బనకచర్ల అంశంపై కూర్చొని మాట్లాడుకుందామని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి షెడ్యూల్ ఖరారు చేయించారు. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సమక్షంలో జరిగే భేటీ�
ప్రపంచం వేగంగా మారిపోతున్నది. ఆ మార్పునకు తగ్గట్టే మనుషులూ మారిపోతున్నారు. మార్కెట్కి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవాలనే అందరి ఆరాటం. ఈ పోటీ ప్రపంచాన్నే కాదు ఇష్టమైన కళల తీరాన్నీ గెలవాలని కొందరు ప్రయత్�
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యే యంగా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటుకు సంబంధిత శాఖల నుంచి నివేదికలు అందించాలని కలెక్టర్ హర�
పాతబస్తీ ప్రాంతానికి చెందిన రెయిన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడు నెలల క్రితం జరిగిన హత్యకేసులో పరారీలో ఉన్న నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ...
మనదేశంలో ఏటా 3.7 కోట్ల మంది ఉబ్బసం బారిన పడుతున్నారు. వారిలో.. నగర, నగర శివారు ప్రాంతాల్లో నివసించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే.. ఆస్తమా బాధితులు గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతున్నట్లు �
ప్రస్తుతం ఇండస్ట్రీలో లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే అందరూ ఠక్కున భాగ్యశ్రీ బోర్సే పేరే చెబుతున్నారు. ‘మిస్టర్ బచ్చన్'తో తెలుగులో అరంగేట్రం చేసిందీ భామ. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఈ అమ్మడికి మాత్రం కా�
హీరో ఆదిత్య ఓం దర్శకుడిగా మారారు. 17వ శతాబ్దపు మరాఠీ సాధువు ‘సంత్ తుకారామ్' జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. మరాఠీ నటుడు సుభోద్ భావే టైటిల్ రోల్ని పోషించారు. ఈ నెల 18న విడుదలకానుంది.
ఇప్పుడు చాలామంది ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారు. హార్మోన్లలో లోపాలు, ఇతర ఆరోగ్య కారణాలతో.. ఈ సమస్యబారిన పడుతున్నారు. వీటిని తొలగించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది ‘వ్య
1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు నరసింహ నంది రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలు. �
నిన్న మొన్నటి తరాల్లో పిల్లల పెంపకమంతా తల్లులే చూసుకునేవారు. తండ్రులు ఎక్కువగా.. సంపాదన, కుటుంబ పోషణ మీద దృష్టిపెట్టేవారు. కానీ, ప్రస్తుత తరం ‘నాన్న’లు మారుతున్నారు. అందులోనూ మిలీనియల్ తండ్రులు పిల్లల ప�
మనోజ్చంద్ర, మోనికా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రవీణ పరుచూరి తెరకెక్కించారు. ఇందులో ఆమె ఓ కీలక పాత్రను కూడా పోషించారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల�
భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే తొలిసారి టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర లిఖించిన టీమ్ఇండియా.. వన్డే సిరీస్లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తున్నది. బుధవారం ఇరు జట్ల మధ�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ అటవీ భూముల్లో చెట్ల పొదలను తొలగించిన ఆదివాసీ మహిళలను అటవీ శాఖ అధికారులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
సహచర షట్లర్ పారుపల్లి కశ్యప్తో విడాకులపై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్పష్టతనిచ్చింది. పరస్పర అంగీకారంతోనే తాము ఇద్దరం విడిపోయినట్లు సైనా పేర్కొంది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తమ వివాహ
భారత దిగ్గజ అథ్లెట్ ఫౌజా సింగ్ కన్నుమూశారు. జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏండ్ల ఫౌజా సింగ్ తుదిశాస్వ విడిచారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా,
భారతీయ పురాణేతిహాసం రామాయణం దశాబ్దాలుగా వెండితెరపై ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. ఇప్పటికే తెలుగుతో పాటు వివిధ భారతీయ భాషల్లో రామాయణగాథ పలుమార్లు వెండితెర దృశ్యమానం అయిన విషయం తెలిసిందే. తాజాగా నితేశ�
చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం విషయంలో నిబంధనలు బేఖాతరు చేసిన వైస్ చాన్స్లర్(వీసీ)పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ‘ప్రజావాణి’ అధికారులు విద్యాశాఖ ప్రిన్సి�
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలయికలో కార్తికేయుడి ఇతివృత్తంతో భారీ పౌరాణిక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్' అంటూ ఈ సినిమా గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించిన ద�
ఒకప్పుడు తెలుగు తెరపై యువతరం కలల రాణిగా భాసిల్లింది జెనీలియా. చూడముచ్చటైన అందంతో కాస్త అమాయకత్వం, చలాకీతనం కలబోసిన పాత్రల ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్కు బాగా చేరువైంది. ముఖ్యంగా ‘బొమ్మరిల్లు’లో ఆమె పోషి�
కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి విద్యార్థినిపై పడింది. సోమవారం రాత్రి 11.30 గంటల కు బీపీఎడ్ ఫస్టియర్ చదువుతున్న వీణపై సీలింగ్ ఫ్యాన్ పడడంతో కుడిచేతికి తీవ్రగాయమైంద
కమ్యూనిస్టు విప్లవకారులంతా ప్రియతమ నాయకుడిగా పిలుచుకునే కామ్రేడ్ విజయ్ (74) ఈ నెల 12న మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్తో హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ పీడిత వర్గాల కోసం, కా�
రాష్ట్రంలో బీసీల జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలని, అది తమ న్యాయమైన హక్కు అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద వెనుకబడిన
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పన్నులతో ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తున్నది. 11 ఏండ్ల క్రితం గద్దెనెక్కిన ఈ ప్రభుత్వ పెద్దలు.. పన్ను పోటును మరింత పదునెక్కించారు మరి.
ప్రతిష్టాత్మక లాస్ఏంజెల్స్(2028) ఒలింపిక్స్లో క్రికెట్ పోటీల తేదీలు ఖరారయ్యాయి. క్రికెట్ను ఉన్న క్రేజ్ను దృష్టిలో నిర్వాహకులు మ్యాచ్లను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. విశ్వక్రీడలకు సంబంధిం
బ్రిటిష్ ఎయిర్లైన్స్పై భారత యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంత ఘోరమైన ఎయిర్లైన్స్ను ఎప్పుడూ చూడలేదంటూ తన కోపాన్ని ఎక్స్ వేదికగా ప్రదర్శించాడు. ‘బ్రిటిష్ ఎయిర్లై�
ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. జీనోమ్ వ్యాలీలో మంగళవారం ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ నిర్మాణ పనులకు సంబంధించి మంత్రులు
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్తో రసవత్తరంగా ముగిసిన మూడో టెస్టులో గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఇంగ్లండ్.. మాంచెస్టర్ వేదికగా జరుగబోయే నాలుగో టెస్టుకు జట్టులో స్వల్ప మార్పులు చేసింది. లార్డ్స్ టెస్టుల
ఇన్స్టాగ్రామ్లో ప్రకటన చూసి ఓ ఫేక్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి మొదట్లో లాభాలు చూసి.. ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల చేతిలో లక్షల రూపాయలు మోసపోయాడు హైదరాబాద్ నగరవాసి.
కొంతకాలంగా హెచ్టీ కనెక్షన్లకు బిల్లులు కట్టకుండా వాటిని వదిలేసి కొత్తకనెక్షన్లు తీసుకున్న బకాయిదారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు వారి ప్రాంగణాల వద్ద బకాయిల నోటీసు బోర్డులు టీఎస్ఎస్పీడీసీఎల్ సిబ�
2025, జూలై 16న ఢిల్లీలో బనకచర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటైన సందర్భంగా తెలంగాణ వికాస సమితి ఈ లేఖను విడుదల చేస్తున్నది. రేపటి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ డిమాండ్లను చర్చకు పెట్టాలని కోరుతున్�
దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి రిటైల్ ఇన్వెస్టర్లు క్రమంగా పెరుగుతున్నారు. 2019లో కేవలం 3.6 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉండగా, 2025 నాటికి ఇది 19.4 కోట్లకు ఎగబాకారు.
[00:43]‘‘హ.. హా.. హాసిని’’ అంటూ ‘బొమ్మరిల్లు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయిన నటి జెనీలియా. ఆమె దాదాపు 13ఏళ్ల విరామం తర్వాత ‘జూనియర్’ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకుల్ని తిరిగి పలకరించనుంది.
సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారులు సర్వే నిర్వహించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు.
ఫోర్త్ సిటీగా పిలుచుకుంటున్న ఫ్యూచర్ సిటీ ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. మూసీ పునర్జీవనం, రీజినల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఎవరి ఊ
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల పట్టణంలో రూ.4కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం ప్రధాన కూడళ్లలో నిర్మించిన జంక్షన్లను కూల్చివేస్తున్నారు. లక్ష్మి థియేటర్, టీటీడీ కల్యాణ మండపం చౌరస్తాల వద్ద నిర్మిం�
[00:41]‘తెలుగులో ఓ మంచి ప్రేమ పాట విని చాలా రోజులు అయిందిగా...’ అంటూ తన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ పాటల ప్రచారాన్ని షురూ చేశారు కథానాయకుడు రామ్ పోతినేని. ఈ నెల 18న సినిమాలోని ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేస్తున్నారు.
[00:40]ఇటీవలే విడుదలైన ‘ఆప్ జైసా కోయి’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటుడు ఆర్ మాధవన్. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాషా వివాదంపై వేసిన ప్రశ్నకుగానూ మాధవన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
దేశంలో అల్పాదాయ వర్గాల అవసరాలకు క్రెడిట్ కార్డులే దిక్కవుతున్నాయి. నెలకు రూ.50 వేల కంటే తక్కువ సంపాదిస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 93 శాతం మంది క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నట్టు తమ అధ్యయనంలో తే�
[00:39]కథానాయకుడు ఆదిత్య ఓం దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంత్ తుకారాం’ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరాఠీ నటుడు సుబోధ్ భావే ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రమిది.
[00:37]అత్యాశ మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. తప్పుడు దారి పట్టేలా చేస్తుంది. ఇప్పుడిలానే తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు ఓ ఇద్దరు వ్యక్తులు.
భారతదేశ మధ్యతరగతిని రోజురోజుకు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది పన్నులు, ద్రవోల్బణం మాత్రమే కాదు. అంతకుమించిన మరో అంశం ఒకటుంది. అదేమిటంటే.. ఈఎంఐ. అత్యంత ఆందోళనకరమైన ఈ విషయం గురించి ప్రముఖ ఆర్థిక సలహ�
[00:35]భార్యా...భర్త...ఇద్దరు పిల్లలు..ఇలా ఒక అందమైన కుటుంబం. అనుకోని పరిస్థితుల్లో భార్య అమీనా (రిహామ్ అబ్దేల్ గఫూర్) చనిపోతుంది. పిల్లలు తల్లి మీద బెంగ పెట్టుకుంటారు.
బీజేపీ, టీడీపీ, టీ కాంగ్రెస్ పార్టీలది ఒకే సమైక్య రాగం. తెరముందు వేరుగా కనిపిస్తున్నా తెర వెనుక కడుతున్నది ఒకటే వేషం. బీఆర్ఎస్పై విషం చిమ్మడమే వాటి ఉమ్మడి లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక వివక్షలు,
విద్యుత్తో నడిచే వాహన తయారీ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత్లో అడుగుపెట్టింది. తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఆర్థిక రాజధాని ముంబైలో మంగళవారం ప్రారంభించింది.
ఆర్టీఏ అధికారుల అసోసియేషన్ నుంచి ఈ చాలన్ అంటూ వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి.. అందులో .ఏపీకే ఫైల్స్ను పంపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్నేరగాళ్లు .
మూడు నెలల క్రితం చోరీ అయిన బైక్ ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా వల్ల దొరికింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చౌరస్తాలో బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన సిబ్బంద�
నాలుగు దశాబ్దాల క్రితం ఓ భారతీయుడు తొలిసారిగా అంతరిక్షంలోకి దూసుకుపోయినప్పుడు మన తొలి అడుగు పడింది. తర్వాత ఇన్నేళ్లకు మలి అడుగు పడింది. ఈ మధ్యకాలాన్ని గమనిస్తే వ్యోమ అన్వేషణలో భారత అంతరిక్ష పరిశోధన రంగ�
‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ ఒకవైపు ప్రచారం చేసుకొంటున్న బీజేపీ అధికారంలో ఉన్న ఒడిశాలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, చదువు సాగాలంటే తన కోరిక తీర్చాలని ఒత్తిడి �
మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బ్రిడ్జిలు పేకమేడల్లా కూలుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. గంభీరా బ్రిడ్జి కూలి 20 మంది మృతిచెందిన దుర్ఘటన మరిచిపోకముందే జునాజఢ్ జిల్లాలోని అజాజ్ గ్రామంలో మరో బ్రిడ్జి స�
రోడ్లు బాగోలేవంటూ తనను నిలదీసిన సుమేర్పూర్ గ్రామస్థులపై రాజస్థాన్ పశుసంవర్ధక శాఖ మంత్రి జోరారామ్ , ఆయన అనుచరులు పగబట్టారు. గ్రామానికి కరెంటు, నీటి సరఫరాను కట్ చేశారు.
ఐదేళ్ల లోపు ఆధార్ పొందిన పిల్లలు ఏడేళ్ల వయసు దాటిన తర్వాత తమ బయోమెట్రిక్స్ని అప్డేట్ చేసుకోవాలని, లేని పక్షంలో వారి ఆధార్ డీయాక్టివేట్ అయ్యే ముప్పు ఉందని మంగళవారం ఓ అధికార ప్రకటన హెచ్చరించింది. మా
Wibledon Winners : వింబుల్డన్లో తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థులను చిత్తు చేసి తొలిసారి విజేతగా అవతరించారు జన్నిక్ సిన్నర్, ఇగా స్వియాటెక్. తమ అద్భుతమైన ఆటతో టైటిల్ కొల్లగొట్టిన ఈ ఇద్దరు.. జూలై 14 న ఛాంపియన్స్ డిన్నర్(C
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు అక్కడి స్థానికులకు కొత్తేమీ కాదు. ఈ క్రమంలో ట్రాఫిక్తో బేజారెత్తిన ఈజ్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టీ.. సమస్య పరిష్కారానికి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టడానికి
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. బెంగళూరులోని ఒక కళాశాల విద్యార్థినిపై ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర, బయాలజీ లెక్చరర్ సందీప్, వారి స్నేహితుడు అనూప్ కలిసి పలుమార్లు లైంగికదాడికి పాల్ప�
[23:11]SMS headers: స్పామ్ సందేశాలను గుర్తించడం సులభతరం చేస్తూ టెలికాం కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నిజమైన సందేశాలు, స్పామ్ సందేశాలను సులువుగా గుర్తించేలా ఎస్సెమ్మెస్ హెడర్ చివర్లో ఒక లెటర్ను జోడిస్తున్నాయి.
[22:55]గోకర్ణ గుహలో పెయింటింగ్తోపాటు పాటలు పాడుతూ, పుస్తకాలు చదువుతూ ఇద్దరు పిల్లలతో చాలా ప్రశాంతంగా గడిపినట్లు రష్యన్ మహిళ నైనా కుటినా వెల్లడించింది.
[22:44]పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో (Parliament Monsoon session) కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
[22:36]భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ప్రభుత్వ జాతీయ లక్ష్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రైతులు, సైనికులు, శాస్త్రవేత్తల నుంచి ప్రేరణ పొంది దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
అక్కడ రాజకీయ నాయకులు అంతా తెలిసే… కావాలని కెలుకుతున్నారా? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో అటవీ శాఖ బకరా అవుతోందా? ఆ పార్టీ… ఈ పార్టీ… అని లేదు, ఏ పార్టీ అయినా సరే… అదే తీరా? అధికారుల్ని జనంలో తిట్టేసి తాము హీరోలైపోదామని రాజకీయ నేతలు అనుకుంట
[22:19]నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం ఘటనలో హెడ్మాస్టర్ ఏ. వేదాద్రిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు బొమ్మరిల్లు సినిమా గుర్తుకు వస్తోందట. ఇప్పటికీ నా చేతులు మీ చేతుల్లోనే ఉన్నాయి డాడీ.. అన్న డైలాగ్ని తెగ గుర్తు చేసుకుంటూ సేమ్ సీన్ అని యువ ఎమ్మెల్యేలు ఫీలైపోతున్నట్టు చెప్పుకుంటున్న�
India Hockey A Team : యూరప్ పర్యటనను విజయంతో ఆరంభించిన భారత హాకీ 'ఏ' జట్టు (India Hockey A Team)కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. మంగళవారం ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది
[21:50]జర్నలిస్టు, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మాజీ భార్య రెహమ్ ఖాన్ ‘పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు.
Vijay Sethupathi జాతీయ అవార్డు గ్రహీత, భావోద్వేగాలను అద్భుతంగా పండించే దర్శకుడు పాండిరాజ్. విలక్షణ నటనకు పెట్టింది పేరు విజయ్ సేతుపతి. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తున్నది. అదే ‘తలైవన్ తలైవి’ (Sir Madam). ఈ మూవీ ఈ నెల 25న �
Aditya Om ఆదిత్య ఓం ఈ సారి డైరెక్టర్గా మరాఠీ సాధువు కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 17వ శతాబ్ధపు మరాఠీ సాధువు-కవి భక్తిని ప్రతిఘటనగా మార్చిన సంత్ తుకాకాం జీవిత కథ ఆధారంగా వస్తోన్న చిత్రం సంత్ తుకారం.
Hari Hara Veera Mallu జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న హరిహరవీరమల్లు పార్ట్-1 జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో క్రేజీ అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
Chennur SI : ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసగాళ్ల వలలో పడవద్దని చెన్నూర్ పట్టణ సీఐ (CI) దేవేందర్ రావు సూచించారు. మోసపోయామని తెలిసిన వెంటనే సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
[20:48]సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్తో వివాహేతర సంబంధాన్ని వదిలిపెట్టబోనని భర్త తేల్చిచెప్పడంతోనే డెంటిస్ట్ ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లు కాజీపేట పోలీసులు తెలిపారు.
Aadhaar Update ఏడు సంవత్సరాలు నిండిన పిల్లల ఆధార్లో బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయడం కీలకమని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పేర్కొంది. పిల్లల తల్లిదండ్రులు ఆధార్ను అప్డేట్ చేయాలని ఎలక్�
[20:46]Fact check: పాక్ చేతిలో భారత్కు చెందిన మూడు రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ అంగీకరించినట్లు అందులో ఉంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్చెక్ విభాగం స్పందించింది.
Lords Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో ఒకటైన మూడో టెస్టులో భారత్, ఇంగ్లండ్లు 'నువ్వానేనా' అన్నట్లు తలపడగా.. చివరకు ఆతిథ్య జట్టునే అదృష్టం వరించింది. మరీ ముఖ్యంగా ఐదో రోజు ఆట హైలెట్. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ట
BC Reservation : బీసీలకు ఉద్యోగాలు, విద్యా అవకాశాల్లో రిజర్వేషన్లను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018లో చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణ చేస్తూ తాజా ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కు పంపింది. 2018లో అప్పట
మావోయిస్టులకు వ్యతిరేకంగా సోమవారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండు, రైల్వే స్టేషన్లో పోస్టర్లు వెలసిన విషయం తెలిసిందే. కాగా అవి ఇప్పుడు తాజాగా గుత్తి కోయ గుడాల్లో వెలసి చర్చనీయాంశంగా మారాయి. మంగళవార
[20:19]Google AI Pro: భారతీయ విద్యార్థులకు గూగుల్ గుడ్న్యూస్ చెప్పింది. గూగుల్ అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ను ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది.
[20:25]తెదేపా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేసిన వైకాపా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి (Prasanna Kumar Reddy)పై హైకోర్టు (AP High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.
సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SIMS), రామగుండం కాలేజీ నందు ఏడు సీట్లు ఖాళీగా ఉన్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
adivasi hakkula porata samithi ఆదివాసీల జీవితాలతో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆడుతున్న చెలగాటం మానుకోవాలి అని ఆదివాసీ హక్కుల పోరాట సమితి హెచ్చరించింది.
భారత కమ్యూనిస్టు పార్టీకి గ్రామ, పట్టణ శాఖలే పునాది రాళ్లని, గ్రామ పట్టణ శాఖలు ప్రతిష్టంగా ఉంటేనే పార్టీ నిర్మాణాత్మకంగా ఉంటుందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్
Gold-Silver Price బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. ఇటీవల భారీగా పెరుగుతూ వస్తున్న ధరలు కాస్త ఉపశమనం కల్పించాయి. స్టాకిస్టుల అమ్మకాల నేపథ్యంలో వెండి ధర భారీగా తగ్గగా.. పసిడి రేటు స్వల్పంగా ద�
ఇటీవల ప్రమాదానికి గురై శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొ�
[19:54]పాఠశాలలు, కార్యాలయాలు, సమావేశ మందిరాలు తదితర ప్రదేశాల్లో విక్రయించే సమోసా, జిలేబీ లాంటి ఆహార పదార్థాల్లోని చక్కెర, నూనె శాతాలను తెలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తేలింది.
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిడమనూరు మండల ప్రత్యేకాధికారి కృష్ణవేణి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ, నిడమనూరు ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రంను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖ�
Road Accident ఉత్తరాఖండ్ పిథోర్గఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. మువాని పట్టణం నుంచి బోక్తాకు వెళ్తున్న జీపు సుని వంతెనకు సమీపంలో నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచార�
సీసీ కెమెరాలతో పటిష్ట నిఘాతో పాటు భద్రత ఉంటుందని నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి అన్నారు. మేము సైతం, కమ్యూనిటి పోలీస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో దాతల స�
MID Day Meal మధ్యాహ్న భోజనం పథకం ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇతరులకు అప్పగించి ఉపాధ్యాయులకు భారాన్న
వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) బి.కళావతి బాయ్ అన్నారు. సింగరేణి మండల పరిధిలోని తవిసిబోడు గ్రామంలో ఐటీడీఏ �
[19:12]యూట్యూబ్ చూసి బుల్లెట్ బైక్ల తాళాలు ఎలా తీయాలో నేర్చుకొని దొంగతనాలకు పాల్పడిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులను బాపట్ల జిల్లా అద్దంకి పోలీసులు అరెస్టు చేశారు.
కాలం నెత్తిమీదికి వచ్చినా వరుణుడి కటాక్షం లేకపోవడంతో వరి నాట్లు వేసుకునేది ఎట్లా, పంటలు పండించేది ఎట్లా అని ఖమ్మం రూరల్ మండల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
Womens ODI World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సన్నద్ధతలో భాగంగా భారత జట్టు రెండు వామప్ మ్యాచ్లు ఆడనుంది. పుష్కర కాలం తర్వాత ఉపఖండంలో జరుగనున్న ఈ మెగా టోర్నీలో పటిష్టమైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో టీమిండియా తలపడను
Urea యూరియా ఆమ్లా స్వభావం కలిగి ఉంటుంది దీని వలన యూరియా అధికంగా వాడటం వలన భూములు ఆమ్ల నెలలుగా మారుతవి. అదే విధంగా నానో యూరియా వాడకం గురించి రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ రైతులకు వివరించటం జరిగింది.
మన చుట్టూ పరిసరాల్లో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉండే ఆయుర్వేద మొక్కలు చాలానే ఉంటాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి.
Fahadh Faasil కొందరు సెలబ్రిటీలు ఎంత ఎదిగిన కూడా తమ సింప్లిసిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. తాజాగా మలయాళ స్టార్ నటుడు కూడా చాలా సింప్లిసిటీని మెయింటైన్ చేస్తున్నట్టుగా కనిపించి వార్తలలోక�
[19:08]బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు హైకోర్టులో చుక్కెదురైంది. పంజాగుట్ట పోలీస్స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని షకీల్ వేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం సరికొత్త చరిత్రను సృష్టించింది. విభాగం విద్యార్థుల్లో 90 శాతం మంది క్యాంపస్ ప్లేస్మెంట్స్లలో ఉద్యోగాలు సాధించారు.
TG Weather తెలంగాణలో ఈ నెల 18 వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ �
ICC Rankings : పునరామనంలో ఒత్తిడి అనేదే లేకుండా చెలరేగి ఆడుతున్న భారత ఓపెనర్ షఫాలీ వర్మ (Shafali Verma) ర్యాంకింగ్స్లో దూసుకొచ్చింది. తొలి సిరీస్లోనూ అద్భుతంగా రాణించిన తెలుగమ్మాయి శ్రీ చరణి (Sree Charani) ఏకంగా టాప్ టెన్లో ని�
Sigachi Pharma సిగాసి ఫార్మా కంపెనీలో పనిచేస్తూ మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతోపాటు చికిత్స పొందుతున్న కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కార్మిక సంఘాల జ�
[18:29]కాలనీలో వీధి కుక్కలకు ఆహారం పెట్టడంపై వేధింపులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారిస్తూ.. వీధి శునకాలకు మీ ఇంట్లో ఎందుకు ఆహారం పెట్టకూడదని పిటిషనర్ను ప్రశ్నించింది.
గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా గౌరవాధ్యక్షుడు బండారు నర్సింహ్మ పిలుపునిచ్చారు. మంగళవారం చౌటుప్పల్ మండల కేంద్రంలో వృత్తి�
చౌటుప్పల్ పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని 13వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన మంగళవారం ప్రారంభించారు.
నల్లగొండ జిల్లాలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకో�
Health tips బోడ కాకరకాయ (Spiny gourd) చూడటానికి గుండ్రంగా, ఆకుపచ్చగా, దానిపైన సుతిమెత్తని పిలకలతో ఉంటుంది. ఈ బోడ కాకరకాయలతో కూర వండితే వచ్చే రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే బోడ కాకరకాయ కూరతో రుచి మాత్రమే కాదు, అన�
అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తిగత వైద్యుడు మన్నే ఉపేందర్ తమ సొంత డబ్బులతో పాపన్నపేట మండల వ్యాప్తంగా విద్యార్థుల అభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ వివిధ వస్తువులు అందజేస్తున్న
ఆర్మీ అసోసియేషన్ ఆత్మకూరు(ఎం) నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన ఈ ఎన్నికలో కమిటీ గౌరవాధ్యక్షుడిగా లోడి రామకృష్ణ, అధ్యక్షుడిగా యాస ప్రశాంత్ ను ఎన్నుకున్నారు.
సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు యాల యాదిరెడ్డి
ECB : మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్లో జరుగబోయే మ్యాచ్కోసం స్పిన్ అస్త్రాన్ని స్క్వాడ్లో చేర్చుకుంది ఇంగ్లండ్. ఎడమచేతి వేలికి గాయం కారణంగా షోయబ్ బషీర్ సిరీస్ నుంచి నిష్క్రమించడంతో.. లెఫ్ట్ ఆర్మ్ స్పి�
Local Body Elections రేగడి మద్దికుంట, అల్లిపూర్ గ్రామాల్లో పర్యటించి గౌడ కులస్తులను కలిసి రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరుగుతుందని వారికి వివరించడం జరిగిందన్నారు పలువురు స్థానిక సంస్థల ఎన్నికల ఆశా
Hayath Nagar హయత్ నగర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.159 లో అక్రమంగా వెలిసిన కంటైనర్ నిర్మాణాలను తొలగించినట్లు హయత్ నగర్ తహసిల్దార్ కే. జానకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Health tips మనం ఆరోగ్యం (Healthy) గా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో.. వేళకు తినడం కూడా అంతే ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు (Vitamins), మినరల్స్ (Minerals), ఫైబర్ (Fiber) లాంటి వాటిని రోజువారీ ఆహారంలో చ�
[17:35]ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. లేదంటే రుగ్మతలు చుట్టుముట్టేస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే కొత్త ప్రదేశాలను సందర్శించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఐటిసి, సోహం అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ అంశంపై మంగళవారం వర్క్షాప్ నిర్వహించారు.
Land Issues రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. భూభారతి చట్టం నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
Crime news విద్యార్థులకు విద్య నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే మానవ మృగాలలా ప్రవర్తించారు. ఓ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ (Blackmail) చేస్తూ ఇద్దరు లెక్చరర్లు (Lecturers) ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి �
Dhanashree Verma - Biggboss 19 భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, ప్రముఖ డ్యాన్సర్ ధనశ్రీ వర్మ, హిందీ బిగ్బాస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
PM Modi భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) క్షేమంగా భూమికి తిరిగి రావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
WhatsApp ఐఓఎస్ యూజర్లకు వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్పెషల్ సపోర్ట్ చాట్ ద్వారా ఏఐ యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నది. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ యాప్ తాజా వెర్షన
War 2 ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం వార్ 2. ఇప్పుడు ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ వన్ టైం ఛాన్స్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
[16:30]ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో వెస్టిండీస్ ఘోర పరాజయం చవిచూసింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. కేవలం 27 పరుగులకే కుప్పకూలింది.
Sugar Factory స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అధికారంలో వచ్చిన వెంటనే కర్మాగారం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని, అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారని మల్లాపూర్ విమర
KTR గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహారం బదులు విషం పెడితే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? అని కే�
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీసీ నేతలు సిరివేరి సత్యనారాయణ, దిండిగాల రాజే�
"ఇంగ్లీష్ ఇప్పటికే అందరినీ కలిపే భాషగా ఉంది. అందులో మరో ఆలోచనకు తావు లేదు. అయితే అదే సమయంలో పిల్లలు హిందీ నేర్చుకోవడంలో తప్పు లేదు. హిందీని చూసి మనం ఎందుకు భయపడాలి? వాస్తవానికి మనం మరిన్ని భాషలు నేర్చుకోవచ్చు" అని లోకేష్ చెప్పారు.
ప్రాథమిక పాఠశాలలో 16 మంది, అంగన్వాడీలో 10 మంది (పూర్వ ప్రాథమిక పాఠశాల) విద్యార్థులు ఉండగా రెండు గదుల్లో ఒక్కొక్కరు పాఠాలు చెప్పేది. 2017లో తండాలోని అంగన్వాడీ సెంటర్లో విధులు నిర్వహించిన టీచర్ బదిలీపై రాజన
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లో నాలుగు రోజుల తర్వాత మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. జూన్ నెలలో భారత దేశ ద్రవ్యోల్బణం 77 నెలల కనిష్ట స్థాయి 2.1శాతానికి తగ్గింది. ఈ క్రమంలో మార్కెట్లో అన్నిరంగాల్లో కొనుగోళ్ల
KTR : రాష్ట్రంలో విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన కల్తీ ఆహార ఘటనలు, విద్యార్థుల మృతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర
Kerala కేరళ (Kerala) లో జపనీస్ ఎన్సెఫలైటిస్ (Japanese Encephalities) వ్యాధి కలకలం రేపుతోంది. గడిచిన వారం రోజులలో ఈ వ్యాధి బారినపడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Shubhanshu Shukla యాక్సియమ్-4 (Ax-4) మిషన్ విజయవంతమైంది. దాదాపు 18 రోజులపాటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన శుభాన్షు బృందం ఇవాళ క్షేమంగా భూమికి చేరుకున్న విషయం తెలిసిందే.
Prabhava Nama Samvatsara రాబోయే పరాభవ నామ సంవత్సరంలో(2026-2027) వచ్చే పండగల జాబితాను తెలంగాణా విద్వత్సభ నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు అందజేసింది.
ప్రస్తుత ఉన్నటువంటి రహదారిని 80 ఫీట్ల వెడల్పునకు విస్తరించడం సరికాదని, తద్వారా అనేకమంది నిరుపేదలు రోడ్డున పడుతారని నాయుడుపేట కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
APK link ఈ నెల 13న సాయంత్రం పెరుమాండ్ల అంజయ్యకు పరిచయం ఉన్న వ్యక్తి నుంచి తమ సంఘం గ్రూపులో పీఎం కిసాన్ ఏపీకే లింక్ వచ్చింది. తమ సహచరులే పంపారనుకుని సదరు లింక్ను ఓపెన్ చేసి లింక్ అర్ధం కాకపోవడంతో బ్యాక్ వచ
[15:50]Kia Carens Clavis EV: కియా కంపెనీ కరెన్స్ క్లావిస్ ఈవీ విద్యుత్ కారును దేశీయంగా లాంచ్ చేసింది. దీని ధర రూ.17.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
నల్లగొండ పట్టణంలోని బీట్ మార్కెట్లో గల 33 కేవీ సబ్ స్టేషన్ మెయిటనెన్స్ తో పాటు దేవరకొండ రోడ్డులో 11 కేవీ ఫీడర్ పరిధిలో చెట్లను తొలగించేందుకు పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నట్�
Tesla ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Heavy rians ఉత్తరాది రాష్ట్రం రాజస్థాన్ (Rajasthan) ను కుండపోత వర్షాలు (Heavy rains) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోటా (Kota) సహా పలు జిల్లాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోటా, పాలి, జాలోర్ ధోల్పూర్ జిల్లాలో ఈ వర్�
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అందుకు చిన్న, చిన్న వ్యాపారాలను సాధనంగా ఎంచుకోవాలని సూచించారు. జిల్లా పర్రిశమల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సూక్ష్
TTD శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలకు సంబంధించిన టికెట్లకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. శ్రీవారి ఆర్జ�
MLA Bandari Lakshma Reddy బీరప్ప దేవాలయం వెనకాల లైన్లో సాంక్షన్ అయి ప్రారంభోత్సవం జరగాల్సినటువంటి బ్రిడ్జ్ స్థలాన్ని ఈ రోజు కాలనీవాసులతో కలిసి మంగళ వారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు.
Bank Employee : బీహార్లో మిస్సైన బ్యాంకు ఉద్యోగి మృతదేహం ఓ బావిలో దొరికింది. నీళ్లు లేని బావిలో అతను పడ్డాడు. అతని స్కూటర్ కూడా ఆ బావిలోనే ఉంది. పాట్నా కంకర్బాగ్లోని ఐసీఐసీఐ బ్యాంకులో వరుణ్ బ్రాంచ్ మేనే�
Tirumala కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో బుధవారం ఆణివార ఆస్థానం జరుగనున్నది. ఈ క్రమంలో మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Shraddha Das బ్లాక్ డ్రెస్సులో శ్రద్ధా దాస్ అందాల విందు,shraddha das, shraddha das photos, shraddha das photoshoot, shraddha das bikini pics, shraddha das saree images, shraddha das ullu movie, shraddha das movies, shraddha das instagram
కంటి తుడుపు చర్యగా కాకుండా బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధి చాటుకోవాలని బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల బీసీ సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార�
Super Man ఒకవైపు ఇండియాలో సెన్సార్షిప్ వివాదంతో వార్తల్లో నిలిచిన హాలీవుడ్ చిత్రం సూపర్ మ్యాన్ వరల్డ్ వైడ్గా మాత్రం దూసుకుపోతుంది. ఈ చిత్రం విడుదలైన కేవలం వారం రోజుల్లో రూ.1800 కోట్లకు పైగా వసూళ్లన�
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లకు దీటుగా చాలా మంది వినియోగదారులు ట్యాబ్లను కొనుగోలు చేస్తున్నారు. ట్యాబ్ల సహాయంతో చదువు, ఉద్యోగం వంటి పనులు చక్కబెట్టకుంటున్నారు.
Chapati ఇటీవలి కాలంలో చాలా మంది ప్రధానంగా డయాబెటిస్( Diabetics ) బారిన పడుతున్నారు. అదేనండి.. షుగర్ బారిన. ఈ వ్యాధి బారిన పడ్డ బాధితులు ఆహారపు అలవాట్లను( Food Habits ) పూర్తిగా మార్చేసుకుంటున్నారు.
Abhishek Varun అభిషేక్ వరుణ్ (Abhisheik Varun) అనే వ్యక్తి గత ఆదివారం తన కుటుంబంతో కలిసి ఓ ఫంక్షన్కు వెళ్లాడు. భోజనాలు పూర్తయిన తర్వాత తన భార్యాపిల్లలను క్యాబ్లో ఎక్కించి, తాను వెనుకాలే బైక్పై వస్తానని చెప్పాడు. కానీ అ�
[14:59]దాదాపు 128 సంవత్సరాల తర్వాత తిరిగి క్రికెట్ ఒలింపిక్స్లో స్థానం సంపాదించుకోనుంది. లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028 నిర్వాహక కమిటీ ఈ మేరకు షెడ్యూలు విడుదల చేసింది. ఈ మ్యాచ్లు టీ20 ఫార్మాట్లో జరగనున్నట్లు తెలిపింది.
Shubhanshu Shukla భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష ప్రయాణం ముగిసింది. దాదాపు 18 రోజులపాటూ ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన శుభాన్షు బృందం క్షేమంగా భూమికి చే
ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్ఠ పెరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్రావు అన్నారు. మంగళవారం కోదాడ శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీ�
[14:54]TCS variable pay: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి గానూ ఉద్యోగులకు వేరియబుల్ పే అలవెన్స్ను ప్రకటించింది.
Kanwar Yatra: కన్వర్ యాత్ర సాగే మార్గంలో ఏర్పాటు చేసిన హోటళ్లు అన్నీ క్యూఆర్ కోడ్లు ప్రదర్శించాలని యూపీ సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క్యూఆర్ కోడ్ ఆదేశాలను ప్రశ్నిస్తూ.. ఉత్తరప్రదేశ్ ప్రభు�
Producer Naga Vamsi యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినీ కెరీర్లో దూసుకుపోతున్నాడు. గతేడాది దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ మరికొన్ని రోజుల్లో వార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
[14:29]సోషల్ మీడియాలో కొందరు ఇష్టానుసారం అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని..వీటి నివారణకు చర్యలు తీసుకోక తప్పదని ఓ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు పేర్కొంది.
Nimisha Priya చివరి నిమిషంలో నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడిందని, నిమిష చేతిలో మరణించిన మహద్ కుటుంబాన్ని బ్లడ్ మనీ (Blood Money) తీసుకునేలా ఒప్పించడం కోసం భారత్కు చెందిన ఓ మత గురువు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని విశ్
Hemant Malviya: ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర కార్టూన్లను వేసిన కార్టూనిస్టు హేమంత్ మాల్వియాకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని ఇవాళ కోర్టు ఆదేశి
Gadari Kishore తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొనగాడు అయితే మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్టులు చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ప్రశ్నించారు.
Girl Missing నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగ్రీ గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలికకు తండ్రి లేకపోవడం, తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో ఆ బాలికను పెద్దమ్మ, మేనమామలు చేగుంట కస్తూర్బా పాఠశాలలో చేర్పించారు. చే
SpiceJet ఢిల్లీ నుంచి ముంబై (Delhi-Mumbai flight) వెళ్లాల్సిన ఓ స్పైస్జెట్ (SpiceJet) విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు (passengers) హల్చల్ చేశారు.
Current Shock మరిపల్లి శ్రీనివాస్(35)తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తాడు. విద్యుత్ ఘాతంతో రికార్డు అసిస్టెంట్ శ్రీనివాస్ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంప�
Nidhhi Agerwal పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా రూపొందిన భారీ పౌరాణిక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఏఎం రత్నం నిర్మాణంలో, క్రిష్ మరియు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 24న గ్ర
Funkey Movie విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న 'ఫంకీ' సినిమా గురించి కీలక విషయాలను వెల్లడించారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమా చిత్ర పరిశ్రమపై సెటైరికల్గా తెరకెక్కుతుందని ఇందులో విశ్వక్ దర్శకుడ�
సీఎం రేవంత్రెడ్డి తెలంగాణకు చేసింది ఏమీ లేదని, చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి (Jagadish Reddy) అన్నారు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు.
Yash Dayal: పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను లైంగికంగా వాడుకున్నట్లు ఓ మహిళ ఆర్సీబీ క్రికెటర్ యశ్ దయాల్పై కేసు నమోదు చేసింది. ఆ కేసులో క్రికెటర్ను అరెస్టు చేయవద్దు అని అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్
BJP ఒడిశా (Odisha) రాష్ట్రం బాలాసోర్ (Balasore) లో లైంగిక వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య (Student suicide) చేసుకున్న ఘటన రాజకీయరంగు పులుముకుంది. ఆ విద్యార్థినిది ముమ్మాటికి అధికారి బీజేపీ సిస్టమ్ (BJP system) చేసిన హత్యేనని
Prabhas and Prashanth Neel పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కన్నడ స్టార్ దర్శకుడు కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ కలిసి హైదరాబాద్లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ (PCX) లో ఉన్న 'F1' సినిమాను వీక్షించారు.
Los Angeles Olympics: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ ఏడాది జూలై 12వ తేదీ నుంచి 29 వరకు క్రికెట్ మ్యాచ్లను నిర్వహించనున్నారు. 20, 29 తేదీల్లో మెడల్ మ్యాచ్లు ఉం�
రుస ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు (Maoists) మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేతలు ఆత్రం లచ్చన్న (Athram Lachanna), ఆత్రం అరుణ (Athram Aruna) పోలీసులు ఎదుట లొంగిపోనున్నారు.
ఇండియన్ నేవీలో ఇటీవలే చేరి మొట్టమొదటి స్వదేశీ యాంటీ సబ్ మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ అర్ణాలాలోకి ‘బీబీసీ హిందీ’ వెళ్లింది. ఈ యుద్ధ నౌక పొడవు 77 మీటర్లు. ఆరు అంతస్తుల్లో ఉండే ఈ యుద్ధ నౌక సుమారు 26 అంతస్తుల భవనం ఎత్తుకు సమానంగా ఉంటుంది.
GE-404 engine అమెరికా (USA) నుంచి భారత్ (India) మరో GE-404 ఇంజిన్ను రిసీవ్ చేసుకుంది. ఇప్పటికే ఒక ఇంజిన్ను అందుకున్న భారత్.. ఇప్పుడు రెండో ఇంజిన్ను స్వీకరించింది.
గొంతు నొప్పి అనేది మనకు పలు కారణాల వల్ల వస్తుంది. సీజన్లు మారినప్పుడు లేదా వైరస్ ఇన్ఫెక్షన్ల కారణంగా, కఫం అధికంగా పేరుకుపోవడం, పడని ఆహారాలను తినడం వంటి కారణాల వల్ల గొంతు నొప్పి వస్తు
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమా రూపొంది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా నానిలోని సరికొత్త యాంగిల్ ను తెలుగు సహా పాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం చేసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేష�
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా రెండో భాగం రూపొందుతోంది. ‘అఖండ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రెండో భాగం మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్లో సింహభాగం పూర్త�
వరకట్నం తీసుకోవడం నేరం.. అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా మార్పు మాత్రం రావడం లేదు. అక్కడితో ఆగుతున్నారా అంటే.. అదీ లేదు. పెళ్లైన కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం భార్యలను వేధిస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్నారు కొందరు భర్తలు. తాజాగా రాజన్న సి�
బంగారం ధరలు తగ్గి ఊరటనివ్వగా.. సిల్వర్ ధరలు పెరిగి షాకిచ్చాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 110 తగ్గింది. కిలో వెండి ధర ఏకంగా రూ. 2000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,977, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,145 వద్ద ట్రేడ్ అవుతోంది.
Telangana AP water row on Banakacherla Project: ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు ససేమిరా అంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బనకచర్లపై జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ అభ్యంతరాలు తెలిపాయని పేర్కొంది. ఇప్పటి వరకు బనకచ�
నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్. వందలు కాదు.. ఏకంగా వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీకాబోతున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2025 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట�
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (61) విరోచిత పోరాటం వృథా అయింది. బౌలర్ల�
Mitchell Starc Fastest Five-Wicket Haul in Test Cricket: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు. కింగ్స్టన్లో వెస్టిండీస్తో జరి
గద్వాల నవ వరుడు ప్రేవేట్ సర్వేయర్ అయిన తేజేశ్వర్ ను పెళ్లైన కొన్ని రోజులకే ప్రియుడితో కలిసి అంతమొందించింది భార్య ఐశ్వర్య. పెళ్లికి ముందే బ్యాంక్ మేనేజర్ అయిన తిరుమల రావుతో ప్రేమాయణం నడిపించిన ఐశ్వర్య పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేసింది. ప�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష�
ప్రస్తుతం తమిళ్తో పాటు తెలుగు ప్రేక్షకులలోనూ భారీ అంచనాల్ని క్రియేట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కింగ్ నాగార్జున క�
Patriot Missile System: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఉక్రెయిన్కు ‘‘పేట్రియాట్’’ రక్షణ వ్యవస్థను పంపుతుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసింది. ఈ పేట్రియాట్ సిస్టమ్స్ కోసం యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ కోసం చెల్లిస్తాయని తె�
Pakistan: పాకిస్తాన్ లో విచిత్రం చోటుచేసుకుంది. కరాచీకి వెళ్దామని విమానం ఎక్కితే, ఏకంగా సదరు వ్యక్తి సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో దిగాడు. పాకిస్తాన్ విమానయాన రంగం ఎంత నిర్లక్ష్యంగా ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక దేశీయ ప్రయాణికుడి వద్ద వీసా, పాస్�
Tesla Model Y: భారతదేశంలోకి ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ముంబైలో తన తొలి షోరూంను ఓపెన్ చేసింది. టెస్లా ముందుగా తన మోడల్ Y కారును విక్రయించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా అమ్మకాల్లో ఈ కారే అధికంగా అమ్ముడ
Bobbili Tragedy: విజయనగరం జిల్లా బొబ్బిలిలో స్కూల్ విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న కొట్లాట ఒక విద్యార్థి ప్రాణం తీసింది. సుందరాడ కార్తీక్ అనే విద్యార్థి మృతికి అభ్యుదయ స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత వహించాలని అంబేద్కర్ పోరాట సమితి డిమాండ్ చేస్తోంది.
East Godavari Tragedy: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గత నాలుగు నెలలుగా తన కుమార్తె కనిపించడం లేదని మనస్థాపనతో కొవ్వూరులో ఓ మహిళ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.
Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తు�
Tesla ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) భారత్లో తొలి షోరూంను ప్రారంభించిన విషయం తెలిసిందే.
[11:41]‘ది ఫ్యామిలీ మ్యాన్’ ప్రారంభించినప్పుడు ఇంతటి ఆదరణ సొంతం చేసుకుంటుందని అనుకోలేదన్నారు నటుడు మనోజ్ బాజ్పాయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని మూడో సీజన్ గురించి మాట్లాడారు.
Mahesh Babu మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన బ్యూటీ కృతి సనన్. తొలి సినిమా ఫెయిలైనప్పటికీ బాలీవుడ్లో మాత్రం ఈ అమ్మడికి అదృష్టం బాగా కలిసి వచ్చింది. ఆమె నటించి�
[11:20]లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో అతడు అంతర్జాతీయ క్రికెట్లో 7,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అలాగే రికార్డ్స్ బుక్స్లో.. రిషభ్ పంత్ (Rishabh Pant), సౌరభ్ గంగూలీ (Sourav Ganguly), ఎంఎస్ ధోనీ (MS Dhoni), మన్సూర్ అలీఖాన్ పటౌడీ సరసన చేరాడు.
Aamir Khan – Lokesh Kanagaraj బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు గత ఏడాది నుంచి వార్తలు వైరలవుతున్న విషయం తెలిసిందే.
Tesla ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) భారత విపణిలోకి అడుగుపెట్టింది.
శంషాబాద్లో (Shamshabad) ఓ యువతి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్కు చెందిన ఓ కుటుంబం జీవనోపాధి నిమిత్తం శంసాబాద్ మండలం మదనపల్లికి వలస వచ్చింది.
Siddaramaiah: సింగందుర్ బ్రిడ్జ్ను కేంద్ర మంత్రి గడ్కరీ సోమవారం ప్రారంబించారు. ఆ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినట్లు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య సోమవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Nara Lokesh దేశవ్యాప్తంగా ప్రస్తుతం భాష వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పుడయితే నూతన విద్యా విధానం (NEP 2020) పిల్లలకు బలవంతంగా హిందీ రుద్దాలని చూశారో అప్పటినుంచి ఈ వివాదం మ
పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు (Banakacherla) విషయంలో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. బనకచర్లపై చర్చించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
[10:45]గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
X Down అమెరికన్ టైకూన్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోని ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ (ఎక్స్) ఇటీవలే మాటిమాటికీ సతాయిస్తోంది.
S Jaishankar: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కలిసారు. షాంఘై సహకార సంఘం సభ్య దేశాల నేతల్ని కూడా ఆయన కలుసుకున్నారు. మంత్రి ఎస్ జైశంకర్ తన ఎక్స్లో ఈ విషయాన్ని ట్�
Tesla ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) భారత విపణిలోకి అడుగుపెట్టింది.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ (Congress leader) జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ (35) అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. సోమవారం రాత్రి మెదక్-జోగిపేట ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసు�
ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లకు వినియోగదారుల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో భాగంగానే కంపెనీలు కూడా ఈ తరహా ఫోన్లను తయారు చేసి అందివ్వడంలో పోటీ పడుతున్నాయి. అదే కోవలో వివో కూడా ఓ నూతన ఫోల్డబుల�
Bombay Stock Exchange: బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు ఇవాళ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బీఎస్ఈని పేల్చేస్తామని ఈమెయిల్లో పేర్కొన్నారు. కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో ఆ మెయిల్ వచ్చింది. దీంతో స్టాక్ ఎక్స్చే�
Ramayana ఈ మధ్య సినిమా బడ్జెట్ భారీగా పెరిగింది. ముఖ్యంగా బాహుబలి తర్వాత నిర్మాతలకి కాన్ఫిడెంట్ ఎక్కువైంది. దీంతో బడా బడ్జెట్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్లో రూపొందుతోన్న �
‘నీవు ఇక్కడ చదువు కొనసాగించాలంటే నాకు లైంగిక ప్రయోజనాలు కల్పించాల్సిందే ’ అని డిమాండ్ చేస్తూ వేధించడమే కాక, అలా చేయకపోతే నీ భవిష్యత్తును నాశనం చేస్తానంటూ విభాగాధిపతి (HOD) అధ్యాపకుడు చేస్తున్న వేధింపులు
Pawan Kalyan టాలీవుడ్ ప్లాప్ చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ చివరిగా చిరంజీవితో భోళా శంకర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ తో కచ్చితంగా సినిమా చే
[09:06]Ujjwal Nikam: 1993లో ఆయుధాల వ్యాన్ గురించి నటుడు సంజయ్దత్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ముంబయి పేలుళ్లు జరిగేవి కావని న్యాయవాది ఉజ్వల్ నికమ్ అన్నారు.
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్లో ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. 193 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 170 పరుగులకు ఆలౌటైంది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (61 నాటౌట్
మలక్ పేటలోని శాలివాహన నగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ కు వెళ్లిన వారిపై కాల్పులకు తెగబడ్డారు దుండగులు. చందు నాయక్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపారు గుర్తు తెలియాలని వ్యక్తులు.. అతను స్పాట్లోనే చనిపోయాడు. మృత�
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రెండు ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్ట్లో జడ
ఏపీ ప్రతిపాదిత “బనకచర్ల ప్రాజెక్ట్” వివాదంపై రేపు అత్యున్నత స్థాయి సమావేశం జరుగనున్నది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నార�
లార్డ్స్ టెస్ట్ విజయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంతోషం వ్యక్తం చేశాడు. పేసర్ జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడన్నాడని ప్రశంసించాడు. చివరి రోజు ఉదయం ఆర్చర్ ఎదో మాయ చేస్తాడని తాను అనుకున్నా అని, అన�
జమైకాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ను రెండో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ చేసి 3-0 తేడాతో ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 14.3 ఓవర్లలో 27 పరుగులకే కుప్పకూలింది. మిచెల
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ సంఘర్షణ గురించి అవే వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ‘‘అణు యుద్ధం’’గా మారే సంఘర్షణను, వాణిజ్యం ద్వారా తాను ఆపానని సోమవారం ట్రంప్ మరోసారి అన్నారు. ‘‘యుద్ధాలను పరిష్కరించడం�
Bombay High Court: తన భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ, తన అత్తమామలపై పెట్టిన క్రిమినల్ కేసును బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ కొట్టివేసింది. వివాహ వివాదాలు ప్రస్తుతం ట్రెండ్గా మారాయని, మహిళలను రక్షించడానికి ఉద్దేశించిన చట్టాలు దుర్వినియోగం చేసే ధోరణ పెర
తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో సూపర్స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ తాజాగా తన 35వ సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రం మరో విశేషతను సొంతం చేసుకుంది సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థకు ఇది 99వ చిత్రం. ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన ఈ బ్యానర్కి ఇది �
రెబల్ స్టార్ ప్రభాస్.. అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటారు. తన సినిమాలు రిలీజ్ టైమ్ లో తప్ప బయట ఎక్కడ అంతగా కనిపించడు రెబల్ స్టార్. సినిమా వారి పార్టీలు వంటి వాటికి కాస్త దూరంగా ఉంటాడు. కేవలం తన క్లోజ్ సర్కిల్స్ తోనే సరదాలు, పార్టీల�
తల్లి అవ్వడం ప్రతి మహిళ జీవితంలో ఒక గొప్ప అనుభూతి. కానీ ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లోపం వంటి అనేక కారణాల వల్ల నేటి తరంలో చాలా మంది మహిళలకు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం, భారతదే�
వేసవి చివర్లో, వర్షా కాలం ఆరంభంలో అధికంగా కనిపించే పండు నేరేడు పండు. చిన్ననాటి జ్ఞాపకాలు గా ఉండే ఈ నలుపు ఊదా రంగు పండు రుచి పరంగా అద్భుతమైనదే కాదు, ఆరోగ్యానికి అనేక లాభాలు కూడా కలిగిస్తుంది. నేరేడు పండ్లలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
Woman kills husband: కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య, తన భర్తను హత్య చేసి, ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ ఘటన అస్సాం రాజధాని గౌహతిలో జరిగింది. ఈ కేసులో 38 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు రహిమా ఖాతున్ని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వ్యక�
Train fraud AP: పల్నాడు జిల్లాలో నకిలీ టీటీఈ రైళ్లలో తిరుగుతున్నాడు. మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైల్లో జనరల్ బోగీల్లో తనికీలు నిర్వహించాడు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు (జూలై 15న) ఉదయం 9.45 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11.45 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు.
Tadipatri Tension: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పోటాపోటీ కార్యక్రమాలకు తెలుగుదేశం- వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలు పిలుపునిచ్చాయి.
Rajinikanth సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కూలీ. ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో
Rs 2000 Notes రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. చెలామణి నుంచి పూర్తిస్థాయిలో నోట్లు ఆర్బీఐకి చేరలేదు. నేపాల్ను ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతంలో రూ.2వే�
హైదరాబాద్లోని మలక్పేటలో (Malakpet) కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం ఉదయం శాలివాహన నగర్లోని పార్క్ వద్ద చందు నాయక్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
IND vs ENG భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్లో లార్డ్స్ టెస్టులో ఆతిథ్య జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ 1-2 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్
[08:09]ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-4లో తలపడే జట్ల క్రీడాకారులకు సోమవారం విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో వేలం నిర్వహించారు. ఇందులో విశాఖకు చెందిన పైలా అవినాష్ను రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు యాజమాన్యం
NTR ఎటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “డ్రాగన్” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్క�
ICC WTC Points Table లార్డ్స్ టెస్ట్లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఓటమిపాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు. ఆతిథ్య జట్టు భారత్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
మధ్యధరా ప్రాంతంతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో తుపానుల సంఖ్యతో పాటు వాటి తీవ్రతలో పెరుగుదలను గమనించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలి నివేదికలో పేర్కొంది. ఇది దేనికి సంకేతం?
టాయిలెట్లో కూర్చుని హైకోర్టుకు వర్చువల్గా హాజరైన వ్యక్తికి గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) భారీ జరిమాన విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అతడు బేషరతుగా క్షమాపణ చెబుతానని వెల్లడించడంతో రూ.లక్ష ఫైన్ వి�
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు వరుసగా బలవన్మరణాలకు (Student Suicide) పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేటలో మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల విద్యార్థిని హాస్టల్�
Stunt Master యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో తమిళ పాపులర్ స్టంట్ మాస్టర్ మోహన్రాజ్ అలియాస్ ఎస్.ఎం.రాజు (52) దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘వెట్ట�
[06:38]తిరుపతి రైల్వేస్టేషన్ పరిధిలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించడంతో ఓ రైలు బోగీ పూర్తిగా దగ్ధమైంది. హిసార్- తిరుపతి ఎక్స్ప్రెస్ (04717) సోమవారం మధ్యాహ్నం 11:52 గంటలకు తిరుపతి చేరుకుంది.
[06:37]విజయవాడలో విశ్రాంత ఇంజినీర్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. ఇందుకు సంబంధించి సోమవారం మాచవరం పోలీస్స్టేషన్లో ఏసీపీ దామోదర్, మాచవరం సీఐ ప్రకాశ్లు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
[06:33]ఔషధ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యం పారిశ్రామికవాడలో సోమవారం చోటుచేసుకుంది.
[06:32]ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన గొడవ పెద్దదై ఒకరి ప్రాణం బలిగొంది. వెకిలి చేష్టలు చేస్తున్నాడని, వెక్కిరిస్తున్నాడని సహ విద్యార్థి కొట్టడంతో అస్వస్థతకు గురై బాలుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో సోమవారం చోటుచేసుకుంది.
[06:29]రాష్ట్రంలో బాలికల జననాలు పెరుగుతున్నాయి. 2024లో ప్రతి 1,000 మంది బాలురకు సగటున 930 మంది చొప్పున బాలికలు ఉన్నారు. 2018లో అమ్మాయిల నిష్పత్తి 910 మాత్రమే. గత సంవత్సరం పార్వతీపురం మన్యం జిల్లాలో 1,011 మంది, కోనసీమలో 980,
[06:27]ఆయన కనిపిస్తే ప్రత్యర్థి పార్టీల నాయకులైనా చేతులెత్తి నమస్కరిస్తారు! ఆయన రాజ కుటుంబంలో పుట్టినా.. నడవడికలో అతి సామాన్యుడు! ఆయనే ఇప్పుడు గోవా గవర్నర్గా నియమితులైన అశోక్గజపతిరాజు.
[06:25]జన విజ్ఞాన వేదిక (జవివే) రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నికైంది. కడప నగరంలో ఈ నెల 12, 13 తేదీల్లో జరిగిన జవివే 18వ రాష్ట్ర మహాసభల అనంతరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
[06:24]విజయనగరం జిల్లాలో నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) ఆధ్వర్యంలో గ్రీన్ఫీల్డ్ అల్యూమినియం స్మెల్టర్ను ఏర్పాటు చేయాలని కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్రెడ్డిని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు.
[06:24]హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలంటూ సినీనటుడు చిరంజీవి చేసిన దరఖాస్తును పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
[06:23]మద్యం కుంభకోణం కేసు నిందితుడు, వైకాపా నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేతిలో పావుగా మారి ఆయన ఆదేశాల మేరకు ‘మద్యం ముడుపుల’ సొమ్ము తనదంటూ క్లెయిమ్ చేసుకున్న ఒంగోలు వాసి ప్రద్యుమ్న దుబాయ్కు పారిపోయాడు.
[06:20]రాజధాని అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు.. ఉన్నత విద్యను సమూలంగా మార్చే నిర్ణయమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇందుకు ముందుకొచ్చిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్,
[06:19]ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం నాగేళ్లముడుపు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ భూమిని స్థానిక వైకాపా నాయకుడు రికార్డులను మార్చి కొట్టేసేందుకు కుట్ర పన్నారని అదే గ్రామానికి చెందిన చలమారెడ్డి ఆరోపించారు.
[06:18]సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేసేందుకు రూపొందించిన ర్యాంప్ (రైజింగ్, యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్) పథకం అమలు, పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
[06:17]ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు ప్రభుత్వం కేటాయించిన 436 లీజులకు అన్ని అనుమతులూ దక్కేలా చూసేందుకు గనులశాఖ, ఏపీఎండీసీ అధికారులతో టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
[06:17]జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) మార్గదర్శకాల మేరకు అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతి కల్పించేందుకు అవసరమైన సీనియార్టీలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
[06:16]మండే ఎండలు.. ఒకటే ఎత్తు గాలులు.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1 నుంచి పరిశీలిస్తే 35 శాతం లోటు వానలే. 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
[06:14]డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ప్రభావం తగ్గినప్పటికీ ప్రవాహ ఉరవడి కొనసాగుతోంది. పి.గన్నవరం మండలం బూరుగులంక, అరిగెలవారిపేట, ఊడిమూడిలంక,
[06:07]సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరైన యువతితో వివాహేతర బంధం పెట్టుకున్న భర్త తనను నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వైద్యురాలైన భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్పర్తిలో జరిగింది.
[06:02]మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ యువనేత మారెల్లి అనిల్ (35) అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. అతని కుడి భుజం నుంచి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపారు.
[05:57]రాజధానిలో కల్తీ కల్లు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వీరితో మృతుల సంఖ్య పదికి చేరింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 16.. నిమ్స్లో 18 మంది కలిపి మొత్తం 34 మంది చికిత్స పొందుతున్నారు.
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
[05:56]హోమ్ సిక్ సెలవులను ముగించుకొని ఆదివారం మధ్యాహ్నం వసతి గృహానికి చేరుకున్న విద్యార్థిని..సోమవారం ఉదయం భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్పేటలో చోటు చేసుకుంది.
[05:54]కామారెడ్డి జిల్లాలో ఆవును చంపిందన్న కోపంతో ఓ పెద్దపులిపై విష ప్రయోగం జరిగినట్లు సమాచారం. ఈ మేరకు రామారెడ్డి మండలం స్కూల్త్ండాలో పులి ఓ ఆవుపై దాడిచేసి రక్తం తాగి వెళ్లింది.
[05:51]జయలలిత కుమార్తెనంటూ కేరళ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. త్రిశ్శూర్కు చెందిన సునీత.. తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనని సంబంధిత పిటిషన్లో పేర్కొన్నారు.
[05:53]గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఐశ్వర్య ప్రియుడి మోజులో పడి సుపారీ గ్యాంగ్తో భర్తను అంతమొందించి తనకేమీ తెలియనట్లు వ్యవహరించిందని కుటుంబ సభ్యులు వాపోయారు.
భవనం పై నుంచి కిందకు దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబీకులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని విఠలాపురం గ్రామానికి చెందిన పరశురాముడు, జయమ్మల కుమ
[05:24]వైవాహిక వివాదాల కేసుల్లో... దంపతుల మధ్య జరిగిన సంభాషణల రహస్య రికార్డింగ్లను సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారి వివాహ బంధం బలంగా లేదనే విషయాన్ని ఆ రికార్డింగ్స్ స్పష్టం చేస్తాయని అభిప్రాయపడింది.
[05:48]వైకాపా కార్యకర్తల సమావేశంలో ‘‘చెప్పి కాదు చెప్పకుండా నరికివేయాలి. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి’’ అంటూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ...
[05:46]గంజాయి కేసులో పట్టుబడిన వారికి సంక్షేమ పథకాలు నిలిపివేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్రంలో 20 వేల ఎకరాల్లో జరిగిన గంజాయి సాగును ఏడాదిలో 90 ఎకరాలకు తగ్గించామని,
[05:45]సామాన్యులకు కూడా డ్రోన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో ప్రారంభించారు.
[05:43]‘రేపు జగన్ అధికారంలోకి వస్తే.. మా ఏకే-47 బలంగా పనిచేస్తుంది. మా గన్లు, లాఠీలు అంతే బలంగా పనిచేస్తాయి. మా పెన్నులు, కేసులు, రెవెన్యూ శాఖలోని పాస్పుస్తకాల పంపిణీలు.. అన్నీ అవే పద్ధతిలో పనిచేస్తాయి.
[05:42]వైకాపా పాలనలో ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పేరుతో జరిగిన భూముల కొనుగోళ్లు, లబ్ధిదారుల ఎంపిక తీరుపై కాగ్ నేతృత్వంలోని ప్రిన్సిపల్ ఎకౌంటెంట్ జనరల్.. ఆడిట్ చేస్తోంది.
[05:40]కేంద్ర వాణిజ్యశాఖ ప్రకటించిన ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ 10 అవార్డులను గెలుచుకొంది. సోమవారం ఇక్కడి భారత మండపంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, దిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాల చేతులమీదుగా రాష్ట్ర బీసీ సంక్షేమం,
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. భారతీయులపై భారీ స్థాయిలో పంజా విసురుతున్నారు. ఈ మోసాల్లో అత్యధికంగా ఆగ్నేయ ఆసియా దేశాల నుంచే జరుగుతున్నట్టు కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) అంచనా వేసింది.
[05:19]రోదసిలో 18 రోజులు గడిపి, మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మంగళవారం భూమికి తిరిగి రానున్నారు.
[05:20]నైరుతి రుతుపవనాల కాలంలోనూ వేడి తగ్గలేదు. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఈ ఏడాది ముందుగానే వడగాలుల తీవ్రత తగ్గి.. వేసవి ముందుగానే పూర్తయింది. ఎండ తాపం నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
[05:23]‘ఉదయం లేస్తే.. నాలుగైదు ట్యాబ్లెట్లు వేసుకుని, పది సంతకాలు చేసి.. పదకొండో సంతకానికి చేతులు వణికిపోయే వాళ్లు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు, వ్యక్తిత్వం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.
కెనడాలోని టొరంటోలో శ్రీ జగన్నాథుని రథయాత్రపై దాడి జరిగింది. భక్తి పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ వీధిలో వెళ్తున్న భక్తులపైకి ఓ భవనంపై నుంచి కోడి గుడ్లు విసిరారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గేకు సన్నిహితుడిగా భావిస్తున్న కాంగ్రెస్ నేత లింగరాజు కన్నీని మాదక ద్రవ్యాల రవాణా కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశార�
[05:16]వాక్ స్వాతంత్య్ర హక్కు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలకున్న విలువ, వాటి ప్రాముఖ్యతల గురించి దేశ పౌరులు తప్పనిసరిగా తెలుసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
[05:18]కుక్క కాటుకు చెప్పు దెబ్బో... సూది మందో... తర్వాత సంగతిగానీ...అసలు అవి కరవకుండా చూసుకోవడం మేలు. తరుముకొచ్చే వీధి శునకాల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి...
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సోమవారం విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. బోయింగ్ 787, 737 విమానాల్లోని ఫ్యూయ ల్ స్విచ్ లాకింగ్ సిస్టమ్ను తనిఖీ చేయాలని ఆదేశించింది.
[05:14]రష్యాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర కార్మిక కొరతను తీర్చడానికి ఈ ఏడాది చివరికల్లా నిపుణులైన 10 లక్షల మంది భారతీయ కార్మికులను తీసుకోవాలని మాస్కో వ్యూహకర్తలు భావిస్తున్నారు.
[05:15]ప్రజా పరిపాలన క్రమశిక్షణాయుతంగా సాగాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయడం అవసరమని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
[05:13]సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు సోమవారం వెల్లడించాయి.
[05:12]‘కశ్మీర్ అమరవీరుల దినోత్సవం’ సందర్భంగా నివాళులర్పించేందుకు సోమవారం నక్స్బంద్ సాహిబ్ శ్మశాన వాటికకు వెళ్లిన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఆంక్షల పేరుతో పోలీసులు అడ్డుకున్నారు.
జమ్ముకశ్మీరు సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం నక్ష్బంద్ సాహిబ్ శ్మశానం గేట్లు దూకి, లోపలికి ప్రవేశించారు. 1931లో డోగ్రా సైన్యం చేతిలో మరణించిన 22 మందికి నివాళులర్పించారు.
[05:06]అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 18 రోజులు గడిపిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా.. అక్కడి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు వివిధ వర్గాలవారితో మాట్లాడారు.
[05:03]దేశంలో ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ పీఠికలో చేర్చిన సోషలిస్టు, సెక్యులర్ పదాలు సైద్ధాంతిక మందుపాతరల వంటివని, ధార్మిక విలువలను నాశనం చేయడానికి, రాజకీయ బుజ్జగింపులకే వాటిని అప్పటి పాలకులు చేర్చారని ఆరెస్సెస్ ఆరోపించింది.
[05:04]జస్టిస్ బట్టు దేవానంద్ ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన మద్రాస్ హైకోర్టు నుంచి మళ్లీ ఏపీ హైకోర్టుకు వచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
[05:01]సీఎం చంద్రబాబు రెండు రోజులపాటు దిల్లీలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11.45 గంటలకు దిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అవుతారు.
[04:59]బిహార్లోని మొత్తం 7.89 కోట్ల మంది ఓటర్లలో 6.6 కోట్ల మందికిపైగా ఓటర్లను పరిశీలన అనంతరం ముసాయిదా జాబితాలో చేర్చామని ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది.
[05:01]కేరళకు చెందిన ఒక జంట.. చైనాలో ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పిస్తూ రాణిస్తున్నారు. ఇక్కడి వారికి భారతదేశ పురాతన వైద్య విధానాలను పరిచయం చేస్తూ క్రమంగా వారి నమ్మకాన్ని చూరగొంటున్నారు.
[04:59]కేంద్ర ప్రభుత్వం సోమవారం రెండు రాష్ట్రాలకు గవర్నర్లు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించింది. ఇందులో గోవా గవర్నర్గా ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు అవకాశం కల్పించింది.
[04:57]శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి పుడమికి తిరిగొస్తున్న నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూలో ఆయన కుటుంబ సభ్యులు ఉద్వేగంతో ఎదురుచూస్తున్నారు.
[04:55]అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై శనివారం విడుదలైన ప్రాథమిక దర్యాప్తు నివేదిక మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోందని, దాని ఆధారంగా ఒక నిర్ధారణకు రాలేమని ఎయిరిండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు సోమవారం గోవా గవర్నర్గా నియమితులయ్యారు. అలాగే జమ్ము కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం కవీందర్ గుప్తాను లద్దాఖ్ లెఫ్ట్నెంట్ గవర్నర్గా న�
[04:52]బిహార్లో ఇటీవల చోటుచేసుకున్న వరుస హత్య ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘దేశ నేరాల రాజధాని’గా రాష్ట్రం మారిందని విమర్శించారు.
[04:52]గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డిలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ బుధవారం సమావేశం కానున్నారు.
[04:51]యెమెన్లో ఉరిశిక్ష పడిన కేరళ నర్సు నిమిష ప్రియను రక్షించేందుకు భారత ప్రభుత్వం సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేస్తోందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
[04:51]పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లోని క్యాంటీన్లు, సమావేశ మందిరాలలో వివిధ ఆహార పదార్థాల్లోని చక్కెర, నూనె శాతాలను తెలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్పొరేషన్లకు లేఖ రాసింది.
[04:49]ప్రతిభావంతుల్లో చాలా మందికి ఉండే బలహీనత ఏంటంటే పొగడ్తలను అతిగా ఆశించడం. పనిలో పురోగతి సాధించడం కన్నా ప్రశంసల పైనే వారికి ధ్యాస ఎక్కువగా ఉంటుంది.
[04:50]మద్యం కుంభకోణం ద్వారా రూ.వేల కోట్లు కొల్లగొట్టిన వైకాపా ముఠా.. తాము చేసిన నేరం ఆనవాళ్లు చిక్కకుండా అనేక ఎత్తుగడలు వేసింది. ఏయే డిస్టిలరీలకు ఎంతెంత మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి? వాటి నుంచి ఎంత మేర ముడుపులుగా వసూలు చేయాలి?
[04:41]బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)లో విధులు నిర్వర్తిస్తోన్న ఆమె కుమార్తె సైమా వాజెద్ను ఆ సంస్థ సెలవుపై పంపింది.
[04:42]సిరియాలోని స్వెయిదా రాష్ట్రంలో స్థానిక మిలీషియాల మధ్య జరిగిన సాయుధ సంఘర్షణలో ఇద్దరు పిల్లలుసహా 30 మందికి పైగా మరణించారు. 100 మంది వరకూ గాయపడ్డారని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి.
[04:17]తెలంగాణలోని ప్రాజెక్టులకు పెండింగ్లో ఉన్న నీటి కేటాయింపులు, అనుమతుల మంజూరుకు చొరవ చూపాలని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్కు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం లేఖ రాశారు.
[04:33]దేశంలో పెళ్లికాని వారు నానాటికీ అధికమవుతున్నారు. ఉన్నత చదువులు, ఇతరత్రా కారణాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నాయి. దీంతో పిల్లల జననశాతం తక్కువైపోతోంది.
రుతువుల్లో మార్పులతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వానకాలంలో కలుషితమైన నీళ్లు, ఆహారం కారణంగా డయేరియా, కలరా లాంటి వ్యాధులు వ్యాపిస్తుంటాయి. పరిశుభ్రత పాటిస్తుండటం, జీవన ప్రమాణాలు పెరగడంతో కలరా అ
నారింజ రంగులో ఉండే క్యారెట్లను వండుకోవడమే కాదు, పచ్చివిగానే కరకరా నమిలేస్తాం. వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. అయితే, క్యారెట్లు మధుమేహానికి మందుగా కూడా పనికిరావచ్చు అంటున్న�
ఇంగ్లిష్లో అపెండిక్స్గా పిలిచే ఉండుకం ఓ అవశేష అవయవమనీ, దీనికంటూ ప్రత్యేకంగా ఓ పని ఉండదనీ చెప్తారు. జంతు దశ నుంచి మనిషిగా మారుతున్న క్రమంలో మనలో మిగిలిపోయిందనీ చెప్తుంటారు.
ఫుడ్ పాయిజనింగ్ విస్తృతంగా కనిపించే జబ్బు. నివారించదగ్గదే అయినప్పటికీ లక్షలాది మంది దీనితో బాధపడుతుంటారు. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల కారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది.
[04:11]ప్రభుత్వ ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఖనిజాల రాయల్టీ చెల్లింపులు, వేలంలో రాష్ట్ర గనులశాఖ పలు సంస్కరణలు తీసుకొస్తోంది. షెడ్యూల్-1లో 14 రకాలు, షెడ్యూల్-3లోని 27 రకాల చిన్న తరహా ఖనిజాలకు సీనరేజి ఫీజులను టన్నుపై 20% వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
రోబోటిక్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పూర్తిస్థాయి మానవరహిత సైనిక ఆపరేషన్లో విజయం సాధించినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రకటించాయి.
[04:10]జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన ఆదర్శ్ లా చదువుతూనే.. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలనే ఆలోచనతో 9 మంది స్నేహితులతో కలిసి సీఎల్ఎన్ఎస్.ఇన్ వెబ్సైట్ను రూపొందించారు.
[04:01]అది రూ.800 కోట్ల విలువైన సర్కారు భూమి.. ఏకంగా దానికే దళారులు ఎసరుపెట్టారు. యాజమాన్య హక్కులు కల్పిస్తామంటూ హైదరాబాద్కు చెందిన పలువురి నుంచి రూ.కోట్లు వసూలు చేశారు.
[03:56]హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్కుమార్ సింగ్ నియమితులయ్యారు. మే 26న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో సోమవారం కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
[03:53]రానున్న సంవత్సరం కాలంలో మొత్తం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి, లక్ష మంది నిరుద్యోగుల కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేలా ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
[03:58]గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్రెడ్డిలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఈ నెల 16న (బుధవారం) సమావేశం కానున్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎవరైనా విమానాన్నే ఎంచుకుంటారు. కానీ ఇటీవల విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతూ అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కఠినచర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా నాయకురాళ్లు డిమాండ్
దేశీయ ఐటీ పరిశ్రమ చూపు చిన్న నగరాలవైపు మళ్లింది. ఇన్నాళ్లూ బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్ తదితర సంప్రదాయ ఐటీ హబ్లలోనే స్థిరపడుతూ వచ్చిన సాఫ్ట్వేర్ రంగం.. రూటు మార్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. ఐటీ షేర్లలో అమ్మకాలు పోటెత్తడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీ స్థాయిలో నిధులను వెనక్కి తీసుకోవడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.
దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకూ జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం ఐదు రూపాయల కొత్తిమీరకు, రూ.ఐదు వేల షాపింగ్కు, లక్ష రూపాయల బంగారం కొనుగోలుకు కూడా యూపీఐ ద్వారానే చెల్లిపులు జరుగుతున్నాయి.
కరీంనగర్ జిల్లాలో జనరల్ (సాధారణ) మెడిసిన్ దందా విచ్చలవిడిగా సాగుతున్నది. నెలకు 500 కోట్ల మీదనే జరుగుతున్న ఈ వ్యాపారంలో స్టాండర్డ్ (ప్రామాణిక) మెడిసిన్ ఎక్కడో వెనుకబడి పోయింది. నెలకు 100 కోట్లతో సరిపెట్ట�
స్వీయ నిర్మాణంలో టీఎన్ఆర్ (టి.నరసింహా రెడ్డి) హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. వెంకట్ వోలాద్రి దర్శకుడు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది.
అభ్యదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన సందేశాత్మక చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్దన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుం
బుట్టబొమ్మ పూజా హెగ్డేకు హిట్ అనేది పలకరించి దాదాపు అయిదేళ్లు కావస్తుంది. ‘అల వైకుంఠపురం’ తర్వాత ఆమెకు హిట్ లేదు. కానీ అవకాశాలు మాత్రం తలుపు తడుతూనే ఉన్నాయి. పూజా హెగ్డే అందమే అందుకు కారణం కావొచ్చు.
[03:09]ఐటీ సేవల కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3,843 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2024-25 ఏప్రిల్-జూన్ లాభం రూ.4,257 కోట్లతో పోలిస్తే ఇది 9.7% తక్కువ.
‘చదవగానే మనసుకు హత్తుకున్న కథ ఇది. ఇందులో నా క్యారెక్టర్ పేరు రామకృష్ణ. అప్పన్న అనే వడ్డీ వ్యాపారి దగ్గర పనిచేస్తుంటా. తను ఇచ్చిన అప్పుల్ని వసూలు చేయడం నా పని. అప్పన్నకూ, జనాలకూ మధ్య అనుసంధానకర్తను నేను. ఇ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను టైగర్ కన్జర్వేషన్గా మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో-49పై గిరిజనం కన్నెర్ర చేస్తున్నది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమరశంఖాన్ని పూరించింది.
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టే శ్రీరా మరక్ష అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ముడిమ్యాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోనె మాధవరెడ్డి 100 మంది తన అనుచరులతో కలిస�
ప్రియదర్శి, ఆనంది జంటగా రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటైర్టెనర్ ‘ప్రేమంటే’. ‘థ్రిల్ యు ప్రాప్తిరస్తు’ అనేది ఉపశీర్షిక. సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షా అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు 131 వినత
[03:06]హైదరాబాద్, బెంగళూరు, నవీ ముంబయి, గ్రేటర్ నోయిడాలలో ప్రస్తుత, రాబోయే విమానాశ్రయాల సమీపంలోని నివాస సముదాయాల్లో ఇళ్ల ధరలు గత నాలుగేళ్లలో 70-120% పెరిగాయని స్క్వేర్ యార్డ్స్ పేర్కొంది. ‘ఒక నగరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే,
తెలుగు సినిమా స్వర్ణయుగం నాటి ఆనవాళ్లు ఒక్కొక్కటీ చెరిగిపోతున్నాయి. కోట శ్రీనివాసరావు మరణానికి చెందిన విషాద ఛాయలు ఇంకా సమసిపోకముందే మరో నట శిఖరం నేలకొరిగింది. మహానటి పద్మభూషణ్ బి.సరోజాదేవి(87) కాలం చేశా�
గత ఏడాది ‘కె’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన తాజా చిత్రం ‘కె-ర్యాంప్'. జైన్స్ నాని దర్శకుడు. రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మాతలు. యుక్తి తరేజా కథానాయికగా నటిస్తున్న
[03:04]లగేజీ, ప్రయాణ యాక్సెసరీస్ తయారీలో అగ్రగామి సంస్థ వీఐపీ ఇండస్ట్రీస్లో 32% వరకు వాటాను ప్రమోటర్లు దిలీప్ పిరమాల్ కుటుంబం విక్రయించనుంది. మల్టిపుల్స్ అనే ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ వాటాను కొనుగోలు చేయనుంది.
[03:00]దివీస్ లేబొరేటరీస్ షేరుకు స్టాక్మార్కెట్లో అనూహ్యంగా అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. బీఎస్ఈలో దివీస్ షేరు క్రితం ముగింపు ధర రూ.6833 కాగా, సోమవారం ఉదయం రూ.6720 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది.
[02:58]పబ్లిక్ ఇష్యూల ద్వారా అత్యధిక నిధుల సమీకరణకు వేదికగా నిలిచిన ప్రపంచవ్యాప్త ఎక్స్ఛేంజీల్లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ)కి నాలుగో స్థానం లభించింది. ఈ ఏడాది తొలి అర్ధభాగం..
‘కిరీటి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ బాగున్నాయి. కిరీటీ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. అతని రూపంలో ఇండస్ట్రీకి మరో ప్రామిసింగ్ హీరో దొరికాడు’ అన్నారు కన్నడ అగ్ర నటుడు శివరాజ్కు�
రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మహేష్బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్లో కీలక షెడ్యూల్�
[02:54]అమెరికాకు భారత్ మరింత పోటీతత్వంతో ఎగుమతులు చేసే అవకాశం వచ్చిందని నీతిఆయోగ్ పేర్కొంది. చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలపై అమెరికా అధిక టారిఫ్లను విధించడం ఇందుకు కలిసి వస్తుందని సోమవారం
పవన్కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాల్ని పెంచింది.
[02:44]ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి నుంచి సినీ ప్రేమికులు తేరుకోకముందే.. బహుభాషా నటి, అలనాటి వెండితెర జగదేక సుందరి బి.సరోజాదేవి(87) కన్నుమూశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధి తిప్పాపూర్లో సోమవారం తెల్లవారుజామునే బుల్డోజర్లు భవనాలను కూల్చేందుకు వచ్చాయి. తిప్పాపూర్ నుంచి వేములవాడకు వెళ్లేందుకు రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్
[02:31]ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) ఏప్రిల్-జూన్లో హైదరాబాద్లో ఇళ్లు/ఫ్లాట్లు 11,513 విక్రయమైనట్లు స్థిరాస్తి డిజిటల్ సలహా సంస్థ ప్రాప్టైగర్ వెల్లడించింది. 2024-25 ఇదే కాలంలో విక్రయమైన 12,296 ఇళ్లతో పోలిస్తే, ఇవి 6% తక్కువ.
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్పై నిర్మల్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్, జూబ్లీహిల్స్ ఇల్లు పునరుద్ధరణ పనులను క్రమబద్ధీకరించాలని సినీ నటుడు కొణిదెల చిరంజీవి చేసుకున్న దరఖాస్తును పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఉత్తర్వులు జా�
వేములవాడలో ఆదివారం అర్ధరాత్రి నుంచే భయం భయం నెలకొన్నది. తిప్పాపూర్ చౌరస్తా నుంచి మూలవాగు రెండో బ్రిడ్జి వరకు భవనాలను కూల్చివేసేందుకు బుల్డోజర్లు దూసుకురాగా, రాత్రంతా భయానక పరిస్థితి కనిపించింది.
రుణంపై కొనుగోలు చేసిన వాహనం.. ఏదైనా కేసులో పోలీసులకు పట్టుబడితే, రుణం ఇచ్చిన సంస్థకు ఆ వాహనాన్ని అప్పగించాలని పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వబోమని హైకోర్టు స్పష్టంచేసింది.
[02:29]సూచీలు నాలుగో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. ఐటీ షేర్లపై విక్రయాల ఒత్తిడి, విదేశీ మదుపర్ల అమ్మకాలు ప్రభావం చూపాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 12 పైసలు తగ్గి 85.92 వద్ద ముగిసింది.
ఆగస్టులో శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నదని, రానున్న మండలి సమావేశాలను పాత అసెంబ్లీ భవనంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు.
[02:25]వచ్చే మూడేళ్లలో దాదాపు 6 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ ఆధారిత అధిక వేగం ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని టెలికాం కార్యదర్శి నీరజ్ మిత్తల్ తెలిపారు.
గవర్నర్ల నియామకాల్లోనూ కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నది. ఏపీ నుంచి ఇప్పటికే గవర్నర్గా కంభంపాటి హరిబాబు ఉండగా.. ఆ రాష్ర్టానికే చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించ
[02:20]193 పరుగుల చిన్న లక్ష్యం.. కొంచెం పట్టుదలతో ఆడితే సులువుగా గెలిచే మ్యాచ్! కానీ సిరీస్లో ఇప్పటిదాకా పరుగుల వరద పారించిన ప్రధాన బ్యాటర్లు.. కొంచెం కష్టమైన పిచ్, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ఎదురవగానే క్రీజులో నిలవడమే కష్టమన్నట్లు పెవిలియన్కు క్యూ కట్టేశారు. టపటపా వికెట్లు పడిపోయాయి. చూస్తుండగానే ఆ చిన్న లక్ష్యం కొండలా మారిపోయింది.
[02:12]విద్యుత్ ద్విచక్ర వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.828 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాల ఆదాయం రూ.611 కోట్లతో పోలిస్తే ఇది 35.5% అధికమని సంస్థ తెలిపింది.
జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు అధికార పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న సదుద్దేశంతో జిల్లాలో పెద్ద ఎత్తున డబుల్బెడ్ రూమ�
విద్యార్థులపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. బూతులు తిడుతూ.. ఇబ్బంది పెడుతున్న బాలుర పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని షాబాద్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల త�
విడాకుల కేసుల్లో జీవిత భాగస్వామికి తెలియకుండా రహస్యంగా రికార్డు చేసిన ఫోన్ సంభాషణలు సాక్ష్యంగా చెల్లుబాటు అవుతాయంటూ సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది.
[02:13]రోజర్ ఫెదరర్-రఫెల్ నాదల్! హోరాహోరీ పోరాటాలతో సుదీర్ఘ కాలం అలరించారు. వీరు తలపడితే అభిమానులకు పండగే! తర్వాత జకోవిచ్ అందుకోవడంతో ఈ పోరు త్రిముఖంగా మారింది. ఇప్పుడు ఫెదరర్, నాదల్ రిటైర్ అయిపోయారు. జకోవిచ్ కెరీర్ చరమాంకంలో ఉన్నాడు.
[02:10]ఐరోపాలోని మరిన్ని దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరించే యత్నాలను ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ వేగవంతం చేసింది. 2025-26 రెండో త్రైమాసికంలో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ విపణుల్లోకి అడుగుపెడతామని హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు.
[02:10]మేజర్ లీగ్ క్రికెట్లో వరుసగా రెండో ఏడాది ఎంఐ న్యూయార్క్ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన మూడో సీజన్ ఫైనల్లో ఆ జట్టు.. 5 పరుగుల తేడాతో వాషింగ్టన్ ఫ్రీడమ్ను ఓడించింది.
[02:08]ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో పరిశ్రమతో సమానంగా రుణ మంజూరులో వృద్ధి సాధిస్తామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈఓ శశిధర్ జగదీశన్ ధీమా వ్యక్తం చేశారు. బ్యాంక్ వార్షిక నివేదికలో ఆయన పలు అంశాలను పేర్కొన్నారు.
[02:07]ఆతిథ్య వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టులో బౌలర్ల హవా కొనసాగుతోంది. అల్జారి జోసెఫ్ (3/19), షమర్ జోసెఫ్ (2/26) ధాటికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
[02:06]ఆదాయపు పన్ను రిటర్న్లలో మోసపూరితంగా మినహాయింపులు పొందేందుకు తోడ్పాటు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఐటీ విభాగం కొరడా ఝుళిపించింది. సోమవారం దేశవ్యాప్తంగా 150 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది.
మంత్రి సీతక్క ఇలాకాలో ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీకి వాహనాలు కిరాయికి మాట్లాడుకొని ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకే చేరుకున్�
నూతన సైన్స్ విధానంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు మంచిర్యాల జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య పేర్కొన్నారు. నస్పూర్లోని తీగల్పహాడ్లో గల పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం అటల్ టెంకరింగ్ ల్�
నేడు యూరియా, ఇతర ఎరువుల కోసం సొసైటీలు, దుకాణాల వద్ద లైన్లో పెట్టిన చెప్పులనే లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు చూపాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి రైతులక
కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది బిగించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో సోమవారం రైతులు ధర్నాకు దిగారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి పది రోజులవుతున్నా.. దాన�
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం తిరుమలగిరిలో జరిగిన సభలో తుంగతుర్తి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలక�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామ రైతుల విద్యుత్తు సమస్య తీరింది. మూడు రోజులుగా విద్యుత్తు సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఆదివారం నిరసన తెలుపగా.. ‘వాన లేదు.. కరెంటు రాద�
ఎంజీకేఎల్ పరిధిలోని కాల్వలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కిష్టాపూర్ వద్ద డీ-8 కెనాల్లోకి దిగి రైతులు నిరసన తెలిపారు.
‘ఇందిరమ్మ రాజ్యమంటే ఏమో అనుకున్నం.. కానీ బిందె సేద్యం కూడా వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇందిరమ్మ పాలన ముసుగులో ఆడబిడ్డలకు ఎంతటి దుస్థితి తెచ్చినవ్ రేవంత్?’ అంటూ ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్
యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సోమవా రం నిరసన చేపట్టారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని సీఈ వో రాజేశ్వర్తో వాగ్వాదానికి ది�