అమెరికా ఫెడర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరక్టర్గా ఉన్న భారత సంతతికి చెందిన కాష్ పటేల్ను ఆ బాధ్యతల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలను వైట్హౌస్ ఖండించింది.
Pension చనిపోయిన తల్లి పింఛను కోసం ఆమె అవతారం ఎత్తిన ఓ మోసగాడిని ఇటలీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా తల్లి మారువేషంలో దాదాపు రూ. 80 లక్షలను అక్రమంగా ఆ వ్యక్తి ప్రభుత్వం నుంచి కొల్లగొట్టినట్లు బయట�
వచ్చేఏడాది ఏప్రిల్లో తమ దేశంలో పర్యటించాలంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ముగ్గురు అన్నదమ్ములకు ఇల్లు శుభ్రం చేస్తుండగా అటక మీద కనిపించిన ‘సూపర్మ్యాన్’ కామిక్స్ పుస్తకం మొదటి సంచిక ఈ నెల టెక్సాస్లో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో 9.12 మిలియన్ డాలర్లు (రూ.81.25 కోట్లు) పలికింది.
ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలకు ఇల్లే అతి ప్రమాదకరమైనదిగా మారింది! భర్త, సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
బుర్ఖా ధరించి పార్లమెంటుకు వచ్చిందన్న కారణంతో ఓ మహిళా సెనేటర్పై నిషేధం విధించారు. ఆస్ట్రేలియాలో బుర్ఖాను నిషేధించాలంటూ ఆమె తీసుకొచ్చిన ప్రతిపాదనను తోటి సెనేటర్లు అంగీకరించకపోవడంతో దీనికి నిరసనగా పౌలిన్ హాన్సన్(71) అనే మహిళా సెనేటర్ సోమవారం బుర్ఖాతో పార్లమెంటుకు వచ్చారు.
వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే దిశగా భారత్-కెనడా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇరుదేశాల మధ్య 2.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.25వేల కోట్లు) యురేనియం ఒప్పందం చేసుకున్నట్లు కెనడా మీడియా వర్గాలు వెల్లడించాయి.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతి సాధనకు అమెరికా తీసుకుంటున్న చొరవ ఫలించే సూచనలు కనిపిస్తున్నా, రెండు దేశాల మధ్య దాడులు మాత్రం ఆగడంలేదు. ఉక్రెయిన్పై రష్యా సోమవారం రాత్రి 22 క్షిపణులు, 460 డ్రోన్లను ప్రయోగించింది.
రష్యాతో దాదాపు నాలుగేండ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించినట్టు అమెరికా అధికారి ఒకరు వెల్లడించా
China చైనా మంగళవారం విజయవంతంగా షెన్జౌ-22 వాహకనౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఇటీవల అంతరిక్ష కేంద్రం వద్ద ఢీకొట్టిన స్పేస్క్రాఫ్ట్ స్థానంలో మంగళవారం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంత
మహిళలు, బాలికలపై ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నిమిషానికి ఒక మహిళ లేదా బాలిక ఇంట్లో వాళ్ల వల్లే హత్యకు గురవుతోందని వెల్లడించింది.
Israel PM ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మళ్లీ రద్దయ్యింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన ఆత్మహుతి బాంబు పేలుళ్ల ఘటనే ఇందుకు కారణమని తెలుస్తోంది.
సింధ్ ప్రాంతంపై ఇటీవల కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మండిపడింది. ఈ వ్యాఖ్యలు హిందుత్వ విస్తరణా వాదాన్ని ప్రతిబింబిస్తాయన్న పాక్.. భారత్ ఇలాంటి విషయాలపై కాకుండా ఇతర అంశాలపై దృష్టిసారించాలని హితవు పలికింది.
విశ్వ రహస్యాలను ఛేదించేందుకు భారత్, జపాన్లు జట్టుకట్టాయి. హవాయ్ ద్విప సముదాయంలో ఓ భారీ టెలిస్కోప్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ టెలిస్కోప్ సాయంతో విశ్వంలో జీవం ఉనికిని కనుగొనే అవకాశం కూడా ఉంది.
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన తర్వాత భద్రతా సమస్యల కారణంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఆయన పర్యటన ఇలా రద్దవడం ఇది మూడోసారి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై స్విట్జర్ల్యాండ్ వేదికగా అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అయితే, చర్చలు మొదలైన కొన్ని గంటలకే ఉక్రెయిన్ అధ్యక్షుడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తమ ప్రయత్నాలపై ఉక్రెయిన్కు అసలు కృతజ్ఞతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ మహిళకు చైనాలో వేధింపులు ఎదురయ్యాయి. ఆ రాష్ట్రం చైనా భూభాగమంటూ తన భారతీయ పాస్పోర్టును గుర్తించేందుకు అధికారులు నిరాకరించారించారని బాధిత మహిళ ఆరోపించింది. చైనాలోని షాంఘాయ్ పుడాంగ్ ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది.
IMD: ఇవాళ రాత్రి 7.30 నిమిషాల లోపు బూడిద మబ్బులు ఇండియా దాటి వెళ్తాయని భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. హైలీ గుబ్బి పర్వతం పేలడం వల్ల.. భారత్తో పాటు అరేబియా దేశాల్లో విమాన రాకపోకలపై ప్రభావం ప�
పౌరసత్వ నిబంధనలను కెనడా మరింత సరళతరం చేసింది. మునుపటి చట్టానికి కీలక మార్పు చేసింది. దీంతో, విదేశాల్లో పుట్టిన కెనేడియన్ల సమస్యలు చాలా వరకూ పరిష్కారం కానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత సంతతి వారికి కూడా ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది.