ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మూడేళ్ల కిందట అనాలోచితంగా చేసిన భూగర్భ డ్రెయినేజీ నిర్మాణం అక్కరకు రాకుండా పోయింది. మురుగునీరు ముందుకు కదలక ఎక్కడికక్కడు నిలిచిపోతోంది. చిన్నపాటి వర్షానికీ వసతిగృహాల్లోకి పోటెత్తుతున్న వరదతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరం రైతుల భాగస్వామ్యం, సహకారంతో అభివృద్ధి సాధ్యమవుతుందని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పేర్కొన్నారు. సీఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం.
ఎప్పటికప్పుడు కొత్త రకాలు సాగు చేస్తూ అటు వ్యవసాయ శాఖ పరిశోధనా కేంద్రాలకు, ఇటు అధికారులకు, వ్యవసాయ విద్య చదివే విద్యార్థులకు తన పొలాన్ని ఒక అధ్యయన క్షేత్రంగా మార్చేశారు దుగ్గిరాల.
రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా పోలీసు, విట్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ‘సంకల్పం-మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం నుంచి పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అనలిటికల్ కెమిస్ట్రీ తదితర విభాగాల్లోని విద్యార్థులకు.
1977 నవంబరు 19.. దివిసీమను కడలి కాలనాగై ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటాలతో అతలాకుతలం చేసి మరుభూమిగా మార్చిన రోజు. తాడి ఎత్తు పడగలతో సముద్రుడు ముంచెత్తి, గ్రామాలకు గ్రామాలనే తుడిచి పెట్టిన రోజు.
ఉప్పెన ముప్పు దివిసీమను కల్లోలభరితం చేస్తే.. దాన్ని చూసి మండలి వెంకట కృష్ణారావు విలవిల్లాడారు. ఇక్కడి ప్రజలకు భరోసాగా నిలిచారు. జాతీయ నాయకుల్ని, ప్రేమాస్పదుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రజల వేదనను చూపించారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంతో.. ఇటీవల కర్నూలు జిల్లాలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో రాష్ట్రమంతా ఉలిక్కిపడినా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల తీరు మారడం లేదు.
అన్నదాతా... సుఖీభవ రెండో విడత, పీఎం కిసాన్ సొమ్ము జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. బుధవారం నుంచి సొమ్ము జమ చేసేందుకు శ్రీకారం చుట్టింది.
సైకిల్ తొక్కేందుకు అత్యంత అనువైన నగరాలు.. విజయవాడ, మచిలీపట్నం. రెండు నగరాల్లో ఎక్కడా ఎత్తుపల్లాలు, కొండలు, గుట్టల మీదుగా రహదారులు లేవు. నగరం ఆ చివరి నుంచి ఈ చివరికి హాయిగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోవచ్చు.
ఉద్యోగరీత్యా రవి విజయవాడలో స్థిరపడ్డాడు. తల్లిదండ్రులు గుంటూరు జిల్లాలో ఉంటారు. వారి ఇంటి కరెంటు బిల్లు ప్రతి నెలా రవి చెల్లిస్తుంటాడు. గత నెలలో తాను ఉంటున్న విజయవాడలో ఇంటి బిల్లు చెల్లించాడు.
వరుసగా ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నా డ్రైవర్లల్లో మార్పు రావటం లేదు. ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం స్వర్ణతాపడం పనులు రెండు దశాబ్దాలుగా నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని నగరంలో దుర్గగుడి కీలకంగా మారింది.
ఏపీని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పెద్దఎత్తున శ్రమిస్తున్నారని మంత్రి అనగాని ప్రశంసించారు. విశాఖ వేదికగా ఈనెల 14, 15వ తేదీల్లో సీసీఐ భాగస్వామ్య సదస్సు-2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని 13 ప్రభుత్వ పాఠశాలలకు రూ.33 లక్షలు విలువ చేసే సామగ్రిని మంగళవారం టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు అందజేశారు.
కృష్ణా జిల్లా మోపిదేవిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ బిహార్ వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో వీరు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి బిహార్ చేరుకోనున్నారు.
కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గత 16 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో 19 సార్లు చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు.