Indigo Plane Divertd : ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమానాలను దారి మల్లించడం చూశాం. ఈసారి అగ్నిపర్వతం (Volcano) కారణగా ఇండిగో ఫ్లైట్ అకస్మాత్తుగా తన దిశను మార్చుకోవాల్సి వచ్చింది.
US pilot quits Dubai air show భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయింది. ఐఏఎఫ్ పైలట్ మరణించారు. అయినప్పటికీ నిర్వాహకులు ఎయిర్ షో కొనసాగించడంపై అమెరికా వైమానిక దళానికి చెందిన పైలట్
Hunter Syndrome: జీన్ థెరపీ చికిత్స సక్సెస్ అయ్యింది. హంటర్ సిండ్రోమ్తో బాధపడుతున్న మూడేళ్ల బాలుడు కోలుకుంటున్నాడు. ఈ మెడికల్ వండర్ డాక్టర్లను ఆశ్చర్యపరుస్తున్నది. ప్రపంచంలోనే దీన్ని మొదటి కేసు
ఆర్సెలర్ మిత్తల్ సంస్థ అధినేత, బ్రిటన్ అపరకుబేరుడు లక్ష్మీ మిత్తల్ దేశాన్ని వీడినట్టు సమాచారం. అక్కడి ప్రభుత్వం సంపన్నుల నుంచి పన్నులను ముక్కు పిండి వసూలు చేస్తుండటంతో అనేక అనేక మంది దేశాన్ని వీడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా మిత్తల్ కూడా వచ్చి చేరినట్టు తెలుస్తోంది.
పాక్ పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు మృతిచెందారు. దీంతో అధికారులు అప్రమత్తమై పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు.
సింధ్ ప్రాంతంపై ఇటీవల కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మండిపడింది. ఈ వ్యాఖ్యలు హిందుత్వ విస్తరణా వాదాన్ని ప్రతిబింబిస్తాయన్న పాక్.. భారత్ ఇలాంటి విషయాలపై కాకుండా ఇతర అంశాలపై దృష్టిసారించాలని హితవు పలికింది.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ నిధుల ఆదా కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(DOGE)ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. తాజాగా దానిని మూసివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
పౌరసత్వ నిబంధనలను మరింత సరళతరం చేస్తూ కెనడా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో, విదేశాల్లో పుట్టిన కెనేడియన్ల సమస్యలు చాలా వరకూ పరిష్కారం కానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత సంతతి వారికి కూడా ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో శాంతి ప్రణాళికను ఒప్పించేందుకు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ఆయన ఉక్రెయిన్ ప్రభుత్వానికి కొంచెం కూడా కృతజ్ఞత లేదంటూ ట్రూత్లో పోస్టు చేశారు.
జీ20 సదస్సు (G20 Summit) నిర్వహణపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా (Cyril Ramaphosa) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై స్విట్జర్ల్యాండ్ వేదికగా అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధలు చర్చలు జరుపుతున్నారు. చర్చలు మొదలైన కొన్ని గంటలకే ఉక్రెయిన్ అధ్యక్షుడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తమ ప్రయత్నాలపై ఉక్రెయిన్కు అసలు కృతజ్ఞతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ ఆఫ్ స్టాఫ్ను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. లెబనాన్ రాజధాని బీరుట్లో ఆదివారం జరిగిన ఈ దాడిలో ఐదుగురు మరణించారు. 24 మందికి పైగా గాయపడ్డాడు.
ప్రాణంగా చూసుకుంటున్న పిల్లలు తనకు పుట్టిన వారు కారని తెలిస్తే.. ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? తన సంతానంలో చాలామందికి అతడి పోలికలు కాకుండా ఇతరులవి వస్తే.. అతడి వేదనను వర్ణించగలమా? ఆఫ్రికాలోని ఉగాండాలో చాలామంది పురుషుల పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది.
ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్ వాణిని ప్రతిబింబించేలా జీ20 శిఖరాగ్ర సదస్సు తీర్మానం చేసింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, అది ఏ రూపంలో ఉన్నా తెగనాడాల్సిందేనని స్పష్టంచేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గ్లోబల్ కాంపాక్ట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణాఫ్రికాలోని జొహాన్నె్సబర్గ్లో జరుగుతున్న...
అంతర్జాతీయ ఎఫ్-1 స్టూడెంట్స్కు అమెరికాలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను నిలిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కెనడాలో వేలాదిమంది భారత సంతతి కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్న నూతన పౌరసత్వ చట్టానికి ఆమోదముద్ర పడింది. కెనడా ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త బిల్లు ‘సీ-3’కి అధికారిక ఆమోదం లభించింది.
టైటానిక్ షిప్ ప్రమాదం చరిత్రలో అత్యంత విషాదంగా మిగిలిపోయింది. ఇందుకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, ఉద్వేగభరితమైన అంశాలు నిరంతరం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా టైటానిక్కు సంబంధించి మరో అంశం వార్
వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించడానికి అమెరికా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. రానున్న కొద్ది రోజుల్లో వెనిజువెలా లక్ష్యంగా అమెరికా కొత్త తరహా ఆపరేషన్లు నిర్వహించడానికి ప్రణాళ�
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిసంస్కరణలు ఇక ఎంత మాత్రం ఓ ఎంపిక కాదని, అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. అంతర్జాతీయ పాలనా వ్యవస్థలకు ఈ సందేశాన్ని భారత్-బ్రెజిల్-దక్షిణాఫ్రికా త్రయం పంపించాలన్నారు.
హెజ్బొల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. హారెట్ హ్రీక్లోని తొమ్మిది అంతస్తుల నివాస అపార్ట్మెంట్ భవనంపై జరిగిన ఈ దాడిలో ఐదుగురు మరణించగా, 28 మంది గా�
సంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం, ప్రజారోగ్యం, శ్రేయస్సు కోసం 'జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ'ని ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఈ విషయంలో భారత్కు సమున్నత చరిత్ర ఉందన్నారు.