China చైనా మంగళవారం విజయవంతంగా షెన్జౌ-22 వాహకనౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఇటీవల అంతరిక్ష కేంద్రం వద్ద ఢీకొట్టిన స్పేస్క్రాఫ్ట్ స్థానంలో మంగళవారం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంత
మహిళలు, బాలికలపై ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నిమిషానికి ఒక మహిళ లేదా బాలిక ఇంట్లో వాళ్ల వల్లే హత్యకు గురవుతోందని వెల్లడించింది.
Israel PM ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మళ్లీ రద్దయ్యింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన ఆత్మహుతి బాంబు పేలుళ్ల ఘటనే ఇందుకు కారణమని తెలుస్తోంది.
సింధ్ ప్రాంతంపై ఇటీవల కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మండిపడింది. ఈ వ్యాఖ్యలు హిందుత్వ విస్తరణా వాదాన్ని ప్రతిబింబిస్తాయన్న పాక్.. భారత్ ఇలాంటి విషయాలపై కాకుండా ఇతర అంశాలపై దృష్టిసారించాలని హితవు పలికింది.
విశ్వ రహస్యాలను ఛేదించేందుకు భారత్, జపాన్లు జట్టుకట్టాయి. హవాయ్ ద్విప సముదాయంలో ఓ భారీ టెలిస్కోప్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ టెలిస్కోప్ సాయంతో విశ్వంలో జీవం ఉనికిని కనుగొనే అవకాశం కూడా ఉంది.
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన తర్వాత భద్రతా సమస్యల కారణంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఆయన పర్యటన ఇలా రద్దవడం ఇది మూడోసారి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై స్విట్జర్ల్యాండ్ వేదికగా అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అయితే, చర్చలు మొదలైన కొన్ని గంటలకే ఉక్రెయిన్ అధ్యక్షుడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తమ ప్రయత్నాలపై ఉక్రెయిన్కు అసలు కృతజ్ఞతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ మహిళకు చైనాలో వేధింపులు ఎదురయ్యాయి. ఆ రాష్ట్రం చైనా భూభాగమంటూ తన భారతీయ పాస్పోర్టును గుర్తించేందుకు అధికారులు నిరాకరించారించారని బాధిత మహిళ ఆరోపించింది. చైనాలోని షాంఘాయ్ పుడాంగ్ ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది.
IMD: ఇవాళ రాత్రి 7.30 నిమిషాల లోపు బూడిద మబ్బులు ఇండియా దాటి వెళ్తాయని భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. హైలీ గుబ్బి పర్వతం పేలడం వల్ల.. భారత్తో పాటు అరేబియా దేశాల్లో విమాన రాకపోకలపై ప్రభావం ప�
పౌరసత్వ నిబంధనలను కెనడా మరింత సరళతరం చేసింది. మునుపటి చట్టానికి కీలక మార్పు చేసింది. దీంతో, విదేశాల్లో పుట్టిన కెనేడియన్ల సమస్యలు చాలా వరకూ పరిష్కారం కానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత సంతతి వారికి కూడా ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది.
చైనా తాజాగా టిబెట్లో మానవ రహిత విమానాల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు అమెరికా వైమానిక దళంలో భాగమైన చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో వెల్లడించింది.
క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు ట్రంప్ కుటుంబానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. గత రెండు నెలల్లో కుటుంబ ఆస్తుల విలువలో ఏకంగా 1 బిలియన్ డాలర్ల మేర కోత పడింది.
ఇథియోపియాలోని ఎర్టా అలే రేంజ్లో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం దాదాపు 10,000 ఏళ్ల తర్వాత ఆదివారం పేలింది. దీని నుంచి పెద్ద ఎత్తున బూడిద, సల్ఫర్డయాక్సైడ్, ధూళితో కూడిన పొగ మబ్బులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయ
ఎంతో అట్టహాసంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) కథ కంచికి చేరింది.
ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల ప్రణాళికలోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తున్న ఐరోపా యూనియన్ (ఈయూ)... 28 పాయింట్లతో ఓ ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది.
దక్షిణ కొరియాలో ఆన్లైన్లో లైంగిక వేధింపులకు, బ్లాక్ మెయిలింగ్కు పాల్పడిన 33 ఏళ్ల వ్యక్తికి జిల్లా కోర్టు ఒకటి సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ప్రపంచ ఉక్కు వ్యాపార దిగ్గజం, ప్రవాస భారతీయుడు లక్ష్మీనివాస్ మిత్తల్.. బ్రిటన్ను వీడారు. బ్రిటన్లోని లేబర్ పార్టీ ప్రభుత్వం ఆ దేశంలోని పన్ను చట్టాల్లో సమూల మార్పులు చేసి, కుబేరులపై భారీగా పన్నులు వేస్తుండటంతో.....
ట్రాన్సిట్ హాల్ట్ సందర్భంగా తన భారతీయ పాస్పోర్టును గుర్తించడానికి నిరాకరించిన చైనా ఇమిగ్రేషన్ అధికారులు షాంఘై విమానాశ్రయంలో తనను 18 గంటలపాటు బంధించి తీవ్ర వేధింపులకు గురి చేశారని అరుణాచల్ ప్రదేశ�
భూమి, చంద్రుడి ఉద్భవానికి విశ్వంలో జరిగిన భారీ విస్ఫోటమే కారణమని ఇప్పటివరకూ చదువుకొన్నాం. 4.5 బిలియన్ సంవత్సరాల కిందట రెండు పెద్ద గ్రహాలు ప్రొటో ఎర్త్ (భూమి ఏర్పడటానికి ముందు గ్రహం), థియా పరస్పరం ఢీకొనడం�