ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు.
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది.
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి...
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు.
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది.
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు.
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ప్రజాశక్తి – విజయపురిసౌత్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాల్వకు నీటి విడుదలను అధికారులు గురువారం నిలిపే శారు. సాగర్ ప్రాజెక్టు కుడికాల్వ నుంచి తాగునీటి నిమిత్తం 8…
కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న సభ్యులు ప్రజాశక్తి-చిలకలూరిపేట : పారిశ్రామిక కేంద్రంగా విరాజిల్లుతున్న చిలకలూరిపేటలో రైల్వేలైను ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు ఇంకా కలగానే ఉందని రైల్వే లైన్ సాధన…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం ముగిసింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, గుంటూరు, నర్సరావుపేట…
సిపిఎం ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరిస్తున్న గుంటూరు విజరుకుమార్, ఇతర నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : దేశంలో చరిత్రాత్మక ఎన్నికలు జరగబోతున్నాయని, అబద్ధాలతో, మోసపూరిత కుట్రలు కుత్రంత్రాలతో పాలన…
మంచికల్లులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఐజి ప్రజాశక్తి – రెంటచింతల : రెంటాల ఎందుకు సమస్యాత్మక గ్రామంగా మారింది, పోలింగ్ శాతం ఎంత, గత ఎన్నికల సందర్భంగా…
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్, టౌన్ : నామినేషన్ల చివరిరోజనైన గురువారం సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి నలుగురు నామినేషన్లు వేశారు. వైసిపి అభ్యర్థిగా అంబటి రాంబాబు నామినేషన్…
ప్రజాశక్తి – ఎఎన్యు : ఆంధ్రప్రదేశ్ లో న్యాయ శాస్త్ర కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేషన్…
ప్రజాశక్తి-తాడేపల్లి : ఇండియా వేదిక బలపరిచిన మంగళగిరి నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు విజయాన్ని కాంక్షిస్తూ గురువారం రాత్రి ఉండవల్లి సెంటర్లోని జామాయిల్ తోట నుంచి…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి/సత్తెనపల్లి రూరల్ : రాష్ట్రానికి ఎటువంటి మేలూ చేయని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి టిడిపి, వైసిపి ఊడిగం చేస్తున్నాయని పిసిసి అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో…
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గురువారం అమరాతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ పన్నాగం పన్నారని, ఆయన పాదయాత్ర పేరుతో ‘నాడు మార్నింగ్, ఈవినింగ్ వాక్’ చేశారని, ఆ సమయంలో ఎక్కడెక్కడ ఆస్తులు, స్థలాలు ఉన్నాయో వాటిపైనే జగన్ చూపు ఉండేదని ఆరోపించారు.