హాంకాంగ్లోని థాయ్పో జిల్లాలో బుధవారం ఎనిమిది 35 అంతస్తుల నివాస భవనాలలో భారీ ఎత్తున మంటలు చెలరేగి 36 మంది మరణించగా, 279 మంది గల్లంతైనట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందారని వార్తలు వస్తున్న తరుణంలో రావల్పిండిలో ఆయన ఉన్న కారాగారం ముందు వందలమంది పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు మంగళవారం రాత్రి నిరసన చేపట్టారు.
హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. థాయ్ పొ జిల్లాలోని న్యూ టెరిటరిస్లో హౌసింగ్ కాంప్లెక్స్లోని బహుళ అంతస్తుల భవన సముదాయంలో బుధవారం మంటలు చెలరేగాయి.
యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు పాకిస్థాన్ మిలిటరీ విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతమైందని తెలిపింది. ఈ మిసైల్ భూమిపైన, సముద్రంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదని వెల్లడించింది.
Breaking హాంకాంగ్ (Hong Kong) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. థాయ్ పొ (Thai po) నగర సమీపంలోని అపార్టుమెంట్ల సముదాయంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది దుర్మరణం పాలయ్యారు.
Imran Khan మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత హత్యకు గురయ్యారంటూ ప్రచారం జరుగుతున్నది. జైలులో ఉన్న ఆయనను హింసించి చంపారని.. నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ కుట్రకు పాల్పడ�
ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియోలో రావడంతో పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు జైలు బయట గుమిగూడినట్టు, ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులను జైలులోకి అనుమతించాలని డిమాండ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Imran Khan: పోలీసులు తమపై దాడి చేసినట్లు ఇమ్రాన్ ఖాన్కు చెందిన ముగ్గురు సోదరీమణులు ఆరోపించారు. జైలులో ఇమ్రాన్ మరణించాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ముగ్గురూ అడియాలా జైలుకు వెళ్లారు.
Donald Trump అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో థ్యాంక్స్ గివింగ్ డే (hanksgiving Day)ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు టర్కీ కోళ్లకు (Pardons Turkeys) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్షమాభిక్ష పెట్టారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించారు. మంగళవారం వైట్ హౌస్ లో జరిగిన ‘థ్యాంక్స్ గివింగ్ డే’ కార్యక్రమంలో వాడిల్ అనే టర్కీ కోడిని క్షమించి వదిలేశారు.
Constitution Day: రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వర్తించాలని దేశ పౌరులను ప్రధాని మోదీ కోరారు. బలమైన ప్రజాస్వామ్యానికి ఇవే పునాది అని ఆయన అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన దేశ పౌరులకు లేఖ రాశ�
2021 తర్వాత నుంచి అఫ్గాన్తో సంబంధాల పునరుద్ధరణకు చేసిన యత్నాలు విఫలమైనట్లు పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ జియోన్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అమెరికా ఫెడర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరక్టర్గా ఉన్న భారత సంతతికి చెందిన కాష్ పటేల్ను ఆ బాధ్యతల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలను వైట్హౌస్ ఖండించింది.
Pension చనిపోయిన తల్లి పింఛను కోసం ఆమె అవతారం ఎత్తిన ఓ మోసగాడిని ఇటలీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా తల్లి మారువేషంలో దాదాపు రూ. 80 లక్షలను అక్రమంగా ఆ వ్యక్తి ప్రభుత్వం నుంచి కొల్లగొట్టినట్లు బయట�