కర్ణాటక కాంగ్రెస్లో అధికార పంపిణీ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల సమక్షంలోనే పరిష్కరిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
ఆర్థిక రంగంలో భారత్ ప్రబల శక్తిగా ఎదుగుతోందని, శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో దూసుకుపోతున్న మన దేశం వైపు సంపన్న అగ్రదేశాలు చూస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
మాథ్స్లో తక్కువ మార్కులు వచ్చాయి.. బాగా కష్టపడి చదువు.. నీ భవిష్యత్తు కోసమే చెబుతున్నాఅంటూ తండ్రి మందలించిన తెల్లారే పదో తరగతి విద్యార్థిని అయిన కుమార్తె అపార్ట్మెంట్పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ‘ఇంకా ఎన్ని రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉంటావు.. ఉన్నది చాలు..
బిహార్కు చెందిన ఓ యువకుడు తాను ప్రయాణిస్తున్న రైళ్లో చెత్తవేయొద్దంటూ తోటి ప్రయాణికులకు చేసిన విన్నపం ఆకట్టుకుంది. దీంతో అతడి ప్రయత్నంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
దివ్యాంగుల గౌరవ, మర్యాదలను కాపాడటం కోసం కఠినమైన చట్టం అవసరమని సుప్రీంకోర్టు చెప్పింది. అంగ వైకల్యాలు, అరుదైన జన్యుపరమైన లోపాలు గల వ్యక్తులను ఎగతాళి చేసే వ్యాఖ్యలు చేయడం శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట�
ఢిల్లీ వాయు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి తమ దగ్గర ఎలాంటి మంత్ర దండం లేదని సుప్రీం కోర్ట్ గురువారం వ్యాఖ్యానించింది. ‘ఇది ఢిల్లీ-ఎన్సీఆర్కు ప్రమాదకరమని నాకు తెలుసు. వెంటనే పరిశుభ్రమైన గాలి లభించ�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్ట్ గురువారం తుది విచారణ ప్రారంభించింది. పౌరసత్వానికి ఆధార్ను ప్రశ్నించలేని ఆధారంగా పరిగణించలేమని స్పష్టం �
కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులోని అధ్వాన రోడ్లు మరోసారి వార్తలకెక్కాయి. గుంతలతో నిండిన రోడ్ల కారణంగా తాను ఎలా భారీ ప్రమాదానికి గురయ్యింది, కాళ్లు, చేతులు ఎలా విరిగింది దవాఖాన బెడ్ మీద నుంచే
2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిలో అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు సీఐఏ, మొస్సాద్ల పాత్ర ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ కేత్కర్ ఆరోపించారు.
Mosquito-Repellent Detergents మలేరియా, డెంగ్యూ వంటి రోగాలకు కారణమైన దోమల నుంచి రక్షణ కోసం ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు ప్రయోగాలు చేశారు. దోమలను వికర్షించే డిటర్జెంట్లను అభివృద్ధి చేశారు. స్మార్ట్ బట్టల సర్పు లేదా లిక్విడ్తో �
Plastic Dummy On Funeral Pyre ఇద్దరు వ్యక్తులు మృతదేహాన్ని స్మశానానికి తీసుకువచ్చారు. చితి పేర్చి దహన సంస్కారాలకు సిద్ధమయ్యారు. అయితే వారు తీసుకువచ్చిన మృతదేహం అసహజంగా ఉండటంతో అక్కడున్న వారు అనుమానించారు. కప్పిన దుస్తు
బెంగాలీ ఇన్ఫ్లుయెన్సర్ సోఫిక్ ఎస్కే గత వారమంతా ఎమ్ఎమ్ఎస్ వీడియో కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. తన గర్ల్ఫ్రెండ్తో సోఫిక్ సన్నిహితంగా ఉన్న ఓ వీడియో గత వారం సోషల్ మీడియాను ఊపేసింది. దీంతో సోఫిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఫాలోయింగ్ భారీగా పెరిగింది.
Supreme Court ఆన్లైన్ కంటెంట్ (Online Content) నియంత్రణపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా (Social Media) లో అప్లోడ్ చేసే కంటెంట్కు ఎవరో ఒకరు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం �
Yatindra Siddaramaiah కర్ణాటక (Karnataka) లో సీఎం మార్పు జరుగబోతున్నదని ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య (Yatindra Siddaramaiah) ఇవాళ (గురువారం) కీలక వ్యాఖ్యలు చేశా�
Farmer Plants Rs 500 Notes ఒక రైతు భారీ వర్షాలకు పంట నష్టపోయాడు. పంటకు బీమా చేసినప్పటికీ నష్టపరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తన పొలంలో రూ.500 నోట్లు నాటాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్
Supreme Court ఢిల్లీలో గాలి నాణ్యత (Air quality) రోజురోజుకు దిగజారిపోతున్నది. ఈ క్రమంలో ఢిల్లీలో కాలుష్య కట్టడి కోరుతూ దాఖలైన పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు (Supreme Court) డిసెంబర్ 3న విచారించనున్నట్లు తెలిపింది.
బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటోలో దొరికిన డబ్బులు ఉన్న బ్యాగును బాధితుడికి అందించాడు. దీంతో డ్రైవర్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
Girl Pushed Into Prostitution By Mother ఒక బాలికను ఆమె తల్లి, పొరుగు వ్యక్తి కలిసి వ్యభిచారంలోకి నెట్టారు. ఆమె ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. భరించలేని ఆ బాలిక తన టీచర్కు ఈ విషయం చెప్పింది. దీంతో స్కూల్ అధికారుల సమాచారంతో పోలీ�
సాధారణ సినిమాలు, షోలతో పోల్చుకుంటే ఓటీటీల్లో అశ్లీల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులతో వాటిని చూడడం చాలా ఇబ్బందికరం. ఓటీటీలపై ఈ విమర్శ ఎప్పట్నుంచో ఉంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు తాజాగా స్పందించింది.
IMEI Tampering Unit Busted అక్రమంగా మొబైల్ ఫోన్లు తయారు చేయడంతోపాటు ఐఎంఈఐ ట్యాంపరింగ్ చేస్తున్న కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆ కార్యాలయంపై రైడ్ చేశారు. ఐఎంఈఐ ట్యాంపరింగ్ సాఫ్ట్వేర్ కలిగిన మొబైల్ ఫోన్స�
Man Hospitalised Due to Bengaluru roads కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్ల వల్ల ఒక వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. కాలు, చేయి విరుగడంతో ఆసుపత్రి పాలయ్యాడు. హాస్పిటల్ బెడ్పై ఉన్న అతడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. దయచేసి రోడ్లకు మరమ్మతు
Sengottaiyan Joins TVK తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నటుడు, తమిళగ వెట్రీ కజగం (టీవీకే) చీఫ్ విజయ్కు రాజకీయంగా మరింత బలం చేకూరింది. అన్నాడీఎంకే బహిష్కృత నేత కేఏ సెంగొట్టయన్ గురువారం ఆ పార్టీలో చేరారు.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇవాళ ప్రజలతో మమేకమయ్యారు. వల్సాడ్ వరకూ వందేభారత్ రైలులో ప్రయాణించారు. అనేక మందిని మర్యాదపూర్వకంగా పలుకరించారు. రాష్ట్రంలో రైలు ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించే సంకేతమిచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. గురువారం ద్వారకలో యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులకు గ్యాంగ్ స్టర్ హిమాన్షు భావు ముఠా సభ్యుడి అంకిత్ కి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటన తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలనే ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్తో కూడిన ధర్మాసనం విచారిస్తోంద�
ఢిల్లీలోని వాయు కాలుష్యం నేపథ్యంలో బయటకు వెళ్లడం, వాకింగ్ చేయడం మానేశానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీ కాలుష్య సమస్య ఏంటనేది అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క కారణంతో ఈ పరిస్థితి రాలేదని పేర్కొన్నారు.
ఆధార్ కార్డును ఓటు వేసేందుకు ఒక హక్కుగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాలను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ల మీద అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
మాలో ఎటువంటి గ్రూపులు లేవు... 2028లో కూడా పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవన్నారు.
ప్రతిపక్ష నేత ఆర్ ఆశోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి.. అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ఆయన తన కుర్చీని కాపాడుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
PM Modi హైదరాబాద్ రావిల్యాలలోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరిం�
ఉత్తరాది వారికి తమిళనాడు రాష్ట్రంలో ఓటు హక్కు కల్పించడమేంటని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ప్రశ్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాది వాసులకు ఓటు హక్కు కల్పిస్తే, రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేస్తారన్నారు
డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్ షోకు అనుమతి ఇవ్వాలని ఆపార్టీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. కరూర్ లో హీరో, టీవీకే పార్టీ నేత విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ సభలకు ముందస్తు అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి రైతు కాదు... ద్రోహి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. మరొకొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.
ఇంటి ఆవరణలో తన తల్లితో కలిసి రెండేళ్ల చిన్నారి ఆడుకుంటోంది. వీరిపై ఉన్నఫళంగా ఒక సింహం దాడి చేసింది. చిన్నారిని నోట కరచుకుని అడవిలోకి తీసుకుపోయింది. ఒక కిలో మీటర్ దూరంలో అటవీ అధికారులు విగత జీవిగా పడి ఉన్న చిన్నారిని గుర్తించారు.
Barabanki ఉత్తరప్రదేశ్ బారాబంకిలో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రామ్నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక డంపర్ ట్రక్ వంతెన రెయిలింగ్ను ఢీకొట్టి ఆ తర్వాత రైల్వే ట్రాక్లపై పడిపోయింది. పక్కనే మరో మార్గంలో �
Cyclone Senyar మలక్కా జలసంధిలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అల్పపీడనం తుపానుగా మారితే దీనికి ‘సెన్యార్’గా నామకరణం చేయనున్నట్లు ఐఎండీ పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్
41 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ‘ఆధార్ డాటా’ క్లీన్-అప్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. చనిపోయిన 2 కోట్ల మందికిపైగా ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్టు ‘భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధిక�
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా పది ప్రధాన కార్మిక సంఘాలతోపాటు పలు రైతు సంఘాల వేదిక సంయుక్త కిసాన్ మోర్చా, ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) సభ్యులు ఋధవారం దేశవ్యాప్తంగా నిరసనల ప్రదర్శనలు నిర్వహించారు.
దేశానికి రాజ్యాంగమే మూలస్తంభమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. జాతీయవాద ఆలోచనలకు అది మార్గదర్శి అని, వలసవాద మనస్తత్వాలకు ముగింపు పలికే ఆయుధమని చెప్పారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటుపై హైడ్రామా కొనసాగుతున్నది. తాజా పరిణామాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవి నుంచి వైదొలగడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతున్నది.
దొడ్డిదారిన జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ) అమలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను (సర్) చేపట్టిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
దేశంలో ఓటర్ల జాబితాలకు ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను గతంలో ఎన్నడూ నిర్వహించలేదు కనుక ఆ కసరత్తును ఇప్పుడు పలు రాష్ట్రాల్లో చేపట్టాలన్న ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయాన్ని ప్రశ్నించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
చట్ట పాలనను బలోపేతం చేయడంలో, రాజ్యాంగ పవిత్రతను కాపాడటంలో న్యాయవాద వ్యవస్థ అనివార్యమైన పాత్రను పోషిస్తోందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
ఒక ధర్మాసనం వెలువరించిన తీర్పును కక్షిదారుల అభ్యర్థన మేరకు తదనంతర ధర్మాసనంగానీ, మరో ప్రత్యేక ధర్మాసనంగానీ రద్దు చేస్తున్న ఉదంతాలు పెరిగిపోతుండటంపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది.
పెళ్లంటే ఊరంతా చెప్పుకొనే ముచ్చటలా జరగాలని కోరుకున్న ఓ యువకుడు వివాహం అనంతరం తన భార్యను హెలికాప్టర్లో ఇంటికి తీసుకువెళ్లాడు. తొలిసారిగా మెట్టినింట అడుగుపెట్టిన ఆ యువతికి జీవితాంతం మరిచిపోలేని మధుర జ్ఞాపకాన్ని అందించాడు.
అస్సాంలో అంతరించిపోతున్న గ్రామీణ వ్యవసాయ పరికరాలను తరువాతి తరాలకు పరిచయం చేసేందుకు వాటిని నిక్షిప్తం చేస్తున్నారు సోమేశ్వర్ దత్తా. అందుకోసం మ్యూజియాన్ని నిర్వహిస్తున్నారు.
ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎక్స్ ఖాతాలో.. చేత్తో చేపను పట్టుకుని వదలగా... అది ఎగిరిపోతున్న వీడియోని షేర్ చేశారు. ‘ఎగిరే చేపను చూడటం ఇదే మొదటిసారి’ అన్న క్యాప్షన్ పెట్టారు.
వేటగాళ్ల బారినపడి అంతరించిపోతున్న అరుదైన కస్తూరి జింక (మస్క్ డీర్) దాదాపు 70 ఏళ్ల తర్వాత పశ్చిమబెంగాల్లోని నియోరా వ్యాలీ నేష్నల్ పార్కులో అటవీశాఖ కెమెరాలకు చిక్కింది.
ఒక సినిమా విడుదలై విజయం సాధించిన తర్వాత అందులో మీ పాటలు ఉపయోగించినట్లు ఎందుకు కేసు వేస్తున్నారని సంగీత దర్శకుడు ఇళయరాజాను మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది.
ఓడరేవుల కోసం దేశంలో మొదటి స్వదేశీ నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దీనిని అభివృద్ధి చేసినట్లు ఐఐటీ మద్రాస్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.