America హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకలను అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని కొలంబస్ నగరంలో బీఆర్ఎస్ -యూఎస్ఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ తన్నీరు మహ
తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్లో ‘అన్న ఎన్టీఆర్’ పేరిట భారీ డిస్ ప్లే కొలువుదీరింది.
తేదేపా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు. మే 28వ తేదీని తెలుగు హెరిటేజ్ డే గా ప్రకటిస్తూ జారీ చేసిన ప్రొక్లెమేషన్లను ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు అందజేశారు.