సంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం, ప్రజారోగ్యం, శ్రేయస్సు కోసం 'జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ'ని ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఈ విషయంలో భారత్కు సమున్నత చరిత్ర ఉందన్నారు.
మానవ కేంద్రీకృత అభివృద్ధిలో టెక్నాలజీ అనేది చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నొవేషన్ అలయెన్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు.
జీ-20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాతో కూడిన ఇబ్సా (IBSA) డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటును ప్రతిపాదించారు. ఆయన నేడు జోహెన్నస్బర్గ్లో బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధినేతలు లూల డిసిల్వా, సిరిల్ రామఫోసాతో భేటీ అయ్యారు.
Thailand Flood దక్షిణ థాయ్లాండ్ (South Thailand) లోని సొంగ్ఖ్లా ప్రావిన్స్ (Songkhla province) లోగల హాట్ యాయ్ (Hatt Yai) మున్సిపాలిటీలో శనివారం కుంభవృష్టి కురిసింది. దాంతో ఆ ప్రాంతాన్ని తీవ్ర వరదలు ముంచెత్తాయి.
1964లో న్యూ మెక్సికోలోని హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో గ్రహాంతర జీవులు దిగినట్లు అమెరిజా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సీనియర్కు సమాచారం అందిందని తాజాగా విడుదలైన న్యూయార్క్ పోస్ట్ డాక్యుమెంటరీ వెల్లడించింది.
యూరప్ దేశాల్లో జనాభా రోజురోజుకు తగ్గుతూ పోతోంది. 2100 నాటికి సగం యూరప్ జనాభా మాయం అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థికంగా కూడా దేశాలు నాశనం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
రష్యాతో యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల శాంతి ప్రణాళికతో ఉక్రెయిన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఒప్పందంలోని చాలా అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని కీవ్ భావిస్తోంది.
ఉగ్రవాదులకు, మాదకద్రవ్యాలకు మధ్యనున్న సంబంధాలకు అడ్డుకట్ట వేద్దామని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు కూటమి దేశాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు.
నిన్న మొన్నటిదాకా ఒకరి మీద ఒకరు కారాలు, మిరియాలు నూరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, న్యూయార్క్ మేయర్ మమ్దానీలు ఎట్టకేలకు తొలిసారిగా శ్వేతసౌధంలో శుక్రవారం సమావేశమయ్యారు.
నైజీరియాలో నైజర్ రాష్ట్రంలో ఒక బోర్డింగ్ స్కూలు నుంచి సాయుధ దుండగులు అపహరించుకుపోయిన బడి పిల్లల సంఖ్య 300 దాటినట్లు ‘క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ నైజీరియా’ వెల్లడించింది.
భారత్-పాకిస్థాన్ మధ్య మే నెలలో జరిగిన స్వల్పకాల యుద్ధాన్ని చైనా తన ఆయుధాలను పరీక్షించడానికి, ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకుందంటూ అమెరికా కాంగ్రెస్ కమిటీ తాజాగా ఓ నివేదికను ప్రచురించింది.
ఇటీవల చేపట్టిన పునర్వ్యస్థీకరణ చర్యలతో టెక్ దిగ్గజం అమెజాన్లో భారీ స్థాయిలో ఇంజినీర్లపై వేటు పడింది. ఈ ఏడాది అక్టోబర్లో 14,000 మందికిపైగా ఉద్యోగులను అమెజాన్ తొలగించింది.
దుబాయ్ ఎయిర్ షోలో విన్యాసాలు చేస్తుండగా భారత వైమానిక దళానికి చెందిన తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయే ముందు ఏమయ్యిందో స్పష్టంగా తెలియజేసే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.