పదేళ్ల భారాస (BRS) పాలనతో రాష్ట్రంలో ఆర్థిక అసమానతలతో కూడిన ఫ్యూడల్ సమాజం నిర్మితమైందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆరోపించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి నియోజక వర్గానికి చేరుకున్న కోరం కనకయ్యకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
‘రాష్ట్ర ప్రజాభీష్టం మేరకు నాటి రామరాజ్యం రీతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. ముగ్గురం మంత్రులం కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంత ప్రజలకు గోదావరి జలాలను అందిస్తాం.
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించే చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మాదిగ ఐకాస వ్యవస్థాపక అధ్యక్షుడు డా.పిడమర్తి రవి
కోల్బెల్ట్లో మొదలైన గుర్తింపు పోరు ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల జోరును తలపిస్తోంది. కార్మిక సంఘాల మ్యానిఫెస్టోలు, ప్రచార వ్యూహాలు సాధారణ సంగ్రామాన్ని గుర్తుచేస్తాయంటే అతిశయోక్తి కాదు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల స్థితిగతులతో పాటు విద్యార్థుల వివరాలు (ప్రొఫైల్) పక్కాగా ఆన్లైన్ చేసేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది.
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం నగరంలోని అమరవీరులస్తూపం వద్ద పశుసంవర్థక శాఖ వైద్యులు అనంతు హరీశ్ జేబులోని రూ.24,500 నగదు చోరీకి గురైంది. బాధితుడి కథనం మేరకు.....
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కార్యకర్తలు నిప్పులా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Thummala Nageswara Rao ) పేర్కొన్నారు. ఆదివారం నాడు జిల్లాలోని పాల్వంచ సుగుణ గార్డెన్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు.