అంతరిక్షంలో భూమిలాగే జలాన్ని కలిగి ఉన్న గ్రహాలకోసం అన్వేషిస్తున్న పరిశోధకుల ప్రయత్నాలు ఫలించాయి. మన సౌర వ్యవస్థ ఆవల ఉన్న ఓ గ్రహంపై నీటి ఆనవాళ్లను తాజాగా గుర్తించారు.
[00:08] కెనడాలోని సుషి రెస్టారెంట్లో ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని టిక్టాక్ వేదికగా పంచుకున్నారు. ‘మీ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలా వెక్కిరిస్తారా’ అంటూ ఆమె మండిపడ్డారు.
[23:55] ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని నాటునాటు (Naatu Naatu) పాట చిత్రీకరించిన ఉక్రెయిన్లోని జెలెన్స్కీ అధికార నివాసం ఎదుట కొందరు సైనికులు నాటునాటు పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.
[23:20] పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పలు కేసుల్లో ఊరట లభించింది. శుక్రవారం ఆయన లాహోర్లోని పలు న్యాయస్థానాల్లో హాజరుకాగా.. ఆయన ముందస్తు బెయిల్ గడువును పొడిగిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చాయి.
[23:07] జపాన్లో జననాల రేటు 2022లో రికార్డు స్థాయిలో అత్యంత కనిష్ఠానికి (1.26) పడిపోయింది. ప్రస్తుతం 12.5 కోట్లకుపైగా ఉన్న జపాన్ జనాభా.. 16 ఏళ్లుగా క్షీణిస్తూ వస్తోంది.
[20:06] పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఎన్ఏబీపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. అరెస్టు వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆరోపిస్తూ.. ఈ న్యాయ ప్రక్రియను ప్రారంభించారు.
హాలీవుడ్ నటి గాల్ గడోట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉన్నదని తెలిపింది. తన పనిని ఇతరులు ఇష్టపడరనే భావన తనలో ఉండేదని చెప్పింది. అయితే, దీన్ని అధిగమించడానికి డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పొలా సలహా పనికి వచ్చిందని వివరించింది.
[15:39] ఉక్రెయిన్-రష్యా యుద్ధం చైనాపై ఏమాత్రం ప్రభావం చూపలేదని ఐఐఎస్ఎస్ సంస్థ నివేదిక పేర్కొంది. తైవాన్ ఆక్రమణ విషయంలో చైనా మనసు మారలేదని దీనిలో వెల్లడించింది.
[15:00] ఫోన్ట్యాపింగ్ ఆరోపణలతో ఓ వార్తా సంస్థపై వేసిన కేసులో కోర్టుకు హాజరుకానున్న ప్రిన్స్ హ్యారీ (Prince Harry).. కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు.
ఒక డెలివరీ మ్యాన్ ఫుడ్ డెలివరీ చేయడానికి కస్టమర్ ఇంటికి వచ్చి.. ప్రమాదవశాత్తు వారి పూల కుండీని పగలగొట్టాడు. ఆ తర్వాత అతను చేసిన పనికి నెటిజన్లు ఫిదా...
[14:10] రష్యాలోని సంప్రదాయ చర్చి వర్గాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి పుతిన్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు ఉక్రెయిన్, రష్యా పరస్పరం డ్రోన్ దాడులను తీవ్రతరం చేశాయి.
[13:14] తమ దేశంలో పౌరులు వినియోగిస్తున్న ఐఫోన్లను హ్యాక్ (Hacking) చేసి అమెరికా (USA) గూఢచర్యానికి పాల్పడుతోందని రష్యా (Russia) ఆరోపించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇస్లామిక్ స్టేట్కు చెందిన 23 మంది మిలిటెంట్లకు లిబియా కోర్టు మరణశిక్ష విధించింది.2015వ సంవత్సరంలో ఈజిప్టు దేశానికి చెందిన క్రైస్తవులను శిరచ్ఛేదం చేయడం, సిర్టే నగరాన్ని స్వాధీనం చేసుకోవడం వంటి ఘోరమైన ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ ప్రచారంలో పాత్ర పోషించినందుకు లిబియా కోర్టు 23 మందికి మరణశిక్ష,మరో 14 మందికి జీవిత ఖైదు విధించింది....
అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ మూలాలు ఉన్న కుర్రాడు ప్రతిష్ఠాత్మకమైన ‘అమెరికా ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్-2023’కు ఎంపికయ్యాడు. వర్జీనియాలోని ఫెయిర్ఫాక్స్లో హైస్కూల్ సీనియర్స్ గ్రాడ్యుయేషన్ చదువ
[04:51] ఆర్థిక చెల్లింపుల సంక్షోభం నుంచి అమెరికాకు అతి పెద్ద ఉపశమనం లభించింది. అదనపు అప్పులకు రిపబ్లికన్ల ఆధిపత్యమున్న ప్రతినిధుల సభ ఆమోదం తెలపడంతో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
[04:49] విద్వేషాలు పెంచేవారికి, కుట్రదారులకు, వారి సహాయకులకు ప్రసార సమయం కేటాయించకుండా బహిష్కరించాలంటూ పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) దేశంలోని శాటిలైట్ టీవీ ఛానళ్లను కోరింది.
[04:49] పాకిస్థాన్ ఆర్థికవ్యవస్థ కోలుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి రుణ సేకరణ కోసం గతంలో చేసుకొన్న ఒప్పందం పునరుద్ధరణకు పాక్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఈ ఒప్పందం గడువు దాదాపు ముగింపునకు వచ్చింది.
రోనా వైరస్ను చంపడంలో ఆస్ట్రేలియాకు చెందిన ఒక రకమైన వెల్లుల్లి 99.9 శాతం సమర్థతతో పని చేస్తున్నదని మెల్బోర్న్లోని పీటర్ డొహెర్టీ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. 18 నెలలుగ�
[03:55] సూడాన్లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అక్కడి ప్రజల పాలిట శాపమైంది. అంతర్యుద్ధం కారణంగా లక్షల మంది ప్రజలు వలసబాట పట్టారు.
[03:55] అమెరికాలోని కొలరాడో రాష్ట్రం కొలరాడో స్ప్రింగ్స్లో అమెరికా వైమానిక దళ అకాడమీలో గురువారం జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు.
[03:55] పొరుగు దేశం నేపాల్తో స్నేహ బంధాన్ని మరింత దృఢపర్చుకోవాలనుకుంటున్నట్లు భారత్ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్యనున్న సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు పురాతనమైనవే కాకుండా బలమైనవనీ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
[03:33] సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. గుండెపోటు బారిన పడ్డవారిలో మేధో సామర్థ్యాలు వేగంగా క్షీణిస్తాయని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పరిశోధకులు తాజాగా గుర్తించారు.