భారతీయ ఉద్యోగులు ఏఐ సాధనాలను విశ్వసనీయ వర్క్ పార్ట్నర్లుగా చూస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఏకంగా 71 శాతం మంది భారతీయ వర్కర్లు ప్రస్తుతం తమ విధినిర్వహణలో భాగంగా ఏఐని వినియోగిస్తున్నారు.
సెల్ ఫోన్కు అడిక్ట్ అయిన వ్యక్తి 2025లో ఎలా ఉంటాడో ఏఐ ఓ ఇమేజ్ తయారు చేసింది. ఆ ఇమేజ్లో మనిషికి శారీరకంగా ఏఏ సమస్యలు వచ్చే అవకాశం ఉందో అద్భుతంగా చూపించింది.
మల్టీ టాస్కింగ్ చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 11లో అద్భుతమైన ‘స్నాప్ లేఅవుట్స్’ ఫీచర్ను యాడ్ చేసింది. మల్టీ టాస్కింగ్ చేసే వారికి స్నాప్ లేవుట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విండోస్ 11లో ఈ ఫీచర్ ఇన్ బుల్ట్ ఉంటుంది.
ఉద్యోగ రంగంలో ప్రస్తుతం ఎంత పోటీ ఉందో అందరికీ తెలిసిందే. నైపుణ్యం ఉంటే కానీ ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది క్రియేటర్లుగా, గేమర్లుగా, ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి డబ్బు సంపాదిస్తున�