[04:56] ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ ఉగ్రవాద సంస్థలు కకావికలమైన విషయం మరోసారి రుజువైంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ కుటుంబికులు ఈ ఆపరేషన్తో ముక్కలు ముక్కలైపోయారని ఆ సంస్థ కమాండర్ ఇలియాస్ కశ్మీరీ ఓ సభలో వెల్లడించాడు.
[04:55] ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం రాత్రి ఫోన్చేసి మాట్లాడారు. బుధవారం జరగనున్న మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.
[04:53] ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లతో ‘సుంకాల మహారాజా’గా అవతరించిన భారత్ ఎట్టకేలకు చర్చలకు వస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
[04:45] ‘ది న్యూయార్క్ టైమ్స్’ వార్తాపత్రిక, ఆ పత్రికలోని నలుగురు జర్నలిస్టులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ పరువునష్టం దావా వేశారు. 1,500 కోట్ల డాలర్ల (రూ.1.32 లక్షల కోట్లు) నష్టపరిహారం కోరుతూ ఫ్లోరిడా జిల్లా కోర్టులో దీనిని దాఖలు చేశారు.
[04:47] శాస్త్రవేత్తలు ఊహించినదాని కన్నా పూర్వమే చైనా, దక్షిణాసియా దేశాల్లో మృతదేహాలను భద్రపరిచే ప్రక్రియను శాస్త్రీయంగా అవలంబించారని ఓ అధ్యయనం వెల్లడించింది.
[04:49] గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతోందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ నియమించిన స్వతంత్ర నిపుణుల కమిషన్ తేల్చింది. దీనిని అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలని, బాధ్యులను శిక్షించాలని మంగళవారం ఇచ్చిన నివేదికలో సూచించింది.
అమెరికాలోని ప్రముఖ వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్పై 15 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.3 లక్షల కోట్ల) పరువునష్టం దావా వేయనున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
[04:43] స్వీయ ప్రయోజనాలే లక్ష్యంగా ఇప్పటివరకు ఎడముఖం, పెడముఖంగా ఉన్న అరబ్, ముస్లిం దేశాలు.. ఖతార్పై ఇజ్రాయెల్ దాడితో ఏకతాటిపైకి వస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల 57 ముస్లిం దేశాలు (అందులో 22 అరబ్ దేశాలు) ఖతార్ రాజధాని దోహాలో సమావేశమయ్యాయి.
[04:41] జపాన్లో అమెరికా మోహరించిన మధ్యమశ్రేణి ‘టైఫూన్’ క్షిపణులను వీలైనంత త్వరగా ఉపసంహరించాలని చైనా మంగళవారం డిమాండ్ చేసింది. అమెరికా మోహరించిన ఆ క్షిపణులు ప్రాంతీయ వ్యూహాత్మక భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని చైనా అభిప్రాయపడింది.
ఖతార్లో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఐక్యంగా స్పందించిన అరబ్, ఇస్లామిక్ దేశాలకు చెందిన పలువురు నాయకులు సోమవారం దోహాలో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడంపై తీసుకోవలసిన చర�
ఉద్యోగినితో అఫైర్ మరో సీఈవో ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన సూపర్ రిటైల్ గ్రూప్ సీఈవో ఆంథోని హెరాగ్టీని విధుల నుంచి తప్పించినట్టు సంస్థ మంగళవారం ప్రకటించింది.
[23:39] ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 75వ పుట్టినరోజు సందర్భంగా తన మిత్రుడు ట్రంప్ ఫోన్ చేశారని ప్రధాని మోదీ ఎక్స్ (ట్వీట్) వేదికగా పోస్టు చేశారు.
ట్రంప్ గత మే నుంచి అమెరికా యంత్రాగం జోక్యంతోనే రెండు అణ్వస్తదేశాల మధ్య యుద్ధం ఆగిపోయిందని చెబుతూ వస్తున్నారు. అయితే ఆయన వాదనను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
చైనాపై నాటో దేశాలు 100 శాతం వరకూ సుంకాలు విధించాలంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పిలుపునివ్వడంపై చైనా స్పందించింది. ఈ ఆంక్షలు పరిస్థితిని మరింత జటిలం చేస్తాయని హెచ్చరించింది. చైనా ఎప్పటికీ యుద్ధాన్ని కోరుకోదని విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు.
బహవలాపూర్లోని భారీ కాంప్లెక్స్పై భారత వాయుసేన జరిపిన దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు ప్రాణాలు కోల్పోయినట్టు మసూద్ అజార్ గత మేలో వెల్లడించారు.
Umer Shah : పాకిస్థాన్ టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొన్నది. ఆ దేశానికి చెందిన 15 ఏళ్ల పాపులర్ టీవీ స్టార్ ఉమేర్ షా .. అకస్మాత్తుగా మృతిచెందాడు. కార్డియాక్ అరెస్ట్ వల్ల అతను ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున�
జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించి తనపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఏళ్లతరబడి దుష్ప్రచారం చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆరోపించారు. సంస్థపై రూ.1.32 లక్షల కోట్లకు పరువునష్టం కేసు వేసినట్టు వెల్లడించారు.
Donald Trump అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్ (New York Times)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
[11:44] గాజా (Gaza)లో ఇజ్రాయెల్ దళాలు (IDF) అత్యంత తీవ్రస్థాయిలో బాంబింగ్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని దేశ0 విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు.
Ozone Layer: భూరక్షణ కవచం.. ఓజోన్ పొర మళ్లీ పుంజుకుంటోంది. ఆ పొరల్లో ఉన్న రంధ్రం కోలుకుంటోంది. ఈ విషయాన్ని యూఎన్ ఓ రిపోర్టులో పేర్కొన్నది. మరికొన్ని దశాబ్ధాల్లో ఆ రంధ్రం పూర్తిగా మూసుకుపోయే అవకాశాలు �
TikTok చైనా (China) కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ (Tik Tok) అమెరికా (America)లో అందుబాటులోకి రానుంది. టిక్టాక్ విషయంలో చైనాతో అమెరికాకు కీలక ఒప్పందం కుదిరింది.
[09:56] డ్రగ్స్ను తరలిస్తోందంటూ అమెరికా (USA) దళాలు వెనెజువెలా (venezuela)కు చెందిన మరో పడవను ముంచేశాయి. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.
Donald Trump: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న బోటును అమెరికా పేల్చివేసింది. ఆ ఘటనకు చెందిన వీడియోను డోనాల్డ్ ట్రంప్ షేర్ చేశారు. అటాక్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.