SRH vs RCB : పదిహేడో సీజన్లో రెండు సార్లు అత్యధిక స్కోర్ బద్ధలుకొట్టిన జట్టు.. ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటు పట్టించిన విధ్వంసక ఆటగాళ్లు.. స్వింగ్తో, స్పిన్తో అవతలి వాళ్లను కట్టడి చేసిన �
‘వైసీపీ అధికారంలోకి రాగానే.. మన్యం జిల్లాకు కల్పతరువైన జంఝావతి సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తాం.. పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.’ అని గత ఎన్నికల సమయంలో పార్వతీపురంలో ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఒక్కసారి కూడా జంఝావతి ఊసెత్తలేదు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో పార్లమెంట్, శాసన సభ నియోజకవర్గాలకు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు వెల్లడించారు.
: ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రంలో ఓటరు చూపుడు వేలిపై సిరా చుక్కను గుర్తుగా పెడతారు. దీంతో సదరు ఓటరు మళ్లీ ఓటు వేయడానికి వీలుండదు. దొంగ ఓట్ల కట్టడికి ఎన్నికల కమిషన్ ఈ నిబంధన తొలినాళ్లలోనే రూపొందించింది. ఈ సిరాగుర్తు 72 గంటల పాటు చెరిగిపోకుండా ఉంటుంది. మైసూరుకు చెందిన మైసూరు పెయింట్స్ అండ్ వార్నీష్ పరిశ్రమ తయారుచేసిన ఇంకును ఈసీ 1962 నుంచి ఉపయోగిస్తోంది. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్, నైట్రేట్ కలపడం వల్ల అంత తొందరగా చెరిగిపోదని నిపుణులు చెబుతున్నారు.
ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో కీలకం. దీనిదృష్ట్యా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు కూడా పూర్తిస్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. విధుల్లో ఉండేవారిలో 50 శాతం మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే, దాంట్లో కొందరు ఓటు వేసినా సకాలంలో పంపించడం లేదు. మరికొందరు పోస్టల్ ఓట్లు తప్పులతడకగా ఉండడంతో వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరింత సౌకర్యవంతంగా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని సరళీకృతం చేసింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో యోగా, ఫిట్నెస్ మెనేజ్మెంట్ విభాగం నిర్వహిస్తున్న ఏడాది యోగా పీజీ డిప్లమో కోర్సులో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ర్టార్ పి.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు.
టెక్కలి నియోజక వర్గంలో ఒకే రోజు 500 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. గురు వారం వైసీపీ అభ్యర్థి దువ్వా డ శ్రీనివాస్ బంధువులైన టె క్కలి మండలం లింగాల వల స గ్రామానికి చెందిన సంపతిరావు రవీంద్రనాథ్ 300 కుటుంబాలతో టీడీపీలో చేరారు.
పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.సుజనా చౌదరి, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని)ల విజయాన్ని కాంక్షిస్తూ 44, 45 డివిజన్లలో జనసేన, టీడీపీ డివిజన్ల అధ్యక్షులు గురువారం విస్తృతప్రచారం నిర్వహించారు.
UPSC వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల క్యాలెండర్ విడుదల చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందిస్తామని, ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామని ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
వేసవి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గత ఏడాదితో పోల్చితే సుమారు 20 రోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభిం చారు. దీంతో గతంలో లాగా రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాయా ల్సిన అవసరం లేకుండా పోయింది.
ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో అధికారులదే పాత్ర కీలకం. గ్రామ స్థాయి నుంచి మొదలుకుని జిల్లాస్థాయి వరకు అధికారులు తమ పాత్ర పోషిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రధాన ఎన్నికల అధికారి(ఛీఫ్ ఎలక్టోరల్ అధికారి)ని సంప్రదిస్తుంది. ఆ అధికారి పర్యవేక్షణలోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో పనిచేసే అధికారుల వివరాలు..
ఓ వ్యక్తి తన ఓటును మరో వ్యక్తి వినియోగించుకున్నారని ఫిర్యాదు చేస్తే.. ఆ ఓటరు కోసం ఎన్నికల సంఘం టెండరు ఓటు సౌకర్యం కల్పిస్తుంది. దీని ద్వారా ఆ వ్యక్తి ఓటు వేయవచ్చు. ఎన్నికల సంఘం నిబంధనలోని సెక్షన్ 42 ప్రకారం టెండర్ ఓటు ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రిసైడింగ్ అధికారులకు ముందస్తుగా మార్గదర్శకాలు అందజేస్తారు. దీంతో ఓటింగ్ సమయంలో వచ్చిన కిట్లో టెండరు ఓటు కూడా ఇస్తారు. ఓటింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులు కమిషనర్కు ఈ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఓటరు తన ఓటు వేరేవారు వేశారని తెలిస్తే ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలి. తర్వాత దీన్ని పరిశీలించి గుర్తింపును ధ్రువీక రిస్తారు. అనంతరం టెండరు ఓటుకు డిమాండ్ చేయాలి. అయితే ఈవీఎం ద్వారా ఓటు వేయడానికి అవకాశం లేదు. బ్యాలెట్ సహాయంతో ఇటువంటి ఓటు వేయడానికి అవకాశం కల్పించారు.
ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ఎన్నికై ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నారని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.
గ్రామ సమస్యలు పరిష్కరించే వరకు ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేయమని రాజారం గ్రామస్థులు తీర్మానించగా రెండో రోజు గురువారం అధికారులు వారితో చర్చలు జరిపారు. ఎంపీడీవో ఆకుల భూమన్న, ఎస్ఐ రాజేందర్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, ఆర్ఐ రాజలింగు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులతో సమావేశమయ్యారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో లోక్సభ ఎన్ని కలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొ న్నారు. గురువారం కలెక్టరేట్లో ఆర్డీవో రాములు, ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళ, ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్లతో కలిసి రాజకీయ ప్రతిని ఽధులతో సమావేశం నిర్వహించారు.
సర్పంచ్ నుంచి ఏకంగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికై అనంతరం రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత హనుమంతు అప్పయ్యదొరకే దక్కుతుంది. వజ్రపుకొత్తూరు మండలం బెండి పంచాయతీ సర్పంచ్గా అప్పయ్యదొర 1961 నుంచి 1981 వరకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికీ ఆ పంచాయతీ దొర వంశీయుల చేతిలోనే ఉంది. అనంతరం ఎన్టీ రామారావు టీడీపీ ఏర్పాటు చేసిన తర్వాత న్యాయవాది వృత్తిలో ఉన్న హనుమంతు అప్పయ్యదొర ఆ పార్టీలో చేరారు. 1984 నుంచి 1989 వరకు ఎంపీగా వ్యవహరించారు. అప్పటి వరకు శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్న బొడ్డేపల్లి రాజగోపాలరావుకు అప్పయ్యదొర చెక్పెట్టారు. అనంతరం 1994 నుంచి 99 సంవత్సరం వరకు టెక్కలి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలుపొందారు. తర్వాత రాజకీయ సమీకరణల నేపథ్యంలో 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పాటు ఆయన సమితి అధ్యక్షుడిగా, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా, సబార్డినేట్ లెజిస్ట్రేట్ కౌన్సిల్ చైర్మన్గా కూడా పదవులు అలంకరించారు. కుగ్రామం బెండిలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అలంకరించారు. పార్లమెంట్లో ముస్లిం లా బిల్లుపై సుదీర్ఘ ప్రసంగం చేసిన ఘనత అప్పయ్యదొరకే దక్కింది. ఆఫ్షోర్ రిజర్వాయర్ రూపకర్తగా గుర్తింపు పొందారు. దీంతో పాటు కాశీబుగ్గ, బెండి రైల్వే ఫ్లైఓవర్ ఆయన హయాంలోనే మంజూరయ్యింది. ఈ ఫ్లైఓవర్ పూర్తవగా, కాశీబుగ్గ ఫ్లైఓవర్ ఇంకా నిర్మాణంలోనే ఉంది. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు కాశీబుగ్గ వివేకానంద్మార్గ్లో నివాస ముంటున్నారు. 2014లో అప్పయ్యదొర మృతి చెందారు.
‘అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వమే మద్దతు ధరకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది. దళారుల ప్రమేయం ఉండదు. వ్యాపారుల కృత్రిమ కొరత ఉండదు. రైతులు, వినియోగదారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.’ అని గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో సీఎం జగన్ ప్రకటించారు. అయితే పాలనా పగ్గాలు చేపట్టి ఐదేళ్లు గడిచినా.. ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నాల్లేవు. దీంతో రోజురోజుకూ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
రాజకీయ రంగంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు ప ుట్టినిల్లని టీడీపీ కూటమి ఎ మ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొ న్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం సోమందేపల్లి మండలంలోని బ్రహ్మసముద్రం, కొల్లకుంట, రూకలపల్లిల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇం టింటికి వెళ్లి సూపర్సిక్స్ పథకాలు వివరించారు. సవితకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... టీడీపీ ఆవిర్భావానికి మునుపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రాజకీ య అధికారానికి దూరంగా ఉండేవారన్నారు.
పదేళ్లు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పాలమూరు ఉమ్మడి జిల్లాను ఆభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశాయని కాంగ్రెస్ పార్టీ పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డిలు అన్నారు.
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని గురువారం వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు పీహెచ్సీ నుంచి జెండా ఊపి ఉరేగింపును ప్రారంభించారు.
మాదిగలకు హక్కుగా అందాల్సిన సంక్షేమ పథకాలను రద్దుచేసిన సీఎం జగన, ఐదేళ్ల నుంచి ఆ వర్గ ప్రజలను రోడ్డున పడేశారని మాదిగ కుల సంఘాల ఐక్య కూటమి నాయకులు మండిపడ్డారు.
ఎన్నికల నోటిఫికేషన వచ్చినప్పుటి నుంచి మందుబాబుల్లో సందడి నెలకొంది. ప్రతి రోజూ వారికి పండుగే. మద్యం అందిస్తే చాలు.. పార్టీతో పని లేదు. ఏ పార్టీకైనా ప్రచారం చేసేస్తున్నారు.
రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 140కిపైగా ఎమ్మెల్యే స్థానా లు వ స్తాయని మాజీ ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం హిందూపురంలోని మైనార్టీలున్న ప్రాంతా ల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూలదోయ డానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
వైసీపీ పాలనలో సరిహద్దుల్లో మద్యం అక్రమ రవాణాకు గేట్లు ఎత్తేశారనే విమర్శలు వినవస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో మద్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో తనిఖీలు చేయడంకోసం చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
ధర్మవరం పేరెత్తగానే టక్కున గుర్తు వచ్చేది పట్టుచీరలు. ఇక్కడ చీరల తయారీలో కార్మికుల కళా నైపుణ్యానికి కొదవలేదు. అగ్గిపెట్టెలో ఒదిగేలా పట్టుచీరలు తయారు చేసిన నేతన్న సంపంగి, మయూరా, పద్మారవింద వంటి ఎన్నో సృజనాత్మకతతో కూడిన పట్టువస్త్రంపై తమ కళానైపుణ్యంతో మగువ మెచ్చేలా తయారు చేయడంలో ఇక్కడి నేత కార్మికుల సొంతం. ఇక్కడ తయారు చేసిన పట్టుచీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.
రాష్ట్రంలో ఉన్న మహిళలు తన అక్కా చెల్లెళ్లు అంటూ చెప్పుకునే ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డి తన సొంత చెల్లెళ్ల ఉసురు పోసుకుంటున్నారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం హిందూపురం మండలంలోని బాలంపల్లి, చలివెందుల, మలగూరు, మణేస ముద్రం, కగ్గల్లు, బీరేపల్లి పంచాయతీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లా డుతూ రూ. 1600 కోట్లు వృథాచేసి సిద్ధం పోస్టర్లు పెట్టించారన్నారు.
పది కాలాల పాటు పటిష్టంగా ఉండాల్సిన ప్రభుత్వ భవనాలు నిర్మాణ దశలోనే కూలుతుండడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ భవనాల ని ర్మాణ పనులను పరిశీలిస్తే డొల్లతనం బయటపడుతోంది. అద్దంకి మండలంలోని చక్రాయపాలెంలో రూ.40లక్షల వ్యయంతో సచివాలయం భవన నిర్మాణం జరుగు తోంది.
వందరూపాయలు ఇవ్వండి.. మీఖాతాకు రూ.1700 పడేలా సెట్ చేస్తామంటూ కొందరు సిబ్బంది ఉపాధి కూలీల నుంచి డబ్బులు గుంజుతున్నారు. మండలంలోని వలపర్ల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. వాస్తవంగా ఈ నెల 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీకి గతంలో రోజుకు రూ.272 ఇవ్వగా రూ.28 పెంచి రూ.300 ఇస్తున్నారు.
ఎన్నికలలో వైసీపీ ఓట మి తప్పదని గ్రహించి, ముస్లింలను మభ్యపెట్టడానికి, భయపెట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎన్నికల ప్ర చారంలో భాగంగా గురువారం రాత్రి అద్దంకి పట్టణంలోని 19వ వార్డులో గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇం టింటికి తిరిగి సూపర్సిక్స్ ద్వారా ప్రజలకు జరి గే లబ్ధిని వివరించారు.
Harish Rao రూ.2 లక్షల రుణ మాఫీ, ఆరు గ్యారంటీలను ఆగస్టు 15కల్లా అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్ రావు సవాల్ చేశారు. శుక్రవారం రాజీనామా లేఖతో అమరవీరుల స్థూపం వద్�
రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా పర్చూరు ని యోజకరవ్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఏలూరికి మద్దతు తెలుపుతున్నారు. ప్రతిరోజూ వైసీపీకి గుడ్బై చెప్పి సైకిల్ ఎక్కుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. గత రెండు నెలల నుంచి పార్టీలోకి వలసల జోరుగా సాగుతున్నాయి.
వెనుకబడిన దొన కొండ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉద్యోగ, ఉపాధి అవ కాశాలు కల్పించటమే తమ ప్రథ మ కర్తవ్యమని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.
[22:36]విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
బీహార్ యూట్యూబర్ మనీష్ కశ్యప్ బీజేపీలో చేరారు. ఢిల్లీ ఎంపీ మనోజ్ తీవారి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమానికి ఆయన తల్లి కూడా హాజరయ్యారు
ప్రస్తుతం టెలికాం రంగంలో వొడాఫోన్ ఐడియా నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ సంస్థను బలోపేతం చేసేందుకు సంస్థ ప్రతినిధులు కష్ట పడుతున్నారు. దేశంలో జియో, ఎయిర్ టెల్ లతో వీఐకి గట్టి పోటీ ఉంటుందని.. వాటి ద్వారా తమ సంస్థ చాలా మంది వినియోగదార�
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు నామినేషన్�
ఇంకో నాలుగు రోజుల్లో ఏప్రిల్ నెల ముగిసిపోతుంది. ఇక ‘మే’ నెలలో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన బ్యాంకు సెలవులను తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ‘మే’ నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులను ప్రకటించింది. దాదాపు రెండు �
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఓటింగ్ శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
2022లో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానిలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విధితమే. వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత నిక్కీ సినిమాలలో నటించడం కాస్త గ్యాప్ తీసుకుంది. కాకపోతే ఆది పినిశెట్టి మాత్రం వరుస సినిమాలో నటిస్తూ బిజీగ�
Khalistan: ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో గతేడాది లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తాన్ అనుకూలవాదులు దాడికి తెగబడ్డారు.
సీఎం జగన్ (CM Jagan), వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఎన్నికల సంఘానికి (Election Commission) ఫిర్యాదు చేశారు. గురువారం నాడు సచివాలయంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు కలిసి ఫిర్యాదు చేశారు. సీఈఓ మీనాను కలిసిన వారిలో మాజీమంత్రి దేవినేని ఉమ, టీడీపీ నేతలు ఏఎస్ రామకృష్ణ, పరుచూరి అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కోనేరు సురేష్ ఉన్నారు.
SRH vs RCB : పదిహేడో సీజన్లోపరుగుల వరద పారించిన సన్రైజర్స్(SRH) టాపార్డర్ బ్యాటర్లు సొంత మైదానంలో చేతులెత్తేశారు. బెంగళూరు బౌలర్లను ఉతికేస్తూ రికార్డు స్కోర్ బాదిన ఈ నలుగురు బాదలేక పెవిలియన్ చే
Telangana కేవలం వంద రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క
SRH vs RCB : పదిహేడో సీజన్లో రికార్డులు బద్దలు కొడుతున్న సన్రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(1)ర్ నిరాశపరిచాడు. ఆర్సీబీ నిర్దేశించిన భారీ ఛేదనలో ఒక్క పరుగుకే ఔటయ్యాడు. విల్ జాక్స్ వేసిన తొలి ఓవర్లో
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తెలంగాణ నుంచి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉన్నారు.
[21:54]తన తల్లి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం ఆమె సంపద ప్రభుత్వానికి వెళ్లకుండా కాపాడుకునేందుకే.. అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ ‘వారసత్వ పన్ను’ను రద్దు చేశారని ప్రధాని మోదీ ఆరోపించారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 25: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలీసు అబ్జర్వర్ రాజేష్కుమార్ సక్సెనాను గురు వారం ఎస్పీ సురేష్కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అంద జేశారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 25: ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేంద్రవిజయ్ గురువారం జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల పైన ఏమైనా సందే హాలు, ఫిర్యాదులు ఉంటే 8523876384ను సంప్రదిం చవచ్చన్నారు.
కౌటాల, ఏప్రిల్ 25: ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఫలితాల్లో మండలంలోని బోదంపల్లి గ్రామానికి చెందిన గీతభవాని రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. బోదంపల్లి గ్రామానికి చెందిన మోర్లె శ్రీనివాస్-లక్ష్మి దంపతుల కూతురు గీతాభవానికి ఇంటర్లో బైపీసీ మొదటి సంవత్సరంలో 437/440 మార్కులు సాధించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం జగన్ రెడ్డి దత్తత పుత్రుడని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. ఆయన బీజేపీ దగ్గర మోకరిల్లారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు మీద ఒక్కరోజు కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
Amit Shah తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. సిద్దిపేటలో గురువారం నిర్వహించిన బీజేపీ విశాల జనసభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 206 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారీ స్కోరు చేసింది. సన్ రైజర్స్ ముందు 207 పరుగుల స్కోరును ఉంచింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్లు
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలో ఒకటైన టెక్ మహీంద్రా తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను తాజాగా ప్రకటించింది. గురువారం నాడు వెల్లడించిన ఈ ఫలితాలలో గత ఏడాదితో పోలిస్తే టెక్ మహీంద్రా కంపెనీ నికరణ లాభంలో భారీగా క్షీణత కనబడింది. ఇందుల�
నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామన్నారు, ఇది బీజేపీ స్టాండ్ అని ఆయన వ్యాఖ
రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రేపు రాష్ట్రానికి రానున్నారు. ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు సీఎస్ శాంతికుమారి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కీలక నేతలు ఆ పార్టీ కి గుడ్ బాయ్ చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులను అనుభవించిన నేతలు ఇప్పుడ�
ఎన్నికల ప్రచారంలో బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబ సభ్యులు దూసుకుపోతున్నారు. బీసీ జనార్థన్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి, కుమార్తె, కోడలు, సోదరులంతా ఏకమై ఊరూరా ఇంటింటికి తిరుగుతూప్రజలతో మమేకవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీసీ కుటుంబ సభ్యుల ప్�
Jr NTR fires on paparazzi at Mumbai: జూనియర్ ఎన్టీఆర్ చివరిగా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా మీద తన ఫోకస్ అంతా పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మొదటి
2 More Arrested in Salman Khan Firing Case: ఏప్రిల్ 14 న, నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల సంఘటన జరిగింది. ఇప్పటికే క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసిన విక్కీ గుప్తా, సాగర్ పాల్ ఇద్దరినీ ముంబయిలోని ఎస్ప్లానేడ్ కోర్టు ఏప్రిల్ 29 వరకు క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి పంపింది. ముంబై క�
Covid-19: ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19 ఒక వ్యక్తిలో రెండేళ్ల పాటు ఉండి, కొత్త వేరియంట్గా రూపాంతరం చెందిన ఓ కేస్ స్టడీని ఆమ్స్టర్డామ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ నివేదించింది.
KCR నా గుండెని చీలిస్తే కనిపించేది తెలంగాణేనని.. ప్రాణం ఉన్నంత వరకు.. భగవంతుడు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు గానీ.. ఎవరికైనా గానీ మోసం జరిగినా.. అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్�
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలకు సమాధానాలు కనుక్కోవడం సరదాగా అనిపించినా.. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీలో ఏకాగ్రత పెరడగడంతో పాటూ మనసు ఒకే విషయంపై కేంద్రీకృతమై ఉంటుంది. తద్వారా మెదడు రిలాక్స్ కూడా అవుతుంది. ఇలాంటి...
Yashaswni Reddy రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం పెరిగిపోతుంది. ఆరు గ్యారంటీల పేరుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేయడంపై విరుచుకుపడుతున్నారు.
KCR కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే కొనే దిక్కలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోనగిరిలో బీఆర్ఎస్ అధినేత
Chandrababu ఏపీలో ఐదేండ్ల పాటు తప్పులు చేసిన అధికార పార్టీ నాయకులకు బేడీలు వేసి జైళ్లో ఊచలు లెక్కపెట్టిస్తామని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు అన్నారు.
ధోనీ పేరిట సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకునే ప్రయత్నం చేశారు. నేనే ధోనీని ఇబ్బందుల్లో ఉన్నా రూ.600 పంపించు అనే మెసేజ్తో డబ్బులు దోచుకునేందుకు ట్రై చేస్తున్నారు. సైబర్ మోసగాళ్లు పెట్టిన ఓ మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వైసీపీ (YSRCP) నేత ఏ.ఎన్.ఎన్ మూర్తి ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎన్.ఆర్.ఐ కోఆర్డినేటర్ కోమటి జయరామ్ వివరణ ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ ఎన్.ఆర్.ఐ సానుభూతిపరుల మీటింగ్ రహస్యంగా నిర్వహించింది కాదని స్పష్టం చేశారు.
KCR తెలంగాణకు 1956 నుంచి ఇప్పటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ అని.. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే ఈ కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. భువనగిరిలో బీఆర్ఎ
ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చే ఏడాది నిర్వహించే పరీక్షల క్యాలెండర్ను యూపీఎస్సీ విడుదల చేసింది. పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ను విడుదల చేసింది.
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల హడావిడితో పాటు మరోవైపు క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే టి20 ప్రపంచ కప్ 2024 వెస్టిండీస్, అమెరికాలో మొదలుకానుంది. ఈ ఐ�
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు తెలుగులో సరైన హిట్ సినిమాలు లేకపోవడంతో బాలివుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో ఎం
ప్రస్తుత కాలంలో ముఖ్యంగా భారతదేశంలో ఇంటర్నెట్ తక్కువ ధరకు లభించడంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనపడుతోంది. అయితే ఇదే క్రమంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించి కూడా అనేక కేసులు పెరిగిపోతున్నాయి. ఇకపోతే తాజాగా వైరల్ గా మారిన పోస్ట్ చూస్తే మా�
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో 30 వైడ్ బాడీ A350-900 విమానాలను ఆర్డర్ చేసింది. అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరిస్తున్న ఎయిర్లైన్స్ గురువారం ఈ ప్రకటన చేసింది. కంపెనీ ప్రస్తుతం నారో బాడీ ఎయిర్బస్ విమానాలను మాత్రమే నడుపుతోంది. అయితే.. ఇస్
ఆడవాళ్లు వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదొక సమయంలో చేతులు కాల్చుకోవడం చేస్తారు. శరీరంపై చాలా మచ్చలు పడుతుంటాయి. వీటిని పోగొట్టుకోవాలంటే కొన్నిసార్లు కష్టమువుతుంది. వాటికి క్రీమ్స్, థెరపీలు తీసుకునేముందు ఇంటి చిట్కాలు ఈ సమస్యకి పరి�
[20:18]Tech Mahindra: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా మార్చితో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. లాభంలో భారీ క్షీణతను నమోదు చేసుకుంది.
KCR పదేండ్ల బీజేపీ పాలనలో ఏ వర్గానికి అయినా న్యాయం జరిగిందా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా, సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ వంటి పెద్
[20:06]కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. డైనోసర్లు ఎలా అంతరించిపోయాయో అలా ఆ పార్టీ కూడా త్వరలో కనుమరుగయ్యే అవకాశం ఉందని అన్నారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆస్తి ప్రభుత్వానికి వెళ్లకూడదనే ఉద్దేశంతో వారసత్వపు పన్నును రాజీవ్ గాంధీ(Rajeev Gandhi) ప్రభుత్వం రద్దు చేసిందని ప్రధాని మోదీ(PM Modi) సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం మధ్యప్రదేశ్లోని మోరెనాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు.
ఇది వరకు ఎవరిని ఏదైనా మాట అంటే.. కొండను తిరిగి వచ్చి అన్నవారికి తగిలేవి. కానీ ప్రస్తుతం అలా లేదు. నేడు ఎవరిని ఏదైనా అంటే.. నీళ్ల కుండను తిరిగి వచ్చినంత ఈజీగా అన్నవారికి వచ్చి తగులుతుంది. అందుకు అత్యుత్తమ ఉదాహరణ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్ ప్రక్రియకు తుది రోజు. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ వేసేందుకు గన్నవరంలో ర్యాలీ నిర్వహించారు.
SRH vs RCB : ఉప్పల్ స్టేడియంలో దంచుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) కు షాక్.. ఏడు ఓవర్లకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలుత ఆ తర్వాతి ఓవర్లో మార్కండే సూపర్ డెలివరీతో విల్ జాక్స్(6)ను బౌల్డ్ చేశాడు.
భారత్లో హ్యుండాయ్, కియా ఇండియా మోడల్ కార్ల ఉత్పత్తి పెంచి, 15 లక్షల యూనిట్లకు చేరుకోవాలని నిర్ణయించినట్లు హ్యుండాయ్ మోటార్ గ్రూప్ ప్రతినిధి యుయిసున్ చుంగ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విరుచుకుపడ్డారు. మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాజంపేట జిల్లా కాకుండా ఇక్కడి వారికి సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేశారని తెలుగుదేశం జాతీ య అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. గురువారం నాడు రాజంపేటలో అరుదైన కాంబినేషన్ చోటుచేసుకుంది. ఒకే వేదికపై చంద్రబాబు, మాజీ సీఎం, రాజంపేట అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి, జనసేన అధినేత పవన్కల్యాణ్ ఉన్నారు.
‘‘ఆడ హిప్పోల దగ్గరకు అది వెళ్లేది కాదు. అలానే తన భూభాగాన్ని(టెరిటరీని) మార్క్ చేసుకోవడానికి మలాన్ని ఆ ప్రాంతం చుట్టూ పడేలా వేయడం లాంటివి చేసేది కాదు.’’
బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను కె.పి.హెచ్.బి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూకట్పల్లి ఏసిపి వివరాలు వెల్లడించారు. భువనగిరి జిల్లా నాగయ్యపల్ల
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వరుస విజయాల
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండవేడిమి, తీవ్ర వడగాల్పుల మధ్య జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో.. వాతావరణ శాఖ ఒక ఉపశమనం వార్త చెప్పింది. IMD ప్రకారం.. దేశంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణ మార్పులు మారబోతున్నాయి. ఏప్రిల్ 26 నుంచి 28 వరకు వాయువ్య భారతదేశం�
ఐపీఎల్ అంటేనే దూకుడు. బ్యాటర్లు, బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనను చూపించేందుకు, వారి సత్తాను నిరుపించుకునేందుకు ఐపీఎల్ ఓ మంచి వేదికగా మారింది. బ్యాటర్లే కాకుండా బౌలర్లు కూడా కీలక సమయంలో మ్యాచ్ కు ప్రాణం పోస్తుంటారు.
గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అశ్రద్ధ మూలంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితి నుంచి వెలుగుల వైపు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను నడిపించేందుకు భట్టి విక్రమార్క నడుం బిగించారు. 2023 డిసెంబర్ 7న ప్�
PM Modi: కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ నాయకులు విమర్శల తీవ్రత పెంచారు. ఇప్పటికే రాహుల్ గాంధీ చేసిన ‘‘ సంపద పునర్విభజన’’, శామ్ పిట్రోడా చేసిన ‘‘వారతస్వ పన్ను’’ వ్యాఖ్యలపై ప్రధాని ఘాటుగా స్పందిస్తున్నారు.
పాకిస్థాన్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మాజీ పోలీసు అధికారి కొడుకు తన స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. తన గర్ల్ఫ్రెండ్ కోసం తెచ్చిన బర్గర్లో సగం తినేసిన స్నేహితుడితో గొడవపడి తుపాకీతో కాల్చి చంపేశాడు.
కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరి తెలివితేటలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరేమో అతి తెలివి ప్రదర్శిస్తూ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
ఒకాయన ఏకంగా 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ల అపార అనుభవం ఉన్న రాజకీయ దురంధరుడు.. ఇంకోకాయన దాదాపు నాలుగేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా, స్పీకర్గా విశేష సేవలు అందించిన రాజకీయ దిట్ట.. వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించిన వీరిద్దరూ ఒకానొకప్పుడు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనుకున్నారు. ‘నువ్వా-నేనా’ అంటూ సవాళ్లు విసుకున్నారు. ఎన్నో అవినీతి ఆరోపణలు గుప్పించుకున్నారు. కానీ కాలం గిర్రున తిరిగింది.
Koppula Eshwar కాంగ్రెస్ అంటేనే మోసం అని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని అన్నారు. అసత్య ప్రచారంతో గద్దెనెక్కి.. ప్రజలను న�
Realme Narzo 70 ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో 70 సిరీస్ ఫోన్లు.. రియల్ మీ నార్జో 70 5జీ, రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఊచకోత కోస్తుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే 250కి పైగా పరుగులు కొడుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్కు అండగా నిలవాలని ఓటర్లకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
Ravula Sridhar Reddy తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని.. హామీలు నేరవేర్చాలనే సోయి రేవంత్ రెడ్డికి ఎందుకు లేదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన�
భారత విమానాయాన మార్కెట్లో 60 శాతం వాటా కలిగి ఉన్న ఎయిర్ ఇండియా(Air India) 2030నాటికి దాని సామర్థ్యాన్ని రెట్టింపు చేసి.. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వైట్బాడీ ఎయిర్క్రాఫ్ట్లను తొలిసారి కొనుగోలు చేస్తోంది. తాజాగా ఇండిగో A350-900 జెట్లను ఆర్డర్ చేసింది. 30 విమానాల కొనుగోలుతో పాటు, 70 అదనపు A350 విమానాల కొనుగోలు హక్కుల కోసం ఇండిగో సైన్ అప్ చేసింది.
ఏపీ డీజీపీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని.. ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయా అధికారులు హామీ ఇచ్చారని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. కానీ నేటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
[19:01]India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది.
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆటగాళ్లు ఎవరు ఆడితే బాగుందనే అంచనా వేస్తున్నారు టీమిండియా మాజీ ఆటగాళ్లు. ఇప్పటికే పలువురు మాజీ ప్లేయర్లు తమ అంచనాను తెలియజేశారు. తాజాగా.. హర్భజన్ సింగ్ కూడా తన అంచనా తెలియపరిచాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ఆడే తన 15 మంది సభ్
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.. గత ఏడాది చివరన సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు కల�
యూట్యూబర్ మౌనిక రెడ్డి హీరోయిన్ గా “సహ్య” అనే సినిమా తెరకెక్కుతోంది. సుధా క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ జూకంటి, భాస్కర్ రెడ్డిగారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫ
Jeep Wrangler facelift ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) తన పాపులర్ ఆఫ్-రోడర్ ఎస్యూవీ జీప్ రాంగ్లర్ ఫేస్ లిఫ్ట్ (Zeep Wrangler facelift) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Odela 2 సంపత్ నంది (Sampath Nandi) బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ఓదెల 2 (Odela 2). మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్లో నటిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా ఓం నమ: శివాయ..
పిల్లలపై అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూపే అలసత్వమే కొంప ముంచుతుంది. వారిని క్షణం కంటకనిపెట్టుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. చిన్నారుల ప్రాణాలు కోల్పేయే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం జరిగింది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలి తీసుకుంది.
Heat Waves లోక్సభ రెండోదశ ఎన్నికలు శుక్రవారం జరుగనున్నది. ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మరో వైపు ఎన్నికల రోజున ఎండలు ఉంటాయని వాతావరశాఖ హెచ్చరించింది. ఈ మేరకు గురువారం భారత వాతావరణ శా�
జింబాబ్వే మాజీ క్రికెటర్ గై విఠాల్ తాజాగా చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. గాయాలపాలైన ఆయనను హరారేకు తరలించి అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం విఠాల్ కోలుకుంటున్నట్టు ఆయన భార్య తెలిపింది.
MLA Gopinath పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తూ బీఆర్ఎస్ పార్టీని(BRS party) మరింత బలోపేతం చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Gopinath) అన్నారు.
[18:27]సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు.
హైదరాబాద్ లోక్సభ స్థానం ఎంఐఎంకి కంచుకోట. అలాంటి ఎంఐఎం కంచుకోట బద్దలు కొట్టేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఆ క్రమంలో ఆ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవి లత పేరు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది.
Iron Deficiency : శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంతో పాటు రక్తంలో ఆక్సిజన్ సరఫరా సహా పలు శారీరక విధులు నిర్వర్తించడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది.
Bismah Maroof : పాకిస్థాన్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్(Bismah Maroof) ఆటకు వీడ్కోలు పలికింది. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఆమె గురువారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్
ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) పలు రాజకీయ పార్టీలకు బంపరాఫర్ ప్రకటించారు. ఒక ఛానల్ నిర్వాహకులు తనను ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోమని అడిగారని చెప్పారు. అయితే తాను ఏ రాజకీయ నాయకుడు దేశాన్ని బాగు చేయలేదు కాబట్టి పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల విధానాలకు సంబంధించి గత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ తప్పుడు ఆరోపణలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ తీవ్రంగా విమర్శించారు. రిజర్వేషన్ల వ్యవస్థపై మోడీకి అవగాహన లేక �
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ ఉంటాడు.. సినిమాలతో సమానంగా రెమ్యూనరేషన్ ను అందుకుంటాడు.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త యాడ్ తో కనిపిస్తూనే ఉంటారు మహేష్.. అన్నిటికన్నా కూడా మహేష�
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ప్రచారంలో దూసుకుపోతోంది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ప్రత్యర్థులకు ధీటుగా ప్రచారంలోనూ.. మాటల్లోనూ తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారు.
కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పుత్తా కుటుంబం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. 15 ఏళ్ల తర్వాత కమలాపురం కోటపై టీడీపీ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గెలువగా.. 2014, 2019లో జగన్ మేనమామ పి
గత కొంతకాలంగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గాజాను ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. గత ఆరు నెలలుగా సాగుతున్న యుద్ధం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది
మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఇష్టపడని అభిమానులు ఎవరూ ఉండరు. ఆయనకు దేశ వ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. ఫుల్ క్రేజ్ కూడా ఉంది. తాజాగా.. ధోనీ ఐపీఎల్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆయనకిదే చివరి సీజన్ అని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమ
సమ్మర్ వచ్చిందంటే చాలు వేడికి చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి.. అయితే వేడిని తట్టుకోవడం కోసం చాలా మంది స్విమ్మింగ్ చెయ్యడం చేస్తారు.. అలా చెయ్యడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.. కాస్త ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.. అయితే బావులల్లో కాకుండా
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి సాధించాలంటే ముందుగా రాజకీయ స్థిరత్వంపై దృష్టి పెట్టాలని పాకిస్తాన్ వ్యాపారులు షెహబాజ్ షరీఫ్ని కోరారు. భారత్తో వాణిజ్య చర్చలు ప్రారంభించా�
KCR సూర్యాపేట నుంచి భువనగిరికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో కొనసాగుతోంది. ముందుగా తిమ్మాపురం, అర్వపల్లి, దేవరుప్పల, పాలకుర్తి, ఆలేరు మీద కేసీఆర్ రాయదుర్గం చేరుకున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట మండలం
వినోద సమయాల్లో కొన్నిసార్లు ఉన్నట్టుండి విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. ‘‘అయ్యో పాపం..!’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం ఉంది. భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. గత 24 గంటల్లో రూ.8.65 కోట్ల విలువైన మద్యం, నగదును స్వాధీనం చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
Kubera కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ కుబేర (Kubera). కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోండగా.. అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ష�
AP News ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా నామినేషన్ల సమయంలోనూ తమ బలాన్ని చూపించుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శింగనమల టీడీపీ అభ్యర్థి బండార
మిల్కీ బ్యూటీ తమన్నాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. 2023 ఐపీఎల్కు సంబంధించి మ్యాచ్లను ఫెయిర్ ప్లే యాప్లో ప్రదర్శించారు. ఆ యాప్ మహదేవ్ ఆన్ లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ. ఇందులో ఐపీఎల్ మ్యాచ్ ప్రసారం చేసేందుకు హక్కు లేదు.
ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిరసనలు తెలపడం సహజమే. అందరికి భిన్నంగా కొందరు వినూత్నంగా నిరసనలు తెలుపుతారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కూడా సమస్య పరిష్కారానికి డిమాండ్ చేస్తూ.. వినూత్నంగా నిరసన తెలిపారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మంగళగిరి నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు ట్యాంకర్లను అనుమతించాలంటూ గుంటూరు కలెక్టర్కు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) లేఖ రాశారు. వేసవి కారణంగా తలెత్తిన తీవ్ర తాగునీటి ఎద్దడిని ప్రభుత్వం పరిష్కరించకపోగా ఎన్నికల కోడ్ సాకుతో సేవా కార్యక్రమాలు అడ్డుకోవడం తగదని లేఖ రాశారు.
Vishal Vs Udhayanidhi తమిళనాట సినిమా ఇండస్ట్రీతో రాజకీయాలు పెనవేసుకుపోయాయి. ఈ క్రమంలో సినిమాల విడుదల విషయంలో పంచాయితీ కొనసాగుతూ వస్తున్నది. నటుడు విశాల్, మంత్రి ఉదయనిధి స్టాల్ మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుత
[17:29]మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు.
Loksabha Elections 2024 : ప్రధానిగా రెండుసార్లు అవకాశం వచ్చినా నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని ఆర్జేడీ నేత, పాటలీపుత్ర నుంచి ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన మిసా భారతి ఆరోపించారు
కొందరు బస్సు, కారు, ఆటో డ్రైవర్ల వాహనం నడిపే సందర్భాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూ ఉంటాం. బస్సు తోలుతూ హుక్కా తాగే వారు కొందరైతే.. మరికొందరు లారీ నడుపుతూనే మరోవైపు స్నానం కూడా చేసేస్తుంటారు. ఇంకొందరు వాహనం నడుపుతూనే అసభ్యకర పనులు కూడా చేసేస్తుంటారు. ఇలాంటి..
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు శోభారాణి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ రెండు మూడు రోజులుగా మాజీ ప్రధాని పై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన �
కొమురం భీం కాలనీ వాసుల ది న్యాయమైన డిమాండే అని ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. మావల శివరులోని కొమురం భీం కాలనీలో ఆదివాసీలు వేసుకున్న గుడిసెల ప్రాంతంలో తుడుం దెబ్బ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కొమురం భీం కాలనీ వాసుల ది న్యాయమైన డిమాండే అన�
కారులో ఆడుకుంటుండగా డోర్స్ లాక్స్ అయి.. ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన సెంట్రల్ ముంబైలో చోటు చేసుకుంది. అనోట్ప్ హిల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో చాలా గంటల పాటు పిల్లలు ఉండటంతో ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్�
CM Revanth Reddy టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ను(Madhu Yashki Goud) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గురువారం పరామర్శించారు.
ఎక్కువ శాతం ముస్లింలు, క్రిస్టియన్లు బీజేపీ (BJP)ని వ్యతిరేకించడం లేదని విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీభరత్ (Sri Bharat) అన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ముస్లిం, క్రిస్టియన్ సోదరులతో గురువారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమికి పూర్తి మద్దతును ముస్లింలు, క్రిస్టియన్లు తెలియజేశారు.
రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరాగాళ్ల ఉచ్చులో చిచ్చుకునే ప్రమాదం ఉంది. తాజాగా, నగర వాసికి ముంబై సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో నేరగాళ్లు టోకరా వేశారు..
[17:09]హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు.
పొద్దున్నే స్నానం చేయకపోతే రోజంతా ఏదోలా ఉంటుంది అనే మాట చాలామంది నుంచి వింటూనే ఉంటాం. అసలు రోజూ స్నానం చేయాల్సిన అవసరం ఉందా? రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరమా.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Ind-Pak భారత్తో వాణిజ్య చర్చలు ప్రారంభించాలని పాక్ వ్యాపారవేత్తలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కి విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా ఉన్న దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పాక్ ఆర్థిక రాజధాని కరాచ
Guy Whittall : జింబాబ్వే మాజీ క్రికెటర్ గయ్ విట్టల్(Guy Whittall) ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. చిరుత పులి (Leaopard) దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో, అతడిని హుటాహుటిన హెలిక్యాప్టర్లో ఆస్పత్రికి తర�
Vidadala Rajini ఏపీ ఎన్నికల వేళ నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని కిడ్నాప్ చేయడం గుంటూరులో కలకలం సృష్టించింది. గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ తరఫున విడదల రజినీ పోటీ చేస్తోంది. ఈ క్రమంలోనే అదే పేరు ఉన్న మరో మహి�
Heeramandi పాపులర్ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) కాంపౌండ్ నుంచి వస్తోన్న నెట్ఫ్లిక్స్ సిరీస్ హీరామండి (Heeramandi). మే 1న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్స�
భూమ్మీద నూకలు ఉన్నట్లు ఉంది.. అందుకే బతికి బయటపడ్డాడు. చిరుత దాడి చేసినా తీవ్ర గాయాలైనప్పటికీ సేఫ్ గానే ఉన్నాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్ గయ్ విటల్.. ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో చిరుత దాడి చేసింది. ఈ ఘటన హరారే సమీపంలోని బఫెలో రేంజ్ లో జరిగింద�
ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా భారత్ లో క్రికెట్ సందడి నెలకొంది. అయితే ఈ సీజన్ లో బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. ఎంతటి అనుభవజ్ఞ బౌలర్ అయిన సరే తగ్గేదే లేదు అంటూ బ్యాటర్స్ రెచ్చిపోతున్నారు. బాలు వేస్తే చాలు.. బాల్ బౌండరీ లైన్ అవతలపడేలా వీర బాద
టాలీవుడ్ ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉంది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. పుష్ప సినిమాతో �
సిద్దిపేటను 40 ఏళ్లుగా ఒకే కుటుంబం దోచుకుంటుందని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజలు ఆ కుటుంబాన్ని వద్దనుకొని బీజేపీని కోరుకుంటున్నారన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో రఘునందన్ రావు మాట్లాడారు.
విమాన ప్రయాణమన్నా.. ట్రైన్ ప్రయాణాలన్నా.. కొద్ది రోజులు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. లేదంటే ప్రయాణం సాఫీగా సాగదు. అయితే కొన్ని సార్లు రిజర్వేషన్ అయ్యాక కూడా విమానాలు, ట్రైన్స్ క్యాన్సిల్ అవుతుంటాయి.
పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని గెలిపించి.. సీఎం జగన్ కు బహుమతిగా ఇవ్వాలని అచ్చంపేట మండలం కస్తలలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ �
హైదరాబాద్ వాసులు మే 9వ తేదీన తమ నీడలు కనుమరుగయ్యే అసాధారణ సంఘటనను అనుభవించనున్నారు! ‘జీరో షాడో డే’గా పిలువబడే ఈ విశిష్ట దృగ్విషయం మధ్యాహ్నం 12:12 నుండి 12:19 గంటల మధ్య జరుగుతుంది. ఈ సమయంలో, సూర్యుడు నేరుగా మధ్యాహ్న సమయంలో తలపైకి ఉంటుంది, దీని వలన �
గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో తమ పేర్లను స్థానిక ఆలయ పండుగ కరపత్రంలో ప్రచురించకపోవడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోద�
ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో మునిగితేలుతోంది. ప్రపంచంలో ఏ మూలన ఈ విషయం జరిగిన నిమిషాలలో ఆ విషయం కాస్త ప్రపంచం నలుమూలల ఇట్టే తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తరచు చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు �
Gyanvapi: జ్ఞానవాపీ మసీదు వివాదంలో ఆ ప్రాంతాన్ని సర్వే చేయాలని 2022లో ఆదేశాలు జారీ చేసిని వారణాసి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్కి అంతర్జాతీయ నెంబర్ల నుంచి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.
Pakistan: పాకిస్తాన్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన గర్ల్ఫ్రెండ్కి ఆర్డర్ చేసిన బర్గర్ తిన్నాడని, ఓ వ్యక్తి ఏకంగా అతని స్నేహితుడిని హత్య చేశాడు.
[16:46]Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది.
కాళేశ్వరం (Kaleshwaram) బ్యారేజీల అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం తదితర విషయాలపై విచారించడానికి జస్టిస్ చంద్ర గోష్ (Justice Chandra Ghosh) కమిషన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన విషయం తెలిసిందే. నేడు(గురువారం) నుంచి జస్టిస్ చంద్ర ఘోష్ విచారణను ప్రారంభించారు.
[16:36]కన్నౌజ్లో అఖిలేశ్ యాదవ్ పోటీ చేయడంతో ఇక్కడి పోరు భారత్, పాకిస్థాన్ మ్యాచ్లా ఉంటుందంటూ భాజపా అభ్యర్థి చేసిన వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ స్పందించారు.
Telangana: పసుపు బోర్డుపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందూరు గడ్డపైనే పసుపు బోర్డు వస్తదని.. నరేంద్ర మోదీ వచ్చి ఇందూరు గడ్డపై చెప్పిపోయారని అన్నారు. దీన్ని నిజామాబాద్ తీసుకొచ్చే బాధ్యత తనది అని ఎంపీ స్పష్టం చేశారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో బీజేపీ సభలో అర్వింద్ మాట్లాడుతూ.. జిల్లాను వేల కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని..
బిహార్ రాజధాని పట్నా(Patna)లోని పున్పున్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident)జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా.. పలువురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా నడిబొడ్డున ఉన్న హోటల్లో గురువారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా హోటల్ మొత్తం వ్యాపించి, అన్ని ఫ్లోర్లకు విస్తరించాయి.
ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ మార్కెట్లో వినియోగదారుల విషయంలో ప్రధాన పోటీదారులైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వీ (వోడాఫోన్ ఐడియా)లతో వెనుకబడి ఉండొచ్చు. కానీ యూజర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. తమ ప్లాన్స్ను పొడగించుకోవాలనుకునేవారి యూజర్ల కోసం తాజాగా మరో ఆకర్షణీయమైన నూతన ప్రీపెయిడ్ ప్లాన్తో ప్రకటించింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నయవంచనకు మారు పేరు అని మండిపడ్డారు. మెజార్టీ ప్రజల హక్కులను ఆ పార్టీ కాలరాసిందని ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారని అడిగారు.
బిహార్ యూట్యూబర్ మనీష్ కశ్యప్ గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీ ఎంపీ మనోజ్ తీవారి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మనీష్ కశ్యప్ మాట్లాడుతూ.. మనోజ్ తీవారి వల్లే తాను జైలు నుంచి బయటకు రాగలిగానని తెలిపారు.
[16:20]కాంగ్రెస్ పార్టీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాళ్లు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను పేరుతో ప్రజలను దోచుకుంటారని ఆరోపించారు.
Work From Traffic సిలికాన్ వ్యాలీ (Silicon Valley)గా పేరుగాంచిన దేశ ఐటీ రాజధాని బెంగళూర్లో ట్రాఫిక్ కష్టాల (Bengaluru Traffic) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
Stock Market Close దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలతో నష్టాల్లో మొదలయ్యాయి. ఇంట్రాడేలో బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు కోలుకొని లా
Chandrababu జనసేనాని పవన్ కల్యాణ్పై టీడీపీ అధినేత చంద్రబాబు నోరుజారాడు. పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ విమర్శలు చేశారు. జగన్ను ఉద్దేశించి ఆరోపణలు చేయబోయిన చంద్రబాబు పొరపాటున పవన్ కల్యాణ్ ప�
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. తప్పనిసరి బయటికి వెళ్లాల్సిన సమయంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంటారు. ఇలాంటి...
[16:11]‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా లాభాలను అందుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాలు, ప్రీ-ఎలక్షన్ ర్యాలీ దేశీయ సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.
Suhas టాలీవుడ్ యువ హీరో సుహాస్ (Suhas) నటిస్తోన్న తాజా చిత్రం ప్రసన్నవదనం (Prasanna Vadanam). అర్జున్ వైకే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి తెరపైకి వచ్చింది.
లోక్సభ(Lok Sabha Elections 2024) రెండో విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26న జరగనున్న వేళ.. ఈ విడతలో వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు బరిలో దిగబోతున్నారు. రాహుల్ గాంధీ, శశి థరూర్, అరుణ్ గోవిల్లు వంటి అనేక మంది కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ హ్యాట్రిక్ పోటీలో ఉన్నారు. మార్చి 19న దేశంలోని 102 స్థానాలకు తొలి దశ ఎన్నికలు జరగ్గా.. 65.5 శాతం పోలింగ్ నమోదైంది.
Andhrapradesh: ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగియగా.. రేపు (శుక్రవారం) నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఆ తర్వాత పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అలాగే మే 11 సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.
Dastagiri కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరి (Dastagiri) అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ (Nomination) దాఖలు చేశారు.
శరీరంలో కొన్ని హార్మోన్లు మనం తినే ఆహారం ద్వారా శరీరానికి అందుతాయి. అలాగే మరికొన్ని ప్రోటీన్స్ ను శరీరం తయారు చేసుకుంటుంది.. మనం తీసుకొనే ఆహారం శరీరానికి కావలసిన పోషకాలను తయారు చేసుకుంటుంది.. కానీ ఆల్కహాల్ ను తయారు చేసుకోవడం అంటే ఎప్పుడైన వ�
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హడావిడి బాగానే జరుగుతుంది. తెలంగాణలో కేవలం లోక్ సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్ల�
పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని గెలిపించి.. సీఎం జగన్ కు బహుమతిగా ఇవ్వాలని నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అచ్చంపేట మండలం కస్తలలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు , అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. వారికి ఘనస్వాగతం
Horlicks: హిందూస్థాన్ యూనిలీవర్ ప్రొడక్స్ అయిన హార్లిక్స్ హెల్త్ డ్రింక్ ట్యాగ్ కోల్పోయింది. హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’గా మార్చింది.
Muslim Quota: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇటీవల ఓ ప్రకటన చేసింది. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పులులు, సింహాలు అడవిలోని ఇతర ప్రాణులను వేటాడే వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం ‘మగధీర’ హీరోయిన్ నేహా శర్మ విస్తృత ప్రచారం చేశారు. ప్రచారానికి సంబంధించిన పలు వీడియోలను ఆమె స్వయంగా ఇన్స్టాలో షేర్ చేశారు.
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి (Raghuram Reddy) గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద మీడియా సెంటర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Harish Rao బాండు పేపర్కు జర ఇజ్జత్, విలువ ఉండే.. కాంగ్రెసోళ్లు ఆరు గ్యారెంటీలు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన తర్వాత దాని ఇజ్జత్ కూడా పోయింది. పరువు తీశారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ�
Massive fire బీహార్ రాజధాని పాట్నాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది (Fire). పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ (Patna Railway station) సమీపంలోని ఓ హోటల్లో గురువారం ఉదయం ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో సమస్యలపై నిలదీసిన ప్రజలపై ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల దాడి తీవ్ర కలకలం రేపింది. గుడ్లవల్లేరు మండలం కూరాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ‘‘త్రాగునీరు రావడం లేదు.. రోడ్లు లేవు... లైట్లు లేవు’’ అంటూ కొడాలి నానిని గ్రామస్థులు ప్రశ్నించారు. అయితే వారిపై దుర్భాషలాడుతూ ఎమ్మెల్యే నాని అనుచరులు దాడికి దిగారు. విషయం తెలిసిన టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము... కూరాడ వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు.
Rathnam కోలీవుడ్ యాక్టర్ విశాల్ (Vishal) నటిస్తో్న్న తాజా చిత్రం రత్నం (Rathnam). ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ లుక్తోపాటు రత్నం ఫస్ట్ షాట్ వీడియో సినిమాపై అంచన�
Pathankot పఠాన్కోట్లోని ఆర్మీ స్టేషన్ సమీపంలోని కాలువ ఒడ్డున గురువారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు శబ్ధం సుమారు రెండు కిలోమీటర్ల మేర వినపడడంతో జనం భయాందోళనకు గురయ్యారు.
Nominations ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల(General election) నామినేషన్ల గడువు ముగిసింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న విషయం తెలిసిందే.
[15:23]టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు.
BJP పెద్దపల్లి(Peddapally) జిల్లా బీజీపీ(BJP) పార్టీలో ఆదిపత్య పోరు కొనసాగతున్నది. ఎన్నికల నామినేషన్ సందర్భంగా తమ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీజేపీ నేతలు బహాబాహీకి దిగారు.
MLC By Poll వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ మే 2వ తేదీన జారీ కాను�
సోషల్ మీడియాలో కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కింగ్ కోబ్రా ఏదో లావుగా ఉన్న జీవిని మింగి ఇబ్బంది పడుతుండడాన్ని ప్రజలు గమనించారు. దీంతో చివరకు స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్..
భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బౌద్ జిల్లా పర్హెల్ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామన ఈ ఘటన చోటు చేసుకుందని పోలీస్ ఉన్నతాధికారి సౌమేంద్ర ప్రియదర్శి తెలిపారు.
Dr K Laxman: కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..
Jagga Reddy: ఏఐసీసీ కంటే ఇక్కడ తోపులు ఎవరూ లేరని చేరికల సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు పార్టీలో చేరినా చేర్చుకుంటామన్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన సుహాస్ సక్సెస్ ఫుల్ హీరోగా రానిస్తున్నాడు. ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాలకు సుహాస్ బెస్ట్ ఆప్షన్ గా మారాడు..ఈ క్రేజీ హీరో నటి
Itel S24 Launch and Price in India: ప్రస్తుతం భారత్లో స్మార్ట్ఫోన్ మార్కెట్ దూసుకుపోతోంది. మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దాంతో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. తక్కువ బడ్జెట్లో బెస�
కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత పి.చిదంబరం ఇవాళ (గురువారం) అన్నారు. మోడీ హామీల జాడ ఎక్కడా లేదని, బీజేపీ అబద్ధాలు చెప్పడం, వక్రీకరించడం, దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపారు.
Harish Rao సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏది పడితే అది మాట్లాడితే నవ్వుల పాలవుతావ్. ఇజ్జత్, మానం పోతది.. చివరకు కుర్చీకున్న గౌరవం కూడా ప
లోక్సభ ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తున్న పార్టీలు ఒకడుగు ముందుకేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘిస్తున్నాయి. ఎంసీసీని ఉల్లంఘించినందుకుగానూ ఈసీ(EC) దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అతిక్రమించినందుకు బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలకు ఈసీ గురువారం నోటీసులు జారీ చేసింది.
Andhrapradesh: ఒకేసారి టీడీపీ, వైసీపీకి చెందిన అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఆర్డోవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టీడీపీ శ్రేణులపై రాళ్లు విసురుతూ అధికారపార్టీ శ్రేణులు రణరంగం సృష్టించారు. చివరకు పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి కాస్త సర్దుమణిగింది. ఇంతకీ ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. తిరుపతిలోనే.
విశ్వవ్యాప్తంగా పసిడికి ఎనలేని ఆదరణ ఉంది. ఇందుకు భారత్ మినహాయింపేమీ కాదు. భారతీయులు బంగారాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు. నగలు, ఆభరణాల కోసమే కాకుండా పెట్టుబడి సాధనంగానూ పరిగణిస్తుంటారు. దేశంలో పురాతన కాలం నుంచి నేటి వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్థోమతకు తగ్గట్టు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.
Harish Rao సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలన్నా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర�
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) పోలింగ్కు మరో పక్షం రోజుల సమయమే ఉండడంతో బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు, వీధి సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉధృతం చేసింది..
Telangana: జస్టిస్ చంద్ర గోష్ కమిషన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటిరోజు కావడంతో కమిషన్ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్కు కాళేశ్వరం అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్ను మంత్రి విజ్ఞప్తి చేశారు.
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు మరో సవాల్ విసిరారు. రేపు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ దగ్గర వస్తా అన్నారు. ఆగస్ట్ 15 లోగా రుణమాఫీ చేసేది నిజమైతే..
Wasim Akram Slams India Fans: రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఐపీఎల్ 2024 మ్యాచ్ల సందర్భంగానూ ప్రేక్షకులు అతడిని హేళన చేశారు. ముఖ్యంగా వాంఖడేలో ఫాన్స్ హార
Realme Narzo 70x Launch and Price: నార్జో సిరీస్లో ‘రియల్మీ’ మరో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్లను రియల్మీ బుధవారం భారత్లో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్స్ ఇప్పటికే కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. 50 ఎంపీ కెమ�
చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారు.. ఏపీ నుంచి 25 ఎంపీలు మా కూటమికి వస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. ఏపీకి వచ్చిన ఆయన.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పర�
Uttarakhand : వేసవి కాలం సమీపిస్తున్న కొద్దీ ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్ని ప్రమాదాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. పర్వతాలపై మంటలు చెలరేగడంతో చెట్లు, మొక్కలు కాలి బూడిదవుతున్నాయి.
సోషల్ మీడియా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన ఫీచర్స్ సెక్యూరిటీ ని అందిస్తున్నాయి.. ఇప్పుడు మరో సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది..
రాజస్థాన్లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ ఫోన్ ట్యాపింగ్తో పాటు రీట్ (రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాల్లో.. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్పై ఆయన మాజీ ఓఎస్డీ లోకేష్ శర్మ తాజాగా
[14:08]గడిచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏపీని ఎంతో వెనక్కి తీసుకెళ్లిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
TSRTC - Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు(TSRTC) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణుకుల సౌకర్యార్థం మెట్రో ట్రైన్ టైమింగ్స్.. బస్సులు(Buses) నడిపే సమయాన్ని పెంచారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్(IPL 2024) సీజన్ 17లో భాగంగా..
విజయవాడ: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గురువారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి విజయం సాధించాలని కోరుకున్నానని అన్నారు. ఏపీ అభివృద్ధికి ఎన్నో సహజ వనరులు ఉన్నాయని, ఈ ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఢిల్లీ తూర్పు లోక్సభ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కులదీప్ కుమార్ బరిలో దిగారు.
Jio Cinema ఇప్పటికే టెలికాం (Telecom) రంగంలో టాప్లో ఉన్న జియో (Jio).. ఇప్పుడు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లోనూ (Streaming Platforms) సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఓటీటీ లవర్స్కు తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించిం�
[13:38]బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.
పాన్ కార్డ్ హోల్డర్లకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ తెరమీదకి వచ్చింది. యూజర్లు నిర్ణీత సమయంలోపు తన పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేయకపోతే.. చర్యలు తీసుకుంటామని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. పన్ను చెల్లింపుదారులు మే 31వ తేదీ లోగా తమ పాన్ను ఆధార్తో అనుసంధానిస్తే..
Telangana: ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమే అని.. ఆర్ఎస్ఎస్ ఆలోచనను దేశంపై రుద్దాలనే కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రిజర్వేషన్లు రద్దు కోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వంద సంవత్సరాల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆర్ఎస్ఎస్ కంకణం కట్టుకుందన్నారు.
వలంటీర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ఆయా వర్గాల్లో ఆలోచన రేకెత్తించింది. ఐదేళ్లపాటు వైసీపీకి అడ్డగోలుగా చాకిరీ చేసినా..
JioCinema ఇప్పటికే టెలికాం (Telecom) రంగంలో టాప్లో ఉన్న జియో (Jio).. ఇప్పుడు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లోనూ (Streaming Platforms) సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఓటీటీ లవర్స్కు తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింద
వేసవి వచ్చిందంటే చాలా మంది ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు లేకపోతే ఉండలేరు. చల్ల నీటి కోసం ఫ్రిడ్జ్ల మీద ఆధారపడాల్సిందే. అయితే ఫ్రిడ్జ్లు కోనే స్థోమత లేని వారు కుండ నీళ్లతో సరిపెట్టుకుంటారు. అయితే అవసరమైనప్పుడల్లా కుండ నుంచి నీటిని బయటకు తీసేందుకు కొంత ఇబ్బంది ఎదురవుతుంటుంది.
ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే పిల్లలకు ఇది మంచి, ఇది చెడు అంటూ చాలా నిర్ణయాలు తీసుకుని వాటిని పిల్లల జీవితంలో ఫాలో అవుతారు. అయితే తల్లిదండ్రులు చేసే ఈ పనుల వల్ల కొన్నిసార్లు జీవితంలో వైఫల్యాలు కూడా ఎదురవుతాయి.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నేతలు, అభ్యర్థుల మధ్య ఇలాంటి మామూలే అనుకుంటే.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నామినేషన్కు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చారు..
Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉప్పల్ స్టేడియంను ముట్టడించేందుకు వెళుతున్న యూత్ కాంగ్రెస్ నేత శివసేన రెడ్డిని రామంతపూర్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు.
Revanth Reddy: రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కి.. వద్దు అనుకుంటే బీజేపీ కి ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని స్పష్టం చేశారు.
Is MS Dhoni Rturn to Team India as Mentor for T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం అవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. కప్పే లక్ష్యంగా 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. సొంత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023న�
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని బండాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ భర్తతో గొడవ పడి తన ఇద్దరు పిల్లలను తీసుకుని యమునా నదిపై ఉన్న వంతెన వద్దకు చేరుకుంది.
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్ తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించాడు .కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు .ఈ సినిమాలో సుహాస్ నట�
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గురువారం అమరాతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ పన్నాగం పన్నారని, ఆయన పాదయాత్ర పేరుతో ‘నాడు మార్నింగ్, ఈవినింగ్ వాక్’ చేశారని, ఆ సమయంలో ఎక్కడెక్కడ ఆస్తులు, స్థలాలు ఉన్నాయో వాటిపైనే జగన్ చూపు ఉండేదని ఆరోపించారు.
Andhrapradesh: మచిలీపట్నం మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయిని సునంద కుమారిని కూడా ఎన్నికల్లో విధుల బాధ్యతలను అప్పగించారు. అయితే తాను ఎన్నికల విధుల్లో పాల్గొనలేని ఉపాధ్యాయురాలు తెలిపారు. తాను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని.. ఎన్నికల విధుల నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. సునంద కుమారి కాలికి గాయం అవడంతో ప్రస్తుతం వీల్చైర్లో ఉన్నారు.
మనదేశంలో చాలా కార్లు, ఆటోలు, లారీల వెనకాల ఏదో ఒక మెసేజ్ రాసి ఉంటుంది. అది ఫన్నీ కొటేషన్ అయినా కావచ్చు, కవిత్వం కావచ్చు, సామాజిక సందేశాలు కావచ్చు.. ఇవి చాలా మందిని ఆకట్టుకుంటాయి. అయితే కొందరు రాసే మెసేజ్లు మాత్రం చాలా మందిని ఆలోచింపజేస్తాయి.
రైల్వే ప్రయాణీకులకు జనతా రూ.20కే భోజనం అందించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ), రైల్వేశాఖ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 20 రూపాయలకే భోజనాన్ని అందజేయనున్నారు.
SP Chief : సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీ చేసే స్ధానంపై స్పష్టత ఇచ్చింది. యూపీలోని కన్నౌజ్ నుంచి అఖిలేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
CM Jagan వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆయన.. బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక
నిమ్మగడ్డి.. చూడటానికి సాధారణ గడ్డిలాగే ఉంటుంది. కానీ ఈ మొక్కను కాస్త చేత్తో నిలిపినా దీన్ని కాస్త దగ్గరనుండి వాసన చూసినా అచ్చం నిమ్మకాయను వాసన చూసినట్టే ఉంటుంది. ఈ నిమ్మగడ్డిని నీటిలో వేసి బాగా మరిగించి టీలా తీసుకుంటారు. దీన్ని రోజూ తాగితే..
Jio Cinema Offer: ఇప్పటికే టెలికాం(Telecom) రంగంలో టాప్లో ఉన్న జియో(Jio).. ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లోనూ(Streaming Platforms) సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే జియో సినిమా(Jio Cinema) బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లను తమవైపు తిప్పుకునేందుకు..
Andhrapradesh: ‘‘రాష్ట్రానికి రాజధాని లేదు. - రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు...మన రాష్ట్రానికే ఈ దుస్థితి. మనకు చేతిలో చిప్ప తప్పా ఏమి లేదు’’ అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ... జగన్, చంద్రబాబు, మోదీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపట్టారు.
కట్టుకున్న భార్య కళ్ళెదుటే ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్(Bank Manager) ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సేలం జిల్లా తొలసంపట్టి సమీపంలో జరిగింది. ఓలైపట్టి గ్రామానికి చెందిన ఇళవరసన్ (38) ధర్మపురి జిల్లా పెన్నాగరంలో ఉన్న ఒక ప్రైవేటు బ్యాంకులో మేనేజరుగా పని చేస్తున్నారు.
Madhavi Latha హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి (Hyderabad BJP Candidate) కొంపెల్ల మాధవీలత (Madhavi Latha) తన కుటుంబ చర, స్థిరాస్తుల విలువ రూ.218 కోట్లుగా వెల్లడించారు.
Congress Party ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఉత్కంఠకు మరో నాలుగైదు రోజుల్లో తెర
ప్రధాని మోదీ మైనార్టీలను వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణా మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్(Former Governor of Telangana Tamilisai Soundarrajan) పేర్కొన్నారు.
రోజూ రన్నింగ్, వాకింగ్ చేసేవారు సాధారణ వ్యక్తులతో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలామంది రన్నింగ్ తర్వాత కీళ్లు నొప్పులు అనుభవిస్తారు. ఫ్రొఫెషనల్ రన్నర్స్ కూడా ఒక్కోసారి రన్నింగ్ కారణంగా కీళ్లు నొప్పులు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తుంటారు. ఈ తప్పులు చేయడం వల్లే అలా జరుగుతుంది.
మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పెద్దలు జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి (Raghuveer Reddy) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లగొండ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు.
Pat Cummins Trolls Virat Kohli ahead of SRH vs RCB Match: ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా వున్నారు.జైలర్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన తలైవా ఆ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం తలైవా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కూలీ”.కో�
నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు.. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో, ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు సీఎం జగన్.. మా ఇద్దరి చెల్లెమ్మలను ఎవరు పంపించారో ప్రజలందరికీ తెలుసు.. వివేకం చ�
తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. పులివెందుల సిద్ధమేనా...? అంటూ ప్రశ్నించిన ఆయన.. నా ప్రాణానికి ప్రాణమైన నా సొంత గడ్డ పులివెందుల.. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మరో సారి కాల్పుల మోత కొనసాగుతుంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్ జవాన్లకు అలాగే, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాను తన ప్రాణాలను కోల్పోయారు.
వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖపట్నం నుంచి చెన్నై ఎగ్మూర్(Visakhapatnam to Chennai Egmoor), బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
Andhrapradesh: పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం ఆర్వో కార్యాలయానికి చేరుకున్న జగన్.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు గన్నవరం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్న జగన్కు ఎంపీ అవినాష్ రెడ్డి, స్థానిక వైసీపీ నేతలు స్వాగతం పలికారు.
Chunduru Police Station టాలీవుడ్లో ప్రస్తుతం మలయాళ సినిమాల హవా నడుస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది వచ్చిన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం తెలుగులో మంచి కలెక్షన్లు సాధించాయి. చిన్న కాన్�
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలైంది. బీజేపీని టార్గెట్ చేస్తూ.. గాంధీభవన్ ఎదుట ‘నయవంచన’ పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ‘‘పదేండ్ల మోసం - వందేళ్ల విధ్వంసం’’ అంటూ..
రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందడంపై గురిపెట్టిన బీజేపీ (BJP).. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. వారిలో అటుఇటుగా సగం మంది బీఆర్ఎస్ నుంచి వెళ్లినవారే ఉన్నారు. తాజాగా పెద్దపల్లి టికె�
స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి(YS Viveka) సతీమణి సౌభాగ్యమ్మ(YS Sowbhagyamma).. సీఎం జగన్కు(CM YS Jagan) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సంచలన విషయాలు పేర్కొన్నారు సౌభాగ్యమ్మ. తండ్రిని కోల్పోయిన సునీత(YS Sunitha) ఎంత మనోవేదనకు గురయ్యారో ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు..
ప్రస్తుతం పెళ్లి, ఊరేగింపు, ఇతర ఫంక్షన్లలో డీజే, డ్యాన్స్ తప్పకుండా ఉండాల్సిందే. డీజే లేకపోతే పెళ్లి వేడుక అసంపూర్తిగా ఉన్నట్టు చాలా మంది ఫీలవుతున్నారు. అలాగే డ్యాన్స్ అనగానే చాలా మంది చేసేది నాగిన్ డ్యాన్స్. పెళ్లి ఊరేగింపులో ప్రజలు నాగిన్ డ్యాన్స్ చేయడాన్ని చాలా మంది ఇష్టపడతారు.
Vamshi Paidipally బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తెలుగు దర్శకులతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే షాహిద్ కపూర్ సందీప్ రెడ్డి వంగాతో 'కబీర్ సింగ్', గౌతమ్ తిన్ననూరితో 'జెర్సీ' చేశాడు. ఈ రెండు సినిమాలు తెలుగు
బీఆర్ఎస్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి(Vemula Amarender Reddy), ఆయన సతీమణి 15వ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి, మునగనూర్ మాజీ ఎంపీటీసీ నక్క శ్రవంతి రమేష్గౌడ్, మున్సిపాలిటీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు హరినాయక్తో పాటు వివిధ కాలనీల సంక్షేమ సంఘం నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
[11:17]సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు.
Jagga Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్లు నేడు, రేపు గాంధీ భవన్ కు రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పార్టీ చేరికల కమిటీ సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక కారణాల వల్ల పార్టీ వీడి పోయిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించా�
Pat Cummins Telugu Dialogues Video Goes Viral: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో నేడు తలపడనుంది. ఈ సీజన్లో ఆర్సీబీని తమ సొంతగడ్డప
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొదటి సినిమాతో స్టార్ రేంజ్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు.. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ �
Priyanka Gandhi : 2024 లోక్సభ ఎన్నికల రెండవ దశ ప్రచార సందడి తగ్గింది. ఏప్రిల్ 26న కేరళలోని వాయనాడ్తో సహా 88 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఇండియా కూటమిలో స్నేహబంధం మరోసారి సడలినట్లు కనిపిస్తోంది.
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పెళ్లి సందడి సినిమాతో ఎంతగానో మెప్పించిన శ్రీలీల ఆ తరువాత వచ్చిన “ధమాకా” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ చిత్రంలో శ్రీలీల డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .
పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్రావుపై (Prabhakar Rao) రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై(Prabhakar Rao) రెడ్ కార్నర్ నోటీసులు(Red Corner Notice) జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు(Look Out Notice) జారీ చేశారు పోలీసులు.
Chhattisgarh ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. నేటితో ఆ ప్రక్రియ ముగియనుంది. దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతోపాటు ఓటర్లకు డబ్బులు పంచేందుకు తగిన వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు.
[10:56]డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు కూడా పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Andhrapradesh: రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ మిల్కు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. గురువారం పేపర్ మిల్లు గేట్లకు యజమాన్యం తాళాలు వేసింది. దీంతో కార్మికులు గేటు బయటే వేచి ఉన్నారు. ఉన్నట్టుండి పేపర్ మిల్కు లాకౌట్ ప్రకటించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పేపర్ మిల్లు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Telangana Youth Congress: ఉప్పల్ క్రికెట్ స్టేడియం ను ముట్టడిస్తామని సాట్ చైర్మన్.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలకు నిరసనగా ఉప్పల్ స్టేడియంను ముట్టడిస్తామని తెలిపారు.
Gujarat Titans Captain Shubman Gill on Impact Player: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఉంటాడనే ధైర్యంతోనే బ్యాటర్లు ఇన్నింగ్స్ చివరి వరకు విరుచుకుపడుతున్నారని, అందుకే ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. బౌలర్లను ధా�
ఈరోజు బంగారం కొంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో భారీగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. ఈరోజు తులం బంగారం పై 350 రూపాయలకు పైగా తగ్గగా, కిలో వెండి పై 400 లకు పైగా తగ్గింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర
చంద్రబాబు కన్నీటికి కారణమైన గన్నవరం నియోజకవర్గంలో నా విజయంతో ప్రజలు చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తారని నమ్ముతున్నాను అని యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ముడిపడిన మనీల్యాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఆంధ్రా పేపర్ లిమిటెడ్ (ఏపీఎల్) యాజమాన్యం ఏప్రిల్ 2 నుండి కొనసాగుతున్న సమ్మె ప్రభావాన్ని చూపుతూ ఏప్రిల్ 24 (బుధవారం) తన రాజమహేంద్రవరం యూనిట్కు ‘లాకౌట్’ ప్రకటించింది. ఏపీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్ జారీ చేసిన అధికారిక లేఖ ప్రకారం, �
బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ సినిమాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సినిమా ఓ మై గాడ్ 2.. ఈ సినిమా కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. దాంతో ఈ సినిమా భ�
Tamannaah : ప్రముఖ నటి తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఇరవై ఏళ్లుగా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దేవదాసు మూవీ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకొని ఎన్నో సూపర్ హిట్స్ �
ఏ రాజకీయ పార్టీ అయినా తన సొంత అభ్యర్థికే ఓటు వేయొద్దని ప్రచారం చేస్తుందా? అసలు అలాంటి సందర్భం ఎప్పుడైనా చోటు చేసుకుందా? గతం సంగేతేమో కానీ.. తాజాగా 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా అలాంటి విచిత్ర పరిణామం వెలుగు చూసింది. రాజస్థాన్లోని గిరిజనులు అధికంగా..
పార్లమెంట్ పరిధిలోని ప్రజలను పూర్తిస్థాయిలో కలిసేలా అభ్యర్థులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంటింటి ప్రచారం ఏ ప్రాంతాల్లో చేయాలి, వాకర్లు, కాలనీ, బస్తీ సంఘాలతో సమావేశాలు ఎప్పుడు నిర్వహంచాలి, అగ్రనేతలతో రోడ్ షోలు, క్షేత్రస్థాయి ప్రచారం ఎక్కడ చేయాలి అన్న దానిపై ముఖ్యనేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు.
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలకే కాదు.. పెద్ద గొడవలు వచ్చినా సరే.. వారి బంధం పదిలంగా ఉండాలంటే ఇద్దరిలో ఈ 5 అలవాట్లు ఉంటే చాలంటున్నారు రిలేషన్ షిప్ నిపుణులు. వైవాహిక బంధాన్ని పదిలంగా ఉంచే ఆ అలవాట్లు ఇవే..
JDU Leader బీహార్ (Bihar) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూకి చెందిన యువ నేత (JDU Leader) దారుణ హత్యకు గురయ్యాడు (shot dead).
Metro Trains ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 25న రాయల్ చాలెంజర్ బెంగళూరు – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు(Metro Rail) సమయం పొడిగించారు.
Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కమలం పార్టీ స్పీడప్ చేసింది. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ.. అందుకు తగిన ప్రణాళికలను రూపొందించింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేసింది. అందులో భాగంగా తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు వరుసగా పర్యటించనున్నారు.
[10:28]Rahul Gandhi-Priyanka: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ త్వరలో అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అమేఠీ, రాయ్బరేలీ నుంచి వారి నామినేషన్లకు ముందు ఈ పర్యటన ఉండొచ్చని సమాచారం.
Viral Video: ఉత్తరప్రదేశ్లోని(Uttar Pradesh) బల్లియాలో(Ballia) షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లి ఊరేగింపు(Wedding Procession) జరుగుతుండగా.. ఓ యువతి పెళ్లి కూతురు దుస్తుల్లో వచ్చి వరుడిపై యాసిడ్తో దాడి(Acid Attack) చేసింది. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా..
యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆ ప్లాంట్లో విద్యుత్తు ఉత్పత్తికి లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ బుధవారం మినిట్స్ను విడుద�
Traffic Restrictions ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట
Jio Cinema Premium భారతీయులు అమితంగా ఇష్టపడే వాటిలో సినిమాలు ఒకటి. వారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు ఏవేవి రిలీజవుతున్నాయా అని అటు థియేటర్తో పాటు ఇటు ఓటీటీలో ఎదురు చూస్తుంటారు. సినిమా టాక్ బాగుంటే.. భాషతో సంబంధ�
Bheema Movie టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీ�
Baby John Movie బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం బేబీజాన్(Baby John). ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh), వామిక గబ్బి కథనాయికలుగా నటిస్తుండగా.. కోలీవుడ్ �
ప్రముఖ నటి తమన్నా భాటియాకు (Tamannaah Bhatia) మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 (IPL) మ్యాచ్లను ఫెయిర్ప్లే యాప్లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకుగాను ఈ నెల 29న విచ
ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జాతీయ కుల గణణ చేపడతామని, ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకుంటామని కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ``సామాజిక న్యాయ్ సమ్మేళన్``లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.
Andhrapradesh: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గురువారం ఉదయం 47 డివిజన్ కొండ ప్రాంతంలో సుజనాచౌదరి పర్యటించారు. ఈ సందర్భంగా కొండ ప్రాంత ప్రజలు సమస్యలు ఏకరువు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ప్రత్యేక కార్యాచరణతో సమస్యలు పరిష్కరిస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత(BJP candidate Kompella Madhavilatha) బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Rajasingh) ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.
క్రికెట్ మ్యాచ్లో ఫలితం ఎలా వచ్చినా.. దాన్ని ఆయా జట్టు కెప్టెన్లకే ఆపాదిస్తారు. అంటే.. మ్యాచ్ గెలిస్తే కెప్టెన్ తెలివిగా రాణించాడని, ఓడిపోతే కెప్టెన్ విఫలమయ్యాడని కామెంట్లు వస్తుంటాయి. కానీ.. ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో మాత్రం కాస్త భిన్నమైన వాదనలు
స్పెయిన్ రాజకీయాలు మలుపు తిరగనున్నాయా? జూన్లో యూరప్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలా వద్దో తేల్చుకుంటానని పెడ్రో సాంచెజ్ చెప్పడం సోషలిస్ట్ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది.
[09:41]Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థి చేతిలో మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Hyderabad MP Asaduddin Owaisi) ఓటమి ఖాయమని, మత రాజకీయాలు మినహా ఆయన సాధించిందేమీ లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు(Assembly Elections) ఇవాళే చివరి రోజు కావడంతో.. చాలా మంది నేతలు ఇవాళ నామినేషన్లు వేస్తున్నారు. గురువారం నాడు పులివెందులలో(Pulivendula) వైసీపీ అభ్యర్థిగా(YSRCP Candidate) ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నామినేషన్(YS Jagan Nomination) దాఖలు చేయనున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 27న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నార
World Malaria Day: దేశంలోని 12 రాష్ట్రాలను మలేరియా రహిత రాష్ట్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం దోమల నివారణకు పెద్దపీట వేయనుంది. ఇది ప్రపంచ మలేరియా దినోత్సవం (ఏప్రిల్ 25) నాడు ప్రారంభించబడుతుంది.
రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రస్తుత రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్య�
ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అల్లు అర్జున్ పుష్ప సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో మంచి గుర్తింపును పొందాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా
Chess Player Magnus Carlsen Said I played game while drunk: ‘మాగ్నస్ కార్ల్సెన్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నార్వేకు చెందిన కార్ల్సెన్ ప్రపంచంలోనే గొప్ప చెస్ ఆటగాడు. ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్, ఐదుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్, ఏడుసార్లు ప్రపంచ బ్�
వైసీపీ (YSR Congress) అభ్యర్థుల్లో ఓటమి అసహనం కనిపిస్తోంది. గెలుపు అసాధ్యమని అర్థం కావడంతో తన మన అని చూడకుండా సొంత పార్టీ నాయకులపైనా బూతులతో దాడులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం..
సంగారెడ్డి జిల్లా: పఠాన్ చెరు మండలం, ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. దీంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి..మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. వివరాల్లోకి వెళితే..
రష్యా బలగాలను ఎదుర్కొనేందుకు యుక్రెయిన్కు అమెరికా రహస్యంగా లాంగ్ రేంజ్ మిసైల్స్ అందించింది. ఆ క్షిపణులను యుక్రెయిన్ ఉపయోగించడం ప్రారంభించింది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధృవీకరించారు.
[07:23]ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
[06:25]‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
Suryapet Road Accident: ఇటీవల తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.అధికార ,ప్రతిపక్ష పార్టీ నాయకులూ ఇప్పటికే వారి వారి నియోజకవర్గాలలో ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఊహించని హామీలను ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఎన్నికలు సమీపిస్తున్నవ�
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో ఓ వివాహ కార్యక్రమంలో ఆహారం తిని దాదాపు 100 మంది అస్వస్థతకు గురయ్యారు. చాలా మందికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురికావడంతో వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ను (Pawan Kalyan) పెళ్లాల పేరిట విమర్శించే వైసీపీ అధినేత జగన్కు (YS Jagan Mohan Reddy) భారీ షాక్ తగిలింది. సొంత పార్టీ కీలక నాయకుడు, ఉప ముఖ్యమంత్రి..
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్లో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హరిని అనే బాలిక ఇంటర్ మొదటి సంవత్సరంలో ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెంది గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంలో విద్యార్థిని నిర్ణయం తీసుకుంది. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్లో భాగమయ్యే ఆయా దేశాలు.. తమ జట్లను మే 1వ తేదీలోపు ప్రకటించాలని ఐసీసీ పేర్కొంది. దీంతో.. భారత సెలక్టర్లు ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
Amit Shah: బీజేపీ అగ్రనేత అమిత్ షా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఢిల్లీ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి 11.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటుంది.
Mohit Sharma gave 73 runs in 4 overs in IPL: గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా రికార్డుల్లో నిలిచాడు. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగి�
Mumbai: ముంబైలో ఓ పెద్ద ఘటన వెలుగు చూసింది. 40 అడుగుల లోతున్న సెప్టిక్ ట్యాంక్లో పడి ఇద్దరు కూలీలు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కార్మికులు మురుగు కాలువను శుభ్రం చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
ఎముకలు దృడంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు.. సమ్మర్ లో విటమిన్ డి అవసరం చాలా అవసరం.. ఎండవేడికి ఢీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పక డైట్ లో చేర్చుకోవాలి.. అందులో ముఖ్యంగా పెరుగును అస్సలు మిస్ అవ్వకూడదని నిపుణులు చెబుతున
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్”..ఈ సినిమాను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్నారు .గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్” సినిమాకు సీక్వెల్ గా ఈ మూవ�
Earthquake : ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా జగదల్పూర్ సహా వివిధ ప్రాంతాల్లో బుధవారం రాత్రి భూకంపం సంభవించింది. జగదల్పూర్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 7.58, 8.02 గంటలకు భూకంపం సంభవించింది.
మేమంతా సిద్ధం బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టే.. బుధవారం రోజు బస్సు యాత్రను ముగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్నారు.
రష్యా ఆక్రమిత ప్రాంతాలపై తొలిసారిగా ఉక్రెయిన్ సుదూర బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసింది. బుధవారం నాడు అర్థరాత్రి రష్యా ఆర్మీ ఎయిర్స్ట్రిప్, క్రిమియాలోని మరికొన్ని ప్రాంతాలపై జరిగాయని పేర్కొన్నాయి.
Shirdi Sai Chalisa: గురువారం నాడు శ్రీ షిర్డీ సాయి చాలీసా వింటే మీరు విశేష శుభ ఫలితాలు పొందుతారు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్లను క్లిక్ చేయండి.
Gurudatta Stotram: గురువారం నాడు ఒక్కసారి వింటే చాలు దారిద్య్రాన్ని తొలగిపోతుంది.. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్లను క్లిక్ చేయండి.
Gold and Silver Rates Today: బంగారం ధరలు(Gold Price) భయపెట్టేస్తున్నాయి.. అమాంతం పెరిగిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 10 వేలు పెరిగి బెంబేలెత్తించింది. అయితే, రెండు మూడు రోజుల నుంచి బంగారం(Gold) ధర కాస్త అటూ ఇటూగా తగ్గుముఖం పడుతోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ చీఫ్ (నిఘా విభాగాధిపతి)గా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు బుదవారం అర్థరాత్రి రాష్ట్ర సీఎస్ కె ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Family Star టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay devarakonda), మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). ఈ సినిమాకు గీతా గొవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించగా.. శ్రీవెంకటేశ్వర క�
ఈ ఐపీఎల్-2024 సీజన్ బౌలర్లకు పీడకలగా మారిందని చెప్పుకోవచ్చు. ఎంత బాగా బౌలింగ్ వేసినా బ్యాటర్లను కట్టడి చేయలేకపోతున్నారు. హేమాహేమీలు సైతం భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పరిస్థితి నెలకొంది. బ్యాటింగ్కి అనుకూలంగా పిచ్లు ఉండటమే..
NTV Daily Astrology As on 25th April 2024 : ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
AMB Cinemas టాలీవుడ్ స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్ర హీరోలు మహేష్బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్లు మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్లో
సూర్యాపేట జిల్లా: కోదాడ శివారు దుర్గాపురం వద్ద హైదరాబాద్- విజయవాడ 65వ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ సమీపంలోని దుర్గాపురం స్టేజీ వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.
[06:44]ఆరేళ్ల నాటి క్రికెట్ బెట్టింగు కేసు విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు తెదేపా సానుభూతిపరుడైన నెల్లూరుకు చెందిన లీలామోహన్రెడ్డిని అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.
[06:38]‘మహిళలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు. నాకు ఆడబిడ్డలు లేరు.. మీరే నాకు ఆడబిడ్డలు. అండగా నిలవండి. మిమ్మల్ని మహాశక్తిగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను.
[06:37]రాష్ట్రంలో దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా పట్టించుకోని జగన్మోహన్రెడ్డికి ఎందుకు ఓటెయ్యాలని మాదిగ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు పేరిపోగు వెంకటేశ్వరరావు మాదిగ ప్రశ్నించారు.
[06:37]‘వైఎస్ రాజశేఖరరెడ్డిని అసెంబ్లీ వేదికగా తిట్టిపోసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. అలాంటి వ్యక్తిని తండ్రి సమానుడిగా సీఎం చెప్పారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తప్పుబట్టారు.
[06:35]లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల దాఖలు గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో బుధవారం ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.
[06:34]రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అందించే సామాజిక పింఛన్లను మే నెలలో లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
[06:34]రాజంపేట లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి, అతని భార్య ఇందిరారెడ్డి దంపతుల ఉమ్మడి ఆస్తులు రూ.75.65 కోట్లు. అతనిపై ఈ నెల 7న రొంపిచర్లలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేసు నమోదైంది.
[06:28]పల్నాడు జిల్లా మాచర్లలో బుధవారం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డి నామినేషన్ ర్యాలీ కోలాహలంగా సాగింది. రింగ్రోడ్డు ప్రాంతం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు యాత్ర సాగింది.
[06:27]పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. ఏ పని చేసినా వినూత్నమే. ఓ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా, అధికారులను కదిలించాలన్నా.. ఆయన ప్రత్యేకంగా కసరత్తు చేస్తారు.
[06:27]సీఎంఆర్ఎఫ్(ముఖ్యమంత్రి సహాయనిధి) ద్వారా వైకాపా ప్రభుత్వం చేసిన సాయం కంటే ఎన్నారైలుగా తాము అయిదు రెట్లు ఎక్కువ చేశామని తెదేపా ఎన్నారై నేతలు తెలిపారు.
[06:26]కృష్ణా జిల్లా పెనమలూరు వైకాపా అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా బుధవారం నిర్వహించిన బలప్రదర్శన ప్రయాణికులకు నాలుగు గంటలు నరకం చూపింది.
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
[06:13]అశోక్ గజపతిరాజు.. పూసపాటి రాజవంశీయుల వారసుడు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం వివిధ శాఖలకు మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. నిరాడంబర జీవితాన్నే గడుపుతుంటారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి లోక్సభ స్థానం ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25వేల కోట్ల కుంభకోణంలో ముంబై పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు.
[06:07]సీఎం జగన్కు దోచుకోవడం, దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడంపై లేదని తెదేపా అంగన్వాడీ, డ్వాక్రా సాధికార సంస్థ అధ్యక్షురాలు ఆచంట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.
[06:06]‘ఈ ఎన్నికల్లో కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు ఓటమి ఖాయం’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెదేపా నేత, మాజీమంత్రి అమర్నాథ్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
[06:06]శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడిగా కలమట వెంకటరమణ, అనంతపురం లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా వెంకటశివుడుయాదవ్ను ఆ పార్టీ నియమించింది.
[06:06]విశాఖలోని రాజన్న ఆటోనగర్ భూముల్ని దోచుకోవాలని వైకాపా సీనియర్ నేత, తితిదే బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారని.. అది సాధ్యం కాకపోవడంతో ఆటోనగర్ ఏర్పాటుకు ఆయన మోకాలడ్డారని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం ఆరోపించారు.
[06:05]ఈ ఎన్నికల్లో గ్లాసు గుర్తును జనసేన అభ్యర్థులకే కేటాయించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాను తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్, ఆ పార్టీ అధికార ప్రతినిధి తిరునగరి జోత్స్న కోరారు.
[06:04]గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు.
[06:04] ఆత్మకూరు మున్సిపల్ ఛైర్పర్సన్ వెంకటరమణమ్మను కులం పేరుతో దూషించిన వైకాపా నేత మేకపాటి రాజమోహన్రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడాన్ని తెదేపా ప్రధానకార్యదర్శి లోకేశ్ తప్పుబట్టారు.
[06:04]సీఎం జగన్ ఎంత గొప్ప పారిశ్రామికవేత్తో తెలుసుకుందామని గూగుల్లో కొడితే ఆయనపై సీబీఐ, ఈడీ పెట్టిన కేసులు, ఛార్జిషీట్లు వచ్చాయని తెదేపా అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న ఎద్దేవా చేశారు.
[06:03]ఎన్నికల్లో సీట్లు దక్కని పలువురు తెదేపా నాయకులను జిల్లా, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల సమన్వయకర్తలుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు.
ఓటు హక్కు లేకుంటే జనాభా లెక్కల్లో లేనట్లేనని భావిస్తారు. ఓటు.. మనిషి అస్తిత్వానికి ప్రతీక. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్కరికీ చదువు, ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా ఓటు హక్కు కల్పించింది.
‘కుప్పం నియోజకవర్గానికి నీళ్లిచ్చాం’ అని చెప్పుకొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడిన గేటు నాటకమిది! ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ఆయన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం బ్రాంచి కాలువ గేటును బటన్ నొక్కి పైకెత్తారు.
ఐటీ మౌలిక సదుపాయాలపై సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేకపోతే ఎంతటి పెద్ద బ్యాంకునైనా ఉపేక్షించేది లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) స్పష్టం చేస్తోంది. ఈ రెండు కారణాలతో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం...
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుంటే.. కనీసం తన అంత్యక్రియలకు హాజరుకావాలని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓటర్లను కోరారు.
డేటా సెంటర్స్ సంస్థ కంట్రోల్ఎస్ తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందు లో భాగంగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మరో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది...
హైదరాబాద్లో రిటైల్ రంగ అభివృద్ధికి ఐటీ ఉద్యోగులు ప్రదాన చోదక శక్తిగా మారారని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) సీఈఓ కుమార్ రాజగోపాలన్ అన్నారు...
తమ సంస్థలో పని చేస్తున్న 1,000 మంది ఉద్యోగులు అందరికీ ఈసాప్స్ (ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్) కింద కంపెనీ షేర్లు కేటాయించినట్టు టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ క్రిటికల్రివర్ ఇంక్...
ఈక్విటీ మార్కెట్ బుధవారం వరుసగా నాలుగో రోజున కూడా లాభాలతో ముగిసింది. మెటల్, కమోడిటీ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగినప్పటికీ టెలికాం, ఐటీ, టెక్ కౌంటర్లలో చివరి గంట లో సాగిన...
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును ముస్లింలకు పంచుతుందని రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో చేసిన ఆరోపణలతో మొదలుపెట్టి దాదాపుగా అదే అంశంపై ప్రధాని మోదీ
నదుల అనుసంధానం పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల నీటి హక్కులకు తీరని ద్రోహం తలపెడుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ర్టాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా గోదావరి-కావేరి అనుసంధా�
[05:08]లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది.
[05:07]శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు.
‘కాంగ్రెస్ వస్తే.. బతికున్నా పన్ను.. చచ్చినా పన్ను వసూలు చేస్తుంది. జీవితకాలమంతా కష్టపడి, చెమటోడ్చి తమ పిల్లల కోసం కూడబెట్టుకున్న మధ్యతరగతి ప్రజల ఆస్తులను దోచుకుంటుంది
‘అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య పంచాయితీ పడింది. దీన్ని తీర్చే పెద్ద ఎవరు..? బీఆర్ఎస్.. కేసీఆరే కదా..? మాయమాటలు చెప్పి
[04:56]ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
[04:56]ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి.
[04:55]ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.
[04:54]మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
‘కాళేశ్వరం పోదాం... అక్కడే నీవు కట్టిన అద్భుతమేందో.. ఆ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో చర్చ పెడదాం రా..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు సవాల్ చేశారు. నిపుణులు,
[04:48]ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది.
[04:47]ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు.
ఖమ్మం సీటుపై మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన వియ్యంకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్రెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్ఠానం నిర్ణయించింది. ఖమ్మం సీటుకు
‘ఎక్కడి నుంచో వచ్చిన వలస పక్షులకు ఓట్లేసి గెలిపిస్తే మీ సమస్యలు చెప్పుకోవడానికి దొరకరు. కనిపించకుండా పోతార’ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఈటల రాజేందర్, సునీతా రెడ్డిని ఆయన వలస
అసెంబ్లీ ఎన్నికలలో బూటకపు వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఎర్రగడ్డ డివిజన్లో ఆయన
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎ్సకు రెండు ఎంపీ సీట్లు కూడా రావని, ఒక వేళ వస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేస్తామని, మహిళలకు రూ.2500 పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు.
‘‘సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినట్టు పంద్రాగస్టులోపు ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. అలాగే వందరోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలతో పాటు పదమూడు హామీలను కూడా అమలు చేయాలి. అప్పుడు నేను
ఈవీఎంలపై అన్ని సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేసినందువల్ల మళ్లీ బ్యాలట్ పేపర్ పద్దతికి తిరిగి వెళ్లే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
[04:45]కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.
[04:44]చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది.
[04:43]భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు.
రశీదు తప్పితే మసీదు తప్పదన్నది తెలంగాణలో నానుడి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే చివరికి దేవుడిపై ఒట్టేయడం గ్రామీణ ప్రాంతాల్లో పరిపాటి. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా ఇదే
[04:37]ప్రత్యేక బోడోలాండ్ డిమాండుతోపాటు అభివృద్ధి అంశాలే ఎజెండాగా అస్సాంలోని 5 నియోజకవర్గాల్లో ఈ నెల 26వ తేదీన రెండో విడత పోలింగ్ జరగనుంది. నగావ్, దరాంగ్-ఉదాల్గురీ, దిఫూ (ఎస్టీ), సిల్చర్ (ఎస్సీ), కరీంగంజ్లలో ఎన్నికలు జరగనున్నాయి.
[04:38]ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓపిక, సహనం ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గమనించి మాట్లాడాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
నీ సవాల్ నేను స్వీకరిస్తున్న.. రైతులకు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు, 13హామీలను ఆగస్టు 15లోగా అమలు చెయ్యకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తవా? నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్త.. ఉప ఎన్నికల్లో �
[04:34]లోక్సభ ఎన్నికల వేళ మరోసారి ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర డిమాండు అంశం తెరపైకి వచ్చింది. దీంతో ఆయా పార్టీలు ఈసారి సమస్యకు ‘శాశ్వత పరిష్కారం’ చూపుతామని హామీ ఇస్తున్నాయి.
[04:33]ఉత్తర్ ప్రదేశ్లోని హాథరస్ ఎంపీ రాజవీర్ దిలేర్ బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అలీగఢ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
రైతు రుణమాఫీ, ఇతర హామీల అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విసిరిన సవాలుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సగమే స్పందించారు. తనకు హరీశ్రావు విసిరిన సవాల్ను పూర్తిగా స్వీకరిస్తున్నట్టు ప్ర
[04:30]జమ్మూకశ్మీర్లో హిందువుల జనాభా అధికంగా ఉండే జమ్ము లోక్సభ నియోజకవర్గానికి ఈ నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది. గత రెండు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుచుకున్న ఈ నియోజకవర్గంలో మరోసారి విజయం సాధించాలని భాజపా తలపోస్తోంది.
[04:31]వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు.
అక్కాచెల్లెమ్మలకు సంక్షేమం పేరిట అందింది అంతంతే.. కానీ, పన్నులు, చార్జీలు, కరెంటు బిల్లులు, పెంచిన మద్యం ధరల రూపంలో వారి నుంచి తిరిగి లాక్కుంది ఎంతెంతో! ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి లాంటి కీలక పదవులు ఇవ్వడమే వారి సాధికారత పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో 50 శాతం పదవుల్లో వారిని నియమించామని సీఎం జగన్ ప్రతి సభలో అంటుంటారు. కానీ, హోంమంత్రిగా కనీసం ఒక్క డీఎస్పీని అయినా స్వయంగా బదిలీ చేసుకునే అధికారం వారికి ఉందా? పదవులు వీరికి.. పెత్తనం వారికి అన్నట్టు వ్యవహారాలు నడిపిస్తున్నారు.
[04:27]కర్ణాటకలో లోక్సభ ఎన్నికలు ప్రధానంగా ముగ్గురు నాయకులకు అగ్నిపరీక్షలా మారాయి. వారు- పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి, భాజపా రాష్ట్ర సారథి బి.వై.విజయేంద్ర. మూడు పార్టీల్లోనూ వారికి ప్రస్తుతం సీనియర్లు తోడున్నా.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను పంపిణీ చేసేస్తుందంటూ బీజేపీ పెద్దఎత్తున విరుచుకుపడుతున్న సమయంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత శామ్పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావనతో ఆ అగ్నికి ఆజ్యం పోశారు. ‘‘అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే.. అతని వారసులకు 45ుమాత్రమే వారసత్వంగా వస్తుంది. మిగతా 55ు ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది.
[04:25]రాజస్థాన్లో గత రెండు లోక్సభ ఎన్నికల్లో మొత్తం సీట్లను గెలుచుకుని అసాధారణ విజయం సాధించిన భాజపాకు ఈసారి హ్యాట్రిక్ కష్టంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ కొంత మెరుగైన ఫలితాలను సాధించే అవకాశముందని తెలుస్తోంది.
కోర్టు అనుమతితోనే ఢిల్లీ మద్యం కేసు నిందితులు అప్రూవర్లుగా మారారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యాయస్థానానికి స్పష్టం చేసింది. అప్రూవర్లను అనుమానిస్తే కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టినట్టేనని పేర్కొంది. ఢిల్లీ మద్యం కేసులో
[04:22]మధ్యప్రదేశ్లోని రెండో విడత ఎన్నికల బరిలోకి కోటీశ్వరులు దిగారు. మొత్తం 6 నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న 80 మందిలో 26 మంది మిలియనీర్లే. ఈ నెల 26వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికిపోయినా దేవుడి మీద ఒట్టేసి హామీలను అమలు చేస్తానంటున్నారు.. గద్వాల పోయి జోగులాంబ అమ్మవారి మీద, యాదాద్రి పోయి లక్ష్మీనర్సింహస్వామి మీద, వరంగల్కు వెళ్లి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తరు.. పైగా దేవుళ్ల
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రె్సలో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వడంతోపాటు తాము దాఖలు చేసే అనర్హత పిటిషన్లను స్వీకరించేలా అసెంబ్లీ స్పీకర్,
ఒడిశా రాజకీయాల్లో లుంగీల లొల్లి నడుస్తున్నది. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ ఓటర్లను ఉద్దేశ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల వరుసగా చేసిన ఆరోపణలు ఇవి. రాజకీయ వర్గాల్లో, ప్రత్యేకించి కాంగ్రెస్ వర్గాల్లో ఇవి కల్లోలం రేపుతున్నాయి.
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘5జీ మెగా స్కామ్'కు రంగం సిద్ధం చేస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగాలంటూ 2012లో ఇచ్చిన తీర్పున�
పంజాబ్ గాయకుడు దివంగత సిద్దూ మూసేవాలా తండ్రి బల్కౌర్సింగ్ లోక్సభ బరిలో నిలవనున్నారు. బటిండ లోక్సభ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
ఎన్నికల బాండ్ల పథకంలో డాటా ఆధారంగా ‘క్విడ్ ప్రో కో’ ఉదంతాలపై కోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్లకు మధ్య నెలకొన్న ‘క్విడ్ ప్రో క�
‘ఈసారి 400కు పైగా సీట్లు సాధించి హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నాం’ అంటూ మొన్నటివరకూ ధీమాగా చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ ప్రచారంలో రూటు మార్చారు. ‘వికసిత్ భారత్' ఆవిష్కరిస్తామంటూ నిన్నటివరకూ ఊదరగ�
మహిళలకు ఉచితాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు అంటూ లోక్సభ ఎన్నికల వేళ వాళ్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేయడాన్ని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ (ఎస్ఐఎఫ్ఎఫ్) తీవ్ర�
రాజస్థాన్లోని బన్స్వారా-దుంగార్పూర్ ఎస్టీ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల పోరు విచిత్రంగా మారింది. గిరిజనులు అధికంగా నివసించే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన సొంత అభ్యర్థికి ఓటు వేయవద్దని ప్రజ�
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన సొంత జిల్లా కలబురగి ప్రజలను ఆకట్టుకునేందుకు భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ఈ జిల్లాలోని అఫ్జల్పుర్లో బుధవారం జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ
ఈవీఎంల పనితీరుపై గందరగోళాన్ని తొలగించేందుకు మరింత స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, మైక్రోకంట్రోలర్కు సంబంధించి ఐదు సందేహాలను ధర్మాసనం లేవనెత్తింది.
రూ.25 వేల కోట్ల సహకార బ్యాంకు కుంభకోణం ఆరోపణల కేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్కు ముంబై పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. సునేత్ర పవార్, ఆమె భర్త అజిత్ పవార్కు సంబంధించి ల�
అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ‘ఆర్థిక సర్వే’ చేపడుతామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం రాజకీయ దుమారాన్ని రేపుతున్న సమయంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకు�
‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించండి. 10-12 ఎంపీ సీట్లు గెలిస్తే భూమి.. ఆకాశం ఒక్కటి చేసి పోరాటం చేద్దాం. నేను హామీ ఇస్తున్నా. మీరిచ్చే బలమే కేసీఆర్ బలం. ప్రభుత్వం మెడలు వంచాలం�
‘మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వస్తుంటే మధ్యన రైతులు వచ్చి బస్సు ఆపి తమ అరిగోస వినిపిస్తుంటే ఆలస్యమైంది.. రాత్రి తొమ్మిది దాటినా తండోపతండాలుగా, వేలాదిగా జనం గంటల తరబడి నిరీక్షించారంటే జగదీశ్రెడ్డి నేత�
మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం భారీ ఎత్తున రోడ్డు షో నిర్వహించేందుకు బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు ధ్యాన్చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో మ
[04:19]అస్సాంలోని సిల్చర్, కరీంగంజ్ నియోజకవర్గాల్లో చాలామంది ఓటర్లకు ఓటు వేసే అవకాశం లేదు. వారిని విదేశీయుల కింద గుర్తించి ఓటరు కార్డుపై ‘డి’ మార్కు పెట్టారు.
[04:17]లోక్సభ ఎన్నికల్లో జోరుగా ప్రచారం కొనసాగిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(66) బుధవారం అస్వస్థతకు గురయ్యారు. తూర్పు మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఆయన ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు.
వంద ఎలుకలను తిన్న పిల్లి.. తీర్థయాత్రలకు బయలుదేరినట్లుగా కేసీఆర్ బస్సుయాత్ర ఉందంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. పదేళ్ల పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన ఇప్పుడు ప్రజల వద్దకు వెళుతున్నారన్నారు. ఇచ్చిన హామీలను
పశ్చిమబెంగాల్లో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏకపక్షంగా ఉందని తన పిటిషన్లో పేర్కొంది.
వైసీపీ అభ్యర్థి బొమ్మతో ఉన్న 1525 టీషర్టులతో పాటు 500 ఫ్యాన్ గుర్తు ఉన్న బెలూన్లను బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండల పరిధిలోని చెక్పోస్టు వద్ద బుధవారం పోలీసులు పట్టుకున్నారు.
[04:16]ఎండలతోనే కాకుండా సార్వత్రిక ఎన్నికల ప్రచారంతో దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ అధ్యక్షుడు శాం పిట్రోడా షికాగోలో చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేకెత్తించాయి.
[04:14]ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. తమను తాము దేశభక్తులుగా చెప్పుకునే వారు కుల గణన అనే ఎక్స్రే రిపోర్టుకు భయపడుతున్నారని విమర్శించారు.
[04:10]కాంగ్రెస్కు ఓటు వేసినా వేయకపోయినా.. తానెంతో కొంత చేశానని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా హాజరు కావాలని సొంత జిల్లా కలబురగి వాసులకు మల్లికార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు.
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో పక్షం రోజుల సమయమే ఉండడంతో బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు, వీధి సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉధృతం
ఐదేళ్లలో పది సార్లు కరెంట్ చార్జీలు పెంచిన జగన్రెడ్డి ఫ్యాన్ రెక్కలు ఊడగొట్టడానికి మే 13న ఓటర్లంతా టీడీపీ కూటమి గుర్తులపై బటన్ నొక్కాలని తెలుగునాడు అంగన్వాడీ,
ఈ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు సీఎం కావాలని తిరుమల వేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్టు నరసాపురం ఎంపీ, ఉండి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి రఘురామరాజు తెలిపారు.
[04:09]సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన వింత పరిస్థితి రాజస్థాన్లోని బాంస్వాడాలో కాంగ్రెస్కు ఏర్పడింది. తొలుత ఇక్కడ పోటీ చేయాలనే ఉద్దేశంతో పార్టీ అభ్యర్థిగా అరవింద్ డామోర్ను ప్రకటించింది.
[04:09]కర్ణాటకలో ఓబీసీల కోటా తగ్గించి, ఆ కేటగిరీలో ముస్లింలను చేర్చిన కాంగ్రెస్ పార్టీ దేశమంతా అదే విధానాన్ని అనుసరించాలని చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గురువారంతో గడువు ముగియనుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి బుధవారం వివిధ పార్టీల తరఫున, స్వతంత్రులు మొత్తం 230 మంది అభ్యర్థులు 302 సెట్ల నామినేషన్లు వేశారు. గడిచిన ఆరు రోజుల్లో
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, ప్రముఖ నటుడు రవికిషన్ తన తండ్రి అని, ఆయన్ను తన తండ్రిగా ప్రకటించాలని జూనియర్ నటి షినోవా సోనీ(25) ముంబైలోని దిండోషీకోర్టును ఆశ్రయించారు. తన తల్లి అపర్ణా సోని అని పేర్కొన్నారు.
[04:05]రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.
[04:06]రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు.
నల్లగొండ లోక్సభ నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు సమానస్థాయిలో ప్రాతినిధ్యం దక్కింది. నియోజకవర్గానికి మొత్తం 17 పర్యాయాలు ఎన్నికలు జరిగితే, సీపీఐ, కాంగ్రెస్ చెరి ఏడు పర్యాయాలు గెలుపొందాయి. తెలంగాణ ప్రజాసమితి ఒకసారి విజయం సాధించగా,
[04:05]ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు.
[04:05]దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది.
[04:04]పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
త్యాగం, దేశ భక్తి కలిగిన నేత.. ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు రాజీవ్గాంధీ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. దేశ ప్రజలను ఆయన కుటుంబ సభ్యుల్లా భావించేవారని, దేశానికి శాంతి సందేశాన్నీ
[03:58]‘ప్రశ్నించే గొంతు అని చెప్పుకొన్న రేవంత్రెడ్డిని గత ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా గెలిపిస్తే ఆయన ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి. మల్కాజిగిరి ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవినిచ్చింది.. ముఖ్యమంత్రిని చేసింది.
[03:57]తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కేరళ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బుధవారం పాల్ఘాట్ జిల్లాలోని అలత్తూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రమ్య హరిదాస్కు మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.
[03:56]తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను స్పీకర్ స్వీకరించడం లేదని పేర్కొంటూ కుత్బుల్లాపూర్ భారాస శాసనసభ్యుడు వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
‘‘తెలంగాణలో రెండెంకల స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకుంటే.. కేంద్రలో బీజేపీ పదేళ్ల పాలనలో వివక్షకు తావులేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం.. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం బీ టీంగా ఉంది.
[03:55]భారాస ఎమ్మెల్యే కె.టి.రామారావు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మంత్రి కొండా సురేఖపై భారాస అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై ఈనెల 26లోగా తగిన ఉత్తర్వులు వెలువరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది.
యాదాద్రి థర్మల్ పవర్ కేంద్రానికి రెండో దశ పర్యావరణ అనుమతులు సిఫారసు చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5న ఈఎసీ సమావేశం
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు బుధ వారం ఓ ప్రకటనలో సూచించారు.
ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసిన అనంతరం రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 22 వరకు 62,571 మంది వలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) హైకోర్టుకు నివేదించింది.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. బుధవారం జనగామ మండలం పెంబర్తి, లింగాలఘణపురం మండలం నెల్లుట్లతో
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు కేటాయించిన సీటును వారికి ఇవ్వడంలో నిర్లక్ష్యం చేసిన ఆర్టీసీ ఉద్యోగులపై శాశ్వత లోక్ అదాలత్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సుదీర్ఘ పోరాటం తర్వాత టీఎ్సఆర్టీసీ సీసీఎ్స(ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సంఘం)కు బకాయి పడిన నిధుల్లో రూ.150 కోట్లు విడుదలయ్యాయి. అలాగే ఆర్టీసీ యాజమాన్యం పూచీకత్తుపై మరో రూ.150 కోట్లు జాతీయ బ్యాంకులు రుణంగా సమకూర్చడానికి
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని విద్యాసంస్థల ఛైర్మన్
పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ సంస్థ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మ వెల్లడించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు 26 మంది 468 మార్కులు సాధించారని, అలాగే 422 మంది 467 ఆపైగా, 1,100 మంది 466
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల్లోని వివిధ పరికరాల తయారీ, సరఫరాదారుల సమాచారాన్ని బహిర్గతం చెయ్యలేమని ఈసీఐఎల్, బీఈఎల్ సంస్థలు స్పష్టం చేశాయి. సమాచార హక్కు చట్టం కింద తమకు అందిన దరఖాస్తులకు ఈ మేరకు వేర్వేరుగా ఒకే రకమైన సమాధానం ఇచ్చాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైసీపీ అధ్యక్షుడు/సీఎం జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ ఏవీశేషసాయి,
[03:41]ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది.
అతివేగం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. బుధవారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా ముసునూరు వద్ద ఆగి ఉన్న కంటైనర్ లారీని అతి వేగంగా కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
[03:33]గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు.
[03:30]వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది.
[03:27]ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
[03:21]చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
[03:18]ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు.
[03:17]‘‘కాళేశ్వరానికి పోదాం. అక్కడే కూర్చుందాం. నిపుణులను పిలిపిద్దాం. తెలంగాణ సమాజం వస్తుంది. మీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయతీ ఉంటే కాళేశ్వరం వద్దే చర్చ పెడదాం.
ఐపీఎల్లో ప్రతీ మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్గా సాగుతూ ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తోంది. 225 పరుగుల భారీ ఛేదనలోనూ గుజరాత్ టైటాన్స్ పట్టు వదలకుండా పోరాడి.. ఆఖరి బంతి వరకు ఢిల్లీ క్యాపిటల్స్కు వణుకు పుట్టించింది...
[03:10]నామినేషన్ల పర్వం పూర్తవుతున్న నేపథ్యంలో అగ్రనేతల ప్రచారానికి భాజపా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్షా సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొంటారు.
[03:09]కాంగ్రెస్ అధిష్ఠానం పెండింగ్లో ఉన్న మూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎట్టకేలకు ఖరారు చేసింది. ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా పాతతరం కాంగ్రెస్ నాయకుడు రామసహాయం సురేందర్రెడ్డి కుమారుడు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడైన రఘురాంరెడ్డిని ఖరారు చేసింది.
సొంతగడ్డపై మరోసారి పరుగుల సునామీని సృష్టించేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సిద్ధమవుతున్నారు. గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తో తలపడేందుకు...
[03:07]‘1956 నుంచి ఈనాటి వరకు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే శత్రువు. ఇక్కడి ప్రజలు వద్దంటున్నా ఏపీలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టారు. ఇప్పుడు అడ్డగోలు హామీలతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ దూకుడుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ జట్టు నమ్మశక్యంగాని రీతిలో ఆడుతోందని చెప్పాడు...
వరల్డ్కప్ కాంపౌండ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. పురుషుల టీమ్ కూడా తుది పోరుకు చేరుకొంది. మరోవైపు రికర్వ్ విభాగం క్వాలిఫికేషన్ రౌండ్లో ధీరజ్ బొమ్మదేవర...
[03:04]కేసీఆర్ వల్లనే మేడిగడ్డ నాశనమైందని, భారాస పాలనలో కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన టీ20 వరల్డ్కప్ జట్టును ప్రకటించాడు. అయితే, ఇందులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కక పోవడం ఆశ్చర్యం కలిగించింది...
[03:00] ‘కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు చేస్తోంది. పేదల కష్టార్జితంపై కన్నేసింది. వారు ఎంతో కష్టపడి సంపాదించిన సొత్తును ఆ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న వారికి పంచాలని చూస్తోంది’ అని కేంద్ర మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ అన్నారు.
[02:59]సీఎం రేవంత్రెడ్డి ఏ జిల్లాలో పర్యటించినా అక్కడి ముఖ్య దేవుళ్లపై ఒట్టు వేసి హామీలు అమలు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు.
[02:58]కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు మ్యానిఫెస్టోలో వారికిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ తెలిపారు.
[02:57]‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నా. పంద్రాగస్టు నాటికి ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.
[02:55]నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
[02:52]దేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఉదాసీనత వల్లే చైనా దురాక్రమణ జరిగిందని కేంద్ర మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ తెలిపారు.
[02:51]లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల చేరికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు పీసీసీ బుధవారం ప్రతేక్యంగా ఒక కమిటీ ఏర్పాటు చేసింది.
[02:50]అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వలేక లోక్సభ అభ్యర్థులుగా అవకాశం ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్లు పోటీ పడ్డారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు బోగస్ అని ప్రజలకు అర్థమైందని, ఆ పార్టీపై వ్యతిరేకత మొదలైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామ
‘చౌటుప్పల్కు ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్ను కేంద్రం ఇచ్చినట్టే ఇచ్చి తన్నుకుపోయింది. ప్రపంచంలోనే అత్యధిక శాతం ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న ఉమ్మడి నల్లగొండపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నది. ఈ ప్రాంత ప్రజల శ్�
పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. పరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 163 విద్యార్థులు హాజరవగా వారిలో 113 మంది (69.32శాతం) ఉత్తీర్ణు
మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును వెల్లడించడం లేదని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించా
రాజాసింగ్ అట్లా మాట్లాడితే, సరే, అది ఆయన స్థాయి అనుకోవచ్చు. మరి పెద్దాయన కూడా అంతకు మించి మాట్లాడితే ఎవరికి చెప్పుకోగలం, ఏం చేయగలం? అని ఓ కాంగ్రెస్ నాయకుడు నిస్సహాయంగా వ్యాఖ్యానించాడు...
వరంగల్ తూర్పు నియోజవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని తూర్పు ఏఆర్వో, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. బుధవారం కార్పొరేషన్లో ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశ�
నీతి, నిజాయితీ, నిబద్ధతతో బీసీలంతా సంఘటితంగా పోరాడితే రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. యాచించే స్థాయి నుంచి రాజకీయంగా శాసించే స్థాయికి ఎదగాలని నేతలు పిలుపునిస్తున్నారు.
సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోటీ చేసే నియోజకవర్గంపై ఊహాగానాలకు తెరపడింది. యూపీలోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఆయన గురువారం నామినేషన్ వేస్తారని ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించా
నగరంలో ఓటర్లను చైతన్యపరిచి, ఓటింగ్ శాతం పెంచే దిశగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు అర్బన్
aకాల పరిణామ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉత్థాన పతనాలను ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ ప్రజలకు ఉంది. నిజాం పరిపాలనలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని...
ఇంటర్ పరీక్ష ఫలితా ల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన నేతి యాకయ్య-యాకమ్మల కూతురు అశ్విని(17) జిల్లా కేంద్రంల
లోక్సభ రెండో విడత ఎన్నికల ప్రచారానికి బుధవారంతో తెరపడింది. 13 రాష్ర్టాలు, యూటీల్లోని 89 లోక్సభ స్థానాలకు 26న శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. తొలి విడతలో 21 రాష్ర్టాల్లోని 102 స్థానాలకు 19న ఎన్నికలు జరిగాయి.
మార్చి 1న ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు కాలం చెల్లినట్టేనా?’ శీర్షికతో వ్యవసాయ ఆర్థికవేత్త ఆల్దాస్ జానయ్య గారు రాసిన వ్యాసానికి నా ప్రతిస్పందన మార్చి 13న అచ్చయింది. ఆయన మళ్ళీ నాకు కౌంటర్ రాసినారు...
‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చీకటి దోస్తులు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ను గెలిపించేందుకు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. బండి మత రాజకీయాలు తప్ప అభివృద్ధి మాట ఎత్తడు’ అని బ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవా లని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసో జు శ్రవణ్ ఫిర్యాదుపై విచారణ జరుగుతున్నదని కేంద్ర ఎన్నికల సంఘం హైకో�
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తన అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ కూడా రాయ్బరేలీలో తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో తన సిట్టింగ్ స్థానమైన పిలిబ�
కర్ణాటక కేంద్రంగా తెలంగాణ రాష్ర్టానికి డీజిల్ స్మగ్లింగ్ చేస్తూ, రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న ఒక ఘరానా ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం..
సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దాదాపుగా ఖరారైందని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. బుధవారం అడ్డగుట్ట డివిజన్లో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మీ శ్రీనివా�
తనను గెలిపిస్తే..కంటోన్మెంట్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత అన్నారు. బుధవారం ఐదో వార్డులో ఇంటింటికీ తిరుగుతూ...బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వరంగల్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు బుధవారం హనుమకొండలోని అంబేదర్ జంక్షన్, పెట్రోల్ పంప�
లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు గురువారం ముగియనుండగా మంగళవారం నాటికి మొత్తం 478 మంది అభ్యర్థులు పత్రాలు దాఖలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
ఖమ్మం లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బుధవారం జిల్లా కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. కలెక్టరేట్లో రి�
KCR తెలంగాణకు 1956 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన శత్రువని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. అప్పుడు ఆంధ్రాలో కలిపి తెలంగాణ ప్రజల్ని గోస పెట్టిందని, ఇప్పుడు అడ్డగోలు హామీలు ఇ�
సమాజంలో ఎంతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని కాదని ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్�
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బస్సుయాత్రకు బుధవారం తెలంగాణ భవన్ నుంచి గులాబీ దళపతి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భవన్లో ఆయనకు మహిళలు బొట్టుపెట్టి.. మంగళహారతులిచ్చారు. జై తెలంగాణ..
పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ గురువారం పాలకుర్తి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని తొర్రూరులో నిర్వహించనున్నార�
పదేండ్ల కింద ఫ్లోరైడ్బండతో నడుములొంగిన నల్లగొండ పదేండ్ల తరువాత లేచి నిలబడింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక్క పంటకే గగనమైన చోట రెండు పంటలకు పుష్కలమైన నీళ్లు. ఎస్సారెస్పీ కాలువల్లో కాళేశ్వరం ఉప్పొంగిత
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతలు చెప్పిన మాటలు నేడు అడుగడుగునా నిజమవుతున్నాయి. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మం�
కాంగ్రెస్ పార్టీ చివరి దాకా పెండింగ్లో పెట్టిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను ఎట్టకేలకు బుధవారం సాయంత్రం ప్రకటించింది. ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి, కరీంనగ�
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలకు సంబంధించి జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు.
గతేడాది డిసెంబరు ఏడో తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్.. వాటిలో ఒక్క మహిళలకు ఉచిత బస్సు సౌకర్య�
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఖమ్మం వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావుకు ఆత్మీయ స్వాగతం పలికారు. హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలోని హెలీప్యాడ్కు చేరుకు�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలలో 9 వేల పోస్టులకు ఫిబ్రవరి 15న గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, 60 రోజుల సమయం కూడా ఇచ్చింది. అయినా నేటికీ ప్లేస్మెంట్ ఇవ్వలేదు...
బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని, దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నదని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వరంగల్ పశ�
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారాం గ్రామపంచాయతీకి రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామని గ్రామస్థులు స్పష్టం చేశారు. కోటపల్లి మండలంలో రాజారం, కావరకొత్తపల్లి గ్రామాలకు రోడ్డు లేదు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆడబిడ్డలు విజయతిలకం దిద్ది బస్సు యాత్రకు సాగనంపారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్ర
కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డల పెండ్లీలకు రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ పెద్ద మోసమని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్కుమార్ మండిపడ్డారు.
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగగా.. బుధవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకట�
లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం అత్యధికంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గ స్థానానికి ఆరో రోజు 10 మంది అభ్యర్థులు 11 నామినేషన్లు వేయగా, బీఆర్ఎస�
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఖరారు చేస్తూ ఏఐసీసీ ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. దాదాపు 20రోజులపాటు తీవ్ర తర్జనభర్జనల మధ్య ఎట్టకేలకు రఘురాంరెడ్డికి కాంగ్రెస్ అభ్యర�
‘ప్రజా సేవకోసమే రాజకీయాల్లోకి వచ్చా.. కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా.. గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తా’ అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రా�
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మోసగించిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్కుమార్
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గానికి బుధవారం 20 నామినేషన్లు దాఖలు అయ్యాయని రంగారెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేవని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్కు ఉన్న 39 మంది ఎమ్మెల్�
మెదక్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైందని, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో దేవాలయాలకు మహర్దశ పట్టిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురిలో బొడ్రాయి ప్�
‘జీవితాంతం ప్రజా సేవలో ఉంటా.. మీ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. ట్రస్టు ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్య అందిస్తా’ అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ ఎమ్మెల
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే ద్వితీయ సంవత్సరంలో అదే శాతాన్ని పదిలం చేసుకోగా.. ప్రథమ సంవత్సరంలో నాలుగు శాతం వెనుకబాటు కనిపించ
వేసవి సెలవుల్లో బంధువుల ఇంట్లో గడుపుదామని బయలుదేరిన బాలిక రోడ్డు ప్రమాదంలో మరణించింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. రహ్మత్నగర్లో నివాసి గురవయ్య కొబ్బరి బోండాల వ్యాపారి.
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న క్యాంపుపై భద్రతా దళాలు బుధవారం దాడులు నిర్వహించి ధ్వంసం చేశాయి. నారాయణ్పూర్ జిల్లా ఓర్చా పోలీస్స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు క్యా�
ప్రాణాంతకంగా మారే రేబిస్ వ్యాధిని నియంత్రించేందుకు రూపొందించిన అభయ్రాబ్ వ్యాక్సిన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొంటున్నది. ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) 25ఏండ్ల క�
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది. అన్నమో రామచంద్రా అంటూ అలమటించే సంఖ్య విపరీతంగా పెరిగింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం.. ఆకలి సూచీలో 125 దేశాల్�
మనం కొత్తగా షూ లేదా చెప్పులు కొన్నప్పుడు గమనిస్తే.. వాటిపై యూకే/యూరోపియన్ లేదా యూఎస్ సైజులు రాసి ఉంటాయి. చెప్పులపై ఇండియన్ సైజు ఎందుకు ఉండదనే అనుమానం చాలామంది వస్తూ ఉంటుంది. మనం యూకే సైజును పరిగణనలోకి �
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన ఉద్యోగానుభవాలతో రాసిన పుస్తకాన్ని కౌటిల్యా విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చె�
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి, రాయిపల్లి, దిడిగి, కొత్
అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ ఫరూక్హుస్సేన్ అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరపున మెదక్లో
ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావు గెలిస్తేనే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలవుతాయి.. గడపగడపకు వెళ్లండి.. ప్రతి తలుపు తట్టి కాంగ్రెస్ మోసాన్ని వివరించి నామా విజయానికి నడుం బిగించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే �
లోక్సభ సాధారణ ఎన్నికలను పురసరించుకుని ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో బుధవారం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకుంటున్నదని, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థులందరూ గెలుపొందడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ధీమా వ్యక్తం చే�
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటగా.. హైదరాబాద్ విద్యార్థులు నిరాశ పర్చారు. రంగారెడ్డి జిల్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ 71.7 శాతంతో ప్రథమ స్థానంలో, సె�
గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్ది అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగం ఎక్కువవుతున్నది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 21 సర్కిళ్లు �
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నగరానికి కృష్ణ, గోదావరి జలాలు తీసుకువచ్చి ప్రజల దాహార్తిని తీర్చామని, అవుటర్ రింగ్రోడ్డు, ఎయిర్పోర్ట్, మెట్రోరైల్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు తీసుకువచ్చారని ముఖ్యమ�
[02:04]బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది.
[02:03]ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది.
[02:02]పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు.
[02:00]ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది.
[01:59]యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
[01:58]కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
[01:58]భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు.
[01:58]ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నదని, రెం డు పార్టీల పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ను ఓ డించడమే ధ్యేయంగా రెండు పార్టీలు ఏకమయ్యాయ ని ఆరోపిం
అనేక వివాదాలకు కేరాఫ్ లాంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీవితంపై ఒక బయోపిక్ తెరకెక్కింది. పోలాండ్కు చెందిన డైరెక్టర్ బెసలీల్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు ‘పుతిన్' అని పేరు పెట్ట�
హార్ట్ ఫెయిల్యూర్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్కు చెందిన ఒక యువతికి భారత్కు చెందిన ఒక డోనర్ అందించిన గుండె కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పాకిస్థాన్లోని కరాచీకి చెందిన 19 ఏండ్ల ఆయేషా రాషన�
స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాల్సిందిగా విశాఖపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ బుధవారం కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్సింగ్కు విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బాగుండని కాంగ్రెస్, బీజేపీ బలంగా కోరుకుంటాయి. అందుకే ఆ పార్టీ పని అయిపోయిందని పదేపదే వల్లిస్తుంటాయి. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టే పార్టీలవి. గల్లీ మనసు వాటికి ఎంతచెప్పినా అర్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ 17వ అధ్యక్షునిగా స్వామి గౌతమానందజీ మహారాజ్ (95) ఎన్నికయ్యారు. గత నెలలో స్వామి స్మరణానందజీ మహారాజ్ పరమపదించిన నేపథ్యంలో ఈ ఎన్నిక జరిగింది.
పదేండ్ల బీజేపీ సర్కారు పాలనలో ఆకాశమే హద్దుగా పెరిగిన ధరల ధాటికి దేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాల పొదుపు ఆశలు గల్లంతయ్యాయి. చివరకు అప్పులే వారికి దిక్కయ్యాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో అప్పుల స్థాయి 40 శ�
దుర్గామల్లేశ్వర స్వామి దేవ స్థానంలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా కృష్ణానదిలో బుధవారం గంగ, పార్వతి, మల్లేశ్వరుల ఉత్సవమూర్తుల తెప్పోత్సవ సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. బుధవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జేఈఈ మెయిన్ 2024 ఫలితాలను వెల్లడించింది. ఇందులో 56 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ చేయగా వీరిలో
పోలీసు శాఖలోని కొంత మంది అధికా రులు వైసీపీకి తొత్తులుగా పని చేస్తున్నారని టీడీపీ అభ్యర్థుల ప్రచారాలకు అనుమతి ఇవ్వడం లేదని టీడీపీ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమా ఆరోపిం చారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలను చైతన్యం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన బస్సుయాత్రకు తొలిరోజు నల్లగొండ జిల్లాలో అడుగడుగునా జనం నీరాజనం పట్టార
Vagdevi Junior College ఇంటర్ ఫలితాల్లో మహబూబ్నగర్ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు చరిత్ర సృష్టించారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో మునావర్ ఫాతిమా 992/1000మార్కులు, ఎంపీసీ
ఇంటర్-24 ఫలితాల్లో కరీంనగర్ శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయభేరి మోగించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్లోని మెయిన్ క్యాంపస్లో ఏర్పా�
పృథ్వీ, రూపాలి, అంబిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. పాలిక్ శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్. క్రియేషన్స్, పాలిక్ స్టూడియోస్ సంస్థలు నిర్మి�
ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. కరీంనగర్లోని వావిలాలపల్లి కళాశాల ప్రాంగ ణం (ప్ర
ఎస్వీజేసీ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఉన్నత స్థితికి చేరుకోవాలంటే విద్యే ఆయుధమని విద్యాసంస్థల డైరెక్టర్లు తెలిపారు. వావిలాలపల్లిలోని మెయిన్ క్యాంపస్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్య�
‘కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసిందేంటో చెప్పు? బడికో, గుడికో నిధులు తెచ్చినవా..? అభివృద్ధి పనులకు కనీసం ఐదు రూపాయలైన మంజూరు చేయించినవా..? చెప్పు’ అని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి
ల్లాలో సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగియనుంది. కాగా బుధవారం పలు స్థానాలకు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. అదేసమయంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి.
‘బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ ఉన్నది. అందరూ మనవైపే ఉన్నరు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయావకాశాలు మనకే ఉన్నయి.’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గడపగడపకూ వెళ్లి
ఎప్పటిలాగే ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అమ్మాయిలదే హవా కొనసాగింది. జనరల్, ఒకేషనల్ రెండు కోర్సుల్లోనూ బాలికలు సత్తాచాటారు. బుధవారం వెల్లడైన ఫలితాల్లో జిల్లా ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి సంవత్సరం 13వ స్థానంలో, రెండో సంవత్సరంలో 16వ స్థానంలో నిలిచింది.
మండల కేంద్రమైన చీమకుర్తిలో ఈనెల 21న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.45లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో వేసవి నీటి ఎద్దడి తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్లతో సరఫరాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆమేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ రాష్ట్ర స్థాయిలోనే టాప్లో నిలిచింద. ఫస్టియర్ ప్రథమలో ఐదు, సెకండియర్లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నది. మొదటి సంవత్సరంలో కరీంనగర్ జిల్లా నుంచి 15058 మంది పరీక్షకు
మండలంలోని కూరెళ్ల గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సోమేశ్వరస్వామి, సీతారాములు దేవతల విగ్రహాలు, నవగ్రహాల ప్రతిష్టాపనోత్సవాల సందర్భంగా ఊరంతా సంబురాలు జరుపుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 64.29 శాతం, ప్రథమ సంవత్సరంలో 51.69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరంలో బాలికలు 3,376 మంది పరీక్షలకు హాజరుకాగా 2,481 మంది 73.49 శాతం ఉత్తీర్ణత కాగా, బాలురు 2,365 మంది హాజరుకాగా 1,210 మంది 51.16 శాతం ఉత్తీర్ణులయ్యారు.
పొగాకు మార్కెట్లో మేలు రకం గ్రేడ్ ధర మెరిసిపోతోంది. బుధవారం దక్షిణాదిలో గరిష్ఠ ధర కిలో రూ.284 పలికింది. నాలుగు రోజుల క్రితం అత్యధిక ధర కిలో రూ.250లోపు ఉండగా సోమవారం రూ.256, మంగళవారం రూ.279 లభించింది.
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జయభేరి మోగించారు. రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. తమ విద్యార్థులు చారిత్రాత్మక విజయం సాధించారని విద్యాసంస్థల చైర్మన్ �
కరీంనగర్ ఎంపీగా ఐదేండ్లు పదవి అనుభవించిన బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేంటో చెప్పు? గుడికో బడికో కనీసం ఐదు రూపాయలు కూడా ఎందుకు తేలేదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి
సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహ ణ జరిగేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అధికారు లను ఆదేశిం చారు.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. మండలంలోని అల్లీపూర్లో గల డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ల ద్వారా శుద్ధి చేసి ప్రభుత్వం సూచించిన విధంగా తూకం వేయాలన్నారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వైసీపీ ర్యాలీలో పాల్గొన్న కానిస్టేబుల్ డి.ఎన్.బి. రత్నబాబు అలియాస్ గోపిపై వేటు పడింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ ఉత్తర్వులు ఇచ్చారు.
జగనన్న కాలనీలు మొండిగోడలు దాటలేదు. సెంటు స్థలాల చొప్పున ఇళ్ల పట్టాల పేరుతో, ఇళ్ల నిర్మాణం పేరుతో నగరంలో గూడులేని పేదలను వైసీపీ ప్రభుత్వం వంచించింది. విజయవాడలో లక్ష మంది పేదలకు ఆవాసం కల్పిస్తామని నమ్మబలికి ఊరికి దూరంగా.. నిర్మానుష్య ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేనిచోట కొండ లు, గుట్టల నడుమ ఇళ్ల పట్టాలిచ్చి.. ఇళ్ల నిర్మాణాలు చేస్తామంటూ మోసం చేసింది. ఐదేళ్ల కాలం తిరిగితే ఏమున్నదయ్యా అంటే.. మౌలిక సదుపాయాలు లేని లే అవుట్లలో.. మొండిగోడలతో కూడిన ఇళ్లు ఉన్నాయి. ఇళ్లు అడుగు ముందుక పడక, మొండిగోడలను చూసి లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
పోస్టల్ బ్యాలెట్కు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా మే 4, 5, 6, 7 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించే 23 వేలమంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంది.
రాష్ట్ర బీసీలంతా చంద్రబాబుకు అండగా నిలవాలనిటీడీపీ బీసీ నాయ కులు పిలుపునిచ్చారు. బుధవారం పెనమలూరులో సీనియర్ నాయకులు మారుపూడి ధనకోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన జయహోబీసీ కార్యక్రమంలో టీడీపీ బీసీ నేతలు సంగెపు రంగారావు, శొంఠి శివరాంప్రసాద్, పీతా గోపీచంద్ మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి టీడీపీ అత్యంత ప్రాము ఖ్యతనిచ్చిందన్నారు.
ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా క్వారీ బండరాళ్ళను లారీలపై తరలిస్తున్నారు. దేవరపల్లి మండలంలోని గౌరీపట్నం, దుద్దుకూరు, లక్ష్మీపురం, పంగిడి, చాగళ్లు పరిధిలో ఉన్న క్వారీల నుంచి బండరాళ్లను క్రషర్లకు తరలిస్తుంటారు.
స్థానిక అభ్యర్థి అయిన తనను మరోసారి ఆశీర్వదించి పార్లమెంట్కు పంపిస్తే స్థానిక సమస్యలపై వాణి వినిపిస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా.. ఏ ఆపద వచ్చినా మీ ముందుక�
నితిన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో మొదలై�
జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో దర్జాగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇందులో వైసీపీ నాయకుల ప్రమేయం ఉండడంతో రెవెన్యూ, గనులశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
రకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో పొత్తు ధర్మాన్ని పాటించి కూటమి బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావును గెలిపించుకుందామని టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి సియ్యారి దొన్నుదొర పిలుపునిచ్చారు. అరకులోయలోని ఓ రిసార్టు ప్రాంగణంలో తన మద్దతుదారులతో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి సీతంరాజు సుధాకర్తో కలిసి తాను విజయవాడలో పార్టీ అధినేత చంద్రబాబును కలిశానన్నారు. బీజేపీ అగ్రనేతల ఒత్తిడి మేరకు అరకు అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కూటమి ఏర్పడిందని చెప్పారన్నారు.
నామినేషన్లకు నేడే చివరి రోజు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నాటికి మొత్తం 176 నామినేషన్లు దాఖలయ్యాయి. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 21, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 155 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం మరో 24 నామినేషన్లు దాఖలైతే రెండొందలు దాటుతుంది.
వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి తాలూకు అసహనం కనిపిస్తోంది. గెలుపు అసాధ్యమని అర్థం కావడంతో తన మన అని చూడకుండా సొంత పార్టీ నాయకులపైనా బూతులతో దాడులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం జగ్గయ్య పేటకు చెందిన ఓ వైసీపీ నాయకుడు పార్టీ కార్యకర్తల వద్ద ఐదేళ్లలో ఒక్క పని చేయలేకపోయామని, ఇప్పుడు పరిస్థితి అంత అనుకూలించడం లేదని, గెలుపు కష్టమేనని వ్యాఖ్యానించారు.
ఐదేళ్ల సైకో జగన్ పాలనతో విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ వైపు చూస్తున్నారని టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ వ్యాఖ్యానించారు. బుధవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో తాడిగడపకు చెందిన వంద వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా బ్రష్టు పట్టించిన జగన్రెడ్డి తన కుటుంబంలోనే నెగ్గలేక, చెల్లెళ్లు అడిగే ప్రశ్నలకు బదులివ్వలేక నీళ్లు నములుతున్నాడని ఎద్దేవా చేశారు.
అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తే అన్ని అనుమతలూ ఇచ్చేస్తారు. అవసరమైతే సెక్యూరిటీ కల్పిస్తారు. కానీ.. ప్రతిపక్ష నేతలు ప్రచారం చేయాలంటే సవాలక్ష నిబంధలు చెబుతారు. అడ్డమైన ఆంక్షలు పెడతారు. అధికార పార్టీ నేతల కార్యక్రమాలకు విద్యాసంస్థల బస్సులు వాడినా అడ్డుచెప్పరు. కానీ.. ప్రతిపక్ష నేతలకు పరిమితులున్నాయంటారు. నామినేషన్ దాఖలుకు వైసీపీ నేతల వెంట ఎంత మంది వచ్చినా కాదనరు. కానీ ప్రతిపక్ష నేతల వెంట నలుగురుకు మించి వస్తే ఆపేస్తారు. ఇదీ మన పోలీసుల తీరు. దీన్ని పక్షపాతం కాక మరేమంటారు? ఇది ఏపక్షం కాక మరేమవుతుంది? ఇలా వ్యవహరించినందుకు విజయవాడ సీపీపై వేటు ఈసీ వేటు వేసింది. అయినా పోలీసులు పక్షపాతంగానే వ్యవహరిస్తుండటం గమనార్హం.
మునుపెన్నడూ లేని విధంగా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్న పారిస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
[01:09]‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు.
ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోతుందని పదేపదే చెబుతున్న బీఆర్ఎస్, బీజేపీలకు లోక్సభ ఎన్నికలు వేదికగా ప్రజలు ఓడించి ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్యయాదవ్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరుబాట బస్సుయాత్రకు తనను ఆహ్వానించలేదని మునిసిపల్ చైర్మన, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తి రునగరు భార్గవ్ అన్నారు.
బందరు నగరం జన సంద్రాన్ని తలపించింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర బుధవారం తమ నామినేషన్లను దాఖలు చేశారు.
నల్లగొండ జిల్లాలో రోడ్ షోకు హాజరైన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్లో స్వల్పప్రమాదం చోటుచేసుకున్నది. బుధవారం నార్కట్పల్లి-అద్దంకి హైవే మీదుగా మిర్యాలగూడ పట్టణానికి వెళ్తుండగా
‘పుష్ప-2’ (ది రూల్) ప్రచార పర్వం క్రమంగా జోరందుకుంటున్నది. తొలిభాగానికి దేశవ్యాప్తంగా దక్కిన అపూర్వ ఆదరణ దృష్ట్యా ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ అభిమానుల్లో జోష్ను నింపుతున్నది.
[01:05]సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత.
రాష్ట్రంలోనే గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దుతా నని, ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. గన్నవరానికి ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలతోపాటు పలు పరిశ్రమలను తీసుకువచ్చి నిరుద్యోగ యువ తకు ఉద్యోగవకాశాలను కల్పిస్తానన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలా లను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో ఆరో రోజైన బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి (నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరులతో కలిపి) జిల్లాలో మొత్తం 145 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్సభకు 24, అసెంబ్లీకి 121 ఉన్నాయి.
[01:04]దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది.
ఒకనాడు ఓటుకు వెయ్యి అంటే అమ్మో అనే వారు.. మరిప్పుడో.. వైసీపీ అభ్యర్థులు ఓటుకు రూ.2500 ఇస్తారట.. ఇదీ జనం మాట.. అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది..! డబ్బులు ఎక్కడైనా చెట్టుకు కాస్తాయా? సంపాదిస్తే వస్తోంది.. ఐదేళ్లలో ఒక అభ్యర్థి ఓటుకు రూ.2500 ఇచ్చేలా ఎలా సంపాదించగలడంటారా!? ఇది జనమెరిగిన సత్యమే.. ఊహకు అందదు..
ధర్మవరంరూరల్, ఏప్రిల్24: మండలంలోని దర్శినమల గ్రామంలో వలంటీర్లు రామ్మోహన, చంద్రశేఖర్, అ క్కులప్ప, పోతలయ్యలు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కి ఓటు వేయాలని స్థానిక నాయకులతో కలిసి ఓటర్లను అభ్యర్థించారు. అదేవిధంగా బుధవారం ఎమ్మెల్యే నామినేషనకు రావాలని ఇంటింటీకి వెళ్లి ఆహ్వానించారు.
[00:58]ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.
సింగరేణి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్ అధికారులకు సూచించారు.
ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దేవుడిపై ఒట్లు పెడుతూ రాజకీయం చేస్తున్నారని కరీంనగర్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప-2, ది గర్ల్ఫ్రెండ్ సినిమాలతో పాటు ధనుష్-నాగార్జున ‘కుబేర’ చిత్రాల్లో రష్మిక కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజ�
[00:55]దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి...
చట్టాన్ని చుట్టంలా చేసుకొని మర్డర్లు చేసి తిరుగుతున్నా రని, చట్టం ఎవరికి చుట్టం కాదని, వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుం టామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
పార్వతీపురం వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు నామినేషన్ కార్యక్రమం కారణంగా పట్టణంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో బుధవారం చేపట్టిన ర్యాలీ వల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిలో ఎక్కడి రాహదారులు అక్కడే నిలిచి పోయాయి. పాదచారులు, వాహనచోదకులు రాకపోకలు సాగించలేకపోయారు.
ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 24: మండలంలోని మహ్మదాబాద్ క్రాస్లో బుధవారం 180 కుటుంబాల వారు బుధవారం వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. మహ్మదాబాద్క్రాస్, జెర్రికుంటపల్లితోపాటు అ మడగూరు మండలం జేకేపల్లి, ఓడీసీ మండలం నందివారిపల్లి తదిత ర గ్రామాలకు చెందిన 180 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పల్లె కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిం చారు.
ఐపీఎల్లో మరో పోరు అభిమానులను కట్టిపడేసింది. ఆఖరి బంతి వరకు గెలుపు దోబూచులాడిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ఢిల్లీ క్యాపిటల్స్దే పైచేయి అయ్యింది. సొంత ఇలాఖాలో సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ గుజరాత్పై
బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్ తన తదుపరి చిత్రం ‘కింగ్' కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ సినిమా ద్వారా ఆయన కుమార్తె సుహానా ఖాన్ థియేట్రికల్ ఎంట్రీ ఇస్తున్నది. సుజయ్ఘోష్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వర�
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, తానున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, గత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దంపతుల చిత్రాలతో ఒక విలువైన గ్రంధాన్ని శ్రీవైష్ణవ క్షేత్రాలకు, నృసింహ క్షేత్రాలకు, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులకు, ప్రధాన నాయికా నాయకులకు అందించాలనే తపనతో ఒక నృసింహ తేజస్సును గ్రంథ రూపంలో ప్రచురించి బహూకరించాలని సంకల్పించినట్లు బీఆర్ఎస్ శ్రేణుల్లో సమాచారం నడుస్తోంది.
ధర్మవరం, ఏప్రిల్ 24:ధర్మవరం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బుధవారం నామినేషనదాఖలు చేశారు. అయితే నామినేషనకు అనుకున్న స్థాయిలో జనం రాలేదు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
21వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా.. జావెలిన్ త్రోలో 70.29 మీటర్లు విసిరిన దీపాన్షు శర్మ స్వర్ణం గెలవగా 70.03 మీటర్�
సీతంపేట ఐటీడీఏ పీవోగా శుభం బన్సాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సాప్ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పీవోగా నియమితులయ్యారు.
: గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్వో జగన్నాథరావు ఆదేశించారు. బుధవారం ఐటీడీఏ ఎస్సార్ శంకరన్ సమావేశ మందిరంలో భామిని, సీతంపేట మండలాలకు చెందిన పీహెచ్సీ వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో సమీక్షించారు.
చీపురుపల్లి అసెంబ్లీ స్థానానికి కూటమి తరపున పోటీ చేస్తున్న కిమిడి కళావెంకటరావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్నాయుడు, పార్టీ నాయకులు కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, గద్దే బాబూరావు, రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు వెంటరాగా ఆర్వోకు నామినేషన్ పత్రాన్ని అందజేశారు.
జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రతి ఒక్కరు సన్నద్దం కావాలని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ మండలం సింగవరం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్షోలో జనసేన అధినేత పవన్కల్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు
ఎమ్మెల్యేలు సౌమ్యులు.. మంచి వారు.. మనసు వెన్నవంటిది’ అంటూ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్న తమ ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి సీఎం జగన్ మంగళవారం జిల్లాలో జరిగిన సిద్ధం సభలో చెప్పుకొచ్చారు. వైసీపీ అభ్యర్థులను పరిచయం చేస్తూ ఇలాంటి పాలన మళ్లీ కావాలంటే వీరినే ఎన్నుకోవాలని కోరారు.
కోటనందూరు, ఏప్రిల్ 24: వైసీపీ రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్గించే సమయం ఆసన్నమైందని తుని టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్థి యనమల దివ్య అన్నారు. బుదవారం కోటనందూరులో మీఇంటికి మీదివ్య కార్యక్రమం టీడీపీ మండలాధ్యక్షుడు గాడి రాజుబాబు అధ్యక్షతన కోటనందూరులో జరిగింది. ఈ సంద
కాకినాడ సిటీ, ఏప్రిల్ 24: చిరంజీవిని విమర్శించే స్థాయి సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని, తక్షణం చిరంజీవికి క్షమాపణ చెప్పకపోతే సజ్జల తగిన మూల్యం చెల్లిం చుకోక తప్పదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు హెచ్చరించారు. బు ధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ
ధర్మవరం, ఏప్రిల్ 24: అవినీతి, భూదందాలకు అలవాటు పడిన వైసీపీ రైతుల భూములు కొట్టేయడానికి కుట్ర జీఓలు తీసుకువచ్చిందని కూటమి బీజేపీ ఎమ్మె ల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి సోలార్ మాటున బారీ భూ కుంభకోణానికి తెరతీశారని ఆరోపించారు.
పోలింగ్ గడువు ముంచుకొస్తున్న వేళ ముందస్తుగానే పటిష్ఠంగా ఓటరు ముందుకు చేరేందుకు... వారి మద్దతు పొంది సునాయాసంగా గెలుపొందేందుకు ప్రధాన పక్షాలన్ని ఎవరి ఎత్తుగడ వారు వేస్తున్నారు.
‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులును ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అందించిన చరిత్ర శృంగవరపుకోట నియోజకవర్గానిది. ఉ మ్మడి మద్రాస్ రాష్ట్రంలో 1952లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. అ ప్పట్లో జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా సోషలిస్టు పార్టీకి చెందిన చాగంటి వెంకట సోమయాజులు ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు.
స్థానిక బాల ఆంజనేయ స్వామి దేవాల యంలో హను మాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ శాఖల ఆధ్వర్యంలో బుధవార ఉదయం వీర హనుమాన్ విజయ శోభయాత్ర నిర్వహించారు.
కాకినాడ రూరల్, ఏప్రిల్ 24: రూరల్ మండలం తూరంగికి చెందిన అనపర్తి శ్రీను (25) కొవ్వూరు లాకుల వద్ద స్నా నానికి వెళ్లి అనుకోకుండా నీటిలో మునిగిపోవడంతో మృతి చెందినట్టు ఇంద్రపాలెం ఎస్ఐ మణికుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే ఆరుగురు స్నేహితులు కలిసి సరదాగా స్నానానికి కొవ్వూరు లా
పిఠాపురం, ఏప్రిల్ 24: జనసేన అధినేత పవన్కల్యాణ్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి లభించిన అపూర్వ ప్రజాస్పందన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మా ట్లా
“ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ నాకు నచ్చలేదు. నేను దీనికి పెద్ద అభిమానిని కాను. కొంతమందికి వినోదాన్ని అందించడం కోసం ఇలా చేయడం సరికాదు. ఈ నిబంధన భారత ఆల్రౌండర్ల ఎదుగుదలకు తీవ్ర నష్టం చేకూరుస్తోంది.
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన కొటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం కొరడా ఝుళిపించింది. పదేపదే ఐటీ నిబంధనల ఉల్లంఘనల్ని తీవ్రంగా పరిగణించిన ఆర్బీఐ.. �
ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఈసారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సత్తా చాటాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లోనూ వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అగ్రస్థానంలో నిలిచింది. ఈ కళాశాల ప్రథమ సంవత్సరంలో 45.37 శాతం, ద్వితీయలో 66.37 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ కళాశాలల్లో మేటిగా నిలిచింది.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సక్రమంగా చేయాలని జిల్లా ఎన్నికల(జనరల్) పరిశీలకుడు వివేకానందన్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.విజయసునీత, ఎస్పీ తుహిన్సిన్హా, పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల రిటర్నింగ్ అధికారులు భావన వశిష్ఠ, అభిషేక్లతో బుధవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పట్టణంలో వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను నామినేషన్ సంద ర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన బహిరం గసభ, ర్యాలీలో ఎన్నికల నిబంధనలు పాటించలే దన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రత్తిపాడు, ఏప్రిల్ 24: రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ కూటమిని బలపరిచి ప్రజలు ఆశీర్వదించాలని ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా కోరారు. పెదశంకర్లపూడిలో బుధవారం ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పత్రాలు పంచి ప్రచారం నిర్వహించారు. సత్యప్రభ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం విఽధ్వంసానికి గు
పెద్దాపురం, ఏప్రిల్ 24: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేది టీడీపీ కూటమి ప్రభుత్వమే అని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పట్టణంలో ఆయన 28,29 వార్డుల్లో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయనకు ఆయా వార్డుల్లోని మహిళలు హారతులు ఇచ్చారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత
ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ కంట్రోల్ఎస్..హైదరాబాద్లో మరో డాటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నగరంలో రెండు డాటా సెంటర్లు ఉండగా.. గచ్చిబౌలీలో నెలకొల్పుతున్న మూడో సెంటర్ వచ్చ�
రాజాం పురపాలక సంఘ భవనం పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. పంచాయతీ నుంచి నగర పంచాయతీ ఆ తర్వాత మున్సిపాల్టీగా స్థాయి పెరిగినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో కార్యాల యం సమకూరలేదు.
అనకాపల్లి పట్టణంలో బుధవారం సాయంత్రం సందడి నెలకొంది. బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయీభవ ర్యాలీలో కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్సింగ్ పాల్గొనడంతో ఆయనకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. నేల వేషాలు, డప్పు వాయిద్యాలు, కళాకారుల ప్రదర్శనలతో అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ ర్యాలీ సాయంత్రం ఆరు గంటలకు అనకాపల్లి పట్టణంలోని సుంకరమెట్ట వద్ద ప్రారంభమై రింగురోడ్డు, చిననాలుగురోడ్ల కూడలి మీదుగా నెహ్రూచౌక్ కూడలికి చేరుకుంది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.
రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రచించిన ‘జస్ట్ ఏ మెర్సనరీ? నోట్స్ ఫ్రం మై లైఫ్ అండ్ కెరీర్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం ఘన�
బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఈ సంఘటన బషీరాబాద్ మండల పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది.
మేడ్చల్ ఆర్టీసీ డిపోకు చెందిన ఓ కండక్టర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో అతడి వద్ద ఉన్న క్యాష్బ్యాగ్ నుంచి గుర్తుతెలియిన దండగుడు రూ.10వేలు దొంగిలించాడు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి రోడ్షోకు వెళుతూ, అనంతరం అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి, నకిరేకల్ ప్రాంతాల్లో మాట్లాడారు. తిప్పర్తి , తిప్పర్తి కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు.
ఆనలైన బెట్టింగ్కు పెట్టుబడి పెట్టడానికి బ్యాంక్ నుంచి నగదును అపహరించిన క్యాష్ ఇనచార్జిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
టీడీపీ అంటే సిక్కోలు.. సిక్కోలు అంటే టీడీపీ అనేలా శ్రీకాకుళం నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపుబావుటా ఎగురవేయడమే దీనికి నిదర్శనం. పార్టీ ఆవిర్భావం తరువాత వరుసగా ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులకు పట్టం కట్టారంటే ప్రజల గుండెల్లో ఎంత నాటుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. నియోజవర్గం ఏర్పడిన తరువాత కేవలం మూడుసార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఒకసారి వైసీపీకి అధికారం ఇచ్చారు ప్రజలు. శ్రీకాకుళం టీడీపీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది గుండ కుటుంబమే. ఆ కుటుంబాన్ని అంతలా ఆదరించారు ఇక్కడి ఓటర్లు. అయితే, ఈసారి మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా లక్ష్మీదేవికి బదులు యువనేత గొండు శంకర్కు టీడీపీ టికెట్ దక్కింది. దీంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్థి, మంత్రి ధర్మాన ప్రసాదరావును ఢీకొట్టబోతున్నారు. అమాత్యున్ని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. చూడాలి మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో.
‘మీరంతా నా ఆడబిడ్డలు. మీ అందరికీ పుట్టిల్లు టీడీపీయే. మిమ్మల్ని మహాశక్తివంతులుగా తీర్చిదిద్దుతా. ఆర్థికంగా అభివృద్ధి చేస్తా’నని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు మహిళలకు భరోసా ఇచ్చారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘం ఓటర్లకు పూర్తిస్థాయి సమాచారం, సాంకేతిక సహకారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఫిర్యాదులు చేసేందుకు, ఓటర్లకు ప్రలోభాలు, అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్లు, పోర్టల్, వెబ్సైట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన యాప్లను వినియోగించుకొనేందుకు వీలుగా అందుబాటులోకి తీసుకువచ్చారు. తప్పు చేసిన వారికి క్షణాల్లో శిక్ష అమలయ్యేలా యాప్లను ఈసీ రూపొందించింది.
కాంగ్రెస్ పార్టీ అధికా రం కోసమే ఆరు గ్యారెంటీలు అన్నదని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు అమలు చేయడం లేద ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. బుధవారం అచ్చంపే�
ప్రముఖ ఆభరణాల సంస్థ రిలయన్స్ జ్యువెల్స్..అక్షయ తృతీయ సందర్భంగా వింధ్య కలెక్షన్లను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 4వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికారాబాద్కు రానున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకచోట మోదీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వికారాబాద్లో మోదీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపారు.
మండల పరిధిలో కేరెళ్లి గ్రామంలో కోర్టు ఆదేశాల మేరకు బుధవారం చెన్గోముల్ ఎస్సై మధుసూధన్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని సర్వేనెంబర్-94 గల భూమిని సర్వే చేయించారు. గతంలో ఈ భూమి గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం 11 ఎకరాలు ఉండగా, ఇదే సర్వేనెంబర్లో గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తికి 21 ఎకరాల 22గుంటలు ఉన్నట్లు ఆయనకు ఇచ్చిన పట్టాలో ఉంది.
కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి.. జిల్లాలో నామినేషన్ల హోరు కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళంలో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి ఎంపీ రామ్మోహన్నాయుడు నామినేషన్ వేశారు.
మూడు దశాబ్దాలుగా మబగాం గ్రామం రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడి నుంచే ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ గ్రామస్థులకు మంత్రి వర్గంలో కీలక పదవులతోపాటు డిప్యూటీ సీఎం స్థాయి పదవులు సైతం వరించాయి. ఈ గ్రామానికి చెందిన ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ తరపున గెలుపొంది మూడుశాఖలకు మంత్రిగా సుదీర్ఘకాలం పాటు పలువురు ముఖ్యమంత్రుల కాలంలో వ్యవహరించారు. 1989 నుంచి 99 వరకూ మూడు సార్లు ధర్మాన ప్రసాదరవు బగ్గు లక్ష్మణరావుపై గెలుపొందారు. 1999లో లక్షణరావుపై ఓటమిచెందారు. ఈ నేపథ్యంలో 2004లో శ్రీకాకుళం నుంచి ప్రసాదరావు పోటీచేశారు. ఆ ఎన్నికల్లో అదే గ్రామానికి చెందిన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాసు పోటీచేసి గెలుపొందారు. 2014లో అదే గ్రామానికి చెందిన బగ్గు రమణమూర్తిపై ఓటమిపాలయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కృష్ణదాసు గెలుపొంది జగన్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఒకే గ్రామానికి చెందిన కృష్ణదాసు, రమణమూర్తి పోటీపడుతున్నారు.
ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో తప్పెటగుళ్ల సందడి కనిపిస్తోంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తప్పెటగుళ్లతో కళాకారులు ఆడిపాడుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో ముందుగా నిర్వహించే నామినేషన్ల పర్వంలోనే ఎక్కువ సందడి ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఎంత బాగా జనసమీకరణ చేస్తే, అంతకంటే జోరుగా ప్రచారం సాగుతుందని రాజకీయ పార్టీల విశ్వాసం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ముఖ్య నేత వచ్చినా స్వాగతం పలికేందుకు తప్పెటగుళ్లు కళాకారులు ముందుంటారు. జిల్లాలో ఎస్ఎంపురం, పెద్దపాడు, ముద్దాడ, అల్లినగరం, బుడుమూరు, బావాజీపేట, జొన్నలపాడు తదితర గ్రామాల్లో సుమారు 1200 మంది తప్పెటగుళ్ల కళాకారులు ఉన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్ఎంపురం కళాకా రులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. మెటల్, కమోడిటీ రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలకు దన్నుగా నిలిచాయి.
పరీక్ష ఫలితాల సమయంలో విద్యార్థులు భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఒత్తిడికి గురికావద్దని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పాల్వన్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేకపోతే ఒత్తిడి, అభద్రతకు గురికావద్దని, ఆత్మహత్యలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని, సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావొచ్చని తెలిపారు. ఎంతో మంది మేధావులు, ప్రాథమిక స్థాయిలో ఫెయిలైనా అధైౖర్య పడకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు.
ఎంపీగా గెలిచి... గడిచిన ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ ఐదు పైసల పని చేయలేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా సైదాపూర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ ఆధ్వర్యంలో ఆయన రోడ్ షో నిర్వహించారు.
దేశం కోసం, ధర్మ రక్షణ కోసం బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. బుధవారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్కు చెందిన నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నకిలీ ఓటర్లను అడ్డుకోవడానికి చాలెంజ్ ఓటు ఉపయోగపడుతుంది. ఓటింగ్ జరుగు తున్న సమయంలో పోలింగ్ కేంద్రంలో చాలెంజ్ ఓటుకు అవకాశం ఉంటుంది. ఓటింగ్ జరుగుతున్న సమయంలో ప్రిసైడింగ్ అధికారులతోపాటు ఎన్నికల ఏజెంట్ కూడా పోలింగ్ కేంద్రంలో కూర్చొంటారు. ఏజెంట్లు ఓటర్లను గుర్తించే పనిలో ఉంటారు. పార్టీలు, లేదా అభ్యర్థులు తమ తరపున వారిని పోలింగ్ కేంద్రాల్లో నియమిస్తారు. ఎన్నికల ఏజెంట్ ఈ చాలెంజ్ ఓటును ఉపయోగించు కుంటారు. ఈ చాలెంజ్ ఓటుకోసం కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ఓటరు ఓటువేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు అతను నకిలీ ఓటరు అని ఏజెంట్ అను మానించి నప్పుడు చాలెంజ్ ఓటు ఉపయోగపడు తుంది. అటువంటి పరిస్థితుల్లో పోలింగ్ ఏజెంట్ ప్రిసైడింగ్ అధికారి ముందు చాలెంజ్ ఓటువేస్తాడు. అప్పుడు ఎలక్టోరల్ అఽధికారి ప్రిసైడింగ్ అధికారికి ఆయన్ను సరై న ఓటరు కాదని చెబుతాడు. దీంతో ఆయన ఓటరు దగ్గరున్న పత్రాలు తనిఖీ చేసి అవి సక్రమంగా ఉంటే ఓటరుకు ఓటు హక్కు కల్పిస్తారు. ఎన్నికల ఏజెంట్ చెప్పినది సక్రమ మైతే ఓటు వేయకుండా అడ్డుకుంటారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఆరు కేసులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. శ్రీకాకుళం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్ వేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ సర్కార్ మొండిచెయ్యి చూపించింది. పీఎం మిత్ర పథకం కింద వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్(కేఎంటీపీ)కు కేంద్ర ప్రభుత్వం బ్రౌన్ఫీల్డ్ హోదాతో సరిపెట్టింది. క
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రావు పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. బుధవారం ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాజేందర్రావు అభ్యర్థిత్వంతోపాటు హైదరాబాద్, ఖమ్మం నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. రాజేందర్రావు ఈనెల 22న కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేట శ్రీచక్రాలయంలో మంగళ వారం అర్ధరాత్రి చోరీ జరిగింది. 30 తులాల వరకు బంగారం, సుమారు వంద తులా ల వెండితోపాటు రూ.40 లక్షల నగదు చోరీ జరిగినట్లు పీఠాధిపతి తేజోమూర్తుల బాల భాస్కరశర్మ పోలీసులకు ఫిర్యా దు చేశారు.
పొందూరులో సమస్యలన్నీ పరిష్కరిస్తామని గత ఎన్నికల ముందు స్పీకర్ తమ్మినేని సీతారాం హామీ ఇచ్చారు. అయితే, అధికారం చేపట్టి ఐదేళ్లు పూర్తయినా ఆ హామీలను నెరవేర్చలేదు.
నామినేషన్ల పరిశీలన ఈనెల 26న (శుక్ర వారం) ఉంటుందని, అలాగే 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరించుకోవచ్చని జిల్లా ఎన్ని కల అధికారి మన్జీర్ జిలానీ సమూన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆర్వోలు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
మండలంలోని రాచానపల్లి సమీపంలో ఎరా ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవాన్ని మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత చిరంజీవిరెడ్డి, చైర్మన అరుణ్కుమార్రెడ్డి, డైరెక్టర్ వినూత్నరెడ్డి మాట్లాడారు.
మనం రోజువారీ తాగే నీ రు పరిశుభ్రంగా లేకపోతే అనేక రోగాలు వచ్చే అవకా శం ఉంటుంది. స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం అమల్లోకి తెచ్చింది. కానీ పైపులైన్లు, గేట్వాల్వ్ లీకేజీలు, నీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయకపోవడం వం టి కారణాల వల్ల శుద్ధజలం కలుషితమవుతోంది.
సార్వత్రిక ఎన్నికలకు మ రో మూడు వారాల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. కాంగ్రెస్ ఈ నెల 25నుంచి క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసింది.
నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఆరో రోజు బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు స్థానాలకు 42నామినేషన్లు దాఖలయ్యాయి. నల్లగొండ పార్లమెంట్ స్థానానికి 22 మంది అభ్యర్థులు, భువనగిరి స్థానానికి 20 మంది నామినేషన్లు దాఖలు చేశా రు.
సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్య టనలో బుధవారం స్థానిక కొత్తరోడ్ సమీపంలోని గోపీనగర్ వద్ద హైవేపై నగర పరిధిలోని బొందిలీపురానికి చెందిన వైసీపీ నేత ఎండ రమేష్ రచ్చ చేశాడు.
గడచిన ఐదేళ్లలో రాష్ట్రా న్ని వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నా యుడు విమర్శించారు. బుధవారం సాయం త్రం పాలతలగాం, శ్రీకృష్ణాపురం, ఉద్దండ పాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మండలంలోని వై కొత్తపల్లి గ్రామానికి చెందిన నలుగురు వలంటీర్లు, ఒక డీలర్ ఎన్నికల నిబంధనను ఉల్లంఘించారు. రాజీనామాలు చేయకుండానే వారు వైసీపీ నేతల నామినేషన కార్యక్ర మంలో వలంటీర్లు వెంకటరాముడు, మాల వెంకటేష్, నారాయణ స్వామి, సువర్ణ, డీలర్ భాగ్యమ్మ పాల్గొన్నారు.
‘జీవితం అంటేనే రిస్క్. మనసుకు నచ్చిన పనులను చేస్తూ ముందుకుపోవాల్సిందే. ఈ ప్రయాణంలో జయాపజయాలను ఎవరూ అంచనా వేయలేరు. ‘శబరి’ ఓ విభిన్నమైన కథ. తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అని చెప్పింది వరలక్ష్మీ శరత్కుమా
మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆరంభం’. అజయ్నాగ్ వి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీటీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అభిషేక్ వీటి ని�
హిందుస్థాన్ యునిలీవర్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చి త్రైమాసికానికిగాను కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 1.53 శాతం తగ్గి రూ.2,561 కోట్లకు పరిమితమైంది.
అడవి అంటే పచ్చని చెట్లు.. పారేటి వాగులు.. వంకలు.. పక్షుల కిలకిలరావాలు.. వన్యప్రాణుల గెంతులాటలు ఇది పాత మాట.. ప్రస్తుతం ఎండిన నీటి వనరులు.. విద్యుదాఘాతాలు.. అగ్నిప్రమాదాలతో అటవీ ప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది.
ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలిక లే పైచేయి సాధించారు. ఇంటర్ ఫలితాలను ప్రభు త్వం బుధవారం ప్రకటించగా, ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఉమ్మడి జిల్లా బాలికలు సత్తాచాటా రు. జనరల్తోపాటు, ఒకేషనల్ విభాగాల్లో అమ్మాయిలు రాణించారు.
‘ఇప్పటికే భవన నిర్మాణం ఈ ఐదేళ్లలో నాశనమైంది. ఈ రంగాన్ని నమ్ముకున్న కార్మికులు అష్ఠకష్టాలు పడ్డారు. చేతినిండా పనిలేక కొందరు, ఇంకొందరు నరకయాతన చవిచూశారు.
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ఆరో రోజుకు చేరింది. నరసాపురం ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి ఆనంద్ చందూలాల్ జాస్తి నామినేషన్ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 15 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఇక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం 35 మంది అభ్యర్థులు 41 సెట్లు దాఖలు చేశారు.
ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, సతీమణి శ్రావ్యతో కలిసి బుధ వారం నామినేషన్ వేసేందుకు శ్రీకాకుళం వెళుతూ ముందుగా స్వగ్రామమైన నిమ్మాడలో గ్రామ దేవత అమ్మ వారిని, కోటబొమ్మాళిలోని కొత్తమ్మ తల్లిని దర్శించుకొని నామినేషన్ పత్రాలుంచి ప్రత్యేక పూజలు చేశారు.
కందనవోలు గడ్డపై పసుపు సైన్యం జోరు పెంచింది. బుధవారం కోడుమూరు, పాణ్యం, పత్తికొండ నియోజకవర్గాల్లో భారీ ఊరేగింపుతో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
వచ్చే నెలాఖరుకల్లా ఆధార్తో పాన్ అనుసంధానం పూర్తయితే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తెలియజేసింది. ఐటీ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్�
కాంగ్రెస్ అధికారంలోకి రాగా నే కట్కా బంద్జేసినట్టు కరెంటు మాయమైందని మాజీ సీ ఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బుధవారం పట్టణం లో హనుమాన్పేట ప్లైఓవర్ నుంచి రాజీవ్చౌక్ వరకు రోడ్ షో నిర్వహించారు.
బీబీనగర్ ఎయిమ్స్ను గత కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని, భువనగిరి ప్రజా సమస్యలపై లోక్సభలో ఎన్నడూ గ ళం విప్పని మాజీ ఎంపీ బూర దీన్ని సాధించాననడం హాస్యాస్పదమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు.
కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ. 13.74 కోట్లు విలువైన నగదు, బంగారం, మద్యం , ఇతర వస్తువులు సీజ్ చేశామని ఏలూరు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్నవెంకటేష్ తెలిపారు.
జిల్లాలో మలేరియా కేసులు బాగా తగ్గాయని డీఎంహెచ్వో వై.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం డీఎంహెచ్వో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికలు సమీ పిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ వెల్దుర్తి మండలంలో ఉన్న ఫ్యాక్షన్ గ్రామాల పికెట్లు, సమస్యాత్మిక పోలింగ్ కేంద్రా లను పరిశీలించారు.
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశరెడ్డి నోరు తెరిస్తే అన్ని అబద్దాలే చెబుతాడని కూటమి రాప్తా డు ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత విమర్శిం చారు. ఆమె బుధవారం రామగిరి మండలంలోని పేరూరు పంచాయతీలోని ఏడు గుర్రాలపల్లి, కురుకుండ్లకాలనీ, సీకొత్తపల్లి, పెదయ్యగారికొట్టాల, దుబ్బార్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అనంతపురం నగరంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం అనంతపురం అర్బన పరిధిలోని 13వ డివిజనలో టీడీపీ నాయకురాలు లక్ష్మీనాయుడమ్మ ఆధ్వర్యంలో వైసీపీ నాయకుడు బండి కాశీతోపాటు మరో 50 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు.
మండలం రత్నగిరిలో వెలిసిన శ్రీ కొల్లాపురి మహాలక్ష్మీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం హారతులు ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతం నుంచేకాక సమీప కర్ణాటక ప్రాంతం నుంచి వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ఈనెల 25వ తేదీ నుంచి వ చ్చేనెల 2వ తేదీ వరకు నిర్వహించే ఓపెన్ స్కూల్ పరీక్షలకు గానూ అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పదో తరగ తి, ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు జిల్లా కేంద్రం లో 5 కేంద్రాలను ఏర్ప�
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళ్లపల్లి నిర్మాతలు. మే 17న ప్రేక్షకుల ముందుకురానుంది.
పట్టణంలోని బోయగేరిలో వెలసిన రామాలయంలో బుధవారం నిర్వహంచిన ఉట్లపరుష కార్యక్రమం భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం అర్చ కులు పంచాంగం శేషప్పస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉట్లపరుష నిర్వహించారు.
టీడీపీ అనంత అర్బన కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ బుధవారం అట్టహాసంగా నామినేషన వేశారు. శ్రీనగర్ కాలనీలోని టీడీపీ కార్యాలయం నుంచి వేలాది మందిలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా సర్వమత ప్రార్థనలు చేసి, మత పెద్దలు దగ్గుబాటిని ఆశీర్వదించారు. కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన నామినేషన ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీ నుంచి జడ్పీ కార్యాలయం ...
టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉరవకొండలో పయ్యావుల కేశవ్ బుధవారం నామినేషన వేశారు. తమ స్వగ్రామం కౌకుంట్ల నుంచి కార్యకర్తలతో కలిసి బుధవారం చిన్నముష్టూరు గ్రామ సమీపంలోని కల్లంబండ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అక్కడి నుంచి ఉరవకొండుకు చేరుకుని నామినేషన వేశారు. అనంతరం ఓపెనటా్ప వాహనంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేసుకుంటూ, కవితా సర్కిల్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో...
ప్రస్తుతం జరుగుతున్న సార్వ త్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయభేరి మోగిస్తుందని, చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి కావడం తథ్యమని టీ డీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. ఆ యన బుధవారం సవిత నామి నేషనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల తో మాట్లాడుతూ... ఉమ్మడి జిల్లాలోని 14అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాఽధిస్తారన్నారు.
ఇంటర్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ఈసారి వెనుకంజలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో 48.01శాతం, ద్వితీయ సంవత్సరంలో 60.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణతశాతం గణనీయంగా పడిపోయింది.
ఎన్నికల సంఘం నియమావళి అమలులో ఉన్నా, పోలీసులు మాత్రం అధికార వైసీపీకి జీహుజూర్ అంటూనే ఉన్నారు. వైసీపీకి నమ్మినబంట్లుగా వ్యవహరిస్తూ, టీడీపీకి వ్యతిరేకంగా నిబంధనలను సైతం అమలుచేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్కు వచ్చేవారికి, గ్రామాల్లో మందుతాగే వారికి ఒక క్వార్టర్ మద్యం, తాగని వారైతే, రూ.200 నగదు పంపిణీ చేశారు.
‘శ్రీశైలం జలాశయం ముంపు వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులకు జీవో 98 ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. కేజీ రోడ్డులో దుకాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తాం.
పెనుకొండ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి గతంలో ఎన్నడూలేనివిధంగా టీడీపీ అభ్యర్థి సవిత నామినేషనకు బు ధవారం భారీగా జనం తరలి వచ్చారు. పెనుకొండ నియోజకవర్గం ఐదు మండ లాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళ లు ఆటోలు, బస్సులు, వ్యాన్లలో భారీ ఎ త్తున పెనుకొండకు చేరుకున్నారు.
టీడీపీ కూటమి అభ్యర్థిగా రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు బుధవారం నామినేషన దాఖలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వేలాది మందితో రోడ్షో నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అంతకు మునుపు కాలవ శ్రీనివాసులు శాంతినగర్లోని బన్ని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఉదయం 11.45 గంటలకు ప్రారంభమైన రోడ్షో మధ్యాహ్నం 2.45 వరకు...
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బోయరెడ్డిపల్లి, చింతలాయపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు.
ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ నామినేషన్ కార్యక్రమానికి మత్స్యకారులు పోటెత్తారు. కొత్తపట్నం పల్లెపాలెం నుంచి దాదాపు 700 మందికిపైగా బుధవారం ఉదయం ఒంగోలుకు పాదయాత్రగా బయలుదేరి ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆర్థిక మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా సంపాదించిన అవినీతి డబ్బుతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలవలేడని టీడీపీ డోన్ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.
నామినేషన్లకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండగా.. జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ స్థాయిలో నామినేషన్లు పడ్డాయి. ఎంపీ స్థానానికి నాలుగు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 57 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి వైసీపీ తరఫున మాలగుండ్ల శంకరనారాయణ, కాంగ్రెస్ తరఫున మల్లికార్జున, ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి పార్టీ తరఫున నల్లాని రమేష్నాయుడు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన వేశారు. నామినేషన్లు వేసేందుకు గురువారం ఆఖరి రోజు. చివరి రోజున కూడా భారీగా....
ఎన్నికలు వస్తే చాలు గతంలో కర్ణాటక ప్రాంతం నుంచి కుప్పలు తెప్పలుగా సారా ప్యాకె ట్లు తెచ్చి ఓటర్లకు పంచేవారు. అక్కడ సారా ప్యాకెట్ ఒక్కోటి రూ. 5లు నుంచి రూ. 7లు వరకు ఉండేది.
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండపి బరిలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ తన ప్రచారంలో ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి.. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్ చేసి చూపిస్తానని ఊరూవాడా తిరిగి పదేపదే అభ్యర్థనలు చేస్తున్నారు. సింగరాయకొండలో వైసీపీ నేతలతో నిర్వహించిన సమావేశాలలో, ప్రచారాలలో మేజర్ పంచాయతీగా ఉన్న సింగరాయకొండను మున్సిపాలిటీగా అభివృద్ధి చేసి సుందరనగరంగా తీర్చిదిద్దుతానని హామీలు గుప్పిస్తున్నారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు భారత ఎన్నికల సంఘం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి డా.కె. శ్రీనివాసులు బుఽధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారని గుం తకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. గుత్తి పట్టణానికి చెందిన వెంకటశివుడు యాదవ్కు అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించడంతో బుధవారం రాత్రి ఆయన స్వగృహం వద్ద టీడీపీ శ్రేణులతో కోలాహలం నెలకొంది.
కేంద్ర ఎన్నికల సంఘం పరిమితుల మేరకే అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించాలి. ఎన్నికల ప్రచారంలో పర్యావరణ చట్టాలు, నిబంధనలను నేతలం తా పాటించాలి. మైకుల శబ్దాలతో హోరెత్తిస్తే చర్యలు తప్పవు. డీజేసౌండ్స్ పెద్ద పెద్ద స్పీకర్లతో గోల చేస్తే శబ్దకాలుష్యం కింద కేసులు పెడతామని అధికారులు చెబుతున్నారు.
మారుతున్న కాలానుగుణంగా భవిష్యత్తు తరాలకు మనం వనాలు తెచ్చి ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం మండలపరిధిలోని సడ్లపల్లివద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాను రాను వనాలు తగ్గిపోతున్నాయని, అడవులు కరిగిపోతున్నాయన్నారు. వర్షాలు రాక ఉష్ణోగ్రత్తలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఇలాగే అయితే భవిష్యత్తు తరాలకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లు, పొలాలవద్ద విరివిగా చెట్లు పెంచాలన్నారు.
నగరంలో అత్యంత ప్రధానమైన రహదారులలో పీటీసీ ఫ్లైఓవర్ బ్రిడ్జి ముఖ్యమైనది. కేంద్రం ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.311.93 కోట్లు వెచ్చింది. 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయితే ఈ బ్రిడ్జికి ఒకవైపు (శాంతి థియేటర్, బెంగుళూర్ బేకరీ షాపు వైపు) సర్వీస్ రోడ్డు ఏళ్ల తరబడి నిర్మాణ పనులు చేయకపోవడంతో అవస్థల నడుమ వాహన చోదకులు, పాదచారులు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ను సజావుగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా గొంది వెంకటశివుడు యాదవ్ నియమితులయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం నియామకపు ఉత్వర్వులు జారీ చేశారు. గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తికి చెందిన వెంకటశివుడు యాదవ్ 1999లో టీడీపీలో చేరారు. 2016 నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2014లో ఆయన గుంతకల్లు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించినా, పార్టీ అధిష్టానం ...
నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వం జూనియర్ కళాశాల మైదానం లో ఇండోర్ స్టేడియం నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపో యింది. దీంతో తమ ప్రతిభ చాటుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని ఆశ పడిన మడకశిర క్రీడాకారు ఆశలు అడియాశలయ్యాయి. ఉమ్మడి జిల్లాలోనే మారు మూల ప్రాంతమైన మడకశిరలోని పాఠశాలలు, కళా శాలలకు సరైన క్రీడా మైదానాలు లేవు. దీంతో క్రీడాకా రులు తమ ప్రతిభను చాటు కునేందుకు ఇబ్బందులు పడేవారు. ఇలాంటి తరణంలో అప్పటి టీడీపీ ప్రభు త్వం మడకశిరకు ఇండోర్ స్టేడియం మంజూరుచేసిం ది.
అధికారులు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం అనంత సంకల్పం మెటీరియల్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ, జిల్లా పరిషత స్కూళ్లలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఇతర యాజమాన్య స్కూళ్ల కంటే అత్యల్ప ఫలితాలు జడ్పీ, ప్రభుత్వ స్కూళ్లలో వచ్చాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నా యి. ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు డీసీఈబీ ద్వారా మెటీరియల్ తయారు...
అధికారంలోకి రాగానే గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తానని గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. బుధవారం మండలంలోని జక్కలచెరువు, గాజులపల్లి, ఇసురాళ్లపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లడుతూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్రం బాగుంటుందన్నారు.
కళ్యాణదుర్గంలో అఖండ మెజార్టీతో విజయం సాధిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. వైసీపీ నామినేషన రోజునే కళ్యాణదుర్గంలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీలోకి బుధవారం భారీగా చేరారు. వారందరికీ అమిలినేని టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
నియోజకవర్గంలో పట్టున్న వైసీపీ సీనియర్ నాయకుడు ఎల్ఎం మోహనరెడ్డికి అవమానం జరిగిందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య బుధవారం నామినేషన దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన ఎల్ఎం మోహనరెడ్డిని ఆహ్వానించారు. ఆయన్ను రోడ్షోకే పరిమితం చేశారు.
సార్వత్రిక ఎన్నికలు కొందరి పొట్ట నింపుతున్నాయి. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో చాలా ప్రాంతాల్లో పనులు నిలిచిపోయాయి. దీంతో రెక్క ఆడితే గాని డొక్కాడని కూలీలకు జీవనోపాధి కష్టంగా మారింది. చాల మంది పనులు లేక ఇళ్ల వద్దే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వస్తే భోజనంతో పాటు, కూలి డబ్బులు ఇస్తామని ప్రధాన పార్టీలు వారికి ఆఫర్ ఇచ్చాయి. ఇంకేముంది పార్టీ ఏదైతేనేమి కూలి ముఖ్యమన్నట్లుగా కూలీలంతా ఎన్నికల ప్రచారంలోకి దూకారు.
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రతీ ఇంటికి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ (ఓటర్ స్లిప్) అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు.
పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో నోటిఫై చేసిన ప్రాంతాల నుంచి ఇసుకను తరలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కరెంట్ కోతలతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరెంట్ పోయినప్పుడల్లా ప్రజలకు కేసీఆర్ గుర్తుకువస్తున్నారని బీఆర్ఎస్ నాయ కులు అన్నారు.
నల్లమల అభయారణ్యంలో వెలిసిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాల్లో భాగంగా పౌర్ణమి రోజు మంగళవారం స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలొచ్చారు. పౌర్ణమిన స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలిగి, కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలన అందించాలనే సం కల్పంతో వనపర్తి నియోజకవర్గంలోని అన్ని మం డల కేంద్రాల్లో ఎమ్మెల్యే క్యాంపు బ్రాంచ్ కార్యాల యాలు రాబోయే రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మె ల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.
ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంక టేష్, మాజీ మండల అధ్యక్షుడు రాజన్నలు పేర్కొన్నారు.
ఇంటి వద్దకే ఓటులో అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దివ్యాంగులు, 85 ఏళ్లుపైబడిన వారికే ఇళ్ల వద్ద ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. హిందూపురం మండలంలో ఎలాంటి వైకల్యమూ లేని చిన్నవయసు వారికీ ఇంటి వద్దకే ఓటు హక్కు కల్పిస్తామంటూ బీఎల్ఓలు ఒత్తిడి తేవడం గమనార్హం. దీంతో ఓటర్లు అవాక్కవుతున్నారు. హిందూపురం మండలం వీవర్స్ కాలనీలోని 134, 135, 136 పోలింగ్ బూతలలో ఇలాంటివి వెలుగులోకి వచ్చాయి. వాటి పరిధిలోని బీఎల్ఓలు బుధవారం ఓటర్ల ఇళ్ల వద్దకెళ్లి 13డి ఫారాలు ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో సంతోషకరమైన విషయం అయినప్పటికీ తమకు ఉపా ధి కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ శ్రీనివాస్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
మద్దిమాడ పోలీసు కాల్పుల్లో అమరుడైన చేనేని భీమయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నాయకపోడ్ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు అన్నారు. మద్దిమాడలో చేనేని భీమయ్య 36వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సంప్రదాయబద్దంగా పూజలు చేశారు.
వెల్దండ సమీపంలో హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై కేవీఆర్ ఫుడ్విలేజ్ సమీపంలో బుధవారం సాయంత్రం కారు, వ్యాను ఢీకొనడంతో కొట్ర గ్రామానికి చెందిన వసంతపు మహేష్ ( 28) అను వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లను అరెస్టు చేయలని ఎమ్మెల్యే గడ్డం వివేకానంద అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి మాట్లాడారు.
DC vs GT గుజరాత్పై ఢిల్లీ మరోసారి పైచేయి సాధించింది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ను 4 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా రిషబ్ పంత్ చెలరేగి ఆడటంతో భారీ స్కోర్ చేసిన �
[23:20]గుజరాత్తో జరిగిన ఉత్కంఠ పోరులో దిల్లీ 4 పరుగుల తేడాతో నెగ్గింది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది.
యువత వ్యసనాల బారిన పడొద్దని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో డీసీపీ అశోక్కుమార్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవో రాములు, హరికృష్ణ, అబ్కారీ, మద్యపాన నిషేధ శాఖ పర్యవేక్షకులు నంద గోపాల్, డీఐఈవో శైలజ, డీఈవో యాదయ్యలతో కలిసి సమావేశం నిర్వహించారు.