బీహార్లోని పలు జిల్లాల్లో బాలింతల చనుబాలలో హానికర రసాయనం యురేనియం ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వారి పాలు తాగే బిడ్డలకు తీవ్ర అనారోగ్య పరిస్థితులు రావచ్చుననే ఆందోళన వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సీఎం కుర్చీలాటకు తెరపడటం లేదు. సీఎం సీటు కోసం డీకే శివకుమార్ ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, కొత్తగా హోంమంత్రి జీ పరమేశ్వర కూడా రేసులోకి వచ్చారు. సీఎం పదవి రేసులో తాను క�
ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న సింధ్ ప్రాంతం తిరిగి భారత్లో కలవవచ్చునని, సరిహద్దులు మారొచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సింధి సమాజ్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 1947లో ద�
రాజ్యాంగం అనుమతించనందున రాష్ట్రపతి, గవర్నర్లకు కాల పరిమితులు విధించడాన్ని ఆపేశామని, అదే సమయంలో గవర్నర్లు బిల్లులను నిరవధికంగా పెండింగ్లో ఉంచరాదని స్పష్టంగా చెబుతూ సుప్రీం కోర్టు సమతుల్యమైన తీర్పును
53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో, తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతల�
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 20వ తేదీతో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. 2023లో కుదిరినట్టు చెబుతున్న ఒక ఒప్పందం ప్రకారం తక్కిన రెండున్నరేళ్ల పాలన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఆడామగా అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయం ఎడతెగని సమస్యలా మారింది. మన దేశంలోనూ ప్రతి నలుగురిలో ఒకరు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారంటోంది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే.
జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. పలు దేశాల ప్రధానులతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చలు జరుపుతున్నారు.
సింధ్ హిందువులు ముఖ్యంగా ఎల్కే అడ్వాణి వంటి నేతల తరానికి చెందిన వారని, ఇండియా నుంచి సింధ్ ప్రాంతం విడిపోవడాన్ని సింధ్ హిందువులు ఇప్పటికీ అంగీకరించడం లేదని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
Man Kills Woman పెళ్లి చేసుకోవాలని 60 ఏళ్ల మహిళ ఒత్తిడి చేసింది. అయితే వివాహమై పిల్లలున్న ఒక వ్యక్తి దీనికి నిరాకరించాడు. వివాహేతర సంబంధం ఉన్న ఆ మహిళ అడ్డు తొలగించుకునేందుకు ఆమెను హత్య చేశాడు.
ఎస్ఐఆర్ ప్రక్రియ దేశంలో అలజడి రేపిందని, ప్రజాస్వామ్యానికి తిలోదకాలు వదిలి అధికారంలో ఉన్నవారికి కొమ్ము కాసేందుకు ఉద్దేశించిన ప్రక్రియ అని రాహుల్ ఆరోపించారు.
దుబాయ్ ఎయిర్ షోలో ఫ్లైట్ కూలిపోవడంతో మృతిచెందిన పైలట్కు ఆయన భార్య కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాల మధ్య సైనికుల గౌరవ వందనాల నడుమ ఆయన అంత్యక్రియలు నిర్వహించింది ఐఎఎఫ్.
Rajnath Singh దేశ సరిహద్దులు మారవచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అలాగే పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతం కూడా భారత్లోకి తిరిగి రావచ్చని అన్నారు. నాగరికత పరంగా సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగా ఉంట�
Children Hospitalised పారిశ్రామిక ప్రాంతంలో గాలి కాలుష్యం వల్ల స్థానికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. 15 మంది పిల్లలతో సహా 22 మంది అస్వస్థత చెందారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్�
అభివృద్ధి అన్నదే తమ ప్రధాన ఎజెండా అని అజిత్ పవార్ చెప్పారు. అదే విషయాన్ని తాను ఎన్నికల ప్రచారంలో చెప్పానని, పని చేయడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని, విమర్శలకు కాదని అన్నారు.
Drunk Auto Driver Sets On Fire ఒక ఆటో డ్రైవర్ మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఆటో నడిపాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు ఆటో డ్రైవర్ను నిలువరించారు. బ్రితింగ్ టెస్ట్కు అతడు నిరాకరించాడు. పోలీసులతో వాగ్వాద�
తల్లిప్రేమ వలే తల్లిపాలూ స్వచ్ఛమైనవనీ, కల్తీలేనివని ఇన్నాళ్లూ అనుకున్నాం. కానీ ఆ తల్లిపాలూ కలుషితమవుతున్నాయ్. బిహార్లో నిర్వహించిన తాజా సర్వేలో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయ్. అవేంటంటే...
బహ్రెయిన్ నుంచి హైదరాబాద్కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు ఈ మెయిల్ పంపించారు.
School Girl Raped ఒక వ్యక్తి స్కూల్ బాలికను లైంగికంగా వేధించాడు. స్కూల్ గ్రౌండ్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలిక చేతికి ఏదో ఇంజెక్షన్ చేశాడు. బాధిత బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ద
Uranium In Breastmilk తల్లి పాలపై ఒక అధ్యయనం జరిగింది. అందులో యురేనియం ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తున్నది. తల్లి పాలు తాగే బిడ్డలపై దీని ప్రభావం పడుతుందని ఆ స్టడీ రిపోర్ట్ హెచ్చరించింది.
Bomb threat ఈ మధ్యకాలంలో బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ల ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా బహ్రెయిన్ (Bahrain) నుంచి హైదరాబాద్కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
బీజేపీ ఓట్ చోరీ ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శించారు. గత 19 రోజుల్లో 16 మంది బీఎల్ఓలు మరణించినట్టు మీడియాలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు.
Actor Vijay అధికార డీఎంకే (DMK) పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని టీవీకే చీఫ్ (TVK chief), నటుడు విజయ్ (Actor Vijay) తీవ్ర ఆరోపణలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనతో ఆగిపోయిన తన ఎన్నికల ప్రచారాన్ని విజయ్ ఇవాళ్టి నుంచి పునఃప్రారం�
Girl Dies By Suicide తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ కొనివ్వలేదని బాలిక మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Chandigarh Bill Row కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ను రాష్ట్రపతి ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ పాలన కింద ఉన్న చండీగఢ్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 2
Justice SuryaKant భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (Chief justice of India) గా రేపు జస్టిస్ సూర్యకాంత్ (Justice SuryaKant) ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన చీఫ్ జస్టిస్గా బాధ్యతల్లో కొనసాగనున్నారు.
చండీగఢ్లో చట్టాలు చేసే అధికారాన్ని రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రతిపాదనగా ఉంది. అయితే దీనిని పంజాబ్లోని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
Umar Mohammad ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో దర్యాప్తు సాగుతున్నా కొద్ది వెన్నులో వణుకు పుట్టించే కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆత్మాహుతి బాంబర్ ఉమర్ మొహమ్మద్ (Umar Mohammad) తనను తాను కరుడుగట్టిన ఉగ్రవాదులు బు�
తమిళనాడులోని అధికారిక డీఎంకే పార్టీ ప్రజలను విడదీసేలా రాజకీయాలు చేస్తోందని తమిళిగ వెట్రి కళగం చీఫ్, సినీ నటుడు విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తన రాజకీయ ప్రచారాన్ని నేటి నుంచి పునః ప్రారంభించారు.
Explosives హర్యానా (Haryana) లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం, ఢిల్లీలో 13 మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల పేలుడు (Delhi blast) తో వాటికి లింకు ఉండటం, జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఆ పేలుడు పదార్థాలు నిలువ ఉంచిన పోలీస్స్టేషన్ పే�
బిహార్ ఎన్నికల్లో అవకతవకలు జరిగే ఉంటాయని తనకు అనిపిస్తోందని జన్ సురాజ్ పార్టీ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. తమ పార్టీకి క్షేత్రస్థాయిలో లభించిన మద్దతుకు, ఎన్నికల సరళికి పొంతన లేదని తెలిపారు.
Actor Vijay ప్రముఖ నటుడు, టీవీకే చీఫ్ (TVK Chief) విజయ్ (Vijay) తన పార్టీ క్యాడర్తో క్లోజ్డ్ డోర్ మీటింగ్ నిర్వహించారు. కాంచిపురం జిల్లా (Kanchipuram district) లోని మూడు తాలూకాల నుంచి ఎంపిక చేసిన క్యాడర్తో ఆయన సమావేశమయ్యారు.
పంజాబ్, హరియాణా సంయుక్త రాజధాని చండీగఢ్లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చేలా రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లును పంజాబ్లోని పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
Flamingos ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాజస్థాన్ (Rajasthan) లోని ఉప్పునీటి సరస్సు అయిన సాంభార్ సరస్సు (Sambhar Salt Lake) కు భారీ సంఖ్యలో వలసపక్షులు (Migratory birds) తరలివచ్చాయి. ముఖ్యంగా ఫ్లెమింగో పక్షులు (Flamingo birds) పెద్ద సంఖ్యలో వచ్�
Sabarimala కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండలం, మకరవిలక్కు వార్షిక ఉత్సవాల నేపథ్యంలో భక్తులు తరలివస్తున్నారు. తొలివారంలోనే ఏకంగా 5.75లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్ల�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కి వ్యతిరేకంగా తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ గళం విప్పింది. 'సర్' ని నిలిపివేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది.
ఉత్తరాఖండ్లోని ఓ స్కూల్ సమీపంలో జిలెటిన్ స్టిక్స్ లభించడం కలకలానికి దారి తీసింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Air Pollution ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్యం కొనసాగుతూనే ఉన్నది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. దేశ రాజధానిలో ఆదివారం సైతం కాలుష్యం కొనసాగింది.
Karnataka కన్నడ నాట ముఖ్యమంత్రి మార్పు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఈ అంశం రాజకీయ గందరగోళానికి దారి తీస్తున్నది. నిన్నటి వరకు తానే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పిన సిద్ధరామ�
ఛత్తీస్గఢ్లో బసంత్ పాండో (81) అంటే భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ దత్తపుత్రుడిగా చాలామందికి తెలుసు. ఆయనపై ‘ఈటీవీ భారత్’ ఇటీవల ఇచ్చిన కథనంతో ఈ విషయం రాష్ట్రమంతా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
రాజస్థాన్లోని భరత్పుర్లో గల కొలడియో జాతీయ పార్కులో ప్రతిష్ఠాత్మక బర్డ్ రింగింగ్ స్టడీ ప్రాజెక్టు 35 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలైంది. పక్షుల జీవనశైలి, వలసలు, బరువు, ఆహారపు అలవాట్ల వంటి అంశాల ప్రాతిపదికన ఈ అధ్యయనం జరుగుతుంది.
విద్యుదుత్పత్తి, వైద్య చికిత్సలు తదితర పౌర అవసరాలకు అణు శక్తి వినియోగం, ఆయా రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించేలా ప్రైవేటు సంస్థలను అనుమతించే కీలకమైన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.
చిరుత తనపై దాడి చేసినా భయపడకుండా ఓ పదకొండేళ్ల బాలుడు ధైర్య సాహసాలు ప్రదర్శించి దాన్ని తరిమి కొట్టి ఔరా అనిపించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా మాలా పద్వీపడా సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది.
ప్రవాస భారతీయుడైన అమెరికా పారిశ్రామికవేత్త రామలింగరాజు మంతెన కుమార్తె వివాహానికి రాజస్థాన్లోని ఉదయ్పుర్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్, అతని స్నేహితురాలు.. శనివారం మేవాఢ్ రాజకుటుంబికులతో భేటీ అయ్యారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ తన ఆరు నెలల పదవీకాలంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన పది మంది, వెనుకబడిన తరగతులకు చెందిన 11 మంది న్యాయమూర్తులను వివిధ రాష్ట్రాల హైకోర్టులకు నియమించారు.
కరోనా సమయంలో రోగులను పరామర్శించడానికి అత్యవసర గదిలోకి ఎమ్మెల్యే వచ్చిన సమయంలో లేచి నిలబడలేదంటూ విధుల్లో ఉన్న వైద్యుడిని తొలగించడంపై పంజాబ్, హరియాణా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.
కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది.
ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సమీకృత ఉన్నత విద్య నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయనుంది.
బెంగళూరులో శనివారం నిర్వహించిన సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలే పోటీలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.