అఫ్ఘానిస్థాన్పై (Afghanistan) పాకిస్థాన్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్, అఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉన్న పాక్టికా ప్రావిన్స్లో దాడులకు పాల్పడింది. దీంతో పది మంది మరణించారు. మృతుల�
అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు (Pak Afghan Clashes) కొనసాగుతున్నాయి. ఈ నెల 14న తాలిబన్ సైనిక స్థావరాలపై పాక్ సైన్యం పెద్దఎత్తున దాడులకు పాల్పడింది. దీంతో తాలిబన్ సైన్యం కూడా ప్రతిదాడులకు దిగడంతో సరి�
[07:48]పాకిస్థాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. ఈసారి మరో పొరుగుదేశం అఫ్గానిస్థాన్ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో ఎనిమిది మంది అఫ్గాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
చంద్రుడి మీద ఆవాసాల ఏర్పాటుకై ఏండ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అక్కడి సంక్లిష్ట వాతావరణం, భూమి మీద మెటీరియల్ను అక్కడికి తీసుకెళ్లి గృహాలను నిర్మించడం ఇంతవరకూ కష్టంగా మారింది.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు పోరుబాటపట్టాయి. ఇందులో భాగంగా ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలంటూ తెలంగాణ బంద్కు (BC Bandh) పిలుపునిచ్చాయి. దీనికి బీఆర్ఎస్ స�
Amala టాలీవుడ్ అందాల నటి, ప్రఖ్యాత సీనియర్ యాక్ట్రెస్ అమల అక్కినేని ప్రస్తుతం సినిమాలకంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడేళ్ల క్రితం విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో ఆమె చివరిసారిగా తెర�
Sun-Mars Conjunction దీపావళి పండుగ సమీపించింది. ఈ పండుగకు ముందు ధనత్రయోదశి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నేడు (శనివారం) రెండుగ్రహాలు కలువనున్నాయి. కుజుడు, సూర్యుడితో కలిసి అరుదైన సంయోగాన్ని ఏర్పరచనున్నాడు.
Bigg Boss 9 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆరో వారం ఎపిసోడ్ ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్టైన్ చేసింది. పాత కంటెస్టెంట్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మధ్య మాటల యుద్ధం, డ్రామా, ఎమోషన్లతో హౌజ్ సందడి చేసింది. ముఖ్యంగా ది
[06:14]నర్సరీ నుంచి 4వ తరగతి వరకు మరింత నాణ్యమైన విద్యను అందించేలా నూతన పాఠశాలలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
[06:15]కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం బ్యారేజీకి ఇసుక ప్రధాన సమస్యగా మారింది. గోదావరికి వరద తగ్గుముఖం పట్టగానే బ్యారేజీ వద్ద పెద్ద ఎత్తున మేటలు వేయడం ఇంజినీర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
[06:15]ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్స్, ఇతర పానీయాలపై ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్) పదాన్ని ఉపయోగించవద్దని భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
[06:14]పంతాలకు పోయి చిన్నచిన్న మనస్పర్ధలను సర్దుబాటు చేసుకోలేకపోవడం... ‘ఇగో’లతో రాజీపడలేక.. బంధాలనే వదులుకోవడం... ఈమధ్యకాలంలో అధికమవడం చూస్తూనే ఉన్నాం. ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ‘ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ కేంద్రాలు (పీఎంసీసీ)’ సిద్ధం అవుతున్నాయి.
Dhanteras Lucky Horoscope ఈ నెల 18న ధనత్రయోదశి రోజున పలు గ్రహాల కదలికకు ప్రత్యేకత ఉన్నది. ధన త్రయోదశి రోజున చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే, మరికొందరు ప్రత్యేకంగా పూజ�
[06:04]దుర్గగుడిలో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేలా దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ప్లాన్ను రూపొందించారు.
[05:59]మెలియాయిడోసిస్ వ్యాధి నుంచి గుంటూరు శివారు తురకపాలేనికి చెందిన ఓ వ్యక్తి కోలుకున్నారు. తీవ్ర లక్షణాలతో రెండు నెలల క్రితం జీజీహెచ్లో చేరిన ఆయన సుదీర్ఘ చికిత్స అనంతరం శుక్రవారం డిశ్చార్జి అయ్యారు.
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
బార్బడోస్లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) కాన్ఫరెన్స్ అనంతరం పర్యటనలో భా గంగా తెలంగాణ శాసనసభ బృందం ప్యారిస్లో పర్యటించింది.
[05:28]అస్సామీ గాయకుడు జుబీన్ గర్గ్ మరణం విషయంలో వాస్తవాలు వెంటనే తేలాలని, కుటుంబసభ్యులు, అభిమానులకు సింగపూర్లో ఆయనకు ఏం జరిగిందో తెలుసుకునే హక్కు ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు.
[05:27]దేశ రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటం దేశ భద్రతకు ముప్పని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసే దిశగా ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో తాము కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఐఏఎస్/ఐపీఎస్ అధికారులు చేసిన ప్రయత్నాలు హైకోర్టులో ఫలించలేదు.
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖలోని ఇంజినీరింగ్ విభాగం శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది.
మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం వెంకటాయపల్లి శివారులో చంద్రయ్య అనే రైతు భూమిలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు తంత్రీవాయిద్యకళాకారుని ‘రాతిచిత్రాల తావు’ను గుర్తించారు.
[05:26]భారత్, శ్రీలంకల మధ్య పరస్పర సహకారం.. ద్వైపాక్షిక బంధానికే కాకుండా, ప్రాంతీయాభివృద్ధికీ అత్యంత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రగతి పథంలో కొలంబోతో కలిసి నడిచేందుకు దిల్లీ చిత్తశుద్ధితో ఉందన్నారు.
[05:12]హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమెరికా వాణిజ్య మండలి (ఛాంబర్ ఆఫ్ కామర్స్) కోర్టును ఆశ్రయించింది.
ముగ్గురు కీలక మంత్రుల శాఖల్లోని బిల్లుల చెల్లింపులకే రాష్ట్ర ఖజానా మొత్తం పోతున్నదా? వారికి అనుబంధంగా ఉన్న కంపెనీలకే రూ.వేల కోట్ల నిధుల వరద పారుతున్నదా? మిగతా మంత్రులకు ‘ప్రాపర్' చానల్లో రావాల్సిందేన�
[05:11]గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి సారించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో గురువారం ఫోన్లో రెండు గంటలకు పైగా మాట్లాడారు.
[05:09]ఏడాది కిందట నమోదైన పోక్సో కేసులో కుమారుడికి శిక్ష పడుతుందన్న బెంగతో తీర్పు వచ్చే రోజే కోర్టు గేటు వద్ద తండ్రి గుండెపోటుతో చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
[05:08]దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టు మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవస్థ పునాదులపై ప్రజావిశ్వాసాన్ని దెబ్బతీసే దాడిగా అభివర్ణించింది.
[05:07]విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ బెంగాలీలో రాసిన పాటలను అదే రాష్ట్రానికి చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ అంజన్లాల్ దత్తా ఆంగ్లంలోకి అనువదించారు.
[05:05]విదేశీ మారకద్రవ్యం మార్పిడి పేరుతో వ్యాపారం చేస్తూ అవకతవకలకు పాల్పడుతున్న ఆరోపణలపై హైదరాబాద్లోని ఐదు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనీ ఛేంజర్స్(ఎఫ్ఎఫ్ఎంసీ)లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది.
రేషన్కార్డులో కొడుకు పేరు నమోదు కోసం శంషాబాద్కు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన తల్లీకొడుకు అదృశ్యమైన ఘటన శుక్రవారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
[05:05]సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అధికారాన్ని న్యాయస్థానాలు జాగ్రత్తగా వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆ సంస్థతో దర్యాప్తు జరిపించాలని స్పష్టంచేసింది.
[05:06]ఒక చిన్న చొరవ పెద్ద సామాజిక మార్పునకు దారి తీసింది. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో రవిమిశ్ర, మరో అయిదుగురు యువకులు కలిసి ఏర్పాటుచేసిన ‘గ్రీన్ ఆర్మీ’ సాంఘిక సంస్కరణ బృందంగా మారింది.
[05:06]ద్విచక్ర వాహనం చోరీ చేసిన నిందితుడిని ఠాణాకు తీసుకొస్తుండగా.. అతడు కత్తితో దాడి చేయడంతో ఓ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
[05:04]మహారాష్ట్రలోని పుణెలో మెగాసోఫాగస్ (అన్నవాహిక రుగ్మత) అనే వ్యాధితో బాధపడుతున్న శునకానికి పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ ప్రక్రియలో శస్త్రచికిత్స చేశారు.
[05:04]ఇంటిని ఊడ్చటం, తుడవటం కోసం తన తల్లి పడుతున్న కష్టం చూసి మైసూర్కు చెందిన మెకానికల్ ఇంజినీరు మెహుల్(27) చలించిపోయారు. అంతే.. ఇంటి పనుల్లో ఉపయోగపడేలా ఓ స్మార్ట్ మాప్ (తుండు కర్ర)ను తయారుచేసి ఔరా అనిపించారు.
[05:04]బంగారం తాకట్టు పేరుతో ఓ వ్యక్తి రెండు ప్రైవేటు బ్యాంకులు, మరో రెండు ఆర్థిక సంస్థలను బురిడీ కొట్టించిన ఘటన పెద్దపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు.
[04:58]విమానంలో ప్రయాణికుడికి ఇచ్చిన ఆహారంలో తల వెంట్రుక రావడంతో సదరు ప్రయాణికుడికి రూ.35 వేల పరిహారం ఇవ్వాలని ఎయిర్ ఇండియా సంస్థను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
[05:02]హరియాణాలో పంచకులా కేంద్రంగా నడుస్తున్న ఔషధ తయారీ సంస్థ ‘మిట్స్ నేచురా లిమిటెడ్’ యజమాని ఎం.కె.భాటియా దీపావళి సందర్భంగా ఎప్పటిలా తన ఉద్యోగులకు విశేష కానుకలు అందించారు.
[05:00]దేశమంతా అక్టోబర్ 20న దీపావళి జరుపుకోనుండగా.. ఛత్తీస్గఢ్లోని జిల్లా కేంద్రం ధంతరీకి 30 కిలోమీటర్ల దూరాన ఉన్న సెమ్రా గ్రామంలో పండగ అప్పుడే ముగిసింది.
[04:59]కర్ణాటకకు చెందిన శిఫా షేక్, జన్నత్ మఖందర్ అనే యువతులు ప్రాణ స్నేహితులు. ఎంతలా అంటే.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. పెళ్లి చేసుకుంటే విడిపోయి భర్తతో వెళ్లాల్సి ఉంటుందని భావించి.. ఇద్దరూ ఒక్కరినే కట్టుకున్నారు.
[04:58]లద్దాఖ్లోని లేహ్లో గతనెల 24న చెలరేగిన హింసపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బి.ఎస్.చౌహాన్ దర్యాప్తు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన శుక్రవారం విడుదల చేసింది.
[04:57]ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులు సమర్పించే వైకల్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలించడానికి సంబంధించిన ప్రక్రియలను కేంద్రం కఠినతరం చేసింది.
[04:57]మావోయిస్టుల ఉగ్రవాదం నుంచి దేశం విముక్తి అయ్యే రోజు దగ్గరలోనే ఉందని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన ఎన్డీటీవీ సదస్సులో మాట్లాడుతూ.. అర్బన్ నక్సల్స్ను గతంలో కాంగ్రెస్ ప్రోత్సహించిందని ఆరోపించారు.
రాష్ట్రంలో మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవి ప్రసార మాధ్యమాల సృష్టేనని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీల హక్కుల సాధనకై జరుగుతున్న సామాజిక ఉద్యమంలో రచనలు చేసే చారిత్రక బాధ్యతను బీసీ కవులు,రచయితలు, సాహితీవేత్తలు తమ భుజాలపై వేసుకొని ముందుకు సాగాలని పూర్వ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నా�
[04:53]రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం, రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యంలో అక్రమాలు జరుగుతున్నాయి.
[04:52]రాష్ట్రంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలపై శనివారం నోటిఫికేషన్ జారీ కానుంది. సీసీఐ ఎంపిక చేసిన కేంద్రాల జాబితా మార్కెటింగ్ శాఖకు అందిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్ ఇస్తారు.
[04:51]రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూములపై ఉన్న స్టేను ఎత్తివేయాలన్న ఐఏఎస్ అధికారి నవీన్ మిత్తల్, మరో ఐఏఎస్ వికాస్రాజ్ కుమార్తె ఐశ్వర్యరాజ్, ఐపీఎస్ విశ్వప్రసాద్ కుమారుడు వరుణ్ తదితరులతోపాటు ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
[04:50]రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని పెద్దచెరువు, సంగంబండ రిజర్వాయర్లో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహలు చేపపిల్లలను వదిలారు.
[04:49]డీజిల్ బస్సులు మాత్రమే నడిచిన కాలంలో తెలంగాణ ఆర్టీసీకి ఉమ్మడి రాష్ట్రంలోని ప్రైవేటు బస్సు ఆపరేటర్ల నుంచి పోటీ ఉండేది. ఏసీ బస్సుల్లో మల్టీయాక్సిల్, స్లీపర్ వంటి సర్వీసుల్ని ప్రవేశపెడుతూ ప్రయాణికుల్ని ఆకర్షించేవారు.
[04:55]వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండల పరిధి భీమరాయుని కొట్టాల గ్రామానికి చెందిన రాంబాబు (40) సెల్ఫోన్ ఛార్జర్ తీస్తూ.. విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
[04:50]గతంలో జగన్ మెప్పు కోసం చంద్రబాబు ఇంటిపైకి దాడికొచ్చిన మాజీ మంత్రి జోగి రమేశ్కు.. ఇప్పుడు దమ్ముంటే చంద్రబాబు ఇంటి గేటును తాకి చూడాలని తెదేపా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సవాలు విసిరారు.
[04:48]స్టార్టప్లాంటి ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులను ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వక తప్పదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
[04:47]కర్నూలుకు వచ్చిన ప్రధానికి వినతిపత్రం ఇచ్చినట్లు కొందరు వైకాపా నాయకులు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారని మంత్రి టీజీ భరత్ ధ్వజమెత్తారు.
[04:47]తితిదే శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు వచ్చిన ఆరోపణలపై కేసు దర్యాప్తులో భాగంగా తమ బ్యాంక్ ఖాతా, స్టేట్మెంట్ల వివరాలు ఇవ్వాలని సిట్ అదనపు ఎస్పీ యాక్సిస్ బ్యాంక్ను కోరడాన్ని సవాలు చేస్తూ తితిదే మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి అత్యవసరంగా దాఖలుచేసిన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది.
[04:46]వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా సమ్మె విరమించి విధుల్లో చేరాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ పీహెచ్సీ వైద్యులను కోరారు.
సిరిసిల్లలోని తెలంగాణ భవన్.. పేదింటి వివాహాలకు వేదికగా మారింది. పేదంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఫంక్షన్ హాళ్లు, బాంక్వెట్ హాళ్లు ఖరీదైన ఈ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని ఏసీ కల్యాణ మండపం ఉ
నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రె స్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సొంత పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానంటూ మాటిచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.
అక్టోబర్ నెలకు సంబంధించి రెగ్యులర్, తాతాలిక ఉద్యోగుల వివరాలను ఈ నెల 25లోగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో అప్డేట్ చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదేశించారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యవసాయ క్షేత్రంలోని ఇంటిపై కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ఒకే చోట ఉండేలా కొత్త బడులు తెరవాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించా రు. పైలట్ ప్రాజెక్ట్గా నూతన స్కూళ్లను ఏర్పా టు చేయాలని సూచించారు.
పనిచేసే చోట లైంగిక వేధింపుల నివారణ, అంతర్గత ఫిర్యాదుల కమిటీపై రాచకొండ పోలీస్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మా ఓట్లన్నీ మీకే..గెలుపు మీదేనంటూ ముస్లింలు అభయమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ అలీనగర్లో శుక్రవారం ప్రచారంలో భాగంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,ఎమ్మె�
ప్రతీ శుక్రవారం కొత్వాల్హౌస్లో పాతబస్తీ ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకునేందుకు అందుబాటులో ఉంటానని సీపీ సజ్జనార్ ప్రకటించారు. శుక్రవారం పురానీహవేలిలోని చారిత్రక కొత్వాల్హౌస్ను హైదరాబాద్ నగర పోలీ
డ్రగ్ స్మగ్లింగ్లో అంతర్రాష్ట్ర ముఠాలు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. తాజాగా మైనర్లతో డ్రగ్స్ స్మగ్లింగ్ చేయిస్తున్న విషయాన్ని రాచకొండ పోలీసులు వెలుగులోకి తెచ్చారు.
రెండేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అందుకే ఉప ఎన్నికల్లో గులాబీ జెండా అఖండ విజయం సాధించటం తథ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
నిమ్స్ దవాఖానలో అనస్థీషియా టెక్నీషియన్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా కుల్చారం మండలం తుమ్మలపల్లి తండాకు చెందిన రమావత్ లక్ష్మణ్, అనసూయ దంపతుల మూడో సంతానం నితి�
లండన్ఎయిర్పోర్టులో మీ కొడుకుకు యాక్సిడెంట్ అయిందని అతడికి ట్రీట్మెంట్ చేయాలంటే డబ్బులు కావాలంటూ చెప్పి నగరవాసి నుంచి రూ.35.23లక్షలు సైబర్నేరగాడు కొట్టేశారు.
గ్రేటర్లో పారిశుధ్య పరిస్థితులను మరింత మెరుగుపర్చడానికి జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.
ముగ్గురు బాలికలపై పక్కింటిలో నివసించే మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు తమ మొబైల్ ఫోన్లోని అశ్లీల ఫొటోలు, అసభ్య వీడియోలను చూపించి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
విజన్ ఉండాలె కానీ ఎంతటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు అక్షరాల నిరూపించింది. 2020 అక్టోబరు నెలలో కురిసిన కుండపోత వర్షానికి గ్రేటర్ విలవ�
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో అంతర్జాతీయ ప్రాజెక్టును చేజిక్కించుకున్నది. కువైట్ ఆయిల్ కంపెనీ(కేవోసీ) నుంచి 225.5 మిలియన్ల డాలర్ల విలువైన ప్రాజెక్టును పొందింది.
శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన బిల్లులను విడుదల చేయడం లేదని, సంవత్సరాల తరబడి అధికారులు కాలయాపన చేస్తున్నారని హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల కాంట్రాక్టర్స్ (జీహెచ్ఎంసీ-టీఎస్ఎల్ఏ -2023) మండిపడ్డారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.620 కోట్ల నికర లాభాన్ని గడించింది ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.603 కోట్ల లాభంతో పోలిస్తే 2.82 శాతం వృద్ధిని క�
చమురు నుంచి టెలికాం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.18,165 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్, కుమార్తె అక్షర తదితరులపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ తప్పుడు కేసులు పెట్టిన ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం కాంగ్రెస్ ప�
జపాన్కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల దిగ్గజం తోషిబా భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జపాన్తోపాటు భారత్ల్లో ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని రెట్టింపు పెంచుకోవ�
[03:26]బంగారం ధర వెనక్కి తిరిగి చూడటం లేదు. రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. పది గ్రాముల పసిడి (24 క్యారెట్లు) రూ.1.17- 1.20 లక్షల ధర పలికింది నిన్నమొన్ననే.
బంగారం ధరలు ప్రస్తుతం ఏ స్థాయిలో పరుగులు పెడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు కొనుగోలుదారులు, ఇటు మదుపరుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుండటంతో దేశ, విదేశీ మార్కెట్లలో రోజూ ఆల్టైమ్ హై రికా�
[03:18]సహజంగానే కథానాయికల సినీ ప్రయాణంలో వేగం ఎక్కువ. హిట్టు మాట వినిపించి.. మిగతా చిత్రసీమల దృష్టినీ ఆకర్షించారంటే వారి ప్రయాణం జెట్ స్పీడ్ను అందుకోవాల్సిందే.
[03:21]విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.
[03:14]మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు కువైట్లో 225.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్ల) ప్రాజెక్టు లభించింది.
[03:13]మిలటరీ రవాణా విమానం సి-390 మిలేనియంను భారత్లో ఆవిష్కరించడం కోసం ఎంబ్రాయర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీతో మహీంద్రా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది.
[03:13]ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు వీలుగా జపాన్, హైదరాబాద్లలోని ఉత్పత్తి కేంద్రాలపై వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికి రూ.3,232 కోట్ల (55 బిలియన్ యెన్) పెట్టుబడులు పెట్టనున్నట్లు తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ కార్పొరేషన్ వెల్లడించింది.
[03:13]అల్యూమినియం ఫ్లోరైడ్, సిలికా, కాల్షియమ్ ఫ్లోరైడ్ రసాయనాలు ఉత్పత్తి చేసే అలుఫ్లోరైడ్ లిమిటెడ్ సెప్టెంబరు త్రైమాసికానికి రూ.55.20 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.7.9 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
[03:03]‘జిగ్రా’ సినిమాతో గతేడాది ప్రేక్షకుల్ని అలరించాడు బాలీవుడ్ నటుడు వేదాంగ్ రైనా. ఇప్పుడాయన హీరోగా ఓ రొమాంటిక్ కామెడీ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
[02:43]భారత యువ షట్లర్ తన్వి శర్మ అదరగొట్టింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పతకం ఖాయం చేసుకుంది.
[02:40]ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. దాదాపు పదిహేడేళ్ల క్రితం సైనా నెహ్వాల్ స్వర్ణం సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ టోర్నీలో భారత్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఒక్క పతకం కూడా సాధించలేకపోయింది.
[02:37]సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ప్రదర్శనపై శూలశోధన వద్దని భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ అన్నాడు. గత ఏడాది టీ20లకు గుడ్బై చెప్పిన రోహిత్, కోహ్లి.. ఈ ఏడాది టెస్టుల నుంచి తప్పుకొన్నారు.
[02:36]టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని నెలల వ్యవధిలో ఎంతగా మారిపోయాడో తెలిసిందే. ఐపీఎల్ సందర్భంగా బొద్దుగా ఉన్న రోహిత్.. కొన్ని వారాల వ్యవధిలో పది కిలోలకు పైగా బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యాడు.
[02:35]ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయంతో మహిళల వన్డే ప్రపంచకప్ను ఆరంభించిన దక్షిణాఫ్రికా.. ఆ తర్వాత టోర్నీలో దూసుకెళ్తోంది. ఆ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
‘జూబ్లీహిల్స్లో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ అంతా రౌడీలతో నిండి ఉన్నది. అది కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియా? లేక అంతర్రాష్ట్ర రౌడీల ప్రదర్శనా? అన్న అయోమయం నెలకొన్నది’ అన
[02:31]మహిళల వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ కీలక మ్యాచ్కు సిద్ధమైంది. సెమీస్ ఆశలు ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో శనివారం పాకిస్థాన్తో ఆ జట్టు తలపడనుంది.
[02:30]అయాన్ (27 పాయింట్లు) దూకుడుగా ఆడడంతో ప్రొ కబడ్డీ సీజన్-12లో పట్నా పైరేట్స్ ఓ ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో తొలిసారి వంద పాయింట్లు నమోదైన మ్యాచ్లో శుక్రవారం ఆ జట్టు 51-49 బెంగాల్ వారియర్స్ను ఓడించింది.
కాంగ్రెస్ సర్కారుది క్యాబినెట్లా లేదని.. దండుపాళ్యం ముఠాలా ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు దెప్పిపొడిచారు. క్యాబినెట్ మీటింగ్ పేరిట కాంగ్రెస్ మంత్రులు కమీషన్లు, కాంట్రాక్టులు, కబ్జాలు, పోస్టింగుల్
[02:24]క్రికెట్లో ఉన్నవి మూడు ఫార్మాట్లు. అందులో టెస్టులు ఒక రకం.. వన్డేలు, టీ20లు ఇంకో రకం. అయితే ఇందులో పూర్తి భిన్నం అయిన టెస్టులు, టీ20లను కలిపి ఒక ఫార్మాట్ను ప్రవేశపెడుతున్నారిప్పుడు. టెస్టు టీ20 పేరుతో త్వరలోనే కొత్త ఫార్మాట్ రాబోతోంది.
‘ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పలేం. జీవితంలో ఏదీ ప్లాన్ చేసి రాదు.. అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి.. అంతే..’ అంటున్నారు మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. తాజా సినిమా ‘బైసన్' ప్రమోషన్స్�
[02:22]ప్రపంచ షాట్గన్ ఛాంపియన్షిప్లో భారత వెటరన్ షూటర్ జొరావర్ సంధు కాంస్యం సాధించాడు. ఆరుగురు షూటర్లు పోటీపడిన ఫైనల్లో 48 ఏళ్ల సంధు 31 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
“తెలుసుకదా’ సినిమా విషయంలో రైటర్గా నాకో భయం ఉండేది. ప్రతీ సీన్లో పంచులు లేకపోతే ప్రేక్షకుల్ని మెప్పిస్తామా? లేదా? అని సందేహించాను. కానీ ఈ రోజు భయం పోయింది. విమల్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య ఈ సినిమా చూశా.
‘ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చుని నవ్వుకునే సినిమా ‘కె-ర్యాంప్'. మంచి సినిమా చేశామనే నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకంతోనే థియేటర్లకు రండి అని ఆడియన్స్ని కాన్ఫిడెంట్గా పిలుస్తున్నాం. ఇది అసలైన దీపావళి సినిమా. �
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ నామినేషన్ ర్యాలీతో శుక్రవారం నగరవాసులు ఆరుగంటలకు పైగా ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు అమీర్పేట నుంచి జూబ�
‘జై హనుమాన్'లో హనుమంతుడిగా రిషబ్శెట్టి స్టిల్స్ విడుదలైన నాటినుంచి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లూ ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ మాత్రమే జరిగ�
జూబ్లీహిల్స్లో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ అంతా రౌడీలతో నిండి ఉన్నది. అది కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియా? లేక అంతర్రాష్ట్ర రౌడీల ప్రదర్శనా? అన్న అయోమయం నెలకొన్నది’ అని
దైవత్వానికి, దుష్టశక్తికి మధ్య జరిగే సమరం నేపథ్యంలో రూపొందిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. సుధీర్బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల�
‘బలగం’ వేణు దర్శకత్వంలో దిల్రాజు నిర్మించనున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో కథానాయకుడిగా నటించేదెవరు? అనే విషయం ఇన్నాళ్లూ ఓ ప్రహసనంగా సాగింది. ఈ క్రమంలో చాలామంది హీరోల పేర్లు వినిపించాయి.
మహిళల వన్డే ప్రపంచకప్ను ఓటమితో మొదలెట్టిన దక్షిణాఫ్రికా.. తర్వాత వరుస విజయాలతో సెమీస్కు మరింత చేరువవుతున్నది. శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో ఆ జట్టు.. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం (డక్�
ఐపీఎల్లో అత్యంత ప్రజాధరణ కల్గిన జట్లలో ఒకటిగా పేరున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని అమ్మేస్తున్నారా? ఈ లీగ్ ప్రారంభ సీజన్ నుంచి ఆడుతూ ఎట్టకేలకు గత సీజన్లో ట్రోఫీ కలను నెరవేర్చు�
ప్రతిష్టాత్మక రంజీ ట్రోపీ ఎలైట్ గ్రూప్-డీ ఆరంభ మ్యాచ్లో బంతితో విఫలమైనప్పటికీ బ్యాట్తో హైదరాబాద్ దీటుగా బదులిస్తున్నది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో మూడో రోజు ఆట ముగిసే సమయ�
రాష్ట్రవ్యాప్త బీసీ బంద్కు అంతా సిద్ధమయ్యారు. అఖిలపక్షాలు మద్దతు తెలిపాయి. కుల, ప్రజాసంఘాలు సంఘీభావంగా నిలిచాయి. బంద్ విజయవంతం కోసం ఊరూరా బీసీ ప్రతినిధులు ప్రచారం నిర్వహించారు.
ప్రతిష్టాత్మక సుల్తాన్ జొహొర్ హాకీ కప్లో భారత జూనియర్ హాకీ జట్టు ఫైనల్స్కు ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీస్లో భారత్.. 2-1తో ఆతిథ్య మలేషియాను ఓడించి ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 8వ సారి ఫ�
స్వదేశంలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్స్లో యువ షట్లర్ తన్వి శర్మ సరికొత్త చరిత్ర లిఖించింది. ఉమెన్స్ సింగిల్స్లో సెమీస్కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకున్న 16 ఏండ్ల తన
భూముల క్రయవిక్రయాల సమయంలో నలుగురు పెద్ద మనుషలు మధ్యన తెల్లకాగితం లేదా స్టాంప్ పేపర్ రాసుకొని జరిగిన లావాదేవీల ఒప్పంద పత్రమే సాదాబైనామా. ఈ సాదాబైనామా అమ లు కోసం కండ్లు కాయ లు కాసేలా రైతులు ఎదురుచూస్తున
గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు గిరిజనుల ఉపాధికి చేయూత అందించేందుకు కృషి చేస్తున్నామని మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి రైలుమార్గం కలగానే మిగిలిపోతున్నది. భద్రాద్రి రామయ్య వద్దకు ఏటేటా భక్తుల తాకిడి పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ కొత్తగూడె�
కుంటలో చేపల వలకు మొసలి చిక్కిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాన్గల్ మండలం మహమ్మదాపూర్ శివారులోని కేశనికుంటలో గురువారం రాత్రి చేపల కోసం మత్స్యకారులు వల ఏర్పాటు చ�
గ్రామానికి నెలరోజులుగా తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పరిశ్రమలకు మాత్రం నీటిని వదులుతున్నారని చిట్కుల్ గ్రామస్తులు మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నా�
రాష్ట్రంలో డెంగ్యూ పంజా విసురుతున్నది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 6,120 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు నాటికి 4,086 మంది ఈ వ్యాధి బారిన పడగా.. సెప్టెంబర్లో మరో 2,034 కేసులు నమోదయ్యాయి. దీం�
మాలలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఖండిస్తూ నవంబర్ 23న సరూర్నగర్ స్టేడియంలో మాలల రణభేరి సభ నిర్వహించనున్నట్టు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య తెలిపారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాష్ట్ర బంద్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ బంద్ జరుగనుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు డిమాండ్తో సీపీఎం చేపట్టిన చలో రాజ్భవన్ ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం గవర్నర్కు వినతిపత్రం సమర్పించేందుకు హైదరాబాద్లోని ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి ర్యాలీగా �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే తమ సత్తా ఏమిటో చూపుతామని పలువురు బీసీ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు బీసీల బంద్ సన్నాహక సమావేశాన్ని ఖమ్మంలో బీఆర్ఎస్ నేత, బీసీ నాయకుడు ఆర్జేసీ కృష్ణ శుక్రవార�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతీకార పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. పాలన గాలికొదిలి ఢిల్లీకి డబ్బుల సంచులు మోయడంలో ముఖ్యమంత్రి, సెటిల్మెంట్లు,
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోల అమలును నిలిపివేసిన నేపథ్యంలో పాత విధానంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట ఎన్నికల సంఘాన్ని హైకోర్టు
భద్రాద్రి జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవైజ్ కార్మికులు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 36 రోజ�
సిద్దిపేట అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లు ఆటోవాలాలు అని మాజీమంత్రి హరీశ్రావు గొప్పగా చెబుతుంటారు. రెకాడితో కాని డొకాడని పరిస్థితి ఆటోవాలాలది. వారి శ్రేయస్సు కోరి అండగా నిలుస్తూ ఆటో కో ఆపరేట్ సొసైటీ
ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ఇల్లెందు ఎంఈవో కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు, సీఐటీయూ నాయకులు మాట్లాడుత�
బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం నిర్వహించ తలపెట్టనున్న రాష్ట్ర బంద్ ప్రశాంతంగా కొనసాగేలా సంఘాల బాధ్యులు పర్యవేక్షించాలని తెలంగాణ డీజీపీ బీ శివధర్రెడ్డి సూచించారు.
‘విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. పదిహేను రోజుల్లో అన్ని వర్సిటీల్లో వీసీలు, ప్రొఫెసర్లు, అసొసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలన్నింటినీ భర్తీచేస్తాం. విద్యార్థులకు నాణ్యమ
రాళ్లు, రప్పలు, కంకర మిషన్లు, అటవీ ప్రాంతంగా ఉన్న సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటుచేసి పరిశ్రమల స్థాపనకు విశేషంగా కృషిచేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రె�
కాంగ్రెస్ దృష్టిలో బీసీలంటే రోబోలు అని, దశాబ్దాలుగా బీసీలపై జరుగుతున్న అణచివేతకు చరమగీతం పాడాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కొత్తగా నియమితులైన ఎంపీడీవోలకు శిక్షణ ఇచ్చే విషయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయాలు గందరగోళానికి దారితీశాయి. ఖాళీగా ఉన్న 144 ఎంపీడీవో పోస్టులకు గ్రూప్-1 ద్వారా 144మందిని ఎంపిక చేశ�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్ 993, 992, 991లో అక్రమ నిర్మాణాలను శుక్రవారం అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేశ్ ఆధ్వర్యంలో కూల్చివేశారు.
భారతీయ విద్యార్థులకు అమెరికా విద్యపై మోజు తగ్గుతున్నది. వీసా నిబంధనలు, పెరిగిన వ్యయం, తగ్గిన ఉపాధి అవకాశాల నేపథ్యంలో భారత విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలకు బదులుగా యూరప్వైపు తమ దృష్టి మరల్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లిం మైనార్టీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత దక్కిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. యూసుఫ్గూడ డివిజన
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభ్యర్థించారు. శుక్రవారం రహ్మత్నగర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ �
ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు పెంపునకు రంగం సిద్ధమైంది. రూ. 100 పెంచాలని అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు సర్కారు ఆమోదిస్తే ఫీజులు పెరుగుతాయి. ప్రస్తుతం హ్యుమానిటీస్ కోర్సులకు రూ. 52
రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన సాగిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ దు య్యబట్టారు. పాలన ను గాలికొదిలి ఢిల్లీకి సంచులో మోయడం తో ముఖ్�
బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తున్నదని ఎమ్మెల్యేగా మాగంటి సునీతాగోపినాథ్ గెలుపు ఖాయం అని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు.
నెలలు గడుస్తున్నా.. వరి పంట పొట్ట దశకు చేరుకున్నా.. రైతుల యూరియా కష్టాలు మాత్రం తీరడం లేదు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల సొసైటీ కార్యాలయం వద్ద రైతులు క్యూలో నిల్చున్నారు. మూడు రోజులకోసారి �
క్రీడాకారులకు వరం ఆ మైదానం..క్రీడా ఆణిముత్యాల్ని వెలికితీయాలనే దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంకల్పంతో రూపుదిద్దుకున్నదే ఈ క్రీడా ప్రాంగణం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్నగర్ డ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్ కార్మికులు శుక్రవారం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిప�
టీవీలో ప్రసారమవుతున్న బిగ్బాస్ షోను నిషేధించాలని కొన్నేండ్లుగా న్యాయపోరాటం చేస్తున్న సీపీఐ జాతీయ నాయకుడు కే నారాయణ మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ షోను అంతమొందించేందుకే తాను ఫైట్ చే�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బందూక్లను వదిలేసి విప్లవకారులు జనజీవనంలోకి వస్తుంటే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కొంతమంది నాయకులు, వాళ్ల అనుచరగణం మాత్రం బందూక్ సంస్కృతిని, రౌడీ సంస్కృతిని, వసూళ్ల సంస్క�
తమకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు విస్తృత పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. శనివారం తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ ‘బంద్ ఫర్ జస్టిస్'కు అన్ని వ
తన చేతిలో రూ.6లక్షల నగదు, తనపై ఏడు క్రిమినల్ కేసులతో పాటు రూ.35 కోట్ల విలువైన స్థిరాస్థులున్నాయని జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన నవీన్ యాదవ్ తన అఫిడవి�
తెలంగాణ సాధన పోరాటంలో బతుకమ్మ ఓ ఆయుధమైంది. ఈ నేల ఆడపడుచులంతా బతుకమ్మను ఎత్తుకొని ‘ఉయ్యాలో ఉయ్యాలో’ అంటూ తమ మనసులోని కాంక్షలను ఆటపాటల్లో వ్యక్తం చేసి ‘మా బతుకులు వేరు, మా సంస్కృతి వేరు’ అని లోకానికి చాటిచ�
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు అరిగోస పడ్తున్నారు. మొన్నటి వరకు అధిక వర్షాలతో పంటలు దెబ్బతినగా.. నేడు దిగుబడి వచ్చినా ధరల్లేక ఆందోళన చెందుతున్నారు.
ప్రైవేట్ కొరియర్ సర్వీస్లతో పోటీ పడేందుకు భారత తపాల శాఖ సిద్ధమవుతున్నది. 24 గంటలు, 48 గంటల డెలివరీ సమయపాలనతో ఉత్తరాలు, పార్సిల్స్ డెలివరీ చేసే హామీ ఆధారిత సేవను ప్రారంభిస్తామని కేంద్ర సమాచార మంత్రి జ్య�
బీఆర్ఎస్ పార్టీకి షేక్పేట్లో ప్రజల నుంచి ముఖ్యంగా మైనార్టీల నుంచి అనూహ్య స్పందన ఉందని,భారీ మెజార్టీని సాధించడం ఖాయం అని పార్టీ నాయకులు చెరక మహేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మాయ మాటలతో మోసం
వెనిజులాకు చెందిన మరియా కొరినా మచాడోకు ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ (వర్ధమాన, పేద) దేశాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. లాటిన్ అమెరికాలో చాలామంది ఆమెను శా�
మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం వండటం లేదని, అన్నం �
బీఆర్ఎస్ శ్రేణులు కన్నెర్రజేశాయి. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అసత్య ఆరోపణలు చేయడంపై భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ మానకొండూర్ మండల అధ్యక్షుడు తాళ్లపెల్�
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల సమస్యలు పరిషరించాలని, అలైన్మెంట�
‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం’ ఈ నినాదం ఇక గతం కానున్నది. ఆర్టీసీ బస్సు ఎక్కితే సురక్షితంగా గమ్యానికి చేరుతామనే గ్యారెంటీ ఇప్పుడు లేదు. ఎందుకంటే, పెరిగిన బస్సు చార్జీలను చూస్తే బస్సులోనే గుండెపోటు
కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన 22 నెలల పాలనలో ధర్మపురి నియోజకవర్గంలో అడ్లూరి లక్ష్మణ్కుమార్ విప్, మంత్రిగా తట్టెడు మట్టి కూడా తీయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్ర
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. వివాహ వేడుకలకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ.. కార్యకర్తలను, ప్రజలను అప్యాయంగా పలుకరిస్తూ ము�
‘సంపూర్ణ బంద్ పాటించి న్యాయమైన మా డిమాండ్కు సమ్మతి తెలపండి.. ఇక్కడ నిరసన ఢిల్లీకి తాకాలి’ అని బీసీ జాక్ ఇచ్చిన పిలుపునకు సబ్బండవర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అన్ని
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ పోటీలు రెండోరోజూ ఉత్సాహంగా కొనసాగాయి. పతకాలే లక్ష్యంగా పోరాడుతున్న క్రీడాకారులు గత రికార్డులను తిరగరాస్తున్నారు. మూడ�
దేశంలో పిల్లలపై లైంగిక నేరాలు 2017 నుంచి 2022 వరకు 94 శాతం పెరిగాయి. పోక్సో చట్టం కింద నమోదైన కేసులు 33,210 నుంచి 64,469కి పెరిగాయి. భారీ స్థాయిలో కేసులు పెరుగుతున్నప్పటికీ శిక్షల విధింపు మాత్రం 90 శాతానికి కొద్దిగా ఎక్క�
‘హలో సార్.. బాగున్నారా.. మీ బిజినెస్ ఎలా ఉంది?.. ఒకసారి మద్యం బిజినెస్లోకి వచ్చి చూడండి.. లాభసాటిగా ఉంటుంది. ఒక్క దరఖాస్తు అయినా వేయండి’ అంటూ ఎక్సైజ్ అధికారులు ఫోన్లు చేస్తున్నారు. కొత్త మద్యం షాప్ల టెండ
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మరో దారుణం జరిగింది. దక్షిణ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్ వాష్రూమ్లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై సహచర విద్యార్థి లైంగికదాడికి పాల్పడ్డాడు.
చంద్రుడి మీద ఆవాసాల ఏర్పాటుకై ఏండ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అక్కడి సంక్లిష్ట వాతావరణం, భూమి మీద మెటీరియల్ను అక్కడికి తీసుకెళ్లి గృహాలను నిర్మించడం ఇంతవరకూ కష్టంగా మారింది.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి అల్లుడు, ఎంపీ కడియం కావ్య భర్త నజీర్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్టేషన్ఘన్పూర్�
ప్రముఖ రైల్వే టికెట్ల ప్లాట్ఫామ్ ఐఆర్సీటీసీ సేవల్లో తీవ్ర అంతరాయాలు ఎదురయ్యాయి. దీని వల్ల దీపావళి, ఛఠ్ పూజ ప్రయాణాల సీజన్ వేళ వేలాది యూజర్లు ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందు�
కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు జనాభా లెక్కల సేకరణకు శ్రీకారం చుట్టనున్నది. జనగణన-2027 మొదటి దశకు సంబంధించిన ముందస్తు పరీక్షను వచ్చే నెల 10 నుంచి 30 వరకు నిర్వహించాలని నిర్ణయించింది.
బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు అమలు చేసేవరకు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొని శక్తిగా నిలబడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి హెచ్చరించారు. బీసీ సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బ
దీపావళి సందర్భంగా రాజస్థాన్లోని జైపూర్లో త్యోహార్ స్వీట్ స్టాల్లో ‘స్వర్ణ ప్రసాదం’ పేరున తయారు చేసిన కేజీ మిఠాయికి పెట్టిన ధర ఎంతో తెలుసా? అక్షరాల లక్షా 10 వేల రూపాయలు.
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దీపావళి బోనస్ ప్రకటించింది. ఈ ఏడాది రూ.400 కోట్లు బోనస్గా చెల్లించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క శుక్రవారం ప్రకటించారు. సంస్థలో 39,500మంది కార్మికులు పనిచేస్తుండగ�
పోలవరం బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత వాస్తవ స్థితి ఏమిటనేది వారంలోగా చెప్పాలని ఏపీ సర్కారును గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ �
శనివారం రాష్ట్ర బంద్కు బీసీ సంఘాల జేఏసీ కార్యాచరణ రూపొందించింది. అన్ని బీసీ సంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ చేసేందుకు పిలుపునిచ్చాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసి తీరాలని �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార�
గొలుసుకట్టు కాల్వలకు గండీ పడింది. కాల్వలో వెళ్లాల్సిన వరద చెరువు నీళ్లు పంట పొలాల వెంట వెళ్తుండడంతో పంటలు దెబ్బతింటున్నాయ ని నెత్తి నోరు కొట్టుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారని రైతులు ఆరోపిస్తున్న�
దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ కేసుల సంఖ్య పెరగడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తనకు తానుగా విచారణకు స్వీకరించిన కోర్ట్టు దీనిపై స్పందన తెలపాలని కేంద్రాన్ని, సీబీఐని క
గుజరాత్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. శుక్రవారం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో 26 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ దళిత వ్యక్తిపై అమానుష దాడి జరిగింది. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేయడాన్ని ప్రశ్నించిన అతడిపై కొందరు వ్యక్తులు దాడిచేసి మూత్ర విసర్జన చేశారు.
శక్తి పథకానికి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటన నవ్వులపాలవుతున్నది. మహిళలు అత్యధిక సంఖ్యలో ఈ పథకం కింద ఉచితంగా బస్సుల్లో ప్రయాణ�
ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి విస్మరించిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఓటర్లకు పిలపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం
[22:52]ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీని బెల్జియం అధికారులు అరెస్టు చేయడం చెల్లుబాటు అవుతుందని పేర్కొంటూ అతడిని భారత్కు అప్పగించేందుకు స్థానిక న్యాయస్థానం ఆమోదం తెలిపింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు జాబితాలో సినీనటీమణుల పేర్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి ప్రచారం చేస్తున్న సంఘటనపై మధురానగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
SLW vs SAW : తొలి ఐసీసీ ట్రోఫీ వేటలో దక్షిణాఫ్రికా (South Africa) దూసుకుపోతోంది. వన్డే వరల్డ్ కప్లో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న సఫారీ టీమ్ సొంతగడ్డపై ఎలాగైనా బోణీ కొట్టాలనుకున్న శ్రీలంకను చిత్తు చేసింది.
Off The Record: 2024 ఎన్నికల్లో తగిలిన ఘోరమైన దెబ్బ నుంచి వైసీపీ దాదాపుగా కోలుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేస్తోంది పార్టీ అధిష్టానం. నియోజకవర్గాల్లో నాయకులు కూడా అందుకు తగ్గట్టే గేరప్ అవుతున్నా
Constable Stabbed : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. సీసీఎస్ పోలీసు కానిస్టేబుల్ను ఓ నిందితుడు కత్తితో పొడిచి హతమార్చాడు. కత్తితో బలంగా ఛాతిలో పొడవడం వల్ల కానిస్టేబుల్ ప్రమోద్ (Pramod) తీవ్ర గాయాలతో చికిత్స పొందుత�
Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒకటి యలమంచిలి. ఇక్కడ కాపు, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ. గతంలో లేకున్నా… ఓట్ బ్యాంక్ ఆధారంగా ఇక్కడ పోటీ చేసేందుకు కాపు నేతలు ఆరాటపడటం దశాబ్ద కాలంగా కనిపిస్తోంది. జన�
Fraud: వైద్య వృత్తిలో ఉన్న ఓ కిలాడీ జంట చిట్టీల పేరుతో మోసానికి పాల్పడింది. చిట్టీల పేరుతో ప్రజల్ని మోసగించిన దంపతుల సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజాంపేట బండారీ లేఅవుట్లో ‘రేష్మ క్లినిక్’’ పేరుతో వైద్యులుగా చలామణి అవుతున్న రేష్మ, అలీ అనే భా
Off The Record: గన్నవరం టిడిపి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మధ్య వ్యవహారం టీడీపీకే తలనొప్పిగా మారుతోందట. వ్యవహారం చూస్తుంటే… వీళ్ళిద్దరూ అసలు ఒకే పార్టీలో ఉన్నారా అన్న అనుమానాలు వస్తున్నాయట. 2019 ఎన్నికల ఫలితాల�
Taliban – Pakistan Meeting: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన ఘర్షణలలో భారీ కాల్పులు, బాంబు దాడుల తరువాత ప్రస్తుతం రెండు వైపులా కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాజాగా ఆఫ్ఘన్ మీడియా.. ఖతార్ రాజధాని దోహ
నిన్న(గురువారం) తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో ఇటీవల కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన వివాదాలకు సంబంధించి రాద్దాంతం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యార�
Minister Narayana: గత రెండు మూడు రోజులుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ‘జీరో’ వ్యవహారం హాట్ టాపిక్గా మారిపోయింది.. అయితే, మంత్రి నారాయణ విశాఖపట్నం పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నారాయణను కలిశారు పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్య�
Madagascar: జనరల్-జెడ్ నిరసనలు మరొక దేశంలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాయి. మడగాస్కర్లో జనరల్-జెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకున్న కొన్ని రోజుల తర్వాత కల్నల్ మైఖేల్ రాండ్రియానిరినా శుక్రవారం మడగాస్కర్ కొత్త అధ్యక్
పండగల వేళ తమ సేల్ ను పెంచుకునేందుకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ కంపెనీలు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు డిస్కౌంట్లు, లిమిటెడ్ పిరియడ్ ఆఫర్లు, క్యాష్బ్యాక్ ప్రమోషన్లను అందిస్తుంటాయి. ఇవి కస్టమర్లను తక్షణ కొనుగోలుకు ప్రోత్సహిస్తాయి. దాదాపు ఆన్ లై�
Gujarat Cabinet 2025: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మంత్రుల రాజీనామా తర్వాత గుజరాత్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన కొత్త మంత్రివర్గంలోని మంత్రులందరికీ శాఖలు కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి హర్
సైదాబాద్ అబ్జర్వేషన్ హోం స్టాఫ్ గార్డ్ పై ఐదు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. స్టాఫ్ గార్డ్ రెహమాన్ పై ఇప్పటి వరకు ఐదుగురు మైనర్ బాలుర తల్లిదండ్రులు సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మైనర్ బాలుర పై లైంగిక దాడి ఘటనలు వెలుగులో
దరఖాస్తు గడువు దగ్గరపడుతుండడంతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు మద్యం వ్యాపారులు ముందుకు వస్తున్నారు. ఈరోజు ఒక్కరోజే 25వేల దరఖాస్తులు నమోదైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 45 వేల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడ�
Tripura: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోకి చొరబడిన ముగ్గురు బంగ్లాదేశీ స్మగ్లర్లు, భారతీయుడిని హత్య చేశారు. ఆ తర్వాత ముగ్గురుని గ్రామస్తులు ప్రతీకార దాడిలో హతమార్చారు. ఇది భారత్-బంగ్లాదేశ్ మధ్య వివాదంగా మారింది. అక్టోబర్ 15న జరిగిన ఈ సంఘటన దౌత్యపరమై�
JR NTR : తమిళ స్టార్ హీరో శింబు హీరోగా వెట్రిమారన్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ సామ్రాజ్యం. ఈ మూవీ ప్రోమోను తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ ప్రోమో క్షణాల్లోనే వైరల్ అవుతోంది. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మీద శింబు చేసిన కామెంట్స్ �
Dulkar Salman : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు కేరళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. భూటాన్ నుంచి అక్రమంగా కార్లను దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. రీసెంట్ గా ఐటీ అధికారులు కేరళలోని సెలబ్రిటీల ఇళ్లపై దాడులు నిర్వహించారు. పృథ్వీరాజ్ సు�
SVSN Varma: టీడీపీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై మంత్రి నారాయాణ టెలీకాన్ఫరెన్స్లో చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కాకరేపాయి.. అయితే, ఇదంతా వైసీపీ సృష్టించిందేనని కొట్టిపారేశారు మంత్రి నారాయణ.. విశాఖ పర్యటనలో ఉన�
TTD Parakamani Case : టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సీజ్ చేసిన వివరాలు సీల్డ్ కవర్ లో హైకోర్టు రిజిస్టర్ కి అందజేశారు సీఐడీ అధికారులు. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయనందుకు టీటీడీపై న్యాయమూ
SLW vs SAW : వర్షం అంతరాయంతో ఐదు గంటలు ఆలస్యంగా సాగిన మ్యాచ్లో శ్రీలంక(Srilanka) మోస్తరు పరుగులు చేసింది. డక్వర్త్ లూయిస్(DLS) ప్రకారం 20 ఓవర్లకు కుదించడంతో.. మిడిలార్డర్ బ్యాటర్లు ధనాధన్ ఆడారు.
Mithun Reddy ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. మిథున్ రెడ్డి అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
SLW vs SAW : ఎట్టకేలకు శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్ మొదలైంది. వర్షం అంతరాయం కారణంగా ఐదుగంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ను 20 ఓవర్లు కుదించారు అంపైర్లు.
[20:55]కొన్ని రోజుల క్రితం మొదలైన ఆధార్ మస్కట్ కంటెస్ట్ (Aadhaar Mascot).. అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనలో పేర్కొంది.
Liquor Shops రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు శుక్రవారం ఒక్కరోజే భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిన్నటివరకు 25వేల దరఖాస్తులు రాగా.. శుక్రవారం ఒక్కరోజే 25వేల దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు 50వేల దరఖాస్తులు వచ్చాయ
Chennai Open : జూనియర్ స్థాయిలో అదరగొడుతున్న యువ క్రీడాకారిణులకు మాయా రాజేశ్వరన్ (Maaya Rajeshwaran), సహజ యమలపల్లి(Sahaja Yamalapalli)కి మరో మెగా టోర్నీ అవకాశం దక్కింది.
Anirudh Reddy జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని అవుతానని తెలిపారు.
[20:39]APTDC tour package: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పంచారామాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.
భద్రాచలంలో శుక్రవారం పలు బెల్టు షాపులపై భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ రైడ్లో అధిక సంఖ్యలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్�
సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసోసియేషన్) పై అందరు అవగాహన కలిగి ఉండాలని ప్రాథమిక వైద్యాధికారి వెంకటేశ్ అన్నారు. శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులక
Jugaari Cross రాజ్ బీ శెట్టి వన్ ఆఫ్ ది కీ రోల్లో కరవాలి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ విడుదల కాకముందే మరో సినిమాను ప్రకటించాడు రాజ్ బీ శెట్టి. ఈ క్రేజీ యాక్టర్ కమ్ డైరెక్టర్ నటిస్తోన్న చిత్రం జుగా
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు ఆదేశానుసారం డబ్ల్యూపిఎస్ & జిఏ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (WPS&GA) ఆధ్వర్యంలో కబడ్డీ రీజనల్ మీట్ పోటీలు రుద్రంపూర్లో శుక్రవారం ప్రారంభమయ
గో సేవా విభాగం ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలో నిర్వహించిన జిల్లా స్థాయి గో విజ్ఞాన పరీక్షలు- 2025 లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు.
[20:07]ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయం పైకప్పు మరమ్మతు పనులను పురాతన శాస్త్రీయ విధానంలో చేపట్టడం వల్ల మరో 200 ఏళ్లపాటు లీకేజీ సమస్యలు ఉత్పన్నం కావని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
Shantha Rangaswamy : భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి (Shantha Rangaswamy) కీలక పదవికి ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో భారత క్రికెట్ సంఘం(ICA) అధ్యక్షురాలిగా రంగస్వామి ఎన్నికయ్యారు.
బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం సీపీఐ(ఎం) సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్ల�
Jubilee Hills By Elections కాంగ్రెస్ చిల్లర చేష్టలను ప్రజలు ఛీద్కరించుకుంటున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
ACB Raids అవినీతి అధికారులు రోజుకో జిల్లాలో పట్టుబడుతున్నారు. వరంగల్ , వికరాబాద్ జిల్లాలో ఒకేరోజు నలుగురు అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు.
Ashwin : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు హర్షిత్ రానా (Harshit Rana)ను ఎంపిక చేయడంపై విమర్శించిన వాళ్లు చాలామందే. మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ నుంచి అశ్విన్ వరకూ అతడిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. అయిత�
[19:46]దేశంలో ఆహార ఉత్పత్తుల లేబుల్స్, ప్రకటనల్లో ఎక్కడా ఓఆర్ఎస్ అనే పదాన్ని వినియోగించొద్దని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పష్టంచేసింది. దీనికి సంబంధించి అన్ని వ్యాపార సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్లు వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కేటుగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.
పేదరిక నిర్మూలనకు చదివే సరైన మార్గమని ఇల్లెందు కోర్టు జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శుక్రవారం ఇల్లెందు మున్సిపాలిటీ కార్యాలయం పక్కన ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలలో అంతర్జాతీయ పేదరిక నిర్మూ
బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే బంద్ ఫర్ జస్టిస్కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.
TG Weather తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా గ్రామాలకు వాతావరణశాఖ ఎల
Tirumala 2026 జనవరి నెలకు సంబంధించి తిరుమలలో వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను ఈనెల 19న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
[18:43]భక్తుల సౌకర్యార్థం వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటా టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లను ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
[18:54]నకిలీ మద్యం తయారీ కేసులో ఎ-1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్ధన్రావు సన్నిహితుడు దేవాబత్తుల నాగబాబును అబ్కారీశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
[18:30]స్కూల్లో వేయకముందే.. పిల్లలకు ఏబీసీడీలు నేర్పుతున్నాం! రైమ్స్ చెబుతున్నాం..! వాటిలాగే అపరిచితులతో ఎలా మెలగాలో.. అన్యుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో.. అవగాహన కల్పించడమూ అవసరమే!
అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ప్రస్తుతం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. అధికంగా ఉన్న బరువు తగ్గేందుకు చాలా మంది నానా తంటాలు పడుతున్నారు.
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ సెంటర్లలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ పీజీ కాలేజెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ నాయక్ ఒక ప్�
బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించే బంద్లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రామన్నపేట మండలాధ్యక్షుడు పోసబోయిన మల్లేశం పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల �
Collector Rajarshi Shah మహిళలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో పర్యటించారు.
రైతులు మార్కెట్కు తీసుకువచ్చిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంతో పాటు బోగారం, ఇంద్రపాలనగరం గ్రామాల్లో ఏ�
BRS బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శనివారం చేపట్టనున్న తెలంగాణ బంద్కు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా సహకరించాలని బీఆర్ఎస్ జిల్లా యువత కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు.
పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ రెవెన్యూ పరిధిలో ఉన్న పత్తి పంటలను ఆయన పరిశీలించార�
[18:19]వన్డే ప్రపంచ కప్ టోర్నీకి మరో రెండేళ్ల సమయం ఉంది. అయినా సరే, ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు యమక్రేజ్ వచ్చేసింది. దీనికి కారణం ముగ్గురు. రోహిత్ - విరాట్ కోహ్లీ జోడీ కాగా.. కెప్టెన్గా తొలిసారి వన్డే బాధ్యతలు చేపట్టిన శుభ్మన్ గిల్ ఎలాంటి ప్రదర్శన ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Free Bus ఆర్టీసీ బస్సులో ఓ మహిళ వీరంగం సృష్టించింది. ఫుట్బోర్డు మీద నిల్చోవద్దని చెప్పినందుకు ఇది ఫ్రీ బస్సు అంటూ డ్రైవర్తో గొడవకు దిగింది. అడ్డొచ్చిన కండక్టర్తోనూ వాగ్వాదానికి దిగింది. నా ఫొటో తీసుకో.. వి
Kakatiiya University బీసీ బంద్ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు.
Sreeleela తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఏం ప్లాన్ చేసినా గ్రాండ్గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. ఈ స్టార్ డైరెక్టర్ ఈ సారి మాత్రం ఎవరూ ఊహించన విధంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఓ యాడ్ ఫిల్మ
Ajit Agarkar : భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma )లు తమ కెరియర్లోనే కఠిన సవాల్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వెటరన్ ప్లేయర్ల గురించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar) సైతం కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఒక నివేదిక ప్రకారం, 2025 జూన్ నాటికి భారతీయుల వద్ద దాదాపు 34,600 టన్నుల బంగారం ఉంది. బంగారం ధరలు చూస్తే రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బంగారమంటే మక్కువ చూపే భారతీయులకు ఇది శుభవార్తే కావొచ్చు. కానీ, ఇలా ధరలు అమాంతం పెరుగుతూ పోవడం అంత మంచిది కాదా? నిపుణులు ఏమంటున్నారు?
PGRRCDE ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE) ద్వారా అందించే అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి.
Special Trains దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు శుభవార్త చెప్పింది. పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ నుంచి తిరుప�
గ్రామాల్లో శాంతి భద్రతలను పటిష్ఠం చేసేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగ పడుతాయని యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్ గౌడ్ అన్నారు. మోటకొండూర్ మండలంలోని ఇక్కుర్తి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై మోటకొండూర్ ఎస్ఐ
Harish Rao ఏం సాధించామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమవుతుంది..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు. ఈ 23 నెలల పాలనలో ఏం సాధించారు అని విజయోత్సవాలు జరుపుతార�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 18న బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు.
[17:34]బీసీ రిజర్వేషన్ల పరిరక్షణే ధ్యేయంగా ఈనెల 18న తెలంగాణ బంద్కు బీసీ సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంద్కు మద్దతుగా అఖిలపక్ష, బీసీ సంఘాలు హైదరాబాద్లో ముందస్తు సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి.
RCB : ఐపీఎల్లో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 18వ సీజన్లో ట్రోఫీని ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB). ఇక ఐపీఎల్లో ఆర్సీబీ శకం మొదలైందని అభిమానులు సంబురపడుతున్న వేళ.. ఫ్రాంచైజీని అమ్మేయాలని యాజమాన్య
Dude Review యూత్ కి నచ్చేలా లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు 'డ్యూడ్' ప్రమోషనల్ కంటెంట్లో కూడా అదే వైబ్ కనిపించింది. మరి ప్రదీప్ హిట్ ఫార్ములా మరోసారి వర్క్ అయ్యిందా..? తన ఖాతాలో హ్యాట్రి�
సీపీఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హెల్త్ సూపర్వైజర్ బి. విజయలక్ష్మి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం మోట్లగూడెం ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం (హెల్త్ సబ్ సెంటర్) ఆ�
Sajjala Ramakrishna Reddy: కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమి�
బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ లేఖ రాశారు. ఈ నెల 13వ తేదీన దత్తాత్రేయ బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శించి �
[17:03]శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు కొందరు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) తెలిపారు.
BC Reservations బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేవరకు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొని శక్తిగా నిలబడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనచారి హెచ్చరించారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాప�
Regina సౌత్ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కసాండ్రా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా మత మార్పిడి గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ�
Vijay's party not recognised తమిళనాడు నటుడు విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే)కు గుర్తింపు లేదని ఎన్నికల కమిషన్ (ఈసీ) స్పష్టం చేసింది. కరూర్ ర్యాలీ తొక్కిసలాట కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టుకు ఈ విషయాన
Afghanistan Pakistan conflict, TTP attacks, Pakistan soldiers killed, Mir Ali suicide bombing, Waziristan terror attack, Kabul airstrike, Taliban Pakistan war, cross-border clashes, Afghanistan ceasef
SLW vs SAW : స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో శ్రీలంక (Srilanka)కు బోణీ కష్టాలు తప్పడం లేదు. సొంతగడ్డపై అదరగొడుతూ పాయింట్ల ఖాతా తెరవాలనుకుంటున్న లంకను వరుణుడు (Rain) వెంటాడుతున్నాడు.
Gudivada Amarnath వైజాగ్లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్తో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని కూటమి ప్రభుత్వం ప్రకటనపై ఏపీ మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' అంటూ వచ్చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ముందుకొచ్చిన టిల్లు మరోసారి తన మార్క్ మ్యాజిక్ చేశాడా? ఈ రివ్యూలో చూద్దాం.
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు దీపావళికి ముందు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, చమురు స్టాక్స్తో పాటు విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో వరుసగా మూడోరోజు మార్కెట్లు లాభపడ్డాయి. క్రితం సెష�
Kapas Kisan App కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సోనారి క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఎం.నారాయణ సూచించారు.
[16:06]Coca Cola IPO: ప్రముఖ శీతలపానీయాల సంస్థ కోకాకోలా.. భారత్కు చెందిన తన బాటిలింగ్ యూనిట్ హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను పబ్లిక్ ఇష్యూకు తీసుకురావాలని భావిస్తోంది.
[15:53]కర్ణాటకలో కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక సర్వేపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్ నారాయణ మూర్తి దంపతులకు కొన్ని అపోహలు ఉన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.
Fisherman చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సముద్రంలో చేపలు పడుతుండగా ఎగిరొచ్చిన ఒక చేప అతడి కడుపులో లోతుగా పొడిచింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అతను ప్రాణాలు కోల్పోయాడు.
Tiger Mauls Farmer పొలంలో పని చేస్తున్న రైతులను పులి ఠారెత్తించింది. వారి వైపు అది దూసుకొచ్చింది. దీంతో రక్షించుకునేందుకు కొందరు వ్యక్తులు చెట్లు ఎక్కారు. అయితే ఒక రైతుపై ఆ పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడి ప�
Auto Sales యావత్ దేశం దీపావళి పండుగకు సిద్ధమైంది. ఈ క్రమంలో వాహన మార్కెట్కు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. పండుగ సీజన్లో పెద్ద సంఖ్యలో జనం కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రాంట
Hyderabad ఓ ఇంటి యజమాని దారుణానికి పాల్పడ్డాడు. తన ఇంట్లో కిరాయికి ఉంటున్న దంపతులను లక్ష్యంగా చేసుకున్నాడు. దీంతో వారి బాత్రూమ్ బల్బ్లో రహస్యంగా సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశాడు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కనగల్ మండల తాసీల్దార్ పద్మ అన్నారు. కనగల్ మండలంలోని వేమిరెడ్డిగూడెం, పగిడిమర్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి కేంద్రాలను శుక్రవారం ఆమె ప్రా�
BCCI: ఆసీస్ గడ్డపై చివరి వన్డే సిరీస్ ఆడేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రిపేరయ్యారు. ఆదివారం పెర్త్లో జరిగే వన్డే కోసం నెట్స్లో జోరుగా ప్రాక్టీస్ చేశారు. ఆ ఇద్దరిపై బీసీసీఐ ఓ వీడియోను రిలీజ్
IRCTC Down దీపావళి దగ్గర పండుగ దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో చాలామంది తమ సొంత ప్రాంతాలకు వెళ్తుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు రైలులో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, పండుగకు ముందు లక్షలాది మంది ట�
"రైలు కదిలిన పావుగంట తర్వాత నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో ఒంటరిగా ఉన్న మహిళను బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పెదకూరపాడు స్టేషన్ సమీపంలో రైలు నెమ్మదిగా వెళ్తున్నప్పుడు దూకి పారిపోయారు'' అని రైల్వే సీఐలు చెప్పారు.
IRCTC Website Down ధంతేరస్, దీపావళి (Diwali ), ఛఠ్పూజ (Chhath Puja).. ఇలా వరుస పండుగలు రావడంతో పట్నం వాసులు పల్లెబాట పట్టారు. ఈ క్రమంలో రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. వారికి నిరాశే ఎదురైంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్,
అధిక వడ్డీ కేసులో మరో నలుగురు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపారు. శుక్రవారం దేవరకొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలు అవసరం అవుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో మెగ్నిషియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది.
[15:17]మన స్టార్ ఆటగాళ్ల గురించి ప్రత్యర్థి జట్టు ప్లేయర్ చెబితే ఆ కిక్కే వేరు. వారిద్దరూ ఉంటే ఆటకు మరింత వన్నె వస్తుందని చెబితే అభిమానులకు అంతకుమించిన సంతోషం మరొకటి ఉండదు.
Sisters Marry Multiple Men ఒక కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు పలువురు వ్యక్తులను పెళ్లాడారు. ఆ తర్వాత డబ్బు, నగలతో పారిపోయారు. వారి తండ్రితో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ కుటుంబాన్ని అర�
Hyderabad చార్మినార్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూర్గిచౌక్ వద్ద ఉన్న ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనున్న మరో షాపుకు మంటలు వ్యాపించాయి.
[14:47]Global brand value: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో విలువ పరంగా యాపిల్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. మైక్రోసాఫ్ట్ రెండో స్థానంలో, అమెజాన్ మూడు, గూగుల్ నాలుగు, శాంసంగ్ ఐదో స్థానంలో ఉన్నాయి.
[15:03]ఒక ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి కావాల్సిన ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసేందుకు అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరముందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
[14:33]సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని నడిపించే అవకాశం శుభ్మన్ గిల్కు వచ్చింది. ఆస్ట్రేలియాతో సిరీస్తో గిల్ వన్డే జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే.
BC Bandh రేపటి బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలంలో పోచంపల్లి, రేవనపల్లి, గౌస్ కొండ గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
Students Fake Principal's Death పరీక్షల వాయిదా కోసం విద్యార్థులు కుట్రపన్నారు. ప్రిన్సిపాల్ మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, విద్యార్థులు షాక్ అయ్యారు.
KTR తెలంగాణ రాష్ట్రంలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైసెస్ పార్క్లో హ్యూవెల్ (Huwel) సంస్థ ఏర్పాటు చేసిన నూతన కెమిస్ట్రీ ల్యాబ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు.
CM Chandrababu: భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస�
[13:56]India Post: మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖ కూడా మారుతోంది. ప్రైవేటు సంస్థలతో పోటీపడేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది.
Terrorists Attack ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. తిన్సుకియా (Tinsukia) జిల్లాలోని కాకోపథర్ (Kakopathar)లో గల భారత ఆర్మీ శిబిరం (Assam Army camp)పై ఉగ్రదాడి జరిగింది (Terrorists Attack).
[13:40]రానున్న స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన నేతలు ఎవరినీ నామినేషన్లు వేయనీయరంటూ వైకాపా నేత సతీశ్రెడ్డి అసత్య ప్రచారం చేయడం సరికాదని పులివెందుల తెదేపా ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు.
[13:37]ఆరు నెలల ముందు రోహిత్ శర్మను చూస్తే.. ఇంకెన్నాళ్లు ఆడతాడో అనే అనుమానం ఉండేది. కానీ, ఇప్పుడు చూస్తే కనీసం మరో నాలుగేళ్లు ఆడటం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తాయి. అంతలా శరీరాకృతితోపాటు ఫిట్నెస్ను రోహిత్ సాధించాడు.
Liquor Shops రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణకు శనివారమే చివరి రోజు. నిన్నటి వరకు కేవలం 25 వేల మద్యం దరఖాస్త
Cabinet Expansion గుజరాత్ (Gujarat)లో బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet Expansion) చేపట్టింది. 26 మంది సభ్యులతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది.
LCA Tejas Mk1A : లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్(ఎల్సీఏ) తేజస్ ఎంకే 1ఏ యుద్ధ విమానం .. మహారాష్ట్రలోని నాసిక్ ఎయిర్బేస్లో ఎగిరింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు చెందిన మూడవ ఉత్పత్తి కేంద్రం నుంచి ఆ విమాన
Student Slaps Professor పోలీసుల ముందే ప్రొఫెసర్తో విద్యార్థిని ఘర్షణ పడింది. ఆయన చెంపపై ఆమె కొట్టింది. అయితే ఆ విద్యార్థిని చర్యను టీచర్స్ సంఘాలు ఖండించాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఒళ్లు నొప్పులు అనేవి సహజంగా మనకు వస్తూనే ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. జ్వరం లేదా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు లేదా శారీరక శ్రమ, వ్యాయామం చేసినప్పుడు, పలు ఇతర కారణాల వల్ల కూ�
Telusu Kada అందమైన హీరోయిన్లు రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి.. జోష్ఫుల్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. భారీ నిర్మాణ సంస్థ.. వీటన్నింటితోపాటు తమన్ సంగీత దర్శకత్వంలో విడుదలైన పాటలు.. ముఖ్యంగా ‘మల్లిక గంధా..’ సాంగ్.. ఇవన్నీ
[12:40]ఆట పరంగా చేసే విమర్శలు సహేతుకంగా ఉండాలని.. క్రికెటర్ల వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదని భారత మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. హర్షిత్ రాణా విషయంలో వచ్చిన విమర్శలపై అశ్విన్ స్పందించాడు.
[12:44]బీసీ రిజర్వేషన్ల బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించి పంపినా కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు.
గత 50 ఏండ్లుగా ఉన్న దుర్గమ్మ గుడి స్థలాన్ని అక్రమంగా ముస్లింలకు కేటాయించడాన్ని నిరసిస్తూ బచ్చన్నపేటలో (Bachannapet) స్థానికులు ధర్నా నిర్వహించారు. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జనగామ- సిద్దిపేట ప్రధాన రహదారిపై రా
[12:38]తిరుమల పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది.
Ravi Teja మాస్ మహారాజా రవితేజ మళ్లీ మాస్ ట్రాక్లోకి రావడానికి సిద్దమయ్యాడు. ఈ నెల అక్టోబర్ 31న విడుదల కానున్న ఆయన 75వ చిత్రం ‘మాస్ జాతర’ తర్వాత వరుసగా మూడు కొత్త సినిమాలు లైన్లో ఉన్నాయి.
Dalit Man Urinated అక్రమ మైనింగ్ను వ్యతిరేకించినందుకు సర్పంచ్, అతడి అనుచరులు దళిత వ్యక్తిని దారుణంగా కొట్టారు. అతడిపై మూత్ర విసర్జన చేశారు. దీంతో బాధిత దళిత వ్యక్తి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కే
ISKCON: బెంగుళూరు చర్మ వైద్యురాలు డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసులో ఆమె భర్త, డాక్టర్ మహేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే కుమార్తె కోసం కట్టిన సుమారు మూడు కోట్ల విలువైన ఇంట�
Child Artist Ravi Rathod 'విక్రమార్కుడు' చిత్రంలో "రేయ్ సత్తి బాల్ ఇటు వచ్చిందా" అనే డైలాగ్తో సుపరిచితమైన చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ (Ravi Rathod) ఇటీవల దుర్భర జీవితాన్ని గడుపుతున్నవిషయం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో (Local Body Elections) చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ను హైకోర్టు (High Court) ప్రశ్నించింది. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.
పెరుగును మనం రోజువారి ఆహారంలో భాగంగా తింటూనే ఉంటాం. చాలా మంది భోజనం చేసినప్పుడు చివర్లో కచ్చితంగా పెరుగును తింటారు. పెరుగుతో భోజనం చేయకపోతే భోజనం తిన్న ఫీలింగ్ రాదని చాలా మంది భావిస్తూ ఉంటారు.
Mamata Banerjee పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆలయాల నిర్మాణాలపై దృష్టిసారించారు. దిఘాలోని జగన్నాథ ఆలయం, కోల్కతా సమీపంలోని రాజర్హట్లో ప్రతిపాదిత దుర్గా ఆలయ నిర్మాణం తర్వాత సిలిగురిలో పెద్ద మహాకాళ ఆలయాన్న�
ManojBajpayee బిహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీకి మద్దతుగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లుగా ఒక వీడియో వైర�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) నిర్లక్ష్యం చాటిచెప్పే ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం నాణ్యత దారుణంగా ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగ�
engineering student raped ఇంజినీరింగ్ విద్యార్థినిపై క్లాస్మేట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పిల్ కావాలా అని ఆమెను అడిగాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
Air Pollution దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీపావళి (Diwali) పండుగకు ముందే రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణించింది.
[10:51]ఇటీవల భారత్లో అఫ్గాన్ మంత్రి ముత్తాఖీ నిర్వహించిన ప్రెస్మీట్కు ఆహ్వానించకపోవడంపై మహిళా జర్నలిస్టులు చేసిన పోరాటాన్ని యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు కొనియాడారు.
Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ యాదవ్ గురువారం మహువా నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనశక్తి జనతాదళ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్ ఫైలింగ్ చ
హైదరాబాద్లోని జాతీయ పోలీసు అకాడమీ (NPA)లో శిక్షణ పూర్తిచేసుకున్న 77వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ను (Passing Out Parade) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి (Daljit Singh Chawdhary) ముఖ
K Ramp భారతీయ సినిమా రంగంలో హీరోల్ని దేవుళ్లుగా పూజించే సంప్రదాయం పాతకాలం నుండి కొనసాగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ అభిమానాన్ని వ్యక
Australia: ఆసీస్ వన్డే జట్టులోకి మార్నస్ లబుషేన్ వచ్చేశాడు. గాయం వల్ల కెమరూన్ గ్రీన్ తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో లబుషేన్ను తీసుకున్నారు. ఆదివారం నుంచి భారత్, ఆసీస్ మధ్య వన్డే సిరీస్ ప్రార
[10:28]మ్యాచ్ ఏదైనా సరే.. భారత్ - పాక్ పోరంటేనే అభిమానుల్లో ఆసక్తి ఎక్కువ. అది రికార్డులను హోరెత్తించేలా ఉంటుంది. ఇప్పుడు మహిళల వన్డే ప్రపంచ కప్లోనూ ఇదే జరిగింది.
నిమ్స్ (NIMS) దవాఖానలో వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నారు. నితిన్ను గుర్తించిన హాస్పిటల్ సిబ్బంది పోలీసు�
Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ - డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్-కామెడీ చిత్రం ‘రాజా సాబ్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రారంభంలో, ప్రభాస్ లాంటి బిగ్గెస�
[10:00]విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే ఔషధాలు నాసిరకంగా ఉన్నాయని.. వాటిపై తనిఖీలను వేగవంతం చేయాలని అమెరికా సెనెటర్ జిమ్ బ్యాంక్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)ను కోరారు.
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం శనివారం నాటి రాష్ట్ర బందును (BC Bandh) జయప్రదం చేయాలని బీసీ రిజర్వేషన్ల సాధన కమిటీ నాయకుడు, సామాజికవేత్త మేరుగు అశోక్ పిలుపు నిచ్చారు. శుక్రవారం శివనగర్లోని తన కార్యాలయంలో బందుకు స�
మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Rajagopal Reddy) సొంతపార్టీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ను కాపాడేందుకు తన ఆస్తులు అమ
Donald Trump: హమాస్కు వార్నింగ్ ఇచ్చారు డోనాల్డ్ ట్రంప్. ఒకవేళ గాజాలో సాధారణ పౌరులను హమాస్ టార్గెట్ చేస్తే, అప్పుడు హమాస్పై మిలిటరీ చర్యకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ట్రుత్ సోషల�
ఆరోగ్యంగా ఉండాలంటే వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటే ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. ఆయుర్వేదంలో కూడా ఉపవాసం గురించి ఎంతగానో వివరించారు. ఉపవాసం అనేది ఆధ్యాత్మిక పరంగానే కాక ఆరోగ్యపరంగా కూ�
Nagarjuna 100 Movie టాలీవుడ్ సూపర్స్టార్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన సినీ కెరీర్లో కీలక మైలురాయిగా నిలిచే 100వ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 99 సినిమాల్లో నటించిన నాగార్జునకు ఈ చిత్రం ప్రత్యేకం.
Yellamma టాలీవుడ్లో రెండు సంవత్సరాలుగా చర్చల్లో ఉన్న ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ మరోసారి వార్తల్లో నిలిచింది. ‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు.
పంజాబ్లో అవినీతి తిమింగలం చిక్కింది. రూ.8 లక్షల లంచం కేసులో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) ఆఫ్ పోలీస్ హర్చరణ్ సింగ్ భుల్లార్ (Harcharan Singh Bhullar) కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI)కి పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ప�