గిరిజనుల సంక్షేమానికి, గిరిజన ప్రాంతాల అభివృద్దికి అమలు చేస్తున్న పలు పథకాల ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. గిరిజనుల సంక్షేమానికి, వారి ప్రాంతాల అభివృద్దికి కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తి స్తాయిలో వినియోగించుకోవాలని, అందుకు తగిన మ్యాచింగ్ గ్రాంట్ను రాష్ట్ర ప్రభుత్వ పరంగా విడుదల చేసేందుకు తాను సిద్దంగా ఉన్నామని చెప్పారు.
అమరావతి రాజధానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కృష్ణా నదీతీరం వెంబడి పున్నమి, భవానీ ఘాట్ల వేదికగా డ్రోన్షో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మచిలీపట్నం వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కృష్ణా జిల్లాకు చెందిన పింగళి పేరును వైద్య కళాశాలకు పెట్టాలంటూ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
నగరాభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య విభాగాల్లో.. డ్రోన్ల వినియోగం బాగా పెరిగింది. విజయవాడ నగరంలోనూ ప్రస్తుతం ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు. తాజాగా నగరపాలక సంస్థ రెండు అధునాతన డ్రోన్లను కొన్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి వంద రోజులైనా ధరలో పెద్దగా మార్పులేదు. దీనికి ప్రధాన కారణం వరస వరదలేనని భావిస్తున్నారు. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు సంభవించిన వరదల తీవ్రత గత 50 ఏళ్లలో ఎప్పుడూ ఎదురవ్వలేదని నదీ పరివాహక ప్రాంతాల వాసులు చెబుతున్నారు.
కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ విధులు, ఆర్థిక బాధలతో తలమునకలవుతున్న ప్రజలు సేదతీరేందుకు సరైన ఉద్యానాలు లేవు. ఉన్నవి అరకొర వసతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. క్రీడా పరికరాలు అంతంత మాత్రమే. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆహ్లాదం అందని పరిస్థితులు నెలకొన్నాయి.
ఉచిత ఇసుక వ్యవహారం గ్రామాల్లో ఆధిపత్య పోరాటాలకు దారితీస్తోంది. కొన్ని చోట్ల ట్రాక్టర్లతో తెచ్చి, టిప్పర్ల ద్వారా బయటకు తరలించి సొమ్ములు చేసుకుంటుంటే.. మరికొన్ని గ్రామాల్లో ట్రిప్పులకు పన్నులేసి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో భార్య పీక కోసి హతమార్చిన ఘటన విజయవాడలో సంచలనం సృష్టించింది. పోలీసులు వివరాల ప్రకారం.. కంసాలిపేటకు చెందిన షేక్ బాజీ, నగీన(32)లకు 11 ఏళ్ల కిందట వివాహమైంది.
మాజీ మంత్రి జోగి రమేష్ పేరున్న ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించి ఉన్న కారులో వచ్చిన ఇద్దరు యువకులు భవానీఘాట్ వద్ద హల్చల్ చేశారు. విధుల్లో ఉన్న ఎస్సై, మహిళపై దౌర్జన్యం చేశారు.
మితిమీరిన వేగం, నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం గాల్లో కలిసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన బి.రాము (50) బిల్డర్గా కుటుంబాన్ని పోషిస్తున్నారు.
మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఏర్పడిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది. మండలంలోని మడకలో 216 జాతీయ రహదారి పక్కగా ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
దుర్గగుడికి ఆస్తిపన్ను వ్యవహారంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు చూపినా కార్పొరేషను అధికారులు నోటీసులు ఇవ్వడం వెనుక కీలక ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, విద్యా మంత్రి లోకేశ్లపై అత్యంత అసహ్యంగా సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెడుతూ ఆనందించే విశాఖపట్నంకు చెందిన ఇంటూరి రవికిరణ్ను కృష్ణా జిల్లా గుడివాడ వన్టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించగా..
ఒంటరిగా రైల్వే ట్రాక్పై నడిచి వెళ్లాలంటే భయం. రైలు.. మధ్యలో ఆగితే కిందకు దిగాలంటే భయం. ఇదేదో సాధారణమైన, చిన్న రైల్వేస్టేషన్ దగ్గర పరిస్థితో కాదు. దేశంలోనే ఏ1 రైల్వేస్టేషన్గా పేరొందిన విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద దుస్థితి. స్టేషన్ లోపలే కాదు.. బయటకు వెళ్లాలన్నా ఈ భయం వెంటాడుతోంది. ఆకతాయిలు, గంజాయి బ్యాచ్ సంచారం దడ పుట్టిస్తుంటే.. ఇటీవల జరిగిన లోకో పైలెట్ హత్య మరింత ఆందోళనలోకి నెట్టింది.
ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న డ్రోన్ షోకు వేళైంది. మంగళవారం సాయంత్రం పున్నమిఘాట్లో ఈ షో ప్రారంభంకానుంది. మొత్తం ఏడు థీమ్ చిత్రాలను డ్రోన్ల ద్వారా ప్రదర్శిస్తారు.
విధి ఎప్పుడు, ఎలా, ఎవరిని బలి తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఇందుకు నున్న శివారు పాలెం అడ్డరోడ్డులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. సెక్యూరిటీ గార్డుగా విధులకు వెళ్లాలని ఒకరు బైకుపై బయల్దేరగా, భవానీ మాలధారులకు సమయానికి భోజనం వండి పెట్టాలని మరొకరు బైకరును లిఫ్ట్ అడిగి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందారు.
విజయవాడ : విజయవాడ 17, 18, 20, 21 డివిజన్లలోని రాణీగారితోట, కృష్ణలంక పరిధిలోని తారకరామానగర్, భూపేష్గుప్తా నగర్, గీతానగర్, రణదివేనగర్ ప్రాంతాల్లో కఅష్ణా నది వరదల…
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని మోదీ వారసుడు జగన్ తిరిగారని ఆరోపించారు. అలాంటి వాళ్లకు వైఎస్సార్ ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం, ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటేనని విమర్శించారు.
Andhrapradesh: అగ్రిగోల్డ్ బాధితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. లక్షల మంది బాధితులు ఇంకా న్యాయం కోసం తిరుగుతున్నారన్నారు. దశాబ్ద కాలంగా బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారని తెలిపారు.
ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : బందరు ప్రభుత్వ మెడికల్ కళాశాల కు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపశిల్పి, బందరు ప్రాంత వాసి పింగళి వెంకయ్య…
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ…
మాచవరం (ఎన్టిఆర్) : మాచవరం యారంవారి వీధిలో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో అమరావతి బాలోత్సవ కమిటీ, విశ్వమాన సంక్షేమ సంఘం ఈ రెండు సంఘాల…
వీరులపాడు (ఎన్టిఆర్) : పేద ముస్లింలందరికీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీల మీద ఆవులు అందజేయాలని ఆశా ఇంజనీరింగ్ వర్క్ యాజమాన్యం షేక్ హుస్సేన్ కోరారు. సోమవారం వీరులపాడు…
Andhrapradesh: ఢిల్లీలో మంత్రి లోకేష్ బిజీగా ఉన్నారు. ఈరోజు (సోమవారం) ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్ర సంస్థలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు అగ్ర సంస్థలకు వివరించి వారిని రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.
Andhrapradesh: అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నేడు పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. వ్యక్తిగత జీవితంకంటే తమ విధులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారని..
శాంతి, భద్రతల పరిరక్షణకు ఏపీ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణగా నిలుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.