భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్, కాంటిన్జెంట్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి నిరవధిక సమ్మెను చేపట్టారు.
పాత ఫోన్ల సేకరణకు సైబర్ నేరగాళ్లు పల్లెలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. అక్కడి ప్రజలు పాత, పాడైపోయిన ఫోన్లను నిరుపయోగంగా భావిస్తారు. పట్టణాల్లో మాదిరిగా రీసైక్లింగ్ కేంద్రాలకు లేదా గుర్తింపు పొందిన డీలర్లకు అమ్మేయాలనే అంశంపై అవగాహన ఉండదు.
రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల్లో చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు.
సామాజికవర్గాల వారీగా స్థాపించిన గురుకుల పాఠశాలలన్నింటినీ ఒకే గొడుకు కిందికి తీసుకొచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుచేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.
రవాణాశాఖ సేవల్లో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సారథి’ వెబ్సైట్ను ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖమ్మం, సత్తుపల్లి, వైరా ఆర్టీఏ.
కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా తరహాలో మాట్లాడుతూ తెదేపా నాయకులను మోసగించిన భార్గవ్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు.
భద్రాచలం పట్టణానికి చెందిన యువకుడు నిట్టా రాజు గాయకుడిగా రాణిస్తున్నారు. శాస్త్రీయ సంగీతం, ఆధునిక పాటలు శ్రావ్యంగా ఆలపిస్తూ వీనులవిందు చేస్తున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజు చిన్నతనం నుంచే పాటలంటే మక్కువ పెంచుకున్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ఇప్పటికే పోషకాహారం అందిస్తున్నారు. ప్రభుత్వం మరో ముందడుగేసి మరింత పోషణ అందించాలని నిర్ణయించింది.
అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతో పాటు దాడి చేసి తీవ్రంగా హింసించిన ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్పై శనివారం కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ చిట్టిబాబు కథనం మేరకు..
అరుదైన లోహాలను కనుగొనేందుకు అనుమతులు పొందిన సింగరేణి.. వివిధ దేశాల నైపుణ్య సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు హైదరాబాద్లో అంతర్జాతీయస్థాయి కార్యాలయం నెలకొల్పాలని సంకల్పించింది.
జిల్లాలో ఈఏడాది అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కేంద్రం రాయితీపై విత్తనాలు ఇవ్వటం, జిల్లా వ్యవసాయాధికారులు ప్రోత్సహించటంతో పప్పుధాన్యాల సాగువైపు అన్నదాతలు మొగ్గు చూపారు.