తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). త్వరలో ఇది ఓ దేశంలో విడుదల కానుందని ప్రశాంత్ వర్మ తెలిపారు.
Vikrant Massey గతేడాది బాలీవుడ్ నుంచి వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం 12 ఫెయిల్ (12th Fail). బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే హీరోగా నటించిన ఈ సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. చిన్న సినిమాగా విడుద�
ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు తండ్రి కొడుకులైన హీరోలతో నటించి మెప్పించినవారు ఉన్నారు. అలానే బాబాయ్ అబ్బాయిలైన బాలయ్య, ఎన్టీఆర్ లతో నటించిన ఓ హీరోయిన్ మాత్రం బాలయ్య కు న్యాయం చేసి.. జూనియర్ కు అన్యాయం చేసిందట.
భానుచందర్ అప్పట్లో అగ్ర దర్శకులు అయిన కె విశ్వనాథ్, బాలు మహేంద్ర, బాలచందర్ లాంటి వారితో సినిమాలు చేశారు. ఎన్నో మరపురాని చిత్రాల్లో భానుచందర్ భాగం అయ్యారు.
సమంతా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్: హనీ-బన్నీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందుంతుంది. సమంతా హీరోయిన్ గా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా ఈ
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు.
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు.
టాలీవుడ్ టైర్ టు హీరో స్టార్ హీరోలకు మించి సంపద కలిగి ఉన్నాడట. అతడు తలచుకుంటే సగం హైదరాబాద్ ని కొనేస్తాడట. చాలా సింపుల్ గా కనిపించే ఆ హీరో ఎవరో తెలిశాక మీరు షాక్ అవుతారు..
ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఎక్కడో డిసైడ్ చేసింది పెద్దమ్మ శ్యామలాదేవి. కాబోయే కోడలికి ఖరీదైన పట్టు చీరలు కొంటుందట. ప్రభాస్ పెళ్లి మీద శ్యామలాదేవి హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
కీర్తి సురేశ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నదట. తన చిరకాల స్నేహితుడే తన ప్రియుడట. త్వరలోనే అతడ్ని కీర్తి పెళ్లాడబోతున్నదట. గత కొంతకాలంగా కోలీవుడ్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతున్నది. ఇదిలావుంటే.. కీర్తి�
‘హను-మాన్'తో పాన్ఇండియా విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్వర్మ. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్'ని కూడా ఆయన అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ని పూర్తి చేసి, పూజాకార్యక్రమాలను �
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జ్యువెల్ థీఫ్'. పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్, ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కృష్ణసాయి మాట్�
మహేశ్బాబు-రాజమౌళి సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ పాన్ వరల్డ్ ఫ్రాంచైజీకి ‘గోల్డ్' అనే పేరును ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే కథాంశం కావ
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నెల 29న మూడో పాట ‘క్యా ల
కులాల కుళ్లు స్నేహితుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపింది? అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలు. నిహారిక కొణిదెల సమర్ప�
‘విలువలేని మనుషుల గురించి పట్టించుకోవడం మానేస్తే మంచిది. పనికిమాలిన ప్రపంచానికి దూరంగా బతకండి. మనం ఆనందంగా బతకాలి. మనవారిని కూడా ఆనందంగా ఉంచాలి. ఇదే నిజమైన జీవితం.’ అంటూ తన ఇన్స్టా ద్వారా అభిమానులకు మెస�
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రంలోని ‘మార్ముంత ఛోడ్చింత’ అనే గీతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన ‘ఏం జేద్దామంటవ్ మరీ..’ అనే మాటలను హుక్లైన్గా త�
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’.
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది.
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది.
మెగా డాటర్ నిహారిక నిర్మిస్తున్న తొలి సినిమా `కమిటీ కుర్రోళ్లు`. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేస్తుంది.
`పలాస` చిత్రంతో ఆకట్టుకున్న రక్షిత్ అట్లూరి హీరోగా నెక్ట్స్ లెవల్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు `ఆపరేషన్ రావణ్` చిత్రంతో వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
Vishal నటుడు విశాల్, తమిళ నిర్మాతల మండలి మధ్య వివాదం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. హీరో విశాల్తో సినిమాలు తీయాలనుకునే దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లకు నిర్మాతల మండలి షాకిచ్చింది. ఎవరైనా
Sai Durga Tej పలు సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మెగా హీరో సాయి దుర్గ తేజ్. ఇటీవల తండ్రీకూతుళ్ల ఓ వీడియోను కించపరిచే విధంగా వీడియోను చేసిన ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్పై చర్య తీసుకునే విధం�
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణికి వరంగల్ ఎస్ఆర్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. ఆయన దాదాపు 800కుపైఆ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ఓ…
హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా ఈ మూవీని పూరీ జగన్నాథ్ చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ…
నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్ఎల్పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక…
కెరీర్ ఆరంభం నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ లో తనదైన మార్క్ ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అయితే సరైన హిట్లు పడడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్ కావడం లేదు.
కల్కి తర్వాత ప్రభాస్ నటించే చిత్రాల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొనివుంది. ఆల్రెడీ రాజా సాబ్ చిత్రం సెట్స్ పై ఉంది. ఆ తర్వాత ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో.. అదే విధంగా సందీప్ వంగా దర్శకత్వంలో నటించాల్సి ఉంది.
Prabhas పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి తన పురోగతిని సాధించాడు. అగ్ర దిగ్గజ దర్శ కుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్�
Raayan కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటించిన చిత్రం రాయన్ (Raayan). ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. మాస్ సినిమా
Padmanabham పద్యం మీద ఉన్న ఆసక్తితో నటనా రంగంలో అడుగుపెట్టారు స్వర్గీయ పద్మనాభం (Padmanabham) . . ఆయన సహజ సిద్దమైన నటనతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో చేసి తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చే�
దాదాపు 100 సినిమాలకుపైగా చేసిన స్టార్ హీరోయిన్.. చాలా దీనమైన స్థితిలో మరణించింది. అది కూడా అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో.. ఇంతకీ ఎవరామె..?
Maruthi ఈ రోజుల్లో అనే చిన్న చిత్రంతో కెరీర్ను ప్రారంభించి ఆ చిత్రం సాధించిన సన్సేషన్తో అప్పట్లో సినీ పరిశ్రమలో హాట్టాపిక్గా మారాడు దర్శకుడు మారుతి (Maruthi). తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో రాజాసాబ్�
Vikramarkudu 4K టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటించిన విక్రమార్కుడు (Vikramarkudu) ఏ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రవితేజ కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ స�
ఇటీవల వివాదాల్లో నిలుస్తున్న రాజ్ తరుణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `పురుషోత్తముడు`. ఈ సినిమా నేడు శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
Rashmika Mandanna ఛలో, గీతగోవిందం సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్నా(Rashmika Mandanna). వారిసు సినిమాలో వచ్చే రంజితమే పాటకు ఏ స్థాయిలో రెస్పాన్ వచ్చిందో తెలిసింద�
బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ కుమార్ కి ఈ మధ్యన అంతగా కలసి రావడం లేదు. బాలీవుడ్ లో అత్యధిక 100 కోట్ల వసూళ్లు సాధించిన హీరోల జాబితాలో అక్షయ్ కుమార్ కూడా ఉంటారు.
ఇంటర్నెట్డెస్క్ : బాలీవుడ్ నటి జాన్వీకపూర్, టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ…
The Greatest of all time కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) నటిస్తోన్న తాజా చిత్రం ది గోట్ (The Greatest Of All Time). దళపతి 68 (Thalapathy 68)గా వస్తోన్న ఈ మూవీని వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తు్న్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించ�
బిగ్ బాస్ తెలుగు 8 మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ నెలలో రెండో ఆదివారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అంటున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి కాగా ఓ స్టార్ హీరో పేరు తెరపైకి వచ్చింది.
Nayanthara నయనతార (Nayanthara) ఈ పేరు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ద కథానాయికగా అందరికి సుపరిచితమే. తెలుగు,కన్నడ,తమిళ భాషల్లో బిజీగా సినిమాలు చేసే ఈ అందాలభామ దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయి�
మరోసారి తల్లి కాబోతోంది పవన్ కళ్యాణ్ హీరోయిన్. ఈ కాలంలో పెళ్ళి లేటుగా చేసుకుని.. పిల్లల్ని ఇంకా లేటుగా కంటున్నారు హీరోయిన్లు. కాని ఈబ్యూటీ మాత్రం వెంట వెంటనే పిల్లల్ని కనేస్తోంది.