మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా వేగంగా సైనిక బలగాలను ఆధునికీకరిస్తున్న భారత్ మరిన్ని ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ట్యాంకుల పాలిట సింహస్వప్నంగా నిలిచే జావెలిన్ క్షిపణి వ్యవస్థను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా సిద్ధమైంది.
Fighter Jet Crashes దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షో (Dubai Air Show)లో ప్రమాదం చోటు చేసుకుంది. భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం (Fighter Jet Crashes) కూలిపోయింది.
Pakistan fire accident: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ఫైసలాబాద్లో ఓ గ్లూ తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి సుమారు 15 మంది మృత్యువాత పడ్డారు.
వలస విధానాలు, హెచ్-1బీ వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. విదేశీ ఉద్యోగులు అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారని హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గారు. అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని బహిరంగ వేదికపై అంగీకరించారు
Hamas Tunnel హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులు ఆగటం లేదు. హమాస్ (Hamas) అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్పై ఐడీఎఫ్ (IDF) దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి.
UN COP30: బ్రెజిల్లోని బీలమ్ సిటీలో జరుగుతున్న యూఎన్ కాప్30 సదస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. ఆ సమావేశాలకు హాజరైన భారత ప్రతినిధుల బృందం సురక్షితంగా ఉన్నట్లు కేం�
యూరప్ దేశాల్లో జనాభా రోజురోజుకు తగ్గుతూ పోతోంది. 2100 నాటికి సగం యూరప్ జనాభా మాయం అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థికంగా కూడా దేశాలు నాశనం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
బంగ్లాదేశ్లో శుక్రవారం ఉదయం భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో కోల్కతాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
Earthquake పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రాజధాని ఢాకా (Dhaka)లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
Donald Trump ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo)తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఫుట్బాల్ (Football) ఆడితే ఎలా ఉంటుంది..? చూడటానికి రెండు కళ్లూ చాలవు.
Miss Universe 2025 ఈ ఏడాది మిస్ యూనివర్స్గా (Miss Universe 2025) మెక్సికో (Mexico) భామ ఫాతిమా బోష్ (Fatima Bosch) నిలిచారు. థాయ్లాండ్ వేదికగా జరిగిన విశ్వ సుందరి పోటీల్లో ఫాతిమా విజేతగా నిలిచారు.
మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ అందుకున్నారు. థాయ్లాండ్లో నాంథబురిలోని ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్లో ఈ తుది పోటీలు జరిగాయి.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ 2018 తర్వాత తాజాగా తొలిసారి అమెరికాకు వెళ్లారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. సౌదీ అరేబియాకు తమ అధునాతన F-35 ఫైటర్ జెట్లను విక్రయించబోతున్నట్టు ట్రంప్ తెలిపారు.
16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదని ఆస్ట్రేలియా కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుని చట్టం చేసింది. ఈ చట్టం డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నట్టు తెలిపింది. దీంతో మెటా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
ప్రాంతీయ ముప్పుల్ని ఎదుర్కొని రక్షణ రంగం పరంగా బలోపేతమయ్యేందుకు దోహదపడేలా 9.3 కోట్ల డాలర్ల (సుమారు రూ.825 కోట్ల) ఆయుధాలను భారత్కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి వలసలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అందులో హెచ్1బీ వీసా ఫీజును పెంచడం చాలా మందిలో గందరగోళాన్ని సృష్టించింది.
ప్రపంచపు ఘనీభవించిన అంచు అంటార్కిటికాలో నిలబడి బూర ఊదుతూ సంగీత సాధన చేస్తున్న ఈమె పేరు నటాలీ పైన్. న్యూజిలాండ్ నేవీలో ఫ్రెంచ్ హార్న్ ఊదే సభ్యురాలు. గత అక్టోబరు నెల నుంచి అంటార్కిటికాలో విడిది చేసిన 21 మంది మిలిటరీ సభ్యుల బృందంలో ఈమె ఒకరు.
యూకే ప్రభుత్వం అంతర్జాతీయ వలసదారుల విధానంలో కీలక మార్పు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. భారత్ సహా వివిధ దేశాల నుంచి వచ్చినవారు ‘శాశ్వత నివాస అనుమతి’ కోసం దరఖాస్తు చేసుకునే గడువును రెట్టింపు చేయాలని యోచిస్తోంది.
ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ - 30 (సీఓపీ 30) పేరుతో బ్రెజిల్లోని బెలెమ్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది.
మైనర్లతో లైంగిక కార్యకలాపాల కేసులో శిక్ష పడి జైల్లోనే మరణించిన జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైళ్లను బహిరంగపరచడానికి ఉద్దేశించిన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.
గాజా యుద్దం ముగింపునకు 20 సూత్రాల శాంతి ప్రణాళికను రచించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఉక్రెయిన్ యుద్ధం అంతానికి కూడా 28 సూత్రాల శాంతి ప్రణాళికను రూపొందించినట్లు కథనాలు వస్తున్నాయి. అధికారికంగా దీనిపై అగ్రరాజ్యం ఎలాంటి ప్రకటన చేయలేదు.
బ్రిటన్కు చెందిన ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐఎన్ఎస్ఏ).. కృత్రిమ మేధ ఆధారిత ఉపాధి వేదిక అయిన క్రియూ సంస్థతో కలిసి ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ ఎంప్లాయబిలిటీ కౌన్సిల్ (ఐఎన్ఎస్ఈసీ) ఏర్పాటు చేసింది.
ఖగోళ పరిశోధనలో పరస్పరం సహకరించుకునే ఏర్పాటులో భాగంగా ఉపగ్రహాల నియంత్రణతోపాటు వాటితో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం కోసం గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేసే విషయంలో ఒకరికొకరు సహకారం అందించుకోవాలని భారత రష్యాలు నిర్ణయించాయి.
స్పెయిన్లోని దాదాపు 81 వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, రేడియో, టీవీ ఛానళ్లకు మెటా కంపెనీ 48.1 కోట్ల యూరోల (సుమారు రూ.4,900 కోట్ల) నష్టపరిహారం చెల్లించాలని స్పెయిన్ రాజధాని మాద్రీద్లోని మర్కంటైల్ కోర్టు గురువారం ఆదేశించింది.
భారత నౌకా దళానికి చెందిన గస్తీ నౌక ఐఎన్ఎస్ సుకన్య శ్రీలంక రాజధాని కొలంబో పోర్టులో లంగరేసింది. భారత్-శ్రీలంక మధ్య సద్భావనా కార్యక్రమాల్లో భాగంగా తమ తీరానికి చేరిన కమాండర్ సంతోష్ కుమార్ నేతృత్వంలోని 101 మీటర్ల పొడవైన ఈ నౌకకు శ్రీలంక నౌకాదళం మంగళవారం సంప్రదాయ రీతిలో స్వాగతం పలికింది.
భారతదేశానికి 93మిలియన్ డాలర్ల దాదాపు రూ.825 కోట్ల విలువైన ట్యాంకు విధ్వంసక జావెలిన్ క్షిపణి వ్యవస్థ, ఎక్స్కాలిబర్ ప్రెసిషన్ గైడెడ్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్, సంబంధిత రక్షణ పరికరాలను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను ట్రంప్ 50శాతానికి పెంచిన తర్వాత..
విదేశీ ఉద్యోగుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట మార్చారు. నిపుణులైన విదేశీ ఉద్యోగులను తాను ఆహ్వానిస్తానన్నారు. అలాంటి వారు చిప్లు, క్షిపణులు వంటి సంక్లిష్ట ఉత్పత్తులను ఎలా అభివృద్ధి చేయాలన్నది అమెరికా ఉద్యోగులకు నేర్పిస్తారని చెప్పారు.....
నిన్న మొన్నటి వరకు హెచ్-1బీ వీసా ఉద్యోగులంటేనే ఒంటికాలిపై లేచి వారిపై కఠిన ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మెల్లిమెల్లిగా తత్తం బోధపడుతున్నట్టుంది. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరి
హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు ఆగటం లేదు. గురువారం ఖాన్ యూనస్లో రెండు చోట్ల ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపగా.. ఐదుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
సెక్స్ ట్రాఫికర్ జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన అన్ని ఫైళ్లను బహిర్గతం చేయడానికి సంబంధించిన బిల్లుపై సంతకం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం తెలిపారు. ఇది పారదర్శకత కోసం వేసిన �
నేపాల్లో మరోసారి జెన్ జీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. బారా జిల్లాలో జెన్ జీ ఆందోళనకారులు రెండో రోజైన గురువారం కూడా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడంతో పలు చోట్ల పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.