[04:19] పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. శాంతి కోసం భారత్తో చర్చలకు సిద్ధమని గత నెల ప్రకటించిన ఆయన.. ఇప్పుడు భారత్పై బెదిరింపులకు దిగారు.
[04:11] పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్(79) అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్లో మరణించిన ఆయన భౌతికకాయాన్ని ఛార్టెర్డ్ విమానంలో సోమవారం రాత్రి కరాచీ విమానాశ్రయానికి తీసుకొచ్చారు.
[04:11] భారీ ఎత్తున ప్రాణనష్టాన్ని మిగిల్చిన పెనుభూకంపాలు ప్రపంచ చరిత్రలో చాలానే ఉన్నాయి. రికార్డుల్లో అధికారికంగా నమోదై పెను విధ్వంసం సృష్టించిన కొన్ని భూకంపాల వివరాలివీ...
డ్రైవర్ అవసరం లేని కార్ల తరహాలోనే త్వరలో సెల్ఫ్ ఫ్లైయింగ్ విమానాలు వచ్చే అవకాశం ఉంది. విమాన తయారీ సంస్థలు ఈ ఆటోమేటిక్ విమానాల తయారీపై దృష్టి సారించాయి. ఇవి వాటికవే టేకాఫ్, ల్యాండింగ్ అవడంతో పాటు అత�
Monty Desai నేపాల్ పురుషుల క్రికెట్ జట్టు హెచ్కోచ్గా భారత్కు చెందిన మాజీ క్రికెటర్ మాంటీ దేశాయ్ నియమితులయ్యారు. ఇప్పటికే గడిచిన వారం రోజులుగా ఆయన నేపాల్ క్రికెట్ టీమ్కు శిక్షణ ఇస్తున్నారు.
Earthquake in Syria, Turkey:టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. సుమారు 300 మందికిపైగా మరణించారు. రెండు వేల మందికిపైగా గాయపడ్డారు.
అమెరికాలోని కొలరాడోలో కాల్పులు జరిగాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.