జియో ఎంట్రీతో టెలికాం రంగంలో కంపెనీల మధ్య పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు నూతన ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఈ పోటీ ప్రధానంగా జియో, ఎయిర్టెట్, ఐడియా వంటి వాటి మధ్య నెలకొంది.
ప్రస్తుతం మార్కెట్లో అంతా 5జీ ట్రెండ్ నడుస్తోంది. వినియోదారులంతా 5జీ మొబైల్సే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కుర్రాళ్ల నుంచి వృద్ధుల వరకు 5జీ మొబైలే కావాలంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. 5జీ మొబైల్స్లో ఇంటర్నెట్ చాలా వేగంగా ఉండనుంది.
Poco M6 5G ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో (Poco) తన పొకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్ త్వరలో భారత్తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
Vivo X Series ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు.. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో ఫోన్లను ఈ నెల 14న గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.