ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ప్రతి సోమవారం వారసంత ఉంటుంది. సోమవారం ఉదయం మామిడిగూడ(జీ), మామిడిగూడ(బీ) గ్రామాలకు చెందిన దాదాపు 30 మంది పురుషులు, మహిళలు, పిల్లలతో కలిసి వారసంతకు వెళ్లారు.
సకాలంలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో యూరియా కొరత.. రైతులకు శాపంగా మారింది. అరకొర యూరియా సరఫరా చేస్తుండగా.. గోదాముల వద్ద అన్నదాతలు పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యేలు
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటరు జాబితా వెల్లడైంది. ఆగస్టు 28న ముసాయిదా జాబితాను జీపీ, వార్డుల వారీగా గ్రామ పంచాయతీ, మండలాభివృద్ధి కార్యాలయాల్లో ప్రకటించారు. ఎ
మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 2: తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ను టచ్ చేస్తే రణరంగమేనని, రాష్ట్రం అగ్నిగుండమైతదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హెచ్చరించారు. ఎ
[02:53]గత దశాబ్ద కాలంలో వాహన విడిభాగాల రంగం అనూహ్యంగా విస్తరించింది. దేశీయంగా వాహన కంపెనీలకు విడిభాగాలు అందించటమే కాకుండా పెద్దఎత్తున ఎగుమతులు నమోదు చేస్తోంది.
[02:53]అర్బన్ కంపెనీ, వేరబుల్స్ బ్రాండు బోట్ మాతృసంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ సహా 13 సంస్థల తొలి పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ప్రతిపాదనలకు సెబీ ఆమోదం తెలిపింది.
[02:51]దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 80 శాతం వరకు ఉద్యోగులకు 4.5-7 శాతం శ్రేణిలో వేతనాల పెంపును అమలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
[02:50]ఈ ఏడాది నవంబరుకు అమెరికాతో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కుదిరే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోఆపరేటివ్ అర్బ న్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఆ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో ఉమేశ్ చంద్ అసవా, ఆయన కుటుంబసభ్యులకు చెందిన రూ.1.1 కోట్ల విలువైన రెండు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ కుంభకోణంపై బుధవారం లోకాయుక్త విచారణ జరపనున్నది. ఈ మేరకు ఐదుగురు అధికారులకు లోకాయుక్త నోటీసులు అందజేసింది. అన్ని రకాల రిపోర్టులతో బుధవారం విచారణ కు హాజరుకావాలని �
విమాన ఇంధనం కూడా కల్తీ అవ్వడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రోడ్డుపై తిరిగే వాహన ఇంధనం కల్తీ అయితే రోడ్డు మీదే జనం ఇబ్బందులు పడతారని, గాలిలో ప్రయాణించే విమానంలోని ప్రయాణికుడి పరిస్థితి ఏమిటని కాంట
జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అమలును నిలిపివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే టీ హరీశ్రావు వేర్వేరుగా దాఖలు చేసిన �
కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాలని నిర్ణయించడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పుల తడక అంటూ నినదించాయి.
తెలంగాణ రైతాంగానికి గుండెకాయలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని, రాష్ర్టానికి ఈ ప్రాజెక్టు వల్ల చేకూరుతున్న ప్రయోజనాన్ని ప్రజలకు చాటిచెబుతామని బీఆర్
అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా తయారయ్యింది హెచ్ఎండీఏ అధికారుల పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే హెచ్ఎండీఏలో అడుగు పెట్టిన ముఖ్య నేత అనుచరుల తీరుతో అధికారుల తలు పట్టుకుంట�
స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలని ప్రభ�
ఆఫ్రికా దేశం సూడాన్లో భారీగా విరిగిపడిన కొండ చరియలు ఒక గ్రామాన్నే తుడిచిపెట్టేశాయి. పశ్చిమ సూడాన్లోని డార్ఫర్ రీజియన్లో ముర్రా పర్వతాల సమీపంలో ఉన్న గ్రామంపైకి ఆగస్టు 31న భారీ వర్షం కారణంగా పెద్దయెత�
కాళేశ్వరంపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉన్నదనే అనుమానం కలుగుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకపక్క సీబీఐ విచారణ అంటూ ప్రభుత్వం కుట్రలు పన్నుతుం�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్
‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోనే ఎమ్మెల్సీ కవితకు ప్రాధాన్యం వచ్చింది. కేసీఆర్ను చూసే మేమంతా కవితతో పార్టీలో కలిసి పనిచేశాం. గత కొన్నాళ్లుగా ఆమె వైఖరి పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నది. పార్టీ ఎంతగా సహి�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాన్వాయ్లోని ఒకే నంబర్గల వాహనాలు దారుణంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. సీఎం కాన్వాయ్ వాహనాలు కావడంతో వాటిని నడిపేవారు ఇష్టారీతిన, మితిమీరిన వేగంతో ప్రయాణం చేస్త
ప్రతి 500 పశువులకు ఒక గోశాల ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యక్షంగా 30-40 మందికి ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా 75-100 మందికి పరోక్ష జీవనోపాధి అవకాశాలు సృష్టిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసా
ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై ఎలాంటి ప్రకటన లేకుండా.. సీపీఎస్ రద్దు ఊసేలేకుండా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చలను ముగించింది. మొదటి దఫా చర్చల్లో అత్యంత కీలకమైన ఈ రెండు డిమాండ్లపై సర్కారు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు సొసైటీల వద్దకు మంగళవారం తెల్లవారుజామునే పరుగులు పెడుతూ పొద్దంతా పడిగాపులు కాస్తున్నారు.
బిడ్డకు తల్లిపాలను మించిన పౌష్టికాహారం లేదన్న సంగతి తెలిసిందే. అయితే, మారుతున్న జీవనశైలితో చాలామంది చిన్నవయసులోనే ‘డయాబెటిక్' బారిన పడుతున్నారు. ఇలాంటి షుగర్ బాధితులు.. పిల్లలకు పాలు పట్టొచ్చా? అని చా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బిడ్డ కంటే పార్టీనే ముఖ్యమని నిరూపితమైందని పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు పేర్కొన్నారు. కేసీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు కుడి, ఎడు
భారతీయులు ఇష్టంగా తినే పండ్లలో అరటి ముందుంటుంది. రుచితోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది. అయితే, పండు మాత్రమే కాకుండా.. అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున�
వేసిన పంటల అదును దాటిపోవడంతో యూరియా కోసం రైతులు అల్లాడిపోతున్నారు. పనులన్నీ మానుకొని ఎరువుల కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచే అన్నదాతలు ఎరువుల కేంద్రాల వద్ద క్యూ కట్టారు. పలుచోట�
ఎక్కడ పుట్టాం, ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాం అన్నదానితో సంబంధం లేకుండా మనల్ని ఉన్నత స్థితిలో నిలిపే ఒకే ఒక్క సోపానం విద్య. అది ఉంటే చాలు మనలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వస్తుంది, బతుకు మీద భరోసా లభిస్తుంది.
[01:20]‘‘ఒక సినిమాని థియేటర్ వరకూ వెళ్లి చూడాలంటే అందులో ఆసక్తికరమైన కంటెంట్ ఉండాలి. అలా కంటెంట్ ఉన్న సినిమానే చేయాలని యేడాది సమయం తీసుకుని ‘లిటిల్హార్ట్స్’ ఎంచుకున్నా. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే అంశాలున్న చిత్రమిది’’ అన్నారు శివానీ నాగారం.
గురువు చంద్రబాబు నాయుడు కోసం సీఎం రేవంత్రెడ్డి సైకోలా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ మండిపడ్డారు. కాళేశ్వరం ప�
పెరటి తోటల్లో ఆకు కూరలు, కూరగాయలతోపాటు ఎక్కువగా కనిపించేవి పూల మొక్కలే! అందులోనూ గులాబీలను చాలామంది ఇష్టంగా పెంచుకుంటారు. ఇవి ఇంటికి కొత్త అందాన్ని ఇవ్వడంతోపాటు ఆడవాళ్లకూ అనేక రకాలుగా ఉపయోగపడతాయి.
వరంగల్ వస్త్రనగరికి కిటెక్స్ సిందూరమై భాసిల్లనున్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో కేసీఆర్ ప్రభుత్వం నాటిన మొక్క ఉత్పత్తి ఫలాలను అందిస్తున్నది.
[01:14]పాత్రలు ఎంపిక చేసుకునే విషయంలో తనకు భాషతో పట్టింపు లేదని అంటోంది అందాల తార శ్రీలీల. అదిరిపోయే స్టెప్పులతో, నటనతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తుంటుందీ భామ.
లగ్జరీ విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)పై భారీగా పన్ను పెంచాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కమిటీ సిఫారసు చేసినట్టు ఓ ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రకారం తెలుస్తున్నది.
[01:13]కథానాయకుడు సూర్య 47వ చిత్రం ఇప్పటికే ఖరారైనట్లు తెలిసింది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దీన్ని తెరకెక్కించనుండగా.. 2డీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది.
న్యాయ స్థానంలో న్యాయం గెలిచిందని ...కేసీఆర్ను బద్నాం చేసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో కుట్ర చేస్తోందని, ఘోష్ కమిషన్ ట్రాష్ కమిషన్ అని చెప్పిన మాటే నిజమైందని బీఆర్ఎస్ మెదక్ జి�
[01:10]తెరపై వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ.. బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయి వరకూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి కృతి సనన్.
పసిడి పరుగులు పెడుతున్నది. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకుతున్న విలువ మరో శిఖరానికి చేరుకున్నది. వరుసగా ఏడు రోజులుగా పెరుగుతూ వచ్చిన ధర మంగళవారం పదిగ్రాముల ధర మరో రూ.400 ఎగబాకి రూ.1.06 లక్షలకు చేరుకున్న
ఐఫోన్ల విక్రయ సంస్థ యాపిల్..హైదరాబాద్లో తన సొంత అవుట్లెట్ను తెరవబోతున్నది. ఇందుకోసం వేవ్రాక్ ఐటీ పార్క్లో 64,125 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నది.
భారీ వర్షాలు, వరదలతో ఉత్తర భారతం అతలాకుతలం అవుతున్నది. అనేక రాష్ర్టాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఊర్లకు ఊర్లు చెరువులను తలపిస్తుండగా రోడ్లు నీటమునిగిపోయాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. డజన్ల సంఖ్యలో
[01:03]షికాగో చిత్రోత్సవాలకు మూడు భారతీయ చిత్రాలు ఎంపికయ్యాయి. ఫ్యాషన్ డిజైనర్గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న మనీష్ మల్హోత్రా నిర్మించిన ‘బన్ టిక్కీ’, ‘సాలీ మొహబ్బత్’ చిత్రాలతో పాటు ‘ఘమసాన్’ సినిమా 16వ చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్(సీఎస్ఏఎఫ్ఎఫ్)కి అధికారికంగా ఎంపికయ్యాయి.
యూఎస్ ఓపెన్లో మరో సంచలనం నమోదైంది. గతంలో నాలుగు సార్లు గ్రాండ్స్లామ్స్ గెలిచినా ఇటీవల కాలంలో స్థాయికి తగ్గట్టు ఆడటంలో తడబడుతున్న జపాన్ భామ, 23వ సీడ్గా బరిలోకి దిగిన నవొమి ఒసాకా ఈ టోర్నీ ప్రిక్వార్ట�
తమిళనాడు కేసులో ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన మేరకు బిల్లుల ఆమోదంపై గడువును రాష్ట్రపతి లేదా గవర్నర్లు పాటించని పక్షంలో పర్యవసానాలు ఏమిటని సుప్రీంకోర్టు మంగళవారం తెలుసుకోగోరింది. అన్ని బిల్�
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహితంగా మెలగడం సిగ్గుచేటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యా�
అధికార బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఒక కేసులో తనను ప్రభావితం చేయడానికి, ప్రలోభ పెట్టడానికి నేరుగా సంప్రదింపులు జరిపాడని రాతపూర్వకంగా పేర్కొంటూ, ఆ కేసును విచారించనని ఒక జడ్జి బహిరంగంగా ప్రకటించడం బీజేపీ పాలిత �
ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ మిచెల్ స్టార్క్ టీ20 కెరీర్కు వీడ్కోలు పలికాడు. 35 ఏండ్ల ఈ పేసర్.. టెస్టులు, వన్డేలలో కెరీర్ను కొనసాగించేందుకు గాను టీ20ల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిం�
ఇంగ్లండ్ పర్యటనలో దక్షిణాఫ్రికా తొలి వన్డేలోనే అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి పోరులో సౌతాఫ్రికా.. 7 వికెట్ల తేడాతో గెలిచి
లండన్లో చదువుకునేందుకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఇద్దరు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు వినాయక నిమజ్జనానికి వెళ్లి రెండు
తెలుగు భాషా అస్తిత్వానికి ప్రతీకగా నెలకొల్పబడిన తెలుగు విశ్వవిద్యాలయం వివిధ రంగాలలో సేవలందిస్తున్న సృజనశీలురులకు పురస్కారాలు అందజేస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని కలుగజేయడం అభినందనీయని త�
ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ ఓటర్ల కోసం ఆధునిక టెక్నాలజీతో కూడిన ఓటరు గుర్తింపు కార్డులు అందచేయడానికి ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలు పూ
ఓబీసీలకు లభ్యమయ్యే రిజర్వేషన్ ప్రయోజనాలకు అర్హులయ్యే కున్బీ కుల సర్టిఫికెట్లను అర్హులైన మరాఠాలకు ఇవ్వడంతోసహా అన్ని డిమాండ్లను మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో మరాఠా హక్కుల నాయకుడు మనోజ్ జరాంగే �
స్ట్రీట్ లైటింగ్ స్తంభం మీదపడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం తెల్లావారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానకుల కథనం ప్రకారం నాచారం కార్తీకేయనగర్కు చెంద
ప్రో కబడ్డీ లీగ్లో దబాంగ్ ఢిల్లీ జట్టు బోణీ కొట్టింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఢిల్లీ.. 41-34తో బెంగళూరు బుల్స్ను ఓడించి టోర్నీలో శుభారంభం చేసింది.
సుమారు 6.0 తీవ్రతతో అల్లకల్లోలం చేసి జనావాసాలను శవాల దిబ్బగా మార్చిన భారీ భూకంపం దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందే మంగళవారం మరోసారి అఫ్గానిస్థాన్లో భూకంపం సంభవించింది.
టీమ్ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్శర్మ ఫుల్ ఫిట్నెస్తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ పలికిన హిట్మ్యాన్ రానున్న ఆస్ట్రేలియా సిరీస్ కోసం పూర్తి స్థాయిలో చెమటోడుస్తున్�
చీకట్లో వెలుగులు వెదజల్లే ఓ మొక్కను చైనా సైంటిస్టులు సృష్టించారు! ఈ విధమైన మొక్కలను రాబోయే రోజుల్లో వీధి దీపాలుగా వాడొచ్చునని వారు భావిస్తున్నారు. వెలుగులు విరజిమ్మేందుకు ఈ మొక్కలకు ఆప్టో-ఫ్లోఫర్ అనే �
భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్షిప్ వేటను బీసీసీఐ మొదలుపెట్టింది. ఇటీవలే పార్లమెంట్లో ఆమోదం పొందిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025’తో ‘డ్రీమ్ 11’ సంస్థ అర్�
నైట్రేట్లు ఎక్కువగా ఉండే బీట్రూట్ జ్యూస్ వయోధికుల్లో రక్తపోటు(బీపీ)ను తగ్గిస్తుందని ఫ్రీ రాడికల్ బయాలజీ అండ్ మెడిసిన్లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది. బీట్రూట్ జ్యాస్ తాగినప్పుడు వ�
బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) రూ.102 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో మరో ముగ్గురికి కూడా రూ.50 కోట్లకు పైగా భారీ జరిమానా విధించారు. ప్రస్తుతం
మన చంద్రుడు క్రమంగా కుంచించుకుపోతున్నాడు. వేలు, లక్షల సంవత్సరాలుగా ఇది కొనసాగుతున్నది. దాని పరిమాణం, ఉపరితలంపై వచ్చే మార్పులు భూమిపై తప్పక ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనం గుర్తించింది.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నాడని మునుగోడు మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆరోపి�
ఒక అనూహ్య నిర్ణయంతో జపాన్ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. డిజిటల్ వ్యసనం తగ్గించడానికి, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి టయోకే పట్టణ పౌరులు ఇక నుంచి స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని రోజుకు రె�
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న మణిపూర్, మిజోరాం రాష్ర్టాల్లో పర్యటిస్తారని అధికారులు వెల్లడించారు. 2023లో మణిపూర్ అల్లర్లు ప్రారంభమైన తర్వాత మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇదే మొదటిసారి.
పాకిస్థాన్ను భారీ వరదలు ముంచెత్తిన వేళ.. ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వింత వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన వరదలను ఒక వరంగా భావించాలని, దేశంలో ఆనకట్�
[23:34]మహేశ్బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న చిత్రం ‘SSMB29’ (వర్కింగ్ టైటిల్). భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Sreesanth : భారత మాజీ పేసర్ శ్రీశాంత్ (Sreesanth) ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ 'చెంప దెబ్బ'(Slapgate) వీడియో విడుదల చేయడంతో నెట్టింట వైరలైన ఈ పేసర్.. ఇప్పుడు సుప్రీంకోర్టు చుట్టూ తిరగ�
SK Joshi : కాళేశ్వరంలో బ్యారేజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ (PC Ghosh)కమిషన్ సమర్పించిన నివేదికను కొట్టి వేయాలని మరో పిటిషన్ నమోదైంది. మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ (SK Joshi ) హై కోర్టు ను ఆశ్రయించారు.
Koppula Eshwar : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) అన్నారు. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్�
[21:45]కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీలో మరో కోణం కూడా దాగి ఉందట. అతడు కూడా కొన్ని సార్లు తీవ్ర స్థాయిలో మండిపడతాడట. ధోనీతో కలిసి ఆడిన మోహిత్ శర్మ గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Donald Trump : అమెరికాలోని కాల్పుల ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘాటుగా స్పందించారు. 54 మందిపై కాల్పులు జరిగిన చికాగో (Chicago) నగరాన్ని 'ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పట్టణం'గా ట్రంప్ పేర్కొన్నారు
కారేపల్లి : ఆకాల వర్షాలతో నష్టపోయిన దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయాధికారులు సర్వే చేయనున్నారు. మంగళవారం నుండి పంట నష్టంపై వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్రస్ధాయిలో పరిశీలన చేస్తున్నట్లు వ్యవసాయాధికార
[21:25]పుడమి మీదే కాదు.. విశ్వంలోనూ భారీగా మద్యం ఉంది. మన పాలపుంత గెలాక్సీలో ఒకచోట ఏకంగా 400 క్వింటిలియన్ ఆల్కహాల్ ఉంది. భూమి మీదున్న ప్రతి ఒక్కరూ రోజుకు లీటరు చొప్పున పూటుగా సేవిస్తే.. అదంతా స్వాహా కావడానికి 100 కోట్ల సంవత్సరాలు పడుతుంది.
[20:58]జీఎస్టీలో నూతన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత విస్తృతం చేస్తాయని, పారదర్శకంగా మారుస్తాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Srisailam లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జునవారల ఊయల సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలానక్షత్రం రోజున ఊయలసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
Srisailam Temple కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం తరఫున వినాయకుడికి అధికారులు మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పి�
ఒక వ్యక్తి బైక్ పడిపోతున్నట్లు నటించగా, బాధితుడు అతడికి సాయం చేయడానికి వెళ్లారు. ఇంతలోనే మరో వ్యక్తి సాయం చేయడానికి వచ్చినట్టు నటిస్తూ ఆయన జేబులోని ఫోన్ దొంగిలించి, అదే బైకు ఎక్కి పారిపోయాడు.
[20:10]మహారాష్ట్రలోని నాసిక్లో సాగర్ స్వీట్స్ వినూత్నంగా ‘గోల్డెన్ మోదక్’ను తయారు చేసింది. ఒక్క కిలో ధర రూ.20 వేలు ఉండడంతో ఇప్పుడీ మోదక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Gold Rates పసిడి ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. ఇటీవల వరుసగా ఏడోరోజు ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.400 పెరిగి తులానికి రూ.1,06,070కి పెరిగింది. అదే సమయంలో 22 �
నల్లగొండ మండలంలోని చెన్నుగూడెం గ్రామంలో మొత్తం ఓటర్లు 575 ఉండగా అందులో ఉన్న నలుగురి ఎస్సీ ఓట్లు మాత్రం అధికారులు తొలగించారు. గ్రామం మొత్తంలో ఉన్న నాలుగు ఎస్సీ ఓట్లను తొలగించడం పట్ల గ్రామంలో చర్చనీయాంశ�
Grahan Yogam ఈ నెలలో చంద్రగ్రహణం ఏర్పడనున్నది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కీలకమైంది. ఈ నెలలో అనంత చతుర్దశి, జీవిత పుత్రిక, సర్వ పితృ అమావాస్య, శారదీయ నవరాత్రి పండుగలో సెప్టెంబర్లో జరుపుకోనున్నారు. దీనితో �
రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్లు వెచ్చించి తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే, కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ దుష్ప్రచారం మానుకోవాలని బీఆర్ఎస్ పార్ట
[19:47]విమాన ఇంధన కల్తీపై తెలంగాణ హైకోర్టు (TG High Court) న్యాయమూర్తి జస్టిస్ నగేష్ బీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘విమాన ఇంధనాన్ని కూడా కల్తీ చేస్తున్నారు.
Rashid Khan : పొట్టి క్రికెట్లో ప్రమాదకరమైన బౌలర్గా పేరొందిన రషీద్ ఖాన్ (Rashid Khan) సరికొత్త చరిత్ర లిఖించాడు. తనకు అచ్చొచ్చిన టీ20ల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడీ అఫ్గనిస్థాన్ కెప్టెన్.
Kaleshwaram Project కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరడాన్ని నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్�
కోల్ ఇండియాలో ఏ విధంగా హై పవర్ కమిటీ వేతనాలు చెలిస్తున్నారో అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ వేతనాలు చెల్లించాలని కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఇన్చార్�
మలిదశ ఉద్యమకారులకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా రాయపూడి వెంకటనారాయణ మంగళవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి�
Inspiration ఇటీవల వనంచెరువులో విద్యుత్ స్తంభం ఇన్సూలేటర్ సమస్య ఏర్పడగా మల్లేశం మత్స్య కార్మికుడు బిక్షపతి సహాయంతో ధైర్యంగా తెప్ప మీద వెళ్లి ఇన్సూలేటర్ వేసి విద్యుత్ పునరుద్దరణ చేయడం జరిగిందన్నారు బీఆర్ఎస్ ప
సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి దిశా నిర్దేశాలతో కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో చేస్తున్నందుకుగాను �
Pulsar bike బీహార్లో ‘ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra)’ ర్యాలీలో బైకు పోగొట్టుకున్న ఓ దాబా ఓనర్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం కొత్త బైక్ను బహుమతిగా ఇచ్చారు.
Pawan Kalyan అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో పవన్ కల్యాణ్ అభిమానుల వేడుకలు శ్రుతి మించాయి. ఈ ఘటనలో ఓ స్కూల్ విద్యార్థినికి గాయాలయ్యాయి.
Mackay Ground : క్రికెట్లో ఆటగాళ్లకే కాదు కొన్ని మైదానాలకు కూడా చరిత్ర ఉంటుంది. తొలి మ్యాచ్ జరగడం నుంచి చిరస్మరణీయ విజయాలకు కేరాఫ్ అయిన స్టేడియాలు అభిమానులకు ఎప్పుడూ గుర్తిండిపోతాయి. అయితే.. సుదీర్ఘ విరామం తర్వా
గతంలో వచ్చిన సర్కులర్ ప్రకారం 360 జూనియర్ అసిస్టెంట్ (గ్రేడ్-II) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ సింగరేణి సీఎండీ బలరాం నాయక్ను గిరిజన ఉద్యోగుల సంఘం మంగళవారం కలిసి వినతి పత్రం అందజేసిం�
మాంసాహారం తినేవారు చాలా మందికి చేపలు అంటే ఇష్టమే. చేపలను తినేవారు సీఫుడ్ ప్రియులు ప్రత్యేకంగా ఉంటారు. చేపలతో ఎలాంటి వంటకాలు చేసినా సరే లాగించేస్తారు.
Somireddy ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి వేసిన సెటైర్లపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదని.. ప్రజలు ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఇవ్వ
[18:50]నగరాలు, పట్టణాల శివారుప్రాంతాల్లోని రక్షిత అటవీ ప్రాంతాలను అర్బన్ ఫారెస్ట్ పార్కుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువ చేస్తోంది. ఇప్పటికే 109 అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించగా 73 అందుబాటులోకి వచ్చాయి.
[18:35]సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు చర్చించారు. ఈనెల 8న విధివిధానాలు ఖరారు చేసి, త్వరలో హెల్త్ కార్డుల మంజూరు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ హామీ ఇచ్చింది.
AP Government ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్, ఏపీ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసి�
Aaron Finch : పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీ ఎల్లప్పుడూ సవాలే. సంచలనాలకు కేరాఫ్ అయిన టీ20ల్లో.. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో సారథ్యం వహించడం కత్తిమీదసాము లాంటిది. తనకు కూడా ఐపీఎల్లో కెప్టెన్గా ఉండడం చాల�
కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు చేశారు. రూ.54.03 కోట్లతో రాజీవ్ నగర్ రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు, రూ.5
MLA Sunitha lakshma reddy కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎంత మంది పార్టీకి ద్రోహం చేసినా తెలంగా�
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలకై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం కొత్తగూడెం ఉపాధ్యక్షుడు గూడెల్లి యాకయ్య అన్నారు. మంగళవారం స
Delhi riots case దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసు (Riots case) లో నిందితులుగా ఉన్న షర్జీల్ ఇమామ్ (Sharjeel Imam), ఉమర్ ఖలీద్ (Umar Khalid) సహా ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ని�
Vikram 3201 సెమికాన్ ఇండియా-2025 సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వదేశీ సెమీకండక్టర్ ‘విక్రమ్ 3201’ని పరిచయం చేశారు. భారత్ సెమీకండక్టర్ స్వావలంబన దిశగా దాన్ని చారిత్రాత్మక అ�
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎమ్మెస్సీ మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనిటిక్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలి�
AP News విధి వంచించిన ఓ యువకుడిని సొంతవాళ్లే మోసం చేశారు. అంతా బాగున్నప్పుడు విదేశాలకు వెళ్లి లక్షలు సంపాదించి పంపిస్తే.. వీల్చైర్లో పడితే ట్రీట్మెంట్ కోసం డబ్బులు కట్టాల్సి వస్తుందని కనీసం ఇంట్లోకి కూ�
[17:45]గతంలో భారత్లో ఉండి.. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన విదేశీయులు తమ దేశాలకు వెళ్లిన తర్వాత తిరిగి.. భారత్లోకి రాకుండా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
KP Vivekanand బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ పేర్కొన్నారు.
Putta Madhukar ఎమ్మెల్సీ కవిత చేసే పనుల వలన పార్టీకి నష్టం జరుగుతుందని భావించి గులాబీ అధినేత తీసుకున్న నిర్ణయం హర్షనీయమని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్ట�
అంజీర్ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఈ పండ్లు డ్రై ఫ్రూట్స్ రూపంలో మనకు ఎల్లప్పుడూ లభిస్తాయి. అంజీర్ డ్రై ఫ్రూట్స్ చూసేందుకు అంత ఆకర్షణీయంగా ఉండవు. కాన
Bhagwant Man పంజాబ్ సీఎం (Punjab CM) భగవంత్ మాన్ (Bhagawanth mann) భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్పూర్ (Ferozpur) జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను భగవంత్ మాన్ సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో వరదలవల్�
Election Commission కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది. ఆయనకు రెండు గుర్తింపు కార్డులు ఉన్న నేపథ్యంలో ఈసీ నోటీసులు జారీ చేసి సమాధానం కోరింది.
కోదాడ నియోజకవర్గం మునగాల మండల పరిధిలో గడిచిన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాగార్జునసాగర్ కాల్వ ఎత్తిపోతల పథకాలకు అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ దొంగతనం చేసిన నలుగురిని మునగాల పోలీ
కోరుట్ల, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
[17:33]రైతుల పట్ల కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారు.. రాష్ట్రంలో ఐదేళ్లపాటు రైతులను అనేక ఇబ్బందులు పెట్టింది ఎవరని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
LLM Exam Fee ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎల్ఎల్ఎం కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
తూర్పు అఫ్గానిస్తాన్లోని మారుమూల ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితుల కోసం హెలికాప్టర్లలో గాలిస్తున్నారు. భూకంపం కారణంగా కూలిన ఇళ్ల శిథిలాల కింద చాలామంది చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. రోడ్లన్నీ శిథిలాలతో మూసుకుపోవడంతో, పర్వత ప్రాంతాలకు వెళ్లే మార్గాలు కఠినంగా మారాయి.
ధర్మపురి, సెప్టెంబర్ 02: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, ప్రజల దృష్టి మరల్చేందుకే కాళేశ్వరంపై సీబీఐ (CBI) దర్యాప్తు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామలు అడుతున్నాడని డీసీఎమ్మెస్ చైర్మన�
Satyavathi Rathod పేగుబంధం కంటే పార్టీని నమ్ముకున్న కోట్లాది కార్యకర్తలకే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త జెర్సీ స్పాన్సర్ వేటలో పడింది. కేంద్ర తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్ నియంత్రణ చట్టం కారణంగా డ్రీమ్ 11తో ఒప్పందం రద్దు చేసుకున్న బీసీసీఐ.. టీమిండియా కొత�
Garbage రాయపోల్ మండలంలోని ప్రతీ ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు మండల ప్రత్యేక అధికారి బాబూనాయక్. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సఫాయి కార్మికులకు సూచించారు
Gampa Govardhan బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం అని మాజీ ప్రభుత్వ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.
Padma Devender Reddy కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బద్నాం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర�
BRS Leaders కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను డైవర్షన్ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లే రాజకీయ కుట్ర చేస్తుందని మెదక్ జిల్లా గ్రంధాలయ సం
Sravan Dasoju బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడంపై పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందించారు. పార్టీ సీనియర్ నాయకురాలు కవిత గత కొన్ని నెలలుగా పార్టీ వ్యతిరేక కా�
iPhone 17 ఐఫోన్ కొత్త సిరీస్కు విడుదలకు ముందు నుంచే మంచి డిమాండ్ లభిస్తోంది. సెప్టెంబర్ 9వ తేదీన ఐఫోన్ 17 సిరీస్ను ఆవిష్కరించడానికి ముందే.. అన్ని మొబైల్స్ అమ్ముడుపోయే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది.
Kotha Lokah ఇటీవల థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న మలయాళ చిత్రం ‘లోక చాప్టర్ 1 చంద్ర’ (Lokah Chapter 1 Chandra). తెలుగులో ఈ సినిమాను ‘కొత్త లోక’ పేరుతో విడుదల చేశారు.
[16:26]Realme 15T: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ దేశీయ మార్కెట్లోకి మరో కొత్త ఫోన్ను విడుదల చేసింది. రియల్మీ 15t పేరిట దీన్ని లాంచ్ చేసింది.
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ఉదయం లాభాల్లో మొదలైనా.. చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. క్రితం సెషన్తో పోలిస్తే.. 80,520 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైన సెన్సెక్స్.. ఇం�
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటానని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు, పెద్ద చెరువు రైతు సంఘం డైరెక్టర్ మెరుగు జెన�
BRS Leaders Strike కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తర�
Khawaja Asif దేశంలో వరద పరిస్థితిని పరిష్కరించేందుకు పాకిస్థాన్ రక్షణ మంత్రి (Pak Defence Ministers ) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) ఓ వింత సలహా ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వరద నీటిని వృథాగా పోనీకుండా కంటైనర్లలో నిల్వ చ
OG Special Glimpse డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులకు తీపికబురు అందింది. పవన్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ నుంచి బర్త్డే గ్లింప్స్ను విడుదల చేశారు మేకర్స్.
IND vs AUS భారత్, న్యూజిలాండ్తో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్లో పాట్ కమ్మిన్స్ అందుబాటులో ఉండడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. రాబోయే యాషెస్ సిరీస్కు సిద్ధయ్యేందుకు పూర్తి ఫిట్నెస్పై దృ�
ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది రకరకాల పానీయాలను తాగుతుంటారు. అయితే కొన్ని రకాల పానీయాలు మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలను అధికంగా అందిస్తాయి.
RS Praveen Kumar కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, గోదావరి నది జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నట్లు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అ
Samsung Galaxy F 17 5G ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ శాంసంగ్ సరికొత్త 5జీ మొబైల్ను లాంచ్ చేయబోతుంది. Samsung Galaxy F 17ను తొందరలోనే భారత విపణిలోకి తీసుకురానుంది. అయితే ఈ ఫోన్కు సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలను శాంసంగ్ కంపెన
Anushka Sharma బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మళ్లీ ట్రోలింగ్కి గురవుతుంది. కొద్ది రోజుల క్రితం బిపాషా బసుపై చేసిన వ్యాఖ్యల కారణంగా మృణాల్ ట్రోలింగ్కు గురైన విషయం తెలిసిందే.
TCS పెద్ద ఎత్తున ఉద్యోగులకు (Employees) లేఆఫ్స్ ప్రకటించి షాకిచ్చిన భారత్లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇప్పుడు తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల వేతనాలు పెంచింది (salary increments).
Married Woman ఓ వివాహిత 17 ఏళ్ల కుర్రాడిపై మనసు పారేసుకుంది. ఇంకేముంది.. తన భర్తను వదిలేసి పిల్లలతో కలిసి ఆ కుర్రాడితో పరారైంది సదరు మహిళ.
Azerbaijan షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో శాశ్వత సభ్యత్వం కోసం అజర్బైజాన్ (Azerbaijan) చేసిన ప్రయత్నాన్ని భారత్ (India) అడ్డుకుంది. ఈ చర్యపై అజర్బైజాన్ స్పందించింది.
కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ ఈద్గా వద్ద ప్రధాన నీటి వనరు అయిన చేతి పంపు గత కొంతకాలంగా పని చేయడం లేదు. ముస్లింలు వారి ఇళ్లలో ఎవరైనా కాలం చేస్తే అంత్యక్రియలు ఇక్కడే నిర్వహిస్తారు.
TG Weather తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని.. రాబోయే 24గంటల్లో మరింత బలపడే అవకాశాలున్నాయని తెలిపిం�
CC Cameras ముఖ్యమైన చౌరస్తాలలో ఎంట్రీ, ఎగ్జిట్ 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ అనురాధ
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు భోజనం అందించాలని నల్లగొండ డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. మంగళవారం మునుగోడు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశార�
Sajjala Ramakrishna Reddy వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు విసిరిన సవాలుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీ సవాలు ఏడ్చినట్లుగానే ఉందని ఎద్దేవా చేశారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే జగన్కు ప్రతిపక్ష
[14:48]OpenAI: చాట్జీపీటీ వినియోగదారుల సందేశాల్లో ఇతరులకు హాని చేసేటువంటి కంటెంట్ ఉంటే.. అవి మానవ మోడరేటర్ల పరిశీలనకు వెళ్లడం, అవసరమైతే పోలీసులకు ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉందని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది.
Ganesh in mosque సాధారణంగా హిందువులు మాత్రమే వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కానీ ఆ గ్రామంలో మాత్రం ముస్లిం సోదరులు మసీదు (Mosque) లో వినాయక విగ్రహాన్ని (Ganesh Idol) ఏర్పాటు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని నిరసిస్తూ యాదగిరిగుట్ట పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం దగ్ధం చేశార�
Raashii Khanna హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్లో పవన్ కల్యాణ్తో తొలిసారి పని చేసే అవకాశం కొట్టేసిన రాశీఖన్నా.. తన కోస్టార్ పవన్ కల్యాణ్కు బర్త్ డే విషెస్ తెలియజేసింది.
Nara Lokesh పులివెందులలో జగన్ను కలిసేందుకు ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా వీఐపీ పాస్లు ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట�
కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ �
KTR ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ కీటెక్స్ (Kitex) వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని కొత్త యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది. ఈ కీలక పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మ�
గత 20 ఏళ్లకు పైగా సాగులో ఉన్న భూముల్లో పంటలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చ�
Gatta Kusthi 2 తమిళ నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'గట్ట కుస్తీ' (తెలుగులో మట్టి కుస్తీ) స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం 2022లో విడుదలై తమిళంతో పాటు తెలుగులో మంచి �
మొబైల్స్ తయారీ సంస్థ రియల్ మి మరో నూతన స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రియల్మి 15టి పేరిట ఈ ఫోన్ను విడుదల చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
PM Modi భారత్ (India) పై అమెరికా విధిస్తున్న సుంకాల (Tariffs) ను ఉద్దేశిస్తూ ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరుల ఆర్థికస్వార్థం వల్ల ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించిందన
MLC Kavitha ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టీ రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు.
NIMZ Project Farmers నిమ్జ్ ప్రాజెక్టు జాబితాలో తమ భూములు ఉండడంతో బ్యాంకుల్లో రుణాలు రెన్యూవల్ చేయడం లేదన్నారు బాధిత రైతులు. కొత్తగా రుణాలు కూడా ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ దారుణంగా మారిందన్నారు.
PM Modi కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీహార్(Bihar)లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఆయన తల్లిపై (Modi mother) కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అ�
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం న్యూఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025 ఈవెంట్ను ప్రారంభించారు. ఈ సందర్బంగా పీఎం మోడీ భారతదేశపు మొట్టమొదటి చిప్సెట్ను ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వై
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరకాల కోరిక అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. వైఎస్ఆర్ తన కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన
గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించనందుకు జపాన్ పర్యాటకుడికి జరిమానా విధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పర్యాటకుడు హెల్మెట్ లేకుండా స్కూటర్ వెనుక సీటుపై కూర్చున్నాడు. పోలీసులు అతనికి జరిమానా విధించినప్పుడు వీ�
ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహంచారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ కె. విజయానంద్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత కూతురు పైనే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరించారు. బీఆర్ఎస్ అధిష్టానం మరి కాసేపట్లో అధికారికంగా నోట్ విడుదల చేయనుంది. కవిత �
జరిగిన ప్రమాదాలకు ఎక్స్ గ్రేషియా అందించడం సమాధానం కాదు.. అసలు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పని చేయాలని సూచించారు ఏపీ విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. విద్యుత్ శాఖలో జరుగుతున్న
పంజాబ్లో ఓ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ పఠాన్మజ్రా వీరంగం సృష్టించారు. అత్యాచారం ఆరోపణలపై మంగళవారం ఉదయం కర్నాల్లో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుండగా ఎమ్మెల్యే, అతని సహాయకులు పోలీసులు కాల్పుల
ఆర్థిక స్వార్థం వల్ల ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటామని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సెమికాన్ 2025 సదస్సులో మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్పై పరోక్ష విమర్శలు గుప్పించారు.
Shraddha Das : సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వాళ్లలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు. ఈ బెంగాలీ బ్యూటీ తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో వచ్చిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని చిన్న
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలో అగ్ర హీరో, ప్రజల్లో జన
JR NTR : దివంగత నందమూరి హరికృష్ణ 69వ జయంతి నేడు. ఈ సందర్భంగా చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను తలచుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు చేశాడు. ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు, మొక్కవోని ధైర్యంతో సాగుతు�
తేజ సజ్జా హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్రలో రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్�
దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమైంది, అయితే అనుకోకుండా ఆ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు. తర్వాత ఆయన స్థానంలో నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమాను పూర్తి చేశారు. అయితే తాజాగా, ఘాటి అనే సినిమా
తమ మద్దతు పాకిస్థాన్కేనని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ తేల్చిచెప్పారు. తాము పాకిస్థాన్కు మద్దతు ఇవ్వడంతో షాంఘై సహకార సంస్థలో పూర్తి సభ్వత్వ బిడ్ను భారత్ అడ్డుకుందని ఆరోపించారు.
రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. వేంపల్లి మండలం తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించారు.. అయితే ఉల్లి పంటికి గిట్టుబాటు ధర లభించడంలేదంటూ మాజీ సీఎ
Weather Update బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
Tesla ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
అభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా 2020 ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా దిల్లీలో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర పన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్లుగా తమపై ఎలాంటి విచారణ జరపకుండా జైల్లోనే ఉంచారని, విచారణకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి తమకు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు వాదిస్తున్నారు.
Peter Navarro అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాణిజ్య సలహాదారు పీటర్ నవర్రో (Peter Navarro) మరోసారి భారత్పై నోరు పారేసుకున్నారు.
Asif Ali : పాకిస్థాన్ బ్యాటర్ ఆసిఫ్ అలీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఆసిఫ్ అలీ 58 టీ20 మ్యాచ్లు, 21 వన్డేలు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 959 రన్స్ చేశాడు. దీంట్లో మూడు సెంచరీలు ఉన్నాయి.
Kieron Pollard : పోలార్డ్ కేక పుట్టించాడు. 8 బంతుల్లో ఏడు సిక్సర్లు బాదాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో దుమ్మురేపాడు. 29 బంతుల్లో అతను 65 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Gurugram గురుగ్రామ్ (Gurugram) నగరం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. భారీ వర్షానికి ఢిల్లీ-గురుగ్రామ్ జాతీయ రహదారిపై దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (traffic jams) తలెత్తింది.
[12:18]తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వీఐపీ పాసులు జారీ చేయడంపై మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
TGSRTC హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఐటీ కారిడార్లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తుండగా.. త్వరలోనే మరో 275 ఎలక�
ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఈ పండ్లు కనిపిస్తాయి. రహదారుల పక్కన బండ్లపై కూడా ఈ పండ్లను విక్రయిస్తుంటారు. అవే.. లిచీ పండ్లు. మీద ఎరుపు రంగు తొక్క ఉంటుంది.
Telangana కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశ�
Uttarakhand ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఐఎండీ (IMD) అలర్ట్తో అధికారులు అప్రమత్తమయ్యారు. అనేక జిల్లాల్లో పాఠశాలలకు (Schools Shut) సెలవు ప్రకటించారు.
Saiyaaara Movie బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం సైయారా (Saiyaara). ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించగా.. ఆహాన్ పాండే, అనిత్ పడ్డా హీరో హీరోయిన్లుగా నటించారు.
Parvati Melton పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో జల్సా చిత్రం ఒకటి. ఈ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులోని పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులకి పూనకాలు తెప్పించాయి. యుద్ధ�
[11:23]మరికొన్ని రోజుల్లోనే యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో సంజు శాంసన్ బ్యాటింగ్ స్థానం గురించి టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.
[11:05]భారతీయ కంపెనీల కోసం రష్యా చమురు (Russia Oil) మరింత చౌకగా లభిస్తోంది. తాజా గణంకాల ప్రకారం ఆ ధర బ్రెంట్ చమురుతో పోలిస్తే 3-4 డాలర్లు చౌకగా లభిస్తోంది. ఈ విషయాన్ని రష్యా (Russia) గ్రిడ్ నుంచి చమురు ఆఫర్ అందుకున్న వ్యక్తులు ఓ ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించారు.
[10:55]ఇరవై ఏళ్ల వయసు దాటిన వారు రోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలని, వారానికి 5 రోజులు...5 కిలోమీటర్ల చొప్పున నడవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
'ఆర్ఎస్ఎస్ చేతులు రక్తంతో తడిశాయి' అని గోల్వాల్కర్తో గాంధీ అనగా, ముస్లింలను చంపడాన్ని ఆర్ఎస్ఎస్ సమర్థించదు, వీలయినంతమేర హిందువులను రక్షించడం మా ఉద్దేశం'' అని గోల్వాల్కర్ చెప్పారు.
Kim Jong Un : ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్.. చైనా ట్రిప్కు వెళ్లారు. బీజింగ్లో జరుగనున్న మిలిటరీ పరేడ్ను తిలకించేందుకు ఆయన ప్రయాణం చేపట్టారు. తనకు చెందిన బుల్లెట్ప్రూఫ్ రైలులో ఆయన ప్రయాణిస్�
NTR దివంగత నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ 69వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యాడు. తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఓ భావోద్వేగపూరిత సందేశాన్న
Railway employees రైల్వే ఉద్యోగులకు (Railway employees) భారతీయ రైల్వేస్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, వారి కుటుంబాలకు భారీ మొత్తంలో బీమా రక్షణ (accidental death cover) కల్పించింది.
MLA Harmeet Singh : ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పతన్మజ్రాపై రేప్ కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఇవాళ పాటియాలా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు ఆయన తన ఫేస్బుక్లో ఓ వీడియో పోస�
[10:23]దిల్లీలోని యమునా నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో.. నదీ ప్రవాహ ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసులో దర్యాప్తు బాధ్యతలను సీబీఐ (CBI) చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 120బీ, 341, 302, 34 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదుచేసిం�
Pawan Kalyan ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవ
[10:13]షాంఘై సహకార సదస్సు (ఎస్సీవో) తర్వాత భారత్పై ట్రంప్ కార్యవర్గం అక్కసు మరింత పెరిగిపోయింది. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ ఎస్సీవో సదస్సు మొత్తం నాటకీయంగా ఉందని అభివర్ణించారు.
[10:11]ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల మోత.. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలో ఒకే ఒరలోని రెండు కత్తులైన భారత్, చైనాల స్నేహం ఆసక్తి కలిగిస్తోంది.
[10:00]ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ మిచెల్ స్టార్క్ టీ20లకు వీడ్కోలు పలికాడు. వన్డేలు, టెస్ట్ క్రికెట్పై మరింత దృష్టి నిలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు ప్రకటించాడు.
భారీ వర్షాలు, వరదల కారణంగా యమునా నది (Yamuna River) ఉప్పొంగింది. వరద ఉధృతితో ఢిల్లీలో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. దీంతో యమునా బజార్ను వరద (Yamuna Bazaar) ముంచెత్తింది. ఇండ్లు, కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు రి�
Nestle CEO: స్విట్జర్లాండ్ ఆహార ఉత్పత్తుల కంపెనీ నెస్లే సీఈవో లారెంట్ ఫ్రెక్సీపై వేటు వేశారు. సహచర ఉద్యోగినితో రొమాంటిక్ రిలేషన్ కొనసాగించిన నేపథ్యంలో కంపెనీ ఆయనపై చర్యలు తీసుకున్నది.
Chennai Super Kings : అఫ్గనిస్థాన్లో భారీ భూకంపం (Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. వందలాది మందిని పొట్టనబెట్టుకున్న ఈ ప్రకృతి విలయంపై ఐపీఎల్ ఫ్రాంచైజీ విచారం వ్యక్తం చేసింది.
Chiranjeevi ఈరోజు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి తన సోషల్ �
ఆస్ట్రేలియా (Australia) వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ (Twenty20 Internationals) నుంచి తప్పుకుంటున్నట్లు (Retirement) వెల్లడించాడు.
Kicha Sudeep కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఈగ చిత్రంలో విలన్గా నటించి అశేష ప్రేక్షకాదరణ పొందాడు. సెప్టెంబర్ 1న కిచ్చా సుదీప్ 51వ వసంతంలోకి అడుగుపెట్టగా, ఆయ�
పాలస్తీనాను (Palestine) దేశంగా గుర్తింస్తామని మరో దేశం ప్రకటించింది. ఇప్పటికే ఫ్రాన్స్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, మాల్టా వంటి దేశాలు ఇప్పటికే పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. �
Pawan Kalyan Birthday తెలుగు ప్రజల అభిమాన నటుడు, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ తన 54వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు తెలుగు
అంతర్గత కలహాతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశం సూడాన్ (Sudan)లో పెను విషాదం చోటుచేసుకున్నది. పశ్చిమ సూడాన్లోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు (Sudan landslide) విరిగిపడ్డాయి. దీంతో వెయ్యి మందికిపైగా మరణించారు.
Pawan Kalyan సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే కాగా, ఈ రోజుని పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేకంగా మార్చనున్నారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు
రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాకు చెందిన రేఖ (55) ఓ వైపు తన మనుమలను ఆడిస్తూనే, మరోవైపు 17వ బిడ్డకు జన్మనిచ్చారు. ఝడోల్ బ్లాక్లోని ప్రజారోగ్య కేంద్రంలో ఆమె ప్రసవించారు.
అమెరికా-భారత్ల మధ్య వాణిజ్యం ఒక పక్షానికి విపత్తుగా పరిణమించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వ్యాఖ్యానించారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్లపై ఆగ�
కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు ప్రజలే వారికి బుద్ధి చెబుతారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలు అన్నారు. కాళేశ్వరం ప్రాజ�
ఉమ్మడి జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం అన్నదాతలకు శాపంగా మారింది. సొసైటీలకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో గోదాముల వద్ద రైతులు పొద్దంతా పడిగాపులు కా
పత్తి, మొక్కజొన్న, వరి పంటలు వేసిన రైతులు యూరియా కోసం నానా పాట్లు పడుతున్నారు. తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాల వద్దకు చేరుకొని వరుసలో నిలబడి అవస్థలు పడ్డారు. రోజులతరబడి తిరుగుతున్నా యూరియా దొరకకపోవడం�
‘బీటలు వారిన బీడు భూములను సస్యశ్యామలం చేసి కోటి ఎకరాల మాగాణికి సాగు నీళ్లు ఇచ్చినందుకేనా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశం’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిలదీశాయి. తెలంగాణ సాధకుడిని, ఆయన నిర్మిం�
హైరైజ్ భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతుల జారీలో జాప్యం జరుగుతుందని ఇన్నాళ్లు నెత్తినోరు మోదుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ సాక్షాత్తు ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రే శాఖ�
జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుత మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ శివారులో సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ�
తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన నీళ్లు, నిరంతర కరెంట్, ఉద్యోగ నియామకాలు, మౌళిక సదుపాయాల కల్పనకు గతంలో కేసీఆర్ సర్కారు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ప్రణాళికబద్ధంగా పరిపాలన చే�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలు మానుకోవాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఈ మేరకు పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం షిండే ఆధ్వర్యంలో బ�
పైకి కాంగ్రెస్ భజన చేస్తున్నప్పటికీ సీఎం రేవంత్రెడ్డి, బీజేపీది ఫెవికాల్ బంధమని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఏప
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో సోమవారం వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు మత్తడులు పోస్తున్నాయి. వరిపొలాలు చెరువులను తలపి�
ఓ వృద్ధురాలి బంగారు పుస్తెల తాడును తస్కరించారు. నాగోల్ పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, హయత్నగర్ మండలం, గౌరెల్లి గ్రామానికి చెందిన వీరమ్మ (65) సోమవారం మధ్యాహ్నం ఆధార్ అప్డేట్ కోసం గ్రామంలోని
మెట్రో స్టేషన్లో ఖాళీ జాగా లేదంటూ ప్రయాణికులను అడ్డుకున్న ఘటనపై ఇప్పటివరకు మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆగస్టు 26న రాయదుర్గం మెట్రో స్టేషన్ పరిధిలో జరిగినా, దీనిపై చర్యల�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, ఎకో ఫ్రెండ్లీ విధానంలో సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
[06:16]ఆఫ్రికా దేశం సూడాన్లో ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. మర్రా పర్వతాల ప్రాంతంలోని ఓ గ్రామంలో కొండ చరియలు విరిగిపడడంతో 1000 మందికి పైనే ప్రజలు మృతి చెందారు.
[05:36]వైకాపా సర్కారు హయాంలో.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నంబర్-2గా పేట్రేగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నాడు అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన అడవుల రక్షణను గాలికొదిలేసి.. తన స్వార్థం కోసం విధ్వంసానికి తెగబడ్డారు.
[05:33]భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టినా.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6 నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ప్రవాహం నిలకడగా ఉంది.
[05:30]రాష్ట్రంలో 2030 నాటికి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
Horoscope జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
[05:27]మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సోమవారం సాయంత్రం తన అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. దక్షిణ దిల్లీలోని ఛతర్పుర్ ప్రాంతంలో ఒక ప్రైవేటు ఫాం హౌస్కు మకాం మార్చారు.
[05:28]రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం కలిగించే సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు.
[05:27]రైతులను ఇబ్బంది పెట్టే ఎరువుల దుకాణాల డీలర్లను ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. అన్నదాతలకు ఎరువులు, పురుగు మందుల కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
[05:25]ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీ త్వరలో హైడ్రోజన్ బాంబును పేల్చబోతోందని, ఆ తరువాత దేశానికి ప్రధాని మోదీ ముఖం కూడా చూపలేరని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
[05:26]భాజపా పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలకు జరుగుతున్న అవమానాలపై నిరసన తెలిపేందుకు కోల్కతాలోని మాయో రోడ్డులో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఏర్పాటు చేసిన ‘‘ధర్నా వేదిక’’ను సైన్యం సోమవారం పాక్షికంగా కూల్చివేసింది.
[05:24]మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోట్ఖిండీ గ్రామం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ స్థానికులు ఏటా గణేశుడి విగ్రహాన్ని మసీదులో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు.
అల్పపీడనాలు సహా ఇటీవల ప్రకృతిలో వస్తున్న మార్పులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద బీభత్సాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి.
[05:23]ఓ చిరువ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీసు జారీ అయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. బులంద్శహర్ ప్రాంతంలో చిన్నపాటి దుకాణం నడుపుతున్న సుధీర్.. రూ.141 కోట్లకు పైగా ఆదాయపు పన్ను విభాగం నోటీసు చూసి కంగుతిన్నాడు.
[05:20]హైదరాబాద్లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక కేంద్రం రామోజీ ఫిల్మ్సిటీ(ఆర్ఎఫ్సీ) స్ఫూర్తిగా మహారాష్ట్రలోని కొల్హాపుర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
[05:21]సహనం విజయానికి తొలిమెట్టు అనే సూక్తికి సరైన ఉదాహరణ ఈ పక్షి. బ్లాక్ క్రౌన్ నైట్ హెరాన్ అని పిలిచే ఈ విహంగాలు నీటిలో కదలకుండా ఎంత సేపయినా ఓపికగా ఉంటాయి.
[05:20]ప్రధాని మోదీ నాయకత్వ స్ఫూర్తిని ప్రతి కార్యకర్త పుణికిపుచ్చుకొని.. ప్రతి గ్రామంలో కమల వికాసమే లక్ష్యంగా కృషి చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.
[05:19]దోమ కాటు నుంచి తప్పించుకునేందుకు చాలామంది కాయిల్స్, లోషన్లు వంటివి ఉపయోగిస్తున్నప్పటికీ వాటి కాటుతో ప్రాణాంతక వ్యాధుల బారిన పడేవారి సంఖ్య తగ్గడం లేదు.
[05:18]అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, యూరప్ నుంచి గల్ఫ్ వరకు ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో తెలుగువారు ఉన్నత స్థానాల్లో ఉండటానికి సీఎం చంద్రబాబు దార్శనికతే కారణమని తెదేపా నేతలు కొనియాడారు.
[05:16]ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం మరాఠా సామాజిక వర్గం ఆందోళనను తీవ్రం చేయడం, దీనికి ప్రతిగా ఓబీసీ వర్గాలు ప్రతిస్పందిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం సంకట స్థితిని ఎదుర్కొంటోంది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక పూర్తిగా ఏకపక్షమని తేలిపోయింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సభ్యులు వెల్లడించిన అనేక విషయాలు రిపోర్టులోని డొల్లతననాన�
[05:15]విజయనగరం పూసపాటి వంశీయులు ఇప్పటికే విలువైన భూములు, భవనాలు, పలు కోటలను సైతం ప్రజలు, ప్రభుత్వాలకు దానంగా ఇచ్చారు. దివంగత అలక్నారాయణ గజపతిరాజు, పీవీజీ రాజు హయాంలో పెద్దఎత్తున దానధర్మాలు సాగాయి.
[05:11]ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో పరిస్థితి గతితప్పింది. పర్యవేక్షణ లేక అంతా ఇష్టారాజ్యంగా మారింది. క్షేత్రస్థాయి లోపాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులొస్తున్నా.. శాఖాపరమైన పరిశీలనలో లోపాలు గుర్తిస్తున్నా కనీస చర్యల్లేవు.
[05:12]అటవీ శాఖలోని 791 బీట్, అసిస్టెంట్ బీట్, సెక్షన్ అధికారుల పోస్టులకు ఈ నెల 7న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు తెలిపారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
[05:10]కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ‘సీబీఐ’ అధికార్లపై శాఖాపరమైన చర్యలకు ఆస్కారమున్న 60 కేసులు డిసెంబరు 31, 2024 నాటికి పెండింగులో ఉన్నాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) వెల్లడించింది.
[05:09]ట్రాన్స్జెండర్లు సమాజంలో భాగమన్న గుర్తింపునిచ్చే సమగ్ర లైంగిక విద్యను పాఠశాల పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
[05:08]అనుమానానికి తావులేని విధంగా (బియాండ్ రీజనబుల్ డౌట్) నేర నిరూపణ జరగాలన్న న్యాయ సూత్రాన్ని తప్పుగా వర్తింపజేస్తున్నందున కొన్నిసార్లు దోషులు చట్టం పట్టు నుంచి జారిపోతున్నారని సుప్రీంకోర్టు సోమవారం ఆవేదన వ్యక్తం చేసింది.
[05:09]సంస్కరణలకు చిరునామా ముఖ్యమంత్రి చంద్రబాబు అని మంత్రులు, తెదేపా నాయకులు, ఇతర నేతలు కొనియాడారు. ఆయన తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి సోమవారంతో 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
[05:07]మత, భాషాపరమైన మైనారిటీలకు సంబంధించిన పాఠశాలల్ని విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) పరిధి నుంచి మినహాయిస్తూ సుప్రీంకోర్టు 2014లో వెలువరించిన తీర్పు సహేతుకమైనదేనా అన్న ప్రశ్నను అదే కోర్టు సోమవారం లేవనెత్తింది.
[05:06]బిహార్లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) కసరత్తులో భాగంగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ చివరి తేదీ వరకూ స్వీకరిస్తామని ఎన్నికల సంఘం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
[04:59]తన అభిమాన నేతపై ప్రేమను చాటుకునేందుకు ఓ కార్యకర్త ఎదపై ఆయన పచ్చబొట్టు వేయించుకున్నాడు. కొన్నేళ్లకు ఆ పచ్చబొట్టే.. ఆ నేతే.. తన గుండె ఆగకుండా కాపాడతారని.. అంత్యక్రియల దాకా వెళ్లిన తనను బతికిస్తారని ఊహించలేకపోయాడు.
[04:57]జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు. వివిధ పండుగల నిర్వహణలోనూ ఇలాంటి వైవిధ్యం కనిపిస్తుంది. వినాయక ఉత్సవాలు పూర్తయ్యాక గణపతి విగ్రహాన్ని నీటి వనరుల్లో నిమజ్జనం చేయడం సంప్రదాయం, ఆనవాయితీ. ఇందుకు భిన్నంగా చేసేవారూ ఉన్నారు..
[05:03]డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు లంచాలు అడిగారని అసత్య ఆరోపణలతో కథనం ప్రచురించిందంటూ సాక్షి దినపత్రికపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
[05:03]రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 78 మందిని ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి వచ్చిన జాబితాల్లోని టీచర్లకు మౌఖిక పరీక్షలు నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ తుది జాబితాను సిద్ధం చేసింది.
[05:00]ఐపీఎస్ అధికారి సంజయ్ని మూడు రోజుల కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. వైకాపా హయాంలో అగ్నిమాపక, సీఐడీ డీజీగా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడిన కేసులో గత నెల 26న సంజయ్ ఏసీబీ కోర్టులో లొంగిపోవడంతో న్యాయాధికారి ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
[04:59]‘చంద్ర గ్రహణం కారణంగా ఈ నెల 8న సిఫారసు లేఖలపై వీఐపీ దర్శనాలు రద్దు చేశాం. అందుకే ముందురోజు ఎలాంటి లేఖలూ స్వీకరించబోం. నేరుగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకే బ్రేక్ దర్శనాలు ఉంటాయి’ అని తితిదే సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
[04:57]మీరు.. యువతలో సామాజిక సృహ కలిగించే వీడియోలు చేయగలరా? కుటుంబ విలువలు, సంబంధ బాంధవ్యాల గురించి వివరిస్తారా? ఫిట్నెస్ ప్రాధాన్యం తెలియజేస్తారా? ఏఐ వంటి సాంకేతిక మార్పులకు ప్రజల్ని సిద్ధం చేస్తారా?.. అయితే మీ కోసమే ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2కె25’.
[04:52]మనుషులకేనా డేటింగ్ యాప్లు.. పెంపుడు శునకాలకు అవసరం లేదా? అంటూ విభిన్నంగా ఆలోచించాడా యువకుడు. ‘స్నేహితులు, బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు వారు తమ పెంపుడు శునకాలు ఒంటరితనంతో బాధ పడుతున్నాయని చెప్పడం గమనించా.
[04:49]మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు చేస్తున్న ఆందోళనలు సోమవారం కొనసాగాయి. జిల్లా కేంద్రం సహా కే సముద్రం, మరిపెడ, డోర్నకల్ తదితర ప్రాంతాల్లో నిరసన వ్యక్తమైంది.
[04:46]హనుమకొండ జిల్లా హసన్పర్తి రోడ్- కరీంనగర్ జిల్లా జమ్మికుంట మధ్య మంగళవారం నుంచి రైళ్లు ఒకదాని వెనుక ఒకటి కేవలం కి.మీ. మధ్య దూరంతో ఒకే మార్గంలో పరుగెత్తనున్నాయి.
[04:47]తాబేళ్ల పరిరక్షణకు తమిళనాడు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తీరం వెంబడి ఏటా వందలకొద్దీ తాబేళ్లు మత్స్యకారుల బోట్ల తాకిడికి, వాటి వలల్లోనూ చిక్కుకుని మృత్యువాత పడుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఏకంగా 1,100 పైగా తాబేళ్లు మరణించాయి.
[04:55]కేంద్ర ప్రభుత్వం ఏటా దేశంలోని పుర, నగరపాలక సంస్థలకు స్వచ్ఛ అవార్డులు ప్రకటిస్తున్న తరహాలోనే రాష్ట్రంలోనూ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
[04:54]జగనన్న లేఅవుట్లలో పనులపై విచారణ జరుగుతున్న విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీడీవోలకు తాఖీదులు జారీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది.
[04:50]దివ్యాంగుల కేటగిరీ పింఛన్దార్లలో అనర్హుల గుర్తింపునకు చేపట్టిన సదరం (వైకల్య నిర్ధారణ) పునఃపరిశీలనను వైద్యారోగ్య శాఖ తాత్కాలికంగా నిలుపుదల చేసింది.
[04:49]తప్పుడు ధ్రువపత్రాలతో తన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొన్న ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వేములపాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు తనను చంపుతానని బెదిరిస్తున్నారని వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన యక్కంటి లక్ష్మమ్మ వాపోయారు.
[04:44]సర్కారు దవాఖానాల్లో చికిత్స పొందే రోగులకు సమయానికి సరైన ఆహారం అందించాలి. ఏ రోగికి ఎలాంటి మెనూతో ఆహారం అందించాలో నిర్ణయించాల్సింది డైటీషియన్లు. కానీ, 34 బోధనాసుపత్రుల్లో ఒకరిద్దరు మాత్రమే రెగ్యులర్ డైటీషియన్లు ఉన్నారు.
[04:44]బిల్డ్నౌ ద్వారా చేసిన దరఖాస్తులకు అనుమతుల విషయంలో కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే అలసత్వం ప్రదర్శిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
[04:44]దేశీయ ఎడ్లపై అవగాహన కల్పించేందుకు తమిళనాడులో వృషభాలకు అందాల పోటీలు జరిగాయి. శివగంగై జిల్లా కారైక్కుడిలో ఆదివారం జరిగిన ఈ పోటీలకు ఎడ్లను ప్రత్యేకంగా అలంకరించి తోలుకొచ్చారు.
[04:42]ప్రపంచాన్ని ఆకర్షించేలా బతుకమ్మ పండగను కార్నివాల్ తరహాలో ఈ నెల 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు పర్యటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
[04:43]బెంగళూరుకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ ‘అలైవ్కార్’ కృత్రిమమేధ (ఏఐ)తో పని చేసే ఈసీజీ పరికరాన్ని తయారు చేసింది. సాధారణంగా ఆసుపత్రులకు వెళ్లి అక్కడ అమర్చిన ఈసీజీ వ్యవస్థలతోనే గుండె జబ్బులను గుర్తిస్తారు.
[04:42]శరీరంలో వేర్వేరు బహుళ జన్యువుల మధ్య పరస్పర చర్య, వాటిలో మార్పులు(మ్యుటేషన్) జరిగినప్పుడు అవి జీర్ణక్రియపై చూపే ప్రభావం ఆధారంగా వ్యాధుల తీవ్రత తగ్గడం, పెరగడం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.
[04:40]తప్పుడు పత్రాలతో భూదాన్ భూములను కొల్లగొట్టి అమ్ముకున్న కేసులో మునావర్ఖాన్, అతని భార్యకు చెందిన రూ.4.80 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆగస్టు 28న ప్రాథమికంగా జప్తు చేసింది.
[04:39]సాంకేతికంగా ప్రభుత్వానికి అవసరమైన బిల్లులకు ఆమోదముద్ర వేయించుకుని, శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేయడం సరికాదని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.
[04:39]ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా పరస్పర సంబంధం ఉన్న రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, సర్వే శాఖలను అనుసంధానం చేయనున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
[04:38]భారత రాష్ట్ర సమితి సభ్యుల నిరసనల మధ్యే నాలుగు బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. నల్ల కండువాలు ధరించి వచ్చిన భారత రాష్ట్ర సమితి సభ్యులు సోమవారం ఉదయం శాసనమండలి సమావేశాలు ప్రారంభం కాగానే ఛైర్మన్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడం మొదలెట్టారు.
[04:41]సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్పై పలు రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను ఒకటిగా విచారించడానికి సుప్రీంకోర్టు సమ్మతి తెలిపింది.
[04:36]రాష్ట్రంలోని మహిళా సంఘాలకు చేప, రొయ్య పిల్లల పెంపకం బాధ్యతలను అప్పగించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దీనికోసం రూ.122 కోట్లు విడుదల చేశామని, వాటి వినియోగం, పథకం అమలుపై ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తోందని తెలిపారు.
[04:30]అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు... అందులో కాంగ్రెస్, భాజపా ఎమ్మెల్యేల ప్రసంగాలను గమనిస్తే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న బలమైన బంధం బయటపడిందని భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
[04:33]పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కాల్వచర్ల వద్ద 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామన్రావు, గట్టు నాగమణి దంపతుల హత్యకేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ చేపట్టింది.
[04:27]అత్యంత కష్టకాలంలోనూ భారత్-రష్యా కలిసే ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరు దేశాలూ భుజంభుజం కలిపి నడిచాయన్నారు.
[04:20]ఉగ్రవాదంపై పోరాటం చేయడం మానవత్వపరమైన కర్తవ్యమని భారత ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కశ్మీర్లోని పహల్గాంలో జరిగినది తమదేశ అంతరాత్మపై దాడి మాత్రమే కాదని, మానవత్వంపై విశ్వాసం ఉన్న ప్రతిఒక్క దేశానికీ అదొక బహిరంగ సవాల్ విసిరిందని చెప్పారు.
సీబీఐ, ఈడీ, ఐటీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జేబు సంస్థలని ఆరోపించిన రాహుల్గాంధీ, రేవంత్రెడ్డికి ఇప్పుడు ఉన్నట్టుండి ఆ ఏజెన్సీలపై నమ్మకం ఎలా వచ్చిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.
తెలంగాణ జీవరేఖ కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తేటతెల్లమైంది. అసెంబ్లీ వేదికగా మంత్రులు, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే దీనిని నిర్ధారిస్తున్నాయి.
[04:18]పాతవి కావేవీ వినియోగానికి అనర్హం.. అన్నట్లుగా విండ్ టర్బైన్లు ఇళ్లుగా మారుతున్నాయి. వాటిని రీసైకిల్ చేయడం కష్టమైనా.. క్యారవాన్ లాంటి ఇళ్లను తయారు చేస్తున్నారు.
[04:15]చైనా, రష్యా అధ్యక్షులతో ప్రధాని మోదీ భేటీ వేళ భారత్పై అమెరికా కలహ వైఖరిని ప్రదర్శించింది. సుంకాల విషయంలో మన దేశంపైనే నిందారోపణలు మోపింది. రష్యా నుంచి చమురు, ఆయుధాలను అధికంగా కొంటోందని అక్కసు వెళ్లగక్కింది.
[04:12]చేసిన అప్పులు తీర్చేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) అసిస్టెంట్ మేనేజర్ పనిచేస్తున్న సంస్థకు కన్నం వేశాడు. నకిలీ ఇన్వాయిస్లు, ఫోర్జరీ సంతకాలతో రూ.5.3 కోట్లను సొంత ఖాతాలకు మళ్లించి కటకటాల పాలయ్యాడు.
[04:12]అఫ్గానిస్థాన్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.0. కానీ.. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా వాటిల్లింది. ఇంతకంటే ఎక్కువ తీవ్రతతో వచ్చిన భూకంపాల్లో కూడా మరణాలు ఈ స్థాయిలో ఉండవు.
[04:08]ప్రమాదవశాత్తు చెరువులో ట్రాలీ ఆటో పడటంతో తండ్రి, కుమారుడు మృతిచెందారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్లో జరిగింది. సీఐ సతీశ్ తెలిపిన ప్రకారం..దుండిగల్లోని శ్రీనివాస్నగర్కు చెందిన డొక్క శ్రీనివాస్(34), సోనీ దంపతులకు ముగ్గురు సంతానం.
[04:08]బ్రిటిష్ రాణి కెమిల్లా టీనేజ్లో లండన్లో భూగర్భ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు పక్క సీటులో కూర్చున్న ఒక ఆకతాయి ఆమెను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించాడు. అప్పుడు కెమిల్లా వెంటనే బూటు తీసి అతడి వృషణాల మీద కొట్టారు.
[04:07]రెండో ప్రపంచ యుద్ధం పరిసమాప్తమై 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా బుధవారం చైనా నిర్వహించనున్న సైనిక కవాతులో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పాల్గొనబోతున్నారు.
[04:07]13 నెలల కుమారుడిని ముద్దు చేసి విధులకు బయలుదేరిన తండ్రి వాహనం కిందే ప్రమాదవశాత్తు ఆ బాలుడు పడి మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో చోటుచేసుకుంది.
[04:01]తెలంగాణ విద్యా విధానాన్ని(టీఈపీ) రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఛైర్మన్గా, మరో ఐదుగురు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
[03:59]ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
[03:57]భారత రాష్ట్ర సమితికి చెందిన వకుళాభరణం కృష్ణమోహన్ సోమవారం భాజపాలో చేరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి భాజపా ప్రాథమిక సభ్యత్వం అందజేశారు.
[03:56]రోహిత్ శర్మ ఫిట్నెస్ పరీక్ష పాసయ్యాడు.. ఇది మామూలుగా అయితే పెద్ద విషయమే కాదు. కానీ ఇప్పుడది పెద్ద వార్తయిపోయింది. కెరీర్లో ఈ స్థాయికి వచ్చాక ఒక ఆటగాడి ఫిట్నెస్ పరీక్ష మీద అందరూ దృష్టిసారించడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసే విషయమే.
[04:06]పసిపిల్లల్ని అపహరించి అంగట్లో సరకులా విక్రయిస్తున్న ముఠా చందానగర్ పోలీసులకు పట్టుబడింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, నిరుపేదలుండే ప్రాంతాల్లోని పిల్లల్ని లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్లకు పాల్పడుతున్న ఈ ముఠా..చిన్నారులను సంతానం లేని దంపతులకు విక్రయిస్తోంది.
[03:59]కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ధరలు భారీగా పతనమవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది క్వింటాలుకు అత్యధికంగా రూ.5 వేల వరకు ధర పలకగా.. ప్రస్తుతం రూ.600కు కూడా కొనుగోలు చేసేవారు కరవయ్యారు.
[04:02]అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేశాం కాబట్టే ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విమర్శలకు భయపడి సంస్కరణలకు దూరంగా ఉండకూడదని, భయపడితే అక్కడే ఆగిపోతామని తెలిపారు.
[03:57]అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో 133 క్యూబిట్, 5కె గేట్స్ సామర్థ్యం ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ఐబీఎం సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
[03:51]కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్యలకు నిర్ణయం తీసుకున్నారా? తీసుకోవాలని అనుకుంటున్నారా? ఆ ప్రక్రియ కొనసాగుతుందా? అన్న దానిపై మంగళవారానికల్లా వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
[03:53]కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి భారత రాష్ట్ర సమితిదే పూర్తి బాధ్యత అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
[03:52]‘‘బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు తరహాలో ఆర్టికల్ 31సీ ప్రకారం చట్టం చేసి, దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చితే 31బీ ప్రకారం రాజ్యాంగ రక్షణ ఉంటుంది.
[03:49]హైదరాబాద్లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ(నార్మ్) అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని భారత వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి(ఏఎస్ఆర్బీ) మాజీ ఛైర్మన్ గురుబచన్సింగ్ ఆకాంక్షించారు.
[03:40]ఆసియా కప్ హాకీ టోర్నీ తొలి రెండు మ్యాచ్ల్లో చైనా, జపాన్లపై గెలిచినప్పటికీ, స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన భారత్.. మూడో మ్యాచ్లో చెలరేగిపోయింది. సోమవారం కజకిస్థాన్ను 15-0 తేడాతో చిత్తు చేసి సూపర్-4లోకి దూసుకెళ్లింది హర్మన్ప్రీత్ సేన.
[03:52]అధికారంలో ఉండగా వైఎస్ జగన్ పరదాల మాటున పర్యటించారు. మాజీ అయ్యాక కూడా ఆయన తీరు మార్చుకోలేదు. ఇటీవల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత సొంత నియోజకవర్గం పులివెందులకు మొదటిసారి వచ్చారు.
[03:54]‘ఇంట్లో నాన్న, పనిలో బాస్’ అని చంద్రబాబును పిలిచే అదృష్టం తనకు లభించిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఎన్నో సంక్షోభాల్ని అవకాశాలుగా మార్చుకొని ఆయన ముందుకు సాగారని వివరించారు.
[03:41]జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక విక్రయాల్లో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడిన గుత్తేదారు సంస్థలకు గనులశాఖ భారీగా జరిమానాలు విధిస్తోంది. ఇప్పటివరకు రూ.1,818.94 కోట్ల మేర విధించి, 83 డిమాండ్ నోటీసులు జారీచేసింది.
[03:50]‘నాడు సిద్ధం.. సిద్ధం అంటూ ఎగిరిపడ్డారు కదా! అబద్ధపు ప్రచారాలపై వైకాపాకు సవాల్ విసురుతున్నా.. మీకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే మీ 11 మంది ఎమ్మెల్యేలూ అసెంబ్లీకి రండి. పింఛన్లు సహా అన్నింటిపైనా చర్చిద్దాం.
[03:43]వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది ఆగస్టులో 21% వృద్ధి నమోదు చేసింది. దేశ సగటు వృద్ధి (10%)తో పోల్చితే రెట్టింపు స్థాయిలో ఉంది.