రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు డబ్బులెలా సర్దుబాటు చేయాలో తెలియక మండల పరిషత్ అభివృద్ధి అధికారు (ఎంపీడీవో)లు తలలు పట్టుకుంటున్నారు.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడల్లో కొత్త స్మార్ట్ఫోన్లను (Smartphones) అందుబాటులోకి తీసుకొచ్చింది.
జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను సెప్టెంబరు 12 నుంచి నిర్వహించాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్ణయించింది.