Asaduddin Slams Bilawal Bhutto పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో జర్దారీపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్దారు. పాక్ మాజీ ప్రధాని అయిన ఆయన తల్లి బెనజీర్ భుట్టో, ఆ దేశ మాజీ అధ్యక్షుడైన ఆయ�
Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో... తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ దాడులపై పార్టీ స్టాండ్ ఏమిటన్నది ఎవరికి అర్థం కాకుండా ఉంది. అలాంటి వేళ పార్టీ అధిష్టానం స్పందించింది.
పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్ భారత్పై విషం కక్కుతూ ఇటీవల రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో ఫరూక్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Railways cop beaten up కొందరు వ్యక్తులు రైల్వే స్టేషన్ బయట బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించారు. ఇది చూసి రైల్వే పోలీస్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. పబ్లిక్ ప్లేస్లో మద్యం తాగవద్దని మందలించాడు. ఆగ్రహించిన ఆ యువకులు రైల్వ
భారతదేశమే కాదా అని ఇష్టానికి తెగబడి మాట్లాడటం, కూర్చున్న చెట్టుకొమ్మనే నరుక్కుంటూ రాక్షసానందం పొందటం కుహానా వాదులకు కులాసాగా మారింది ఇండియాలో. నా దారి వేరే దారంటూ సిగ్గూ శరం లేకుండా మార్కెట్లోకి వస్తున్నారు.
Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్వీర్ అల్లబదియాకు పాస్పోర్టు ఇచ్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ షోలో అనుచిత కామెంట్ చేసిన నేపథ్యంలో అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు బుక్ అయిన విషయం తెలిసిం�
Omar Abdullah పహల్గాం (Pahalgam) లో అతిథులను కాపాడుకోవడంలో తాను విఫలమయ్యానని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి (Jammu and Kashmir CM) ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆవేదన వ్యక్తంచేశారు.
ఎన్ఐఏ హెడ్క్వార్టర్స్లో రాణా ప్రస్తుతం ఎన్ఐఏ విచారణను ఎదుర్కొంటున్నారు. రాణాను న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ ముందు హాజరుపరిచినట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్ సారథ్యంలోని ఎన్ఐఏ లీగల్ టీమ్ కూడా కోర్టుకు హాజరైంది.
Live In Partner: 10 ఏళ్ల నుంచి సోనియా అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ బద్కల్ కాలనీలోని ఓ ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, సోనియాను జితేంద్ర చంపేశాడు. ఆమె శవాన్ని బెడ్డు కింద దాచేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి నేరుగా బామ్మ సుందరీ దేవి ఇంటికి వెళ్లాడు.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన భరత్ భూషణ్ భార్య సుజాతను ఎన్ఐఏ అధికారులు సోమవారం విచారించారు. దాదాపు 8 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది.
Asaduddin Owaisi పహల్గాం దాడిపై ఘటనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. అతడో జోకర్ అంటూ తీవ్రంగా స్పందించారు. ఓ విలేకరి షాహిద్ అఫ్రిది చేసిన
Teacher Forces Student To Cut Chicken పరీక్ష రాస్తున్న విద్యార్థిని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధ్యలో ఆపించాడు. ఆ స్టూడెంట్తో కోడి కోయించి స్కిన్ తీయించి, ముక్కలుగా కట్ చేయించాడు. వండేందుకు ఆ కోడి మాంసాన్ని ఇంటికి పంపించాడు. ఈ వ�
Pahalgam attack హల్గాం (Pahalgam) లో నరమేథం జరిపిన నలుగురు ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే వారి లొకేషన్ను భద్రతాబలగాలు నాలుగుసార్లు ట్రాక్ చేశాయి. ఆ నాలుగుసార్లూ ఉగ్రవాద�
CM Omar Abdullah: పెహల్గామ్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. యావత్ దేశం ఆ దాడితో చలించిపోయిందన్నారు. బాధిత కుటుంబాలకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదన్నారు.
[15:10] భారత సముద్ర జలాలపై రఫేల్ గర్జనలు వినిపించనున్నాయి. నౌకాదళం కోసం వీటిల్లోని ప్రత్యేక రకాన్ని కొనుగోలు చేసేందుకు మన దేశం ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకొంది.
Uttar Pradesh News: తనకు ఇష్టమైన పనీర్ కర్రీని ఇంకా కొంచెం ఎక్కువ వేయాలని వడ్డిస్తున్న వారిని అడిగాడు. ఇందుకు వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ధరేంద్ర వారితో గొడవపడ్డాడు. అయినా వాళ్లు ఒప్పుకోలేదు.
గతంలో విచారణ సందర్భంగా అల్హాబాదియా విదేశీ ప్రయాణాలపై నిషేధం విధిస్తూ, పాస్పోర్ట్ను సీజ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తన పాస్పోర్ట్ను రిలీజ్ చేయాలని అల్హాబాదియా సుప్రీంకోర్టుకు తిరిగి అశ్రయించారు.
Supreme Court: సోషల్ మీడియాతోపాటు ఓటీటీ చానెల్స్లో లైంగిక అసభ్యకమైన కంటెంట్ ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో దీనిని నియంత్రించాలంటూ పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
భారతీయులు తామేంటో చూపిస్తే, విదేశీయులు భారత్ పై ఉన్న నమ్మకాన్ని అణువంత కూడా సడలించుకోలేదు. భారత సర్కారుపై ఉన్న అచంచల విశ్వాసం.. వాళ్ల నడక, నడవడికలో కనిపిస్తున్నాయ్..
Supreme Court: ఓటీటీల్లో సెక్సువల్ కాంటెంట్ స్ట్రీమింగ్ అంశంపై కేంద్ర ప్రభుత్వ వివరణ కోరింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు కొన్ని సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చింది.
Kashmiri Student Assaulted యూనివర్శిటీ క్యాంపస్లో కశ్మీరీ విద్యార్థిపై దాడి జరిగింది. దీంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థిపై దాడి సంఘటనను ఖండించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఒక వ్యక్తిని అదుపు�
Metro సాధారణంగా ప్రయాణ సమయంలో ఆకలేస్తే తినడం సర్వసాధారణమే. అయితే, రూల్స్ పాటింకపోతే అధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
Pahalgam Terror Attack: పహల్గంలో ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి జరిగిన అనంతరం తొలిసారిగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సోమవారం సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనపై స్పందించారు.
[13:52] ఓటీటీ ప్లాట్ఫామ్, సోషల్ మీడియాల్లో అశ్లీల కంటెంట్ని కట్టడి చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రంతో సహా పలు ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు నోటీసులు జారీ చేసింది.
Migratory birds పెరుంగులమ్ (Perungulam) రిజర్వాయర్కు ఈ ఏడాది భారీగా వలస పక్షులు (Migratory birds) తరలివచ్చాయి. ప్రతి ఏడాది ఈ రిజర్వాయర్కు వలస పక్షులు తరలిరావడమనేది సాధారమే అయినా.. ఈసారి భారీ సంఖ్యలో రావడం విశేషం.
[13:40] పహల్గాం ఉగ్రవాదులు భద్రతా దళాల చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకొన్నారు. ఒకసారి కాల్పుల జరిపి పారిపోగా.. మరోచోట భోజనం చేస్తూ ఆహారంతో సహా పరారయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ మధ్య కీలక సమావేశం జరిగింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో, పహల్గామ్ దాడి గురించి రాజ్నాథ్ ప్రధానమంత్రికి వివరణాత్మక సమాచారాన్ని అందించారు. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
Neha Singh Rathore: సింగర్ నేహా సింగ్ రాథోడ్పై.. లక్నోలో దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై సోషల్ మీడియాలో ఆమె ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద పోస్టులు చేసింది. దీంత�
Farooq Abdullah పహల్గాం (Pahalgam) సమీపంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు (Terrorists) కాల్పులు జరిపి 26 మందిని దారుణంగా చంపేశారు. మృతుల్లో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ ఉన్నారు. ఈ నెల 22న జరిగిన ఈ క్రూర దాడితో దేశం యావత్తు దిగ్భ్రాం�
Bomb threat కేరళ (Kerala) లో గత రెండు రోజులుగా బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతున్నది. తాజాగా కేరళ సీఎం కార్యాలయానికి, సీఎం నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్స్ (Bomb threat mails) వచ్చాయి.
బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు పహల్గామ్ ఉగ్రవాద దాడుల విషయంలో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఈ దాడులను వర్ణించడంలో జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.
Paresh Rawal: బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ పరేశ్ రావల్ మోకాలి గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు స్వంత మూత్రాన్ని తాగాడట. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. హీరో అజయ్ దేవగన్ తండ్రి వీరూ దేవగన్ తనకు ఆ సలహా ఇచ్చి�
JK Assembly ఈ నెల 22న పహల్గాం (Pahalgam) సమీపంలోని బైసరన్ (Baisaran) లోయలో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన క్రూరమైన దాడిలో మరణించిన పర్యాటకులకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ (JK Assembly) నివాళులు అర్పించింది. వారి మరణాలపట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించ�
Varanasi: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వ రంగం సంస్థల వద్ద భద్రతను కేంద్రం మరింత కట్టుదిట్టం చేసింది. అలాంటి వేళ.. వారణాసిలో కెనడా జాతీయులు తీవ్ర గందరగోళం సృష్టించాడు.
Cheetah దేశంలో చిరుతల సంఖ్య మరింత పెరిగింది. మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్క్ (Kuno National Park)లో చిరుత ‘నిర్వా’ (Nirva) ఐదు కూనలకు జన్మనిచ్చింది.
PM Modi జమ్ము కశ్మీర్లోని పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam attack)తో దేశం ఉలిక్కిపడింది. ఈ పాశవిక దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Char Dham Yatra 2025 Registration: ఏప్రిల్ 30న ప్రారంభం కానున్న చార్ధామ్ యాత్ర 2025 కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సందర్శకులు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం..
[10:48] Pahalgam Terror Attack: ఆన్లైన్ ద్వారా కశ్మీర్ యువతను పాకిస్థాన్ (Pakistan) ఆకర్షిస్తోంది. చెల్లుబాటు అయ్యే వీసాలతో తమ దేశంలోకి వారిని రప్పించుకొని, శిక్షణ ఇచ్చి, కశ్మీర్లో కల్లోలం సృష్టిస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
Pahalgam Terror Attack: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్కు చెందిన పలు యూట్యూబ్ చానెల్స్పై నిషేధం విధించింది. కేంద్ర హోం మంత్రిత్వ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
YouTube channels పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం పాకిస్థాన్పై భారత్ ఆంక్షలు (Indian government) కొనసాగుతున్నాయి. తాజాగా ఆ దేశానికి చెందిన యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది.
Kedarnath Dham చార్ధామ్ యాత్ర (Char Dham Yatra)లో భాగంగా జ్యోతిర్లింగ (Jyothirlingam) క్షేత్రమైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయాన్ని మే2వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని పూలతో సర్వా
సరిహద్దుల్లో పాక్ రెచ్చగొట్టే చర్యలు (India Pakistan) కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా నాలుగో రోజూ పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్లోని కుప్వారా, పూంచ్ జిల
పాకిస్తాన్ తీరు మారలేదు, మళ్లీ కాల్పుల విరమణకు పాల్పడింది. ఇదే సమయంలో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి దాడులను తిప్పికొట్టేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని చాటి చెప్పింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జీలంనదిలోకి భారత్ అకస్మాత్తుగా నీటిని విడుదల చేసిందని పాక్ ఆరోపించింది.
జమ్మూకశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ పౌరులను ఏప్రిల్ 27లోపు భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇదే సమయంలో పాకిస్తాన్ నుంచి భారత పౌరులు కూడా ఇండియాకు తిరిగి వచ్చారు.
ఎన్సీఈఆర్టీ 7వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో మొగల్స్, ఢిల్లీ సుల్తానుల చరిత్రను పూర్తిగా తొలగించి, మగధ, మౌర్యులు, తవాహనులు, శుంగలు వంటి ప్రాచీన భారతీయ రాజ్యాలపై కొత్త చాప్టర్లను ప్రవేశపెట్టింది. 2020లో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2023 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆధారంగా ఈ మార్పులు చేసినట్లు ఎన్సీఈఆర్టీ ప్రకటించింది.
[05:06] పహల్గాం ఉగ్రదాడి బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ ఘాతుకానికి తెగబడిన ముష్కరులు, వారి వెనక ఉన్న కుట్రదారులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఉద్ఘాటించారు.
సెల్ఫోన్లు మన జీవితం సులభతరం చేసినా, వాటి వల్ల నష్టం కూడా పెరుగుతోంది. స్క్రీన్ సమయం ఎక్కువ కావడం వలన పిల్లలు, టీనేజర్లు నిద్రలేమి, కుంగుబాటు, ఐక్యూ స్థాయి తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని సర్వేలు సూచిస్తున్నాయి. పుస్తక పఠనం లోపించి, స్పష్టమైన ఆలోచన శక్తి తగ్గిపోతుందని కూడా సర్వేలో వెల్లడైంది.
[05:00] పహల్గాంలోని బైసరన్లో జరిగిన ఉగ్ర దాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టింది. 26 మంది పర్యాటకులను హతమార్చిన ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఎన్ఐఏ..
[05:04] పాకిస్థాన్తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలను దిగ్విజయంగా నిర్వహించింది.
[05:03] గడచిన నాలుగు రోజుల వ్యవధిలో సుమారు 537 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి తమ స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు కూడా ఉన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతమైన పురోగతిని సాధించిందని తెలిపారు. అంతరిక్ష ప్రయోగాలు అతి తక్కువ ఖర్చుతో విజయవంతంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. అంతరిక్ష స్టార్ట్ప్లు 325కు చేరుకున్నాయనీ, ప్రైవేటు భాగస్వామ్యం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్కు ఆయన నివాళులర్పించారు.
కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, న్యాయశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులపై సకాలంలో స్పందించకపోతే మరింత కేసులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ శాఖలలో కోర్టు వ్యవహారాలను పర్యవేక్షించే అధికారులకు న్యాయ విద్యలో అవసరమైన అర్హతల లేదని, ఈ కారణంగా కోర్టు ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది.
మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన పాకిస్థాన్కు సరైన సమయంలో గుణపాఠం నేర్పుతామని చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంపై ఆయన విమర్శలు చేసినారు. గవర్నర్ల నియామక విషయంలో సుప్రీంకోర్టు తీర్పులలో తారతమ్యాలు ఉన్నాయని, వాటిపై న్యాయనిపుణులతో చర్చించి పరిష్కరించాలని అభిప్రాయపడ్డారు.
[04:56] పహల్గాం ఊచకోత తర్వాత భారత నౌకాదళ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ నెల 24న ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి ఎంఆర్శామ్ క్షిపణి పరీక్ష జరిగింది. ఇది.. సముద్రతలానికి చేరువగా దూసుకొస్తున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పేల్చేసింది.
'త్రీ ఇడియట్స్' సినిమా ద్వారా ప్రసిద్ధి చెందిన లడఖ్లోని పాఠశాలకు ఎట్టకేలకు సీబీఎస్ఈ గుర్తింపు లభించింది. ఈ పాఠశాల జమ్ము-కశ్మీర్ విద్య బోర్డుకు అనుబంధంగా ఉండగా, తాజాగా సీబీఎస్ఈకి అనుబంధం పొందింది. ఈ పాఠశాల 15వ శతాబ్దానికి చెందిన మిఫామ్ పెమా కార్పొ పేరు పెట్టబడింది.
[04:50] దిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రి వైద్యులు ఓ మహిళ (36) కడుపులో నుంచి భారీ ఆడ్రినల్ కణితిని తొలగించారు. వైద్యులు పవన్ వాసుదేవా, నీరజ్ కుమార్, అవిషేక్ మండల్ కలిసి మూడు గంటలపాటు శ్రమించి రోబోటిక్ సర్జరీ ద్వారా ఈ విజయం సాధించారు.
[04:46] హిమాచల్ ప్రదేశ్లో ఓ బైకరు తన పుట్టినరోజు నాడే ప్రాణాలు విడిచాడు. గిరి నది ఒడ్డున అంత్యక్రియలు చేయగా, అతడికి ఎంతో ఇష్టమైన బైక్ను కుటుంబసభ్యులు కాలుతున్న చితికి ఎదురుగా పెట్టారు.
పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు 20 నుంచి 22 గంటలపాటు ట్రెక్కింగ్ చేసి కోకెర్నాగ్ అడవి నుంచి బైరసన్ లోయ వరకు కాలినడకన చేరుకున్నారు. ఉగ్రదాడి సమయంలో రెండు సెల్ఫోన్లు చోరీ చేసినట్టు, వాటిలో ఒకటి స్థానికుడిది, మరొకటి పర్యాటకుడిది అని తెలిసింది.
పహల్గామ్ ఉగ్రదాడిపై జరుగుతున్న దర్యాప్తులో ఎన్ఐఏకి కీలక ఆధారం లభించింది. ఒక "రీల్స్ వీడియోగ్రాఫర్" ఆ ఉగ్రదాడిని చిత్రీకరించి, వీడియో ద్వారా నలుగురు ఉగ్రవాదులు రెండు జట్లుగా విడిపోవడం, కాల్పుల శబ్దం, పర్యాటకులపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరపడం స్పష్టమైంది.
పహల్గామ్ ఉగ్రదాడిలో మైసూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రసన్న కుమార్ భట్ త్రుటిలో తప్పించుకున్నారు. తన భార్య, సోదరుడితో కలిసి తీవ్ర భయానక పరిస్థితులను ఎదుర్కొన్న ప్రసన్న, సీనియర్ అధికారిగా ఉన్న సోదరుడి సలహాతో తమ కుటుంబాన్ని రక్షించి, దాడి నుంచి తప్పించుకున్నారు.
[04:36] తెలుగువారి గురించి తరచూ అవమానకర వ్యాఖ్యలు చేసే నామ్ తమిళర్ కట్చి ప్రధాన సమన్వయకర్త సీమాన్కు వ్యతిరేకంగా, మదురైలోని కప్పలూర్లో వీరపాండ్య కట్టబ్రహ్మన విగ్రహాన్ని ఎన్హెచ్ఏఐ తొలగించడానికి నిరసనగా చెన్నై తిరువళ్లికేణిలో తెలుంగు మున్నేట్ర కళగం ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన నిర్వహించారు.
భారత ప్రభుత్వం పాకిస్థాన్ రాష్ట్రీయులపై కఠిన చర్యలు తీసుకోడానికి హెచ్చరించింది. వారు నిబంధనలను పాటించకపోతే మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ. 3 లక్షల జరిమానా విధించేందుకు సిద్ధమని తెలిపింది.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్కు మద్దతు తెలుపుతూ, పాక్ భద్రతపై చైనా ఆందోళనలను అర్థం చేసుకుంటున్నట్లు పేర్కొంది. పహల్గామ్ దాడిపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని పాకిస్థాన్ కోరినట్లు చైనా స్పష్టం చేసింది.
పహల్గామ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్కు మద్దతుగా మాట్లాడిన 19 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అసోం ఎమ్మెల్యే అనిముల్ ఇస్లాం కూడా ఉన్నారు, ఆయనకు కోర్టు నాలుగు రోజుల రిమాండ్ విధించింది.
పహల్గామ ఉగ్రదాడి నేపథ్యంలో కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉగ్రవాదులు మతం అడిగే వారిలేరని, దాడులను మతపరమైనదిగా చూపించేందుకు కుట్ర జరుగుతుందన్నారు, ఈ వ్యాఖ్యలు బీజేపీ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి.
[04:29] పహల్గాం దాడి తర్వాత కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ భాష మాట్లాడుతున్నారని భాజపా ధ్వజమెత్తింది. ఇతర ప్రతిపక్ష నేతలూ ఇలాగే మాట్లాడుతున్నారని విమర్శించింది.
[04:27] మొగలులు, దిల్లీ సుల్తాన్లకు సంబంధించిన ప్రస్తావనలన్నింటినీ ఎన్సీఈఆర్టీ (జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి) ఏడో తరగతి పాఠ్య పుస్తకాల నుంచి తొలగించారు.
కాంగ్రస్ ఎంపీ శశిథరూర్ నిఘా వైఫల్యాలు అనివార్యమని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిని 2023 అక్టోబరులో ఇజ్రాయెల్పై హమాస్ దాడితో పోల్చి, ఉత్తమ నిఘా వ్యవస్థలు ఉన్నా సరికొత్త ప్రమాదాలను అరికట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి నిఘా వైఫల్యాలపై కాకుండా, ప్రస్తుత సంక్షోభ పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.
పహల్గాం ఘటన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ప్రజల దేశభక్తిని ఉపయోగించి వాట్సాప్లో మోసాలు చేస్తున్నారని కేంద్ర రక్షణ శాఖ హెచ్చరించింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతిపాదన మేరకు ప్రధాని మోదీ సైనిక సహాయనిధిని ఏర్పాటు చేసినట్లు ప్రచారం చేస్తున్న మోసపూరిత సందేశాలను నమ్మవద్దని అధికారులు సూచించారు. ఈ సందేశాలు ప్రజల నుంచి విరాళాలు సేకరించే ఉద్దేశ్యంతో వైరల్ అవుతున్నాయి.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాకిస్థాన్తో యుద్ధం పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఆయన యుద్ధం అవసరమేనని కానీ, అనివార్యమైతే చేయాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు, ప్రతిపక్షం విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సిద్దరామయ్య నుండి క్షమాపణ కోరారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ బాధితుల కోసం న్యాయం చేయాలని హామీ ఇచ్చారు. ఆయన ఉగ్రవాదం గురించి తీవ్రంగా మాట్లాడారు, దేశ ప్రజల ఐక్యతే ఈ పోరులో పెద్ద శక్తిగా ఉంది అన్నారు. మరోవైపు, భారత నౌకాదళం యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించి, జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులపై చర్యలు కొనసాగిస్తున్నది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్ నాయకులు, సైన్యాధికారులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్ వాణిజ్యాన్ని నిలిపివేయడం, విమానయాన నిషేధాలు, సైన్యాన్ని అప్రమత్తం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నది.
జమ్ముకశ్మీర్లోని కుప్వా రా జిల్లాలో ఉగ్రవాదులు గులాం రసూల్ మాగ్రే(45) అనే సామాజిక కార్యకర్తను కాల్చి చంపారని అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగిందని చెప్పారు.
దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రభుత్వం మోసాల నివారణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంఎల్ఏ కింద ఐ4సీని ఈడీతో సమాచారాన్ని పంచుకునే అధికారాన్ని ఇచ్చింది. ప్రజలను సైబర్ మోసాల గురించి నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా లేదా 1930 నంబరుకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించింది.
తమిళనాడు రాష్ట్రంలోని రెండు మంత్రులు అవినీతి, అక్రమాల కారణంగా తమ పదవులకు రాజీనామా చేశారు. సీఎం స్టాలిన్ సూచన మేరకు సెంథిల్ బాలాజీ, పొన్ముడి రాజీనామా చేశారు. ఈ రాజీనామాల తర్వాత వారి శాఖలను ఇతర మంత్రులకు అప్పగించారు.
ఢిల్లీలోని రోహిణి, సెక్టర్ 17లో ఉన్న ఝుగ్గి క్లస్టర్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. 800 గుడిసెలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మూడు గం
బీహార్లోని దర్భంగ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి తన మరదలితో స్వలింగ సంబంధం పెట్టుకొని ఆమెను రహస్యంగా పెండ్లాడి పరారైంది. ఈ నెల 26న ఆమె, ఆమె భర్త, మైనర్ మరదలు రాజస్థాన్ నుంచి ఆమె స్�
పహల్గాం ఉగ్రవాద దాడి బాధితులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న కుట్రదారులకు కఠినాతి కఠినమైన శిక్షలు పడత
పహల్గాం ఉగ్రదాడితో పాక్-భారత్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన క్రమంలో భారత నౌకాదళం తమ పోరాట పరాక్రమాన్ని ప్రదర్శించింది. నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు బహుళ యాంటీ-షిప్ ఫైరింగ్ (శత్రుద�
పహల్గాం దాడిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. పాకిస్థాన్తో యుద్ధానికి భారత్ తొందరపడకూడదని, భద్రతా చర్యలను పటిష్టం చేయటంపై దృష్టి సారించాలని ఆయన అభిప్రాయపడ్డారు. శన�
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ముష్కరులు పహల్గాం చేరుకునేందుకు దాదాపు 22 గంటలపాటు ట్రెక్కింగ్ చేసినట్టు దర్యాప్తులో తేలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. తమ ప్రణాళికను అ�
ఇది పాకిస్థాన్పై మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ లేదా నామమాత్రపు బెదిరింపులు చేసే కాలం కాదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. అర్థమయ్యే భాషలోనే వారికి గుణపాఠం చెప్పవలసిన సమయమని చెప్పారు. పాక్ ఆక్�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జీలంనదిలోకి భారత్ అకస్మాత్తుగా నీటిని విడుదల చేసిందని పాక్ ఆరోపించింది.
హనుమాన్గఢీ దేవాలయం ప్రధాన అర్చకుడు ‘గద్ది నషీన్' మహంత్ ప్రేమ్ దాస్ (70) తన జీవితంలో మొదటిసారి ఈ గుడి, తన ఇంటి బయటకు రాబోతున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 30న ఆయన రామాలయంలో బాల రాముడిని దర్శించుకోనున్�
ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగించిన దగ్గర్నుంచి ఈ దాడి దర్యాప్తు కొత్తపుంతలు తొక్కుతోంది. ఇప్పటికే కశ్మీర్ లో ఉగ్రమూకల్ని జల్లెడపడుతుంటే, మరోపక్క..
[20:51] ఇటీవల పొరపాటున సరిహద్దు దాటి పాక్ సైన్యం చేతికి చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం సాహూ పరిస్థితిపై అతడి కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లాలని భారతదేశం కోరింది. దీంతోపాటు పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాలు రద్దు చేయబడ్డాయి. అయితే భారతదేశం విడిచి వెళ్లని పాకిస్తానీ పౌరుల సంగతేంటి, పాకిస్తాన్ పౌరులు పట్టుబడితే వారికి ఎంత శిక్ష పడుతుందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
Tourists Return ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మరణించిన జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో తిరిగి సందడి నెలకొన్నది. ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తర్వాత పర్యాటకుల తాకిడి పెరిగింది. వేసవిలో కశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు
వేగంగా వెళ్తున్న కారు, ఆకస్మాత్తుగా వెళ్లి బైక్ను ఢీకొట్టింది. ఆ క్రమంలోనే వెళ్లి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Abhishek Banerjee పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వద్దని అన్నారు. పీవోకేను స్వాధీనం చేసుక
Tyres Flung At SP MP's Convoy ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ కాన్వాయ్పైకి కొంత మంది వ్యక్తులు టైర్లు విసిరారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన వల్ల కొంతమంది వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
Karnataka Minister పహల్గామ్ ఉగ్రవాదులు మతం గురించి అడగలేదని కర్ణాటక మంత్రి తెలిపారు. ‘కాల్పులు జరిపే వ్యక్తి ఆగి కులం, మతం గురించి అడుగుతాడా. కాల్పులు జరిపి వెళ్లిపోతాడు. ప్రాక్టికల్గా ఆలోచించాలి’ అని అన్నారు.
[17:11] కొందరైతే ఎప్పుడు చూసినా ‘ఫోన్లోనే తల’మునకలై ఉంటారు. సోషల్ మీడియా(Social Media)లో రీల్స్ని స్క్రోల్ చేస్తూ ఎక్కువ సమయం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తోనే గడిపేస్తుంటారు.
Rajnath Singh భారత్-పాకిస్థాన్ దేశాల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తో చీఫ్ ఆఫ్
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. ఈ దాడి వెనుక ఉన్న కుట్రను బయటపెట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నేతృత్వంలో జరుగుతున్న దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాడికి ముందు బిగ్ ప్లాన్ వేశారని వెల్లడించారు.
Pahalgam Terror Attack: దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని, వారికి సాయం చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఎన్ఐఏ ప్రాథిమిక దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. నలుగురు టెర్రిస్టులు.. రెండు గ్రూపులుగా విడిపోయారు. రెండు వైపుల నుంచి పర్యాటకులపై కాల్పులు జరిపారు.
Saudi prince సౌదీ రాజకుటుంబంలో పుట్టాడు. వేల కోట్ల రూపాయల సంపద ఉంది. కానీ అతను వాటిని అనుభవించలేకపోతున్నాడు. ఎందుకంటే ఓ కారు ప్రమాదంలో గాయపడి 20 ఏళ్లుగా కోమాలోనే ఉన్నాడు. ఏదైనా అద్భుతం జరిగి తమ కుమారుడు మళ్లీ ఈ ప్ర
Road Accident మధ్యప్రదేశ్లోని నారాయణగఢ్ పోలీస్స్టేషన్ పరిధి ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనదారుడు సహా వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు క్షతగాత్రులను ఆ�
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను స్వపక్ష కాంగ్రెస్ నేతలు, విపక్ష బీజేపీ నేతలని తేడా లేకుండా కుంకుడు కాయల రసంతో తలంటేశారు. నెహ్రూ తర్వాత పాకిస్థాన్ వీధుల్లో ఓపెన్ టాప్ జీప్లో ఊరేగించేది నిన్నే అంటూ..
Mother Strangles Daughter ఒక మహిళ తన కుమార్తె గొంతునొక్కి చంపింది. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.