నేపాల్లో మళ్లీ యువత నిరసనల బాట పట్టింది. బారా జిల్లాలో సీపీఎన్-యూఎమ్ఎల్ నేతలు స్థానిక యువతపై దాడి చేయడంతో నిరసనలు మొదలయ్యాయి. దీంతో, పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలో గురువారం రాత్రి 8 గంటల వరకూ కర్ఫ్యూ విధించారు.
Donald Trump భారత్-పాక్ విషయంలో (India-Pak Conflict) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చాటింపు వేసుకున్నారు.
RT India: రష్యాకు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ రష్యాటుడే.. ఇప్పుడు ఇండియాలోనూ తన ప్రసారాలను విస్తరించనున్నది. ఆర్టీ ఇండియా ఇంగ్లీష్ ఛానల్ను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్
వలస విధానాలు, హెచ్-1బీ వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. విదేశీ ఉద్యోగులు అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారని హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గారు. అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని బహిరంగ వేదికపై అంగీకరించారు
ఎప్స్టీన్ ఫైల్స్ను విడుదల చేసే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ ద్వారా వెల్లడించిన ట్రంప్.. ఈ సందర్భంగా డెమొక్రాట్లపై పలు ఆరోపణలు చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం గతంలో అగ్రరాజ్యం అమెరికాను కుదిపేసిన సంగతి తెలిసిందే.
ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని కొట్టిపారెయ్యలేమని శమంతా అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మంగళవారం హెచ్చరించారు.
Epstein files అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) కేసుకు సంబంధించిన ఫైల్స్ (Epstein files) విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫైల్స్ను బహిర్గతం చేసే బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చ�
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ 2018 తర్వాత తాజాగా తొలిసారి అమెరికాకు వెళ్లారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. సౌదీ అరేబియాకు తమ అధునాతన F-35 ఫైటర్ జెట్లను విక్రయించబోతున్నట్టు ట్రంప్ తెలిపారు.
NASA అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగారకుడి ఉపరితలంపై మిస్టీరియస్ రాయిని గుర్తించింది. ఈ రాయి మార్స్ సహజ, భౌగోళిక నిర్మాణంతో పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నది. శాస్త్రవేత్తలు 80 సెంటీమీటర్ల పొడవు
16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదని ఆస్ట్రేలియా కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుని చట్టం చేసింది. ఈ చట్టం డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నట్టు తెలిపింది. దీంతో మెటా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా భారత్కు పారిపోయి వచ్చి తల దాచుకున్నారు. ఆ సమయంలో తన తల్లిని చంపేందుకు కుట్ర జరిగిందని, తల్లిని సకాలంలో భారత్ రక్షించిందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజేద్ పేర్కొన్నారు.
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో కలిసి మంగళవారం శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఏబీసీ న్యూస్ విలేకరి మేరీ బ్రూస్పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో భారత్కు చెందిన 8 నెలల గర్భిణి ప్రాణాలు కోల్పోయారు.
ఎప్స్టీన్ ఈమెయిళ్లు వెలుగు చూస్తుండటంతో అమెరికాలో అతడితో అంటకాగిన వారి బండారం బయటపడుతోంది. తాజాగా మాజీ ఆర్థిక మంత్రి, ఓపెన్ ఏఐ బోర్డు డైరెక్టరు లారీ సమ్మర్స్ రాజీనామా చేశారు.
పశ్చిమ ఉక్రెయిన్లోని టెర్నోపిల్ నగరంపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 25 మంది మరణించారని అత్యవసర సేవల విభాగం బుధవారం వెల్లడించింది.
రష్యాతో వ్యాపారాలు చేసే దేశాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. రష్యా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే భారత్ వంటి కొన్ని....
ఆస్ట్రియన్ చిత్రకారుడు గుస్తావ్ క్లిమ్ట్ గీసిన ఎలిజబెత్ లెడెరర్ పెయింటింగ్కు వేలంలో రూ.2,091 కోట్లు ధర పలికింది. వేలంలో అత్యధిక ధర పలికిన రెండో కళాఖండంగా నిలిచింది. అదేవిధంగా వేలంలో అత్యధిక ధరకు అమ్�
వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారత్ పనితీరు గణనీయంగా తగ్గిందని బ్రెజిల్లోని బెలెం నగరంలో జరుగుతున్న కాప్ 30 సమావేశంలో విడుదల చేసిన ‘వాతావరణ మార్పు పనితీరు సూచిక-2026’లో వెల్లడైంది. ఈ సూచికలో భారత్ 13 స�
భారతీయ మహిళ సమన్విత ధరేశ్వర్ ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె ఎనిమిది నెలల గర్భిణి. ఆమె తన భర్త, కుమారుడు (3)తో కలిసి హార్న్స్బైలోని జార్జి స్ట్రీట్లో రాత్రి 8 గంటల సమయంలో వాకింగ్ కోసం వెళ
భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ మంగళవారం హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశం పూర్తి అప
భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సంగతి మరోసారి బట్టబయలైంది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన ఓ నాయకుడే బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఉగ్రవాద సంస్థలు భారత్లోని ఎర్రకోట న
అమెరికాలోని న్యూజెర్సీలో 2017 మార్చిలో జరిగిన జంటహత్యల కేసు చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యలు జరిగిన తర్వాత.. భారత్కు తిరిగి వెళ్లిపోయిన ఓ యువకుడే ఈ హత్యలకు పాల్పడినట్టు నిర్ధారణ అయింది.
తాను గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజు సాయంత్రానికల్లా ఫ్లోరిడా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తు్న్న హెచ్-1బీ వీసాదారులందరినీ తొలగిస్తానని అమెరికన్ ఇన్వెస్టర్ జేమ్స్ ఫిష్బర్న్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట సంచలనంగా మారింది.