ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలందరికి నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని, పిల్లలందరిని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కటుకం రమేష్ కోరారు.
రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం ముసురు వాతావరణం నెలకొంది. అనకాపల్లి, పరవాడ, మాకవరపాలెం, సబ్బవరం, ఎస్.రాయవరం, కశింకోట, ఎలమంచిలి, మాడుగుల, మునగపాక, అచ్యుతాపురం, రావికమతం, తదితర మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో ఆకాశం మేఘావృతమై, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. అప్పట్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల్లో పలువురు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎం.సౌభాగ్యలక్ష్మిని తిరుపతి జిల్లా ట్రైనింగ్ సెంటర్కు బదిలీ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో ఏడీఏగా పనిచేస్తున్న జి.వాసును చిత్తూరు జిల్లా వ్యవసాయ ట్రైనింగ్ సెంటర్కు, పలమనేరు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డి.అన్నపూర్ణను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సీడ్ టెస్టింగ్ ల్యాబ్కు బదిలీ చేశారు. ఉద్యాన శాఖలో ప్రకాశం జిల్లా ఏపీ ఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తున్న పీవీ రమణను చిత్తూరు జిల్లా ఏపీఎంఐపీ పీడీగా బదిలీ చేశారు. ఇక్కడ ఏపీఎంఐపీ పీడీగా పనిచేస్తున్న ఎస్ఏ బాలసుబ్రమణ్యంను శ్రీశైలం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవల్పమెంట్ ఏజెన్సీకి బదిలీ చేశారు. జిల్లా పట్టుపరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్.శోభరాణిని పరిపాలన సౌలభ్యం కింద శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పట్టుపరిశ్రమ అధికారిగా బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న డి.పద్మమ్మ జేడీగా చిత్తూరు పట్టు పరిశ్రమ శాఖకు రానున్నారు.
గడ్డి మందులను తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చేవని చెబుతూ రైతులను మోసం చేస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, రూ 65లక్షల విలువైన 22క్వింటాళ్ళ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని సూర్యాపేట జిల్లా �
లేడికి లేచిందే పరుగు.. అన్నట్టుగా ఉంటారు కొందరు. పెరటి మొక్కలు నాటిన మొదటిరోజు నుంచే.. అవి ఎప్పుడు పెరుగుతాయా? ఎప్పుడు పూలు, కాయలు ఇస్తాయా? అని కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తుంటారు.
[00:52]‘కుబేర’ ఎంతో ప్రత్యేకమైన చిత్రమన్నారు కథానాయకుడు ధనుష్. ఈ సినిమా తనకు తన బాల్యాన్ని గుర్తు చేసిందని చెప్పారు. ఆయన.. నాగార్జున కలిసి నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇసుక లేక నిలిచిపోతున్నాయని, దీన్ని ఆసరా చేసుకొ ని అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్న అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రతి పల్లెకూ గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నదని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు మండలంలోని సోమవరం గ్రామంలో మంగళవారం ‘పల్లె పిలుస్తోంది రా.. కదలి రా!’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
[00:50]‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాల్ని పూర్తి చేసిన కథానాయకుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్సింగ్’ కోసం రంగంలోకి దిగారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
కర్ణాటకలో కుల గణనను తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. పదేండ్ల కిందట నిర్వహించిన కులగణనపై పలు కుల సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఏఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట�
పిల్లలకు మెరుగైన జీవితం అందించాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ.. తమ పని పూర్తయిందని అనుకుంటారు. పిల్లలు కోరినవి అందిస్తూ.. వారిని గొప్పగా పెంచుతున్నామని భావిస్తార�
[00:48]ఈ ప్రపంచంలో తప్పు చేయని వాళ్లు అంటూ ఎవరూ ఉండరు. కానీ దాన్ని ఒప్పుకునే ధైర్యం అందరికీ ఉండదు. పైగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు చెప్పేవాళ్లే ఎక్కువ నేటి సమాజంలో.
భూదాన్పోచంపల్లిని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఈ నెల 12వ తేదీన సందర్శించనున్న ట్లు తెలిసింది.మంగళవారం కలెక్టర్ హనుమంతరావు పోచంపల్లిలో పలువురు మగ్గం కార్మికులతో మాట్లాడారు.
[00:44]కథానాయకుడు కార్తి వరుసగా సీక్వెల్ సినిమాలతో జోరు చూపించనున్నారు. ఆయన ఇప్పటికే ‘సర్దార్’కు సీక్వెల్గా ‘సర్దార్ 2’ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తన ‘ఖైదీ’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఖైదీ 2’ను పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నారు.
చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించిన ఉద్యమ యోధుడు కేసీఆర్కు ఇన్ని వేధింపులా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కొనే దమ�
[00:43]బ్యాడ్మింటన్ ఆడటం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అని చెబుతోంది బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణె. తన తండ్రి, ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాశ్ పదుకొణె 70వ పుట్టిన రోజు వేళ దీపికా ఇన్స్టా వేదికగా ఓ పోస్టు పెట్టింది.
[00:41]తనదైన శైలిలో సినిమాలకు రివ్యూలు ఇస్తూ అందరి ప్రశంసలు పొందుతాడు ఓ రివ్యూయర్. ఎప్పటిలాగే రివ్యూ కోసం ఓ సినిమా చూడటానికి వెళ్లిన అతను దెయ్యాలు ఉన్న ఓ చోటుకి వెళతాడు.
నైరుతి రుతుపవనాలు ముంచుకొస్తున్నా యి. జూన్లో భారీగా వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈసారి వర్షాలు కురియగా నే చెరువుల్లో చేపపిల్లల పంపిణీ చేపట్టాలని మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగులకు, దూపదీప నైవేద్య అర్చకులకు వరాల జల్లు కురిపించింది. సుదీర్ఘకాలంగా సేవ లు అందిస్తున్న అర్చక, ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేసి పలు సంక్షేమ పథకాలను అమ లు చేయనుంది.
. సుపరి పాలనే లక్ష్యంగా.. ప్రజలకు సంక్షేమం అందించ డమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సాగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12వ తేదీకి ఏడాది అవుతోంది. ఈ నేప థ్యంలో ఏడాది పాలన ఎలా సాగిందనే దానిపై ప్రత్యేక కథనం..
024 జూన్ 12.. ఉదయం 11.27 గంటలు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసి... వైసీపీ అస్తవ్యస్తం, అంధకారం చేసిన రాష్ట్రంలో తన అనుభవంతో వెలుగులు నింపడానికి అధి కార పగ్గాలు చేపట్టిన ఘడియలు.
[00:39]‘‘ప్రతి కష్టంలోనూ నేను నీతో ఉంటాను..’’ అంటూ తన కూతురిపై ప్రేమను తెలియజేస్తుంది బాలీవుడ్ కథానాయిక కాజోల్. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మా’. హారర్ కామెడీ నేపథ్యంలో విశాల్ ఫ్యూరియా తెరకెక్కిస్తున్నారు.
కేసీఆర్ను నేరుగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కొని ఆయనను ఇబ్బందులు పెట్టాలని కుట్రలు చేస్తున్నాయని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
కాలం కటువుగా, నిర్దయగా ఉంటుందనిపిస్తుంది చాలాసార్లు! యేసు క్రీస్తు, మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ లాంటి వారిని సమకాలీన చరిత్ర అవమానించడం ఎంతటి అన్యాయం? ఆ మహనీయులు చెప్పిన, చేసిన మహత్కార్యాలకు వారిని నెత్
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాజా రఘువంశీని చంపించేందుకు భార్య సోనమ్ రూ.20 లక్షల సుపారీ ఇచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
వ్యవసాయ పనులు చేసే రైతులు ఏరువాక పౌర్ణమిని ప్రత్యేకంగా నిర్వహించే పండుగ. కానీ రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ తదితర గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలకు ఇథనాల్ కంపెనీ ఓ శనిలా దాపురించింది.
ఆస్తి రిజిస్ట్రేషన్ అనేది యాజమాన్య హక్కులు ఇవ్వబోదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. రిజిస్ట్రేషన్ అనేది ఒక వ్యక్తి హక్కుకు మద్దతు ఇవ్వగలిగినప్పటి
ఆనంద్ థియేటర్ సమీపంలోని హంద్రీ నది ఒడ్డున డంప్ తొలగించి నిర్మిస్తున్న ప్యాకెట్ పార్కు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని నగర పాలక కమిష నర్ ఎస్.రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ద్వారకా ప్రాంతంలో ఉన్న ఈ భారీ భవనంలోని 8, 9 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్లో మంగళవారం ఉదయం �
కిషోర బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.నిర్మల అన్నారు. కల్లూరు మండలం లక్ష్మీపురంలోని అంగన్వాడీ కేంద్రంలో కిషోరి వికాసం ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రోడ్డుపై ఒక్క రూపాయి దొరికినా వదలని వాళ్లు ఉన్నారు. అలాంటి ఏకంగా లక్షల విలులైన ఆభరణాలు, నగదు ఉన్న సంచి రోడ్డు మీద దొరికినా నిజాయితీగా పోలీసులకు అప్పగించారు
ఓ కేరళీయుడు చిన్నప్పుడెప్పుడో నాలుగో క్లాస్లో జరిగిన గొడవపై పగ పెంచుకొని 54 ఏండ్ల తర్వాత తన సహధ్యాయిపై దాడి చేశాడు. పోలీసులు అతడితోపాటు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలకృష్ణన్
ప్రపంచవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఓపెన్ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల వేలాది మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు. అమెరికా, భారత్లో ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు డ�
డిజిటల్ యుగంలో ఆధునిక ప్రేమ సంబంధాలు, డేటింగ్ యాప్లు, సమస్యలు.. సంబంధాల ఒత్తిడిని ఎదుర్కొనటంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సహాయపడటానికి ఢిల్లీ విశ్వవిద్యాలయం ఒక సరికొత్త కోర్సును ప్రవేశపెట్�
ప్రతీ కార్మికుడు బీమా సౌకర్యం కలిగి ఉండాలని అదనపు కలెక్టర్, రామగుండం మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ జె.అరుణశ్రీ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ పీటీఎస్లోని కాకతీయ ఆడిటోరి యంలో నిర్వహించిన బీమా మేళాలో అదనపు కలెక్టర్ మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుందని, ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టం చేయడం వల్లనే తనలాంటి బలహీనవర్గాల వ్యక్తికి మంత్రి పదవి లభించిందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం మంగళవారం మండలానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికాయి.
మండలంలో హావళిగి గ్రామం నుంచి కళవళ్లి తిప్ప గ్రామానికి వెళ్లే దారిని హావళిగి గ్రామానికి చెందిన రైతు, టీచర్ లక్ష్మినారాయణ సోమవారం రాత్రి తొవ్వేశారని, దీంతో తాము పొలాలకు వేళ్లే దారి లేకుండా పోయిందని ఆ గ్రామ రైతులు వా పోయారు.
కూటమి ప్రభుత్వం అఖండ విజ యం సాధించి.. ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి పేర్కొన్నారు.
KCR : బుధవారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో కొనసాగనున్న కమిషన్ బహిరంగ విచారణకు కేసీఆర్ హాజరుకానుండగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ విచారణకు హాజరై అనేక అంశాల
దేశంలో ఏసీల వినియోగానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నది. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు ఏసీల కనిష్ఠ టెంపరేచర్పై పరిమితులు విధించనున్నది.
ఆస్ట్రియాలోని రెండో పెద్ద నగరమైన గ్రాజ్లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బోర్గ్ డ్రెయిర్షుట్జెన్గాస్సే పాఠశాలలో ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగ
పాఠ శాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డీఈవో మాధవి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురలో ఉపాధ్యాయులు, పారిశుధ్య కార్మి కులకు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన పారిశుధ్య చర్యల గురించి నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నారు.
ఖరీ్ఫలో భా గంగా ముందస్తుగా పత్తి విత్తనం నాటిన రైతు లు వర్షం కోసం నిరీక్షిస్తున్నారు. మండలంలోని వీరారెడ్డిపల్లి, తిరుణాంపల్లి, చిక్కేపల్లి, కమలపాడు, కుందనకోట, గుడిపాడు గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల్లో ముందస్తుగా పత్తివిత్తనం నాటారు.
కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న ముడా స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. సుమారు రూ.100 కోట్ల విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. సిద్ధరామయ్య, ఇతరులపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధా
కెన్యాలో 28 మంది భారతీయుల బృందం ప్రయాణిస్తున్న బస్సు లోయలోకి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. సోమవారం ఈ ప్రమాదం జరిగిందని ఖతార్లోని భారత ఎంబసీ ఎక్స్లో తెలిపింది.
విక సిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా మంగళ వారం అల్లూరులో పంటల సాగుపై అవగాహన కల్పిం చారు. కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ భాస్కర్రావు మాట్లాడారు. రైతులు సమగ్ర పంట ప్రణాళికను తయారు చేసుకుని సాగు చేసుకోవాలని సూచించారు.
Real Dhamaal! జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు తగ్గింది. ఆశించిన స్థాయిలో భూములు, స్థలాల క్రయ విక్రయాలు జరగడం లేదు. దీంతో రియల్టర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
Are Road Troubles Inevitable? సీతంపేట గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో గతంలో నిర్మించిన రహదారి పనులపై విజిలెన్స్ అధికారులు చేపడుతున్న విచారణ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వాటిపై వచ్చిన ఆరోపణల మేరకు ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలోని రోడ్లను విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో టెక్నికల్ టీం సభ్యులు మూడు విడతల్లో పరిశీలించారు.
Rotten Meat and Fish Seized సాలూరులో కొందరి వ్యాపారుల తీరు మారడం లేదు. యథేచ్ఛగా కుళ్లిన మాంసం, చేపల విక్రయానికి యత్నిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే మున్సిపల్ అధికారులు దాడులు జరిపి మార్కెట్లో కుళ్లిన మాంసాన్ని సీజ్ చేశారు. దానిని విక్రయించేందుకు యత్నించిన వ్యాపారికి అపరాధ రుసుం విధించారు.
Ravindra Appointed as District Panchayat Officer జిల్లా పంచాయతీ అధికారిగా ఎస్.రవీంద్రను నియమించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణకుమార్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో గరుగుబిల్లి ఎంపీడీవోగా రవీంద్ర విధులు నిర్వహించారు.
మహిళ మెడలోని బంగారు గొలుసు ను మోటార్సైకిల్ వచ్చిన ఓ అగంతకుడు లాక్కెళ్లాడు. ఈ ఘటన ఒంగోలు నగరం శ్రీనగర్కాలనీలో 4వ లైన్లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది.
చీమకుర్తి పట్టణంలో ఆక్రమణలు తొలగింపు కార్యక్రమా న్ని మున్సిపల్ అధికారులు మంగళవారం ప్రా రంభించారు. పట్టణంలోని నయాగారా హోటల్ నుంచి ఇసుకవాగు సెంటర్ వరకూ ఆక్రమణల పర్వం చోటుచేసుకోవటంతో రహదారి కుచించు కుపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఒంగోలు నుంచి కర్నూల్కి వెళ్లే రహ దారికి ఇరువైపులా ఈ ఆక్రమణలు పెరిగిపోవ డంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
SGT Counselling Postponed to Today ఉపాధ్యాయుల బదిలీల్లో చివరి అంకమైన ఎస్జీటీల కౌన్సెలింగ్ బుధవారానికి వాయిదా పడింది. మాన్యూవల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సోమవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను పార్వతీపురంలో ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. అనంతరం టీడీజీ ఎమ్మెల్సీల వినతితో ఎస్జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ కాకుండా మాన్యూవల్గా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు మంగళవారం జడ్పీ కార్యాలయం వద్ద కౌన్సెలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Don't Cover Up Failures పదో తరగతి ఫలితాల సాధనలో వెనుకబడిన వివిధ పాఠశాలల హెచ్ఎంలపై ఐటీడీఏ ఇన్చార్జి పీవో సి.యశ్వంత్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ వైఫల్యాలను గిరిజన విద్యార్థులపై నెట్టి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు.’ అని అన్నారు.
Alert to Disasters విపత్తులపై అమ్రపత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మంగళవరం కలెక్టరేట్లో సంబంధిత అఽధికారులతో సమీక్షించారు. రుతుపవనాల రాక , భారీ వర్షాలు, వరదలు, రక్షణ చర్యలపై చర్చించారు.
రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా డిబేట్ పెట్టిన సాక్షి చానెల్ను తక్షణమే బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. తెలుగు మహిళల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
తుంగభద్రపై గుండ్రేవుల ‘జల’ఆశయం సిద్ధిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు జలవారధి ఏర్పడుతుంది. కరువు పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు గుండ్రేవుల జలాశయం నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఆలూరు నియోజకవర్గంలోని అధికార పార్టీలో మూడు నాలుగు గ్రూపులు ఉండటంతో ఇక్కడ పనిచేసేందుకు తహసీల్దార్లు ముందుగా రావడం లేదు. ఏ పని చేస్తే ఎవరితో తలనొప్పి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలంటే... ఆది నుంచి అన్నదాత అప్రమత్తంగా ఉండాలి. దుక్కిదున్నింది మొదలు పం ట చేతికొచ్చే వరకు సాగుకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. పంటకు అవసరమయ్యే ప్రతీ వస్తువు కొ నుగోలులో... చేసే ప్రతి పనిలో అప్రమత్తంగా వ్యవహ రించాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 29 కార్మిక చట్టాలను కేవలం 4 లేబర్కోడ్లాగా మార్చి అన్యాయం చేస్తోందని, దీనిపై జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీఐటీయూ పిలుపునిచ్చిందని జిల్లా అధ్యక్షుడు సీహెచ చం ద్రశేఖర్ తెలిపారు.
నియోజికవర్గ ప్రజలకు ఒక్క పైసా ఖర్చు లేకుండా కార్పొరేటుకు దీటుగా ఉచిత విద్య, వైద్యం రెండు అందించడమే లక్ష్యం అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు.
Do yoga even for a quarter of an hour.ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అందించాలనే గొప్ప ఆశయంతో ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం చేపడుతోందని, ఈరోజుతో వదిలేయకుండా ప్రతిరోజు మీ నివాసాల్లో ఒక పావుగంట అయినా యోగా చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. ముషిడిపల్లి పంచాయతీ చినఖండేపల్లి సమీపంలోని సత్యసాయి ఆశ్రమంలో ఐదువేలమందితో మంగళవారం ఏర్పాటుచేసిన యోగాంధ్ర కార్యక్రమానికి ఉపాధి కూలీలు విశేషంగా తరలివచ్చారు.
రైతుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అన్నారు.
గత నస్పూర్ మున్సిపాలిటిలో పని చేసిన పారిశుధ్య కార్మికులను పనుల్లోకి తీసుకోవాలని కోరుతూ నస్పూర్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు మంచిర్యాల కార్పొరేషన్ మేనేజర్కు వినతిపత్రం అందజేశారు.
Women who have made a move మహిళా లోకం కదంతొక్కింది. రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలోని మూడులాంతర్లు జంక్షన్ నుంచి కన్యకాపరమేశ్వరీ జంక్షన్ వరకూ మహిళలు మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు.
భవిష్యత్తు తరాలకు మంచి సమాజాన్ని అందించేందుకు ప్రత్యేకమైన జనాభా నిర్వహణ విధానం రూపొందించేందుకు సర్వే నిర్వహిస్తామని కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.
వైద్యారోగ్య శాఖలో అవినీతి దందా కొనసాగుతోంది. ఈ శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి.. మరో ముగ్గురు అధికారులతో కలిసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ప్రతి పనికో రేటుతో అక్రమార్జనకు తెర తీశాడు.
Why build roads?బొబ్బిలిలో కీలక రహదారుల రూపు మారకపోవడంపై స్థానికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వాటిపై నిత్యం అగచాట్లు పడుతూ నరకయాతన అనుభవిస్తున్న వారి ఆవేదనకు అంతే లేదు. కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న పట్టణ వాసులు ఏడాదైనా.. నిధులొచ్చినా రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.
Uddanam Kidney Disease ఉద్దానం ప్రాంత ప్రజలను కిడ్నీ సమస్య వేధిస్తోంది. పాతికేళ్లుగా ఈ ప్రాంతంలో కిడ్నీవ్యాధితో వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేలసంఖ్యలో వ్యాధిగ్రస్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సేవలు, ఉచిత మందులు అందజేస్తోంది. కానీ, కిడ్నీ వ్యాధి వ్యాప్తికి కారణాలు మాత్రం బయటపడడం లేదు.
అచ్యుతాపురంలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో ఈ నెల 12న నిర్వహించనున్న జిల్లా స్థాయి మెగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు.
Highway Tragedy accident వారంతా దైవదర్శనానికి ఒడిశా నుంచి విశాఖపట్నం బయలుదేరారు. రెండు వాహనాల్లో మొత్తం 14 మంది వెళ్తుండగా.. దారి మధ్యలో కాలకృత్యాల కోసం ఒక వాహనాన్ని ఆపారు. కాసేపు తర్వాత వాహనం ఎక్కేందుకు ప్రయత్నించగా.. వెనుక నుంచి లగేజీ వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.
సీపీఐ మావోయిస్టులు పిలుపునిచ్చిన బంద్ ప్రభావం మండలంలో పెద్దగా కనిపించలేదు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, పొలిట్బ్యూరో సభ్యుడు కామ్రేడ్ బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందడంతో ఈ నెల 10న భారత్ బంద్కు ఆ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని పలు పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. వికసిత్ భారత్లో భాగంగా జిల్లాలోని ప్రతి మండలంలో జాతీయ విద్యా విధానాన్ని అనుసరిస్తూ విద్యాలయాలను మరింతగా మెరుగుపరిచేందుకు సమగ్ర శిక్షా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలి చానని, అర్హులందరికీ ఇందిర మ్మ ఇళ్లు అందజేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచ కుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు.
ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మహబూబ్నగర్ మునిసిపల్ కార్పొరేషన్ అంతటా పరిశుభ్రతను మెరుగు పర్చేందుకు మంగళవారం ఇంటెన్సివ్ పారిశుధ్య డ్రైవ్లతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
కొమరోలు రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం.336-బీ1, 400-1గల ప్రైవేటు భూములను అప్పటి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములుగా మార్చడంపై గ్రామస్థులు కలెక్టర్కు విన్నవించుకున్నారు.
రాష్ట్ర రాజధాని అమరావతి మహిళల పట్ల నీచంగా మాట్లాడిన సాక్షి చానల్, పేపర్ను మూసివేయించాలని మంగళవారం తెలుగుదేశం పార్టీ మహిళలు నల్లబెలూన్లతో భారీ నిరసన ర్యాలీ చేశారు.
Shivvampeta : శివ్వంపేట, జూన్ 10 : తాము సాగుచేసుకుంటున్న భూములను రెగ్యులరైజ్ (Regularise) చేసి పట్టా పాసుబుక్కులు అందజేయాలని రెవెన్యూ అధికారులకు రైతులు వినతిపత్రం అందజేశారు. మంగళవారం ఉసిరికపల్లి (Usirikapally) గ్రామంలో 'భూభారత�
మహిళల పట్ల అనుచిత ప్రచారాలు నిర్వహించిన చానల్ అధినేత వైఎస్ భారతీరెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డిమాండ్ చేశారు.
క్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదో రోజైన మంగళవారం ఆలయ సమీపంలో గ్రామానికి చెందిన శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాక సందర్భంగా భారీగా ప్రజలను సమీకరించేందుకు వైసీపీ నాయకులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తద్వారా ప్రజల్లో పార్టీకి ముఖ్యంగా జగన్కు ఆదరణ తగ్గలేదన్న భావన కలిగించే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ICC : అంతర్జాతీయ క్రికెట్లో చెరగని ముద్ర వేసిన ఆటగాళ్లను ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్తో గౌరవిస్తుంటుంది. తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. తద్వారా ఘనత సాధ
సొంత ఇంట్లో అద్దెకున్నట్టు ఫీలవుతున్నారట పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఎన్నికల తర్వాత కొద్ది రోజులు జనసేనకు, వర్మకు వ్యవహారం బాగానే �
సంగారెడ్డి జిల్లా నీటి పారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ పోస్ట్ మొన్న మే 31న ఖాళీ అయింది. అప్పటిదాకా ఎస్ఈగా పని చేసిన యేసయ్య పదవీ విరమణ చేయడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది కుర్చీ. అదేం పెద్ద విషయం కాదుగానీ... అందులో కూర్చునేందుకు ఆఫీసర్స్ అంతా భయపడటమే ఇ
[21:14]హైదరాబాద్ను అంతర్జాతీయ సినీ సిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్ధం చేయాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది.
రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు లక్ష్యంగా మరింత పటిష్ట, స్వయంసమృద్ధ భారత్కు కృషి జరుగుతోందని, ఇదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢ వైఖరి తీసుకున్నామని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
TG High Court దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నిక వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు ముగించింది. గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ గతంలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.
దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ టైటిల్ సాధించింది. దీంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సంతోషంలో తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు చిన్నస్వామి స్టేడియంకు పోటెత్తారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.
టెర్రరిజంపై పోరులో అంతా ఏకతాటిపై ఉన్నామనే జాతీయ ఐక్యతా సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ వంటి నేతలు అధికార కూటమి సభ్యులతో కలిసి ప్రపంచ దేశాల్లో తమ వాణిని బలంగా వినిపించారు.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేస్తే.. అంత బాధపడితే.. మీరు, వైసీపీ, నా రక్త సంబంధం చేసిన విష ప్రచారానికి ఇంకా ఎంత బాధపడి ఉంటానంటూ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా ఏపీ సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మా ప్రభుత్వ హయాంలో అవినీతి రహిత, పారదదర్శక పాలన ఆందించాం.. విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం.. కానీ, చంద్రబాబు ప్రభ�
Revenge స్నేహితుల మధ్య గొడవలు సహజమే. మరీ ముఖ్యంగా చిన్నతనంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో విషయంలో దెబ్బలాడుకునే ఉంటారు. ఆ తర్వాత, మళ్లీ అన్నీ మరచిపోయే ఎప్పటిలాగే కలిసి ఉంటారు. పెరిగి పెద్దయ్యాక స్నేహితులు ఎక్కడైనా త�
[20:42]పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ విధానాన్ని ప్రపంచ దేశాలకు వివరించి వచ్చిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాల ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
[20:21]అమెరికా (USA), ఇరాన్ (Iran) దేశాలు అణుఒప్పందంపై చర్చించేందుకు మరోసారి సమావేశం కాబోతున్న తరుణంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ (Israel) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని దర్వేశిపురం శ్రీరేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ఈఓగా అంబటి నాగిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Drinking Water మిషన్ భగీరథ పైప్లైన్ మెదక్-రామాయంపేట రోడ్డుకు పక్కనే ఆనుకుని ఉండడంతో నీళ్లన్నివృథాగా రోడ్డుపైకి చేరాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తృతీయ బహుమతి లభించిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్�
హత్య కేసులో కీలక నిందితురాలు, అతని భార్య సోనమ్ పోలీసులను తప్పదారి పట్టించే ప్రయత్నం చేసినట్టు తాజాగా తెలిసింది. రాజా సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆమె ఒక పోస్టింగ్ పెట్టడం దర్యాప్తు అధికారులు గుర్తించారు.
నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి బాల సాహిత్య పురస్కారం లభించింది. శాసనమండలి చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి, ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డి, కోట్ల వె�
Puli Prasanna Harikrsihna పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల, మంచిరామి గ్రామాల్లో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల కార్యక్రమానికి మంగళవారం పులి ప్రసన్న హరికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ�
హకింపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుండి ఆన్లైన్లో tqss.telangana.gov.in వెబ్సైట్కి లాగిన్ అయి విద్యార్థులు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలన�
లండన్లోని హీత్రూ ఎయిర్పోర్టు నుంచి డిపోర్టు అవుతున్న ఓ భారతీయుడు భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకుని ఎయిర్పోర్టు టార్మాక్పై పరుగెత్తిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.
[19:40]ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం (Delhi Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పాఠశాలలు వసూలు చేసే ఫీజులను నియంత్రించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
Labourers ప్రమాదాలలో పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్స్ మరణిస్తే వారి కుటుంబానికి కొంత పరిహారం అందేలా ప్రతీ కార్మికుడు బీమాను కలిగి ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ సూచించారు.
సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అమరావతిని వేశ్యల నగరంగా కృష్ణంరాజు అభివర్ణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మహిళలు నిరసనలు తెలిపారు.
[19:17]జాతీయ భద్రతా సలహా బోర్డు(ఎన్ఎస్ఏబీ) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీశ్రెడ్డి నియమితులయ్యారు. నేటి నుంచి రెండేళ్లపాటు ఎన్ఎస్ఏబీ సభ్యుడిగా కొనసాగనున్నారు.
[19:17]రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు పంపిస్తామని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు.
Tirumala కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో జ్యేష్ఠాభిషేకం వేడుకలు సాగుతున్నది. రెండో రోజు మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భ
కలకాలం తోడు నీడగా ఉండాల్సిన భర్త అనుమానంతో భార్యను కడతేర్చాడు. వివాహేతర సంబంధం ఉందనే కారణంతో భార్యను చున్నీతో ఉరివేసి చంపాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ సరూర్నగర్లో చోటుచేసుకుంది. భార్యను చంపిన తర్వాత భర్త పోలీసులకు లొంగిపోయాడు. తన భార్యను త�
ఏ పని చేయకుండా అవసరాలు తీర్చుకోవడం కోసం దొంగతనాలను ఎంచుకుంటున్నారు కొందరు వ్యక్తులు. చైన్ స్నాచింగ్స్, ఇళ్లలో చోరీలు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. పురుషులతో పాటు కొందరు మహిళలు కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఓ విచిత్ర
రెండు రోజులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ కూర్పుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధ�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్, హరీశ్ రావు మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. �
కేంద్ర ప్రభుత్వం “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డిని నియమించింది. ఈ రోజు నుంచి రెండేళ్ళ పాటు “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డి కొనసాగనున్నారు. నియామక ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది. జాతీయ భద్రతా సలహాదా�
ఆపిల్ ప్రతి సంవత్సరం తన ఐఫోన్ లైనప్ కోసం కొత్త సాఫ్ట్వేర్ను విడుదల చేస్తుంది. ప్రతి సంవత్సరం కంపెనీ సాఫ్ట్వేర్ అప్డేట్లను పొందే ఐఫోన్ మోడళ్ల నుంచి పాత హ్యాండ్ సెట్ లను మినహాయిస్తూనే ఉంటుంది. WWDC 2025లో ఆపిల్ తన ఐఫోన్ కోసం ప్రధాన సాఫ్ట్వేర�
లిక్కర్ కేసులో నన్ను అరెస్టు చేయడానికి సిట్ అధికారులు ఎంతగానో తపన పడుతున్నారు... ఇలా పోలీసులు చేయడం చాలా బాధాకరం.. లిక్కర్ కేసులో సంబంధం లేని నన్ను ఇబ్బంది పెట్టాలని సంతోష పడాలని అనుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీన�
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 15-17 వరకు కెనడాలోని అల్బెర్టాలో జరగబోయే గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెళ్లనున్నారు. ఇటీవల, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేసిన జీ-7 సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించార�
Burj Khalifa : సినిమా సెలబ్రిటీలు సంపాదించిందంతా ఆస్తులు కొనడానికే కేటాయిస్తారు. భూములు, బిల్డింగులు కొనేసి పెట్టుకుంటారు. మన దేశంలోనే కాదు బయటి దేశాల్లో చాలా మంది కొనేస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా ఎంత ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు. దుబాయ్ క
SSMB 29 : రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో మహేశ్ బాబు పాత్ర గురించి. మహేశ్ పాత్రకు రామయణానికి లింక్ ఉందంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలో మహేశ్ పాత్ర ఒక అడ్వెంచర్ టైప్ లో ఉ�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో అఫీషియల్ గా షూటింగ్లో జాయిన�
ఈరోజు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. మీరు చూపిన ప్రేమ, అభిమానం, ఆశీస్సులు నా జీవితానికి మరింత అర్థం ఇచ్చాయి. ప్రత్యేకంగా — నా జన్మదినాన్ని పురస్కరించుకుని రెండు తెల�
ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ‘కుబేర’ ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ �
Marriage: సోనమ్ రఘువంశీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్త రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో మేఘాలయా తీసుకెళ్లి, కిరాయి హంతకులతో హత్య చేయించింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్లాన్ చేసి ఘాతుకానికి తెగబడింది. అయితే, ఒక్క సోనమ్ ఘటనే కా�
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడు గుర్రాలపల్లిలో ఓ మైనర్ బాలికపై రెండేళ్లుగా వేర్వేరుగా 14 మంది కామాంధులు అత్యాచారం చేసిన ఘటనల తీవ్ర కలకలంరేపుతోంది.. అయితే, ఈ కేసులో అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది.. గతంలోనే ఆరుగురు నిందితులను పోలీసులు అరె�
రాష్ట్రంలో చాలా పాఠశాలలు అస్థవ్యస్తంగా ఉన్నాయి. విరిగిన బెంచీలు, మురికిపట్టిన గోడలు, కంపుగొడుతున్న బాత్రూమ్లు, కరెంటు లేక చీకటి గదులు, గేటు లేని కాంపౌండు గోడలు, పిచ్చిమొక్కలు మలిచిన ఆటస్థలాలు, నిర్మాణ�
NSAB జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్రెడ్డి నియామకమయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఆయన బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు.
Ruturaj Gakiwad : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gakiwad) అక్కడే మరికొన్ని రోజులు ఉండనున్నాడు. భారత సీనియర్ జట్టుతో నాలుగు రోజుల మ్యాచ్ అనంతరం ఈ యంగ్స్టర్ కౌంటీ ఛాంపియన్షిప్లో బరిలోకి �
Gold-Silver Price బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టుల అమ్మకాలతో ధరలు దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.100 తగ్గి.. తులానికి రూ.97,670కి పతనమైంది.
Organ Donation మంగళవారం ప్రపంచ నేత్రదాన దినోత్సవం పురస్కరించుకొని రామగుండం డివిజన్ 3లోని సెంటినరి కాలనీ లోని మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో నేత్ర, శరీర, అవయవ దానాలపై శిక్షణార్థులకు అవగాహన కల్పించారు.
పట్టా పాసుబుక్ ఉన్న రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మునుగోడు మండల ఏఓ పద్మజ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో గల రైతు వేదికలో ఫార్మర్ రిజిస్టర్�
[18:44]Realme GT 7: రియల్మీ ‘బెస్ట్సెల్లర్ డే’ పేరిట ప్రత్యేక సేల్ తీసుకొచ్చింది. అందులో భాగంగా తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చిన రెండు మొబైల్స్పై డిస్కౌంట్ అందిస్తోంది.
women Degree College ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి విద్యను అందిస్తున్నాయని ప్రకటిస్తున్నప్పటికీ, ప్రభుత్వరంగంలో రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండడంతో, విద్యార్థులపై ఫీజుల మో�
వచ్చేది వర్షాకాలం.. పారిశుధ్య పనులపై అలసత్వం వహించవద్దని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రా�
Rahul Dravid : భారత క్రీడా చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదమైన చిన్నస్వామి తొక్కిసలాట (Chinnaswamy Stampede) పై రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పందించాడు. జూన్ 4 బుధవారం జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించడం తనను ఎంతగానో బాధిం�
ఓరుగల్లు అంతర్జాతీయ క్రీడాకారులకు నిలయమని హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజీజ్ఖాన్ అన్నారు.
సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అమరావతిని వేశ్యల నగరంగా కృష్ణంరాజు అభివర్ణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తాయి.
[18:25]ఏపీలో ఇటీవల విడుదలైన ఈఏపీసెట్ ఫలితాల్లో (AP EAPCET 2025 Results) ర్యాంకులు కేటాయించకపోవడంతో పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతుండటంపై ఉన్నతాధికారులు స్పందించారు.
ప్రాజెక్టుల ద్వారా ప్రభావితమైన ప్రజల హక్కులు, జీవన ఉపాధి ప్రభుత్వ బాధ్యత అని, భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. వివిధ ప్రాజెక్
Alumni Reunion దిగ్వాల్ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల్లో చాలా మంది ఉన్నత స్థితికి చేరడం అభినందనీయమన్నారు మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్. అన్ని వేళల్లో దేశ హితం కోసం పాటుపడాలని సూచించారు.
పాక్తో గత నెలలో యుద్ధం చెలరేగడానికి దారితీసిన పరిస్థితులు ఇప్పటికీ అలాగే ఉన్నయా అనే ప్రశ్నకు, ఉగ్రవాదంతో ఉద్రిక్తతలు పెంచడానికే వాళ్లు కట్టుబడి ఉండే ఆ పరిస్థితులు ఉన్నట్టేనని జైశంకర్ సమాధానమిచ్చారు.
[18:13]ట్రంప్ మనసులో మస్క్ భయపు బీజాలు నాటారని ప్రముఖ అమెరికా రచయిత, ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన జీవిత చరిత్ర ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’ పుస్తకం రాసిన మైకేల్ వోల్ఫ్ వ్యాఖ్యాంచారు.
MLA Danam Nagender గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్న మాట వాస్తమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణను సీఎం రేవంత్ రెడ�
[18:04]New IPOs: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మరో నాలుగు కంపెనీలకు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు అనుమతిచ్చింది. అందులో కెంట్ ఆర్వో, కరంతర ఇంజినీరింగ్ వంటి సంస్థలు ఉన్నాయి.
US Embassy భారతీయ విద్యార్థి (Indian student) పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్లోని యూఎస్ రాయబార కార్యాలయం (US Embassy) తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Kamal Hassan లోకనాయకుడు కమల్ హాసన్ తన తాజా చిత్రం థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నడ భాషని కాస్త తక్కువ చేసి మాట్లాడాడు. ఆయన కామెంట్స్ వివాదాస్పదంగా మారడంతో కోర్ట్ కూడా క్షమాపణలు చెప్
Sugar Exports భారత్ చక్కెర ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం 2024-25 జూన్ 6 వరకు భారత్ 5.16 లక్షల టన్నుల షుగర్ను ఎగుమతి చేసింది.
నీటిలో మొసళ్లు అత్యంత ప్రమాదకరమైనవి. వాటికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అవి కదలకుండా ఉన్నా సరే వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే మొసళ్లు ఎరను పట్టుకోవడం కోసం రకరకాల ట్రిక్లు ప్లే చేస్తాయి. తాజాగా ఓ మత్స్యకారుడికి ఒళ్లు గగుర్పొడిచే అనుభవం ఎదురైంది.
పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాప
Cyber Crimes స్నేహితురాలి ఫోన్ నెంబర్తో మెసేజ్ పెట్టి అర్జెంట్గా డబ్బులు కావాలంటూ వైద్యురాలికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
TGSRTC ఆర్టీసీ సిబ్బంది సమిష్టి కృషి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అభివృద్ధి మూలమని తెలిపారు. బస్సుల్లో ప్రయాణికులు మరిచిపోయిన వస్తువులను విధుల్లో ఉన్న కండక్టర్లు ఆర్టీసీ పై అధికారులకు సమాచారం ఇచ్చి తిరి�
[17:58]నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) ముక్కలవుతుందని కలలోనైనా ఊహించలేదని ఆ పార్టీ సహవ్యవస్థాపకుడు, ప్రస్తుత ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు.
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే వ్యాధులు దూరం అవుతాయని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో చేపట్టిన
Anganwadi అంగన్వాడీ కేంద్రాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జూన్ 10 నుంచి 17 వరకు అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమం చేపట్టనున్నారు.
రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మద్దతు ఇచ్చినట్లుగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు.
[17:54]అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు ముందస్తు ప్రణాళిక ప్రకారమే దురద్దేశంతో చేశారని సాక్షి టీవీ ఛానల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
BC Reservations రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, స్థానిక సంస్థలు నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నేరేడుచర్ల మండలం ఫత్తెపురం గ్రామ శివారులోని అంబేద్కర్ కమిటీ హాల్కు కేటాయించిన స్ధలాన్ని కొంతమంది ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ స్థలాన్ని ఆక్రమిస్తే సహించేది లేదని గ్రామ అంబేద్కర్ యూత్ క
Jaishankar దాయాది దేశం పాకిస్తాన్ను విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మరోసారి హెచ్చరించారు. మరోసారి ఉగ్రదాడి జరిగితే భారత్ తిరిగి సమాధానం ఇచ్చేందుకు వెనుకాడదన్నారు.
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Tunga Balu తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
Old Current pole చామనపల్లి గ్రామానికి చెందిన దాడి ఓదెలు, దాడి ఐలయ్య, నిట్టు ముజ్జయ్య, కడారి కొమురయ్య, నిట్టు లచ్చయ్య, ఆవుల భూమయ్య, బైర రాయలింగు, నిట్టు రాజు, నెట్టు మల్లయ్య, బొమ్మ లచ్చయ్యలకు చెందిన సుమారు 700 గొర్రెలు కట
బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుంగబాలు జన్మదిన వేడుకలు మంగళవారం ఉదయం యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా జరిగాయి. తుంగ బాలుకు ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన �
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అధిష్ఠానం సూచనలు మేరకు కర్ణాటకలో కులగణన తిరిగి చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా డీకే శివకుమార్ ప్రకటించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ఓ ప్రచారం అయితే పార్టీలో సాగుతోంది. అలాంటి వేళ మరోసారి ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు.
Digital Payment భారతదేశంలో జరుగుతున్న డిజిటల్ చెల్లింపు విప్లవం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతోనూ అనుసంధానించినట్లు తెల
A.R. Rahman ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ నిర్వహించిన మరక్కుమ నెంజం(Marakkuma Nenjam concert) కన్సర్ట్కి సంబంధించి చెన్నై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది.
Meghalaya murder రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో పోలీసులు విచారిస్తున్నా కొద్దీ నిందితులు పలు కొత్త విషయాలు వెల్లడిస్తున్నారు. తన భర్తను హత్య చేస్తే రూ.4 లక్షలు ఇస్తానని సోనమ్ (Sonam) ముందుగా తమకు ఆఫర్ చేసిందని, హత్య �
ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్న చాలా వరకు మిడ్ రేంజ్ ఫోన్లలోనే ఫ్లాగ్ షిప్ లాంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ తరహా స్మార్ట్ ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందించడ�
CC Cameras సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తొగుట సీఐ లతీఫ్ గుర్తు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన చాలావరకు దొంగతనాలు నివారించే అవకాశం ఉందన్నారు.
ఈ నెల 12న గ్రామీణ పర్యాటక కేంద్రమైన భూదాన్ పోచంపల్లికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర�
తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పలు ప్రశ్నలను హైకోర్టు సంధిస్తూ, వీటిపై వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించింది. ఈ సందర్భంగా తొమ్మది ప్రశ్నలు వేసింది.
Arvind Kejriwal బీజేపీ సర్కారు (BJP govt) అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఢిల్లీని నాశనం చేసిందని ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విమర్శించారు.
Govt Colleges ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు చేరేందుకు ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలకు ధీటుగా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మంగళవారం చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో గల సీఎంఆర్ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న మహిళలకు రక్షణపై అవగాహన కల్పించారు.
బస్తీ దవాఖానాలలో మళ్లీ జీతాల సంక్షోభం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలలో గత 2 నెలలుగా జీతాలు రావడం లేదు. ప్రతి బస్తీ దవాఖానాలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. అయి�
[16:41]ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై టీమ్ఇండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ విచారం వ్యక్తం చేశాడు. ఆ దుర్ఘటన జరగకుండా ఉండాల్సిందన్నాడు.
Police Assault Case: బాధితుడు మహేందర్, మానవహక్కుల సంఘాల నేతల నెలరోజుల పోరాటానికి ప్రతిఫలం దక్కింది. భార్గవ్పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. గత నెల (మే)8న సైదాపూర్ మండలంలో ట్రైనీ ఎస్సై భార్గవ్ గౌడ్ తన సిబ్బందితో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
నెవార్క్ ఎయిర్పోర్టులో భారతీయ విద్యార్థి అరెస్టు వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో భారత్లోని అమెరికా ఎంబసీ స్పందించింది. వీసా నిబంధనలను అతిక్రమించే వారిని అస్సలు సహించబోమని స్పష్టం చేసింది.
[16:38]దేశ రైల్వే నెట్వర్క్తో (Indian Railways) కశ్మీర్ అనుసంధానం కావడాన్ని చూసి తన కళ్లు చెమ్మగిల్లాయని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.
వేసవి కాలం వచ్చిందంటే గాలి, నేల, నీరు అంతా హాట్ హాట్ అయిపోతుంది. ట్యాంక్లో నిల్వ చేసే నీళ్లు ఎండ కారణంగా వేడెక్కిపోతాయి. ఆ నీటితో స్నానం చేస్తే శరీరం నుంచి పొగలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి చన్నీళ్ల స్నానం చేయాలనుకునే వారి కోసం సూపర్ ట్రిక్ను కనిపెట్టాడు.
Kannappa Movie మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ను పంచుకున్నారు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్లో మంచు విష్ణు కథానాయ
Sonam Raghuvanshi రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో అరెస్టయిన నిందితులను పోలీసులు ప్రశ్నించినా కొద్ది షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. రాజాను హత్య చేసిన అనంతరం అతడి భార్య సోనమ్ (Sonam).. రాజా ఫోన్ తీసుకుని అతడి సోష
Errol Musk రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)పై ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) తండ్రి ఎర్రోల్ మస్క్ (Errol Musk) ప్రశంసలు కురిపించారు.
అన్నదానం గొప్పదానమని పెద్దపల్లి లయన్స్క్లబ్ కార్యదర్శి బొడకుంట రాంకిషన్ అన్నారు. పేద వారి కడుపు నింపేందుకు చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమానికి దాతలు సహకరించాలని కోరారు.
Ustaad Bhagat Singh రాజకీయాల వలన కొన్నాళ్ల పాటు సినిమా షూటింగ్స్కి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తను కమిటైన ప్రాజెక్ట్లు పూర్తి చేసే పనిలో పడ్డారు. దాదాపు రెండేళ్ల క్రితం మేనల్లుడు సాయి దుర్గా తేజ్
Stock Market Close దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్లాట్గా ముగిశాయి. ఇటీవల వరుస సెషన్లలో లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు అస్థిరతకు గురయ్యాయి. క్రితం స�
అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో, ఎలా వరిస్తుందో చెప్పలేం. ఆ సమయం వచ్చినపుడు మట్టిని తవ్వుతున్నా బంగారు గని దొరుకుతుంది. తాజాగా ఓ వ్యక్తికి అలాగే జరిగింది. ఆ వ్యక్తి మట్టి తవ్వుతుండగా అతడికి బంగారు నిధి దొరికింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
భారత జట్టు ఫినిషర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ప్రియా సరోజ్తో అతడి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో ఓ టీమిండియా స్టార్ మాస్ స్టెప్స్తో రచ్చ రచ్చ చేశాడు.
ఎనిమిదో తరగతి బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటనపై సీఎంచంద్రబాబు సీరియన్ అయ్యారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.
Op Honeymoon భార్యతో కలిసి హనీమూన్ (Honeymoon) కు వెళ్లి మేఘాలయ (Meghalaya) లో హత్యకు గురైన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నిందితులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
Scavengers పాఠశాలలో టాయిలెట్లు శుభ్రంగా ఉంచడంతోపాటు మొక్కలను విరివిగా పెంచే బాధ్యత కూడా స్కావెంజర్లదేనని రామాయంపేట మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ అన్నారు. ప్రతీ పాఠశాలలో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చ�
సోమవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం కాస్త ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల కారణంగా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గించడం, నగదు నిల్వల నిష్పత్తిలో కోత విధించడం కాస్తా కలిసి వచ్చింది.
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక పరిపాలన కమిషనర్, సీడీఎంఏ డైరెక్టర్ టీకే. శ్రీదేవి తెలిపారు. స్టిక్ వాడకం వల్ల పర్యావరణాన్ని �
Heavy Rains తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ �
Russia Attack: ఉక్రెయిన్పై మంగళవారం రష్యా దాడి చేసింది. రకరకాల డ్రోన్లు, మిస్సైళ్లతో అటాక్ చేసింది. కీవ్లోని రెసిడెన్షియల్ ప్రాంతాలతో పాటు ఒడిసా నగరంలోని మెటర్నిటీ ఆస్పత్రిని టార్గెట్ చేశారు.
Rajasthan రాజస్థాన్లో విషాదం (Rajasthan tragedy) చోటు చేసుకుంది. టోంక్ (Tonk) జిల్లాలోని బనసా నది (Banas River)లో ఈతకు వెళ్లి ఎనిమిది మంది యువత ప్రాణాలు కోల్పోయారు.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
Jeevamrutham రైతులు ముందుగా తన వ్యవసాయ పొలాన్ని దుక్కి దున్ని సారవంతం చేసి జీవన ఎరువులైన పచ్చిరొట్ట, జీలుగ, జనుము విత్తనాలను విత్తుకోవాలన్నారు తునికి శాస్త్రవేత్తలు. అనంతరం రైతులకు పంటలపై శాస్త్రవేత్తలు అవగాహ
DD Next level ప్రముఖ తమిళ నటుడు సంతానం నటించిన హారర్ కామెడీ చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’. తమిళ హారర్ కామెడీ ఫ్రాంచైజీ డీడీ నుంచి వచ్చిన నాలుగో చిత్రమిది.
YS Sharmila: వైసీపీ నేత సజ్జలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని.. మహిళలను పిశాచులతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు.
Badi Bata ప్రభుత్వ పాఠశాలలో బాలికల నమోదు లక్ష్యంగా గ్రామ గ్రామాన పర్యటిస్తుస్తూ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వికారాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయులు తిరుమలేశ్ తె�
MUDA Scam మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్థలాల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రూ.100 కోట్ల మార్కెట్ విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇప్ప
ఆర్సీబీ జట్టుకు కొత్త యజమాని రానున్నారా? పాపులర్ ఫ్రాంచైజీ యాజమాన్యం చేతులు మారనుందా? అసలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..
ఎనిమిదో తరగతి చదువుతోన్న బాలికపై పలువురు వ్యక్తులు లైంగిక దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు.
దళిత నాయకుల అరెస్టుపై వికారాబాద్ జిల్లా దుద్యాల మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బస్సు చంద్రయ్య నిరసన తెలిపారు. తాండూర్ మండలం బెల్కటూర్ గ్రామంలో దళిత యువకుడి పెండ్లి ఊరేగింపు అడ్డుకుని కు
Honeymoon murder మేఘాలయ (Meghalaya) లో రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య సంచలనంగా మారింది. ఆయన భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) నే కిరాయి హంతకులను పెట్టి భర్తను హత్య చేయించినట్లు తెలుస్తోంది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Austrian school : ఆస్ట్రియాలోని గ్రాజ్ సిటీలో ఉన్న స్కూల్లో షూటింగ్ ఘటన జరిగింది. ఆ కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. షూటింగ్ ఘటనకు ధీటుగా పోలీసులు స్పందిస్తున్నారు.
The Bengal Files 'ది కశ్మీర్ ఫైల్స్', 'ది తాష్కెంట్ ఫైల్స్' వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన తదుపరి చిత్రం 'ది ఢిల్లీ ఫైల్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందు�
BRSV పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్ భవన్ ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు.
Lokesh Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం చారిత్రక కార్యక్రమమని.. కమిట్మెంట్తో ప్రతీ ఒక్కరూ పని చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి హితవు పలికారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని... ప్రజల వేడుక, అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Kommineni Srinivasa Rao హైదరాబాద్, జూన్ 10, (నమస్తే తెలంగాణ): సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు గుంటూరు జిల్లాలోని మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
[14:45]ఇండియా ఎ, ఇంగ్లండ్ లయన్స్ జట్లు రెండు అనధికారిక టెస్టు మ్యాచ్లు ఆడాయి. ఆ రెండూ డ్రాగానే ముగిశాయి. వీటిల్లో పలువురు భారత ఆటగాళ్లు సత్తా చాటితే, ఇంకొందరు మెప్పించలేకపోయారు.
Fertility Crisis: దేశ జనాభా 146 కోట్లకు చేరుకున్నది. భారత్లో ఫెర్టిలిటీ రేటు పడిపోయినట్లు యూఎన్ తన నివేదికలో చెప్పింది. మహిళలు సగటున ఇద్దర్ని మాత్రమే కంటున్నారని ఆ రిపోర్టులో తెలిపారు. పునరుత్పత్�
Katrina Kaif బాలీవుడ్ నటి కత్రినా కైఫ్కి అరుదైన గౌరవం దక్కింది. కత్రినా కైఫ్ని మాల్దీవుల గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (MMPRC/ Visit Maldives) �
PETA India రాష్ట్రంలో జంతువులపై జరుగుతున్న హింసను నిలువరించాలని శాస్త్రవేత్త, పరిశోధన విధాన సలహాదారు (పెటా ఇండియా ప్రతినిధి)డాక్టర్ అంజనా అగర్వాల్ కోరారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పా
Sainik School దేశ సుభిక్షం కోసం భావిభారత సైనికులను అందించేందుకు రాష్ట్రంలోనూ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థుల�
Katrina Kaif పర్యాటకులకి మాల్దీవ్స్ ఎంతటి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీలి రంగు సముద్రం చూస్తుంటేనే మనసు పులకరించిపోతుంది. అయితే మాల్దీవ్స్ జీవితంలో ఒక్క
Tree సోమవారం సాయంత్రం సమయంలో అనుమానాస్పద స్థితిలో భారీ వేప చెట్టుఓ మంటలు అంటుకుంటున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్రామస్తులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
Bonalu festival: గతంలో జరిగిన దానికంటే ఈసారి ఇంకా మంచిగా బోనాల ఉత్సవాలు జరపాలని అనుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. సరస్వతి పుష్కరాలు కూడా అద్భుతంగా నిర్వహించామని.. పక్క రాష్ట్రాల భక్తులు కూడా ఎంతో అభినందించారని మంత్రి అన్నారు.
పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేకే వైసీపీ మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడ మండిపడ్డారు. వర్షాకాలంలో కూడా పనులు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బట్రస్ డ్యామ్ పనులు పూర్తి కావొచ్చాయని అన్నారు.
Kishan Reddy: మోదీ నాయకత్వంలో.. ఈ 11సంవత్సరాలలో దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి పథంలో ముందుకి దూసుకెళుతున్నాయని అన్నారు. దేశ ప్రజల కోసం ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారని అన్నారు.
IMD దేశ రాజధాని ఢిల్లీకి వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేసింది. రానున్న మూడు రోజులు రాజధానిలో ఎండ తీవ్రత అధికంగా (heatwave in Delhi) ఉంటుందని తెలిపింది.
Nizamabad వినాయక నగర్, జూన్ 10: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. ముఖం గుర్తుపట్టరాకుండా బండరాయితో కొట్టి దుండగులు చంపేశారు. పాంగ్ర బోర్గం బ్రిడ్జి పక్కన ఖాళీ స్థలంలో రక్తపు మడుగులో మృతదేహాన్ని
Govt Schools ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా టేక్మాల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివ�
లాస్ ఏంజిల్లో ఉధృతం అవుతున్న ఆందోళనలు.. భారీగా బలగాలు మోహరింపు అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అయితే ట్రంప్ వలస వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ లాస్ ఏంజిల్లో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. అయితే �
దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి బీజేపీని గెలిపిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి విజయాన్ని అందించారని చెప్పారు.
Monsoon నైరుతి రుతుపవనాలు మళ్ళీ చురుకుగా మారాయి. వీటితో పాటు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
[13:26]ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో వివాదం నేపథ్యంలో ఇటీవల కొనుగోలు చేసిన టెస్లా కారును దూరం పెడతారంటూ జరుగుతున్న ప్రచారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీపై ప్రధానికి లేఖ రాశారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ నియామకం ఆలస్యమవుతుండటంపై లేఖలో మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.
Meghalaya murder మేఘాలయ (Meghalaya) లో మధ్యప్రదేశ్ (Madhyapradesh) కు చెందిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. భర్తను హనీమూన్ (Honeymoon) కు తీసుకెళ్లి భార్యే కిరాయి హంతకులతో హత్య చేయించిందని పోలీసుల ప్రాథమిక విచా�
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆగస్టు 15నుంచి ప్లాస్టిక్ కవర్ల నిషేధం సంపూర్ణంగా అమలు చేస్తామని దేవదాయశాఖ మంత్రి రామలింగారెడ్డి పేర్కొ న్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
RK Roja ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఇన్ని అరాచకాలు జరుగుత�
NCW: ఏపీ రాజధాని అమరావతి మహిళలపై జగన్ మీడియా చేసిన అసహ్యకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను తీవ్రంగా జాతీయ మహిళా కమిషన్ ఖండిస్తోందని ఛైర్పర్సన్ విజయా రహట్కర్ అన్నారు. కాగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.
Pink Coconut : వేసవి అంటేనే కొబ్బరి నీళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, శరీరాన్ని చల్లబరిచే ఈ సహజ పానీయం ప్రజల అభిమానంగా నిలుస్తుంది. అయితే తాజాగా మంగళూరులో ఓ వినూత్నమైన కొబ్బరి బొండాం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది సాధారణ ర�
Massive Fire దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్ని ప్రమాదం (Huge fire) సంభవించింది. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఈ సంఖ్య ఉన్నవాళ్లు చిన్ని విషయానికే కోపం పడతారని నిపుణులు చెబుతున్నారు. ఇతరుల కింద పని చేయడం వీరికి ఇష్టం ఉండదని, వీరికి స్వతంత్రంగా పనిచేయాలనిపిస్తుందని అంటున్నారు.
Sitare Zameen Par ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ నటించిన 'సితారే జమీన్ పర్' సినిమాపై ప్రశంసలు కురిపించింది.
భారత టెస్ట్ జట్టు నయా సారథి శుబ్మన్ గిల్కు మరో ప్రమోషన్ దక్కినట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతల్ని కూడా ఈ యంగ్ బ్యాటర్కే అప్పగించాలని బీసీసీఐ పెద్దలు ఫిక్స్ అయినట్లు సమాచారం.
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పండుగలా జరుగుతున్నాయి. బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బసవతారకం హాస్పిటల్లో బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
[12:51]Meghalaya murder: హనీమూన్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సోనమ్ పక్కా ప్లాన్ చేసినప్పటికీ ఒక పొరపాటు ఆమె అరెస్టుకు దారితీసిందని తెలుస్తోంది.
పశ్చిమకనుమలలో వర్షాలు ఆగడం లేదు. మలప్రభ నదికి ఇన్ఫ్లో పెరిగింది. దీంతో బెళగావి జిల్లా ఖానపుర తాలూకా కడకుంబి వద్ద నీరు పొంగిప్రవహిస్తోంది. కుసుమళి గ్రామం వద్ద నదికి అడ్డంగా బ్రిడ్మ్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భారీగా నీరు రావడంతో ఇబ్బందికరం ఏర్పడింది. కొంతమేర రోడ్డు కొట్టుకుపోయింది.
' గత ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచాను.. నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు.. నా డబ్బులు నేను రాబట్టుకోవాల్సిందే.. ఎవ్వరు డబ్బులు ఇవ్వకున్నా వాడిని ఇడిశేదే లేదు' అంటూ తుంగతుర్తి ఎమ్�
Raja Raghuvanshi Case: సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహ ఆమె తండ్రి దగ్గర పనిచేసేవాడు. ఆ సమయంలోనే సోనమ్, రాజ్లకు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తొలగి, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రభుత్వానికి శక్తి, సామర్థ్యం కలగాలని ప్రార్థించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య �
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తల్లిదండ్రులు పిల్లలకు మొక్కలు నాటే విధంగా ప్రేరేపించాలని డీఎఫ్వో కృష్ణ గౌడ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో గత మ�
Shubhanshu Shukla భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎయిర్ చీఫ్ �
Mallikarjun kharge: లోక్సభకు డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవాలని, ఆ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే డిమండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రధాని మోద�
Bandi Sanjay కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ఆన్గోయింగ్ పనులు తప్ప ప్రత్యేకంగా కేంద్రమంత్రి బండి సంజయ్ చిల్లిగవ్వ తీసుకురాలేదని బీఆర్ఎస్ కరీంనగర్ అధ్యక్షుడు చల్�
Kerala cargo ship: కేరళ తీరంలో కార్గో నౌక ఎంవీ వాన్ హై 503లో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఊహించని ఘటనతో నౌకలో ఉన్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించి హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టింది. నౌక అంతర్గత భాగంలోనే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.
Deepika Padukone బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తన తండ్రి, దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొనే 70వ పుట్టినరోజును పురస్కరించుకొని ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పాలు ఆరోగ్యానికి మంచివి. వీటిని ఎక్కువుగా మరిగించి తాగుతారు. అయితే, పొరపాటున కూడా ఈ లోహపు పాత్రలలో పాలు మరిగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాలు విషపూరితంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
India's poverty దేశంలో పేదరికం (Poverty) క్రమంగా తగ్గుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజా నివేదిక స్పష్టం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతంగా ఉన్న పేదరికం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతానికి తగ్గిందని ఎస్బీఐ తన ర�
Renuka Dam: రేణుకా డ్యామ్ నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం అటవీ శాఖ అనుమతులు ఇచ్చింది. సుమారు 6947 కోట్లతో ఈ బహుళ ప్రయోజనాల డ్యామ్ను నిర్మించనున్నారు. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలో నీటి కష్టాలను తీర�
INS Surat ఎంవీ వాన్ హాయ్ 503 సింగపూర్ నౌక (Singapore container ship) కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి రక్షించిన 18 మందిని మంగళూరు పోర్టు (Mangaluru Port)కు సురక్షితంగా తరలించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వంలో అందినకాడికి దోచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బాధితులు వరుసగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై వరుసగా కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధ, గురువారాల్లో సేలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సేలం జిల్లాలో ఆ రెండ్రోజులు డ్రోన్లపై నిషేధం విధించినట్లు కలెక్టర్ బృందాదేవి ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Kakani CID custody: ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కాకాణి పోస్టింగ్లు పెట్టారు. దీనిపై మేకల నరేంద్ర చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్పై కాకాణిని విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దంతాల నొప్పి అనేది సహజంగానే చాలా మందికి తరచూ వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. దంత క్షయం, చిగుళ్ల వ్యాధి, విరిగిన దంతాలు లేదా ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల దంతాల నొప్పి వస్తుంది.
Government School తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్ల రీఓపెనింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
Eleven Movie OTT రోటీన్ సినిమాలకు భిన్నంగా నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులతో నవీన్ చంద్ర ఒకడు. అయితే ఆయన ప్రధాన పాత్రల్లో నటించి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎలెవ�
మణికొండలో అదృశ్యమైన వృద్ధురాలు.. వికారాబాద్లో హత్యకు గురైంది. వృద్ధురాలి ఒంటిమీద ఉన్న నగల కోసం మరో మహిళా హత్య చేసింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Raja Raghuvanshi Case: సోనమ్ ప్రియుడు రాజ్ ఆమె తండ్రి దగ్గర పనిచేసేవాడు. ఆ సమయంలోనే సోనమ్, రాజ్లకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రాజ్ను ప్రేమిస్తున్న సంగతి ఆమె తన తండ్రికి చెప్పలేదు.
నీలగిరి, కోయంబత్తూర్ జిల్లాల్లో ఈ నెల 13,14,15 తేదీల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ‘ఆరెంజ్’ అలర్ట్ ప్రకటించారు. అలాగే, కృష్ణగిరి, ధర్మపురి, తిరుపూర్ సహా 11 జిలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.
మెట్రోలో రోజూ ప్రయాణిస్తున్న మహిళలు భద్రత, సౌకర్యం కోసం వీటిని పాటించడం మంచిది. మెట్రోలో ప్రయాణించే ప్రతి మహిళ తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Meghalaya murder రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో అరెస్టయిన రాజ్ కుశ్వాహ (Raj Kushwaha) అమాయకుడని అతడి తల్లి చెబుతోంది. తన కొడుకుది కేవలం 20 ఏళ్ల వయసని, వాడు హత్యలు చేసే రకం కాదని అంటోంది.
Peddi Movie గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.
[11:33]రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు.
Bengaluru Stampede ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట (Bengaluru Stampede) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కర్ణాటక రాజ్భవన్ (Raj Bhavan) వర్గాలు తాజాగా కీలక విషయాన్ని వెల్లడించాయి.
Stunning Run Out: మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో అరుదైన రనౌట్ ఘటన జరిగింది. కీపర్ బంతిని విసరగా.. అది స్ట్రయికర్తో పాటు నాన్స్ట్రయికర్ ఎండ్లో ఉన్న వికెట్లను తగిలింది. దురదృష్టవశాత్తు నాన్ స్ట్ర
ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టుగా చెప్పుకునే ఫ్యూచర్ సిటీ (Future City) పురోగతి అయోమయంలో పడింది. ప్రాజెక్టును ప్రకటించి ఏడాది కావస్తున్నప్పటికీ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు కేవలం గ్రాఫిక్స్కే పరిమితమ�
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించాయి. ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. సంఘటన స్థలానికి 8 అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి.
Inter student Case: అనంతలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తన్మయిని ఎందుకు హత్య చేశాడనే విషయాన్ని నిందితుడు నరేష్ పోలీసులకు తెలిపాడు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అసత్య ఆరోపణలు చేసి, ఆయా రాష్ట్రాల్లో మతచిచ్చు రగల్చడమే పనిగా పెట్టుకున్నారని, మదురై సభలో హోదా కూడా మరచిపోయి తమపై విమర్శలు చేశారని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎ.రాజా ధ్వజమెత్తారు.
Congress: మంత్రి పదవులే కాదు.. శాఖల కేటాయింపుల్లోనూ సామాజిక న్యాయంకు ప్రాధాన్యత నివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం పేర్కొంది. కొందరు మంత్రుల పనితీరు సరిగా లేదంటూ ఇప్పటికే కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి నివేదించారు. అలాగే మంత్రుల పనితీరుపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి నివేదిక ఇచ్చారు.
Harish Rao తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్రావుకు ఊరట లభిచంఇంది. ఆయనపై వేసిన ఎన్నికల పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్లో హరీశ్రావు సరైన వివరాలు ఇవ్వలేదని గతంలో చక్రధర్ గౌడ్ వేసిన పి�
Honeymoon murder రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసు (Murder case) లో అరెస్టయిన నాలుగో నిందితుడు ఆనంద్ కుర్మి (Anand Kurmi) ను కూడా పోలీసులు ఇండోర్ (Indore) లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (CJM) ముందు హాజరుపర్చారు.
[11:02]గాజాలో మానవతా సాయం అందజేసేందుకు నౌకలో వెళ్తుండగా ఇజ్రాయెల్ సైన్యం తనను కిడ్నాప్ చేసిందని పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ (Greta Thunberg) చేసిన ఆరోపణలపై ట్రంప్ (Donald Trump) స్పందించారు.
అక్రమ వలసదారుల అరెస్టులతో లాస్ ఏంజెల్స్లో అగ్గి రాజుకుంది. వేలాది మంది జనం వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో 2 వేల మంది నేషనల్ గార్డులను రంగంలోకి దింపారు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్.
Massive Fire దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్ని ప్రమాదం (Huge fire) సంభవించింది. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
Cyber Fraud : సైబర్ నేరాలు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నిత్యం కొత్త రూపాల్లో మోసాలు చేస్తూ ప్రజలను దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు మరో స్థాయికి వెళ్లారు. తాజాగా సుప్రీం కోర్టు జడ్జి పేరు
అంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని తల్లిదండ్రులు మందలించడమే పాపమైంది. తల్లిదండ్రలు తిట్టారనే మనస్తాపానికి గురై ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏపీ, తెలంగాణలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో
Raja Raghuvanshi Case: ప్రియుడి కోసం సోనమ్ భర్తను హత్య చేయించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, ఆమె మాత్రం కొత్త కథ చెబుతోంది. తనను తాను బాధితురాలిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది.
మాజీ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ కేజీ అరుణ్రాజ్ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే)లో చేరారు. వెంటనే ఆయన్ని పార్టీ అధ్యక్షుడు విజయ్(Vijay) ప్రచార కార్యదర్శిగా నియమించారు. బిహార్లో ఐటీ అదనపు కమిషనర్గా పనిచేసిన అరుణ్రాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
Corona Virus దేశంలో కొవిడ్-19 (Covid-19) వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 300కిపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేలకు చేరువైంది.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఇవాళ(మంగళవారం) పర్యటిస్తున్నారు. నిన్న(సోమవారం) రాత్రి మహారాష్ట్రలోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ని మంత్రి నారాయణ, అధికారులు సందర్శించారు.
Bala Krishna ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పద్మభూషణ్ నంద�
మామిడి పండు తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి, మామిడి పండు తిన్న తర్వాత వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
వయస్సు పెరుగుతున్న కొద్దీ చాలా మందికి అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇది సహజమే. ఇలాంటి అనారోగ్య సమస్యల్లో ఎడిమా కూడా ఒకటి. పాదాల వాపులనే ఎడిమా అంటారు. ఈ సమస్య వస్తే పాదం మొత్తం వాపుల�
Cyber Crime: వనస్థలిపురంలో మాజీ చీఫ్ ఇంజనీర్ నుంచి దాదాపు కోటిన్నర కాజేశారు కేటుగాళ్లు. సదరు వ్యక్తి నుంచి సొమ్మును ఎలా కొట్టేశారో తెలిస్తే మాత్రం అంతా షాకవ్వాల్సిందే. మాజీ చీఫ్ ఇంజనీర్కు ఒక రోజు ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పేదరిక నిర్మూలనలో ఫలితాలు కనిపిస్తున్నాయని, ఈ 11 ఏళ్ళలో సుమారు 27 కోట్లమంది తీవ్ర పేదరికం నుండి విముక్తులయ్యారని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ పేర్కొన్నారు.
Los Angeles ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles) రగిలిపోతోంది. శుక్రవారం లాస్ ఏంజెలెస్లో ఫెడరల్ అధికారులు జరిపిన దాడులతో నగరమంతా అట్టుడికిన �
[09:46]Stock Market Opening Bell: అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ప్రస్తుతం ఫ్లాట్గా కదలాడుతున్నాయి.
Chinese Researcher: అమెరికాలో మరో చైనా పరిశోధకుడిని అరెస్టు చేశారు. వుహాన్ ల్యాబ్లో పనిచేసే ఆ పరిశోధకురాలు.. బయోలాజికల్ మెటీరియల్స్ను స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. కేవలం వారం రోజుల వ్యవధిలో�
Bollywood బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముంబయిలోని బాంద్రాలో 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఫ్లాట్లో అనుమానాస్ప�
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ సందర్భంగా ఏపీ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ బాలకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Pakistan: ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంకులకు 38.8 బిలియన్ డాలర్లు ఇవ్వాలి. చైనా బ్యాంకుకు 25 బిలియన్ డాలర్లు.. యూరోబాండ్స్, సుకుక్స్లనుంచి 7.8బిలియన్ డాలర్లు తీసుకుంది.
Manchu Vishnu పిలక గిలక" వివాదం, టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. హీరో మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్పలో పిలక గిలక అంటూ బ్రాహ్మణులని అవమానపరిచారని, తక�
CM Revanth Reddy : కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో తడబడుతున్న ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు శాఖల కేటాయింపుపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినట్�
Remedies for Mars జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తాడు. ఇతరుల కోసం పోరాడే మరియు లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని ఇస్తాడు. శక్తి, ఉత్సాహం, కోపం, ఉద్రేకం, దూకుడికి సంకేతం. జా�
ఒక లక్నో సూపర్జెయింట్స్ స్టార్ బ్యాటర్ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. మరి.. ఎవరా ప్లేయర్ అనేది ఇప్పుడు చూద్దాం..
Model Chai Wali: గిరాకీ బాగా ఉండటంతో సిమ్రాన్ రాత్రి 12 దాటినా షాపును తెరిచే ఉంచుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను హెచ్చరించారు. అర్థరాత్రి వరకు షాపు తెరిచి ఉంచొద్దని అన్నారు.
పరిగి మండలం రాపోలు గ్రామంలో దారుణ హత్య జరిగింది. నిన్న(సోమవారం) అర్థరాత్రి తల్లి, కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
తండ్రి మందలించాడని మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పేట్బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన రాకేష్కుమార్ కుటుంబ సభ్యులతో ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్ సుభాష్నగర్లో నివసిస్తున్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య డ్రోన్ దాడుల పరంపర కొనసాగుతున్నది. తమ వాయుసేన స్థావరాలను ఊహించని విధంగా దెబ్బకొట్టిన ఉక్రెయిన్పై.. రష్యా (Russia) 479 డ్రోన్లతో ప్రతీకార దాడులకు పాల్పడింది. దీంతో కీవ్ కూడా మాస్కోపై ఎద�
Shruti haasan కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ చాలా ఓపెన్గా ఉంటుంది. ఏ విషయంపైనైన కూడా చాలా క్లారిటీగా మాట్లాడుతుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో సలార్ 2 చి�
తల స్నానం చేసిన తర్వాత కొన్ని ఆహారాలు తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వాటిని తినడం వల్ల చెడు ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. కాబట్టి, తల స్నానం చేసిన తర్వాత ఏ ఆహారాలు తినడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..
Krishnamraju: సాక్షి జర్నలిస్టు కృష్ణంరాజు మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయంటూ ఓ వీడియో విడుదల చేశాడు. గతంలో ఎప్పుడో పోలీసు దాడుల్లో వ్యభిచారులు పట్టుబడినప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శించాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి మరో స్టార్ ప్లేయర్ తప్పుకున్నాడు. వెస్టిండీస్ (Westindies) విధ్వంసక బ్యాటర్ మూడు ఫార్మట్లకు వీడ్కోలు పలికాడు. 29 ఏండ్ల వయస్సులోనే రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచానికి షా�
Raja Raghuvanshi Case: రాజా హత్యలో అతడి భార్య సోనమ్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోనమ్కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
NTV Daily Astrology as on June 10th 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి.
Jyestabhishekam Utsavam: భద్రాచలం కొత్తగూడెం.. భద్రాద్రి రామాలయంలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఈరోజు ఆలయ అధికారులు అంకురార్పణ చేయనున్నారు.
చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో తన టీ4 సిరీస్లో సరికొత్త మోడల్ను దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే T4, T4x 5G స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ వివో టీ4 అల్ట్రా 5జీ పేరుతో (Vivo T
మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ నిర్ణీత గడువులోగా బియ్యం పంపిణీ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్ రమేష్ తెలిపారు.
మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ముఖ్యమంత్రి చేతిలో ఉంటుందని నూతన మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. అయితే తనకు ఏ శాఖ అప్పగించినా ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా పనిచేస్తానన్నారు.
మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్కు మంగళవారం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గడ్ సరిహద్దులో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. దీంతో ఏవోబీలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
సీఎం రేవంత్రెడ్డి తమ స్కూల్ డ్రాపవుట్ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ‘‘దేశం కోసం జాతీయ భావంతో పనిచేసే ఆలోచనా విధానాన్ని మా స్కూల్లో నేర్పిస్తారు. కానీ ఆ విధానంలో రేవంత్ దారితప్పారు
తెలంగాణ నాకు ఎంతో ప్రత్యేకం.. ఇక్కడ సాధించిన ప్రపంచ సుందరి కిరీటం కేవలం నా దేశం థాయ్లాండ్కే కాదు.. మొత్తం ప్రపంచానికీ గుర్తుండిపోతుంది. 40 రోజుల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. తెలంగాణ పర్యాటకం, సంస్కృతిని పరిశీలించాను.
బ్యాంకు అధికారినంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాడు అడ్రస్ అప్డేట్ పేరుతో రూ.3.92 లక్షలు కాజేశాడు. ముషీరాబాద్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి(59)కి ఈనెల 4న 9123317117 నంబర్ నుంచి ఫోన్ చేసిన సైబర్ నేరగాడు తాను ఎస్బ్యాంక్ రిలేషన్ షిప్ మేనేజర్నని పరిచయం చేసుకున్నాడు.
సరికొత్త ఫసాడ్ లైటింగ్ వ్యవస్థతో చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్ దేదీప్యమానంగా వెలిగిపోతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. 1916లో గోతిక్ శైలిలో నిర్మించిన ఈ స్టేషన్ను మరింత ఆకర్షణీయంగా చూపించడానికి 785 ఇల్యూమినేషన్ లైట్లను ఏర్పాటు చేశామని...
Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,690 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,550 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,270 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
[06:42]రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) కార్యవర్గంలో కీలక పదవులను ప్రకటించారు. మొత్తం 27 మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను పార్టీ అధిష్ఠానం వెల్లడించింది.
[06:40]శోధన దిశగా వేసిన అడుగులు మానవుడిని రాకెట్ రెక్కలు కట్టుకొని ఆకాశంలో విహరించేలా చేశాయి. విశ్వంలోని నిగూఢ అంశాలను గుప్పిటపట్టే స్థాయికి మేధ వికసించింది.
బస్పాస్ చార్జీలను తెలంగాణ ఆర్టీసీ పెంచింది. విద్యార్థులు, ఎన్జీవోలతోపాటు సాధారణ ప్రజల బస్పాస్ చార్జీలను 20 శాతానికి పైగా పెంచింది. సోమవారం నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. విద్యార్థులకు రూట్ పాస్ (హైదరాబాద్, వరంగల్) ప్రస్తుతం 4 కిలోమీటర్ల వరకు రూ.150 వసూలు చేస్తుండగా...
ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్రెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. లక్ష్మణ్కు శుభాకాంక్షలు చెబుతూ జగిత్యాలలో జీవన్రెడ్డి వర్గం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్గం పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై హస్తినలో కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరా భవన్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయి దాదాపు గంటసేపు చర్చించారు.
[06:06]గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో చెలరేగిన విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్న ఓ వ్యక్తి పశ్చిమబెంగాల్లోని కాకద్వీప్ శాసనసభ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉన్నారు. దీంతో భాజపా-తృణమూల్ కాంగ్రెస్లు మళ్లీ పరస్పరం విమర్శలు చేసుకున్నాయి.
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన అనంతరం మాజీ మంత్రి హరీశ్రావు నేరుగా ఎర్రవెల్లిలోని ఫాంహౌస్కువెళ్లారు. సోమవారం సాయంత్రం ఫాంహౌస్కి వెళ్లిన హరీశ్.. అక్కడ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు.
ప్రతి రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవడం ఆరోగ్యకరం. నిజమే! కానీ అందరికీ ఈ సూత్రం వర్తించదు. రెండు, మూడు రోజులకోసారి విరోచనమయ్యే వాళ్లు కూడా ఉంటారు. వాళ్లకు చిన్నప్పటి నుంచి అలవడిన...
[06:05]గతేడాది మే నెలలో దేశ రాజధానిలోని ఘాజీపూర్లో చెత్త ఏరుకునే వ్యక్తి వడదెబ్బకు కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రిలో చేర్చేసరికే ప్రాణాలు విడిచాడు.
[06:04]భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మైనపు విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్లో ఆవిష్కరించారు. సుశాంత రాయ్ అనే శిల్పి ఈ విగ్రహాన్ని రూపొందించారు.
[06:03]మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా (డేటా) సమాచారాన్ని అందించాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించడం ప్రశంసనీయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
[06:00]ఉగ్రవాదంపై న్యూదిల్లీ ఆందోళనలను పాకిస్థాన్ పరిష్కరించనంతవరకు ఆ దేశంతో ‘సింధూ జలాల ఒప్పందం(ఐడబ్ల్యూటీ)’పై చర్చ జరిపేది లేదని భారత్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
[05:59]ఎన్డీయే సర్కారు గత 11 ఏళ్లలో దేశంలో తెచ్చిన మార్పులు చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోతాయని భాజపా పేర్కొంది. కుంభకోణాలకు, విభజనవాద రాజకీయాలకు అడ్డుకట్ట పడిందని పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు.
[05:58]అమర్నాథ్ యాత్రికులకు ఉగ్రవాద ముప్పును తప్పించే చర్యల్లో భాగంగా జమ్మూకశ్మీర్ పోలీసులు పహల్గాం మార్గంలో వెళ్లే యాత్రికుల కోసం ముఖ గుర్తింపు వ్యవస్థ (ఎఫ్ఆర్ఎస్) ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి.
ఇటీవల ముంబయిలో 29 ఏళ్ల యువతి గుండెపోటుకు గురైంది. తక్షణం స్పందించిన వైద్యులు స్టెంట్తో ఆమె ప్రాణాలను కాపాడగలిగారు. కానీ సాధారణంగా పిల్లలను కనే వయసు యువతులకు ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల...
[05:57]దేశంలో 163 కేసుల్లో కొత్త కొవిడ్ వేరియంట్ ఎక్స్.ఎఫ్.జి కనిపించిందని భారతదేశ సార్స్ కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకాగ్) తెలిపింది. ఈ వేరియంట్ తొలుత కెనడాలో వెలుగు చూసింది.
[05:56]బిహార్లో ఓ వ్యక్తి నకిలీ పోలీసు స్టేషన్ను ఏర్పాటుచేసి ఏడాదిపాటు యథేచ్ఛగా దందాలు చేసిన సంచలన ఉదంతమిది. పూర్ణియా జిల్లాలోని మోహని గ్రామంలో రాహుల్కుమార్ షా అనే వ్యక్తి నకిలీ పోలీసు స్టేషన్ తెరిచాడు.
[05:55]‘ఆపరేషన్ సిందూర్’, ఉగ్రవాద నిర్మూలనపై మన దేశ వైఖరిని వివిధ దేశాలకు వివరించి వచ్చిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలతో ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం భేటీ కానున్నారు.
[05:51]సముద్రాలను కాపాడతామని ప్రపంచ దేశాలు ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న వాగ్దానాలను ఆచరణలో పెట్టాలనీ, మాటలను చేతలుగా మార్చాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మెక్రాన్ పిలుపు ఇచ్చారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతుల్యత పాటించిన కాంగ్రెస్ పార్టీ.. టీపీసీసీ పదవుల్లోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. మహిళలకూ తగిన ప్రాధాన్యం కల్పించింది. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో పీసీసీ కార్యవర్గాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.
వెడల్పు పరంగా, మానవ రోమం కంటే 30 రెట్లు సూక్ష్మంగా ఉండే గాలి కలుషితాలకూ, నెలలు నిండకుండా పుట్టే పిల్లలకూ సంబంధం ఉందని పరిశోధకులు ఎంతో కాలంగా హెచ్చరిస్తున్నారు...
[05:50]అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త తడబాటుకు గురయ్యారు! న్యూజెర్సీ మోరిస్టౌన్లోని మున్సిపల్ విమానాశ్రయం నుంచి ఆదివారం బయలుదేరే సమయంలో ఆయన ఎయిర్ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతూ తూలిపడ్డారు.
[05:49]రష్యా ఉక్రెయిన్పై దాదాపు 500 డ్రోన్లతో బాంబులు కురిపించిందని, ఇరుదేశాల మధ్య గడచిన మూడేళ్లుగా సాగుతున్న డ్రోన్ దాడుల్లో ఇది అతిపెద్దదని ఉక్రెయిన్ వైమానికదళం సోమవారం ప్రకటించింది.
[05:48]మేఘాలయలో నవ వధూవరులు అదృశ్యమైన కేసు అనూహ్య మలుపు తిరిగింది. వధువే పథకం ప్రకారం కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించినట్లు తేలింది! ఆమెను, మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
బియ్యపు గింజ పరిమాణంలో రూపొందించిన పేస్ మేకర్, శస్త్రచికిత్స తదనంతర గుండెకు రక్షణనివ్వబోతోంది. నార్త్వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు సూక్ష్మంగా ఉండే, శరీరంలో పూర్తిగా కరిగిపోయే వీలుండే...
[05:41]జపాన్లోని అమెరికా సైనిక స్థావరంలో పేలుడు సంభవించి నలుగురు స్థానిక సైనికులు గాయపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పేలని విస్ఫోటక పదార్థాలు నిల్వ ఉంచిన ప్రదేశంలో ఈ పేలుడు సంభవించిందని అధికారులు సోమవారం వెల్లడించారు.
[05:44]అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం డివిజన్ అభివృద్ధి అధికారి (డీడీవో) ఆధ్వర్యంలోని వ్యవస్థను బలోపేతం చేయనుంది.
[05:41]‘నేను క్యాన్సర్తో బాధపడుతున్నానని, నా చిన్న కుమారుడు, ఆయన మామగారు కలిసి వైద్యం చేయించకుండా ఇంట్లో బంధించారని కొందరు ప్రచారం చేయడం బాధ కలిగించింది’ అని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.
తడబాటు లేదు.. భయం, ఆందోళన అసలే లేవు. ప్రశ్నలకు.. ఎదురు ప్రశ్నలే సమాధానాలు. విచారణ తీరునంతా ముందే ఊహించినట్లు ఎదురుదాడి ధోరణి. మరీ లోతుగా ప్రశ్నిస్తే.. సమాధానాల దాటవేత. ఇదీ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు సిట్ అధికారుల ఎదుట వ్యవహరించిన తీరు.
క్యాన్సర్ చికిత్సకు వాడే నివోలుమాబ్ ఔషధాన్ని 5 నిమిషాల్లో ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఆవిష్కరణను ఇంగ్లాండ్ పరిశోధకులు కనుగొన్నారు. నివోలుమాబ్ ఔషధాన్ని ఐవీ డ్రిప్ ద్వారా ఇవ్వడానికి గంట సమయం పడుతుంది...
[05:37]భార్యాభర్తలు, సోదరులు, స్నేహితులు.. ఇలా ఏ బంధంలోనైనా ఎప్పుడోసారి విభేదాలు రావడం సహజం. కానీ వాటికి ఆజ్యం పోసి శత్రుత్వం స్థాయికి తీసుకెళ్లేదేంటో తెలుసా.. అహం.
[05:40]కేంద్రప్రభుత్వం యోచిస్తున్న సుదూర లక్ష్య సాధన దిశగా రక్షణ పరిశ్రమల యాజమాన్యాలకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించింది.
[05:36]జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ కింద చేసిన పనులకు కేంద్రం విడుదల చేసిన రూ.960 కోట్లు.. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సరిపోని కారణంగా అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి ద్రవ్యసమీక్షలో రెపోరేటును అర శాతం కోత పెట్టిన నేపథ్యంలో ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులూ తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి.
[05:31]క్రిమినల్ కేసుల్లో దోషిగా నిర్ధారిస్తూ కింది కోర్టు వెలువరించిన తీర్పు అమలును అరుదైన సందర్భాల్లోనే నిలిపివేస్తారని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.
[05:29]తెలంగాణ సినీరంగాన్ని ప్రోత్సహించేందుకు గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. విజేతలకు అందించే గద్దర్ అవార్డు మెమెంటోను సిద్ధం చేసింది.
[05:28]ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ, సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవని, సామాజిక రుగ్మతలను రూపుమాపినప్పుడే నవ సమాజం నిర్మితమవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
[05:26]రాష్ట్రంలోని మహిళా స్వయంసహాయక సంఘాల(ఎస్హెచ్జీల)కు కేటాయించిన సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులను వచ్చే అక్టోబరు 2న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
[05:25]మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభించకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్లు భేటీ అయ్యారు.
[05:22]ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు పథకం ప్రకారమే లొంగిపోయి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
[05:32]కర్నూలులోని ట్రిపుల్ ఐటీ డీఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్) విద్యార్థులు, ఆచార్యులు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేసే యోగా యాప్ను అభివృద్ధి చేశారు.
[05:35]పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త సేకరణకు పకడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేసేందుకు పురపాలక శాఖ, స్వచ్ఛాంధ్ర సంస్థ అధికారుల బృందం లఖ్నవూలో మంగళవారం నుంచి మూడురోజుల పాటు అధ్యయనం చేయనుంది.
[05:34]ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో తెదేపా ఎన్నారై విభాగం, స్థానిక తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు, చంద్రబాబు 75 ఏళ్ల వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
[05:34]నకిలీ ధ్రువపత్రాలతో మాజీ మంత్రి జోగి రమేశ్ అనుచరులు తన స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలానికి చెందిన రంగబాబు వాపోయారు.
[05:33]ఐదేళ్ల వైకాపా పాలనలో రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనుల పురోగతిని 20 శాతం వెనక్కి తీసుకెళ్లి జగన్మోహన్రెడ్డి విధ్వంసం సృష్టించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
[05:28]శ్రీవారి ఆలయంలో ఏటా జ్యేష్ఠ మాసంలో నిర్వహించే జ్యేష్ఠాభిషేకం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉదయం సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో రుత్వికులు శాంతిహోమం చేపట్టారు.
[05:27]క్రిమినల్ కేసుల్లో దోషిగా నిర్ధారిస్తూ కింది కోర్టు వెలువరించిన తీర్పు అమలును అరుదైన సందర్భాల్లోనే నిలిపివేస్తారని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.
తన ప్రభుత్వ ఆధ్వర్యంలో గత 11 ఏళ్లలో భారత్ అతి వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే గాక.. వాతావరణ మార్పులు, డిజిటల్ ఇన్నొవేషన్లో అంతర్జాతీయంగా కీలక గొంతుకగా మారిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు
అక్రమ వలసదారులను వెనక్కి పంపటంలో భాగంగా.. ఓ భారతీయ విద్యార్థిని అమెరికా అధికారులు చేతులు వెనక్కి కట్టి, సంకెళ్లు వేసి, నేలకు అదిమి పెట్టిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్లో ఆందోళనచేస్తున్న నిరసనకారులను అణచివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఎన్నడూ లేని విధంగా నేషనల్ గార్డును మోహరిస్తూ తీసుకున్న ని�
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించకపోవడం వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని మాజీ మంత్రి హరీశ్రావు చెప్పారు.
[05:18]రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. ఏ పని చేసినా రాహుల్గాంధీ కోరిక మేరకే అని మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యుడు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు.
[05:17]సింగరేణిలో మారు పేర్ల(ఎలియాస్ నేమ్స్)తో కార్మికులుగా పనిచేసి, డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వందల మంది బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
[05:17]శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగ మార్గంతో సహా తెలంగాణలో నిర్మించబోయే సొరంగ మార్గాలు, ఇప్పటికే పూర్తయిన వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇద్దరు ఆర్మీ అధికారులకు బాధ్యత అప్పగించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.
[05:15]బడులు తెరిచిన రోజు టీచర్లు ఉండాలని, జూన్ 13 నాటికి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో ఆ గడువును జులై 15గా నిర్ణయించింది.
[05:19]విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాకపోకలు సాగించే సందర్భాల్లో ట్రాఫిక్ నిలిపివేత సమయాన్ని వీలైనంత తగ్గించేందుకు ‘వీఐపీ మూవ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్’ అనే వ్యవస్థను పోలీసులు పరీక్షిస్తున్నారు.
[05:14]విజయనగరం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హత అంశంపై శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు సోమవారం విచారణ చేపట్టారు.
[05:17]సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ వి.త్రినాథరావును బదిలీ చేసి, దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్జేసీ)-1గా నియమిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్చంద్ సోమవారం ఉత్తర్వు జారీచేశారు.
[05:16]గ్రూప్-1(2018 మెయిన్స్) జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం కేసులో ఏపీపీఎస్సీ అప్పటి కార్యదర్శి, ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు(ఏ1),..
[05:15]ఇటీవల ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు తెంటు వెంకట లక్ష్మీనరసింహాచలం ఎలియాస్ సుధాకర్(65) అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలులో సోమవారం జరిగాయి.
గత ఏడాది జూన్ 9న వరుసగా మూడో పర్యాయం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400కి మించి సీట్లు సాధిస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ.. కేవలం 240 స్థానాల్లో గెలుపొంది�
[05:13]రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి అవకాశం రానందుకు నిరసనగా పార్టీ, ఇతర పదవులకు రాజీనామా చేయాలని నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.
[05:11]అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పరిధిలో 118 ఏపీపీల నియమకానికి అనుమతి తెలుపుతూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
[05:10]రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటి వరకు రూ.98.64 కోట్లు విడుదల చేశామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
[05:05]రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) హాల్టికెట్లను ఈనెల 11 నుంచి వెబ్సైట్లో ఉంచుతామని టెట్ కన్వీనర్ పేర్కొన్నారు.
[05:06]గతేడాది సంభవించిన బుడమేరు వరద.. విజయవాడను అతలాకుతలం చేసింది. కూటమి సర్కారు వేగంగా దిద్దుబాటు చర్యలు తీసుకున్నా నగర ప్రజల్లో మాత్రం భవిష్యత్తులో వరద భయం పోలేదు.
[05:12]విశాఖ, విజయవాడల్లోని మెట్రోరైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలిచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఏఐఐబీ (ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు) ప్రతినిధులు సోమవారం విశాఖలో పర్యటించారు.
[05:10]వైకాపా హయాంలో ప్రభుత్వ పథకాలపై సర్వే పేరుతో వై.మీడియా అనే సంస్థకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నుంచి రూ.96 కోట్లు అక్రమంగా చెల్లించారని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ ఆరోపించారు.
[05:08]రాష్ట్రంలో ప్రాంతాలు, కులమతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రతిపక్ష వైకాపా కుట్ర పన్నుతోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ‘‘ కూటమి సర్కారుది కక్షసాధింపు కాదు.
టెన్నిస్ దిగ్గజాలు అనగానే ప్రస్తుత తరానికి గుర్తొచ్చే పేర్లు రోజర్ ఫెడరర్, రఫెల్ నడాల్, నొవాక్ జొకోవిచ్. ఈ ముగ్గురు కలిసే దాదాపు అరవైకిపైగా గ్రాండ్స్లామ్స్ను కొల్లగొట్టారు. ఏ మేజర్ టోర్నీ ని చూసినా ఈ ముగ్గురిలో ఇద్దరు కచ్చితంగా...
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మహీకి చోటు లభించింది. ఈమేరకు ఐసీసీ సోమవారం...
రోహిత్ శర్మ..తెల్లబంతుల ఫార్మాట్లో అన్ని తరాలకు నిస్సందేహంగా గొప్ప క్రికెటర్. 38 ఏళ్ల రోహిత్ టీ20లలో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్. అలాగే వన్డేలలో 11వేలకు పైగా పరుగులు సాధించిన ఆటగాడు...
ఫ్రెంచ్ ఓపెన్లో సెమీస్ చేరి సంచలనం సృష్టించిన యువ క్రీడాకారిణి లూయిస్ బోయిసన్ ప్రపంచ ర్యాంకింగ్స్లో ఏకంగా 296 స్థానాలు ఎగబాకింది. రొలాండ్ గారోస్ నాలుగో రౌండ్లో...
రాష్ట్రంలో ఇకపై ఏ రహదారి నిర్మాణమూ ఆలస్యం కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి నిర్ణీత కాల వ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్ట్ సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేశారు
[05:02]పాఠశాలల పునఃప్రారంభ రోజు నుంచే ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లను విద్యార్థులకు అందించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఏర్పాట్లు చేస్తోంది.
ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో గత వైసీపీ ప్రభుత్వం సెర్ప్ ద్వారా వై మీడియా అనే సంస్థకు రూ.96 కోట్లు అక్రమంగా చెల్లించిందని రాష్ట్ర ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఆరోపించారు. ఈ అక్రమాలపై విచారణ చేస్తున్నామని...
ఆంధ్రా ప్రాజెక్టులు వైష్ణవాలయాల లెక్క ఉంటే.. తెలంగాణ ప్రాజెక్టులేమో శివాలయాల లెక్క ఉన్నయి’ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కట్టపై గుత్తా సుఖేందర్రెడ్డితో కొన్ని దశాబ్దాల కిందట ఉద్యమ నేత కేసీఆర
[04:43]ఫార్చ్యూన్-500 జాబితా కంపెనీ రిలయన్స్ రాష్ట్రంలో రూ.1,622 కోట్ల భారీ పెట్టుబడులతో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. కర్నూలు జిల్లాలో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటుకు డీపీఆర్ను ప్రభుత్వానికి సమర్పించింది.
[04:56]సంస్కరణలు ప్రవేశపెట్టి విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నామని విద్యా, ఐటీశాఖల మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని, నవ్యాంధ్ర బిడ్డల ప్రతిభను గుర్తించే బాధ్యత తనదని చెప్పారు.
[04:42]సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ) బదిలీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
[04:40]రక్షణశాఖ డిప్యూటీ సెక్రటరీగా 2012 బ్యాచ్ కర్ణాటక క్యాడర్కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి పవన్కుమార్ మాలపాటి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులుజారీ చేసింది.
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈనెల 11 నుంచి వరల్డ్ టెస్టు చాంపియన్షి్ప ఫైనల్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ కోసం శనివారం ఈ స్టేడియానికి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చేదు అనుభవం...
వందేభారత్ ఎక్స్ప్రె్సపై రాళ్లు రువ్విన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలులో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జీ.మురళీధర్ వివరాలు వెల్లడించారు.
ప్రైవేటు రంగానికి మించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం. సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం’’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తల కోలాహలం నెలకొన్నది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హరీశ్రావు హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ�
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ...
దేశ బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో మరో విప్లవాత్మక మార్పునకు రంగం సిద్ధమవుతోంది. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ నాయకత్వంలోని స్టార్లింక్ సంస్థ త్వరలోనే మన దేశంలోనూ తన ఉపగ్రహ ఆధారిత...
తిరుమల ముఖ ద్వారమైన అలిపిరి చెక్పాయింట్ తనిఖీల్లో సోమవారం ఎయిర్ పిస్టల్ బయటపడింది. బెంగళూరుకు చెందిన మహేష్ కుటుంబం తిరుమలకు కారులో వెళ్తుండగా ఓ బ్యాగులో ఇది కనిపించింది.
ఆటోమొబైల్స్, విండ్ టర్బైన్స్, సెమీకండక్టర్లలో విరివిగా ఉపయోగించే అరుదైన లోహాల మాగ్నెట్స్ ఉత్పత్తికి హైదరాబాద్కు చెందిన మిడ్వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ (ఎంఏఎం) సిద్ధమవుతోంది....
మావోయిస్టు కీలకనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు సుధాకర్(65) అంత్యక్రియలు ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలో సోమవారం ఉదయం ముగిశాయి. సుధాకర్ భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి పలువురు నివాళులర్పించారు.
కడపలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. సోమవారం ఇక్కడి ఐఎంఏ హాలులో సుంకర పద్మశ్రీ, ఇద్దరు మాజీ డీసీసీ అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు, నజీర్ అహమ్మద్...
త్వరలో పబ్లిక్ ఇష్యూకి వస్తోన్న ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ షిప్రాకెట్.. ఎంఎ్సఎంఈలకు తన సేవలను మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయంగా...
గుంటూరు మిర్చి మార్కెట్లో డ్రాగన్ ప్రకంపనలపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. గుంటూరు మిర్చి ఎగుమతిదారులు ఎగుమతి చేసిన చేసిన కంటైనర్లలో 60 తిరస్కరణకు గురైన విషయంపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై స్పందించింది.
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు గతవారం ఆర్బీఐ రెపో రేటును 0.50 శాతం తగ్గించిన నేపథ్యంలో...
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12 నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న మహిళలు.. సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా అని వైసీపీ నాయకులపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ‘ఎక్స్’లో ఆయన స్పందించారు.
సీఎంగా చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత తన అరాచక పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వైసీపీ అధ్యక్షుడు జగన్ హెచ్చరించారు. రాష్ట్రం అరాచకానికి కేరాఫ్గా మారిపోయిందని..
అమరావతి వేశ్యల రాజధాని అనే కామెంట్స్పై మహిళలకు భారతి రెడ్డి, జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రుల రాజధాని అమరావతి...
[04:02]మనదేశంలో ఔషధ తయారీ పరిశ్రమ బహుముఖంగా విస్తరించి, పెద్దఎత్తున ఎగుమతులు సాధిస్తోంది. అయినా మందుల ఉత్పత్తికి అవసరమైన ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్స్) ఔషధాల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్నాం.
విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు దీక్షలు చేస్తున్న శిబిరాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లిన మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్రెడ్డిపై సోమవారం ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. పంటపాలెం సమీపంలో ప్రైవేటు టోల్గేట్...
[03:58]అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్లింక్, మనదేశంలోనూ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు పొందింది. స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం సంస్థ ఎదురు చూస్తోంది.
[03:57]తన నేతృత్వంలోని 11 ఏళ్ల పాలనలో దేశం అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడంతోపాటు వాతావరణ మార్పులు, డిజిటల్ నవకల్పనలు వంటి అంశాల్లో ప్రపంచ వేదికపైనా బలమైన ముద్ర వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
[03:55]మొబైల్ యాప్ ఆధారిత రవాణా (రైడ్ హైలింగ్) సేవలను అందించే రాపిడో, ఆహార పదార్థాల డెలివరీ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ రంగంలో ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్న జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీనిచ్చే ప్రయత్నాల్లో సంస్థ ఉంది.
[03:56]హైదరాబాద్కు చెందిన ఈవీ (విద్యుత్తు వాహన) అంకుర సంస్థ క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్, మహేశ్వరం వద్ద కొత్త యూనిట్ నిర్మిస్తోంది. తద్వారా ఇక్కడ అదనపు ఉద్యోగాలు లభించనున్నాయి.
మధ్యతరగతి ప్రజల్లో వారుణాస్త్రం గురించి తెలియని వారు ఉండరు. ప్రాచీన సాహిత్యంతో పరిచయం లేకపోయినా పౌరాణిక సినిమాలు కొన్నైనా చూసి ఉంటే దాని మహిమ కొంతైనా అర్థం అవుతుంది. ప్రత్యర్థులను అన్నివైపుల నుంచి...
ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్సైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్కు హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డ కేసులో వీరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
[03:52]భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర బుధవారానికి వాయిదాపడింది. యాక్సియం-4 మిషన్ కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి ఆయన మంగళవారం నింగిలోకి పయనం కావాల్సి ఉంది.
[03:50]ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనసాగిస్తున్న నరమేథాన్ని ఆపాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్పీ, ఏఐఎఫ్బీ ప్రధాన కార్యదర్శులు ఎంఏ.బేబీ, డి.రాజా, దీపాంకర్ భట్టాచార్య, మనోజ్భట్టాచార్య, జి.దేవరాజన్లు సోమవారం..
[03:53]సింగపూర్ పతాకంతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ నౌకలో సోమవారం కేరళ తీర సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో అందులో 22 మంది సిబ్బంది ఉన్నారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ‘బిజినెస్ స్టాండర్డ్’ అనే ఒక ఆంగ్ల వాణిజ్య పత్రిక ఆయనను ఇంటర్వ్యూ చేసింది. గతంలో...
కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్ 2020కు అనుగుణంగా పలు కార్మిక చట్టాలకు సవరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఏపీ ఫ్యాక్టరీస్ రూల్స్ 1950కు సంబంధించి పని గంటల సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలపగా..
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే మంత్రివర్గంలో ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే తర్వాత విస్తరణలో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందన్న ఆశ
[03:48]అక్రమ వలసదారుల అరెస్టుతో అగ్గి రాజుకున్న అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో నిరసనల పర్వం కొనసాగుతోంది. మూడో రోజైన ఆదివారం వేలమంది జనం వీధుల్లోకి వచ్చారు.
[03:45]టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి గొప్ప గౌరవం దక్కింది. అతను ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నాడు. ఏడుగురితో కొత్తగా ప్రకటించిన జాబితాలో ధోనితో పాటు మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా) కూడా ఉన్నారు.
[03:46]రోహిత్ శర్మ రిటైర్మెంట్తో ఇటీవలే భారత టెస్టు కెప్టెన్ అయ్యాడు శుభ్మన్ గిల్. రోహిత్ ఇంకా వన్డే కెప్టెన్గా కొనసాగుతుండగా... సూర్య టీ20 జట్టును నడిపిస్తున్నాడు. ఇటీవల ఐపీఎల్లో పంజాబ్ కెప్టెన్గా, బ్యాటర్గా ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్కు రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్సీ ఇస్తారేమోనన్న చర్చ మొదలైంది.
[03:41]ఎయిరిండియా తన ఏకీకృత సెల్ఫ్ చెకిన్, బ్యాగేజీ డ్రాప్ సదుపాయాన్ని భారత్ నుంచి ఐరోపా, కెనడాకు వెళ్లే అందరు ప్రయాణికులకూ విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.
జాతీయ గీతం, జాతీయ గేయాలను ఎవరు రచించారని విద్యార్థులనడిగితే.. ఠక్కున సమాధానం చెప్తారు. ఆ రచయితలకు చరిత్రలో సముచిత స్థానం లభించింది. ‘ప్రతిజ్ఞ’ రచయిత ఎవరని అడిగితే మాత్రం కొందరే సమాధానం చెప్తారు! జూన్ 10, 1916లో...
తెలంగాణ ఆవిర్భవించి పదకొండేళ్లు నిండాయి. కానీ ఉద్యమ కారుల జీవితాలేమాత్రం మారలేదు. వారి కోసం ప్రభుత్వాలు ఇప్పటి వరకూ చేసిందేమీ లేదు. వారి వల్లనేకదా ఈనాడు తెలంగాణకు చెందినవారు పాలకులై రాష్ట్రాన్ని...
సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేపట్టనున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ సోమవారం ‘ఎక్స్’లో ప్రకటించారు.
[03:38]చిరుధాన్యాలపై పరిశోధన, అభివృద్ధి, ప్రాచుర్యానికి.. రూ.250 కోట్లతో నిర్మించే అంతర్జాతీయ శ్రేష్ఠత కేంద్రం (గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఆన్ మిల్లెట్స్) కీలక మైలురాయిగా నిలవనుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు.
[03:39]జట్టుకు నాయకత్వం వహించడం తనకెంతో ఇష్టమని పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ అన్నారు. నాయకత్వ పాత్ర తనలోని అత్యుత్తమ ప్రతిభను బయటకు తీసుకొస్తుందని శ్రేయస్ తెలిపాడు. ఐపీఎల్లో నిరుడు కోల్కతా నైట్రైడర్స్కు ట్రోఫీ అందించిన శ్రేయస్..
[03:40]స్వదేశంలో భారత్ ఆడే సిరీస్ల్లో రెండు మ్యాచ్ల వేదికలను మారుస్తున్నట్లు సోమవారం బీసీసీఐ ప్రకటించింది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వెస్టిండీస్తో టెస్టు మ్యాచ్కు కోల్కతా, దక్షిణాఫ్రికాతో టెస్టుకు దిల్లీ ఆతిథ్యమివ్వాల్సింది.
[03:40]ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, అమెరికా సంస్థ బహుళజాతి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్రాక్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన జియో బ్లాక్రాక్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్,..
[03:38]చిన్న వ్యాపార సంస్థలు (ఎంఎస్ఎంఈ) తమ ఉత్పత్తులను సొంతంగా ఆన్లైన్లో విక్రయించి, వినియోగదారులకు డెలివరీ చేసేందుకు అవసరమైన సాంకేతికత అందిస్తున్నామని ఇ-కామర్స్ ఎనేబుల్ వేదిక షిప్రాకెట్ సీఈఓ అతుల్ మెహతా తెలిపారు.
కొందరి జీవితాలు మహోన్నత శిఖరాలై వెలుగొందుతాయి. వారు తమ వ్యక్తిత్వ శోభతో, ఆచరణాత్మక కృషితో సమాజానికి ఆదర్శప్రాయులవుతారు. జూన్ 1న ఈ లోకాన్ని వీడిన విదుషీమణి డా. పి.చిరంజీవినీకుమారి ఆ కోవకే చెందుతారు. ఆమె 1931 మార్చి 30న జన్మించారు...
[03:36]ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్ చేరి ఆశ్చర్యపరిచినా ఫ్రాన్స్ యువ సంచలనం లూయిస్ బైసున్.. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో గణనీయమైన పురోగతి సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్కు ముందు 361వ స్థానంలో ఉన్న బైసున్..
మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సూర్యాపేట బస్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర శాస�
ఇద్దరు సెలబ్రిటీల మధ్య ఘర్షణ మిగతావారికి చూడముచ్చటగానే ఉంటుంది. అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్కూ, అపరకుబేరుడు ఎలాన్ మస్క్కూ మధ్యన అలనాటి ఆత్మీయతలూ ఆలింగనాలు చెరిగిపోయి, అపహాస్యాలు, అవహేళనల దశ కూడా దాటిపోయి, ఇప్పుడు అనుమానాలూ హెచ్చరికల వరకూ పరిస్థితి...
స్వర్ణాంధ్ర విజన్-2047 పకడ్బందీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యాలయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు.
[03:33]ప్రొ హాకీ లీగ్ ఐరోపా అంచెలో భారత్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. సోమవారం 2-3 గోల్స్తో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. ఆట ఆరంభంలోనే భారత్ దూకుడుగా ఆడింది. 20వ నిమిషంలో అభిషేక్ చేసిన గోల్తో ఆధిక్యంలోకి వెళ్లింది.
[03:35]తమిళనాడు ప్రిమియర్ లీగ్ (టీఎన్పీఎల్)లో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దురుసు ప్రవర్తన తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మహిళా అంపైర్ వెంకటేశన్ కృతిక నిర్ణయంపై అంసతృప్తితో అశ్విన్ ప్రవర్తన అందరినీ విస్మయానికి గురిచేసింది.
[03:28]ప్రతిరోజూ ప్రార్థన సమయంలో లేదా అది పూర్తయ్యాక తరగతి గదిలో ఐదు నిమిషాలపాటు విద్యార్థులకు యోగా లేదా ధ్యానం నిర్వహించాలి. అరగంటపాటు పిల్లలతో కథలు లేదా పత్రికలు చదివించాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
[03:13]బస్పాస్ ఛార్జీలను సోమవారం నుంచి పెంచినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల బస్పాస్ ఛార్జీలను గత మూడేళ్లుగా పెంచలేదని, పెరిగిన ఖర్చుల కారణంగా ఇప్పుడు అన్ని రకాల పాస్ల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
[03:32]ఆసుపత్రిలో రోగులకు చికిత్సలు చేస్తూ వైద్య పాఠాలు నేర్చుకోవాల్సిన జూనియర్ వైద్యులు(జూడాలు) తమకు కళాశాలలు చెల్లించాల్సిన స్టైపెండ్(భత్యం) కోసం నిత్యం రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన దుస్థితి నెలకొంది.
[03:22]గంధమల్ల జలాశయం, మూసీ ప్రక్షాళనకు కాళేశ్వరం జలాలే ఆధారమని మాజీ మంత్రి, భారాస నేత హరీశ్రావు పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచే ఇక్కడికి నీటిని తరలించాల్సి ఉంటుందని చెప్పారు.
[03:15]‘‘తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చాం. ప్రాజెక్టుల పునరాకృతికి అప్పటి సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.
[03:30]భారత షూటర్లకు సవాల్. మంగళవారం మ్యూనిక్ వేదికగా ప్రపంచకప్ ఆరంభం కాబోతోంది. హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్ ఈ టోర్నీ బరిలో దిగుతుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఆమె పోటీలో ఉంది.
[03:29]రాజధాని మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు కృష్ణంరాజు, అతనిని ప్రోత్సహించిన సాక్షి టీవీ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావులపై కఠినచర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, మహిళా సంఘాల నాయకులు కదంతొక్కారు.
[03:24]సాక్షి టీవీ చర్చలో అమరావతిని ‘వేశ్యల రాజధాని’ అంటూ మహిళల్ని కించపరిచేలా చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక మాజీ ముఖ్యమంత్రి, ఆయన సతీమణి ఉన్నారని, సాక్షి ఛానల్ ఎవరిదో అందరికీ తెలుసునని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ ధ్వజమెత్తారు.
[03:22]‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో.. సాక్షి టీవీ ఛానల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
[03:08]నల్లమల అడవులను కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు విశేషకృషి చేస్తున్న పర్యావరణవేత్త కొమెర అంకారావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (అడవుల పరిరక్షణ) నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
[03:17]‘అవసరమైన అనుమతులన్నీ ఇస్తున్నాం. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఏ ఆటంకాలూ లేకపోయినా పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోంది? ఇకపై గడువులోగా జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి కావాల్సిందే’ అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
[03:14]జగన్ ఐదేళ్ల పాలనలో అడుగడుగునా విధ్వంసమే. కేంద్రం అనేక ప్రజా ప్రయోజన పథకాలకు రూపకల్పన చేసి రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులతో అమలుచేస్తున్నా వాటిని గత సర్కారు దుర్వినియోగం చేసింది.
2025-26 విద్యా సంవత్సరం ఈ నెల 12 నుంచి ప్రారంభం అవుతుండగా పాఠశాలల్లో బడి గంట మోగనున్నది. బడులు తెరుచుకుని విద్యార్థులు ప్రవేశించగానే వారికి పాఠ్య, నోట్, వర్క్బుక్స్ అందించేలా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకు
పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో వెలుగులు వెలిగిన విద్యుత్ శాఖ నేడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ఓ పీడకలగా ఉండేది. కరెంటు కోసం అనేక కష్టాలు పడాల్సివచ్చేది.
అమరావతి మహిళలను అవమానించారని యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఎనలిస్టు కృష్ణంరాజు ఫొటోలను చెప్పులతో కొట్టడం వంటి పనులు సంకరజాతి తెగవారే చేస్తారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అని జగన్ చానల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టుచేశారు. ప్రధాన నిందితుడు, ఎనలిస్టు కృష్ణంరాజు మాత్రం ఇంటికి తాళాలు వేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
‘ప్రభుత్వంపై విషం చిమ్మండి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కార్యకర్తలు ఇదే పని మీద ఉండాలి. దీనికోసం సోషల్ మీడియాను వాడుకోండి’’.. తిరుపతి అంతర్గత సమావేశంలో వైసీపీ తీర్మానం ఇది. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది.
అమరావతిని వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ చానల్లో చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా సాక్షి కార్యాలయాల ఎదుట మహిళలు ఆందోళనలు నిర్వహించారు. కొన్నిచోట్ల గేట్లెక్కి నిరసన తెలిపారు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించేశారంటూ వైఎస్ జగన్పై అనేక కేసులు నమోదయ్యాయి. మరి... ఆయనే అధికారంలో ఉంటే!? అంతా సొంత లాభానికే! ప్రజల కళ్లకు ‘బటన్ నొక్కుడు’ గంతలు కట్టి... తెరవెనుక దోచేయడమే! అధికారాంతంలో అత్యంత గుట్టుగా సాగించిన ఒక భూదోపిడీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
వయసు పెరుగుతున్న కొద్దీ సాధారణంగానే అందరిలో క్యాల్షియం తగ్గుతుంది. దీంతో ఎముకలు బలహీనపడి,పటుత్వం కోల్పోవడం కూడా సహజమైన విషయమే. కాకపోతే ఈ సమస్య ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలో కనిపించేది. ఈ మధ్యకాలంలో మాత్ర
బొద్దింకల్ని చూడగానే చిరాకు పుడుతుంది. ఈ విషయం అలా ఉంచితే బొద్దింకలు ఎన్నో వ్యాధులకు కారణమవుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్ధులు బొద్దింకల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాళేశ్వరంపై విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకూ ఆధారాలతో సహా జవాబు ఇచ్చినట్టు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు.
మా బాబుకు ఏడు సంవత్సరాలు. హుషారుగానే ఉంటాడు. కాళ్ల మీద మచ్చలు వస్తే హాస్పిటల్కి వెళ్లాం. మా బాబుకు ‘ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనిక్ పర్ప్యుర’ (ఐటీపీ) ఉందని నిర్ధారించారు. తనకు జ్వరం వంటి సమస్యలేవీ లేవు. బాగ�
‘అమరావతి మహిళల గురించి సాక్షి ఛానల్లో జరిగిన చర్చను చూస్తే చాలు. మహిళలకు మీరిచ్చే గౌరవం ఏపాటిదో అర్థమవుతుంది’ అని జగన్ను ఉద్దేశించి కూటమి నేతలు పేర్కొన్నారు.
ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎంత పరిహారమైనా చెల్లిస్తామని భరోసా ఇచ్చినా పొరుగున మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం, ప్రాజెక్టు ప్రతిపాదిత తమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటిలభ్యత లేదని, నిర్ణయాన్ని పునఃసమీ�
రాష్ట్ర వ్యాప్తంగా వైద్యారోగ్యశాఖలో పారామెడికల్ పోస్టుల నియామక ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో దాదాపు లక్ష మంది అభ్యర్థులు పారామెడికల్ పోస్టుల కోసం ప�
పర్యావరణానికి హానికరం కాదని చెబుతున్న ‘బయోడీగ్రేడబుల్' ప్లాస్టిక్.. మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నదట. ముఖ్యంగా పేగులకు హానికలిగించే ‘మైక్రోప్లాస్టిక్'ను విడుదల చేసి.. జీవక్రియను దెబ్బతీస్తున్నదట.
విద్యార్థుల్లోని ప్రతిభకు పట్టం కట్టేందుకే షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
ఇక్రిసాట్ సంస్థ సరికొత్త వంగడాన్ని అభివృద్ధి చేసింది. 125 రోజుల్లోనే కందిపంట చేతికి వచ్చేలా వంగడాన్ని రూపొందించింది. ఇక్రిసాట్ ప్రధాన కార్యాలయం, పరిశోధన కేంద్రంలో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హి�
పలమనేరు మార్కెట్లో మూడు రోజలుగా పెరుగుతున్న టమోటాఽ దరలతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆరు నెలలుగా ధరలు లేక కొందరు రైతులు తోటల్లోనే టమోటాలను కోయకుండా వదిలేస్తున్నారు.
వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి కోడెలు మృతిచెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో శ్రీ సీతారామ చంద్రస్
రాష్ట్రంలో ఇప్పటివరకు 388 ఇందిరమ్మ ఇండ్లకు స్లాబ్లు వేయగా, ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు రూ.98.64 కోట్లు విడుదల చేసినట్టు గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అసంతృప్త జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ సుదర్శన్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్రెడ్డి, ప్రేమ్సాగర్రావు కాంగ్రెస్ అధిష్ఠాన�
తిరుమలకు చేరుకోకముందే శ్రీవారి భక్తులకు అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు. దర్శనానికే కాకుండా తనిఖీలకూ ఇంతేసి సమయం వాహనాలల్లో నిరీక్షించాల్సి వస్తోంది.
[02:18]‘‘వార్ 2’లో కథానాయకుడు ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రలో ఎన్నో కోణాలుంటాయి’’ అన్నారు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా. అందుకే ఆయన పాత్ర కోసం చాలా లుక్స్ డిజైన్ చేయాల్సి వచ్చినట్లు తెలిపారు.
[02:16]‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ చేయనున్న చిత్రమేదన్నది ఇప్పటికే ఖరారైంది. తనకు ‘రంగస్థలం’ లాంటి విజయాన్నిచ్చిన దర్శకుడు సుకుమార్తో ఆయన రెండోసారి చేతులు కలపనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్పైకి వెళ్లే అవకాశముంది.
[02:14]సికందర్’తో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించింది అందాల తార రష్మిక. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదున్న ఈ భామ ఖాతాలో ‘థామా’ చిత్రం కూడా ఉన్న సంగతి తెలిసిందే.
[02:09]సెల్ఫోన్ లేనిదే రోజు గడవని డిజిటల్ యుగమిది. మరి ఈ ప్రపంచంలోకి 1960ల కాలం నాటి జంట అడుగుపెడితే ఎలా ఉంటుంది? భర్త చాటు భార్యగా బతికిన ఆ మహిళ ఈ ఆధునిక సమాజంలోని పరిస్థితులకు అలవాటు పడిందా? లేదా? అనే కథాంశం ఆధారంగా రూపొందిన చిత్రమే ‘అవర్ టైమ్స్’.
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కిషన్గూడ గ్రామ పంచాయతీ మదిర గుబ్బడిగుచ్చతండాకు చెందిన డిగ్రీ చదువుతున్న 19 ఏండ్ల యువతిపై అదే తండాకు చెంది న కాంగ్రెస్ నాయకుడు లైంగికదాడికి పా ల్పడినట్టు ఎస్సై విక్�
హుజూరాబాద్ డివిజన్లో సీడ్ మిల్లు వ్యాపారుల నయా దందా తెరపైకి వస్తున్నది. బోనస్ చెల్లిస్తామని రైతుల నుంచి నెల క్రితమే సన్న వడ్లు సేకరించి.. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా దోచుకునే ప్రయత్నం కనిపిస్తున్�
రాష్ట్ర మంత్రివర్గం విస్తరణ జిల్లా కాంగ్రెస్లో కల్లోలం రేపింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి మంత్రివర్గం విస్తరణలో చోటు దక్కకప
[02:07]‘‘నీ తల్లిదండ్రులు కూడా నిన్ను ఇంతలా ప్రేమించలేదని బాధపడతారు...చూస్తూ ఉండు... నిన్ను నా మహారాణిలా చూసుకుంటాను’’ అంటూ ఇటీవలే తన రాబోయే సినిమా ‘తలైవాన్ తలైవి’ చిత్రాన్ని ప్రకటించింది అందాల తార నిత్యామేనన్.
[02:05]కథానాయకుడు నితిన్ ‘తమ్ముడు’ సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించారు.
[02:02]‘కాదలిక్క నేరమిళ్లై’ చిత్రంతో ఈ ఏడాది మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు విలక్షణ నటుడు రవిమోహన్ (జయం రవి). ఇప్పుడాయన మరో కొత్త ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టింది. శరవేగంగా 80 శాతానికి పైగా భవన నిర్మాణ పనులు పూర్తిచేసింది.
పంట సాగులో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు రావొద్దని ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కింది. యాసంగి 2023, వానకాలం 2024లో పెట్ట�
సర్ప్లస్ టీచర్లు (మిగులు) సర్దుబాటు విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. సర్దుబాటు గడువును ఈ నెల 13 నుంచి జూలై 15 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం ఆదేశాలి�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) హాల్టికెట్లు ఈ నెల 11న విడుదల కానున్నాయి. టెట్ వెబ్సైట్లో హాల్టికెట్లు డౌన్లోడ్చేసుకోవచ్చు. ఈసారి టెట్కు 1.66 లక్షల మంది దరఖాస్తు చేశారు.
సీఎం రేవంత్ బీజేపీ స్కూ ల్లో డ్రాపౌట్ స్టూడెంట్గా దారి తప్పారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడు తూ.. బీజేపీ స్కూల్లో దేశం, జాతీయవాదం ఉంటాయని తెల
తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆదిలాబాద్ జిల్లాలోని దస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లా, నాగర్కర్న�
బాసర ఆర్జీయూకేటీ అడ్మిషన్ల దరఖాస్తులకు కొత్త చిక్కు వచ్చింది. అపార్ కష్టాలు వచ్చిపడ్డాయి. బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తు చేసే సమయంలో అపార�
తాంబూలం ఇచ్చేశాం తన్నుకు చావండి అన్న చందంగా ఆర్టీసీ అధికారుల తీరు ఉంది. వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న కష్టాలను అర్థం చేసుకోకుండా బస్సు పాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచేశ�
‘మీతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీడియో కాల్లో మాట్లాడుతారు.. ఆయన వీడియో కాల్లోకి రాగానే లేచి నిల్చొని నమస్కారం చేయాలి.. ఆ తరువాత మీ కేసు విచారణ మొదలవుతుందం’టూ సైబర్నేరగాళ్లు ఫేక్ కోర్టును..
రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి చానెల్ డిబేట్లో మాట్లాడిన జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులను అరెస్టు చేయడమే కాకుండా చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు.
‘వానకాలం సీజన్ నెత్తిమీదికొచ్చింది.. వర్షాలు కూడా పడుతున్నాయి.. ఈ రెండు నెలలు రైతులు, రైతు కూలీలు పొ లం పనుల మీదనే ఉంటారు. ఇప్పుడు వాళ్లకు రాజకీయాలు పట్టవు. ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కానిచ్చేద్దా�
స్టీల్ప్లాంటులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగించడం చట్ట విరుద్ధమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్లు అన్నారు.
రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) 2025 కన్వీనర్గా ప్రొఫెసర్ పాండురంగారెడ్డి నియమితులయ్యారు. ఇది వరకు ఆయనే కన్వీనర్గా వ్య�
ఈఎస్ఐ అసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు ఏడాదికాలంగా పెండింగ్లోనే ఉన్నాయి. సప్లయర్స్కు చెల్లించాల్సిన బిల్లులు నేటికీ అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ చెల్లించకపోవడంతో డిస్పెన్సరీలకు అందించే మంద
గిరిజన భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు బోడ రమేశ్నాయక్, భూక్యా శ్రీను డిమాండ్ చేశారు. సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతులు నిరసన తెలిపి, అదనపు కలెక్టర్ వీరబ్
స్వదేశం వేదికగా జరుగనున్న అంతర్జాతీయ సిరీస్ల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్లో కోల్కతా ఈడెన్గార్డెన్స్ వేదికగా జరుగాల్సిన భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ను ఢిల్లీకి
వానకాలం వచ్చినా మెదక్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తికాలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 498 సెంటర్ల ద్వారా 3.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, 3.10
కల్వకుర్తి పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్కు చేసిన శంకుస్థాపన వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టనున్న యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదేశించారు.
ఏన్నో ఏండ్లుగా పెన్షన్ స్కీమ్ కోసం ఎదురుచూస్తున్న దేవాదాయశాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులకు ప్రభుత్వం మొండిచెయ్యి ఇచ్చింది. ఇటీవల సెక్రటేరియట్లో అర్చక ఉద్యోగుల సంక్షేమ ట్రస్ట్ బోర్డు చైర�
పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న 2008 డీఎస్సీ టీచర్లకు ఎట్టకేలకు వేతనాల విడుదలకు మార్గం సుగమమయ్యింది. వీరికి వేతనాలు చెల్లించేందుకు వీలుగా విద్యాశాఖ సోమవారం రూ. 51.19కోట్ల బడ్జెట్ను విడుదల చేసింది. 2008 డీఎస్స�
ప్రజా సమస్యల పట్ల అధికారులు అదే నిర్లక్ష్యం చూపుతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధికారులు డుమ్మా కొట్టారు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రజలపై పెనుభారం మోపింది. బస్పాస్ ధరలను 20 శాతానికి పైగా పెంచింది. పెరిగిన చార్జీలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. ఆర్టీసీ ఆర్డీనర�
గత ఏడాదిన్నరగా రేవంత్రెడ్డి పరిపాలన, వ్యక్తిగత వ్యవహరణ ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలతో పాటు కాంగ్రెస్ వాదులు, పార్టీ అధిష్ఠానం గమనిస్తున్న విషయమే. వారు గమనిస్తున్నారనేందుకు అనేక సూచనలు కనిపిస్తున్న
తర్లుపాడు మండలంలోని మీర్జాపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖను శాసించాడు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన విద్యుత్శాఖ పనులన్నీ అతని కనుసన్నల్లోనే నడిచాయి.
వేశ్యల రాజధాని అమరావతి అంటూ వ్యాఖ్యానించిన జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై, దీన్ని ప్రసారం చేసిన జగన చానల్, ప్రచురించిన జగన పత్రికపై చర్యలు తీసుకోవాలని టీడీపీ, బీజేపీ, జనసేన మహిళలు డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం యోగాంధ్ర అవగాహన ర్యాలీలు నిర్వహించారు. పలుప్రాంతాల్లో కీలక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.
సెంట్రల్ బ్యాంక్ కార్యకలాపాలు, రైతు సేవా కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చెప్పారు. బ్యాంక్ చైర్మన్గా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పదవీ బాఽధ్యతలు చేపట్టిన సందర్భంగా సోమవారం మధ్యాహ్నం పీడీసీసీబీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో రేవంత్రెడ్డి రాజ్యాంగం.. ములుగులో సీతక్క రాజ్యాంగం నడుస్తున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్రెడ్డి ధ్వజమెత్తారు. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మంత్రి సీతక్క ఇష్ట
ఉత్తరభారతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటున సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను భద్రాద్రి జిల్లా రైతులకే ముందుగా అందించాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. స్థానిక ఏజెన్సీ రైతులకు నీళ్లివ్వకుండా పొరుగు జిల్లాలకు తరలిస్తే �
జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాల తీరును కేంద్ర బృందం పరిశీలన చేయనుంది. అందుకోసం సోమవారం జిల్లాకు వచ్చింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా దేశవ్యాప్తంగా పల్లె ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పథకాలు అమలవుతుండగా వాటి అమలు తీరును ఏటా కేంద్రప్రభుత్వం పరిశీలన చేస్తుంది.
బదిలీల్లో సెకండరీ గ్రేడ్లకు వెబ్ కౌన్సెలింగ్ విధానం అమలుపై టీచర్లు భగ్గుమంటున్నారు. మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ముక్తకంఠంతో కోరుతున్నారు. అయితే వెబ్ కౌన్సెలింగ్పై ప్రభుత్వం మొండిగా ముందుకుపోతోంది.
రాజోళి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పెద్ద ధన్వాడ వాసులు కలెక్టర్ సంతోష్కు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులతోపాటు అఖిలపక్షం నాయకులు సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణ
జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఖాజామొ హీద్దీన్పై బదిలీ వేటు పడింది. ప్రస్తుతం నెల్లూరు ఎక్సైజ్ డిపో మేనేజర్గా పనిచేస్తున్న షేక్ ఆయేషా బేగంను ఈఎస్గా నియమిస్తూ సోమవారం ప్రిన్సి పల్ సెక్రటరీ ముఖేష్కుమార్మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులను అక్రమంగా అరెస్టు చేశారని, వారిని పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకుంటారా..? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ నిలదీశారు. సోమవారం
‘రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలు చేయాలి, వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ఉన్నది. మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్�
బహుళ అంతస్తుల్లో నివాసముంటున్న వారు, విధులు నిర్వహించే వారు.. ఆ భవనంలో అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఫైర్ అలారం, అగ్నిమాపక భద్రతా పరికరాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (డీజీ) సీవ�
రేషన్కార్డులకు క్యూకడుతున్నారు.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే కొత్త రేషన్కార్డులకు దర ఖాస్తులు ఆహ్వానించింది.
తోటల పేరు చెప్పుకొని పచ్చని పొల్లాల్లోకి తోడేళ్లు చొరబడ్డాయి. స్థానిక రైతులను అణగదొక్కుతూ పంటలు పండే పొలాల నడుమ ప్రాణాలను హరించే కాలుష్య పరిశ్రమను పెడుతున్నాయి. బంగారు భూముల మధ్య కాలుష్య కారక ఫ్యాక్టర�
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్సీహెచ్ఈ) ఆధ్వర్యంలో పాలమూరు విశ్వవిద్యాలయం తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (టీజీపీఈసెట్)-2025ను ఈ నెల 11వ తేదీ నుంచి పాలమూర�
దశాబ్దకాలం పాటు ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణం.. పాలకుల అసమర్ధత, పోలీసుశాఖ నిఘాలోపంతో ఉద్రిక్తంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లో నెలకొంటున్న అలజడులతో శాంతిభద్రతల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది.
రాష్ట్ర మంత్రివర్గ కూర్పు పై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడస్తున్నది. బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వ హిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రివర్గం
నేల లు, వాటిని సారవంతం చేసే విభిన్న పద్ధతుల శాస్త్రీయ అధ్యయనంతో నాణ్యమైన, అధిక దిగు బడులు సాధించవచ్చని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ చల్లా వెంకట నరసింహారావు అన్నారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పనిచేసే ప్రాథమిక వ్యవసాయ పరపతి సం ఘం ప్రతినిధులకు సమగ్ర పోషక యాజమా న్యంపై 15 రోజుల సర్టిఫికెట్ కోర్సు శిక్షణా కార్యక్రమం దివాన్చెరువులోని ఏరు వాక కేంద్రంలో సోమవారం జరి గింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్రెడ్డి సర్కారు కొలువుదీరాక కాళేశ్వరం ప్రాజెక్టుకు మకిలిపట్టింది. ఆ ప్రభుత్వం కక్షపూరితంగా ప్రాజెక్టును పండబెట్టడంతో పంటలన్నీ ఎండిపోయాయి. తత్ఫలితంగా ఈ ఏడాద�
‘నా శివుడి అనుమతిలేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు..నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా?’ అంటూ ప్రళయకాల రుద్రుడివలే ‘అఖండ-2: తాండవం’కు సిద్ధమయ్యారు అగ్ర నటుడు బాలకృష్ణ. ఆయన తాజా చిత్రం ‘అఖండ-2’ దసరా క�
వర్షాకాలం నేపథ్యంలో వరదలు, ఇతర ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం జూన్లోనే మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పంపిణీ ప్రారంభమయింది. ప్రతి నెల 15వ తేదీ వరకు మాత్రమే పంపిణీ చేసే ఆనవాయితీకి భిన్నంగా ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఆదివారం అమాత్యుడిగా బాధ్యతలు చేపట్టిన ధర్మపురి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై ప్రజలు కోటి ఆశలను పెంచుకుంటున్నారు. జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కృషి చేస్తారనే నమ్మకంతో ఉన్నారు.
పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మండలంలోని వెలుగుబంద పంచాయతీ పరిధిలో నూతనంగా నెలకొల్పిన జగనన్న కాలనీవాసులను తాగు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. కాలనీలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో అక్కడక్కడా అరకొరగా చేపట్టిన ఇళ్లలో నివాసిం చేందుకు లబ్ధిదారులు నిరాకరిస్తున్నారు.
మంత్రివర్గ విస్తరణ జరిగి 24 గంటలు గడిచిన తర్వాత కూడా శాఖల కేటాయింపు తతంగం ఇంకా పూర్తికాలేదు. శాఖల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్లో కొత్త కుంపటి రాజేస్తున్నట్టే కనిపిస్తున్నది. పలువురు కీలక నేతలకు సంబంధిం
రోహిణి కార్తితో రైతులు వానాకాలం సాగు పనులు మొదలు పెట్టారు. దుక్కులు దున్ని సాగుకు భుములు సిద్ధం చేసుకుని ఎరువులు, విత్తనా లు సమకూర్చుకుంటున్నారు. ఎన్నో ఆశలతో పునాస సాగుకు సిద్ధమైన రైతులకు ఈసారి నైరుతి కూడా ముందే ఆశలను పెంచింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత రోహిణితో వర్షాలు మొదలయ్యాయి.
పేరుకే పెద్ద ఆసుపత్రి అయినా రోగులకు మౌలిక సదుపాయలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. వంద పడకల ఆసుపత్రి నుంచి 362 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయిన గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపడడం లేదు.
విద్యుత్ సేవలు పొందిన వినియోగదారు చార్జీలు చెల్లించాలి. ఇక నుంచి ముందు చార్జీలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా చేస్తారు. ముందుగా సొమ్ము చెల్లించి రీచార్జి చేసుకునేందుకు అనువుగా ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తోంది.
రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ వైసీపీ మీడియా సాక్షి చానల్లో విషం కక్కుతున్నారని తెలుగు మహిళా నాయకురాలు వీరమ్మ, కవిత ఆరోపించచారరు.
వర్మీ కంపోస్టు ప్లాంట్లు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండగా నగరంలో ఓ వెలుగు వెలిగిన ఈ ప్లాంట్లు ఇప్పుడు మచ్చుకు కూడా కనిపించ ట్లేదు. సేంద్రియ వ్యర్థాల నుంచి వర్మీ కంపోస్టును తయారుచేసే ఈ ప్లాంట్లు అప్పట్లో విజయవంతం కాగా, కాలక్రమంలో మూతపడ్డాయి. ప్రస్తుతం నగరంలో 300 టన్నుల వరకు సేంద్రియ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో తిరిగి వర్మీ ప్లాంట్లు ఏర్పాటుచేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు అడ్డరోడ్డు సమీపంలో ఉన్న శ్రీవెంకట శ్రీసాయి రైస్ ఇండ్రస్టీలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో రబీలో రైతుల వద్ద నుంచి ప్రభుత్వం సేకరించిన 32 వేల క్వింటాళ్ల ధాన్యం, 80 వేల (ప్రభుత్వానికి చెందినవి 43 వేలు, యజమానులవి 37 వేలు) గోనె సంచులు, 718 క్వింటాళ్ల నూకలు అగ్నికి ఆహుతయ్యాయి.
నూతన తారాగణంతో తెరకెక్కిస్తున్న ‘చండీ దుర్గమా’ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. హెచ్బీజే క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మైనుఖాన్ ఎండీ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి హాస్
అమృత్-2 పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణాల్లో నివసించే ప్రజలకు మంచి నీరు అందించేందుకు 2.99 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ తెలిపారు. సోమవారం చొప్పదండి పట్టణంలోని నల్లాలబావి వద్ద 36.3 కోట్ల వ్యయంతో వాటర్ ఇంప్రూవ్మెంట్ స్కీంకు ఆయన శంకుస్థాపన చేశారు.
కృష్ణాతీరంలో, ఇసుక తిన్నెల్లో, పచ్చగా ఏపుగా ఎదిగిన పొదల్లో పందెపురాయుళ్లు ‘బరి’ తెగించారు. ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని గుంటుపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా కోడిపందేలు వేశారు. ఖరీదైన కార్లలో దర్జాగా జరిగిన ఈ పందెపు శిబిరాలపై ఆదివారం దాడిచేసిన పోలీసులు పెద్దవారిని వదిలి, పనివారిని పట్టుకోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత, జో బైడెన్ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న సమయంలో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అమెరికా ‘సంపన్నస్వామ్యం’లోకి వెళ్తున్నదనేది దాని సారాం శం. ఏ దేశంలోనైనా �
అన్యోన్య దాంపత్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార, విఘ్నేష్. ఈ జంట దంపతులై సోమవారానికి మూడేళ్లు. ఈ సందర్భంగా నయనతార షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా�
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్కపూర్, అలియాభట్కు చెందిన నూతన గృహ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ముంబయిలో అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్న ఈ భవంతి ఖరీదు 250కోట్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. రణబీర్కప�
పేదల హక్కుల కోసం అలుపెరుగని, అవిశ్రాంత సాయుధ పోరాటంతో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్న మావోయిస్టు కీలకనేత తెంటు సుధాకర్ విప్లవ జ్యోతిగా చిరస్థాయిగా నిలిచిపోతారని సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల నేతలు, రచయితలు కొనియాడారు.
జిల్లాలో అభివృద్ధి విజన్ ప్లాన్ అమలుపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అమరావతి నుంచి సోమవారం రాష్ట్ర, జిల్లా నియోజకవర్గాల విజన్ ప్లాన్ను ముఖ్యమంత్రి పర్చువల్గా విడుదల చేశారు.
యోగాతో సంపూర్ణ ఆరో గ్యం సాధ్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయకజగదీశ్వరి తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీడీవోకార్యాలయం నుంచి ఎల్విన్పేట జంక్షన్ వరకు యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈసంద ర్భంగా జగ దీశ్వరి మాట్లాడుతూ యోగా వల్ల మనిషి జీవన ప్రమాణాలు మెరుగుప డతాయన్నారు. ఏకాగ్రత, రోగనిరోధ కశక్తి పెరుగు తాయని తెలిపారు. కార్యక్రమంలో నాయకు లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.