Lokesh On Kumki Elephants: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మంత్రి లోకేష్ అభినందించారు.
ప్రజాశక్తి – కలక్టరేట్ (కృష్ణా) : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ…
ప్రజాశక్తి- నందిగామ : వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్త చర్యలు ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ బొందలపాటి నరసింహారావు సూచించారు.…
జగనన్న కాలనీల పేరుతో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని అప్పటి సీఎం జగన్ గొప్పలు పలికారు. నాయకులు, అధికారులు కుమ్మక్కయి పేదల గూడు కట్టుకునేందుకు పంపిణీ చేసే ఇనుము, సిమెంటునూ స్వాహా చేశారు.
గుడివాడలో ప్రజలకు రైలు గేట్ల కారణంగా కలుగుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం రైల్వే గతి శక్తి పథకంలో భాగంగా గుడివాడకు రూ.400 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు
పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గోకులాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా మంజూరైన షెడ్లను బట్టి ఆయా పంచాయతీల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు.
తెదేపా నాయకుడు, డాక్యుమెంట్ రైటర్ తుమ్మలపల్లి హరికృష్ణ ఇంటిపై దాడి చేయడంతో పాటు కుటుంబ సభ్యురాలిని అసభ్యంగా దూషించిన ఇద్దరిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు
నిబంధనలకు విరుద్ధంగా సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులను అభ్యంతరకర రీతిలో వ్యయం చేసినందుకు పెనమలూరు సర్పంచి లింగాల భాస్కరరావును విధుల నుంచి మూడు నెలలు సస్పెండ్ చేయడంతో పాటు అతని చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ ఆదేశాలు జారీ చేశారు
విజయవాడలో రెండున్నర నెలల కిందట ప్రారంభించిన వందేభారత్ నిర్వహణ డిపో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. రైల్వే జీఎం చేత దీన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు
వర్షం పడితే నగరంలో డ్రెయిన్లు పొంగుతున్నాయి. ప్రధాన, అంతర్గత రహదార్లు జలమయం అవుతున్నాయి. ఎండా కాలంలో కురిసిన వర్షానికే నగరం మునిగిపోతుంటే.. ఇక వర్షాకాలంలో పరిస్థితి ఏంటన్న ఆందోళన నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.
నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. పట్టుమని పది నిమిషాలు చిన్నపాటి వర్షం పడితే చాలు.. రోడ్లు, వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో జనాభాకు తగిన విధంగా డ్రెయినేజీ వ్యవస్థ లేదు.
కార్పొరేషన్కు చెందిన దాదాపు 450 చదరపు గజాల స్థలం, ఇల్లు ప్రైవేట్ వ్యక్తుల పరమయ్యాయి. కృష్ణలంకలో రూ.3.50 కోట్ల విలువచేసే ఈ ఇంటికి ఎదురింటి డోర్ నెంబర్ తెప్పించడంతో పాటు విద్యుత, మంచినీరు కనెక్షన్లు తెచ్చుకుని మరీ యథేచ్ఛగా ఆక్రమించేశారు. ఈ వ్యవహారంలో స్థానిక వైసీపీ మాజీ కార్పొరేటర్ హస్తం ఉందని తెలుస్తోంది.
గ్రామీణ నీటి సరఫరా విభాగంలో టెండర్ల మాయాజాలం నడుస్తోంది. రెండు జిల్లాల్లో నాలుగు మంచినీటి పంపింగ్ స్టేషన్లకు సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ (ఓఅండ్ఎం) టెండర్లలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడువు తీరినా పాత కాంట్రాక్టరే వీటి నిర్వహణ చేపడుతుండటం, అగ్రిమెంట్ కుదుర్చుకున్నాక కూడా కొత్త కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడం వెనుక పెద్ద కథే నడిచిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
MP Kesineni Sivanath: మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.జగన్ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని లేకపోతే చూస్తూ ఊరుకోమని ఎంపీ కేశినేని శివనాథ్ హెచ్చరించారు.
Minister Kollu Ravindra: వైసీపీ నేతలు చేసిన పాపాలే.. నేడు వారిపాలిట శాపంగా మారాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఓబులాపురం గనుల కుంభకోణంలో గాలి జనార్థనరెడ్డికి శిక్ష పడిందంటే అది టీడీపీ చేసిన పోరాట ఫలితమేనని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.
Minister Lokesh: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇకపై కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని మంత్రి నిర్ణయం తీసుకున్నారు. వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ప్రజాశక్తి-మోపిదేవి (కృష్ణా) : అవనిగడ్డ విజయవాడ మధ్య కరకట్ట రూట్ నడుస్తున్న బస్సులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆగిపోతాయో తెలియక ప్రయాణికులు గమ్యం చేరడానికి నానా అవస్థలు…
ప్రజాశక్తి – రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండల కేంద్రం, సిపిఎం కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు, సిపిఎం మొదటి జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వేడుకలు…
ఎన్టీఆర్ జిల్లా – మైలవరం : తెలుగుదేశం పార్టీకి పునాది, బలం, శక్తి కార్యకర్తలేరని, దార్శనికులు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సమగ్రాభివృద్ధి, పేదల అభ్యున్నతితో పాటు…
మైలవరం (ఎన్టీఆర్ జిల్లా) : మైలవరం నియోజకవర్గంలో ఆదివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ కార్యాలయాల్లోకి వాన నీరు చేరింది.…
ప్రజాశక్తి – రెడ్డిగూడెం : తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని…
ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్ (కృష్ణా) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకు, పేదలకు వ్యతిరేకంగా కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నాయని సిఐటియు జిల్లా…
CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఫొటోలు, ఈవెంట్ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు.