ప్రాణంగా చూసుకుంటున్న పిల్లలు తనకు పుట్టిన వారు కారని తెలిస్తే.. ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? తన సంతానంలో చాలామందికి అతడి పోలికలు కాకుండా ఇతరులవి వస్తే.. అతడి వేదనను వర్ణించగలమా? ఆఫ్రికాలోని ఉగాండాలో చాలామంది పురుషుల పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది.
ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్ వాణిని ప్రతిబింబించేలా జీ20 శిఖరాగ్ర సదస్సు తీర్మానం చేసింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, అది ఏ రూపంలో ఉన్నా తెగనాడాల్సిందేనని స్పష్టంచేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గ్లోబల్ కాంపాక్ట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణాఫ్రికాలోని జొహాన్నె్సబర్గ్లో జరుగుతున్న...
అంతర్జాతీయ ఎఫ్-1 స్టూడెంట్స్కు అమెరికాలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను నిలిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కెనడాలో వేలాదిమంది భారత సంతతి కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్న నూతన పౌరసత్వ చట్టానికి ఆమోదముద్ర పడింది. కెనడా ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త బిల్లు ‘సీ-3’కి అధికారిక ఆమోదం లభించింది.
టైటానిక్ షిప్ ప్రమాదం చరిత్రలో అత్యంత విషాదంగా మిగిలిపోయింది. ఇందుకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, ఉద్వేగభరితమైన అంశాలు నిరంతరం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా టైటానిక్కు సంబంధించి మరో అంశం వార్
వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించడానికి అమెరికా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. రానున్న కొద్ది రోజుల్లో వెనిజువెలా లక్ష్యంగా అమెరికా కొత్త తరహా ఆపరేషన్లు నిర్వహించడానికి ప్రణాళ�
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిసంస్కరణలు ఇక ఎంత మాత్రం ఓ ఎంపిక కాదని, అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. అంతర్జాతీయ పాలనా వ్యవస్థలకు ఈ సందేశాన్ని భారత్-బ్రెజిల్-దక్షిణాఫ్రికా త్రయం పంపించాలన్నారు.
హెజ్బొల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. హారెట్ హ్రీక్లోని తొమ్మిది అంతస్తుల నివాస అపార్ట్మెంట్ భవనంపై జరిగిన ఈ దాడిలో ఐదుగురు మరణించగా, 28 మంది గా�
సంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం, ప్రజారోగ్యం, శ్రేయస్సు కోసం 'జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ'ని ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఈ విషయంలో భారత్కు సమున్నత చరిత్ర ఉందన్నారు.
మానవ కేంద్రీకృత అభివృద్ధిలో టెక్నాలజీ అనేది చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నొవేషన్ అలయెన్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు.
జీ-20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాతో కూడిన ఇబ్సా (IBSA) డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటును ప్రతిపాదించారు. ఆయన నేడు జోహెన్నస్బర్గ్లో బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధినేతలు లూల డిసిల్వా, సిరిల్ రామఫోసాతో భేటీ అయ్యారు.
Thailand Flood దక్షిణ థాయ్లాండ్ (South Thailand) లోని సొంగ్ఖ్లా ప్రావిన్స్ (Songkhla province) లోగల హాట్ యాయ్ (Hatt Yai) మున్సిపాలిటీలో శనివారం కుంభవృష్టి కురిసింది. దాంతో ఆ ప్రాంతాన్ని తీవ్ర వరదలు ముంచెత్తాయి.
1964లో న్యూ మెక్సికోలోని హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో గ్రహాంతర జీవులు దిగినట్లు అమెరిజా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సీనియర్కు సమాచారం అందిందని తాజాగా విడుదలైన న్యూయార్క్ పోస్ట్ డాక్యుమెంటరీ వెల్లడించింది.
యూరప్ దేశాల్లో జనాభా రోజురోజుకు తగ్గుతూ పోతోంది. 2100 నాటికి సగం యూరప్ జనాభా మాయం అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థికంగా కూడా దేశాలు నాశనం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.