పాకిస్తాన్లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మీద ఇమ్రాన్ ఖాన్ సోదరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలని ఆమె కోరారు. పాకిస్తాన్లో ఈ దుస్థితి ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని, ప్రజల ఆగ్రహం ఎప్పుడైనా..
పాకిస్థానీ పౌరులకు వీసాల జారీని యూఏఈ నిలిపేసింది. అత్యధిక పాకిస్థానీలు ఈ గల్ఫ్ దేశానికి వెళ్లి నేరాల్లో భాగస్వాములవుతున్నారనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకుంది.
యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) వినియోగదారులకు గురువారం ఓ హెచ్చరిక చేసింది. 19 రకాల వంట పాత్రల్లో వంట చేయడం వల్ల ఆహారంలోకి సీసం (లెడ్) చేరుతుందని తెలిపింది.
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మృతిచెందినట్లు వస్తున్న వార్తలను రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు ఖండించారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ ఓ ప్రకటనలో తెలిపారు.
భారత్-నేపాల్ మధ్య వివాదాస్పదంగా ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలతో కూడిన మ్యాప్తో నేపాల్ కేంద్ర బ్యాంక్ (నేపాల్ రాష్ట్ర బ్యాంక్- ఎన్ఆర్బీ) కొత్త రూ.100 నోట్లను గురువారం విడుదల చేసింది.
ధ్యక్ష భవనానికి అతి సమీపంలో భద్రతాబలగాలపైనే కాల్పులు జరగడంతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. శ్వేతసౌధానికి రెండు బ్లాకుల దూరంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులిద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వీసా కలిగివుండీ బ్రిటన్ వదిలి వెళ్తున్నవారిలో భారతీయ విద్యార్థులు, ఉద్యోగులే అధికంగా ఉన్నారని యూకే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) పేర్కొంది.
హాంకాంగ్లోని ఏడు బహుళ అంతస్తుల భవనాల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 83కు పెరిగింది. మరో 280 మంది ఆచూకీ దొరకడం లేదు. ఈ ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రపంచం డ్రాగన్ రుణ వలయంలో చిక్కింది. అగ్రరాజ్యాలు సహా ప్రపంచంలోని 80శాతం దేశాల్లోని కంపెనీలకు చైనా బ్యాంకులు భారీ స్థాయిలో అప్పులు ఇచ్చాయి. ఈ రుణాలను అడ్డుపెట్టుకునే ఆ కంపెనీలను...
ఆఖరి రోజుల్లో తన ఆలనా పాలనా చూసుకోవడానికి అద్దెకో కుమార్తె కావాలని ప్రకటించింది చైనాలోని ఒక వృద్ధురాలు. తనను బాగా చూసుకునే అమ్మాయికి నెలకు రూ.40 వేల జీతంలో పాటు తన వస్తువులు, తన ఫ్లాట్ను కూడా ఇస్తానని ఆఫర�
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ కేసుల్లో పెరుగుదల నమోదవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా తాము ఆ వ్యాధి నియంత్రణకు సింగిల్ డోస్ టీకాకు ఆమోదం తెలిపామని బ్రెజిల్ అ�
బంగ్లాదేశ్ బహిష్కృత ప్రధాని షేక్ హసీనాకు ఢాకా ప్రత్యేక జడ్జి కోర్ట్-5 గురువారం మూడు అవినీతి కేసుల్లో మొత్తంగా 21 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఆమె కొడుకు, కూతురుకు కూడా ఈ శిక్ష అమలుకు ఆదేశించింది.
తాజాగా నేపాల్ విడుదల చేసిన కొత్త వంద రూపాయల నోటు వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా నేపాల్ విడుదల చేసిన వంద రూపాయల నోటుపై ఆ దేశ మ్యాప్ ఉంది. అయితే ఆ మ్యాప్లో కాలాపానీ, లిపులేఖ్, లింపియాధుర భూభాగాలు ఉన్నాయి.
Imran Khan పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని (Former PM), పీటీఐ పార్టీ (PTI party) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ను జైల్లో చంపేశారంటూ సోషల్ మీడియా (Social Media) లో వ్యాపించిన వదంతులపై రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు స్పందించారు.
Railway Workers Die In china రైలు పట్టాల వద్ద పని చేస్తున్న రైల్వే కార్మికులపైకి రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇప్పటికే తీవ్ర వరదలతో సతమతమవుతున్న సుమత్రా దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. ఇండోనేషియా, 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉండటంతో భూకంపాలు, తుఫానులు, వర్షాలు తరచూ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
Hong Kong Fire: హాంకాంగ్ అగ్నిప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ భవనాల కిటికీల వద్ద ఉన్న పాలిస్టరైన్ బోర్డుల వల్లే మంటల తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది.
వాషింగ్టన్ డీసీలో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. కుట్రదారులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. దేవుడు, యావత్ అమెరికా ప్రజలు భద్రతా దళాల వెంట ఉన్నారని ట్రంప్ చెప్పారు.
Hong Kong Fire హాంకాంగ్లో థాయ్పో జిల్లాలోని ఏడు 35 అంతస్తుల నివాస భవనాల్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏడు భవనాలకు మంటలు అంటుకొని 44 మంది మరణించారు. మరో 250 మందికిపైగా గల్లంతయ్యారు. మృతుల్లో ఒక అగ్నిమాపక సిబ్బ�
ప్రపంచంలోనే అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా మారింది హాంకాంగ్ భారీ అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదాన్ని చూసి మానవాళి ఉలిక్కిపడుతోంది. ప్రతీ గంట.. గంటకూ మృతుల సంఖ్య పెరుగుతుండటం, అగ్నిమాపక సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోవడం..