �
జర్మనీలో చెఫ్/కుక్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు టామ్కామ్ సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. హోటల్ మేనేజ్మెంట్ లేక హాస్పిటాలిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ, లేక డిప్లొమా ఉన్నవారు అర�
[00:03] ‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ (NMACC) నుంచి కీలక ప్రకటన వచ్చింది. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో భాగంగా ‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఇండియా వీకెండ్’ పేరుతో న్యూయార్క్లోని ప్రసిద్ధ ‘లింకన్ సెంటర్’లో తొలిసారిగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
[22:07] పాకిస్థాన్ (Pakistan) మరోసారి ఉగ్రదాడులకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెబుతామని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) హెచ్చరించారు.
[20:50] ఎంతో ప్రసిద్ధి చెందిన మైసూర్ శాండల్ సోప్ (Mysore Sandal soap) బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఎంపికయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) నిర్ణయం తీసుకుంది.
Man, Children Blown Away With Roof భారీ వర్షం, బలమైన గాలులకు పూరింటి పైకప్పు ఊగిపోయింది. దానిని పట్టుకున్న వ్యక్తి, పిల్లలు ఆ పైకప్పుతో సహా గాలిలోకి ఎగిరిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Woman calls off wedding మద్యం సేవించిన వరుడు తన బంధువులు, స్నేహితులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే తాగి ఊగిపోతున్న పెళ్లికొడుకుని చూసి పెళ్లికూతురు షాక్ అయ్యింది. అతడితో పెళ్లిని రద్దు చే
భారత్పై డ్రోన్లు, మిసైళ్లతో దాడికి దిగుతున్న పాకిస్థాన్కు చైనా ఆయుధాలను సరఫరా చేస్తుంటుంది. అలాగే టర్కీ కూడా పాక్కు ఆయుధ సహాయం చేస్తుంటాయి. అయితే ఈ రెండు దేశాలు మాత్రమే కాదు.. మరో దేశం కూడా పాక్కు ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఆ దేశం ఏదో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.
Man Arrested For spying for Pak పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో వారణాసికి చెందిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక సమాచారాన్ని పాకిస్థాన్ వ్యక్తులకు అతడు చేరవేస
వక్ఫ్ బిల్లు సవరణ చట్టం-2025 రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో గురువారం ఆసక్తికర చర్చ జరిగింది. ఈ పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టును రిజర్వ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో మూడు ముఖ్యమైన అంశాలపై అభ్యంతరాలు వచ్చాయి.
Man Kills Teen After Catching With Wife భార్యతో సన్నిహితంగా కనిపించిన యువకుడ్ని ఒక వ్యక్తి హత్య చేశాడు. గ్యాస్ సిలిండర్తో పలుసార్లు తలపై కొట్టి చంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Satyapal Malik కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో రూ.2,200 కోట్ల సివిల్ పనుల కేటాయింపులో అవినీతి ఆరోపణలపై జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్తో పాటు మరో ఐదుగురిపై గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చార్జిషీ
Satya Pal Malik జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్పై (Satya Pal Malik) నమోదైన అవినీతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియలో అక్రమాల�
[18:22] దేశ రాజధాని దిల్లీలోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు గంటపాటు శ్రమించి వాటిని బయటకు తీశారు.
[17:55] పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (operation Sindoor)పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్(Jagdeep Dhankhar) ప్రశంసలు కురిపించారు.
Waqf Act వక్ఫ్ (సవరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారించింది. పిటిషన్లతో పాటు కేంద్రం వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం మూడు కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులన�
mass exam cheating హర్యానాకు చెందిన అభ్యర్థులు అరుణాచల్ ప్రదేశ్లోని సెంటర్లలో పోటీ పరీక్షలు రాశారు. సుమారు 2,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరికి హర్యానా నుంచి కొందరు సహాయం చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సమాధానా�