భారతీయ చలన చిత్రసీమలో ఓ సువర్ణాధ్యాయానికి తెరపడింది. వెండితెరపై హీమ్యాన్గా, రొమాంటిక్, యాక్షన్ హీరోగా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర (89) మహాభినిష్క్రమణం చెందారు.
‘దక్షిణాదిలో సినీ హీరోలను ప్రజలు తమ జీవితాల్లో అంతర్భాగంగా చూస్తారు. వారిని ఎంతగానో ఆరాధిస్తారు. అలా ఓ హీరో, అతని అభిమాని నేపథ్యంలో కథ చెప్పాలనిపించింది.
హిందీ చిత్రసీమ అందగాడు... కమర్షియల్ విజయాలకు చిరునామాగా నిలిచిన దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ఇకలేరు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం కన్నుమూశారు.
భారత స్వాతంత్య్ర పోరాట నేపథ్యంతో 1948లో వచ్చిన ‘షహీద్’ చిత్రాన్ని చూసిన ఆ పదమూడేళ్ల కుర్రాడు ఆశ్చర్యపోయాడు. తెరపై దిలీప్కుమార్, కామినీ కౌశల్ల నటన, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన తీరు చూసి ‘‘దేవతల్లా ఉన్నారే’’ అనుకున్నాడు.
‘‘కొత్త దర్శకులతో పనిచేస్తూ 90 శాతం విజయాల్ని సాధించింది ఈటీవీ విన్. చిత్ర పరిశ్రమలో ఇది సాధారణ విషయం కానే కాదు. ఆ సంస్థ ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథని బలంగా నమ్మి ధైర్యంగా అడుగు వేయడంతోనే ఈ సినిమా విజయం ఖాయమైంది’’ అన్నారు బన్నీ వాస్, వంశీ నందిపాటి.
‘‘మన భారతదేశ చరిత్రకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవి వట్టి రాజుల కథలో యుద్ధ గాథలో మాత్రమే కాదు. మన సంస్కృతికి పునాదులు. ఆ చరిత్రలో చెప్పని ఒక గొప్ప వీరుడి కథే ఈ ‘స్వయంభూ’’ అన్నారు నిఖిల్.
విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. పూరి, ఛార్మి కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల నిర్మిస్తున్నారు.
‘‘గన్ అంటేనే ఎంతో శక్తిమంతమైనది. దానికి త్రిశూలం, దైవత్వం తోడైతే అది ఇంకెంత బలంగా మారుతుందో. అందుకు తగ్గట్టుగానే ‘అఖండ 2’లో పోరాట ఘట్టాలు ఉంటాయి’’ అన్నారు రామ్లక్ష్మణ్.
‘‘మన దక్షిణ భారతదేశంలో తారల్ని ప్రతి అభిమానీ తన జీవితంలో ఒక అంతర్భాగంగా భావిస్తాడు. అందులో నాకు చాలా భావోద్వేగాలు కనిపించాయి. కథానాయకుడు, అభిమాని మధ్య ఉన్న ఆ బంధం నేపథ్యంలో ఒక మంచి కథ చెప్పొచ్చు అనిపించింది.
Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర (Dharmendra) మృతిపట్ల సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సినీ వెటరన్తో తమకున్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
Sasivadane ఈ ఏడాది అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన శశివదనే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇక ఓటీటీలో తన లక్ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) (Dharmendra) మృతితో భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. పలు సందర్భాల్లో ప్రముఖులతో ధర్మేంద్ర దిగిన అరుదైన ఫొటోలు మీకోసం..
Patang న్యూ టాలెంట్ను ఎంకరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు తాజాగా 'పతంగ్' చిత్ర టీమ్తో చేతులు కలిపారు.
Chikiri Song రామ్ చరణ్ చేసిన చికిరి చికిరి స్టెప్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, రామ్ చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ కలిసివచ్చి ఈ పాటను సోషల్ మీడియాలో సునామీ�
Dharmendra: బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ ధర్మేంద్ర ఇవాళ కన్నుమూశారు. ధర్మేంద్ర ఆస్తుల విలువ సుమారు 335 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. లోనావాలాలో ఆయనకు 100 ఎకరాల ఫామ్ హౌజ్ ఉన్నది. ఖరీదైన లగ్జరీ కార్లు ఉన
SHAMBHALA ఆదిసాయికుమార్ శంబాల మూవీని డిసెంబర్ 25న గ్రాండ్గా లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారని తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్ రైట్స్కు సంబంధించిన క్రేజీ అప్డేట్ షేర్ చేశారు మేకర్స్.
భారతీయ చిత్ర పరిశ్రమలో ధర్మేంద్ర (Dharmendra)ది ప్రత్యేక స్థానం. ఆయన నట ప్రయాణం వైవిధ్యం. రొమాంటిక్ హీరోగా, యాక్షన్ కింగ్గా, హీ మ్యాన్గా తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్నారు.
Dharmendra బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర (Dharmendra) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
Puri Sethupathi పూరీ- సేతుపతి సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. అప్పుడే పూరీ టీం మూవీ లవర్స్, అభిమానులకు అదిరిపోయే వార్త షేర్ చేసింది. సినిమా షూటింగ్ పూర్తయినట్టు ప్రకటించారు మేకర్స్. నిర్మాత ఛార్మీ కౌర్, వి�
Dharmendra: ధర్మేంద్ర సుదీర్ఘ కెరీర్లో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి. 1973లో రిలీజైన లోఫర్ చిత్రంలోని ఓ ఆజ్ మౌసమ్ బడా బహిమాన్ హై పాట అతని కెరీర్లో ఓ అద్భుతం. ఆ సాంగ్లో ధర్మేంద్ర ప్రజెంట్ చేసిన ఫీలింగ్స్లో
Ram Charan అమెరికాలో స్థిరపడిన ప్రముఖ తెలుగు వ్యాపారవేత్త రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన పెళ్లి రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అత్యంత విలాసవంతంగా జరిగింది. ఇండియాలో జరిగిన అత్యంత ఖరీదైన వెడ్డింగ్ ఈవెంట్స�
AR Rahman భారతీయ సంగీత ప్రపంచంలో అపార ప్రతిష్టను సంపాదించిన మాస్ట్రో ఏఆర్ రెహమాన్ ఇటీవల తన ఆధ్యాత్మిక ప్రయాణం, సూఫీయిజం స్వీకరణ గురించి ఓ పాడ్కాస్ట్లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మద్రాసులో దిలీప్ కుమార�
Maruthi ఈ మధ్య సోషల్ మీడియాలో చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దది చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్నటి నుంచి దర్శకుడు మారుతి చేసిన ఒక వ్యాఖ్యపై ఎన్టీఆర్ అభిమా�
Swayambhu హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియడ్ వార్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ మరోసారి వార్తల్లోకి వచ్చింది. కొంతకాలంగా చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహ�
Shraddha Kapoor బాలీవుడ్ నటీమణి శ్రద్ధా కపూర్ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఈతా’ బయోపిక్ సెట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో శ్రద్ధా ఎడమ కాలి వద్ద ఫ్రాక్చర్ కావడంతో సినిమా షూటిం
Madhuri Dixit ఓర్లాండోకు చెందిన బిలియనీర్, ఫార్మా రంగంలో అతిపెద్ద దిగ్గజంగా ఎదిగిన రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన–సూపర్ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు వంశీ గదిరాజు వివాహ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అంబానీ కుటు�
Dhanush-Mrunal టాలీవుడ్లో వరుస విజయాలతో ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి తన పర్సనల్ లైఫ్ కారణంగానే వార్తల్లో నిలిచింది. సీరియల్స్తో కెరీర్ను ప్రారంభించిన ఆమె, జెర్సీ రీమేక్లో నటించి మంచ�
Spirit పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ పై దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి ప్రధాన కారణం ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కావడం. ‘అర్జున
Akhanda 2 నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ 2 : తాండవం’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగం సాధించిన సంచలన విజయంతో ఈ సీక్వెల్పై మాస్ ఆడియన్స్లో హైప్ మరింత పెరిగి�
Bigg Boss 9 కింగ్ నాగార్జున హోస్ట్గా కొనసాగుతున్న బిగ్ బాస్ తెలుగు 9 సండే ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. సాధారణంగా ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండటంతో ఎవరు బయటకు వెళ్లబోతున్నారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉరక
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాత కార్మిక చట్టాలనే అమలు చేయాలని గొంతెత్తి నినదించారు.
ప్రతిభే కాదు.. ప్రవర్తన కూడా మనిషిని గొప్పస్థాయికి చేరుస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనం సాయిపల్లవి. వచ్చిన పాత్రలన్నీ ఒప్పుకోదు. నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తుంది. అశ్లీలతకు ఆమడదూరంలో ఉంటుంది. కరెన్సీ �
హరీశ్కల్యాణ్ హీరోగా రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాషమకాన్'. ప్రీతి ముకుందన్ కథానాయిక. వనీత్ వరప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశా�