[01:31] ఎన్ని ప్రయత్నాలు చేసినా రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine Conflict)ల మధ్య కాల్పుల విరమణ ముందుకు సాగకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) అసంతృప్తికి గురయ్యారు.
నిషిద్ధ ఉగ్రవాద గ్రూపు జైషే మొహమ్మద్(జేఈఎం) చీఫ్ మసూద్ అజర్ను పాకిస్థాన్ మళ్లీ భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి రంగంలోకి దింపింది. ఇటీవల పాక్లోని ఓ మసీదులో వినిపించిన ఆడియో టేప�
ఇటీవల పాకిస్థాన్పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పోరులో భారత్ వైపు కూడా నష్టం జరిగిందా? అంటే అవునే అంటున్నారు ఫ్రాన్స్ వైమానిక దళాధిపతి జనరల్ జెరోమ్ బెల్లాంగర్. ఆ యుద్ధంలో భారత్కు చెందిన ఓ మిరాజ్ 200
పాకిస్థాన్లో మళ్లీ సైనిక తిరుగుబాటు జరగవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చివేసి పరిపాలనా పగ్గాలను చేపట్టడం శక్తివంతమైన పాకిస్థాన్ సైన్యానికి కొత్తేమీ కాదు. అధ్యక్షు�
నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి శ్రీరాముని జన్మ స్థలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి మహర్షి రాసిన అసలైన రామాయణం ప్రకారం, శ్రీరాముడు, శివుడు, విశ్వామిత్రుడు నేపాల్ గడ్డపైనే జన్మించా�
[00:24] ఉగ్రవాదాన్ని, దానికి మద్దతిచ్చే వారిని భారత్, బ్రెజిల్ (Brazil)లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదని పాకిస్థాన్, చైనాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Nimisha Priya : యెమెన్ దేశస్థుడి హత్య కేసులో ఉరి శిక్ష ఖరారైన భారతీయ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya)కు ఊరట లభించలేదు. ఇన్నిరోజులు తన వద్ద పెండింగ్లో ఉన్న ఆమె క్షమాభిక్ష పిటిషన్కు దేశ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు.
[21:29] దిగ్గజ చమురు సంస్థ ట్రాన్స్నెఫ్ట్ ఉపాధ్యక్షుడు ఆండ్రీ బదలోవ్ చనిపోయిన ఘటన మరవకముందే తాజాగా రష్యా రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్ స్తారోవోయ్త్ శవమై కనిపించడం కలకలం రేపింది.
[18:40] అధికారుల కళ్లు గప్పి ఓ వ్యక్తి విమానాశ్రయంలోని రన్వేపైకి దూసుకెళ్లాడు. అక్కడున్న విమానం ఇంజిన్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇటలీలోని మిలాన్ బెర్గామో విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
[15:50] విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi) జులై 9న (బుధవారం) నమీబియా (Namibia) వెళ్లనున్నారు. అక్కడి పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అసలు నమీబియా దేశ విశిష్టత,
[11:46] లండన్లోని హీత్రూ విమనాశ్రయంలో సిబ్బందిగా పనిచేస్తున్న భారత్, ఆసియా సంతతికి చెందినవారు ఇంగ్లీషులో మాట్లాడలేకపోతున్నారని బ్రిటన్కు చెందిన లూసీ వైట్ అనే మహిళ ఆరోపించారు.
[11:07] ఒంటరిగా ఏడు ఖండాలు చుట్టేయడానికి ప్రయత్నించిన అమెరికా పైలట్ను చిలీకి చెందిన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏరోనాటిక్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Space Capsule: 166 మందికి చెందిన అస్తికలు, డీఎన్ఏలతో నింగిలోకి వెళ్లిన స్పేస్ క్యాప్సూల్ తిరుగు ప్రయాణంలో కూలింది. ఆ శిథిలాలు పసిఫిక్ సముద్రంలో పడ్డాయి.
[10:16] ఆకస్మిక వరదల కారణంగా నేపాల్-చైనా సరిహద్దులోని భోటెకోషి నది ఉప్పొంగడంతో.. నదీ తీరం వెంబడి డ్రైపోర్టులో నిలిపి ఉంచిన దాదాపు 200 వాహనాలు కొట్టుకుపోయాయని అధికారులు పేర్కొన్నారు.
Asteroid భారీ గ్రహశకలం భూమికి దగ్గర నుంచి దూసుకెళ్లింది. సోమవారం మధ్యాహ్నం 3.16 గంటల సమయంలో ఆస్టరాయిడ్ 2025 ఎన్జే భూమికక్షకు చాలా దగ్గరగా వెళ్లిందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది.
భారత్తో వాణిజ్య ఒప్పందానికి (Trade Deal) చేరువలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Tariffs) వెల్లడించారు. తాము ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇండియాతో కూడా ట్రేడ్ డీల్కు దగ్గరలో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరును మరో దేశాధినేత ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి (Nobel Peace Prize) ప్రతిపాదించారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని ఆపినందుకు గాను ట్రంప్
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో గ్వాడలూప్ నది ఉప్పొంగడంతో, వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.
అమెరికాలో కొత్త పార్టీ పెట్టిన టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మస్క్ నిర్ణయం హాస్యాస్పదమైనదని, ఆయన పూర్తిగా దారి తప్పాడని నిప్పులు చెరి
బ్రిక్స్ అనుకూల దేశాలకు అగ్రరాజ్య అధినేత ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతుగా ఉండే బ్రిక్స్ సమాఖ్యలోని ఏ దేశంపైనైనా 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని, దీనికి ఎలాంటి మినహ�
[04:37] అత్యాధునిక సాంకేతిక సాధనాల తయారీలో కీలకమైన ఖనిజాలను (క్రిటికల్ మినరల్స్) ఏ దేశమూ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకుండా అడ్డుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
[04:33] ఆసియాలో తమకు అత్యంత కీలకమైన భాగస్వాములుగా ఉన్న జపాన్, దక్షిణ కొరియాలపై ట్రంప్ ప్రతీకార సుంకాల మోత మోగించారు. ఈ రెండు దేశాలపై 25శాతం సుంకాలను విధిస్తూ సోమవారం లేఖలను విడుదల చేశారు.
[04:31] వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. బ్రిక్స్ అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే దేశాలపై 10% అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.
[04:27] అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 82కి చేరింది. మరో 41 మంది గల్లంతయ్యారు. ఒక్క కెర్ కౌంటీలోనే అత్యధికంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 28 మంది చిన్నారులు ఉన్నారు.
[04:28] ప్రపంచంలో 2008 నుంచి 2017 సంవత్సరాల మధ్య కాలంలో జన్మించిన 1.5 కోట్ల మంది జీవితాల్లో ఏదో ఒక దశలో జీర్ణ వ్యవస్థ సంబంధ క్యాన్సర్ బారిన పడతారని ఓ అధ్యయనం హెచ్చరించింది.
[04:29] ఇజ్రాయెల్ సైన్యం సోమవారం యెమెన్లో హూతీ తిరుగుబాటుదారుల నియంత్రణలోని ఓడరేవులు, ఇతర మౌలిక సదుపాయాలపై దాడులు జరిపింది. ఎఫ్-16 యుద్ధ విమానంతో చేసిన దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది.
[04:29] టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజును పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలపడంపై చైనా అభ్యంతరం తెలిపింది. ‘‘టిబెట్ సంబంధిత అంశంలో బీజింగ్ సున్నితత్వాన్ని దిల్లీ పరిగణనలోకి తీసుకోవాలి.
[04:28] ‘సౌదీ అరేబియాలో నిరుడు 345 మరణ శిక్షలను అమలు చేశారు. గత మూడు దశాబ్దాలతో పోలిస్తే ఇదే అత్యధికం. మాదక ద్రవ్యాల కేసులే ఇందుకు ముఖ్య కారణం. ఈ ఏడాది ఆరు నెలల్లోనే 180 మందిని ఉరికంబం ఎక్కించారు’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సోమవారం వెల్లడించింది.
[04:26] గడచిన 24 గంటల్లో ఉక్రెయిన్ ఆవాస ప్రాంతాలపై రష్యా 100 డ్రోన్లు ప్రయోగించిందని అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ దాడుల్లో కనీసం 10 మంది సామాన్యులు మరణించారు. ముగ్గురు పిల్లలతో సహా 38 మంది గాయపడ్డారని వారు తెలిపారు.