[04:44] కొత్తగూడేనికి చెందిన బొమ్మకంటి ప్రీతి కుమారుడు, దివ్యాంగుడైన బొమ్మకంటి జయప్రకాశ్ శస్త్రచికిత్స కోసం సాయం చేయాలంటూ ఈ నెల 3న ‘ఈనాడు’లో ‘శస్త్రచికిత్సకు సాయం చేయరూ..’ శీర్షికన కథనం ప్రచురితమైంది.
[04:44] జిల్లా కోర్టుల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ను వర్చువల్ విధానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సోమవారం ప్రారంభించారు.
[04:44] బేతుపల్లి రెవెన్యూలో అక్రమ భూ బదలాయింపులు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. రెవెన్యూ పరిధిలోని 133 సర్వే నంబర్లో దాదాపు 3వేల ఎకరాలకు పైచిలుకు వ్యవసాయ భూములకు అంతకుమించి పాసుపుస్తకాలు ఉండటంతో సమస్య జటిలంగా మారింది.
[04:44] సీతారామ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఏడాది నుంచే ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 22 నుంచి ఏప్రిల్ ఐదు వరకు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈనెల 10న ఖమ్మంలో పర్యటించే అవకాశముందని, నగరంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు.
నాలుగోసారి కూడా విజయం నాదే అంటున్నారాయన. సీఎల్పీ నేతగా రాష్ట్ర కాంగ్రెస్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా భట్టి విక్రమార్క నియోజకవర్గంలో మంచి మార్కులు...
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సొంతపార్టీ బీఆర్ఎస్పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విరుచుకుపడ్డారు. వైరా నియోజకవర్గంలో తన అనుచరులను సస్పెండ్...
[05:48] కళలకు కాణాచిగా భద్రాచలం పేరుగాంచిందని పలువురు వక్తలు ప్రస్తుతించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో భద్రాద్రి కళాభారతి 21వ అంతరాష్ట్ర నాటకోత్సవాలు వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి.
[05:48] ఆర్థిక, అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై నాలుగు రోజుల క్రితం కామేపల్లి మండలం మద్దులపల్లిలో దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో భర్త మృతి చెందిన విషయం విదితమే.
[05:48] తెలుగు చలనచిత్ర దర్శక దిగ్గజం, కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ జీవితం ఔత్సాహికులకు సినీ గ్రంథాలయం వంటిదని సీనియర్ కళాకారిణి, న్యాయవాది వనం కృష్ణవేణి పేర్కొన్నారు.
[05:48] ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం(జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్) బస్సులను ఖమ్మం రీజియన్కు కేటాయించింది.
[05:48] ఉభయ జిల్లాల్లోని నగర, పురపాలకాల్లో వేసవిలో నీటి ఎద్దడి నిత్య సమస్యగా మారుతుంది. కొన్ని కాలనీలతో పాటు శివారు ప్రాంతాల్లో ఇళ్లకు అరకొరగా మంచినీరు సరఫరా అవుతుంది.
[05:48] సత్తుపల్లి మండలంలోని పది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 500 మంది విద్యార్థులకు గంగారానికి చెందిన దాసరి ఉదయ్కుమార్రెడ్డి గత డిసెంబరు 15 నుంచి ఉదయం, సాయంత్రం అల్పాహారం వితరణ చేస్తున్నారు.
[05:48] వైరా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారిన ఈ నియోజకవర్గ పరిణామాలు ఈసారీ అదే స్థాయిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.