మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా విషయమై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. రాజీనామా లేఖ తమ కార్యాలయంలో అందిందని ఆయన తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం మళ్లీ మొండిచేయి ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని లోక్సభలో కొంతమంది టీడీపీ, వైసీపీ ఎంపీలు కలిసి ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ప్రశ్నించగా ఆయన దాటవేసినట్లు తెలుస్తోంది.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇవాళ మూడు వేల కి.మీ. పూర్తి చేసుకుంది.పాదయాత్ర మూడు వేల కి.మీ. పూర్తి చేసుకున్న నేపథ్యంలో తుని నియోజకవర్గంలో పైలాన్ ను ఆవిష్కరించారు.
క్యాంపు కార్యాలయాల ముసుగులో విశాఖపట్నా( Visakhapatnam ) నికి రాజధాని తరలింపు పిటీషన్పై ఏపీ హైకోర్టు (AP High Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రోస్టర్ ప్రకారం తన బెంచ్కు పిటీషన్ వచ్చిందని, తాను విచారించిన తర్వాతే ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.
కోర్టులో ఫైళ్లను మాయం చేసి, కల్తీ మద్యం, అక్రమ ఇసుక రవాణా, సిలికాన్ దోపిడీలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ( Minister Kakani Govardhan Reddy ) మునిగి తేలుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary )విమర్శించారు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు ఖరీదైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాదు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేలా పలు చర్యలు చేపట్టారు.
పర్చూరు మండలం భూషాయపాలేనికి చెందిన రైతు ఎం.బాలూనాయక్ ఎకరం పొలం కౌలుకు తీసుకొని మిరప సాగు చేశారు. మరో రెండు వారాల్లో మొదటి కాపు కోసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంట నీట మునిగింది
ఓటర్ల సవరణ జాబితా రూపకల్పన.. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా.. ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపు కోరుతూ ఫారం-7 దరఖాస్తులు చేసినట్లు నిర్ధారణ అయితే బాధ్యులైన వ్యక్తులపై ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్-32 ప్రకారం ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.
తుపాను ప్రభావంతో అగిన వరి కోతలన్నీ ఒకేసారి ప్రారంభం కావటంతో కూలీల కొరత ఏర్పడింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వ్యవసాయ కూలీలు కూడా ఆయా గ్రామాల్లో పనులు దొరుకుతుండడంతో వలస రావటం మానేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్యాయ పాలనపై సమర శంఖం పూరించడానికి రైతులందరూ కదలి రావాలని అమరావతి ఐకాస పిలుపునిచ్చింది. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి గ్రామాల్లో రైతులు చేపట్టిన ఉద్యమం ఈ నెల 17కు నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుంది
రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిఘా పెట్టాలని గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఐజీ తన కార్యాలయం నుంచి రేంజ్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష చేశారు
మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో మురుగు నీటిని ఎత్తి పోసేందుకే అధికారులు ఆసక్తి చూపుతున్నారు తప్ప శుద్ధి చేసే ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించడం లేదు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావుకు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీసులు నోటీసులు అందజేశారు. దళిత యువకుడు శ్యామ్కుమార్పై వైకాపా నాయకులు అమానవీయ దాడికి నిరసనగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఆందోళన చేశారు.
మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం వెనుక దాతృత్వం దాగి ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. ఆదివారం జీజీహెచ్లోని శుశృత హాల్లో మాత శిశు సంరక్షణ కేంద్ర నిర్మాణానికి సహకరిస్తున్న ఎన్ఆర్ఐలు, జింఖానా సభ్యులు డాక్టర్ మొవ్వ వెంకటేశ్వరరావు, మొవ్వ వేదవతిల సత్కార సభ జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ‘న్యూస్టుడే’ కంట్రిబ్యూటర్ దుర్మరణం చెందారు. నకరికల్లు మండలంలోని చల్లగుండ్ల- చీమలమర్రి గ్రామాల మధ్య ఆదివారం రాత్రి దుర్ఘటన జరిగింది.
ప్రజాశక్తి – చీరాల దేవాంగులంతా ఐక్యంగా ఉంటేనే ఎలాంటి సమస్యలు ఎదురైన సులువుగా పరిష్కరించుకోవచ్చని టిడిపి నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని జాండ్రపేట హై స్కూల్…
ప్రజాశక్తి – బాపట్ల నిరుపేద కాపు విద్యార్థుల విద్యాభివృద్ధికి కాపు సేవా సంఘం కృషి చేస్తోందని మాజీ ఎంఎల్సి అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. సూర్యలంక తీరంలో…
ప్రజాశక్తి – చీరాల విజయవాడలో చేపట్టిన మునిసిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మహాసభను జయప్రదం చేసేందుకు చీరాల జెఏసి నాయకులు ఆధ్వర్యంలో బస్సులో చలో విజయవాడకు ఆదివారం తరలి…
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ( Bopparaju Venkateswalu ) డిమాండ్ చేశారు. ఆదివారం నాడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాసభ నిర్వహించారు. ఈ సభకు బొప్పరాజు, సెక్రటరీ దామోదర్ హాజరయ్యారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత కోసం ఈ మహాసభని నిర్వహిస్తున్నారు.