ప్రజాశక్తి-చిలకలూరిపేట : పుల్లారావు.. గుర్తు పెట్టుకో.. మళ్లీ అధికారంలోకి వస్తాం.. నువ్వెక్కడికి పారిపోయి దాక్కున్నా లాక్కొచ్చి వడ్డీతో సహా చెల్లిస్తా.. అని మాజీ మంత్రి విడుదల రజిని…
ప్రజా సంఘాల నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడుతున్న కెఎస్ లక్ష్మణరావు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రజా సమస్యలను నిశితంగా పరిశీలించి, పరిష్కారంపై స్పష్టమైన అవగాహన, నిర్ధిష్ట ప్రణాళికతో…
ప్రజాశక్తి – అద్దంకి : ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు ఆరోగ్య భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.…
మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి గోపాలకృష్ణ ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వెట్టిచాకిరీ నిర్మూలన దినం సందర్భంగా శుక్రవారం న్యాయవిజ్ఞాన సదస్సు…
ప్రజాశక్తి – పంగులూరు : రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆర్టిసి…
స్వాధీనం చేసుకున్న యంత్రాలు ప్రజాశక్తి – మేడికొండూరు : పేరేచర్ల కొండల చెరువు సమీపంలో మిర్చి నకిలీ విత్తనాలను తయారీని సిపిఎం నాయకులతో కలిసి స్థానికులు శుక్రవారం…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు జాతీయ స్థాయి పిలుపులో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్…
సమావేశంలో మాట్లాడుతున్న నేతాజి ప్రజాశక్తి-గుంటూరు : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మండలిలోని, బయటా నిరంతరం పోరాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వివిధ ప్రజా…
ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : ప్రజా సమస్యలను నిశితంగా పరిశీలించి పరిష్కారంపై స్పష్టమైన అవగాహనతో నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లే పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని ప్రజా…
ప్రజాశక్తి – రేపల్లె : రేపల్లె పట్టణంలోని మౌంట్ఫోర్ట్ స్కూల్లో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహిం చారు. ఈ వేడుకల్లో యుకెజి విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారులు…
పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజాశక్తి – చీరాల : చీరాలలోని ఎల్బిఎస్ నగర్లో డాక్టర్ గోరంట్ల రాజేష్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గోరంట్ల సూపర్…
ప్రజాశక్తి-అద్దంకి: ఐఈఈఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ, ఆయుష్ శాఖ సం యుక్త ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని నంబూరువారి పాలెంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.…
మాట్లాడుతున్న విజరుకుమార్ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేదిగా ఉందని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్…
ప్రజాశక్తి – విజయపురిసౌత్ : ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రమైన నాగార్జున కొండను అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు శనివారం సందర్శించారు. అక్కడి కట్టడాలు, శిల్పాలను వారు సందర్శించి…
నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందచేస్తున్న అభ్యర్థి ఆలపాటి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాశక్తి-గుంటూరు : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో శాసన మండలి పునరుద్ధరణ తరువాత సుదీర్ఘకాలం పనిచేసిన ఎమ్మెల్సీల్లో కె.ఎస్.లక్ష్మణరావు ప్రముఖంగా నిలుస్తున్నారు. గుంటూరు హిందూ కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తూ…
అమరావతి: ఢిల్లీ ఎన్నికల్లో పీపుల్స్ ఫస్ట్ అనే నినాదం వర్కౌట్ అయ్యిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆ నినాదమే బీజేపీని గెలిపించిందని ముఖ్యమంత్రి చెప్పారు.
గతంలో అధికారంలో ఉండగా ఏకపక్షంగా స్థానిక సంస్థల్ని గెల్చుకున్న వైఎస్సార్సీపీకి ఇప్పుడు కార్పోరేటర్లు, కౌన్సిలర్లు వరుస షాకులిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా గుంటూరు నగర పాలక సంస్ధలోనూ ఇదే పరిస్ధితి ఎదురైంది. గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్సీపీ ఆధిపత్యానికి తాజాగా గండి పడింది.
ప్రజా రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు అపోహలు వీడి వెంటనే రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సీఆర్డీఏ కాంపిటెంట్ అథారిటీ అధికారులు పిలుపునిస్తున్నారు.
పదో తరగతి విద్యార్థుల కోసం ఎట్టకేలకు విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ పుస్తకాలు సిద్ధమయ్యాయి. ముద్రణాలయాల నుంచి శనివారం గుంటూరు డివిజన్కు చేరాయి. వీటిని సోమవారం విద్యార్థులకు అందజేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు.
అన్నదాతకు ప్రభుత్వ సహకారం తోడైతే.. అద్భుతాలు సృష్టిస్తారు. అధిక దిగుబడులతో ధాన్యం రాశులను కళకళలాడిస్తారు. దీనికి ఉదాహరణ ఖరీఫ్లో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ‘గుడిస’లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఇక్కడి సంగువ వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు.