ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సదస్సులో మొట్టమొదటి మేడిన్ ఇండియా 32-బిట్ మైక్రోప్రాసెసర్ చిప్ విక్రమ్ 3201ను ఆవిష్కరించారు. ఇది భారతదేశ సెమీకండక్టర్ల టెక్నాలజీలో కీలక మైలురాయిగా నిలిచింది.
దసరా పండుగ సందర్భంగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ను నిర్వహించనున్నట్లు తెలియజేసింది. ఈ సేల్ను ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రక�
టెక్ ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆపిల్ మరోసారి తన కొత్త ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లతో ముందుకొస్తుంది. సెప్టెంబర్ 19 నుంచి ఇవి భారత మార్కెట్లోకి రానున్నాయి.
ఆపిల్ అభిమానులకు ఈ రోజు పండగ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆపిల్ డ్రాపింగ్ లాంచ్ ఈవెంట్ నేడు మొదలు కానుంది. నెలల తరబడి వచ్చిన లీక్లు, రూమర్లకు ఈ ఈవెంట్తో ఫుల్స్టాప్ పడనుంది.