[17:09] కుప్పకూలిన వలస వ్యవస్థను కొత్త విధానం (Migration Policy) ద్వారా తిరిగి గాడిలో పెట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా విద్యార్థి, కార్మికుల వీసాలను సగానికి తగ్గించాలని యోచిస్తోంది.
పరిమితికి మించి మద్యం సేవించినప్పుడు గానీ, ఆరోగ్య పరిస్థితులు సహకరించనప్పుడు కనీసం ఒక పెగ్గు వేసుకున్నా గానీ.. వాంతులు రావడం సహజం. కాబట్టి.. ఈ విషయాన్ని ఎవ్వరూ పెద్దగా సీరియస్గా తీసుకోరు. ఒక రోజంతా విశ్రాంతి తీసుకుంటే..
అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్.. ఇలా చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య...
[10:33] Israel-Hamas Conflict: బందీల విషయంలో హమాస్ చేసిన హెచ్చరికలను ఇజ్రాయెల్ ఏమాత్రం పట్టించుకోలేదు. సోమవారం కూడా గాజా నగరంపై దాడుల్ని తీవ్రతరం చేసింది.
న్యూఢిల్లీ: భారత్, దక్షిణకొరియాల సంబంధం పరస్పర గౌరవం, ఉమ్మడి విలువల ఆధారంగా మరింత బలపడుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘భారత్, దక్షిణ కొరియాల మధ్య...
[04:55] భారత్, చైనా సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై.. వాటి తయారీ ప్రక్రియలో వెలువడే కాలుష్యం స్థాయిని బట్టి కర్బన సుంకం విధించాలన్న ఐరోపా సంఘం (ఈయూ) ప్రణాళికలు దుబాయ్ వేదికగా జరుగుతున్న కాప్-28 సదస్సులో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
[04:49] ఎర్ర సముద్రంలో ఉన్న తమ యుద్ధ నౌకపైకి శనివారం రాత్రి యెమెన్ వైపు నుంచి రెండు డ్రోన్లు వచ్చాయని, వాటిని కూల్చేశామని ఆదివారం ఫ్రాన్స్ వెల్లడించింది.
[04:40] దక్షిణ చైనా సముద్రంలో చైనా, ఫిలిప్పీన్స్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వివాదాస్పద సెకండ్ థామస్ అగాధం వద్ద తమ సిబ్బందికి ఆహారం, ఇతర సరకులు అందజేసేందుకు వెళ్తున్న నౌకలపై చైనా తీర రక్షక దళం ఆదివారం జల ఫిరంగులతో దాడి చేసిందని ఫిలిప్పీన్స్ అధికారి ఒకరు తెలిపారు.
[04:39] ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మదీ తరఫున ఆమె పిల్లలు ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ప్రస్తుతం నర్గీస్ జైలు జీవితం గడుపుతున్నారు.
[04:38] అమెరికాలºని టెన్నసీ రాష్ట్రంలో సుడిగాలులు విధ్వంసం సృష్టించాయి. వీటి ధాటికి శనివారం ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరో 23 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
[04:33] ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుండటంతో వైద్య విద్యార్థులు ఉజ్బెకిస్థాన్ బాట పట్టారు. 93ఏళ్ల చరిత్ర కలిగిన సమర్కండ్ మెడికల్ విశ్వవిద్యాలయంలో భారీగా భారత విద్యార్థులు చేరారు.
[03:00] నిద్రలో మనకు రకరకాల కలలు వస్తుంటాయి. కొన్ని భయపెట్టేవి కాగా.. మరికొన్ని ఉల్లాసపరిచేవి ఉంటాయి. కలల్ని సైతం నియంత్రించే అద్భుతమైన పరికరాన్ని అమెరికాకు చెందిన ‘ప్రొఫెటిక్’ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఎదురుగాలి వీస్తున్నది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధిస్తారని తాజా సర్వే అంచనా వేసింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన పోల్లో బ�
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైంది. త్వరలోనే ఎన్నికలున్న తరుణంలో.. ప్రతిపక్షంలో అభ్యర్థి రేసులో ఉన్న నేతలతో పాటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సైతం ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అలాగే.. నిధుల సేకరణలోనూ బిజీగా ఉన్నారు.
Netanyahu Phone talk with Putin ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. (Netanyahu Phone talk with Putin) హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం, ఆ ప్రాంతంలో పరిస్థితిని ప్రస్తావించారు. సుమారు 50 నిమి�
[20:36] ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా గాజాలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. మానవతా సాయానికి అనుమతించకపోతే తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం డిప్యూటీ డైరెక్టర్ కార్ల్ స్కౌ హెచ్చరించారు.
AI Act సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. మానవ మేథస్సుతో పోటీపడే కృతిమ మేథా అందరినీ ఆకట్టుకున్నది. మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను �
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని ముందుకు దూసుకెళ్తున్న ఆయన.. తన పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతూ కార్గిల్ యుద్ధం గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు.