దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో(Reliance Jio) ఇటీవల రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. ధరలు పెంచినప్పటికీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్ను యథావిధిగా అందిస్తూనే ఉంది.
జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ - ఐడియా.. టారీఫ్ ధరలు పెంచడంతో వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితి జవసత్వాలు కోల్పోతున్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కి (BSNL) వరంగా మారింది.
బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి షియోమీ (Xiaomi) సబ్-బ్రాండ్ కంపెనీ రెడ్మీ (Redmi) గుడ్న్యూస్ చెప్పింది. రూ.13,999 ధరలలో అదిరిపోయే కొత్త 5జీ ఫోన్ను విడుదల చేసింది. రెడ్మీ 13 5జీని (Redmi 13 5G) భారత మార్కెట్లో విడుదల చేసింది.
Poco F6 Deadpool ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో ఎఫ్6 డెడ్ పూల్ ఫోన్ను భారత్ మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. లిమిటెడ్ ఎడిషన్గా ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తోంది.