Indus Water Treaty తీవ్ర ఉద్రిక్తతల వేళ భారత్పై పాక్ అధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రవాద తరహాలో తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.
ఫ్రాన్స్లో ప్రతిష్ఠాత్మక 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో అందాల తార ఐశ్వర్య రాయ్ మరోసారి భారత అందాన్ని చాటిచెప్పారు.
IMF అప్పుల్లో కూరుకుపోయిన దాయాది పాకిస్థాన్కు బిలియన్ డాలర్ల (రూ. 8,000 కోట్లకు పైగా) ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వడాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సమర్థించుకుంది.
భారత్-బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ నుంచి ఢాకా ఒక్కో అడుగు దూరం జరుగుతున్నది. ఈక్రమంలో రూ.180.25 �
చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. గుయిజౌ ప్రావిన్స్లోని ఒక గ్రామీణ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు. అంతేకాకుండా, మరో 17 మంది శిథిలాల కింద పడి గాయపడ్డారు.
Muhammad Yunus బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత (Bangladesh Interim Government Chief) మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు (Planning To Resign) తెలిసింది.
తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో వీరిద్దరు మిత్రులుగానే ఉన్నారు.
NASA విశ్వం తనలోనే ఎన్నో అద్భుతాలను దాచుకున్నది. గెలాక్సీలు ఎన్నో గ్రహాలు, నక్షత్రాలను తనలోనే ఇముడ్చుకుంది. గత కొద్ది సంవత్సరాలుగా విశ్వం గుట్టువిప్పేందుకు శాస్త్రవేత్తలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. భ�
ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి (Harvard University) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో షాకిచ్చారు. ఇప్పటికే యూనివర్సిటీకి ఫెడరల్ నిధుల్లో కోత పెట్టిన ట్రంప్.. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. 2025
India Vs Pakistan: భారత్కు వ్యతిరేకంగా పాక్ మిలటరీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన.. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ చేసిన వ్యాఖ్యలే దాదాపుగా ప్రస్తావించారు.
ట్రంప్ ప్రభుత్వం హర్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University) విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విదేశీ విద్యార్థులను అంగీకరించడానికి హార్వర్డ్ యూనివర్సిటీకి అనుమతి రద్దు చేసింది. ఈ కారణంగా అక్కడే చదువుతున్న భారత విద్యార్థులు సహా ఇతర విదేశీ విద్యార్థులపై కూడా ప్రభావం పడుతుంది.
అమెరికాలోని శాన్ డియాగో పరిధిలో గురువారం వేకువజాము సెస్నా 550 అనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు విమానంలోని ముగ్గురు సిబ్బంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..
[05:37] గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరమవుతున్న వేళ...అమెరికాలో దారుణం జరిగింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు దౌత్యవేత్తలు హత్యకు గురయ్యారు.
[05:31] అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దక్షిణాఫ్రికాలో తెల్లజాతీయులపై హింసాకాండ పెరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం తనను కలవడానికి వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా సమక్షంలో ఆయన ఈ విషయాన్ని నాటకీయ ధోరణిలో లేవనెత్తారు.
[05:29] హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవులపై బ్రిటన్ తన సార్వభౌమత్వాన్ని మారిషస్కు బదిలీ చేసే ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. ఈ మేరకు చారిత్రక ఒప్పందంపై తాను సంతకం చేసినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ గురువారం ప్రకటించారు.
[05:28] వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య ఐదో రౌండ్ చర్చలు శుక్రవారం రోమ్లో ప్రారంభం కానున్న వేళ.. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయనుందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.
[05:26] ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి నిధుల్లో కోత వేసిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో ప్రతికూల నిర్ణయం తీసుకుంది. వర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
[05:25] అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎజెండా అమలుకు వీలు కల్పించే కీలక బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ దిగువ సభ గురువారం ఆమోదం తెలిపింది. ట్రంప్ యంత్రాంగానికి, రిపబ్లికన్లకు ఇదొక ముఖ్య విజయం.
[05:24] పుపువా న్యూగినీ ప్రాంతంలో వేడెక్కుతున్న సముద్ర వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేందుకు కొన్ని రకాల నారింజ చారల క్లౌన్ చేపలు తమ శరీర పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
[05:24] వీసా, వలస విధానాలను కఠినతరం చేసిన బ్రిటన్ చర్యల ప్రభావం గురువారం విడుదల చేసిన ఆ దేశ తాజా వలస గణాంకాల్లో ప్రతిబింబించింది. గత ఏడాదికాలంగా బ్రిటన్ విడిచి వెళ్లిన విదేశీయుల్లో భారతీయ విద్యార్థులు, కార్మికులు అగ్రస్థానంలో ఉన్నారు.
[05:23] నలుగురు బ్రిటిష్ పర్వతారోహకులు జినాన్ వాయువును పీల్చి తక్కువ సమయంలో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడం నేపాల్లో వివాదానికి దారితీసింది. అతితక్కువ ఆక్సిజన్ కలిగిన వాతావరణ పరిస్థితులకు త్వరగా అలవాటు పడేందుకు జినాన్ వాయువు ఉపకరిస్తుంది.
[05:23] అమెరికా నిర్మిస్తున్న ‘గోల్డెన్ డోమ్’ ప్రాజెక్టు నిర్మాణంలో భాగం అయ్యేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చలు జరుపుతున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడించారు.
[05:22] కేథలిక్కు మతగురువుల చేతిలో లైంగిక దురాగతాలకు గురైన బాధితులకు దాదాపు 18 కోట్ల డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు ఆర్చ్డయోసీస్ ఆఫ్ న్యూ ఆర్లీన్స్ అంగీకరించింది.
[05:22] లైంగిక నేరాలకు పాల్పడిన వారిలో శారీరక వాంఛ నిర్మూలించేందుకు మందులు ప్రయోగించే విధానానికి బ్రిటిష్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. లైంగిక నేరగాళ్లు మళ్లీ అదే నేరానికి పాల్పడి జైలుకు తిరిగి రాకుండా నిరోధించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
[05:21] గాజాపై అణుబాంబులతో దాడి చేయాలని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు, రిపబ్లికన్ చట్టసభ్యుడు రాండీ ఫైన్ పేర్కొన్నారు. బుధవారం వాషింగ్టన్లో ఇజ్రాయెల్ దౌత్యవేత్తల హత్యలపై ఆయన స్పందిస్తూ.. పాలస్తీనా డిమాండే దురుద్దేశపూరితమని అన్నారు.
సౌదీ అరేబియా భారత్, పాక్ మధ్య చర్చలకు తటస్థ వేదికగా ముందుకొచ్చింది అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. భారత్ మాత్రం చైనా భాగస్వామ్యం చర్చలకు అనుమతించదని స్పష్టం చేసింది.
అణుదాడి సామర్థ్యం గల మినిట్మ్యాన్ 3 ఖండాంతర క్షిపణిని అమెరికా వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 15 వేల మైళ్ల వేగంతో 4200 మైళ్ల దూరాన మార్షల్ దీవుల్లోని టెస్ట్ సైట్ను విజయవంతంగా తాకింది.
హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిషేధం విధించారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు, క్యాంపస్లో హింస, యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడంపై దర్యాప్తులో భాగంగా ఈ చర్య తీసుకున్నారని తెలిపారు.
వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందిపై దాడి జరిగి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించాయి, నిందితుడు "ఫ్రీ పాలస్తీనా" నినాదాలతో అరెస్టయ్యాడు.
ఉక్రెయిన్తో యుద్ధం ముగించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కోరుకోవడం లేదని యూరప్ నేతలతో ప్రైవేట్ సంభాషణలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
దుబాయ్కి చెందిన ఓ స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసింది. ప్రవాస భారతీయులతోసహా పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు కోట్లలో నష్టపోయారు. దుబాయ్లోని గోల్డెన్ టవర్లో కార్యకలాపాలు సాగించి�
ఆసియా ఖండంలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. సింగపూర్, థాయ్లాండ్, హాంకాంగ్, చైనా దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి, భారత్లోనూ 257 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ సాగిస్తున్న యుద్ధానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్ సంఘీభావం ప్రకటించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పార్లమెంట్ సభ్యు�
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెలీ ఎంబసీకి చెందిన ఇద్దరు సిబ్బందిని జ్యూయిష్ మ్యూజియం వద్ద షికాగోకు చెందిన ఎలియాస్ రోడ్రిగ్స్ అనే వ్యక్తి కాల్చి చంపాడు. వెంటనే నిందితుడిని పోలీసులు అదు�
మాజీ నటి, సామాజికవేత్త అయిన కాథీ చుయ్కు హాంకాంగ్కు చెందిన బిలియనీర్, ప్రాపర్టీ టైకూన్ అయిన ఆమె మామ లీ షో కీ సుమారు 2,134 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను బహుమతిగా ఇచ్చారు. మార్చి 17లో మరణానికి ముందు ఆయన తన ఏకై�
పహల్గాం ఉగ్రదాడి ఘటన దురదృష్టకరమంటూనే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్లీ భారత్పై నోరు పారేసుకున్నారు. 1971 యుద్ధం నాటి ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక�
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ, గంటల తరబడి కూర్చుంటే మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆలోచనా శక్తి మందగిస్తుందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ఎక్కువ సేపు కూర్చోవటం వల్లే మెదడు వేగంగా కుంచి�
[19:38] బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీపై మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించడంపై ప్రపంచ మానవ హక్కుల పరిశీలన సంస్థ (హెచ్ఆర్డబ్ల్యూ) మండిపడింది.