సుంకాల కారణంగా అమెరికాలో పలు వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్ పలు ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
ట్రంప్ ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చినందుకుగానూ బీబీసీ క్షమాపణలు తెలియజేసింది. ఆ ప్రసంగాన్ని సవరించినందుకు గానూ తాను, బీబీసీ సంస్థ చింతిస్తున్నట్టు చైర్మన్ సమీర్ షా వైట్హౌస్కు లేఖ పంపారు.
అమెరికాలోని క్యాపిటల్ హిల్పై దాడి సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని మార్చి ప్రసారం చేయడంపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీబీసీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తనకు బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు
అమెరికా అనగానే ఠక్కున గుర్తొచ్చేది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. హెచ్1-బీ వీసాలే!! కానీ.. ఇప్పుడు అర్చకత్వం ఆ రంగంతో పోటీ పడుతోంది! ఐటీ రంగంలో ఉన్నంత అస్థిరత్వం..
అమెరికాలోని క్యాపిటల్ హిల్పై దాడి సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని మార్చినందుకు గాను బీబీసీ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సీ) అనుబంధ సంస్థల పనితీరులో మరింత పారదర్శకత రావాలని భారత్ పిలుపునిచ్చింది. వ్యక్తులను, సంస్థలను అధికారికంగా నియమించాలనే అభ్యర్థనలను తిరస్కరించే నిర్ణయాల్లో గోప్యత పాటించడాన్ని విమర్శించింది.
పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రం మధ్యనున్న హర్మూజ్ జలసంధి ద్వారా మార్షల్ ఐలాండ్ జెండాతో వెళ్తోన్న చమురు ట్యాంకర్ను జప్తు చేసినట్లు ఇరాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. తమ దేశ ప్రాదేశిక జలాల్లోకి ఆ ట్యాంకర్ను తీసుకెళ్లినట్లు తెలిపాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీబీసీని తీవ్రంగా హెచ్చరించారు. తన ప్రసంగాన్ని వక్రీకరించినందుకు 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.44 వేల కోట్లు) పరిహారం చెల్లించాలని దావా వేస్తానని చెప్పారు.
వైద్య వృత్తిలో ఉన్న వారు తప్ప మిగిలిన అన్ని విభాగాల్లో హెచ్-1బీ వీసాలను తొలగించాలని ప్రతిపాదిస్తూ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్స్ ప్రవేశ పెట్టనున్న బిల్లును వాషింగ్టన్కు �
అమెరికాలో రికార్డు స్థాయిలో 43 రోజుల పాటు కొనసాగిన సుదీర్ఘ షట్డౌన్కు ముగింపు పలుకుతూ ప్రభుత్వ ఫండింగ్ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ బుధవారం రాత్రి సంతకం చేశారు.....
woman goes missing in Pak పాకిస్థాన్ వెళ్లిన భారతీయ సిక్కు మహిళ అక్కడ అదృశ్యమైంది. అయితే మతంతో పాటు తన పేరు మార్చుకున్న ఆమె ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లాడింది. మతపరమైన యాత్ర కోసం పాక్ వెళ్లిన ఆ మహిళ భారత్కు తిరి�