దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే ప్రజల మధ్య సమానత్వ భావన నెలకొని బలహీన వర్గాల ప్రజలకు హక్కులు లభించాయని రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కనపర్తి సంగీతరావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టును నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఆశ్రయించారు.
మండలంలోని వింజనంపాడు శ్రీ కోదాడ రామస్వామి దేవాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న 61 వ రామనామ సప్తాహ మహోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
జిల్లాలో జడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించిన పనులకు నిధులు కేటాయించక పోవడంపై జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కత్తెర హెని క్రిస్టినా, సీఈఓ జ్యోతిబసులను సభ్యులు నిలదీశారు.
ఈరోజు జాతీయ రాజ్యాంగ దినోత్సవమని.. అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజ్యాంగంలోని 15వ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు.
రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
అమరావతి రోడ్డు అనుసంధాన మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం సాగుతున్న రోడ్ల పనుల పూర్తికి చాలా సమయం పట్టే అవకాశం ఉండడం.. త్వరలో మరో ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభంకానున్న దృష్ట్యా ప్రత్యామ్నాయ రోడ్లను అందుబాటులోకి తేనుంది.
పోలీసు వ్యవస్థ గట్టి నిఘా పెట్టడంతో యువతపై మత్తు వల విసురుతున్న వ్యక్తులు పట్టుబడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో ఎండీఎంఏ విక్రయ, కొనుగోళ్లకు సంబంధించి 8 మందిని అరెస్టు చేశారు.
ఏళ్లుగా కృష్ణా యూనివర్సిటీ సమస్యల సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతోంది. 2008లో యూనివర్సిటీ స్థాపించినప్పుడు దాని పరిధిలో 167 కళాశాలలు ఉంటే ఆ సంఖ్య 144కు తగ్గింది.
శరవేగంగా విస్తరిస్తోంది. ఏటా జనాభా పెరుగుతోంది. వాణిజ్య కూడలిగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా శివారుల్లో జనసాంద్రత పెరుగుతోంది. నేరాలూ పెచ్చుమీరుతున్నాయి.
నందిగామ మండలం దాములూరు వద్ద వైరా ఏరుపై ఎనిమిదేళ్ల క్రితం వంతెన నిర్మించినా ఇంతవరకు అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయలేదు. గత వైకాపా ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదని గుత్తేదారుడు ముఖం చాటేశాడు.
నేపాల్తో జరిగిన ఫైనల్స్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఈ ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
మండల పరిధిలోని పేరేచర్ల గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మంగళవారం పరిశీలించారు.
విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న కోర్సుల్లో ప్రావీణ్యం సాధిస్తే సరిపోదని, వివిధ శాస్త్రాల్లో పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం అవసరమని భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్. దువ్వూరి సుబ్బారావు అన్నారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సెలింగ్ను నిర్వహిస్తోంది.