[06:02] పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని దమ్మాలపాడు గ్రామానికి చెందిన అన్నెం వెంకటేశ్వర్లు (70), సామ్రాజ్యం (65) అలియాస్ సాంబులుది అన్యోన్య దాంపత్యం.
[06:02] ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంకా చాలామంది 6వ తేదీ వచ్చినా జీతాలందక ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్బాషా ఆవేదన వ్యక్తం చేశారు.
[06:02] పసి పిల్లల ప్రాణాలను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడే టీకాల సరఫరా నిలిచిపోయింది. టీకాలు సరఫరా చేసే వాహనాలకు డీజిల్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు నిధుల విడుదలలో సాంకేతిక సమస్యలు తలెత్తడడమే దీనికి కారణం.
వ్యవసాయానికి రైతాంగం వాడే అధికలోడునూ క్రమబద్ధీకరిస్తామని, నెలవారీ బిల్లులో చెల్లిస్తామని రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్)లు స్పష్టం చేశాయి. ‘రైతులకు మీటరు కష్టాలు’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి డిస్కమ్లు ఈ వివరణ ఇచ్చాయి.
స్టేట్ ఇన్వె్స్టమెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలకు ప్రభుత్వపరంగా సమకూర్చాల్సిన భూములు, వివిధ రాయితీలు, ఇతర ప్రోత్సాహాకాల కల్పన అంశాలపై విస్తృతంగా చర్చించారు.