సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతిచెందారు. వీరంతా హైదరాబాద్లోని రామ్నగర్కు చెందిన వారు. దీంతో ఆ ప్రాంతంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
ధర్మం, విశ్వాసాల ముసుగులో దళితులపై దాడులు చేస్తున్న వారికి తగిన గుణపాఠం నేర్పుతామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడిని దేశంలోని 30 కోట్ల మంది దళితులపై దాడిగా భావిస్తున్నట్లు ఆయన అభివర్ణించారు.
ఫరీదాబాద్లోని సోమవారంనాడు జరిగిన నార్తర్న్ జోన్ కౌన్సిల్ (NZC) 32వ సమావేశంలో అమిత్షా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.
Forest Officer Murders Wife, Children అటవీ శాఖ అధికారి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. వారు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే భార్య, పిల్లలను హత్య చేసి క్వాటర్స్ వెనుక పాతిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ద�
సౌదీలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 46 మంది మృతిచెందిన విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన పట్ల ప్రధాని మోదీ సహా సంబంధిత ఉన్నతాధికారులతో తాను సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు.
Delhi Blast ఢిల్లీలోని ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఉగ్రవాద కుట్రలో కీలకంగా ఉన్న మరో వ్యక్తిని అరెస్టు చేసింది. జమ్మూ కశ్మీర్లోని శ్�
మానవత్వానికి వ్యతిరేకంగా షేక్ హసీనా నేరాలకు పాల్పడినట్టు ఐసీటీ నిర్ధారిస్తూ ఆమె మరణశిక్ష విధిస్తున్నట్టు సోమవారంనాడు తీర్పునిచ్చింది. 2024 జూలై, ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని, 24,000 మంది గాయపడ్డారని ఐసీటీ న్యాయమూర్తి పేర్కొన్నారు.
Bengal Raj Bhavan Search పశ్చిమ బెంగాల్ గవర్నర్ అధికారిక నివాసంలో బీజేపీకి చెందిన నేరస్తులు ఆశ్రయం పొందుతున్నారని, లోపల ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేశారని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర�
కోల్కతా పోలీసులు, రాజ్భవన్ పోలీస్ ఔట్పోస్ట్, సీఆర్పీఎఫ్, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సంయుక్తంగా రాజ్భవన్లో గాలింపు చర్యలు చేపట్టడం ఇదే మొదటిసారని గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Election Commission అసోం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రచురిస్తామని వెల్లడించింది. ఈ ప్రత్యేక సవరణ జనవరి ఒకట�
Donkeys Pull Thar ఒక వ్యక్తి థార్ కొనుగోలు చేశాడు. అయితే ఆ వాహనంలో పలు సమస్యలు బయటపడ్డాయి. డీలర్కు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో థార్ను గాడిదలకు కట్టి షోరూమ్కు లాక్కెళ్లాడు. ఈ వీడి
ఆర్జేడీ ఎమ్మెల్యేలు జరిపిన సమవేశంలో ఎన్నికల్లో 'మహాగఠ్బంధన్' ఓటమికి కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఆర్జేడీ దయనీయ పరిస్థితికి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కారణమంటూ ఆరోపించిన సంజయ్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Booth Officers Boycott SIR Work ఎలక్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పని ఒత్తిడి వల్ల ఒక అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ‘సర్’ పనిని బహిష్కరించారు. ‘సర్’ పనిని న�
పంట వ్యర్థాలు తగలబెట్టకుండా వాటిని భూమిలో కలియదున్నుతూ లాభాల సాగు చేస్తున్న పంజాబ్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములకు అక్కడి ప్రభుత్వం ‘విజయవంతమైన రైతులు’ అనే బిరుదుతో సత్కరించింది.
అమీర్ రషీద్ అలీని కోర్టుకు హాజరుపరిచే సమయంలో మీడియాను అనుమతించ లేదు. కోర్టు కాంప్లెక్స్ చుట్టూ ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారు. అల్లర్ల వ్యతిరేక టీమ్ను కూడా సిద్ధం చేశారు.
బిహార్లో ఘన విజయం తర్వాత మధ్యప్రదేశ్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం నియమితులైన ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయడంపై బీజేపీ అధిష్ఠానం దృష్టిసారించినట్టు తెలుస్తోంది. రాబోయే శాసనసభ ఎన్నికల దిశగా పార్టీ ముందడుగు వేస్తోంది.
Dry Fruit Seller Dies Over Terror Probe ఉగ్రవాదంపై దర్యాప్తు కోసం డ్రై ఫ్రూట్స్ విక్రేతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రశ్నించిన తర్వాత అతడ్ని వదిలేశారు. అయితే ఆ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇవాళ యుద్ధం అంటూ వస్తే ఎన్ని గంటలు జరుగుతుందో చెప్పలేమని, 'ఆపరేషన్ సిందూర్' 88 గంటలు పాటు సాగించామని, వచ్చేసారి నాలుగు నెలలైనా కావచ్చు, నాలుగేళ్లు కూడా పట్టవచ్చని జనరల్ ద్వివేది అన్నారు.
Upendra Dwivedi దాయాది పాకిస్థాన్ (Pakistan)కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Boy Trapped In Car Dies ఒక బాలుడు ఆడుకుంటూ కారులో చిక్కుకున్నాడు. ఆలయం ఉత్సవం శబ్దాలకు అతడి అరుపులు ఎవరికీ వినిపించలేదు. దీంతో ఊపిరాడక చనిపోయాడు. రెండు రోజుల తర్వాత ఆ కారులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.
Azam Khan ఎస్పీ నేత ఆజంఖాన్, ఆయన తనయుడు అబ్దుల్లా ఆజంఖాన్ను డబుల్ పాన్ కార్డు కేసులో మంగళవారం రాంపూర్ కోర్టు దోషులుగా తేల్చింది. ఇద్దరికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.50వేల చొప్పున జరిమానా విధించింది. కోర్ట�
Delhi Blast ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ పేలుడుతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Delhi Blast ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడుపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కశ్మీరీ ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ సహ కుట్రదారుడు అమీర్ రషీద్ అలీ కీలక విషయా�
Fake Nandini Ghee నకిలీ నందిని నెయ్యి రాకెట్ గుట్టురట్టయ్యింది. రూ.56.95 లక్షల విలువైన 8,136 లీటర్ల కల్తీ నెయ్యి, నకిలీ నెయ్యి తయారీ యంత్రాలు, ఇతర నూనెలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశా�
ఉగ్రవాదులను, వారికి మద్దతిస్తున్నవారిని ఒకేలా చూస్తామని.. రక్తం, నీరు ఎప్పటికీ కలిసి ప్రవహించబోవంటూ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాక్కు గట్టి హెచ్చరికలు చేశారు.
PM Modi సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం (Saudi Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు �
భారత ప్రయాణికులు విమానాశ్రయాల్లో వీల్ఛైర్లను దుర్వినియోగం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియోపై ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా స్పందించారు.
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులు బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో యాత్రికులు చనిపోయారు. ఈ పెను విషాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
Digital Arrest దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సొమ్ము కాజేసేందుకు నేరగాళ్లు కొత్త కొత్త దారులను వెతుక్కుంటున్నారు. తాజాగా ఓ మహిళ సైబర్ ఉచ్చులో చిక్కుకుని ఏకంగా కోట్ల రూపాయలను పోగొట్టుకుంది.
బీహార్లో (Bihar) ఎన్డీఏ కూటమి 202 సీట్లతో ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ (Nitish Kumar) 10వ సారి పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నెల 20న (గురువారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
2024 మారణహోమం కేసుకు సంబంధించి ఇంటర్ నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కేసులో తుది తీర్పును ఈ రోజు (సోమవారం) వెలువరించనుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు ఎక్కువైపోయాయి.
బీహార్లో (Bihar) రెండు మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత క్యాబినెట్ (Cabinet Meeting) చివరిసారిగా సమావేశం కాన�
డబ్బు, పార్టీ టికెట్ కోసం తాను మురికి కిడ్నీని తండ్రికి దానం చేశానని అంటున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఆవేదన వ్యక్తం చేశారు. తాను శాపగ్రస్థురాలినయ్యానని, తనను అనాథను చేశారని పేర్కొన్నారు.
ముంబయి - అహ్మదాబాదు బుల్లెట్ రైలు ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇంజినీర్లు తమ అనుభవాలను నిక్షిప్తం చేయాలని, ఇతర ప్రాంతాల్లో ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టినపుడు అవి ఉపయోగపడతాయని ప్రధాని మోదీ సూచించారు.
ఉత్తర్ప్రదేశ్ రాజధాని నగరమైన లఖ్నవూలోని ‘భాత్ఖండే సంగీత విశ్వవిద్యాలయం’ పదవీ విరమణ వయసులో గల వయో వృద్ధులకు రెండో ఇల్లుగా మారింది. 60 నుంచి 85 ఏళ్ల వయసులో ఉన్న దాదాపు వందమంది ఈ విశ్వవిద్యాలయంలో సంగీత పాఠాలు నేర్చుకొంటూ
డబ్బు అనేది మీ అవసరాలు తీర్చే సాధనమే తప్ప మీ గుర్తింపు కాదని తెలుసుకోండి. అందుకే డబ్బు పోయినప్పుడు ఇక జీవితమే లేదన్నట్లుగా భయపడిపోవడం, డబ్బు వచ్చినప్పుడు లోకాన్నే జయించినట్లు పట్టలేని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కావడం లాంటివి చేయకండి.
ప్రాదేశిక సైనిక బెటాలియన్లలో మహిళలకు ప్రవేశం కల్పించాలన్న అంశాన్ని సైన్యం పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ప్రయోగాత్మకరీతిలో అతివల నియామకం చేపట్టనుంది. దీనిపై వచ్చే ప్రాథమిక ఫలితాలను విశ్లేషించి..
బిహార్ ఎన్నికల్లో పరాజయం, ఓటు చోరీ ఆరోపణల నేపథ్యంలో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) అమలులో ఉన్న 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య నేతలతో కాంగ్రెస్ దిల్లీలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించనుంది.
మండల- మకరవిలక్కు పూజల కోసం కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆదివారం ప్రధాన అర్చకులు అరుణ్కుమార్ నంబూద్రి, మహేశ్ మోహనారు ఆధ్వర్యంలో ద్వారాలను తెరిచారు.
పోలీసులు, దర్యాప్తు సంస్థల నిఘా కళ్లను తప్పించుకుని తమ కుట్రలను అమలుపరిచేందుకు ఉగ్రముఠాలు సరికొత్త వ్యూహాలను ఎంచుకుంటున్నాయి. నేర ముద్ర లేని వాళ్లు, వేర్పాటువాదులతో సంబంధంలేని యువకులు,
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో.. 11 స్థానాల్లో తీవ్ర ఉత్కంఠ పోరు సాగింది. ఈ స్థానాల్లో గెలుపు, ఓటమి మధ్య ఓట్ల తేడా కేవలం 1,000లోపే ఉండటం గమనార్హం. కొన్నిచోట్ల అయితే అభ్యర్థులు కేవలం 27 ఓట్లు, 30 ఓట్ల తేడాతో ఓటమి, గెలుపు అనేవి ప్రతి ఓటు ఎంత అవసరమో నొక్కి చెప్పాయి.
చంద్రయాన్-4, గగన్యాన్, సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, ఉపగ్రహాల ప్రయోగాలు సహా అనేక మిషన్లతో కూడిన భారీ ప్రణాళిక ఇస్రోకు ఉందని ఆ సంస్థ ఛైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్లో చేపట్టే ప్రయోగాల గురించి వివరించారు.
ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా జీవితంపై హైదరాబాద్కు చెందిన పాత్రికేయుడు అరవింద్యాదవ్ హిందీలో ‘అనశ్వర్’ పేరుతో రచించిన పుస్తకాన్ని కేంద్ర మాజీమంత్రి, కశ్మీర్ రాజవంశవారసుడు కరణ్ సింగ్ ఆదివారమిక్కడ ఆవిష్కరించారు.
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో వేలాది ప్రాణాలు పోతుండగా.. క్షతగాత్రులకు సకాలంలో చికిత్స అందక కూడా మరణాలు పెరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా దిల్లీకి చెందిన బీటెక్ విద్యార్థుల బృందం
బెంగళూరు ఆనేకల్ సమీపంలోని చందాపురలో డీ సేల్స్ అకాడమీ పాఠశాలలలో బోధించేందుకు రోబో టీచర్ ‘ఐరిస్’ వచ్చింది. కేరళకు చెందిన ‘మేకర్స్ ల్యాబ్’ ఈ ఏఐ రోబో ఉపాధ్యాయురాలిని రూపొందించింది.
బిహార్ శాసనసభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి ఓటమికి కాంగ్రెస్ పార్టీ ప్రజలను బాధ్యులను చేస్తోందని భాజపా ఆరోపించింది. తమ నాయకుడు రాహుల్ గాంధీని రక్షించడం కోసం ఏకంగా ప్రజలపైనే నింద మోపుతోందని మండిపడింది.
జమ్మూకశ్మీర్లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి సంభవించిన పేలుడు ఉగ్ర కుట్ర కాదని, ఫోరెన్సిక్ తప్పిదం వల్లే జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
కెనడా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకొనే భారత విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది శీతాకాలంలో మొత్తం దరఖాస్తుల్లో సగం వీసా తిరస్కరణకు గురి కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ధోరణికి కెనడాలో కఠి�
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఎస్పీ కిరణ్చవాన్ కథనం ప్రకారం.. సుక్మా జిల్లా బెజ్జి - చింతగుఫా మధ్య గల తుమాల్పాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కో�
షెడ్యూల్డు కులాలకు ఇస్తున్న రిజర్వేషన్లలోనూ క్రిమీలేయర్ విధానం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. ఆయన ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, రిజర్వేషన్ల విషయంలో ఐఏఎస�
ఎర్ర కోట వద్ద ఈ నెల 10న జరిగిన ఆత్మాహుతి దాడి కేసు దర్యాప్తులో గొప్ప ముందడుగు పడింది. సూసైడ్ బాంబర్ టెర్రర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సహకరించిన కశ్మీరీ వ్యక్తి అమీర్ రషీద్ అలీని జాతీయ దర్యాప్తు సంస్థ (
ప్రాదేశిక సైనిక(టెరిటోరియల్ ఆర్మీ) బెటాలియన్లలోకి మహిళా క్యాడర్ను తీసుకొనే విషయాన్ని భారత సైన్యం పరిశీలిస్తోంది. తొలుత పరిమిత బెటాలియన్లలో వీరి రిక్రూట్మెంట్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆర్
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడుకు మినహాయింపునిచ్చే బిల్లును నిలిపి ఉంచిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలోని ఓ రాళ్ల క్వారీ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృంద
శబరిమల అయ్యప్ప స్వామి వార్షిక యాత్ర సీజన్ సోమవారం నుంచి ప్రారంభమవుతున్నది. లక్షలాది మంది మండల దీక్షాపరులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం దేవాలయం తలుపులను తెరిచారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పుణె జిల్లాలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ నిబంధనలను ఉల్లంఘించి డిపార్ట్మెంట్కు చెందిన 15 ఎకరాల స్థలాన్ని విక్రయించినందుకు ఒక మహిళా అధికారిని
బీహార్ శాసన సభ ఎన్నికల్లో ప్రపంచ బ్యాంకు నిధులను ఖర్చు చేసి, ఓటర్లను ప్రభావితం చేశారని ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన రూ.14,000 కోట్లను దారి �
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మునుపెన్నడూ లేనంతగా బిజీ షెడ్యూల్తో నిండిపోయిందని ఆ సంస్థ చైర్మన్ వీ నారాయణన్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 2028లో చేపట్టబోతున్న చంద్రయాన్-4 మిషన్కు �
కొద్ది గంటల్లో పెండ్లి అనగా పెండ్లి కొడుకు చేతిలో 24 ఏండ్ల యువతి దారుణంగా హత్యకు గురైన ఘటన గుజరాత్లోని భావ్నగర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సాజన్ బరియా, సోనీ రాథోడ్�